Skip to main content

Full text of "మహతి యువభారతి"

See other formats


ISAAK RIAN AARHIRK 


With beet complimento of : 


HASH HAK 


INDIAN 
LEAF TOBACCO 
DEVELOPMENT C0. LTD. 


At the Service of Indian Tobacco Growers 


SISSON 
KAHAN HANRAHAN 


స్వాతంత్ర్య యుగోదయం (1947-72) లో 
తెలుగు తీరు తెన్నులు 
నమీకావ్యాన నంకలనం 


భారత స్వాతంత్య రజతోత్సవ [ప్రచురణ 


సంపావకవళ్గం ; 
డా. జి. వి. నుబహ్మణ్యం 
ఇరి'వెంటి కృష్ణమూర్తీ 
వంగపల్లి విక్వనాథం 


(ద్రచురణ 


AAS SE 
' సాహెతీసాంస్యంతికనంస్ల 
వ్‌ కింన్స్‌జే, NN న 


MAHATHI 

YUVAEHARATHI PRESENTS 

A COLLECTION OF ESSAYS ON THE 
POST-INDEPENDENCE TRENDS IN 

TELUCU LANGUAGE, LITERATURE, & 

CULTURE ON THE OCCASSION OF 

SILVER JUBILEE CELEBRATIONS OF 

INDIAN INDEPENDENCE 

[All Rights reserved by YUVABHARATHI, the Publishers} 


CCT er 4 
ప్రగురణ : 9 
(గ్రథనుమ్నుద్రణ : 12,000 (ప్రతులు. 
ఆగను 14 1972 
బ్‌ 
ముఖష్మత్రరచన : శీలా వీర్రాజు 
అక్షరాలంకరణ : సుధామ 
ముద్రణ : 
డి. ఎన్‌. ఎంటర్‌ పెసెస్‌ హెదరాబాదు.20. 
జ చ 
ముఖచ్మిత్రముద్రణ : 
& 
విస్థాస్‌ (ప్రింటర్స్‌, హైదరాబాదు. 
ప = 


|ద్రతులకు ం 


AAAS EE 
ర కింగ్స్‌వే, సీకిందాబాదు = లీ. 


PS 


ాహహాహాపాసాతాసాపతాతాపాతత పతతి తా పపపా త పాఫసతతాత తత మాసాసాతాతాతాపాపాపాతాా 
ప్రచురణకు పూర్వం ఏడురూపాయలు విరాళ మిచ్చిన సాహితీ ప్రియులకు 
అందజేయబఐడింది, | 

మలలాలాతాపాతానా పాపా తానా లాతానలానాతానాతాలాపాపాతాతాపాతాా 
సస ాపాకాపానాతానానతాతాసాటటాటన్‌ 


వెల : ఇరవె రూపాయలు, 


(పేర 
ఎందరో మహానుభావులు... 
నంపాదకీయం 

రచయితలకు మా లేఖ 


విషయనూచిక 


కో గ్రోజేళ మేగినా, ఎందు కాలిడినా....” = చేశావిమానం అలాంటిది, పడరాని 

వాజ్ళా, నసయించనివాణ్ళా “దురభిమానం” అంటారు గానీ, ఏదో కొద్ది 
మోతాదులోనయినా ఆ అ)మానం మనసులో ఉండకపోతే అసలు వనులు 
సాగవు. అభిమానం విపరీతమై, వఏబ్లవీగే స్థితి చేరనంతవరకూ ఎట్టి ప్రమాదమూ 
లేదు. “నా దేశం” అన్న అభిమానం ఉన్నందువల్ల న్కే నలుగురిలోనూ కలి 
గించగలిగినందుశే, దేశాన్ని వరవాస్తాలనుండి విడిపించుకొని, స్వతంత్ర 
వాయువులు పీల్చటానికి మన కవకాళం కలిగింది. అది 25 ఏళ్ళ క్రిందటిమాట. 
అందరూ ఎరిగిన చర్మిత్ర. 

స్వాతంత్ర్యం వచ్చిన కొలిక్షణాన కెవ్వుమని మొదటి కేక వేసిన పసిపాప 
ఇప్పుడు పాతికేళ్ళ యౌవనంలో పిటపిటలాడుతూ ఉంటాడు. మనిషికి ఉన్న 
జీవిత ద్రమాణంలో పాతికేళ్ళు పెద్దసమయమే. కాస్కీ ఒక దేశచరిత్రలో, జాతి 
గమనంలో, అదేమంత “పెద్దసమయం కాదు. అయినా_ ధ్యేయరహిత సంరం 
భంలో ఊరికే [్రికికేస్తున్నవారిని మినహోయి స్టే _ ఎదరి మనుగడ దేశానికి 
ముఖ్యమో, వారి పాతికేళ్ళ జీవితమూ లెక్కి_౦పదగిసదే అవుతుంది, 


*దేశమం'టే మట్టి కాదోయ్‌, చేశమం'పే మనుమలోయ్‌ 1” అని తెలుసు 
కోవడానికి ఇంకొ ఎన్నాళ్ళు పడుతుందో మరి 

ఈ పాతికేక్ళలోనూ మనదేశంలో చాలా మార్పులు వచ్చాయి. ఆలోచనా 
సరళి మారింది. జీవనపద్ధతులు మారాయి. అభిరుచులు, విలువల గురించిన అభి 
[ప్రాయాలు నమ్మకాలు మారాయి, జనాధా విపరీతలగా పెరుగుతోంది. నిరక్ష 
రాన్యత తగ్గించలేకపోయాం. నిరుద్యోగుల సంఖ్య దిగ్భగిమను కలిగించే స్థితిని 
ఎన్నదో దొటింది. ధరలు ఆకాశాన్ని ఛేదించుకుని మరింకెటో, విశ్వాంతరాళం 
లోకి దూసుకుపోతున్నాయి. (1947 ఛరల (ప్రకారం లెక్కవేస్తే | ప్రస్తుతపు 
రూపాయి కొనుగోలు విలున శేవలం నలభై పెసలు మాత్రమే. నీతిమాలిన 
సంరంభం ఆంతటా తాండవిస్తోంది. మేధావివగ్గం మన్నుతిన్న పాములవలె 
పడి ఉన్నారా అనిపిస్తోంది. నీతిమాలిన ద్రైతుకులు చూసి, ఆశ్చర్యపడటం, బాధ 
పడటం మానుకునే స్టోయిక జనం ఎదిగారు. ఒక నిర్జిప్త పృస్థితిి నిర్వికార పరిస్టితి, 
అ స్హవ్య స్పపరిస్టితే సేధారణస్థితి అనుకునే మనస్థితి శవ ఆలోచనాస్టితి. లలో 
చించడం మాసు కోలేని వాడి రోదన వినే నాధు డున్నాదో, లేడో“శెలియదు. 
నినాదాల చిరుతిళ్ళతోనే జనం మత్తుగా; గమ్మత్తుగా జోగుతున్నారు. నిజా 
నిజాలు ఎన్నడు తెలుసుకుంటారో ? ఐదేళ్ళ కొకసారి కొన్ని గంటల కాలం 
దీపావళిమతాబులవ లె కొంతవెలుగు, నాలుగురోజులు ఆటూ ఇటూ కొట్లాటలూ, 
పోట్లాటలూను. ఇదీ చైతన్యానికి చిహ్నం. ఇది బొరుసు. 

జాతి జీవిత వ్యవస్థ చిత్రంగా తయారైంది. ఉత్సాహంతో, ఆదర్భా 
లతో జీవితం ఆరంభించవలసిన యువకులుసైతం _ నిర్వీర్యులవలె మారీపో 
తున్నారు. ఇంతకన్న జాతిభవిష్యత్తుకు గొడ్డలిపెట్టు మరింగేంకావాలి ! గతం 
వారి కుత్సాహా న్నివ్వడంలేదు. వర్తమానంలో ఆసక్తిలేదు, భవిష్యత్తుపై 
నమ్మకంలేదు. “నిరీన్న ప్రతిమలు నయం” అనిపించేలా “ఎందుకు వచ్చిందీ 
స్వాతం త్యం 1” అనేలా వున్నాయి వేలాడుతున్నముఖాలు. ఎంత దురద్భష్టం; 
ఎన్నోమార్చులు రావాలి. ముఖ్యంగా మనిషిమనిషిగా మర్యాదగా, దిడీకేం 
దుకు అవసరమైన వాతావరణం సృషింవదిడాలి, కనీస విలువలపై నమ్మిక 
మానవతా మర్యొదలమె నిశ్వాసం కలీగేలా బోధనావిషయాలలో మార్ప్చురావాలీ. 
అట్టి వ్యక్తులకు అసేవైన పరిసరాలను, అవకాశాలను సృష్టించి దోహదం 
చేవెడం స సమిష్టిగా నరఘేం బాధ్యత, 


నిజమే బొరుసు బాధ పెసేదిలా ఉన్నా భయపె్టే నల్ల మణబ్బులా 
వున్నా ఆ మబ్బుకు కనీనం అక్కడక్కడా తెల్లని జరీబోర్డరులా వెలుతురు 
రేకలూ ఉన్నాయి. ఇది బొమ్మ. బొమ్మ అంత అందంగా లేకపోవచ్చు. 
ఆశించిన ఒంపుసాంపులను సంతరించుకోలేకపోయి ఉండవచ్చు. కానీ అన 
లంటూ బొమ్మ వుంది. బొమ్మలో |ప్రాణం వుంది. ఎదిగే నైజం వుంది. ఇస్సు 
డైనా కనువిప్ప, జా(గత్త్సపడితే దేశాన్ని భూలోకస్వర్గం చేసుకోవటానికి 
అవసర మెన బీజం వుంది. 

కోట్లాదిరూపాయలు వ్యవసాయం, పరి శ్రమలు, విద్యుచ్చ క్రి, నీటిపారుదల, 
రవాణా, విద్య తదితరనంకేమ కార్యకలాపాలకు కార్యరంగాలలో వెచ్చించ 
బడాయి. ఆహారవస్తువుల ఉత్పత్తి రెండింతలు పెరిగి “శ్యామలవిప్పవా” న్నీ 

g వ &7 న 

సాధించిపెట్టింది. ఏవో కొన్ని నురీ అధునాతనమైన వాటిని మినహాయి సే చాలా 
మటుకు న్యయంనమృద్ధిన సాధించగలిగాము. 'యద్ధాలు జ నేర్పినగుణపాఠాలు 
ఉన్నా -అ వసరమైన చై తన్యాన్ని కలిగించి, ఆక్మ సైర్యా నిక్కీ జాతిసమైక్యానికీ 


దోహదం కల్పించాయి. 


వివిధ కీలకరంగాల్లో ఉత్పత్తి పెరిగింది. సాంకేతికంగా నవాలుచేయ 
గల స్థితికి శేరుకుంటున్నాం. నడలిన మూఢనమ్మకాలు మనిషిని కార్యోన్ము 
బుజ్జి 'కస్తున్నాయి. మానసికంగా జనం ఎదిగారు. ఆయినా చాలదు, వారిని 
కురిగలీఫే పరిస్థితులు పెరిగాయి. హక్కులు గుర్తున్నంతగా బాధ్యతలు గుర్తు 
రావటంలేదు. స్వమ్మెలనీ, పోరాటాలనీ ఏదో ఒక అలజడి. (ప్రతిపనికీ లద 
లోనే హంసపాదు. ఆర్థిక అసమానతలు సృష్టించే అంనతృ ప్తి ఎంతటి తీవ్ర 
తరమైనదో ఆందరికీ శేరిసినా ఎవ్వరికీ పట్టనట్లు ఊరుకుండి పోతున్నారు. 
వది 'వమైనా పరిస్థితి అన్యాయంగా ఉందనిపించినా“చీకటితెర తొలగునులే”అనే 
నమ్మకం కనీనం యువతరానిశైనా ఉండాలి. ఆ నమ్మకాన్ని వాస్తవం చేసు 
కునేందుకు అవనరమైన ఓర్పు, నేర్పు నంతరించుకోవాలి.  వివరిస్తూపోతే 
ఈ చీకటిలోతుల అంచనాలు, చిరుదివ్వెలు వెదజల్లుతున్న వెలుగు కిరణాల 
కాంత్కి చాలాదూరం విస్తరిస్తుంది. అందుకే _ వివరించిన పరిస్థితి దేశం 
మొత్తానికి చెందినదై యుండగా కాన్హ అటూఇటూగా శెబగుజాతికీ తెలుగు 


భూమికీ వర్తిస్తుంది. పాతికేళ్ళకు ముందు ఎలాఉన్నామో? ఎక్కడ 
ఉన్నామో 11 ఈ పాతికేళ్ళలో మధురమైనవిి మరపురానివి, మరచిపోవలసి 
'నవ్కి మార్చుకోవలసినవ్కి గమనించి గుర్తుంచుకుని గమనాన్ని సరిదిద్దుకుని, 
గమ్యం వైపు సాగాలి = అన్న అభిప్రాయమే మా యీ “మహతి” (ప్రచుర 
ణకు ఊపిరి సలపనివ్వని తొందర పెట్టింది, 

అందుకే “స్వాతంత్ర్య యుగోదయంలో శెలుగు తీరుతెన్నులు”-నూరు 
సమీ వ్యాసాల సంకలనం “మహతి"గా రూపొందుతోంది. 


* * * 


“పెళ్ళి చేసిచూడు, ఇల్లు కట్టిచూడు' అంటూ ఆయా పనులలోని కష్టాన్నీ, 
ఆ పనులు స్మక్రమంగా నిర్వహించడానికి కావలసిన అఆనుభవాన్నీ, ధనాన్నీ 
సూచిస్తూ తెలుగులో నాటికీ, నేటికీ సామెతలో |ద్రస్తావించబడ్డ విషయం 
వాస్తవమే! తనకు వాస్తవమైన అనుభవాలకు యువభారతి సామెతల 
డ్రేతివత్తి కలిగించలేదు గార వ్యాసాలు సేకరించటములోనూ ప్పుస్తక 
రూపంలో ఒకచోట అచ్చుపోయటంలోనూూ కావలసిన డబ్బును తెలుగుసోద 
రులనుండి వసూలుచేసుకోవటంలో వైఫల్యం పొందటంలోనూ మాకు కలిగిన 
అనుభవాలు “సగవాడి కైనా వద్దు” అనేలా ఉన్నాయి. ఈ అనుభవాలను విన 
రించటం సమావేశక ర్హగా నా బాధ్యతగా భావిస్తున్నాను. కేవలం మా కష్టం 
చెస్పుకుందామనీ, ఎక్కడైనా సహాయ సహకారాలు దొరుకుతాయస్సీ స్వీకరిద్దా 
మనీ మ్మాతమేకాదు ఈ గోడు వెళ్ళటోసుకోవడం. సమాజ స్థితిక్కీ నేటి పరిస్థితు 
లకూ చాలామటుకు తోటి తెలుగువాడే కారణం అని అనిపిస్తోంది. జాతి గమ 
నానికి అవసరమైన బరువు బాధ్యతలు తమ నెశ్తిపె వేసుకుని, మార్గదర్శకు లన 
వలసిన మేధావినర్గంలో చాలామంది ఇంతటి అలసభానంతో, ఒకింత అసూ 
యతో మరింకింత స్తబ్ద్బతలో, చేతకానివాడి నిర్లి ప్రతతో, కేవలం మాటలేతప్ప 
కార్యరూపం దాల్చని ఆరంభశూరత్వంతో వెలుగుతూండగా చేశస్థితీ, ప్రజల 
పరిస్థితీ మరింకోలా ఉండటాని కవకాశం ఉండదు, 

“మహతి”లో నూరువ్యాసా లుండాలని నిర్ణయించి, ఏయే విషయాలపై 
వ్యాసాలుండాలో మననులో స్థూలంగా అనుకొని, ఆయా విషయాల పె ఎవరు 


వ్యాసం (వాయటానికి అర్హులో, నమర్దులో నిర్ణయించుకుని వా రొస్పుకొనక 
పోతే ప్రత్యామ్నాయంగా ' రెండవ, మూడవ మనేమ్యలుగా ఎవరి నభ్యర్షించాలో 
నిర్ణయించుకుని, ls: విషయానికీ “ఇన్ని పేజీలు” ఆని కేటాయించి, “ము త్తం 
వథ్‌కాన్ని “వ్యాసాల సేకరణ, ఆచ్చువని పూర్తి వివరాలతో నహా” ఫి బ్రవేరి 
1972 నాటికి సిద్ధ్దపరిచాం. 


కొందరు (బాయ మన్నారు, కొందరు వ్రాయలేమన్నారు, కొందరు 
సూచించబడ్డ విషయంలో మార్చు కోరారు, మిగిలిన వ్యాసక ర్హల విషయంలో 
”ఉచిత” సలహాల నిచ్చారు కొందరు. ఎలాగై తేనేం_దాదాపు రెండువందల 
పైచిలుకుమందిని ఈ సందర్భంలో కలుసుకోవటం, వ్యాసక ర్హల విషయంలో 
తుది నిర్ణయం జరిపి వారి ఆమోదాలు పొంది, “మహతి” (ప్రత్యేక కరహ్నత్రం 
విడుదలచేయటం జరిగింది. ఈ కార్యక్రమం రెండునెలలు పట్టింది. ఎప్రిల్‌ 
నెలలో కరపత్రం విడుదల చేశాం. అది ఒక అనుభవం, 

వాయటాని కొప్పుకన్న వాళ్ళని దాదాపు (స్రతిపదిరోజుల కొకసారి. 
శవ్యాసం వారు (వాయాలన్న విషయాన్ని గుర్తుచేస్తూ = ఉత్తరాలు దాసి 
వెళ్ళి కలసి _ విసిగించాం. అందరూ “విషయసేకరణలో పడివున్నా” మని 
మసవి చేసినవారే. చాలామంది గడువుశేదీని ఖాతరు చేయలేదు నరికదా 
ఆ(గ్రహించినవారూ ఉన్నారు. (వ్రాయలేమని కబురంప్కి | ప్రత్యామ్నాయపు 
పేర్పాట్లు చేసుకోమని సూచించిన పెద్దలూ ఉన్నారు. వీలున్నంత వరకు 
మాటయిచ్చిన నూరు విషయాలపై వీలున్నన్ని వ్యాసాలు సేకరించగలిగాం. 
చెపేబాగుండదు కాసీీ ఇంతనరకూ చెప్పి మొహమాటాలకు లోబడి, 
మానుకోవటం ఇష్టంలేదు. నగటున ఒక్కొక్కరూ పదేసి సారులై నా 
తిప్పించుకున్నారు చెప్పించుకున్నారు, “వ్యాసం ఇదిగో అదిగో" 
అంటూ అయిడారు "జెల్నిగాము లిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క ఉడాహ 
రణ మనవిచేస్తాను. ఆగస్టు 7 వ శేదీన ఒక ఉత్తరం అందుతుంది, అందు 
లోనివిషయంొవారం, పదిరోజుల్లో వ్యాసం పంవెతానుః ఎదురు చూడగలిగితే 
చూడండి” అంటూ. 700 పేజీల పుస్తకం అచ్చువేసి 14 వ శేతీనాడు 
అవిష్కరించి, అనాడు రసీదులు తీసుకువచ్చేవేలాది దుందికి పుస్తకాన్నిన్వ 
టంలో ఉన్న శ్రమను అంచనా వేయగలిగిన ఏవ్యక్తీ ఇలాంటి సమాధానం 
ఇచ్చి మనస్సును బాధపెట్టడు. దాదాపు అయిదు నెలల సమయ మిచ్చినా 


వ్యాసం ఇవ్వని పెద్దలూ ఉన్నారు. ఆగస్టు 11 వ తేదీవరకూ అందిన వ్యాసాల్ని 
కూడా ఇంధులో ముద్రిస్తున్నాం. నాలుగు పేజీలు (వాయమం'టే 30 పేజీలు 
సుచీర్థవ్యాసాల్ని పంపిన సహృదయులూ ఉన్నారు. పెద్దలందరూ సంపినవి 
పంపినట్లుగా అచ్చువేస్తే “మహతి” దాదాపు 2000 పేజీల (గంథంగా తయారై. 
ఉండేది. 700 పేజీల పుస్తకాన్ని 7 రూ॥ల కందించటంలో ఉన్నసాధక 
బాధకాలను అర్దంచేసుకోగల అనుభవమున్న వ్యక్తులకు మాపరిస్థితులు బోధ 
పడుతాయి. వ్యాసాలను సంక్షి ప్ప వరచక తప్పింది కాదు, “వ్యాసక ర్హ లేమను 
కోన్నా సరే” అని మొండి కెయ్యాల్సి వచ్చిండి. కొన్నిసందర్భాలలో సూచించిన 
విషయ మొకైకేే (వ్రాసి పంపిన విసయం మరొకటి. అసలు విషయానికి 
ప్రాముథ్యాన్ని తగ్గించి కబుర్లతో కాలక్షేపం చేసినవారు ఉన్నారు, ఎలాగ తేనేం 
మొత్తానికి విసిగించి, వ్యాసాలు సేకరించాం. మాపాట్లు భగవంతుడికే ఎరుక, 

అనావృష్టివల్ల అనలే బంగారంలా రాజ్యం చేస్తున్న కాగితం దాదాపు 
కనపడకుండా మాయమైంది. ఎక్కువ డబ్బిద్దామన్నా దొరకదు కాగితం. 
కావలసిన తెల్లకాగితం నంపాయించటంలో విపరీతమైన మానసిక | క్రమకూూ 
వ్యధకూ లోనయ్యాం. అచ్చుపోస్తాముని మాటిచ్చినవారి అంచనాల తారుమార్ల 
వల్ల, అనేక అనివార్య కారణాలవల్ల నమయానికి తీసుకురాగలగటం మహా 
|ద్రశయమైంది. ఇదొక అనుభవం. ఇవన్నీ ఇలా ఉండగా “అచ్చే ! ఈ 
పుస్తకం మాకేందుకండీ?” అన్న సహృదయులే ఎక్కువమంది తారసిల్లారు. 
"క్రిందటి సంవత్సర మేకదా రెండురూపాయ లిచ్చాం మీకు” ఆంటూ గత 
సంవత్సరం వారు “కావ్యలహరి”కి ఉదారంగా ఇచ్చిన 2 రూ॥ల విరాళాన్ని 
మరోసారి మాకు జ్ఞ్లైప్టీకి తెచ్చి చల్లగా ఊరుకున్నవారూ ఉన్నారు. “ఏం 8 
మీ రీవని చేయకపోీ ఏం మునిగి పోయింది? ఎందు కిలా జనాన్ని వేధించుకు. 
తింటారు?” అంటూ హెచ్చరించిన సహృదయులూ కనసడ్డా పడ్డారు, 

ఇలా చెప్పుకుంటూపోతే ఇది నిజంగా మరో భారత మౌతుంది.అందుకే 
ఇక్కడ వదిలేస్తున్నాను. ఇంతకూ చెవ్పదలచిన చేమిటం'టే“జనం ఎందు కిలా 
ప్రవర్తిస్తారో” మాకు అంతుపట్టలేదు. యువభారతి కేవలం నిమిత్రమ్మాత్రం. 
కృషి నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. కానీ ఇలాంటి చేదుఅనుభవాలు 
ప్రతిసారీ తారసిల్లి తే మరింకెవ్వరూ సాహసించటానికి పూనుకోరు. 


నాకుగానీ, మా యువభారతీయులకుగానీ కోపం రాలేదు. నవ్వుదా 
మంసే నవ్వు రావటంలేదు, మాబాధల్లా“ఏందు కిలా ఉన్నారు తెలుగువాళ్ళ"నే. 
శెలివిశేటల్లో తీసిపోరు, ఆయినా దేశంలో సముచితస్థానాన్ని పొందలేక 
కేవలం ఐకమత్యం లేని, నిర్మాణాత్మకదృక్పథం లోపించిన జాతిగా (దితి 
శేయాల్సివస్తోంది. ఎవరు ఎప్పుడు ఈ మత్తును విడగొట్టగల్లుతారో గానీ, 
ఆ అభదినంశకై ఓపికున్నంతవరకూ యువథారతీ, అందులోని మేమూ కృషి 
చేస్తూ ఉంటాం. 

1970 లో "మారుతున్నవిలునలు _ రచయితల బాధ్యతలు" గోష్టి 
ఆగోష్టి వ్యాసాల సంకలనం “రచన” పెద్దల మన్ననలను పొందింది. మాషపె 
బాధ్యతా పెరిగింది. 

స్వాతం త్యరజతోత్సవ సందర్భంగా ఏడైనా పెద్దఎత్తున తలపెట్టదుని 
మాకుచూచాయగా సూచించి మా ఆలోచనలకు వీజంవేసినవారు మిత్రులు 
డాక్టర్‌ అక్కిరాజు రమాపతిరావుగారు, ఈసమయంలో వారిని జ్ఞ పికి తెచ్చుకొని 
మాకృతజ్ఞతలను శెలియ చెప్పుకొంటున్నాం, 

యువభారతికి అర్జబలం ఎలాగూ లేదు, ఉన్నఅంగబలమూ అంతంత 
మాత్రమే. ఈ బృహత్‌ కార్యాన్ని ఆరంభించాలా వర్దా అన్నఆలోచనతో 
కొట్టుమిట్టాడుతున్న సమయంలో “వదండిముందుకు. మీకు భయమెందుకు ? 
పూ ర్థినహాయ నహకారా అంటా" యని రై ర్యంచెప్పి ఆద్యంతమూ మాట 
విల్చ్బుకున్న మనీషి డాక్టర్‌ జి. వి. సుబహ్మణంగారు, వారు లేకుంటే ఈ 
కార్యక్రమం యువభారతి తలపెట్టి ఉండేది కాదు; ముగించిఉండేది అంతకన్నా 
కాదు. కృతజ్ఞతలు చెప్పుకోవటానికి మాటలుచాలవు, వారుచేసిన సహాయం అలాం 
టిల్కీ ఆంత టివీను. కృతజ్ఞతల కత్షరరూవం ఇచ్చి వారినహృదయానికి లెక్క 
కట్టదల్పుకోలేదు నేను. 

“మహతి” న్యాయానికి పెద్దఎత్తున (ప్రభుత్వంనుండి (ప్రత్యేక గ్రాంట్లు 
పొంది ఒక రీసెర్చి పోజెక్టుగా కొనసాగి ఉండవలసినంతటి దృిహత్ప్రణాళిక, 
ఎందుకో గానీ (ప్రభుత్వవర్గాలవారు అంత ఆదరంగా స్వీకరించలే దీ ధ్రతా? 
కను. (ప్రభుత్వవర్గా౨లోని పెద్దలు సాదరంగా ఆహ్వానించలేదు. సహాయాని కై 
మేము పెట్టుకున్న దరఖాస్తు (ఈనాటికి నాలుగు నెలలు దాటింది ఇంకా పరిశీ 


లనలోనే ఉంది. (ప్రజ లెన్నుకున్న (ప్రభుత్వం కాదిట్టి పజల్నే అనాలికాబోలు. 
మే మెవర్నీ ఏమీ అనదల్చ్బుకోలేదు. మా అద్భసష్టంగురించి కాడు మా దాధ, 
తెలుగువారిగురించి మా ఏడుపు. 

ఈ దీరట్ల కీకారణ్యంలో మాకు కనపడ్డ వెలుగు లేక మా హితవరుల 
నుండి లభించిన |పోత్సాహనహకారాలు. ఈ (ప్రణాళికకు రూపం ఇవ్వటంలో 
నహృదయాన్నీ, తమ అనుభవాన్నీ రంగరించి సలహాల నొనగి సహకరించిన 
“పెద్దలు సర్వశ్రీ డేవులపల్లి రామానుజరావుగారు, దివాకళ్ల వేంకటావధానిగారు, 
డా, సి నారాయణరెడ్డి గార్గకి మా మనఃపూర్వక కృతజ్ఞకాంజలులు, 

యువథారతి తలపెట్టిన భారతస్వాతం(త్ర్య రేజతోత్సవాలకు అధ్యక్షు 
లగా ఉండటాని కంగీకరించి ఇతోధిక (ప్రోత్సాహా న్నందించిన శ్రీ అక్కిరాజు 
వాసుడేపరావుగారికి (పత్యేక ంగా కృతజ్ఞత లందజేస్తున్నాను, 

తెలుగువారు తోటివారితో కలిసి పాతికేళ్ళ స్వతంత్ర జీవితం గడిపారు, 
శెలుగువారి జీవితానికి మేం వత్తిపట్టిన చిన్న అద్దం మహతి, పాతికేళ్ళ 
న్వతం(త్ర జీవితం ఇలాగే వుంటుందా ? అన్న విషయం పెద్దలు గమనించాలి. 
మేం వేసిన అంచనా చూసి, అవసరమైన మార్పులకు నాంది పలుకగలుగుతే 
మంచిది, తెలుగువారికి ఐక నుత్యం అవసరమనీ, నిర్మాణాత్మక దృక్పథం అల 
వర్చుకోవాలనీ, సమాజాధ్యుదయానికీ సంఘటితంగా పునరంకితం కావాలనీ 
'శెలుగు సోదరులు గమని స్తే_మా కదే చాలు. 


వంగపల్లి విశ్వనాధం 
సమావేశక ర్ల. 
& 


కటా 


ఎంపకోమకోనుభార్రుబ .... 


ఆ్రలలన్నీ కలిసి కడలిగా కలిసి వుంటాయి. (ప్రతి అలా అంద మొలికిస్తూనే 

వుంటుంది. కానీ అలల కూడలి విన కడలి అండండేరు. ఏ అల కాఅల 
అందంగానే వుంటుంది. యువభారతికి, మహ త్రరమయిన ఈ కృషిలో ఎందరో 
తోడ్పడ్డారు. మహాతి_శతత ౦ త్రీ వివంచి. నిజమే. శతాధిక విషయాలలో, వంద 
లాది సహృదయుల మనస్ఫూర్తీ నహకారాలు లభించాయి. ఇవన్నీ కలిసినా 
చాలకపోయిందన్న విషయం చేరు. అంతమ్మాథాన, సాయంచేసినవారికి కృతజ్ఞ 
తలు చెప్పక వూరుకోలేము గడా! 

ముందుగా, మహతి ద్రతాళికకు సూచన నిచ్చిన డా॥ అక్కిరాజు 
రమాపతిరావుగారికి (ప్రణాళిక రచనలో, నిర్వహణలో తోడ్పడిన, మహతి 
హితవరులు (శ్రీ డేవులపల్లి రామానుజరావుగారు, ఆచార్య దివాకర్ల వేంకటావ 
ధానిగారు, డా॥సి. నారాయణరెడ్డి గార్షకు మనఃపూర్వ కృతజ్ఞతలు. సంపాదక త్వపు 
బరువు బాధ్యతలను నిర్వహించిన సంపాదక వర్గానికి, ముఖ్యంగా డా॥ జి. వి, 
స్ముబ్రిహ్మజణ్యంగారికి కృతజ్ఞతలు. 

“మహతి”కి తమ వ్యాసాలను ఇచ్చి, ఈ (ప్రణాళిక సాహిత్యపరంగా 
జయ ప్రదమయ్యేందుకు సహరరించిన సాహితీచే త్తలకు, వ్యానక ర్హలకు హృదయ 
పూర్వక అధివాదములు, 

“మహతి” హితవరులుగానే గాక వారికి మాపై వున్న అభధిమానంకొబ్దీ 
అనేకవిధాల సలహా సహకారాలతో సాయసడిన శ్రీ 'దేవులవల్లి రామానుజరావు 
గారికి మా మనఃపూర్వక కృతజ్ఞతలు. 


భారత స్వాతంత్ర్య రజతోత్సవాల అధ్యక్షులుగా వుండుటకు అంగీక 
రించిన (శ్రీ అక్కిరాజు వాసుదేవరావుగారికి ఆ సంఘంలో సభ్యులుగా నుండి 
నహకరించిన ఇతరులు (శ్రీ పి. వి. రాజగోపాల్‌ (శ్రీ జి. ఎల్‌. సంఘి, 
శ్రీ కె. ది. నత్యనారాయణగార్లకు మా ధన్యవాదాలు, 

“మహతి"ని ఆవిష్కరించిన నహృదయులు, సాహితీవేత్తలు, ఆంధ్ర 
దోజేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ పీ. వి. నరసింహారావుగారికి, ఆవిష్కరణ 
నభకు అధ్యక్షత వహించిన విద్యాశాఖామాత్యులు మాన్యశ్రీ భాట్టం (శ్రీరామ 
'మూరర్తిగారికి మా క్రై మోడ్చులు. 


ఆవిష్కరణ నథలో పాల్గొని, “స్వాతంత్ర్య యుగోదయంలో సాహితీ 
నందర్శనం” సై తమఉపన్యాసాన్ని కావించిన మహాకవి దాశరథిగారికి, మా 
కృతజ్ఞతలు, 'మహతి' సందర్భంగా మేము నిర్వహించిన నక్తృత్వ, వ్యాసరచన 
ఇ _ 
పోటీల విజేతలకు దిహుమతులను అందజేసిన ఆచార్య దివాశర్ల వేంకటావధాని 
గారికి కృతజ్ఞతలు. 
త 
ప్రచురణపూర్వవిరాళాలను సేకరించడంలో నందలాది మిత్రులు తోడ్చ 
డ్ఞారు. వీలున్నంతనరరు, గుర్తుంన్నతవరకు వారి పేర్లు (ప్రకటించాము అను 
a pe [= 
దింధంగా, పొరబాటున కొందరిని విస్మరిస్తే, మన్నించండని మనవిచేస్తూ-వారం 
దరి సహకారంవల్లనే, ఈ మ్మాతమైనా చేయగలిగామని, కృతజ్ఞులమని మనవి 
న్‌ చ జ 
చేస్తున్నాము. 
అవసరమైన ఆర్థికవనరుల సేకరణలో నహకరించిన (శ్రీ అక్కిరాజు 
వాసుదేవరావు ® కుర్మా వేణుగోపాల స్వామి, శ్రీమతి ఇ, వసుమతిరెడ్డి, 
ర్రీ జి. యల్‌. సంఘిగార్గకు మా హృదయపూర్వక వందనములు. 


అచ్చుకు కావలసిన కాగితం సమకూర్చిన, ఆర్‌, ఎమ్‌. త్రివేది కంపెనీ 
వారి శ్రీరాజమణిగారికి కృతజ్ఞతలు, ఆర్థికంగా ఆదుకున్న (శ్రీ జి, యల్‌, నంఘి, 
ఢీ ఏ. శ్రీరామశర్మ, (శ్రీ వి. రామకృష్ణయ్య, (శ్రీ ఎస్‌. పాండురంగారెడ్డి, 
ర్రీ క. ది. నత్యనారాయణ, (్రీ. శె. విళల్‌రెడ్డిగార్లకు మా కృతజ్ఞతలు. నమో 
es నిర్వహణలో తోడ్పడిన ఆంధ్రసారన్వత 'పరిషక్‌వారికి , ముఖ్యంగా ్రీహరి 
కిషన్‌రావుగారికి మా నమస్సులు. 


“మహతి”కి అంకెలతో ఆకృతి నిచ్చి, మామనస్సుల నాకట్టుకున్న సహృద 
యులు, చ్మిత్రకారులు (శ్రీ శీలా వీర్రాజుగారికి కృతజ్ఞతలు. 'అవనరమైనచోట 
అకరాలంకరణ కావించి లోడ్చకిన మాసభ్యులు (శ్రీ సుధామకు కృతజ్ఞతలు. 
అన్నీ ఒకఎత్సు పృస్ధశం ఆచ్చువేయడం ఒక ఎత్తు, (శ్రీ దాసు నరసింహారావు 
గారీకి, (శ్రీ అప్పారావుగారికి కృతజ్ఞతలు తెలియ చెప్పుకోవాలి, ఇదే సమ 
యంలో, ఆపదలో ఆదుకుని అంతిమ విజయానికి ఎంతో దోహదం చేసిన 
(శ్రీ నారాయణరావుగారికి, (శ్రీ దిడేసాహెబొగారికి, శ్రీ గండయ్యగారికి బుణపడి 
వుంటాము. 


అట్టను అచ్చులో సింగారించిన క్రీ విస్టాప్‌ (పస్‌ వారి శ్రీ నారాయణ 
గారికి కృతజ్ఞతలు. తదితర ws సాయపడిన ర్రీ విజయశ్రీ పెస్‌ 
వారికి కృతజ్ఞతలు. బ్లాకులు తయారు చేసిన శ్రీ మోహన్‌ (పోసెస్‌ వారికి 
కృతజ్ఞతలు. 


700 పేజీల “మహతి”ని ఏడు రూపాయలకే అందిద్దానని పూనుకున్న 
మాక్కు అనుకున్నంతగా (ప్రోత్సాహ సహకారాలు లభించకపోయినా విరాశాలు 
అందించిన వేలాదిమందికి మాకృతజ్ఞతలు. విరాళాలు సేకరించిన వందలాది 
మ్మితులకు మరోసారి కృతజ్ఞతలు తెలియ చెప్పుకుంటున్నాము, 


మరెందరో మహానుభావులు... 


ఆంగంక్‌ మా వంకవ్షనషముడు 


స భంపాడళీయం 


హుహతి (మోగుతోంది | 
న ప్పన్వర విన్యాసం వినిపిస్తోంది | 
_ ES 
సమకాలీన సారన్వత నంరంభానికి (ప్రతీకగా పలుకుతోంది 1 
సమన్వయ రాగాలాపనకు స్వర మేళలు కల్పిసోంది | 
వ _ 
సర్మికొ త్స సాహిత్య సమారోహానికి సామగానం సారిస్తోంది । 
స్వాతం త్య రజతోత్సవాలకు సరి|క్రొ త్త కానుక అందిస్తోంది | 


సమకాలీన సారన్వత' నమాలోచనం సామాన్యంగా తగాదాల పుట్ట! 
విభిన్న గళాలతో, వినూత్న ప్రయోగాలతో, వేయి గొంతుకలు, వేల మార్గాలలో 
తమ వై లక్షణ్యాన్ని వినిపించి వికసింపజేసుకొనే విక్రాంతిశీలం సమకాలీన 
సారస్వత రంగంలో సర్వసాధారణం 1 స్వాతంత్ర్యం వచ్చిందని సరసగీతాన్ని 
పాడేవారు కొంతమంది, మన కింకా పారతం త్ర్యం వదల్లేదని విరసంగా విప్లవ 
గీతాల్ని నినదించేవారు మరికొంతమంది. మనం మనంగా (బ్రతకాలని మనుగడ 
మాటవల్లించేవారు కొంతమంది; మనంస్రవంచాగ్నిలో నురొకసమిధగా ఆహుతి 
కావాలని (ప్రబోధించేవారు మరి కొంతమంది. భూలోకానికీ సుపర్ణోకానికీ సంప్ర 
దాయ సందేశంతో ఛాందస సంబింధాన్ని శాశ్వతం చేద్దామని ధ్వని చేసేవారు 
కొంత నుంది; మన్నులో మనిషి (బ్రతకట మే మరోప్రసంచ మని మహ్మా ప్రస్థానం 


సేవారు మరికొంతమంది, గతాన్ని హుతంచేసి సారన్వత సవనంలో సురభిళ 
ధూదురేఖను న ర్హమాన లలాటతిలకంగా తీర్చిదిద్దే సోమయాజులు కొంతమంది; 
గతాన్ని హతంచేసి మతంతో మాటు పెట్టి ఎత్తుసల్లాల్ని సమంచేసి ర క్తసిందూ 
రంతో రాజ్యం చేడ్జామనేవారు కొంతమ ఏంది. ఇరదులో ఎవరూ తక్కు_ప తిన్న 
వారు కారు తమ “లోపాని న్ని మభ్య పెట్టినా తమ ఆశయాన్ని తాటిచెకైక్కించి, 
చి తళుద్ది లేకపోయినా శివకీ ర్రనం సౌగించి, భ క్రసమాజాలను బిజోరులో నడి 
అ UE షో 
పించి కలాన్ని వీలునుబట్లి వ త్రిగా, క త్రిగా, సు త్రిగా చూపించి సమాజంలో 
CH 
సంఖ్యాబిలాన్ని సాధించే సమరవీరులు : మన సాహిత్యకారులు । 


సంఘర్ష్‌ ఆ సమాజ చైతన్యానికి (ప్రగతిశీలం | సాహిత్యంలో విస్ఫు 
లింగాల వియల్లాసా, నికి వినూత్నావకాశం | ఆకేశాలకు, అలజడులకు అవకొళ 
మున్నా అడుసేన పడిపోయిన అనర్హ నత్యాన్ని అన్వేషించటాని కది ఒక 
అమూల్యావకాశం ! కాని, నంఘర్ష జ వ వ్యక్తి స్నర్థలకు, వర్గలాభాలకు, రాజకీయ 
(ప్రయోజనాలకు, ఇజాలబుజాలక్కు దిలాన్నిచ్చే జనిసైపోశే జాతి నిర్వీర్యమె 
పోతుంది; సాహిత్యం అరాజకానికి గురియెపోతుంది. ఇది సమకాలీన 
సాహిత్యం మనకు చెప్పిన _ చెపుతున్న గుణపాఠం ॥ 


నేటి కవితారంగంలో పద్యం పరమపదసోపానా న్నెక్కు_తుం'టే, 
వచనం వీరవిహారం చేస్తోంది. పదిళశతాబ్దాల పద్యం పరమపదిస్తున్న విషాద 
తరుణంలో అంతిమనందేశా లింకా అందుతూనే ఉన్నాయి. వచనం విరిగిన 
పాదంతో నడుస్తుంటే లోకం వింతగా చూ స్తున్నది. పద్యం ముసల్దై చస్తోందా? 
మనవాశ్ళే దుందు పెట్టి చంపుతున్నారా ? మనోగతిని మనోహర థగ మలచు 
కొన్న పద్యం మనదేశంలో తనంతట తాను చావటానికి వీల్లేదే ? అయితే మన 
వాళ్ళే అపుణ్యం కట్టుకున్నారు. పద్యం ఎత్తుకుంటే చాలు (ప్రబంధ లే పలకాలనీ, 
పొట్టకూటికికూ డా పద్యాన్ని పాధేయంగా వాడుకోవాలనీ, యతులు కలి స్టే చా 
మతిపోయినా ఫరవాలేగనీ మనవారు పద్యానికి పడరానిపాట్లు పెట్టారు. పట్టు 
మని పదిమంది సద్యకవులున్నా పద్యాన్ని సరమార్థంకొరకో, (ప్రటోధంకొరకో 
దణయభావానికో పరిమితంచేసి పతితజనోద్ధరణంకొటకు వర్మప్రసాదంగా 


అందించరేకపోయారు. అందువల్లనే తిరుగుబాటు మొదట  పద్యంమీద 
వచ్చింది; ఆ తరువాత నస్తువుమీద నడిచింది. గేయం కొంతకాలం సోయ 
గంగా నడచినా కాలగతిని అందుకోలేని మందగతి అయిపోయింది. అభ్యు 
దయళ కులకు ఆవేశం ఎక్కువ, అరచేతిలో స్వర్గం కనపడాలి వారికి. పదంలో 
అదను కన్న పదును కావాలి వారికి ఉ కిలో ర క్రికన్న శక్తి కావాలి వారికి; నిదా 
a Ce 
నంకన్న నినాదం కావాలి వారికి. అందువల్ల (పతికవీ కవితను వచనంలో న్వవచ 
నంగా (వాస్తున్నాడు. సర్వవాచ్యాలని వారన్నా కొన్ని జనాంతికాలు, కొన్ని ఆస 
వారితాలు కొన్ని ఆకాశభాషితాలు కూడా అందులో ఉన్నాయి, సామాన్యునికామ 
నకు స్మామాజ్యం కట్టింది వారి సాధన, సామ్యవాదసిడ్ఞాంతానికి సమరశంఖంలా 
సన్నద్ధమైంది వారి ద్రబోధన. సామ్యవాదం శాంకపరిణామంగా సాగిద్దామని 
కొందరు రుధిరజ్వాలగా వెలిగిద్దామని కొందరు శాంతికొముకులు అభ్యుదయ 
భేదలై కే, జ్వాలాముఖులు విస్లవకారు లయ్యారు. జాతిని తట్టి లేపదామంటా 
రౌకరు, జాతిని తిట్టి లేపదామంటా రొకరు. కొట్టినా సహి స్తుంది లోకం । కాని 
శిట్టిలే తిరగపడుతుంది | తిట్టినా తిరుగబడలేని తెలివి జాతికి లేకపోతే దానిసి 
దేవుడుకూడా రక్షించలేడు, తెలుగుజాతి అంత దిగజారిపోయిందని మే మనుకో 
వటంలేదు, అందునల్లనే ఉగవాదులబాద్ధత్యం ఉగ్గులోనే నిగ్గుకప్పుకొంటున్నది, 
న్‌ g bs n 

శిట్టు తినకుండానే గట్టి యత్నంచేసి సామ్యవాద గమ్యం సాధించాలని నవ 
చైతన్యం (క్రొ త్తకేక వేస్తున్నది. విమర్శమార్గంలో వినూత్న వివేక విస్తవం 
జ Sn నె (3 
జాతికి వినిపిస్తున్నది. ఇజాల ఇనుప సంకెళ్ళనుండి స్వతం(త(పతిభ మరో 
స్వాతం త్యోత్సవంకోసం ఎదురుచూ స్తున్నది. మహతి ఈ మహనీయ జాతీయ 
గీకాన్ని మంజులంగా నినదిస్తున్నడి..... 


=పద్యం చదివికే సరవశించే (ప్రజలను వీక్షీస్తున్నది; గేయం పాడితే 
గగుర్చొడిచే రాగలహరిని తిలకిస్తున్నది; వచనంలో విప్లవ గీతం వినసొంపుగా 
వినవడిశే వివేకించి వికసిస్తున్నది. కమి"బడ్‌గా కలం నడిపితే కవితకు పడే 
నిగళాలకు నిశ్వపిస్తున్నది; కన్నీటి గాథలు కనరుగా చెప్పినా మున్నీరై విల 
పిస్తున్నది; అనుసరీంపని ఆదర్భాలను ఆందరికోనం చెప్పి రాజకీయాల రాణి 
వానంలో కవితాకన్యను మదుపుపెట్టి, మా పార్టీలో చేరితేనే మా రంగర్భ్దాలు 


శగిలిందుకుంటేనే మకో లోకానికి టిక్కెట్టిస్తామనే (ట్రిక్కులకు మహతి తన 

అప శుతుంను (మోగిస్తున్నది, అష్మశుతుల అన్యదేశీయ సంగీతంలోకూడా 
లీ 

శాంతికుళులను మేళవించి జాతీయమైన (క్రొ త్స దాణీలను సిద్ధం చేస్తున్నది. 

ఈ మిశ్ర సంగీతం స్వాతంత్ర్య రజతోత్సవ సమయంలో సవచైతన్య (పటోధ 

గీతంగా మహతి మన జాతికి వినిపిసున్నది. 


సృజనాత్మక సాహిత్యంలో నూత్న(ప్రయోగం సాగినంత వేగంగా కళా 
పయోజనం సాధింపబడటంలేదు. ఉ క్రీవై చితిలో, ఉడుకెక్కించే సూక్తులతో 
& eC దో 
సాహిత్యం కలకాలం (బతుకదు. ఉకికి శ క్రి నిచ్చేది కవితావ్య క్రి. సాంఘిక 

కి 3 wad క్ర 
వ్యక్తిని సారన్వతంలో సాకాత్క_రింపజేయవలసివచ్చినప్పుడ్కు సమాజానికి 
అద్దం పట్లితేనే చాలదు. దానికి కళా తేజస్సును కల్పించాలి. అప్పుడే ఆది కల 

దౌ 
కాలం నిలుస్తుంది; జాతిలో కళాద్భష్టిని కవితార క్తిని కలిగింపజేస్తుంది. 
= దె _- అ 

స్వాతం త్రో్యోదయంలో నూర్యు తుదయించాడు కాని పద్యాలు వికసించటం లేదు. 

కవితలో విమర్శ, విమర్శలో (ప్రశంస, పరామర్శలో పక్షపాతం, 
నిజంలో భయం, భయంలో అభినయం _ ఇవన్నీ మన కళాకేశ్రాల్లో పెరుగు 

~ 
తున్న కలుపుమొక్కలు, వాటిని పెరిక్రివేసి పెరుపంటలు పండించటమే నవ 
ఎ 
తకం కృషి! ఈ కృషవలులకోసం మహతి పలికించేది ఒక వినూత్న (శ్రామిక 
శీతం | 
. + * 

శెలుగులో సమకాలీన సాహిత్య చరిత్ర లేదు. ఈ నడుమ సాహిత్య 
అకాశమీవారు స్వాతం త్ర్యానంతరాం[ధ సాహీత్యం'పె పోటీ రచనల నాహ్వా 
నించారు. కాని, ఒక్క సాహితీవేత్త కూడా తన రచన నందించలేదు. డానికి 
కారణాలు ఎన్నో ఉండవచ్చు. వ_ర్హమానాం(ఛమేధావు లందరూ క్షణం తీరిక 
లేకుండా నతమత మౌతూండటం కావచ్చు, అఆకాశాన్నంటుతున్న జీవన 
వ్యయానికి తట్టుకొనే దిట్టతనం లేక జీవితయ్మాతలోనే తమసాహితీ వ్యాసం 
గాన్ని నంతకు పెట్టియండవచ్చు. లేకపోతే _ తమ స్వరూపన్వభావ తాత్త్విక 
నమన్వయాలను నమగంగా రూపు కట్టించలేని అధునాతనాంధ సాహిత్య 
హృక్రియా వై విధ్యాలను ఏకసూ(త్రంమీద నడిపించే నమన్వయశ క్రి కల రచయిత 
i వర ప్రయుక్త 
లేకపోయి యుండవచ్చు. ఉన్నా “తోటివారి నేమంటే యేంచిక్కో' నని 


జంకి వెనుకకు తగ్గి ఉండవచ్చు. ఒక వేళ ధైర్యంతో ముందుకు వచ్చినా 
తగినంత వస్తుసామృగి లభించటం కష్టసాధ్యమై యుండవచ్చు. ఏమైనా, 
= బా & 
నమకాలీనాం(ధ సారన్వత శాఖలనన్నింటినీ తలన్ప్సర్శగా చదివి ఒక్కవ్యక్తి 
ఆసాహిత్యవ్య క్రిని మూర్తి కట్టించటం సాధ్యంకాదన్న సత్యం బయట పడింది, 


ఈ నత్యమే మహతి (ప్రచురణకు బీజం : వివిన సారన్వత శాఖలలో 
నిష్టాతులై న విజ్ఞాలపరిజ్ఞానాన్ని పదిలంచేసే (ప్రయత్నం యువభారతి చేపట్టింది. 
విభిన్న దృక్పథాలు (ప్రతిబింబించే సారన్వత చేదికను (గ్రంథసంపుటిగా, 
నమాహారం చేయాలని యత్నించింది. చీనితో స్వాతంత్ర్య రజతోత్సషం 
కలిసివచ్చింది; ఈ పర్వంలో మహాతిని జాతికి కానుకగా సమర్చింస సమ 
కట్టింది. సమీకా కేత్రమైన ఈ పాతికేళ్ళ సారన్వతం పరిమాణంలో పెద్దదే. 
సారన్వతాని కంగభూతాలైన సాంస్కృతిక, రాజకీయ, వ్లైజ్లానిక, సాంఘి 
కాంశాల సంవిధానం సమన్వయానికి అవనరం. అందువల్ల (ప్రణాళిక పంచ 
వర్ష (ప్రణాళికంత అయింది. 


నూరుగురు (ప్రసిద్ధాంధ్ర రచయితల వెలుగు రోచనలతో వెలువడుతున్న 
వ్యాససంహిత ఈ మహతి. కవిత, నవల్క కథానిక,నాటకళ ౦, విమర్శ,భాసష_వివిన 
పారన్వత సాంస్కృతి కాంశాల మీద సహృదయ సమీక్షిను మహతి సాఢెంస 
యత్నించింది. సమకాలీన సాహీత్య చైతన్య మూర్తి కిది యొక మణిదర్పణం 
ఆధునిక సారన్వత పరిణామ చర్మిత్ర రచన కిది పధాన ఆధార[ గ్రంథం కౌగల 
దని మా విశ్వాసం. ఇతర భారతీయ భాషలలో ఇంత భారీ యెత్తున యిన్ని సార 
న్వతాంశాలమీద సమకాలీన సాహిత్య (ప్రగతిని సమీక్షించే (గంథాలు ఉన్నవని 
నాకు తెలియదు. ఉన్నా ఒకటో, అరో. భారతీయ భాసలను వదలిపెడిశే తెలు 
గులో ఇటువంటి (ప్రయత్నం ఫలవంకమై వెలుగుచూచివ (ప్రచురణ ఇదియే 
మొదటిదేమో 


అన్నిరంగాలలో స్పెషలై జేషను ఎక్కువైన రోజు లివి, సాహిత్యం 
అంతా అలాఉంచి చూ స్తే కవితలో కృషిచేసేవాడు సామాన్యంగా ఇతరశాస్తా?లు 
చదవటంలేదు. అలాగే నవలాక రృల్కు కధానికాక ర్హలు, విమర్శకులూ ఇత్యా 


దయః,. రచయిత తన రచనలుతప్ప యితరుల రచనలు చదివే తీరికలేని 
సండర్భాలు సర్వసామాన్యం. కాని నేటిమేటి రచయితల రచనల్లో బహువిధ 
శాస్త్ర పాండిత్యం, లౌకికవ్యుత్ప త్తి కనపడుతుంది. పరితకు వాటితో పరిచయం 
లేకపోతే సాహిత్యం కొరుకుడుపడదు. అందువల్ల శెలుగుపఠితకు కొనీనం 
నడుస్తున్న తెలుగుజాతి సాహిత్యసాంస్కతిక జీవితాన్ని డపరిచయంచేసే 
ఒకవ్యాససంపుటి కావాలి। దానిని సిద్ధంచేసి సరసమైన ధర కందించే యత్న మే 
యీ | గంథనంవిధాన లక్ష్యం ! 


సంకలన్నగంథాలను సిద్ధంచే చేయటం ఎంతకష్టమో సహృదయులకు 
తెలుసు. నూరుగుకు తెలుగురచయితలవ్యాసాలను |ప్రోగుచేయటం, 'గ్రచు 
రించుటం అంత తేలికై నపనికాదు, సహృదయు లై న రచయితలు మ్మాప్రయత్నం 
లో చి త్తకుద్దినీ, దేశానికి ఇటువంటి (గంథం కావలిసిన ఆవశ్యకతనూ 
గుర్తించి మమ్ములను ఆశీర్వదించి, మాతో సహకరించి య#ోగ్రంథసంక ఆ 
నంలో _ నియతాంశాలపై ననైనా _ తమ ఉత్తమ రచనలను అందించి యీ 
సాహిక్యసవన బుత్విజులుగా నిలిచి, మహతిని రూపొందించారు. వారికి ధన్య 
వాడాలు చెప్పుటకు మా మాటలు చాలవు. 


మహతి న్వరాలను మేము ముండే కరష్మత్రాలద్వారా (ప్రజలకు పరిచయం 
చేసినాము. అందులో పేర్కొన్న రచయితలలో కొద్దిమంది తనువ్యాసాలను 
కారణాంతరాలవల్ల పంపజాలకపోయినారు. ప్రత్యామ్నాయపు 'చేర్పాట్లను 
చేయటానికికూడ కొన్నింటికి కాలన్యవధి చాలలేదు. అందువల్ల కొన్నిమార్పులు 
చేర్పులు జరగటం తప్పనిసరియైంది. (ప్రజలకు ముందే “హగ్గానము చేసిన 
ద్రరానాంకా లేవీ నదలబడకుండా, మహతి స్తాయి తరుగకుండా తస్‌జాగ్రత్త తేతీసి 
కొన్నాము. మహతిలో యువతీయనకులు పొలొనే అసకాశం కల్పించే 
నిమిత్తం నాలుగంశాలపై వ్యాసరచనపోటీలను, యువతులకు నృకృృత్వపు 
పోచీలనూ నిర్వహించటం జరిగింది. (పతిఅంశంపై (స్రథమబహుమానము 
అందుకొన్న వ్యాసాలను మహతిలో పొందుపరు స్తున్నాం, | ప్రొఢకళాకారులతో 
పాటు యువకళాకారుల రచనలు చేరటంతో మహతి అన్నివర్గాలవారిక్తి ప్రాతి 
నిధ్యా న్ని స్తున్నది. 


లు-అనే అధ్యాయ న ప్పకాన్ని భావించాము, “(ప్రస్తావన 
*ప్రవేశం'లో స్యాతం|త్యనుగోదయ సందర్శనాన్ని 
$ కవితామూ ర్తులు, సం పదాయ, విస్థ్లవకవి త్స్వాల నాయ 
క శల వ్యాసాలనునంతరించాము, “(ప్రయోగం'లో వివిధ 
క్రియా నమీత్షను విశ్లేషణాత్మకంగా పొందుపరచాము. 
;వనిమర్శ_భాషా పరిశోధన విశేషాల సమీతవ్యాసాలను 
౫. “ప్రస్తారం'లో. వివిధసారన్వత (ప్రక్రియా విస్తార 
సాహిత్య-సమాజముల పరసృర (ప్రభావమును వివేకిం 
మేము భావించటంలేదు. నమ్మగతను సాధించటంకూడా 
పరిమిత పరికరాలతో ఇట్ట యత్నానికి పూనుకోవటం 
య జగత్తులోని సౌజన్య శక్తినే మాళ క్రి గా భావించి 
మహతి (శుతులను మీముందు మేళవించి పెట్టుతున్నాము. 


5 తంత్రుల మంజులనిక్వాణం మీమనసు నేకొంత 


తం నఫలం। 


రచయితలకు మా లేఖ 


fF, 


నమస్సుమనస్సులు. 
యువతరంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్నీ, సారన్వత సంస్కా 
రాన్నీ, నమ్యక్‌ పరిశీలన పాటవాన్నీ కలిగించాలని గత ఎనిమిది సంవత్స 
రాలుగా యథాశక్తి కృషి చేస్తున్న “యువభారతి' _ మీ ఆదరాభిమానాలను 
పొందగలదని భావిస్తున్నది. 

(ప్రాతలోని గొవ్పను (ప్రకటించే ప్రయత్నమే కాక యువభారతి (క్రొత్త 
లోని సత్తువను (క్రోడీకరించడానికి (ప్రయత్నిస్తున్నది. 1979 జూలైలో 
“మారుతున్న విలువలు _ రచయితల భాధ్యతలు" అన్న చర్చావేదిక నిర్వ 
హొంచి, “రచన'ను పకటించి, సమాజంలో, సాహిత్యంలో, సమకాలీనములూ 
సార్వకాలీనములూ అయిన విలువలను |ప్రసిద్ధరచయితల 37 విలువైన వ్యాసా 
లలో వెలయించింది. 

ప్రాచీన అధునాతన సాహితీ రీతులపై వరిచయాత్మక సారన్వతాన్ని 
ప్రచురించి నహృదయలో కంలో సాహిత్యాభిరుచిని కల్పించటానికి, 1971 లో 
ఆచార్య దివాకర్ల చేంకటావధానిగారి “'కావ్యలహరి' ఉపన్యాన మంజరిని వెం 
యించింది. 

1972 లో నవమ వార్షికోత్సవ కార్యక్రమాలుగా, రెండు కార్యక్రమా 
లను సంకల్చిస్తున్నది. 

1. సాహిత్య( ప్రగతికి రఠసారథ్యం వహించి, తమ ప్రతిభా ప్రభావాలతో 
తరతరాలను తీర్చిదిద్దిన కవిత న్లజులు _ తిక్కన, పాల్కురికి (శ్రీకృష్ణ దేవ 
రాయలు, వేమన, గురుజాడల కవితాచై తన్యాన్ని చిత్రించే “చై తన్యలహరీ". 

2. స్వాతంత్ర్య యుగోదయంలో (1947-72) 25 ఏళ్ళ న్వతంత్ర 
జీవితంలో తెలుగువారు సాధించిన సాంస్కృతిక సాహీత్య ప్రగతిని నమీక్షించి 
నమన్వయరాగంగా, నమీకొ వ్యాన నంకలనంగా |మోయించాలని _ “మహతి” 


విభిన్నగళాలతో, వివిధ సాహిత్య (ప్రక్రియలతో, వినూత్న (ప్రయోగా 
లతో స్వీయ ప్రభవ ప్రభావాలను (ప్రతిపాదించుకుంటూ (ప్రవ ర్తిల్లుకున్న వర్త 
మాన సారన్వత క శావీచిక లను (ప్రసిద్ధాంధ్రరదయితల పరిశీల నాత్మకవ్యాసాలతో 
నమీ కంపజేసి వాటిని “మహతి'లో మహనీయరాగలహరిగా ఆవిష్కరించాలని 
"యువభారతి" ఈ (ప్రచురణకు పూనుకొన్నది ఈ (ప్రణాళికకు జీవంపోసి 
చై తన్యవంతంగా తీర్చిదిద్దగలిగిన మీవంటి సాహితీబంధువుల సహకారాన్ని 
అభ్యరిస్తున్నది. 

స్వాతం (త్రోదయానంతరం ఈ పాతికేళ్ళలో (వ్రసర్తిల్లిన తెలుగు తీరు 
తెన్నులను శేటపరిచే వ్యాసాల సంకలన, గంథం “సహతి'.. వివిధాంశాల పై 
వి ప్పరించిన దాదాపు 100 వ్యాసాలను, 500" పుటల్లో సమీకరించి సమకాలీన 
సౌరీన్వత సమగ సమీక్ష గంథ సంపుటిగా ెలగులో వెలయింపనున్న 
వ్యాససంపిొత ఈ “మహతి”, 

విషయవిధాగం చేసి “మహతి' స ప్పస్వరాధ్యాయాలను సాధిస్తున్నది. 
అందులో స్వాతర్మత్య యుగోదయంలళోని తెలుగు సాహిత్య (ప్ర క్రియల్లోన్యూ 
సామాజిక సాంస్కృతిక శాఖల్లోనూ జరిగిన (పగతిని eye క్రింద 
పరిశీలి స్తున్నది, సమీక్షశ్నే త్రమౌ విస్తా విస్తారమైనది. అందువల్ల విసయవిశ్లేషణంలో 
కూడా వైవిధ్యం ఏర్పడింది. అయా శోలోపాఖల్లో తపారపరిచయం ఉన్న 
రచయితల కృషిక్షేత్రాన్ని దృష్టిలో ఉంచుకొని, వారి ఫౌహార్షాన్ని ఆనటగా 
తీసుకొని, వ్యాసరచనశై వారిని “యువభారతి' |ప్రార్థింప తల పెట్టింది, 

కప్టసాధ్య మైన శప్రణాళికకు రచయిత లైన మీ చేయూత లేనిదే 
సాఫల్యం లేదు. పండిన సాహిత్యానుభవం (ప్రతిఅక్షేరంలోనూ ప్రతిబింబించే 
మీరచన ద్రచురించందే ఈ సంచికకు (పామాణికత్వం రాదు. విజ్ఞలెన మీ 
సామర్భ్యానికి మే మభ్యర్థీస్తున్న విషయం పరిమిత సరిధిలోనిదే కావచ్చు. ఈ 
(గ్రంథ్మపణాశిక ననుసరించి నిర్దేశింపబడిన పుటలసంఖ్యకూడా పరిమి మితమే 
కావచ్చు. కాని, అందులోనే మీర్‌ వివేకించి, విశ్లేషించి సారభూతంగా (ప్రతి 
పాదించే (ప్రతివిషయం యువతరాని కొక ఉజ్జ్వల కరదీపికగా వెలుగు నిచ్చి, 
సమ్మగ్రసాహిత్యసమీక్ష కొక నమ్యక్‌దృష్టిని (ప్రసాదిస్తుందని “యువథారతి' 
గాఢంగా విశ్వసిస్తున్నది. 

మీరు మనసులో మధించి, గ్రంఠించి అమృతంలా ఆవిష్కరించే మీ 
రచన మా “మహతి” కొక మహనీయోపాయనం. మీ ఉపకృతికి |ప్రతికృతిగా 


మే మేమివ్వగలం? అయినా చందుని కొక నూలుపోగులా మీవ్యాసానికి 
పారితోషికం రూ. 20/- మాత్రమే ఇచ్చుకొనుళ క్రి మా కున్నదని సవినయంగా 
మనవిచేసుకొంటున్నాము. ఇప్పుడిప్పుడే ఇగుళ్ళ చేస్తున్న “యువిథారతి'ని 
సాదరంగా వీషించి, మీసమ్మతిని తెలియపరచ వలసిందిగా ్రొర్లిస్తున్నాము, 
వ్యాసాంశం 


పుటలు. 


అంగీకారము పంపవలసిన శేది-ఫ్మిబవరి 29, 1972. 
వ్యానము మాకు చేరవలసిన శతేదీ_మార్చి 15, 1972. 
“మహతి' ఆవిష్కరణమయ్యే శేది-ఆగస్టు 15, 1972. 
శేదీ దాటకుండా మీ ఆంగీకారం, రచనా మా కందేటట్లు చూడ ప్రార్థన. 


సకాలంలో అందించే రచనలే “నుహతి' కి మీరంపే అక్షరాశీస్సులు 1 


విధేయులు, 


“మహాతి” సంపాదక వర్ల౦, 
౧ 


AAS 


EE xo x& 


es 


9. & 


మహతి స్వరాలు 


(ప్రేరణ _ సంపాదకీయం 

స్వాతం త్యయుగోదయ సందర్శనం 
విశ్వనాథ * శ్రీశ్రీ 

సృజనాత్మక సాహిత్యసమీత్న్‌ 
విమర్శాత్మక సారస్వత విలోకనం 
వివిన సారన్వత' శాఖా(పస్తారం 


సారన్వతం _ సమాజం _ పరస్పర ప్రభావం 


$e wm 


ln. 
12, 


ఈనుక్రమభిక 


ప్రస్తావన 
(A 
(ర ఇ 
ఎందరో మహానుభావులు... 
సంపాదకీయం 
రచయితలకు మాలేఖ 

ప్రవేశ © 


+ పాతికేళ్ళు పండించిన పర్వాలు 
a ద్రజాస్వామ్యం-ఆదర్భ్యాలు- 


ఆచరణలు, 
దవే Sa 
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికా లివృద్ధి 
తెలుగువారి సాంస్క్యృతికా 

భ్యుదయం 


" (గ్రామీణ నంస్కృృతి, 


మారుతున్న ధోరణులు 


. తెనుగునాట కనిపించే 


తెనుగుద నము 


. లెలుగు వారి భకి ప్రపత్తులు 


తా త్వికచింతన 
క 


. శెలుగువారి సాహిత్యాఢిరుచులు. 


సమకాలీన సుప్రసిద్ద 
ర 
భాషాసాహిత్యాలు-తెలుగు 


. తెలుగుసాహిత్యం_ 


మార్క్సిజం (పభావం 
వృవ్రాసాం[ధుల వాజ్యయసేవ 


పేభుత్వము_అధికారభాష 


ఠీ దేవులపల్లి రామానుజరావు 

ఆచార్య మామిడిపూడి వెంకట 
రంగయ్య 

డా. ఎ. నాగరాజ్‌ 

శ్రీమతి వి. సీతాకల్యాణి 


ర్రీ జ. వి. రాఘరేంద్రరావు 
" మరుపూరు కోదండరామరెక్డి 
* గూడ సుందరరామయ్య 


రామవరపు సు బహ్యణ్యశాత్రి 
డా. కొ తపలి వీరభ దరావు 
౨ లా Kk 


ర్రీ 3. వి. రమణారెడ్డి 


” చల్లా రాధాకృష్ణశ ర్య 
” వావిలాల గోపాలక్కషయ్య 
లడొకి 


68 


"7 
87 


. శతెలుగులిపిలో తేవలసిన శ్రీ తిరుమల రామచంద్ర 


సంస్కరణలు 
నేటి జాతకకథలూ, కాశీమజిలీలు (శ్రీ గోరాశాన్రి 
. తెలుగువారి రాజకీయచై తన్యం * అక్కిరాజు వాసుదేవరావు 
. తెలుగురచయితల తీరేనినమన్యలు ” ఇరివెంటి కృష్ణమూర్తి 
. నమాజంమీద సినిమ్మాప్రభావం " అశ్వినీకుమార్‌ 


. న్వతంత్రభారతంలో సాహిత్యం “ నార్ల వెంక సేశ్వరరావు 


ప్రతిభ 


. నేనూ_నా సాహిత్య రచనలు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 
. ననూ_ఈ పాతికేళ్ళ సాహిత్యం శ్రీశ్రీ 


ప్రయోగం 
కవిత : 


3 స్వాతం త్యయు గోదయంలో శీ ఆద్మద్ర 


శెలుగుక విత 
. సంప్రదాయక విత.కల్పపృక్షము డా. కేతవరపు రామకోటిశాత్ర్రీ 
. సంప్రదాయ కవిత్వము ఆచార్య దివాకర్ల 'చేంకటావధాని 
. గేయకవితా (ప్రస్థానం శ్రీ మిరియాల రామకృష్ణ 
. వచన కవిత్వం డా. స్ముపనన్న 
ri కవిత_సాహిత్య కళాసిద్ధాంతాలు డా. అడపా రామకృష్ణరావు 
f స్వాతం త్యానంతరం డా. అరిపిరాల విశ్వం 
కవితలో ద్రకృతి 
నవల: 
, తెలుగునవల 1947-1972 శ్రీ నోరి నరసింహకాస్త్రీ 


. తెలుగు నపల-సరికొతృపోక డలు "” పురాణం స్కుబహ్మణ్యశర్మ 
. కెలుగునవల.సామాజికద్భక్సథం డా॥ అక్కిరాజు రమాపతిరావు 


+ తెలుగునవల_ప్మాతచిత్రణము శ్రీ ఆర్‌, ఎస్‌. సుదర్శనం 
నవలకథాసంవిధానం " సింగరాజు లింగమూర్థి 
నవలఎవాస్స వికతంకల్చన డా. ముదిగొండ వీరభ్మదశాస్రి 


80 
88 
9 
105 
12 
17 


నవలలు-మహిళలు శ్రీ గాంధీజీ యలమంచిలి *ఈ20 


46. 
47. 


కథానిక ః 


. తెలుగుకథ. తెలుగుదనం 

. కథానిక_నిర్మాణశిల్బం 

0 వా స్త వికత_తెలుగు కథానిక 

- తెలుగు కతానికమనో విశ్లేషణం 


కథానిక_సాంఘికపు విలువలు. 


కళా పయోజనాలు 


. వృ క్రికలు-కథలు 


రూపకం ః 


. పాతికసంపత్సరాల తెలుగునాటకం (శ్రీ 


పద్యప్రధాన నాటకాలు 


. సంగీతరూపకాలు _ యక్షగానాలు 
. తెలుగు నాటకరంగం 
. దృశ్య(శ్రవ్యనాటికలు 


శ్రీ మధురారితకం రాజారాం 
* శీలా వీరాజు 

” కొలకలూరి ఇనాక్‌ 

” వాకాటి పాండురంగారావు 


” కాభారి హనుమంతరావు 


” రావూరి వెంకట 
నత్యనారాయణరావు 


మొదలి నాగభూషణకశర్మ 
శ్రీ పాతూరి శ్రీరామశాస్రి 

శ్రీ శశాంక 

శ్రీ కూర్మా" వేణుగోపాల స్వామి 
(శ్రీ గొల్లపూడి మారుతీరావు 


పరిశీలనం 


విమర్శ : 

తెలుగు విమర్శ 

ఆంధ విశ్వ శకాపరిన్నత్తుం 
తెలుగులో పరిళోధన 


. ఉస్మానియా విశ్వవిద్యాలయము. 


శతెంగులో పరిశోధన 


. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. 


శెలుగులో పరిళోధన 


. మృదాసు విశ్వకళాపరిషత్తు- 


తెలుగులో పరిశోధన 
విమర్శ గ్రంథములు- 


వ్యాననంపుటులు 


డా. జి, వి. స్ముబహ్మణ్యం 


ఆచార్య దివాకర్ల చేంకటావఢాని 


ఆచార్య జి. యన్‌, రెడ 


ర్రీ శిష్టా రామకృష్ణశాత్రి 


ఆచార్య యస్వీ జోగారావు 


1 


182 
19t 
199 
206 
214 


223 
230 


232 


252 


256 


259 


52. 

53. విదుర్శం ప మాణాలు-(పయోగాలు 

54. నమీక్షలు-చర్చలు_ 
వాదోపవాదాలు 


పరిష్క్భత గ్రంథాలు _ పీఠికలు 


భాష; 

55. (గాంథిక, వ్యావహారిక 
భాషోద్యమాలు 

56. దాష- ప్రామాణికత 

57. బోధనబాష.తెలుగు 

58. మారుతున్న భాష_వ్యాకరణం 


59. భాషాకృ్ళషి 


(ప్రస్తారం 


60. ఆత్మకథలు_జీవిత చర్మిత్రలు 
61. హరికథలు 


62. బ్ముర్రకథలు 
63. జానపద సాహీత్యం 

64. ఆధ్యాత్మిక సాహిత్యం 

65. అనువాద సాహిత్యం 

66. దాలసాహిత్యం 

67. తెలుగు వచన రచన 

68, శెలుగులో వై క్ఞానిక రచనలు 
69. పరామర్శ గంభాలు 


ఢ్రీ ఎస్‌, వి, రామారావు 279 
”” నంపత్కుమార 284 
డా, ముదిగొండ శివప్రసాద్‌ 289 
శ్రీ పోరంకి దక్షిణామూర్తి 2 
bs 
డా. బూదరాజు రాధాకృష 10 
ల 
శ్రీ వి.పి,రాఘవాచార్యులు 18 
“ ఎన్‌, సి ఎస్‌, వెంకటా 29 
చార్యులు 
డా, చేకూరి రామారావు 32 
శ్రీ పిసి నరసింహారెడ్డి 
డా, వేటూరి ఆనందమూ ర్రి ౧ 


ర్రీ శ్రతావ వేంకట స్నుబహ్మణ్య ౧౦ 
r 
ర్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ౧౪ 
డా, నాయని కృష్ణకుమారి ౧కా 
ఢ్రీ వేలారి నహజానంద 
డా. ఫీమ్‌సేన్‌ “నిర్మల్‌" 
శ్రీమతి ఎ. లక్ష్మీరమణ తె౪ 
డా. ఎమ్‌. కులశేఖర రావు 
డా. మహీధర నశినీమోహన్‌ ౪౫ 


ఢ్రీనిడదచోలు సుందశేశ్వరరావు ౪౯ 


ఎకి 


. పాఠ్య గంథాలు 
. రేడియోరచన 


శేడిమో-సాహిత్య సేన 


. తెలుగులో ష్మతికారచన 


శ్రీ తాళ్ళూరి నాగేశ్వరరావు 
డ్రీ వన్యాల రంగనాధరావు 


౫౪ 
౫రా 
శ్రీ ఆచంట సూర్యనారాయణ 

మూరి 
శ్రీ తురగా కృష్ణమోహన్‌రావు ౬౬ 


౬8 


. తెలుగుషత్రికలు-సంపాదకీయాలు (శ్రీ పరాంకుశం దామోదరస్వామి ౭౨ 
. తెలుగు షృత్రికలు_ఏి విధశీర్షికలు (శ్రీమతి కె, రామలక్ష్మి ౭౭ 
తెలగుషత్రికలలో కార్టూనులు, శ్రీ నుధామ ల 
జోకులు 
సినిమారచన_చి త్రకథ ఢీ పి. చెంగయ్య ౯0 
సినిమారచన.మాటా, మంచీ శ్రీ ఎమ్వీయల్‌ ౬3 
. శెలుగుసాహిత్యంలో సెక్సు (శ్రీ రాంషా ౧౦౧ 
(ప్రథావం 
. గారీవాదం శ్రీమతి యలమంచి తాయారు ౧౦౫ 
. సామ్యవాదం (శ్రీ ఏటుకూరు దిలరామమూూర్తి ౧౧౪ 
. రాజకీయాలు శ్రీ కపిల కాశీపతి ౧౧కి 
. సంస్కృత సాహిత్యం డా, పుల్లల శ్రీరామచంద్రుడు ౧౨౧ 
. లలితకళలు డ్రీ సంజీవదేవ్‌ ౧౨౮ 
. శతెలుగు_ఉర్దూ భాషాసాహిత్యాలు డా, కేం గోపాలకృష్ణరావు ౧౭౨ 
. యువతరం__క విత ఢ్రీ ముకురాల రామారెడ్డి ౧కరా 
. (ప్రచార సాహిత్యం ఢ్రీ కొత్తపల్లి స్నుబహ్మణ్యం ౧౪౮ 
. అకాడమీలు.పరి షత్తులు ఢ్రీ జెల్లంకొండ 
చం్మద్రమౌ $శాస్త్ర ౧౫౧ 
. రచయితల సంఘాలు శ్రీ పోతుకూచి సాంబశివరావు ౧౬౧ 
. సాహిత్యసదస్సులు-సమావేశాలు (క్రీ సురమౌళి ౧౬౪ 


91. యువతరం 

3౬ విద్యార్థిలో కం 

93. మహిళాలోకం 

94. పాఠకలో కం 

95. తెలుగుసాహిత్య పత్రికలు 


96. దినస్మతికలు-వారపృత్రికలు 

97. గ్రంకాలయా౭- 1 
గ్రంతాలయాలా. 2 

98. ము ద్రణకళ 

99. ఉద్యోగుల సంఘాలు 

100. తెలుగువారి తీరనిసమస్యలు 

101. జాతీయనమైక్యభావం 


కుమారి సగరం ఉమ ౧జ౬రా 


శ్రీ నాగినేని భాన్మరరావు ౧౭౬ 


న 
పి. యస్‌. ఆర్‌. 


ఆంజనేయశాస్ర్రి ౧౮౫ 


& 
ఢ్రీ వంగపల్లి విశ్వనాథం ౧౭౯ 
y 


శ్రీ ఎస్‌, వెంకటేశ్వరరావు ౧౯౨ 
é అయ్యంకి వెంకటరమణయ్యం౧౯౬ 
ఢ్రీ వెలగా వెంకటప్పయ్య ౯౩ 
క్‌ 
శ్రీ 


శ్రీ తెన్నేటి అచ్యుతరామయ్య ౨౦౧ 


శ్రీ ఏ శ్రీరాములు 3=౫ 
శ్రీ ఎన్‌, శ్రీనివాస్‌ ఎం౧౯౯ 
శ్రీ ఎన్‌. ఇక్నయ్య ౨౧౫ 


Ct eta: $ 


మా గురించి 
మా యువధారతీయులు 
సాహితీమ్మిత 


స్వాత ంత్ర్వ యనగోదయసందర్భనం 


¥ 


ఇందులో... 


పాతికేళ్లు పండించిన పర్వాలు . 
స్‌ 


ద్రజాస్యామం=ఆదశ్భాలు- ఆచరణలు 


ఆంగ్ర|ప్రచేశ్‌ ఆర్థికాథినృద్ధి 
తెలుగువారి సాంస్కృ తికాభ్యుదయం 
గామీణనంస్కృతి-మారుతున్న ధోరణులు ... 
(4 WD) న్న 

శెనుగునాట కనిపించే తెనుగుదనము “a 


తెలుగువారి థ క్తి పవత్తులు - 
తారక్త్వికచింతన 4% 


శెలుగువారి సాహిత్యాఖిరుచులు oo 


సమశకాలీన |దసిద్ధఖాషా సాహిఆ్యాలు -శతెలుగు 


తెలుగు సాహిత్యం-మార్కిజం ప్రభావం ... 
[వవాసాంద్రుల వాజ్మయ సేవ 
(ప్రభుత్వం = అధికార భామ 

తెలుగులిపిలో తేవలసిన సంస్కరణలు ౭% 
నేటి జాతక కథలూ కాశీమజిలీలూ అ 
తెలుగువారి రాజకీయ చై. తన్యం 
తెలుగు రచయితల తీరని సమస్యలు ఈ 
సమాజంమీద నినిమా (ప్రభావం 


న్వతంతభారతంలో సాహిత్యం oe 


& దోఖ్రులవల్లి రామానుజరాఖు 


. ఆచార్య మామిణీవ్రూణ 


వౌంకోటరొంగ య్య 


. శా. ఎ. నాగరాజ్‌ 
. (్రీవతి వి, నీతాకల్యాజీ 


& జై. వే, రాఘవోంధోరాఖ్రు 
(ట్రీ వథఖ్రూదు కోదోంథరాము లెడ్డి 


ర్రీ గూడ నుందల్‌ రామయ్య 
య్రీ రామవర్‌ఖ్రు 
నుువివ్మాణ్యంకొ (స్రీ) 


శా. కొ త్తవల్లి వీరభ్ళటోరాలు 
శ్రీ 3. ఎ. రోమడారెడ్డి 


+ శా, బల్లా లాధాక్సి స్థకల్త 
. ఢ్రీ వావిలాల గోపాలక్ఫవ్ణయ్య 


(్రీ కిథతుల రావుచం దో 
(్రీ గోరాకాగన్త్రి 


* ర్రీ అకిరరాజు వానుదోవరాల్రు 


డీ ఇరివాంటో కృవ్దమూ ర్థి 


. (్రీ అట్టినీ వచూర్‌ 


ర్రీ నాళ్గ్‌ వెంక జేళ్వులరాఖ్రు 


పాతికేళ్లు పండించిన పర్వాలు 


& దేవులపల్లి రామానుజరావు 


అమరశానతీ వట్టణమున జౌద్దులు విక్వ 
విద్యాలయములు స్థాపించునాడు, 
ఓరుగల్లున రాజవీరలాంఛనముగా 
వలు కృన్ర్రశాలలు నిలువునాడు, 
విద్యానగర రాజవీథులన్‌ కవితకు 
"చెండ్లి వందిళ్ళు కప్పించునాడు, 
పొట్నూరికి నమీవమున అంధ్రసామాజ్య 
దిగ్భయ న్తంభ మెత్తించునాడు, 
ఆంధ్రసంతతకి కే మహిశాభథిమాన 
దివ్యదీజా ముఖ స్ఫూర్తి తీవరించె, 
ఆ మహావేళ మర్భించి యాం|గ్లులార ! 
చల్లు డాం|ధ్రలోకమున నశుతలు నేడు. 


అని భారతదేశానికి స్వాతం[త్యం రావడానికి మూడు దశాళ్ణాలకు 
ముందు, ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు నాలుగు దశాజ్చాలకుముందు, కవివాణి 
|ప్రబోధించినది. ఆనాడు ఈ |వ్రబోధము ఎంత సార్థకమో, యీచాడు కూడ 
అం'ే సార్థకము. నుమారు నూరు సంవత్సరాల పోరాటం తరువాత, అనేక 
క్యాగాల ఫలితంగా, 1947 వ సంవత్సరం ఆగస్టు 15 వ శేదీశాడు భారతదేశం 
లిటిమ వరిపాలన నుండి విముక్తి పొంది వ్రవంచ రాజకీయ వ్యవస్థలో న్వతం|త 
'చేళంగా అవతరించినది. చరిశ్రాత్మకమైన యీ నంభుటన జరిగి యిప్పటికి 
పాతిక సంవత్సరాలు గడచి పోతున్నవి. అందుచేత మవా త్తరమైన యీ సంద 
రాన, ఆలోచనాశీలియెన (వతి పౌరుడు యీ పాతిక సంవత్సరాల (ప్రగతిని 
గూర్చి |వశ్నించుకొని సమీతఊంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ పాతిక 
సంవత్సరాల న్వతం|త్ర భారత దేశంలో రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతి 


4 మహతి 


కంగా సాధించిన అభివృద్ధిని తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. మన 
డేళం యెదుర్కొంటున్న సమస్యలను గమనిం నినవ్పుడు మనం సాధించిన సర్వతో 
ముఖ అభ్యుదయం నిన్సంచేవాంగా సామాన్య మైనదికాదు. ఈ పాతిక సంవత్స 
రాలలో మూడు మారులు పాకిస్తాన్‌తో, ఒకసారి చైనాతో ెద్ద యెత్తున 
యుద్దం ముంచుకొచ్చింది. మన సరివాద్దులలో యీ యుడ్దజ్వాలలు రగులొ-న్న 
ప్పుడు ఆ సేతుశీతనగ వర్యంతము సమరన్స భారతజాతి యెకవ్యక్కిగా నిలిచి 
జాతీయ సమైక్యతను |వదర్శించింది. 

ఢ్రీలు పొంగిన జీవగడ్డయి = పాలు పారిన భాగ్యసీమయి 

థ్రాలినది ఈ భరతఖండము - భక్తి పాడర తమ్ముడా ! 

'జేళ గర్వము దీ ప్తి చెందగ = చేళ చరితము శేజరిల్లగ 

చేశ మరసిన ధీర పురుషులు - శెలిసీ పాడవె చెల్లెలా! 


భారత రాజ్యాంగ వరివత్తు నిద్దంచేసిన రాజ్యాంగము 19050 జనవరి 
26 వ శేదీనాడు ఆచరణలోనికి వచ్చినది. ఛారతడేళం రిపల్లికొగా అవతరించింది. 
ఈ రాజ్యాంగం (ప్రకారం [ప్రజాస్వామిక వద్దలిలో, యిప్పటికి అయిదు పర్యా 
యాలు సాధారణ ఎన్నికలు జరిగినవి. ఈ ఎన్నికలు చేళంలో రాజకీయ సుస్థి 
రశ్వానికి శాచజాటలు వేసినవి. |వవంచములోని అన్నిటికన్న “చెడ్డ (ప్రజా 
స్వామిక సమాజము ఈనాడు భారత దేశములో సువ్యవస్థి తమవుతున్నది. ఈ 
[పజాస్వామ్యములో అత్యధిక సంఖ్యాక (ప్రజల అభిప్రాయము శానన స్వరూవము 
చాల్బు చున్నది ; అయినా అల్బసంఖ్యాకులకు నంవూర్ణరక్షణ లభించినది. మత 
సౌామరస్యము మన లౌకిక రాజ్యాంగ వ్యవస్థ (ప్రఖానాళయము. స్వాతం [త్యం 
లభించిన తరువాత ఒక సంవత్సరం లోవల స్వదేశ సంస్థానాలు కూడ విముక్తి 
పొందినవి. రాజకీయంగా యిది మరొక మమా త్రరమైన సంఘటన. ఆ తరువాత 
కొన్ని నంవత్సరాలలోచే భామోరాష్ట్రాల యేశ్చాటు జరిగినది తత్‌ ఫలితంగా 
1956 నవంబర్‌ ఒకటవ శేరీనాడు ఆంధ్రపదేశ్‌ రూవు చాల్చింది. ఆంధధ్ర|వచేక్‌ 
అవతరించి వదునై దు సంవత్సరాలు గడచిపోయినవి. 


ఏ దేశమేగినా ఎందు కాలిడినా 

ఏ పీఠమెక్కినా ఎవ్వ'రేమనిన 
పొగడరా నీ తల్లి భూమి భారతిని 
నిలువరా నీ జాతి నిండు గౌరవము 


పాలి కేజ్ళ వండించిన వర్వాలు 5 


అను మాటలకు అనుగుణంగా ఆంధ్రమవాజనులు అతి క్లి స్ట వరిన్మితులలో 
నైతం భారతీయులుగా వ్యవవారించినారు. ఇతర రాష్ట్రాలలో అప్పుడప్పుడు 
తలయెత్తిన కొద్దిపాటి మత సంభఘర్హ ణల నీడలు గూడ యీ పదునైదు సంవత్స 
రాలలో అంధ్రవదేశ్‌కు చ్యాపించలేదు. శాననసథలో అల్ప సంఖ్యాక వచ్గాలకు 
తగు |ప్రాతినిధ్యము లభించినది. 'చారికి అవసరమైన విద్య, వసతి తదితర 
సౌకర్యాలు లభించినవి. అం్మధవ్రణే్‌ యేర్పడి నప్పటినుండి యిప్పటి వరకు 
సుస్థిరమైన మం|తివర్గాలు పరిపాలన నిర్వహిం చినవి. రాజకీయ అస్థిర శ్వానికి అవ 
శాళం కలుగలేదు. నిజానికి [పతివకాలు బలహీనవడినవ నే చెప్పవచ్చును. సుస్థిర 
మం|త్రివర్గాలు సౌభాగ్యానికి సాధనాలైనవా? అని కొందరు |ప్రళ్ని స్తున్నారు. 
ఇది కొంత ఆలోచించవలసిన ఆంకమే, ఛాషా రాష్ట్రాల ఉద్యమానికి ఆం|ధ్రులు 
మార్గదర్శకులయినప్పటిక కొన్ని తెలుగు (ప్రాంశాలు, మడాను, మైసూరు మవో 
శాష్ట్ర్రలలో విలీనమైనవి. ఈ తెలుగు |పాంశాలను గురించి నాయకులు అంతగా 
పట్టించుకో లేదను భావము ఒకటి [పబలియున్న ది. కనీసం మదశాను ఓరియంటల్‌ 
మాన్యు స్కి9ఫ్హ్ల గ్రంఛాలయములోని ఉద్గింఛాలనై నా ఆం|ధ్రవదేక్సంపాదించ 
లేక పోయింది. |పౌంతీయ అసమానతలను గురించి తీవ్ర ఆసంతృ్ళ ప్తి ద్రకటిత 
మైనది. విశేషించి [వభుత్వోదో్యగులలో యీ అసంతృ్భ స్తీ అత్యంత ప్రబలంగా 
కనిపిస్తున్నది. ఈ అసంత్భ ప్తి, తదితర కారణాలవలన (ద్రశ్యేక శెలంగాణా 
ఉద్యమం వతాకస్థాయిలో విజృంభించినది. నాయకత్వంలో తగినంత దూరదృష్టి 
(ప్రదర్శితం కాలేదన్న భావం ఆలోచ నాపరిలలో, మేధావివళ్లాలలో గాఢంగా 
ఉన్నది. రామ్రేతర ఆంధ్రులనమక్యలనుగూర్చి ఆలోచన లేజరుగ లేదు. మారీషస్‌, 
ఆఫ్రికా మొదలైన విరేశాలలోని తెలుగువారికి అవనరమైన నదుపాయాోలు 
కలుగ కేయలేదను భావముగూడ వ్యాపించియున్న ది. యువకులలో నిరాశా 
నిస్టృవాలు భయానకంగా తాండవిస్తున్న వి. దిగంబరకవులు, తీవ్రవాద రచయి 
తలు, నక్సలైటు ఉద్యమం యిందుకు ఉదావారణలు. నక్సలైటు ఉద్యమం 
తెలుగు జేళంలోని గ్రీకాకుళం, వరంగల్‌ వంటి కొన్ని (ప్రాంశాలలో ఉధ్భ 
తంగా ఉన్నట్లు స్పష్టమగుతున్నది, 

కడచిన పాలిక సంవత్సరాలలో వంచాయతీరాజ్య పరిపాలన యేర్పాటు 
ఒక ముఖ్యమైన సంఘటన. |గ్రామన్వ రాజ్యం, అధికార వి శేం|ద్రీకరణ ఆదశ్భాలుగా 
స్థానిక న్యపరిపాలనా వ్యవస్థ అవతరించినది, జిల్లా పరిషత్తులు, పంచాయతీ 
సమితులు, (గామ వంచాయతీలు స్థావిత మైనవి. అభివృద్ధి వథకాల అమలు 


6 మవాతి 


జాధ్యత యీ సంస్థలకు అవ్పగించ ఐడినది. సిద్ధాంతరీత్యా యిది వార్డించ 
దగినదే అయిశే సముద్ర మథనం జరిగినప్పుడు మొట్టమొదట వోలావాలము 
వచ్చినట్లుగా ఈ అధికార వికేంద్రీకరణ కొన్ని విషమ వరి స్థితులకు చారిలీసింది. 
అవినీతి, అసమర్థత వంటి అవ|శ్రుతులు వినబడుతున్నవి. విశేషించి విద్యారంగంలో 
అవకతవకలు అగుపిస్తున్న వి. ఈ లోటుపొటులను సవరించడానికి త్వరలో తగు 
చర్యలు తీసుకోబడునని కొన్ని వార్తలు తెలువుతున్నవి. |వ్రజాస్వామిక వ్యవ 
స్థలో వంచాయతీ పరిపాలన అనివార్యమైనచే కాని అందుకు అవసరమైన కట్టు 
తాటులు కూడ తప్పక చేయవలసినవి. భారతదేశానికి అన్న వూ రవంటిది ఆంగ్ల 
(కే. కృష్ణా, గోదావరీ నదులు మనకు ెన్నిధులు. మనది వ్యవసాయం 
(పథానవృ_త్రిగా కలిగిన రాష్ట్రము. 
మోటుపల్లీ తీరమున లంగరేసి ఓ 
డలు సుంక మర్ప్చింవ నిలుచునాడు 
రాయలసీమ రా శాయజశార్డు వసించి 
చిత్ర చర్మిత్రల్‌ రచించునాడు, 
పాకాల చెటువు చెంపల పండుధాన్యముల్‌ 
అన్య డేశాధీకు లడుగునాడు, 
అద్దంకి కోడెల నాబోతులకు నయి 
దూరాగతుల కొని (తోలునాడు 
ఖండ ఖండాంతరములన్‌ |పశాళమయ్యె 
శెనుగుతల్లి లలాటికా తిలకదీ ప్రి 
తమ్ముడా! మాయనిత్తు'వే తల్లివన్నె ? 
చెల్లెలా! చిన్నబుత్తువే తల్లి చిన్నె ? 
కృష్ణా గోదావరీ నదుల జలాలను న|క్రమంగా వినియోగించుకుం', 
మనరాష్ట్రంలో దుర్భితమే ఉండదు. అధికోత్స త్తీకి అవసరమైన కృషి జరిగితే 
భారతదేశానికి ధాన్యాగారము శావలసినది మన రాష్ట్ర్రం. ఈ పారిక సంవత్స 
రాలలో నాగార్జునసాగర్‌ (ప్రాజెక్టు నిర్యాణము (వ్రధమదళ వూూర్తి అయినది. 
పోచంపాడు |ప్రాజెక్ట- నమ్మగ న్వరూపముతో శకాకపోయినప్పటికి కొంత 
ఆలస్యంగానైనా కొనసాగుతున్నది. 
(ప్రత్యేకించి విద్యుచ్ళక్మి ఉత్నాదన వథకంగా (శ్రీశైలం |ప్రాశెక్టు 
నిర్మాణమవుతున్నది. ఇది ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఆత్యంత | ప్రయోజనకర మైన 


పాఠికేద్భ వండించిన వర్వాలు 7 


నిర్మాణము. అయిశే కడచిన కొన్ని సంవత్సరాలలో మనశాష్ట్ర్రింలో కరువు 
శాటశకాలు తప్పడంలేదు. చిన్ననీటి వనరుల అభివృద్దికి యిప్పటికన్న యెక్కువ 
(గర్ద శీసుకోవలెనన్న అఖి పాయం (వబలంగా ఉన్నది. ద్రస్తుతం కృష్ణా గోచావరీ 
నదుల జలాలను నూటికి ఏడు లేక ఎనిమిది వంతులు మా(త్రమే మన శాష్ట్ర9ిము 
ఉవయోగించుకుంటున్న ది. చిన్ననీటి వనరులయిన జావులు, చెటువులను అభివృద్ది 
పరచక తప్పదు. అధికోత్పత్తికి యెరువులు అవసరం, రెండు మూడు యెరువుల 
కార్మాగారాలు అంధ్ర పచేళ్లో నెలకొల్పబడినవి. అవసర మైన వ్యావసాయిక 
ఉత్ప ల్తికి తగిన పరిమాణంలో యింకా యెరువులు లభించడంలేదు. ఈ నాడు 
మన శాష్ట్రంలో నీటి ఎద్దడి, విద్యుచ్ళ్చక్కి కొరత శీ(వస్వరూపం ధరిస్తున్నవి. 
ఈ కొరతను నివారించడానికి చెద్దస్థాయిలో (ప్రయత్నం జరుగకపోతే ఆంధ్ర 
(ప్రలే్‌ భవిష్యత్తు అశాజనకంగా ఉండదని అన్నచో అతిశయోక్తి కాజాలదు. 

పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూచినప్పుడు అం!ధ్రవదే్‌ పారి శామికంగా 
వెనుక బడినదని చెవ్పక తప్పదు. కడచిన దశాబ్దంలో ఛారీ పరిశ్రమలు కొన్ని 
మనరాష్ట్రంలో యేర్పాటు అయినవి. భారత హౌవీ ఎరికి కల్‌, సింథటిక్‌ 
(డ్రగ్స్‌, హిందుస్తాన్‌ మెషిన్‌ టూల్స్‌ వీనిలో చేర్కొనదగినవి. ఇందులో స్థానికు 
లకు ఉద్యోగావకాశాలు తగినంత దొరకలేదని ఒక విమర్శ; కొంత అనంత్భ ప్తి. 
ఆగో ఇండస్ట్రీస్‌ కార్బొశేవన్‌, స్మాల్‌ స్కేల్‌ ఇండీస్‌ కార్పొరేషన్‌ 
'యేక్చాటువలన చిన్న తరవో పరిశ్రమల అభివృద్ధికి కొంత ప్రోత్సావాం లభి 
స్తున్నది. విశాఖపట్టణంలో నౌశా నిర్మాణ పరిక్రమ వి్ఫృలికి, అభివృద్ది కొరకు 
కేంద ప్రభుత్వం శ్రద్ద తీసుకుంటున్నది. ఇక్కడ ఉక్కు కర్మాగారంకూడా 
యేశ్చాటు శేస్తున్నారు. రామగుండం, కొత్తగూడెం థర్మల్‌ స్టేషన్లు వి_గృతం 
శావించబడినవి. కొత్త యూనిట్లు స్థాపిత మైనవి. వంచచార, కాగితం, కొర్ళా 
గారాలు కూడా కొన్ని మన రాష్ట్రంలో వనిచేస్తున్నవి. వరంగల్‌లో అజంబాహి 
మిల్స్‌ వని శేన్తున్నది. అయిశే యిది అంత తృ ప్తికరంగా వనిశేయడం లేదు. 
ఆంధ్ర|[వదే్‌ యేర్పడిన కొన్ని సంవత్సరాల తరువాత దకిణమధ్య శైల్వే 
యేర్చ్బాటు జరిగినది. ఈ యేర్చాటువలన |(చ్రజలు ఆశించిన సత్ఫలితాలు ఇంత 
వరకు వూంర్తిగా కలుగలేదు. ఇకముందు ఈ విషయంలో తగు చర్యలు తీసు 
కోవడం జరుగగలదని ఆశించవచ్చును. 

సామాజిక శార్య(క్రమరంగాలలో కొంత అభివృద్ధి గోచరిన్తున్నది, అవోర 
వివోరాలలో, వేషభావలలో వర్ణ |ప్రతిలింబము కనిపించడంలేదు. కాని శాజకీయ 


UU మహతి 


రంగంలో కులతశ్వాలు (ప్రబలంగా ఉన్నవని చెప్పబడుతున్న వి. ఎన్నికలలోను, 
మం|త్రివర్ల నిర్మాణములోను యీ కులతశ్వాల [ప్రభావం ద్రసరిస్తున్నదని ఒక 
అభిపాయం-పచురిక మై ఉన్నది. వర్ణాంతర వివావోలు అక్కడక్కడ జరుగు 
తున్నప్పటికి వరకట్నాల వంటి టర విఃటాట్టవోనం యింకా వినిపి 
స్తున్నది. ఇతర రంగాలలో యెట్లున్న ప్పటికి విద్యారంగంలో అవినీతి గోచరి 
స్తున్నదని మరొక అధి పాయం (ప్రబిలడం సంతావకరమైన సంగతి. పీళాష్టద్రమ?. 
గాల అభివృద్దికి, తత్ఫలితంగా 'కేశాభ్యుదయానికి యీ అవినీతి గొడ్రలివెటు. 
3 4 “బ 
ఈ పాలిక సంవత్సరాలలో విచ్యాథివృద్ధి అవశాశాలు నిన్సం'చేవాంగా 
అధికమయినవి. (ప్రాథమిక పాళశాలలు, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు 
చాలా స్థాపిత మైనవి తిరుపతి విశ్వవిద్యాలయం స్వాతం (త్యానంతరఫలం ఆంధ్ర 
|ప్రకే్‌్‌ వ్యావసాయిక రంగంలో జరిగిన ఆభినృద్ధిలో వ్యవసాయ విళ్వ విద్యా 
లయం యేశ్చాటు గణనీయ మైనది. శేంద్ర |ప్రభుత్వవు ఇంజనీరింగు కళా శాలతో 
పాటు మరికొన్ని ఇంజనీరింగు కళా శాలలు వై ద్య కళాశాలలు కొ త్తవి స్థాపితమై 
జ brat 
పనిచేస్తున్న వి. సాంశేతిక విద్యా సంస్థల సంఖ్య "వెరిగినది. మూడు డ్రాంశా 
లలో మూడు పోస్టు గాడ్యు యేట్‌ శేందాలు_ ఏర్పాటు అయినవి, త్వరలో 
ఒక సాంకేతిక విశ్వవిద్యాలయం స్థాపితం కానున్నట్టు తెలుస్తున్నది. ఒక 
9 బ re! 
సంస్కృత విశ్వ విద్యాలయ స్థావన 'వార్తలుకూడ వినవస్తున్నవి. అరవింద విశ్వ 
విర్యాలయాన్నిగూర్భి చర్చలు జరుగుతున్నవి. ఆర్ట్స్‌, నైన్సు, (ప్రాశ్య కళా 
శాలలు తగు సంఖ్యలో స్థాపిత మైనవి. ఇవన్నీ నిజంగా అభ్యుదయానికి సూచ 
నలే. శాని విద్యా (ప్రమాణాల స్థాయి తగ్గుల గురించి వినవస్తున్న విషయాలు 
భయంకరంగా ఉన్నవి. శీల నిర్మాణానికి విద్యాసంస్థల దోవాదము ఏమి? అను 
|ప్రళ్న ఉత్పన్న మవుతున్న ది. 
సాంస్కృతిక రంగంలో గమనించ దగిన అభివృద్ధి గోచరిస్తున్నది, కేం[ద్ర 
సాహిత్య అకాడమి చేశభాషల అభివృద్దికొరకు అనువాదాల చ్వారా, బవ 
మతుల చ్వాశా కృషిశేస్తున్నది. రాష్ట్రంలో గూడ సాహిత్య అకాడమి, సంగీత 
అకాడమి, లలిత కళల అకాడమి, సైన్సు అకాడమి స్థాపితమై పనిశేన్తున్నవి. 
శెలుగు భాషా సమితి పజాన విజ్ఞాన సర్వగ్వముల (ప్రచురణ యించుమించుగా 
వూర్తి అయినది. |వస్తుతం అచ్చులో ఉక్న శకెండు సంవుటాల [వచురణ జరిగితే 
యీ విజ్ఞాన నర్వస్వము పని వూ ర్తికాగలదు, హైదరాబాదులో సం|గ్రవా ఆంధ్ర 
విజ్ఞాన కోశము వని కూడ వూర్తి అయినది. చరిత్ర, భూగోళముల విజ్ఞానకోళ 


పాతికేద్భ వండించిన వర్వాలు 9 


ముల వని కూడా కొనసాగుతున్నది. ఆంధ్ర సారన్వతవరిషత్తు, నవ్యసాహితీ 
సమితి, విశ్వసాహితి, యువభారతి, చైతన్య భారతి మొదలై న సాహిత్య సంస్థలు 
(వశంసనీయ మైన కృషి జరువుతున్నవి. అఖిల భారత తెలుగు రచయితల మవో 
సథలు అయిదు పర్యాయములు సమావేశమై రామ్రైతర ఆంధ్రులతో, విదేశాల 
లోని ఆం్మధులతో సాంస్కృలిక సంబంధాలు కల్పించుకొన్నవి. (పవంచ తెలుగు 
మహాసథలు సత్వర భవిష్యత్తులో నే జరుగగలవని ఆశించబడుతున్న ది. రవీందుని 
శతవార్షి లోత్సవ సందర్భంలో రవీంద్ర భారతి నిర్మాణము జరిగినది. సంగీతము, 
నాటకము, చత్రకళల అభివృద్దికి చేశంలో (్రశ్యేక సంస్థలు స్థాపితమై వని 
శేస్తున్నవి. విప్ణవ రచయితలు ఒక (ద్రత్యేక వేదికను యేర్పాటు చేసుకున్నారు. 
శెలుగు రచయితలు వివిధ [ప్రక్రియలలో సాధన చేస్తున్నారు. ఆధునిక అవసశా 
లకు అనుగుణంగా శెలుగుభాషావికాసం జరుగుతున్నది. తెలుగు పత్రికలు 
యిందుకు దోవాదముచేస్తున్నవి. సినిమారంగంలో విశిష్ట మైన సాహిత్యం నిర్మాణ 
మవుతున్న ది. తెలుగులో మంచి సినిమాలు వస్తున్నవి. శేడియోలో తెలుగు 
సాహిశ్యానికి, తెలుగు భాషకు (పాధాన్యము లభిస్తున్నది. “తెలుగు పున్సకాలు 
అధిక సంఖ్యలో [ప్రకటితమవుతున్నవి. స్థానిక పరిపాలనా సంన్ఫల |ప్రాలిపదిక 
మీద (ప్రతి జిల్లాకు ఒక గంథాలయ సంస్థ యేర్చడి పనిశేస్తున్నవి. “హైదరాబా 
దులో ఒక జాతీయ (గ్రంథాలయం స్థాపనను తెలుగు (ప్రజలు గాఢంగా అఖిల 
షిస్తున్నారు. త్వరలోనే (ప్రభుత్వ సవాకారంతో యీ పని జరుగగలదని ఆశించ 
వచ్చును. కడచిన పొతిశకేళ్ళలో వండిన వర్వాలలో సాంస్కృతిక రంగములో 
జరిగిన కృషి ఒక మవోపర్వము, 

ఆంగధ్ర[పదే్‌ (పభుత్వం తెలుగును అధికార భాషగా |పకటించింది. ఈ 
[ప్రేకటన అమలుకు కావలసిన యేర్చాట్లు మా(త్రం కొంత మందంగా జరుగు 
తున్నవని అనిపిస్తున్నది. ఈ కార్య|క్రమం యింతకన్న వేగంగా జరుగగలదని 
ఆశించ బడుతున్నది. ఒక ప్రామాణిక మైన తెలుగు మైపునైటర్‌ యింకా అందు 
తాటులో లేదు లినో మైవు యేర్బాటు యింకా జరుగలేదు. సత్వర భవిష్యత్తులో 
యో పనులు జరుగవలసి ఉండును. విళ్వవిద్యాలయాలలో కూడ బోధన తెలు 
గులో జరుగవలెనని సర్వత్రా అంగీకరించలడినది. తెలుగులో విశ్వవిద్యాలయ 
స్థాయి పాఠ్య గ్రంథాలు |ప్రకటింవబడుతున్న వి. ఇందుకు శేంద్ర పభుత్వం నుండి 
తగినంత సవోయం లభిస్తున్న ది. 

కడచిన రెండున్నర దశాజ్ఞాలలో ఆంధ్రులు భారత పరిపాలనారంగంలో 


10 మహతి 


అనేక ముఖ్యజాధ్యతలు నిర్వహించినారు. ఇప్పటివరకు శాష్ట్రపతి వదవిని ఆం|ధ్ర 
[ద్రజే్‌ విజ్ఞానులు ముగ్గురు అలంకరించినారు. ఇందులో యిద్దరు తెలుగు వారు. 
అరడజనుకువై గా గవర్నరు వదవులలో మన రాష్ట్రీయులు నియమితులై నారు. 
ఇందులో నలుగురికినై గా తెలుగువారు? ఇద్దరు తెలుగువారు స్పీకరు పదవులకు 
ఎన్నిక అయినారు. న్ను పీంకోర్టు ప్రథాన న్యాయమూర్తిగా శెలుగు విజ్ఞాని 
పనిచజేసినారు. ఇతర ఉన్నత స్థానాలు మరికొందరి తెలుగు (ప్రముఖులకు లభ్య 
మయినవి. అఖిల భారత కాం్రాస్‌ కమిటి అఆధ్యశతవదవి వరుసగా ఇద్దరు 
'తెలుగు నాయకులకు లభించినది. అఖిల [వవంచ కథానికల పోటిలలో తెలుగు 
రచయితకు బహుమతి దొరికినది, జ్ఞానపీర్‌ అవార్జు తెలుగు కవిన్నమాట్‌కు 
లభించినది. ఈవిధంగా “తెలుగువారు అశేక కాధ్యతలను (ప్రతిభావంతంగా నిర్వ 
హించి కీర్తి గాంచినారు. ఇకముందు కూడా ఆంఛాభ్యుదయం నిక్విభ్నంగా 
కొనసాగ గలదని ఆశించవచ్చును. అయితే యిందుకు అనుగుణంగా శెలుగు 
(ప్రజల అభివృద్ధి, తెలుగు చేళవు అభివృద్ధి జరిగినా అని కొందరి (ప్రశ్న. 

జారిన చేళ గర్వమును చక్కన దిద్ది మవోం్రమండలీ 

భారము శ్లాఘనీయముగ పాలన చేసి సమాన -రాఫ్ట )ముల్‌ 

కూరిమి నానశేయ శెనుగున్‌ బుడమిన్‌ గయిచేతురయ్య దీ 

శ్వరతి నాం|ధ్ర వుత్రులు, జగజ్జన ధర్మ మె దృష్టి నిల్బుచున్‌. 

తెలుగు లిపీ అందమైనది; నకు[గమైనది. భారత బేళ భాషలలో తెలుగు 

లిపికి ఉన్న ఉచ్చారణ సౌలభ్యము మరొక లిపికి లేదని |పొశెనర్‌ వోర్డెన్‌ 
[పభృతులు ఉరద్భాటించినారు. తెలుగుభాష కీయనిది. శెలుగు 'వాజ్మయము 
శ క్మివంతమైనది. తెలుగునీమలోని (ప్రకృతి సంపద వుమ్మలమైనది. వ్యావసాయి 
కంగా, పారిశ్రామికంగా సర్వతోముఖాభ్యుదయానికి నమ్హ సదుపాయాలు 
ఈ రాష్ట్రానికి ఉన్నవి. కడచిన పాతికేళ్లలో యిందుకు కావలసిన ఆలోచనలు 
జరిగి, ఆచరణరంగములో కూడ కొంత వురోగమనము గోచరిస్తున్నది. దరి 
డ్రాన్ని నిర్మూలించి, సౌభాగ్యాన్ని సాధించణానికి సమస్త సౌకర్యాలు ఉన్న 
శెలుగుచేశము భవిష్యత్తులో సర్వతోముఖ అభివద్ధి పొందవలెనని (్రకి పౌరుని 
ఆశకాం క్షం 

“మేలికిన్నర మేళవించీ-రాలు కరగగొ రాగమె శ్రీ 

పాలకీయని జాల భారత -వదము పాడర తమ్ముడా! 

నమరనమ్ముల నాట్యమాడగ -చివురు వలుకుల చెవుల విందుగ 

కవిత అల్లిన కాంతవాదయము-గారవింవవె చెల్లెలా!” 


ప్రజాస్వామ్యం 
ఆదర్శాలు - ఆచరణలు 


ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య 


గత 25 సంవత్సరాలుగా చేళంలో ఇతర రాష్ట్రాలలో ఉన్న ్లే, ఆంధ్ర 
(ద్రక్లోకూడా |పజాస్వామ్యం అమలులో ఉంది. కాని రాష్ట్రంలోని వరిపాలన 
విధానం ఆచరణలో (ప్రజాస్వామిక ఆదచ్భాలకు అనుగుణంగా ఉన్నచా, లేక 
ఆదర్భాలు అచరణలకు మధ్య అంతరం ఏర్పడించా, ఏర్పడితే ఈ అంతరం 
వలాటిది, ఎంతటిది అనే ప్రశ్నలు బయలుదేరాయి. వీటికి సమాధానాలను 
సంతి వంగా నూచించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం. 


1 


(ప్రజాస్వామ్యానికి ఇతర స్వామ్యాలకు - రాచరికం, _ నియంతృత్వం 
మొదలై నచాటికి అనేక భేదాలున్నాయి. వాటిలో నాలుగు (పథానములు, 
(1) ప్రజాస్వామ్యంలో పరిపాలనాధికార వదవులకు పౌరులలో ఎవరంశే చారు 
కొన్ని న్వల్ప మినవోయింపులకు లోబడి - పోటీచేసి విజయాన్ని సాధించవచ్చు. 
రాచరికంలో ఉన్నత పదవులు రాజవంశానికి చెందినవారివే, నియంతృత్వంలో 
బలపయోగం చేయగలచారిశే అధికార పదవులు. (2) పోటీచేసేవారిలో 
ఎవరు అధికారంలోకి రావలసినది నిర్ణయించే వారు |వ్రజలు. నయోజనులందరు 
స్వేచ్చగా పాల్గొనే ఎన్నికలు దీనికి సాధనం - ప్రజామోదం లేక ఎవరుకూడా 
అధికారంలోకి వచ్చుటకు సాధ్యంకాదు. అందుచేతనే ఈ వరిపాలనా విధానానికి 
ప్రజాస్వామ్యం అనే చేరు సార్థకమైనది. (8) అధికారంలోకి వచ్చినవారు 
(ప్రజాభ్మిప్రాయానుసారం పరిపాలనను సాగించడం |ప్రజాస్వామ్యానికి మూడో 
లతణం. అందుచేతనే [ప్రజాస్వామిక అన్నిటితో చాక్స్వాతం|త్యం, [ప్రకటనా 
స్వాతంత్ర్యం, సమావేళ స్వాతంత్ర్యం, నంఘ నిర్మాణ స్వాతంత్ర్యం మొదలై నవి 
మౌలిక వాక్కులుగా పరిగణింవబడ తాయి. |వజాథిప్రాయాన్ని రూపొందించి, 


12 మహతి 


చానిని వరిపాలకులకు తెలియ వరచుటకు ఇట్టి వాక్కులు (ప్రజలకు ఉండడం 
అవసరం. ఈ అభిప్రాయం పరిపాలకులను సమర్థించేడిగా ఉండవచ్చు; లేచా 
విమర్శించి ఖండించేదిగా ఉండవచ్చు. ఈలాటి స్వాతం|త్యం ఇతర స్వామ్యా 
లలో ఉండదు. (4) (ప్రజాస్వామ్యంయొక్క ఆదర్భం |ప్రజలలో కొందరి 
(గ్రేయగ్నేగాక అందకి 'శేయన్సును వృద్ధిచేయడం, (ప్రధానంగా స్వయం సవోయం 
చేత వృద్ధికి రాలేని బలహీన వర్గాల గ్రోయన్సు చెంపొందించడం, అందుచేతనే 
ఈనాడు |ప్రజాస్వామ్యాలన్నీ (శేయోరాజ్యాలుగా పరిగణింవబడడం. 

మన రాష్ట్రంలో ఈ నాలుగు స్కూశ్రాలు ఎంతవరకు ఆచరణలో ఉన్నవో 
మనం శెలుసుకొనవలనీ ఉంది. 


శి 


అధికారానికి పోటీచేసే వాక్కు. ద్రేజలందరికీ ఉన్నా, అన్ని (ప్రజాస్వామి 
శాలలో దానిని వినియోగించుకొనేవారి సంఖ్య చాలా తక్కువ. అందరికీ 
అధికార చ్యామోవాం ఉండదు. అధికారాన్ని 'వాంఛించే వారిలో అందరికీ 
దానిని సంపాదించుటకు కావలసిన శక్తి సామర్థ్యాలు సమానంగా ఉండవు. 
కొందరికి ఇవి పుట్టుకతోనే లభి న్హవి. సవాజంగా ఈళక్తి సామర్థ్యా లుండే 
వారిలో కొందరికి మాత్రమే అధికార సంపాదనమునకు కావలసిన సాధన 
సంప త్తి ఉంటుంది. ఎన్నికలలో పోటీశేయువారిలో ఆస్తీ, ధనం, పలుకులడి, 
కులం, అంతస్తు - ఈలాటి సాధచాలు ఎక్కువగా కలవారు విజయాన్ని సాధి 
స్తారు. ఈలాటి సాధనాలు లేనివారు, ఇవ స్వల్పంగా కలవారు ఓడిపోశారు. 
ఈ కారణాలన్ని టిశేత పోటీచేసేవారి సంఖ్య స్వల్పంగా ఉండడం, వారిలో 
విజయం సౌాధించేవారి సంఖ్య మరీ స్వల్పంగా ఉండడం జరుగుతుంది. అందుచేత 
(ప్రజాస్వామ్యంలో పోటీచేసే వాక్కు అందరికీ ఉన్నా చానిని వినియోగించుకో 
గల అవశాళశం కొందరికే ఉండడం అన్ని (పజాప్వామికాలకు లక్షణం. 

కాని ఇందులో ఒక నూజం ఉంది. పరిణతిగాంచిన (వ్రజాస్వామ్యాలలో - 
ఇంగ్లండు మొదలైన పక్చిమ యూరవు చేశాలలో పారిశ్రామిక విప్లవం 
ఫలితంగా జాకీయ ఆచాయం హెచ్చింది = చార్మిద్ర్యు బాధను అనుభవించ 
వలసిన వా రెవరూలేరు - వ్యక్తుల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అన్ని 
వృత్తులలోని వారికి మంచి ఆదాయం లభిస్తుంది. కులభేదం పవలాటిదీలేదు. అన్ని 
వర్గాలవారు విద్యను అభ్యసిస్తారు. ఈ శారణాలచేత అన్ని వర్గాలవారు అధికా 


ద్రజాస్వామ్యం అదర్మాలు - ఆచరణలు 13 


శానికై పోటీశేయగల అవశాళం ఉంది. శార్భికులుకూడా పోటిీశేసి విజయం 
సాధిస్తారు. రాజకీయ పార్టీల నిర్మాణంకూడా సౌష్ట్రవంగా ఉండడంచేత అర్హత 
గల ధనహీనులు పోటీచేయదలశచినవ్పుడు వారికి కావలసిన సాధన సంపత్తిని 
పార్టీలు నమకూర్చడం నర్వ సాధారణం. 

మన ప్రజాస్వామ్యం జాల్యావన్థలో ఉండడమేగాక మన చేళంలో 
చారిధ్యం ఎక్కువగా తాండవమాడుతూ ఉంద. ఎన్నికలలో ఖర్చు వెట్టుఓకు 
కావలసిన ధనం గలవారి సంఖ్య చాలా తక్కువ. ఇదిగాక కులతత్వ |వభావం 
చాలా ఎక్కువగా ఉంది. అనాదిగా గామాదులలో కొన్ని కులాలవారే వెత్తనం 
చేస్తూ నచ్చారు. తక్కిన కులాలవారు వారి యాజమాన్యాన్ని అంగీకరించుటకు 
అలవాటు పడినవారు _ వారిని శాదని స్వతం|త్రంగా (పవ ర్తించే అల వాటుగాని 
శ్రైర్యంగాని వారిలో లేదు. కొంతవరకు వారి చేదరికం, మరికొంతవరకు 
వారిని సంఘటిత పరచగల నాయకులు, రాజకీయ పార్టీ లు లేకపోవడం దీనికి 
శారణం, 

అందుచేత గత 25 సంనత్సరాలలో కొన్ని కులాలకు చెందిన భూస్వాములే 
మన రాష్ట్రంలో అధికార పదవులైై_ పోటీశేయడం, వాటిని సంపాదించడం 
జరిగింది. ముఖ్యమం|త్రి పదవి, ఇతర మం|త్రుల పదవులు, శాసన సథల సభ్యత్వం, 
పంచాయతీ రాజ్య సంస్థలలోని పదవులు మొదలై నవన్నీ ఎక్కువగా ఆకులాల 
వారే అనుభవించడం పరిపాటి అయింది. ఈ కులాలలో [పథానంగా గుర్తించ 
దగినవి కమ్మకులం, 'రెడ్లకులం, పరిళోధనలవలన శేలిన విషయం పమం'ే 
వరిళోధనఫలిశాలుకొన్ని రజిని కొశారి సంపాదక శ్వాన మద్రాసులోని ఓరి 
యంట్‌లాంగ్భాన్‌ను ద్రకటించిన భారత రాజకీయాలలో కులం (Caste and 
Indian Politics) 
Carolyn M, Elliot; Caste and Faetuar among the Dominant 
Caste : The Reddis and Kammas in Andhra in Rajni Kot- 
hari (Ed) Caste in Indian Politics. Orient Longmans, 1970. 
జనసంఖ్యలో వీరి శాతం 85 అయినా 1962 లో శాసనసభ స్థానాలలో 89 శాతం, 
మంత్రి మండలిలో ర్‌ళి శాతం, వారి వళంలో ఉండింది. వంచాయతీ సమితుల 
అధ్యక పదవులలో శీరి శాతం, జిల్లా పరిషత్తు అధ్యకు వదవులలో 55 శాతం ఒక 
శెడ్డ వళంలో ఉండినవి. అధికార వదవులలో (క్రావ్మాణులు వైక్యులు మొద 
కైన అ(గ్ర వర్గాలకు గల (పాతినిధ్యం చాలా తక్కువ. బలహీన వళ్గాల (ప్రాతి 


14 మహతి 


నిధ్యంకూడా ఈలాటిచే. శాసన సభలో కొన్ని స్థానాలను రాజ్యాంగం వారి 
ఆనులకు చెడ్యూల్డు జాతులకు శేటాయించడంచేత వారికి కొంత |పొతినిధ్యం 
లభించింది. తక్కిన ఆధికార పదవులలో వారికి గల డ్రాకినిధ్యం చాలా స్వల్పం. 
ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం 1956లో జరిగింది. ఈ 16 సంవత్సరాలలో 
చామోరరం నంజీవయ్యగారు ముఖ్యమంత్రిగా ఉండిన రెండు సంవత్సరాలు, 
పి. వి. నరసీింవారావు ముఖ్యమం్మ దిగా ఉన్న ఆరు నెలలు మినవోయిస్తే తక్కిన 
183 సంవత్స రాలలో ముఖ ుమం|శ్రి వదవి గెడ్డ వళంలోనే ఉండింది. 

ఆదర్శ దృష్ట్యా (ప్రజాస్వామికంలో అన్ని కులాల'వారికి అన్ని వళ్గాల వారికి 
అర్జ్హులందరికి అధికార పదవులను సంపాదించే అవకాశం ఉండడం అవసరమైనా 
ఆచరణలో ఈ అవశాళం |పధానంగా భూస్వాములకు, వారిలోకూడా శెడ్డి 
కమ్మ కులాలకు చెందిన వారికి లభించినదనీ, అందుచేత గత 25 సంవత్సరాలుగా 
అంధ్రరాష్ట్ర ంలోని వరిపాలన స్వామ్యం ఈ రెండు కులాలకు చెందిన భూస్వా 
ముల స్వామ్యం అని చెవ్పదగియున్న ది. 


క్రి 


(ప్రజాస్వామ్యానికి రెండవలతణం ఎన్నికలలో |ప్రజామోదాన్ని పొందిన 
'వారు అధికాగంలోనికిరావడం. ఈ దృష్ట్యా (వజలు'వారిపాత్రను ఆదర్భవంతంగా 
నిర్వహించారా ? ఆనే |ప్రళ్నకు నూటిగాసమాధానం చెప్పడం సాధ్యంశాదు 
సమాఛానంచెవ్పడానికి ఆరగవలసిన పరిశోధన జరగకపోవడం దీనికికారణాం, 
శాని కొంతవరకు సమాధానం చెవ్పవచ్చు. (1) ఎన్నికలలో పోటీచేసే వాక్కు. 
గల ప్రజలందరు పాల్గొనుటకు బదులు కొందరుమా[తమే పొల్గొనడంచేత అధి 
శారానికి వచ్చినవారు (పజలలో కొందరి అమోదంతోశే వచ్చినట్లు చెప్పవలసి 
ఉంది. ఆంధ్ర (వదేశ్‌ అవతరించిన తర్వాత 1957, 1982. 1967, 1971, 
1972లో సాధారణ ఎన్నీకలు జరిగాయి. _ వీటిలోవరసగా వోటర్లలో శీల, 
64.70, 64.79, 59.4, శాతంమా[తం వోటుచేశారు, ఇవృ్పటికికూడా దాచావు 
40 శాతం ఎన్నికలలో పాల్గొనకపోవడం విచారించదగిన విషయం వారికి రాజ 
కీయాలలో పలాటి అస క్తి లేదని చెవ్పవలసివన్తుంది. (క్ర) ఎన్నికలు అన్నిట్లో 
కాం_ాను పార్టీకి అత్యధిక (Majority) బలం శాసనసభలో లభించి మంత్రి 
మండలిని నిర్మాణంచేసి, రాష్ట్రాన్ని పాలించే అధికారం లభించినమాట "వాస్తవ 
మైనా, వోటర్ల లో అల్ప్బనంఖ్యాకుల ఆమోరమే వీరి అధికారానికి ఆధారం అని 


(వ్రకాప్వామ్యం ఆదర్మాలు - ఆచరణలు 15 


శెవ్పవలనివస్తుంది. ఉచావారణకు 1982 లో మొత్కవు వోటర్ల సంఖ్య 190 
లతలు; వారిలో ఓటుచేనిన వారు 118 అకులు. వీరిలో కాంగ్రాను వతం వోటు 
చేసినవారు 55 లతలు-అంశు మొతృపు వోటర్లలో 29 శాతం. వీరి ఆమోదంతో 
కాంైను శాసననభలోని ®80౮ స్థానాలలో 177 స్థానాలు సంపాదించి రాష్ట్రాన్ని 
పాలించింది. (వజలలో మెజారిటి ఆమోదంతోకాక 29 శాతం ఆమోదంతో అధి 
శారంలోకి వచ్చిందన్నమాట, (తీ) ఎన్నికలలో పాల్గొనేవోటర్లు రాజకీయ 
రంగంలో ఉత్పన్నం అయ్యే సమస్యలదృష్టా్యా స్వతంత్రంగా ఆలోచించి వివిధ 
పార్టీ ల అభ్యర్థులకు వోటుశేయక, ఎవరోకొందరు భూస్వాములు ఇతర "వెద్దలు 
చెప్పినట్లు వోటుచేనే అలవాటులో ఉన్నారు. ఇప్పుడిప్పుడు ఇందులో కొంత 
మార్పువచ్చినట్లు కనుపిస్తుంది. [ప్రజలు న్వతం|త్రళ కిని నంపాదించినగాని అధి 
శకారంలోకి వచ్చేవారు (ప్‌జా మోదంతో వచ్చినట్లు చెప్పుటకు ఆధారం ఉండదు 
ఇదిగాక వోటర్లలో కొంతభాగం అవినీతికి పాల్పడి, వోటుచేస్తున్నారు. ఇడి 
కూడ వోటుయొుక్క [ప్రాధాన్యాన్ని విలువను నంకుచిత పరుస్తుంది. (శ) కాని 
కెండుమూడు విషయాలలో ఆంధ్ర ప్రదేశ్‌ వోటర్లు విచక్షణతో (ప్రవర్తించి 
నట్లు చెప్పవచ్చు. శాష్ట్రంలో స్థిర్భవభుత్వం అధికారంలోకి వచ్చేటట్లు 
కాంగాను పార్టీకి మెజారిటీ బలం చేకూర్చారు. సంకీర్ణ మంతి 
వళ్గాల అవసరం లేకపోయింది. ఇది |ప్రశంనింవతగ్గ విషయం. ఇదిగాక మత 
ద్రాతివదికనైన ఏర్పడిన రాజకీయపార్టీ లను ఆఅభిమానించక, లౌకికద్భక్పధంతో 
వ్యవవారించే పార్టీలకుమా|త్రమే 'వారు వోటుచశేయడంకూడా (ప్రశంసాపా[త మే. 
మన పరిపాలన వ్యవస్థకు లౌకికసిర్ధాాంతం ఆధారం. ఆం(ధ్ర వోటర్లు దీనిని 
చక్కగా అర్థం చేనుకొన్నారు. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా 
గుర్తించడం ఆవనకం. మనది (ప్రజాస్వామ్యం అయినా [ప్రజాస్వామ్యానికి 
విరోధంగా వనిచేసే రాజకీయ పవతాలు కొన్ని ఉన్నాయి. _చాటిలో 
కమ్యూనిష్టు వజాలు ప్రధానములై నవి. వోటర్లు ఈ విషయాన్ని 
(గహించారు. ఒకప్పుడు కమ్యూనిష్టు వజాలకు (ప్రాబల్యం ఉండినా |క్రోమ 
క్రమంగా అది తగ్గింది. ఈ దృష్ట్యాకూడా |వజలు వివేకంతో |పవర్శించారని 
చెవ్ప్చవచ్చు. (4) |ప్రజాస్వామికం సౌష్ట్రవంగా పనిచేయుటకు సంఖ్యాబలంగల 
(వలివతం ఒకటి శాసనసభలో ఉండడం ఎంశై నా అవసరం. అధికారవజాన్ని 
చక్కగా విమర్శించగల |ప్రతివతంఉన్నప్పుడే (ప్రభుత్వం బాధ్యతతో |ప్రవర్శించడం 
(ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం జరుగుతుంది. కాని వోటర్లు ఈ అవనరాన్ని 


16 మహతి 


శతీర్చలేకపోయారు. [ప్రతి పతాలకు ఏ ఎన్నికలోకూడా తగిన సంఖ్యాబలం లభించ 
లేదు. అయిశే ఇందులో లోవం|ప్రజలది కాదు. రాజకీయ పార్టీ లదే, [పతిపక 
పార్టీ లసంఖ్య చెరగడం, చాటిమద్య సామరస్యం కుదరక పోవడం ఈ పరిస్మితికి 
కారణం, _ |ప్రతిపళ పార్టీ లనంఖ్య తగ్గడం, [ప్రజలను ఆకర్షి ంచగల కార్యక్రమా 
లను ఆవి నమర్థించి, వాటిని గురించి (దేచారంచే. నుడం జరిగినగాని |పజా 
స్వామ్యం న్మక్రనుంగా సాగజాలదు, అడి ఒకవిధమైన నిరంకుళత్వంగామా శే 
ప్రమాదం ఎంశై నాఉంది. ప్రజాస్వామ్యం అనే మునుగుతో ఏకవతనియం 
శతృత్వం స్థాపితంకావచ్చు. ప్రజలు, |ప్రతిపవాలు ఈ విషయమై ఎక్కువ శ్రద్ధ 
వహించినప్పుడే ఈ దృష్ట్యా [ప్రస్తుతం ఆశయాలకు ఆచరణలకుమధ్య ఏర్పడిన 
అంతరం నంకుచితం కాగలదు. 


4 


ఎన్నికలు అయిదు సంవత్సశాల కొకవర్యాయం జరిగేవి, కాని ఈ మధ్య 
కాలంలోకూడా |ప్రజాభి పొయం వ్యక్కంకావడం, చాని ననుసరించి (ప్రభుత్వం 
పరిపాలనను సాగించడం అననరం, |వజాభథి|ప్రాయన్ని వ్యక్కం చేయగల (ప్రధాన 
సాధనాలు వార్తా వ|త్రికలు, రాజకీయ పార్టీలు, వీటిలో మొత్తంమీద ఆంధ్ర 
[వడే్‌లో వార్తా పత్రికలు వాటిజాధ్యతను చక్కగా నిర్వహిస్తున్నవని చెవ్ప 
వచ్చు. ఒక్కలోపంమా(త్రం కనుపిస్తుంది. ఏ పార్టీ కిచెందక, నిష్పశపాతంగా 
రాజకీయాలను పరిశీలించే వృత్రికలు లేనేలేవని చెప్పవచ్చు. 'ఇంగ్లండులోని న్యూ 
స్లేట్సుమున్‌ (New States man), గార్సియన్‌ (Guardian) వంటి వ్యతి 
కలు అంధ్ర (వడే్‌లో ఏవిలేవు. ఈ లోపాన్ని పూరించవలసిన అవనరం ఎంశై_ 
నా ఉంది. రాజకీయ పార్టీ లుకూడ (ప్రజాభిప్రాయాన్ని రు+పొందించి వ్యక్కం 
చేయండంలో తమ జాధ్యతను నంతృప్కికరంగా నిర్వహించడం లేదు. ఆర్థిక 
స్థోమతలేని కారణాననో, అంగబలం లేనికారణాననో |ప్రతిషశాలు వచ్లైప్రాం 
శాలలో తమ శాఖలను నిర్మించి |వ్రజలతో సన్నిహితం 'కాలేకపోయినవి. ఇతర 
(వజాస్వామ్యాలలో 'వార్తావ|త్రికలు రాజకీయ పార్టీ లేగాక రచయితలు, సినీమా 
(ప్రొడ్యూసర్లు, శేడియోచ్వారా |ప్రనంగాలుచేసేవారు (ప్రజాథి|పాయాన్ని 
రూపొందించి వ్యక్త ంచేయడంలో గొప్పపా త్రము వహిస్తున్నారు. నవలలు, 
నాటకాలు, కథానికలు ఈ సందర్భంలో ఎంతో |[పాధాన్యం వహిస్తున్న వి. మన 
రావ్ష ౦లో ఈలాటిరచనలను చేసేవారి సంఖ్య చాలాతక్కువ. ఇదిగాక వ్యక్తు 


ద్రకాస్వామ్యం ఆదర్మాలు - ఆచరణలు 17 


అనేకులు మేధావులు తదితరులు- 'వార్ర్తావత్రికలకు, శాసనసభలోని |వతినిధు 
అకు, ఉత్స రాలు(వాయడం మామూలు, మనడేళంలోను రాష్ట్రంలోను ఇట్టి 
వారు చాలాఅరుదు. శాసనసభా సభ్యులుకూడా ఎన్నికల అనంతరం తమతమ 
నియోజకవర్గాలలో పర్యటించి, తమ్ము ఎన్నుకొనిన వారితో సం|ప్రతించి, వారి 
అవసరాలను శెలునుకొని, చొటిని తీర్చడం తమవిధి అని అనుకొనడంలేదు. ఈ 
లాటి కారణాలమూలంగా (వజాభి పాయం అనేది రూపొందడానికిగాని, వ్యక్తం 
శావడానికిగాని రాష్ట్రంలో అవకాశాలు చాలాతక్కువగా ఉన్నాయి, (ద్రజాఖి 
(ప్రాయమే రూపొందనవ్పుడు దాని ననుసరించి పరిపాలనను సాగించడమ చేచానికి 
|ద్రన్సక్కేలేదు. ఈ దృష్ట్యా మన |వ్రజాస్వామ్యం శై శవదశలో ఉంది. [వబా 
స్వామ్యం బదులు భూస్వాములస్వామ్యం అమలులో ఉండడానికి ఇదేకారణం. 
శాజకీయాలలో చారి అభథి|పొయానిశే విలువ. అదర్భాలకు ఆచరణలకు మధ్య 
అంతరాయం ఉండుటకు ఇదికూడా కారణం. 

నవ్యమైనట్టి స|క్రమమైనట్టి (ప్రజాభిప్రాయం ఏర్పడుటకు కావలసిన సాధ 
నాలు లేకపోవడం శేతను, ఉన్నా అవి పటిష్టంగా వని చేయక పోవడం చేతను, 
తమ అభ్నిపాయాన్ని పరిపొలకులకు తెభియపరచి తమ అవసరాలను తీర్చుకొన 
గోరు వారు ప్రత్యక చర్యలలోకి దిగి, సమ్మెల సాధనానను, లల్మప్రయోగంతో 
కూడిన చౌర్జన్యచర్యల చ్వారాను |ప్రభుత్వందై నొ త్తిడికి పవూనడం మామూ 
అయింది. |పజాస్వామ్యంలో ఈలాటి చర్యలకు స్థానం ఉండశాదు. కాని దేశం 
లోను మనశాష్ట్ర)ంలోను మం|తినర్గాల దృష్టీని ఆకర్షించుటకు ఇవియే పటిష్ట 
సాధచాళై నవి. వీటిని ఉపయూగింరేవారిశే ప్రభుత్వం మూలాన అభించవలసిన 
వయోజనాలు లభిస్తున్నాయి. చట్టబద్ద మైన సక్రమమార్లాలను అనునరించేవారి 
మొతఠలను ఆలకించు అధికారులు లేరు. వారిది అరణ్యరోదనంగా వరిణమిస్తున్న ది. 
ఇది క్రమంగా అరాశక పరిస్థితులను శెచ్చి వెళ్లే విధానం. |వ్రజాస్వామ్యాదర్శా 
లకు అకుగుణమైనట్టిడి కాదు. ఇందుచేశ [ప్రజాభిప్రాయాన్ని చక్కగా రూపొం 
దించి వ్యక్రం చేయగల సాధనాల అవసరం ఎంపై నా ఉంది. 


(ప్రజాస్వామ్యం యొక్క లక్యం [వజలలో కొందరి శేయస్సును మ్మాతమే 
గాక అందరి |శేయన్సును వృద్ధి శేయడం. శాని ఈ దృష్ట్యా కూడా 
ఆశయాలకు ఆచరణలకు మధ్య అంతరాయం పర్చడి ఉన్నది ధనికులు 

2 


18 మహతి 


దరిద్రులు మధ్య తరతరాలుగా ఏర్పడిన తాగతమ్యం 85 సంవత్సశాలుగా 
(వళాస్వామ్యం అమలులో ఉన్నా తగ్గుముఖం పట్టలేదు. ధనికులు మరింత ధని 
కులు కావడం చేదలు మరింత చేదలు కావడం జరుగుతూ ఉన్నట్లు పరిశోధకుల 
అధిపాయం. అధికారంలోకి రాగలిగిన వర్గాలవారు తమ ఆధిళారాన్ని వర్గ 
(ప్రయోజనాలకు వీనియాగించుకొనడం సర్వసాధారణమయినది. పన్నుల భారం 
"ెరిగి, (వభుశ్వానికి లభించే ఆదాయం 25 సంవత్సరాల మధ్య ఎంతో "ెరిగింది. 
శాని ఇందులో చాలాభాగం ప్రభుత్వోద్యోగుల జీతబశ్యాలశై వినియోగమౌ 
తున్నది. (వజలశేయస్సు వై వినియోగమయ్యే భాగం చాలా తక్కువ. ఈ 
తక్కువ భాగంలోకూడా విస్తారం అధికారులు, ఉద్యోగులు, కంటాక్ళర్లు మొద 
కైన వారి వం అవుతున్నది. అవినీతి, లంచగొండితనం విపరీతంగా ెరిగి పోవ 
డం దీనికి కారణం. ధరలు విపరీతంగా ెరుగుతున్నా, నిరుద్యోగుల సంఖ్య 
చెరుగుతున్నా, ద్రజలలో అత్యధిక భాగానికి కనీసఅవనరాలు లభించక 
పోయినా వీటిని గురించి ఆత్మకుద్ధితో వట్టించుకొన్న [పభుత్వం శాష్ట్ర్రింలో ఆది 
వరకు ఏర్పడలేదు. భూమి కమశాలగురించి, రైతులు చెల్లించ వలసిన మశక్తాల 
గురించి శాననాలు చేయబడినా అవి అమలులోకి రాలేదనే విషయం అందరికి 
శెలిసిందే. వ్యవసాయకూలీల స్థితిగాని బలహీనవళ్లాల స్థితిగాని (శేయోరాజ్య 
దృష్ట్యా ఏలాటి మార్పును చెంద లేదు. పంచాయతీ రాజ్యం చ్వారా జాగువడిన 
వారు ధనవంతులైన భూస్వాములే. సోషలిజం అనేది ఒకనినాదంగా తయార 
యింది. ఇది మాటలలోను ఉపన్యాసాలలోను వినిపించే సోవలిజమే కాని, [క్రియా 
రూపంలో కనుపించే సోషలిజం కాదు. 1947లో మనకు రాజకీయస్వాతం|త్యం 
లభించిందిగాని ఆర్థిక స్వాతం[త్యం లభించలేదు. వెనుకబడిన ఇతర చేశాలు సాధిం 
చిన ఆర్థికాభివృద్ధిని కూడా మనం సాధించలేక పోయాం. అందుచేత |ప్రజలమధ్య 
అనాదిగా ఏర్పడిన తరతమ భేదాలు అలాగే ఉండిపోయాయి. ఈ దృష్ట్యా మన 
(వజాస్వామ్య ఆశయాలు ఆశయాలుగానే ఉండిపోయాయి. ఆచరణలోకి రాలేక 
పోయాయి. (వజలు, వారివై నాయకత్వం వహీంచిన వారు, రాజకీయ పార్టీలు 
దీనిని గుర్తించి, అందరి (శేయస్సు సత్వరం వృద్ధిగాంచుటకు అనువైన కార్యక్ర 
మాలను ఆచరణలోకి శేవలసిన అవసరం వెంటనే తీరవలసి ఉంది. ఇందులో ఏ 
పాటి ఆలస్యం సంభవించినా (ప్రజాస్వామ్యం చాని స్థిరత్వాన్ని కోల్పోతుంది. 


ఆంధ్రపదేశ్‌ ఆర్థికాభివృద్ధి 


డా. ఎ. నాగరాజ్‌ 


రెండో (పవంచయుద్ద శాలంలో గుండునూదులకు బదులుగా ముళ్ళు 
(Thంrns) వాడేవారని మన వెద్దలు చెబుతూ ఉంటారు. అందుకు కారణం - 
మన చేశంలో చాటి ఉత్పంత్తి తగిన పరిమాణంలో జరగక పోవడమే. గడ్డం 
శేనుకొనే ల్రేడ్డు ఉత్పత్తి అయ్యేవికావు. శ్లాక్‌ మార్కెట్‌లో అతి కష్టంమీద 

లడ్లు ఆక్ప క్తి న్‌ ప్‌ 

ఒక పాకెట్‌ ల్లేడ్డు లభించేవి. కాస్ట్రో గడ్డం ఫ్యావన్‌బుల్శాదు. ఇప్పుడు మనం 
శార్లు, రైల్వే ఇంజన్‌లు, విమానాలు తయారు చేస్తున్నాము. మన ఆర్థిక బలం 
అంతంతమాత మైనది కాదనే సళ్యాన్ని మొన్న జరిగిన పాకిస్థాన్‌ యుద్ధం 
నిరూపించింది. 


ఇట్లాంటి ఆర్థిక ప్రగశిమధ్య ఇంత నికృష్ణమైన చారిడ్యం మనచుట్టూ 
ఎందుకు అలముకొని ఉంది? మన రాష్ట్ర) రాజధాని నగరంలో ఎక్కడ చూసినా 
విచ్చగాళ్ళమయమే. (వతి పాన్‌పావ్‌ దగ్గర కస్టమర్ల చుట్టూ బిచ్చగాళ్ళు 
మూగి వారిని విసిగిన్తూ ఉంటారు. హైద రాజాద్‌ నగర వీధులలో కొన్ని వందల 
మంది కుష్టురోగులు తిరుగుతూ. బిచ్చమెత్తుకొంటూ ఉంటారు. ఈ వివరిత 
మేమిటి ? మన మెన్నో వస్తువులు తయారుశేస్తున్నాము. మన పౌచ్‌. ఎమ్‌. టి. 
ఫ్యాక్టరీ తయారుచేసే వస్తువులు తూర్పు యూరప్‌ చేళాలకు ఎగుమతి అవు 
తున్నాయి. మన రైల్వే వాగన్లకు విదేశాలలో మంచి మార్కెట్‌ ఉంది. మన 
సాంకేతిక నైపుణ్యం తూర్పు డేశాలలో ఛునమైన పొగడ్త లందుకొన్నది. 
అయితే ఏం....**? 


ప్లానింగ్‌ (వ(క్రియలు తప్పుడు మార్గంలో వడినాయా ? వనరుల కొరత 
ఉంచా ? ప్లానింగ్‌, అభివృద్ధి రంగాలు అధిక సంఖ్యాకులై న చేదవర్గ (ప్రజలను 
వదిలివేసి సంఘంలోని ఉన్నత వళ్గాలవారిక తోడ్చడినబా? ఇట్లాంటి |వళ్న 
లెన్నింటికో మనం వెంటనే సమాధానం చెవ్సుకోవలసిన అవసరముంది. 


20 మవాతి 


మన (పణాళికా విధానంలో కొట్టవచ్చినట్లు కనిపించే కొన్ని లోపాలను 
మొదట పరిశీలిద్దాము, ఒక ఆర్థికవేత్త అన్నట్లు, (ద్రవ్యమచే మేలిమునుగులో 
నుంచి మనం చూస్తూ ఉంటాము. |ద్రచ్యానిశే ఎంతో అలవాటుపడిన మనం పతి 
[ద్రక్రియను చివరికి (వతి ఆలోచనను (ద్రవ్యం దృష్టతోనే చేస్తూ ఉంటాము. 
సామాన్య పౌరులమాట అటుంచి ఆర్థిక వేత లకుకూడా ఆర్థిక ద్రక్రియలను 
వాస్త వికన్వభావాన్ని వాస్తవిక దృష్టితో పరిశీలించడం కష్టమవుతుంది. ఉడా 
వారణకు, భారీయం తాల ఉత్పతి కర్భగారమైన రాంచీక ర్భాగారంలో ఆను 
పయోగళ కి (unused capacity) ఉంది. మన ఇంజనీర్లు ఎందరో నిరుద్యో 
గులుగా ఉన్నారు, చేళంలో లభ్యమయ్యే వనరులన్నీ వినియోగింవబడ లేదు. 
ఇది ఓక వింతవై పరీత్యంగా తోస్తు ందీ. ముడిసరుకులు అందుచాటులో ఉన్నాయి. 
అంగబలం అధికంగానే ఉంది. వీటి సహాయంతో యం|శ్రాలు తయారుచేయవచ్చు. 
కాని ఆర్థిక |పగతి మందకొడిగా సాగుతూడఉంది. కారణమేమిటి ? మన ఆలో 
చనా విధానం నరిఅయింది కాకపోవడమే దీనికి శారణమనిపిస్తుంది. ఏ వథశాని 
వైనా “ద్రవ్యం కొరత అనే పరిమితులను చూపడం అలవాశై పోయింది, 
అదనపు డ్రవ్యంకోనం మన ఆర్థికమంత్రి శేంచాన్ని అర్థి స్తాడు. శేంద్ర ఆర్థిక 
మం|శ్రి ఎప్పటి కప్పుడు ఆంధ్రపదేశ్‌ చెల్లించవలసిన R. B, 1. ఓవర్‌ (డాన్స్‌ లు 
చూపిస్తాడు, (దవ్యం విషయంలో తగిన క్రమకితణ అవసరమని సలవో కస్తాడు. 
వీటి ఫలితంగా మన ఆర్థికమం|త్రి అనుకొన్న చానిలో కొంత భాగాన్నే తీసు 
కొస్తాడు. ఆట్టాగే మిగశా వథశకాలలోకూడా జరుగుతూ ఉంటుంది, ఆర్థికాఖి 
వృద్ది ఏమయంలో అదనవు వనరులు వెతకడం, అదనవు [ద్రవ్యం సమకూర్చు 
కోవడం చెయ్యవలెనని “కేంద్రం రాష్ట్రాలకు నలవోలిస్తుంది. 

మనదగ్గర ఎక్కువ డళ్చే ఉంశే ెద్దచెద్ద వథకాలు వేసేవాళ్ళమని 
అంటూ ఉంటారు. |(దవ్యాభావం అనేది మనకు మనం పర్పరుచుకొన్న అర్థంలేని 
వరిమిలి మాత్రమే, కొత్తనోట్లు ముదించి, |ప్రగళిని శీ్రతరం చేయవచ్చు 
గదా? అనవచ్చు. కాని, కొత్తగా నోట్లు ముదిస్తే ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బ 
శానికి గుగిఅవుతుందని ఆర్థికవేత్తలు పౌచ్చరిస్తారు. అట్లా అధికమైన నోట్ల 
చెలామణివల్ల ధరలు “పెరగడం, మొత్తం వ్యవస్థలో అన్హవ్యన్త పరిస్థితులు 
పర్పడడం జరుగుతాయని భయవెడశారు. ఇట్లా హెచ్చరించే ఆర్థిక వేత్తలు 
ఎవరు? సంప్రదాయ పద్ధతులలో ఆలోచించే వయసుమళ్ళిన ఆర్థికవేత్తలు. 
ఈనాటి యువతరం ఆర్థిక వేత్తలకు ఎపెన చెప్పినదంతా తప్పని శెలును, శాని 


ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి 21 


వారి మాట వినిపించుకోరు. వారికి (ప్రభుత్వంలో వలుకుబడిలేదు. కాని ఆర్థిక 
వ్యవస్థ మాత్రం 'రెబ్బతింటూ నేడంది. కొన్ని ద్రశ్యేక పరిస్థితులలోనే అధిక 
రవ్యం చలామణిలోఉం శు |దవ్యోల్బణం ఏర్పడే (ప్రమాదము ఉంది. ఒక ఉదా 
వారణ తీనుకొని చూద్దాము. 

60°. ఉష్ణో[గ్రత ఉన్న 10 గాలన్‌ల వేడినీళ్ళు 20°. ఉష్ణోగతఉన్న 
10 గాలన్‌ల చల్ల నీళ్ళు కలిపితే 40°, ఉన్న 20 గాలన్‌ల నీళ్ళు వస్తాయను 
కొందాము. 60° ఉష్ణో;గత ఉన్న 1000 గాలన్‌ల వేడినీళ్ళు, 20° ఉష్ణోగ్రత 
ఉన్న 1000 గాలన్‌ల చల్లనీళ్ళు కలిపితే 40° ఉన్న 2000 గాలన్‌ల నీళ్ళు 
వస్తాయి. అంశే ఫలిత ఉష్ణోగ్రత (resultant temperature) ఎవ్పుడూ 
స్థిరంగా ఉంటుందని తేలుతుంది. వేడినీళ్ళు చల్ల నీళ్ళు నమాన అనుపాతంలో 
కలిపితే 60°, 20°, 40°C ఉన్న నీళ్ళు వస్తాయి. చై ఉదావారణ నుంచి 
మనం శెలుసుకోవలసిన ఓక చక్కని గుణపాఠం ఉంది, 


ఆర్థికవ్యవస్థలోని అన్నిరంగాలు వరస్పరం ఆధారవడేవే. వ్యవసాయం 
పరిశ్రమలవై న, పరిశ్రమలు గనులమై నా = ఇట్లాగే మిగిలిన పరిశ్రమలు కూడా 
పరస్పరం ఆధారపడి ఉంటాయి. సల్‌ సెక్టార్‌ లుకూడా నై విధంగానే ఆధారపడి 
ఉన్న వే. వ్యవసాయం, పరిశ్రమల మధ్య సంబంధం సామాన్యంగా 1:2 నిష్పత్తిలో 
ఉంశే వ్యవసాయరంగంతో రు. 100 కోట్టు, వరి శ్రమలరంగంతో రు, 800 కోట్లు 
చెట్టులడి వెడిశే డ్రవ్యోల్బణం తప్పక ఏర్పడుతుంది. ఎందుకంశే “ెట్టులడి 
నివ్పంత్తి 1:శె కాబట్టి. అట్లాకాకుండా వ్యవసాయరంగంలో రు. 10,000, కోట్లు 
పారిశ్రామిక రంగంలో రు. 20,000 కోట్లు పెట్టుబడి "వెడితే కూడా చెట్టుబడి 
చెద్ద ఎత్తున సాగినా - ద్రవ్యోల్బణానికి చారి కీయదు. డీనినిబట్టి చూచే వివిధ 
రంగాలలో జరిగే చెట్టుబడుల అనుపాతం అత్యంత (ప్రధానమైన అంశమని తెలు 
స్తుంది, ఇంతవరకు మనం రెండు రంగాలను దృష్టిలో ఉంచుకొనే మాట్లాడినాము, 
అనేక రంగాలు ఉన్నాకూడా ఇచడేనూ[త్రం వరిస్తుంది. 

వివిధరంగాల మధ్య కేటాయించిన “వెట్టుబడుల నిష్పత్తులను తగిన విధంగా 
ఉండేటట్లు చూ స్తే ధరలలో విపరీతమైన మార్పులు ఏర్పడవు. ఈ విషయంలో 
(దవ్యరాశి (quantity of money) కన్న "ెట్టుబడుల. నివ్పంత్తి, అత్యంత 
(వథానమైనదని చెప్పవచ్చు. దురద్భష్ట్ర మేమంశే లోటుబడ్జెట్‌ విధానం 
(dificit financing) (రవోల్బణానికి చారి తీస్తుందని, పన్నుల విధానం, 


22 మహతీ 


బుణనేకరణ విధానాల వరి అటువంటి ప్రమాదం లేదని మన ద్రభుత్వం భావి 
మ్రాడంది, 

ఇప్పుడు (పభుత్వ బుణ సేకరణను పరిశీలిద్దాము, [ప్రభుత్వం [ప్రజల దగ్గర, 
సంస్థల దగ్గర బుణాలు శీనుకొని, జాండ్లను ఇస్తుంది, అట్టా సేకరించిన ధనాన్ని 
(ప్రభుత్వం ఖర్చువెడుతుంది. ఆరూపంలో తిరిగీ సంఘానిశే లభిస్తుంది. అట్టాం 
టప్పుడుకూడా సంఘంలో కొంత ద్రవ్యం ఉండనే వుంటుంది. చానికితోడు బాండ్లు 
కూడాఉంటాయి. |ప్రభుత్వం ఇశ్చే కాండ్లు ద్రవ్యంతో 'చాచావు సమానము. (పజల 
దగ్గర ఉన్న జాండ్లను ఇనవలీరువాలో భ|ద్రవరుస్తా రనుకొంచాము. అందువల్ల 
సంఘంలో చలామణి అయ్యే [ద్రవ్యం పరిమాణ మారకుండా స్థిరంగా ఉంటుం 
దన్న వాదంలో సత్యం లేకపోలేదు. కాని బాండ్లు ఉన్న చారు వాటిని తాకట్టు 
చెట్టి ద్రవ్యం శేనుకొంశే ఆర్థికవ్యవస్థలోని |రవ్యత్వSం-(liquidity) ధ్రవ్యం 
+ ద్రవ్యంతో సమానమైనటువంటివి కలిపి-ఆధికమయి |ప్రభుత్వవ్యయం సంతులిత 
మైనదిగా ఉండేటట్లు చూ _ఫే తప్ప ద్రవ్యోల్బణం ఏర్పకుండా కాపాడటం కష్ట 
మవుతుంది, దీనినిబట్టిచూ స్టే నోట్లముుదణ ఎంత ప్రమాదకర మో, (ప్రభుత్వ బుణ 
విధానంకూడా అంశే (ప్రమాదకర మైనదని స్పష్టమవుతుంది. అంశేశాదు ప్రభు 
త్వం చేసే యిణాలకు వడ్డీ కూడా చెల్లించ వలసి ఉంటుంది. ఇన్ని లోపాలు 
ఉన్నా ప్రభుత్వం ఇట్లాంటి విధానం ఎందుకు అనుసరిస్తుందో తెలుసుకోవడం 
ఏమంత కష్టంశాదు - ఆర్థిక విషయాలకు సంబంధించి మన ఆలోచనలు లోప 
భూయిష్టంగా ఉండటమే దీనికి కారణమని స్పష్టమవుతుంది. 

ఆర్టికాభివృద్ధి (ప్రక్రియను మరింత సూక్షుంగా పరిశీలిద్దాము. (పలి అభి 
వృద్ది (వ|క్రియలోను (గామీణ (ప్రజలు తక్కువ సంఖ్యలోను పట్టణ |వజలు 
అత్యధికంగాను ఉంటారు. ఇట్లాంటిది అన్ని చేళాల ఆర్టికవృద్దికి వర్తి స్తుంది. మన 
రాష్ట్రంలో చాడావు 80% (్ర్రజలు (గామ ప్రాంకాలలో నివసిస్తూ ఉన్నారు, 
పారిశ్రామిక రంగంలో తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం జరగలేదు. 
ఇట్లాంటిది జరిగినవ్పుడే భూమి యాజమాన్యం విషయంలో వ్యవస్థావూర్వక మైన 
మార్పులు ఎన్ని తెచ్చినా అవి ఆర్జిక వ్యవస్థ నంతటినీ (వప్రశావితం చేయ లేని 
రాజకీయ - సాంఘిక [పయోగాలు మా[తమే అవుతాయని జాగా ఆర్థంచేసు 
కొనవలె. ఇట్లా అనేవాడు అభివృ ద్ధినిరోధకుడని, నమసమాజస్థావనకు వ్యతి'రేకి 
అని అనుకోకూడదు, 1945లో అమెరికా ఆక్రమిత వ్రభుత్వం జపౌన్‌లో వివ్ల 
చాతక మైన భూసంస్కరణలు (ప్రవేశ చెట్టినప్పుడు 20% జనాఖా - గ్రామాలలో 


అంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధీ 23 


నివసించేవారు. పట్టణ |ప్రాంకాలకు వలనరావటం (ప్రారంభమయింది. పారిశ్రా 
మిక ప్రాంశాలలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించడం (ప్రారంభ మైంది. 
శాని మన రాష్ట్ర్రిం విషయంలో అట్లా జరగడం లేదు. పారి్రామిక రంగంలో 
“వెడ్డ పథకాలను, భూకమశాల విషయంలో వివ్ల చాతక మైన సంస్కరణలను ఏక 
శాలంగా చేవట్టడమే మన ప్రభుత్వం అసలు చేయనలసిన పని. ఇట్లారెయ్యక 
పోశే, ఎటువంటి సోవలిస్టు శాననాలు రూపొందించినా ఆర్థిక వ్యవస్థ స్త బ్ద్ఞతకు 
గురిఅవుతుంది. కేవలం ఒకే రంగంలో మార్పులు శెచ్చినందువల్ల ఏర్పడే ఫలి 
శాలు నామమాకశ్రంగా మాత్రమే ఉంటాయి. 

అభివృద్దిపథ కాల అమలు విషయంలో |ప్రభుశ్వానికి ఉన్న (ద్రవ్య సంబంధ 
మైన సమస్యలపట్ల మనకు సానుభూతి ఉంది. శాష్ట్రాలు అదనవుద్రవ్యం సృష్టించ 
లేవు. వన్నులద్వారా లభించేరాబడి విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో ెన్టే 
(దథుత్వం ఖర్చుకుకూడా సరిపోవడంలేదు. (వయివేట్‌ వ్యక్తులు పరి(శ్రమలు నెల 
కొల్చ్పవలెనని (వభుత్వం అంటూ ఉంటుంది. కాని ప్రయివేట్‌ నంగ్థలకున్న (దవ్య 
వసతులు పరిమితంగా ఉంటాయి. వీటన్నిటి ఫలితంగా చెప్పుకోదగినంత ఆర్థి 
శకాభీవృద్ధి జరగదు. 'వె సమస్యలకు వరిష్మారం శేలికయినదే. ఆర్థికవ్యవస్థలో 
'వాస్తవికమైన వనరులు- భౌతికమైన వనరులు (7౭21 185047౯88) వుమ్మ 
లంగాడఉంసే ద్రవ్యాన్నిగురించి అంత తీ|వ్రంగా ఆలోచించవలసిన అవసరంలేదు. 
డబ్బు ఆనేది పారిశ్రామికాభివృద్ధి అనే యం|శ్రానికి న్నేవాకము (lubricant) 
మాత్ర మేశాని ఆ యం|శాన్ని నడిపించేఇంధనము (181) కాదు. కమోడిటీ 
జ్యాలెన్స్‌స్‌ను అంచనా వేసేటప్పుడు ెట్టుబడుల అనుపాశాన్ని దృష్టిలో 
ఉంచుకొంశే ద్రవ్యోల్బణం ఏర్పడటానికి ఎట్లాంటి అవకాశము ఉండదు. కాని 
(రవ్యంవైన శేం_ద్రానిశే సంవూర్ణాధికారండంది. అది లోపభూయిష్ట మైన 
సూత్రాల వలలో చిక్కుకొనిఉంది. ఈ మధ్య చేసిన (ప్రణాళికాసంఘ వునర్వ్య 
వన్థీకరణవరల్లి యువతరం ఆర్థిక వేత్తలకు (పథుశ్వానికి సలవోలఇచ్చే అవకాశం 
లభించదని భావించడం జరిగింది. ఆర్థికవిధానం సరి అయిన పంథాలో నడు 
స్తుందని, కొత్త పోకడలు కనిపిస్తాయని ఆశించినాము. కాని ఆర్థికమంత) 
శ్రీ చవాన్‌ చేసిన [పకటనలో వరిశీలి స్టే ఆలోచన తీరులలో మార్పులు వచ్చి 
నట్లు కనబడవు. అంతకువూర్వం ఉన్న ఆర్జికమంత్ఫులు మాట్లాడిన ధోరణిలో నే 
ఢ్రీ చవాన్‌ కూడా పసంగిన్తూఉన్నారు. లేదంశే ఆచాయవ్యశత్యాసాలు 
తగ్గించవలెనని, సమసమాజం నిరించవ లెని ఉద్దాటిస్తున్నారు. ఆధిక సంఖ్యాక 


24 మహతీ 


(వజలు గ్రీచవాన్‌ # గ్రీమతి ఇందిరాగాంధీ అభిపాగియాలను మెచ్చుకొంటు 
న్నారు. కాని వారి (ప్రకటనలతో ఆర్థిక వేత్తలను కలవర చెళ్చేగంతా సమసమాజ 
స్థావనతోపాటు, ఉత్పాదక కార్యక్రమాలను “ెద్ద ఎత్తున కొనపాగించవలేననేచే. 
శాని దీనికి పరిష్మారం మన రాష్ట్ర ప్రభుత్వం చేతులలో లేదు. అది పూర్తిగా 
శేంద్ర (ప్రభుత్వంమై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆలోచనా వద్ధతివై 
ఆధారపడి ఉంటుంది. 

క్లుప్తంగా చెప్పవళెనం చే, మనర్నాస్ట్ర అభివృద్ధి కానీ, మరి ఏఇతర రాష్ట్రాల 
అభివృద్ధికాని, ఆయా రాష్ట్రాల విధానాలవై కాక లోటు బడ్జెట్‌; ను గురించి, వ్యవ 
సాయ ఉత్పత్తిని గురించి కేంద ఆర్థికమంత్రి ఎట్లా ఆలోచిస్తున్నాడో అనే 
చానినై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయరంగంలో రు. 20,000 కోట్లు చెట్టు 
బడిసెట్టి 150 మిలియన్‌ టన్నుల అవోర ధాన్యాలు వండించగలిగి కే-అంశే 
సాలీనా 10 మి. టన్నుల చొవ్పున - అ రంగంలో పెట్టుబడి వెట్టడం మంచిచే. 
వ్యవసాయదారులకు ఇచ్చే బుణాలు తిరిగి రాబట్టకుండా ఉండవచ్చు. ఇట్లా 
చేసిచాఆ రిక వ్యవస్థ పమా(త్రం దెబ్బతినదు. మామూలు వడ్డీ వ్యాపారుల మాదిరి 
ప్రభుత్వం ప్రవర్తించకూడదు - వడ్డీవ్యాపారి తాను బుణంగా ఇచ్చినరు. 10ల 
కోనం అప్పుతీనుకొన్న వాడిచుట్టూ పదిమాట్లు తిరిగి, విసిగించి వడ్డి వసూలు 
చేస్తాడు. (ప్రభుశ్వానికి అట్లాంటి దృష్టి ఉండకూడదు. ఇతర రాష్ట్రాలమాదిరిగానే 
మన రాష్ట్రగ్గింలో పనిశేస్తున్న భూమి తనఖా త్యాంకులు అనుసరించే విధానం 
కూడా సరి అయినది కాదు. బుణం తీసుకొన్న చాని ఫలితంగా రైతు వంట 
ఎక్కువగా వండించగలిగితే తీసుకొన్న బుణం తిరిగి చెల్లించడానికి అతనికి అన్ని 
సదుపాయాలు కల్పించవలె. బుణాలు తిరిగి చెల్లించడమనేది థవమ్యత్తులో 
ఇశ్చే బుణాలకు |పాతిపదిక కాకూడదు. రైతులకు ఇచ్చేబుణాలకు న్వల్పకా 
లంలో ఉత్పత్తి చెంచగలగడంతోనే నంబంధం ఉండవలెనేశాని తీర్చేపద్దతిలో 
శాదు. [వస్తుతం (పభుత్వం అనుసరిస్తున్న విధానం, మామూలు వడ్డీ చ్యాపారి 
అనుసరించే వద్దతులకన్న ఏమా|త్రం మెరుగైనది కాదనే చెప్పవచ్చు. |వభుశ్వం 
వడ్డీ 'వ్యాపారస్తుని స్థానం అ|క్రమించింది, వాటి మధ్యఉన్న కేశా అంశా తక్కువ 
వడ్డీ కీనుకోవడంలోనే ఉంది. [ప్రభుత్వం వడ్డీ శ్యాపారసన్తుని కన్న తక్కువ వడ్డీ 
వసూలుశేస్తుంది. శాని ఇచ్చిన డబ్బు రాబట్ట వలెనశే దృష్టిమ్మాత్రం అట్లాగే 
ఉంది. ఇట్లాంటి వైఖరి అంత సరి అయినది కాదు. భూమి తనఖా బ్యాంకులు 
మొదలయిన |ద్రవ్యనంన్థల సామర్థ్యాన్ని అవి అందించిన (ద్రవ్యంవరల్లి వ్యవసాయ 


ఆంధ్రవ్రరేళ్‌ ఆర్థికాభివృద్ధీ 25 


రంగంలో ఏర్పడిన అభివృద్ధి దృష్టితో చూడవలెనే శాని, ఇచ్చిన బుణాలలో 
ఎంత మేరకు తిరిగి రాబట్ట గలిగి నాయనే దృష్టితో చూడకూడదు. వ్యవసా 
యరంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించగలిగితే రైతుల కిచ్చిన బుణా 
లను వారి కిచ్చిన శానుకగా భావించి వదిలివేయవచ్చు. ఇట్లాంటి కొత్త ఆలోచనే 
మనరాష్ట్ర) ఆర్థికాభివృద్ధిని శ్రీ శుతరం శేయగలదు. 

వైన చెప్పిన సావాసోవేతమైన వథకం అమలు జరవడానికి మన రాష్ట్ర) 
(వభుత్వానికి తగినంత ఆర్థికస్తోమత లేనందువల్ల శేంద్రవ్రభుత్వంనై ఆధారపడ 
వలసి ఉంటుంది. కాని బూజుసట్టిన భావాలున్న శేంద్ర |వ్రభుత్వం ఆంత ఉదా 
రంగా అవసరమైన అదనపు (ద్రవ్యం రాష్ట్రాలకు ఇస్తుంద నే నమ్మకంలేదు. 
ఇట్టాంటి పరిస్థితులలో ్రిటిష్‌ |డభుత్వం జారీ జేసిన కాన్‌ నల్‌ (consul) వంటి 
బుణ వ్మశ్రాలు జారీచేయవలని ఉంటుంది. కాన్‌సల్‌ అంశ ఒకరకమైన ప్రజా 
బుణాలచేకరణలో ఉపయోగించేవి. శాని, మాములు (పజాబుణాలకు దీనికి 
ఒక ముఖ్యమైన శేడాఉంది. శాన్‌సల్‌ల విషయంలో అసలు చెల్లించకుండా 
శేవలం వడ్డీని మాత్రమే శాశ్వతంగా చెల్లించడం జరుగు తుంది, శాన్‌నల్‌ 
విషయంలో గడువు అనేది ఉండదు. 

ఆరి దీర్చ కాలంలో ( seqular period )- 20, 80 సంవత్సరాల 
శాలంలో ధరలు చెరగడం ళథ్యం కాబట్టి ఒకతరం నుంచి మరొక తరంనాటికి 
ర్రవ్యశారం అట్లాగే ఉన్నా వాగ్హవికమైన భారం తక్కువ అవుతూవనుంది. 
చైసలవో పొటి ఫే సమర్థవంతంగా (ప్రణాళికలు వేయడానికి అవసరమైన అదనవు 
ర్రవ్యం లభిస్తుంది. ఎందుకంచే బుణాలు తిరిగి చెల్లించవలసిన అవసరం ఏదళశ 
లోను ఏర్పడదుశాబట్టి. 

అంతేకాక జనాథా “వెరుగుదలను అదుపులో ఉంచడానికి తీవ్రంగా 
ద్రయత్నించవలె. ఈ సందర్భంలో భారత జనాఖా వెరుగుదలలోని పోకడలను 
కొన్నింటిని పరిశీలిద్దాము. ఈ పోకడలు మన రాష్ట్ర్రం విషయంలోకూడా దాదాపు 
యరార్థమే అవుతాయి. 1821 లో నున దేశంలో జనము సాలుసరి వెరుగుదల 
4.92%, మరణాలశేటు 4.86% ఉండేవి. జనాభా 0.06% శొవ్పున పెరుగుతూ 
ఉండేది. ఇట్లాంటి వెరుగుదల అత్యల్ప మైన చెరుగుదలే అని భావించవచ్చు. 
శాని, వైద్య, (ప్రజారోగ్య సౌకర్యాలు ఎక్కువ శావడంవల్హి 1971 నాటికి 
మరణాలశేటు 1.4% పడిపోయింది. జననాల కేటుకూడా శి.9% తగ్గింది. 
శాని అననాలకేటు 1.4% తగ్గిలే, మరణాలశకేటు 3.9% తగ్గింది, అందుకే 


26 మవాతీ 


శాని జననాలరేటు 1.4% తగ్గికే, మరణాలరేటు లీ.9% తగ్గింది. అందుకే 
జనాభా 2.6% చెవ్చన పెరుగుతూ ఉందని అంటున్నాము. మరణాల'కేటు 
శీ(వ్రంగా పడిపోవడంవర్సి నే జనాభా వాశాత్తుగా అత్యధికంగా "ెరిగింది. మర 
ణాలరేటు ఎప్పుడూ అసలేలేకుండా ఉండదు, అసలు మరణాలే లేకుంశే మన 
మందరం అమరుల మవుశాము! మరణాలరేటు 1% స్థాయిలో స్టిరవడిపోతుంది. 
ఈలోపుగా జనాభా వెరుగుదల రేటును శీవమైన ద్రశారంచ్వాశా అరికట్టవలసి 
ఉంది. కుటుంబ నియంపత్రణవై ఎంత డబ్బు ఖర్చు వెట్టినా సమర్థ నీయమే అవు 
తుండి. వనరుల కేటాయింపులో కుటుంబ నియంగత్రణనై నెనే చెట్టులడి 
అత్యు త్తమమైనదని చెప్పవచ్చు. 


చివరికి ఒక్కమాట చెబుతాను: _ నత్వరాభివృద్ధి సాధించడానికి మన 
రాష్ట్రం కుటుంబ నియంక్రణమైన, వ్యవసాయంవైన ెట్టులడి వెట్టడం మంచి 
దని సలవో ఇవ్వవచ్చు. ఆర్థిక వ్యవస్థనంతా [ప్రభావితం చేసేటంత "ెడ్దమొశ్తాలు 
సెట్టుబడి పెట్టడం మంచిది. వై రెండు రంగాలలో అల్పశాలంలో అభివృద్ధి 
సాధిస్తే ఆవోర ధాన్యాల ధరలు వెరగవు. కాని వరిశ్రమల అభివృద్ధికోనం 
"పెట్టుబడి తగిన (ప్రమాణంలో “పెట్టకపోశే ఇతర వినియోగ వస్తువుల ధరలు 
ెరగవచ్చు. పారిశ్రామిక రంగంలో పెద్దఎత్తున చెట్టుబడి ెట్టకపోయినా 
ఆర్భిక వ్యవస్థకు అంత తీవమైన నష్టం కలగదు. కారణం, మార్కెట్‌ శక్తులే 

g శ చా నెట్టు మ 
ఆర్భికప్యవన్భలో ఏర్పడే ఒడుదుడుకులను సరిదిద్ది సంతులనం ఏర్పరుస్తాయి. 

@ి సి ద సా 


తెలుగువారి 
సాంస్కృతికాభ్యుదయము 


శ్రీమతి వి. సీతాకల్యాణి 


స్వతం|(త్ర పాలనా [ప్రతిప త్తిలోని సర్వతోముఖభాభ్యుదయమే భారతజాతి 
స్వాతం|త్య సముపార్దనా మవోద్యమమునందలి [వధానలక్యము. నాటి మవో 
నాయకుల మవానీయ తపఫలంగా భారతీయవివోయనంలో స్వాతం|త్ర్య్య సూర్యు 
డుదయించి నేటికి పాఠిక వత్సరాలు నిండుతున్న వి, ........ 

ఈ రెండున్నర దశాబ్దులకాలంలో న్వతం|త్రభారతం సాధించిన సర్వతో 
ముఖాభళ్యుడయం ఎలాంటిది ?...... 

ఒకసారి సింవోవలోకనంచేసి చూసుకోదగిన కుభావసరమిది 1, =... 


అసంఖ్యాకములయిన జీవితరంగాలలో (పజల మానసిక, భౌతిక జీవన 
విధానము నందలి వికాన విజృంభణ మే సాంస్కృతి కాథ్యుదయం. 

(దజాజీవితమునందలి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, నైతిక, విద్యా 
వైజ్ఞానిక కళాసాహితీ రంగాలలో (ప్రవహించిన అనేక చైతన్య |స్రవంతుల 
సంగమ శీర్థమే సాంస్కృతిక న్వరూపం, 

మనరేళంలో |ప్రజాఫ్వామ్యం నెలకొన్న యీ పౌతిశేళ్ళలో వచ్చిన 
పరిణామాలలో మొదటిది (ద్రజాశ క్రికి బవ్మారథం పట్టిన రాజకీయచై తన్యం. 

ద్రభుశ్వానికీ (ప్రజలకూ నడుమ (ప్రభు భృత్య సంబంధం గత కాలపునీతి 
కాగా నేడు నెలకొన్నది నమగాధిశార సమన్వితమైన ప్రజాశక్తి, ఈ శక్తి 
|ప్రథుశ్వాలను నిర్మిస్తుంది, విచ్చిన్నం శేస్తుంది, (ప్రతిభారతీయుడూ యీ సొమూ 
హిక రాజకీయ వై_తన్య కాండవంలో తానొక విస్ఫుట విన్యాసనమై వెలుగొందు 
తూన్నాడీనాడు,. 

(వ్రజలందరిదీ ఒక సామూహిక శ కియె |వభుత్వయం|శ్రాంగాన్ని నిర్మా 
ణాశ్శక పథంలో పురోగమింపజేయాలనే గుర్తింవు, ఆ గుర్తింపును సక్రమ 
వథంలో ఆచరణసాధ్యంచేసి (పపంచ రాజ్యాలలో భారత దేశాని కొక [ప్రత్యేక మైన 
మనికినీ ఉనికినీ సాధించాలనే తవాతవా, యీనాడు రేళవరివ్యాపాలై బవ 


28 మహతీ 


ముఖంగా |ప్రజ్వలించి వున్నవి |ప్రతిౌరుడూ తనకు శెలిసినంతవరకూ ప్రభు 
త్వవు లోటుపాట్లను శావోటంగా విమర్శించటానికి వెనుకాడటంలేదు. తోచి 
నంతవరకూ స|క్రమమార్గం వబోధించటానికి సందేవాపడటంలేదు. ఆంధ్రదేశంలో 
యింతటి రాజకీయ చై_తన్యం ఇతఃవూర్వపు చరిత్ర ప్రకర ణాలలో కననిది ! 
విననిది !!,.. 


జాలిసమైక్యభావం యావచ్భారణానికీ స్వతం|త్రంతో సంక్రమించింది. 
ఈ సమైక్యభావపు బోదెలో చెరిగి వల్లవించినదే శా స్ట్రీయభావం భాషా 
సూతవు ప్రాకివదికనై రాష్ట్ర నిర్మాణం జరగాలన్న ఆందోళనలో ఆంధ్రులడే 
అగ్రస్థానం. దేళ వ్యాప్తంగా జరిగిన ఛాషారాష్ట్ర నిర్మాణంలో మొదటిది 
ఆంధ్ర రాష్ట్రం కొన్ని థాపారాష్ట్ర వర్ణాలలోవలె భారతజాతి సమైక్యభా వాన్ని 
విస్మరించి అతిశయించిన రాష్ట్రాథిమానం కాదు ఆంధ్ర పజలది. ఆంధ్రుల 
సౌభాగ్య నగరమైన యీ భాగ్యనగరం అనేక జాతుల, మతాల, మన _స్తశ్వాల 
వ్యక్తులకు సంచారభూమిెనది. విథిన్న రీతుల, విభిన్నత శ్వాల. విభిన్న భావ 
నంస్కృతులకు సంగమశే.త్రమై చాన్యతోదర్భనీయమైన ఒకానొక మనోవార 
సమన్వయ నంస్కృతీ దర్శనాన్ని |ప్రబోధి స్తున్నది. ఉత్తర దతణాది విభేదం 
యీ (ప్రాంతంలో అంతగా భాసింపదు. కాబశ్లే ఒక (ప్రక్కన భారతీయ భావాన్ని 
పోషించుకుంటూ యేతత్సమన్వయపథంలో అఆవిమ్మృతమైన _రాష్ట్రీ} యభావ 
బాగ్భతి ఆంధ్ర ప్రజల సంస్కృతిలో ద్రశ్యేకంగా |ప్రళంసార్హ్యమౌతున్నది.. ఇక 
ఆంధ్రప్రచేళంలో ఇటీవల విఖిన్న (ప్రాంశాలలో ఏర్పడిన అపోవాలకు ఫలితంగా 
జరిగిన విడిపోవాలనే ప్రయశ్నాలను తిరిగి సమన్వయవపరచి, సమయానుకూల 
(ప్రబోధంతో సమన్వయ మార్గంలో మరలించి ఐక్యభాన పరిపుష్టిశై పనిచేసిన 
నాయకుల కృషి అభినంద నీయమైనది. 


ఆంధ్ర [ప్రదేశం వ్యావసాయిక దేళం. ఈ దేశపు ఆర్థిక నంవదలు చాలా 
భాగం కృషిమీదనే ఆధారవడివున్నాయి. మనచేశాభ్యుదయ |ప్రణాళికలలో 
వ్యవసా యానికిన్వబడిన ప్రాధాన్యం అనిశరతుల్యము. (ప్రజల ఆ స్తులతో 
నిర్మిశాలయిన నాగార్జున సాగరంవంటి ప్రాజెక్టులు 'రేళశంలో లతలకొలది యెక 
రాల భూమిని సన్యశామలంచేస్తున్నాయి. వివిధ (ప్రణాళికలు, విదేశీయ నిపుణుల 
నలవోలు, విశ్వవిద్యాలయాల పరిశోధనలు, "కేడి యోవంటి అద్భుత (ప్రచార సాధ 
నాలు చేళంలోని శై తుల కృషికి అపార మైన దోవాచాన్ని స్తున్నాయి. ఆంధ్ర 


శెలుగువారి సొంన్మృతికాభ్యుదయం 29 


చేశపు జీవన సౌభాగ్యానికి వెన్నెముక వంటి రైతు జీవితం కళకళలాడటం, 
అథ్యుదయ వథంలో నిరాఘాటమైన జేకవురోగమనానికి చివ్నాం- ఆంధ్రలో 
పారిశ్రామిక వురోఖివృద్ధి యిటీవల కొంత చురుకుగా సాగడం గమని స్తున్నాము. 


వ్యక్తిత్వ సంస్కారానికి ఒరిపిడి రాయివంటిది విద్య. నవభారతంలో ఆంధ్ర 
దేళం విద్యారంగంలో సాధించిన భునవిజయం నంన్మరణియము. మనదేశంలో 
(వన్తుతం మూడు విళ్వవిర్యాలయాలున్నాయి. 'చ్యావసాయిక విశ్వవిద్యాలయ 
మొకటి |వ్రశ్యేకంగా వున్నది. కొన్ని విశ్వవిద్యాలయాలు వ్యవస్థాపించే తీవ్ర 
(పయశ్నాలు సాగుతున్నాయి. సాంకేతికంగా, వైజ్ఞానికంగా, కళాసాహిత్య 
వరంగా ఈనాడు విశ్వవిద్యాలయాలు చేస్తున్న వరిశ్రమ చాలాగొప్పది. 
ఆంధ్రదేశం 'యొత్తంయీద యీనాడు స్కూలులేని కుగామంకూడా లేదు. 
మైస్కూళ్ళులేని తాలూకాలు, (గ్రామాలు లేవు. కాలేజీలులేని జిల్లా లనలు లేవు. 
ఆదికాక, వయోజన విద్యా'కేం[దాలు, సాయంకళా శాలలు, చీ విద్యా సంతేను 
వథకాలు-ఇక్యాదులన్నీ డేళంలో మూకఉమ్మడిగా సాగుతూన్న విద్యావ్యాప్తి! 
నిదర్శనాలు. Ey జనాభ్యుదయ వ్యవస్థ ఆంధ్రమహిళా సభ దుళ్లాబాయ్‌ కే 
ముఖ్‌ 'ెట్టినభివ. ఈ సభ ఆధ్వర్యాన నిర్వహింపబడుతూన్న పాఠశాలలు, శాలే 
కీలు, అనాథశరణాలయాలు, |ప్రనూతిశాలలు, ఆనువుత్రులు, (ప్రగతి పథంలో 
తీర్చిన జ్యోతులై. వెలుగుతున్నాయి. విద్యవలన కలిగే వ్యక్తిత్వ వికసనం (ప్రజల 
మానసిక, భౌతిక జీవన సంస్కారాలకు ఉన్నత [ప్రమాణాల నంది స్తుంది. 


మనిషి. జీవితంలో సౌందర్యారాధనం ఒక (వముఖ భాగం. ఈ ఆరాధన 
భావం సంస్కరింవబడి రూపొందింపబడిన తావ్యారూపము వివిధ లలిత కళా 
(ప్రక్రియలు. 

కళలను పోషించటంచ్వారా కళాకారుల ఆంతర భావసంస్కృ తిని జాగ 
రితం చేసి సువ్యవస్థీకరించటం |ప్రథుత్వపు క ర్హవ్యాలలో ఒకటి, అం|ధ్రసాహిశ్య, 
సంగీత, నృత్యనాటక అశాడెమీంనే శ క్రివంతములయిన సంస్థ లీ పనిని నిర్వహి 
స్తున్నాయి. సాహిత్య అకాడెమీ ఆధ్వర్యార ప్రొలీన (్రబంథాలు ఎన్నో వున 
ర్ముద్రణ భాగ్యాన్ని నోచుకుని స్వల్పధరలకు (ప్రజల చేతుల కందుతున్నాయి, 
ఈ విషయంలో ఎమెస్కో |ప్రచురణల కర్తల కృషికూడా శ్లాఘనీయ మైనది. 
కొత్త (గ్రంథాలు (శ్రాయింవచిడుతున్నాయి, (గంథక ర్హలకు ధనసవోయం జరుగు 
తున్నది. ఉత్తమ సాహిలీవేత్తలు సన్మానింవబడు తున్నారు. ఆడిటోరియంలు 


30 మమవాతి 


నిర్మింవబడుతున్నాయి. సంగీత నాటక పోటీలు జరువబడుతున్నాయి. త్థీత్తమ 
కళాకారులు బవూాకృతు లవుతున్నారు. ఈ కళారంగాలలో ద్రక్యేక కళా 
శాలలు నిర్వి రామకృషి జరువుతున్నాయి. మొత్తంమీద యీ అశా'౭ెమీల నిర్వ 
వాణంలో చేశచ్యా వ్పమైన ఒకానొక ఉన్న తసాహితీసంస్మృతి సంచలనం కలుగు 
తున్నదనటం అతిశయోక్తి మా(త్రంశాదు. ఇతరములయిన కొన్ని సాహితీ, 
సాంస్కృతిక సంస్థలుకూడా శ్రాఘనీయమైన కృషిశేన్తున్నాయి. 

ఈనాటి |ప్రజాజీవితంలో సినిమాలు చూడటం, రేడియో వినటం, గ|త్రికా 
పఠనం, చాలాముఖ్య పొ(త్రను వహిస్తున్నాయి. |సజలద్భష్టిని సుదూర (ప్రాంతా 
లకు ద్రసరింవశేసి, వారి ఆలోచనా పరిధులను సువిశాలంచేసి, వారి రృక్పథా 
లను దిహుముఖంగా వెలిగించి, ఒకానొక విశ్వజనీన భావ చైతన్యం |ేరేవించ 
టంలో, యీ సినిమాలు, కేడియోవ త్రికలు చేస్తూన్న ప్రశారకృషి అమోథ 
మైనది. వినోదంతోపాటు బహుముఖ విజ్ఞానం అందించటమే వీని ప్రత్యేకత. నవ 
యుగంలో యీ సాధనాలు పొందుతున్న (పజాగరణ అపార మైనది. 


మనరేశళంలో విద్యారంగంలో యీనాడు త్రీవురుమ తారతమ్యం 
దర్శింపబజడటం లేదు. ఢ్రీలు పురుషులతోపాటు అన్ని జీవితరంగాలలోను, సమ 
ఉజ్జీలుగా పోటీవడి పొటువడుతున్నారు. ఈ పాకికేళ్ళలో భారత డ్రీకీనితంలో 
మహా _త్సర పరివ ర్హనం భాసిస్తున్నది. ఈనాడు సగటున ఒక పురుషుడు శేవేవని 
కొన్నా నాగరిక (స్ర్త్రీ ఎక్కువపని శేస్తున్నదని చెస్పవలసివస్తున్నది. చదువులలో 
నేమి, ఉద్యోగాలలో నేమి, రచనావ్యాసంగములలో శేమి, ప్రజాసేవలో నేమి, 
ఇతర వ్యవవోరాలలో నేమి, ఈనాడు శ్రీలు పాల్గొనని జీవితరంగాలు చాలా 
తక్కువ. ఇల్లును చక్క బెట్టుకో వటంతోపాటు, అర్థ సము పార్దన మొదలు అన్ని 
జీవితరంగాలను తన (ప్రతిఖా విలననంతో సుసంపన్నం శేస్తూన్న ఆంధ్ధ వనితా 
లోకపు జాగృతి అనిదం వూర్వదృశ్యమానం ! 

చదవాలనే అభిలావతోపాటు చెప్పాలనే ఆన క్తికూడా (వజలలో అధి 
కంగా విజృంభిస్తున్న ది. చానిఫలిత మే వృత్రికలు, వు_నకాల (ద్రచురణలోని వివరీత 
మైన ెరుగుదల. రచయితలు, రచయితులు ఆసంఖ్యాకులుగా ఈనాడు ఆం|గ్ర 
ద్రజల డైనిక జీవన సంస్కృతిలో చర్శనీయస్థానాన్ని వొందుతూవున్నారు. అతి 
సామామ్యులలో కూడా తర్కంతో సంబంధంలేని మూఢ దృక్పథాలు “వెల్ల గింవ 
బడుతున్నాయి. హేతువాదద్భృష్టి [ప్రబలమౌతున్న ది, 


శెలుగువారి సాంన్కృలికాభ్యుదయం 31 


మొత్తంమీద నవభారత యుగోదయంలోని సొంస్కృతిక పరివర్తనాన్ని 
వరిశీలి సే కొన్నిఅంశాలు |వన్ఫుటంగా కనిపిస్తున్నాయి, 

నగరాల జీవన వసతులు గ్రామాలకు కూడా అందుతున్నందు వలన |క్రమ 
క్రమంగా (గ్రామీణ సంస్కృతికీ, నాగరిక సంస్కృతికీ నడుమ అంతశాలు మాసి 
పోతున్నాయి. నంప్రచాయాల వట్టింవులు సడలి పోతున్నాయి. _అవసశాన్ని 
బట్టి అనుకూల్యాన్ని బట్టి ఆచరింపరిడుతున్నాయి, వ్యక్తి జీవితంయీద సంఘ 
ప్రభావం రానురాను సన్నగిల్లుతున్నది. _అవసశాన్ని అవశాశాన్నిబట్టి జీవన 
పద్దతులు మార్చుకోడాని కెవరూ వెనుశాడటంలేదు. ఒకవైపున పాశ్చాత్య 
చేశాల అధి భౌతికద్భక్పఛాలు (Marerialistic Viewక)మన చేశంలో శకాలూను 
తూంశే మన ఆధ్యాత్మిక ఛావనాధోరణులనై వారి మోజు హెచ్చుతున్నది. 

వ్యక్తి జీవితంలో ఆర్థికసమస్య (ప్రధానమై |ప్రాపంచికావసరాల భర్తీ 
కోనం మనిషి పాటువడుతూండగా నీతినూశ్రాలు కొన్ని పాఠ్య|గ్రంథాల కే పరి 
మితమౌతున్నాయి, మన (ప్రజలలో ఆ_స్టికత కొరవడినదని శాదు. జాజాభకు లు 
చిన్మయానండాదుల అనుయాయులు. కంకశాచార్య శిమ్య|వ్రశిషమ్యులూ మన 
దజలలో అనంఖ్యాకులుగా వుంటూనే వున్నారు. కొండలమీద దై వశాలు కోట్ల 
కొలదీ [వజలను ఆకర్షి నూనే వున్నారు. 

చేషభూషాలంకరణ విషయంతో దేశీయ'తా ముద అంతగా భాసించటం 
లేదు. ఎవరి అభిరుచినిబట్టి చారు వర్తిస్తు న్నారు. నగరాలలో యీ వాశా 
వరణం మరీ బలంగా కనిపిస్తుంది. +. 


మన సంస్కృతీ వరిణామ చరిత్రలో ఇది ఒక దళ ,.. వివిధ చేశాలలో 
జరుగుతూన్న శాస్త్రీయ వై జ్ఞానిక విరిశోధనల మూలంగా ఆయా సంస్కృతులు 
కూడా మారుతూన్నవి. ఈ సంస్కృతీ వరిణామం ఏనై క విళ్వసంస్కృశీ సమీ 
కరణ వథంలో ఎంతవరకు వురోగమించగలదో భావి తరాలవారు నిర 


యించాలి. 


గ్రావిగాణసంస్కృతి- 
మారుతున్న ధోరణులు 


U జె.వి. రాఘవేంద్రరావు 


ఆంధ్రప్రదేశ్లో ఒకే మవోనగరం ఉంది. అరి వైదశాజాదు. విజయ 
వాడ, విశాఖ వట్టణం, వరంగల్లు, గుంటూరు, రాజమండి మొదలగు అనేక 
చెడ్డ నగశాలు కూడ ఉన్నవి. కాని ఈ నగరాలలో ఉండే జనాభా మొత్తం 
జనాభాలో 17.4% మాత్రమే. అంశే నాగరీకరణ (ప్రక్రియ ఎక్కువ వేగాన్ని 
వుంజుకోలేదన్న మాట. 82.6% జనాభా ఆంధ్రదేశంలోని 21 జిల్లాలలోని 
28,997 (గ్రామాలలో నివసిను న్నారు. మొత్తం (గ్రామీణ ఆనాథాలో 885% 
మంది చెద్ద (గామాలలో (2,00 - 4,999 జనాభా) నివసిస్తున్నారు; 28.9% 
మధ్యరకం (1,000 - 1,999) (గామాలలో, మిగిలినవారు చిన్న (గ్రామాలలో 
నివనిస్తు న్నారు. ఆం(ధ్రపచేశ్లో [గ్రామీణ జనసాంద్రత చాలా ెద్దది. గ్రామం 
ఒక్కొంటికి సగటున 1,097 మంది (ప్రజలు నివసిస్తున్నారు. వేరే రాష్ట్రాలతో 
పోల్చి చూస్తే (కేరళ, మ|చ్రాను మినవోయిం చ) ఈ రాష్ట్రంలో గ్రామీణ 
జనసాం|[ద్రత [పగాఢమైంది. మొత్తం జనాభాలో పనిచేసే చారి సంఖ్య తీసు 
కుంశే 70% మంది వ్యవసాయచారులుగా శాని వ్యవసాయ కూలీలుగా కాని 
వనిశేస్తున్నారు, వీరు సుమారు 28.65 మిలియన్ల ఎకరాల భూమిని సాగుచేస్తూ 
జీవిస్తున్నారు. వైన చేర్కొన్న వినరాలను బట్టి ఆంధ్రదేశం అనేక [గామ 
నముడాయాల సమూవాంగానూ, ఆం|ధ్ల సంస్మృతి (గ్రామీణ సంన్మృతిగానూ 
శానిస్తున్న ది. 

ఆధునికీకరణ (Modernisation) నిర్వచనాలు భిన్న భిన్నంగా ఉన్నవి. 
సిరిల్‌ బ్లాక్‌, మెక్లీలండ్‌, శాబర్జ్‌ వుడ్‌ మొదలగువారు తమ అఖిరుచి కను 
గుణంగా కొన్ని అంశాలకే పా ధాన్యతనిస్తూ ఆధునికీకరణాన్ని నిర్వచించారు. 
విల్బర్‌ ఇ. మూర్‌ దృష్టిలో ఆధునికీకరణ అంచే ఆధునిక శాస్త్రీయ, సాంశేతిక 


(గ్రామీణ నంన్కృతి - మారుతున్న ధోరణులు 33 


విజ్ఞానాన్ని ఉపయోగించి (పజల జీవిత (పనాణాలను అభివృద్ధివరచడమే. ఆధు 
నికీ కరణాన్ని (ప్రక్రియగా భావిస్తే సాంప్రచాయిక నంస్కృతిని వీడి ఆధునిక 
సంస్కృతిని అనుసరించడానికి అనుగుణంగా మానవ, శాజకీయ, ఆర్థిక, సొంకే 
తిక రంగాలలో రూపొందించుకునే నవతలే ఆధునికీకరణమని నా అధి పాయము. 
ఆధునికీకరణ |ప్ర|క్రియ ఆంధ్రపదేశ్‌ [గ్రామీణ నంస్కృతిని ఏ విధంగా |ప్రఖా 
వితం చేసిందో, అందు మూలంగా ఎటువంటి మార్పులు అవతరించాయో ఆ 
మార్పుల (వవృత్తులను విశ్లేషించడ మే ఈ వ్యానం యొక్క ముఖ్య ఉద్దేశ్యము 


ఇతర రాష్ట్రాలలోవలె స్వాతంత్ర్యానంతరం ఆం|ధ్రవడేకలోకూడ తగు 
వేగంతో (గ్రామీణ సంస్కృతి అనేక మార్పులకు గురి అయింది. దీని ఫలితంగా 
వ్యవసాయ ఉత్పత్తిలో, పంట విక్రయంలో (గ్రామీణ సంబంధాలలో రవాచారుల 
రవాణా, సాంఘిక వసతుల నిర్మాణంలో, (గామీణ జనాళ ఆలోచన, అభివృద్దు 
లలో, విలువల (వమాణాలలో, నడవడి నమూనాలలో విశేషమైన పరివర్తనలు 
రూపొందినవి. గత రెండు దశాజ్ఞాలలో ఆంధ్రదేశంలోని వ్యవసాయ విధానం 
లోనూ, పద్ధతులలోనూ బృవాత్తరమైన మార్పులు వచ్చినవి. వేరే (ప్రభుత్వ 
శార్య[క్రమాలు కొంతవరకు దోవాదం చేసినా, ఈ మార్పులు ముఖ్యంగా 
సమాజ అభివృద్ది వథకాల ద్వారా, పంచాయతీ రాజ్య విధానంచ్వారా అవత 
రించినవని చెప్పవచ్చు. నసమాజాభిృద్ధి పథకం సాధించిన విజయాలలో ముఖ్య 
మైనది వ్యవసాయ వివ్థవం. ఈనాడు ఆంధ్రదేశంలో వూర్వకంచు అధికంగా 
(ట్రాక్షల్లును, ఇనువనాగళ్ళరు, ఇతర యాంత్రిక వరికరాలను వాడుతున్నారు. 
కృష్ష, గుంటూరు, ఉభయ గోదానరి జిల్లాలలోనూ, తెలంగాణలోని కరీంనగర్‌, 
వరంగల్‌ , నిజ*మాజాదు మొదలగు జిల్లాలలోనూ, (గ్రామీణులు (టాక్టర్లను 
విరివిగా వాడుతున్నారు. దున్నడం, చేల చదునుశకేయడం, వి త్తడం, నూర్చ్బడ మే 
శాకుండా (టా క్టర్లను మార్కెట్లో సరుకులు చేరవేయడాని! ధాన్య విక్రయా 
నికి చాడుతున్నారు. శేంద్ర స్థాయిలోను, రాష్ట్ర్రస్థాయిలోను వ్యవసాయ 
పరిశోధనా కేంద్రాల వినూత్న ప్రయోగాల. ఫలితంగా అనేక మేలురకం 
విత్తనాలు వ్యవసాయదారులకు లభించినవి. HAR శిర, SLO 16, ఈనాడు 
పాతబడిన మేలురకం విత్తనాలుగా చెప్పుకుంటున్నారు, కై_చుంగ్‌, తై నాన్‌ 
వి త్తనాలనుకూడ కైతులు వాడి అధిక దిగులడి సాధించినారు. కోస్తా జిల్లాలలో 


34 మహతి 


IR 8, జయ, వద్భ, విత్తనాలు వాడి ఎకరాకు 54-60 క్వింటాల్‌ల ధాన్యం 
పండించిన తార్మాణా లెన్నో ఉన్నాయి 


ఛాన్యంపంటలే కాకుండా చాణిజ్యపు పంటలుకూడా పూర్వకం'లు 
అధిక ప్రచారంలోకి వచ్చాయి. మిరవ, చెకు, పొగాకు, (ప్రత్తి, వనువు మొద 
లగు చాణిజ్యవు పంటలుకూడ ఎక్కువ ఊేశ్రాలలో పండిస్తున్నారు. వరివంటలకే 
శాకుండా, పొగాకు, వసువు, మివ పంటలకు డెల్ఫాజిల్లాలలోని సారవంత మైన 
భూములు, లంకలు చాలా |వసిద్దికెక్కినవి తెలంగాణ, రాయలసీమ జిల్లాలలో 
కూడ ఈ పంటలపట్ల రైతులు ఎక్కువ (కొద్ద, ఆస్కక్టి చూపుతున్నారు దీనికి 
శారణం రైతులకు అధికఆదాయం లభించడమే 


వ్యవసాయంలోని ఆధునికీకరణం వల్ల ఉత్పత్తి స్థాయి చెరగడమే 
శాకుండా రైతుల జీవన (పమాణస్థాయి కూడ "ెరిగింది. కోస్తా జిల్లాలలో 5 
ఎకరాలకు చైబడిన రైతులు మధ్యశారు రైతులుగా, అంతకు తక్కువగా ఉన్న 
శైతులు సన్నశారు రైతులుగా, 20 ఎకరాలకు చైబడి ఉన్న క్రైతులు మోతు 
బరి రైతులుగా చలామణి అవుతున్నారు. అచాయం చెరగడంవల్లి అధునిక జీవ 
నానికి సంబంధించిన వాంగులను, వస్తువులను శైతులు తమ నిత్యజీవితంలో 
అమర్చుకుంటున్నారు కేడియోలు, ట్రాన్సిస్టర్లు. న్లేన్‌లెన్‌ స్టీల్‌ పాత్రలు, వేడి 
నీళ్ళ శాయిలర్లు, ఫ్యాన్లు మొదలగు అధునిక జీవిశావనర వస్తువుల్ని విరివిగా 
వాడుతున్నారు. నిశితంగా పరిశీలిస్తే తెలుగు రైతుల ముఖ్యం సన్నకారు మధ్య 
కారు చైతుల జీవనశైలిలో విశిష్టమైన, చాంఛనీయ మైన పరివర్తన కనిపిస్తున్న ది. 


ఆధునిక వ్యవసాయ వివ్హవం ఫలితంగా (గ్రామీణ సమాజంలో మౌలిక మైన 
మార్పులు |ప్రసరించలేదని పరివ ర్తనా ప్రక్రియ |వవృత్తుల విశ్లేషణద్య్వారా చెచ్చే 
అవశాశమున్నది. భూ, సామాజిక సంబంధాల దృష్ట్యా మనకు రెండు ప్రక్రియలు 
స్పష్టంగా కొన్చిన్తవి : 

1. బూర్జువా కరణము (Embourgeoisiement్స 2. శామికీకర 
ణము (Proletarianisation) ఆధునిక వ్యవసాయ పద్దతుల మూలంగా లాథ 
పడినవారు ఆస్తిపొస్తులు, అంతస్తులున్న భూస్వాములే. భూమి మీద వచ్చిన 
ఆచాయం ఫలితంగా వీరి చరాస్తులు వెరగడమేశాకుండా, భూ ఆస్తి కూడ 
అధికంగా "ెరిగింది. సన్న శారు రైతులు ఆధునికీకరణ పద్దతులను అవలంటించ 


(గామి సంన్క్మృతి - మారుతున్న ధోరణులు 35 


డానికి కావలసిన ఆర్థిక వనరులు లోపించడంవల్సి భూస్వాముల నుండి అప్పులు 
తీనుకోవడం ఆ అవ్పుల్ని తీర్చలేక భూమిని విక్రయించడం కూణా జరిగింది. 
డబ్బున్న భూస్వాములు నన్నశారు కైతుల భూమిని స్వంతం చేసుకుని, చాటి 
నేర్యం ద్వారా తమ ఆ స్తీపాస్తును ఆదాయాన్ని వెంచుకున్నారు. సిన్న శారు 
రైతులు పొలాల నమ్ముకని ళూస్వాములవద్ద కూలీలుగా చేం పొట్ట పోనుకోవడం 
తరచుగా కన్నీస్తుంది ఆంధ్ర వదేశ్లోకాని, రేళం మొత్తం మీదశాని లభించే 
లెక్కల (పకారము ఒక విషయం స్పష్టంగా గోచరిస్తున్నది. ఆధునికీకరణం 
చ్వారా ఒక వైవు వ్యవసాయ దిగుబడి అభివృద్ధి చెందితే ఇంకోవై వు వ్యవసాయ 
కూలీల సంఖ్య కూడా చెరుగుతూనే ఉంది డీనినిబట్టి వ్యవపొయ ఉత్ప క్తి విధా 
నంలో వచ్చిన మార్పులు సామాజిక నిగ్మితి, ప్రకార్యాలలో |ప్రతిబింబించ లేద నే 
చెవ్పవలె 


స్వాతం త్యానంతరము జమీందారీ విధానాన్ని, జాగిర్జారీ విధాగాన్ని 
కేంద. రాష్ట్ర పథుశ్వాలు చట్టాలచ్వాశా నిర్మూలించినవి అటుతర్వాత నామ 
మాత్రంగా భూసంస్కరణలను కూడ అమలుపరచినారు. సార్వజనీన వయోజన 
ఓటింగు వాక్కు పద్ధతిని |పవేళ వెట్టడంతో |వ్రభుశ్వాన్ని ఎంపికచేసే ఆధి కారము 
(వతిపౌరునికీ లభించింది, ఈ (పృక్రియల ఫలితంగా చెద్ద భూ కామందుల అధివత్యం 
కొంతవరకు తగ్గి మధ్యరకం భూస్వాముల అధిపత్యం హెచ్చింది. కాని పరిపాలనా 
వ్యవస్థ మాత్రం శేంద్రీకృతంగానూ, యాంత్రికంగానూ ఉండిపోయింది. శేందీ 
కృత పరిపాలన డేళ అభివృదికి అవరోధమని, [వజ్యాస్వామ్య విజయానికి ఆటంక 
మని బిల్వంత్‌ రాయ్‌ మెవాశా కమిటీ అభిప్రాయ పడింది దీనిఫలితంగా చేళంలో 
విశాలప్రాకివదక నై పంచాయతీ రాజ్య వ్యవస్థ నిర్మాణం జరిగింది. 19క9 
నవంబర్‌ ఒకటవ శేదీనాడు ఆంధ్రపదేశ్‌ లో వంచాయతీ రాజ్య వ్యవస్థను (ప్రవేశ 
పెట్టినారు. ఈ సంస్కరణచ్వారా సివాభాగిత |ప్రజాస్వామ్యాన్ని “చెంపొందించ 
వలెనని |వభుత్వ ఉర్జేళశ్యము 


ఆధునికీకరణ |పక్రియవల్లి, సమాజ అభివృద్ధి వథకాల, వంచాయతీ 
రాజ్య కార్యాకలాపాలవల్ల కొన్ని ఉపాంతమైన మార్పులు వచ్చినవి, వీటిని 
ఇక వివరిస్తాం. రోడ్ల నిర్మాణంవల్ల రవాణా సొకర్యాలు వెరగడంవల్ల, పరి 
శుభ్రమైన కుళాయినీళ్లు అనేక గామాలకు సరఫరాచేయడంవల్లి, విద్యుదీకత 
డాన్ని (Electrific2t0n) విశాల స్థాయిలో అమలుపరచడంవల్ల, |[గామీణ 


36 మహతి 


(వజలలోనూ, చారి జీవిశాలనై ( లిలోనూ గణనీయమైన మార్పులు వచ్చినవి. 
వ్యవసాయరంగంలో వ్యాపారధోరణి {Commercialisation) ఈనాడు 
ఎక్కువగా కన్పిస్తున్నది, రైతులు తమ కుటుంబ అవసరాలకే కాకుండా, జాతీయ 
మార్కెటుకు కావలసిన దినుసులను, తినుబండారాలను ఉత్ప త్తిచేస్తున్నారు. 
నగరాలలో రాకపోకలు వెరగడంవల్ల ఆధునిక వ్యవసాయ విజ్ఞానానికి సంబంధిన 
విషయాల్ని వీరు తెలునుకుంటున్నారు. విద్యుచ్చ కిని వ్యవసాయ (ప్రయోజ 
నాలేకే కాకుండా గ్భవా జీవితంలో ఆనందానికి, సౌఖ్యానికి అనుకూలంగా 
ఉపయోగిస్తున్నారు. 

1961 జనాఖా లెక్కల (పకారం 21.5% జనాభా ఆం|ధపదేకలో 
అతురాన్యులుగా ఉన్నారు. శాని |[గామీణజనాథాలో 71.9% రై తులు 87.8% 
వ్యవసాయకూలీలు నిరక్షరాన్యులుగా ఉన్నారు. అయిశే (గ్రామాలలో పూర్వం 
కంశే ఇవ్పుడు విద్యావంతులు అధికంగా ఉన్నారని చెప్పవచ్చు. (ప్రభుత్వ, 
స్యచ్ళంద సంస్థల చొరవవల్ల ఆనేక (గామాలలో పాఠశాలలు,అనేక తాలూ 
కాలలో కళా శాలలు'వెలసినవి. దీనిఫలితంగా [గ్రామాలలో పిల్ల లను చదివించాలనే 
ఆకాండ, దీక్ష ెరిగినవి. ఈనాడు అంధ్ర చేళంలోని కోస్తా జిల్లాలలోని 
చాచావు అన్ని (గ్రామాలలో, ఉన్నతవిద్య నభ్యసించిన డాక్టర్లు, శ్నాన్ర్ర వేత్తలు 
మొదలగు పట్టథ (దులు చాలామంది కనిపిస్తారు. 


విద్యతోపాటు రవాణా సౌకర్యాలు కూడా గ్రామీణుల నగర 
ద్రవాసానికి (ప్రవానులు వ్యవసాయేతర వృత్తులలో స్థి రపడటావికి నహాయ 
వడినవి. అయిశే ఆంద్రదేశంలో నాగరిక (ప్రవాస [ప్రమాణము (Rate of urban 
Migration) చాలాతక్కువ. అందుకే ఈ నాటికే ఎక్కువ మంది వెడ్డ 
గ్రామాలలో కాని, మధ్యరకం (గ్రామాలలో శాని నివసిస్తున్నారు. 


ఆధునికీకరణ ప్రక్రియ ఫలితంగా (గ్రామములోని ఆరోగ్య వై_ద్యస్థితి 
చాలా మొరుగు పడినది, ఈ నాడు 1961 జనాథా లెక్కల (ప్రకారం 1,087 
వైర్యనంస్థలు, 208 (ప్రాథమిక ఆరోగ్య కేం(ధ్రాలు నెలకొల్పబడి విజయవంతముగా 
పనిశేస్తున్నవి. ఈ పదేళ్ళలో ఈ వసతులు ఇంకా “చెరిగి ఉంటవి. ఈ కశాబ్బపు 
యాశైలలో మలేరియా, మళూచికము, కలరా మొదలగు "వ్యాధులు ఆంధ్ర 
(పొంత (గ్రామాలలో తీవ్రంగా వ్యాపించి ఉండేవి. అనేకమంది వ్యాధి గ్రస్తులై 
మరణిస్తుం జేవారు. 1961 జనాభా లెక్కల |దేకారం 1959 లో మలేరియావల్ల 


(గామిజ నంన్కతి - మారుతున్న ధోరణులు 37 


1,000 మందికి 0 15 రోగులు మరణిస్తే, 1960 లో వీరి సంఖ్య 0.14 కు తగ్గింది. 
1959 లో మళూచికమువల్లి 1,000 మందికి 0.068 రోగులు మరణిస్తే 1960లో 
వీర సంఖ్య 0.051 కు తగ్గుతుంది. అలాగే 1959 లో కలశావల్ల 1,000 మందికి 
0.028 రోగులు మరణిస్తే 1960 లో వీరి సంఖ్య 0,006 కు తగ్గింది, ఈ అంకె 
లను బట్టి ఈ వ్యాధులు చాచావు అంతరిస్తున్నాయని చెప్పవచ్చు. అందుకే 
(గిమీణ జనాళాలోని మరణానుపాతము తగ్గి జనన అనుపాతము చాలావరకు 
పౌచ్చింది. 

ఆంగధ్రవడేకళోని అనేక (గామాలలో ప్రభుత్వం కుటుంబ నియంత్రణ 
కార్యక్రమాలను విస్తారంగా వ్రవేళ వెట్టింది. కుటుంబ నియంత్రణకు సంబంధిం 
చిన విజ్ఞానము, ఆచరణ చాలా 'వెద్ధ స్థాయిలో మనకు కన్నిస్తున్నది. (స్త్రీలు, 
వురుషులు కుటుంబ నియంత్రణ ఆప'రేవన్లను చాలా ఉక్సావాముతో అమలు 
పరుస్తున్నారు. ఇతర సంతాన నిరోధ పద్ధతులను కూడ విరివిగా వాడుతున్నారు. 
కొన్ని (గ్రామారిలో కుటుంబ సండేమానికి అనుకూలంగా గర్భ్యప్రావాన్ని కూడ 
'వాడవచ్చునని [ప్రజలు అభి పాయవడినారు. 


వై_చ్యానికి సంబంధించిన అభివృత్తులలో కూడ చాలా మార్పులు వచ్చి 
నవి. వూర్వం వ్యాధులు వ్యాపించినవ్పుడు [ప్రజలు గ్రౌమదేవతలను, ఇష్ట దేవత 
లను కొలిచి, వళువులను బలి చేసి, మం|త్రతం (తాది ఉపాయాలడ్వారా రోగ నివా 
రణవై_ పాటువడుతుండేవారు. కాని ఈనాడు రసాయనిక జౌమధాలకు, ఆధునిక 
వైద్య వోనతులను వాడి వ్యాధులను నిరోధించడానికి (ప్రయత్నిస్తున్నారు, 
దయ్యాలలో,భూ కాలలో (క్రమేపీ |గామీణపజలలో నమ్మకము సన్న గిల్లుతున్న ది. 
భయం, కల్పనకు బదులు హేతుకత, శ్యాస్త్రీయదృష్టి కొంతవరకు “వెరుగుతున్న 
వని చెప్పవచ్చు. 


ఆధునికీకరణ ద్రక్రియ వల్ల గ్రామీణ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ (క్రమేపీ 
విభజింవబడుతున్నది. "ెద్ద కుటుంబాలకు బదులు భార్యాభర్తలు పిల్హలతో 
కూడిన చిన్న కుటుంబ (ప్రమాణాలు (పజలలో [పొచుర్యాన్ని ఆదరణను పొందు 
శున్నవి, కుటుంబ వ్యవస్థలో కొంత వరకు వచ్చినా కుటుంది ఆచారాలలో, 
వ్యవవోారాలలో "ెద్ద మార్పులేమీ రాలేదనే భావించవలె, సకుల వివాహాలు 
కులవం క్తి భోజనాలు ఈనాటికీ గ్రామీణ [దజల నంపశాయ విశ్వాసానికీ, 
నిష్థకు ఉదావారణలుగా చెవ్పుకోవచ్చు. భాల్య విచావా పద్ధతులు చాలావరకు 


38 మహతి 


తగ్గినా, వరకట్న సం[పదాయం మా|తం దినదినము బలాన్ని వుంజుకొంటున్న చే 
కాని తగ్గడం లేదు. చదువు ఉద్య|ోగస్థాయి ెరిగిన కొద్దీ వరుడి మార్కెటు 
ధర కూడ అంక నిష్ప త్తిలో వెరుగుతున్నడి. వివావాలలో పాటించే ఆచారాలు 
వ్యయ (ప్రమాణాలు కూడ మార్పుకు గురి శాకేదు అయిశే ఇవి కులాల 
యొక్క అంతస్తును, అచారాన్ని బట్టి నియంత్రితమై ఉంటవి 


[గ్రామీణ జీవితంలో ఒక వై పు ఆధునిక సాంకేతిక వద్ధతుల పట్ల (ప్రజలు 
అసక్తి చూవుతున్నారు. ఇంకోవైపు మతపరమైన విశ్వాసాలను, దైవభక్తిని 
చెంచుకుంటున్నారు. ఒకవైవు ఆధునిక వైద్య సదుపాయాలను వాడుతూ, 
ఇంకోవై ఫు బాధ ఉపశమనానికీ తిరుపతి వెంక చేశ్వర్ల కటాజాన్ని రోరుతూ 
మొక్కులు చెల్లించుకుటున్నారు శాజా ఆరాగన- {Babaism} సత్యసాయి 
బాబాబిషీర్‌ బాకా శిష్య వరంపర- ముమ్మరంగా చెగుగుతున్నది- అసలు మన 
సమాజంలో కర్భచాచానికీ, జత్మవిశ్వాసానికీ, శాస్త్రీయ హేతుశ్వానికీ, దైవ 
భక్తికీ మధ్య ఉండే వైరుధ్యాన్ని (ప్రజలు అమోదించరు. ఇది కేవలం ఆంధ్ర 
(గ్రామీణ సంస్కృతి (ప్రత్యేకత కాదు; భారతీయులందరికీ వర్తిస్తుంది. 


గ్రామీణ నంస్మృతిలో ఉపాంతమైన మార్పులే కాకుండా మౌలిక మైన 
మార్పులు రావడం చాలా అవసరం. లేకపోతే సామాజిక సంబంధాలలో వ్యఆగ్య 
సాలు, అసమానతలు “పెరిగి, చారిిద్యం ఆకలి, నిరుద్యోగ సమస్యలు అతిళ 
యించి, సమాజాన్ని సంతోభంవై వు నడివ న్హవి ఈ దృగ్విషయాన్ని కొంతవరకు 
శ్రీకాకుళం సాయుధఉదమంలో చూనినాము 


ఇందిరాగాంధీ నాయక త్వాన్ని అనుసరి స్తున్న నరసింవోరావు కాంాసు 
(పభుత్వము (క్రొ శ్తనీటి, విద్యుచ్చక్తి పథకాలను, బలహీన వళ్గాల వారికి గృవా 
నిర్మాణ, ఉద్యోగ పథశాలను, (గ్రామీణ సంస్కృతిని మాళశ్చే భూసంస్మరణలను 
అమిత వేగంతో అమలు పరచడానికి పయత్ని స్తున్నారు. వీటియొక్క (ప్రభావం 
అంగధ్రగ్రామీణ సంస్కృతి సంఘటనకు తోడ్చడుతుంచా, విఘటనకు తోడ్చడు 
తుంచా అనే (ప్రశ్నకు జాబు భవిష్య శ్రే చెప్పగలదు. 


తెనుగునాట కనిపించే 
తెనుగుదనము 


శ్రీ మరుపూరు కోదండరామ రెడ్డి 


ఐతరేయ (రావ్యాణంలో ఆంధ్రులు చీర్కొనబడినారం శే, నామటుకు 
చేను వారి ంవలేకున్నాను ; ఎందుకం. మనజాళిని వుళించాది ఆరణ్యక జాతుల 
(్రింద శేక్చి"పెట్టి నారు. ఇక మవోవండితుడు- కాంచీవుర వాసి- అప్పయ్య దీడి 
తులు అన్నమాటకే ఒళ్లు పులకరించి, మనసు వరవశిస్తుంది. ఓం నమళ్ళివాయ 
మంత్రంతో అకురాభ్యానం శేయింశే తెనుగు జాతిలో తాను పుట్ట లేకపోయి 
నందులకు ఆ (ద్రావిడ వుత్రుడు వాపోయినాడు. కాని, యీ గుంట ఓనమాలను 
మరచి కిండర్‌ గార్జన్‌ విధానానికి దిగిన ఆంధ్రశ్వాన్ని (ప్రగతి ఆనాలనో వెడ 
మొగ మనాలనో తెలియకున్నది. మంచి చెడ్డలు వడుగు చేకలవంటివిగచా! మన 
"వెర్దలు మనకు సం|క్రమింవశేసిన లగ్గుకుపొంగి ఎగ్గుకు ్రుంగకుండా థావిళ ర్తవ్య 
లగ్నమాననులమై దీశ బూనుడాము. 


తెనుగుదనం :- ఇప్పటి తెనుగుదనం- అనే శీర్షిక సాచేతీకము. కాబట్టి 
వెనుకటి శెనుగుదనం ఎట్టా విప్పారినదో శెలినికొం శునేగాని, నేటి రేవటి తెనుగు 
దనాన్ని ఆకళించుకొని ఊహించుకో లేము. 


మనం ఆంధ్ధులమో శెనుగువారమో అనే వివాదం అటుండనిచ్చి, ఆ 
ఆమిలి చేరున వ్యవవారింవబడే మన పాతచరిత్ర గర్వకారణం ! భావి కార్యోవ 
చేష్ట! అనక తప్పదు. |ప్రాలీన సంస్కృతినందు పునః ప్రతిష్ట శేయాలనేవాదం, 
చేళశాలానుకూలంగా ఇమిడేదిగాదు. అయినా, చానిని వూర్తిగా విన్మకించిన 
జాతి ఎముకల గూటిని పట్టుకొని డ్రాకులాడినట్లుండును - గళాన్ని స్మరించి, 
వర్తమానాన్ని అనుసరించి, భవిష్యత్తును ఊహించి వురోగమించే జాశే ఆధునిక 
(పవంచమున మని మన్నింపబడ గలదు. 


ప్రొక్తన ఖౌన్నత్యం:__ఓరుగల్లు పత నానంతరం హిందూధర్శ పునరుళ్ఞా 


40 మహతీ 


నానికి మూలవురుషుడు- విద్యారణ్య స్వాములవారు మరల మన కీ ర్తిధ్వజ మెడ్తి 
నారు. వేదథభాష్యం తమ్ముడు-సాయణునిచే (వాయించినాడు. మల్లినాథుడు 
ఉ త్తరాదికావ్యాలన్నిటికి వ్యాఖ్యానాలు (వాసినాడు. జగన్నాథ పండిత రాయలు 
ఢెల్లీ ఎజ్జకోటలో తెనుగు తులిపిత నాన్ని యవన సుందరి అంక పీశాన నెలకొల్పి 
ఆంగధ్రపాండితిని మెరపించినాడు. నించాల్కర్‌ వల్లభాచార్యులు ఆంధ్ర ఆధ్యా 
శ్శిక పీయూషమును నరళామ భక్తులకు వంచి వెట్టినారు అంతకుముంచేగచా 
జకౌర్థ వేదాంత విజ్ఞానము, శిల్పకళలు శెనుగునాటిని ఉజ్జీవింప'కేసి యుండినది. 
విజయవురిలో నాగార్జునుడు ఆంధ్రుల కీర్తికి అస్తమించని దినమణి అయినాడు. 

తమిళాంధ పరన్పర (ప్రభావము: చుట్టు ప్రక్కల వారితో నూరి కలిపి 
నట్లుకలసిపొ౭ెమ్యే అవూర్వగుణము శెనుగుచారిసొత్తు. మవోమవొడు-రాశేం (ద్ర 
చోళచ।క్రవర్తి రాజనరేం|ద్రునికి పిల్లనిచ్చిన మామ అయినాడు. నరేంద్రుని 
కొడుకు-గా చేంద్రుడు, మేనమామ. దే వేంద్రచోళునికి అల్లుడై , ఉథయ కుళోత్తుంగ 
చోళుడై , తెనుగు అరవజాతులను ఒకటిగా కలిపివేసి, జాతీయ సమైక్యత అనే 
నేటి నినాడానికి లీజూవావం చేసినాడు, తంజావూరులోను మధురలోను నాయక 
రాజులు, తమిళచాటి నడిబొడ్డులో తెనుగుసీమను నెలకొల్పి, ఆంధ్రకీ ర్తి అజ్మికి 
కల్యాణమండపాలు నిర్మించినారు. త్యాగరాజు తన మధుర వాణితో అరవ 
జాతిని పాటకులుగా, గేయశారులుగా దిద్దినాడు. 


ఈ సంప్రదాయం ఇంతటితో నిలిచిపోలేదు. ఈ శతాబ్దంలో దకిణా 
వథంలో ెనవేసి కీగణారి పూచిన ఉద్యమాలకు ఆంధ్రులేనాయకులై ఛారు. 


క్‌ మ్‌ మ నంస్థాపకులు, నాగవూరు డాక్టర్‌ హౌడ్‌గవర్‌ 
ఆంధ్రుడు, తమిళనాడులో వివరీత కులాభఖిమానమును భాషా వేళమును 
కేకెక్తించి, (వజలకు “స్వయం మర్యాదను” గరపిన 8.వ, రామస్వామి 
నాయకర్‌ తెనుగు బలిబబెడ్డ. ఆయన శిష్యుడు- మవోవ క్క అన్నాదునై డి, ఎం. 
౩. నిర్మించిశాడు; ఈయన శెనుగు బంగారమ్మ గారాబువట్టి. మవారాష్ట్ర 
ముఖ్యమంగతి అయిన కన్నెంచారు అంగధ్రుడు. (బ్రవ్మాసమాజ స్థావకుడు- 
కందుకూరు వీరేశలింగం వంగ దేశంలో శేళవచంద్ర నేనుడంతటి వాడని లెక్క 
బిడినాడు. మాంట్‌ ఫర్డ్‌ సంస్కరణాల అనుగుణంగా ఏర్పడిన ప్రథమ డేశీయ 
ద్వంద్వ |ప్రథుత్వమున మం|త్రి అయినది కదలూరు నుబ్బరాయలు శెడ్డి. జస్టిస్‌ 
వక్షమును స్థాపించి, నాయకుడై నది- ఆంధ్ర దేవాంగ కులదీవకుడు పిట్టి త్యాగ 


శతెనుగునాట కనిపించే తెనుగుదవము 41 


రాయశెట్టి. అద్భుత మేధాసంవన్నుడు కోయంబత్తూరు జి, డి. నాయుడు, 
అంధ్ర దేశమునుండి వలనబోయినవాడు. 

శాంగ్రాను జెండా పెళ పెళలాడకముందు, మదరాసు శాష్ట్రంలో రాజ్య 
తంత్రము నడిపినది ఆంధ్ర నాయకులు: పానగల్లురాజ, భొల్బిలిరాజ,పా|త్రో, వెంకట 
శెడ్డి నాయుడు. మునుస్వామినాయుడు.  కాంగ్రాన్‌ రాజ్యంలో ముఖ్యమం|తు 
లైన ఓమండూరు ెద్ద రామస్వామి రెడ్డి, కుమారస్వామి రాజ తమిళ తల్లి స్తన్యం 
'చ్యావి, కన్నతల్లిని చెంపుడు తల్టిని మరువని కెనుగుతల్లి అనుగులిడ్డలు. శాష్ట్ర 
పతులు రాధాకృష్ణన్‌, గిరి; తెనుగు వాసనలు గలిగిన జాకిర్‌ వుస్సేనులు 
రాచరికాల నెరపినా అధికారం మాత్రం అరవలచేతులలో నే ఇరుకొ-నిపోయి 
ఉండివది. 

వార్తా షక్రికారంగము : చిక్ఞావూరు యశ్టేళ్వరద త్త చింతామణి 
అలవోతాదులో, కోటంరాజు వున్నయ్య కరాచిలో, భోగరాజు పట్టాభి సీతా 
రామయ్య బందరులో, (ఖైరవరవు వానుమంతరావు బొంజాయిలో, ఖాసా 
సుబ్బరావు మదశాసులో, లంకా నుందరం ఢిల్లీలో, రామరావు లక్నోలో, 
ఇప్పుడు ఢిల్లీలో గునుపాటి శేశవరామరెడ్డి (8. ౩. శెడ్డి) జర్న లిజానికే (్రతిష్టను 
గూర్చి మనచేరు నిల్సినారు. ఆంధ్రకేసరి “'న్వ రాజ్యను” స్థాపించినాడు. 

1920 లో అమానుషమైన కౌలట్‌ చట్టాన్ని |ప్రతిఘటిన్తూ, బయ్యా 
నరసిం పౌశ్వరశగ్శ్మ సర్‌ బిరుదమును, శేంద్రమం|త్రి వదవిని విసర్థించి గర్భిన్తూ 
బయటకు నడచినాడు. 

ఆంధ్రుల దేశభక్తి: జాతీయత, చేశభక్తి పరాయణత, ఆంధ్రులకు 
(పాణవాయువులు. బెంగాలీల ఉత్సావాళ క్తికి శీసిపోమని జాతీ యోద్యమం 
(ప్రారంభించినారు. జాళీయత పుణ్యఆం ధ్ర రోదసిని దట్టంగా అలముకొనినది. 
కోవల్లి వానుమంతశరావు బందరులో ఆం|ధ్రజాతీయ కళాశాలను స్థాపించి, 
శాకూరు శాంతిని కేత నానికి ఒక [పతిరూపాన్ని నిగ్మించినాడు, మవారాష్ర్రుల 
(డియాళ క్రిని అలవరచుకొని, జాతీయ వునర్ని ర్మాణమునకు వూనుకొన్నది- 
ఆంధ్రజాతి, భారత దేశంలో భాషాపయురక్త రాష్ట్రవాచానికి ఏరువాక సాగించి 
నాడు. కెనుగుబిడ్డ లోకమాన్య తిలకు హిందూధర్శబుద్దికి ముగ్గుల, ఆయన 
గావించిన స్వరాజ్య శంఖారా వానికి చకితులై , పులకితగా|త్రులై , పావనగోచా 
వరీ కృష్ణ పినాకినీ నదీజలాలను జాతీయ నినాదాలతో తరంగితము చేసినారు. 


42 మహారి 


గాంధీ మవోత్ముని శ్యాగోద్యమ భానుడు, దివ్యదీధితులతో వరిశ్యాగ లాంఛన 
మైన గ్రై_రికవర్ణంలో ఉదయించినాడు. కెనుగునాట నాలుగు చెరగులు చేళా 
రాధన తత్పరములై , (పలు కార్యదీజా కంకణమును ధరించి, స్వాతం|త్ర్య 
సమరంలో ముందుకునడచినారు. అఖిలభారత స్థాయినందు శానిన ఎందరో 
(దజానాయకులను పెంచి పెద్ద కేసినది- ఆంధ్రమాత. 


ఆం(ధ్రపబావళి ఉళ్చావాం పున్నమనాటి చారాసివలె ఉప్పొంగినది. 
కేలు వేలుగా జయిళ్ళను నింపినారు. అత్మ రక్షడానంతో మాతృ్ళచజేవి పూజా 
వితర్దిని అలికి, కీ రిముశ్యాలతో ముగ్గులుజెట్టి నారు. 


జాతీయ 'వాబ్మియం, పచ్యాలతో శేయాలతో నిండుదనంతో, చవి 
సారంతో ఆం|ధ్రభారతికి నూతనాలంకారములను సంతన పరచినది. గీతావళి 
డజను ఉశ్తేఆ వరచినది. కవులు, గాయకులు, నటకులు, ఆ ఉశ్సావ? మధుమా 
సంలో శుక పికకూజితాలను ఆలపించినాగు. ఇట్లా ఆంధ్రుల యశస్సు పిండార 
భోసినట్లు ఆంధ్ర దేశమును వెలిగించి, వక్క రాష్ట్రాలకు డాలుకొట్టినది. 

ఆదీ, స్వాతం క్యానికిముందు, ఆంధ్రజాతి కీ ర్హిమండిత చరిత్ర ! 

స్వాతం త్యానంతరం ఇక స్వరాజ్యం వచ్చినత ర్వాశ, న్వచేళ పాలనలో 
వెలసిన తెనుగుదనాన్ని అరసి, ఖావిక ర్తచ్యాన్ని ఊహించుకొంచాం. 

అలుపో 'వాపో ఆంధ్రజాతి అన్ని రంగాలలో అభివృద్ధిచెందిన క్లే కనబడు 
చున్నది. నవ్యవికాసాన్ని జూపింది. చేశీయ విజేశీయ వాసనలను అభిరుచులను 
కలగలువుగ అలవరచుకొన్నది. కాని, నా జాతిది “ఇదీ” అని చూపగలిగిన 
ద్రశ్యేకత ఏదీ కనిపించదు. అంతర్జాతీయ ఆధునికత ఎట్లా ఆతేపనీయాలుగావో 
అశ్లే జాతీయతను విడనాడుట మాత్రం ఆతేపనీయం “కాగలదు. (దవంచవు 
దూరభారాలు సంకుచితములై పోయిన యీ అంతర్జాతీయ యుగంలో, మడి 
గట్టుకొని కూర్చుండుట వాంఛనీయం కాదుగాని, మన |పశ్యేకత విశిష్టత లన 
లేళం గూడా లేకపోవుటగూడ వాంఛనీయంశాదు. కొత్తపాతల సమన్వయం, 
చేళవికేశీయాల సామరస్యములే యీనాటి అవసరాలు. ఈ దృష్టితో చూచినచో 
శెనుగుద నానికి ఎక్కువపాళ్లు క ల్రీ జరిగినది, 


ఆనాడు శ్యాగాగ్ని గుండంలో దూకిన వీర దేశభక్తులు నేడు దేళ- 
లాలి (పగతులను జాచి నిరాళోవవాతులగు దుస్థితి ఆంధ్రుల కొక్కరికేదాపు 


శెనుగునాట కనిపించే తెనుగుదనము 43 


రించినది గాదు. That white cap is full of black lies-e} డాక్టర్‌ 
కట్టమంచి రామలింగా రెడ్డి ఆనాడు పలికిన పలుకు యీచాడు చేళ వ్యా వంగా 
అన్వయించుకోవలసి ఉన్నది. అయి తే మాత? ఆంధ్రుల కది ఒక ఊరటా? వీటిని 
కోల్పోయిన జాతి, పోటీలుపడే (ప్రపంచంలో నిలిచి మనలేదు. నేడు ధరలతో 
చాటు పెరిగినది అవినీతి ఒక్క నని అంశే అది స్వజాతిదూషణ మనిపించుకోదు. 
ఇది అభివృద్ధికి మార్గ మైన ఆత్మవిమర్శనం అవుతుంది. ''ఆంధ్రచేశవు మట్టి అది 
మాకు కనకంబు” అనిన గీతలయుక్క పరిశుద్ధ తత్త్వం మన భావనలలో 
లు ప్పమైపోయి, చివరకు చేశమంశే ఒట్టి మళ్లే అయినది. ఆ జాలగోపాలాన్ని 
ఉజ్టూతలూపించిన ఆనాటి ఆం|ధావేశం ఆవినై పోయింది. ఆవేకంతోభాటు 
ఆదర్శం లేని భూతల వానుల మైనాము. ఆం|ధాభిమానము సమ(గ జాతీయశా 
భావ విచ్చేదకమని, అంతర్జాతీయతకు శత్రువని తూలనాడ సాగినాము ; కానీ, 
జాతీయ'శే నేటి పపంచ రాజకీయాలకు ఆయువుపట్టని, కీలకమని తలిసిగూడ 
తెలియనట్లు నటించే ఉదారతా వేషధారులమై ఉన్నాము. గగన వివోరం 
చాలించి, భూసంచారం గావించిననేగాని, యీ సంకుల భావనమ్మర్షంలో నేడు 
ఏ జాతిగాని రెక్కొనలేదు. 


దుస్తులు - అలంకొరాదులు :-- ఆనాడు ఆంధ్రుడు, ఆ వల్నాటి కద్ద 
రుతో చేటంచు కట్టువంచ, మై వంచతో భారత దేశ సభలలో ఏరి వేసినట్లు కన 


బిడేవాడు. ఇప్పుడు ఆ వల్లెవాటు అంగవస్త్రాన్ని, నలమవోరాజు అంగ వస్త్రాన్ని వలె 
ఏ పావురమో ఎగరదన్నుకోని పోయింది. 


అరువుచెచ్చుకొన్న అమెరికాస్థ్యాకు, బిగువు గొట్టపు ప్యాంట్లతో చిన్న 
చెద్ద ఒకచే అయినారు, దర్భ్శనీయమైన ఆ అలంశారమును త్యజించి, ఒకే 
అచ్చులో బోసిన రూపాంతశాన్ని పొందినారు- యీ తరమువారు. పురుషాంతర 
వ్యశా రం అనవచ్చును గాని, మనది అనే పొడఅయినా లేకపోవుట ఏమంత 
మేలుకాదేమో! జపాను వారివలె (ప్రత్యేక మైన కార్యాలపట్టునె నా అలంక రణంలో 
ఆంధ్రత్వమును నిలుపుకొనుట అనంత భిన్నత్వంలో ఏకత్వమును సాధించుకొమ శు 
కాగలదేమో ! నెబ్లారివారికి దోవతిపోయి అరవల అడ్డకట్టు (దట్టి) ఫ్యాషన్‌ 

ba ఉడ్‌ (ఐల 

అయింది; నెజజాణల అభిరుచే చెబ్బదినిపోయింది, 


త్రీలుమాత్రం సభ్య్యతను గోల్పోవని చీర చవికలతో ఉన్నారు. “చీరే 
శృంగారమం|డుో అనిన సుమతి శతకపద్యం విదేశాలకు గూడ (పాకుతున్న 


44 మహతీ 


శారణమేమో యీ అభిమాన హేతువు! అందరు అధునాతన భారతీయ చారీ 
మణులకువలెనే మనచారీకీ, కచభారం కుచభారం కృత్సిమాలై నవి; అసలు 
పోయిన నకిలీరాజ్యాంగచా ఇది ! యువతీజనంలో కొందరు శాశ్ళీరం మొదలు 
కనడా వరకుగల వస్త్రాలంకారవిధానమును అనుకరించి, ఒక సంకర నాగర 
కతను సృష్టి స్తున్నారు. ఇది ఇంగ్లీషు శ్యాండులో త్యాగరాజు కీర్తన వాయించి 
నట్లుంటున్న ది. 
ఆ 
తిండిలో అరవల అలవాట్లు :_ఉ _త్తరాది పూరి, మైసూరు వారి పొకు 
* న 

ఎప్పుడో శెనుగు'వారివంటయిల్లు శేరి యుండినవిగాని, ఇవ్పుడు అరవల ఇడ్డి 
సాంచారురసం, కేరళుల కొళ్ళెరచమురు అవియల్‌ ెద్దఎత్తున దండయాగత 
చేసి, ఆవకాయను, గోంగూరను ఒక మూలకు శెట్టినవి, ఆవోరంలో మిగిలి ఉన్న 
ఆంధ్రత్వం ఇదే. 


ఆంధ్రభాష: ఆంధ్రఖావ. ఎదిగినది. విచేళపదాలను సొంతంచేనుకొశే 
[ప్రకిభ యీ భాషకు, వాటినన్నిటిని శుద్దంగా (వాయగలిగిన నేర్చు యీ లిపికి 
గలవు కాని, ఎయిర్‌ .చాంబరు మొదలగు అప[భంశాలను దూరనివ్వడం స్పోట 
కవు మచ్చలకు ముఖం మురిసిపోయినట్లుంటుంది. ఇవ్పుడు వత్రికలను శేడియోను 
ఒకే (ప్రాంతంవారు చేకిక్కి ంచుకొని, జీవంతో తొణిశే వివిధ (ప్రాంతీయ భావలను 
అనాగరకమని తోసివుచ్చుట సరస్వతీ'చేవికి దావురించిన మవోమారులలో ఒకటి. 
ఇడే అభ్యుదయం అభివృద్ధి కానేరదు. అన్య ప్రాంత భామ. అర్ధంగాక ఎగతాళి 
శేయడం 'మొరటుదనం. భామవ్యావవోరికమే గానీయండి, తప్పులు తడకగా 
న్పెలింగు తవ్పలతో అవశబ్ఞాలతో (వాయడమే ఫ్యామన్‌ అయిశకే ఆ జాతికి 
మోశముండలోదు. ఇంగ్లీషులో తప్పు న్పెలింగులున్న వా? చానిలో [గ్రాంథి 
కానికి గామ్యానికి అంత వ్యశ్యాన మున్నదా ? వారి క్షాంగ్‌ గూడ మనవారి 
శిష్ట వ్యావవోరికంకంశు వై స్టాయిలో లేదా? ఈ దుర్గుణం అరవలకున్న చా ? 
కన్నడులకున్నచా ? ఏ ఇతర ఛారతీయ భాషనై నా ఉన్నదా? అయితే ఈ 
'తెగులు తెనుగు ఓక్కడానిశే చుట్టుకోశచేల ? 


భావ. వివిధత్వ రామణీయకతకు ఒక దృష్టాంతంగా గోజాతి రమ్యతను 

పరికించండి : మనచదేశంలో రాష్ట్ర రాష్ట్రానికి జిల్లా జిలాకు ఆవులు ఎద్లులు 
ప్ర) రాజా అ రలు ద 

ఆకారంలో వర్ణంలో ఛేదించి, కొమ్మువాటంలో _ మలుగుల తీరులో - మూవు 

రాల పొంకంలో కన్నుల పండువుగా, ఎంత చూచినా చూవుకు వెగటులేకుండా 


శెనుగునాట కనిపించే తెనుగుదనము 45 


కనబడును. ఇక యూరవుదేశంలో అన్ని దేశాల వకువులు ఒకే మో_న్హరు బుంగ 
కొమ్ములతో _ చదరమైన 'వెన్నుతో - బట్టవచన్నెలతో సొంపులేక _కనుచాల 
కుండును. ఇశ్లే ఒశే (ప్రాంతీయ థామషానిరంకుళము వివిధ [పాంశాల భాషను 
నిర్జీవంగా చేయును. 


కవిత్వము నవ్యమాళ్లాల |ద్రొక్కినది ! నవ్యరీతులను శేపట్టినది | నిజమే! 
ఇది కాల స్వభావం, భాషా చరిత్రలో ఇట్టి కుదిలింవులు లెదరింవులు సంభవించు 
చునే ఉన్నవిగాని, కాల (ప్రచావాంలో కొట్టుకొనిపోకుండా నిలిచి సాగివస్తు 
న్నది = అధిక సంఖ్యాకులకు ఆమోదమైన భాజే! 


అభ్యుదయ కవిత్వము విప్ట వ కవిత్వము ఒక భాషాయానంలో అప్పు 
డప్పుడు కలిగే ఒడుదుడుకులే ! నిరాళోవవాతులు దేవుని, దయ్యాన్ని అందరిని 
అక్టీలంగా తిట్టడం అభివృద్దిని చేకూర్చడం కానేరదు. సముుద్దితో వర్తమాన 
స్థితిని వదలక భవిమ్యత్తులోనికి జాతిని నడిపించగలిగిన కవిత్వమే అవ్పటమైనది. 
(్ర్రిండా మీడా పడినా, శాలక్రమేణా. అంధ్రథాప ఒక విశిష్ట స్పష్టరూపాన్ని 
పొందగలదు. నేటిరూవం మన భాషావికానంలో ేకీచేరని స్థితి, 


వూర్వం ద్విపరకవిత్వం- చేశికవిత్వం నంటిచే నేటి గద్యకవిత్వం. సర్వజనా 
మోదకరమైన విలువలనులట్టి నిలువగలిగినదే నిగ్గయిన కవిత్వం. వదిశాలాల 
పాటు నిలువగలిగినదిగూడ ఆరే! 


ఆంధుల ఆవేశం:-_అంధ్రులకు ఆవేశానికి తగిన ఆచరణక క్రి తక్కువ. 
సోడాబుడ్డి కొట్టగానే బున్సని చల్లారిపోవునట్లు ఆంధ్రుని ఉత్సావోనికి ఆటు 
పోటులు ఎక్కువ. _ ఛాషావికాసానికి తగినట్లుగా నిలువగలిగిన కవిత్వం 
శెనుగున ఇంకా పుట్టలేదేమో అని అనిపిస్తున్నది. ఇది ఒక [పయోగస్టితి. 
(ఎక్సెరి మెంటల్‌ న్టేజ్‌) పొరుగున ఉండే తమిళులు, _ ఛాషారంగముక 
సాధించిన ప్రగతిని గమనించండి: ఎన్ని దినవ|త్రికలున్నవో అన్నీ లత సర్కు 
కేషన్‌ చాకొన్న వి. “కుముదం” అనే వారవత్రిక ఇంచుమించు |ప్రతి సంచికకు 
నాలుగు లక్షల (ప్రతులను అచ్చువేసి అమ్ముతున్నదం'ే; మననుకు చెచ్చుకోండి 
ఆరవల భాషాభథిమానము-పఠ నాన క్రి! అందగ శైల వన్నె చిన్నెల బొమ్మలు వేసినా 
(కవర్‌ గర్ల్సు) మన చారవ్మక్రికలన్నీ గలసి ఒక కుముచానికీ ఎంతో కీతగా 
నున్నవి. అసలు శెనుగువారి దంశా చేబదులు చదువు. యోగ్యమైన పున్హకము 


46 మహతి 


కొనే అలవాటు అంతగా లేనప్పుడు ప్యత్రిక శానబోశాడా. వీరాం[ధ్రుడు! ఒకే 
అక దినవ|ఓక ఊగంకా చేటంతా సర్కు లేట్‌ అవుతుంది. మనవారికి వారలు 


గూడ, అవకాయవలెనే ఎంత పాతబడికే అంత మేలై నట్టున్న ది. 


నినిమాలు-నాటకాలు :-_ఇన్భుడు శెనుగురనం బొొత్తుగా డకనువించ 
కుండా పోయింది- నాటక సినిమా రంగాలలోనచే. (గామీణులను ఇంపుతో సొక్కిం 
చిన యక్షగాన రూవమైన వీధిభాగవశము, పామరవండిత జనరంజక మైన తోలు 
లొమ్మలాట ('లెగర్‌ టాకీస్‌ అందామా?) పరుగె_క్తిపోయి గువాలలో చాగు 
కొన్న వి. మవారాష్ట్రులు,““తమాషాిఅనే యిట్టి నాట్యవిధానాన్ని, తమ వెద్దలు 
సం|క్రమింవశేసిన కాణాచిగా శాపాడుకొనుచున్నారు. జంగం కథలు బుజ్జకథ 
లనే నామాంతరంతో రాజకీయాలకు పనికివస్తున్న వి. ఆనాడు ఆం(ధ్రనాటకరంగం 
రశిణా పథమంతటిలో. నటన కశావై దుష్యంచేత అగ్రగణ్యంగా ఉండినది. 
బళ్ళారి రాఘవ, నెల్లూరు నాగరాజరావు, కందాడై. (గ్రీనివానన్‌ (దొరసామ 
య్యంగార్‌) డి. ఏ. సుబ్బరావు, వర్వత రెడ్డి రామచంద్ర రెడ్డి, యడవల్లి 
నూర్య నారాయణ మొదలగు మవోనటులు, ఆం(ధ్రనాటక వియ త్రలాన్ని వెలి 
గించిన ఉజ్జ్వలశారలు. ఇప్పుడు నాటక (ప్రయోగాలశే కరువై నది. ఉన్నా 
సంగీతం గాడిగ గాంధర్వ మైనది. పద్యంలో మూడుమాటలుచెప్పి మువైెమూర 
సంగీతం, కొండవీడుచేంతాడువళె లాగిలాగి విను౫_త్రిస్తున్నారు. ఎవరు పాడినా 
ఒశేరాగం ఒశేస్థాయి ఒశేమూర్భన ! కర్లకఠలోర తే (కోతలకు కళ్ళామృతశము. 


ఇక, సినిమారంగం నాఓకరంగాన్ని చెడగొట్టి శానూ చెడి, విదేశ అను 
కరణాలై న బొంజాయి ఫిలిములకు నిర్జీవ |వతిలింజాలై తెనుగుతనాన్ని ఆ 
వాతావరణాన్ని, అచ్చవు (గామీణతను నిర్వాసమంపినవి. ఫిలిములకు డబ్బు 
రావచ్చు - శారలు మెరయవచ్చు శాని, తెనుగు వెండితెర నత్తుణెర అయినది. 
వూర్వం ఉండిన ఏకొద్దిఆంధ్రత్వం కూడా మలమలమాడిపోయినది. గుట్టం - అశ్వం 
= గుళ్వమన్నట్లు, పర దేశ వరశాష్ట్ర సథ్యతలను పిసికి ముద్ద చేసినట్టు ఒక గసా 
భానస్థితి ఏర్పడి ఉన్నది. సత్యజిత్‌ రాయి, వనకుదురు శాంతారాం (శెనుగు 
వాడా?) సృష్టులను కల్పించ లేక పోవచ్చుగాని, వ్యడిత్వెంగల ఆంధ్రులు వికారఫు 
చేర్ణతో. చిశాలనిర్మించి, పామరజన రంజశానికిగా శాసులకుగా, కళను 
బలిళెట్టి నారు. మవోళ శక్తివంత మైన యీ |వచారకి సాధనం అరచదువు ఆంధధ్రు 
లను చాలామందిని చెడగ్‌"ట్టుచున్నద చేవారు చాలమందిగలరు. ఇక వీటి సంగీతం- 


తెనుగునాట కనిపించే తెనుగుదనము 47 


అనంతకోటి కంకాలకు ఒకే గొంశై_ సంగీతలజ్మిని కొరత వేసినది. ఇవి ఆదర్శ 
పాయమైన ఆనందాన్ని గూళ్చే చెవ్పుడో ! 

స్థానిశ దురభిమానం :-అంధ్రులకు అవగుణమో అరిష్ట మో అనదగినది 
స్థానిక దురభిమానం! ళ్ళ చెన్నారు ప్రాశెప్ట నళ్మారుల వారు వద్దు, నాగార్జున 
సాగర్‌ కావాలంటారు; గోచావరి చారు ఇది వద్దు రామపాద సాగరం గావా 
లంటారు; ఇక నెల్లూరువారు ఇవి రెండూ వర్గు సోమళిల కావాలంటారు. దీని 
వల్ల అది ఇదీ ఆన్నీ ఊడ్చుకొసి పోతున్నవి. ఇక తమిళులు చూడండి- అది 
కావాల ఇదీ కావాల అని ఆందరూ ఐక్యకంఠంగా అలికి, అన్నీ సాధించుకొంటు 
న్నారు. రీనికి తోడుమాటసాగిన అధికారులు అరవలకు గుట్టుగా వనులు నరిజేసి 
ెట్టుతున్నారు. కాబట్టి తమిళులు అన్ని వరిశ్రమలు అన్ని (పాజస్టులు దక్కించు 
కొని తాగువడుతున్నారు. ఇక తెనుగువారు ఐక్యత లేకుండా అన్నీ చెడగొట్టు 
కొనుచున్నారు. ఆంధ్రులు ఆవేశమూర్తులేగాని కార్యకూరులు గారు. ఆంగ్రి 
అన్న వూర్ణ ! నిజమే_మానవునికి అన్న మొక్క శేగాదు జీవిశావసర వస్తువు 


భాషావపయుక్త రాష్ట్ర సాధన:-_ ఆంధ్రుల చర్మితలో అన్నిటి కంచు 
విషాదక రాంక ము_యీమధ్య విలయశాండవంచేసిన భాతృవాంత కోద్యమము! 
ముక్కోటి ఆంధ్రులు ఒకవంచన కుదుట వడాలని ముక్తకంఠంతో అరవై. 
పండ్లుగా ఆందోళనశేసినాము. భాషా రాషస్ట్రోద్యమానికి ధ్వజారోవాణం గావించి 
నాము. ఈవాచాన్ని భారత దేశానికంతా నేర్చినాము. ఆం|ధవగరి అని పేర్గాం 
చిన ఓరుగంటిసా[మాజ్య ధవళా తవ|త్ర ఛాయల క్రింద శాంతిసౌ భాగ్యా లనుభవించి 
600 పండ్ల తర్వాత, మరల యీనాడు వాలుగుకోట్ల ఆం్మధ్రులందరము ఒక 
రాష్ట్రంగా ఒక (డభుత్వం క్రింద ఏర్పడినాము పొట్టి శ్రీరాములుబోటి ఆత్మ 
బలిదాతల అకళంక వవిత్రర క్షం యీఐక్యతను పునీతం చేసినది. ఈభాషారాష్ట్ర 
విభజన సంకుచిత భావమని, భాగత సమైక్యతకు భంగమని మృషో జాతీయ 
వాదులు శేకలిడినా, ఇది మానవ (పవృ తిని భాషాభిమానము అశభేద్య అదృశ్య 
బంధమని ఇప్పుడు కేళచేళశాలు చాటుచున్నవి. ఐర్లండు స్మాట్‌ల్యాండు, 
వేల్పు తమతను కెల్‌టిక్‌ భాషలను పువరుద్ధరిం చుకొనినవి. మతముకంళే భాషే 
గట్టిదనీ బంగ్లా లేళ స్వాతం త్యసమగం చాటింది 


తెలంగాణాలో ర క్రబుతువు ; శాని, హైదరాజబాదునగర వీధులలో 
యీమధ్య ఆం|ధ్రసోదరులు స్వజన రక్తంతో వసంతమాడిన చారుణ వై శాచిక 


48 మహిెలతి 


దృశ్యం, ఆడవారి వరువును గోడల మీదికి ఎక్కించిన అనాగరకబుద్దితోడి, 
ఆంధ్రుని ద్వేషించి అన్యుల కౌగలించుకొనిన విపరీత ప్రవృత్తి = ఆంధ్రుల కేకాదు 
మావవజాతి వినీతనథ్యత శే మాయని కళంకము. 


దుష్ట్ర రాజకీయ శక్తులు కానీయండి ఆం|ధేతరుల లాభా చేశ కానీయండి 
శెలంగాణా వేర్చాటు పోరాటంవర్ణి [పపంచంలో ఆంధ్రజాతి కీ_రి దూషితమై 
నది. ఈచ్వేపానలం ఇంతటితో చల్లారిపోవుట భావిసంతలి అదృష్టం. ఆ అ|క్రోశళం 
వల్బ చావుకొన్నది ఏమీలేదు - మిగిలినదంతా అవకీ ర్తి యే. 


ఈ దురంశాన్ని కణికంగా, శేలిపాయ్యే తొలకరి మబ్బుగా విన్మరించి, 
ఆంధ్రగౌరవమును మరల నిల జెట్టుకొందుముగాక ! 


తెలుగువారి భక్తిప్రపత్తులు- 
తాత్తిపక చింతన 


శ్రీ గూడ నుందరరామయ్య 


“మవాలి' ని (మోగించిన నారదమవార్షి భ క్రినూశ్రాలు, విష్ణుపురాణము, 
భాగవతపురాణము, వైస్ణవ ఆగమాలు, ఆశ్వారుల భ క్రిగేయాలు, (స్థాన 
త్రయంలో ఉపాసన కాండను శెలిచేళాగాలు భ క్తిసాహిశ్యానికి నిధులు. భక్తి 
లేకుండా భగవంతుని పొందటం అసంభవమని మత |త్రయక ర్రల్లో | క్రీగామానుజుల 
'వారు, మాధ్వాచార్యులు చెప్పినారు. జగద్గురువులు అవరో జానుభూలివ ల్ల 
మోతకం అభిస్తుందనినారు. ఆత్మని వేదన, ఆత్మార్పణ, కింకరత్వము, కించిత్వము, 
భక్హ్యా'వేళము, చాసచాసీత్వము, ఆధార-ఆ ధేయత్వము. - వీటిని వైష్ణవ భక్తి 
సంప్రదాయము గుర్తించింది. రౌదభ క్తి దీనికి భిన్నంగా ఉంటుంది. శరీరాన్ని 
హింసించడంవల్లి అత్మ ఈశ్వరార్పితమవుతుందని వీరశైవులు నమ్మిరి. వీరశై 
వంలో భక్తి మరోరూచేణ ఆచరింపబడుతుంది. (స్థాన త్రయంలోని ఉపాసన 
కాండ క్రవణమనననిధిధ్యాసాదులను భక్తికి (పథమసోపానంగా చెబుతుంది. 
ఈ ఉపాసనా కాండను అధారంగా (శ్రీ వైప్ణ్థవము, పాంచరాగ్రము, విశిష్టా 
డ్వ్వైతము సత్వగుణ [ప్రధానమైక భక్తిని (ప్రతిపాదించినాయి. ఇక్కడ క్యేయం 
ఒక్కంశే శాని మాళ్గాలు వేరు. సాయుశ్యానికీ, సామీప్యానికీ, సారూప్యానికీ 
వై.ప్ణవభక్తులు తవాతవాలాడినాగు. వై_వల్యానినై శై_వులు చిందులు తొక్కి నారు. 
భజన నామసంకీ ర్హనము, చాన్యము, స్తుతి, నేవ, సఖ్యత్వము, వందనము, 
(_(నీమానురాగాలు-ఇత్యాదులను భ క్తిన్వరూపాలుగా సంప్రదాయము గుర్తిం 
చింది. మానవుడు తన మనో చౌర్భల్య (చేత అంధీభూతుడై తనవాదయ కువా 
రంలో నుంచి మొరవెట్టుకొన్నవుడు మనకు శెలియని కృపాభయ వా_న్లము 
మనకు శెలియకుండాశే రజిస్తుందనీ విశ్వాసం ఉండాలి. ఆ నమ్మకంతోగే 
భక్తుడు జీవయాత్ర చేస్తాడు. ఆలాంటి కృపాభయ వా స్తం అడై ్వ్రతంలో ఖండింప 


50 మహతి 


బడింది. నిర్గుణ, నిరాకార, నిరంజన, నిరవయ |బ్రవ్మాను మానవుడు శరణు 
వేడడు అప్ఫాకృత దివ్య దేవా ఛారియగు వరమాత్శను సాశారంగానూ, సగుణం 
గానూ చిక్సించుకొని తనగోడు వింటాడనే ఆశతో పచేవచే విన్నవించుకొంటాడు. 
నత్యం శివం సుందరం భగవంతుని మూర్తులుగా ఊహిప్తాడు. ఆ రూపాన్ని 
దర్శించాలనీ, ఆయన స్యేమకు పాత్ఫుడు కావాలనీ, ఆయన కృపారనం తననై 
చిలకాలనీ, ఆయన పాన్ని ధ్యం పొందాలనీ ఆరాట వడుకాడు. 


శాల|వవావాంలో [ప్రాచీనమైన ఈ భక్తి అనేక రూపాలను సంతరించు 
కొన్నది, స్వాతం|త్ర్య యుగోదయం మన సమీతా ఊే(త్రము. 


(1) నంవచాయథ క్రి : ఆంధ్ర దేశంలో ద్రబలంగా ఉన్న మతోద్యమా 
లను, (ప్రజలుచూచే భక్తి ప్రవత్తులనూ నాలుగు రకాలుగా విభజించవచ్చు. 
(1) సంఘంలో గొవ్పచారూ, విద్యాధికులూ, |శేమ్లులు, సంస్కారము కలవారు 
ఆచరించే వద్దతి. వీరు వూ,ర్తిగా సంప్రదాయ వద్దతులను తు,చ. తప్పకుండా 
ఆచరించరు. శాని సంప్రదాయాన్ని అనుసరిస్తున్నామచే నమ్మకం వీరిలో 
దృఢంగా ఉంటుంది. భగవద్గీత పారాయణ, సుందరకాండ పారాయణ, వురాణ 
కాలకేవణ, (వ్రతాచరణ, (అనగా సత్యనారాయణ (వశము, గౌరీనోము 
(వతము, ధనుర్మాన |వ్రతదీక ఇశ్యాదులు) శాంతి కోరలు, (జాతకర్శ, నక్షత్ర 
జవము, చాల గ్రవాశాంతి, నవగ్రవోరాధన వూజలు) [మొక్కు బడులు, (తిరువతి 
ర్రీజేంకశేశ్వర స్వామివారికి, అన్నవరం సత్యనారాయణ స్వామివారికి, 
సింహాచలం నృసింవాస్వామి వారికి) అంజనేయ ఉపానన, (శ్రీచక్ర ఉపాసన, 
సమారాధనలు (కాశీకిపోయివచ్చి. తిరునతికి పోయివచ్చి, Ur పోయివచ్చి, 
శ్రీరంగంపోయివచ్చి, రామేశ్వరం పోయివచ్చి)-_ మొదలగు కర్మకాండ ద్వారా 
సంప్రదాయాన్ని వీడీవీడకుండా, అమరా వికేపములవలె వీరు సాధన చేస్తారు. 
వీరి కర్భ వెనుక మీమాంసకులు ద్రతిపాదించిన త త్త్యమున్నది. మీమాంసకులు 
కర్ణద్యారా మోతాన్ని (స్వర్గము లేక శాశ్వతానందాన్ని ) పొందవచ్చన్నారు, 
క్రై_మిని, శబరుడు, కుమారిలుడు, |ప్రాభాకరుడు ఈవిధమైన కర్ణ వాచాన్ని (ప్రా 
చీన కాలంలో శంకరుని [అవ్మావా దానికి పోటీగా లోధించినారు. శాని ఇక్కడ 
మనం ఒక ముఖ్యమైన విషయాన్ని |గ్రహించవలె. ఈవిధమైన కర్మను భక్తిగా 
మార్చివేసిరి. కారణాలు అనేకం ఉన్నాయి. ఈకర్శను ఆచరించేవారికి (ప్రాచీన 
సంవదాయమందు నమ్మకమున్న కే కానిదాని లోతులకు తెలిసికొనే సామర్థ్యము 


శెలుగువారి భక్తి ప్రవత్తులు - తాత్త్విక చింతన కీ 


వీరికి లేదు. జైమిని మీమాంస న్ఫ్మూశ్రాలను కాని, కుమారిలుని తంతచార్తిక, 
శ్ఞోకవా ర్తి కాలనుకాని, శబర భాష్యాన్ని కాని వీరు అర్థంచేనుకో లేరు. కనుక కర్మ 
వృధానంగా సాధనలోధించే గురువులే వీరికి శరణ్యము. అంతేగాక మశాధిపశులు, 
వీశాధిపతులనుండి కూడా వీరు నిత్యనైమి త్రిక శామ్యకర్శల స్వరూపాన్ని 
శెఠిసికొన్న వారై వాటిని ఆచరిస్తారు. 

స్మార్తులు, మాధ్వ (ావ్మాణులు, శృంగేరీ, శామకోటి పీశాధివతులనను 
సరించేవారు ఇలాంటి సాధన చ్వారా మోజాన్ని పొందటానికై యత్ని స్తారు, 

(2) నూతన సమాజ సాధనభ క్తి (Recently found cult) 

(ఆ) “కామకృష్ణ మిషన్‌” శ్రీరామకృష్ణ _వరమవాంనను ఆశాధ్య 
దైవంగా ఎన్నుకొని "రామకృష్ణ మిషన్‌ ' లేక 'రామకృ్ళమ్ల్థ మఠముల స్థావనలో 
హిందూమతము మరొక నూతనమైన మలువును సంతరించుకొన్న ది. వివేకానందుని 
చేత ఇది దిగంతాలకు వ్యాప్తి చేయబడినది. మృచానులో మెలావూరు, చికాగో, 
న్యూఢిల్లీ ఈ “మిషన్‌ కు శేం డాలు, (ప్రాశీన సంవదాయాన్ని అన్వయం 
శేయడం తమ ధ్యేయంగా వీరు భావించినారు. మన ఆలధ్ధడేశంలో వై జాగ్‌, 
గుంటూరు, రాజమండి, హైద రాజాదు నగశాల్లో వీరి 'మిషన్‌'లు (ఆ[కమాలు) 
ఉన్నాయి. రామకృష్ణ పరమవాంస పటమును పెట్టి భజనచేస్తారు. మాత సట 
మును కూడా వెట్టి వూజిప్తారు. ముఖ్యంగా ఎర్రటి వూలతో వూజిస్తారు. 
అనేక గృంభాలను తెలుగులోనూ, హిందీలోనూ, ఇంగ్లీ షులోనూ వృచురించి 
నారు. అదై్యత గృంఛాలను ఎక్కువగా వీరు పృచురించినారు. 

(e) దివ్యజ్ఞాన సమాజం = (Theosophical lodge) ఈక్వర 
స్వభావము దాని వృక్సియలుఎవీటిని గురించిన పత్యేక మైన అంతరద్భృష్టి కలదని 
చెప్పుకొను చార్శనిక, మత చింతనను దివ్యజ్ఞానమనిరి. పౌచ్‌ .యన్‌, ఆల్మాట్‌, 
పౌచ్‌ .పి, ల్ల 'వాట్స్కీ, ఆయన సతీమణి, తదితరులు 1875 లో అమెరికాలో ఈ 
సమాజమును స్థాపించిరి. అనిలినెంట్‌ ఈ సమాజానికి అధ్యకురాలుగ నుండెను. 
సర్వమానవ సౌదర్య శేంచ్భాలను స్థాపించటమూ, దర్శనళ్యాన్ర్ర, మత తార 
శమ్యానుశీలనను అభివృద్ది ేయుట, ప్ఫాణద్భవ్యముల రవాస్యళక్కు లను గురిం 
చిన వరిశీలన చేయుట, ఈ నమాజముచారి ముఖ్య లక్షుములు. టిజెట్‌లోని 
సిద్దులద్వారా ఈ రవాన్యసిరద్ధాంతము వీరికి సంక్కమించినది. వునర్జన్మయందు 
వీరికి వూ _ర్రినమ్మళమున్న ది. విశాఖవట్టణంలోనూ, గుంటూరులోనూ, శాకినాడ 
లోనూ వీరి వమాజాలున్నాయి. 


52 మహితీ 


(3) బృవ్మాసమాజము : ఛామమోవాన్‌ రాయలు 1828 వ నంవత్సర 
మున ఏశేశ్వరోపాసన మందిరముగా, సర్వతోముఖ మానవ పృగతి సాధనముగా 
బ్రవ్మానమాజమును స్థాపించినాడు. అన్యమత ర్వేషము పనికి రాదన్నాడు. 
త్యాగము, వినయము, భ క్కి ద్వారా భగవంతుని పితృశ్వాన్ని గు_ర్తించవలె. 
మానవ సౌభ్యాత్సమును అనుభూత 'మొనరించుకొనవలె. దురాచారములను, 
మూఢథాచారములను పారద్భోలుటశై బయలుదేరిన ఈ ఉద్యమం, మనదేశంలో 
విద్యావి స్మృతి చెందిన కారణంగా, అంతరించింది. శాకినాడలోనూ, విజయ 
'వాడలోనూ దీని ఛాయలు కనిపిస్తాయి. సకీసవాగమనమును నిర్మూలించుట, 
కాల్యవి వావాములను రద్దుచేయుట, వితంతు వివావోలను సంధుంలో వృవేళ 
చెట్టుట - ఈ ఉద్యమం లజ్యూలు. 

(ఈ) ఆర్యనమాజము :... దయానంద నరన్వతి 1875 అక్టోబర్‌లో 
లొంజాయిలో ఆర్యనమాజాన్ని స్థాపించినాడు. చాన్ని “పండిత గోవచేవ్‌” 
అభివృద్ధిచేయ యత్నించినాడు. వడ్డర్శ నాలను శెలుగులో వ్యాసి బవుగ్భంథ 
కర్తగా వాసీకెక్కినాడు. వీరి సిద్ధాంతము : ఈశ్వరుడు ఒక్కడే. పృతీకరూప 
మున శాక మానసికముగ నే ఈశ్వరుని ఆరాధింవవలె. వేదాలు అపౌరుమే 
యాలు. అవి ఈశ్వరప్యోక్తాలు. జన్మపరంపరను, కర్భను వేదాలు అంగీకరి 
స్తాయి. జననమరణ చక్క్ళబంథమునుండి విముక్తియే మోకము. హిందూమత 
పునరుద్ధరణ, గోనంరతణేద్యమము, అన్యమత ఖండన, వీరి ముఖ్యలత్యములు, 


(ఉ) బృవ్మాంగారీ మఠము, కూచివూడి యతగాన సంవృదాయం, 
చై). స్తవ సంస్థలు ఇవికూడా మన అరదేళంలో కొల్బలుగా కనిపిస్తాయి. సాధా 
రణంగా వృలిగ్యామంలోనూ బృవ్మాంగారిమశాలు కనిపిస్తాయి. అలాగే క్రై న్హవ 
దేవాలయాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ దైనందిన జీవితం మతం మీద 
ఆధారపడి ఉంటుంది. గుంటూరు నగరంలో “రైట్‌ రెవరెండు ఇగ్నేషియన్‌” 
గారు “అలగాజనాన్ని ' ఉద్దరించడానికై క్రై) న్మవ మశాన్ని వ్యచారంశేయటం 


సంతోషకర మైనపని. పమత మైనా ఆనోద్ధరణతో బయలుదేరుతుంది. కాని ఆది 
ఎంతవరకు విజయాన్ని సాధించింది అనేది వృజలకు ముఖ్యము. 


(8) ఇటీవలి మతోద్యమాలు ః— భగవంతుని లక్షణాలను మానవుడికి 
అంటక ట్టడం ఈ రోజుల్లో ఫౌొషను. ‘Deification of the Man is the 
fashion of the day’ తత్ఫలితంగా మనం అనేకమంది ‘Deified Men’ 


శేలుగువారీ భక్తి వ్రవత్తులు - కార్త్విక చింతన కక 


(ళగవచాంశులను) చూస్తాము. వీరిలో కొందరు తాము భగవంతుని చూచినా 
మనీ, కొందరు భగవంతునితో మాట్లాడినామనీ, మరికొందరు తాము భగవంకువి 
దూతలమనీ అంటారు. తమ మాటలవై సామాన్య వృళానీకానికి నమ్మకం 
కుదరడానినై అసామాన్యమైన అద్భుత చర్యలను వృదర్శిస్తారు. ఈవృదర్శ్భనలతో 
వీరికి పావగాండా లభిస్తుంది. మతోన్మాదులు, ఛావావేళపరులు, ధనికులు, 
అర్హులు - అంశా వీరి చుట్టూ చేరుతారు అద్భుతవిషయాలకు వృచారం చేయ 
డానికి వీరు సంచేహించరు. సంఘంలో తమకున్న పలుకుబడి చ్వారా వీరు ఈ 
ఉద్యమాన్ని వృచారం చేస్తారు. తామర తంపరలుగా ఈ విషయానికి విలువ 
"వెరుగుతుంది. విలువ వెరిగినదేదీ కూడా విరివిగా దొరకదు. అందుకని ఆసలు 
విషయాన్ని (M౪5౭1) గా ఉంచుతారు, ఆసక్తి “వెరగినకొద్ది ఆరాటము, 
ఆరాటం "ెరిగినకొద్ది అభిమానం “వెరుగుతుంది, అభిమానం రకరశాలుగా అభి 
వృద్ది చెందుతుంది. చాన్ని అనేక రూపాల్లో వ్యకృం చేస్తారు. అలా తమ 
ఆవేశాన్ని భ క్రిరూవంలో 'వెల్ల డిచేసినామని సంతోషిస్తారు. 

మానవునికి చై వత్వాన్ని ఆపాదించినంత మాశ్యాన భక్తుల “ఈగో? 
(Eso) నంతోషించదు. కనుక చారు “భ క్తులనే' బిరుదాన్ని తగిలించుకొంటారు. 
సత్యసాయిబాబా భక్తు లుగా కొందరూ, మాతళకులుగా కొందరూ, వారనాధ 
కారా భక్కులుగా కొందరూ తయారవుతారు. వీరు సమ్మిన “స్వామివారికి” 
వూజామందిరాలు కట్టిస్తారు. భజనలు ఏర్పాటు చేస్తారు. గృంథాలు వ్యాస్తారు. 
గంథముద్భణకు దృవ్యనవాయం చేస్తారు. ఉవన్యాసాలు చెప్పిస్తారు. కథలు 
గేయాలు వాసి స్వామి తత్త్వాన్ని పృచారంలోకి తెస్తారు. మెళ్ళో స్వామి 
లేక అమ్మ భొమ్మ ఉంటుంది. ఉన్మాదులవలె స్వామి “కల్‌” ను పృచారంచేసి 
అందులో (కొందరు) తమ స్వార్థాన్ని చూస్తారు. దైవత్వం ఆపాగింవలడినవారు 
మన ఆంధ్భచేళంలో చాలా మంది ఉన్నాగు. (ఆతి పృసిద్ధుతై నవారిని గురించి 
మాత్సమే శెలిసికొందాము. మెవార్‌ ఖాతాను, అనతార పురుషుడన్నారు. 
అవిద్యా శామకర్శలతో అఆంధీభూతులై నవారిని మేల్కొలువటానికి తాను వచ్చా 
నన్నాడు, _ముమ్మడివరంలో “శాలయోగి'ని శుకమవార్షి అంశమన్నారు, 
శాకినాడలో “పాము ను సుబ్బవ్మాణ్యం అవతారమన్నారు. ఓంళారస్వామిని 
సర్వమత సమదర్శిని అన్నారు. జిల్లేళ్ళమూడిలో “అమ్మను' రాజరాజేశ్వరి 
అవశారమన్నారు, తోట్లవల్లూరులో “చిన్నమి వలుకులు శాంతిదూత పలుకు 
అన్నారు, ఇలా వీరినిగురించి చెప్పటానికి సలంచాలదు. 


54 మహారీ 


వీరు శాక మవార్షి మహేష్‌ యోగిథక్తులు కూడా ఉన్నారు, Instant 
¢3, Transcendental థక్తి వీరి బోధనలు, వీరి శేంచ్భాలను విశాఖలో 
కూడ చూడగలము. 

మధుర భక్తికి బెంగాల్‌. వైప్షవ సంవదాయము చాసిగాంచినది. శ్రీకృష్ణ 
చై_తన్య మవార్షి అంచింత్యా ఖేదాశేద వాదాన్ని వ్యచారం చేసినాడు. కాల 
క్ళమేణ అది “భక్తి వేదాంతంగా' మారి భక్తి వేదాంత స్వాములవారి చ్వారా 
ఖండాంతరాల్లో కూడా వ్యా ప్తి చెందింది. శ్రీకృష్ణుని లీలలను, తరంగాల చ్వారా 
పృచారం చేసారు “వాశేకృష్ణ వాశేశామ' అంటూ గొంతు పగిలేలాగా అరుస్తూ 
భక్తి మాధుర్యంతో ఒళ్లు తెలియకుండా చిందులు తొక్కు_శారు, 


వైన చెప్పినవారు ఒక తెగవారు. వారుకాక శేవలం త త్త్య వృచారం 
శేనేవారు కూడా ఉన్నారు. స్వామి చిన్మయానంద ‘Mission’, 7డీయ మర్‌, 
రామకోటి వ్యానేచారు, మస్తాన్‌ వుష్ఫూకు మొక్కు బడులిచ్చేచారు - ఇలా 
రకరకాల ఉద్యమాలు బయలు జేరి వృజలను “1౧812౧౯ భక్తులుగా చేసినాయి. 
శవానందుడు స్తాపించిన ‘Divine life society’ కూడా ఈ కేవకు చెందినదే. 

4, జానసదుల్లో భ క్రి = సాంవృదాయవు మత పృక్సియల్లో వీరికి 
వ్యవేశము చాలా తక్కువగా ఉంటుంది, శ్ర్ర3లవు తిరుణాల, భద్యాచలం 
తిరునాళ, సింవోచలం తిరునాళ, పొలేరమ్మ జాతర, అంకమ్మజాతర=ఇ త్యాదుల్లో 
వీరి ఆవేశాన్ని మనం చూడవచ్చు. జాతర్లు, తిరుణాలలు చారి ముఖ్యాళయాలు. 
ఆవేశంతోకూడిన థ క్రిని వృదర్శిస్తారు. కోటప్పకొండ తిరుణాళ్ళలో పృదర్శింపని 
కళ అంటూ ఉండదు. “డాన్సులు, నొట'కాలు, భజనలు, కోలాటాలు, ఎద్దుల 
పంచెములు, ఉపవాసాలు, సమారాధనలు, ఒక్కమాటలో చెవ్పవలెనంళే 
“అన్నీ' ఉంటాయి, వ్యవసాయపు కూలీలు, పారిశ్ళామిక కూలీలు, వట్టణాల్లో 
ఉండే కూలీలు, రై లుకూలీలు, వీరందరూ ఇలాంటి భక్తిలో అసక్తిని చూవు 
శారు. వీరి ఆశయాలు వేరు, వీరి ఆలోచనలు వేరు, వీరి వైఖరి వేరు. అందుకని 
వీర పద్ధతికూడా వేరుగానే ఉంటుంది. 


భారతీయ చింతనా మవాతిని మోగించిన మవానీయులు మన ఆంధ్ర 
'చేశంలో అనేకులున్నారు. చారు శ్వార్త్విక చింతనశై_ చేసిన కృషి మరువరానిది, 
వీరికృషిని మూడువిధాలుగా విభజించవచ్చును. (1) ఆంతశ్వాకీయ ఖ్యాతిని, 
గాంచిన ఆంధ్భతా_త్ల్వీకులు కొందరు. (2) సంస్కృతంలో ప్యాచీన గంథాలకు 


శెలుగువారి భక్తి వవత్తులు - కాత్త్విక చింతన 55 


స్వంతంగా వ్యాఖ్యానాలు శాని, టికలుశాని వ్యాసిన వారు కొందరు. (8) తెలు 
గులో దర్శన శ్యాన్హ్ర గృంథాలను వ్యాసినవారు, సంస్కృత గృంథాలను తెలుగు 
లోకి తర్జుమా చేసినవారు కొందరు. ఆంగ్లంలో ఉన్న దర్శన గ్రంథాలను అనువ 
దెంచినవారు కొందరు. వీరు త_శ్వ్వశ్మాన్ర్ర సాహిశ్యావికి చేసిన చేవను గురించి 
వరిశీలిద్దాము. 

నశ్వేవల్లి రాఛాకృస్ణ పండితుడు, శీ వి. టి. రాజు, శ్రీ కె. సచ్చిదానంద 
మభూర్తి-వీరు మువ్వురు విశ్వవిభ్యాశిగాంచిన ఆంధ్భదార్భ్శనికులు. రాఛాకృష్ణుని 
రచనలన్నీ ఆధునిక వృపంచ సమస్యల పరిష్మారమునకై వినియోగింపబడినవి. 
పాచ్యవృతీచ్య భూఖండములలో ఉదారచార్భనిక దృకృథములు వెలసిన 
చోట్ల ఈతని భావములు అంగీకృతములు. ఆధునిక చార్శనికశ్యాన్త చరిత్సయందు 
ఇతనికి కల స్థానము నిరువమానము. శ్రీ పీ. టి, రాజుగారు లండన్‌లో కింగ్సు 
కాలేజీలో దర్శనాచార్యులుగా వనిచేనిరి. గ్రీకులు, కై) _స్తవులు, హిందువులు- 
మానవుని ఏ విధంగా చిత్సించినది వీరు తెలిపినారు. ఇండియన్‌ ఫిలాసఫీని వీకు 
పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో బోధించి. 

శ్రీ సచ్చిచానంద మూర్తిగారు బహుముఖ వృజ్ఞాశీలురు. వీరిలో చాగ్భ 
నిక గాంథీర్యము _ వ్యక్తి గాంభీర్యం ఒక దానితో మరొకటి పోటీ పడుతాయి. 
“కీజన్‌ అండ్‌ రివలేవన్‌' అనే గృంథము అృదై్వ్రతంలో వీరికి గల పొండి శ్యానికి 
నిదర్శనము. “ఇండియన్‌ స్పిరిట్‌” వీరి విమర్శనాత్మక దృష్టికి నిదర్శనము, 

ఆంధ్భులకు సాహిత్యంలోనే కాక దర్శనళాస్రంలో కూడా అపార 
పౌండిత్యమున్నదని నికూపించడానిశై వై వారిని ఉదావారించినాము. సంప్క 
చాయ బద్దమగు చార్భ్శనిక చింతన అవిచ్చిన్నముగా నుండుటథై కొందరు 
అంధులు సంస్కృతంలో దళ్శన గ్భంఛాలు వ్యాసిరి. అడ్ర్వైతమశాన్ని అనుసరించి 
కొందరూ, జౌర్దాన్ని అనుశరించి కొందరూ సంస్కృతంలో చ్యాటం ముదా 
వవాం. క్రీ ఆర్‌. లింగన సోమయాజులుగారు పంచడకశిని, ఉపనిషత్తులకు 
వ్యాఖ్యను నంస్క్భృతంలో చ్చాసిరి. క్రీ కొండూరు సోమేేఖరళా స్ట్రీగారు 
మహాయాన '"జౌర్ధమశళాఖ దర్శనా చార్యుడగు చాగార్జుమని మాధ్యమిక 
కారీకను సంస్కృతంలో వ్యాసిరి. 


స్వాతంత్యా్యనంతరము దర్శన శా న్ర్రంలో అవిరామంగా కృషిజరిగిందని 
శెప్ఫవచ్చు. అనేకమంది ప్యాచీనగ్భంఛాలను తెలుగులోకి అనునదించీ, స్వతంత్ర 


56 మహతి 


రచనలుశేసీ, ఆంగ్ల గృంఛాలను అనువదించీ, సంపృదాయబద్దమని తా ర్తి క 
చింతనను వటిష్టముశేసిరి. అందులో అతిముఖ్యులను మాత్భమే చూచ్దాము. 
సర్వశ్రీ) చేరి నూర్యనారాయణ శాస్త్రిగారు పతంజలి యోగ ఛాష్యాన్ని తెలుగు 
లోకి అనువదించి యోగాన్ని పునరుద్దరించిరి, జమ్మలమడగ మాధవరాయకళర్శ 
గారు తంతృశ్నాన్ర్రంవై. వ్రాసి తంశ్యాన్ని సంస్కరించిరి. స్వామి చిరంతా 
నందస్వామి వివేశానంద గంశావళిని తెలుగులోనికి అనువదించిరి. ఆర్‌, యస్‌, 
వృకాశ శాస్తి మీమాంస గృంథాలను 'వ్యానీరి. వేదార్థ సంగ్భవోన్ని కూడా 
వ్యాసీరి. స్వామి *కేశవతీర్ణ తులసీదాస్‌ రామాయణాన్ని రామతీర్భ గృంఛాలను 
శెలుగులో చ్యాసిరి. స్వామి జ్ఞానానంద. యోగదర్శనాన్ని చ్యాసిరి, సాధన 
గృంథమండలిచారు శంకర గృంఛావళిని తెలుగులో పృచురించిరి, డా. జి. వి. 
కృష్ణా రావుగారు నాగార్జునుని “విగ్భవావ్యావ ర్రిని” గ్రీకు తత్త్వవేత్త యగు 
ఛ్లేటో “రివల్సి క జర్మను త త్త్వచే త్తయగు శాంటీ దర్శనాన్ని తెలుగులోకి 
అనువదించిరి. జొద్ద వాజ్మయ బ్రహ్మగా వాసికెక్కిన దుగ్గిరాల బల రామకృ సయ్య 
గారు బహుగ్భంథక ర్హలు, వ్యాసాక్ళమ గృంథమాలవారు కూడా అద్ర్వైతమత 
గృంఛావళిని వృచురణశేని. జనసామాశ్యానికి అడై వ్రతం అందుబాటులో ఉండే 
టట్లు చూస్తున్నారు, వేలూరు చంద్భ్రశేఖరంగారు అరవిందుని రచనలను అనువ 
దించిరి. (శ్రీ) ౩. సచ్చిచారందమూ ర్తి గారు. ఆంగ్ల ములో నేశాక శెలుగులో 
కూడా బవాం (గ్రంథక ర్హలు. నీవోరిక, కఠోపనిపత్తు, భగవర్గీత, రామానుజ 
దర్శనము, విజ్ఞానసర్వన్వ్యము - మతము - దర్శనము - అను గృంఛానికి సంపా 
దకులేగాక , 225 పుటల్లో సర్వమత సమీజను కూడ చేసిరి. జయంతిపురం రాజా 
దుళ్గాసదాళి వేళ్వర పసాద్‌ లవాద్దూర్‌ చాకీ తం|త్రంవై నా, బౌద్ధమతంవై నా 
చాలా వ్యాసాలు (గ్రాసిశారు. ధమ్మవదాన్ని అనువదించినారు. 


తశ్వాన్ని అవిచ్చిన్నంగా ఉండేటట్లు అనేకమంది కృషిచేసినారు. సంస్థలు 
— 5 mn (3 
ఆశ్ళమాలుకూడా ఇదేరకం కృషి చేస్తున్నాయి. మళయాల స్వాములవారు 
స్థాపించిన వ్యాసాళ్ళమం చాలా గొప్పది. అలాగే కాకినాడ దగ్గర శంఖవరంలో 
స్యామి ఓంకార్‌. స్థాపించిన శాంతి ఆక్ళమంకూడా చాలా పెద్దది. మానవల్శికలు 
కూడా త త్త్వప్మచాశానినై కృషిచేయుచునే ఉన్నాయి. ముముతువు, శాంతి, 
గీశావాణి, ఆరాధన, శై వవాణి, మాధ్వ మవోమండలివారు వృచురించే పతి 
కలు-ఇవన్నీ రకరశాల తశ్త్యాలను పృచారంశే స్తున్నాయి, 


తెలుగువారి సాహిత్యాభిరుచులు 


శ్రీ రామవరపు న్ముబహ్మణ్యకాగస్రి 


“ వాచామాం ధ్రమయీనాం యః 
వక్తా ప్రథమో భవత్‌ 
ఆరార్యం తమ్‌ కవీంద్రాణాం 
వందే వాగనుశాననమ్‌ 1!" 
వదకొండో శతాబ్దానికి పూర్వం కూడా తెలుగు భాషా పదజాలం 
శాననాల్డో చెదురు మదురుగా వాడబడుతున్నా తెలుగుభాషా వదనంచయానికి 
“నువ్యవన్థిత నున్యరూపాన్ని కల్పించి గ్రంథం కాదగిన దళ నిరూవించిన 
శబ్దకాననుడు వరమవూజ్య  నన్నయభట్టారకుల వారికి శెలుగు సాహితీ 
జగత్తు శాశ్యత నివాశులర్పినున్నదని “యువభారతి” తన మధుర హృదయ 
వీణానాదంలో స్పందింప జేస్తోంది, 
అలనాటి వదక విత్వంతో, పాటలతో ప్రారంభమై ఆంధ్రసాహితీ జీవన. 
వాహిని నన్నయనుండి నేటిదాకా తెలుగు దేశాన్ని, తెలుగు జాతిని పునీతం 
చేస్తూ అనున్యూతంగానే (ప్రవహిస్తోంది. ఇన్ని నంవత్సరాలుగా ఆయా యుగా 
లలో ఆయా కవికుమారులు ఛందోబంధాలలో అలంకారాలలో. కట్టకెట్టిన 
పట్టునెల్లాలతో రంగారిన తెలుగు సాహితీ వధూటి పాతకాలవు టాభరణాలను 
వినర్దించి క్రొమ్మెజుగు భూషణాలను సంతరించుకుంటూ వస్తోంది. ఆధునిక 
యుగంలో ఆతివేల సాహితీ [ప్రక్రియలతో ఆదిశ క్రిగా నహ్మన్ర కిరణ కాంతు 
లతో స్వతంత్ర తెలుగుజాతి జీవనాడిలో వెలుగు వెల్లివిరుస్తోంది. 
స్వాతంత్ర్యానికి పూర్వం జాతి సమరాంగణంలో నిలిచి ఉన్నపుడు 
తెలుగువాడి సాహితీ వైతాళిక గీతమాలపించి తెలుగువారి గుండెల్లో దేశభ క్తిని 
నింవి శాతినీ ప్రబోధించింది. అప్పుడే ఆనేకుల హృదయాల్లో భావజ్యోతి 
రగిలింది - భావనా వటిమ పెరిగింది-న మైక్యతా దృష్టి నచేతనమైంది. ఆనాడు 
రవీంద కవీందుని కవితా శక్తి తెలుగుజాతి కపీతావ్య క్రి మార్గదర్శక 
మైంది. దేశభక్తి, జాతి ప్రబోధం, సంభ నంన్కరణా నాటి సాహితీ (ప్రక్రియ 
లకు ఉపాదేయాలు కాగా (ప్రతి హృదయం కదిలింది. ఏతి మనసు కవినింది- 
5) 


58 మహతి 


ఆవుడే ఆంగ్ల సాహిత్య వరిచయంతో ఆలవడిన భావకవిత్వం కూడా తెలుగు 
సాహితీ రంగంమీద దేవులపల్లి మొదలగు వారి ఆనరాతో గజ్టైకట్టింది* 
'అయినా రాయప్రోలు, గురజాడ, కందుకూరు లాంటి సాహితీ నుగతులు 
సామాజిక పరిస్థితులకు వలసిన బాధ్యతల వహించి నిర్వర్తించిన కర్పవ్య 
వరాయణత్యం చరిత్ర |పనిద్ధమైంది. 

మనదేశంలో ఆంగ్లేయుల ఆన్తమయంతో ఉదయించిన స్వాతంగత్ర్య 
చీవులు (ప్రనరించగనే తెలుగు సాహితీవరులలో కొందజు నంతృషప్తిగా 
ఆనందోత్సావోలతో వడక కుర్చీల్లో మేనువాల్బడం జరిగింది. మరి కొందు 
తెలుగువాడి స్వాతంత్ర్యం “ లేటు ” అయినందుకు విచారించి నిజమయిన 
స్వాతంత్ర్యం నిద్ధించేదాకా నిద్రపోకూడదని |వ్రబోధించడం జరిగింది. దేశానికి 
1947లో స్వాతంత్యం వస్తే తెలుగు వారి న్వతంత రాష్ట్రం 1958 లో గాని 
ఆవలరించలేదు. తెలుగువాడు న్వరాష్ట్రిం కోనం మిక్కిలి కృషిచేయడం 
ప్రారంభించాడు అప్పుడే అభ్యుదయ రచయితల నంఘం, నవ్య సాహిత్య 
వరిషత్తు, తెలంగాణ రచయితల నంఘం మొదలగు సాహితీ నంన్థలు తెలుగు 
సాహితీ [నవంతిని |వజల్లోకి ప్రవహింవజేశాయి. దీనితో తెలుగు వారి సాహి 
త్యాభిరుచులు |క్రొత్సపుంతలు |త్రొక్క_నారంభించాయి. చెలం గారి స్వేచ్చా 
పణయానికి చెలియలి కట్టలు నిర్మించారు విశ్యనాథవారు. స్వాతం, త్యానికి 
వూర్వం బీజప్రాయంగా ఉన్న విభిన్న సాహిత్య సిధాంతాలు స్వాతంత్యా 
నంతరం ఆంకురితములై , వల్ణవితములై వుష్పితములై. వర్థిల్లసాగాయి. 

జాతి జీవితం ననాతనధర్మంవై నడవాలనే _ననాతనవాదులూ, 
ఆధునిక విజ్ఞానశాస్త్ర వరిళోధనాఫలితాల కనుగుణమై నవీన జీవన పద్ధతి 
కలిగి ఉండాలనే అభ్యుదయ వాదులూ రచనలు సాగించారు. ఈ కాలంలో 
తెలుగువారి ఆభిరుచులు చలనచ్చితాలు, రేడియో, వార్తాష్మతికల |వభావానికి 
సామ్యవాద సిద్ధాంత |ప్రోద్బలానికి అధికంగా ఆకర్షింవ బడ్డాయి, రెండవ 
(దపంచ యుద్ధానంతర వరిస్థితులలో ఆధునిక యూరు దేశాల నాగరికత 
భరత జాతివై చూవుతున్న ప్రభావం తెలుగువాడి నాగరికతాభిరుచులచై కూడ 
విశేషంగా కలిగి ఉంది. ఈ [ప్రభావాలను సాహిత్యంలో ప్రతిబిందించకుండ 
ఏ రచయితా ఉండలేడు. దీనికి తోడు రేడియోలు, వివిధ వార్తా వృత్రికలు, 
చలన చిత్రాలు తెలుగువారి అభిరుచుల్ని శరవేగంతో మార్చివేశాయి- తత్ఫలి 
తంగా (పేక్షణియమైన దృశ్యనాటకాల స్థానంలో (శ్రవ్య నాటకములు, నాటి 


-కెబగువారి సాహిత్యాథిరుచులు 59 


కలు, కథలు, కథానికలు కాక 'న్కెచ్‌లు, నమీక్షలు, బాలగేయాలు, డిటెక్టివ్‌ 
నవలలు, శృంగార సాహిత్యం బవుళవ్యా వ్రీలోకి వచ్చాయి. స్వేచ్చా (ప్రియ 
త్వం, విశృంఖిలత్వ్యం, తిరుగుబాటు మొదలగు సిద్ధాంతాలు సాహిత్యంలో 
చోటు చేసికొని నేటి తెలుగువారి భావాలకు |వ్రతీకగా నిలుస్తున్నాయి. 

ఈ తరుణంలో ననాతనవాదులయిన నం|ప్రదాయ సాహితీవరులకు 
విశ్యనాథవారు నాయకత్వంవపహి స్తే అభ్యుదయ వాదులకు శ్రీశ్రీ యగవురు 
మడని చెప్పొచ్చు. ననాతనవాదులు ఛందన్సుల బిందోబన్తుతో అలంకార 
శాస్ర సామ్మగితో రాయలనాటి వద్య గద్య వబంధాలనే ఇంచుమించు అదే 
వస్తువులతో సాహిత్యం ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో కొందటు వన్పువులో 
మాత్రం నవ్యత్యం స్వీకరించి గద్య వద్య |ప్రబంధాలనే నృష్టినున్నారు. 
వీరిధోరణి 

“వరాణ మిత్యేవ న సాధు సర్వం 

న దావి కావ్యం నవమిత్యవద్యం 

నంతః పరీక్ష అన్యతరత్‌ భజస్తే 

మూధః వర వ్రత్యయనేయబుద్ధిః" 
అన్నట్లు ఉంటుంది- ఇట్టివారు వస్తువులోను నన్నివేశములోను మార్పునకు 
ఆంగీకరిస్తారేగాని చెప్పే విధానం మాత్రం |పాచీన ఛందోలంకార వద్ధతినే 
అనునరిస్తారు. విశ్వనాథ, గడియారం, మధునావంతుల, వానమామలై, 
తుమ్మల మొదలగువారు యీ కోవకు చెందినవారు. 

ఇక రెండో కోవకు చెందిన వారిలో శ్రీశ్రీ ఆగనాయకుడు. ఆరుద, 
నారాయణ బాబు, బాల గంగాధర తిలక్‌, దాశరథి, కాళోజి, వరవరరావు 
మొదలయినవారు ఆభ్యుదయ వాదులు.వీరు ఆధునిక విజ్ఞానశాస్త్ర ఫలితాల 
దృష్ట్యా పాచీన దురాచార దురంతాలను నిగ్గు దేల్చి మంచిని స్వీకరించి 
చెడును వరిత్యజించి, ఆభ్యుదయకర విధానాలను సాహిత్యంలో |వతిబింబించి 
ప్రాలీన ఛందో లంకార శాస్త్ర పరిష్వంగాలను వదలి విశ్ళంభిలంగా 

“వడిగా, వడివడిగా 

'వెలువడియె వరుగిడియై 

యెదలో అడుగిడి” 
నట్టి భావాలకు రూపమిచ్చి తెలుగుజాతి సాహితీ “మహా వ్రస్థానా“న్ని వెలయింవ 
-జేన్తున్నారు. ఇందుకు నిదర్శనం మహా ప్రస్థానంతో బాటు “మహాంధోదయం”, 


60 మహాత్తి- 


“అమృతం కురినీనరాతి” మున్నగు రచనలు వేర్కొనవచ్చు ఇంతే గాక 
యితర ప్రక్రియల్లోకూడ నం|వదాయవాదులూ ఆభ్యుదయవాదులూ అనేక 
రచనలు చేస్తున్నారు. ఆనువాదాలతో ప్రారంభమైన నాటక సాహిత్యం 
పౌరాణిక, చార్మిత్రక నాటకాలనేగాక సాంఘీక నాటకాలను గూడ వెలయించి 
తెలుగునాట నాటకాభిరుచిని యినుమడింవచేనింది. వద్యాలతో గూడిన నాట 
కాలేగాక కేవల వచన నాటక నాటికలను చూడ్డానికి ఉవ్వికారేట్టు (పజల 
యొక్క అభిరుచుల్ని మలిచింది. పాండవోద్యోగ  విజయాలనుండి 
“మా భూమి” “ముందడుగు' ‘కులం లేని వీల్ల', “N. ౮. 0.” దాకా నాటక 
సాహిత్యం అభివృద్ధి చెందుతూ వచ్చింది. 

నవలా సాహిత్యంలో బహుధా రచయితుల సంఖ్య వెరిగి కేవల 
కుటుంబ కథలు, విభిన్న మనస్తత్వ చగ్రీకరణతో (ప్రధానంగా |పముఖ 
స్థానాన్ని ఆక్రమించాయి.  కథాసాహిత్యంలో వెద్ద కథలు, చిన్న కథలు, 
సాంఘిక యితివృత్తం ఆధారంగా రచింవబడు తున్నాయి. ఇటీవలి కాలంలో 
“ముత్యాల నరాల” మూనలో మా(తా ఛందన్సులో |ప్రారంభమైన గేయం 
తుదకు వచన గేయంగా పరిణామం చెందింది. వచన వద్యాలవలె వచన 
గేయాల నంపుటులు మేటవేనుకు పోతున్నాయి. మా(త్రా ఛందన్సుతో 
రచింపబడిన గేయాలు కొన్ని నియమాలకు, నిబంధనలకు, నం|వదాయానికి, 
కట్టుబాట్లకు లొంగి ఉండడం స్వేచ్చా స్వాకం్మత్యాలకు గొడ్డలివెట్టుగా 
తలంచి కొందు నవ్యులలో నవ్యులు వచనగేయ కవితలు సాహిత్యంలో 
(వవేశ పెట్టారు. స్వాతంత్ర్యానికి పూర్వం గిడుగువారు [ప్రారంభించిన భాషా 
నంన్క-రణోద్యమంలో నుంచి వ్యావహారిక భాషా (వయోగం బిహుళ వ్యాప్తి 
లోకి వచ్చినా, (పభుత్వం ప్రోత్సహిన్తున్నా (గాంథికవాదులు యింకా వ్యావ 
వోరిక భాషా వాదాన్ని ఎదిరించడం చెప్పుకోదగిన ఒక విచిత్ర వరిస్థితీ. 
అభ్యుదయవాదుల్లో నుండే దిగంబర, వివ్ణవ రచయితలుగా కొందణు బయలు 
దేరారు. 

నమాజంలో ఉన్న కళ్ళలాన్ని మర్మంలేకుండా, మునుగులేకుండా 
బాహాటంగా |పశ్షాకన చేన్తూ సామాజికుడ్ని విద్దవంవైపు ఉదిక్ల పరచడం 
దిగంబర కవుల లక్ష్యం. వీరికి భాషా సౌందర్యం, శబ్ద శబలిత, నుకుమార 
భావ |వకటనకూడ ఆనవసరం. _ ఉన్నదున్నట్టు చిత్రించడమే వీరి ధ్యేయం. 
వీరికి వరంగట్టు, విశాఖపట్నం, హైద్రాబాద్‌ ముఖ్య కేంద్రాలు. డా, నువ్ర 


తెలగువారి సాహిత్యాధిరుచులు 6 


నన్నాచార్య, వరవరరావు, చెరబండరాజు, నిఖిలేశ్వర్‌, నగ్నముని మొ. వారు 
(ప్రసిద్ధులు 

ఇటు వీమ్మట కొందటు ఆభ్యుదయవాదులు నమాజంలో విష్ణవ చైత 
న్యం ప్రజ్వలింవ జేయాలనే ధ్యేయంతో విప్లవ రచయితల నంమంగా విడివడి 
పత్యేక సాహిత్యాన్ని నృజిన్తున్నారు. ఈ వి. ర. నం. వారికి శ్రీశ్రీ నాయ 
కుడైలే అ ర. నం. వారికి ఆర్ముద, దాశరథులు నాయకత్వం వహిస్తున్నారు. 
ఇటీవల వి. ర. సం. వారిలో ఒక డైన కొడవటిగంటి వారి “ఇవుడు వీస్తున్న 
గాలి” అనే పన్తకాన్ని ప్రభుత్వం నిషేధించి ప్రతులను స్వాధీనం చేసికొంది. 

కావున ఏ సాహిత్యం ఎన్నాళ్ట మన గలుగుతుందో ఏ గ్రంథం ఎంత 
కాలం జీవిస్తుందో వజాభిరుచులే నిర్ణయిస్తాయి. ఏది ఏమయినా Mathew 
Arnold చెవిన “నిత్య పల్ణవ శీలమైన సాహిత్యం మోడువారదు” అన్న 
వాక్యం తథ్యం. జాతి ఉన్నంతకాలం సాహిత్యం చిరస్థాయిగ మనగలదు. 
లోకక శ్యాణంకోసమే సాహిత్వం. “నహితన్య భావః సాహిత్యం”, జాతి నంశ్నే 
మాన్ని సంవూర్ణంగా సాహిత్యంతో సమాయత్తవరచి తెలుగుజాతి వురోభివృద్ధికి 
యితోధికంగా సాహిత్య సేవతో ఎనలేని కృషి చేస్తున్న తెలుగు సాహితీ 
సమితి, సాహిత్య అకాడమీ, ఆంధ సారన్వత వరిషత్తు, ఆంధ సాహిత్య పరి 
షశ్రు, తెలుగు భాషా నమితి, యువభారతి మొదలగు సహృదయ సాహితీ 
:నంస్థలను తెలుగువారు మరువలేరు- ఇన్ని ఆలంబనలతో తెలుగువారి సాహిత్యా 
భిరుచులు మరింత సుదృఢమవాలనీ దానితో సాహిత్య సురుచిర నవరత్నాలతో 
:తెలుగు సారన్వతసౌొధ నిర్మాణం కోభాయమానంగా జరగాలని అశిస్తున్నా- 

“భభమితి 


“కవితా యద్భ్యో_న్దీ రాజ్యేన శివ్‌ లి 


సమకాలీన (పనిద్ధభాషాసాహిత్యాలు.-. 
తెలుగు 


డా. కొత్తపల్లి వీరభ్మదరావు 


మూవి జీవితంలో అన్ని రంగాలమీద తన ప్రభావాన్ని చూవించిన 
ఇరవయ్యో శతాబ్ది ముఖ్యలక్షణం, దేశాలమధ్య |ప్రజలమధ్య దూరాలు. 
తగ్గిపోవడం. ఈ శతాబ్దిలో మానవుడు సాధించిన సాంకేతిక విజయాలవల్ల 
ఇది సాధ్యమయింది. _ దీనివల్ల భావ్యప్రనరణం బాగాజరిగి, [ప్రవంచంలో 
నాలుగు మూలల్యాఉన్న మనుమ్యలు వివిధ దేశాలలో |వచారంలో ఉన్న 
- ఊఉద్యమాల్ని గురించి తెలునుకోవడానికి అవకొశం లభించింది. ఈ అవకాళ 
(ప్రభావం కళాసాహిత్యరంగాలలో, రాజకీయార్థిక రంగాలలో పవంచంలో 
ప్రతి దేశంలోను-న్ఫుటంగా కనబడుతుంది. ఆయినా కాకిపోయినా, “యెల్ల 
లోకము వొక్కయిలై” వర్శిల్జాలని కవులు ఆశించడానికి, “లోకమంతయు 
యేకమై” రాజ్యాధికారాదుల్ని చక్కబెట్టుకోవాలి అని రాజకీయ వేత్తలు (వయ 
త్నించడానికి, వీలు చిక్కింది 
సాహిత్య రంగంలో |వ్రవంచభాషా సాహిత్యాల (వభావం తెలుగు 
సాహిత్యం మీద ఎంత వరకూ పడిందో నంపూర్ణంగా వివరించాలి అందే అనేక 
నంపుటాలు |వ్రాయవలని ఉంటుంది. అదిగాక, ఆ వని ఏ ఒక్క. వ్యక్తీ చేపట్ట, 
వలసిందీకాదు. అయితే, వవంచ సాహిత్యాల్ని తీర్చిదిద్దిన ఉవ్యమాలు, తాత్త్విక 
దృష్టులు తమ |వభావాల్ని వీవిధంగా (ప్రనరింప జేశాయో, ఆ|వనరణ 
తెలుగు సాహిత్యం విషయంలో తెచ్చిన వరివర్తనల్ని కొంతకు కొంత పరికీ 
లించవచ్చు. ఇక్కడ కూడా తెలుగు సాహిత్యాన్నంతనీ ఆవలోడనంచేనీ 
చూడాలంటే అయ్యే పనికాదు. తెలుగు కవిత్వం మీద వివిధ ఉద్యమాల 
(పథావం ఎలా పనిచేసిందో, చేన్తుందో దిజ్మా(త్రంగా చూవించడం ఇక్కడ” 
నా ఆశయం, 
సాహిత్యం మీద (ప్రభావాన్ని చూవంచే ఉద్యమాల్ని న్థూలంగా- 
రాజకీయ ప్రాతిపదికమీడ ఆధారవడినవనీ, శిల్ప నంబంధమైన |ప్రాతిపదిక 
మీద ఆధారపడినవనీ-విభజించవచ్చు. ఈ రెండింటికి వెనక తత్వ్వచింతన 
ఉంటుంది. తాత్త్విక దృష్టిలో వచ్చిన మార్పు రాజకీయ భావాల్నే మార్చివేసి. 


వమకాలీన (పనసిద్ధ భాషా సాహిత్యాణ-తెలుగు 63 


నూతనమైన ఆర్థ్‌క విధానాల్ని. సామాజిక రీతుల్ని ఆయా దేశాలలో (ప్రవేశ 
'వెట్టుతుంది ఈ మార్పులు ఆ దేశచానుల జీవితంలో నమస్త రంగాలలోను 
వచ్చేవే. ఈ విధంగా వాళ్ల సాహిత్యాలలో మార్పు వస్తుంది. నవ్య దృష్టి 
ప్రచలితం అవుతుంది. ఈ విధంగా మార్పు తీనుకొని వచ్చిన |వ్రథాన తాత్తి కక 
దృష్టి మార్క్స్‌ భావాల |ప్రాతివదికమీద ఆధారవడినది. దీని | వభావం-ఆను 
కూలంగాగాని, వ్యతిరేకంగాగాని-సోకని _సాహిత్యమనేది నేటి ప్రపంచంలో 
లేదంచే నత్యదూరంకాదు. అయితే, ఈ దృష్టి భిన్నభిన్న దేశాలలో భిన్నభిన్న 
రీతుల్లో ప్రనరించింది. అన్ని సాహిత్యాలలోను ఆన్ని దేశాలలోను ఒకే 
వద్ధతిలో దీని వభావం కనబడదు. దీని అవగాహన విషయంలోనూ 
అల్నిపాయభేదాలు”ఉన్నాయి. 

ఇంక శిల్ప సంబంధమైన ప్రాతిపదిక మీద ఆధారవడిన ఉద్యమాల్ని 
గ్రహించాలి. వీటిలో మొట్టమొదటిది కాల్పనికోద్యమం (R0manti [ంv౪౭- 
ment). దీని వెనకకూడ, ఇదివరకే చేను చెప్పినట్టు, తాత్సికచింతనఉంది. 
వంధొమ్మిదో శతాబ్దిలో పాక్చాత్య సాహిత్య |ప్రపంచాన్ని-ఇంచుమించుగా 
మొదటి యాభ్రె నంవత్సరాలూ-ఈ ఉద్యమం ఏలింది. దీనికి వ్యతిరేకంగా 
బయలుదేరిన ఉద్యమాలికి కూడా ఇదే |ప్రోత్సాహకారి. మొట్టమొదట 
జర్మనీలో బయలుదేరిన ఇది, (ప్రపంచం అంతా వ్యావించింది. ఇంగ్లీషు 
కాల్పనిక కవులలో_కీట్స్‌, షెల్తీ, జైరన్‌, కోల్‌రిడ్ట్‌, 'వర్ట్స్‌కర్‌, మొదలైన 
వారు_మనకి వరిచయమే. 

'రొమాంటినిజమ్‌' తరవాత 'రియలిజమ్‌' _(౭2li5m) పాశ్చాత్య 
సాహిత్యాలలో రాజ్యం చేసింది, దీనికి ప్రారంభం ఫ్రాన్స్‌లో జరిగిందనీ: 
ప్రారంభకుదు స్తెందాల్‌ (1788-1942) అని విమర్శకులంటారు. తరవాత 
బాల్‌ జాక్‌ (1799-1850) భాషలోను భావంలోనూ కూడా ఈ విధమైన రచ 
నలు (వెంచి భాషలో చేసే ఈ ఉద్యమానికి (వచారం తెచ్చాడు. ఇంగ్లీషులో 
ఈ ప్రభావం డికెన్స్‌తో (ప్రారంభం అయి, థాకరీ (1811-18కికి) లో వికా 
సాన్ని పొందిందని విమర్శకుల ఊవా. అయితే, ఈ పద్ధతి ననుసరించి 
ఆత్యు త్తమ నవలలు |వానినవారు తుర్గెనీవ్‌ (1818-1883, దాస్తవిస్కీ (1921 
1681), తాల్‌ సాయ్‌ (1828-1910) అనే రష్యా దేశస్థులు. 

శ్రమకమంగా ఈ ఉద్యమం మార్పు పొందుతూ వచ్చి 'నాచురలిజమ్‌* 
(Naturalism) గా పరిణతి పొందింది. ఫ్రాన్స్‌లో దీన్ని ప్రారంభించి 


64 మహతి 


నడివిన కీర్తి జోలా (1940-19021కి దక్కింది. దీనికి జర్మనీలోను, |బెటన్‌ 
లోను కూడా |ప్రోత్సావాం లభించింది ఇంగ్ఫీమలో టామనస్‌హార్డి (1940_1924) 
ఈ రకమైన రచనలు చేశాడు. ఆయితే, అమెరికాలోను |జిటన్‌లోను జర్మనీ 
లోను నాచురలిజమ్‌ను (ప్రదర్శించే అత్యుత్తమ రచనలు ఇరపయ్యో శతాబ్దిలో 
వచ్చాయి ఆని విమర్శకుల ఊహ, 

ఈ ఉద్యమాలతో బాటు, పంధౌమ్మిదో శతాబ్దిలోనే బయలుదేరి విశేష 
దతారాన్ని పొందుతూవచ్చినఇంకో ఉద్యమం 'నింబలిజమ్‌” (5 b6ం1॥ 5m). 
పాన్స్‌లో ఈ ఉద్యమం బాగా కొనసాగింది. |ఫెంచి భాషలో మలార్మే 
(1842-1898), వెన్ణ్నై (1844-1896) మొదలై న వారు దీనిలో ఉ_త్తమకవులు, 
ఈ ఉద్యమాల ప్రభావం కింద వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు 
బయలుడేరినా, ఒక్కొక్క ఉద్యమం కింద ఒక్కొక్క. |వ్రక్రియ విశేష 
ప్రాచుర్యాన్ని పొందింది. “నింబలిజమ్‌' |ప్రభావం కింద కవిత్వం |ప్రాచుర్యా 
నికి వచ్చినళ్లే, 'రియలిజమ్‌” కింద నవల (ప్రచారంలోకి వచ్చింది. 

ఈ ఉద్యమాలన్నీ ఇలా ఉండగా, వంధొమ్మిదో శతాబ్ధి ఉత్తరార్థం 
లోను. ఇరవయ్యో శతాల్దీ.పూర్వార్థంలోను ముఖ్యంగా 1920 క ముందు ఆనేక 
మనో విజ్ఞాన సంప్రదాయాలు Schools of Psychology) బయలుదేరి, 
మానవుడి ప్రవర్తనని వివిధ దృక్పథాలనుంచి విశ్లేషించడం |ప్రారంభించాయి. 
మనోవిశ్లేషణానికి మూల పురుముడు నిగ్మండ్‌ (ఫ్రాయిడ్‌ (1850-1989) 
దీని ప్రభావం సాహిత్యంలో కూడా కనబడుతుంది. ఈ |వభావం కిండ బయలు 
దేరిన సాహిత్య రూపాలే - ఒక్కొక్కప్పుడు వికటరూవంతో దర్శనమిచ్చే- 
న్మరియలిజమ్‌, డాడాయిజమ్‌ మొదలైనవి, ఇవేకాక, చైతన్య |సవంతిని. 
థేదర్శించే ఉత్తమ రచనలకు కూడా మనోవిజ్ఞానకాస్త్ర ప్రగతి కారణం. ఈ 
విధంగా పప్రవంచ సాహిత్యంమీద, వివిధ విధాలైన ఉద్యమాల భావాల 
(వభావం అడుగడుగున కనబడుతుంది. ఈ |పభావాలన్నీ మెల్లిమెల్లిగా భారత 
సాహిత్య (ప్రవంచంమీద |వనరించి. ఇక్కడ కూడా మార్పుల్ని తీనుకొని 
వచ్చాయి 

మొట్టమొదట్లో ఈ మార్పులు రావడం ఆలన్యమయింది. ఉదాహరణగా 
కాల్పనికోద్యమాన్ని [గ్రహించవచ్చు. పాశ్చాత్య [ప్రపంచంలో 1850 నాటికి 
కాల్పనికోద్యమం చప్పబడి పోయింది. అప్పటికే ఇంగ్లీమలో, వర్ణ్స్‌వర్త్‌ తప్ప 
మిగిలిన ద్రఖ్యాత కాల్చనిక కవులందరూ కాలం చేశారు. కాని, తెలుగులో 


సమకాలీన (ప్రసిద్ధ భాషా సాహిత్యాలు-తెలుగు 65 


ఈ ఉద్యను |పభావం ఇరవయ్యో శతాబ్ది మొదటి మూడు దశకాలలోనే లిజృం 
భించింది. మన కాల్పనిక కవులందరూ అప్పుడు ప్రారంభించి (వ్రానినవారే. 
ఇదే స్థితి హిండీ మొదలై న సాహిత్యాలలోనూ కనబడుతుంది. ఒక్క వంగ 
సాహిత్యంలో మాత్రం కొంచెం ముందునుంచీ ఈ ప్రభావం కనబడుతుంది" 
ఆక్కడయినా, ఇరవయ్యో శతాబ్టీ పూర్వార్థంలోనే చీని విజృంభణ 

కాని తరవాత్రరవాత- వార్తా |ప్రసారసాధనాలు అధికం కావడంతో, 
రెండో |ప్రవంచ సంగ్రామ కాలంనుంది, విదేశాల కో బయలుదేరిన ఉద్యమాలు 
తొందర తొందరగా మనకీ ఆందడం మొదలైంది దేశ స్వాతం త్యంకోనం 
చేనిన పోరాటంవల్ల ప్రజలలో నవీన రాజకీయభావాల |ప్రసారమూ ఆధికమ 
యింది. దీనితోబాటు పాశ్చాత్య దేశాలలో మారు నిద్దాంతాల్ని ఆచరణలో 
సెడుతున్న వివిధ డేశాల సాహిత్యాలతో విధానాలతో మనకి నన్నిహిత 
సంబంధం ఏర్పడింది. ఇది మొదట్లో రద్యాకు మాత్రమే పరిమితమైనా 
తరవాత తూర్పు యూరప్‌ దేశాలతో చైనాతోకూడా నంబంధం ఏర్పడింది 
ఈ (వభావాలవల్ణ్ల మన భారతీయ సాహిత్యాలలో ఎన్నో మార్పులు వచ్చాయి, 
హిందీలో (దీవ్‌తంద్‌ మొదలైన రచయితలు బయలుదేరినక్రే మన తెలుగు 
లోనూ వాస్తవికత గూడుకట్టుకొన్న రచనలు బయలు డేరాయి. 

ఈ |వభావం కిందనే ఆభ్యుదయ రచయితల ఉద్యమం మన తెలుగు 
దేశంలో (ప్రారంభం అయింది. తెలుగులో బయలుదేరిన కాల్చనికోద్యమాన్ని 
నవ్యసాపాత్యోద్యమం అనవచ్చు. ఆనాడు నవ్యసాపిత్యవరిషత్తు దీనికి నాయ 
కత్వం వహించింది. తెలుగులో కాల్పనిక కవులుగా పేరు పొందిన వారంతా- 
రాయప్రోలు, కృష్ణశాన్రి, విశ్వనాథ |వ్రభృతులు దీనితో నంబంధం ఉన్నవాళ్లే. 
నవ్యసాహిత్యోద్యమానికి గిడుగువారి వ్యావవోరిక భాషావాదం చాలా సాయ 
వడింది అంతకి ముందు వీరేశలింగం పంతులు, వెంకటరత్నం నాయుడు 
మొదలైన వారంతా చేసిన నంఘనంన్కరణ కృషికూడా ఈ ఉద్యమానికి 
సాయవడింది గురజాడ రచనలు వ్యావహారిక భాషకి గౌరవాన్ని వెంచాయి, 
[క్రమ [క్రమంగా ఈ ఉద్యమం నన్నగిల్లి=ది. దీనికి తగిన “సామాజిక దృక్పథం" 
లేకపోవడమే ఈ క్షేీజతకి కారణం అన్నారు విమర్శకులు. 

డిని తరవాత అభ్యుదయ సాహిత్యోద్యమం బయలుదేరింది. ఇది భారత 
దేశంలోని మిగిలిన - భాషలలోనూ బయలుదేరినదే. వేర్ళల్లో మార్పులుంటాయి 
"అంతే, వంగ దేశంలో లాకుర్‌కి వ్యతిరేకంగా బయలుదేరిన ఉద్యమం ఇలాంటిదే. 


66 మహాఠి. 


ఆభ్యుదయ రచయితల |వభావం కింద_గురోజాడ, గిడుగు, కందుకూరివారికి. 
అంతకి వూర్య్వంలేని స్థానం లభించింది. నవ్యసాహితోోద్యమంలో ఉన్న వారు. 
వీరిని గౌరవించినా దృష్టిలో వారికీ ఆభ్యుదయోద్యమంలో ఉన్న వారికీ కొంత 
భేదం ఉంది. అభ్యుదయోద్యమంలో ఉన్నవారిలో చాలా మంది మీద మార్కు 
(వభావం ఉంది. లేని వారూ దానిలో ఉన్నారనుకోండి. ఈ ఉద్యమంలో ఉన్న 
చాలా మందికి-రాజకీయ విషయాలలో, సామాజిక విషయాలలో, సాహిత్య, 
విషయాలలో కొన్ని నిర్దిష్టమైన భావాలు ఉండేవి, కాల్పనిక కవుల తరవాత 
దేశంలో నేడు పేరు |వథ్యాతులు పొంది ఉన్న శ్రీ శ్రీ వభృతులు దానిలో" 
ఉన్నవారే. 

స్వాతంత్ర్యం వచ్చిన తరవాత న్థిరవడిన కవితా పరిస్థితులు, ఇతర 
విషయాలు నచ్చక, దిగంబర కవుల ఉద్యమం బయలుదేరింది. వీరిలో తిరుగు. 
బాటు ఉన్నంతగా సృష్టిలేదని విమర్శకులంటారు, మన తెలుగు దేశంలో" 
వచ్చినవే మార్పులు హిందీ, వంగ, పంజాబ్‌ మొదలై న భాషాసాహిత్యాలలోనూ- 
వచ్చాయి. ఒక మూల ఈ మార్పులు, ఇంకో మూల ఈ మార్పులులేని వరిస్థితి. 
మనకి కనబడతాయి 

ఇప్పుడు మన తెలుగు దేశంలో విప్ణ్థవ రచయితల గచనలు కనబడు 
తున్నాయి. అభ్యుదయోద్యమంలో ఉన్న శ్రీ శ్రీ ప్రభృతులు కొందరూ, 
దిగంబర కవులు కొందరూ ఈ రచనలు చేస్తున్నారు. ఈ రచనలకు కొన్ని 
కొన్ని రాజకీయాభి,పాయాలు, సాంన్కృతిక విశ్వాసాలు మూంకందం, పరి 
ణామశీలత జీవలక్షణం, సాహిత్యం జీవుల సృష్టి గనక మార్పులు కనబడడం, 
నహజమే. ఏమార్పులు, ఎంత వరకూ |గాహ్యాలో నిర్ణయించడం ప్రజలే చేస్తారు. 
ఇది కాలం చేసేపని. ఇప్పుడు మన తెలుగు సాహిత్యంలో ఉద్యమాలు ఈ 
విధంగా నడుస్తున్నాయి. వాటి ప్రభావం ఆడుగడుగునా కనబడుతూనే 
ఉంది. అయిలే, ఈ మార్పులకు లోనై రచనలు చేన్తున్నవారి నంఖ్య చాలా 
వరిమితంగా ఉంది. _ సాహిత్యరంగంలో బయలుదేరుతున్న సంచలనాల్ని 
చిత్రించేటవ్పుడు, ఎక్కువ |వభావం చూవే వాటిన, వరిమితమైన వాటినీ, 
కూడా శూవించడం విమర్శకుని కర్కవ్యం. విరనం కవుల దృష్టిలో నమన్వయ. 
మనేది కుదరదు. కొత్త పాతల కలయికే-ఆదిమేలై నా, ఏదై నా_లాభం లేదు. 
కొంత స్మబ్ధక వహించి ఉన్న సాహిత్యరంగంలో వీరి భావాలు నంచలనాన్ని 


నమకాలీన |పనిద్ధభాషా సాహిత్యాలు. తెలుగు 67 


తెచ్చి; కవులు, నహృదయులు సాహిత్యరంగాన్ని నింహావలోకనం చేసే 
టట్లు చేశాయి. 

ఈ కవుల నరననే, “కొత్త పాతల మేలు కలయిక” చేసి, జనాదర 
ణాన్ని పొందుతూ ఉన్న నారాయణరెడ్డి, దాశరథి |పభృతులైన కవులూ 
ఉన్నారు. 

ఈ విధంగా, నమకాలీన [ప్రనిద్ద భాషా సాహిత్యాల్ని ప్రభావితంచేన్తున్న 
భావవరంవరల |వనరణాన్ని తానూ పొందుతూ, తెలుగు సాహిత్యం-ముఖ్యంగా ' 
కవిత్వం-వురోగ మి స్తోంది. ఏ సాహిత్యమైనా, తనసాహిత్యధిర్మాన్ని విడిచి* 
"వెట్టనినాడే, వురోగమిస్తుంది. విశ్వశేయన్సుకి తోడ్పడుతుంది. 


తెలుగుసాహిత్యం-మార్కిజం (ప్రభావం 


ఎశ్రీ కె. వి. రమణారెడ్డి 


“న్వతంత భరతవర్ష వా న్తవ్యుడా మానవుడు 
అర్థనగ్నంగా ఆకాళాన్నే కవ్పుకొని 

నిండని కడువులో మండుతూన్న కళ్ళతో 

ఇలా ఎంతకాలం ఇంకా నిలబడతా డా |పాణి? 


అతల్జి జాగ త్తగా చూడండి 
న్వతంత భారత పౌరుడు, 
ఆతని బాధ్యత వహిస్తామని 
ఆందరూ హామీ ఇవ్వండి, 


అతని యోగశ్నేమాలకు 

ఆంతా పూచీ పడండి, 

ఆతికించండి మళ్ళీ 

అతని ముఖానికి నవ్వు ః 

స్వాతంత్ర్యం ఒక చాలా నున్నితమైన వువ్వు, 

చాలా వాడైన కత్తి, విలువైన వజం, 

స్వాతంత్ర్యం తెచ్చే వెన్నెన్నో బాధ్యతలు 

సామర్థ్యంతో నిర్వహిస్తామని సంకల్పం చెప్పుకుందాం.” 

స్వాతంత్ర్యం వచ్చింది సౌఖ్యం రాలేదు. “మువ్వన్నె లజెండా వండుగ”' 

మూన్నాళ్ళ ముచ్చట అయింది. అంతేకాదు ఇల్బు అలకగానే వండుగకాదనే 
విషయం 1947 మొదలు 1972 వరకు న్వతంత భరతవర్ష వాస్త వ్యులకు 
స్వ్యానుభవానికి వస్తూనే ఉంది. కోటానుకోట్లమంది మనుమల ముఖాలకు 
నవాజమైన నవ్వు ఇంకా అతుక్కో_వలనే ఉంది. స్వాతంత్యం రాజకీయాధి 
కారాన్నీ ఆర్థికాధికారాన్నీ, సంఖ్యలో అల్బవర్గానికి మాత్రమే దఖలు పరిచింది. 
పాలకవర్గంలో వచ్చిన ఈమార్పు పాలితులలో ఆట్టడుగు వరకు దిగబారేందుకు 
“మరెన్ని రజతోత్సవాలు జరగాలో? ఈ కొరత, ఈ వెలితి, మన న్వతంత్ర 


తెలుగు సాహిత్యం - మార్క్రిజం (ప్రభావం 69- 


జీవనాన్ని “మేడివండు'గా మారున్తూందని మార్కిస్టు (ప్రభావానికి లోబడని- 
బుద్ధిబీవులుకూడా అనుకోకతప్పలేదం టే, మార్క్సిస్టు (ప్రభావానికి లోనై నవాళ్ట 
మాట చెవ్పడ మెందుకు? 

కరి మింగింది వెలగపండు, 

కాదు కాదంటే పోనిండు 

మన న్వతంత్రం మేడివండు 

మన దరిద్రం రాచపుండు. 

ఈ మాటలనింది ఆరు[ద ఒక్కడే గాని ఆనాటి ఆరుద్ర యువకవుల్లో' 
తన ప్రతిధ్వనులు వెదుక్కోగలిగేవాడు. తిలక్‌ కూడా అంతే, 1956లో 
కూడా “ఆర్తి'' పొందుతూ ఉన్నాడు. అది సౌధాంశాలకు వయనింపలేదు, రాజ 
క్రియ వేత్త గుండెలను స్పృశింపలేదు. భోగవంతుణ్ణి విచలింవజేని భగవంతుడికి 
నివేదించుకోజాలని ఆర్తి. అందుచేత స్వాతం త్య యుగోదయంకూడా నమా 
జంలోని అన్థిమితాన్నీ, రచయితలలోని ఆరాటాన్నీ తుడిచిచెట్టలేకో పోయింది. 
తెలంగాణా రైతాంగం వెలిగించిన ర క్షజ్యోతి కవుల, కథాకారుల, నవలా 
రచయితల కలాలు అయుధాలై నట్టు భ్రమగొలివింది, కమ్యూనిస్టు ఉద్యమం 
కత్తితో నన్నీతో అద్భుతమైన ఒక అధ్యాయాన్ని రచించింది, దురంతం 
పారైనాసరే, అది సాహిత్యంమీద చెరగని ముదను వెయ్యగలిగింది. 

ఆగ్ని నర్వతం ఒకటి. చల్జబడినట్లుగా ఆవ్పటికే 'మవహా |వస్థానం' 
ముగించి శ్రీశ్రీ పక్కకు తప్పుకొన్నాడు. “ఆరుణోదయం' లాంటి నవలలు 
మళ్ళీ కుటుంబరావు కలింనుండి వెలువడకుండా వచ్చాయి. వచనమూ 
కవిత్వమూ ఇలా కొంతకాలం నాయకులు కనివించని నాటక ఘట్టాల్లా బీదపడి 
నట్టు ఆనివించసాగింది. ఆయితే త్వరలోనే |వతిభావంతులైన కొత్త రచ 
యితలు వచ్చి ఆలోటు వూరించారు. 'ఆల్లులో మల్లు' అన్న సామెతగా, వీరిలో 
కొందరు ఆ గొప్ప రచయితల బుజాలవరశకైనా ఎదిగిరాగలిగారు. 

నైజాము నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ముందుగానే దేశ్‌ 
ముఖ్‌లనూ జాగీర్ణారనూ ఎదిరించి తెలంగాణా (గ్రామీణజనం కెరటాలు కెర 
టాలుగా తిరగబడి సాయుధ పోరాటం నడివింది. ఒకటి కర్షకుల వర్గ పోరా 
టము, మరొకటి ప్రాంతీయ, లేదా ఉవజాతీయ తత్వంతోటి విద్యాధికులూ, 
నంవన్నులూ, వృత్తి త్రీజీవులూ, వగైరా నానావర్గారి జనం ఉమ్మడిగా జరీ 
వింది, ఆంధ్ర జాతీయతావ్య క్తి రీన్ని రూవదిద్దీంది. 


70 మహతి 


ఈ ఘర్షణ తెలుగు సాహిత్యానికి బాగా వనికి వచ్చింది. దాశరథి 
లాంటి కంథీరవాలొకవంక, వట్టికోట ఆళ్వారుస్వామి లాంటి నిండుకుండ 
'లింకొకవంక, నై జాము వ్యతిరేక పోరాటానికి సాహిత్యచిితణ చేశారు. ఇద్దరి 
లోనూ సామాన్య |వజల మూగకోరికలకు అక్షర రూవం ఇచ్చేశ క్తి పుష్క 
లంగా ఉండేది. కవి కాబట్టీ దాళరథిలో ఆర్భాటం నాటికీ నేటికీ ఎక్కు_వే. 
ఇది నవాజం. వద్యానై్నైనా ఇష్టాధీనంగా వలికించగల శక్తి అతనిది. తాను 
'ఉద్యమకవి”. ఆ ఉద్యమం వెనువెంటనే మరొక దశకు చేరుకొన్న వ్పుడు 
కూడా ప్రారంభంలో దాశరథి రచనలు దానితోటి నమనించాయికూడా. ఆభ్యు 
చయ రచనోద్యమం ఏ కొత్త రచయితనీ న్పృశించకుండానైనా ఆరోజుల్లో 
వదల్లేదు. తమతమ అభిమానాలు ఏతెన్నులో ఉన్నా, మాటవరనగానైనా 
కవులు బీదాదిక్కీ_ గురించి జాలీ, ఆకలిగురించి కోకం |ప్రదర్శించేవాళ్ల. 
దాశరథి కూడా ఇలా కొన్ని మంచిరచనలే చేశాడు. జాతీయ "ఆహంకార 
చర్శనం"- రాయప్రోలునుండి దాశరథిదాకా సాగింది. 

ఆళ్వారుస్వామి జాతీయవాదానికి మూలం ప్రజలు, |వజాజీవితం ఆతని 
రచనావస్తువు. పజల మనుషులు ఆతని నాయకులు. అధికారులూ, ఖామందులూ 
ఆతని దుష్టపాత్రలు, పోరాటం అతని రచనల్లోని కథ్నాక్రమం తాకు మార్కిస్టో 
కాదో తెలియదుగాని, మార్క్సిజం |వ్రభావం మాతం ఆతని భావలోకంమీద 
న్ఫుటంగా కనివిన్తుంది. వాన్మవవాద దృక్పథం అతని 1వ్రజల మనిషి", 
“గంగు' వగైరా నవలలకూూ, గిర్జావరు రమణయ్య లాంటి కథలకూ, చాలా 
బలాన్నీ బటువునీ ఇస్తుంది. 

అప్పుడు వెలువడింది నంవిధాన చాతుర్యం నిండారుతూ ఆరుద్ర 
.శ్వమేవా౭హమ్‌'. శ్రీశ్రీ వర్యవేక్షణలో మాత్రమే ఆరుద్ర కవిగా వెరిగి 
ఉంటే, ఈకావ్యం కొరకరానికొయ్య ఆయిఉండేదికాదు. విజయనగరంలో 
చాగంటి, నారాయణబాబు, ప్లస్‌ శ్రీశ్రీ, డిటో ఆర్చుద స్థావిద్దామనుకొన్న 
“న్వజేళజం” అనే తెలుగు అధివాస్తవిక సాహిత్య సంప్రదాయం ఈ కావ్యాన్ని 
సోకింది. ఈ వరకే నారాయణబాబు మార్క్రుని ,ఫ్రాయిడ్‌తోటి అనునంధా 
నించి ఉన్నాడు. యుద్ధంవచ్చి శ్రీ శ్రీసీ ఆరుద్రనీ తనవెంట దేశాలుగాకపోయినా 
వలుప్రాంతాలు తివ్పిన రోజుల్లో, ఆకవు[ద తన టేక్‌ ఫాస్ట్‌లో సాల్వడోర్‌డలీ 
చంటి చిత్రకారుల్నీ అనేక నగ్రియలిస్టు రచయితల్నీ నంజుకొంటూవచ్చాడు. 
వఠాభి చమత్‌కారాలనూ, శ్రీశ్రీ మిరియాలనూ నూరుకూ రంగరిస్తూపోయాకు. 


“తెలు గుసాహిత్యం _ మార్క్సిజం (ప్రభావం ” 


-వీటన్నిటికి పుట్టిన అబ్బురపాటు కలిగించేబిడ్డ “త్వమేవా౭హమ్‌”. ఇందులో 
వైథాగరాస్‌నిద్ధాంత మేగాక కాలేజిలోనూ, హైస్కూల్లోనూ, ఇతరత్రానూ తనకు 
తెలియవచ్చిన విజ్ఞానశాస్త్ర విషయాలు కూడా పోగుబడ్డాయి. “ధ్వజంకొన 
నిరంతర నమధర్మం. చూస్తాం” “అనే ముక్తాయింవుతో ముగించడంలోనేగాక, 
““వేదనాళకలం”లో నిర్వేదంగాక సామ్యవాదం నుదూర గగనతారగా నిలిచి 
ఊరిస్తుంది. “భూమివయి దేవతల భూమి విహరించవలె”ననీ, లేమిగలవారల 
-కామితాలు తీరవలెననీ కవి కోరుకొంటాడు. ఒక పునీతమైన నూతన వ్యవస్థ 
కోనం “వామవక్షవిధానాలి”లో చరించమంటాడు. 


కవిగా జన్మించినవ్పటినుంచి ఆరుద్ర పోరాటాలకూ డఆరాటాలకు 
మననయ్యాడు. సాదా అభ్యుదయకవిలా ఎన్నో ప్రబోధ గేయాల్లాంటివి 
రాశాకనే తెలుగుమీరి “త్యమేవాజహమ్‌' రచించడం జరిగింది. ఆరు ద 
హృదయం గురించి ఏ అనుమానమూ లేకపోవచ్చుగాని అతని మేధన్సు చిత్ర 
మైనది. అది యుక్తులమారిది. 'వైచితి'సిధ్ధాంతం ముందుంచుకొని అదివెయ్యని 
గంతులంటూలేవు. “* నంవిధానం” ఆనే మేధఃవరిశ్రమ కూడా ఆరుద్ర 
“త్వమేవా౭హమ్‌”తో చాటుగా “నినీవాలి”ని గూడా “హ్మైబో”గా నిలువు 
తున్నది. _కవిత్వలోకంలో ఎప్పటికప్పుడు మార్పుచెందే “ఫేషన్దు” ఆంద్రీ 
కృతం కావడానికి ఆరుద చాలావరకు బాధ్యుడు, దానికితోడు, వెనకటి 
రాజకీయ విశ్వాసాలు సడలుబాటు చూవేనరికి, వినోడంకోనం కొన్ని రచనలు 
చెయ్యక తవ్పలేదు. అయినా ఆరుద్ర సాంఘిక దృక్పథం మూలంలో 
మార్క్సిజం (ప్రభావం బలీయమే అనాలి, “సినీవాలి”కి సామాన్యుడైన క్లార్కు 
నూర్యారావు రోజువారీ బతుకు ఎలా కొడిగట్టి కొడిగట్టి చివరికి అత్మహత్య 
చ్వారా ఎలా ఆరిపోయిందీ, కథావస్తు వెంది. ఆధునిక నంకీర్ణ నాగరికతకు 
జీవధాతువైన నగర జీవితంలోని ఆన్యవర్గ భావాలు నూర్యారావు మనస్సును 
తొలిచివేళశాయి. బూర్జువా భమల్దోవడి, యశార్థ జీవిత నత్యాన్ని మార్చేశ క్తి 
గానీ మార్చాలనే కోరికగానీ లేకుండా, కనీనం (టేడ్‌యూనియన్‌ కార్యకలా 
పాలవై వైనా దృష్టి సారించకుండా, కేటాబడిన నగటువ్య క్రిగా ఎలాదురంతం 
'కోరితెచ్చుకొండీ చూస్తే, సాంఘిక నంభఘర్షణల గురించిన మార్క్సిన్డు వైఖరి 
నుంచి ఆరుద్ర చాలా దూరంవె్లి, హన్యవాదంలో నిలిచాడని తీర్మానించక 
తప్పదు, బూర్జునా వ్య క్తివాదంలోని దౌర్బల్యం నూర్యారావుని ఆశ్రయించు 


2 మహతి. 


కొంది. ఆతనికి వర్గభావన అలవదినేలేదు. ఈ దృష్టితో చూస్తే, “త్వమేవా=.. 
వామ్‌” నుంచి “సినీవాలి” వెనకడుగే. 

కుందుర్తి ఆంజనేయులు నెహూ 'చారిస్మా' (నమ్మోహనంలో తన 
నవయవ్వనదశళను గడివినందుచేత, అతని సోషలిస్టుభావనమీద న్మెహూముద-. 
అందే ఒక దశలో అభ్యుదయకరమైన వామవక్ష జాతీయవాద ముద- 
న్పష్టంగా కనివిన్తుంది. “చైతన్య ధనుష్పాణులైన” (ప్రజలు తెలంగాణా 
ప్రాంతంలోని (గామ నింహాలమీద ఎలా “నంఘం” ద్వారా తిరగబడి పోరా 
డిందీ చెబుతూ, ఈ ఇతివృత్తాన్ని నైజాము వ్యతిరేక పోరాటచర్శితకు ముడి. 
వెయ్యడంలోనే ఈ ద్వంద్వాత్మక వైఖరి బయటవడతుంది దాశరథిలా రెండవ 
దానికి మట్టుకే తన“తెలంగాణ”'లో కుందుర్తి ఆంటి వెట్టుకోలేదు. “నయాగరా” 
(1944) దకలోని కుందు గ్రే ఈ కావ్యంలోనూ కనివిస్తాడుగాని అంత చండ 
(పచండంగానివృులుచెరుగుతూకాదు. మరింత స్థిమితం అలవడింది. లౌక్యం కాక 
పోయినా లోకం గురించిన సృృహగూడా అతిశయింబింది. కావచ్చు. తెలం 
గాణా రైతాంగం, కూలిజనం, “యూనియన్‌ వైన్యాలకు స్వాగతం" చెప్పా 
రందటే మా(త్రం, చర్మిత్రను తారుమారు చేయడమే అవుతుంది. నై జాముపాలన 
నుంచి విడుదల కలిగి ఉండవచ్చుగాన్కి దేశ్‌ముభ్‌లూ, జాగీర్దారూ. వదేఖ్టా 
వట్వారీలు దీనివల్ల లాభవడ్డారు. పోరాటం ద్వారా (ప్రజలు సాధించుకొని సాగు 
చేసుకొన్న నేల మళ్లీ వాళ వాతబడింది, నికి యానియన్‌ _సేనలేగాక 
బలగం కూడా వత్తాని అయింది. తెలుగుజాతి మర్టీ ఒకటిగా అతుక్కొంది నర్కే 
“విశాలాంధ్రలో |వ్రజారాజ్యం” ఏర్పడవలనిందల్లా పోలీను రాజ్యం ఏర్పడింది 
చరిత్ర వెనక్కు. నడిచింది. గంగినేని, సోమసుందర్‌, రమణారెడ్డి లాంటి 
కవులకూ కుందుర్చిలాంటి కవులకూ ఇక్కడ భేదండింది. “ఉదయిని” 
“వజ్రాయుధం”, “అడవి”లాంటి కావ్యాలు ప్రధానంగా సోషలిస్టు వైఖరికి 
అంకితమయ్యాయి. [శ్రామిక జన అంతర్జాతీయత, మార్కిస్టు |ప్రావంచిక 
వైఖరి, వర్గ పోరాట దృక్పథం కొంత మేరకైనా ఈ రచనలను ప్రభావితం 
చేశాయి. బొల్లిముంత శివరామకృష్ణ రానిన నవల “మృత్యుంజయలు”గాని, 
మహీధర రామమోహనరావు “రథచ।క్రాలు” “ఓనమాలు” “కత్తులవంతెన” 
నవలలు, పొట్టవల్లి రామారావు వగైరాల కథలు, ఈ కోవకు చెందినవే. 

“మీతోనె ఉంటాను మీతోనె వస్తాను 
అడగడుగునా మీకు అండగ నిలుస్తాను” 


శెలగు సాహిత్యం _ మార్క్సిజం పభావం 7 


అంటూ ఎర జెండాతో అభేదం పొంది కమ్యూనిస్టు ఉద్యమంలో 
కూడా భాగన్గుడెన అనిసెట్టి సుబ్బారావు మొదటినుంచీ తన కవిత్వంలో జీవ 
కారుణ్యదృక్పథాన్ని (ప్రదర్శిస్తూ వచ్చాడు. ఇది కుష్క_మైన హృదయవాదంగా 
వరిణమిస్తుందని (గహించలేదో, కవి అయినవాడు (పతి ఒక్కడూ విధిగా 
“నెంటిమెంట్సు'ను సమాదరించవలెనని భావించాడో, ఏమోగాని, మొత్తానికి 
మెత్త దనానికీ మెతకదనానికీ నరిగా అంతరం |గహించలేకపోయాడు. నవ్య 
సాహిత్యపరిషత్తు తరవుకవుల్లో నాయని ప్రభావం తనమీద బలంగా వడి ఉండ 
బట్టి కూడా ఈ వైఖరి ఏర్పడి ఉంటుంది. వైగా, సామాన్య వస్తువులను కూడా 
Mystify చేసే ఒకలాంటి మార్మికవాదం, ఇతని కవిత్వంలో |ప్రకృతినీ 
భూమినీ తల్లినీ వరతత్వంతోటి భావించడం కనివిస్తుంది. మనిషిని మనిషిగా 
కాకుండా, ఒక దేవతగానో వట్టి ఆదర్శమూ ర్హిగానో చూపడం జరుగుతుంది. 
కాల్చనిక మనన్మ్క-త నుంచి అనిసెట్టి తవ్పుకోలేకపోయాడు. కలవి అన్న 
వాడికి భావుకత్వం అవనర మేగాని భావుకత్వమూ కార్చ్పినికతా ఒక్కటి మాతం 
కావు, వాన్తవ విషయవరమైన మార్క్సిస్టు దృక్పథం, దానికి మూలకందమైన 
భౌతికవాదం, వస్తువులను విశ్లేషించి చూపుతుందిగాని 'వాటిని ఆదర్శీకరించదు. 

సామరస్యాన్నేగాని నంభర్షణను నుతరామూ ఓఒవ్పని కీ॥ శే॥ బాల 
గంగాధర తిలక్‌ అభ్యుదయ రచనోద్యమం ప్రభావ ఫలితంగా నైనా, సాంఘిక 
ప్రమేయాలను వట్టించుకొన్నాడు. ఆయితీ తన తత్వం, నిద్ధాంతాలకూ ఇజాలకూ 
ఒదగని, వాదాలకూ వివాదాలకూ లొంగని, వై యక్సిక తత్వం. దాని పరమావధి 
అందం, ఆనందం. జీవితాన్ని నుఖంగా సౌందర్యమయంగా నంతృవి గా 
అనుభవానికి తెచ్చుకోగోరే కవి కాబట్టి, తిలక్‌ తెలుగు కవులలో విశిష్ట్రవ్యకిగా 
కనివిస్తాడు. కరుణాభరణుడు కాగోరాడు. అయితే జీవితంలోని వికారం, 
విషాదం, తిలక్‌నుకూడా నంచలింవజెయ్యక పోలేదు. నంభఘదున్ధితి అతి 
కదిలించి, కన్నీరుగా కరిగించక పోలేదు. వీటికి తాను చూవిన పరిష్కారం 
హృదయ నంస్కారం మాత్రమే. సంఘ నమన్యలకు వైయక్తిక పరిష్కారం 
నశైన వరిష్కారం కాదు. జీవితయాథార్థ్యం తిలక్‌ నిరనననే నోచుకొన్న 
దనడం కూడా నిజంకాదు. ఎందుకంటే, ఏరికోరీ జాతీయవాదాన్నే తిలక్‌ 
వరించాడు. అందులోనూ నెహూ9 తత్వం, నెహూ వ్యకి త్వం తిలక్‌కు బాగా 
ఇష్టం. అయినా అతనిది (వధానంగా న్వవ్నలోకం, 
6) 


mu మవాతి 


శి 

వ్యకి చైతన్యం నంమానికి నంఘ చైతన్యం వ్యక్సికీ మార్పిడీ ఆయ్యే 
దశలో వ్యకి, శక్తికి వర్యాయవదం కాగలుగుతాడు. “వ్యక్కికి బహువచనం 
శ క్రి” కాగలుగుతుంది. అయితే ఆదశ 1947 తర్వాత ఎంతోకాలం కొనసాగ 
లేదు. 

అభ్యుదయ రచయితల నంభఘం ఆకయవరంగా ఏమోగాని, ఆచరణ 
వరంగా మాత్రం హోల్టాల్‌లా మారి తాను వుట్టిన నాటి చారిత్రకావనరాన్ని 
తన చెరుగుదల |క్రమంలో తారు మారు చేశాకనే, న్వతంత్ర భారత (ప్రభుత్వం 
దాన్ని ఆంక్షపాలు జేసింది, నిద్ధాంతాలకోనం కందె ఎక్కువగా, లేదా ఆందులో 
భాగంగా, వ్యక్తిగత రార్ధాంతాల కోనం కమ్యూనిస్టు పార్టీయే దాని తలను 
ఉత రించి వేనింది. కార్యశూరుడై న చదలవాడ విచ్చయ్య తాళీచేసిన కార్యదరి 
స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చెయ్యలేదు. విచ్చయ్య కార్యదర్శిగా చెయ్య గలిగిన 
కంగాశీ అంతా చేనిపోయాడు.  ఆంధ్రోద్యమ విజయంతోటి అఖిలాంధ 
రచయితల నంఘ స్థావనకు (ప్రయత్నాలు జరిగాయి. అఆనధికారస్థాయిలో 
జరిగిన ఈ (వయత్నాలు ఫలించలేదుగాని. ఆధికారికంగా ఆకొడెమీ ఏర్పాటు 
గౌరవాలకోనం దిన భత్యాలకోనం |ప్రావకాలకోనం |ప్రసంగాలకోనం మొగం 
వాచీ ఉండిన వృద్ధ రచయితలను నింహాననం దగ్గరకు తీసుకెళ్ళింది. దానికి 
తోడు, ఎన్నికల తిరుణాళ్ల సామాన్యులను పోరాట నంధానుంచి విజయవంతంగా 
తవ్పించింది. |వజాతం[త వ్యవస్థ |భ్రమలనెన్నో నృష్టించింది. కమ్యూనిస్టు 
వ్యతిరేకతను ఒక్క పెట్టున మేధావులకు’ కలిగించడానికి ఆంధ్ర దినషత్రికలు 
వనిగట్టుకు మరీ నంకల్పించాయి. 

అభ్యుదయ రచయితల నంఘం నంఘంగా అంతరించినా, వ్యక్తులను 
ఆశ్రయించుకొని 1955 వరకు అజ్ఞాతవాసం చేనింది. ఆ నంవత్సరంలో మీ 
(1947 తర్వాత) మహానభ జరివింది, అయినా ఇది శవానికి ప్రాణం పొయ్యడం 
లాంటి నిషల (ప్రయత్నమే ఆయింది. కమ్యూనిన్థు ఉద్యమంలోసే జాతీయ 
వాదంతోటి రాబీవడిపోయే ధోరణి తలెత్తసాగింది- పజాసమీకరణకు బదులు 
పార్ణమెంటరీ వద్ధతులకు 'విప్టవాశయం' గల పార్టీయే పూనుకోక తప్పనంతగా 
జాతీయ బూర్జువావర్గం తన అధికారాన్ని గట్టిగా స్థావించుకొంది. 

ఈ కొత్త చార్మిత్రక దశలో రచయితలుగా కలం వట్టిన యువకులకు 
మార్క్సిస్టు దృక్పథం కాదుకదా, సామాబిక! భావనకూడా లేకుండా పోయింది. 


'శెలుగు సాహిత్యం-మార్క్మ్రిజం (ప్రభావం ” 


పాళ్చాత్య యువలోకంలో పొటమరించిన మనోవికారాలు నాటు దున్తుల్లో మన 
కురకారునుగూః'డా సోకాయి. ఇజమ్‌ అంటేనే ఉలికిపాటు మొదలైంది. నిబద్ధత 
దాన్యంగా గణనకు వచ్చింది. ఆరు[దలాంటి రచయితలుకూడా “వ్రజాతంత్రం' 
వైపు మొగ్గుచూపారు. పార్టీలకూ, ఇజాలకూ “తాళీకులు” కాకుండా విశ్ళంఖ 
లంగా నై నానరే న్వతంత్రంగా, వెలయాలిలాగానైనా నరే కాకుండా దాని, తమ 
భావాలను బలాదూరుగా చరింవజైయ్యడం అనేకుల్లో మొదలైంది. 
అయితే మార్కిస్టుతత్వ |వ్రభావం తెలుగు సాహిత్యంమీద వూర్తిగా 
ఈ దశళలోకూడా వడకుండా ఉండలేదు. ఇలా అనడానికి గజ్జల మల్గారెడ్డి 
దూషక, విధూవక గేయాలేగాక, బడితె కరల్లాంటి ని. విజయలక్ష్మి కావ్యాలు 
పనికివస్తున్నాయి. పదిమంది ముందుకిరాక పోయినా, రాచమల్దు రామచందారెడ్డి 
కథలు “అలనిన గుండెలు” నంసార పరిధిలోకి కన్నీళ్లనూ వాటి, వెనకనున్న 
అఆక్రమాలనూ |వ్రదర్శించాయి. అంతకంచదె ఎన్నోరెట్లు శ క్రిమంతంగా రాచ 
కొండ విశ్వనాథళాన్రి కథలు జీవితంలోని కర్కశత్వాన్ని, గొప్పవారి 
తప్పుడు పనుల్నీ, పనిబాటలవారి ఆలగామాటల తెగింవునీ, చత్రించాయి. 
ద్రకృతిలోనూ మానవ|వకృతిలోనూ అణువణువునా కనివించే అక్రమం, ఆదిమ 
దవృశ్తిలో నిండారిన స్వార్థం, సమిష్టి బీవితరంగాలలో జరిగే అనుక్షణ 
నంఘర్షణ- వీటిని ఇంత గొవ్పగా ఘనంగా చిత్రించగలిగిన రచయిత మరొకడు 
లేడన్నంతగా విశ్వనాథళాన్రీ రాయగలిగాడు. అప్పటివరకు వరిచితమైన 
కథారూపాన్ని వధించాడు. తెలుగు కథ ఆకృతినీ, ఆంతన్సునీ విన్లవీకరిం 
చాడు. కొళశీవట్నం రామారావు విశ్వనాథశాశన్రీలా గడనరికాడు గాని, సామా 
జిక వాస్తవాన్ని రామారావులా విళ్వనాథశా స్రీకూడా నవివరంగా, నూక్మాంశా 
- నహితంగా, నిండుగా, నిబ్బరంగా చిత్రించలేదు. చెగా, రామారావులా విశ్వ 
నాథకాన్రికి గ్రామీణ జీవిత వృక్షమూలాలు తెలియవేమో. విశ్వనాథళాన్రి 
వన్నీ, దాదాపు అన్నీ. నగర జీవితశాఖనుండి కుశ్లి, లేదా మగ్గి రాలిపోయిన 
వళ్ల. ఆయినా వీటిలో ఇంకా చెడని కండనే ఆయన వైకెరీ చూవుతాడు. 
మిగిలి ఉన్న మానవీయతను డిజ్ఞ్వల వర్ణాలతో ప్రదర్శిస్తాడు. వ్యక్తుల 
నంభఘర్షణకుగల సాంమిక రూపాలను, పాత్రల వ్యక్తిత్వానికి ఏలోటూ రానీయ 
కుండానే బహుమెళకువగా సూచించగలుగుతాడు. మార్క్సిజం సిద్ధాంతాలు 
వల్లె వెయ్యవలనిన వని రచయితకీ లేదు. కావలనింది జీవిత వోసన్తవాన్ని 
ర్రోశన్యవంతంగా అవగాహన చేసుకొని సాహిత్య రూపంగా లోకానికి 
అందివ్యటమే. 


7 మహాెశి 


ఈ సంకల్పం మళ్ళీ కొందరు రచయితలకు కలిగింది, Negative 
గానే నంఘాన్ని విమర్శిస్తూ ఉండిన “దిగంబర కవులు, పాఠకలోకానికి విద్యు 
చ్చికిత్స చేయడంలో కృతాగ్ధులయ్యారు. గండ గొడ్డళ్లలాగా అవినీతిమీద 
విరుచుకు పడ్డారు. కోవం వాళ్లది ఉన్మాదానికిగల తీవ్రతను నంతరించు కొంది. 
వీ రంగం తొక్కినట్టు అక్షరలోకాన్ని భయభాంతం చేశారు. విలువలను ఆన్ని 
టినీ నిరాకరించే “నిహిలిన్టు" ధోరణిగా అనివించినా, దీనివెనక బలీయమైన 
మానవీయత నిలిచింది. ఆందుచేతనే, వాళ్లలో కొందరైనా మార్క్సిన్టు నిర్ధాం 
తాన్ని ఆమోదించకలిగారు. ఆంతకు ముందే, దేశంలో ఒకమూల మొదలైన 
సాయుధ పోరాటం నుండి కావ్యోత్సాహం పొందిన మరికొందరు రచయితలు 
“తిరుగబడు” అని వీలువిచ్చారు, “మార్చొ' అన్నారు. తెలుగు సాహిత్యంలో 
వచన విభాగానికీ కవిత్వవిభాగానికీ మార్క్సిజం ప్రభావాన్ని ఆనన్యంగా 
కలిగించిన కుటుంబరావు. శ్రీశ్రీ, ఈ యువరచయితల ఉ,దేకాన్ని తామూ 
పొందారు; విప్ణవ రచయితల నంఘం దాపరికం లేకుండా మార్క్సిజాన్ని తన 
ధ్యేయంగా ప్రకటించింది. 

మార్చిజం ఆధునిక భావచేతనలో ఒక (ప్రధానమైన ఆంశం. వర్గాలు 
వాటి మధ్య మణర్దలు ఉన్నంతకాలం, మార్క్సిజానికి కాలదోషం _ పట్టదు 
భౌతిక వాన్తవాన్ని (గహించడంలోనూ, దాన్ని మార్చేందుకు క్రియాశీలతను, 
ఆలవరదుకొని (శ్రామిక [వజల్ని పోరాటాలకు మ శ్లించడంలోనూ, మార్క్సిజం 
వీక కాలంలో శాస్త్రమూ శస్రమూ కాగలుగుతుంది. దాన్ని కళలకు అన్వ 
యించడానికి, నిద్ధాంతాన్ని గురెర్జిగి ఉంటే మంచిది. నిద్ధాంత పరిజ్ఞానం 
లేకున్నా, సాహిత్యంలో |పజా వైఖరి, వా న్హవవాదదృక్పథం ఉంటే, గుడ్డిలో 
మెల్ల. 

త్తి 


పృవాసాంధ్రుల వాజ్మ్యయసేవ 


శ్రీ చల్లా రాధాకృష్ణశర్మ 


న్వన్థలం విడిచి వెట్టి పరస్థలానికి వెల్లాలంటే తెలుగువారికి మనన్కరించ 
దనే అవప్రధ ఒకటి ఉన్నడి, ఇందులో కొంతవరకూ నిజం లేకపోలేదు, 
దాక్షిణాత్యులలో తమిళుల మలయాళీల వలె, బౌత్తరాహులలో గుజరాతీలవలె, 
తెలుగువారు ఎక్కడికివడిలే ఆక్కడికి ఆంత త్వరగా వెళ్లరు, ఉన్న ఊరు 
విడిచిపెట్టి. ఇందుకూ (ప్రబలమైన కారణం లేకపోలేదు, తెలుగునేల బంగారునేల. 
తెలుగునాడు వైడిపంటల కొటారం. _శ్రమించాలిగాని, తెలుగు తల్లి (ప్రసా 
దించని నంవద యేముంది ? అందువల్లనే నిన్నమొన్నటిదాకా విద్యాధికులై న 
తెలుగువారు కూడా తమ పర్లెపట్టుల్ని నమ్మి మనుగడ సాగించేవారు. 
భూలక్ష్మిని సేవిస్తూ కాలం గడిపేవారు. కాని దేశకాల పరిస్థితులలో మార్పు 
వచ్చింది. భూమాతమీద మోజు తరిగింది. ఉద్యోగాలమీద మోజు వెరి 
గింది వైవెచ్చు, తరతరాలుగా వస్తున్న స్థిరాస్తులు కారణాంతరాలవర్ణి 
నానాటికి తీనికట్టు నాగంభట్టు కావడంతో. సంగీత సాహిత్యాదులలో |వ్రవేశ 
మున్నవారూ ఉన్నత విద్యాభ్యానం చేనినవారూ వట్టణాలకూ పర రాష్ట్రా 
లకూ వెళ్ళి, కొందరు ఆక్కడే స్థిరనివాసాలు కూడా ఏర్పరుచుకున్నారు. కను 
కనే యీనాడు మనదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ తెలుగు కుటుంబాలు ఎన్నో 
కనివిస్తున్న వి. 
్రవాసాంధ్రులనగానే ముఖ్యంగా తమిళనాడులో చాలాకాలంగా నివనిస్తున్న 
తెలుగువారు జ్ఞ ప్తీకీ రావడం పరిపాటి. దక్షీణాంధులు కేవలం భాషాభిమా 
నులుగానే గాక కావ్య నిర్మాతలుగాకూడా |పనిద్ధి కెక్కిన విషయం సాహితీ 
వేత్తలకు తెలినిందే. నిజానికి దక్షిణాంధ్ర యుగంలో తెలుగు సాహిత్యానికి 
పెండ్లి వందిళ్ళు వెలనీనవి. తెలుగు మాటకూ తెలుగు పాటకూ ఒకో కొత్త 
సోయగం చేకూరింది ఆనాళ్లలో మధుర, తంజావూరు, వుదుక్కోట్క 
మైనూరు మొదలైనవి (ప్రముఖ సాహిత్య వీఠాలు. ఆనాటి పాలకులైన 
నాయక రాజులూ, వారి సామంతులూ, చివరకి తంజావూరు నేలిన మహో 


U3 మహతీ 


రాష్ట్ర భూవతులూ ఆంధ్ర భాషాభిమానులు కావడం వేర్కొ_నదగిన విషయం, 
ఆందువల్చనే యీనాటికీ ఆంగధ్రభాషాభిమానులు వలువురు దక్షిణావథంలో కని 
వస్తారు. తమిశులైన సుబ్బరామ దీక్షితర్‌, టి, యన్‌, మురుగేళంవిశ్లై ప్రభృ 
తులు తెలుగులో రచనలు వెలయించి, తెలుగు భాషాభివృద్ధికి కృషి కలరు. 
మొన్నమొన్నటిదాకా మదరానులో తెలుగు పుస్తకాలు |వ్రకటించిన (ప్రముఖ 
(ప్రకాకకులలో చాలామంది తమిళులే ః 

ఎన్నో తరాలుగా నివనిస్తున్నవారే కాక, చలనచిత్రరంగం మొదల్తె న 
వాటిలోనూ |ప్రభుత్వోద్యోగాలలోనూ పనిచేస్తూ తమిళనాడులో స్థిరపడిన 
తెలుగువారు దాలామంది వున్నారు, ఆంధ్రపదేశ్‌ అవతరించిన తర్వాత 
కూడా తెలుగువారి నంఖ్య తగ్గలేదు, మదరాను నగరంలో తమిళం తర్వాత 
తెలుగుదే వైచేయి. 1961 జనాభా లెక్కల ననుసరించి మదరాసులో 
2,44,682 మంది తెలుగువారున్నట్టు న్పష్టమయింది. ఇతర భాషలవారిలోనూ 
తెలుగు తెలినినవారు చాలామంది ఉన్నారు. కాని తెలుగు రచయితల సంఖ్య 
మాపత్రం తగ్గుముఖం పడుతోంది 

మదరానులోని సుప్రసిద్ధ రచయితలనగానే నాకు |వ్రపథమంగా జ్ఞాన 
వయోవృద్ధులైన డా॥ పాకాల వెంకట రాజమన్నారు గారు గుర్తుకి వస్తారు. 
రనవ త్తరములై న నాటికలూ నాటకాలూ, ఎన్నో నంతరించిన |వజ్ఞామూ ర్తి 
రాజమన్నారుగారు. ఆయన రేడియో నాటికలు కూడా తీర్చిదిద్దినట్లు 
వుంటాయి. సర్వాయిపాపడు ఈ కోవకు చెందిన చక్కని నాటిక, 

నాటక రచయితలుగా (పనిద్దికెక్కిన శ్రీయుతులు ఆడార్య ఆత్రేయ, 
డి. వి. నరనరజు, పినిసెట్టి శ్రీరామమూ ర్తి పభృతులు |ప్రవాసాంధ్రులే. వీరు 
కాక శ్రీ పాఠిగుమ్మి పద్మరాజు, డా. గాలి బొలనుందరరావు, బొమ్మిరెడ్డి వల్లి 
సూర్యారావు మొదలై నవారు రేడియోకీ వత్రికలకూ నాటికలు వ్రాస్తున్నారు. 

విశ్వం వెళ్లి, వెర్దమనుమలు మొదలైన చక్కని నాటకాలు ఎన్నో 
థ్రానిన శ్రీ సోమంచి యజ్ఞన్న కాన్రిగారిని కూడా ఈ సందర్భంలో వేర్కొ_ 
నడము నమంజనం, వీరి రచనలలో నాటక శిల్పంతో పాటు నవనీతం వంటి 
హాన్యం చోటుచేనుకోవడం గమనింవదగిన అంశం, నాటకానికి జిగినీ బిగినీ 
ద్రసౌదించేవి పాత్ర సృష్టి, నంభాషణ చాతురీని, ఈ రెండూ వీరి రచనలలో 


ట్రీవాసోంధురి వావ్యియసేవ 79 


కనివిస్తాయి. తెలుగు దేశానికి దూరంగా, బొంవాయిలో నివనిన్తున్నా, 
శాన్రిగారి రచనలో నబీవమైన తెలుగు నుడికారం తొణికినలాడుతూండడం 
హరి ంవదగిన విషయం. బొంబాయి ఆంధ సంఘం కార్యనిర్వావాకులభో 
నీరు ప్రముఖులు కూడా. 

నాటక రచయితలవలె, నువనిద్ధ కవులకు కూడా మదరాను ఆలవాల 
మన్నా ఆతిశయోకి,కాదు. నర్వశ్రీ దేవులవల్లి వేంకట కృష్ణళాస్ర్రీ, శ్రీ శ్రీ, 
విద్వాన్‌ విశ్వం. ఆర్కుద, దాశరథి, అనిసెట్టి నుబ్బారావు, వి. గణవతికాన్ర్రి, 
ఏల్బూరి నస్నుబహ్మణ్యర, బి. వీ. నింగరాచార్య |వభృతులు కవిత లెన్నో 
'వెలయించిన విషయం సాహీతీ జిజ్ఞాసువులకు తెలిసిందే. వివ్వాన్‌ విశ్యం 
వాసిన “ఒకనాడు”, దాశరథి వెలయించిన “కవితా వుష్పకం”, ఆరుద 
కవితా నసంవుటి “వెలా వచ్చీను”, “వెన్నెల.-వేసవీ” నింగరాచార్య రచించిన 
“గీతాంజలి” మొదలైనవి పేర్కొనదగిన కొన్ని రచనలు. 

ఎంతో |కమించి, మనోహరమైన శైలిలో (క్రీ ఆరుద్ర 1965 నుంచి 
డ్రాన్తున్న నమగ ఆంధ సాహిత్యం ముఖ్యంగా ఉదాహరింపదగిన రచన. 
అనుకున్న ఆన్ని నసంపుటాలూ వెలుగులోకి వచ్చినప్పుడు, ఈ రచన తెలుగు 
సాపాత్యానికి సమగ చరిత్రగా భానిన్తుందనడంలో సందేవాంలేదు. 

కథానికా రంగంలోనూ వేరువెంపులు గడించిన రచయిత లెందరో 
మనకు మదరానులో కనివిసారు. (శ్రీయుతులు కొడవటిగంటి కుటుంబరావు, 
పాలగుమ్మి వద్మరాజు, ముళ్లపూడి వెంకటరమణ మొదలైన రచయితలు 
కథానికలతో పొటు ఉతమ నవలలు కూడా |వ్రాశారు. కుటుంబరావు గారి 
“అనుభవం”, పద్మరాజు గారి “ బతికిన కాలేజి ", “రెండవ అశోకుడి 
మూజ్జ్యాపాలన", ఏ. గణవతిశాన్ర్రిగారి “కాశ్మీర వట్టమహిషి", మహీధర 
రామమోహనరావు గారి “కొల్లాయి గట్టితే నేమి” మొదలై న నవలలు స్వాతం 
ర్యానంతర సాహిత్యంలో వేర్కొనదగిన రచనలు, 

సాహిత్య విమర్శ, వ్యానం మొదలైన శాఖలలో అపారమైన కృషి 
జేనిన పెద్దలు మదరాను రచయితలలో చాలామంది కనివించడం ఒకవిశేష 
మనే చెప్ఫవచ్చు, శ్రీయుతులు వేదం వేంకటకృష్ణశర్మ, బులును వేంకట 
రమణయ్య, వేదం వేంకట రాయశాశ్ర్రీ [వభృతులు తమ అమూల్య రచనల 
ద్వారా తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేస్తున్నారు. వేంకట కృష్ణశర్మ 
గారి శతకవాజ్మయ నర్యన్వము వేంకటరమణయ్య గారి ఆంధ్రాలంకార్ల 


శీరీ మహతీ 
వాజ్మయ చరిత్ర, ఆంధ్ర కవి సప్తశతి, వేంకటరాయశాన్రి గారి నన్నెచోడుని 
కవిత్వము మొదలైనవి వశ న్హ రచనలు. |వనిద్ధ వైయాకరణులైన శ్రీరావూరి 
దొరస్వామిశర్మగారి తెలుగులో తిట్టుకవిత్వము, చల్లా రాధాకృష్ణశర్మ |వ్రానిన 
తెనుగు విందు, మదరాను తెలుగు మొదలైన భాషా సాహిత్య వ్యాననం 
పుటాలు, శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణ మూర్మి గారి ఆంధ నాటకరంగచర్మిత్ర 
మొదలైనవి చేర్కొ.నదగిన మరికొన్ని రచనలు. మిక్కిలినేని గారి నట 
రత్నాలు (|పన్తుతం అం|ధ్రవభ, నచ్మితవార వత్రికలో వారం వారం వెలు 
వడుతున్నవి) కూడా |వశన్త రచన అనవచ్చు. 
బాల వాజ్మయంలో కృషిచేస్తున్నవారు కొందరు లేకపోలేదు. 
శ్రీయుతులు ది. వి. సింగరాచార్య, చల్లా రాధాకృష్ణశర్మ |వభృతులు విల్ణల 
రచనలు ప్రకటించారు. శ్రీమతి కనకదుర్గా రామచంద్రన్‌ రచించిన దేవతా 
వస్తాNలు, రాధాకృష్ణశర్మ |బ్రాసిన చర్మిత కెక్కిన చరితార్థులు, వానకురిసింది 
మొదలైనవి ఈ కోవకు చెందిన కొన్ని రచనలు. 
స్నుపనిద్ధ రచయిత్రులు కూడా చాలామంది మదరానులో ఉండటం 
పేర్కొనదగిన మరొక అంశం. (్రీమతులు భానుమతీ రామకృష్ణ, రామలక్ష్మి 
ఆరుద్ర, మాలతీచందూర్‌, రేవనూరి శమంత మొదలైన రచయిత్రులు తమ 
కథానికల ద్వారాను నవలలు నవలికల ద్వారాను ఆధునికాంధ్ర వాజ్మయాన్ని 
వరిపుష్టంచేస్తున్నారు. భానుమతీ రామకృష్ణగారి అత్తగారి కథలు, రామలక్ష్మిగారి 
(వీమించు (పేమ క్రై మొదలైన నవలలు, మాలతీచందూర్‌ గారి లావణ్య, మేఘాల 
మేలిమునుగు మొదలైన నవలలూ, శమంతగారి రత్నకంబశం, హుసేన్‌సాగర్‌, 
గీతామాల మొదలైన రచనలూ తెలుగు పాఠకలోకానికి పరిచితమైనవే, ఈ 
మధ్య రామలక్షీ ఆర్ముద గారు నంతరించిన “తాళ్టపాకవారి పలుకుబళ్టు" 
ముఖ్యంగా వేర్కొన దగిన రచన. ఈ నాళ్చలో ఇటువంటి (గంథాల ఆవశళ్య 
కత ఎంతైనా వున్నది. 
ధేనిద్ధ అనువాదకులైన శ్రీమద్దిపట్టనూరి (బెంగాలీ నుంచి), శ్రీఆరిగ 
పూడి రమేష్‌ చౌదరి, (శ్రీ దాలశౌరిరెడ్డి (హిందిలోకి), శ్రీవిద్వాస్‌ విశ్వం 
(కన్నడం నుంచి), శ్రీ డి, ఆంజనేయులు (ఇంగ్లీషులోకి), శ్రీమతి హేమలత 
ఆంజనేయులు (హిందీలోకి), డా వి. యన్‌. ర్మ (జర్మన్‌ నుంచి), శ్రీవేదం 
వేంకటకృష్ణకర్మ, శ్రీ బులును వేంకటరమణయ్య (సంస్కృతం నుంచి), 
చల్గా రాధాకృష్ణళర్మ (తమిళం నుంచి, తమిళం లోకి) _మొదలైనవారూ, 


(జ్రీహాపాం| ధుల వాజ్మ్యయ"ేవ 81 


[దనిర్ధ వృతికా రచయితలైన గ్రీకవప్పగంతుల నత్యనారాయణ (ఈ మధ్య వీరి 
"రమణి రానిన డఉత్తరం' అనే కథానికా సంవుటం _ వెలువడింది), 
శ్రీ యన్‌. ఆర్‌. చందూర్‌ (బ్విహుగంథకర్శలు) మొదలైన 
వారూ మనకు మదరానులో కనివిస్తారు. వీరుకాక 
గ్రీయతులు ముద్దా విక్వేనాథం, వద్డమన్నాటి కుటుంబరావు, _ నెట్టి 
ఈశ్వరరావు, వి యస్‌, అవధాని, భమిడిపాటి రాధాకృష్ణ, బి. ని, కామరాజు, 
డి, రామలింగం, ఎల్లోరా, శార్వరి, బి.యస్‌,ఆర్‌, కృష్ణ, 'జంగోరె” మొదలై న 
రచయితలు, శ్రీయతులు తుమ్మలవల్ది రామలింగేశ్వరరావు, యామిజాల 
వద్మనాభస్వామి మొదలై.న విద్వత్కవులూ మదరానులో నివనిన్తు న్నారు, 


ఈ మధ్య కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకమును శ్రీ ఆరుద్ర 
వీకికతోనూ శ్రీ వావు, చ్మితాలతోనూ నక్వాంగనుందరంగా ప్రకటించిన 
శ్రీ వ. ఎ. కె. రంగారావు శ్రీ ఘంటసాల పాడిన పాటలను భువనవిజయ 
మనే పేరుతో ఒక చక్కని సంవుటం |వ్రకటించారు. నినిమా నంగీతంపట్ట 
ర్రీ రంగారావుగారు చూవుతున్న అభిమానం ప్రత్యేకంగా వేరొనదగింది. 
నినిమా పాటలను గురించి వరిశీలన చేయదలచిన వారికి వీరివద్ద సామ్మగి 
పుష్కలంగా లభిస్తుంది, 


పలువురు పండితులూ కవులూ రచయితలు |గ్రంథ|ప్రకాశకులు మదరా 
నులో ఉండడం, భారతి వంటి (ప్రముఖ సాహిత్య మాన పత్రికా, ఆంధ్ర షత్రిక 
దిన, వార వతికలూ, ఆంధ |వభ నచ్చిత్రవార వత్రికా మొదలగునవి మదరాను 
నుంచి వెలువడడం _ ఈ వివయాదికాన్ని పరిక్లీలిస్తే మదరాను నగరం ఇంకా 
తెలుగు భాషా సాహిత్యాలకు (ప్రముఖ కేందంగా |ప్రతిభానిన్తున్న డని వేర్కొ_ 
నడం ఆతిశయోకి, కాదు. యం. శేషాచలం కంవెనీవారు నవలలు కథానిక 
సంపుటాలు మొదలైన వాటితోపాటు ప్రాచీన కావ్యాలను కూడా చక్కని 
వీరికలతో ముద్రించడం ముదావవం. 


మదరానులో వలె, ఢిల్లీరోనూ (ప్రస్తుతం చాలామంది రచయితిలు 
మనకు కనివిస్తారు, శ్రీయుతులు వేమరాజు భానుమూర్తి, మహీధర నళినీ 


tp మహాత్రి 


మోహన్‌, వాకాటి పాండురంగరావు,  ఇలవువులూరి పాండురంగారావు, 
బలివాడ కాంతారావు, గరిమెళ్ల వెంకట సీతారాం, ద్వివేదుల విశాలాజి, 
వి యన్‌. రమాదేవి, ఉషారాణి భాటియా మొదలై న రచయితలు రచయిత్రులు 
తమ రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. 
శ్రీయుతులు బలివాడ కాంతారావు, వాకాటి _పాండురంగరావుల కథానికలు, 
శ్రీమతీ విశాలాక్షిగారి గ్రహణం విడిచింది మొదలైన నవలలూ, కథానీకలు 
తెలుగు పాఠకులకు కొత్కవి కావు. 

శ్రీయుతులు ఇలపావులూరి పాండురంగారావు, వేమూరి ఆంజనేయ 
శర్మ, పులిగడ్డ విశ్వనాథరావు, రెంటాల రాఘవరావు మొనలై నవారు తెలుగు 
సాహిత్యం గుకించి హీందీలో (ప్రళన్తములైన రచనలు చేస్తున్నారు. తెలుగు 
రచనలను హిందీలోకి అనువదించి, తర్యాత తెలుగు సాహిత్యాన్ని హిందీ 
పాఠకులకు పరిచయం చేస్తున్నారు. ఆలాగే శ్రీయుతులు వి. ఎస్‌ (ప్రకాశరావు, 
జి.యన్‌. భార్గవ, వి పతంజలి మొదలైనవారు తెలుగు సాహిత్యం గురించి 
ఇంగ్లీషులో [వాన్సున్నారు. ఇది ఎంతైనా హర్షింవదగిన విషయం. 

ఈ నందర్భములో తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషలవారికి పరిచయం 
చేస్తున్న మరికొందరు |ప్రవాసాంధ్రులను గురించి చెప్పడం చాలా అవనరం. 
గురజాడవారి కన్యాళుల్క. నాటకాన్ని రాజపాళయం వాస్తవులు శ్రీ జగన్నాథ 
రాజా యధాతథంగా తమిళం చేశారు. మదరాను వాస్త వ్యురాలు శ్రీమతి 
యం.యన్‌, కమల బావిరాజుగారి నారాయణరావును తమిళంలోకి అనువ 
రించారు, చల్లా రాధాకృష్ణ శర్మ తెలుగు సాహిత్యం గురించి తమిళంలో 
వ్యాసాలు ప్రకటించడమే గాక, విశ్వనాథవారి వేయిపడగలు కథను 'ఆయిరం 
తవై నాగం అనే వున్నక రూపంగా ప్రకటించారు. (శ్రీ వి వి, నుబివ్మాణ్యం 
ధ్రీ రాచకొండ విశ్వనాథకాగ్ర్రీగారి అల్పుజీవిని తమిళం చేశారు, శ్రీమతి 
సీతాదేవి ఎన్నో తెలుగు కథలను తమిళం చేసి వాటిని ప్రముఖ తమిళ పతి) 
క్రలలో |వకటించారు. శివగంగ వాన్సవ్యులూ [ప్రముఖ తమిళ రచయితలూ 
అయిన శ్రీ రుట్ర తులసీదాస్‌ తమిళంలో తెలుగు కథానికాసంపుటం ఓకటి 
ప్రకటించారు. ఈ విధంగా దక్షిణాదిని నివసించే తెలుగువారు తెలుగు సాహి 
త్యాన్ని తమిళులకు వరిచయం చేస్తున్నారు. 


ద్రతోసో్మధుం వాశ్యయసే వ క్ర 


అలాగే కన్నడ భాషాభిజ్ఞులయిన తెలుగువారు కొన్ని తెలుగు రచనలను 
కన్నడంలోకి పరివర్తి ంచారు. బెంగుభారు వా స్తవ్యురైన (శ్రీ కె యస్‌, జానకి 
రామయ్యగారు బావిరాజుగారి నారాయణరావునీ, మైనూరు వా న్తవ్యులూ ప్రముఖ 
కన్నడ విద్వాంనులా ఆయిన శ్రీ కె. వెంకటరామప్పగారు నోరి నరసింహశాన్రి 
గారి రుదమదేవినీ, (శ్రీ జి. ఎ. రెడ్డి దంపతులు శ్రీ ముద్దు కృష్ణ నంకలిత 
మైన తెలుగు నాటికలనూ, (శ్రీ స్వామి శివం కరులు కూర్చిన తెలుగు కథాని 
కలను శ్రీ కె. చెన్నబినప్పగారు కన్నడం చేశారు. ఇలా తెలుగు సాహిత్యాన్ని 
ఆంగ్రే తరులకు వరిచ యంచేస్తున్న రచయితల కృషిని కొనియాడక తప్పదు. 
వారిని పోత్సపొంచడం తెలుగువారి కర్తవ్యం. 

ఢిల్టీలోని తెలుగు సాహితి ఆనే నంఘం నెల నెలా సాహితీ నమా 
వేశాలు ఏర్పాటు చెయ్యడంతో పాటు న్నుపనిద్ధ రచయితరైన విశ్వనాథ, 
ఠీల్రీ, మొక్కపాటి, కొడవటిగంటి, దేవులపల్లి, రాచకొండ (వభృతుల్ని నన్మా 
నించింది, విశ్వనాథ, కృష్ణశా స్రీ నంచికలను కూడా వెలువరించింది. ఇంత 
చక్కని పనిని నిర్వహిస్తున్న యిటువంటి సాహిత్య నంఘాలను వట్టి మాట 
లతో కాక ఆర్థిక నహాయంద్వారా (ప్రోత్సహించడం తెలుగువారి కర్తవ్యమని 
నవినయంగా మనవి చేస్తున్నాను. 

మధ్య వదేశ్‌లోని సాత్పురా ప్రవాసాంధ్ర సంఘంవారు |పవాసాంధ్ర 
అనే శ్రైమాన వ్యత్రికను 1966 నుంచి నమర్థవంతంగా నిర్వపిన్తున్నారు. ఇది 
మెచ్చుకోదగిన విషయం. జెమ్‌షెడ్‌పూరులో 19£ర్‌లో స్థావితమైన ఆంధ్ర 
విజ్ఞాననమితి కూడా |వవాని అనే మానష్మత్రికను 5 సంవత్సరాలపాటు నశవ 
గలిగింది. నదుపాయాలు తక్కువైన కారణాన, |ప్రవాని నంచికలూ |ప్రవాని 
పచురణలూ అన్న పేర్లతో కొన్ని పుస్తకాలూ, కొన్ని (ప్రత్యేక నంచికలూ 
వెలుగులోకి తీసుకువచ్చారు. ఉత్తరాదిని తెలుగు ముదణాలయములు లేక 
పోయినా, వ్యయ|వయాసలకు లోనై వత్రికలూ వున్తకాయా (ప్రచురించడానికి 
పూనుకున్న యీ (ప్రవాంసాంధ్ర సాహిత్యుపానకుల కృషిని మాతృభాషా 
భిమానమునూ ఎంతగా |ప్రళంనించినా తప్పులేదు. 

గ్యాలియరి , భోపాల్‌, రాంచి, కలకత్తా, తిరువనంతవురం ఇంకా 
'వెక్కు. పట్టణాలలో స్థావించబడిన ఆంధ్రనంఘాలు తెలుగు బాషా నంన్కృ 


క్ర మహీళ్రీ 


తుల పరిరక్షణకు పాటువడడ మేకాక, వాటిని ఆయ్మాపాంతములవారికి తెలియ 
జేయడానికీ కూడా విశేషంగా కృషి చేస్తున్నవి. ఈ నడుమనే నాగపూరులో 
1911లో స్థావితమైన ఆంధ్ర అసోసియేషన్‌ వజోత్సవం జరువుకుంది. ఆ 
నందర్భంగా ఆసోనియేషన్‌వారొక ప్రత్యేక నంచికను వెలువరించారు, 
ఆంధ్ర సంఘం కూడా చెవ్పకోదగిన సేవ చేస్తున్నది. శ్రీయతులు ఇచ్చా 
వురవు జగన్నాథరావు (|ప్రన్తుతం మదరానులో ఉన్నారు), రావి సూతల 
సత్యనారాయణ పభృతులు ఆక్కడ కృషిచేస్తున్న వారిలో వేర్కొ-న దగినవారు. 
'త్రిపురి అనే లేఖిని నామంతో త్రిపుర (అస్సాం) నుంచీ ఒక రచయిత 
రచనలు చేస్తున్నారు. 

ఈ మధ్య బరంవురం తెలుగు రచయితల నంఘం “వికాసం” (వికా 
సాంద్ర సాహితీ సంన్కృతీ సంవేదిక) మనం మనం బరంవురం ఆనే వద 
కొండు కథల నంవుటం ప్రకటించింది. నంకలన కర్త (శ్రీ అవసరాల రామ 
కృష్ణారావు. |ప్రముఖకవులైన శ్రీ వజ్బల వేంక టేశ్వర్దు గారు ఒరియాలోకూడా 
రచయితలు. ఆయన తమ నౌకాభంగమును (కావ్యం) ఒరియాలోకి అనువదిం 
చారు ప్రవాసాంధ్ర రచయితలలో శ్రీ వజ్బల కాళిదానుగారు. కూడా 
నంభావ్యులు. 

దక్షిణా పథంలో బెంగుళూరు, మైసూరు, తిరువనంతపురం, మదరాను 
మొదలై న విశ్వవిద్యాలయాలలోనూ, ఉతర్తాదిని ఆలీగఢ్‌, ఢిల్టీ, కాశీ, అలహా 
బాదు, ఆగ్రా మొదలై న విశ్వవద్యాలయారిలోనూ తెలుగు భాషాబోధన జరుగు 
తోంది. ఈ విశ్వవిద్యాలయాలే కాక, దక్షణ భారత హిందీ (ప్రచార నభవారి 
ఢిల్తీ కాఖ, లక్నోలోని మోకీలాల్‌ మెమోరియల్‌ సౌస్రైటీవారూ తెలుగు తర 
గతులు నిర్వహిస్తున్నారు. 

మైనూరు విశ్వవిద్యాలయంలోని శ్రీ బాడాల రామయ్య లేపాక్షి శిల్ప 
సౌందర్యాన్ని లేపాక్షి న్వప్నదర్శనమనే కమనీయ కావ్యంలో వర్ణించారు, 
బెంగుళూరు విశ్వవిద్యాలయంలో వని చేస్తున్న డా, తంగిరాల వేంకటనుబ్బా 
రావు వీరగాధా వాజ్మయం మీద చక్కని వరిశోధన చేశారు కోలారు జిల్హా 
చింతామణిలో ఆంధ్రోవన్యానకులుగా వని చేస్తున్న శ్రీ ఆర్వీయన్‌. సుందరం 
(వానిన తెలుగు సాహిత్యములో దేశి కవిత, శ్రీ అంబిటి సుబ్బరాయగు ప్త గారి 


పవాసాంధుల వాజ్మయసేవ 85 


శ్రీ గాంధి మాహాత్మ్యం అనే బృహత్క్మావ్యం మొదలై నవి కూడా స్వాతంత్ర్యా 
నంతర సాహిత్యంలో చెవ్పుకోదగిన రచనలు, 

తెలుగు భాషా సాహిత్యాలలో కృషి చెయ్యటమే గాక, తెలుగు సాహిత్య 
నంస్కృతులను ఇతర భాషలవారికి వరిచయం చేస్తున్న ప్రవాసాంధ్ర రచ 
యితల, రచయితల కృషి బహుధా |ప్రశంసార్డం. వారిని తెలుగువారు నము 
చితరీతిని (పోత్సాహించడం చాలా అవనరం, ముఖ్యంగా తెలుగుదేశానికి 
నుదూరంగా ఉన్న ప్రాంతాలలో నిపనిస్తున్న రచయితలకు తమ రచనలను 
ముద్రించుకునేందుకు తగిన వనతులు కల్పించాలి, |ప్రవాసాంధ్రులు నిర్వ 
హిన్గున్న వత్రికలను |పోత్సహించాలి. తెలుగు సాహిత్యంగురించి యితర 
భాషలలో రచనలు చేస్తున్నవారిని గుర్తించి. (ప్రోత్సహించాలి. ఢిల్లి, కలకత్తా 
మదరాను, బొంబాయి మొదలైన వట్రణాలలో ఉన్న ఆంధ్ర సాహీత్య సాంన్మృ 
తీక నలభమాలకు చేదోడు వాదోడుగా తెలుగువారూ తెలుగు ప్రభుత్వమూ సహా 
యవడాలి. అవ్పుడే వాటికి తగినంత బలం కలుగుతుంది; సాహీతీ |వీయలు 
జాత్సాహీకులు, అయిన వ్యక్తుల కృషి మూడు వువ్వులు ఆరు కాయలూ 
అవుతుంది. 

సాహిత్య సేవ చేస్తున్న ప్రవాసాంధ్ర రచయితల నందరినీ ఈ వ్యానంలో 
వేర్కొన లేక పోయినందుకు ఓంతినున్నాను. వారిని గురించిం వివరాలు 
నాకు తెలియక పోవడమే యిందుకు కారణం. 


ప్రభుత్వం - అధికారభాష 
శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య 
“కేటల్‌ దేరెడు కాంతిపూరముల నుద్దీపించు ముత్యాల ము 
"ప్పేటల్‌ వోలె త్వదీయ కంకమున శోలింపుల్‌ నిగారించు, చే 
నాటన్‌ జీవన ళోషణన్‌ గనని కృష్ణా గౌతమీ వెన్నలన్‌ 
గాటంపుం దమి (తావువార మిదె కాంశాకీర మాం ధావనీ,'' 
వరపాలననుండి బయటపడీ నేటికి ఇరవై అయిదు సంవత్సరములు 
గడచినందుకు రజతోత్సవము జరుపుకుంటున్నాము. భారత రాజకీయ రంగంలో 
స్వాతంత్ర్య (ప్రజ్వలన లార్డు క్షెవు ఏనాడు బెంగాలు డ్రజలను చీల్చి భాషా 
(ప్రాతిపదిక కాకుండా హిందూ ముస్తిం మత (ప్రాతిపదికగా రాష్ట్రాలు విర్మిం 
చాడో, ఆనాడే డ్రజానీకం జాగరితమై, పరపాలన అంత మొందించవలెనను 
ఆవేశంకలిగింది. బెంగాలు అవిభాజ్యమనిి బెంగాలు డ్రజానీకం సింహగర్జన 
చేసింది. పరభాషకు వ్యతిరేకంగా బెంగాలులో బెంగాలు భాష, మహారాష్ట్రలో 
స్వదేశీ, ఆం(ధ్రలో జాతీయోద్యమబదీజాలు నవజీవనోద్యమం సాగించింది. 
అంతా కలిసి వందేమాతరం ఉద్యమం అయింది. 1906 లో విభజింసబడిన 
బెంగాలు 1912 లో సమైళ్యత సాధించింది. 
భాషాధారకరాష్ట్రాలు స్వాతం త్యానికి, జాతీయతకు ప్రాతిసదిక అంటూ 
ద్రథమంగా పరిపాలన ప్రజలభాషలో జరుగవలెనని,విద్యాబో ధన మాతృభాషలో 
నేర్పదిడవలెనని ఆం ధోధ్యమం। ప్రారంభమైంది, 1913లో ప్రథమంగా దాపట్లలో 
అం(ధమహాసభ జరిగింది. (శ్రీ దేశభ క్ష కొండా వెంకటప్పయ్య పంతులుగారు 
ఆంధ్రజన సమావేశంలో ఉద్దాటించినట్లు ఆంధ్రోద్యమం ఉద్యోగాలకై కొట్లాట 
కాదు. వదవులకు (ప్రాకులాటకాదు. పరిపాలన, విద్యాబోధన మాతృభాషలో 
జరీగితే పరభాషలో జరిగితేను, తల్లి చనుబాలతో పెరిగిన బిడ్డకు, పోతపాలతో 
పెరిగిన బిడ్డకు ఉన్నంత తేడా ఉంటుందని ఘంటాపథంగా నుడివారు. ఆందో 
ద్యమం జాతీయోద్యమానికి పునాది అయింది. ఆంధ్ర ప్రజలకు అప్పటికే ఒక 
సంస్థ్క కార్యకర్తలు, జాతీయభావం, ద్రజాఉద్యమానికి పునాదిఆయింది. ఆనాటి 
ఆం డ్రోద్యమానికి ఆదర్శం (శ్రీ రాయప్రోలు నుబ్బారావుగారు చూపారు. 
జాతీయోద్యమంలో భాగంగా వున్న వందేమాతరం ఉద్యమంలో హోం 
రూల్‌ ఉద్యమంలో, కాం గైసు ఉద్యమంలో ఆంధులందరు కలిసి ఆంధ్ర 


(పభుత్వం - అధికారభాష 87 
ప్రాంతానికి (అప్పటికి (బిటిమపాలనలో వున్న జిల్లాలను కలిపి ఒక రాష్ట్ర 
సంఘం ఏర్పడి పాలనా భాగంగా గౌరవం సాధించారు. 

గాంరీజీ రాజకీయ రంగంలోకి రావడంతో హిందీ భారతదేశానికి రాష్ట్ర 
భాషగా వుండవలెనని ఉద్బోధించారు. డేశానికి హిందీ రాష్ట్రభాష, అధికార 
భాషగా తమ ఆశయం (ప్రజానీకం (ప్రకటించింది. 

పర్మవ్రభుత్వం చీలించి పాలించమన్నట్లు |బిటిషు | ప్రభుత్వానికి అండగా 
వున్నందున ఒరిస్సా, సింధు రాష్ట్రాలను 1935లో నిర్మించింది. జాతీయోద్యమ 
పభావం ఉన్నందున ఆంధ్రులకు రాష్ట్రం లభించలేదు. కర్జాటకము, మహో 
రాష్ట్రము తమకు తమ భాషారాష్ట్రా9లు కావాలని కోరారు. 

శ్రీ లాలాలజపతీరాయ్‌ నాయకత్వాన పంజాబు ఉద్యమం, లోకమాన్య 
బాలగంధరతిలక్‌ నాయకత్వాన మహారాష్ట్ర ఉద్యమం, రాజేంద్రప్రసాద్‌ నాయ 
కత్వాన బీహారు ఉద్యమం, (శ్రీ రవీంద్ర కవీందువి నాయకత్వాన బెంగాలు 
ఉద్యమం,ఆంధ్రమహానభ నాయకత్వాన ఆం|ధ్రోద్యమం. తమ భాష కొరకు, 
తము ఉనికికొరకు, తమ వ్యకిత్వం కొరకు వివిగరూపాల చైతన్య స్రవం 
తులు (ప్రవహింప సాగినవి. ఆది జాతీయ ఉద్యమంలో భాగాలుగా ఉన 
నదులు మహానదిలో చేరినట్లు “లీనమై, స్వాతంత్య ర్యేయంతో ముందుకు 
సాగాయి. తమతమ భాషాహ్యక్తిత్వాలు నిలుపుకుంటూ = నిలుపుకొనుటలో 
నవజీవనోద్యమాలు సాగిస్తూ, |బ్రిటిమ్మ ప్రభుత్వాన్ని (ప్రతిఘటించుటకు కావల 
సిన ఐక్యతను సాధించుకొను గమనపరిజ్ఞానం ఇంగ్లీషులో పొంది నమైక్య 
ఉద్యమాలు సాగించి స్వాతం క్రోద్యమభలితంగా ఇరవై అయిదు నంవత్సరాల 
(్రితం సాధించ గలిగారు. కాని 1906 లో బెంగాలును. మత ప్రాతిపదిక మీద 
విభజించి పాలించదలిచి, 1912 లో విభ మైన ఇంగ్లీమ రాజనీతి, 1947 లో 
బెంగాలునే కాక భారత దేశాన్నే, మత, ప్రాతిపదిక మీద చీల్చి భారత పాకిస్తానులు 
చేసి రెండు దేశాలు నిర్మించి, రెంటికి (ప్రాధాన్యం ఇచ్చామంటూ వైతొలగారు. 

భాషా ప్రాతిసదికమీద యేర్బడిన జాతీయోద్యమమే స్థిరపుధాదులమీద 
నిలదిడగలదని, మతో ప్రాతిసదికమీద స్వాతం, త్యోం తాత్కాలిక మేనని పాకిస్తాన్‌ 
ఇరవై అయిదు సంవత్సరాల చర్మిత్ర బుజుపు చేసింది. మతావేశంలో 
ప్రారంభమై నామరూపాలు కలిగించుకొన్న పాకిస్థాను 1969 కల్లా మతంకన్నా 
భాష ప్రాధాన్యమని ముజిబుర్‌ రహమాన్‌ నాయక త్వాన (ప్రారంభమైన బెంగాలు 
ఉద్యమం సర్వ స్వతంత్ర సమాన (ప్రజాస్వామ్యంగా బంగ్లాదేశ్‌ యేర్చడి, 
బెంగాలీ భాషను రాజభాషగా, టోధనా భాషగా నిర్ణయించుకుంది, 


88 మహతి 


భారతడేశం స్వాతంత్యం సాధించి 25 నంవత్సరాలై నా, దేశానికి 
న్వతం[త్ర భాషావిధానం యేర్బడకపోవడం స్వాతంత్రానంతరం నవోజ్జీవం 
సన్నగిలడం కారణం. స్వాతంత్ర్యం లభించిన తర్వాత అంవాట్ను క్రింద 
అధికారులు ఇంగ్లీమ వ్యామోహంలో పడిపోవడం = స్వాతం త్య ప్రకటననాడే 
డేళభాషను (ప్రకటించని బలహీనత ఇంగ్లీమ (ప్రాదిల్యానిశేగాక, ఇంగ్లీషు 
మీదనే అధికమోజు ఏర్పడి, స్వాతంత్రానంతరం ఏర్పడిన రెండు మూడు 
తరాల జనానికీ కూడ అలవాట్నుక్రింద ఇంగ్రీమ వాడుకలో పడిన అలవాటులో 
మాతృభాష్పపె అభిమానంనన్నగిల్ల సాగింది. 

ఆంద్రోద్యమ సందర్భంగా (శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు బిలిదాన 
వలితంగా కర్నూలు రాజధానిగా, ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబరు 1వ తేదీన 
ఏర్పడింది. నిజంగా ఆంధ్రరాష్ట్రం యేర్చడిన వెంటనే, ఆంధ్రకాననసభ 
తమ ఆధికార భాష తెలుగు అని (ప్రకటించి ఉండవలసింది. ఆంతత్వరలో 
అతిసాహనంతో, (ప్రభుత్వం ఏర్పడగనే తమ అధికార భాష బెంగాలీ అని 
డ్రకటించిన కీర్తి బంగ్లాదేశ్‌ కే చెందుతుంది. అయినా ఈ వ్యానరచయిత 
(డ్రతిపాదించిన “రాజ్యాంగ నిబంధనలను అసంగతంగా లేనంతనరకు, ద్రభుత్వ 
వ్యపహోరాలను తెలుగులోనే నిర్వహించాలనేతీర్యానం (శ్రీ అయ్యదేవరకాశేశ్వర 
రావుగారి “సాధ్యమైనంత త్వోరలో' అనే నవరణతో 1955 సెప్టెంబరు 29 
శేదీన ఏర్మగ్లీపంగా ఆమోదింవబడింది. ఈ వ్యాసరచయిత (ప్రతిపాదించిన 
బిల్లుమాత్రం (త్రో సివేయబడింది, 

1946 (పాంతంలో యేర్పడిన మ(దాసుకార్బగైెను మంత్రివర్గం ఆంధ్ర 
జిల్లాలలో తూర్చుగోదావరిజిల్లాలో, తమిళనాడులో తం జావూరుజిల్లాలో, విద్యా 
బోధన జిల్లాసాయివరకు మాతృభాషలో నే నిర్వహించవలెనని (ప్రభుత్వం 
ఆదేశించింది అమలుజరపటానీకి (ప్రయత్నించింది. కాని త్మీవ్మ పయత్నం 
మాత్రం జరగలేదని చెప్పవచ్చు. అందుకే ఈతీర్యానం “సాధ్యమైనంత 
త్వరలో” అని ఉండడంతో, న త్తనడకతో [ప్రారంభంఅయిరిది. ఒక ఉన్న 
తాధికారిని వేశారు. ఇంతలో విశాలాంధ్రను సాధించడం జరిగింది, 

నైజాం నిరంకుళ పాలన క్రింద ఉర్దూభాషరుద్దబడిన ఆం|ద్ర ప్రజానీకం 
నైజాం ఆం్మధ్రమహానభ ఆధ్వర్యాన (శ్రీమాడపాటి హనుమంతరావు నాయ 
కత్వాన ఆం ధ్రభాషాభి వృద్ధికి, ఆంధ్రప్రజల సముజ్జీవనానికీ, ఆం|ధోద్యమం 
నడిచి, తెలుగు భాషాథివృద్ధిక, సంన్క్భతీ పరిరక్షణకు మహదుద్యమాలు 


ద్రభుత్వం = అధికొరభాష 8 


నడచినఏ. నై జాం నిరంకశత్వమే కాకండ్కా నైజాం (ప్రభుత్వాన్నే తొల 
గించుకో గలిగారు. ఆందట కతెలుగుదారు ఒకటిగా అనేక శతాబ్దాల అనం 
తరం చేరగలిగారు. అం|ధమాతకౌగిలిలో అనుంగు బిడ్డలుగా ఆశ్రయం 
పొందగలిగామని మహదా గందజడ్జారు. 

విశారాంన ఏర్ప దేథరుక ర్హవ్యంగా ఆం(ఫ్మపదేశ్‌ (ప్రభుత్వం 
శతెలుగును అన్ని స్థాయిలలో అటు అధికారభాషగా చేసిఉిండినట్ల్టయికే విశా 
లాంధ్ర సాధించినందుకు నిజమైన సార్దకత ఉండేది. ఆదికాకుండ్కా మృదాసు 
రాష్ట్రంనుండి విడివ డినమననాయేకత్యం “ఇంగ్రీ పనునదలలేక, వై జాంపాలననుండి 
బయటపడ్డ నాయకత్వం ఉర్దూయుండి బైట పడలేక తెలుగును అధికారభాషగా 
అమలు డెరుపుటకు సాహనరితో నిర్ణయంచుకో లేకపోవడంతో, అటు యిటు 
అధికారులు ఇంగ్లీమ అధి కారభాషగో, బోధనాభాషగా అమలుజరుపుటలో తమ 
శక్తి సామర్థ్యాల్ని వినియోగించి రెండు వర్గాలలోను ఇంగ్లీమను అలవాటు 
చేశారు. విశాలాంధ్ర రాష్టం ఏర్పడిందనే సంతోషంతో నంత్భ ప్తిచెంది, 
అంతకముందు ఈ రెండు[ప్రాంతా- లోను నడచిన ఆంద్రోర్యమాలరు ఆంధ్ర 
పునరుజ్జీవన ఉద్యమాలు మరుగునపడినవి, ఇటు దియట సాంస్కృతిక ఉద్యమం 
సజీవంగా నడవని సకుయంలో, అటు అధికారులు, రాజకీయ నాయకత్వం 
తెలుగుపై సట్టుదల వహీంచక, ఇంగ్లీసుగే ప్రోత్సహించడం, ఇంగ్లీసు లేక 
పోతే అితక్‌లేమనే మనోదౌర్చల్యంతో పనిసాగిపోతే అధికారుల చేయి 
'పైచేయిఅయి అంతా ఇంగ్లీషులోనే సాగింది, అటు | బిటీషు పాలననుండి విడి 
వడిన ఆం(ధ్రులుగాని, యిటు నైజాంనుండి బయటపడిన ఆంధ్రుబగాని తామా 
సించిన తెలుగుభాషలో పరిపాలన, బోధన జరిగి తమ మాతృషస్థానం అనుకో 
గలిగిన సాంస్కృతిక వారసత్వం = భాషాభిమానం ఎప్పుడూ అమలు జరగ 
లేదే. ఇక మిగిలింది ఉద్యోగాలు, అధికొరాలుు స్వార్థలాభాలు. వీటితో 
ఆంధ్రుల నమైక్యతకు (పధానమైనశ క్రి వమ్ము అయింది, ఇతర అలోచనలు 
సాగినవి. అధికారంలోని అధికొరులలో వచ్చిన వివాదాలు, స్వార్థాలు, ఆంధ్ర 
(ప్రకేళ్‌ విచ్చిన్నతకు దారికీసినవి. అదృష్టవశాత్తు విచ్చి త్తికి బొరిత్రీసినచేకాని 
విచ్చి త్తి కాకపోవడం ఆంధ్రుల అదృష్టం. 

ఈ పోకడలు ఒకవైపు యిటు జరుగుతుంటే ఆంధ్రపదేశ్‌ శానన 
సభలో తెలుగును అధికారభాషగా అంగీకరించ వలెనని దాదాపు తొమ్మిది 
మారులు అనధికారబిల్లు రూ పంలోనేమి, తీర్మానం రూపంలో నేమి అదేపనిగా 

¥ 


90 మహతి 


ఈవ్యాసరచయిత |పతిపాదిస్తూ వచ్చాడు. చివరకు బిల్లురూవంలో అచ్చుకాన 
టానిశై నా నోచుకొని పరిస్థితి నుం8 1964 లో అచ్చుకావడానికి (ప్రభుత్వం 
అంగీకరించింది. 

ఈ బిల్లు ంసబడింది. |ప్రజాఫ్మప్రాయ (ప్రకటన 
సందర్భంగా పెనవ త్రిక లల్‌ కం చూపినంత ఉత్సుకత ఇతరప(త్రికిలు 
చూపక పోఒడం దురదృష్టం, పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చి (పోత్స 

హించారు. తర్వాత సెలెక్టు కమిటీకి పోయింది. సెలెక్షను కమిటీ స్థాయిలో 
ఆనాటి ముఖ్యమంత్రి త్‌ కాసు (బ్రహ్మానందరెడ్డిగారు, నేటి ముఖ్యమంత్రి 
నాటి విద్యామంతిఐన శ్రీ పి, వ, నరసింహారావుగారు, అనధికార బిల్లుబదులు 
అధికార బిల్లును పతిపాదించ నిశ్చయించారు. తర్వాత ఆఆధికారబిల్లు 1966లో 


శాసనం అయింది. 

ఈ శాసనంలో | ప్రతిపాదించిన సూచనలు ఎంతపరకు అమలు జరుస 
బడినవో వాటి (పగతి యే విధంగా ఉందో పరిశీలన చేయటానికి (శ్రీ పి, వి 
నరసింహారావుగారి అధ్యక్షతను ఒక పరిశీలన సంఘాన్ని నియమించారు, ఆ 
సంఘం 1970 లో తన నివేదికను (ప్రభుత్వానికి అందజేసింది. శాసనంలో 
నిబంధింపబడినమేరకు అధికారభాషగా కతెలుగు అమలును భాషాకమీషను 
వెంటనే చేయవలెనని సిఫారను చేసింది. ఈశాననం (ప్రకారం శాననం అయిన 
రోజునుండి అయిదు సంవత్సరాలకు ఒకభాషాకమీషను నియమించవలెనని 
నిర్దేశింపబడింది. 

ఈ శాసనం వచ్చిన తర్వాత బోధనాభాష విషయంలో తెలుగులో 
ఇంటర్‌ మీడియట్‌ (ప్రారంభించడం, ది. ఏ. లో తెలుగు _ బోధనాభాష 
చేయడం జరిగింది. కొఠారి కమీషను మాతృభాషలో విద్యాబోధన చేయవలెనని 
చేసిన సూచనకూడా కలిసి వచ్చింది. తమిళనాడు శేరళ, మహారాష్ట్ర, 
పంజాబు, ఉత్తర్మప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహారు గుజరాతు రాష్ట్రాల్లో బోధన, 
పాలన మాతృభాషలో జరువుటలో (ప్రగతిలో నడుస్తున్నవి, కన్నడం ముద్రణా 

కర్యం సాధించడానికి లినోైైపు సాధించింది. మహారాష్ట్ర, బెంగాలు, 
తమిళంలో ఇదివరకే ఉన్నవి, మళయాళం కూడ పూరిచేసింది. మనది 
ఆలోచనలో ఉంది కాని ఆచరణకు ఇంకారారేదు. ~ 

భాషారాష్ట్రా లు అనర్థకాలనేవారు = ఆసలు భాషా రాష్ట్ర పాలనకో అమలు 
జరవకపోవడంవేల్ల ఇబ్బందిని గ్రహింవకపో వడం దురదృష్టం. “దేశభాష 


(పభుత్వం. అధికారభాష 91 


లందు” తెలుగులెస్స, అనేఖ్యాతిగాంచి, Italian Of the East గా విశ్వవిభ్యాతి 
గణించి, సాంశేతిక పరిజ్ఞానంను ఇంగ్లీమ (ఫెంచి భాషలకన్న మిన్నగా నమ 
న్వయింవ గలిగినది తెలుసు అని |పొఫెనరు హాల్టీన్‌చే గుర్దించబడి 5 కోట్ల 
వజలు గలిగి, భారత దేశంలో రెండవభాషగా గడుతికెక్కిన తెలుగు ఈ నొటీకి 
పరిపాలనలో, బోధనలో సముచిత స్తానం పొందకపోనడం మనదురదృష్టం. 
భాషా ఉద్యమాల్లో, కర్ణాటక, మహారామ్హర్ర౨ కన్న ముందేప్రారంఏచాం. ఆమ 
లులో అందరికన్నా వీనక ఉన్నాం. 'భారతస్వాతం త్యం సాధించిన తర్వాత 
భాషారాష్ట్రంగా ప్రతమస్థానాన్ని నంపాదించుకు న్నాం. దీనిఫలితం్మ పభావంగా 
అామారాష్దాలు ఏర్ప్‌డ్డాయ్‌' అటుపె పై మహారాష్ట్ర, గుజరాతులుకూడ (ద్రకటించ 
బడినవి, భాషావివాదొలు వచ్చినవేస్‌ జెదురు చూపుచున్నారు. నిజమే. భాషా 
wes గ్రామజనాభా (ప్రాతిపదికగా కలిసిఉన్న |పాంతాలు ఒకరాష్ట్రంలో 
చేర్చడం అయి'కే ఇన్ని వీవాదాలు వచ్చేవి కొవు. ఆనాటిఅధికారుల అభిమాన, 
దురభిమానాలతో సరిహద్దులు నిర్ణయించిశే వివాదాలు పరిష్కారం ఎట్లా అవు 
తాయి ? ఒకభాషషై మరొకభాష రుద్దదలంచి కే వివాదాలు “పెరగకుండా ఎట్లా 
ఉంటాయి? ఆవేకళం 'రఎక్కువై అది పిచ్చీఆవేళంగా మారిన తర్వాత దానిని అదుపు 
చేయడం ఎంత అసాథ్యామో ముందే ఊహించాలి. తన భాషమీద, పేమ 
వరభాషమీద ద్వేషంగా మారకూడదు. మరోభాసమీద గుడ్జిద్వేషంతో వ్యవ 
హరిస్తే హిం రీమీదకోపంతో తమిళనాడు ఇంగ్లీమకు ప్రారాన్య ః మిచ్చి నెత్తిన 
ఎక్కిరచుకుంచే చివరకు హిందీమీద ద్వేషం ంగ్లీ మమీద (పేమగా మారి, 
మాత్ళభాషతమిళంమీదకూడ కోపగించిన సంభఘటసేలు మనకు గుణపాఠాలు 
కావాల్సిఉంది. ఇంగ్లీషు అధికార భాషగా ఉన్నన్నాళ్ళు పాంతీయభాషలు అభి 
వృద్ధిచెందవు, చెంచే అవకాశం ఉండదు. ఇంగీషమీద ద్వేషం మనకు ఉండ 
కూడీదు. అరధికారభాషపెన ద్వేషం ఉండకూడదు, తల్లిపై పేమ ఉందం'పే 
ఇతరుల శద్లల వైద్వేషంఅనగలమా? మాతృభాషమీద (దీమతేనివాడు ఏభాష 
మీదకూడా (ద్రీమకలిగి ఉం౦డజాలడు. ఉన్నాడంకే అనంభనం. 
గామసీమల్లో అనేళ నానుడులతో మాక్చృభాసల్లు సుసంపన్నం అయి 
ఉన్నవి.” అధికచదువులు చదివి, వివిధభాషలలో పు స్తకజ్ఞానం నంపాదించిన 
వారు పెద్దలు కారనడం పలికాడు. అయికే వారికి Fsbo పల్లెపదాల 
క్రింద ఆకిలో ఆకులై, నునులేతమొగ్గలుగా వుండిపోయిన పదాలు వార్‌ అను 
భవంలో లేవు. ఈ 4 అనుభవం లేని కరణంగా అసలు తెలుగులో పదాలు లేవనే 
వారు కొందరు. ఇంగ్లీషు లేకపో శే (బతుకుతామా అనేవారు కొందరు. ఇంగ్లీ x3 
సనికిరాదనేవారు కొరిదరు హీందీ డాతీయభాష అనేవారుకొందరు సలు 
హిందీ పనికిరాదనేవారు కొందరు. అసలు వీరందరు రెండవవైపు చూడనివా 
రొనక తస్పదు. అన్నిభాషలు కావలసిందే, అన్నీ అందరకూ కావలెనా_దాని 


92 మహతి 


(ప్రయోజనం అతనికి ఎంత - (గామసీమల్లో రాష్ట్రో్ఫద్యోగాలలో నిలిచిపోయే 
వారినికూడ ఇతరరాష్ట్రారలకు, డేశాలకు పోవలసినవారికి అవసరమైన భాషలు 
లేకపోతే యెట్లా సరే ఏమనాలె? ధభాషావివాదాలు వెనుకిపెడినత నానికి 
చిహ్నాలనేవారు ఎంత వెనుకబడి ఉన్నారో! ₹లియంలో వచ్చిన భాషావివాదం 
ఫలితంగా వారి రాజ్యాంగాన్నిమార్చిన సంగతి 'తెలియదనుకంటా. ప్లాండరు 
భాషను అంగీకరించక తవ్ప్బలేదే. కెనడాలో ఇంగ్లీమకు(ఫెంచితో నమా స్థానం 
ఇవ్వవలసివచ్చిందని మరిచిపోశే ఎట్లా? అస్సార్మిప జలపై బెంగాలీ ుద్దవశ లెనని 
డ్రణుత్నించినపుడు జరిగిన నంమటనలు మరువగొలమా। 
ఏమైనా, సహజసిద్ధమైన మాతృభాషలో, సామాన్య ప్రజలభాషలో, 
వథమదశళీలో అవని పరిధోట, అవకాశాలు గమనించికే మాతృభాషలో విద్యా 
భ్యానం, పరిపాలన జరిగితీరవలె । లేకపోతే | పజాస్వామ్యం ఎట్లా అనగలం 7 
వివిధ భాషలు గలిగిన భారత డేకంలో మైనారిటీ భాషలకు రక్షణ “హోషణయిస్తూ 
రాష్ట్రాల్లో బోధనకొని, పాలనకాని మాతృభాలో నే జరుగవలసివుంది. 
ది ఆంద్రప్రడేశ్‌లో ప్రయత్నం ఆయిశే వివిధ రాష్ట్రాలలో ఆయా 
గ్రోభుత్వాలు ఆర్డి ఆరినెన్సులద్వారానూ బిల్లుల రూపంగానూ, శాసనాల రూపంగానూ 
తమ తమ మోతృభాషలను అరికారభాషగా చేయటానికి కృషిచేశాయి. 
ఆంధ్రప్రదేశ్‌లో శాననం చేయడం జరిగింది గాని, ఆచరణలో కదలిక 
లేదు. పరిశీలన కమిటీలు వివిధజిల్లాలలో పర్యటించి నపుడు చూచిన అను 
భవం ఇందుకు నిదర్శనం. అనేకశాననాలు, జి. ఓలు జారీచేశారు. అది ద్రళు 
త్వం తీవ్రంగా అమలు జరుపుతుందని భావించడానికిచిహ్నం-ఆటు తర్వాత అను 
దీనం ఏమయిందని_కనుకో. పటం ఆవనరం- పైఆధికారులుకూడ, దీని అమ 
లును (ప్రభుత్వం తీ| వదృష్టితో నే గమనించుతుంిదనే భావంతో (ప్రవర్తించడం 
అవసరం ఆని sae 
అన్ని ఉద్యమాలలో, అన్ని త్యాగాలలోో, మాత్ఫదేశాభిమానంలో 
ముందుండి నాయకత్వంనహించిన'పే, భాషాఉద్యమంలో బోధనలో పాలనలో 
కూడ ముందుండి స్వాతంత్ర్య రజతోత్సవమునుండి ముందుకు కదలి ఐదారు 
నంవత్సరములలో, ఆంధ్రప్రదేశ్‌ సేరులోనేగాక, పాలనలో, టోధనలోకూడ 
ఆంధ్రప్రదేశ్‌ ఆని బుజువుచేసి దేశభాషలందు తెలుగులెస్స అనిపిస్తారని 
విశ్వసిస్తున్నాను. 
“జారిన దేశగౌరనము చక్కనదిద్ది మహాంధ్ర మండలీ 
భారము క్లాఘనీయముగ పాలన చేసి నమానరాష్ట్రిముల్‌ 
కూరిమి నాసజేయ తెనుగుం బుడమిన్‌ గయిసేయవయ్య, డీ 
తారకి నాం ధపు తులు జగజ్జన ధర్మము దృష్టి నిల్పుచున్‌.'" 


తెలుగులిపిలో తేవలసిన సంస్కరణలు 


శ్రీ తిరుమల రామచంద్ర 
ముక లిపి (పారీనతను ఇప్పుడు |ప్రత్యాఖ్యానం చేసేవారెవరూ ఉండరను 
కుంటాను. కనుక, దానినివ్పుడు పునస్సిద్ధాంతీకరించడం చర్వీతచర్వణం. 
కొన్ని చేల సంవత్సరాలకు ముందే కనీనం బుగ్వేదకాలానిశే_ వాత ఉందని, 
కాని, అది సంఘంలోని కొందరి సోమ్మే అయిఉండి, (ప్రజాసామాన్యంలో 
మతప్రచారం చేయ తలపెట్టిన జైన బౌద్ధాచార్యులవల్ల వ్యా ప్పి చెందిందని పలు 
వురు పరిశోధకులు విశ్వసిస్తున్న సంగతి. అందువల్ల (ప్రచార పరిణాదుగతుల 
పరంపరను నేడు ఏరువు “పెట్టనవసరంలేదు. తెలుగు వర్ణమాలా వరవర్జిని 
సౌందర్య ఫౌష్టవాలను కాదనేవారూ కానరారు గనుక వాటి మీమాంసా మనకు 
అనవసరం, 
ఇప్పుడు మనకు అవనర మైంది మన వర్ణమాలలో ఎప్పుడో ఎందుకో 
చారబారిన అశాష్ర్రీయతను తొలగించి. సొలభ్య సొకర్యాలు కలిగించుకోడం. 
ఈ సౌలభ్య సౌకర్యాలు సర్వనమ్మతాలు కావడంకూడ అవసరం. సర్వనమ్మత 
మంచే నా దృష్టిలో నేటి (ప్రజాస్వామ్య పద్దతిలో_-అంతే బిహుమతనమ్మతం. 
ఇది యంత్రయుగం. అన్ని యం శ్రాలతోపాటు మ్ముద్రణయం(త్రమూ 
ఎంతో అభివృద్ధి చెందింది. కాని తెలుగు మ్ముద్రణ మాత్రం అంశేమీ 
ముందుకు పోలేదనవచ్చు. (ప్రపంచంలోని అన్ని భాషల ముద్రణ ఒక ఎత్తు? 
తెలుగు ముద్రణే ఒక ఎత్తు. ఇదొక గారడీవంటిది. తెలుగు అక్షరాలు కూర్చ 
డానికి కొంపోజిటరు దాదాపు ఏడు వందల దిమ్మలు (గళ్ళు జ్ఞాపకం పెట్టు 
కోవాలి. (ప్రతి కంపోజిటరు శతావధాని, సహ|స్రావధాని కావాలి, ఈ చిక్కు.ను 
తొలగించడానికి ఏ రోమన్‌ లిపినో మన లిపికన్నా చాల రెట్లు ఎక్కువగా అభి 
వృద్ధి చెందిన దేవనాగరి లిపినో అనుసరించరాదా?-అనుకుంపే, అనూచానంగా 
వచ్చిన ఈ లిపిని వదలుకోవడొనికి మనసు ఒస్పదు అక్షరాల స్వరూపం 
మార్చుకోడానికీ పలువురు ఇష్టపడరు. ఈ ధ్వని సంకేతాసికి ఈ అక్షరం అని 
అలవాటుపడ్డాము. ఇప్పటి అత్షీర స్వరూపాలు దాదాపు చేయి సంవత్సరాలుగా 
మనకు అలవాటులో ఉన్నవంటే అక్షర శాస్రజ్ఞలూ అంగీకరిస్తారు ఒ దాదాపు 
“వేయి సంవత్సరాలుగా ఇప్పటి వర్ణమాల వాడుకలో ఉంది. కనుక, శాస్రజ్ఞాలా 


మహతి 


లూ ఎంత చెప్పినా (ప్రజాసామాన్యం పెడచెవిని పెడు 
లు | తెలుసుకోడానికి కొన్ని తరాలు కావాలి, విద్యా 
గంలోనూూ అధికారానికి వచ్చిన (ప్రతి పాలకపత్షమూ 
పాడయిన పరిస్థితి మరీ అధ్వాన్నమౌతుందనే విమర్శా 


ఏం ఉన్న ఆకరాలు ఇప్పుడున్నయా? మారుతూనే 
కు, చేర్చులకు ఒప్పుకొనకపోవడం ఏమిటి ? _ ఆన 
మార్చుచెందడ మేకాదు; ఆప్పటిది ఇప్పటిడేనా అన్నంత 
పిస్తుందనడంలో సందేహంలేదు. కాని, మార్చు కమ 
జనం ఇష్షంపడుతుంది; ఆకస్మా తుగాా ఆకాశంనుంచి 
ఇష్టవడకిపోగా, (్రతిఘలిస్తుంది. మార్పులవుడ్దేళం, 
"టి పిడుగుపాటు కాదుకదా ! 

ద్రాయడంలో శాస్త్రీయమైన లోపాలున్న మాట ఇంగిత 
5 ఒస్పుకొంటాడు. సమానత, లేఖనసులభత లేవన 
డ్రతి భాషలిపికీ విశిష్టత ఉంటుంది. మాలం ఒకటయినా 
దేశకాల పవృత్తి _సాఛనాభ్యాసాలనుబట్టి మారిపోయి 
టా అవుతుంది ? _ అనే సందేహమూ కలిగిసాయి 
? రిపమాలలో కొన్నిన్వరూపాలు శాష్త్రీయంగా 'సరిణ 
కౌన్ని లేఖకశిల్పుల పొరపాట్లతో ఏర్పడినవీ వున్నాయి, 
పనికీ వున్న సంబంధమూ ధ్వని గతివికారాలు అక్షరాల 
మయిన పద్ధతీ చర్చించడం, సిద్దాంతీకరించడం ఇప్పుడు 

శాప్రీయమయిన స్వరూపాలు తెలుపడం, వాటిని 
వేయడం ఉచితం కాకపోవచ్చునేమోననడం అవసరమని 
కను వుట్టంకిస్తాను, 
దీర్భం సూచించడానికి అశోకుని శాసనాల కాలంనుంచీ 
పైఆడ్డుగీత. ౪ అని అకారదీర్ణం ఉచ్చరించినప్పుడు 
గో అడ్డంగా సాగినట్టవుతుంది. ఇ అన్నప్పుడు, గొంతు 
గుతుంది. ఇకార దీర్హం ఉచ్చరించేప్పుడు గొంతులో 
క సాగినట్టవుతుంది. ఉకారోచ్చారణలో పెదవులు రెండు 
ముందుకు తోసుకొనివిస్తుండి. ఉకారడీర్భంలో తోసుకొని 


తెలుగులిపిలో తేవలసిన నంన్కరణలు 95 


వచ్చిన ధ్వని మరింత ముందుకు సాగుతుంది. బుకారోచ్చారణలో నాలుకకొన 
అంగిలికి తగిలి ఈల వేసినటు ద్వని పక్కకు వెళ్లుతుంది. ఏకారోచ్చారణలో 
ధ్వని గొంతులోపుట్టి వక్టవాటుగా వెనుక్టుపోయినట్టవుతుంది. ఐకారోచ్చారణలో 
గొంతులో పుటినఛ్వని కిందికి అదుముకొని పోయినట్టవుతుంది, ఓ కారోచ్చా 
రణలో ధ్వని అంగిల్లో ద్రతివ్వనిస్తూ, పైకి వెళ్ళినట్టవుతుంది, బౌకారోచ్చార 
ఇలో అంగిల్లోధ్వనిని కొలిమితి త్తిని అదిమినట్టవుతుంది. ఈ ఉచ్చారణ 
(ప్రకిబింబాలయిన గుర్తులు అశోకుని కాలంనుంచి కొద్దిపాటి కళాత్మక మైన 
మార్పులతో చేటి వరకు వివిధ భారతీయ లిపులలో కనిపిస్తున్నాయి. కనుక, 
ఇవి పూర్తిగా శాస్ర్రీయాలు. మార్పులు చేయవలసినవస్తే స్తే వీటిలో జరిగే అన 
కాశం తక్కువ. 

మనలిపిమాలలో ఆశాశ్రీయమైనది ఒత్తులపద్ధతి. ఒత్తు లవయ్యారాలకు 
ముగ్గులం కాకుండా వీటిని తొలగించేసి, 'తర్హాక్షరాల పద్ధతి అనునరి స్టే 
హీరిదీలో లాగా, బాగే. కాని, ఒత్తులు (ప్రాతవి. రెండుచేల షుళ్ళికముందున 
పూర్ణాతరాల |ప్రారీనరూపాలు అశెషారిని నంతృప్పి పెట్టడానికి వీటిని అశే 
ఉంచినా, పెద్దగా జరిగే ద్రమాదంలేదు. ఆయినా ఈ ఒత్తులు త్రాసేపద్ధతి 
ఎలా ఏర్పడిందని తెలుసుకొంటే తీసివేయడానికే చాలమంది సుముఖు 
లవుతారు, 

ఒత్తక్షరాలం'టే ద్విత్వాక్షరాలు, వీటిలో పూర్వం అ( ప్రధానం; పరం 
(ప్రధానం. పూర్వం (ప్రాణంలేని హల్లుమ్నాత్రమే, వరం (ప్రాణం కల అక్షరం 
కనుక దానికే గుణింతాలు, ఒత్తులు ఇవ్వాలి, కాని,* అశోకుని శాసనాలు 
మొదలుకొని, పూర్వమెన, ఆ(ప్రధానమైన మీది అతీరానికి గుణింతాలు 
ఇవ్వడం కనిపిస్తుంది. (క్రమంగా ఈ పొరపాటును లేఖకులు |గహించారు 
కాబోలు! (ప్రధానమైన పరాక్షరానికి గుణింతాలు ఇన్వడమూ అలవాటులో 
పెట్టారు. 

ఈ పద్ధతివల్ల పక్క అక్షరాలకు కొన్ని(వాతలలో కిందిఅక్షరాలకు గుణిం 
కాలుఇవ్వడంవల్లి ఒకగట్టిచిక్కు. ఏర్పడివుంటుందనుకుంటాను;ఆకారణంగా పై 
అక్షరాలకు ఆం'పే పూర్వాకరాలకు గుణింతాలు పెట్టడమే ఉచితమని, కలో 
నులువని పండితులు అభి ప్రాయపడిఉ ంటారని నేననుకొంటాను. ఆచిక్కేమిటి? 
అవటికే మనలిపిమాలలో తలకట్టుపద్ధతి బాగా స్టిరవడింది. ఒత్తులుగా పెట్టిన 
కొంచెం కిందివరున అక్షరాలకు గుణింతాలు ఇవ్వడంవల్ల చదివేటప్పుడు రెండు 


96 మహతి 


వరునలు చూచితడుముకోడం, తప్పులు చదవడం ఏర్చడిఉంటాయి. తలకట్టుతో 
పూర్తిగ పెద్దగా కనిపించే అక్షరానికి మార్చులేమీలేక ఒత్తుగా ఇచ్చిన కింది 
వరుస అక్షరానికి గుణింతాలు ఇచ్చామనుకోండి, పూర్ణాకీరంగా తలకట్టుతో 
“పెవరునలో కనిపించే ఆతరమే చదువుతాడు సామాన్య పాఠకుడు, కిందిది- 
అంటే పరమైన ముభ్యాక్షేరం మరిచిపోతాడ్యు లేక చూపు తప్పుతుంది. 
తప్పులు చదువుతాడు. కనుకనే పై అక్షరానికి - అంటే ద్విత్వాక్షరంలో 
పూర్వాక్షేరభాగానికి గుణింతాలు ఇవ్వడం నన్నయ కాలంలో ఒకస్టిరరూపానికి 
వచ్చింది. కాని పాతవాసనను బట్టి యావత్తువంటి వాటికీ గుణింతాలూ ఇచ్చే 
వారు. తిక్కనకాలానికి ఒత్తులైన (ప్రథానాక్షీరాలకు గుణింతం ఇచ్చేపద్ధతి 
పూ ర్హిగాపోయి అంచేచాలవరకూ. పోయి అందాము. యాఒత్తు వంటిదానిలో 
మాథ్రమే మిగిలింది. ఈ సద్ధతి పూర్తిగా అశాష్ర్రీయం గనుక, వీవిసి 
తొంగించి అర్జాక్షరాల వాడుకకు సుముఖత చూపడం అనవసరం. 
కాని, మార్చో, నంన్కరణో రెమ్మ మొగ్గతొడిగి పూవురేకులు విప్పారి 
నట్టు వుండాలిగాని, గారడివాని మామిడిచెట్టులాగ వుం"కే, ఆక్చర్యానుమానాలు 
కలిగించగలదేకాని, సత్వలంమా(త్రం కలుగదు. ఈ నంన్కరణలు, నేడు 
మ్ముద్రణదృష్టితోను, “టైపురైటరు దృష్టితోను సాధ్యమైనంత ఆనుకూలంగా 
వుండాలి. ఇప్పటి లిపిస్వరూపం దాదాపు వేయినంవత్సరాలుగా ఒక తీరుగా స్థీర 
వడింది. పెద్ద మార్పులు (ప్రజల ఆగ్రహోవేశాలకు కారణమవుతాయి గనేక్ర 
ఇస్పటిలిపి సిరూపఫొందర్యాలు చెడగొట్లని పద్దతిని “మనలిపి పుట్టుపూర్వోత్స 
రాలు”లో సూచించాను. దానినే శ్రీ మల్పంపల్లి సోమ శేఖరశర్మగారి అధ్యక్ష 
తను వండ లిపినంన్మ్కరణ సంఘ సమావేశంలో వివరించాను; నేటి 
ముఖ్యమం త్రి" ఢ్రీ పి. వ. నరసింహారావు విద్యామం(త్రిగా వున్నప్పుడు ఏర్పాటు 
చేసిన లిపిసంస్కరణ సదస్సులో తెలుగుకన్నడ లిపుల ఏకీకరణ సంఘం 
సమాడేశక రగా, (శ్రీ మద్దాలి రాఘవరామచం| దరావుతోపాటు విపులీకరించాను. 
దానినే మరొకమారు విస్తరించి చెబుతాను, 
అకరాల పౌనఃపున్యం జ అనేన్నూత్రం ఆధారంగా ఈ సంస్మరణ 
చనలు చేశాను, 
మన తెలుగులో సాధారణంగా ఎక్కువగా నచ్చేవి తలకట్టు గల అక్ష 
రాలు. ఒక్క కన్నడంతప్పితే, దాదాపు భారతదేశంలోని లిపులలో ఇతరఅచ్చు 
గుర్తులను ౬ గుణింతాలను _ తలకట్టు గల అక్షరానికే చేరుస్తున్నారు, తెలుగు 


తెలుగులిపిలో తేవలనిన సంస్కరణలు 97 


లోనూ ఇదే పద్ధతిని ఆనుసరించవలెనని అనేకులు అనేకసూచనలు చేశారు. 
కాని, అవన్నీ (ప్రజలలో ఎక్కువ మందికి హర్షదాయకం కాలేదు. అందువల్ల 
అకిరన్వరూపం చెడకుండా (వ్రాతలోను, ఆచ్చులోను ఆక్షరన్వరూపాలకు 
దగ్గరనంబంధం ఉండే లాగ అచ్చుదిమ్మలు సూచించాను, బీనిదల్ల కలిగిన 
మార్చును (ప్రజలు గుర్తించలేరు, పెట్లుబడి పెట్టడం తక్కువె అచ్చులకూర్చు 
జంగ eee పుస్తక |ప్రరురణకూడ se రండితలు . 
వ్యాసంచివర సూచించిన మార్పులవల్ల ఆ ఆశయం నెరవేరుతుంది. అత్షర 
మ్ముదలనంఖ్య 300 9కు తగ్గుతుంది. ఇవికాక సంఖ్యలు, విరామపు గుర్తులు 
కలిసీ మొత్తం 350 వరకు అవుతాయి. ఈ దిమ్మల సంఖ్య ఇంకా తగ్గించ 
వచ్చు. అయినప్పటికీ 700 అచ్చుమ్నుద్రలను వేగంలో తేడా లేకుండా తగ్గిం 
చడం, లిపిస్వరూవం చెడకుండా వుండడం, ముఖ్యంగా ముద్రణ సంస్థలయజ 
మానులకు హర్ష దాయకం. 

మన తేలుగు కంపోజిటర్ల గళ్ళల్లో దాదాపు 700 దిమ్మలుంటాయి. వీటిని 
తగ్గించాలంటే, లిపిని చాలవరకు మార్చుకోడం గానీ, వాటిని ముక్కలు 
ముక్కంలుచేసి కూర్చులు తిరిగి ఆతుకుకోవడం గాని అవసరం. లిపిని మార్చు 
కోవాలంటే చాలమందికి గిట్టదు. కనుక రెండవ పద్ధతే మంచిది. గళ్లు తగ్గిం 
చడంవల్ల రెండు ఉపయోగాలున్నాయి. ముద్రణాలయం సెపేవారు అచ్చులు 
కావలసివచ్చినస్పుడు కిలోల లెక్కన కొంటారు. దీనివల్ల ఆవనరంలేని 
దిమ్మలు తూకంలో ఎక్కువగా రావచ్చు. దీనిని నివారించడానికి ఏదో ఉపాయం 
ఆలోచించాలి. ఏ అక్షరం పూరి న్వరూపాన్నయినా పెక్కు. ముక్కంలుచేసి 
తిరిగి ఆ ముక్కలను అడే క్రమంలో అతికిలే ఆ అక్షర న్వరూపం పూర్తిగా 
అలాగే ఉంటుంది, ఈ పద్ధతిలో మన తెలుగు అతీరాలను అనేక భాగాలుగా 
విడగొట్టవచ్చు. అలాచేసినా కంపోజింగు వేగంలో లోపం రాకూడదు. అక్షరాల 
దిమ్మల సంఖ్య తగ్గినప్పుడు అక్షరాలు కూర్చే కంపోజిటర్లు ఎక్కువ (ప్రదేశాన్ని 
ఉపయోగించుకొనవలసిన అవసరం తగ్గుతుంది; వేగమూ ఎక్కువవుతుంది. 
మార్పులు చేసి దిమ్మలు తగ్గించిన పట్టిక ఇది : 


నేటి జాతక కథలూ, కారీముజిలీలూ 
శ్రీ గోరాశాశ్ర్రి 


ఫ్రుకిర సుబ్బన్న దీక్షితులుగారు మహానుభావుడు. సందేహం లేదు. గొప్ప 

వాడు. ఇవాళ ఆంధ్ర మహాజనులలో చాలామంది ఆయన పేరుకూడా కెలి 
యని దుస్టితిలో ఉన్నారంటే అది వాళ్ళ దురద్బష్షం గాని జీక్షితులుగారి గొప్ప 
తనానికి మచ్చ కాదు. పాపం, ఇప్పు డాయన లేరు, ఇహలోకాన్ని విడిచి చాలా 
కాలమైంది. తారీఖులూ వగ్గెరాలా అనవనరం, దేనికి? మనకి కావలసినదీ, 
కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకోవంసిందీ, దీకితులుగారు సృష్టించి అందించిన 
సాహిత్యం, నేటి శతాబ్దం వార్హక్యంలో పడింది. అది తరళతారుణ్యంలో ఉన్న 
ప్పుడు దీక్షితులుగారు దీ వహించి “కొశీమజిలీ కథలు” కుప్పలు కప్పలుగా 
రాసి నంపుటాలుగా (ప్రకటించారు, అబ్బో ఎన్ని సంపుటాలు | ఎన్నెన్ని కథలు | 
అల్లిక జిగిబిగిలో ఆయన సిద్ధహస్తుడు, సాహిత్య భుజబలంలో ఆయనకు 
ఆయనే సాటి. 

“కాశీమజిలీ కథలు” కేవలం కాలక్షేపం కథలే కావచ్చును. ఆం(ధ్ర 
సాహిత్య సమీక్షలలో దీకీతులుగారి పేరు కనబడకపోవచ్చును. అయితేనేం, 
ఒక దినుసు సాహిత్యం కాలడేపానికి పనికొచ్చినా, అదెంతకాదు ? అభూత 
సంఘటనలతో, అసహజ వ్యక్తులతో గమ్మత్తు కథలు అల్లుకుంటూ పోవడానికి 
అదొక రకం (ప్రతిభ కావాలి. 

శివశంకరశాస్ర్రీగారు అనువదించిన “జాతక కథలు" కూడా ఆలాంటి వే. 
శాస్ర్రగారి భాష సారన్వత పరీమళాలను వెదజిమ్ముతుంది. వ్యత్యాసం ఆంత 
వరశే. ఐతే కొశీమజిలీ కథలే ఎక్కువ రుచివంతంగా ఉంటాయి. చదివే 
వాళ్ళను ఆకట్టుకుంటాయి. 

*బహ్మమానసపుక్రుడు” అంటారే, అలాగే మధిర దీకీత మానన 
పుత్రులు, పుత్రికలు, ఇవాళ ఆంధ్ర సాహిత్య రంగంలో శతాధికంగా వెలిసి, 
వీరవిహారం చేస్తున్నారు. సారన్వత కేత్రాన్ని తీషణంగా దున్నేస్తున్నారు. 
కథలు కథానికలు నవలలు పండించేస్తున్నారు. రచయిత్రులు మరీ మరీ 
విజృంభించారు మరుగున పడిన పాతకాలపు ఇంగ్లీమ నవలలు, కథల సంపు 
టాలు గాలించి వెదికి బూజు దులిప్కి వాటిలోని ఇతివృ త్రాల్ని, ప్మాత్రల్ని తీసి 


నేటి జాతర కథలూ, కాశీమజిలీలు 101 


కొని, కా న్హంత “న్వరేశీయత” డ్రావకంలో ముంచి, రసాయనిక ఎరువులవలె 
ఉపయోగించి, కథల పొట్లకాయలు, నవలల గుమ్మడికాయలూ పండిస్తున్నారు, 
సాంద్ర న్యవసాయం జోరుగా సాగుతోంది, లారీలకొద్దీ పొట్లకాయలూ, 
గుమ్మడికొయలూ, ఆనపకాయలూ తెలుగు సాహిత్య మార్కెటులోకి తరలిస్తు 
న్నారు. దుకాణాలు కళకళలాడుతున్నాయి. దుకాణాలవాళ్ళు తమ దినునుల్ని 
తెగ పొగుడుకున్నారు. సాహిత్యం కొనుక్కునేవారిని రకరకాలుగా ఆకర్షించి 
మొహమాట పెడుతున్నారు ఓ నాహిత్య గుమ్మడికాయ కొంటే నాలుగు దొండ 
కాయలు ఉచితంగా యిస్తామంటున్నారు, 

ఈ రకం “సాహిత్య పంట” సంరంభంలో అకాడమీలూూ, ప్రభుత్వాలూ, 
తలదూర్చాయి. వ్యవసాయ ఖర్చులకు బుణాలిస్తున్నాయి, పండించిన బుమైడు 
వంకాయలో రెండు కిలోలు విధిగా కొంటున్నాయి. మొ త్తంమీద తతంగం 
యావత్తూ మూడు పళ్ళూ, ఆరు కౌయలుగా సాగుతోంది, 

శ్వేత్రాలు సారవంతంకావు, డఊనరక్షేతాలకు అమాంతము ఉత్సాహము 
వచ్చింది, గాలిలో శేలి వచ్చిపడిన పుచ్చు చచ్చు విత్తనాలకు మొలకలూరు 
కొస్తున్నాయి. ఈరకం సాహిత్య దినుసు చూడ్డానికి బాగుంటుంది. విశిష్టత 
ఆంతవరోకే. రసాయనిక ఎరువుల దోహదంతో సండాయేమో నిగనిగ మెరు 
స్తాయి. ఐతే పొట్లకాయ గునపంలా ఉంటుంది. (త్రవ్వకానికి పనికిరాదు, 
పోనీ పొట్లకాయ అనుకుంటే తినడానికి బాగుండదు. _గుమ్మటంలాంటి 
గుమ్మడికాయ దూదివలె మెత్తగావున్నా, రాయివలె గట్టిగావున్నా, దేనికీ కొర 
గాదు. రుచీ, పసా రెండూ అభావం. చప్పగా నిస్సారంగా ఉంటుంది. 

రుచిలేని సాహిత్యదినుసుల్ని, అభిరుచి పరిజ్ఞానం లేనివాళ్లు ఉత్సాహంగా 
ఆరగించి “బాగున్నాయి బాగున్నాయి" అంటున్నారు. నరుకుల ప్యాకింగు 
ఆకర్ష జీయంగా వుంటోంది. సాంశేతికరంగంలో వచ్చిన ఆభివృద్ధి ధర్మమా 
అని, ప్యాకింగుపద్ధతులు పసందుగా ఉన్నాయి. 

మారుతున్న నమాజాన్నీ, జీవనవిధానాన్నీ దగ్గరగా చూస్తున్నా, అందు 
లోనేవుంటూ, ఆటుపోటులకు గురియవుతూ తలాతోకా బోధపడక, ఉక్కిరి 
బిక్కిరై ; కలంచేతబిట్టి, కల్బ్పనాసాహిత్యాన్ని బనాయిస్తున్నవారు కాశీమజిలీలనే 
అనుసరి.సున్నారు. 

కాశీమజిలీ రాజకుమారుడు న ప్పనమ్నుదాలు దాటి, దుర్గమారణ్యంలోని 
మం౦జుఘోష సరస్సు ఆడుగుననున్న ముత్యాలహారం సంపాదిస్తాడు. నేటి రాజ 


102 మహతి 


కుమారుడు _ అనగా (పేమలోపడిన చిట్టితల్లి మేన త్తకొడుకు = అమెరికావెళ్ళి 
“అయోవా” యూనివర్శిటీలో రీ'సెర్చిచేసి డి గీలాక్కొ-స్తాడు, అతడికోనం చిట్టి 
తల్లి నిరీషిసుంది. తలిదం,డులు దేశే సంబంధాలు చూసారు. నద్దంటుంది, 
స _ & —_ 0 
టాకెడీవిత్తనాలు పడ్డాయి, లేదా రాజకుమారుడు అమెరికానుండి తిరిగొచ్చాక, 
జ § 

“నిన్ను (పేయసిగా భావించి ఎప్పుడూ (మించలేదు శెలజా ౩ (సుహాసిని | 
అనితా! అరుణా 1 ఒకళాభరణా ! శేషాలిసీ 1) నాది సోదర పేమ 1"_అనే 
సాడు. చిట్లితల్లి అమాంతం మొగాళ్ళస్వార్రంమీద లెక్చెరు దంచేసుంది. అన్నీ 
చ బా అ వ 
((పీమకథలే. నదరురసానికి స్థాయిభావం వివాహం, 

కాలేజ్లీస్నేహాలు, మేనరికాలు, ఆమ్మానాన్నలు, బామ్మలు, “హనీ 
మూన్‌”లు, స్నేహితురాళ్లు కాశ్మీర్‌, లండన్‌, న్యూయార్క్‌ - అక్కడనుండి 
చేటపు(ర్రు, పాచిపెంట, పిడుగురాళ్ళ - మద్రాసు మెరినాటీచి, "హైద్రాబాదు 

g = 
టాంక్‌బిండ్‌ వరకూ స్థలాన్ని ముడి వేస్తారు. ఆఫీసు పేమలూ సెక్రటరీలు, 
అ pi 

ఆసుషత్రి(ెపేమలు త్యాగాలు _ వస్తుగుణంలో అన్నీ కాశీమజిలీలే, పేదరాశి 
పెద్దమ్మ ఉపాఖ్యానాలే. 

కల్పనా సాహిత్య పేజీల సదస్సులో ఎంతదూరం వెళ్ళిన్కాచీ లమండదాటి 
లోతువుండదు. గడచిన పదిపదిహేను సంవత్సరాలలో కుప్ప తెప్పలుగా 
వస్తున్న కల్పనాసాహిత్యం రెండుతరాల తెలుగువారి _సాహిత్యాథిరుచుల్ని 
దయనీయంగా దిగజార్చిచేసింది. 

దేశానికి రాజకీయ స్వాతంత్యంవచ్చి 25 సంవత్సరాలు నిండాయి, 
సంతోషంతో ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఒక్కసారి వెనక్కి తిరిగిచూ స్టే 
పాతిక సంవత్సరాలలో నూ జాతీయజీవనంలో వచ్చిన మార్పులను సింహావ 
లోకనంచే స్తే, ఆనందించవలసిన అంశాలెన్నో ఉన్నాయి. అన్నిరంగా లలోనూ 
సాధించిన అభివృద్ధి అ్రహ్మాండ మైనది. వస్తూత్ప త్తిలో నేకాదు, నిర్మాణంలో నే 
కాదు, సాంఘికజీవన విధానంలోనే దేశచర్మిత్రలో మున్నెన్నడూ లేనంతగా 
రసాయనికమైనమార్పు వచ్చింది. (పేరణలు, అనుస్సందనలు, దృక్పథాలు 
అన్నీ కొత్తవి. పరిణామ గుణంతోపాటు పయనిస్తోన్న మనసున నాటి, నేటి 
సాంఘిక వ్యవన్థలవ్యత్యాసం పూర్తిగా అవగాహనలోనికి రాలేదు. 

అలనాడు _ స్వాతంత్ర్యానికి పూర్వంవరకూ సమాజంలోని ఒకటో 
రకం మేధాపుల్ని సృజనాక్కకళ క్రీ, ఉవజ్ఞా, వ్యుత్చ_ల్రీ, సమ _స్టమూ నిండుగా 

య పెక్ట్‌ _ - 

ఉన్నవారిని సాహిత్యరంగం ఆకర్షి ంచింది. అప్పటివారికున్న ఆవకాశాలు 


నేటి జాతక కథలు - కొఫీమజిలీలు 103 


చాలాతకువ. సాంఘిక శేయస్సు, ఉన్నతీగురించి ఆలో చించగలిగే చైతన్య 
వంతులు సంఘ సంస్కరణ కార్య క్రమాన్నో, రాజకీయస్వాతం| త్యోద్యమాన్నో 
సాహిక్యేద్యాది కళాఖండాలనో చేపక్రేవారు. సాంకేతిక వై జ్ఞానికరంగాలలో 
కృషిచేసేవారు. సకృత్తుగా వుండేవారు అవకాశాళేవీ ? _ ఇహ్పుడున్నన్ని 
యూనివర్శిడేలు కాలేజీలు, దభుత్వయం(త్రాంగంలో శాఖలు, అన్నీ పరిమితం, 
మేధావి వర్గాలవారు తను (ప్రతిభ నిరూపించడానికి చోటు యిరుగ్గావుండేది, 
రాజకీయరంగం _ ఆనాడు __ (ప్రమాదకరమైనది. అగ్నితో _చెలగాటము, 
అన్నివిధాలా భస్మీపటలమవడానికి సిద్దపడినవాశ్ళే ఆందులో దూశేవారు, 
తక్కినవాళ్ళు లాయర్లుగానో, టీచర్లుగానో, ఉద్యోగులుగానో, స్టిరేపదేవాళ్లు, 
వైద్యం, ఇంజనీరింగు సైన్సు రంగాలు చిన్నవి.పోనీ, పరిపాలనా దత్తులుగా 
ప్రతిభ నిరూపించాలన్నా, తెల్లదొరలు అనుమతించేవారు కాదు, 

అంచేత సాహిత్యాది కళారంగాలే శరణ్యమయ్యాయి, ఒకటోరకం 
మేధావులు సహజ్యపతిభావంతులు వాటిలో (ప్రవేశించేవారు. విశ్రాంతికి లోటు 
లేదు. ఆనాడు సామాజిక జీవనంలో నేడున్నంతవడీ, వేగమూ, ఆందోళన, 
అసంతృప్తి, తహతహ, తృష్ణా లేనేలేవు. అంచేత (ప్రతిఫలాపేక్ష లేకుండా, 
యావచ్చ క్రీ వినియోగించి గ్రమించేవారు. అందువల్ల నే సాహిత్య క్నేశ్రాల్ని 
సుసంపన్నం చేయగబ్లారు. 

పాతికేక్ళలో అత్యంతో దీవ్పమైన విప్లవం వచ్చింది. దేశానికి లక్షలాది 
సాంకేతిక నిపుణులూ, పరిపాలనా దకులూ, డార్జర్లూ, ఇంజనీర్లూ, స్రెంటిస్టులూ 
కావలసి వచ్చారు. అవకాశాలు పెరిగాయి, 1947 నుండి 1960 వరకూ యువత 
రానికి అదొక దింగారంవంటి అవకాశాలనమయం. యువతీ యువకులందరూ 
“టెక్నికల్‌, ఆడ్మిని'స్టే టివ్‌, రంగాలవై పు దౌడుతీశారు. ఒకటో రకం (ప్రతి 
బభావంతులు అననరమయారు. విదేశాలలో ఉన్నతవిద్య అందుబాటులో 
కొచ్చింది. జాతి పునర్నిర్మాణ కార్యక్రమం జోరుగా సాగిన నమయమది. 
ఉన్నతికి మార్గాలు తెరుచుకున్నాయి, రెండు మూడు తరాల ద్రతిథావంతులు 
ఐ.ఏ.యస్‌., ఐ.పి.ఎస్‌. రంగాలకు పరిగెత్తారు. వైద్య, ఇంజనీరింగు సైన్సు, 
రీసెర్చి, బ్యాంకింగు, ఆర్డికళాప్రం, పార శ్రామికరంగం _ ఒకటేమిటి అన్ని 
రంగాలు ద్రతిథావంతుల్ని ఆకర్షించాయి. 

(పేరణలలోనే మార్చువచ్చింది. ఆటుచూస్తే |ప్రభుక్వయంత్రాంగం 
శాభోపశాఖలు పెంచుకొని వి స్పరించుకొంది. ప్రతిభావంతులైన యువకుల్ని 


మహతి 


, ఏర్పాటు చేసింది. అందుచేత వెన్నా, నవనీతము 
"టి వాళ్ళని సాహీత్యరంగం ఆకర్షించలేదు.అందులో 
కంచె కలక్టరవడం హాయికదా  నవనవోన్మేషంగా 
“బెస్ట్‌ జెయిన్స్‌” ని సాహిత్యేతర రంగాలలోకి లాగే 


మిగిలినవారి మీదపడిండి, అతరాన్యత పెరిగినకొలదీ 
=, గిరాకీ హెచ్చింది. ఎక్కువ సరుకుకావాలి, తయారు 
ఏ కావాలికదా! “వాక్యూమ్‌” లోకి యువకులు (ప్రవే 
)ంజరిగిందో సమగంగా, లోతుగా, నమ్యక్‌ దృష్టితో 
* నివేదించ గలిగేశ క్రి కొరవడింది గనుక, ఇంకా 
సరసాలు, (పేమ పురాణాలు, విఫల (ప్రణయాలు 
నసికంగా పసివారు అంతకం'టె ఏంచేస్తారు! కళాత్యక 
'రిచయం లేనివారు చదివి ఆనందిస్తున్నారు. స్వాతం 
కలుగా ఉండి, సాహిత్యదండాన్ని చేపట్టిన యోధాన 
'నవారై, అలిసిపోయి కూర్చున్నారు. కొత్తగా వచ్చిన 
*దనోరితో చూస్తూ, అదేమిటో బోదపడక, అయో 
వాళ్ళలో రెండురకాల వాళ్ళున్నారు. నూతనత్వాన్ని 
రు అర్థం తెలియకుండానే బీవిస్తున్నారు, శపిస్తున్నారు. 
చ్చింది. కొత్తయుగం బోధవడదు. అంచేత నేటి 
కర్జారిణులూ, కాశీమజిలీ ప్మాత్రలకు పైట్‌ ప్యాంట్లు, 
నారు. 


తెలుగువారి రాజకీయచైతన్యం 


శ్రీ అక్కిరాజు వానుదేవరావు 


“ 
లు పంచ చర్శిత్రలోనే భారతీయ స్వాతంత్ర్య సమరం పరమాద్భుతమైనది. 
భారతీయుల స్వాతంత్ర్య సముపార్గనలో ఆంధ్రులప్మాత్ర గణనీయమైనదీ 
జు వ 
విశిష్టమెనదీ కూడా. తొలినాళ్ళలో కాం గెస్‌పార్టీ చరిత్రాత్మక మైన తీర్మానాలు 
చేస్తూ జాతీయ చైతన్యాన్ని ఉఊదేపింపజేనున్న సంరంభదశళలో పనప్పాకం 
హ్‌ ద అ 
ఆనందాచార్యులుగారు జాతీయకాం| గెస్‌ మహానభకు అధ్యక్షత వహించారు, 
లండన్‌లో చదువుకొనే రోజుల్లో కాంగ్రెస్‌ సంస్థావకులలో గ్రముఖులై న 
దాదాభాయినొరోజి శ్యాంజీకృష్ణవర్మ మొదలై నవారితో మన ఆర్మధ్రశకేనరి 
ప్రకాశం సంతులు కలిసి పనిచేశారు. అఖిల భారత స్థాయిన పెదనందిపాడు 
పన్నుల నిరాకరణోద్యమం (ప్రభ్యాతి కెక్కింది. అల్లూరి సీతారామరాజు 
పరాయి ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. దేశభక్త కొండ వెంకటప్పయ్య 
పంతులు విశ్వదాత కాశీనాధుని నాగేశ్వరరావు, మహా మేధావి పట్టాధి, రాజర్షి 
బులుసు సాంబిమూ ర్థి, ఆం(ధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మొదలై న 
” బె (a 
వారంతా స్వాతంత్యోద్యమ దీప్తిని తెలుగునాట (ప్రనరింపజేసిన విషయం 
సువిదితమే, 


స్వాతంత్రానంతరం తెలుగుల చర్మిత్రలో చెప్పుకోదగిన (ప్రథాన 
ఘట్టాలు రెండు. అవి పొట్టి శ్రీరామలు ఆక్యార్బణంతో ఆంధ్రరాష్ట్రం సిద్ధిం 
చడం, అటుతరువాత ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం. ఆధునిక భారతదేశ రాజకీయ 
చరిత్రలోనే సువర్హాక్షరాలతో లిఖించవలసిన మట్టం స్వాతంత్రానంతరం 
" జ 
ఏర్పడ తొలి భాషాపయు క్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఆ తరవాత ఆయ్య 
క్త 7) వ్‌ 
దేవర కాశేశ్వరరావు పంతులు, మాడపాటి హనుమంతరావు, బూర్జుల రామ 
కృష్ణారావు (ప్రభృతులు తెలుగువాళ్ళను ఏకంచేశారు. 
జ 
8 


106 మహతి 


శతెలుగువాళ్ళలో రాజకీయ చైతన్యం ఒకొక్కసారి అపరిమితంగా 
కూడా పెల్లుబుకుతుంది. దురదృష్టకరమైన (ప్రాంతీయ అసమానతలవన్ల, 
వెనకబడిపోయిన కారణాలవల్ల, ఇటీవల కొద్దికాలం క్రితం, తెలుగుదేశంలో 
నండోభం కూడా చెలరేగింది, కాని రాజకీయవే తతి విజ్ఞతోవల్ల సమస్యా 
వరిష్మారమై నూతనాధ్యాయ మే (ప్రారంభమైంది. 


స్వాతంత్ర్యానంతరం శతెలుగుదేశంలో రాజకీయ నుస్థిరతను డ్రదర్శిం 
చింది ఒక్క కార్మగైసుపార్టీ మాత్రమే. మరీ ఇటీనల కాలరిలో అఖికభారత 
స్థాయిలో జరిగినశ్రే తెలుగుదేశంలో కూడా అతివాద, మితవాద రాజకీయపార్టీలు 
లేను (ప్రతిన త్రిని " కోత్సోయినాయి. ఏ రాజకీయపక్షమైనా ఆది పాలకపీక్ష 
మైనా సరే (ప్రజలతో సన్నిహిత భాగస్వామ్యం కేపండా డ్రభత్వాన్ని 
స్‌ర్పరిచే దృష్టితో మ్మాత్రమే తమ కార్యక్షేత్రాన్ని విస్తరి స్టే (ప్రజాస్వామ్యం 
సుస్థిరం కాజాలదు. అత్యంత (ప్రధానమైన నిర్ణయాలన్నీ ఆగ్రనాయకులే 
తీసుకొంలున్నారు. (వ్రజలలోంచి తాదాత్మ్యభానం కనపడ్డంలేదు. ఏ రాజ 
కీయ పార్టీ అయినా (ప్రజలకు సన్నిహితంగా లేకపోశే" నేలవిడిచి సామే 
ఆవతుంది. ఇటీవల పార్హమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలోను, 
రాష్ట్ర శాసనసభల ఎన్నికలలోన్కు ఒక అపూర్వమైన రాజకీయ చైతన్యం 
|ద్రజలనుంచి ప్రేస్ఫుటమైంది. 


అయితే సాంఘికార్డికాది రంగాలలో, అనేకమైన సమస్యలు ఎదుర్కో 
వలసి వస్తున్నాయి. నిర్మాణాత్మక మైన కృషితో, పరిజతమైన అవగాహనతో, 
నమస్యలను పరిష్కరించుకో వాలి. వ_ర్హమానకాలంలో, జక జిజ్ఞాన (ప్రజలలో 
శనవడుతున్నది.  సభ్యదేశాలలో మనే ఉనికి, మనికినీ ప్రీరంతెనుకోవా 
అన్నదే ఆ ఆరాటం, ఇందిరాగాంధీ నాయకత్వంలో, ఆమె నడీపించే (వ ద్రగతి 
వధంలో, సామాజిక (శేయస్సును, సాంఘీక న్యాయాన్ని, సాధించుకోగలమని 
భారత [ప్రజ విశ్వసిస్తున్నది. 


శెలుగువాళ్ళలో రాజకీయ చై తన్యం సమృద్ధి. భారతదేశంలో ఆధునిక 
కాలంలో పుట్టి పెరిగిన అన్ని రాషికేయపక్షిలలోన్ఫ తెలుగువారి పాత్రగణ్యమే, 
అగ్రగణ్యమే అన్ని రాజకీయ సక్షొలలోనూ సిద్ధాంతవేత్తలూూ క ర్తలూ 


తెలుగువారి రాజకీయచై తన్యం 107 


నాయకత్వ చాతుర్యం కలవాళ్ళు ఎందరో వున్నారు. ఉద్యమాలు నడిపించారు, 

అయితే ఆధునిక కాలాన, నిర్మాణాత్మక మెన కృషితో, ఒక్క త్రాటిమీద 
న్వస్థాన చేషభాషాభిమానంకో, సురుచిర స్వప్నాలన్నీ నిజమయ్యేట్లు తెలుగు 
వాళ్ళు కృషిచేయాలి. అగగామిత్వానికి గాని, చైతన్యానికిగాని తెలుగువాళ్ళలో 
లోటులేదు. అన్ని ఉద్యమాలూ తెలుగులను ఆకర్షి స్థాయి, అందులో పాలు 
పంచుకొన్నారు.  సర్వోదయోద్యమంలో భూదానంకూడా తెలుగుదేశంలోనే 
ప్రారంభమైంది. 

ఇది స్వాతంత్య రజతోత్సవ వత్సరం. భారతదేశం | ప్రపంచడేశా 
లలో సమర్ష మెన స్థానాన్ని సంపాదించే కృషిలో తెలుగువాళ్ళ సర్వతోముఖ 
మైన వికాసానికి మనం పునరంకితమవుడాం, 


తెలుగు రచయితల తీరని నమన్యలు 


శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తి 


స్వాళక్య నముపలబ్ధీతో మనదేశము తన సమస్యలను తానే సరిస్క 

రించుకొనవలసిన బాధ్యతలను స్వీకరించినది. సమాజమునందలి 
యన్ని తరగతులలోను అక్షీరాన్యత నానాటికి పెరిగిపోవుచుండుట వలన 
కేవలము కవిత్వమేకాక ఇతర రంగములకు సంబంధించిన జ్ఞానమును (గ్రంథ 
ములడ్వారా అందించవలసిన యనసర మేర్చడుటచేత నీ నడును రచయితలలో 
వై విధ్యము కానవచ్చుచున్నది, 


రచయితలు చదువుకొన్నవారు. విచక్షణాజ్ఞానము కలవారు. తదు భావ 
ములను నితరులకు( దెలుపుటలో సిద్ధహస్తులై నవారు, (ప్రజాస్వామ్య సమా 
జమున రచయితలు .. కవుల్కు పాత్రికేయులు నిర్వహించవలసిన పాత్ర 
ఇంతంత చెప్పనలవికాదు, కాని భారతదేశమునందు రచయితలకు ననువైన 
యవకొశములు లేవు. (ప్రాచీన కాలమునందువలె కేవలము రచనలుచేసి 
అ్రతకుదెరువు చూచుకొనువారిప్పుడు క్వాచిత్కముగ నున్నారు. ఏదో ఒక 
వృత్తి చేసికొనుచు తోద్లో రచనావ్యాసంగము చేసికొనవలసినవారే మన 
దేశమున నున్నారు. రచయితలను వెనుకబడిన వర్గములో చేర్చవలయునో, 
ముందున్న వర్గములో చేర్చవలయునో యెవరికిని తెలియదు. రచయితలది 
దయనీయ జాతి. కడు జాగరూకతతో నేర్చాట్లు చేసికొన్ననేగాని యొక 
రచయిత యొక (గ్రంథమును రచించినట్లు పృత్రికలమూలమున శెలివిడికాదు. 
గ్రంధరచన (ప్రచురణార్డ మైన యంశముకాదు. దొంగతనము, వింత పుట్టు 
కల్కు మోనముు హత్యలు, సినిమాది వ్‌నోక ద్రదర్శనముల కున్నంత 
ప్రాముఖ్యము ఈ సాత్త్విక కృషికి లేదు. ఏ నంస్థనో ఆశ్రయించి ఆవిష్క- 
రణ నభ పెట్టించుకొని తన పూలమాల తానేకొని ఏ యమాత్యవృషభునినో 
యావిష్క-ర్హగా పిలచి సంరంభము చేసిననేగాని నలుగురికి తెలియదు. కవులు 
రచయితలు, పండితులు అధికారులు, నాయకులు పస్ధకాలు కొనరు. చదువరు 


తెలుగు రచయితల తీరని నమన్యలు 109 


కూడ, వారు చదువకున్నను సరియే, కాంప్లిమెంటరీ (ప్రతులను. వీరికంద 
జెయ్యవలె రచయిత. అధికారములేనివాడు, పలుకుబడి లేనివాడు. పుస్తకము 
కొనవలసినవాడు, పు స్హకము కొనకపోవుట ఒకవిధమైన (పెన్టీక్‌. ఈవిధముగా 
రచయిత కొన్నివందల (ప్రతులను పంచిపెట్టవలయును, ఆపిదప మ్మిశ్రేతల 
కడకు తీసికొనిపోవలె, ఆ విశేతలు 40 శాతం అమ్మినందు కియ్యవలయు 
ననియును అమ్మిన తరువాతనే ఇత్తుమనియును చెప్పుదురు. ఈ తిరుగుళ్లకు 
డబ్బుచాలదు, అవ్పుచేసిఅచ్చు వేసికొనుట అప్పుచేసి, వికేతలచుట్టు తిరుగుట. 
చివరకు మిగులునవి యస్పులే, (గంతము కొని చదువు నలవాటులేని జాతిలో 
రచయితకు మోక్షీములేదు. పుస్తక వ్మిశ్రేతలకు కమీషన్‌మ్మాత్ర మీయనలసి 
వచ్చునని రచయితలు ధరలను పెంచియే |ప్రకటింతురు.  మ్ముదణవ్యయము, 
|ద్రచారమ్కు విక్రేతల కమీషను పోగా రచయితకు మిగులున దేమి ? స్వాతం 
తమునకు పూర్వ మీపరిస్థితియే యుండెను. ఇప్పుడును అంతియ. పేరు 
మోసిన రచయితలుకూడ నష్టపడుచునే యున్నారు. నిస్పచ్చరముతో( (ద్రితిభా 
వంతులు సైత మగచాట్లపాలగుచున్నారు. (ప్రచురణక ర్హలు పు స్తకవి(కేతలు 
రచయితలను దోచుకొనుచున్నారన్న సంగతి పాఠకులకు దెలియకపోవచ్చును 
కాని రచయితల కందరకును తెలియును. 


మ్ముద్రణము తెనుగున ఇబ్బంది కలిగించుచునే యున్నది, వి న్హృత 
(ప్రచారమునకు నోచుకొనని పాతరోజులలో మన లిపివలన కలుగు కష్టనసష్ట 
ములు గురుతుకురాలేదు. ఏబదియారక్కరములు. 36 హల్లులలో నొక్కొక్క 
హల్లునకు( బిదునారేసి గుణింతములు, ఇందుమీదుగా వ త్తక్షరములు, ము(ద్ర 
ఇమునకు కొలము పట్టును. మ్ముదారాక్షనములు కంటిలో వత్తిచేసికొని 
చూచినను పొడకట్టితీరును. 


ఇక విమర్శకులు పుస్తకము నామూల్మాగ్రముగ చదువక పరిచయము 
నకు( బూనుకొనువారు కొందరు. రచయిత కులగో(త్రాలను, ఆంతస్థులనుు 
అధికార |ప్రాభవాలను బట్టి విమర్శచేయువారు మరికొందరు. తప్పులను 
మాత్రమే యెత్తి చూపువారు కొందరు. వండి కాల సాయములకు చూచి 
వాకర్టిములను మౌర్చి (బ్రాయువారు కొందరు. _ మొత్తానికి పుస్తకమును నహృ 
దయంతో చదివి ఇతరులనుకూడ చదివింస(జేయవలెన నుద్జేశ్రముతో విమర్శ 
చేయువారే కొందరో. 


rio మహతి 


రచయితలు సంఘములను స్థాపించు కొనుచున్నారు. స్వాతంత్ర్యము 
నకు( బూర్వముకూడ నీ సంఘములు లేకపోలేదు. అప్పుడా సంఘములలో 
రచయితలు మాత్రమే యుండి కార్యకలాపములను సాగించెడివారు. ఇప్పుడు 
రచయితల సంఘాలకు |ప్రాయికముగా నరచయితలు, అధికారులు, పలుకుబడి 
గలవారు కీ ర్థికాముకులు నేతృత్వమును నెరపుచున్నారు, రచయితల సంఘ 
ములు రచయితల కష్టముల నెంతవరకు పరిష్కంరించుచున్నవో చెప్పలేము 
కాని రచయితలకు( (గొ త్ర సమస్యలను తెచ్చిపెట్టుచున్నవనుటలో నత్యుక్తి 
యుండదు. రోచయితేలు సహకార సంఘములు కూడ నిర్వహించుచున్నారు. 
కాని తాము స్థాపించుకొన్న సంఘముతో సహకరించుటకు తరచుగా వారి 
*ప్రతిభ' పూనుకొననీయదేమో తెలియదు. 


ఇటీవల అకౌడెమీలు, పరిషత్తు లేర్చడినవి. కాని యవి రచయితల 
సమన్యలను పరిష్కరించుట కింకను పూనుకొనుటలేదు. ప్రామాణిక మైన, 
ఉతమమైన పరామర్శ గ్రంథములను (ప్రచురించుచు, పోటీలు నిర్వహించుచు 
సాహీతీవికానమునకు( దోడ్చడుచున్నవే కాని రచయితల మనుగడకు దగిన 
పరిస్థితులు కల్పించుటలేదు. పరిషత్తు లీమ్మాత్రమే చేయగలవు. (ప్రజలు 
ముందుకువచ్చి (గ్రంథములు కొని చదువుటకు (ప్రయత్నించవలయును. 
గ్రంథము లమ్ముడుపోయినచో రచయితలకు నష్టముండదు. 


ఇటీవల కొండరు రచయితలు చింతలు లేక ద్రైతకగలుగుచున్నా 
రనిపించును. కొందరు పేరుమోసిన స్మాత్రికేయులున్కు నితరవ్భృత్తులలో 
నుండి రచనకు( బూనుకొన్నవారును నీతరగతికి( జెందినవారు. అంతియే కాని 
రచనలవలననే జాగుపడిన బాబతుకాదు. వ్య క్తిత్వముగల రచయిత నేటికిని 
భవభూతియే | అనుభూతి లేక స్పందనగుణము లేక రచనలు సాగించుచున్న 
వారు (క్రొ త్తరకపు వ్యాపారులేకొని రచయితలుకారు, వారి రచనలు సమాజము 
నకు దీప్తిని కలిగించలేవు. వారికి నమస్యలు లేవు. తీరవలసిన యగత్య 
మంతకం"ెను లేదు. గ్రతిధాశాలురైన రచయితలను వారెదుర్కొనుచున్న 
కష్టములను దృష్టియందుంచుకొని యీ వ్యాసమును (వ్రాసితిని, 


క్రీ॥ శే॥ పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు తమ “సాక్షి 'లో 
పేర్కొన్న పరిస్థితులలో నెట్టిమార్చును రాలేదు, అవిదాన్య తమస్సులలోC 


తెలుగు రచయితల తీరని నమన్యలు 1 


గొట్టుమిట్టాడిన దినములని సరిపుచ్చుకొననచ్చును. మరి యీ పాతికేళ్లలో 
రచయితల తీరుతెన్ను లెట్లున్నవో విచారించిన నాథ్రుడు లేడు, రచయితల 
బాధలను వర్ణించు వ్యాసములు, కవితలు వెలువడినమాట నిజమే! కొని అవి 
యన్నియు రచయితను దయనీయవ్యక్తిగా చ్మిత్రించు (ప్రయత్నమే చేసినవి. 
హాన్యరచనల కోవలో చోటుచేసికొన్నవి. 


ఇప్పటి రచయితకు సమాజముననున్న మిభ్యామర్యాదను బట్టబయలు 
చేసి “వినాయకుని జొడ్డులో తేలున్న' సంగతిని శతెలిపినవారు (శ్రీ భమిడిపాటి 
రాధాకృష్ణగారు. ఆయన “కీ ర్హిశేమలు? నాటకము తెలుగు రచయితల తీరని 
సమస్యలకు దర్పణము. ఆ నాటకమును చదివిన, వినిన, చూచిన వారికి 
మంగళమహాశ్రీ. 


సమాజంమీద సినిమాప్రభావం 


శ్రీ అక్వినీకుమార్‌ 


టిక్డాన, వినోద (ప్రచార సాధనాల్లో సినిమానిమించినది భారతదేశంలో ఇంకా 
లేదు. నాటకొలరాజ్యం చెల్లి పోయింది. “ెలివిజన్‌ ఇంకా అడుగిడలేదు. 

ద్రపంచంలో యాదృచ్చికంగానో, ఇతరంగానో మరి రష్యా, చైనా, భారత 
చేళం చలనచ్చిశ్రాల్లో ముందు వరుసలో వున్నాయి, సమసమాజ వ్యవస్థ ఈ 
దేశాల (ప్రజలు కోరుకుంటున్నారు. సినిమా అన్ని (ప్రచార, వినోద సాధనల్లోకి 
తలమానికం అనడం నిర్వివాదాంశం మనదేశంలో. 

చలనచిత్రం తనలో ఏమి యిముడ్చుకోగలదు ? అది ఏ కళకి, ఏతీరుకి 
నమర్థవంతమైన (ప్రక్రియ ? ఒకేక్షణంలో మనిషి నడవడిని, అభి(ప్రాయాల్ని, 
మార్పుని, అలవాట్లని, అంతరంగాన్ని = అన్నిటినీ _ దృష్టాంతంగా, ధ్వని 
రూపంలోకూడా బహుముఖంగా (ప్రదర్శించగల (ప్రక్రియ సినిమా. 

సినిమా_తదితర కళల్లాగే = తనచుట్టూవున్న (ప్రపంచంనించి అంశాన్ని 
సేకరించి, తన్ను తా రూపొందించుకొని, ఆప్రవంచం కళ్ళముందే నిలదిడు 
తంది. ఒకరకంగా సినిమా మన అద్దంఅన్నమాట. సమర్థవంతుడిచేతిలో 
ఆది మార్గదర్శకతకూడా వహించగలదు. ఆర్థిక, సాంఘిక, సామాజీక, 
రాజకీయ, సాంన్మృశిక, సాహీత్యపు విలువలనన్నింటినీకూడా అది ఆకళించు 
కొని ఒకదారిని చూ పెట్టగలిగే శక్తి కలిగివుంది. 

స్వాతంత్ర్యం రాకపూర్వం చలనచ్చిత్రాలు అనేకం- మూకీచి(త్రాలు 
కూడా_ప్రజాజీవితాల్ని (ద్రతిబింబించాయి. “వందేమాతరం', “మాలపిల్ల 'వంటి 
చిత్రాలు అపూర్వమైన రాజకీయ, సామాజిక చైతన్యాన్ని కల్లించాయని చెబు 
తారు. “మాలపిల్ల 'మీద దురహంకారులూ మూఢులూకలిసి తిరగబడేవారంకే, 
సినిమాకి వున్నళ కి తెలుస్తుంది. 

* 

స్వాతం త్యంతర్వాత చలచ్చిత్రం ఎలాఉంది ? దానిిప్రభావం ఎంత్క 
వటువంటిది ? ఈ( ప్రశ్నలకి సమాధానాలు అంత నంతోషదాయకం మాత్రం 
కావు. దీనికి ఒక్కతే నిదర్శనం; “మహత్తరమైన' ఘట్టమైన భారత" 
స్వాతంత్ర సంగామం గూర్చి సమ్మగ్రమైనచి[త్రర ఒక్కతీశేద. ఇతర 


నమాజంమీద సినిమా ప్రథావం 13 


దేశాల్లో అటువంటివి కోకొల్లలు. మన చలనచ్చిత్రాలకి అటువంటి “స్పృహ” 
లేనాపేకదా । న్వతం|త్రభారత దేశంలో అనేక నమన్యలమీదకూ డాభాషారాష్ట్రా)లు, 
విరుద్యోగం, అన మానత్క, కులతత్వం-చి తాలు సరియెనవి రాలేదు. సమకాలీన 
నమస్యల్ని (ప్రతిబింబించని సినిమాలు న మాజంమీద (ప్రభానం చూపుతాయను 
కోడం కేవలం (భ్రమకాక చేరుకాదు. 

మన సినిమాలు “పుష్టి' గా ఉండటంలేదు. ఎందుకు? మన సినిమాలు 
సామాజిక, సామూహిక ధార్మకతని నిప్పుడూ కలగి వుండటంలేదు. వాటి 
“సమన్యలు' ఎప్పుడూ “వ్యక్తి పరిమితి డాటటంలేదు, “సెక్స్‌' ని గ్రీట్‌ 
చేసే పరిణత సినిమాల్లో ఉన్నవారికి ఉన్నట్టుకన్చించదు. ఇటీవల దస్తక్‌, 
సారాఅకాశ్‌ వంటి చిత్రాల్లో ఆటువంటి డ్రయత్నం వుంది. సస్పెన్స్‌, 
డ్రమ్‌ చిత్రాలు వచ్చి, సినిమాని వినోదం స్థాయినించి Time P255 స్థాయికి 
Fo అవి చాలవన్నట్టుగా అభూతకల్చనలు, అఆనహజ ఘటనలు, లం 
కందని |భ్రమ్షలూ దట్టించి వుంటున్నాయి. నల్లమందు (ప్రభావం మనకు 
శెలియందికాదు. సునిశిత హాన్యం నంగతి మర్చిపోయిన సినిమాలు వినోదం 
స్థాయికికూడా నరిపడవు. (గామాలు మనదేశంలో ఆధిక జనాభాలో ఉన్నాయి. 
కొనీ గ్రామీణ జీవితాన్ని రూపుదిద్దిన చిత్రాలు కూడా చాల తక్కువ. ఇంత 
అనమ్మగంగా, అవరిపూర్ణంగావున్నే సినిమాల ప్రభావం అంతకన్నా వుండ 
బోదు. 

అయితే సినిమాల ద్రభావం వుండకమానదు. ఆందులోనూ ప్రాథమిక 
దశల్లో కళగా మనగలిగిన సినిమాఇవాళ ఆర్థిక సంబింధాల్లో వ్యాపారం 
రూపంసంతరించుకుంది. ఇది సినిమా (ప్రభావాన్ని ఒక (ప్రత్యేక మార్గాన 
పెట్టిన (ప్రభావం. పెట్టుదిడి చేతిలో గలగల లాడినప్పుడు గుర్తొచ్చే వ్యాపా 
రాల్లో సినిమా ఒకటిగా గుర్తొస్తోందివాళ. ఇది ఓ ముఖ్యమైన మార్చు. 

వీళ్ళ చేతుల్లో తయారయిన సినిమా పట్టణ జనాభాకి దగ్గిర చుట్టం, 
ఓమో స్తరుగా పెరిగిన ఊళ్ళన్నిబ్లో సినిమా పాదుకుంది, మోకళ ఆందు 
బాటులో లేనికారణంగా అందరూ దీనిమీద ఆధార పడుతున్నారు. సినిమాలకి 
మధ్యతరగతి ఎక్కువగా ఎగబడేది. ఇప్పుడు అంతకంటే తక్కువ వాళ్లు 
కూడా సినిమాలు చూస్తున్నారు. 

నెలనరి ఉద్యోగాల వాళ్ళమీద సినిమా (ప్రబానం ఒక్కటే. పతెనికో 
నెలకో ఒకసారి పొద్దుపుచ్చడానికి సాధనంగా మాత్రమే సినిమా చలామణీ 


114 మహతి 


అవుతోంది, ఆందిన గడ్డికొరకడం ఆనవాయితీగా వున్న మధ్యతరగతి 
కీసినిమాని మించిన ఎండుగడ్డిలేదు. వాళ్ళలో ఆమన_నత్త్వం జాగా పెరిగి 
పోయింది. "బాగా బోర్‌ కొట్టింది గురూ! ఎదురుగ్గా “లతా! కన్చిస్తే 
*వన్‌ఫోర్‌' లో నిలబడిపోయాను” "”ఆ( సినిమా బాగోడమేమిటీ, బాగో 
పోడమేమిటీ ఇంత తగలేశాక:” “ఆ! ఆంత ఆలోచించను సార్‌ ఏదో 
సినిమా అంటే తైమ్‌పాస్‌”, ఈ గుమాస్తా క్లాసుమీద సినిమా (ప్రభావం 
అంతకు మించిలేదు. ఆర్జికంగా దిగజార్చబడ్డవాళ్ళు "కరప్ట్‌" ఆలోచనవాళ్ళూ 
అయిన వాళ్ళకి ఇంకేముంటుంది? 

సినిమాలకి మరో పోషకడారులు యువకులు విద్యార్థులూ, ఈ జనానికి 
సినిమాని మించిన “హాబీ” లేదు. ఈ యువకులు “ఎలాగోలాగు' తమ స్థాయి 
నించి పెస్టాయికి ఎగ్నబాకాలని చూసే మధ్య తరగతినించి ఎక్కువగా వుంటు 
న్నారు. (ఆ "పై వర్గాలవాళ్ళకి సినిమాతో కూడిన ఇతర వ్యాపకాలున్నాయి.) 
తీగెమీద |దాషీగుత్తుల్ని ఊహించుకుంటూ వుంటున్నారు వీళ్లు, వీళ్ళమీద సినిమా 
(ప్రభానం అంతా ఇంతా కౌదు, సమష్టి ప్రయోజనాల్నించి, జీవితాన్నించి వీళ్ళని 
ఇరుకు వ్య క్రివాదంలోకి దింవడంలో సినిమాలు బాగానే తోడ్పడ్డాయి. రోజుకి 
అరవై 'పెనలు ఖర్చు పెట్టలేనివాశ్ళే ఎక్కువగా వున్న ఈ దేశంలో “ఒక్క 
స్కూటర్‌ కొనుక్కుంటే” అనే చిన్నకలలు కంటూంటారు వీళ్ళు. జివిళం 
అంతా అద్భష్టాలతో, హఠాత్సంఘటనలతో నిండి వుంటుంది. మనం చేయ 
గలిగింది అ'ప్రేలేదు అనే భావాలు సినిమాలవల్ల బాగా బలపడ్డాయి. చౌకబారు 
మాటలు “నోటి మాటలు'గా మారడం మించి సినిమా (ప్రభావం లేదు. 

ప్రీలు వెనకబడి వుండటానికి సినిమాలు తోడ్చడినంత ఇంకేమీ తోడ 
డటం లేదనుకుంటాను. స్ర్రీని ఓ పతివ్రతగా చూపి, వారికి కొన్ని లక్షణాల్ని 
ఆపాదీస్తున్నారు. ఎంత “విప్లవం' చూపించామనుకున్నా. ప్రీలు పురుమడిమీద 
ఆధారవడేట్టు చి త్రిస్తు న్నారు అంతటితో ఆగినా దాగుల్డు. భారతదేశంలో స్రీలకి 
గౌరవం చాల వున్నదనీ, “అంతిమ విజయం“ ఉత్తమ శ్రీదే ఆనీ ధ్రమలు 
కల్లించే సినిమాలు వస్తున్నాయి. ఆడవాళ్ళ ప్మాక్రలు చాలా ఉదా త్రంగా వుండి, 
వారిని ఏడిపింపజేసే సినిమాలు బాగానే మెప్పు పొందుతున్నాయి. చదువుకున్న, 
చదువుకుంటున్న అమ్మాయిలమీద సివిమా (ప్రభావం డ్రక్యేకంగా వుంది. 
జీవితం కలర్‌ పిక్చర్‌లో ఊహించుకుంటారు. దానికీ, ఏ మంచి వరుడో వచ్చి 
తమ పాణి(గ్రహణంచేస్కి పువ్వుల్లో పెట్టి పూజిస్తాడని, కనీనం పూజించాలని 


సమాజంమీద సినిమా ప్రభావం ns 


అనుకుంటారు. దొ త్తిగా సామాజికవిషయాల స్పృహలేని వర్గం వీళ్ళచే. వ్యక్తి 
గత (పేమగానలు వీళ్ళదగ్గర చాలా డబ్బు చేనుకుంటున్నాయి. ఆయితే నున 
“సనంన్కృృతి' ఆడదాన్ని చిన్నప్పట్నించీ “ఓ ఇంటి ఆడది'గా చూస్తోంది, 
సినిమాలు మరోలా ఎందుకుంటాయి ? 

సినిమాల (ప్రభావం చాలా కొద్దిగా పడ్డది (గ్రామీణ ప్రజలమీద. 
ముఖ్యంగా తక్కువ వర్గాలమీద, సినిమాగూర్చి కొద్దిగా వేలంమ్మెరి ఉన్నా 
వాళ్ళ జీవితాల్లో సినిమా (ప్రభావం ఆమే లేదు. అలాగే "మేధావి? వర్గంమీద 
కూడా, మన సినిమాలవల్ల విసిగిపోయి చాలామంది మేధావులు మన సినిమాకి 
దూరమయిపోయారు. పైగా వాళ్ళని ఒద్రథావిళం చేసేంత గొప్ప సినిమాలుకూడా 
మనకి లేవు, 

పైన చెప్పినవాటన్నిటికే _౬౫౬౭pt105 లేకపోలేదు. అయితే అది 
మరో మాట: 

మొత్తంమీద సినిమాల (ప్రభావంగా ఒకటి చెప్పుకోవచ్చు. సినిమాలు 
సామాజిక స్పృహని కల్గించడంలేదు; వ్యక్తి వాదాన్ని మరింత బలపరుస్తు 
న్నాయి. సామాజిక మైన “మార్చులేకండా వ్యక్తీ కీ “పెకి రావాలం'కే, జీవితంలో 
'చారవ' తీసికోడం ఓ మార్గం, సినిమాలు అవీ చేయడంలేదు, ఆవి చూపిసున్న 
మార్గమల్లా జీవితంలో ఏదో హఠాత్తుగా మేలు కలిగినవ్పుడు మనం డగు 
పడకాం అని, భనస్వామ్యంలో “వ్యక్తిగా నిలవదలుచుకొన్న “వ్యక్తివాది'కి 
అద్భష్టం ఒక్కకే దారి ! జీవితంలో అర్థంలేం విలువల్ని, “D౭౯౭n౭)' ని 
సినిమాలు చూపెడుతున్నాయి, గాజు పెన్టెకో దాచుకోవలసిన పాతి వత్యప్పు 
ఏలువల్ని (మగవారికికూడా) పృష్టిస్తున్నాయ. 

సాహిత్యంమీద, డ్రజల భాషమీద సినిమా (ప్రభావం బాగానే వుంది. 
డ్రజల భాషమీద కొన్ని సినిమా జాతీయాలు (1410[5) బాగానే ద్రనరించాయి, 
సినిమాల్లో “మాటల్ని' కొన్నింటిని (C0|౧౭g౭5) బాగా ఉపయోగిస్తుంటారు. 
సినిమాలు అనేకులకి ఉగ్దేశింసదిడిన “కళ్ల” కాబట్టి సినిమాల భాష అందరికీ 
ఆర్థమయ్యే భాషగా వుంటోంది. సినిమాకి వెళ్లడానికి కలలు కనే రచయితలు 
మనకి చాలామందే వున్నారు. ముఖ్యంగా భావాల విషయంలో అటువంటి రచ 
యితోలకి సినిమా పెద్ద B005౯ ఇచ్చింది. జీవితానికి దూరంగా వుండే రచనలు, 
వ్యక్తిగత సమస్యల్ని చిత్రించే రచనలు మనకు లెబ్టకు మిక్కిలి. రచ 
యతులు కొందరిమీద ఈ ప్రభావం చెప్పక్కర్లేదు, నిజానికి కొందరు తమ 
రచనల్ని సినిమాకి పనికొచ్చేట్టుగా ప్రయత్నించి రాస్తున్నారు, 


116 మహతి 


సినిమా పాటలు పెద్ద సాహిత్యంగా తయారయాయి, ఇవాళ పట్టణ 
జనానికి నోటిపాటలన్నీ సినీమా పాటలే. సినిమా పాటల్లోని సంగీతంగూర్చి 
ఓ తమాషా జరిగింది. మొదట్లో సినిమా సంగీతం శాస్రీయానికి దగ్గిరగా 
వుండేది, కాకపోతే భావవ్య రీ క్రీకరణ |పధానంగా పెట్టుకుని సూటిగా వురిడేవి. 
సహజంగా ఆ నంగీతాన్ని ఆస్వాదించాలంటే కాద్దీ తీరి5, appreciation 
వుండాలి. రాను రాను సినిమా సంగీతంలో శాస్త్రీయం పాలు తగ్గుతూ వచ్చింది. 
అంతమ్మాకంలో తప్పుందని కాదు. అడివిలో అనేక ఛ్వనుల్ని “మనం” 
వినాలి. కర్మాగారంలో చప్పుడు “మనం'" వినక పోయినా విన్పిస్తుంది; చెవుల్లోకి 
దూసుకొస్తుంది. ఇవాళ్డి సినిమా సంగీతం, ఈ లక్షణం సరతరించుకురిది. 
పాశ్చాత్య సంగీతం డ్రకనం దీనిమీద బాగా వుంది. తీరికలేని పట్టణ జీవితానికి 
గోతీకిల్లాంటి ఈ పాటలు (పచారం బాగానే పొందుతున్నాయి. అయితే కొద్ది 
మంది జనం ఇంకా శాస్త్రీయ వాసనలున్న పాటల్ని సినిమాల్లో ఆనంది స్తూనే 
వున్నారు. ఈ ధోరణి సినిమాల్లోంచి శాష్ర్రీయ నంగీత వానీనల్ని పూ గా 
తరిమేస్తుందేమో చూడాలి, 


* 
కొన్ని మంచి చ్మిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా బెంగాలీ, మళయాళం 
. ఇటీవల హిందీ, కన్నడ భాషల్లోకూడా వచ్చాయి. ఈ సినిమాల (ప్రచారం 
జాగానే వుంది. కానీ అవి చాలా కొద్దదోట్లమ్మాత్ర మే ఆడుతున్నాయి. నల్లమందు 
డ్రేకకుల్ని తిరిగ నంపాయించే (గ౭4౭౭గ) (ప్రయత్నంలో వున్నాయి. 
బెంగాలీ, మళయాళం సినిమాలు దాగుంటున్నాయి. సత్యజిత్‌రాయ్‌ 
ఈ విషయంలో జాగా కృషిచేసినవాడు. తన సథేర్‌ పాంచాలి (The 50౧g 0f 
the R024) నించీ అతడి చిత్రాలు మంచి దృక్పథంతో వుంటున్నాయి. 
దేవి” లో మతమౌర్యాన్ని, “మహానగర్‌' లో పట్టణాల్లో ఉద్యోగినులని, 
కాపురుష్‌ _ మహాపురుష్‌'లో దొంగస్వాముల్ని అతడు తన నబ్జెక్ట్‌గా తీను 
కున్నాడు. “గూపీ గాయేంబారూబాయేలో (ప్రపంచంలో యుద్ధాన్ని గూర్చి, 
శాంతి ఆవశ్యకతని గూర్చి, అంతర్జీ నంగా చెబుతాడు, 
నేటి నివద్యోగులగూర్చి, చదువుకున్న యువకుల గూర్చి, వారిలో 
ఆలోచనాతీరులని గూర్చి రాయ్‌ తన “ప్రతిధ్వంది'లో అనితర మైన రీతిలో 
చిత్రించాడు. ' ఈ శతాబ్దంలో (ప్రముఖ ఘదట్టమేది 2" అన్న[పశ్నకి ఆ 
యువకుడు “వియత్నాం” తంటాడు. చం[దమండలం విజయాన్ని అతడు ఇంత 
(పముఖమైనదిగా లెఖచేయడు. అదే చిత్రంలో ఓ “హిప్పీ” గుంపుని చూపి 
స్తాడు. తరువాతిక్షణంలో ఒకవాచీ రిపేరింగ్‌ షాపులో “ఇది Bale 
తప్పింది.” అని వ్యాఖ్య ! చివర ఇంటర్వ్యూ దగ్గిర అకాంతిలోంచి ఓద్భశ్యం 


నమాజంమీద సినిమాప్రభావం n7 
ఆవిర్భవిస్తుంది. విద్యార్ది “కేటుల్‌'వి ఒక్క_పళాన తిరుగదోస్తాడు. అనృవ్యస్త 

& థై beh మకర 
మైన సామాజిక వ్యవస్థని తిరుగ |ద్రోయబోతూన్న యువతరం శ క్తీవి |2g|62 
ఎ స్ట్‌ ధవ 
conclusion 7 Symbolic గా చూపుతాడు, 

ఇంకా కొన్ని_“ఇంటర్వ్యూ”, “సాగిన మహతో వంటివి వచ్చాయి. 
ఇవన్నీ దాగోడానికి ఒక్కటే కారణం అవి నిత్య జీవితంలోంచి వచ్చాయి. 
సామాన్య |ప్రజల్లోంచివచ్చాయి. చ్మిత్రదర్శకుడి (ప్రతిభ మనమీద (ప్రభావం 
కల్లిస్తుంది, 
గ 

కళ జీవితంలోంచి పుట్టి జీవితానికే ఒరవడి నిస్తుంది. మన సినిమా 
జీవితానికి దూరంగా పుడుతోంది. పెగా తెరవెనుక నల్ల థనాన్ని గూర్చీీ సెక్స్‌ 
గూర్చి (ప్రజల్లో కొంత $m వుంది. ఉన్నపళాన సినిమాకి మంచ్చి ప్రభావం 
కల్గించే M0rl6$ కేదు. అయితే ఈస్థితి మన వ్యవస్థకి (ప్రతిబింబమే. అయితే 
కళ కొంతమార్గదర్శకత్వం కూడా వహిస్తుంది, వహించాలి. సినిమా ఆపని 

గ వ 

చేయడంలేదు 

సినిమా ఇప్పుడు ఎవరి చేతుల్లో వుందో వాళ్ళచేతుల్లో వుంటే మరో 
రకమైన సినిమా వచ్చే అవకాశంలేదు. మేధావులు, |ప్రజాజీవితాల్ని అర్థం 
చేసికున్నవాళ్లు అయినవాళ్ళచేతుల్లోకి సినిమా నిర్మాణం రావాలి, ఇదిమన 
వ్యవస్థతో ముడిసడ్డి విషయం, దీన్ని చేదించాలంటే మేధావులు, కళాకారులు 
సినిమా “ప్యాక్టరీ' లో కొంత న్వతంత్రత నంపాదించుకోవాలి. సినిమాని“కళ”గా 
మార్చాలి. (ప్రజల కళగా మన సమాజంలోని అవకతవకలు, అసమానతలు: 
దారుణాలు, కులతత్వాలు, ఇంకాచావని రాజరికపు, ప్యూడల్‌ ఆహంకారాలు= 
సినిమాకి “సల్బెష్ట'గా వుండాలి. వీటిని కూల్చివేసే దారిచూపే సినిమారావాలి. 

ఇవాళ (ప్రహననంగా చూరిబోయిన “| ప్రజాస్వామ్యాన్ని" రాజకీయాల్ని 
సరియైన దృక్పథంతో విశ్లేషించి, దారిచూపే చిత్రాలు రావాలి. 

ప్రజలనించి వచ్చే ఏకశైనా (ప్రజలకు మేలుచేస్తుంది. ధనస్వామ్యంలో 
ద్రజలకళలు త్రొక్కి వేయబడటమే కాక, (ప్రజల్ని, నిర్వీర్యుల్నిచేసే నల్ల 
మందు కళలు రుద్దబడటంకూడా జరుగుతుంది. ఈ చక్రాన్ని ఛేదించడం 
మన వ్యవనని మార్చకుండా జరుగదు. దానికి సామాజక్క రాజకీయ ప్రయత్నం 

ఎ 

అవనరం. అటువంటి ఉద్యమాన్ని (ప్రతిబింబించే కళ అవనరం. 

మన జీవితం, దాన్నిమార్చే ఉద్యమం, కళా-అన్నీముడివడి వున్నాయి. 


స్వతంత్రభారతంలో సాహిత్యం 
శ్రీ నార్ల వెంకటేశ్వరరావు 


నవభారత సాహిత్యంలో (ప్రధానంగా (ప్రస్ఫుటంగా కవిపిస్తున్న లక్షణం 

'మానవత'. (ప్రాచీన సాహిత్యంలో కూడా మానవత్వానికి సంబంధించిన 
విషయాలు ద్రస్తావన చేయబడ్డా చాలమటుకు డైసం, మతం, భయం, భక్తి, 
అనే విషయాలకే పరిమితం, స్వర్గం వెపుద్భష్టి పారలౌకిక విషయాల పట్ల 
ఆపేక్ష పాతకాలపుసాహిత్యంలో కనబడతాయి. అప్పటి సాహిత్యం ముఖ్యో 
దేశం ముక్తి. భవబంధాలనుండి విడివడి మాయాజగత్తు, మోహనలయాన్ని 
ఛేదించుకొని ఐహిక (పలోభనకు గురికాకుండా, సంసారభాధలనుంచి శిక్షల 
నుంచి విముక్తీ-ము క్రి. ఈ జీవితంనుండి విమోచనం, ఆత్మను సరమాత్మలో 
ఐక్యంచేసి సచ్చిదానందానుభూతిని పొందడం ఆ సాహిత్యలత్ష్య్యం. (ప్రాచీన 
సాహిత్యంలోని ఈ భావాలకు భిన్నంగా నూతన భారత సాహిత్యం మనిషిని 
మానవతను లక్ష్యంగా వరించింది, ఈ లోకానిక్కీ ఈ లోకంలోని జీవితానికి 
శఈలోకంలోని మానవాళికి చెందిన అన్నివిషయములతో అనుబంధం పెంచు 
కొన్నది. దేవునిపట్ల ఆధ్యాత్మిక విషయాలపట్ల వై ముఖ్యం చూపక పోవచ్చు. 
ఒకత్షణం కరుణను, మరోక్షణంలో (క్రోధం, తలపునకు కూడా తట్టని రూప 
మున్న దేవునిపట్ల వై ముఖ్యం లేకపోనచ్చు, దేవుడు కాదు మానవుడుముఖ్యం, 
అవి దేనికైనా కొలమానంగా మానవుజ్లే ఈ నవసాహీత్యం నమ్ముతుంది. ఈ 
మాతన సాహిత్యభావాలకు (ప్రవ క్తి ఇక్బాల్‌ 

“Even if one iota is to be diminished from may being, 


1 shall not accept life immortal at this Rice”, 
ఇంకా ఒక అడుగుముందేసి ఇలా ఉద్దోపిస్తాడు. 


“The pangs of yearning constitute a priceless commodity, 

| shall not exchange my humanity even-for divinity” 

ఈనూతన సాహిత్యం ఈసమున్నత భావాలకు అనుగుణంగా ఉన్నదన 
డానికి వీలులేదు. అసృష్టంగానూ గూఢంగానూ ఉన్నదాన్ని వదిలిచేద్దాము. 
ఇందులో ఏ గుణంవున్నా అది యుగోచితో స్ఫూర్తికి విరుద్ధం, కనుకనే 
డ్రోగతికి నిరోధం. ఇక ఇందులో దోషమంటారా ? (శ్రవణదారుణం, మొరటు, 


అశ్రీలావహం. ఇక మిగిలినదంతా సంగహితం, నిరాశా సంవ త్తం. 
చ er 


న్వతంత్రభారతంలో సాహిత్యం 119 

ఒక (ప్రతిభావంతుడై న విమర్శకుడిలా అన్నాడు. 

“ltis Freud and marx is uneasy alliance, with Freud as the 
dominant Partner" 

స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత నైనా ఒక వినూత్న ఆశాభావం డిడ్తీనం 
చేయగలశ క్రి భారతీయ సాహిత్యం సంతరించుకోగల్లి వుండాల్సింది, ఎందుచేత 
ఇవి మృగ్యమైనవి ? ఒకవేళ ఉన్నా ఎందుకు అణచబడినవి ? ఎందుకు సరా 
భూత మైనవి? కృష్ణకృవలానీ ఈ విషయంలో ఆశ్చర్యాన్ని (ప్రకటిస్తూ ఇలా 
అన్నారు. 

“‘The Prevalant mood is one not of faith So much as of 
despair, not of daring as of defiance, not passion as of morbidity” 

స్వాతంత్ర్యం లభించగానే దేశంలో చెలరేగిన హత్యాకౌండవల్లనో, 
యాతనలవల్లనో, ద్వేషానల (ప్రజ్వ్వలనంవల్లనో, గాంధీజీ హత్యవల్లనో కలిగిన 
సిగ్గు, పశ్చా తాపాలవల్లనో ఈ పరాభూత వాతావరణం ఏర్పడియుండవచ్చు, 
ట్రిటిమవాళ్ల నిగ్గమనంతో భారతదేశం భూతలన్వర్గంగా మారిపోతుందనే కలలు 
నిజంకాకపోవడంకూడా దీనికికారణం కావచ్చు. కారణాలేవై నాకావచ్చు కానీ 
భారతదేశంలో ఇంతవరకు (ప్రజాస్వామ్యం మనిషిని ఉబ్దీస్తజ్జిచేసి ఒక పరమ 
లత్యంవై పు పురోగమింపజేసే ఒక “వాల్డ్‌ విట్‌మన్‌'ను, స్వేచ్బాగేయాలుపాడే 
విహంగాన్నీ ఎగురవేయలేకపోయింది. 

అయినా మనం నిరుత్సాహ పడవలసిన అగత్యంలేదు, సాహిత్య అకా 
a (The National Acadamy of literature ) గుర్తించిన ఇంగ్లీమతో 
నహో ద్రధానమైన 16 భాషలన్నింటిలోనూ మానవతాదృక్నథంతో వెలువడిన 
నూత్నసాహీత్యం సృజింపబడుతున్నది. కాని భారతీయ రచయితల్లో టాగోర్‌, 
ఇక్బాల్‌ల స్థాయికి చేరుకోక పోవటమటుంచి డ్రేమ్‌చంద్‌, శరత్‌చంద్రుల 
స్థానాన్ని సైతం ఎవరుగాని అందుకో లేకపోయారు. ఈ నలుగురు సాహితీ 
సాల్మప్రాంకలు, _మహితాత్ములు స్వాతం త్రోద్యమకాలంలో భారతీయ 
సాహితీరంగాన్ని పు ప్షలంగా (ప్రభావితం చేసిన |ప్రతిథామూర్తులు. కాని ఇటీవల 
రచయితల్లో ద్రపంచ దృష్టిని ఆక ర్షించుకో గల్లినంత సామర్థ్యం, బాన్నత్యం 
కొందరిలో లేకపోలేదు. 

1948లో డా॥ డి.పి. ముఖర్జీ తన గ్రంథం “Modern Indian Culture”'ను 

కొన్ని మార్పులతో ద్వితీయ ముద్రణగా డ్రచురించారు. అందులో... 


120 మవాతి 


modern Indian literature Is characterized by an increased emphasis 
on social content. The scope of the subject for novels, stories and 
poems has been considerably enlarged. Itis now far away from 
mere social reform. Mostly, the situations relate to conflict, and 
their treatment is sociological. Various problems are discussed, 
of maladjustment between the husband and the wife, between the 
individual with his new values of personal welfare and the society 
with its ancient code of static morality, between the educated 
youth which his romantic notions and the stern realities of life 
incarnated in his mother. The urban encroachment upon the social 
economy of village life has also formed the subject matter of some 
significant stories and novels, The fall of the landed gentry, the 
rise of the petty bourgeoisie, the life of the unfortunate men 
and women in the cities and of peasents in the village have also 
crept in recently, while class consciousness has also been indicated 
and stressed. Inaword, social conflict is the modern literary 
theme, 


ఇప్పటికీ ఇదే కథ, (ప్రస్తుత స్థాయిని అధిగమించగల్లిన ఉత్తమ 
ean న 
దృక్పథం, _ చెతన్యాత్యక మెన సృజనాత్మకమైన ఆలోచనా విధానం, 
సాహనస్ఫూ ర్ట పరాజయాన్ని కాదనగల్గ్లే దృథసంకల్చ్పం - వీటన్నిటికంటే 
ముఖ్యంగా భారతీయుల భవిస్య త్తు పట్లనే కాకుండా యావద్విశ్వ మానవుల 
అ ని 
వట్ల సజీవమైన, నముజ్ఞ్వలమెన, అంచచలమైన విశ్వాసం _ ఇంకా కొరవడి 
ఉండడం కనిపిస్తున్నది. ఆ విశ్వాసం ఇంకా బలీయం కావచ్చు. ఒక నూత్న 
ప్రజాస్వామ్యజీవికంలో ఇరువై యెదు సంవత్సరాలు ఏమంత పెద్దకాలం 
కాదు. కనుక మనము సుదూరంగా లేని ఉజ్జ్వల భవిషత్తుకోనం ఎదురు 
చూడవచ్చు. అప్పుడు మానవతా దృక్పథం కల్గిన నవభారత సాహిత్యం 
ఇంకా పటిషమెన జాజ్జ్వ్వల్యమానమైన, ఆశావహమెన సిదులను సాధిసుంది. 
త ప వ జాం = 


(స్వేచ్చానువాదం : శ్రీవంగపల్లి విశ్వనాథం 
శ్రీ ఇరివెంటి కృష్ణమూ ర 


ఏక్వనధ * శీక్రే 


1947-1972 
నేనూ_-నా సాహిత్య రచనలు * (గ్రీ ఎళ్ళునాథ నత్యునారాయణ 


1947-1972 
నేనూ-ఈ పాతికేళ్ల సాహిత్యం * (గ్రీగ్రీ 


1947 - 1972 
నేనూ _ నా సాహిత్య రచనలు 


ర్రీ విశ్వనాథ నత్యనారాయణ 


కనే -కడచిన పాతికేళ్లలో నాసాహిత్య రచనలు” అనే విషయాన్ని గురించి 
మీరు నన్ను (వ్రాయమన్నారు, ఇది నావంటివాడి కిచ్చే ప్రశ్న కాదు, 

ఎవక్లో అల్పరచనలు చేనే కాళ్లను అడగవలనిన విషయము, నా కిప్పుడు 17 
వండు, నేను వుట్టింది 1895 లో, 77లో పాతిక తీనిపారేస్తే 62 ఎండ్లు. 
1947 ఆ |పాంభాలలో నాకు 52 ఏండ్లు వచ్చిఉండవలె, 

అప్పటి నుంచి ఇప్పటివర కన్నమాటః 

నేను ఈ బెజవాడ కళాశాలకు 1988 లో వచ్చాను. ఈ కళాశాలకు 
వచ్చిన తరవాత 9 ఏండ్లు గడిస్తేనేకాని మీ తారీఖు అందుకునేటట్లు లేదు, ఎంత 
లేదన్నా ఆ తొమ్మిదేండ్డలో రామాయణం మొదటి రెండు కాండలే వూ ర్తిచేని 
ఉంటాను. లేదా ౪ కాండలు, అందే కిష్కింధ, నుందర, యుద్ధకాండలు 
నిస్సందేహంగా ఈ వాతిక ఏళ్లలో వే! అరణ్యకాండ కూడా ఈ కాలంలోదే. 

నేను చాలా సోమరిని. నా 5.5.1,C, నర్జిథికేట్‌ కూడా నా దగ్గరలేదు, 
F.A. సర్టివికేల్‌ లేదు. B.A. నర్జిఫికేటూలేదు. M.A. అసలు వుచ్చుకోలేదు. 
నా పుట్టినతేదీ తెలునుకోటానికి ఒక |వీన్సిపాల్‌ చాలా ఇబ్బందివడ్డాడు- నాకు 
ఉద్యోగవిరమణ ఇవ్పద్దామని. ఇల్లా వుంటుంది నాకథ! 

మరి నేను ఎంతసోమరిని అందే. సిజానికి నేను “వేయిపడగలు”, 'మా 
బాబు', “చెలియలికట్ట, “ఏకవీరి వాన నవలాకారుణ్ణి అయినాను. తత్పూర్వం 
నేను ఆచ్చంగా కవిని. ఇవ్పుడు చాలామంది “ఆయన నవలాకారుడే కాని కవి 
కాదు అనేవా రున్నారు. ఇందులో భిన్నాథిప్రాయా లున్నాయి. తత్పూర్యం 
నేను వ్రాసిన కవిత్యం వారకి తెలియకపోవచ్చు. నేను వారీనిన కవిత్వం కవి 
త్వం కాదని కూడా అనుకోవచ్చు. 

ఏది అయితేనేమి? నేను 19894 సం॥నాటికి దేశము పట్టనంత కవినని 
క్రీశే. మల్ఫాది రామకృష్ణకాస్ర గారు “ఆనందవాణి'లో |వాళశారు, అందే అప్ప 
టికి నేను ఏకవీరతప్ప- మరింకోనవల (వ్రాయలేదు. ఇప్పటి సాహిత్యవే త్తలలో 


4 మహతి 


చాలామంది అవ్చటికి వుట్టియే వుండరు. కనక భారతి, శారద మొదలై న అనేక 
సాహిత్యవ త్రికలలో నేను శరపరంవరగా |వానిన పద్యాలను వారెరగరు. 'కవి 
భృంగము", 'ఆకావాణి', 'శ్రీహర్షుడి” మొదలైనవి అనేకము అవ్పటి పద్యా 
లన్నీ నంకలనం చేశాయి. పున్తకంగా వేస్తె కనీసం నా రామాయణంలో సగం 
అవుతాయి, నేను నంకలనం చెయ్యలేదు. సోషరిని. అక్కడక్కడ కొందరు 
స్నేహితులు చేశారు. అవేవో రెండు చిన్ని వుస్తకా లవుతాయి. ఈమధ్య ఒకటి 
ఆచ్చువేశాను. 
అదంతా పోనిస్తే ప్రధానంగా ఈ పాతికేండ్డలో నా “రామాయణం” 
నాలుగు కాండలు ఈ పాతి కేండ్లలో |వ్రాసినవే దాః గుణాలు అట్టా ఉంచి, ఒట్టి 
నంపుటివృష్టితో చూస్తే పాతికఏండ్లలో కల్పవృశ్షాలు నాల్గునంపుటాలు వ్రాయటం 
గొప్పయే. మరిన్నీ ఈ రామాయణం 1961 లో పూర్తిచేశాను, అందే వూ.ర్రయి 
10 ఏండ్లయింది. ఈ పదేళ్లు ఏమి ప్రాకావు అని ప్రశ్న. అనలు ఇంతకూ ఈ 
దేశంలో పూర్వమార్గాన వానేది వనికి రాకపోతోంది. కాగా ఎంతని వాస్తే ఏమి 
లాభం? మీ రడిగిన [పశ్నను బట్టిదూస్తే మీకు ఇంత వాశాడన్నది (పధానమల్డే 
కనివిస్తున్నది, నీకు కాదా అని మీరు నన్నడిగితే నేను |వ్రానిండి నాకూ (ప్రధా 
నమే. దీనికి & శి కారణా లున్నాయి, మొదటిన నేను ఏమి (వ్రాస్తానో నేను 
తెలిసికొని వ్రాస్తాను గనక. నేశు (వానిన దానిసి అనంత విషయములు నేను. 
వ్పించి (వాస్తానుకనక్ర అనాదనుంచీ ఈదేశంలో ఒకటి జ్ఞానం అని వించు. 
కొంటూవస్తున్న ది.ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పించి నేను నవలుజ్ఞ్ణయి వాళ్ళని 
జ్ఞానవంతులను చేస్తున్నాను అనేభావం నాకు ఉన్నడికనక. ఈభావం ఉన్న వాళ్ళు. 
చాలామంది ఉన్నారని నాకు తెలునును కనక, పూర్వ సాహిత్యం ఒకటి ఉన్నది. 
నేను పోతే నాకో పోయే వాళ్ల నన్నయ, తిక్కన, ఎజ్జన, నాచన సోమనాథుడు, 
శ్రీనాథుడు, పోతన్న, పెద్దన్న, తెనాలి రామకృష్ణుడు మొదలయినవారు.ఊరిశే. 
ఒట్టే వూర్వకవులని కాదు- వద్యరచనాసా[మాజ్యవట్టభద్రులు; కథాకథన 
శిల్పనూత్నాచార్యులు; వేదివేదాంగాది మహాగింథన్థలు; మహావిషయనిర్దేతల; 
బహువిష యవ్యాభఖ్యాతలు; కావ్యకథాశిల్ప రహన్యవే త్తలు; అనే దృష్టితో డా 
వూర్వకవులను నిలబెట్టుకొంటే అప్పుడు నేనూ నిలుస్తాను. నేను చేనినపని అటు. 
వంటిది. రోజులు మారిపోయి తెలియటంలేదు. 
ఇది ఆహంకారము కాదు. పొగరుబోతుతనం కాదు. ఆసలీ దేశంలో అహం. 
కారం ఎట్టా వుంటుందో తెలియదు. న్వశ క్తిని చెవ్పుకుంటే ఆహంకార మనుకుం. 


చేనూ.నా సాహిత్య రచనలు 5 


టారు. ఒక మవోశిల్సియొక్క. శక్తిని గహించేశ క్రి పోయింది. వాని శిమ్య 
లలో చాలామంది వాడు చెబితే తెలునుకొన్న వాశ్లే. ఆది శిమ్య 
అతో చెబిలే చదువు, ఇతరులతో చెబితే ఆహంకారము. 2వ తరగతిలో ఆహార 
కారం ఎందుకయిందో తెలునునా- వాళ్ళకి అక్క_రలేదుకనక. వాళ్ళు తెలును 
కుందామఏ పుట్టివవాళ్ళు కారు. ఆ మహాకవిని ఎట్టాగో ఒకట్లా తిడదామని 
వుట్టినవారు. 

ఈ పాతికేండ్తలో నేను (వానినవి ఒక జాతి జాతిగా తీసి చెబుతాను. 
మొట్టమొదట రామాయణం నాలుగుకాండలు! ఏ తెలుగు వదక్ణింయొక్కుశ క్తి 
చేత ఇందాక చెవ్పిన పూర్యఆం, ధమహాకవులు |బతికి ఉన్నారో ఆ శ క్రి ఏమిటి? 
అందరు కవులనీ చెప్పలేను నేను. ఆ వదిమందిని చెప్పాను. వాళ్ళు ఒట్టి గణ 
'యతిప్రానలు కూర్చినవారు కారు- 

అనేకజాతు లుంటవి. అన్నిజాతుంలో అందరు వ్యక్తులూ ఆర్థికంగా 
నమానం నిస్సందేహంగా _కేయబడవలయునేకదా! ఆందరికీ అన్నోదకము 
లుండవలనిందే। సర్వజనులకూ అన్నోదకాలు లేకుండా చేసెడి రాజు నాకు 
విరోధి. వాడు నాకూ అన్నోదకాలు లేకుండా చేస్తాడు కనక. 

ఇల్టాంటి విషయం ఒత్తుకొని |వాయవలెనంటే తీగె కదివితే డొంక 
కదులుతుంది. వ్యవహారం పుట్టు-వుర్వోత్స రాల దగ్గరకు పోతుంది. 

పాపం ఈ ౯లంభో సర్వదేశముల యందలి (ప్రజలు కారణాన్ని బట్టి 
కార్యం ఉంటుం దని తెలియని వారు. పాళ్చాత్యదేశాలలో ఈ కాల మేం చేసి 
దంటే ఊహకి కొక్కు. పెట్టి గణితశాస్త్రానికి పట్టం కట్టింది, ఆ గణితశాస్త్రంలో 
ఊహలేనట్లు. అది మనకెందుకు ? తేలదు కదా! వినేవాళ్లు లేరు కదా! చైగా 
మీదపడి కరుస్తారు కదా? ఇపుడు ఆపూర్యమహాకవుల పద్యరచన ఏమిటో 
చెబుతాను. వాళ్ల వద్యరచన అంటే జాతిలో ఉండే శిష్టులు, ఉత్తమ కులజులు, 
విద్యావంతులు, సం పదాయజ్ఞలు అయిన వాళ్ల జీవలక్షణాన్ని, |ప్రాణంక్షణాన్ని, 
వాక్యవిన్యాన వైఖరిని, కంకశన్వరములో ఉండే హెచ్చు తుగ్గులని, ఈ రీకిగా 
ఆ జాతియొక్క పరమశిష్టమైన, నాగరకమైన, _ జీవునిలోనుండి వచ్చెడి 
వాగ్య్యాపారమునకు రూపకల్పనము. 

ఇంకొక రహస్యము కూడ నున్నది. త్యాగరాజులవారు తాను బహు 
రాగములను కల్పించి (కొన్ని వూర్యమున్న వే), వానికి మార్భన లుండగా, 
తాను |వానెడి కృతినే ఒక షడ్డమములోననో, ఒక పంచమములోననో ఎత్తి 


6 మహతి 


కొనును. మూర్చన |క్రిందీనించి ఉండును. ఎందుకు ఎ త్తీకొనును ? ఆ రాగము 
లోని భావన ఆద. లెలుగుభాషయొక్క._ పలుకుబడి అది. ఈ రహన్యము కృతి 
నిర్మాణ నమయమున త్యాగరాజ మహర్షికి ఎంత తెలియునో, పద్యరచనా 
నమయమున మన ఆంధ్ర సాహిత్యమునందున్న పద్యరచనాశిల్పుల కంత 
తెలియును. ఇది ఆంతయూ ఉదాహరణ పూర్వకంగా చెప్పవలసిన విషయము 

కావ్యమునందు కథయొక్క- ఆరంభము, ఆవసాసము, నర్గలయొక్క్‌_ 
ఆద్యంతములు, లోకమును చిత్రించుట, క బ్దచమత్యారములు చేయుట, 
ఆవేశము కలిగియుండుట, ఇటువంటివి వందలై న శిల్పములు కలవు. ఈ పద్య 
రచనాశిల్ప మన్నది వానిని మించినది. ౬ది మనన్సుళేత, తెలివిచేత, వడిచోట్ట 
నేర్చుకొనుటచేత, ఆ రచయిత చేనినాడు-ఈ రచయిత చేసినా డని గహించుట 
చేత వచ్చెడిది కాదు. ఇది ఒక జాతియందు ఒక మహాకవి ఉదృవిల్దినచో, వాడు 
వద్యరచయిత యయినచో, * ఛందన్సులోని రహన్యము వానికి తెలినినచో, 
భాషకు, ఛందన్సునకు, జీవుని లక్షణమునకు కల యవినాభావసంబంధము 
వానికి వరమేశ్వరానుగహము వలన పూర్వజక్యసంస్కారవిశేషమువలన 
నహజమైనచో తెలిసెడిది. (ఇందుకు కార్యకారణము లున్నచోట వదలి పెట్టబడిన 
విషయ మిది. జీవుడు, కర్మ, సంస్కారము, జన్మపరంవర ఇదియొక |పావా 
హికమైనఊాహావద్ధతి, దీనిమీద ఆధారవడి భారతీయ నాగరకతయొక్క. మహా 
సౌధ నిర్మాణము జరిగినది. ఈ సంపుటి లేదన్న వానికి ఇవి ఏవియు కవు. మన 
నాగరకతకు ఈనాడు మన భిన్న |పాంతములయందు, భిన్నములై న ఆల్పాల్ప 
కాలములయందు జరిగిన యావద ఇక్కడ. దీన్ని కవ్పివుచ్చి శత్రువు 
లిం కెక్కడో మాట్లాడుచున్నారు. ఇది వారికికూడ తెలియని విషయము. వారు 
విశ్వసింతురు, విశ్వనింవరు.) ఆంధ్రమహాకవులయొక్క_ వద్యరచనాశిల్పము 
యొక్క. ఆయువుపట్టు ఇక్కడ నున్నది. ఆ పట్టునకు వరమేశ్యరానుగహము 
వలన చిక్కినది. నా వద్యరచన ఆక్క_డనుండి చూడవలెను. వద్యలక్షణము 
లన్నియు సమృద్ధిగానే యుండును. ఆత్మ అక ్క_డిది ఆని మనవి చేయుచున్నాను. 

ఈ రామాయణమును వదిలిపెట్టినచో 1961 వ నం॥వరకూ ఒక ప్రక్క 
రామాయణము [వాయుచునే యున్నను.ఇ౨కొక (వక్క వద్యకావ్యములు కూడ 
[వాయుచునే యున్నాను. ఈ పదునొ కేండ్డలో |వాసిన వద్యకావ్యములనుగూర్చి 
కొంత చెప్పెదను. 


నేనూ.నా సాహిత్య రచనలు జ 


మొదటిది “రూన్సీరాణి'. నా కావ్యములకు ,పబోధకములు మూడు విష 
యములు. మొదటిది, ఎవడో నా కీ కావ్యము |వానిపెట్టు ఆని యడగటం, 
రెండవది, అంతః ప్రబోధము. మూడవది. మననులో కొన్ని భావములు వేరుకొన 
వాని కొక |గంథరూవ మీయవ లెననుకొనుట. ఎవరికోఒక తనికి వారము దినము 
అలో నొక పద్య[వబంధము కావలసి వచ్చెను. ఈ యూరిలో చాలామంది 
కవులు, వారముదినములలో మాకు చేతకా దన్నచో మాకు చేతకా దన్నారట. 
ఆ విళ్యనాథ సత్యనారాయణ ఉన్నాడు. ఆయనకు వారముదినములు కూడ 
నక్కరలేదు. ఆయనదగ్గరకు పొమ్మన్నారు. వచ్చాడు. కథ రూన్సీరాణి. కనీ 
నమునాలుగ్రె దువందల పద్యాలై నా |[వాయవలెను,నాలుగుదినములకన్ననెక్కు.వ 
లేదు. నరే ప్రాయవచ్చును కాని, ఇందులో కథానాయకుడు లేడు. లక్ష్మీబాయి 
కూడ చివర ఓడిపోవును. నాయకుడు కాదు సరెకదా! కథానాయికకూడా కాదు, 


ఇది యామెను గూర్చిన ఒట్టి కథ యగుచున్నది. ఉన్నది ఇది. ఏదో చేయవల 
యును. అంత పరా క్రమవంతురాలుగదా! భారతీయదృష్టితో అంతటి ధర్మ 
మును చేనెను గదా! ఆమె ఎందు కోడిపోవలయును? అమె సమకాలికులై నఇతగ 
భారతదేశవు రాజులు ఆంగ్జేయులకు దాసానుదానులైరి. నీ నీ! కాలముయొక్క_ 
మహిమ, లేనిచో నామె కథానాయకుడై యుండెడిది. విజయము పొందెడిది. 
కావ్యము వీరరనకావ్యమై యుండెడివి. అందుచేత ఈ కావ్యమును నేకు అధ్యా 
యములుగా విభజించి, (వతి అధ్యాయముల ఆద్యంతములయందడు కాలమును 
వర్ణించితిని, గ్రంథాదియందు కాలముయొక్క- న్వరూవమును, దాని యవలక్షణ 
ములను, దాని యుగధర్మముల ననునరించి నడిచెడి పద్దతిని వివరించితిని కొంత 
దోషము పోయినక్లేగదా! ఒకాయన బుతువులను వర్ణించినచో కవిత్వము కాదని 
యన్నాడట. మరీ దేనిని గురించి వర్దించినచో కవిత్వము?క విత్వ మనగా వర్ణన. 
ఉచితముగా, నమర్థముగా, దేనినిగురించి వర్ణించినను కవిత్వమే. వర్ణనయనగా 
(పకృతివర్ణనయే వర్ణన యని ఆనుకొందురు. కథను చెవ్పుటగూట వర్ణనయే. 
కథలోని భిన్న విషయములు వర్ణింవబడుచున్నవి. 

మరియొకరు కుమారస్వామికథనుగూర్చి |వానిపెట్టుమన్నారు. అయ 
నకు నే నాకావ్యమును |వాని'వెట్టినచో నంతానము కలుగునని యాళశ. |వానితిని; 
అంకిత మిచ్చితిని. ఆ (గ్రంథము వేరు కుమారాభ్యుదయము. తృణమో వణ మో 
పుచ్చుకొంటేని. ఈ కావ్యము మాత్రము కథానాయకు డెవ్వ రన్న నందేహమును 
వుట్టించలేదుగదా! కుమారస్వామి షణ్ముఖుడు. ఆయన కీద్దరు భార్యలు. ఒకామె 


8 మహతి 


దేవసేన, రెండవయామె వల్లి. ఈ కావ్యములో నొక పెద్ల కల్పన చేసితిని. దేవ 
నేనయు, కుమారస్వామియు కృంగార రసమును నడుపుదురు. వారు కర్షకులు. 
వారి శృంగారరనము వంటచేలవెంట, జొన్న కంకులు, మొక్క_జొన్నకంకుల 
తినుచు, మిగుల మెత్తగా నుండును. వల్టియొక్క. పెండ్లి మరియొకరీతి. ఆమెకు 
దేవసేనకు వడదు. ఆమె వెడలి పోయినది. కాని యామె నదులమీద వంతెనలు 
కట్టించి, ఆ పొలములు సాగుచేయుటకు చాలా సాహాయ్య పడినది. ఈ నాటి 
వంటలు, సాగులు, వంతెనలు మొదలైన పథకములు, శ్రీలు నంఘమున కెట్టు 
వయోగ వడుదుకో, వారు తలచుకొన్నచో నెన్నెన్నీ పనులు చేయగలుగుదురో 
ఆవియన్నియు దీనియం దభివర్ణితములు. మొదటిసారి దేవసేనను స్వామి, తల్లి 
దగ్గరకు తీసుకొనిపోవును. కొ త్రకోడలు వచ్చుట, ఆత్తగారిమురువు చాలా విచి 
(త్రముగా వర్దితములై నవి. ఇది ఇట్టుండగా కుమారస్వామిని గూర్చి (ద్రావిడ 
దేశమునందు బహుకథలు గలవు. గొప్ప గొప్ప నం[పదాయములు కలవు. 
ఆవి యన్నియు ఈ (గ్రంథమునందు పాటింపబడిశవి. ఆంధ్రవత్రికలో కాబోలు 
“రామచంద'యన్న వేరుగల చక్కనివిమర్శకుడు డీనినిగురించి వానినాడు. 

మరి తరువాత |వానినది 'విశ్యశాథమధ్యాక్క-జలు'. తెనాలివద్ద 
మున్నంగి యను (గ్రామ మున్నది. ఆ ఊరిలో వేణుగోపాలస్వామి విగ్రహ 
మున్నది. శిథిలావస్థలో నున్నదట. ఆచ్చట పెద్దలు వచ్చి నన్ను కోరిరి- ఆ 
స్వామివారిమీద నొక శతకమును వాని పెట్టు మని, ఆ శతకమునకు మకుటము 
“మున్నంగి వేణుగోపాల!” ఆని యుండవలయును, ఏ పద్యానికి చివర ఇది 
వచ్చుటకు వీలులేదు. మధ్యాక్కజయైనచో చక్కగా కుదురును. అందుచేత 
108 మధ్యాక్క-జలు (వ్రాసి శతకము చేసితిని, ఇచ్చట నింకొక చమత్కార 
మున్నది. మా యూరిలో, అనగా నా న్వగామమైన నందమూరిలో, శివకేశ 
వాలయములు రెండును గలవు, శివాలయము మా నాయనగారు నిర్మించిరి. 
మా స్వామి వారి చేరు విశ్వేశ్వరస్వామి. విష్ణ్వాలయములో నున్న స్వామి వేణు 
గోపాలస్వామి, మాజద్దరు స్వాములు నన్ను 'పెంచినవారు; పెద్దవానిని చేసినవారు; 
నా దారిద్యములో న న్నాదుకొన్నవారు; నన్ను బాగుచేసినవారు; నాకు నర్వ 
జ్ఞానమును కుదిర్చినవారు; నాలో కవితాభావమును నింవినవారు. కనుక 
మున్నంగి వేణుగోపాలస్వామిని గూర్చి వ్రాయుచు, మనన్సులో మాయూరిలోని 
సంతాన వేణుగోపాలస్వామిని గురించియు భావించుచునే యున్నాను. మున్నంగి 
శతక మైపోయినది. ఆ మున్నంగి వెళ్ళితిని. మున్నంగి వేణుగోపాలస్వామివారి 


నేనూ.నా సాహిత్య రచనలు 9 


చరణనన్ని ధిని ఆ శతకము నర్పించి వచ్చితిని. కాని, శ్రీసంతాన వేణుగోపాల 
స్వామివారు అనగా మా యూరిలోని స్వామివారు, నా !పాణములమీద కూర్చుం 
శిరి. వారినిగూర్చి కూడ మరియొకశతకము |వాయనిచో ఆయననన్ను బ్రతుక 
నీయడే! ఆయన మీద కూడ మరల మధ్యాక్కఅలే |వ్రానితీని. ఆ స్వామి 
నాకు న్వవ్నములో కనివించి యొక వాగ్దానము చేసినాడు. నేను చనిపోకముందు 
ఆ వాగ్గానమును చెల్టించు నని పతీక్షించుచుశ్నాను. అది వేరేమాట!ః ఇంతలో 
నర్సారావువేట దగ్గర నెకరుకల్లు ఆను |గామము కలదు. ఆందులో భూమిలో 
పాతి వెట్టబడిన శివాలయ మొకటి కనివించినది. ఆసామి చాలమవాత్తులు |పక 
చించినాడు. వెళ్లి నేను ఆ స్వామిని దర్శించి వచ్చితిని. వారిమీదకూడ మరి 
యొక మధ్యాక్క_జ శతకము వానితిని. ర్రీకై లము, కాళహన్తి, భదా।ది, 
తిరువతి వేంక టేశ్వరస్వామి, మా కులదై వమైశ (శ్రీ విశ్వేశ్వరస్వామి, దాకా 
రామ భీమేశ్వరస్వామి, ఈ రీతిగా నివి పదిమధ్యాక)-ఆశతకము లైనవి. 
వేయివద్యములై నవి. దానికే ఢిల్లీలోని కేంద్రసాపిత్యవరిషత్తువారు బహుమాన 
మిచ్చిరి, నా కేబహుమానము వచ్చినను నరే, దానికెంతో హంగామా జరగ వల 
'యను. ఆ బహుమానము కొందరు నాకు రాకుండచేయుదురు. కొన్ని ఏండ్లు 
జరుగుగ, వారు కొంత య ప్రతిష్ట బడుదురు. అప్పటికి నాయందు అభిమానము 
కలిగినవారికి బలము చేకూరును, తక్కినవారు నోరెత్తలేని స్ధితిలో నుందురు. 
అవ్పుడు బహుమానము వచ్చును. ఇది నా జాతక లక్షణము, నా ఉపాన్య 
డ్రైవములు నాక ఎక్కువ యార్యాత్మికముగా, తక్కువ లౌకికముగా ఉపయో 
గింతురు, 

నేను వ్రాసిన గంథముల వేర్ణస్నియు నాకు గుర్తుండవు. ఏవి అచ్చు 
వేయుదునో ఆవి మా|తమే గుర్తు. అన్నట్లుగా “విశ్వనాథ వంచశతి' యన్న 
(గంథము |వానితిని, నాకు విరోధు లెక్కువమంది. ఎందుకో నాకర్థము కాచు. 
నన్నెరుగనివాం[డు నేను దుర్ణనుడ నందురు. ఎరిగినవారు చాలమంచివా డం 
దురు. నేను చాలమందికి నా చేతనై నచో ఉవకారములే చేయుదునుతప్ప అపకా 
రములు చేయనే చేయను. నా కిది |వతము. ఆవతలివానికి అవకారము జరిగెడి 
అబద్ధము చెవ్పనే శెవ్పను. నేను ఎవరినైనా ఏదైనా అందే వాళ్ళు నాకు చాలా 
ఆవకారము కస్త ఆంటాను. ఒక్కటి మాత్రము ఉంది. నేను అనటం ఘాటుగా 
ఉంటుంది. ఘాటుగా ఉంటుంది కనకనే తరువాత దానిని గురించి నాకు జ్ఞావక 
ముండదు, ఎవళ్ళ కర్మను వాళ్ళు పోతారు నాకేమి ! 


10 మహతి. 


మనస్సునక ఏదో వెట్ట పుట్టినవ్పుడు పూర్వము 'మా స్వామి' అన్న 
విశ్వేశ్వర శతకం ్రానితిని. ఈ పాతికయేండ్లలో, మొదిటి పదునొకండేం 
డ్డలో ఒక 4 దినములు కాబోలు, “విశ్వనాథ పంచశతి” 500 పద్యములు 
(జానీ, వెంటశే అచ్చువేయించితి ని. 

ఈ పాతికేండ్డలో మొదటి పం డెండేండ్డు పోగా మిగిలిన పది ఏండ్లు 
న్నవి. అవ్పటికి రామాయణరచగ వూరి యెపోయినది. 1961 లోననే యుద్ధ 
కాండము పూరి చే”తిని, 

ఈమధ్య సంస్కఘృతభాషలో చాల (వానితిని, తత్పూగ్వమే “మృత 
శర్మిష్ట మన్న సంస్కృతనాటకమును |వాసితిని. “దేష్మీత్రికతి” యని అమ్మ, 
వారిమీద నంన్కృతములో 800 శ్లోకములు వానికిని. మరియు “9వ 
నవ్మాన'మని (వాయుడ మని [ప్రారంభించి మూడు నాలుగు వందల శ్లోకములు. 
(్రానీ అట్టిపెక్టితిన. చిలరమల్లర నంన్క్భతకావ్యములు చాలా |వ్రానీతిని. ఆవి 
యన్నియు నష్టే ఆపరిళోధితములు, అముద్రితములు నై. యున్నవి, 

మరి 'గోవికాగీతలు, “[భమరగితలు అన్న రెండు [గంథములా 
(థానితిని. ఇవియు నెవరో |వ్రాసివెట్టు మని యడిగరి. బ్రమరగీతలు వంద 
వద్యాల పున్రకము. గోవీకాగీతలు మూడువందలు. [భ్రమరగీతలు నంన్కృత 
భాగవతములో మూడు నాలుగు శ్లోకములలో ఉన్నవి. పోతన్న గారే ఏడెనిమిది. 
పద్యములు వానీనారు. నేను వందపద్యములు |వానీతిని. _హిందీభాషలో 
నొకకవి యెవరో [భమరగీత లన్న పేరుతో కొంచె మెక్కు_వగా (వాననా రని. 
విన్నాను. 

తరువాత మూడు నాలుగు వఏండ్ల|కింద రెండు విలక్షణములైన గంథ' 
ములను |వానీతిని. ఒకదానివేరు “శ్రీకృష్ణసంగీతము.' ఇవి 109 శీర్షికలు. 
ఇందులో నుమారు డెబ్బది ఎనిమిది మంది గోవికలు (్రీకృష్ణదేవుని యువన. 
రింతురు. ఆ మార్గములు భిన్న భిన్నముగా (వాయబడినవి. అనగా నెనుబది 
విధములైన గోవికలు వర్ణింవబడి రని యర్థము. ఇవి యన్నియు గీతపద్యములు 
గీతవద్యచరణము లొక్కొ_క్క-శీర్షికయందు నలుబది యుండును. పద్యములు 
విడివిడిగా నుండవు. (ప్రతిదినము నొక గీతమాలిక, వ్రేపల్లె శ్రీకృష్ణదేవుని 
సంగీతము. ఆ గొల్లవల్లైలో నున్న గోవికలు కొందరు కొపురముకు వచ్చి చాల 
దినములై నది. కొందరు |క్రొత్త గా వత్తురు. కొందరు గాయనులు, కొంద రహం 
కారవతులు, కొందరిని భర్త లదువులో పెద్దెదరు.. ఇందులో నంన్కృతనమా' 


నేనూ.నా సాహిత్య రచనలు 1 


నము లుండవు. అన్నియు దెశీయములై న శబ్దములే. గొల్లపల్లెలలో జానవదులు 
వాడుకొను శబ్దములు. తెలుగు నుడికారములు, ఒక న్నేహితు డన్నాడుకదా-_ 
మరల కిన్నెరసాని పాటలవంటి [గంథమును వానినారండీ- ఆని. నేను 
కిన్నెరసాని పాటలు |వానిన నా చిన్నప్పుడు తెలుగు దేశము చచ్చిపోలేదు. 
నంవదాయము చిచ్చిపోలేదు. పూర్ణకవిత్వవు వాననను చంపుటకు నేడు 
జరిగిన, జరుగుచున్నంత |బహ్మ (ప్రయత్నములు చేయబడలేదు. తెలుగుభాష, 
తెలుగు నుడికారము, తెలుగు సామెతలూ దేశీయములైన కొన్ని ఆందచందా 
లౌలికెడి మాటలు అన్నియు వెనుకబట్టినవి. అంమవల్ద నా శ్రీకృష్ణసంగీ తము 
నకు తగిన |ప్రతిష్థ రాలేదు. ఎవరికి నష్టము ? 

చెవ్పదలచుకొన్న వానిలో చివరిది “రురుచరితము' ఇదియొక గొవ్ప 
ప్రబంధము, ఏడెనిమిది వందల పద్యముల ప్రబంధము. రురుడు, (ప్రమద్వర 
అన్న కథ భారతములో నున్నది. ఐదారు పద్యములలోనిగి. రురుడు భృగువంశీ 
యుడు, అతడు [పమద్వర అన్న అమ్మాయిని (ప్రేమించాడు. ఆ అమ్మాయిని 
ఒకపాము కరుస్తుంది. ఆమె చచ్చిపోయింది, ఈ రురుడు కనపడ్డ (ప్రతిపామునీ 
చంపటం మొదలు పెట్టినాడు. చివరి కితెనికి ఒక బుషి కన్పించి, నీ ఆయు 
న్సులో నగం ఆ ఆమ్మాయి కిస్తే బతుకతుం దన్నాడ. . ఇచ్చాడు బతికింది. ఇది 
భారతంలోని కథ, దీనిని నేను చాలవెంచాను. ఈ రురుజ్జి ఒక యోగిని చేశాసు. 
ఆతడు చావు లేదంటాడు. చావుని మనుమ్యలే చేనుకొంటా రంటాడు. మృత్యు 
వనేది మనుమ్యని చేతిలో ఉందని అతని నిశ్చయము. ఆటువంటవ్పుడు, నీ ఆయు 
వులో సగము నీ భార్య కిస్తే ఆమె (బతుకుతుంది-అన్న మాట కుదరిదు. 
ఆప్పు డితని యాయుర్ధాయము పూర్వమే సిర్ణయింవబడి ఉండాలి. ఉందే ఇతని 
సిద్ధాంతం తప్పు 

ఇతని యోగము (పంచడమైన మోగము. జంతువులన్నీ ఇతజ్జి చూచి 
భయవడుతూ ఉంటాయి. ఓక వహాసర్పం కారణం లేకుండా ఇతనితో విరోధం 
వెట్టుకుంది. దేవతలుకూడా ఇతని హఠాన్ని తగ్గించవలె నంటే, ఇతడు |పేమిం 
చిన |వమధ్యరకు మృత్యువు తేవాలి 

ఇటువంటి యోగము నేడు మన తెలుగుదేశంలో ఒకటి ఉన్నది. 
ఆనిద్ధాంతము ఆంత నిజముకాదని చెప్పుటకోనముకూడ నే న్మీగంథము |వాళాను. 

ఈ కావ్యంలో జంతువుల స్వభావము, (క్రూర మృగారి లక్షణము ఎంతో" 
ఎంతో (వ్రాశాను. వేటకాం్మడు (వ్రానిన చాలగంథములు నేను చడివినవాజ్జి. 


12 మహతి 


అడవులు, అడవిమృగాలు_వాటినిగురించి ఆ |గంథాలలో ఎంతో ఉన్నది, 
నేనే న్వయముగాఎన్ని అడవులు తీరిగానో ఎన్నికొండలు ఎక్కానో చెవ్పలేను, 
ఆనా న్వంత అనుభవాలు, ఆయా |గంథాలలో ఉన్న విషయాలు, రామాయణంలో 
(వాశాను, నా నవలల్లో తెగ వాస్తాను. అనలు నా కవిత్వంలో నూరు వర్ణనలు 
నేకు చేస్తే తొంబదియైదు నా నంంతములు, ఉ|త్పేక్షలు, ఉపమలు, వూర్యక వులవి 
సామాన్యంగా ముష్టుకోను, ఈ లక్షణము ఈ రురుచరిత్రనిండా ఉన్నది. 
పద్యరచన కూడా చాలా |కొత్తక్రొత్త మార్గాలలో చేశాను. రామాయణంలో 
వద్యరచనకందె కూడా రురుచరిితలోని వచ్యరచన కొన్ని కొన్ని చోట్ల 
చారా విచితంగా చేళాను. రురుని భార్యకు మరల నై చారుగురు విల్ణలు పుట్టి 
పోతారు. పాములను చంవిలే సంతానం నష్టమవుతుందని ఒక (ప్రధ ఉన్నడి, 
దానిని అనుసంధించి చేశాను, ఆ (పమద్యర గర్భిణిగా ఉంటే, ఆ గర్భిణీశ్రీని 
వర్ణించాను. ఆ వర్ణనలు పూర్వకవులు చేసినవి కావు, 
ఇది చాలా గొపృ [పబంధము. ఈ రోజుల్లో ఎవరికి కావాలి. తేలికగా 
(వాస్తేనే అర్థంకాదు కదా! మే మందరికీ ఆర్థమయ్యటట్టు వాస్తా మని వాసేవారి 
రచనే ఆందరికీ అర్థంకాదు కగా ః ఒక్కొక్ళ, ప్పుడు వాళ్ళకే ఆర్థంకాదుకదా ! 
ఆర్థం కావటమంటే ఏమిటి ఆన్ఫది వేరే విచాణ. ఒక శబ్దాంకి అర్థం 
ఎలా వస్తు3దో తెలినికోవాలి. శబ్దం ఎందుకు పుడుతుందో తెలినికో ౮ాలి. 
ఇంకొక విషయం చెప్పి ఈ పద్యాలకథ వదిలివెడతాను, ఒక ఏడాది 
క్రింద నాకొకజబ్బు చేనంది, అది ఒంటికి సంబంధించిం దన్నారు. తత్పూర్యము 
నంన్కతంలో మరియొక నాటకం (వ్రాశాను. దానిపేరు “గుప్త పాఠపతము'. 
ఇది ఒక నాటకము. ఈ నాటకములోని విషయము మహాభార తయుద్ధముమీద 
ఒక భాష్యము, ఒక మహావాభ్యానము, మనరేశములో చాలమంది పండితులు 
విన్నారు; వినివించాను, 1979 జూన్‌ 29 న అనుకౌంటాకు-విజయవాడ రేడి 
యోలో ఈ నాటకంలో కొంతభాగం (ప్రసారితం చేశారు. 
“ద్రేద్యుమ్నోదయ'మను ఇంకొక వాక్యము కలదు. గుంటూరు జిల్లాలో 
గొడవ|రు ఆను ఊకు ఉన్నది. ఆ ఊళ్ళో జంధ్యాల వెంకటేశ్వర్లు గారని ఒక 
నంవన్న గృహన్థు కలడు. ఆయనకి నా కవిత్వమంటే వరమ ఇష్టము, ఆయన, 
ఆయనభార్యా కలిని నన్ను వాళ్ళ ఊరు తీసికెళ్ళి ఒక వెయ్యిన్నూటవదహా ర్లిచ్చి 
నన్మానం చేద్దా మనుకొన్నా మని నాతో చెప్పారు. ఊరికే చెయ్యట మెందుకు 
బాబూ; నీకో పున్తక మంకిత మిస్తాను. అని ఈ కావ్యం |వ్రాశాను, ఇందులో 


నేనూ_నా సాహిత్య రచనలు 3 13 


కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకురావటం, వాళ్ళకి (వద్యుమ్నుడు పుట్టటం, ఆయనకి 
ఆనిరుద్ధుడు వుృట్టటం కథ. రురుచరి తశైలి ఎట్టా విలక్షణమైనదో ఈ శైలి 
ఇంకొకట్లా . విలక్షణమైనది. నేను నుకునూరంగా |వానీనా నరే, మధురంగా 
[థ్రానీనానరే, వద్యరచనలో జిగి తవ్పదు, (ప్రౌఢ తవ్పదు. కాని ఇందులో 
విశిష్టాద్ర్యైతములొని వ్యూవాములు _నంకరింవబడినవి. పండితులై నవారు, 
భావుకులై నవారు దీనిని తెగ మెచ్చుకొన్నారు. ఇది చాల సొగసైన (వబంధము. 
ఇందులోని శయ్య, శశిదూతములోని శయ్యవలె నుండును. అంతకంటె 
నుకుమారముగ నుండును. 

ఇంక నవలలను గురించి చెప్పవచ్చును. 'తెజచిరాజు', 'న్వర్గానికి 
నిచ్చెనలు” ఇవి రెండూ ఈ పాతి కేండ్డలో మొదటనే వడతవి. బందరులో 
మంజులూరి కృష్ణారావని ఒక మహానటుడు ఉండెడివాడు. వూర్వవు కూచిపూడి 
వాళ్లలో వరదేశి మొదలైన వాజ్ణ ఎటువంటి ఆభినేతలో ఆయన ఆటువంటి 
వాడు. నాకు ఆభినయం చాలా తెలును. ఆదంతా ఆతనిని చూచి తెలును 
కొన్నదే. ఆత డొక విచితమైన వురువుడు. ఆతని నాట్యకౌళల మంతా 
“లెజచి రాజు నిండా |వాసినాను. ఆహార్యకము, వాబికము, ఆంగికము, 
సాత్వికము మనకు వేర్లు తెలును. పెద్ద నటకుల మనుకునే వాళ్లకు కూడా వేర్లు 
మాత్రమే తెలుసు. ఈ నాటకాలు వేసే వాళ్లలో ఈ నాలుగూ సర్వంకషంగా 
తెలినినవా డతడొక్క_డే (పూర్వపుకూచిపూడి భాగవతులషు వదిలిపెట్టి). తెబచి 
రాజులో ఆతను ఎంత ఉన్నాడో, ఆతను కానిదీ ఆంత ఉన్నది. ఒక నవల 
థాన్తూఉంటే మనము ఎరిగున్న మనుష్యుజ్ణే తీనుకొంటాము, కథ, భావము, 
రసము, పాతపోషణ మొదలైన వానిని పురస్కరించుకొని (వాన్తూ ఉంచే 
ఆ ఎరిగి ఉన్న వురుమడు మారిపోతాడు. చాలా మారిపోతాడు, ఉస్మానియా 
పిశ్వవిద్యాలయంలో డాక్టర్‌ బి. వి, కుటుంబరా వని ఉన్నాడు. అతను తెలుగు 
నవలలను గురించి ఒక పరెళోధకవ్యానం |వ్రాని డాక్టరేట్‌ వట్టం పొందాడు. 
ఆయన బ్రానీనట్టు-ఏకి వీరలో నేను ప్రారంభించిన త్వగిందియన్చర్శ లక్ష 
ణము, తెబచిరాజులో మరల నెత్తి కొని |వాకాను. 

రెండవది 'స్వర్గానికి సిచ్చెనలు' £ ఇది ఒక చిత్రమైన నవల, మతము 
చేరకూడాను, దుర్గనులు ఇతురులను వంచింతురు. ఇతరులను వంచించుట 
ఈ లోకమునం దౌక మహావిద్య. ఆదొక శిల్పము. ఈ శిల్పవేత్తల నంఖ్య 
అనంతము. దేవుడు లేడని వంచింతురు. ఉన్నా డని వంచింతురు, ఓక మహా 


14 మహతి 


విషయమును, ఆది మహావిషయము కాదని ఇతరులను వంచింతురు. ఈ 
వంచకులలో |వ్రథానముగా రెండు రకాలు, మొదటి రకము-అది వంచన అని 
తెలిని దోషము కానిదానిని దోషమని చెప్పును. రెండవ రకము దీని తలలో 
జేజెమ్మ. ఆ రకమునకు అది యథార్ధమని తెలియదు. అది యథార్థము కాదనిచెవ్పు 
చుండును. మరి వంచన ఏమి యున్నది ? మూలవస్తువే వంచన. వంననయొక్క- 
నగము దోషము చేసెడి పద్ధశిలో నుండును. (పచారములో నుండును. తన 
కిష్టము లేనిదానిని దుమ్మె త్రిపోయుటలో నుండును. వరమందిని కూడగట్టుకొని 
లోకమును |పతారించుటలో నుండును. ఈ “స్వర్గానికి నిచ్చెనిలన్న నవల 
దైవము అన్న విషయములో ఆ స్తికుల మనువారు చేసెడి వంచన సర్వస్వము 
ఉన్నది. 

చిన్న చిన్న నవలలు చాల యున్నవి. వాని నట్టుంచి, మూడు రకములైన 
నవలలను గురించి చెవ్పెదను. ఒకటి, “పురాణ వైరగంథమాలి పన్నెండు 
నవలలు. రెండు, 'నేపాళరాజ చరిత్ర' ఆరు నవలలు. మూడు, 'కాశ్మీరరాజ 
చరిత్ర” ఆరు నవలలు. ముందు వీనిని గురించి చెప్పెదను. 

అనాదినుండీ, అనగా నా చిన్నప్పటినుండీ, ఇంగ్లీషువాడు నేర్చెడి వాని 
చరిత్ర మన చరిత్రలో పాఠ్య(గంథములుగా చదివినప్పటినుండీ, ‘Hind 
Period’ అను పాఠ్యగంథాలలో చెప్పబడే వరిమితవుటలు గల చరిత్ర 
చదివినప్పటినుండీ, మన పురాణములు వుక్కిటికథ లని మొదలైన ఎన్నో 
అబద్ధములు చరిత్రలో చదివి చదివి నాకు వినువెట్టినది. తరువాత శ్రీ చిలుకూరు 
వీరభదరావుగారు, మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు. భావరాజు కృష్ణారావు 
గారు, నేలటూరి వేంకఠటరమణయ్యగారు, ఈ మొదలైన చర్శితవరిళోధకు_తో 
నాకు మిక్కికి దగ్గరితన మేర్చడినది. ఈ చరిత్రను గురించి నేనెంతయో 
నేర్చుకొంటిని. భారతయుద్ధము రెండువేల యేండ్ల కింద జరిగిన దని, రామా 
యణము కొంచెమించుమించుగా జరిగినదని చదువలేక, వినలేక, నా బొమి'కెలు 
చిజ్టైము కట్టెను. ఇట్టుండగా నేజదివీండ్ల |క్రిందను, ఆంతకుముందును నర్బారావు 
వేటలో నడింపల్లి జగన్నాథరావుగారని ఒక వకీలు “మహాభారత యుద్ధకాలము” 
అను ఒకచిన్న |గంథము (వానినారు. అందులో సంస్కృత మహాభారతములో 
భీష్మ నిర్యాణ దినము_మకర సంక్రమణ దనము_విన్పష్టముగా చెవ్పబడి 
యున్నది. ఈ నం|క్రాతి (పతి సంవత్సరమును వచ్చును. అచ్చటినుండి లెక్క 
వెయ్యబడినది. ఒక పాతికయేండ్డ |క్రిందవరకు ప్రాన్సుదేశవు రాజధానియైెన 


నేనూ.నా సాహిత్య రచనలు 15 
పారిస్‌ నగరములో నుండెడి గణితళాస్త్రజ్ఞాలు అఖండులు. వాళ్ళు లెక్కలు 
తేల్చి చూచిరి. విషయము రుజువు చేయబడినది. ఐదేండ్డ కొకసారి సంవత్సర 
పరిమితి కొన్ని నె*ండో, ఒకటి రెండు నిమిషములో తగ్గుట ఖండ కల ప్రమాణ 
స్వరూపము. ఒక ముద్‌ చండ్డ్యకిందినాటి ఈ లెక్క [ప్రకారము చూడగా 
ఖీష్మ నిర్యాణ సమయమున మకరనం|క్రమణ మెప్పుడయినప 2? 19:7 నం॥న 
మకరసంక్రమణ మెప్పుడు జరిగినది ? ఈ జరిగిన దానికిని దానికిని మధ్య 
కాల మెంత ఉండినది. ఆ కాలమును ఐదై దేండ్లకు కొన్నికొన్ని నెకండ్లకు తగ్గెడి 
కాలముతో విభజించెడిచో, భీష్మ నిర్యాణము జరిగి, మన వంచాంగి ములలో 
వాయబడుచున్న షకర ప్రవేశమునకు, తత్పూర్యము నలుబది ఏండ్తకు 
వూర్యము మహాభారతము యుద్ధము జరిగిన దనుటకు నరిపోవుచున్నది. దీనిని 
పారిన్‌లోని మహాగణితకాస్ర్రజ్ఞు లంగీకరెంచిరి. 

ఈ విషయమునుగురించి తత్పూర్వమే మద్రానులోని ఒక తమిళ వం 
డితుడు, ప్లీడరు - ఆయన వేరు నారాయణయ్యర్‌ అనుకొం కును-ఆయన “శంక 
రుని కాలనిర్ణయ” మను నొక్కగంథము (వ్రానెను. 

పాళ్చాత్య చరిత్రకారులు మన పురాణములయం దున్న విషయముల 
న్నియు వాళ్ల ఇష్టమవచ్చినట్టు మార్చివేనిరి. వారు మార్చిన దానికి కారణము 
లతో మన కవనరములేదు,. ఈ వైనచెవ్పిన లెక్కల ప్రకారము మన పురాణము 
లలో నున్న రాజవంశములయొక్క- కులములు నరిపోవుచున్నవి. ఇవికాక, 
మనదేశములోనే 'మగధరాజ వంశావ?”, 'నేపాళరాజవంకావళి మొదలైన 
పూర్వ గంథములు కలవు, ఇవికాక, కర్ణ ణుని “రాజతిరంగిణి' కలదు. మనకే 
చర్మిత్రగంథములు చాల కలవు. విజయవాడలో శ్రీ కోట వెంకటాచలంగారని 
ఒక మహాపురుషుడు ఈ మహావరికోధన అంతయు జేని, ఆ నారాయణయ్యర్‌ 
గారు, ఈ జగన్నాథం వంతులుగారు చేసిన వరిళోధనలకు చెట్టు కట్టించి, 
వూయించి, కాయించి, వండించిరి. ఆయన చాలా గొవ్ప[గంథ ములను |వ్రానెను 
వానికి ప్రక స్తీ ఎందుకు రాలేదనగా మనము బానినజాతీయై పోయినాముగనుక. 
నాకొకవిషయము జ్ఞావకము వచ్చుచున్నది. ఫీలిమ్రైన్‌ ద్వీవముకింద మాండెనో 
అని ఒక ద్వీవమున్నది. ఆ ద్వీవమున మంటితో పుట్టిన జను లున్నారు. 
స్పెయిన్‌ మొదలైన దేశములవారు నాలుగువందల ఏండ్ల కిందనే ఆ ద్వీపమును 
కూడ ఆక్రమించినారు. ఆక్కడ ఆదిమవానులు తివోలీజాతి. వాళ్ళ ఆచారములు 
ఇప్పటికికూడా తెలుగువాళ్ళ ఆచారములు, వాళ్ళ భాష వేరు తెగలాగ్‌-తెలుగు 


మహతి 


గలాగ్‌ నాయకు డన్నాడట_ “మనము వాళ్చాత్యులను 
వాళ్ళ నీడ అన్నమాట. నీడకి నామరూపాలు లేవు. నీడని 
z ఆస్టితికి వచ్చాము” అని, 
యాన్ని పురన్కరించుకొని 'వురాణవై రగ్రంథమాలి అని 
(థ్రాకాను. నేటి ఆం|ధచరితనుబట్టి చూస్తే ఇశ్వాకులు, వర్పి 
లు, ఇటువంటివేర్లు, వాళ్ళు పాలించిన కొద్ది కొద్దిభూభాగాలు, 
తిగా మన యాంధ్రచరిత్ర ధ్య్వంనమైపోయినది. 
మద్ధమైన తరువాత మగధ స్మామాజ్య మున్నది. 
మున్నది. గిర్నివజము రాజధానిగా రెండువేల యేండ్లు మహా 
మును సామాజ్యముగా పాలించిరి. ఆందులో ఆరువందల 
శాతవాహనులు గిరి వజమునుండి భారతదేశసామాజ్యము 
అయొక్క తరతమభేద నిరూపక వ్యాకరణ) మని కార్ట్వెల్‌ 
(వాకాడు, పావ మా కార్ట్వెలు శాసించలేదు. పండితులను 
డు. మనదేశములో ఆది (వమాణగంథమై పోయినది 
దనే జరుగుచున్నవి ఇట్టివి యెన్ని యున్నవి? ఆది వదలి 
5 ఆఫ్గన్‌ స్థానములో [బాహూయీ అను ఒకభాష యున్న దనీ 
॥గుభాషకూ వలువిషయాలయందు సామ్య మున్నదని |వ్రాన 
లాం|ధులు- వారు భారత సా[మాజ్యమును పాలించి 
తములందలి ఆధివతులందరు నాంధులై యుందురు. ఆనాటి 
డో అంధుడు అధిపతియె, ఆ ఆటవికులచేత మన భాష 
దీనిలక్షణములు ఆక్కడ పాతుకుపోయినవి. 
రే యున్నది. ఈ మగధరాజ్యము, మౌర్యచంద్రగుప్రుడు, 
మ్క గువ్ర చంద్రగుప్రుడు. అలెగ్జాండర్‌ మనదేశ ముమీదికి 
ప్రచంద్రగున్తునికాలములో. మౌర్య చంద్రగువ్రుని కాల 
; చంద్రగుప్తుని కాలములో నని 1200 ఏంద్దు పాశ్చాత్య 
3త్రను వెనుకకు (త్రోనీవేసిరి. అంతదూరము పోనక్కర 
ఎన్ని అబద్ధములు (వ్రాసిరి? కలకత్తా బ్ఞాక్‌ హోల్‌ అన్నది 
'రిత్రకారులు రుజువు చేయగా, పాఠ్య గంథములనుండి 


నేనూ.నా సాహిత్య రచనలు 17 


మన చరిత విన్నష్టముగా నున్నది. మన పురాణములయందలి మగధ 
రాజ వంకాదులయండి లి యథార్థచర్మిత్ర ననునంధించి నెను వురాణవైగ |గంథ 
మాలను వండెండు వలలను వ్రాసితిని, అందులో “చఇద్రగువ్రుని స్వప్న” 
మన్న నివల గుప్రచం'దిగుుప్త, మౌర్యచం దగువుల భేదమును చెప్పునది. 

రెండవ ఆరు నవలలు కాక్మీర చరిత్రము. కల్హణ పండితుని రాజతరంగిణి 
కలదు, దీనిని జహ్వర్‌లాల్‌ పండితుని బావమరిదియైన ఆర్‌, ఎన్‌. పండిట్‌ 
కంగ్టీషులో (వ్రాసినాడు. జవ్వార్‌లాల్‌ పండితుడు ఆ [గంథమునకు వీఠిక 
డ్రానినాడు. ఇది కాక, గోరఖ్‌వూర్‌లోనూ, చౌకాంబాలోను “కాశ్మీర చరి 
(త్రము నంస్కృతములో దొరుకును. నేను దానిని కూడ తెవ్పించికిని, 
కర్ణిణుడు  కల్యాదివిషయములందు పొరబడినాడు. అవి ఆరు నవలలు 
్రానినాను, 

మరి ఎంకొక ఆరునవలలు నేపాళరా జచరిితను గూర్చి (వానితీని. 

ఈ 2రువదినాల్లు నవ౭లొ మని పురాణములలో ఆయాచరిత్రములలో 
నున్న యంశములు తారీఖుణ్బపకారము కాలమును చూవించితిని. సందర్భ 
ములను వివరించితిశ. ఒర్చితలోని (ధానాంములను వదలిపెట్టలేదు. 

అందరునూ నేను పడ్డశమ పడరు. ఈ నాడు పాఠకులకు డోద్ధ 
ఎక్కడిది ? విజ్ఞాన మక). రలెదు, పొందిత్య మక్క రలేదు. స్వజాతిభావ మక),_ర 
లేదు. ఇది వేదభూమి యన్న అభిమానము ఉండుట తప్పుగా కనివించుచున్న ది, 

ఆన్ని నెవ౬లలో చర్చితాంశ ములను తీనివేయ, కథలన్నియు నేను కల్పిం 
చినవే. వందలాది విలక్షణమైన పాతలు నేను నృష్టించినవే. కథ, కథచెవ్పెడి 
సొగసు, శిల్బ్చము బూడిద బుగ్గి ఒక గొవ్పనవలకు కావలనిన సామగి 
యంతయు (వతి నవలలో సమకూర్చితిని. ఒక నవలవలె ఇంకొక నవల 
యుండదు. అనంఅమైన కల్పనా వైవిద్యమున కంతులేదు. భాషయా, ఎక్కడ 
వీ భామ ఉచితమో, ఆ భాషయే వ్రాయబడెను. నా పద్యప్రపంచక మెటు 
వంటిదో, నేను నిర్మించిన గద్యప్రవంచకము నట్జిదేః ఎంగిలికూడు లేదు. 
నాజాతి, నా తెలుగువాకు, తెలుగుభాష నాది. వాళ్ళు-నేను తెలుగువాణి కాదు. 
నేను భారతీయజ్జి కాదు అంటే నేను చేసేది లేదు కాని, వాడు ఈ రెండూ కాక 
పోతే మాత్రం వాడు గ్రమలేకుండా నా నవలలు చదివి మనోజ్ఞా మును సంపా 
దించవచ్చు. నేను |వానీన సుమారు ఆరువది నవలలలో ఏవిషయాన్ని గూర్చి 
(వాయలేదు ? పాళ్చాత్యులయెక్క నైన్ఫుయొక్క_ చరితలో విషయాలు 

2 


18 మహతి 


ఉంఓవి. వాళ్ళ ధిలానఫీ యొక్క. విషయాలు ఉండవి. వాళ్ళ సాహిత్యములోని 
రవాస్యాలు ఉంటవి. వాళ్ళ శాస్త్రాలలోని మహావిషయాలన్నీ ఉంటవి. వృక్ష 
శాస్త్రము, పజశాస్ర్రము, చివరకు “మనీ' (/0n౭y) మారకం..అవనరమయితే 
ఇది ఉంటుంది ఆది ఉండదని ఉండదు. ఇటు చూస్తే వేదాలు, ఉపనిషత్తులు, 
భాష్యాలు, తర్మా_లు, వ్యాకరణాలు-ఆటు చూస్తె పాశ్చాత్య విజ్ఞానముంలో నేను 
నిద్రాహారాలు లేకుండా సంపాదించిన విక్ఞానమంతా నానవలలలో; నా పుస్తక 
ములలో ఉంటుంది. 

పాక్చాత్యుల భూగర్భవరిశోధన ఉన్నది, వాళ్ళ డార్విన్‌ థియరీ 
ఉన్నది. ఈ డార్వన్‌ నిద్ధాంతములో అనున్యూతంగా, తె3పోకుండా ఉన్న 
సాష్యం ఒక్కటే, అది గుజ్బం. వాళ్ళ) ఇనువయుగము-రాకి యుగము-అప్పటి 
నుంచి ఇప్పటివరకూ అనుస్యూతంగా వచ్చేది అశ్వము. ఇక్కడ మనకు అశ్వ 
మెధయాగ మున్నది. బృహనరణ్యకంలో ఆయాగమును గూర్చి చెవ్పెడి 
ఉపనిషత్సంక్రులకు శంక రాదార్యులవారు వా!నిన భాష్యము చదివినచో ఆ 
అశ్వ మేమియో తెలియును. 

వాళ్ళ త్రక్వకా లున్నవి. వాళ్ళతవ్వకాలలో బయటకు తీసినవాటిల్లో 
మకుటాయమానంగా ఉన్నది ఈజిపయొక్క నాగరకత. 

నేను “ఆరునదు'లన్న నవల |వ్రానీ క్రెష్టాప తికలో |ప్రకటించితిని* 
అందులో సీ వరిశోధన యంతయు వ్రాసితిని, మన పురాజకథలు పుక్కిటి 
కథలని. చెవ్పినక్లే పాశ్చాత్యులు, (గీగుపురాణాలని కూడా చెప్పారు, కానీ 
అక్కడ చాలా పరిశోధనలు జరిగినవి. ఫర్‌గ్యూస్‌ అన్న (గీకు వీరుడు ఎద్దు 
తల కలిగిన ఒక రాక్షనుని భూగర్భములో నున్న త్రోవలోనుండి పోయి వధించినా 
డన్న కథ కలదు, అది నిజ మని, ఆ భూగర్భములోని వంకర టింకర 
త్రోవను త్రవ్వి చూవీ ఒక అమెరికన్‌ దేశస్థుడు నికూవించి రాడు. టాయ్‌ అన్న 
నగర మున్నిదన్న సాక్ష్యములు భూగర్భశాస్త్రవే త్తలు చూవించినారు. ఈమహా 
విషయమంతయు నేను ఆరునదులలో |వానినాను. 

'వునర్ధన్మ' యని మరియొక నవల (వానితిని. మాండూకోోపనిషత్తు 
లోనుండి తీని, వునర్జన్మ ఎట్టు నాధ్యమో నిరూవించినాన, 

కడచిన నాల్గెమ ఇందల యేండ్డుగా యూరపుఖండము రాజకీయముగా 
చిత్ర చితములై న విష్టవములు శేనుకొన్నది. రాజు-వ్రతినిధి రాజ్యము.పరిమిత 


వేనూ-నా సాహిత్య రచనలు 19 


సంఖ్యాకుల రాజ్యము పజారాజ్యము-నియంత_ఎన్ని విధములై న రాజ్యాంగ 
ములు, పివ్గవములు-కొ త్త రాజ్యాంగములు ! ఈ మహావిషయమును గూర్చి 
“నము దవు దిబ్బ' యను నవల (వానికిని. 

హిందూస్తానీ నంగీతమును గూర్చి, దాని చరితలు, తాన్‌నేన్‌ నాటి 
నంగీతము మారి మారి భ్యాలులలోనికి దిగినది. ఆ సంగీతము మహారాష్ట్ర్రిదేళ 
ములో కొంత మారినది. ఈ చర్మిత్రయంతయు “(మోయు తుమ్మెద' యన్న 
నా నవలలో (వానితిని. 

దయ్యముంనుగూర్చి “బాణావతి' యన్న |గంథమును (ానితిని. ఈ 
కథను నేను కల్పింవలేదు. ఒక నా శిమ్యని ఇంటిలో జరిగినకథ, ఆతనిఆన్న 
గారు దినచర్యగా (వ్రానుకొన్న విషయము, వాళ్ల కుటుంబము ఆనుభవించిన 
విషయము. దయ్యాలు లే వనుట ఎంత తేలిక. దయ్యాలూ లేవు; దేవతలూ 
లేరు. రేడియోస్టేషన్‌లో పాడుతూ ఉందే, మనఇంల్లో (గ్రహణయంతం ఉంటే 
వినివీన్తున్నదే. ఇది ఆ యం తం కనివెట్టినవాడి గొప్ప కావచ్చును. గాలిలో 
ద్రనరించు నినాదతరంగముంను ఈయంత్రనిర్మాత సృష్టించినాడా? ఆక్కడ 
పాడిన నంగీతము ఇక్క_డ వినివించుచున్నది కదా! నమకాలమునందు వినివించు 
చున్నది. అనలు కాలమునందు పూర్వ మెన్పడో మాటాడినమాటలు ఈనాడు 
వినివించకూడ దాః తెలినినదానికి నీవు క ర్తవు కాదు. తెలియనిదానికి నీవు క ర్లవు. 

ఇవి కాక, ఈకాలపు రాజ్యము నడిచేకద్ధతి, నడుపబడేవద్ధతి ధనమూల 
మిదం జగ త్రన్న అర్థమునకు సామాజ్య వట్లాభిషేకము చేయబడిన ఈ నాటి 
పరిస్థితిలో రాజ్యమ.లో ఊళ్ళా మంతులూ ఎట్టున్నారో 'దమయంతీ స్వయంవర” 
మన్న ఒక నవల వానితిని 

నేను పూర్వాచారపరాయణుడను, ఆధునికుడను కాను; (పవాహమున 
శెదురీదుదును ఈమాటలు నన్నుగూర్చి అజ్ఞాలై నవారు చెప్పుదురు, ఆచెప్పుట 
ఇందాక చెవిన వంచనాశిల్పములోని భాగము, ఆ విద్యలో వారు అందెవేసిన 
చేతులు. ఈ మాట ఎందుకు [వ్రాయుచుంటిననగా నేను ఏది చదివిననూ సర్వం 
కషముగా దానిలోని లోతులన్నియూ నా మనస్సునకు తృ ప్తి కలుగునట్టు చదివె 
.దను. ఇబ్జే ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతము మూడుభాషలను చదివితిని. 
ఆత్షర మెచ్చటినుండి వుబ్దుచున్నది? ఎట్టు వుట్టుచున్నది। ఏ భాషయొక్క_ వర్ణ 
నమామ్నాయ మెట్టుక్నద? దేనిక క్రి యెంత? ఇక్కడినుంచి అక్కడ వాల్మీకి- 
వ్యాసులు, ఇక్కడ నన్నయ్య- తిక్కనలు, ఆక్కడ హోమర్‌ వరిల్‌_షేక్స్‌ 


20 మహతి 


వీయర్ణ దాకా వరమేశ్వరుడు నా కిచ్చిన శక్తిని బట్టి (అది ఆల్పమని నే నను 
కొనుటలేదు) తరచి తరచి చూచితిని. ఇ౭గ్రీమభాష మనకు పనికిరాదు, దీనిని 
“విర్దుశర్మ ఇంగ్లీమచదువు' లో |వానితిని. 

ఆంధ్రచరిత్ర తవ్విత్రవ్వి వరమరహన్యములు కొన్ని “ఆంధ్రవకళ న్రి" 
లో, కొన్ని నవలలుగా 'స్నేహఫ.ము' 'చ౩దవోలురాణి” మొదలైన [గంథ 
ములలో |వానితిని, అందుకసిటేః నా శరీరమలో ఎన్నిజన్మల ఆంధర క్రము 
(వవపించుచున్నదో యని నా ఆంధ్యపళ న్తిలో ;వానితిని. ఇచట కొందరు 
ఆధునికులకు నభ్యంతళ మున్నది. సర్వ-దానవృు లొక్క టియే- ఈ భేద ముండ. 
రాదని ఒకొక్క విషయమునుగూర్చి విచారించినచో కాగితాలు చాలవు. 

ఇంక మిగిలినది నా విమర్శనలు. “ఒకడు నాచనసోమన్న', “కాకుంత 
లము యొక్క అభిజ్ఞానత”, “అర్హసానివాని అల్టిక జిగిబిగి ఇవి వూర్యము. 
|జానినవి. తత్పూర్యము |వానన నన్నయకథ చెప్పుటలేదు. 

ఒక ఏడాదికింద 'సాహిత్యమీమాంని యన్న పేరుతో 'కావ్యానందము 
ఆన్న విమర్శగంథము |వానీతిని. దీని వరుసలో మరి మూడు (గంథములు. 
(వాయవలయును. ఇట్టి విమర్శగంథములు మరియును గలవు. కావ్య వరి 
మళము' గలదు. 'సాపాత్య నురభి' యనునది గలదు. ఎమెస్ఫో_వారు |వ్రచు. 
రించు ఆంధ వపబంధముల పీఠికలు కలవు. ఆవి వది వీఠికలు. 

ఇప్పటికే చాల'వెద్ద వ్యానమైనది. 

కాని ఒక్కటి చెవ్పి వదిలివెకైదను, ఒకటి అనగా రెండు. ఈరెంటిలో 
మొదటి దేమనగా నేనువానిన వద్యముల నంఖ్య, |వకటింవబడినవాటి సంఖ్య,. 
నుమూరు ఇరువదివే లుండవచ్చును. నేను చించివేనినవి ఒక ఏబదివే లుండ' 
వచ్చును. 

లోక మింత మారుతూ ఉంటే వీ డెందుకు మారడు? కొండలు, నదులు 
మారవు. 

కవిత్వము ఛందన్సులోనే |వాయవలయును. అట్టు వ్రాయనిచో కవి. 
త్వము కాదు. ఈ ఛందస్సన్న శబ్దము రెండుధాతువులనుండి వుట్టుచున్నది. 
'రంద్‌- ఆహ్హాదనే'. రెండవ ధాతువు 'ఛది- ఆచ్బాదనే”. ఒకటి ఆహ్హ్లాదనము. 
చేయుచున్నది గనుక; రెండవది కవ్పుచున్నది గనుక. అందుకని వేదమునకు. 
ఛందన్ననివేరు. వేదము పాడబడినది. జీవునియొక్క_ మాయను కప్పుచున్నది. 
ఆహ్హాదమును కల్పించుచున్నది. ఆందులో నంగీళ మున్నది. లయ యున్నది, 
ఒఇయయు, నంగీతమును- అనగా రాగచ్భాయయును దానియం దున్నవి. సాము 


నేనూ.నా సాహిత్య రచనలు 21 


'వేదమునందే లేదు, బుగ్వేదమునండు నున్నవి. ఈ రహన్యము తెలిసినత్యాగ 
రాజుల వారు. 

“నాద తను మనిశం శంకరం 

నమామి మే శిరసా మనసా?’ 
ఆన్నారు. ఆనగా నాదము శివునియొక,_ శరీరము. నంగీతవిద్యలో నున్న 
రాగములన్నీ శివునిశరీరము. కనుక ఛందన్సు శివుని యొక్క. కరీరము. 
శివుడు లేనిచో దేవుడు లేడుకదా! ఛంద న్నక్క-రలేదు. 

మరి రెండవ విషయము- కవిత్వము నాల్లువిధములు. ప్రబంధ విత్యము, 
ఆశుకవిత్యము, బంధక విత్యము, చాటు కవిత్యము. చాటుక విత్యానికి ఆనాది 
నుండి మన దేశములో తక్కువ వెల; వబంధకవిత్యానికి ఎక్కువ వెల, ఈ 
ఇంగ్లీషు చదువులో Minor Poetry వృద్ధి పొందినది. ఖండికలు వచ్చినవి. 
అవి కవిత్వం కావటం మొదలువెట్టింది. కావ్యము, శిల్పము, మహావద్యరచనా 
శిల్పము, sn అనంతవిజ్ఞానము ఒకజ్ఞానభాండారముగా నగుచున్న 
మహాకావ్యము, కవియొక , అనంతక క్రి_ మొరలై లై నవన్నియు ఉఊప్పునీళ్ణు చల్చు 
కొని పోయినవి 

చాటుకవిత్వమువం ేదానికి పాశ న్త్యము వచ్చినది. పూర్వము మన 
జేశములో నిది వినోదమునకై న కవిత్వము-రననిద్ధికై న కవిత్వము కాదు. ఏవో 
నాల్గు పద్యములు ;వాయుట- ఆట్టిపద్యము లొక, గంథముగా (ప్రకటించుట. 
వాడు కవి. నిర్దుష్టమైన శబ్ద -మక్కర లేదందురు. .వదలివెట్టుదము. జౌచిత్య 

క్షరలేదా?" ఉచితమైన  యర్థ మక్కరలేద్దా? 

ఈ రీతిగా మనదేశములో నున్న మహాదివ్యకవితాభావనయే రూపుమాని 
“పోయినది. ఇవు డాపద్యానికి కూడా ' శువ్పువచ్చినది. 

ఇంకొక్క మాట చేవ్పి హానివేనెదను, (వ్రవంచకము- నర్వమానవ 
స్నాభ్రాతృత్వము- ఏదోమిల్లి సీత వచ్చునట! దానిమాట ఆట్టుంచి, వవంచకమున 
ఇన్నిదేశము లున్నవి; ఇన్నీాష లున్నవి. ఇన్నిదేశము లెందుకు? ఇన్ని భాష 
లెందుకు? ఎక్కడిజోడు అక్కడనే చచ్చుచున్నట్టున్నా డే! 

నిజానికీ శిల్పముకాని, సాహిత్యము కాని, జాతీయమై యుండవలయును. 
విజాతీయమై యుండరాదు. |వానినవానికి ము క్తి, చదివినవానికి రక్తి, ముక్తి. 
ఎంత నము దముమీద ఎగిరినను, వక్షి ర్మాత్రి గూటికి చేరును. ఇది జాతీయత, 

ది నంవదాయము! 


1947 - 1972 
నేనూ-ఈ పాతికేళ్ల సాహిత్యం 


—రీత్రీ 


1947 .s కొండగుర్తు. ఆయేడు మనకి స్వాతంత్యం వచ్చిందంటారు 

(చరి తకారులు). |బిటిష్‌వాత్డ దీన్ని “ప్రదానం” చేళా మంటారు. 
కాం గెన్‌వాట్ట దీన్ని ఆహింసతో, నత్యా[గహంతో సాధించామంటారు. నేను 
మా(త్రం మన కింకా “స్వరాజ్యం రాలేదంటాను. 


మనం తెలుగువాళ్ళం. 1947 లో ముకో_టి ఆంధులం. ఇప్పుడు నాలుగు 
కోట్లదాకా వెరిగాం. మన |పడేశం |ప్రాన్సుకన్నా వెద్దది, (మన భాషమ్మాతం 
(్రఫైంచికన్నా గొవ్పదికాదు,) ఒకవ్పుడు తెలుగుభాష దశ్షిణాపథం అంతటికి 
రాజభాషగా ఉండేది. (“దేశభాషలందు తెలుగు లెస్స"). మనం కడచిన 
వెయ్యేళ్ళలో ప్రపంచానికి కనీనం ముగ్గురుమహాకవులను |ప్రస్తాదించాం. 
(తిక్కన, వేమన, గురజాడ). 

ఇప్పుడు మనం 20వ శతాబ్దంలో ఉన్నాం. ఈ శతాబ్దం నాది ! (తెలుగు 
సాహిత్యానికి నంబంధించినంతవరకు:) నేను 1910లో వుజ్టేను (తోకచుక్క. 
లాగ), మూడుమార్లు మృత్యవుతి' పోరాడి గెలిచాను. 1918 లో మొదటి గీతం 
రాశాను (గణయతి ప్రానలంచే ఏమిటో తెలియకుండా:). 1920 లో మొదటి 
నవల (పీరనింహ విజయనింహులు) రానిపాగెశాను, 1925లో మొదటి నవలిక 
(పరమాణు రహన్యం) ఆచ్చయింది. దాని (ప్రతులు ఇవ్చుడు లేవు. విశాఖ 
పట్టణం హిందూ రీడింగురూము లై [ఒరీలో ఉండేగి. 

1928 లో మొదల ఖండకావ సంపుటి ([పభావ) మా నాన్నగా రిచ్చిన 
డబ్బుతో రాజమండి నరస్వతీ పవర్‌ (వెస్‌లో అచ్చువేయించాను. దీని 
ముద్రణ వ్యవహారిమంతా మిత్రుడు పురిపండా చూసుకోవడ మేకాక, కృష్ణశాన్రి 
కృష్ణపత్షాన్ని శివశంక రశాస్ట్రి లోకానికి పరిచయం చేసినట్టు, నా తొలి కఏతను 
తన ఉపోద్దాతంతో లోకంమీదికి వదిలేడు. 


నేనూ_ఈ పాలికేళ్ల సాహిత్యం 23 


19890 లో నేను 68 రోజులు టైఫాయిడ్‌ జ్వరంతో బాధవడ్డాను, జీవితం 
మృత్యువుతో ఎలా పోరాడుతుందో న్వయంగా తెలుసుకున్నాను (“ఇక లాభం 
లేదని నన్ను మంచంమీదనుంచి కిందకు దించెయ్యడం నాకు బాగా జ్ఞాపకం). 
ఇది నా రెండవ మృత్యువు. 19ర్‌క్‌లో మెంటల్‌ క్టి నిక్‌లో ఉండడం మూడవది. 
మొదటిసారి నేను వుట్టిన తాలినెలల్లోనే చచ్చిపోవలనింది. మాబంధు వొకా 
యన చుక్టచురకలతో నాటువైద్యం చేని నన్ను బతికించాడట. దీనికి గుర్తుగా 


aly 


నా నుదుటిమీదా, మెడ వెనకాతలా, చేతి మణికట్టమీదా మచ్చలున్నాయి 


1980 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడివించింది, ఆ తర్వాతనుంచీ 
దాన్ని నేను నడివిస్తున్నాను. అప్పటినుంచీ తెలుగు సాహిత్యం చరిత (శ్రీశ్రీ 
న్వీయచరిత. ఈ శతాబ్దపు తొలిపాదంలో జమీందారీకవిశ్వంమీద భావ 
కవిత్వం తిరుగుబాటు చేసింది. చిన్నవ్పటినుంచీ తిరుగుబాటు మనన్తత్వం గల 
నేను భావకవిత్వాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాను. (నాకు బాగా జ్ఞావకం, ఆ 
రోజుల్లో మా బంధువొకాయన నా కవితాకక్తిని తెగమెచ్చుకుంటూ, నేనొక 
సలక్షణమైన నుహ్మావబంధం రాస్తే బాగుంటుం దని నిఫార్సు చేశాడు, ఆ నిఫా 
ర్ఫును నేను బుట్టదాఖలా చేశాను). 

1925 నుంచి $0 దాకా సాగిన రెండో పాతికేళ్ళలో భావకవిత్వంమీద 
యువకవుల తిరుగుబాటు సాగింది. ఈ పాతికేళ్ళలోనే రెండో (వవంచయుద్ధం 
పారంభం కావడం, పోవడం, మనకి న్వరాజ్యం రావడం జరిగాయి. న్యరాజ్యం 
వచ్చిన కొత్త రోజుల్లో-“ భావకవిత్వం: ఒక శవపరీక్ష" అనే వ్యానం రాద్దా 
మని నేను చాలా ఉబలాటపడ్డాను. వ్యానేం.జ్రయితే రాయలేదుకాని భావకవిత్వం 
మాత్రం సాహిత్యరంగంనుంచి నిష్క_మించెరద్రన్న యథార్థాన్ని బుజువు 
చెయ్యవలనిన ఆవసరం లేకపోయింది. 3 

అలా నిష్కమించిన భావకవిత్వం స్థానాన్ని ఆభ్యుదడయ కవిత్వం 
ఆక్రమించింది. ఆఇకమించి ఈకొత్స కవిత్యం ఎమిటి సాధించింది? ఈ (ప్రశ్నకి 
నాకన్నా, నా కవితాసోదరుడు సోమసుందర్‌ చక్కని, నమగ్రమైన జనా దివ్వ 
గలడు. నే నిక్కడ చెప్పదలిచింది ఒకేఒక్క విషయం మాత్రం. అభ్యుదయో 
ద్యమం తెలుగు సాహిత్యంలో (గాంధికభాషకు శాశ్వతంగా ఉద్వాసన 
చెవ్పింది. నవలల్లో, నాటకాల్లో, షత్రికాసంపాదకీయాల్లో, _రేడియోవనం 
గాల్లో నర్వత్రా వ్యావవోరికభాష విజయవతాకం ఎగురవేసింది. కవిత్వంలో 


24 మహతి 


గణబర్ధచ్చందన్సుల వ్యూడలిజం నడ్డి విరగ్గొట్టి మాగ్రాబద్ధచ్చందన్సుల 
(ేజాస్వామ్యాన్ని స్థావించింది. 
ఆ రోజుల్లో నేను... 

“నేను నైతం 

(వపవందాగ్నికి 

సమిధ నొక్కటి...” 
అంటూ నింగిల్‌వన్నాక విత్వాలు రాస్తూ ఉంటే అబ్బూరి రామకృష్ణారావుగారు 
హాస్యాని కొక వచనగీతం ఉదాహరించేవారు. 

“కాళీ వే 

కేజీ చే 

చేలా ఆ 

మృ్మబడును.” 
ఇదో కర్రల అడితీవద్ద బల్బమీద గ్థంం చాలక పోవడం వల నిఖువుగా ,వానిన 
(పకటన. దీన్ని 

ఆకారీ పేక్తేజ్రీ పెట్టలు ఆమ్మబడును” ఆని చదువుకోవాలి. తెలుగులో 
వచనగీతానికి ఈవిధంగా హుషారిచ్చినవారు శ్రీ ఆబ్బూరి రామకృష్ణరావు 
గారు. (నా కవిత్వాన్ని ఎంత వేళాకోళం చేసేవారో నా కంత ప్రోత్సాహంకూడా 
ఇచ్చేవారు.) చాలాకాలంకిందట నేను (వ్రానిన “పోలాలనన్నీ హలాల దున్నీ* 
అనే గేయాన్ని మెచ్చుకుంటూ ఆభ్యుదయ రచయితల లండన్‌ మానిఫెస్టో 
సారాంశం ఆంతా ఇందులో దించేశావోయ్‌ అన్నారు, ఇది నా మనన్సులో 
పదిలంగా దాచుకున్న పొగడ్త్డలలో ఒకటి!” 

“ఇంకోటి ఇక్కడే చెప్పాలని వుంది? ఈ సింగిల్‌ వన్నా గేయాలు రాసే 
రోజుల్లోనే ఒకసారి ఆడివి బావిరాజుగారు భీమవరంలో ఒక కవినమ్మేళనం 
ఏర్పాటు చేశారు: ఆందులో నేను కోవితావఠనం చేస్తూ ఉందే వెనకనుంచి 
ఒక వదినన్నెండేండ్ల కురాడు, “ఓన్‌, ఇదే కవిత్వం ఆంటే ఇలాంటిది 
నేనూ రాసెయ్యగలను” అనడం వినివించింది. ఆ వయస్సు కురాడిచేత ఆలా 
అనివించగల కవిత్వం (వ్రానినందుకు ఇప్పటికీ నేను గర్విస్తున్నాను. 

(వికాసో చిత్రాన్ని చూసిన ఒక అమెరికన్‌ కోటిశ్వరుడు, “ఓన్‌; 
ఇలాంటి చ్చితాన్ని నా పదేళ్ళకొడుకుకూడా గీకెయ్యగలడు” అన్నాడట. 
పక్కనే ఉన్న ఇంకో కోటీశ్వరుడు_“చితలేఖనం అందే ఏమిటో తెలినినవాడు 


చేనూ.ఈ పాతకేళ్ల సాహిత్యం 25 


వికాసో చిత్రాన్ని మా(తం లక్షల ఖరీదుకి కొంటాడని మరిచిపోకు (బఐదర్‌” 
ఆన్నాడట | 

మొన్న ఈమధ్యనే, ప్రా|దావాదు వీరశైవ హాన్టల్‌లో వివ్దవ రచయితల 
నంఘం ద్వితీయ వార్షికోత్సవం జరి4నవ్పుడు శ్రీ ఆబ్బూరి రామకృష్ణరావు 
గారు నాకు మరో యోగ్యతావృతం |వసాదించారు. “yం॥ &re waging 2 
heroic battle” ఆన్నారు. “నువ్వు వీరోచితంగా పోరాడుతున్నావు” 
ఆన్నారు. సాహిత్య అకాడమీలో నభ్యత్వంకన్నా మిన్నగా దీన్ని ఎన్ను 
కుంటాను 

అన్నట్టు వి,ర.నం. దాకా ఇంకా రాలేదుకమా 1 ఆ,ర,నం. తొలిరోజు 
ల్లోనే ఉన్నాంకదూ! ఆ రోజుల్లో స్వరాజ్యం వచ్చిన కొత్త దినాల్లో నెహూ 
గారి చమ్కీ ఉవన్యాసాల మధ్య, భారతదేశంశో సామ్యవాద భానూదయం 
ఆయిపోతున్నట్టుగానే అందరమూ [భమపడ్డాం. న్మెహ్మూపభుత్వం నిర్దాక్షి 
ణ్యంగా తెలంగాణా ఉద్యమాన్ని అణగదొక్కి శా కాం|గెస్‌మీదా, గాంధీగారి 
మీదా (ప్రజల్లో ఉన్న భక్తి ఏమాత్రమూ చెక్కుచెదరలేదు. కాంగైస్‌ ద్వారా 
సామ్యవాదం నిద్ధిస్తుందని ఇంకా నమ్ముతున్న అమాయకలు ఇవ్పటికీ ఉండ 
డమూ, అందుకో అభ్యుదయ రచయితలు ఆ గేసరులుగా నిలబడడమూ ఈ 
నాడు చరిత మనమీద ఫే చేస్తున్న (ప్రాక్టికల్‌ జోక్స్‌లో ముఖ్యమైనది. 25 
సంవత్సరాల కం గైస్‌ పరిపాలన తర్యాత కూడా సాహిత్యంలో న్మమాట్టులూ, 
సార్వభౌములూ, చ|క్రవర్తులూ ఉట్టికట్టుకుని ఊరేగుతుర్నా రంచే భూస్వామ్య 
వ్యవన్గ్థ వునాడు లింకా చెక్కుచెదరకుండా నిలిదే ఉన్నాయన్న మూట. ఈ వునా 
దులను పెర్ణిగించడంకోనమే వి.ర.నం ఆికృచింది నిస్సందేహంగా తన 
చార్మితకకర్తవ్యం నిర్వహిస్తుంది 

75 శాతం నిరక్షరాన్యులమీద 25 శాతం ఆక్షరాన్యులూ, 90 శాతం 
దరిదులమీద 10 శాతం ధనవంతులూ వరిపాలన సాగిస్తున్న వ్యవస్థ మనది. 
ఇదే |వజాస్వామ్యం అనుకోవడమంత సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఈ వ్యవ 
న్థను మార్చాలని ఉద్దోషించడంకన్నా ఇంకో ఉత్కృష్టధర్మం ఏ సాహిత్య 
పరుడికైనా ఎలా ఉంటుందో నే నూహించలేను. మరి ఈ వ్యవన్ధకి రకరకా 
లుగా కొమ్ముకాచే రాతగాళ్ళంతా నా దృష్టిలో |ప్రకాదోహులే 

ఈ వ్యానంలో ఇకమీన ఏంవ్రానీనా విప్లవ సాహిత్యం మీదనే వాయ 
వలని ఉంటుంది. వి.ర.నం. (గంథాలను నిచేధిన్తూ, వి.ర.నం. రచయితలను. 


26 మహతి. 


నిర్బంధిన్తూ వివ్హవసాహిత్యాన్ని ప్రదర్శించే వీరయ్యలమీద కూడా దాడిచేన్తూ 
ఈ వ్రభుత్వం ఎలా సామ్యవాదాన్ని స్థావించగలదో నా కర్ణంకాదు. ఒకటి 
మాతం నిశ్చయం. యువతరం బేషరతుగా విప్లవాన్ని ఆహ్వానిస్తోంది. 
ఆ తరానికి మన పాలకవర్గం దూరమై ఆకాశహర్మ్యాల్డో నివసిస్తోంది. యువ 
తరం విజృంభించడం, దాని ఫలితంగా పాలకవర్గం పతనం కావడం త్యరతోనే 
తవ్పనిసరి అని చెప్పడానికి ఏ మీనమేషాలను గుణించనక్క_రలేమ, 
1970లో నా షష్టిపూర్తి జరిగింది. అప్పుడే తెలుగు సాహిత్యం ఒక 
పెద్ద మలుపు తీసుకుంది. ఆయేడే విష్ణవ రచయితల సంఘం ఏర్పడింది. 
దానికి నన్ను అధ్యముడుగా ఎన్నుకున్నవారందరికీ నా ధన్యవాదాలు. 
ఇండియాకు రాష్ట్ర్రవతి కావడంకన్నా, వి.ర .,సం, ఆధ్యతుజ్ణి కావడమే. 
నాకు మహదానందకరం. తెలుగు కవితారంగంలోనూ, కథానికారంగంలోనూ 
వివ్దవ రచయితలు జేగీయమానంగా ముందుకుపోతున్నారు. ఇతర శ్నే(త్రాల్లో' 
కూడా ఎన్నిక చెయ్యదగ్గ విజయాలు సాధించడానికి ఎంతోకాలం పట్టదు. 


“కదలేది కదలించేదీ, 

మారేది మార్చించేడీ, 

పాడేదీ పాడించేదీ, 

'పెనునిడ్డుర వదలించేదీ, 
మునుముందుకు సాగించేడీ, 
పరిపూర్ణపు(బ్రతు కిచ్చేదీ 
కావాలోయ్‌ నవకవనానికి', 

* * * 
“ప్రపంచ మొక పద్మవ్యూహం । 
కవిత్వ మొక తీరనిదాహం 1" 

—6e 


ప్రురూాగం 


ఇ కథినిక ఇరూసకం 


కవితా సమీక్ష 


స్వాతం త్యయుగో దయంలో 
తెలుగుకొవిత * శ్రీ ఆరుద 


సఇప్రదాయకవిత_- కల్పవృక్షము * డా. కేతవరపు రామకోటి శాస్త్రీ 


నేంప్రదాయ కవిత్వము * అఆచార్యడా, దివాకర్ల వేంకటావధాని 
'గేయక్‌వితా ప్రస్థానం * శ్రీ మిరియాల రామకృష్ణ 
వచన కవిత్వం * డాస్సుప్రవన్న 


కవిత-సాహిత్య కళా సిద్ధాంతాలు* డా* అడవా రామకృష్ణరావు 


స్వాతంత్ర్యానంతర కవితలో 
ప్రకృతి * డా, అరివిరాల విశ్వం 


స్వాతంత్య యుగోదయంలో 
తెలుగు కవిత 


శ్రీ ఆధుద్ర 


వునకు స్వాతం త్యం వచ్చినకొ శ్రలో నా 'త్వమేవా'హానికి టివ్పణిరాన్తూ శ్రీశ్రీ 
ఆదిలోనే ఇలా చెప్పాడు: 

“జ్ఞావకం వెట్టుకోవలనిన రెండువిషయాలు: 

౧. భారతదేశం ఆంతట్టోకీ రాజకీయంగా ఎక్కు వచ్చె తన్యం 
చూవిస్తున్న |వదేళం ఆండ్ర భూమి. 

౨. నవ్యకవిత్సానిక ఈనాడు ఇండితూ ఆంతటికి అగస్థానం 
తెలుగుభాషది. 

ఈరెండ విషయాలకీ సన్నిహితమైన వరన్పరనంబంధం ఉంది". 

ఈ హెచ్చరిక రెండుపుష్కగాల కిందటిది. అప్పుడు జ్ఞావకం పెట్టుకోవ 
అనిన రెండః విషయాలనూ ఇప్పుడు విస్మరించకూడదు. ఇప్పటికీ రాజకీయ 
చైతన్యంలో, నవ్యెకవిత్వంలో ఆధ్రభూమి [ప్రథమ శేణిలోనే ఉంది. జాతీ 
యంగానైనా అంతర్జాతీయంగా నై నా ఏ వధానరాజకీయనంఘటన జరిగినా దాని 
ద్రతావం తెలుగుసాహిత్యలోకంలో వన్ఫుటంగా కనబడుతూనే ఉంది. ఆధుని 
కులు గతంలో బతకరనీ, వర్తమానంలో న్వందిన్తూ భవిష్యత్తుకు ఎదురు 
చూస్తారని ఇది స్పష్టం చేస్తూంది. అంతే కాదు; సాహిత్యం రాజకీయాలకు 
ఆతీత మని (వగతివాదులు ఎన్నడూ పొరవడరనికూడా హెచ్చరిస్తుంది. సాహి 
త్యమైనా రాజకీయాలై నా (ప్రజలలోంచి వచ్చేవే 

సామాజిక వయో జనాలకోనం సాహిత్యాన్ని వినియోగించా లన్న నత్యం 
వీరేశ లింగంగారికి తెలును. గురజాడ ఆప్పారావుగారికి తెలును. మూఢాచారాల 
పీడకలలో పలవరిస్తున్న జాతిని వెన్నుతట్టి లేవింది ఒకరు. వ్యూడలువ్యవన్థలో 
జీవిన్తున్నప్పుడే రాజభ క్రికన్నా దేశభక్తి దొడ్డదని గుర్తించింది వేరొకరు. 
తెలుగుసాహిత్యానికి జాతీయదృక్పథాన్ని గురజాడ నేర్పితే, అంతర్జాతీయ 
తత్త్వాన్ని మవ్పింది శ్రీశ్రీ. రాజకీయంగా దేశస్వాతంత్యంకోనం ఉద్యమాలు 


3౩0 మహతి 


సాగుతున్నప్పుడు బాషాసాతం; త్యంకోనం సాహిత్యరంగంలో సమకాలువేసిన 
ఉద్దోండుడు గిడుగు రామ్మూ ర్లిగారు. వీళ్ల విజయాలే మన ఆభ్యుదయ వార 
నత్వం. 

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినవ్పటికి ఆంధ్రదేశంలో అభ్యుదయ 
రచయితలఉడ్యమం ముమ్మరంగా ఉంది. నిజమైనవగతిఎ-దులే కాక 
సాహిత్యమితవామలు, ననాతనలూ, ఛాందనులూ, కరడుకోట్టిన అభివృద్ది నిరో 
ధకులూ-ఒక రేమిటి అందరూ ఆభ్యుదయవేదికమీదకు వచ్చారు. ఇంతమందిని 
ఒక్కతాటిమీదకు తీసుకురావడం ఒకఘనతే కానీ ఆందుకే ఆతాడు ఆతరవాత 
తెగింది, ఐకకనంఘటనల్లో అవకాశవాదం ఎహ్సుడూ అనర్థమే 

స్వాతం త్యావతర ఆ జరిగినవెనువెంటనే రజాకార్ల విజృంభణా, |పజా 
శక్తుల వతిీఘటనా, పోలీనుచర్యా, తెలంగాణాసాయుధ పోరాటం, కమ్యూనిస్టు 
పార్టీవైనిషేధం, ఆభ్యుదయరచనలపై ఆంక్షలూ |వగతిశక్తులను ఆభిమానించే 
వ్రజలవై పోలీనుదురాగతాలూ, మొదలైన సంఘటనలన్నీ తెలుగుసాహిత్యం 
వైన, ముఖ్యంగా కవిత్వంమీద తమవభావాన్ని చూవెట్టాయి. అనిసెట్టి “ఆగ్ని 
వీణను (్రుతిచేయడం, దాశరధి 'ర్నదవీణిను మీటుతూ 'ఆగ్నిధారిలు కురివిం 
చడం, సోమసుందర్‌ “వజాయుధాిన్ని ఎత్తడం, రెంటాల 'నంఘర్షణ'ిను 
చత్రించడం, నేను 'త్వమేవాహమ'ని |పజానీకానికి చెప్పడం, గంగినేని “ఉద 
-యిని'ని నందర్శించడం మొదలై న సాహిత్యనుకృతాలకు ఈ రాజకీయ చైత 
న్యమే పోద్బలం. తెంంగాణాసాయుధపోరాటం తెలుగుసాహిత్యంలోమా|త్రం 
నత్ఫలితాలనే ఇబ్బంది. ఈఉద్యమంలో [ప్రగతిశక్తు=పాత్రనుకూశా [ప్రజలు 
మరిచిపోలేదు. అందుకే వాళ్ళను 1252 లో జరిగిన ఎన్నికలలో ఘనంగా 
గెలివించారు. ఈగెలుపు ఒక వెద్దమలుపు 

ఆశయనిద్ధికోసం పారమెంటరీ (పజాస్వామ్యాన్నికూడా ఒక ఆయు 
ధంగా [ప్రగలిళక్తులు స్వీకరించాక, ఉద్యమన్వభానాలు మారకతప్పదు. కొ త్త 
విఘాతాలను ఎదుర్కొనక తవ్పదు. (పగతిశక్రులు ఎన్నికలరంగంలో |ప్రవేశిం 
చడమే |వజాస్వామానికి అత్యంత వపమాదమని అభివృద్ధినిరోధకులు ఎలుగె త్తి 
గోలపెడతారు. అవకాశ వాదులు దానికి తోడవుతారు. 1955 లో ఇదే జరి 
గింది ఆభివృద్ధినిరోధకులకూటం |ప్రజాస్వామ్యరక్షణకోనం ఒకమహజరును 
ఎన్నికలముందు నిద్ధం చేశారు. లోగడ అభ్యుదయవేదిక ఎక్కిన మితవా 
దులు, ననాతనులు, ఛాందసులు-ఒక రేమిటి సామ్యవాదానికి కట్టుబడని రచ 


స్వాతం త్య యుగోదయంలో తెలుగు కవిత 31 


యితలందరూ దానిమీద నంతకాలు పెట్టారు. [ప్రజాస్వామ్యాన్ని సంరక్షించ 
డానికి వూనుకాన్న ఈ'వెద్దలంతా కాటూరుయలమ।ర్రులలో (పజలకు మాన£ం 
గాలు జరిగినప్పుడు నోరుతెరవలేదే మని నార్ల చిరంజీవి వేనినవశ్నకు ఒక్షరూ 
సమాధానం చెప్పలేదు 

1955 లో జరిగిన ఈనంఘటన తెలుగుకవిత్వంమీద ఒక పరోక్ష! వభా 
వాన్ని చూపెన్టేంది. అప్పటి యువతరం రాజకీయవై ముఖ్యాన్నీ అఆవలంబిం 
చింది. దీనికి అంతర్జాతీయకారణాలు కూడా లేకపోలేదు. స్టాలిన్‌ హయాంలో 
-జరిగిన కొన్ని ఆఎకతవః లగురించి కృశ్చేవు చెసిన రవాన్యకథనం వెల్లిడి కావ 
డంతో మేధావులలోనూ యువకులలోనూ ఒకరకమైన 'రివిజనిజం” (ప్రారంభ 
మైంది. తిలక్‌ “వులి చంవిన లేడినెత్తురు'ను పులుముకోలే నన్నాడు, కుందుర్తి 
“వ్రజాస్వామ్యమే నిజమైన నందనం' ఆన్నాడు. నాకు “గంట న్తభం యావెళ్టే 
కాలం తిన్పనివించింది. 

తెలుగుకవిత్వంలో ఉద్యమ ధోరణి తగ్గింది. విశాలాంధ్ర ఏర్పడింది. 
ప్రగతిశక్తులు వెట్టినవేరు, చెవట్టిన ఉద్యమం కనుక మననంపూర్ణ రాష్ట్రారినికి 
“విశాలాంధ్ర అని విలవకుండా ఆంధ్ర పదేశ్‌ అన్నారు పాలకులు. ఎట్టి కేలకు 
ఆంధల శిక నగరం లభిందింది. 1989 లోనే వఠాభి ప్రారంభించిన 'నాగ 
63” కపిత్వం తెలుగునాట ,పవేశింనింది. పద్యాలనడుములు విరగదన్న డానికి 
పఠాభి 'చెపట్టిన వచనవద్యా లనే దుడ్డుకర్రలు ఇప్పటికి ఆభునికకవులు దిగు 
మతి చేసుకొన్నారు. వచనకవిత్వం ఉత్తరోత్తరా శద్యమరూపం నంతరించు 
కొంది. వస్తువులో మార్పు వచ్చినప్పుడు ఛందస్సులో మార్పు రాక తవ్పదు. 

దేశమంటే మనుష లని అప్పారావుగారు చెప్పారు. ఆమనుష్యులు కష్ట 
జీవులే అని శ్రీశ్రీ నొక్కిచెవ్చాడు. 'శరీరకష్టం స్ఫురింపచేసే కమ్మరికౌలిమి 
కుమ్మరిచ కం” వగైెరాలనే చిహ్నాలుగా స్వీకరించాడు. అయితే 1955 తర్వాత 
తెలుగుకఏత్వంలో |శ్రామికులకన్నా ఎక్కువగా మధ్యతరగతిజనం కనబడ 
తారు. ఎన్టీవో కావ్యనాయకు డయ్యాడు. “కోటిళ్వరరావు, వీరేశ్యరరావు, 
జోగేశ్వరరావు” ఎవరై తేనేం? ఈగుమాస్తాలంతా గొంగళివురుగులు. (వీళ్ల 
లోంచి రేపు సీతాకోకచిలకలు వస్తాయి!) ఉద్యోగులే కాదు నిరుద్యోగులుకూడా 
తెలగుకవిత్వనాయకు లయ్యారు. నిరుద్యోగి వెంకట్రావు నడుస్తున్నంతమేరా 
చెట్టుకూలుతున్నదృళ్యాలనే అజంతా చూశాడు. 


32 మహరఠి 


అజంతా ఒకరకంగా నారాయణబాబులాంటివాడు, తనతరంలోని మిగతా 
కవులందరూ శ్రీశ్రీలోని చిత్రశబ్దాలకు ఎగబడిలే అజంతా ఒక్కడ నారాయణ. 
బాబులోని శబ్దచితాలకు వారనత్వాన్ని మౌనంగా ప్రకటించుకొన్నాడు . 
అజంతా కవిత్వంమీద హైదాబాదుజీవిత ప్రభావం ఉన్న ్టే, హైదా9ిబాదు. 
యువకవులలో అజంతాశ్విభావం కొంత లేకపోలేదు. అయితే జీఏతంవట్ట 
వీళ్ళకు ముభావం లేదు, రాజకీయ చైతన్యంకన్నా మాననికనంవేదన ఈ 
యువకవులరచనలలో కనబడుతుంది. అందుకే కేశవరావు “ఉదయించని ఉద 
యాలిను చూడగలిగాడు. మాదిరాజు రంగారావు “మేల్కొన్న ఆకాకా'న్నీ 
దానిలోని *కిర్మిరా'లను దర్శించగలిగాడు. గోపాల చక్రవర్తి 'కలంకలలు” 
కన్నాడు. ఆవిరాల విశ్వం “'కాలంగీస్తున్న గీతలు'ను న్వీకరిన్తే, వాటిని బాపు 
రెడ్టి 'చైతన్యరేఖలు'గా గుర్తించగలిగాడు. అభ్యుదయరచయితలడద్యమం నిద్ర 
పోతున్నా ప్రగతి మేల్కొనే ఉంది. 

1962 లో [పగతిశక్తుల కొక విజయం లభిస్తే 1962 లో పెద్ద షాకు 
తగిలింది. చైనా మనమీదా దాడిచేయడంతో సామ్యవాద దేశాలకు సైతం అంత 
ర్థాతీయ సౌమనన్యంకన్నా జాతీయ [వ్రయోజనాల సంరక్షణే ముఖ్యమన్న 
సంగతి తేలిపోయింది. భారతదేశంలోని ప్రగతివాదులలో చాలామంది మన 
జాతీయ (ప్రయోజనాలపై దృష్టి మళ్ళించసాగారు. తెలుగుకవిత దేశభక్తిని 
ఒంటికి వట్టించుకొంది. (్రగతిశక్తులలో చీలికలు బయలుదేరాయి. నమాజంలో 
వరాజయం సామ్యవాదానికే వరాజయమన్నట్టు ఆభివృద్ధి నిరోధకులు భావించ 
సాగారు. జాతీయవాదం పెచ్చువెరిగి తెలుగు కవితలో మతవాదులూ మిత 
వాదులూ భుజం భుజం కలిపారు. పృగతివాదం మీదనే ధ్వజమెత్తారు. 

“అభ్యుదయోద్యమానికి మూలభూతమైన తత్తరం దేశీయమైనది కాదనీ 
“దేశాన్ని విడిచి మరోప్రవంచంవై వు పరుగులెత్తే ధోరణి తొలగి స్వదేశీయలు 
సౌభాగ్యసాధనలో కవి కంఠమెత్తి పలుకడం” జరుగుతూందని “జనధర్మ” 
పరాయణులు అపోహపడడం ప్రారంభించారు. [శ్రమజీవనంలో దేశీయ విదే 
కీయం అనే తేడాలు లేవు. ఆ [శ్రమను దోచుకొనే వర్గాల స్వభావాలనుబట్టీ 
ధర్మాలూ, దర్శనాలు, సంస్కృతీ సాహిత్యాలు ఉత్పన్నమవుతాయి. (క్రోమ 
జీవుల దర్శనమే మార్క్సిజం. దాని మూలనూూత్రాలు ఏ సమాజంలోనై నా 
విజాకీయాలు కావు. ఈ అవగాహన లేకపోబ్టే “మన సారన్వతాన్ని 
విమర్శననూ అన్నివిధాలా జాతీయం చేయవలసి ఉన్నడి. ఈ జాతీయోకరణం- 


స్వాతంత్ర్య యుగోదయంలో తెలుగు కవిత 33 


వల్ణ సారన్వతంలోని ఎన్నో అనారోగ్య లక్షణాల. వాటంతట అని తొలగిపో 
గలవు” ఆని జనధర్మీయులు హెచ్చరించసాగారు. 

ఈ జాతీయీకరణంవల్ల నవయువకులు ముదిగొండ లియ్యారు. (ప్రగతి 
ఉద్యమాలు పడుకున్నందుకు సంతసించారు. అయితే ఈ ప్రమాదం త్యంలోనే 
సర్ద్జుకొంద. |ప్రగతిశక్తులు చీలిపోయినా అందులోని ఓక వర్గంలో కవులు 
రాశన్న ఉప దవాన్ని వనికట్టారు. “విషాదభావనాన్ని' కళ్ళారా చూశారు. 
“అభ్యుదయ కవిత్వం వీడావిరగడైం'దని “కలలుగన్న పెద్దన్నల కలల్ని 
కల్ణలు జేసేంది'కి మహో ద్రేకంతో 'వతీవళక్తల్ని చెండాడి (వగతిని వరిరక్షిం 
చేందుకోనం పళశయరుదునిలాంటి నరుడు' తెరిచాడు 'కవిత్వ |త్రినేతంి. పగతి 
శక్తులు మర్ళీ “కారుచీకట్టలో కాంతికామా'ల్ని చూడగలిగాయి, 

సి విజయలక్ష్మి కవితలో కని కనివించినా సంఘంమీద కక్షమా( తం 
దానికి కారణంకాదు. సమాజంమీద కక్ష కబ్బనవాళ్టు దిగంబరులు. ముఖ్యంగా 
మధ్యతరగతిమీద వీళ్లు కత్తి దూశారు, ఆ ప్రజలని చూసి “మీరెప్పుడో చచ్చి 
రోడ్డవక్కన బురదగుంటల్లో దొర్లుతున్నా'రని ఆరోవిస్తారు. వీళ్లు చేనేది 
అభ్యుదయరచన కాస, 'జాగృరికోగం ధ్యంన రచన' చేస్తారు. నేటి వ్యవస్థ 
వీళ్ళ దృష్టిలో కుష్టువ్యవన్థ. ఇందులో చిక్కుకున్న అనహాయులమీద జాలి 
కన్నా కోవమే దిగంబరులలో కనబడుతుంది. ఆందుకే వీళ్ళలో ఉన్న మంచి 
కవిత్వాన్ని ఆవేశాలూ, జశ్టీలాలూ కప్పేశాయి. “శోకమే క్లోక మైనట్టు బారే 
కవిత్వానికి వర్యాయవదం' ఆన్న నత్యం ని. విజయఐక్ష్మికి తెలును. ఆ కోవ 
లోని యువకవులందరికీ తెలును. 

బాధ గుండెల్లోనుంచి వస్తే వేదన మెదడులో పెరుగుతుంది. యువ 
కవిత్వానికి గుండెలూ మెదడూ కూడా ఉన్నాయి. కొత్త సంకేతాలు, కొత్త 
సంగీతాలు, కొత్త (ప్రతీకలు కొ త్త సంవిధానాలు, వేయిపువ్యులు విచ్చుకున్నట్టు 
వచనపద్యం ఉద్యమంలాగ విప్పారించి, సామాజిక చైతన్యంతో పాటు మళ్ళా 
రాజకీయ చైతన్యం కవిత్వంలో ప్రవేశించింది. 

పేగతిశక్తుల చీలికల్లో ఆతివామలూ మితవాచులూ మాత మేకాదు ఉగ 
వాదులుకూడా ఉన్నారు. వీళ్ళ విధానాలూ నినాదాలూ యువకవులను ఆకర్షిం 
చాయ్యి ఆందుకే వరవరరావులాగ ఆదిలో 'విశ్వాంతరాళంలో ఏ గోళంలోనూ 
విధ్వంనంకాదు విక్రాంతి కోరుకున్న” కవులందకూ చివరకు “ఆదర్శం ఆమో 

3 


34 మహెతి 


దించిన పొంని వద్దకు వయనించారు. కవులను వెన్నుతోపాటు గన్ను వట్టు 
కొనమన్నారు. 

త్రీత్రీ షష్టివూర్తి సంవత్సరంలో రెండు దశాబ్దాల సాహిత్య (ప్రగతిని 
నమీక్షించుకౌనడానికి ఒక్‌ అభ్యుదయ సాహిత్య నదస్సు ఏర్పాటయింది. దీనిని 
సాహిత్య ఉగవాదులు బాయ్‌కాట్‌ చేశారు. అభ్యుదయ రచయితల న=మంనుం4 
విడిపోయి వివ్దవ రచయుతల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉదేకవంతు 
లకు నూతనోత్సాహం వచ్చింది, 

యుంరు వీబింది, వివ్లవ కవులు లే” లెమ్మన్నారు. 'రా'రమ్మన్నారు. 
“తిరగబడు' మన్నారు. అభ్యుదయ కవులకు ఆనాడు తెలంగాణా సాయుధ 
పోరాటం ఉ ర్రేజికుల్ని చేస్తే వివ్హవకవులను ఈనాడు శ్రీకాకుళం గెరిల్లా నమరాలు 
ఉత్సాహ వంతుల్ని చేస్తున్నాయి. ఆనాడు అభ్యుదయ రచనలను నిషేధించినల్లే 
ఈనాడు విస్టపకవితాసంకలనాలను పభుత్వం నిషేధించింది. కవులను ఖైదు 
జేసిన అపఖ్యాతి నేడ ఆం_గపభుత్వానికే దక్కింది. కవిత్వంమీద తీర్పు 
విమర్శకులు కాక హైకోర్టు న్యాయమూర్తులు ఇవ్వడంకూడా ఇక్క_డే జరిగింద. 

“వష్థవ కవిత్వం ఎంతమాత్రం ఆపాయకరం కాదు. ఇది ప్రజలకు బోధ 
వడదు' అన్న తీర్పు యువకవుల కళ్ళు తెరిపించింది. (వజలకు దగ్గరగా వెళ్ళి 
వాళ్ళ ధొషలో వాళ్ళ అవగాహనకు వీలైన రచనలు చేయాలన్న దీక్ష 
కొందరిలోనై నా కనబడుతుంది. కట్టుబాటు కార్యాచరణకు కీలకం. 

వి,ర,నం. నినాదాలలో “కమిట్‌మెంట్‌” [ప్రముఖమైనది. రచయితలకు 
కట్టుబాటు ఉండాలా ? అభ్యుదయ రచయితలందరూ మార్క్సినులె తీరాలా ? 
మొదలైన విషయాలపై వివిధదృక్పధాలు గలవాళ్ళు చాలామంది చర్చలు 
చేశారు. “కట్టువడ్డ మనిషి రచయిత కాలేడు' అని కాళోజీ అంటున్నాడు. 
“అభ్యుదయ3వి మార్క్సిస్టు అయి ఉండాలి అని నిర్వ్యచించడంలో చాలా 
చిస్కులున్నాయి' అని మోటూరి హనుమంతరావుగా రంటున్నారు. సాహిత్య 
రంగ_లో ఒక ఐక్యనంధుటన రూపొందాలనీ అందరూ కలసి రావాలంటే 
“అంతిమ అశయాన్నే గీటురాయిగానూ వరీక్షగానూ అభ్యుదయకవులకూ 
వినక వులకూ వెట్టవద్ద'ని మోటూరి వారే చెప్తున్నారు. ఐక్యనంఘటన 
వాంఛనీయవెగానీ ఆశయాలలో ఏకీభావం లే వాళ్ళందర్నీ కలునుకొంచే 
1947లో చేసిన తప్పే మళ్ళీ చేయడమవుతుంది. అందుకే శాగ్రీయ సామ్యవాద 
, దృక్పథంతో సామ్యసంభు స్థావనకు దోహదకారులైన రచనలు చేసే సాహితీ 


స్వాతం త్య యుగోదయంలో తెలుగు కవిత 35 


వరుడే అభ్యుదయ రచయిత అని నిర్వచనంచేన్తూ దేశం నాలుగు చెరగుల 
నుండీ ఆంధ్ర ఆభ్యుదయ రచయితలు మళ్ళీ సంఘటిత మవుతున్నారు. మళ్ళా 
(దేగతి శక్తులు విజృంబించాలి. 

మనకు స్వాతం త్యం నిద్ధించిన తరవాత ఈ పాతికేళ్ళలోనూ నవ 
కవిత ఏ విధంగా పరిణామం చెందినదీ విహంగవిక్షణంలాగ చూసే [ప్రయ 
త్నమే ఈ వ్యాసంలో చేశాను. నవీనులు ఈ విధంగా సాగుతూ ఉంటే సనా 
శనులూ, నం|ప్రదాయానికి విధేయలూ, వాళ్ళ పాత ధోరణిలో పాతవిలువ 
అతో, పాతవృత్తాలలో పాత ఎతివృత్తాలను అల్డుకుంటు న్నారనీ, వాబిని పర 
న్పరం వాళ్ళలోవాళ్ళు మెచ్చుశౌంటూ ఆడే కవిత్వమని చెప్పుకొంటున్నారని 
మనం గమనిస్తేకాలు! ననాతనులను తృవ్రి పరచ డానికీ వాళ్ళ మెప్పును పొంద 
డానికీ నవీనులు ఆశతో తంటాలు పడ్డారు. “పాత ఛందో నియమాలు మేమూ 
పాడించగలం. వృత్తాలు మీ అంత చక్కగా నమాసభూయిష్టంగా మేము 
(వాయగలం” ఆని కుందుర్తి లాంటివాళ్ళు వృత్త రచన చేస్తూ వచనకవితా ఉద్య 
మాన్ని ఒకవ్పుడు నడివినా ఇప్పటి యువకవులు మాతాందన్సులను సైతం 
న్మరించడంలేదు. నేటి నవకవులు నారాయణ బాబును మళ్ళా డిస్కవర్‌ చేన్తు 
న్నారు. సాహిత్య ఉగవాచులు సత్యాలను తెలునుకుంటున్నారు. నిమగ్నత 
నుండి నిబద్ధతదాకా వచ్చారు. “మన కళాకారులూ, రచయితలూ వాళ్ళవాళ్ళ 
రంగాల్లోనే పనిచేయాలి అవి కళాసాహిత్యాలే” అన్న మావో ఉపదేశం 
ఇప్పటికి అనుభవంలోనికి వచ్చినట్టుంది. ఆనుభవాన్ని మించిన ఆధ్యాపకుడు 
ఉండడు, ఈ పాతికేళ్ళ తెలుగు కవిత్వ పరిణామాన్ని రింగుసైడ్‌ సీటులో 
కూర్చొని వీక్షించగలగడం గొవ్ప అనుభవం. 


"' ఎప్పటికయినా మానవ పథికుడు చేరుకునే 


గొప్ప విశ్రాంతి మందిరం కవిత” 
—_అదద్ర. 


సంప్రదాయకవిత : కల్పవృక్షము 


డా. కేతవరపు రామకోటి శాస్తి 


ధోకిఇరవయ్యోశ కాబ్దంలో |వవంచదేశాల నన్నింటినీ కలగలుపుచూ వ్యావిం 

చిన ఒకానొకనూత్నలై తన్యకకి సోషలిజము. రాజకీయఆర్థిక సామాజిక 
వ్యవస్థలలో |పత్యక్షముగాగానీ, వరోక్షముగాగానీ దాని (ప్రభావమునకు లోను. 
గాని దేశ మివ్పటి ప్రపంచంలో లేదు. 


మనం స్వతంత్రులమైన తరువాత మన ప్రజాస్వామ్యవ్యవన్గ సోషలిస్టు 
భావవిద్దవమును లక్ష్యముగా చేనికొని (ప్రవర్తించునది యైనది. రాజకీయమైన 
ఈసామ్యవాద ప్రభావం మనజీవితంమీద మిక్కిలిగా వడ్డది. ఈదళలో మన 
సాహిత్యం రెండుపాయలుగా (ప్రవహించటం న్పష్టంగా కనివించసాగిందీ. 
ఒకటి దేశ్రీయమైన |పాచీననంన్కృతిసం వదాయాలమీది అభిమానం నుండి 
వుట్టి బయలుదేరింది. రెండోడి సోషలిస్టువిన్లవోద్యమాల తాత్సిర్యళ క్తినాండి 
పుట్టి బయలుదేరింది. ఇక్కడ గమసించవలనిన ఒకముఖ్యవిషయం ఏమిటీ 
అందే మొదటిపాయమీన రెండోపాయ[పభావం ఉన్నంతగా రెండోదానిమీద 
మొదటిదాని పభావం కానరాదు, మొదటిది సషపదాయమార్గం. రెండోది అభ్యు 
దయమార్గం. కావ్యభాషలో (పనిద్ధమైన ఛందోమార్గాన వురాణేతిహాసాలనుండి, 
చరిత్రనుండి వస్తువును |గహించి పరంపరగా వస్తున్న రచనావిధానాన్ని 
అవలంబించి చేసే రచనలన్నీ సం|ప్రదాయమార్గంలోవి. దీనికి ఆభ్యుదయ. 
కవిత్వానికీ నడుమగా వచ్చిన భావకవిత్వం స్వాతంత్యానంతరం బాగా వెనుక 
జడిపోయింది. అందువల సం వదాయమార్గమూ, అభ్యుదయమార్గమూ రెండే, 
దక్యవక్కగా సాగుతున్నాయి, ఒకదానికి విశ్వనాథ సత్యనారాయణ, మరొక 
దానికి శ్రీరంగం శ్రీనివాసరావు నాయకులు. ఈఇద్దరూ ఒకజాతీయనంవ 
దాయంలోనుండి వచ్చినవాళ్ళే. విశ్వనాథ ఆవిచ్చిన్ననంప్రదాయార్డి. శ్రీ శ్రీ 
జగదభ్యుదయాభిలాని. సంవదాయము అభ్యుదయము వరస్పరం విరుద్ధ 
లక్షణలిక్నితాలు కావు. ఆవునన్న |పచారంమా[తం గబ్జిగా జరింగిది. ఇబ్బంది 
ఆంతా అక్కడినుండే వచ్చింది. అభ్యుదయానికి బలం సంపదాయం సంప్ర. 


నం పదాయకవిత :ః కల్పవృక్షము 37 


చాయనికి గతి ఆభ్యుదయం. ఆభ్యుదయానికి గతి వివ్లవం. అది సాయుధ 
విన్హవమే కానక్కరలేదు. 
శి 

అవిచ్చిన్నంగా వస్తూవున్న ఈగుననంనదా తం ఏమి |పబోధంచేస్తూ 
వున్నది ? 'దైవీ న్వస్తిరస్తునః- స్యన్తి ర్మానుషేభ్ణః..' ఈడేవతలు, ఈమను 
'మ్యలూ భిన్నజాతులవారు కారు. వీరే కాదు రాక్షను లున్నారుకదా. వారూ కారు. 
ఎవ రీరాక్షనులు ? మూవవాభ్య్యద.య మార్గ హలకు ముళ్లకంపలు కోట్టేవాత్తు. 
వాట భూమికి భారం. “విభ్నుకర్తార స్తే నశ్యంతు శివాజ్ఞయా'. వాళ్ళను “నింపు 
చేయక తప్పదు. శివాజ్ఞ్జ అట్టున్నది. ఆలా నశింవు జేక్‌ శక్తి కల మానవులకు 
డేవత లనిపేరు. మనిషి తనలోని దై వీశకి చేత తనలోనిరాక్షసత్వమును నశింపు 
చేసికోనే (ప్రయత్నానికే జీవిశపోరాటం అని చేరు. రాక్షసత్వంమీద మాన 
వుడు సాధించిన తొలివిజయాన్ని కీర్తించినగథం రామాయణం. ఆ విజయం 
వల్ణనే ఆమానవుడు దేవుడైనాడు. అనా వానిలో దైపి వకృతి వెలికి వచ్చిన 
దని యర్థము, మనిషి మంచికి పోలే దేవుడు. చెడుకు పోతే రాశ్షనుడు. మంచి 
ఎవరికి ? చెడు ఎవరికి : మానవమనుగడకు. అనగా సమాజమునకు. ఆది నరే 
గాని- ఈరాక్షసత్వమునకు నశింపు నిజముగా లేదా? లేదు. దైవము విజృం 
భించినవుడు ఆధాటికి అజగిపోవుటయే గాని నశించిపోవుట లేదు. ఉన్నచో 
రాక్షస క్రిబారినుండి మానవులను రక్షించుట కిన్ని సార్లేల దైవ మవతరించ 
వలెను? దైవ మనగా భావనిష్టడు. రాక్షను డనగా దేహనిష్దుడు. దేహనిష్ష 
కూరతను వెంచును. భావనిష్ష బుద్ధివెభవమును పెంచును, (క్రూరత |వవృ త్తి 
లక్షణము. బుద్ధి నియతిలక్షణము. రాక్షనులంతా దై వముచేతులోనే పోవుట 
కిదియే హేతువు ఈధై వరాక్షసభావములసంఘర్షణానికి రంగభూమి మానవుడు. 
రాశ్షనభావలక్షణముమీద దై వభావలక్షణముతో ఎదురుతిరిగి మానవుడు విజ 
యాన్సి పొంది మానవధర్మాన్ని నెలకొల్పి నమాజాన్ని  నడివించటానికి 
వీరణ యిచ్చేటట్లుగా కవులు కార్యాలు (వ్రాయాలి. ఈపవరమతాత్సర్యంవిష 
యంలో విశ్వనాథ శ్రీశ్రీ లది ఆంతర్యం ఒకటే. భేదం ఎక్క డున్నదంటే- 
ఈనాడు మనకు కావలసింది ఏనాడో చెప్పబడ్డది. దాన్ని మనం ఈనాడు 
మనకు కావలనినట్టుగా వ్యాఖ్యానం చెసుకుందాం. భాష్యాలు |వ్రానుకుందాం. 
బానకాశిదానభవభూతులు, దిజ్నాగుడు, మురారిభట్టు వీళ్లంతా ఆయాకాలాల్లో 


38 మహతి 


రామకథాభాష్యకారులు. వాళ్లలాగే మనం- అని విశ్వనాథ అంటే శ్రీ ల్రీ 
అఆంటాడుగదా ఆపాచీనకథను స్వీకరించి దానిఆంతర్యాన్ని మన ఇవ్పటి అవన 
రానికి అనుకూలంగా భాష్యం రచించి భారంచేయటంకంచె ఇప్పటి అవనరాలకు 
అనుగుణంగా ఆ నాలుగుముక్కలూ నూటిగా మనం చెప్పలేమా ఏమిటి: 
ఈలా చెబిడే ప్రజలభావలో చెప్పవచ్చు. భాష్యాలకు |ప్రౌఢభాష కావాలి. (ప్రజా 
స్వామ్యంలో (వజాభాషల కున్నగిరాకీ (పౌఢభాషల కుండదు, మీ రిక్కడ 
ఉండండి. మీభాష్యార్థాలను ఏలాగో ఒకలాగు (పజ అందుకొనే టట్టు మాక్ఫషి 
మేం చేస్తాం. మననంపదాయం ఇల్టా అవిచ్చిన్నంగా కొనసాగడం మాకూ 
ఇష్టమే. కానీ మీమాటలు వేరు. మామాటలు వేరు. అందువల్ల మీరు చేరు... 
మేము వేరు- అని. అయితే కావచ్చు. 


8 

స్వాతంత్యో త్తర కాలాన వచ్చిన సంపదాయకావ్యం (శ్రీమ/దామాణకల్ప, 
వృక్షం : అంటే ఇదొక్కటే ఆని అర్థంకాదు. దీన్ని చెవ్పినచో దాదాపు 
సంప్రదాయకావ్యాల నన్నింటినీ చెవ్పినళ్లే అవుతుంది. ఇంకా చెప్పవలనివస్తే 
విశ్వనాథవారిదే మరొకకావ్యం శ్రీ కుమారాబభ్యుదయాన్ని గురించి చెప్పాలి. 
స్వల్పమైన పొరాణికగాథను ఆధారంగా తీనుకొని సమసామాజికద్భక్పథాన 
దాన్ని తీర్చి 6ద్దడం జరిగింది. ఆధునికచై తన్యాన్ని పుక్కిలింశ న సంప్రదాయ 
కావ్యమార్గాన వెలనినకృతి అది. అందలి ఆరుజననాలకు విశ్వనాథ వెట్టిన 
చేర్ణు చూచి ఆలోచిస్తే దానిమహనీయత గోచరిస్తుంది. సేనాసమీకరణము, నేనా 
గ్రహణము, శత్రుపరాజయము, శ తునంపద్గ 9హణము, నిరంతరాభ్యుదయము,. 
ఐహికాముష్మికనంపాదనము- ఇవి ఆరువేర్దు. విశ్యశేయన్సు నభిలషించినకవి- 
(థ్రానీనది శ్రీకుమారాభ్యుదయము. మనవురాణకథలను నూత్న నంగోశములకూ, 
వబోధములకూ వాహకాలుగా చేనీ దేశకాలాలను గుర్తించి రచించటమే రచిం 
చటం. స్వాతం త్యమునం దిచ్చ, జాతీయతాభావము, దేశభ క్తి, వీరయువతీజన 
కీ ర్గనమునందు తాత్పర్యము, ఈమొదలై న నల్జక్షణాలతో |వజాస్వామ్యదేశాల్లో 
కవిత రావలసిఉన్నది. తెలుగుభాషాకవిత్వం ఆలాగే వచ్చిం3. నం పదాయబలం 
ఉంటేగాని ఆభ్యుదయసొధం లేవదు. వూర్వ మెప్పుడో శ్రీ శ్రీ ఆన్నారు- 
“వెనుకోట్మిగంథాలను చదవని వాడెవ్వడూ ఈ నాడు నరసమైన సాహిత్య 
రచన చెయ్యలేడు, గతచరిత్రను ప్రస్తుత ప్రయోజనం కోనమూ, భావిఆభివృద్ధి 


సంపదాయ కవిత ః కల్పవృత్షము 39 


నిమి త్రమూ ఏవిధంగా వఠించకతవ్పదో ఆకడేవిధంగా పూర్వసాహాక్యాన్ని నవి 
మర్శంగా సాకల్యంగా చదవకపోతే సారన్వతనృష్దికి అవకాళమే ఉండదు. 
కదివరకు వెయ్యబడిన గట్టివునాదు=మీనే ఈనాటిసాహిత్యసౌచం నిర్మించబడు 
తున్నది. సారస్వతపరిణామాన్ని (శద్ధగా గకునిన్తున్నవా రెవ్వరూ దీనిని 
కాదనలేరు,” (తెలుగుతల్లి. మార్చి 1946, వుట. 14) ఆధునికఅభ్యుదయాంధ 
సాహిత్యానికి వెన్నుబలంగా నం పదాయసాహిత్యం కొనసాగివన్తూనే ఉన్నది 
మననం వదాయంలోని కావ్యవై చిత్రిని మనకళ్లముందు తెచ్చి వదర్శించింది కల్ప 
వృక్షము. 

కవిత్వం నం|వదాయకవిత్వంగా (వ్రాసేవాళ్లనంఖ్య అనంఖ్యాకంగానే 
వుంది. కాని వాళ్ళఆందరికృతుల్లో వన్తుతసామాజికావనరాలకు ఆనువై నసందడే 
శాలు ఆంతగా కానరావటంలేదు. నూత్నచై తన్యమును ఆవి వెలువరించటంలేదు 
ఆండువల్ణ సాహిత్య వయోజనాలన్నీ- (వ్రజలను విజ్ఞానఘనులుగా చేయటం, 
సమాజముయొక్క_నడకను గురించి ఆలోచించేటట్టు చేయటం, మనిషికి మనిషి 
సంపూర్ణంగా అవగతం ఆయ్యేటట్టు చేయటం ఈ మొదలైన చాకచక్యలక్షణాలు 
నంపూర్ణంగా కలిగి జాతీయతాముద అడుగడుగునా కనివించే కమనీయకృతి- 
కల్పవృక్షం, విశ్వనాథశారదఅంతా ఇల్ల్ఫాగానే ఉంటు=ది. “ఒకజాతిజాతీయ 
తకు దానినంపదాయము వునాడి”_ ఈ వివేకముతోనే విళ్వనాథశారద విశ 
రూపమును (ప్రదర్శించింది. ఇంతే కాదు- “కవిపతిభలోన నుండును కావ్య 
గతశతాంశములయందు తొంబదియెనపాక్లు.” అంతటినం వదాయమును ఇంతటి 
డైతిభ లోగొని కల్పవృక్షమును తయారు చేసింది. 

మనకు స్యాతంత్యము వచ్చిన తదారభ్యా ఇంతవరకూ అగ గామినడక 
నడుస్తూనే వస్తున్ననం పదాయకవితలో |పథమంగా పేర్కొ-నదగింది రామా 
యణకల్పవృశ్నమే. దివ్యాదివ్యభావనంభఘర్షణమె యిందు చ్చి తింపబడింది. విశ్వ 
_్రేయోదాయక మైన దివ్యభావదీ వ్రిని దర్శనీయముగా చేయుటయే ఇదిచేసినవని, 
వెనుక టితరాలు ముందుతరాల వాళ్లకు తమతమ జవసత్వాలను పనికివచ్చేట్లు ఎలా 
అంది స్తవో ఒకచోట చూడాలంటే కల్పవృశ్షాన్నే చూడాలి. సం|వదాయక ఎ 
తలో ఇది (పభువు. ప్రభువును చెవ్పినచో (పజలను చెవ్పినద్దే! 


అష అ 
సంప్రదాయ కవిత్వము 
ఆచార్య డా. దివాకర వేంకటావధాని 


ఆ్రంధ్రవాజ్యయము తొలుత ననువాదములతో నారంభించినది. మొదట 
సంన్కృతమునందలి వురాణజేతీహానములును తరువాత నందలి కొన్ని 
కావ్యములును తెలుగున కనువదింవబడినవి. రాయలయుగమున (ప్రఖ్యాతవృ త్త 
ములు, ధీరోదా త్రనాయకములు, శృంగారర న్మవధానములు, ఆలంకారికరచనా 
(వీచురములునైన [వబంధము లని విలువబడు న్వతం త్రకావ్యములు రబింవం 
బడినది, కొం చెమించుమించుగావందొమ్మి దవళ తాబ్ధీయారంభమువఅుకును[పబంధ 
రచన సాగుచునే వచ్చినది. కాని క్రమముగా పలువుకుకవులయం దనుకరణ 
బాహుళ్యమును, శజ్ఞాలంకార వీతియు పెచ్చు పెరిగినది. హరు కావ్యాత్మ యని 
జెవ్పదగిన రసమునకుగాని ధ్యనికిగాని పాధాన్య మొసంగక శబ్దాలంకారమయ 
మైన చిత్రకవిత్వమునెడ మొగ్గుచూపదొడంగిరి. కీ. శే. కందుకూరి వీరేశలింగం 
వంతులుగారి సరన్వతీనారదసంవాద మను ఖండకావ్యమును పరికించిననప్పటి 
యాం ధకవిత్య్వము స్వరూపము తేటతెల్హమగును, 
దేశమున నాంగ్ధపభుత్వము స్థిగవడినవ్న టినుండియ క్రమముగా నాంగ్ల 
భాషాభ్యాసము వెంపొందుటయు, భారతీయ యువకులు కళాశాలలలో నాంగ్ల 
మహాకవులరచనలను జదువుటయు నంభవించెను. వారు టెన్నినన్‌, ెల్టీ, 
కీట్సు. వర్ద్సువర్తు మున్నగు నాంగ్లక వులకవిత్య్వము వరఠించి ఆట్టికవిత్వము భార 
తీయభాషలలో(గూడ [వాయుటకు మొదలు వెట్టిరి. ఆంధ్రదేశ మున నాయుత్సా 
హము భావకవితోద్యమమునకు దారితీనెను. తరువాత నభ్యుదయక విత్వము 
భావక విత్వముస్థానము నాక్రమించెను. ఇటీవల యువకవులలో వచనకవితా 
వీ9తి హెచ్చుగా కానవచ్చుచున్నది, ఈవిధముగా _ నిరువదవశతాబ్దియారం 
భమునుండియు ఆంధ్రకవితారచనావిధానమున కొన్నిమార్పులు గోచరించు 
చున్నను ప్రాచీనకవితాభిమానము కలవారు ఆమార్గమును విడువక అందు 
రచనలు సాగించుచునేయున్నారు. వురాణేతిహాసముల ఆంధీ9కరణము, పబంధ 
రచన, వత్యాతేతివృత్తములను, చారిత్రక సాంఘికాంశములను [గహించి సల 
శ్నణమైనభాషలో స్వతంత్రములైన లఘుకావ్యములను వెంయించుట. యివ్పుడు 


సంప్రదాయ కవిత్వము 4 


కూడ గోచరించుచునేయున్నది. ఇట్టి రచనలనముదాయమునే నంవదాయ 
సాహిత్య మని వేర్కొ_నుచున్నారు. |వ్రభ్యాతవ స్తువు. గారింథికభాష, జాత్యుప 
జాతివృ త్తములతో గూడినఛందన్సు- ఈ నం! పదాయసాహిత్యముయొక్క_ 
(వధానలక్షణములు. 

చిన్న యసూరిబాలవ్యాకరణము రచించినవ్పటినుండియ నది పాఠశాలా 
కళాశాలలలోనే కాకుండ పండితలోకమునకూడ విశేష[పచారము గాంచినది. 
దాని నాదర్శముగా గహించి పారివీనకవుల మార్గమును విడువక గడచిన 
తరమున ను త్తమ గ్రంథముల రచించినవారిలో కీ.శే. వావిలకొలను సుబ్బా 
రావు, కందుకూరి వీరేశలింగం, జనమంచి శేషాది)శర్మ, శ్రీపాద కృష్ణమూర్తి 
శాన్రి, చివుకుల ఆప్పయ్యశాన్ర్రీ, తిరుపతి వేంకటకవులు, కొక్కొండ వేంకట 
రత్నం వంకలు, వడ్డాది సుబ్బారాయుడు, దాను శ్రీరామకవి, ముదిగొండ 
నాగవీరయ్యకాన్ర్రి, వివపాటి లిదంబరకళాన్ర్రీ, చేంకటరామకృష్టకవులు, మేడే 
పల్లి వేంకటరమణాచార్యులు, మల్లాది నూర్యనారాయణశాన్ర్రి మున్నగువారు 
ముఖ్యులు. వస్తురచనావిధానములందు కొంత వైలక్షణ్య మున్నను రాణా 
(వతావనింహచర్శిత, శివభారతము, సౌందరనందము, ఆంధ్ర్యవ్రళ స్తీ, శశి 
'దూతము మున్నగుకావ్యములుకూడ సం పదాయసాహితీమార్గమునకు చెందినవే, 
స్వాతం త్యలాభమున కించుకపూర్వ మీమార్గము ననుసరించి కావ్యరచన కావిం 
చినవాంలో దువ్వూర రామిరెడ్డి, జాషువా, కరుణశ్రీ మున్నగువారు. వెర్కొన 
దగినవారు. 

స్వాతం త్యలాభానంతర మాంధ్రమున నంపదాయక ఫతామార్గము నను 
సరించి రచనలు సాగించినవారిలో ముఖ్యులనుగూర్చి యీవ్యానమున నించుక 
దేస్తావించెదను. ఆంధ్రపిదేశ [పభుత్వాస్థానకవులును, శతాధిక గ్రంథక ర్రలు 
నైన శ్రీపాద కృష్ణమూ ర్రికాన్రిగారు భారతరామాయణభాగవతములనే కాక 
1961 వ సంవత్సరమున తాము కీ ర్తిశేషలగువజకు [గంథరచన కావించు 
చునేయుండరి. లారతదేశమునందలి ప్రముఖవ్యక్తులనుగూర్చియు నుద్యమము 
లనుగూర్చియు వద్యాత్మకముగా రచించిన గంథము వారి తుదిడచన, వారిశిష్యు 
లును, ద్రథమాం ధ్రవరిదేశస్థానకవులును, తిరువతివేంకటకవులళో నొకరైన 
చెళ్ళవిళ్ళ వేంకటశాన్రీ గారుకూడ రోగగిస్తులై యుండియు 1950 వటకు 
రచనలు కావించుచు “కవనార్థం బుదయించితిన్‌” అను ప్రతినను సార్థకము 
చేసియుండిరి. ఓంనమళ్ళివాయస్తోత్రము, శవ స్తవము, శివభ కి, సుశీల అనునవి 


42 మహతి. 


వీరి చివరిరచనలు. ఈ/గ౭ంథము లంత్యదశళలో వారిహృదయమున నెలకొన్న 
పారమార్థికచింతాపివణతకు నిదర్శనములు. కీ.శే. విళుపాటి చిదంబరశళాన్రీ 
గారు రచించిన వద్మవురాణము వారి మరణానంతరము వారిసోదరులచే వచు 
రింపబడినది. వారిశైలి నిరష్టము, (ప్రౌథమునై నర్వవిధముం వూర్వకవుల 
రచనలతో పోటీ చేయచుండును, 

స్వాతం త్యలాభానంతరం వెలసిన నం|ప్రదాయసాహితికి మకుటాయమాన 
మని చెప్పదగినది కవినమాగిట్‌ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి ఢ్రీమద్దా 
మాయజకల్పవృక్షము, జ్ఞానవీఠము వారి లక్షరూవ్యములబహూకృతి గత 
నంవత్సరము లభించుటయే దానివ9శ స్తిని చెవ్చక్‌ చెవ్పుచున్నది. దానినిగూర్చి 
యీసంపుటమున (వ్రత్యేకవ్యానము పిచురింవబడినది. శ్రీ నత్యనారాయణ 
గారి “విశ్వనాధమధ్యాక్కర”లను మధ్వాక్కరావృ_త్తములో రచింపబడిన 
పదిశతకములసంవుటమునకు  శకేందసాహిత్యఅకాడమివారి యైదువేల రూప్య 
ముల జాతీయబహుమానము లభించినది, ఈశతకములలొ శ్రీ నత్యనారాయణ 
గారి తాల్వికభావములు వ్య క్రీకరింవబడినవి. పద్యుమ్నచర్శిత మనునది 
వా రిటీవలనే విచురించిన వబంధము. ఇది యాధునిక |ప్రబంధముల కొజ్జ 
బంతి యని చెవ్పదగినది. 


నంప్రదాయసాపాతి కలంకారమని చెప్పదగిన మతొక రనవత్యా. 
వ్యము శ్రీ మధునావంతుల నత్యనారాయణశాస్ర్త్రిగారి ఆంధ్ర వురాణము. ఇం 
దుదయవర్వము మొదలు నాయకరాజపర్యమువఆకును గల తొమ్మిదివర్యము 
లలో నాంద్రచరిత9 వర్ణింవబడినది. భష్బ్క_మైనచరితకూడ శ్రీ శాత్రీగారి 
రచనామహిమచేతను (పతి పకాళముచేతను _ రనవన్మనోహరమైన మహా 
కావ్యముగా పరిణమించివది. వా రిటీవల తా మప్పుడప్పుడు రచించిన ఖండ 
కావ్యములను (క్రీఖండ మనువేర నొకనంపుటముగా (వచురించియుండిరి. 


ఇటీవల నంపదాయమార్గము ననుసరించి బహ్నగ్రంథములు రచించిన 
వారిలో (క్రీ బులును వేంక టేశ్యర్లుగా రగ్రగణ్యులు. వా రరుంధతీవశిష్టము, . 
ఆష్టావక్రనంహిత మున్నగు చిన్నకావ్యములనే కాక మహాభారతము, థాగ 
వతము, ఆధ్యాత్మరామాయణము అను/గంథములను నిర్య్వచనమ.గను నంశ్నేవ 
రూవముగను అనువదించి (పచురించియుండిరి, వారిశైలి నరశము, నరనము, 
నర్వనుబోధమునై యలరారుచుండును. శ్రీవాణి పేయయాజుల రామనుబ్బారా- 


సం పదాయ కవిత్వము 43 


యు(డుగారు రచించిన [ప్రనన్నభారతమును కూడా నీనందర్భమున వేకాన 
వలయను. 

శ్రీ మొలుగు చందమౌళికాశ్రిగారు లింగవురాణాద్యనేక, గంథములను 
రచించి నరసకవి సార్థకదిరుదము నంపాదించియుండిరి, వా రిజీవంనే వూర్యో 
త్రరభాగములతోడను మెత్తము వం! డెండాశ్వానములతోడము గూడిన ఆంధ్ర 
కూర్మ మహావురాణమును [బచురించియుండిరి, వీరిరచన సరనమధురమై, యథా" 
మూలమై, హృద్యముగా నుండును. కి. శే. అనుముల వేంకట నుబహ్యణ్య 
శాన్రిగారు రచించిన భార్గవరామచరిత్ర మను చంవూకావ్యము 19:65 వ 
సంవత్సరమున [పచురింపబడినది. ఇందు వదాశ్వానము లున్నవి. వా రద్వైత 
రసానుభూతిని గలిగింవుమని వేడుచు నీయుద్గంథమును హరిహర! బహ్మమున 
కంకితము కావించిరి. నిరుష్టమైనశై లియందును పాండితీమండితమైన |ప్రౌఢి, 
యందును ఈగంథము నరంవిధముల |ప్రాచీనాం[ధక వుల గంథములతో సరి 
తూగుచుస్నదె, జక్టపక్ష, భువనవిజయాదగంథక ర్రలైన శ్రీ అనంతవంతుల 
రామలింగ స్వామిగారుకూడ భార్గవరామాయణ మను వేర పరశుకరామునిచరి త్రము 
నవతా “భ్యుదయనుచర్శనయాకాయాగాశ్రమకాంతడములను  నాజుకాండము. 
లుగా రచించి యుండిరి 

ఆభినవతిక-న బిరుదాంచితులును తెలుగులెంక యని చేరువడనినవారు 
నగు శ్రీతుమ్మల సితారామమూ ర్తిచౌదరిగా రాధునిక కోవివుంగవులలో నతి 
(ప్రక్యాతి గాంచిన కారు. వారి రాష్ట్ర గానము, పరిగెవంట, శబల మున్నగుచన్న 
కావ్యములే కాక మహాత్యునిస్వీయచరి!తకు పద్యరూసాం। ధీకరణము కూడ 
సర్వాం ధజనపరిచితమైనడి. వా రిజివలనే మహాత్ముని యు త్రరజీవితమునుగూడ 
రచించి |ప్రచురించియుండిరి. దానికి కేంద్రసాహిత్యఅకాడ మివారు బహుమానము 
నొనంగియుండిరి. ఈసందర్భమున శ్రీ వతివాది భయంకర వేచొంతచార్యులుగారు 
రచించిన ఆచార్య జగదీశచంచబోనుజీవితచర్మి తముకూడ పేర్కొ_న(దగినది. 
శా స్ర్రజ్ఞునిజీవితచర్క తము నింతసరసమనోహరముగా రచించిన వా రన్యులు లేరు. 


నంవ్రదాయక వితామార్గమున కృత హాస్తుతైన తెలంగాణమునందలి కవి 
వంతనులలో శ్రీమాన్‌ వాననూమలై వరదాచార్యులుగారు ముఖ్యులు. వారి 
హాతనచరి తకావ్య మత్యంతరనవంతమై పలువరువండిత ప్రకాండుల (ప్రశంసల 
నందు కొన్నది. గుంబూరునివానులు, కవిరాజులు, వై ద్యశేఖరులునై.న శ్రీచివి 


44 మహెతి 
నరనింహాచార్యులవారు. శ్రీకృష్టాతిమానుషత త్త్య మను కృష్ణ మహాత్మ్యస్ఫోరక 
మైన (గంథముకు |పౌథనుందరముగా రచించియుండిరి. 

ఇటీవల |వచురింప(బడిన తా త్సికములై న యుద్గరింథములలో (శ్రీమద్దూరి 
సాంబయ్యగా రనువదించిన =0 ధయోగ వానిష్టమును ముందు వేరొ_నవలయును, 
తత్త్వ వరా౭మైన (గంథమునుగూడ రనవంతముగా తీర్చిదిద్దుటలో శ్రీసాంబయ్య 
గారు (వదర్శించినకౌశలము [పశంనింపదగియున్నద. ఈనందర్భమున శ్రీది 
వేది నత్యనారాయణమూరిగారు రచించిన ఆత్మీయము ఏ, శ్రీమతి బుర్రా కమలా 
దేవిగారు మందా|క్రాంతబృ త్తములలో రచించిన ఆబిం|ధవాజ్మయ చరిత్రాత్మక 
మైన పద్య గథమున బేర్కొ-నవలనియన్నద. (శ్రీమతి కమలాదేవిగారు ఛందో 
వంని అనువేర నొకఛందశ్శాస్ర్రగంథమునుగూడ రచించియున్నారు. 

న్నువసిద్ద దేశభకులు రాజకీయవేత్వలునైన శ్రీ ఆత్మకూరి గోవిందా 
చార్యులుగారు గోవిందరామాయణ మనువేర రామాయణమునంతను రచించిరి. 
వీ రుత్తరరామాయణమును స్వాతం త్యలాభమునకు వూర్యమే |ప్రచురించి 
యుండిరి. ఈ రామాయణము వాల్మీకిరామాయణమున కనువాదముకాదు. 
నంస్మతమునందలి వెక్కు. రామాయణములను ఐబకించి వా రందలి నూతనాం 
శముల నెన్నిటినో =౫0దు చొవ్పించి యుండిరి, కవిగారిక సహజమైన భక్తి 
యీ రామాయణమున ననేక నన్నివేశములందు గోచరించుచుండును. సుప 
నిద్దులైన వేంకట పార్వతీశ్వర కవులు రచించిన రామాయణ మింకను ముడి 
తము కాలేదు, కీ.శే. తిరుపతి వేంకటేశ్వర కవుల శిష్యులైన శ్రీ తంగిరాల 
జగన్నాథ శాన్ర్రిగారు జగన్నాథ రామాయణ మనుపేర నొక రామాయణమును 
బైచురించిరి. శ్రీ సోమంచి వానుదేవరావుగారు నుందరకాండమును నిర్వచ శ 
నుందరకాండ మనువేర హృద్యముగా ననువదించియుండిరి. శ్రీ రాయ వోలు 
సుబ్బారావుగారు రచించిన సుందరకాండ మింకను ముద్రితము కాలేదు. కవి 
హంస బిరుదాంకితులై న శ్రీ వేదుల వేంకటళాన్ర్రిగా రద్భుత రామాయణము 
నాం ధ్రీకరించియుండిరి. క శాపూర్ణోదయమునందలి నారదగానమాత్సర్యవృత్తాం 
తమునకు మూల మనందగిన యుదంత మిందు గోచరించుచున్నది. 

ఇటీవల నొకరు శ్రీకృష్ణదేవరాయల చరితమును శ్రీకృష్ణ భారత మను 
చేర విపులముగా రచించియుం5రి. శ్రీ పోతరాజు వురుషోత్తమరావుగారలు 
రచించిన పురుషోత, మ చర్మిత్రమును, విద్వాన్‌ బీర్నీడి (ప్రసన్నగారు రచించిన 
'వృధ్వీభాగ వతమును శ్రీ జంధ్యాల నుబ్రహ్మణ్యకాస్రీగారి ఆంధ్ర స్మామాజ్యము 


నంప్రదాయ కవిత్వము 45 


ను ఇణీవల (వచురింవబడినచరి తాత్మక కావ్యములలో మాఖ్యములై నవి. పృధ్వీ 
భాగవతము నింయుక్తా వృధ్వీరాజుల పివాహమును వర్ణించు ప్రజంధము కీ.శే. 
జామవాగారు రచించిన |క్రినుచరిత్రముకూడ సంప్రదాయ సాహతికి నంబం. 
ధించినదే. శ్రీ కల్లూరు వేంకటనారాయణూా వు గారి అళోకనమా డ్విద్యారణ్య 
చరితలు చర్శిత్రాత్మకములయ్యును మిక్కిలి € నవంతమ:రైన సద్గ)ంధముల. 

ఆధునిక కాలమునందలి విద్వత్క-ఏశేఖరులలో శ్రీ వెంవరాల నూర్య 
నారాయణ కాశ్రీగారు ముఖ్యులు. వారు శంకరాచార్య చరిత్రము, మునిత్రయ 
చరితము అను (గంథములను |పౌఢనుందరమైన శైలిలో రచించిరి. నీలకంఠ 
దీక్షితుని నీలకంఠళవిజయచంపువును _ శ్రీరూపావతారం నారాయణశర్మ 
గారును, శ్రీ దువ్వూరి నూర్యనారాయణ శాస్ర్రీగారును వేరువేరుగా అనువదించి 
యుండిరి. గంగాదేవి రచించిన మధురావిజయ కావ్యమును శ్రీ బండ్ల సుబ 
హ్మణ్య కఎగారు రసభరితముగా ననువదించియుండిరి. శ్రీ ముదివర్తి 
కొండమాచార్యులుగారు బుద్ధచరితనేకాక నారాయణమ్మ యను నతీనహగమన 
గాథను. జాతీయ పబంధముగా సంతరించిరి. ఇటివలనే ధర్శవరనివాను లైన 
ర్రీ గుంటి నుబహ్మణ్య శర్మగారు బుద్ధచరిితను మహా[వబంధముగా 
రచించిరి. 

నంప్రదాయ మార్గము ననుసరించి మహాగంథములు రచించినవా రాధు 
నిక యుగమున నింకను పలువు రున్నారు. నా యెరుకకు నచ్చిన ముఖ్యులను 
మాత్రమే నే నిచ్చట పేర్కొనియుంటిని. నం|పదాయమార్గము నవలంబించి. 
(పశన్తమైన  లఘుకావ్యములను రచించినవారు శతాధికులుగా నున్నారు. 
వారిలో శ్రీ విశ్వనాథ వేంక టేశ్యరు(కాళిందీ వరిజయము), శ్రీ నోరి నరనివా. 
శాత్రీ (శ్రీ దేవీ భాగవత భాగము), జ్ఞానానందకవి, కరుణశ్రీ, అఆప్టావధాని 
వెలిది నత్యనారాయణమూరి, (విక్వనాధనాయకుడు, తిక్కన), శ్రీ వేముగంటి 
నరసింహాచార్యులు (తిక్కన), ఇంద్రగంటి హనువచ్చాస్ర్రీ, (దశారామము) 
శ్రీ నున్నిధానం నూర్యనారాయణకాశ్ర్రీ, విశ్వనాధ నరగింహం (హరివంకము) 
డా. శే వి.ఆర్‌, నరసింహం (నుజాత), వజ్ఞ ల వేంక టేళ్యరులు, కాళిదాను, ఆందే 
వెంక టరాజము, ఏతద్వ్యానకర్ష (మధువనము, |త్రింశతి), శ్రీ బాణాల రామకవి. 
మున్నగువారు (ప్రముఖులు. దీనినిబట్టి నంవ్రదాయ కవితావాహిని పూర్తిగా 
నింకిపో లేదనియు కృశించియు నది నిర్మలముగా (ప్రసరించుచున్న దనియు. 
గగ్రిహింవ వచ్చును. 


46 మహెతి 


నం ప్రదాయకవిత్వమునుగూర్చి చెప్పునవ్పు డఉవధానములనుగూర్చి కూడ 
నించుక తడవుట అనుచితము కాదు. అవధాన మొక సారన్వతవినోదము. 
ఈవిద్య ఆంధ్రిదేశమున వర్ణిల్లినట్టు మజెచ్చటను పెంపొందియుండ లేదు. 
ఆమునికయుగమున శ్రీమాన్‌ మాడభూషి వెంక టాచార్యులవారును, శ్రీతిరుపతి 
వేంక టేశ్వరకవులను దీనిని పునరుజ్జీవింపజేనియుండిరి. శ్రీతిరువతి వేంక 
'టేశ్వరకవులు ఆంధ్ర దేశమునందలి పల్బుప్రదేశములందును, రాజాస్థానము 
లందును అష్టశతావధానము లాచరించి బహుళములైన సత్కారములను 
పొందిరి. శ్రీపోకూరికాశీపతిగారును, శ్రీవతి త్యంబకరావుగారును అనేకములై న 
ఆష్టశతావధానములను విజయవంతముగా నిర్వర్తించి కీర్తిగడించిరి. తిరువతి 
వేంక దేశ్వరకవులశిష్యలలో ఆ[గగణ్యులై న వేలూరి శివరామకాన్ర్రేగా రవధాన 
విద్యలో నార్‌తేరియుండిరి. హైదరాబాదునివాసులై న థ్రీ జంధ్యాల నుబహ్మణ్య 
శాన్రీగారు తావధానమునేకాక నహ|స్రావధానమును, పంచసహ, సావధానమును 
గూడ చేయగలనమర్భ్థులు. మహాకవురై న శ్రీ గడియారం వేంకటశేషశాన్ర్రీ గారి 
కవదానిపంచానన యనుసార్థక మైన బిరుదమున్నది, ఇటీవల శతావధానము లరు 
దైనను అష్టావధానములు విరివిరిగా సాగుచున్నవి!. శ్రీ ని. వి. నుబ్బన్నా, 
శ్రీ శా. పసాదరాయ కులపతి, (శ్రీ కుక్కు. టేశ్వరరావు, శ్రీ బాల బహ్మో చారి, 
శ్రీ భూతపురి బాలనుబ్రహ్మణ్యశర్మ (శ్రీ అవధానం చందశేఖరశర్మ, 
శ్రీ నారవరెడ్డి, (్రీ కోట వీరాంజనేయళర్శ, మున్నగువా రష్టావధానములను 
తజుచుగా సిర్యహించుచు నవృదయుల నలరించుచున్నారు. |వతిభ, పాండి 
త్యము, ధారణాళ క్తి నమయన్ఫూర్తి, కవితాకౌశలము మున్నగు గుణవిశేవ 
ముల నూచించు ఆవధానవిద్య నాం్మధులును ఆంధ్మపభుత్యమును దోహద 
'మొసంగి వెంపొందింపవలనిన ఆవశ్యక యెంతై ననున్నది. 


డ 


1, ఆరార్యవర్యులు, వాజ్మయదివాకరులు, వాగ్మిశేఖరులునైన శా. దివాకర్ల 
వేంకటావధానిగారు ఇటీవల అష్టాషధానములు వెక్కుచేని తమ వేరును సార్థక 
మొనరించు కొనుటయే కాక, వండిత |వనంనల నందుకొనిరి. (నంపాదకవర్గం) 


గేయకవితా ప్రస్థానం 


శ్రీ మిరియాల రామకృష్ణ 


-ఈ620 వ శతాబ్దిలో గేయకవితాప్రస్థానానికి ప్రవర్తకుడు గురజాడ అప్పా 
రావు. వస్తువు, భాష, ఛందన్సు-ఈ మూడు కవిత్వాంగాల్లోనూ ఆ నున 
దేశివద్ధతు అవలంబించిన గేయకవి. భావకవుల్ణో కొందరు ఛందన్సులో మాతమే 
దేశికవులు; కొందరు వస్తు చృందస్సుల్లోనే దేశినం వదాయాధ్యగులు; కొందరు 
మాత్రమే వూర్తిగా గురజాడ ఆడుగుజాడల్లో నడిచినవారు. అలాంటివారిలో 
కోవికొండల వేంకటరావు, నండూరి వేంకటనుబ్యారావు, బనవరాజు వేంకట 
అప్పారావు ప్రభృతులు గణనీయులు. వీరి తరవాత గేయకవితాాపస్థానంలో 
కొత్తి మల్పులు చూవి విద్యుద్దీపాలు వేయించిన వాడు శ్రీశ్రీ. 
వస్తుపరంగా గేయకవిత్యావస్థానంలో మూడు ముఖ్యదశ లున్నాయి, 
1910-82 సంవత్సరాల మధ్యకాలంలో గేయం థావకవుల ఆత్యపరమైన 
న్వప్నాలకు, జాతీయమైన ఆదర్శాలకు రేఖాచి తాలు గీసింది. 1983-49 ల 
మధ్య అభ్యుదయకః వుల సమాజపవరమైన వేదనలకు, రోదనలకు బొమ్మలు 
చిత్రించింది. 1950-72 ల మధ్య నానారనభావశ బలితాలై న వర్దచిత్రాలను 
నృష్ది చింది. ఈ 62 నిళ్ళలోనూ గేయంలో గ్రాంథిక వ్యావహారిక భాషలు 
వరాచికా లాడుకున్నాయి. న్పర్థను చెంచుకున్నాయి. మొ త్రంమీద వ్యావహారిక 
భాష గేయకవితాశ శిమండలంలో తిన జెండా ఎగరవేనుకున్నది, 
తలుగుగేయంయొక్క_ లక్షణాలు మన ప్రాచీనలాక్షణికులు చెవ్పిన 
రగడల్లో *నివిస్తాయి. రగడలు మాగ్రాగణవధానాలే ఆయినా (ప్రాదీన లాక్ష 
శికులు మాత్రావంమిత్రిని కూడా అక్షరగణాం ద్వారనే నిర్దేశించారు, దానితో 
రగడ రచన కూడా వృత్తరచనవలె జటిలమే అయిపోయింది, యతి |ప్రాసాది 
అక్షకనియమాలు, అనుుప్రాననియమము, పాదనియమము గేయాలకు (రగడ 
లకు) కూడా తవ్పనినరి అన్నారు. అలాగే కాబో నని 'జావీన కవులు వీటి 
నన్నింటినీ పాటిస్తూ పద్యకవిత్వంలో మధ్యే మధ్యే మ్యాతమే వదక ఏత్వం 
చేరుస్తూ వచ్చారు. ఒక్క ద్వివదకవిత్వం మాం వద్యక విత్వానికి జతగా గాక, 
.న్వతంత్రంగా వర్ధిల్లింది. కేవలం రగడల్లోనే కావ్యమంతా రచించిన |పాలీన 


48 మహతి 


కవులు కనివించరు. ఉన్నారూ అంటే వారి వేర్లు తెలియవు. వారంతా జానపవ 
కవులు, వారి కీలాశ్షణికుల కఠోరనియమాలతో నిమిత్తం లేదు, 

ఈ వివేకం గల మొడటి తెలుగు కవే గురజాడ ఆప్పారావుగారు.. 
ఆయనది ప్రజల ఉద్యమం. దేశిసాహితీరీతు లాయన ఉద మానికి బలమైన 
చేతులు. ఆందువల్ల ఆయన మా(త్రాచ్చందస్సముదం మధించి రగడల చెంకు 
గడలను విరిచి “ముత్యాల సర'మనే గేయ నవనీతాన్ని నవానీతం చేయగలిగారు - 
వస్తు-భాషా-చృందన్సులు మూడింటా- సామాజిక వస్తువును, వ్యావవోరిక 
భాషలో గేయరూపంలో నృష్టించి-కొ, త్రపోకడ పోయారు. 

ఆందుకే అన్నాన, గేయకవిత్నావస్థానానికి ప్రవర్తకుడు గురజాడ 
అప్పారావు అని! 

“మత్యాలసరం వూర్వమె ఆంది ! వనుచర్మిత్రలో లేదా ? యక్షగానంలో 
లేదా' అనేవా రున్నారు. అప్పారావు గారు చేనిం దేమిటి ? ఆద్యంతపాన, 
యతినియమాల నుంచి గేయాన్ని కాపాడారు ; |గాంధథిక వ్యాకరణ శృంఖలల 
నుంచి గేయాన్ని ఎడివీంచారు ; ముత్యాలనరమినే నానకారణం చేశారు; 
ముందు తరాలవారందరి కలాఒను తిన వెనక రవ్పించుకున్నారు. 

ఇలాంటి గేయాన్ని భావికవుల్ణో కొందరు తిరిగి కృంఖలాంకితం చేయగా 
విడివించినవారు అభ్యుదయ కవులు. ముత్యాలసరంలోంచి మువృయి రకాల 
గేయాలను బయటికి లాగిన ఐందజాలికలు ఆభ్యుదయ కవులు ! మిశ్రోగతి 
(ముత్యాలనరంతోపాటు మరిన్నిగతులలో గేయ పల్యంకికను మోనినవారు 
ఆధునిక కవులు. 

ఇంతకూ, (ప్రాచీన లాక్షణికులు చెవ్పిన గేయాల (రగడల) లక్షణా 
లేమిటి ? 


గేయం వేరు పాదానికి పాదనంఖ్య గతి 
హయ్మవ్రచార రగడ  కి౫శ మాతలు 4 ధ్యథ 
తురగవల్గ్లన 3౩౫5 మాతలు % & 
విజయమంగళ 8౫16 మాతలు 4 wp 
ద్విరద గతి 5౫4 మాత్రలు 8 pr 
జయభథ[ద 58 మ్మాతలు 8 స 


గేయకవితా (పస్థానం 49 
© 


గేయం చేరు పాదానికి పాదనంఖ్య గతి 
మరురగతి 4౫4 మాతలు 4 చతుర న 
హంగతి 4౫8 మాతలు 4 » 
వృషభగమన 84 (భగణం) ౫4 84 మిశ్ర 
హరిణగతి 8-4(నల,భ,న,గగ) ౫4 4 i 


(అనంతుని ఛందం చూడండి) 


గురజాడ అప్పారావుగారు హరిణగతిరగడనే నంన్కరించా రను 
కుందాము. ఆయన యతిప్రానల సర్భంధాన్ని తిరస్కరించి వావని వైకల్పికం 
చేసుకున్నారు, నాలగు పావాలగానే గాక ఎక్కువ పాదాలుగా కూడా (వ్రాశారు. 
చివరిపాగడాన్ని లేదా ఏ పాదాన్ని అయినా గానానురూవంగా ఇష్టమెన చోటికి 
కత్తిరించారు. ఈ నంన్మరణ తాలూకు జీవనాడిని గ్రహించిన వారంతా 
ముత్యాలనరంనుంచి మూడుపువ్వులూ ఆకుకాయలూ బయటికి లాగారు. ఇది 
ఆదర్శంగా తక్కిన గతుల గేయాలలో కూడా విపుల నంన్మ్కరణలూ విశిన్ద 
వరిష్కరణలూ చేని, ఆధుసికులు ఆతి వాతుర్యింతో [వ్రయోగించారు. ఇదంతా 
(వయోజనదృష్టితో జరిగిన నంన్మరణ పే, 

గేయకవితాప్రస్థా ౮నికి శ్రీశ్రీ ఇచ్చిన కొత్త వెలుగుల్లో పేర్కొ_నదగినది 
చతుర సగతి గేయం. తెబగు మాటల్లో, వాక్యాల్లో గూఢంగా చతుర సగతి 
అమరి ౩ం౦టుంది. కవితా ఓ కవితా” అనే శీర్షికతో వ్రానిన గేయం చతుర।న్ల 
గతిలోదే ! ఇద ఆతి సహజంగా ఉంటుంది కనకనే 'వచన గేయం అనడం, 
అయితే చతుర్శనగతి గేయాలకు గతివై విధ్యంతోపాటు గతివై చిత్రి కూడా 
కావాలంటే ఈ గణాలమీద కొసరు మాత్రలు ఒకటి రెండు మూడు వేన్తూ 
పోఎడమో లేక లోవింవజేయడమో చేస్తే సరిపోతుంది. వృత్తాల్లో వలెనే 
గేయాల్లో కూడా పాదనియమాన్ని బట్టి సమగేయాలు, విషమగేయాలు, ఉండ 
టా..కి ఆస్క్మార మున్నదని ఈ 62 ఏళ్ళ (వయోగాలు రుజువు చేశాయి. 

వకృత వ్యాసంలో 19£7- 72 ల మధ్య మన గేయకవిత్నావస్థానాన్ని 
ఒకమారు వస్తుశిల్పాలదృష్ట్యా నింహావలోకించడం మనధ్రేయం! 

స్వాతం త్యయుగోదయంనాటికి శ్రీశ్రీ అనుయాయులైన ఒకకొ త్తతరం 
వారు సామ్యవాద వీయంభావుకులై. సమకాలీన సమాజాన్ని కదిలించే వస్తువును 

4 


50 మహతి 


తదనుగుణమైన రూప-శిల్పాలతో వర్ణించి అవ్పుడవ్పుడే రంగ మెక్కుతున్నారు. 
ఈ తరానికి చెందిన వదిపదిహేనుమండి కవుల్లో చాలామంది గేయాన్ని తమ 
కవితారూవంగా స్వీక రించినవారే! వద్యాన్ని పూర్తిగా కాకపోయినా తమవస్తువు 
కది నరిపోసిదని కొంతవరకు విడిచిపెట్టినవాC: వచనగేయ మింకా వూర్తిగా 
రూపొందని రోజులవి: 1949 నుంచి 1963 వరకూ గేయం అగాసనాధివత్యమే 
వహించి, ఆ తరవాత వగనగేయాని కాస్థానాన్ని ఇచ్చి, కాత్యా-లికంగా వి శాంతి 
తీసుకున్నట్టు కనివిన్తూ సంగీత పధానాలై న నినిమా, రెడియోలలో అ గస్టానం 
వహిస్తున్నది, అయితే భావృప్రధానమయిన కవితారంగంలో గేయంయొక్క 
వెలుగు అప్పుడే ఆ స్తమితమవుతున్న దనడానికి వీలులేదు. ఫ్యాషన్‌లు మారడం 
వంటిదే ఇదీని। 1965 తరవాత కూడా వచనగేయంతో సమాంతరంగా రాశి 
లోనూ గుణంలోనూ వెపుగుతూనే ఉన్నదనడానికి చాలినన్ని ఉదాహరణలు 
లభిస్తున్నాయి. 1949- 72 ల మధ్య వచ్చిన గేయకవిత్వాన్ని వరిశీలిస్తే తేలే 
విషయాల్లో (ప్రధానమైనది- గేయాన్ని సమన్త కవికాపృక్రియలకూ వినియోగిం 
చడం. కథ్నాప్రబంధం, ఖండకావ్యం, ము క్రకం, శతకం, నాటిక వంటివన్నీ 
గేయరూపంలో వచ్చాయి, ఆంతేగాక ఆబాలగోపాలానికి గేయసాహిత్యం రక 
రకాల వురులు వివ్పుకుని నద్యఃవరనిర్భృ తిని కలిగిస్తున్నది. 
శి 

సంఘసంన్కర ణ (పయాణపతాక లైన కథలను వా_వికతా రుచిరంగా 
గేయాలలో రచించడం గురజాడతోనే మొదలయింది. శ్రీశ్రీ బాటసారి, భిక్షు 
వర్షీయని కథలను గేయరూసంలో రచించి ఈ |ప్రక్రియను పునరుద్ధరించాడు. 

1956 లో “కవితి అనేవేర వెలువడిన నారవరెడ్డి కావ్యాలలో ఇట్టాంటి 
కథలు రెండున్నాయి. మొదటిది “కథ గాదిది వధ. ఇది ఆ కతాశీర్షిక. సమా 
జాన్ని దోచుకునే వడ్జీవ్యాపారుల బారినిపడి ఆష్టకష్టా అనుభవించిన (్రామికుని 
మృతిస ఈ గేయం కరుణ రసోల్బణంగా వర్ణించింది. రెండోకథ వేరు 'రజని'. 
మతం మానవత్వాన్ని ఎలా ధ్వంనంచేస్తుందో నిరూవించిన కథ యిదీ. వస్తు 
నిర్వహణలో నిన్తులశిల్పం నివ్వటిల్టింది. ముత్యాలనరంలో ముద్దుగుల్కి_ంది. 

విఖ్యాతకవి విద్వాన్‌ విశ్వంగారు రచించిన పెన్నేటిపాట (1956) పద్యం 
తోపాటు గేయాన్నికూడా ఆదరిస్తూ కొత్తపాతల మేలికలయికను సాధించింది. 
రాయలనీమ శ్రామికజన జీవితాన్ని రంగన్న గంగమ్మల పాతలలో రంగరించి 


గేయకవితా ప్రస్థానం 51 


వేదర్శించారు కవి. మధ్యే మధ్యే చేర్చిన గేయాలు కవి ఆవేశానికి కొలబద్దలు. 
వారి విరతుల విరువుల్ణో ఆన్నుప్రానల మలుపులో గేయం ఒక ఒయారాన్నిఒలిక 
పోసింది. వెన్నేటిపాట 5 సర్గల రసవత్థావ్యం. 

ఇటీవల వానమామలై వరదాచార్యులు గారు వెలువరించిన విప్రణబ్ధ 
{1970) కావ్యంకూడా సాంఘికేతివృ_త్తంతో నమీచీనమైనదే! న్వతం[తఖారత 
దేశంలో ఉపాదేయమవుతున్న మతాంతరవివాహం కథానూ తంగా శీనుకోవడం 
ఇందులోని ప్రత్యేకత. ఒక మహమ్మదీయయువతికీ రై తుయువకు4కీ జరిగిన 
'పాజయపరిణయాలూ, నరనవాంపత్యమూ, నమాజంలో వా రెదుగ్కొన్న సమ 
న్యలూ, నేటినవల, కథానికల్ణోవలె మల్చ్బుకుని గేయాలలో రచించిచారు. ఆయితే 
కథలోని కొన్ని ఘట్టాలను, నన్నివేశాలను మాత్రమే ఖండ కావ్యాలుగా రచించి, 
వీజిద్యారా కభానమాహారాన్ని సంధానించడం వరదా చార్యకృత నూత్నశిల్చము. 
ఇలాంటివి 52 ఖండికలున్నాయి ఈ కావ్యంలో. వివిధ మాతాచ్చందస్సులలో 
వ్యావహారిక భాషలో జానవదీయమైన వస్తువుతో తదనురూవమైన భావనతో 
వెల్టీవిరినిన నంపూర్ణదేశికావ్య మిది. పల్టెటూరి వాతావరణాన్నీ కర్షకజీవన పవం 
చాన్నీ కవి న్వతంత|వతిభతో చిత్నించారు.  “వివ్రలబ్ధా' నామకరణంలో 
చాతురీపదర్శనం చేశారు. సాంఘిక పయోజనాన్నే గాక జాతీయపయోజ 
నాన్ని కవి భావించారు. 

1969 లో ఆంధిదేశంలో పళయాయితంగా వచ్చిన “తుఫాను” నాగ 
థైరవకోజేక్వరరావుగారిచేత ఒక ‘కన్నీ టిగాథ' (19:9) ను పాడించింది. 
తుఫానుబాధలకు గురిఅయిన ఒక కుటుంబవృత్తాంతాన్ని గేయంగా కవి పాడారు. 
వాస్తవికతకు అద్ధంపల్టే వర్ణనలు చేళారు. అంతేగాక పకృతి వీడితులపట్ట 
జాదార్యమనే మిషతో స్వార్థపరులు చేస్తున్న దగాకోరుశనాన్ని అధిక్నేవించారు. 
అందువల్ది ఇది సాంఘికకావ్యమే అవుతున్నది. వివిధ గేయగతుల్లో కరుణ 
బీభత్సవర్ణనలతో సాగిన £ |ప్రకరణాల కావ్యం కన్నీటిగాథ, 

8 

చార్మితకేతివృ త్తం గల గేయకావ్యాలు లేని లోటుకూడా ఈ యుగంలోనే 
తీరింది. ఈ లోపాన్ని తీర్చడాని కుద్యమించిన |పతిభాశాలి ని, నారాయణరెడ్డి 
గారు. ఈయన రచించిన మూడు చార్శిత్రకకావ్యాలు ఆం|ధులచరిత్రలోని వివిధ 
యుగాలకు చెందిన రసవత్క_థలను లోబరుచుకున్నాయి. 


52 మహతి 


మొదటిది 'నాగార్జునసాగరం' (1955). ఇది బౌద్ధయుగ వాతావరణానికి 
నిలువుటద్దం. నారాయణరక్డిగా రి ద్రతిభలో ఒక అంశమైన 'కాల్పనికత' ఈ 
కావ్యంలో శిల్పాలను చెక్కింది. ఆయన రననిద్ది కిది ఉదాహరణ ప్రాయమైన తొలి. 
కృతి. మహాకవుల శిల్పవిశేషాలను తన లేఖినికి మషీరసాలుగా చేనుకునేమౌలిక 
'వజ్ఞ ఈయనదని ఆనాడే రుజువైంది. వర్ణనలను కథాగతిలో ఒక కళాంకంగా. 
చేసే మునీష, నాటకీయశిల్చాన్ని, శ్రవ్యకావ్యంలో పొదిగించగల ధిషణ నాగా. 
ర్జునసాగరంలో కోరకదశలో ఉన్నాయి, తరవాతి రెండింటిలోనూ ఈ |పజ్ఞా* 
పిశేషాలు పూరా విప్పారాయి. 'నాగార్జునసాగరం' పంచతరంగాలుగా విభ క్రం- 
గేయంలో ఖండగతి పాలెక్కువ. పాదనియమంలో స్వేచ్చను పాదుకొల్పారు. 
ర క్రివిరక్తులకు సంఘర్షణ కథానూత్రం. 

రెండవది కర్పూరవసంతరాయలు. కవికి అలితకళమీద ఉన్న అపార 
పేేమకు వినవాలుగా ఒక్కొక్కప్పుడు ఆతని కృతులు వెలువడుతా ౫. 
నారాయణరెడ్డిగారి నాగాద్దునసాగరంలో శిల్పచిత9క లు, 'కర్పూరవసంకరాయ 
లులో నృత్యగానకళలు అంతర్వాహినులుగా పీవహించాయి. ‘కర్పూర 
వనంతరాయలు'లో లకుమాక్ష మారగిరుల వణయేతివృత్తం ఎంత రననిక్భ. 
రంగా వర్ణిస్తాడో లకుమాత్యాగశీలాన్ని అంత విన్నాణంగా నిరూవిస్తారు కవి. 
పాతికీలాలకు ఇలాంటి బౌచిత్యాన్ని నిద్ధింపజేయటం ఆందరికీ చేతగానిది. 
చారిత్రక గేయకావ్యాలలో శాశ్వతంగా ఉన్నతస్థానిమే అలంకరించగల శిల్పం. 
గల కావ్య మిది. పాగిబంధికో త్తమశిల్పం వెన్నెలలు కానిన రనమయజగత్తు 
“కర్పూర షనంతరాజీయం'. ఇందులో ఒకేరసనమైన గేయగతిలో కొన్ని చోట్ల 
మాతగలను పెంచడం, కొన్ని చోట్ల తగ్గించడం. వెంటవెంటనే గతులు మారున్తూ. 
పోవడం వంటి ఛందళ్ళ్శిల్పాన్ని విదర్శించారు కవి. ఇవన్నీ నహృదయపాథ 
కుల కుల్లాసాన్ని కలిగించే శయ్యావిశేషాలు. ఈ గేయాల్లో యతిపారిసలకు 
బదులు ఆంత్యనియమాలను పాటించి శవ్యకావ్యత్యాన్ని పోషించారు. 

ఇక మూడవకావ్యం “విశ్వనాథనాయడు'. తంజావురాంధ్రరాజులనాటి 
కథ అయినా కృష్ణ దేవరాయలకాలంనాటికి కూడా ఇది చెందుతుంది. ఇలాంటి కథ. 
లకు చారిత్రక వాతావరణాన్ని విశ్వసనీయంగా నృష్టించడం ఈ కవికి తెలును. 
పస్తువుకు, పాత్రలకు జాచిత్యాన్ని సిద్ధింవజేయడం కూడా ఈయన ఎరిగిన 
సాహిత్యకిల్పమే! ఈ కావ్యం వీరరసనిర్భరం. లోకంలోని మమతావాత్సల్యా 
లను, భ క్రిపేేమలను భావనణేసి చితిించడంలో ఈ కవి దక్షుడని ఈ కావ్య 


గేయకవితా (ప్రస్థానం కక 


నిర్వహణ నిరూవిస్తుంది. ఈ కృతిలో నాటకీయకశిల్పాన్ని మించిన “నినిమా 
వెక్నిక్కు' తొజికినలాడింది. భిన్న న్థలాలలోని భిశన్నపాతల ఆనుభవాల 
చౌకేమారు వర్ణించడం, దృశ్యసాశ్షాత్కరణం చేయం, ఎదుటిపాత9 మీన 
తతిమ్మాపాత)ల మనోభావవికారాలను రసవత్తరంగా చితిించడం చలనచిత్ర] 
శిల్పంగా మెరుస్తుంది. గేయరచనలో “విశ్వనాథ శాయడు” మరోమెట్టు పైకె 
కింది. ఆంత్యనియమాల్ని విడిచింది. ఆన్నిగతుల్నీ ఆదరించింది. రసాను 
గుణ వదబంధాల్ని శయ్యాపాకాల్ని రీతివృత్తుల్ని ఆసునరించడంలో  “గేయౌ 
చిత్యం' ఆనే పాయోగం ఫలవంతమయింది. కథలో వేగాన్నో పాతలవృర 
యావేగాన్నో పిదర్శించవలసివన్తే గణవై చితి) (యగణ, జగణాలు) తో 
కూడిన చతురనిగతిని వాడటం కనిపిస్తుంది. ఈ కృతి ఆకుఖండాలుగా 


విభక్రం. 
నారాయణరెడ్డి తీసిన ఈ చారిత్రక గేయకావ్యం మరి కొందరిని ఆకర్షిం 


చింది. తంజావురాంధ్రనాయకుల కథల్లోంచి రంగాజమ్మకథను సంగహాంచి 
నాగలై రవకో టేశ్వరరావుగారు గేయంలో నిర్వహించినారు. బౌద్ధగా థల్లోంచి 
ఓక ప్రణజయవృత్తాన్ని తీసుకొని ఇందగంటి శ్రీకాంతశర్మగారు గేయంలో రచిం 
చారు. 

“రంగాజమ్మ” (1968) కావ్యంలో నాగణెరవకో దేశ్వరరావు వస్తూన్మీ 
లనంతో పాటు కథాకథనశిల్పంకూడా [పదర్శించి, తమ భావుకత్వాన్ని [వక 
లించుకున్నారు. 10 |ప్రకరణాల ఈ కథాకావ్యం వివిధగేయగతుల్లో నురుచిర 
శయ్యతో వథితలను ఆలరిస్తుంది. 

ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి కావ్యం “శిలామురళి” (1970). ఈ 
కావ్యంలో ఇతివృత్తం ప్రణయసంబంధియే. కర్మగారి |ప్రకృతిచిత్రణ, వాతా 
వరణకల్పన ఈ కావ్యంలో ముగ్ధంగా ఉంటుంది. ప్రకృతికి రసాకృతి నిస్తూ 
ఆచేతనాలకు చేతనశ్వావా ప్రీ కలిగిస్తూ ఈయన రంగులు వేస్తారు. గేయరచన 
శర్మగారిచేతిలో ఒక సహజనవ్యతను సంతరించుకుంది. వ్యావహారికభాషను 
సహజనుందరంగా గేయంలో పొదిగించడం శర్మగారి |ప్రతేకత, దానివర్ణి 
గేయాని కొక వచనత్వ్య మబ్బింది. 

4 

జీవితచరిత్ర, స్వీయచరిత్ర చరిత్రలోని భాగాలుగానే వాజ్మయవే త్తలు 

భావిస్తారు. జీవితచరిత్రను తొలిసారిగా గేయకావ్యంగా సంతరించిన ఘనత 


54 మహతి 


నారాయణరెడ్డిగారికే దక్కింది. నె హూజీవితకథలోని |ప్రధానసన్ని వేశాలను 
14 (వకరణాలలో గేయ, వచనగేయ ఉభయరీతులలో వర్ణించిన కావ్యం 'జాతి 
రత్నం”, ఒక గులాబివువ్వు కపకి ఈ ఘట్టాల్ని వినివిస్తూన్నట్టు చెప్పడం కవి 
వస్తువిధాన శిల్బానికి నిదర్శనం. ఉ క్తిచాతుక్యం, భావగాంభీర్యం, శబ్బమాధు 
ర్యం ఇందులో త్రివేణిగా సంగమించి | పవహించాయి, 

స్వీయచరితనో వ్య క్తిగతానుభూతులనో గేయకావ్యంగా నిబంధించిన 
వారిలో విద్వాన్‌విశ్వం, సోమసుందర్‌ మొదటితరంవారు. భావకవిత్వంలో 
కూడా చాలాభాగం ఆత్మాగ్రయమే అయినా ఆ వస్తువు ప్రధానంగా ప్రణయ. 
వరము, ఖండకావ్యపరిమితము. విద్వాన్‌ విశ్వంగారి “నా హృదయం” అనే వెద్ద 
కావ్యం వివిధచృందన్సుల్లో హృదయానుభూతిని వ్యంజించింది. సామాజిక 
దృక్పథము, అభ్యుదయక వితాశీలము ఈ రచననాటికి విశ్వంగారీలో సం|క్ర మిం 
చాయి. 

సోమసుందర్‌గారు రచించిన “మేఘరంజని' (1963) ఆయన జీవితం 
లోని పణయవిరహానుభవాలకు వ్యాథఖ్యా(పాయమైనకావ్యం. వా న్తవికతా కాల్చ 
నికతలసమ్మేశళనంగా సాగింది ఈ కవిత్వం. 6 (ప్రకరణాలు గల ఈ కావ్య 
మంతా చతురసగతిలో నడిచింది. 

సృష్టి, వ్యవన్ధ్థలనుగురించి జిజ్ఞాసతో తాత్తికనేతం తెరుస్తూ తనకుతానే 
వేనుకున్న (ఒశ్నలూ, చెప్పుకున్న జవాబులూ “సోమరసం-సుందరకాండి అనే 
కావ్యంలో సోమసుందర్‌ గారు ఆవిష్కరించారు. ఇది తెలుగులో సరికొత్త రక 
మైన వన్తువుగల కావ్యం. ర భాగాలు గల ఈ కావ్యం (1968) కూడా చతు. 
రనగతిలోనే నడిచింది. 

శ్‌ 

వర్ణనాత్మక గేయకావ్యాలకు ఆధునికుల్లో ఆద్యులుగా విశ్వనాథ కిన్నెర), 
వుట్టవర్తి (శివతాండవం, గార్లను చెప్పుకోవచ్చు. స్వాతం త్యయుగంలో ఇలాంటి 
కావ్యాలను రచించినవారిలో సోమనుందర్‌, నారాయణరెడ్డి, ముకురాల రామా 
రెడ్డి గణనీయలు, 

సోమనుందర్‌గారు రచించిన “గోదావరి జలవ్రళయం' (195కి) కరుణ 
రసాత్మకమైన ధోరణిలో (ప్రజాజీవితాన్ని చిత్రించింది. వరదలకు గురిఅయిన 
(ప్రజలకష్టనిష్టురాలను గురించి ఆక్రోశిస్తూ గోవదారి నధిశ్నేవించిన వర్దనకావ్య 


'గేయకవితా (ప్రస్థానం 55 
భె 


మిది. నమకాలీన సంఘటనలను, పురాచర్మిత్రను |వ్రనకానువన క్రంగా ఆభిము 
[దించిన ఈ గేయాలు వివిధగతుల్ణో 7 తరంగాలుగా విభ క్రమయ్యాయి. 

(పకృతిలోని ఆతినూక్షరహస్యాలను ఆతిమనోజ్ఞదృళ్యాలను తనఆత్మీ 
యానుభూతులతో మేళవింఏ బుతువులను చిత్రించిన గేయకావ్యం నారాయణ 
రెడ్డిగారి బుతుచక9ం (1964). దృశ్యసాశ్తాత్కార నై వుణ్యం ఈ కావ్యంలో 
పరాకాష్ట చెందింది. తెలంగాణ వల్టెటూళ్ళలోని రై తుయువకుని జీవితానుభూతు 
ల్ని సామాన్యీకరిన్తూ అత్మవృత్రాంతమిషతో వర్ణించా రీ కావ్యంలో. సాంసారిక 
జీవితానికి భావనాత్మకభాష్యాలు పలుకుతూ కథానూూతాన్ని సాగించడం ఈ 
బుతుచక్రంలోని శ క్రచావసౌందర్యం. 

వహృదయ|దావకమైన పవురాన్మృతుల్నీ హృదయనస్పందక మైన భావ 
చితాల్నీ రూపొందిస్తూ తెలంగాణలోని |ప్రాలీనశిథిలమైన దేవరకొండ దుర్గాన్ని 
వర్ణించిన లఘుకావ్యం ముకురాల రామారెడ్డిగారు రచించిన దేవరకొండదుర్గం. 
పాదనియమాల్ళో స్వేచ్చను ఆవలంబించి, లయను సాధించడం ఈ గేయవు 
విశిష్టగుణం, 

6 


ఒక (గ్రీకువురాణకథ నాధారంగా చేసుకుని “మాధురీరుచివియి ప్రణయ 
వృత్తాంతాన్ని గేయపిబంధంగా నిబంధించినవారు వజ్బ్యల వేంక టేశ్వర్లుగారు ఆ 
కావ్యమే 'అమరవీణి (1958). జానపదగేయరీతుల్ని ఆవలంబించి కథాశిల్పా 
నికి కొత్తవారంగును సమకూర్చారు. 12 |శుతులుగా కావ్య విభ క్రం. 

(వనిద్ధపౌరాణికకథ ఆయిన మేనకావిశ్వామి తాన్ని గేయవృ త్త-ఉభయ 
కావ్యంగా రచించారు మడిపడగ బలరామాచార్యగారు.  “మేనకావిశ్వామితము” 
(1981) లో కవితాలూకు లలితకళల అభిరుచి, ఆభినివేశాల నీడలు, గేయఫణి 
తులిజాడలు మనోజ్ఞంగా నెలవుకొన్నవి. 


7 


గేయనాటిక శివశంకరులు, కృష్ణశాత్రీ, రోజని, మలవరపు (పభృతుల 
లాలనలంది, "పెరిగి వెద్దదై ఈ యుగాన నృత్యకింకిణులను |మోగించ సాగింది, 
గేయనాటికా రచయితల్లో నారాయణరెడ్డి, నారవరెడ్డి, బావురెడ్డి, కె.వి,ఆర్‌. 
నరనింవాం, యన్వీ జోగారావు [ప్రభృతులు ఈ యుగంవారినిగా వేర్కొన 
వచ్చు. గేయనాటిక ఆకాశవాణి ఆలంబనంతో తీగలు సాగింది. 


56 ఘహాతి 


నవ్వనివువ్వు, వలవురేడు, దగ్ధశాంతి, లిన్నన్వరాలు, అజంతానుందరి, 
వెన్నెలవాడ, రామవ్ప-నారాయణ రెడ్డిగారు రచించిన రమణియ గేయరూపకాలు- 
మొదటి రెండూ ఆయన యౌవనారంభ కవితారంభ కేళల్టోనివి, సౌందర్యాభి 
వ్యక్తికి నిద్దమైన ఆద్దా లవి, పణయవిపాసకు |ప్రపాశాల లవి. తరువాతిరెండూ 
ఆయన ఆభ్యుదయ దృగంకురాలకు తొలకరిజల్లులు, శాంతికోనం మనిషి 
పౌందే తపన, శ్రామికజనసేవకు కళాబీవి చేసే త్యాగము వాటిలో చి త్రితాలు. 
ఐదవది నిగ వారహితమైన కళారాధన వ్యర్థమనే నత్యానికి నిరూపణ. రామప్ప 
అన్నింటికన్నా బహుళ పచారం పొందిన నాటిక, ఒక తెలంగాణ శిల్ప క్నేతా 
నిక సబీవకళా పలి బింబం. 

శె. వి. ఆర్‌, నరసింహంగారు రచించిన ఉషోరాగం, కోణితపారణ 
(19665) అనే గేయనాటికల్లో మొదటిది పౌరాణికకల్పన, రెండోది చరిత 
వృత్తం. ఈ రెండూ కవి నృజనాత్మక|ప్రతిభకు వతాకలు. శబ్దాలంకొర 
చారువులైన గేయగతుల్లో ఈ కవి ప్రదర్శించిన చాతుర్యం |ప్రశంననీయము. 

ఒకవక్క ఛాందనవండితులకు, వేరొకపక. వివ్హవకవులకు మధ్యనలుగు 
తున్న కవితాకన్య ఈ యిద్దరినీ తిరన్మ్క-రించి కవినే వరించిందన్న సత్యాన్ని 
నిరూవిన్లూ రచించిన గేయనాటిక కవిత'__నారపరెడ్డి రచన (1956). 


8 


ఈ యుగంలోని గేయకవితకు ఆధిశ్నేపము, అవహేళన ఒక వస్తువుగా 
రూపొందింది. అయితే వీటి ప్రయోజనం సమాజకాలుష్యమాళనం. 

ఈకాఖలో బలమైన కంఠాలు కాళోజీ, గజ్జల మల్డారెడ్డిగార్డవి. “నా 
గొడవ అనే మిషతో సమాజంలోని బురదను క్షాళించే ఇందువగింజలవంటి 
గేయఖండికల్ని కాళోజీ 7 నంవుటుల్లో వెలువరించారు. “కై తచేత మేల్కొలుప 
కున్న కాళోజీ కాయము చాలింక అని చెవ్పగల్లిన వీరావేశం కాళోజీ నారా 
యణరావుగారిది. ఆయన పలికిన (ప్రతిగేయపాద మొక లోకోక్సి కాగలిగినంత 
నూక్తి నురుచిరంగా ఉంటుంది. సామాన్యంగా సమకాలీన వస్తువును మాత్రమే 
ఈయన వరిస్తారు, ఈయనే కాదు, మల్టారెడ్డిగారుకూడా ఆలాంటివారే! సమ 
కాలీన రాజకీయాలు, విద్యావిధానం, విశ్వాసాలు, మతం, రేడియో, ఆకాడమి, 
మంతులు అన్నింటినీ ఈయన వక్రోక్సి మనోహరంగానూ చఛురికాప్రాయం 
గానూ అధిక్నేవించగల శక్కిమంతుడు. కళాస్పర్శ కోల్పోవని స్పర్శవేది 


'గేయకవితా (ప్రస్థానం 57 


మల్లారెడ్డి ఆల్టరి. విధిరూపంలో |పబోధించినా, ఆ మాటలకు నిషేధం అర్థం 
కావడం ఈయన వైచిత్రి. మాటల్డ్టో కార్టూన్లు, పాటల్లో వేరడీలు, ఈయన 
మాాతాచ్భృందస్సులు. మల్దారెడ్డి గేయాలు, *ంభారావం__ ఈయన కృతులు. 

ఇటివల [పచురితమైన “నవ్వే కత్తులు" అనే కావ్యంద్వారా ముకురాల 
రామారెడ్డిగారుకూడా నమాజ విమర్శకు కత్తులు దూకారు. నంకుచిత స్వార్థాల 
కోనం రకరకాల ఆలోచనల్నే ఆయుధాలుగా వాడుతున్నవారిన కవి అఆధిక్నే 
వీస్తూ శ్రీ వేంక బేశ్వరస్యామి ముందు (ప్రశ్నలను కత్తులుగా మారటం ఈ 
కావ్యంలోని వై లక్షణ్యం, పద్యగేయ ఉభయమైన ఫజితిలో రచన రమ్యంగా 
పాగింది. వ్యాజనించ కవి కభిమానపాత్రమైన విద్య. 


9 

గేయరూవంలో ముక్కకాలా, శతకాలుకూడా ఈ యుగంలో వచ్చాయి. 
ఈ శాఖలో ఆరుద, నారాయణరెడ్డి లబ్బ్మప్రతిష్టులు. ఆరుద్ర కూనలమ్మ వవాలు 
మకుట నియమం పాటించిన, అన్నుపాన విన్యానం చేసిన సరికొత్త గేయకశతి. 
ఆయన (ప్రకగేయ మొక సూక్తి. |ప్రతిగేయ మొక సత్యం. (ప్రతి గేయంలో 
వ్యంగ్యం. (వతిగేయంలో కార్టూన్‌! కూనలమ్మ జానవద గేయసాహిత్యంలోని 
ఊహాపాత 

నారాయణరెడ్డిగారి “నమదర్శనం' నిర్మకుటగేయ శతక చ|కవర్తి. 
నమాజంలోని మంచి లెడ్డల్ని సున్నితంగా వేళాకోళం చేయడం, నమాజ రక్త 
కద్ధికి సాహిత్యంచేరి కొత్త టానిక్కు. (వ్రాసి యివ్వడం ఈ నమదర్శనవాది 
నిర్వహించిన ఉద్యోగం. 

నారాయణరెడ్డిగారు రచించిన మరొక శతకాఖాన గేయకృతి “గాంధీ 
యం”. ఇది జాతివిత నూక్తులకు జాజ్యల్యమానమైన నంగీత జతి ! 


10 


తెలంగాణ విముక్త్యుద్యమాన్ని పురన్క-రించుకుని గేయాల్లో ఖండికలు 
రచించిన [ప్రముఖు లిద్దరు కనివిస్తున్నారు. ఒకరు సోమసుందర్‌, రెండు 
చాశరథి. 

సోమనుందర్‌గారి 'వజాయధం' (1949 మార్చి) లోని “బానినల 
చండయాగత” అనే భాగంలో గేయాలు వీరావేశపూరితాలు, వీటిలో “ఖబడ్జార్‌', 
గేయం బహుళ ప్రచారం పొందింది. జనగామ గెరిల్లా నాయకుని వర్ణనతో వలు 


58 మహతి. 


వురిని వులకలెత్తించా డీ కవి. [ప్రజల్లో చైతన్యాన్నీ పాలకవర్గంలో నంచల 
నాన్నీ కలిగించడంలో “గేయం” కన్నా ప్రముఖ సాధనం లేదని నిరూవించాడీ 
కవి. 
దాశరథిగారి 'అగ్నిధారి (19.9 ఆగన్టు) లో ఈ ఉద్యమపరంగా 
రచించిన గేయాల్లో 'నడిగడ్డి, “పదేపదే అఆనేస్తా' అనే శీర్షికల్లో కవి కోపాగ్ని 
శాపోకులు తాండవించాయి. 
11 
ఆంధరాష్ట్రో9ద్యమానికి గేయకవితనే ఆందించిన వారిలో సోమనుందర్‌ 
విశుతుడు. ఆయన “కాహశి'లో |ప్రతిగేయ మొక హర్తాల్‌ ! [వతిగేయ మొక 
ఆందోళన 1 |ప్రతిగేయంలోనూ రాష్ట్రివాంఛాభిముఖమైన ఆవేదన. కేంద 
రాజకీయాల్లోనూ ఉమ్మడి మద్రాన్నుపభుత్వంలో నూ 'రాష్ట్రినిద్ధి'కి కలిగిన అవ. 
రోధాలను వేలెత్తి చూవిస్తారీయన గేయాల్డో. జానవదగేయరీతుల్ని, వాడుక 
భాషనీ, నుడికారాన్నీ |వయోగించడంద్యారా ఈ గేయాలను |వ్రజల ఉద్యమ, 
సాధనాలుగా రూపొందించారు. 
12 
సామ్యవాదకాంక్షను వ్య క్తీకరించడానికీ, వర్గకలహానికి అంకురార్పణ 
చేయడానికీ అభ్యుదయకవులు గేయాన్నే తమ ఆయుధంగా వాడుకున్నారు. 
అనిశెట్టి నుబ్బారావు. రెంటాల గోపాలకృష్ణ, ఆరుద్ర, సోమనుందర్‌. దాశరథి, 
రమణారెడ్డి, రాంషా, నారాయణరెడ్డి మొదలైన కవులు రచించిచ ఖండకావ్యా 
అన్నింటా గేయకవిత్వం ఈపనుల్ని తలకెత్తుకుంది. |శ్రామికజనకీవితాన్ని 
గ్రమైకజీవితసొందర్యాన్ని గేయం కళ్లకు కట్టించింది. ఆగర్భశ్రీనాథుడ్నీ అనా 
థుడ్నీచూవి.|ప్రక్నలు రేకెత్తించింది. కొందరు గేయంలోనే నినాదా లిచ్చారు.గుండె 
లుదీల్చేఆక్షర సత్యాలను విసిరారు. సమనమాజంకోనం కలలుగ శ్నారు కొందరు. 
కొందరు వా న్లవికతకు పట్టంకట్టారు; పజాస్వామ్యానికి పునాదులు త9వ్యారు, 
18 
ఆధునిక గేయకవులు ఎన్నో నూత్నకవితా వస్తువులను దర్శించారు. 
వాటిలో ఆంతర్జాతీయ దృక్పథ మొకటి. దేశదేశాల స్వాతం|త్యసకురాలు, 
వాటి విజయాలు, విజ్ఞానవరికోధనలు, ఆంతకెక్షయానాలు, అణ్వస్తారలు, 


ri 
నియంతలదురాశలు-ఇవన్నీ గేయక వితావస్తువు అయ్యాయి. సోమనుందర్‌వంట్‌ 


'గేయక్‌వితా |పస్తానం 59 
ఇ 


వారు “మలయా వభంజనం' ఆనే వేరుతో |వానిన గేయాలు, దాశరథి రమణా 
రెడ్డి వంటివారు |వానీన కొన్ని ఖండికలు పరశీలించదగినవి. 


14 


ఆంతర్జాతీయవస్తువులాగే జాతీయవస్తువు కూడా గేయకవులకు విరివిగా 
ఈయుగంలో లభించింది. చైనా పాకిస్తాన్‌ల దండయాతలు, వంచవర్గ 
(వణాశికలు, దారిద్యనిర్మూలన, _శాంతియుత నహణబీవనం, _ కుటుంబ 
నియంత్రణం, సామాబిక వికాసం, ఎన్నికలు-వంటివి ఒకపక్క, వరదలు, 
శామాలు, లంచగొండితనం, నల్చబజారు, సిఫార్సులు, నిరుద్యోగసమన్య వంటివి 
మరొకపక్క ఆవేళ_ఆ|క్రోశపూరితాలయిన గేయాలను వాియించాయి. 

వండగలకు, వబ్బాలకు వతీ9కలు వేనే పత్యేక సంచికలు ఈగేయాలను 
వ్రజల కందించి భావనంచలనానికి దోహదం చేనున్నాయి. 

గురజాడ, రాయపో9లుల తర్వాత దేశభ క్తి పిబోధకాలైన జాతీయ 
గీతాలను రచించినవారు అధికనంఖ్యలోనే ఉన్నారు. కృష్ణళాన్రీ, వేదుల, 
రజని, శ్రీశ్రీ ఆరుద9, సోమనుందర్‌, వైడిపాటి, ఇందర్గిగంటి, వీలకా, 
దాశరథి, భీమన్న, నారాయణరెడ్డి, శళాంక మొదలైనవారు భారతమాతకు 
నీరాజనాలిచ్చారు; ఆంధగిమాతకు ఆరాతి9కాలు సమర్పించారు; మాతృమూర్తికి 
జయగీతాలు పాడారు. 

15 


త్రీవర్ణన, విజయము, శృంగారము నేటికి గేయకవితలో విశేషంగా 
కనివిన్తూనే ఉన్నాయి. దాశరథి “కవితావుష్పకం' లలితమైన పణయభావనను 
విశేషంగా. విరజిమ్మిన గేయఖండికానంపుటి. సోమనుందర్‌గారి 'శ్షీగాబ్ధి”, 
యన్వీజోగారావుగారి పంచక క్యాణి ఇల్జాటిగేయాలను పచ రించాయి. నినిమా 
గేయాలలోకి ఈశృంగారవన్తవు ఈనాడు అధికంగా వలసవెళ్లింది. రేడియో, 
గాగిమ్‌ఫోనులు సైతం నినీగేయాలకు ఆధిక పా9ిధాన్య మిస్తున్నాయి. నాగరకులూ 
జానవదిలూ వాటిని ఆస్వాదిస్తున్నారు. అయితే ఇందులో గేయానికి ఆస్వాద్యత 
అధికంగా సంగీతవిశేషంవర్ణ కల్గుతున్నది. కృష్ణశాశ్రి, శ్రీశ్రీ, దాశరథి, 
నారాయణరెడ్డి, కొనరాజు, ఆర్ఫుద ప్రభృతులు రచించే నినిమాపాటల్లో కళా 
రుచిరాలు చాలా ఉన్నాయి. రాశిలో కూడా ఇవి గణణీయాలే 


60 మహతి 


భావృపథానమైన కఒతారంగంలో నేడు మానవతాభావన, స్నేహ, 
వాత్సల్య, కారుణ్యారి ముగ్గభావాలు, హీంనవట్ట నిరనక, శాంకివీయత మొద 
లైనవి జీవనాడులుగా గేయాలు వెబుస్తున్నాయి. 

ఈపాతికేళ్ళలోనూ మొత్తంమీద ఖండకావ్యమే గేయకాఖలో కూడా 
అపారంగా వర్ధిల్లింది. ఖండకావ్యంలో వస్తువుకు నిర్దిష్టత ఉండదు. అది నంకీక్ణ 
వస్తుకము, గేయకవులు తమ బీవితాల్లోని విచితానుభూకుల్నీ, విశేషావేశాల్నీ, 
రనవత్తర నన్నివేశాల్నీ భావిస్తూ రచిస్తున్నారు. కవిత్వా9కి వస్తువు కానిదేదీ 
ఈనాడు లేము. న్నేహం, స్వేచ్చ, విశయం, కృతజ్ఞత, వంటి చిరంతన మానవ 
మానన లక్షణాలను కొందరు రమణీయార్థ ,పతిపాదకాలుగా తీర్చిదిద్దు తున్నారు? 
నారాయణరెడ్డివంటి సాహికీమర్మవేత్తలు కొందరు భౌతికాతీత మైన దివ్యాను 
భూతికోసమైన అన్వేషణనూ తాత్వికచింతననూ కవితాస్పర్శవేదితో నువర్దీక 
రిస్తున్నారు, రవీంద, కందుహారి, గురజాడ, నెహూ, గాంధీవంటి మహా 
వురుషల జయంతులకు వైజయంతిక లెత్తుతున్నవారు కొందరు కెన్నెడీ, 
నెహూలమీద ఎలిజీలకు పలుకుతూ కల మెత్తినవాకు కొందక, 

(వజావిన్దవాల్లో (ప్రాతా లర్చించిన అజ్ఞాత వీరులకు న్మృతినీరాజనా 
లర్పిన్తూ, వేడిగా, వాడిగా వలికేవారు ఒకరిద్దరున్నారు. ఆట్టి వారిలో రమణారెడ్డి 
అగేనరులు. 

నగరజీవితాన్ని గేయరూపంలో  వ్యంగ్యధోరణిలో వర్ణించినవారిలో 
నారపరెడ్డి, ఆరుద్ర ముఖ్యులు. 

16 


అన్యభాషలలోంచి కావ్యానువాదులకు పూనుకున్నవారు కూడా గేయాన్ని 
స్వీకరించడం ఈయుగంలో కన్పిస్తున్నది. వేదులవారు రవీంద బాలసాహపి 
త్మాన్నీ, దాళరథిగారు గాలిబ్‌గీతాల్నీ, కాళోజీగారు ఖలీల్‌ జీవనగీతాన్నీ, 
ముకురాల రామారెడ్డిగారు కాళివానమేఘాన్నీ గేయరూవంలో వునఃనృన్షి చేశారు. 


17 


బాలసాహిత్యంలో గేయపక్రియ బహుళంగా నం[ప్రయు క్రమయింది. 
కవిరావు, నార్హ, న్యాపతి రాఘవరావు, చల్లా రాధాకృష్టశర్మ, బి.వి. నరనింహా 
శావు, దాశరథి, నారాయణరెడ్డి, మిరియాల రామకృష్ణ, మసూనా, ఉత్పరలి, 


గేయకవితా ప్రస్థానం 61 
D 


రజని, నళిని కరుణశ్రీ, ఎల్లోరా, నుశీలాదేవి, మాల్యశ్రీ, వంటివారు బాల 
గేయాలను వినిధగతుల్లో విన్యనించారు. 


18 
ఆధునిక గేయకవితా (ప్రస్థానానికి గురజాడ మార్గదర్శికాగా భాక, 
ఆభ్యుదయక వులు ఆమార్గాన్ని నుగమం, నుఖదం, నుందరం చేశారు. నినిమా, 
రేడియో, ము[దాయంతం గేయకవితాధ్వాన్ని వెలిగించాయి. కొందరి కది. 
“యళనే, అర్థకృతే” కాగా అందరికీ నద్యఃవరనిర్హృతినీ, నందేశాన్నీ 
ఇస్తున్నది. 


“ఏదేశళచరిత్ర చూచినా 
ఏమున్నది గర్వకారణం ? 
నరజాలిచరిత్ర నమగ్తం 
పరపీడనపరాయణత్వం,"' 


“ఇతిహానపుచీకటికోణం 
అట్టడుగున పడి కాన్సించని 
కథలన్నీ కావా లిప్పుడు 
దాచేస్తే దాగనినత్యం,”' 


వచన కవిత్వం 


డా. న్ముపసన్న 


'ఆైలగుభాషకు సంబః ధించినంతవరకు వచనంగా కవిత్వం ఆవతరించడం 
ద్రయోగవాదులు చేసిన (పయత్నాలకు ఫలం. ఈ పయోగవాదులతో 

సమాంతరంగా ఉద్యమరూపంలో కవితారచన సాగించిన  |వ్రగతివాదకవు 
లేమో ప్రజలు పాడుకునేపాటలబాణుల్లో కవిత్వంకూడా ఉండాలనీ ఆది కరకు 
లకు, శ్రామికులకు దగ్గరగా పోవాలనీ (పయత్నంచేశారు. కాని ఈ|వగతివాద 
కవుల్టో చాలామంది మధ్యతరగతివర్గానికి చెందినవారు కావడం, సామాన్య స్రజ 
లకు యోజనాలదూరంలో విలనిల్లే ఆంధ్రకవితాసం ప్రదాయ కావ్యభాషకు చెందిన 
వారు కావడంవలన, ఇంకా 'నైద్ధాంతికంగానే కాని వార్టికమైన అనుబంధం 
్రగతివాదం |ప్రపంచించే (శ్రామిక వర్గంతో లేకపోవడం కారణంగా ఈ వయత్నం 
'శేవలం నిద్ధాంతరూవం దాటి దూరం రాలేదు. 

భావకవులకాలంలో బహువిధాలప్రయోగం పొంది పరిణతరూపాన్ని 
“పొందిన 'గేయం'”, స్వాతం త్రోదయవేళ కొ త్రకవులకు'ఫాషన్‌". కాని, భావ 
కవిత్వంమీద సాగిన తిరుగుభాటులో (ప్రయోగవాదులు బాహిరరూపాన్ని మార్చ 
డంలో అనేక ప్రయత్నాలు సాగించారు. ష్టావయోగాలు ఈఉద్యమప్ప ప్రారంభ 
నంశకేతాలు. ఈమార్గంలో శ్రీ శ్రీ- నారాయేణబాబు- రుక్కిణీనాథకాగ్ర్ర- వఠాభి 
ఈనల్లురూ దీనికి డా స్తంభాలుగా ఈఉద్యమం కొనసాగింది. మరికొందరు 
wu ప్రయోగాలను కొనసాగించినవారుకూడా ఉన్నారు. 

నలభై లలో వచనకవిత్వం విరళంగానై నా రచన సాగుతూనే వచ్చింది. 
“జ్యాలిలో ముద్దుకృష్ణకూడా ఈ|ప్రయో గాలకు స్వాగతంచెప్పాడు, వూర్యతరా 
నికి చెందిన రచయితలుకూడా ఈమార్గంలో కలాన్నికదలించారు. చలం “విన్న 
పాలు' ఈకాలవురచనలే. విశ్వనాథ “విప్టవం'అనే జీత ఒకవచనవద్యం 
“జ్వాల'లో (ప్రకటించాడు. 

కొందరు కవులు- చాలామంది పముఖులు- (ప్రయోగ వాద ప్రగతివాద 
శిబిరాల్లోనూ ఉండటంవలన |వ్రగతివాదంలోనికి నహజంగా ఈవచనవద్యం 
చొచ్చుకువచ్చింది. శ్రీశ్రీ అధివా న్తవికరచనల్లోనే కాక మహా పస్థానరచనల్లోనూ 


వచన కవిత్వం 63 


ఈవచనపద్యం చోటుచేనుకున్నది. తరువాత'నయాగరాికవులు ఈమార్గాన్ని 
ఎన్నుకొన్నారు. కొందరు చెదురుమదురుగా రచన చేస్తూనే ఉన్నారు. 
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రంగంమీద నిల్చిన కొ త్తకవులు దాశరథీ, 

ఆరుదాను, దాశరధి వృత్తాలు, గేయము, వచనము తనపద్యాలకు ఉపయోగిస్తూనే 
ఉన్నాడు, ఆరుద్ర త్వమేవాహం ఈమార్గంలో వచ్చినళ క్రిమంతమైనకావ్యం, 
దీనిలో గేయవృత్తాదులు క్వాచిత్కంగా లేకపోలేదు. తెలుగుకవిత్వం ఆధునికతా 
ముద్ర నంతరించుకున్నది. ఇంచుమించుగా ఆరుద'త్వమేవాహం'లో ననే చెప్పా 
లి, శబ్దందగ్గరనుంచి కావ్యసమగన్వరూవందాకా ఏదోకొ త్తపద్ధతిని సంతరించే 
(వయత్నం ఆరుద్ర ఇందులో చేశారు, అయితే ఈవద్ధతిగా ఆయనచేనిన యత్నం 
వెంటనే ఎక్కు.వమందిపాఠకులఆమోదాన్ని పొందలేదు. కాని |వ్రయోగాలుగా 
మాత్రం ఆరుద్ర ప్రయత్నాలన్నీ ఇతరకవులకు కొ త్రమార్గాలలో పోయేందుకు 
(వీరణ నిచ్చినవి. 

ఇందులో ఆర్నద|వయోగాలు ఇంకా వెరిగి ఖండికలుగా కూడా ఎన్నో 
రకాలు సాగినవి. వచనపద్యం ఒకనున్వరూపాన్నీ నంతరించుకొన్నది. తత్పూ 
ర్వం వచనకవిత్వాన్ని గేయగుణం, దానికి సంబంధించిన వాక్యనిర్మా ణాదికాలు 
వదలి పెట్టలేదు. 

ఇంతలో దాశరధి రంగంమీదకు విజృంభించాడు. కొత్త ప్రయోగాలు 
అభివ్య క్రీలో చేసేందుకు ఎక్కువ వెనులుబాటు ఉంటుందని ఆయన ఈరూపాన్ని 
వాడటం ప్రారంభించాడు. “మోష్షిష్కంలో లేబరేఓరీ”అనే ఒక డీర్భరచన ఈ 
మార్గంలోకూడా ఆయన గొప్పరచనలు చేయగల డని చూవింది. ఈపద్ధతిలోనే 
“వునర్నవం” అన్న వేర ఒకవచనవద్యాల కవితానంకలనం వెలువరించాడు. 

ఈవిధంగా యాభైలు నగం దాటేప్పటికి వచనవద్యం ఒకరూవం సంత 
రించుకున్నదనే చెప్పాలి. అబ్బూరి ఛాయాదేవి నంపాదకత్వాన “కవిత” అనే 
సంకలనం “వచనవద్యం' దిహుళంగా [వచురించే మూడుసంచికలు వెలువడ్డవి, 
ఈ వతికకు మొత్తంమీద (పయోగవాదులతోడి ఆనుబంధమే ఎక్కువ, శ్రీశ్రీ- 
ఆరుద్రలు, అజంతా- బై రాగులు, కుందు ర్తి- ఎల్బూరి వీశ్లేకాక కవిరాజమూ ర్తి, 
వరద, తిలక్‌, రాజశేఖర్‌ మొదలైనకవులు ఈ పృతికలో రచనలు చేళారు. 
నలభై లలో విరివిగా రచనలు చేనిన తిలక్‌ మధ్యలో ఆగి మళ్లాయాలై లనడుమ 
విజృంభించాడు. ఈ కొత్తరచనల్టో ఆయన ఎక్కువ వచనపద్యరచనలు 
చేశాడు. దాదాపు వదిపన్నెండేళ్ట ఆయన మరణించేదాక సాగించిన ఈ రచనలు 


64 మహతి: 


వచనకవిత్వానికి ఒకఆకర్షణ తెచ్చి వెట్టాయి. నుకుమారవదబంధము, నుందర 
మైన రూవకాలవరంవర, వైదర్శ్భీశైలి- ఇవి తిలక్‌రచనలు. భావకవుల నాటి 
కృష్ణశాస్రీరచనల్లా ఎక్కువమందిని ఆకర్షించేట్టు చేశాయి, 

ఈ కాలంలో అజంతా చేసినవి కొద్దిరచనలే అయినా నూతనాబివ్య క్తి 
లక్షణంచేత చప్పున ఆకర్షించాయి. ఆయన బింబకల్పనవిధానం (ఇమేజరీ) 
అత్యంతనవీనంగా ఉండింది. బైరాగి “నూతిలో గౌంతుకలు' ఆనే రచనలో ఈ 
కాలంలో ఆంతర్ముఖీనంగా మానవునివేదనను వ్య క్రంచేసే |పయత్నం చేశాడు. 

ఇంతరచన జరుగుతున్నా యాభై లలో కొగ్తకవులు వద్యరచన గేయ 
రచన పుష్కలంగానే చేస్తూవున్నారు. నారాయణరెడ్డి గేయాలలో కథాకావ్య 
రచన (ప్రారంభించాడు, వద్యరూవంలో ఎన్నో ఖండ కార్యాలు ఆధునికమాన 
వుని అంతక్వేదనను వెల్లడించేవిగా వెలువడుతూ వున్నవి. ఎక్కువమంది ఈ 
రచయితలు మనోమయలోకంనుంచి అధ్యాత్మమార్గంలోకి చొరబడే పయత్నం 
చేన్తూన్నారు, 

“నయాగరా”లో వచనకవిత్వం రాని నాటిశుంచీ ఎన్నోరచనలు చేస్తూ 
వున్న కుందుర్తి రాబోయేకవితారూపం వచనపద్యం అని నిశ్చయించుకున్నాడు. 
“తెలంగాణా ఈ కాలంలో చేసినరచనయే 

“తెలంగాణా రచనలో వచనకవిత్వానికి ఒక స్థితి కలిగింది, అడి ఒక 
కావ్యన్వరూపాన్ని సంతరించుకొన్నది. ఆ కావ్యంకూడా ఆధునిక అభివ్య క్రితో 
కథాకథన (ప్రధానమైంది కాక, కొ త్తరూపకాలతో సన్నివేశాలను, సమస్యలను 
న్ఫురింపజేస్తూ ఒకరాజకీయోద్యమాన్ని, అంతకంటే బలంగా దానివెనుక ఉన్న 
సాంమిక నిద్ధాంతాలబలాన్ని వ్యాఖ్యానిన్తూ ఒక నమ గదీ వ్రీతో వెలువడింది.ఇంత 
కాలంగా సాగిన ప్రయోగాలన్నీ ఒకసార్థకత సంతరించుకున్న ట్లయింది. 

కుందుర్తి ఈరచనలో ఆర్కుద చేసినవిధంగా ఆంగ్లభాషా గంథబంధురం 
చేయలేదు. కొ త్రఆభివ్య క్తికోసం సాంకేతిక వ్రతీకలను విరివిగా గువ్పించి 
పాఠకుజ్ణి ఉక్కిరిబిక్కిరి చేయలేదు. వరంపరగా రూవకాలు వాడుతూ వచ్చినా 
ఆవి తెలుగుపాఠకుడికీ అత ఎనిత్యజీవితానికీ దూరమైనవి కావు. ఆంతకుపూర్యం 
రచనల్లో ఉన్న బౌద్ధిక వ్యాయామం కుందు ర్తీ చేయలేదు. తెలంగాణాలో తెలుగు 
బీవితం, నేటి తెలుగుచరిత ఒకవిధంగా రూపొందింది. ఈ సఫల వయత్నం 
చెయడం కారణంగా కుందుర్తి తరువాతిదశాబ్దంలో రూపొందిన వచనకవితో 
ద్యమాసికి సారధిగా, (పేరకుడుగా నిలబడ్డాడు. 


వచన కవిత్వం 65 


యాభైలలో రచన ఆరంభించి వచనకవిత్వమే ఆధునిక కవితావాహి 
కగా వనికివన్తుం దనే విశ్వానంతో రచన చేస్తున్న వాళ్డ మాదిరాజు రంగారావు, 
గోపాలచ|కవ ర్తి. ఈ ఇద్దరిలో రంగారావు బహుళంగానూ, గోపాలచ।క్రవ ర్హి 
విరళంగానూ రచన చేస్తూవున్నారు. 

రంగారావురచన దావావు వదిహేనుసంవత్సరాలుగా సాగివన్తున్నది. 
ఆయన ఈ మార్గంలో చేసినరచన రాశిలోనూ, గుణంలోనూ విశిష్టమైందే. 
కిర్మీరందగ్గరనుంచి ఇజీవల వెలువడ్డ 'ము క్రధ్మాత్రి” దాకా ఒక్కొ_క్కరచనలోనూ 
ఒకోవిధమైన వైలక్షణ్యాన్ని చూవేలక్షణం ఉన్నది. ఈయనరచనలు ప్రధా 
నంగా భావనా ప్రధానమైనవి. |పత్యక్షంగా లోకజీవనం కన్పించదుకాని తనవైన 
ప్రతీకలద్వారా, లోకలక్షణాన్ని లోతుగా సున్నితంగా వ్యాఖ్యానం చేస్తాడు. 
ఈయనలో [ప్రధానమైన |వతీకలు |వకృతిలోనివీ, కాలాన్ని చెప్పేవీ. ఈ నంకే 
తాలు అనేక ఏధాలుగా ఉపయోగించి వందలాది కావాలను అభివ్యక్తం చేస్తాడు. 
ఈ సంక్రేతభాషయొక్క పరిజ్ఞానం ఉంటే ఈయనకవిత్వం ఆలోచనామృతంగా 
పాఠకుడికి దీ ప్త్రమెన అనుభూతిని కలిగింపజేస్తుంది. 

మాదిరాజు +౦గారావు కవిత్వంలో వస్తువు మానవుడు. ఈ మాన 
వుడు దిక్కాలముల కతీతుడై నవాడు. వాడిలో దేవతలు, రాక్షనులు ఉంటారు. 
ఈ మానవీయజీవనంయొక్క. వివిధవశలు మనోలోకంనుంచి కొ త్తకొ త్త దృకా్య 
లుగా చితీకరిన్తూ వుంటాడు కవి. ముక్తకా లనే కొత్త పక్రియను నఫలంగా 
వేవేశ పెట్టి వచనకవిత్వంలో నూతనమార్గాన్ని వేశాడు. కుందు ర్తి “తెలంగాణా” 
వస్తువుగా కావ్యం రాస్తే బంగ్లాదేశ్‌ స్వాతం త్ర్యోదమం వస్తువుగా ఒకచిన్న 
కావ్యాన్ని రచన చేశాడు. ఇదికూడా ఆయనకు సహజమైన ఆలోచనా వధాన. 
మైనరచనాపద్ధతివల్ల “తెలంగాణా” లాగా త్వెరగా బొమ్మకట్టడంలేదు. ఆలో 
చనా లోకంలో రూపొందించుకోవలనిందే. 

గోపాలచ।క్రవర్తిరచన [ప్రధానంగా చమత్కృతి |వధానమైంది శబ్బాల 
క చేన్తూనే ఎక్కడనించో పొంచి ఒక జీవనతత్త్వాన్ని వ్యాఖ్యానం 

ఇది ఇలా ఈ శతాబ్దపు ఆరోదశళాబ్దం దవేశించింది. కవిత్వానికి వచ 
నమే ప్రధానరూవం ఆయింది. కొత్తకవులు ఈ మార్గాన్నే స్వీకరించారు. 
యాభై లలో రచన ప్రారంభించిన కవులు పద్యాలు గేయాలు రాస్తూ వున్నవారు 
కూడా కగ్గిమంగా ఈ మార్గంలోకి వచ్చి చేరారు. 

5 


66 మహాతి 


ఈ దశాబ్దంలో కవులను స్థూలంగా రెండుమార్గాలలోనివారుగా పేర్కొన 
వచ్చును. ఒకమార్గం ఆంతరమైన చైతన్యాన్ని, దానిలో వచ్చే సంమర్షణలను 
వెల్లడించేదీ; రెండోది జాహీరమైన లోకవృత్రాన్ని వెల్లడించేదీ. లౌకికమైన నుఖ 
దుఃఖాలు (ప్రత్యక్షంగా వెల్లడించడం ఈ మార్గంలో ఉన్న లక్షణం, 

చైతన్యపు లోతులను వ్యాఖ్యానించే కవులు |వ్రధానంగా 'ఆధునిక 
ఆంగ్లేయ ఆమెరికిన్‌ కవితా |వభావంతో ముందుకు వచ్చినవారు వర్తమాన 
కల్లోలంనుంచి విముక్సి కోనం మానవుడు చేసే ఓ హాన్వేషణ ఈ కవితాయాత, 
ఆందువల్ల ప్రధానంగా ఆధునికకవిత్వం ఆంతా బుద్ధి వధానమైందే. ఆలోచ 
నలో లొతులలోకి వెళ్ళ దాని నునూక్ష్మభేవాలను అందుకుని వ్యాఖ్యానించే 
(వయత్నిం జరుగుతున్నది. ఇలియట్‌ నించి ఈనాటివరకు చాలామంచ కవులు 
ఈ (తోవలో నూతనావిష్కా రాలు చేసినవారే. 

కవిశ్వంలోనికి ఈ పధంగా ఆలోచనాశీలమైన (ప్రవృత్తి |వవేశింబింది. 
మానవుడి భౌతీక, మాననిక, ఆతిమానస దశల్లో పురోగమనాస్న ఏకకాలంలో 
కాంక్షించేవారు కావడంవల్ల లౌకిక మైన సుఖదుఃఖాల పరిధులను దాటని కవుల 
కన్నా వీరు విలక్షణంగా కానవచ్చారు అనంగవై విధ్యం గల ఆనుభూతులను 
వివరించి వయత్నంలో వీళ్లు తమ కావ్యభాషను కౌత్సగా నిర్మించుకోవలని 
వచ్చింది. ఆధునిక శాస్త్రీయ, తాత్త్విక విచారణలో గాఢమైన ఆనుబంధం 
ఉండటం వలన ఈ కవులు ఆయాతోట్టనుంచి కొత్త సామగి తెచ్చుకోక 
తప్పలేదు. మక సామాన్య కవిశా పాఠకుడికి ఇది చాలాదూరంగా అయో 
మయంగా భాసిం_డంలో కొత్త వింతేమీ లేదు. 

ఈ తోవలో రంగారావు మాత్ర షకాక వేగుంట మోహన్‌ (వసాద్‌, 
అరివిరాల విశ్వం, రాధాకృష్ణ, దుర్గానంద్‌, మొదలై న కవులు మరికొంతమంది 
రచన చేన్తూ వున్నారు. 

ఈ కాలంలోనే రాస్తూ ఉన్న మిగతా కవులంతా ఇంచుమించు రెండో 
మార్గానికి చెందినవరుగా పేర్కొనవచ్చును. ని, విజయలక్ష్మి, శీలా వీర్రాజు, 
ని.వి. కృష్ణారావు. దిగంబర కవులు, వేర్వారం జగన్నాధం, నరనింహారెడ్డి, 
స:పత్కుమార్‌, వరపరరావు, శివారెడ్డి, ముదిగొండ శివప్రసాద్‌, అద్దేపల్లి 
రామమోహనరావు ఇంకా వేర్కొ-నవలనిన వేర్లు ఎన్నో ఉన్నాయి 
మొదలై నవాళ్ట అనేక మంది రచన సాగిస్తూనే ఉన్నారు. అందరినీ ఒక 
వర్గంగా స్థూలంగా వేర్కొన్నా మళ్ళీ నునూక్ష్మభేదాలు ఉండనే ఉన్నవి. 


వచన కవిత్వం 67 


ఇబీవలికాలంలో బహధా చర్చితమైన ఒక సమిష్టి కవివర్గం డిగంబర 
కవులది. నాళ్లు ప్రదానంగా మొదట్లో, కనితో, ద్వేషంతో, జుగుప్పావహాలై న 
(వేతీకలు వాడటంతో ఒక గుర్తింపు పొంది, క్రమంగా మార్కియ అవగాహ 
నము అంగీకరించి ఎవ్టవకవిత్వ మనే కొత్త ఉద్యమం రావడానికి కారణమై 
నారు. ఈవగ్గం (కమంగా పాత అభ్యుదయ కవులను |త్రోనిరాజని కార్కీయ 
ఆవగాహన పధానంగా రాసే కవులకు ప్రాతినిధ్యం వహించే సంస్థగా 
రూపొందుతున్న ద. ఈ మార్గంలో అంతర్భవించిన కవులు వరవరరావు, 
విజయలక్ష్మి మొదలై నవాళ్ళు. 

అంత గందరగోళం చేయకపోయినా సాహిత్యరంగంలో అందరినీ 
ఆకర్షించిన నమిష్టి కవి కృషి మరొకటి చేతనావర్త నంవుటాలది. మానవుని 
సర్వతోముఖ పురోభివృద్ధి, ప్రజాస్వామ్యము, జాతీయ దృక్పథము, ఆధునిక 
భావచై తన్యం [ప్రధాన లక్షణాలుగా ఈ సంపుటాలు ఆధునిక కవిత్వంలో తమ 
వ్యక్కిత్వాన్ని పధానంగా నిరూవించుకున్న వి. ఇందులో కవులి కంఠాలన్నీ 
ఎవరికీ (ప్రతిధ్వన'లు కావు. తమలో తమకు కూడా. 

ఇలా ఈ పాతికేశ్ళలో వచన కవిత్వం సాగి సాధించిన దేమిటి? అన్న 
వేళ్న ఆలోచించవలనింది. ఇందుకు సమాధానం ఆంత త్వరలో చెవ్పలేం. 
అయినా స్థూలంగా ఇలా నమీక్షించుకోవచ్చును. 

తెలుగు కావ్యభాష వెయ్యక తరువాత సంపూర్ణంగా పరివర్తన 
చెందింది. ప్రజలు మాట్లాడుకునే భాష స(యంగా కావ్యంలోకి |పవేశించింది. 
అభ్యుదయ కవిత్వంనాటికంటే సామాన్య మానవుడి జీవనానికీ, అతని నమ 
స్యలకు విస్తృతమైన వా న్రవమైన (వవేళం లభించింది ఈ శతాబ్దవు తొలి 
యాభై యేళ్ళలో వచ్చిన కొత్సపతీకలు, రూపకాలు, కొత్త వాక్యనిర్మాణం, 
నూతనవదబందాలు- వీటన్నింటికం'టే ఎన్నోరెట్టు అధికంగా ఈ ఇరవయ్యేళ్ళ 
కవిత్వంలో [పవేశించి కవియొక్క అభివ్యక్సి పరిధుర్ని ఊపాంచినదానికంచె 
మిక్కిలి వినృతిం చేసినవి. వస్తువు ధార్మిక జాతీయ పరిధులుదాటి అంతర్జా 
శతీయమైంది. 

ఒకచై పున ఉద్యమతీవతలో నినాదాలు, దూషణలు కవిత్వంగా [వక 
.టించడం జరుగుతూ వున్నా మొత్తంమీద ఆనుభూతి, అలోచన ఇవి వ్రధానంగా 
వాటితత్త్వాన్ని వ్యాఖ్యానించడం జరిగి కవిత్వానికి బుద్ధి ప్రాధాన్యం లభించింది. 


68 మహతి 


వచనమే రూవం కావడంతో దాన్ని వచనత్వం నివా3ంకేందుకు కవులు 
చేసే నాన్నాపయత్నాలవల్ల వాక్యనిర్మాణంలో మార్పులు, ఆద్యంత, పానలు,, 
కొ త్రయమకాలు, భాషలోని కాకువు ఇవన్నీ చోటుచేనుకుంటున్నవి. 

లీమన్న, నారాయణరెడ్జివంటి వూర్వవు తరంకవులు వచనపద్యమే 
సాధనచేన్తున్నారు. 

వచనకవిత్వం ఖండకావ్యరచనకే కాకుండా కథానిర్మాణయోగ్యమైన 
కావ్యరూపంగా వరిణతి చెందాలనే [వయత్నాలు కూడా సౌగినవి, భావన్నపధా 
నంగా కొందరుకవులు కొన్నికావ్యాలు నిర్మించారు శీలా వీర్రాజు కొన్నికథలను 
వచనకవితగా సమకూర్చాడు. 

వచనకవిత్వానికి ఒకలక్షణనిర్మాణం చేసే (ప్రయత్నము జరిగింది. 
రమణారెడ్డి, సంపత్కుమార్‌, కుందుర్తి, అరివిరాల విశ్వం, చేకూరురామారావు. 
వభృతులు ఈవిషయంలో వి నృతమైన చర్చలు చేశారు. 


“అనలు ప్రతియింట్లోనూ వంటగది ఉన్నశై పున్తకాల గదొకటి (ప్రత్యే 
కంగా ఉండాలి, మనిషి అయినవాడికి కడుపుమేత ఒకిపేచాలదు. మెద 
డుకు కూడా మేతకావాలి,..చదవటం ఎంత అవసరమో, చదివినదాన్ని 
గురించి ఆలోచించడంకూడా అంత ఆవనరమే. లేకపోతే ఆ చదువు 
నిరర్థకం అవుతుంది. దేశంలో వాతావరణం ఎట్లా ఉన్నా చదవటం 
అడుగంటాలని ఎక్కడా లేదు: మందుతాగే ఓపికకూడో లేనంతగా 
కోగి క్షీణించవచ్చు. కానీ ఆన్థితిలో మందు మరింత అవనరము, అట్లాగే 
ఈ స్థితిలో లోకానికి రచనలు “కావాలి. బాధల్లో చికాకుల్లో “సైతం ప 
నిమిషం"సేవైనా చదవడ మో, ఆలోచించడ మో మంచిది” 


రీ సంటూద శేషేంద్రశర్మ 


కవిత? సాహిత్యకళా సిద్ధాంతాలు 


డా. అడపా రామకృష్ణరావు 


భారతదేశం రాజకీయంగా న్వతంగత మయ్యేనాబికి తెలుగుకవితలో 
ముఖ్యంగా మూడుకాఖలు వ్యావ్వలో ఉన్నట్లు కనివిస్తుంది. అన్నిటిలోనూ 
ఆనాడు ఆధిక |పచారంలో ఉన్నది అభ్యుదయ కవిత, ఆది ఆంత కుముందు 
తెలుగునాట ఒక ఉద్యమంగా కౌంతకాలం కొనసాగిన భావకవితవె ధ్యజమెత్తి 
కవుల దృష్షిని తియ్యని ఆంతరంగిక వేదనలమీడినుంచి కటువైన సామాజిక 
నమన్యల మీదికి మరల్చడానికి యత్నించింది. ఐనా అప్పటికీ ఇంకా మల్లెపువ్వు 
అనూ మనను మమతలనూ మధురంగా, లలితంగా వర్ణించే గీతాలూ, 
కావ్యాలూ వెలువశడం నిలిచిపోలేదు. ఇక తెలుగులో మొదటినుంచి తెంపు 
లేకుండా సాగుతూనే వస్తున్న సాంవదాయిక కవిత నాడుకూడా వ్యావ్రిలో 
ఉన్నది. మనకు స్వరాజ్యం నిద్ధించిన తరువాత తెలుగులో వెలనిన కవితలో 
కూడా కొంత రూపభేదంతో ఈ మూడు శాఖల ఉనికి మనకు కనివిస్తుంది, 
“మదగజరాజముల్‌ చనిన మార్గమునం గడునింపు నింపవే మదగజ 
రాజయాన మదమంధరబంధురయానమానముల్‌"” అన్న (పశ్నతో సంకు 
సాల నృనింహకవి సంపదాయానునరణాన్ని సమర్థించాడు. ఇతివృత్తాం ఎన్ని 
కలో, భాపవ్యక్రి కరణంలో, భాషలో, ఛందస్సులో పూర్వకవులు చూవిన 
మార్గాన్ని అనుసరించేద్‌ సాంవదాయిక కవిత. అయితే “తాత తాతలనాటి 
కథలను” ఇతివృత్తంగా ఎన్నుకొన్నా, కవి |ప్రతిభవర్ణ కావ్యంలో కొంత 
నవ్యత, విశిష్టత కనివించకపోచు. ఐనా ఆ కవితలో సంవ్రదాయ ముద 
న్పష్టంగా ఉండి తీరుతుంది. 
స్వాతంత్యం వచ్చిన తరువాత ఈ శాఖలో ఎన్నో సుదీర్భ కావ్యాలు, 
అఘు కృతులు వెలువడ్డాయి. విశ్వనాథ సత్యనారాయజగారి “రామాయణ 
కల్పవృక్షము” ఈ కాలంలోనే పూర్తి అయింది. మధునాపంతుల నత్యనారా 
యణ కాన్రీగారి “ఆంధ వురాణము”, వానమామలై వరదాచార్యులుగారి 
“పోతన చరిత్రము”, తుమ్మల సీతారామమూర్తి గారి “మహాత్మకథ"”, ఉప్పాడ 
రాజారావుగారి “మధూదయము", మోటూరి వెంకటరావుగారి “నింహబలి” 


7 మహతి 


వంటి విన్హృత కావ్యాలూ, వజ్టల కాశిదానుగారి “ఆంద మహావిష్ణువు” అనే 
దవదకావ్యమూ సాం(క్రదారు క మార్గంలో సాగిన రచనలే. ఈ విధంగానే 
కోవెల న్మువనన్నాచార్యులు గారి “దుఃజయోగిని” దాశరథిగారి “మహాబోధి” 
న్పూరి శ్రీగారి “అహల్య”, ఎమ్మనూరి చినవెంకటరెడ్డిగారి “మేనక”, 
“రంథ”వంటి లఘు కావ్యాలు కూడా ఈ శాఖకు చెందినవే. 

సిద్ధాంతపరంగా చూస్తే, నుసిర్గిష్టమైన సాహిత్యకళా సిద్ధాంతాల కను 
వుగా సాగిన రచన ముఖ్యంగా మనకీశాఖకు చెందిన కవితలోనే స్పష్టంగా 
కనివిస్తుంది, సాం పదాయక కవితకు |ప్రాలిపడిక భారతీయ లాక్షణికులు నిర్జే 
శించిన కావ్యశిల్పం. భరతుడు మొడలుగా నంస్కృతాలంకారికులు రూపొం 
దించిన కళా నిద్ధాంతాలు- రసం, శబ్దార్థాలంకారాలు, ఆర్థరమణీయత, ధ్వని, 
వక్రోకి, బౌచిత్యం వంటివి ఈ శాఖకు చెందిన కవితకు లక్షణాలనీ, 
కాశిదాసాద కవులు నంస్కృత కావ్యాలలోనూ, నన్నయాదులు తెలుగు 
కృతులలోనూ పోయిన పోకడలు వీనికి లక్యాలనీ చెప్పవచ్చును. ఈ విధంగా 
స్వాతంత్ర్యానంతరం వెలువడిన తెలుగు కవితలో కొంత భాగం భారతీయ 
సాహిత్యకళా సిద్ధాంతాల ననుసరించి వెలవడిన సాంప్రదాయక రచనకాగా, 
మిగిలిన భాగంలో కొంత వరకు పాళ్చాత్యుల తాత్త్విక సిద్దాంతాల [పభాదమూ 
వారి కావ్యశి రీతుల ఆను కరణమూ మనకు కనివిస్తుంది 

తెలుగులో భావకషిత్వానికి కొంతవరకు 19వ శతాబ్ధారంభంలో ఇంగ్లీమ 
సాహిత్య శ్నేతంలో వెలనిన వర్ణ్స్‌వర్త్‌, షెల్లీ, కీట్స్‌వంటి ౩-ల్పనికోద్యమకవుల 
రచనలూ, మరికొంత కాళిదాన, రవీంద్రల కృతులూ (ప్రేరణ నిచ్చాయి. ఫ్రెంచ్‌ 
విస్థవం జరిగిన తరవాత యూరప్‌ ఖండవు కవులలో స్వేచ్భాస్వాతంత్యాల 
వట్ట గాఢమైన ఆకాంక్ష |ప్రజలింది. ఇది ఇంగ్లీషు సాహిత్యంలో అవృటికి 
వ్యా విలోఉన్న సాం వదాయిక రచనామార్గంపట్ట విముఖత కలిగించి, దానికి 
విరుద్ధంగా కాల్పనికోద్మమం (ప్రారంభం కావడానికి పరోకంగా తోడ్పడింది. 
తెలుగునాటకూడా ఆబ.వంటి వరిస్థితులలోనే భావకవిత్వం ఉద్యమరూవంలో 
వ్యా వీకి రావడం గమనించదగినది. ఒకవంక విదేశ పాలనను ఆంతంచేయడానికి 
డేశంలో సాగుతున్న జుతీయోద్యమమూ, మరౌకవంక ప్రతిభావ్యుత్పత్తులు 
లేని కవులపాలై సౌం|ప్రదాయికక వితాశాఖ రసవ్మత్సబంధాలకు _నీరనమైన 
అనుకరణాలను సృష్టిన్తూ పాఠకుల ఆభిమానాస్ని కోల్పోవడిమూ భావక ఏత్వా 
విర్భావానికి ఆనకూలి_చాయి. 1910 నుంచి 980 వరకు తెలుగుకవితను 


కొవిత- సాహిత్యకళా సిద్ధాంతాలు n 


నంవన్నంచేసిన ఈ ఉద్యమం తరవాత వెనుకబడింది. ఆయినా స్వాతంత్రా 
నంతరంకూడా ఇతివృత్తాలలోనూ, భావవ్య_క్రీకర కరణంలో నూభావక వితాధర్మ ౨ 
న్పష్టంగా గోచరించే రచనలు వెలువడుతూనే వచ్చాయి. విద్వాన్‌ విశ్వంగారి 
“వెన్నెటి పాట”, నారాయణరెడ్డిగారి “నాగార్జున సాగరం", “కర్పూరవనంత 
రాయలు” వంటి కథాత్మక గేయకావ్యాలు, దాశరథిగారి ఖండ కావ్యా లనేకం, 
రజనీకాంతరావుగారి గేయాలు, నాయని సుబ్బారావుగారి “విషాద మోహనము" 
వంటి న్మృతికావ్యం |పధానంగా ఈళశాఖచిహ్నాలు కనివించే రచనలే. తా తిక 
దృష్టికూడా భావకవిత్వవు లక్షణమే. ఆందుకే పూర్వవు భావకవులవలె మాత్రా 
బద్ధమెన ఛందస్సును స్వ్రీక రించకపోయినా ఆంవిరాల విశ్వంగారి “మనస్‌”, 
బోయి భీమన్న గారి “ఆనాదికొసనుంచి ఆనంతత్వంలోకి”. మోహన్మవసాద్‌ 
గారి “చితి_చింతె, చేతనావ ర్రకవుల కృతులవంబి రచన లెన్నో ఇతివృత్తా 
నికి సంబంధించినంతవరకు ఈళాఖ కవితాలక్షణాలు కలిగనవేనని చెప్పవచ్చును 
బాలగంగాధర లిలక్‌గారి “అమృతం కురినిన రాతి” భావకవిత్వానికీ, ఆభ్యు 
దయ కవిత్వానికి మధ్య వంతెన వంలిద? 

భావకవిత్వానికి ప్రే: ఆ నిచ్చిన శక్తుల - కాల్పనికత, మానవతావాదం 
తాత్తి ఏకమైనవే కాని కేవల సాహిత్యకళానిద్ధాంతాబు కావు. ఇంగ్లీషు సాహి 
త్యంతో కలిగిన పచయం మని కవులీ నిద్ధాంతాలను స్వీకరించడానికి కొంత 
వరకు కొంణమైనా కాల్పనికొత, మానవతాదృష్ది మనకు చిరవరిచితమైననే కాని 
విదేశాలనుంచి దిగుమతి చేనుకొన్నవికావు, 

ఇక అభ్యుదయం నంగతి. అభ్యుదయ కవిత్వ లక్షణాన్ని గురించి 
ఆంధ్రదేశంలో ఆ రచయితల సంఘంలోని శభ్యురై సాహిత్యోద్యమంలో 
(పముఖభూమిక వహించిన వారిలోనే ఏకీభావం లేదు ఒకవంకి వారిలో కొందరు 
నన్నయ కాలానికి నన్నయ అభ్యుదయ కవఏ ఆని వాదించడమూ, ఆ నంఘం 
నిర్వహించిన మహానభలలో విళ్వనాథగారినీ, కృష్ణశాశ్రిగారినీ పాల్గొనేటట్టు 
చేయడమూ కనివీస్తుంది. మరొకవంక మార్‌్క్సొనిద్దాంతాలను మనసార నమ్మి, 
మార్కిస్ట్‌ దృక్పథాన్ని తమ రచనలలో (ప్రకటించేవారు మాత్రమే అభ్యుదయ 
రచమిత లని ఖండితంగా చెప్పే మరొ కవర్గంకూడా వారిలో కనివిన్తుంది. 

ఏమైనా, మార్చి జం కూడా ఆర్థిక, సాంమిక, రాజకీయ పరమైన 
తాత్త్విక నిద్ధాంతమే కాని సాహిత్య కళానిద్ధాంతం కదు. ఐతే సాహిత్యాన్ని 
బూర్జువా తరగతికి చెందిన పాఠకులకు గిలిగి_తలు వెట్టే వినోద సామ్మ3గా 


% మహతి 


ఉండనీయరాదని, నమాజంలో వర్గకలహం వల్ల విధిగా చెలరేగే విష్ణవంలో 
[బహ్మోస్ర్రంగా దానిని రూపొందించాలని, విప్లవం తల యెత్తడానికి సాహిత్యం 
ఉదకరించాలని మార్క్టీస్ట్‌ రచయితల ఆశయం. తెలుగులో నేడు “విరసం” 
నభ్యుల రచనలలో సాహిత్యంద్వారా ఈ (ప్రయోజనాన్ని సాధించాలనే 
[వయత్నం కనివిన్తుంది. 

నేటి తెలుగుకవితలో కానవచ్చే (ప్రయోగవాదశాఖకు కూడా స్వాతం 
డ్రానికి వూర్వం వెలువడిన పఠాభి, శిష్టా, శ్రీశ్రీ, నారాయణబాబు |వభృ తుల 

క్రి 


రచనలలోనే ఒరవడి కనివిస్తుంది. న్వరాజ్యం వచ్చిన తరువాత అభ్యుదయ 
సాహిత్యోదకమం వెనుకబడింది. |ప్రయోగశీలత |వధానలక్షణంగా కావ్యాలు 
వెలువడ్డాయి. ఇతివృత్తం ఆభ్యుదయ కవిత్వానికి సంబంధించినదే ఆయిన 
ప్పుడు కూడా భావవ్య క్రీకరణంలో (ప్రయోగశీలత కనివిన్తుంది. ఆరు[ద గారి 
“త్వమేవాహం” ఇందుకు చక్కని ఉదాహరణం, బైరాగిగారి “నూతిలో 
గొంతుకలు”, _దుర్గానంద్‌గారి “ఆంతర్గోళాలు” ప్రయోగవాదకవితాళాఖకు 
చెందిన విశిష్టరచనలు. 

పాశ్చాత్య కావ్యకిల్పంలో ఈ శతాబ్దంలో కొంతకాలం ఎక్కువగా 
ఆదరణపా|త మైన (పతీకవాదం మన కవులదృష్షి నాకర్షించింది. వాతావర 
ణాన్ని సృష్టించడమే కళల ప్రాధాన లక్ష్యమనీ, శబ్దం భావాన్ని నూచించ 
వలెనే కాని న్పష్టంగా వెల్చడించనక్కరలేదనీ |ప్రతీక వాదుల విశ్వాసం. కాగా 
మాటలు భావాన్ని నూటిగా |వ్రకటించడానికి గాక నూచించటానికి నంకేతా 
లుగా ఉపయోగ పడతాయన్నమాట. ఆరుద్రగారి “త్వమేవాహం” కావంంో 
రకరకాల గడియారాలు సమాజంలోని వివిధ వర్గాల మనుష్యుల మన స్తత్స్వాలకు 
ద్రకీకలుగా రూపొందాయి. ఆ విధంగానే నగరజీవనాన్ని చిత్రించే 'నినీవాలి” 
కావ్యంలో నగరజీవంలోని హైన్యాన్నీ, దైన్యాన్నీ నూచించే (పతీకలు కావ్యంలో 
అంతటా కనివిస్తాయి. ఈ విధంగా పాళ్చాత్య సాహిత్యంలోని శిల్పరీతులూ, 
తాల్స్విక నిద్దాంతాలూ భారతీయ కవితాశిల్పరీతులతోపాటు ఇటీవలి తెలుగు 
కవితలో చోటు చేనుకొన్నవి. 


g 


స్వాతంత్ర్యానంతర కవిత్వంలో (పకృతి 


డాక్టర్‌ అరిపిరాల విశ్వం 


ప్రవితానుభూతికి హద్దుల్లేవు. కవిత్వానికి హద్దులు పెట్టడంకూడ ఓ రకమైన 
చార్మిత్రక ఆజ్ఞానం, కాలావధుల్ని దాటే అనుభూతినౌక కవిత ఆయితే. 

అది తాత్సికాలోచన. కవితారచనకి పొర్వాపర్య పర్యాలోకనం కేవలం చారి 
(తకం. అంటే ఖండకాల సంబంధి, ఆ దృక్పృథంనించే_వరిమితిని విధించుకొని- 
కవితాదర్శనం చేయటానికి ఇక్కడ చేయబోయే ప్రయత్నం వుట్టకముందు- 
పుట్టిన తర్వాత కూడ అసమగ్రమేనని నేనే ఒప్పుకౌని- ఈ రకమైన నమీశ్షకి 
పూనుకొంటాను. 

కవిత నేటి వాన్తవం మాత్రమే కాక భవిష్యత్‌ వాగ్దానం కూడ. గతపు 
వెలుగు కూడ ఆవతుంది, రూప- అరూప కవితలు- గణమా[త్రాక కవితలు- 
నియమోవగత ఛందస్సంగీతవు కవితలు- భావలయాత్మక కవితలు- |క్రుతి 
సురిభిళక వితలు ఎన్ని ఎన్ని విభాగాలు := అన్నీ |ప్రకృతిలోనో. ఆంతరిక 
ేకృతిలోనో._ [ప్రభవించి- రసాత్మలో వర్యవనిందేవే. భావనలు, కామనలుకి 
వేదనలు, స్వప్నాలు, నిర్టి ప్తత- విష్ణ్లవం- నిరాళ అన్నీ ఒకే ఆత్మస్పందన, 
అనేక వివర్త రూపాలు. వేదనని- వాదనలోకి దించితే- దాన్ని కించవరచటమే 
అవుతుంది. 

అలంకార శాస్త్రాలు, సాహిత్య నిదర్శనాలు, చష్కతర్క- పరిళోభితాలై 
శాస్ర్రవాద[వభంజనాలై - కవితా- వృత్షాన్ని- ఊవివైచిన నందర్భాలే 
ఎక్కువ. ఆలాంటి (పయత్నం నే నిక్కడ చేయను. నేను కవిని కనక మరొ 
కరి కవితలోని ఊరిడీపాన్ని ఊదేసే పావచర్యకు ఒడిగట్టను. 

ఎప్పుడో తప్ప విమర్శలోకి దిగేని- నావంటివారి నమీక్షల్లో- ఓపద్ధతి 
ఉండదని- శాశ్రీయలు అంటే మీరు చెప్పే నిజం నేను ఎవ్పుడో ఒప్పుకొ 
న్నదే అవుతుంది. 

ఇక (వ్రస్తుతం- 

గతవు వెలుగు ఊవిరితో ఉద్భవించి- వర్తమాన విళ్వాత్మని జాగృతం 
చేసి- భవిష్యత్‌ ద్వారాలని తెరిచిన కవుల కవిత్వాన్ని- కాలభిడ్డంతో తునకలు 


74 మహతి 


చేయటం మవావచారం. ఇచ్చిన సమస్యని ఎలాగో వూరించాల్సిన అష్టావ 
ధాని యొక్క దుస్థితి ఇక్కడ తప్పదు. అనుభూతి ఒక అఖండ వరీవాహం. 
అది నిత్య చై తన్య |వతీక. కాంతి శలాక. 
“తూరువుదాకా పాకిం దవుడే 
వాలిన చందుడి జింక- 
ఎజ్జని వేకువ చుక్కకు 
మెలకువ వచ్చింది రాకరాక. 
కీచురాళ్ళింకా చీకటి పంకా 
“కిరుని లాగుతున్నాయి.” 
—వురిటిపాట శ్రీ పాలగుమ్మి పద్మరాజు" 
“కీచురాళు చీకటినిపంకాని లాగుతున్నాయిో 
ఎజ్జని వేకువచుక్కకు మెలకువ వబ్బింది రాకరాక,” 
(థెంచిమహాకవి జాక్వెస్‌ 'దీలెర్ట్‌ ‘How to paint the portrait 
of A Bird’ అన్న కవితలో 
‘Sometimes the bird comes quickly 
but it can also take many years 
before making up its mind 
Do’nt be discouraged 
Wait 
Wait if necessary for years’ 
నాల్గో శతాబ్దపు చై నీస్‌మహాకవి లూచీ ఇలా అంటాడు 
‘We poets knock upon silence for an answering 
muse, 
We enclose boundless space 
in a square foot of paper, 
We pour out deluge from the inch Space of the 
heart 
The poet is one who traps heaven and 
Earth in a cage of form.” 
కవి-లోక- న్వర్గోకాలు రెండింటినీ రూపస_ పంజరంలో టంధి సాడు 
వైకవిత ఆలాంటి:!. 


స్వాతం త్యానంతరం కవిత్వంలో [పకృతి 75 
“కాక్మీరనరన్సులో పడవల్లాగ 
కాల పవాహంలో కలరాశవాలు కొన్ని”. 
శ్రీ నారాయణబాబు. 


ఈవ్పీతానికి- జుగుప్పక- సౌందర్యానికీ- శ్మశానానికి ఇక్క_డే ముడి 
వడింది. 
అందుకే కవిత ఓక సౌందర్యదర్శనం- 
“దూరంగా ఆల్స్స్‌మీద మంచు 
దుఃఖంలా కరుగుతోంద."” ర్రీ తిలక్‌ 
“శిలలు దవించి యేడ్చినవి.' అన్నే నీదుఃఖం నృష్టిదుఃఖంగా భాసి 
స్తుంది. 
” "చలిగాలి గుండెలమీద 
క త్తిలా తెగింది * 
—-శిలక్‌ 
ప్రేయవిరహం- క త్తిలా౭టిచలిగాలిలో అభేదమై మనోవ్యధని చెంచు 
తోంది. 
“రాబందు గొంతులో సెలయేరు ఖైదీ 
గాలి ఒక బందీ". —శ్రీ రమణారెడ్డి 
నెలయేరు, గాలి స్వేచ్చకు చిహ్నాలు. రాబందు- దమననీతికి [ప్రతీక - 
కాలాన్ని- అంతర్మానవ ఆవేదననీ- పకృతికి అభేదం చేయటంవల్ద వచ్చిన 
సొగను ఇది. 
“సగం౭ంనగం తిన్నకలల్ని నెమరువేస్తూ 
నిద్రపోయింది గొంగశళివురుగు.” తిలక్‌ 
వరిణా మవేశల మైనన్యష్టి- ఓక్షణం భరించలేని వేదనతో వవ్వశించింది. 
దైన్యాన్ని వివృటా?కి కవిచేనిన కళాత్మకశిల్పం ఇది. 
“ఆక్కడ నీఉద్యోగానికి మళ్ళీ 
జ్వంం తిరగబెజ్టీలేదుక దాః” శ్రీ కుందు ర 
వేనిం ప్రకృతిపొదిగే అవకాశం, అది జబ్బునపడింది. ఇక అంతరాత్మ 
నంగతి ఆడగాలా? 
“చేదరికంలాగా బిగునుకొన్న ఆకాశం 
నాహైన కనకవర్షం కురివంచదు.” కర్రీ రాజశేఖర్‌ 


76 మహతి 


కన్ను చీల్చుకున్నా, కగి వించని, చీకటిలాంటి భవిష్యత్తు- గీయదలచిన 
.మనిబొగ్గుబొమ్మ జీవితం అయితే- ఆంతా నిరాశే. 
“మనరుథిరంలో కెంవెక్కిన ఆకాశం 
మనగుండెల మంటలతో నీలితనం 
కోల్పోయిన ఆకాశం.” శ్రీ ఎ. మురళీధర్‌ 
(వకృతి- నీమననునీడలబొమ్మ. ఒక కాన్వాస్‌. 
“నీలాకాశ గుహాముఖమునుండి 
జయల్వెడలిన కాంతినసింహం.” 
శ్రీ మాదిరాజు రంగారావు 
బయటి ఆవేశం, ఏదో వెలుగు తెల్పుతోంది. లోని నిరాశ ఎక్కు_వై తే- 
బయటి ప్రకృతిలోంచీ ఆనందాన్ని అవ్పు తెచ్చుకొని అయినా జీవించు. 
కిన్నెరసాని పాటలు వేర్కొనక తన్పదు. కొంత వెనక్కి. వెళ్ళి. 
“గొట్టుబొట్టు కొకవేయి యెదలుగా 
తరగతరగ కొకవేయి నోళ్ళుగా 
ఒడలి నీరమే యేడుపుమయమై.' 
—ర్రీ విశ్వనాథ 
తాను ఓపలేని నిర్భః దుఃఖం- కడలికంచె ఘనమైనది. ఎదకంచదె 
లోతైనది, ఎందునా ఇమడనిది- 
“చిన్ని కిన్నెరానన్నని యెలుగులు 
విన్నగాలి కెరటాల చొచ్చునూ 
ఎన్నడో వెనుకటి [బతుకున మిక్కి. లి 
విన్నవాటివలె విరవిం బోవును. —-ర్రీ విశ్వనాథ 
దీవం దీపాన్ని, దుఃఖం దుఃఖాన్ని వెలిగిస్తుంది. 
“నవుకు దక్కనిస్తన్యం లాగ 
ప్రవహిస్తున్నాయి గోదావరి నీళ్ళు,' —రఢీతీ 
ఆంతరిక ప్రకృతిని అదఃకృతం చేనుకుంటే_ నీవు కోల్పోయేది ఒక సృద్షి- 
“'నింగిదవ్వులోని పువ్వు 
భంగికదా నీ కోరిక 1’ __పరాలి 
ఆకాశంలాగ అందని ఆశల అవేదన యిది: 


స్వాతంత్రానంతరం కవిత్వంలో (ప్రకృతి Cu 


“విపణివీధి తపోవనం 

చాకిరేవు శాననసభ 

సానికొంప, సాధుమథం 

మూ(తశాల, యా తాన్థలి 

ఎచచేతేనేం + 

పోటిపడి కాటులాడ *' _ర్రీ కాళోజీ 
(ప్రకృతి మానవ స్వార్థాసకి ఒక కురుక్నే తం. అలాగే పరమార్భానికికూడ ప్రాతి 
వదిక “యో యదిచ్చితి తస్య తత్‌.” 

“నిదుర మున్గిన లకుమ నీలాలకలతోడ 


కోడెగాడువులు దాగుడుమూతలాడె”, శ్రీ నారాయణరెడ్డి 
“పాలిపోయిన నీ కపోలాలవై |వాలి 
నీలాలకలు రహస్యా లెవో చెవినూద.' —ర్రీ వేదుల 


మనన్సులోని మధనాన్ని, (ప్రకృతివై ముద్రవేయటం ఆదో ఓదార్చు. 

“లక్ష ముళ్ళ పొదల్ని భరించి 

ఒక్కతోదై వెంచుకొందాం 

అక్ష ఆపన్వరాల్ని సహించి 

ఓఒక్కపాదైనా పాడుకొందాం'. —ర్రీ ఫీమన్న 
జీవితం చెప్పలేని నిర్వచనం, విప్పలేని నిర్వేదం వైన పెంచుకొన్న మమతల 
మహోదయం. 

“ఇవిగొ! ఇవియే మహ- 


ర్నవమి కోలాటాల 

జడి కొవ్పులో- మట్టి 

జడలలో మెలివోయె.” క్రీ ముకురాల 
గత వై భవాన్ని |పస్తుత దైన్యంలో నీడగా |క్రోడీకరించటం- 

“ిథిల శిలలు 


మూగవోయిన బురుజులు 

కాలం గాలిరావిడికి 

కలకాలం రాలుతున్న 

న్మృతులు- ఆకులు రాళ్ళు”. —డ్రీ యాదవరెడ్డి 


78 మహతి 


కాలం తుడవలేని కన్నీ శ్ళు కెిధిలావశేషాలు. 
“ఊహ మొనలుదేరి 2లియైె వలుకరింవ 
మననునచ్చి శీలలు చనువు నిచ్చె 
కలకు శిల్చికున్న శ్రీమదదై క్రతమ్ము 
కళలగుండె వాడు తెలియగలడు'. 

—దజారామము - (క్రీ ఇంద్రకంటి 
నిశ్రైతన్య శల. చైతన్యరథంలా కదలిపోతుంది. ఊహ తెలివిన ఉలి 
వరికరింపులకు. 

కవిత నింవిన వెలుగు గుర్తుల్ని పట్టుకొని వచ్చిన యీదారి, యింకా 
వేయవలనిన దూరం ఎంతో ఉంది. 

కవుల సంఖ్య అసంథ్యాకం. ఇలాంటి వింకెన్నో, ఆతిన్థూలంగా చెప్ప 
టానికి తవ్ప, ఆతిలోతుకు వెళ్ళటం ఇక్కడ సాధ్యంకాదు. 

కవిత నిరంతరం ఈయా(త సాగుతూనే ఉంటుంది. జీవాన్ని దైవాన్ని 
నిలబెట్టి. నిగ్గతీని ఎదురు [ప్రశ్నలు వేస్తుంది. 

స్వాతంత్ర్యం, పరాధీనత ఇవి మనిషి మనుగడలో నిత్యనత్యాలు. 
ఆంతరికంగా ఆలోచిస్తే సంబంధ సత్యాలు, అంతే. 


“సాహిత్యనభలో ఒక సాహిత్యస్నామాట్టు ఉంటాడు. కానీ 
అగాననంలో ఎవరోజఒక ధనికుడో ఒకఆధికారో ఉంటాడు. అది 
చూడటానికి దుర్భరం గా ఉంటుంది". 

-గంటూదు శేషేంద్రకర్మ 


నవలల నమీక్ష 


తెలుగు నవల (1947-1972) # 
తెలుగు నవల-సరికొత్స పోకడలు 
తెలుగు ననల-సామాజిక్‌ దృక్పథం 
తెలుగు నవల-పాత్రచిత్రణం 
నవల-క థాసంవిధానం 

నవల-వాస్త వికత-కల్పన 


నవలలు-మహిళలు 


శ్రీ నోరి నరనింహళాన్త్రీ 


థ్రీ వురాణం న్నుబహ్మణ్యశర్మ 
డా. అక్కిరాజు రమాపతిరావు 
శ్రీ ఆర్‌.ఎస్‌, నుదర్శనం 

శ్రీ సింగరాజు లింగమూర్తి 
డా. ముదిగొండ వీరభదశాస్రి 


శ్రీ గాంధీజీ యలమంజలి 


1947 - 1972 
తెలుగు నవల 


శ్రీ నోరి నరసింహశాస్ట్రి 


అవ రెన్ని చెప్పినా తత్త్వం విచారిన్తే నవల అం టేపెర్దకథ, ఎంత పెద్దది? 
అది అడుగరాని వశ్న, సాహిత్యంతో కొలిచే యంత్రాలు లేవు కనుకః 

అది మహాభారతమంత పెద్దదీ కావచ్చు, రామాయణమంత చిన్నదీ కావచ్చును! 
గజేందమోక్షము అంతచిన్నది కాకూడదు. అది ఎన్నేష్ట నడిచినా చిన్నకథే, 
ఐతే ఈ మధ్య వచ్చిన (శ్రేనాగరాజు “ఊదిలోదున్నీ ఒక వూటలో నడిచినకథే 
ఐనా నవల, మంచినవలకూడాను. అందులో ఎంతవై విధ్యం ఉన్నది. 

నవలలొ కథను రచయితే చెప్పవచ్చు. నాయకుడో నాయికో చెవ్ప 
వచ్చు. తెలినిన మధ్యస్థుడు చెప్పవచ్చు. సంభాషణ |ప్రధానంకావచ్చు. డయ 
రీలు, ఉత్తరాలు, రికార్డుల రూవంలో ఉండవచ్చు. అన్నిలక్షణాలూ కలిని 
ఉండవచ్చు. చివగ కది వచనంలోనే కాక వద్యాత్మకంగానూ గద్యపద్యాత్మకం 
గానూ కూడా ఉండకచ్చు. వీరగాథ, సాంమికగాథ, కుటుంబగాథ, వ్య క్తిగాథ, 
మాననికవిశ్లేషణంతో కూడినకథ- ఏదైనా కావచ్చు గాని కథ కావలె: 

నవల అనేది ఆంధ్రులు ఆకారాంత న్రీలింగంగా నంస్కృతీకరించిన 
ఆంగ్లశబ్ధిము. 

నవల అనేవేరు కొత్తది కావచ్చు. దాని అర్థమూ ఆన్వయమూ న్వరూ 
వమూ ఎంతో వరిణతి చెందుతున్నది కాని అనలు (వక్రియ ఆతిపురాతనమైనదే. 
టాల్జాయి “వార్‌ ఆండ్‌ వీన్‌' గొవ్పనవల ఐతే, మహాభారత మెంచుకు కాదు! 
రౌమారోలా 'క్రిన్టఫీ నవల ఐతే, రామాయణ మెందుకు కాదు! ఇరియడు'ఒడిన్నే” 
ఈనిడు పారడై జులాన్గు నవల లెందుకు కావు! వద్యాత్మకంగా ఉండడ 
మేనా ఆవి చేసిన పాపము! వైగా రామాయణ మహాభారతాల భాష వచనానికి 
దగ్గరగా ఉండే నులభశై లికూడాను. ఇది వచనయుగము కాబట్టే వద్యాలుకూడా 
వచనంగా |వాయడము ఆచార మవుతున్నదిగదా! పాపము శ్రీకుందు_ర్రి అందు 
కోనమనే వచనకవిత్య్వము సాపాత్యం స్థాయిసంపాదించవలె నందే కథా 
కావ్యము |వ్రాని చూపవలె నని ఘోషిస్తున్నాడు. (క్రీ విశ్వనాథ “కల్పవృక్షము” 


తెలుగు నవల 81 


నిజానికి వద్యాత్మకంగా ఉన్నా నవలేః కాకపోతే సంస్కృతరామాయణం భాష 
కంటె కొంచెము క్లిష్టంగా ఉంటుంది. 
శి 

స్వాతం తాఃనంగర ఆంధసాహిత్యాన్ని నవలాయుగ మనవచ్చు. అంత 
కుముందు కవులకూ కథానికానాటికాక ర్రలికే |పాధాన్య ముండేది. ఆప్పుడు 
వచ్చిననవలలు ఆధికభాగము అనువాదాలు. ఐనా న్యతం తనవలలు కొన్ని 
మంచివి లేకపోలేదు. (శ్రీయుతులు చిలకమర్తి, కేతవరవు, విశ్వనాథ, బావి 
రాజు, చలం, గోవీచంద్‌, కొడివటిగంటి న్వతంత్రనవలలు (వాశారు, వాటిలో 
కొన్ని చాలామంచివికూడాను. ఐనా అప్పుడు ఒకభావం (పబలితంగా ఉండద్‌. 
చదువరులకు తీరిక లేనికాలము గనుక, కథలూ, నాటికలూ ఖండకావ్యాలేకాని 
దీర్భ కావ్యాలకూ నవలలకూ కాలము తీరిపోయిన దని. కాని చ్మిత్రమేమోకాని 
స్వాతంత్యము వచ్చినతర్వాత- మరి పాఠకులకు తీరికా ఓవికా ఎట్టా పుట్టుకు 
వచ్చినవో- నవలారచ నావఠనమూ విస్తారంగా వ్యా వీలోకి వచ్చి తక్కిన రచ 
నలు వెనకబడ్డ. 

స్వాతం త్రాగి కిఫూగ్వము పాళ్ళాత్యదేశాలలో 'క్టానిక్సు' అని వనిద్ధిపొం 
దిన గంథాలు విరివిగా దేశంలో దొరికేవి. కాని స్వాతం త్రానంతరం-ముఖ్యంగా 
ఆమెరీకాద్వారా- చౌకబారు రచంలు ఎక్కువ వ్యాప్తిలోకి రాసాగినవి. 
దానికితోడు కాన్త మనీషకలవారు చేసే రచనలుకూశా నాహీత్యపువిలువలు తగ్గి 
రాజకీయాది బావాలకు వ్యా వ్రీనిచ్చేవిగా తయారై నవి, 

అన్ని టికీతోడు కేవలము చదవగలగడమే తప్ప గాఢమైన సాహిత్యరుచి 
లేని పాఠకులను తృ ప్తిపరచవలనిన అవసరం హెచ్చింది. ఈ స్థితి ఆంధ్ర 
దేశంలోనే కాదు, భరతఖండమంతటా, [ప్రవంచంలోనూ వచ్చిన పరిణామమని 
తోస్తుంది. ఈ పాఠకులను తృ వ్రిపరచడానికి నవల బాగా ఉవయు క్రమైనది. 
పత్రికలు పోటీలు నిర్వహించి నవలలు ధారావాహికంగా |వచురించడముతో 
వ్యాప్తి మరింత ఎక్కువై నది. చక్కనికావ్యభాగమో నవలలో మంచిఘట్టమో 
మర్టీమకీ చదివి మననంచేని ఆనందించే జనం తక్కువై పోయింది. 

తీనికికోడు సాహిత్యభావన్వరూపాలను గురించికూడా నూతనాభిిప్రా 
యాలు చారం పొందుతున్నవి. సాహిత్యము లోకవృత్రాన్ని ప్రతిబింబిన్తుంది 
అనేభావము ముఖ్యంగా పాళ్చాత్యదేశాలలొ (ప్రచారం పొందింది. అది నెమ్మ 

(6) శ 


82 మహతి 


దిగా లోకవృత్రాన్ని పళిబింబించవలెనని మార్పు చెందింది, ఆ తర్వాత లోక 
వృత్తమంటే సమః లీనసమా జవృత్తమే కావలెనని వరిణమించినది. దానికి విశ్వ 
గ్రేయ కావ్య షనేమాట జోడిఒది నేటి సమాజాసికి అవనర మైన సంస్కారాలు 
(వచారం చేయడ మే కావ్యవరమావధి అనే సిద్ధాంతం వచ్చింది. మాటిమాటికి అదే 
ద్రతివారినోటా వింటున్నందువల్చ సామాన్య ప్రజలే కాక కొంతఆలోచనస్థాయి 
కలవారుకూడా అదే సత్యమనే భావ| పవాహంలో కొట్టుకొని పోతున్నారు. 
శి 

ఈ సాహిత్యాదర్శాలభలితము ఏమంటే నేడు ప్రబలితంగా ఉన్న కొన్ని 
కొన్ని భావాలకు |వచారసాధనాలుగా నవలలు ఎక్కువ వ్రాస్తున్నారు. 

వీబిలో ఎక్కువ పచారము పొందుతున్నది సామ్యనమాజవ్యవన్థ. ఈ 
నవలలలో ధనికులు కేవలం రాక్షనులుగాను పేదలు దేవతలుగాను వర్ణింపబడు 
తున్నారు. 

వర్ణభేదము నించవలె ననే ఆశయంవల్ల వర్షాంతరవివాహాల కిష్టనుభాలు 
చిత్రెంచేనవలలు వస్తున్నవి 

స్వాతం త్యము రాకముందు త్యాగమూర్తులుగా (ప్రవర్తించిన వ్యక్తులే 
నేడు అధికారము చేతికిరాగానే న్వలాభమూ స్వా శ్రితపక్షపాతమూ ప్రదర్శించ 
డము కథావస్తు వవుతున్నది, 

యువతులు యువకులతోపాటు ఉన్నతవిద్యలు అభ్యనించడము వల్ల 
ఉత్పన్నమవుతున్న నై తిక సమన్యలు- ఇవే ఎక్కువభాగము కథావస్తువులు. 
దీనికి ఉపాంగ మైనదే యువతులు ఉద్యోగాలు చేస్తూ ఎదుర్కొంటున్న కష్టాలు 
చిత్రించడము, 

తక్కువజీతాలతో 'వెద్దనంసారాలతో బాధవడుకున్న ఎన్‌. జి. వో. లూ, 
ఉపాధ్యాయులూ, వారు వడుతున్న ఆర్థికకష్టాలూ దానితో తరుచుగా ముడి 
వడుతున్న వరకట్నాలవల్ల వివాహాలలో ఎదురవుతున్నచిక్కు.లూ! 

ఆంధ్రనవలలు ఎక్కువగా ఆంధ ప్రదేశ జీవితాన్నే చిత్రిస్తున్నవి. ఆట్టా 
ఆంధదేశానికే వరిమితం కాక భారతదేశమంతటా- [ప్రవంచమంతటిలోవలె 3ే_ 
అన్నిరంగాలలో నైతికఎలువలు తగ్గినవని ప్రదర్శిస్తూనే భావికభనూచకంగా 
చివరకు ఆదర్శజీవితం గడువుతున్న కొందరిని ప్రవర్శంచిననవల నాదృష్టిలో 
పడ్డది ఒక్క టే- శ్రీబలివాడ వానిన “వుణ్యభూమి'. 


తెలుగు నవల 83 


నవలాకారులు ముఖ్యంగా నగరజీవితమే వర్ణిస్తున్నారు. వల్లెటూళ్ల జీవనం 
తెలిసీ వర్ణించిన నవలల్లో చెవ్పదగినవి థ్రీకృష్ణారావు “కీలుబొమ్మలు”, (శ్రీరామ 
మోహనరావు “కొల్లాయి గట్టితే నేమి', శ్రీ పాలగుమ్మి “నల్లరేగడి, థ్రీ పోలా 
(పెగడ 'నంఘం చేసిన మనిషి”,'దీవశిలి, శ్రీదాశరథి రంగాచార్య చిల్ల దేవుళ్ల” 
వెనక ఉదాహరించిన 'ఊబిలోదున్న' కూడాను. వీటిలో “కొల్లాయి గబ్జిలే నేమి” 
కొంత సాహిత్యస్థాయిని కూడా అందుకొన్నడి. 

4 

స్వాతంత్ర్యానంతరం నవలారచనలో గమనించదగిన విశేషము రచయి 
తులు ఈపకియను ఆందుకోవడం. వారిబలగము ఎంత ఎక్కు_వయినదంచే, 
కొందరువురుషులు తమనవలలవ్యా వ్రీకోనము న్రీల పేర్లు పెట్టుకొంటున్నా రనే 
పథ |వ్రబలినది. విమర్శకులు రచయితుల నవలలమీద తగనంత కద్ధ చూవ 
డంలేదు. ఇప్పటికి వచ్చినవి ఉ త్తమసాహిత్యస్థాయిని ఆందుకొన్నవో లేదో 
చెప్పదలచుకోలేదు. కాని రచయి తులకు నవలారచశలో అనుకూలమైన రెండు 
గుణాలు (ప్రస్తావిస్తాను. ఒకటి, వాడుకభాష తెలుగునుడికారం తీరుతెన్నులు వారి 
లోనే వురుషలలోకంటె ఎక్కు_వగా నిలిచి ఉన్న దనే సత్యము. రెండవది, 
అనాదిగా వీల్లల నలరించే కథలు చెప్పేది తండితాతలకందటే ఆమ్మమ్మలూ 
నాయనమ్మలే. కథాకథనము స్రీలకు ప్రకృతిసిద్ధము. కాబట్టి నవలారచనలో 
శ్రీలకు ఉజ్జ్యలభవిష్యత్తు కలదనడానికి నందేవాం లేదు. 


ర్‌ 


ఈ వ్యాసంలో పేర్ణు ఎత్తదలచలేదు. కాని ఇప్పటికే కొన్ని వచ్చినవి 
కనుక కొందరు |వనిద్దుల సంగతి టూకిగా (వస్తావిస్తాను. 

ఎన్నో నవలలు, నాటకాలు, కావ్యాలు, కథలూ [వానిన మన ఆస్థాన 
కవి శ్రీ విశ్వనాథ అగగణ్యుడు. ఆయన స్వాతంత్యానంతరము నవలలకు 
పెద్ద కార్థానాయే స్థావించినాడు. ఆయన గంథానుభవమూ లోకానుభవమూ 
విస్తారమైనవి. ఇంగ్లీమలో ఎన్నినవలలు చదువుతారో అన్ని ఇంగ్లీషునినిమాలు 
చూస్తారని వినికిడి. దృళ్యానుభవమూ, (గంథానుభవమూ, స్వానుభవమూ 
ముప్పేటగా నవలావరిక్రమనే అద్వితీయంగా సాగిస్తున్నారు. వురాణవై ర [గ్రంథ 
మాల. నేపాలరాజవంశకథలు, ఇత్యాదులెన్నో రచించారు. శ్రీ కోట వారి 
్రంథాలే నరియైన భారతదేశ చరిత్ర అని వారి విశ్వాసము. వురాణాలలో 


84 మహతి 


చరిత ఎంతో నిక్షిప్తమై ఉన్నదని అందరూ ఆంగీక రిస్తాకగదా!: ఆయశ 
ఏమి (వ్రాసినా ఎన్ని (వానినా ఎక్కడో కొన్నితావులలో ఆయన ఆద్యితీ య 
(వతిభ జ్యోతివలె కనివించక మానదు, 

కథల నవలల పరిశ్రమ పూర్వమే సావించిన మరొకరచయిత శ్రీకొడవట్‌ 
గంటి, స్వాతం త్యానంతరంకూడా ఆది సాగుతూనే ఉన్నది. ఆయన పరిశ్రమకు 
ముడినరుకు మధ్యతరగతివారి జీవితం. భారతీయభాషంలోగాని పాళ్చాత్యభాప్వ 
లలోగాని క్లానిక్సు అనేవి ఆయన చదవలే దనరాదేమోగాని వాటిమీద (ప్రత్యయ 
లేదు. ఆయనకు అభిమానరచయితలు కే3ల బుద్ధివైశారద్యం కల ఆధునికులు. 
శ్రీ విశ్వనాథ ఏమి వ్రాసినా, కవి శ్రీ కొడవటిగంటి అంవుకు విరున్ధంగా 
కేవల వచనరచయిత, కవితా శతువేమోకూడాను! కేవరలబుద్ధికి నచ్చేరచనలు. 
హృదయానికి హత్తుకోలేవు. అ -దువల్ల ఆయనరచనలు చదివినవెంటనే మర 
పోతాము. సాహిత్యానికి శాళ్యతత్వము ఆవసరలక్షణ మనికూడా ఆయన ఆంగీ 
కరించరేమో 

రచయితులలో (శ్రీమతి లతను మాత్రమే (పస్తావిస్తాను, ఆమెకూడా 
నవలల థార్థానాఖామందుకనుక. స్వాత_త్ర్యానంతరం శ్రీ చలం మ్యూజింగ్సులో 
పడిపోయి నవలారచన మానినారు కనుక ఆయనరలేనిలోటును శ్రీమతి లత 
చాలాభాగము రీర్చనదఏి. ఆమెకు శ్రీ 'చలం మీద ఎంతో గ్రద్ధ ఉన్నదని ఆమె 
|వానిన “కాలం కరచిన కఉవట” అఆకేనవల సరూవిస్తు+ది. “మోహనవంశి” 
ఆమె  ఊహ్మన్రవంచంలో ఎంతచక్క_గా విహరించగలదో ప్రదర్శిస్తుంది. 
ఆమెకే మంచి ఆరోగ్యముంటే గొవ్ప నవలలు |నాయగలదు. 

ర్రీ కొమ్మూరిదికూడా చిన్నరకమునవల” కార్థానాయే. మధ్యతరగతి 
జీవితానికి పతీకగా 'వెంకుటిల్డు' వేరుతో వ్రాసిన తర్వాత మామూలుధోరణిలో 
పడ్డాదు. 

మానవతావాదాన్ని ఆధిగమించి ఆద్యాత్మిక |వవంచంలో అశుగువెట్టిన. 
కొద్దికాలానికే శ్రీ గోవీచందు కాలధర్మము పొందడము విషాదకరము 

బుద్ధిమంతుల [పళ న్తీని తరుచుగా పొందుతున్న నవల “చివరకు మిగి 
లేది'. దివంగతుడైన బుచ్చిబాబు ఆనవల ఒక్కటే (వ్రాసినాడు. ఆది నేను 
చదివి చాలాకాలమైనది. నా మనన్సులో మిగిలిఉన్న స్మృతులు ఇవి. 1. 
నాయకుడు, దయానిధి వృత్తిలో ఉన్నవేశ్యను (ప్రేమించి విఫలుడై ఒ౬వరకు 
ధనవంతుడై ఆమెను పొందడము. 2. ఆదర్శవంతంగా వైద్యము చేస్తూకూడా. 


తెలుగు నవల 85 


వైద్యవృత్తిలో వివలుడు కావడం. శి. తన దగ్గర..ంధువై న మంచిగృహిణీతో 
(వేత్యేకనందర్భాలలో ఒకర్మాతి నంయోగం పొందడం. 4, ఆమెకు కలిగిన 
స.తానం తనదా ఆమెభర్తదా ఆని వారింటికి పోయి తిహతహలాడడము. 5. 
అకస్మాత్తుగా రత్నము దొరికి ధనవంతుడై రాయలసీమలో పరి శమ స్థావించి 
అక్కడ కూడ విభలుడ కావడమూ ! శ్రీ బుచ్చిబాబు నిసన్సంకహంగా విశేష 
సాహిత్య నంస్కార మున్నవాడు. ఈ నవలలో మనోవిశ్లేక్షణ ఎక్కువగా 
జరిగినదంబారు అభిమానులు. 
6 

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతభూమికి పాకిస్థాన్‌తో మూడు 
సార్టూ, చైనాతో ఒకసారీ, పోర్చుగీనువారితో ఒ“టీ, నైజాముతో ఒకటీ 
యుద్ధాలు నంభవించినవి, చరిత్రాత్మక నవలాకారు లెవరూ ఇంతవరకూ వీటి 
జోలికి పోలేదు. నిజాముతో యుద్ధానికి వూర్వరంగమైన రజాకర్హఆల్లరి 
“మృత్యువునీడల్లో' (శ్రీ మహీధర చిత్రించినాడు. ఆనాళ్ళలో వినికి8 ఏమంచే 
జనము పగలు బాధించే రజాకర్ణకుకంచటే, రాత్రి బాధించే కమ్యూనిస్టులకు 
భయపడేవారని. ఇందులొ కమ్యూనిస్టులు వహించిన మంచిపాతమో!త్రమే 
చి తితమైనది. నవలలో ఆనుభవం వ్యక్త మవుతుంది. 

ఈ కాలం. వచ్చి చార్మితకనవలలలో ఎంతో శ క్రిమంతమైనది శ్రీ 
తెన్నేటి సూరి “జె: ఘిస్‌ఖాన్‌', భారతదేశ పరిధిని ద-టినవస్తువును (గహించి 
ఆద్భుతంగా [పడర్శించిన చాలామంచినవల, ఆయన చిన్నతనములోనే దివంగ 
తుడు కావడమువల్ణ నవలారచనలో తీరనిలోబు నంభవించినం. 

ఆంధ్ర పళ్యకళాపరిషత్తు పోటీలు పెట్టి కొన్ని మంచిచరి, తాత్మకనవలలు 
(వకటించినది శ్రీమతి వసుంధర, (శ్రీయుతులు పాటిబండ, ధూళిపాళ్ల, బాడ్డువల్లి 
ముఖ్యులు ఈ నవలలు |వాసినవారిలో, వాటిలో ఎంతోవై విధ్యము కనివిస్తుంది. 

ఆతివినయము ధూ ర్తలక్షణ మంటారు గనుక ఈ వ్యానక ర్ర చార్మిత్రక 
నవలలు వదలక |వస్తావిస్తాను. స్వాతంత్ర్యానికి పూర్వము కావ్యాలు, నాటికలు, 
కథలూ వాని (వాని, స్వాతంత్యానంతరం చరి తాత్మకనవలాపర్శిశ్రమలో 
చేయిచేనుకున్నాడు. ఇతనిచ మొత్తముమీద బభారీవరిశమకార్థానా. ఒక్క-మల్హా 
రెడ్డి వ్రాయడానిశే తొమ్మిదేళ్ళ తీసుకున్నాడు. ఇతనికి ఆంగ్రకవులూ, ఆంధ 
చర్మిత్రా అభిమానమైనా, ప్రతినవలలోనూ నమకాలికులై న ఇతరభాషాక వులనూ, 


86 మహతి 


(వక్క భూములచరితనూమాగ్రమే కాక జావా మొదలైన తూర్పుదీవుల |పస్తా 
వము కూడా తెస్తాడు. చారిత్రకనవల ఆంటే ఇతిహానకావ్య మని ఇతని నిర్యచ 
నము. 
7 

తెలుగు దేశము భారతభూమిలో ఒకోభాగము. భారతభూమి పపంచంలో 
ఒకథాగము. ప్రపంచసాపిత్య మనే తరగని వస్ర్రవుచుట్టలో భారతీయ, 
సాహిత్యము ఒకతానూ, అందులో ముక్క_ ఆం[ధసాహిత్యమూ, నవలా. అన్ని 
దేశాలలో (ప్రక్రియలూ ఒకవిధంగానే ఉంటున్నవి. ఆన్ని(వ్రకియలూ తెలుగు 
నవలలోనూ కనబడుతున్నవి. ఇతరసాహిత్యాలతో _పరిచయంలేనివాళ్ళకు 
మా(త్రమే తెలుగునలలో విశిష్టత కనివించవచ్చు. నాకు భాషావై శిష్ట్యం 
మ్మాతమే గోచరిస్తున్నది. 

నవలాకారులు నవలకూడా సాహిత్య[పక్రియ అనేమాట గుర్తుంచుకోవలె. 
కాబట్టి ఉ త్రమకావ్యానికి ఏలశ్షణా లుండవలె నని |ప్రాచ్యపాళ్చాత్యవిమర్శ 
కులు భావిస్తారో ఆ లక్షణా లున్నప్పుడే నవల సాహిత్యకోటికి ఎక్కుతుంది. 
లేకపోతే కాన్తనేవు తళుక్కున మెరిసే వృత్రికారచనమాతమే ఆవతుంది. 
నవల కాశ్యవిశేషమేః 

నవలారచయిత సమకాలీన జీవితాన్నే చి_్రొంచనక్క-రలేదు. అనంత 
మైనకాలంలో పంసంవత్సరాలకూ పాతికనంవత్సరాలకూ వెయ్యినంవత్సరాలకూ 
ఏమంత వ్యత్యానంలేదు. కేవలము తర్కబుద్ధితో విశేషించిన ప్యూచరిస్టు 
మానిఫెస్టో ప్రకారము ఒకవాక్యము పూర్తిగా (వాస్తేనే భూతకాలంలో కలిని. 
పోతుంది. బుద్ధిమంతులు ఎవరూ కాదనలే రామాటను. 

నవలకు ఏకాలవు జీవితమైనా క ఖావస్తువు కావచ్చు! ఏకాలాన్ని ఐనా 
'వైవైగా కాకుండా లోతుగా ఆవగాహన చేనుకోవలె, లేకపోతే ఛాయాచ్చిత 
[పాయము జౌతుంది. నమకాలీన జీవితము గాఢంగా అఎగావన చేనుకోడానికి 
ముఖ్యంగా బుమల కుండే తపన్సు, మననము, రాగద్వేషాలకు ఆతీతంగా 
ఉండే నమదృష్టీవంటిలక్షణాలు ఎన్నో కావలె. ఏకాలవుజీవితము అవగాహన 
చేనుకోడానికై నా ఆవి ఆవనరమే ఆని సమకాలీన జీవితన్యరూపాన్ని తెలుసు 
కోడానికి ఆ గుణాలు ఎక్కువపాలులో కావలె. అందువల్లనే నమకాలీనజ్లీవి 
తాన్ని చిత్రించడానికి యత్నించేవారిరచనలు ఫొటో(గావులు- మంచివో, 
చెడ్డవో-గా ఉంటున్నవే కాని అందుకో లేకపోతున్న వి. 


తెలుగు నవల 87 


నం పదాయంప్రకారము బాల్మీకీ వ్యానుడూ రామా యణమహాభార తాలను 
జరిగినకాలంలోనే |వానినారు. న్పష్టమైనమాటలు లేవుగాని రామాయణం [వాయ 
డానికి వడేళ్ళు పట్టిన దని నూచన లున్నవి. మహాభారతము మూడేళ్ళు రచించి 
నాడట: “ఇట్టిమహాభారతంబు ననేకవిధపదార్థపపంచసంచితంబు నువపర్వ 
మహావర్యోపళోభితంబు నుపద్వీపమహాద్వీపసంభృతం బయిన భువనం బిజుండు 
నిర్మించినట్టు కృష్టద్రైపాయనుండు నిఖిలలో౭హికార్థంబు దత్తావధానుండై 
నంవత్సరతయంబు నిర్మించే” నని ఆ (గంథమే చెప్పుచున్నది. నాదృష్టిలో 
మహాభారతము ఇంతవరకు పుజ్టీననవలలలో ఉత్త మో త్రమమైనది, నానంకుచిత 
దృష్టివల్ణ ఆట్టా ఆనివిస్తున్నదేమో అని నందేహిస్తున్న నాకు, హోమరు ఒడి 
స్నేను_ ఆంగ్లవచనానువాదము చేన్తూ, ఉపోగ్ధాతములో ఇ.వి. రియూ వ్రానిన 
ఈ|క్రిందిమాటలు ఈమధ్య చదవగా కొంత ధైర్యము కలిగింది. 

“The Odyssey, with its well-knit plot, its 
psychological interzst, and its interplay of character, 
is the true ancetor of long line ot novels that have 
followed it. And though it is the first, Iam not sure 
that it is not still the best.” 

ఆయన గొచ్చ|గీకువిద్వాంనుడు. మహాభారతము నాయంత (శ్రద్ధగా 
చదివి యుండడు. నేను ఆంగ్ధానువాదాలలో ఒడిస్సేను ఐదారుసార్లకు తక్కువ 
చదవలేదు. ఆది ఉ_తమనవల అనడానికి నాకు సందేవా మేమీ లేదు. కాని 
ఉత్తమో త్రమ మైనదనడానికి నేను మహాభారతాన్ని ఎన్నిక చేస్తాను. 

నవలాకారులు జీవితాన్ని దత్తావధానులై. "నమ్యగ్ధృన్షితో దర్శించి చితిం 
చక, ఆధునికజీ వితాన్ని వరిమితదృష్టితో చూచి ఛాయాచ్చితాలుమా;త్రమే 
|దదర్శించి “వైవైవన్నెల్‌ వచరింద వాని దిలకింవంబోరు ధీరో త్తముల్‌ 1” 


తెలుగునవల " సరికొత్త పోకడలు 


శ్రీ పురాణం నుబహ్మణ్యశర్మ 


ట్రీ భాషాసాహిత్యాలను పరిశీలించినా కథముందు నవల పనిపాచే ! తెలుగు 

నవలకు మైనారిటీ తీరిందా లేదా అనేది యింకా అనుమానమే ! తెలుగునవలా 
వికానమంతా 19%7 తరువాతే జరిగింది. 1947 కు ముందు పూర్యయుగంగా 
భావిస్తే తెలుగునవల వండితకవులచేతులలోనుంచి వచ్చిన |బవ్మాపదార్థంలా 
అవాజ్యాననగోచరంగా ఉండేది. నిజానికి జాతీయోద్యమ్మపభావం 1947 కు 
వూర్వమే తెలుగునవలపై వడినా స్వాతం[తగం రావట మనేది తెలుగునవలకు 
డళ్యేకంగా ఒరగబెట్టినదేమీ లేదు. రెండవ వపంచయుద్ధ ప్రభావం పాళ్చాత్య 
దేశాలలో క్రొత్త క్రొ త్రసాహిత్య ధోరణులను నృష్టించింది. ఇండియాకు స్వరాజ్యం 
రావటమనేదికూడా యుద్ధానంతరవరిణామమే కనుక యుద్ధంవలన వచ్చిన 
మార్పులన్నీ |ప్రజలజీవితంలోనూ వారి ఆలోచనల్లోనూ కసివించసాగాయి. 
అయితే (ప్రపంచచర్మితనే తారుమారుచేసిన యీమహానం గ్రామ పరిణామాల 
(వన క్రే లేకుండా తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరనింహకాశస్ర్రి 
వంటి రచయితలు “గతకాలమె మేలు వచ్చుకాలముకంచెన్‌” అనేవద్ధతిలో 
మొహం తిప్పేసుకొని నవలలు రాసారు. ఆడవి బావిరాజుగారినవలలు కూడా 
యింటిపేరుకు తగ్గష్టే అయోమయంగా ఉండేవి. వీరిరచనలే మీ “తెలుగునవల 
పోయిననరికొ త్రపోకడలు” అనేందుకు ఉదాహరణలు మా(త్రం కావు. తెలుగు 
నవల శ్రీ నీరేళలింగంపంతులుగారు రాజశేఖరచరిత్ర (వ్రాసిననాటినుంచి వంకర 
తీరుగుళ్ళు పోతు ఉంది, ప్రస్తుతానికి వస్తే నవల (వ్రాయటం బహ్మవిద్యేమీ 
కాదని 1947 ళరువాత కలంపట్టిన రచయితలు రుజువు చేశారు. 1947 కు 
ముందు రానీనరచయి తలలో చలం, కుటుంబరావుగారలు చాలా|క్రొ త్ర పయోగాలు 
చేనిచూపారు. చలంరచనలన్నీ |[పయోగాత్మకాలే. కుటుంబరావుగారు ఎమోష 
నల్‌గా కాక ఎనలెటికల్‌గా రాయటం, రాసీ చదివించటం చేసారు. చలం పాఠ 
కుణ్ణి ఆలోచింవచేస్తే, కుటుంబరావుగారు పాఠకుడికోనం తనే ఆలోచించి 
వెద్టేవారు. జాతీయోద్యమపభావానికి లోనై వాగ్గినినకవిపండితులు దేశభ క్తి 
చాటున దాక్కొని రివైవలిజానికి ప్రాణంపోశాగు, చాలామందికవులు రచయితలు 


తెలుగునవల- నరికొత్త పోకడలు 89 


భారతీయ ఆధ్యాత్మిక చింతనలో ఆత్యు త్తమమైన విలవలుగా వరిగణింవబడే 
వాటిని ఘనంగా కీర్తించి, గతవై భావాన్ని చాటి కి ర్రీహ్వతెష్ట లార్జించుకొన్నారు. 
వీరికి భావితరంమీద, భవిష్యత్తుమీద చాలా చిన్నచూపు. హేతువాదదృక్పథం 
అసలే లేదు, కాగ్రీయవిజ్ఞానాన్నికూడా హేళన చేసేవారు. 

1947 తరువాత దేశంలో అనేకమార్పు లొచ్చాయి. అసలు స్వాతంత్ర్యం 
రావటం రావటమే దేశాన్ని రెండుముక్కలు చేని ర క్తపాతంతో పారంభ 
మయింది. అయినా మనతెలుగువారు. రెండవ(ప్రవంచనం గామంగురించి గాని, 
దేళవిభజనవలన ఏర్పడినవరిణామాలగురించిగాస చక్కనినవల రాయలేక 
పోయారు, ఆ రోజుల్లో వృత్రికలు వుస్తకాలా చదవటం అంటే చెడిపోవటం 
కిందే లెక్క. మితవాదద్భక్పథం కల తెలుగుకుటుంబాల్డో నవలావఠనం 
ఆంతంతమాతంగానే ఉండేది, అగవర్ణాలలో కూడా స్రీలకు చాలామందికి 
చదువుసంధ్యిలు పూజ్యం. ఇక తతిమ్మాజాతులవిషయంలో న్ర్రీలూ పురుమలూ 
కూడా హెచ్చుభాగం నిరక్షరాన్యులే. 1947 తరువాత సెకండరీవి వ్యావిధానంలో 
చాలామార్పులు వచ్చాయి. పూర్వం హైన్యూచ్ళ లేనిగామాలలో కొత్తగా 
హైన్యూళ్ళు వెలిసాయి. వబ్నాల్లో ఉన్న హైన్యూక్చు రెళ్జంపయ్యాయి. అంచే 
.దీనిఅర్థం చదువుకొనే వారినంఖ్య వెరిగింపన్నమాట, ఈ పాఠశాలల వెరుగుదల 
వలన యిదివరకు చదువులేనివర్గాలలో విద్యాధెకులు బయలుదేరారు. శ్రీ వెద్యా 
వ్యాన్తీ బాగా జరిగింద కానీ చాలామంది అనేక కారణాలవలన మెటిక్యు 
శేపన్‌లోవుగాని చదువులకు స్వ ిచెన్చ్సీ వివిధవృ త్రివ్యాపారాల్లో ప్రవేశించే 
వారు. ఆయినవటికీ ఒకమారు చమవుకౌన్న తరువాత, జ్ఞానోదయ మయాక 
మాననికోల్లానంకోనం, వినోదంకోనం, ఒకానంకోనం, విజ్ఞానంకోనం చదవా 
అనే ఆకాంక్ష వీరిలో తలయె త్తీందీ, పాఠళాలతరువాత జ్ఞానదాహం తీరటానికి 
ఉన్నవి పున్తకాలూ పత్రికలేకదా-వీరంతా ముఖ్యంగా వినోచంకోనం నవలలు 
చదవటం ఆరంభించారు. ఆయితే యీ షతికలూ వుస్తకాలూ చదివేవారంతా 
ఈ మధ్యతరగతి ప్రజలే. వీరిఅభిరుచుల కనుగుణంగా రాసే రచయితలు 
వీరిలోంచే పుట్టుకొచ్చారు. ఈ కెరటం వచ్చి వండితకవిరచయితలను ఓ నెట్టు 
నెట్టింది. సామాన్యంగా చదువుకొన్న పాఠకులు తమకు బోధవడేభాషలో చేనిన 
రచనలను విశేషంగా ఆదరించారు. చాలా2ందికి నాడూ నేడూ కూడా వున్త 
కాలను కొని చదివేశ క్రి లేదు. వీరికోనం నచితవారమానపతికలు నవలను 
పుంథానువుఖంగా |పచురించటం ఆరంభించాయి. ఒకవిధంగా తెలుగునవలా 


90 మహతి 


వికాసానికి దోహదం చేసినవి తెలుగువుతికలే నని చెప్పాలి, తెలుగువతికలు 
తెలుగునవలకు మార్కెట్‌ను సృష్టించాయి, 

నవలాపఠనం ఆరంభంలో కేవలం వినోదంకోనం మా|తమే. నవలలూ 
కథలూ చదివి ఎవ్వరూ తమజీవితాలను వెంటనే నరిదిద్దుకోలేరు-కానీ సాహిత్యాని 
కున్న శక్తి ఆల్లా (ప్రజలభావాలలో మార్పు లేవటంమా త్రమే, రెండవృపపంచ 
యుద్ధానంతరం సా[మాజ్యవాదశక్తులు పతనంకావటంతో దేశంలోని భూస్వామ్య 
శక్తులు క్షీణించసాగాయి. అయితే వ్యూడల్‌ శక్తులు రాజకీయంగా బలహీనం 
కావటం వేరు, సాంస్కృతికంగా పతనంకావటం వేరు. వ్యూడల్‌ వ్యవస్థ నంటి 
'పెట్టుకొనేనంప్రదాయవాదులు తమనంక్కృతిని _నిలువుగొనగలుగుతున్నారు" 
వ్యూడల్‌ కక్తులే పాతసంస్కృతిని కాపాడుకౌంటూ వెట్టుబడిదారీశక్రులుగా రూవం 
మార్చాయి. అయితే ఫ్యూడల్‌ వ్యవన్ధ “పెట్టుబడిదారీ ప్రజాస్వామికవ్యవస్థగా మార 
కుండానే కమ్యూనిమ్షభావాలు (ప్రజల్లో వ్యావించసాగాయి. ఈవరన్సరభావ' 
నంఘర్షణలమధ్య కొంత అయోమయం ఏర్పడటం నహజమేకదా. మేథావుల్లోనూ 
రచయితల్లోనూ యీఆయోమయం మెరీతలలు వేసింది. ఇందువలననే రచయి 
తలో లక్ష్యకుద్ధి లోవించింది. స్వాతం క్యానంతరం జాతికి ఉ త్రేజకర మైన 
ఏకైకలక్ష్యం ఏదీ ఏర్పడనందున ఎవరికి తోచినట్లు వారు |వాసారు. కానీ యిదే 
స్థితిలో తెలుగుసాహిత్యానికి అంతర్జాతీయద్భష్షి నాకర్షించిన శ్రీశ్రీ వంటి మహా 
రచయితలు లేకపోలేదు. తెలుగునవలలలో యీవైనచెవ్పినలక్షణారిన్నీ ఉంటూ 
వచ్చాయి. 

మననవలలూ కథలూ నాటకాలూ అన్నీకూడా (దేజలనమష్షి జీవితాన్ని 
చిత్రించడానికి మారుగా వ్యక్తుల ప్రై వేటుగాథలుగా మాతమే వుంటున్నాయి, 
(ప్రబంధాలలో చూనినా వూర్యకావ్యనాటకాదుల్లో చూనినా ఆంతెందుకు నేటిఆధు 
నిక సాహిత్యంలో చూనినా, నిమాలలో చూనినా తెరంతా ని=డి పోయే, వున్తకాల 
నిండా పాకిపోయే కథానాయికానాయికులు మనకు క ఏవిస్తారు, ఈనాయికానాయ. 
కులే కాక మూసపోసినట్టున్నపాతలు విలనే అనీ, కమీడియన్‌ అనీ, నెకండ్‌ 
హీరోయిన్‌ అనీ మనకు తటస్థిపడుతూఉంటారు సాహిత్య కళారంగాల్డో యివి 
(ప్రజలను దగాచేస్తూన్నపాత్రలు. నిజమైనమనుష్యులు వీ రిలా ఉండరు, నిజజీవి 
తంలొ ఎక్కడా నంభవంకానిహ్మాతలు వీరు, అయితే నల్లమందులా యీవిషం 
తరతరాలుగా [ప్రజల తలకెక్కింది. ఈయంత్రయుగంలో మనిషి నలగుక దె 
ఆల్పాతిఅల్చ మైన ప్రాణి. వారిశృంగారజీవితం, వారివ్రైవేటు వ్యవదోరాలు 


తెలుగునవల-నరికొత్త పోకడలు 91 


యింతింతలు చేసి సాహిత్యంలో కెక్కి_ంచి జనాన్ని చావగొర్టేస్తున్నారు.సాహిత్యం 
నవలైనా, కావ్యమైనా మరేపున్హకమైనా చదివినప్పుడు కలిగేది వ్య క్తిగతఆకంద 
మైనప్పటికీ ఆది జనంసామూపాక జీవితాన్ని వతిబింబించేదిగానే ఉండాలిగాని 
వ్యక్తులవ్రై వేటు వ్యవహారాలను పెద్దవిచేనిచూపే భూతద్దాల్లా ఉండటం అవ 
నరమా ? ఇది చాలాచిక్కువశ్న. 

నరికొ త్రమార్పు లనేవి జనజీవితంలో వచ్చినంతవేగంగా సాహిత్యంలో 
వతివలించవు. జీవితం మారినంతవేగంగా సాహిత్యనద్ధతులు మారవు. ఏదో 
ఒక వరవడిని రానుకొంటూపోయేవారే కనివిస్రారుగాని _ొ త్తవుంతలు తొక్కిన 
వారు మహాఆరుదు. |ప్రజలక్కూ_డా పాతవై మక్కువ హెచ్చు.,ఆవేకథలు వినుగు 
కొనకుండా వదే వదే చదవటానికి, చదివి ఆనందించటానికీ ఆలవాటువడ్డారు. 
వారి క్కావాలనీనది వక్కావినోదమే కాని విజ్ఞానవికాసాలు కావు. జగనా థుడు 
రథాన్ని భూమార్గంవట్టించడంలో నేలబారురచనలుకూడా విరివిగానే వచ్చాయి. 
సాధారణంగా సామాన్యపాఠకుడు ఏరచననయినా ఒకసారిమాతెమె చదివు 
తాడు చదువుతూండగానే ఆలోచన కలిగించిందా పుస్తకం [వక ్కన పెక్రేస్తాడు. 
ఆనందంతో (వారంభమై, ఆనందంతో ముగి నేనుఖాంతాలు వారి కిష్టం. వైగామన 
నం పదాయసాహిత్యంలోకూడా దుఃథాంతాలు ఏమీలెవు, జీవితంలో విషాదం 
తాత్కాలిక మైనదనీ, దుఃభాలూ కష్టాలూ సామాన్యమే ననీ వీటిని జయించి 
దహ్మానందాన్ని పొందటం జీవిం లక్ష్య మనీ మనవూర్వులు చెప్పారు. ఆకారణం 
చేత మనకు విషాదాంతకావ్యా ల్లేవు. తరతరాలుగా మన్మపజలమనుసులవై ఈ 
ఆలోచనా విధానంయొక్కు .పభావం పనిదేసి నేటికికూడా కష్టాలు గడచి 
అందరూ అందర్నీ క్షమించేని అంతా సుఖంగా ఉండే యితివృత్తాల్నే సామాన్య 
పాఠకులు, లేదా (పేక్షకులు చదివి, చూని ఆనందించ డానికి అలవాటుపడ్డారు. 

మరొక విషయం జీఎతం అనేది ఏ న్మూతానికీ ఏ వద్ధతులకీ కట్టు 
బడి ఉండదు. ఆది ఒక మహా(వవాహం, చాలా అసంబద్ధంగా అర్థంపర్థం 
లేనట్టు ఉంటుంద, నిజానికి హీరోలూ ఉండరు, విలన్‌లూ ఉండరు. ఈ మహా 
(వపంచంలో మనిషి చాలా ఒంటరివాడు. అతడి బాహ్యజీవితం ఎంత అసం 
బద్ధంగా ఎంత అయోమయంగా ఉంటుందో ఆతడి లోపలి ఆలోచనా[వపంచం 
ఆంతకంటే గందరగోళంగా ఉంటుంది. మనిషి లోవలిివవంచం మనిషిలోవలి 
ఆలోచనలకూ ఏఏ మోటివ్స్‌ కారణమౌతా మో ఊహీస్తే చాలా ఆశ్చర్యంకలుగు 
తుంది. నుషుప్త్యావన్థలోకూడా మనిషికి ఆలోచనలు, కలలు, భావాలు కలుగుతూ 


92 మహతి 


వుంటాయి. మనిషి లోపలిమనిషి గురించి తెలునుకొనకుండా బయటిమనిషిని 
గురించి వాయటం అసహజమూ అవివేకము కాదా? మన ప్రాచీనసాహిత్యంలో 
కాని, నిన్న మొన్ఫటి వరకూ వచ్చిన రచనల్డోకానీ మనిషిలోవలి (పపంచాన్ని 
స్పృశించి బయటపెట్టినవారు లేరు. ఇటువంటి దుర్భరమైన జీవితం గడువు 
తున్న మనిషిని రంగులకలలలోకి వినిరివేయటం అసహజమైన ఆవాన్తవిక 
మైన సంఘటనలను చిత్రించి వైరివేటు వ్యక్తుల్ని గొవ్ఫ హీరోలుగా చలామణీ 
చేయటం సాహిత్యకళారంగాలలో దగాచేయటం!కి 

1947 తరువాత |కమక్రమంగా వ|తికలు వెరగటంతో పాఠకులనంఖ్య 
అధికం కావటంతో మధ్యతరగతివారికి నరదాగా చదువుకునేందుకు పత్రికలు 
విడవకుండా ధారావాహికంగా నవలలము ప్రచురించటం ఆరంభించాయి. 
ఆయితే పత్రికలలో వచ్చే నవలలకు కథాకథన చాతుర్యంకంటే సస్పెన్స్‌ 
వధానం, అంటే ముం దేమి జరుగుతుంది ఆనేటువంఏ ఉత్కంఠను పాఠకుల్లో 
శలిగెంచాలి. భాష చాలా నులభంగా ఉండాలి. వర్ణనలు న్వగతాలవంటివి 
వేజీలకు పేజీలు ఉంటే వారు చదవరు. సంభాషణలు హెచ్చుగా ఉన్న రచ 
నలు చదవటానికి వారు యిష్ట్రపడితారు. నరేషన్‌ ఎంత తక్కువగా ఉంచే 
అంత మంచిది. సంఘటనణు =.కటివెంట ఓకటి జరుగుతూ ఉండాలి. కథా 
నాయకుడు కథానాయిక వీలైనంత మంళ వాళ్లుగా ఉంటూ వీలైనన్ని కిష్టాలు 
పడుతూ “అయ్యో పాపం” అనివిస్తే చాలు, వారి శ్నంగారజీవితంగాని, వారి 
విలాన జీవితాన్ని గాని ఆదర్శవంతవైనడిగా ఊహించుకొని తామే ఆయా 
పాత్రల మనుకొని తాదాత్మ్యం చెందుతున్నారు ఒక నవల విజయవంతం కావ 
డానికి హెచ్చుమంది వాఠకులు ఆ నవలల్లోని పాాతలను తమకు నన్నిహితమై 
నవిగా గుర్తించగలిగితే చాలు. 1947 ముందు వచ్చిన రచనల్లో (D42౭) 
డ్రైడాక్టిక్‌ ధోరణి హెచ్చుగా ఉండేది. నేటి పాఠకులు అనగా 1917 తరువాత 
Novel of ldeas $03 Novel of Acrionని హెచ్చుగా ఆదరిస్తు 
న్నారు. 

1947 తరువాత వచిన ఆధునిక తెలుగు నవల మధ్యతరగతి కుటుంబ 
జీవితాన్ని విపులంగా చూవించింది. ఈ మధ్యతరగతి కన్సర్వేటివ్‌ కుటుంబాల్లో 
సమిష్షి కటుంబ జీనిత విధానాన్నే ఆదర్శంగా నిలబెట్టడానికి పయత్నం 
చేసంది. కెటుంబంలో యజమాని ఆనగా వెద్ద అన్య గారుగాని తం|డిగాని చేసే 
త్యాగాలూ కటుంబంలోని యితర సభ్యులకొరకై, ముఖ్యంగా ఆడవిల్హల వివా 


లెభుగునవల- నరికొత్త పోకడలు 93 


హాలకొరక్రై వారు పడే తాషృతయం, కష్టాలూ గ్లోంశైదేసి చూపటం జరిగింది. 
ఈ కుటుంబాల్లోని తోడికోడళ్లు వదినలూ పెద్దతరం శ్ర్రీలూ సమిష్టి శేయిన్సు 
కొరకై తమ వ్యక్తిగత స్వార్థాలను విడనాడటం ఆదర్శంగా (వ్రాశారు. కాని 
యిదే సమయంలో ఆలనాటి ఆధునిక యువతీ యవకల |పేమకలాపాల దగ్గ 
రకు వచ్చేనరికి మితవాదదృక్పథం గల నమాజానికీ, వ్యక్తులకూ మధ్య నంమ 
ర్షణ మొదలై అది కాగితాలమీదకు ఎక్కి పాఠకులను తలకిందులు చేయటం 
ఆరంభించింది. (పేమకథలు నిజానికి వ్యక్తుల వై్రవేటు గాథలే కాని వాటిలో 
నమాడానికి వ్యక్తులకూ మధ్య పోరాటం ఉండటం వలన ఆవి ఆధునికపాఠకు 
లను విశేషంగా ఆకర్షించాయి. చాలామంది రచయితలు వేమ వివాహాలను 
కాగితాలమీద [పోత్సపాంచారేకాని నిజజీవితంలో-యింత చిన్న విషయంలో' 
నమాజం రాజీపడలేదనీ, కులమత వర్గ విభేదాలనుంచి (పేమవివాహాలు చేను. 
కొన్న దంవతులను కాపాడటం అసాధ్యమని చెప్పటం వారి కెక్కు.వ ఇష్టంలేక 
పోయింది. చాలామంది రచయితలు నగం నిజాన్ని మ్మాతమే ఎప్పుడూ బయట. 
పె్టేవారు. 

ఈ కాలంలో వచ్చిన నవలల్లో మరొక విశేషముంది. చాలామంది రచ 
యితలు అగవర్ణాలకు చెందినవారు కావటంచేత, ఆందులో ముఖ్యంగా 
(బాహ్మణ కులానికి చెందినవారు కావటంచేత మధ్యతరగతి |బాహ్మణ కుబుం. 
బాల జీవితమే నవలల్లో |పతిబింబించసాగింది. ఈ విషయం ఎందుకు చెప్ప 
వలని వచ్చిందంటే మైనారిటీవర్గానికి చెందిన జీవితం నవలలకు వరవడియె. 
కూర్చుంది. ఇందులో తప్పేమీ లేదు. మన సమాజ జీవితంలో ఆచార వ్యవహా 
రాలలో నై తేనేమి, సంబంధ బాంధవ్యాల విషయంలో నయితేనేమి, మతపర 
మైన వుణ్యకార్యాలవిషయంలోనై తేనేమి హిందూమతంలో [భాహ్యణులు నిదే 
శించిన ప్రమాణాలే జీవన పమాణాలుగా అందరూ అవలంబిన్తూండటం చేత 
కులం ఏదైనా ఆ వద్ధతులు అందరకూ నచ్చి, ఆదర్శవంతమైనాయి. బ్రాహ్మ 
శాధిక్యతను సమాజంలోసి యితర వర్ణాలవారు నిరనించినప్పటికీ తెలిసో 
తెలియకో (బాహ్మణసంస్కతినే ఆరాధిస్తూ వచ్చారు. ఈ [ప్రభావమే యితర 
వర్గాలనుంచి కులాలనుంచి రచయిలిలు వచ్చేవరకూ |వజలను సాహిత్యపరంగా 
సమ్మోహితులను చేసిసమాట మాతం వాస్తవం. భథాషవిషయంలో కూడా 
ద్రాహ్మణులు వాడే భాషనే వ్యావహారికంలో (పామాణికం చేసుకౌన్నారు, 
హైందవ సంస్కృతినుంచి బాహ్మణ నంస్కృతిని వేరుచేసి చూడటం సాధ్య 


94 మహతి 


మయ్యే విషయంకాదు. మిగతా కులాలనుంచి వచ్చిన కవి వండితులు రచయి 
తలు సైశం తమ రచనలను సాటికులంవారు మెచ్చుకొన్న దానికంటే బాహ్మణ 
పండత కవులు మెచ్చుకొని క్ఞామీస్తే అందలమెక్కినట్టు నంతోషించేవారు. ఈ 
విషయమైన (పస్తావన స్వర్గీయ గోవీచంద్‌గారి “వీకటి గదులు” చదివితే 
తెల స్తుండి. ఐరోవాలో చర్చ్‌ సామాజిక జీవితాన్ని కంట్రోల్‌ చేసినట్టుగానే 
మనదేశంలో (బాహ్మినిజం సామాజికజీవితాన్ని క్రమబద్ధం చేనింది. ఈ 
|వభావం మంచిదా చెడ్డదా అన్న [పశ్న లేదు. దానిని తవ్పించుకొని జీవించటా 
నికి భిన్నమైన కొత్త సంన్కృతి ఏదీ యింకా ఏర్పడలేదు. ఈ కారణంచేతనే 
ఆంధదేశంలోని వ్యక్తుల వై్రవేటు జీవితాలు ఒక రకంగానూ, బావ్యాజీవితాలు 
వేరొకరకంగామా ఉంటూ వచ్చాయి. అగ్రవర్ణాలవారికి సమాజంలోని అట్టడుగు 
దజలకు సాంస్కృతికంగా బలమైన సంబంధాలు లేవనే చెప్పాలి. ఈ ఎక్కువ 
తక్కువలు మన సామాజిక (ప్రగతిని చాలా కృంగదీళాయి. ఆర్థికంగా బల 
వడిన వర్గాలుకూడా సౌంస్కృళికంగా ఎంతో వెనుకబడి ఉంటూ వచ్చాయి 

ఇంత వివరంగా ఎందుకు చెప్పవలనివచ్చిందండే నవలలో కొన్ని 
పాతలను స్వీకరించినప్పుడు ఆవి ఏకలానికి చెందితే ఆ కులానికి చెందేవర్గం 
శాలూకుఛాయలు రచనలో రాక పోయినట్లయితే ఆపాతలు గాలిలో తేలిపోయి 
అవా స్తవిక మైనవిగ రూపొందుతాయి. 

ఆ విషయం ఆలాజఉంచితే-రచయిత ఏకులానికి చెందినప్పటికీ నవలా 
సాహిత్యంలో ఎక్కువ మధ్యతరగతివారి జీవితంమాత్రమే చిత్రితమయింద్‌, 
వర్గస్వభావా న్ననుసరించి మధ్యతరగతి పాలకవర్గానికి కొమ్ముకాయటం 
నహజం, ఈ కారణంచేత మధ్యతరగతిరచయితలు ఏవర్గంగురించి రాసినా 
శమవర్గన్వభా న్ననునరించి తాము ఎవరికి నమ్మినబంట్లో తేల్చుకొని మరీ 
రాస్తారు. ఈనూక్రానికి కట్టుబడని ఆదాహరణలు ఉంటే ఉండవచ్చు. 

మనదేశంలో కవులకు వండితు౬కు ఉన్న గౌరవం మర్యాద రచయితలకు 
లేదు. ఆందులో కవిత్వం గాకుండా (పోజ్‌ రాసేవారిని ఎవరూ పెద్దగా లెక్క_చేసే 
వారు కాదు. కాని తెలుగులో యివ్పుడు వచనరచన రాజ్యం ఏలుతోంది. దీనికి 
కారణం వత్రికలు. తెలుగులో కథ-నవల, పాఠకులవిశేషాభిమానాన్ని చూర 
గొంటున్నాయి. ఈ పరిణామం 1947 తరువాతే వచ్చింది. మనదేశంలో మన 
భాషలో వచనరచన యింతగా వ్యా ప్రీచెంద టానికి మేటరుకోనం నోళ్లు తెరచికొని 
అరిచే ముద్రణాయం తభూతాలే కారణం. ఒక వై వున రాక్షసియంతాలూ, మరొక 


తెలుగునవల-నరికొత్త పోకడలు 95 


వైపున ఆనంఖ్యాకమైన పాఠకజనం వినోదంకోనం కాల క్నేపంకోనం నవలలు 
కథలూ కొవాలని డిమాండు చేస్తున్నారు. “అవసరార్థం అక్షతాం నమర్పు 
యామి” అన్నట్లు రచయిరలు రాయక తవ్పటంలేదు. an దీనిఅర్థం మన 
సాహిత్యం మాస్‌ |పొడక్షన్‌స్థాయు చేరుకొంది. రై నుమిల్దులు, బట్టలమిల్లులు, 
జనవనారమిల్లులు, చెరకుమిల్డులు పనిచేసినట్టుగానే లారీముద్రణాయం, తాలు 
కూడా వారంవారం నెంనెలా యింతరొడ్డ పడకాస్తున్నాయి. యంతయుగ 
న్వభావా న్ననుసరించి మాన్‌ స్కేలుగా నవలలు కథలు వస్తున్నాయ్‌ కాని యీ 
యుగంస్వభావాన్ని యీనమాజస్వరూపాన్ని అవి సరిగా చి త్రించటంలేదు. 
శచయితలు గతంతాలూకు చూరుపట్టును వేలాడుతున్నారు. రేపటి ప్రపంచం 
ఎలా ఉంటుంది ? ఈవేశ మనం ఎటువంటి ప్రవంచంలో జీవిస్తున్నాము ? ఇవ్పటి 
[వవంచంగురించే మనకు నరిగా తెలియకపోతే రేవటి ప్రపంచం మనకు తెలి 
యదు. తెలుగునవల యీ నంగతులనుగురించి పట్టించుకొనక పోతే దానికి 
భవివ్యత్తు లేదు. జీవితం అనుక్షణం మారుతున్నది. మారుతున్న జీవితాన్ని 
మారుతున్న విలువలను |వతిబింబింపని తెలుగునవల నిష్ప్రయోజనం 

నవల ఆనగానే నవ్యతను న్పర్శించేది అని ఆర్థం. ఆంతమాతంచేత 
కొశ్తగా ప్రానిన (వతినవల నర్శిక్రొ త్రనవల కాదు. నలుగురు నడచినబాటను 
పోవటం తేలిక. ఒకకొ త్రమార్గంగుండా ఒకకొ త్రలశ్యాన్ని _ చేరుకోవటం 
సాహసమైన[ప్మక్రియ. నవలారచనలో కొ త్తపోకడ అనేవి చాలా అరుదుగా సంభ 
విస్తూంటాయి. ఒకగొవ్పరచన చేసి గొప్పరచ=త ఆవుతారు. ఒకగొవ్ప 
రచయిత ఒకగొప్పరచనను చేస్తారు. ఆతరువాత ఆదేమూసలో అనేకమంది 
అనేకరకాలరచనలు చేస్తారు. తెలుగులో వచనరచనావికానం చాలాలేటుగా 
(ప్రారంభమయినందున తెలుగునవలావికానం పరిమితమైన పరిథిలో దారీతెన్నూ 
తెలియక కొట్టుకొంటూ వచ్చింది. రచనలో కొత్తపోకడలు అనగానే రచనా 
విధానానికి సంబంధించినవా లేక వస్తువుకు సంబంధించినవా అనేసందేహం 
కలుగుతుంది. రచనావిధానంలో చాలామార్చు వచ్చింది. రచనావిధానంలో 
వచ్చినమార్పు కొన్నిసందర్భాలలో ఎంతబలీయమైనదంచటే అది నవలకు 
సంబంధించిన యితరసంద్రాయాలను సైతం [దుళ్ళగొట్టగ లిగింది. చెప్పేపద్ధతి 
చేత చదివించగలరచనలు కొన్నివచ్చాయి. రచయిత అభిప్రాయంలో ఏకీభవిం 
చనివారునైతం ముగ్దులై చదువుతున్నారు. ఇక్కడ మరొకవిషయం |ప్రస్తా 
వించాలి. రాజకీయాలలో వామపక్షరాజకీయాలకు బలం వచ్చింది. ఆవిధంగానే 


96 మహతి 


సాహిత్యంలోకూడా వామపక్ష సిద్ధాంతాలను నూతాలను సమర్థిస్తూ చేసేరచనలకు. 
ప్రాచుర్యం హెచ్చుగా ఉన్నది. ఈనాడు అభ్యుదయకర మైన, విష్టవకర మైన 
అధిపాయాలను వెలిబుచ్చుతూ వామపక్షధోరణులకు బలంచేకూరుస్తూ (వ్రాసే 
నవలలకు మన్నన ఎక్కువ. అయితే రాశిలో“వీటినంఖ్య స్వల్పంగానే ఉంటు 
న్నది. ఈ వామవక్షవాదరచనల్డో తీవ్రవాదధోరణి, కసి, తిరుగుబాటుతత్వం 
ధానం. కానీ యీకొ త్తపోకడలను |ప్రతిఘటిన్తూ యథాతథ వాదాన్సి సమర్థిస్తూ 
రివై వలిజానికి పాణంపోన్తూ నవలలు, నెంటిమెంట్టతో, మేలోడామాతో 
నినిమాటిక్‌ సంఘటనలతో అసంఖ్యాకంగా వస్తున్నాయి. నిజానికి యీనమయం. 
“రైెట్‌వింగ్‌ లిటరేచరీ”కి అనుకూలంగా లేదు. కానీ రాజకీయా ల్లోమా, 
సమాజజివితాలోనూ వచ్చినంతవేగంగా మార్పులు సాహిత్యంలో, కళల్లో 
_శిబింబించవు గనుక వలాయనవాద ధోరణి నవలలే ఎక్కువఆదరణ పొందు 
తున్నాయి. ఇద్‌ నిజంగా దురవన్గ్థే. క్షీణయుగవు సంస్కృతిని సాహిత్యంలో 
డప్రాణంపోని నిలబెట్టా లనుకొన్నా అది విండిబొమ్మే. కానీ లక్ష్యకుద్ధి వివేచన 
లెనివ్యాపారదృష్దికల రచయితలు, కళాకారులు విష్ణవంద్వారా సాధించవలసిన 
సామాజికపరిణామాలను వ్యక్తిగతమైన చివలరీ (వర్మాక్రమము), హిరాయిజమ్‌ 
ద్వారా పొందడం సాధ్యమైనట్టు వకంగా చిత్రిస్తున్నారు నమాజంలోని న్రీల 
సమస్యలకు వ్యవన్థలో మౌలికమైన విప్థవాత్మ మైన మార్పురానిదే పరిష్కారం 
ఆసంభవమని తెలునుకొనలేక వ్యక్తుల మంచితనంవలన పరిన్ధితులు చక్కబడతా 
యనే భ్రమలను నవలలద్వారా చాలామంది కలిగిస్తున్నారు. అయితే విప్లవాత్మక 
ధోరణిలో రచనలు చేసేవారు మరొకపొ౭పాటు చేస్తున్నారు. వర్గన్వభావంచేత 
మొత్తం ఒకప్రత్యేకవర్గానికి చెందిన మనుమ్యులందరినీ కట్టగట్టి మంచివారు 
గానూ, బెడ్డవారిగానూ చిత్రిన్తున్నారు. ఇది |వమాదకరమైన విడివాదధోరణి. 
నంపదాయసంస్కఎతిని ఎంతవరకు వ్యతిరేకించాలి (లేదా) పూర్తిగా వ్యతి 
రేకించాలా అనేది చిక్కు_వళ్న. దీనికి జవాబు తేలకుండా ఆదర్శవాద ధోరణిలో 
ఊహించి కల్పనలు చేయటం చాల్మాపమాదం ! 

తెలుగునవల తెలుగువారిమధ్యతరగ తిజీవితాన్ని యథాతథంగా |వతిబిం 
బిస్తున్నదా ఆనేదికూడా నందేహమే. కానీ వెనకటికి యిప్పటికీ రచయితల 
నంఖ్య రాశిలో పెరిగింది. మరొకవిశేష మేమంటే యివుడు నవలలు (వాన్తున్న 
వారు హెచ్చువిద్యావంతులు కారు. పండితులై నవారే రచనలు చేయాలి అనేనియ 
మాన్ని ్రోనివేస్తారు. అసంఖ్యాకంగా నవలలు వ్రాస్తున్న యువరచయితలు 


తెలుగునవల-నరికొత్స పోకడలు 97 


చాలామంది మిడిమిడిజ్ఞానం కలశ్రీలూ, యువకులూ. నవల సామాన్యవరిజ్ఞానం 
కందారిచేతుల్లో ఉంది. ఆందుజేత ఆంతా ఒకేగాడిలో రానుకుపోతున్నారు. 
ఆభూతకల్పనలూ, అనహజమైనవిషయాలూ, ఆకాళంమీద తవ్ప భూమిమీద 
నిలబడనిమన ష్యులూ, _లోవభూయిష్టమైనరచనావిధానం వింవిగా వ్యావ్రిలో 
కొచ్చి:ది. ఆయితే గొవ్పర చయితలనుగాని, గొప్పరచనలనుగాని విశ్వవిద్యాల 
యాలు నృష్టించలేవు. వారు అనుకోనిచోటునుంచి ఆకస్మికంగా వుట్టుకొస్తారు, 
ఈ యిరవయ్యోళ తాబ్దపు ఉ త్రరార్ధంలో రచనలోనూ భాషలోనూ వస్తువులోనూ 
శై.లిలోనూ అనంతమైన వైవిధ్యాన్ని (ప్రదర్శించి కొత్తపోకడలు పోయిన 
రచయిత శ్రీ రాచకొండ విశ్వనాథ కశాన్రి. ఆయన రాసిన “అల్పజీవి” అవూర్య 
మైన కొత్తనవల, మళ్ళీ ఇదీవల విడుదలై న “రాజు-మహిషి-” అంతకందె సరి 
కొత్త పోకడలు పోయిన గొప్పఅసంపూర్ణ మహాకావ్యం. 

ఒకవంద సంవల్సిరాలు పోయింతర్వాత తెలుగుజ్లీవితంగురించి తెలుసుకో 
వాలంటే “రాజు-మహిషి” ఉపయోగవడినట్టు మిగతానవలలేవి ఉపయోగ 
పడవు. కన్యాసణ్మం నాటకాన్ని మించిన నాటకం ఇంతవరకూ రాలేనక్లే 
“రాజు_మహిషి”ని మించిన నవలకూడా యివృటివృల్దో రావటం అసాధ్యం. 
మళ్ళీ ఏ భగీరథుడో వచ్చి ఆకాశగంగను తెరు పాతాళంవరకూ ప్రవహింవ 
చేస్తేనే తవ్ప తెలుగునవలకు పుణ్యగతులు లేవుగాక లేవు. తెలుగు వచనంపేరు 
చెబితే రాచకొండ విశ్వ్యనాథశాన్ర్రీ వేరు చెవ్పితీరాలి. ఒక్కొ_క్కయుగానికి 
అరడజనుమంది యుగక ర్హ లంటూ ఉండరుకనుక యింత నిర్మొహమాటంగా 
రాయాల్సివచ్చింది. 


© 
“రచనలో వస్తువును మించిన గౌరవం 
రూపాలు పొందటం ఒప్పను, 
(అ్రతుకులో లేనిదాన్ని ఉత్పేగితలో ఊహించి 
గొవ్పగా వర్షించి చెప్పను. 
నిజం చెప్పలేని ఫు న్హకనమీక్షల 
పూలదండలకు మెడలువంచను. 
అతుకుకావ్యాల రసౌచిత్యాలు చర్చించే విమర్శనలో 
వ్య క్తిదూషణం, మతకలహాలు పెంచను.” 


Mm 


తెలుగునవల - సామాజిక దృక్పథం 


డా, అక్కిరాజు రమాపతిరావు 


“Karl Marx stated thatif one chose to be an ox, 
one could of course turn one’s back on the agonies ot 
mankind and look after one’s own skin". 


‘I know ot no literature the oxen have made. The 
making of fine literature is not an easy task, man alone 
does it, and he must stand erect, with his head held 
high.” (Page 79_ Literature and Reality by Howard Fast- 
People’s Publishing House - 1952). 


సౌకుఃక దృక్పథం లెని రచనలు ఉ త్తమసాహిత్యం కిందికి రావు అని పై 
వాక్యాల సారాంశంలాగా అనుకోవచ్చు. తాను జీవించిన కాలంలో తన 
చుట్టూ ఉన్న మానవ్మపపంచాన్ని వదిలిపెట్టి, తై 9కాలికంగా నిలబడేరచన చేస్తా 
ననికాని, చేశాననికాని ఏరచయితైనా ఆంటే అది వెర్రితనంకింద లెక్కే_. 
ఉ త్తమసాహిత్యంలో ఎప్పుడూ మనుషులూ, వాళ్ళనమన్యలూ, నంఘమర్షణలూ, 
కనవడాలి ఆంతేకాని ఆభౌమమైన నంఘటనలు, ఆక్మానందానుభూతులూ, 
వధానంకాదు. ఆత్మానందాన్ని, అవరోశ్షానుభూతినీ, సాహిత్యంద్వారా దర్శిం 
చడం, ఆందే సాహిత్యవరిధి కుంచించుకొని పోయి వైయక్తిక మైపోతుంది. 
(వధానంగా ఏ కళాన్వరూపమూ, వయోజనమూకూడా ఆది కాదు. సాహిత్య 
ప్రయోజనం ఆనలు కానేకాదు. 
ఉత్తమ రచయిత ఎవరైనా, తన రచనద్వారా, తాను కోరే సమాజన్యరూ 
పావిష్మ తికి పూనుకొంటాడు. గతకాలపు మానవ చరితను, వర్తమాన పరి 
న్థీతులను, తెలునుకోకుండా, ఏ వయోజనాన్నీ ఉద్దేశించకుండా, కేవలం ఆత్మా 
గ్రయంగా “నవ్విపోదురుగాక నా శేటినిగ్గు, నా ఇచ్చయే గాక నా కేటివెరవు” 
ఆనుకోవడం, ఏ రచయిత విషయంలోనై నా, ఆందునా ముఖ్యంగా కవిత్యం 
వదిలేసినా, కాల్పనిక రచనావిషయికంగా, పౌరపాటు అని చెప్పాలి. పూర్వా 
లంకారికులను దృష్టిలో వెట్టుకొన్నా కూడా యశసన్సూ, అర్థమూ, మనుషుల 


తెఖుగునవల- సామాజిక దృక్పథం 99 


నుఖదుఃఖాలను, ఆనుభూతులను, ఆకశళింవులను విడిచి వెట్టి, కవి సాధించ 
'గలుగుతాడా? సాధించలేడు: కాబట్టి మానవుడు, మానవజీవితము, ఉత్తమ 
సాహిత్యపు విలువలని చెప్పుకోవాలి. అయితే దేశోకాలవరిన్థితులు, అన్నిరంగా 
'లను ప్రభావితం చేసినట్లు సాహిత్యావగాహన విషయంలో కూకా, (వభావాన్ని 
శవ్పక చూవుతాయి. 

వ్రవంచ సాహిత్య చర్మితలోనే కవిత్వ ప్రాభవం [క్రమేపీ వలచబడి 
పోతూ వచ్చిన తరవాతగాని వచనం విజృంభించలేదు. ధనస్వామ్యానికి న్వస్తి 
చెవ్పి ప్రజాస్వామ్యం అనేకదేశాలలో ఆరాధ్యమవుతున్నట్టు, పాతకాలవుకవిత్వ 
భూస్వామ్యవ్యవస్థ నశించి, వచనవికానం యీ శతాబ్ద సాహిత్య [వధానలక్షణ 
మైంది. 

తెలుగునవల పుట్టి నూరేళ్ళు గడిచాయి. ఈ నూరేళ్ళలో కొన్నివేల 
వవలలు' వెలువడి వుండవచ్చు. అయితే నమాజాన్ని అత్యంతమూ (ప్రభాగితం 
చేసిన రచయితలను, ముఖ్యంగా నవలారచయితలను, వేళ్ళమీదనైనా ఎన్నా 
అందే కష్టమే అవుతుంది. నూరు మంచినవలలను ఎంచడమైనా కష్టమే అవు 
తుంది. 

స్వాతంత్యం రాకపూర్వవు నమస్యలు వేరు. అవగాహనలు వేరు. ఆద 
రాలు, అనుభవాలు, వేరుగా వుండేవి. మేధావివర్గంలో, పారతంత్యమే దేశం 
లోని అన్ని అనర్థాలకు మూలకారణ మని అభిప్రాయం వుండేది. స్వాతంత్ర్య 
కాంక్షను డేశీయులలో |పోజ్వలింవజేయటమే రచయితల, కళాకారుల, మేధావి 
వర్గాల వధానాశయంగా వుండేది. దేశంలోని అంటరానితనం, అవిద్య, చేతి 
పనులన్నీ క్షీణించి ఆర్థికంగా బలహీనపడటమూ, సామాజిక దృక్పథం కల 
రచయితలను కలవర పెట్టాయి. స్వాతం|త్యం రావటానికిముందు పాతిక సంవ 
త్సరాల. తెలుగుసాహిత్యాన్ని పరిశీలించిచూస్తే, చారిత్రక నవలలలై నా సరే, 
ఆకత్మాశయ కవిత్య మైనానరే, నాటక మైనా సరే, పారతంత్యాన్ని నిరశించ 
డమూ, స్వేచ్చను కీ_రించడమూ, మన సమాజంలో కనవడే లొపాలను నరి 
దిద్దుకోవాలన్న |ప్రబోధమూ కనపడతాయి. “మాలపల్లి” ఇందుకు చక్కని 
ఉదాహరణ. సామాజికదృక్పథంతో వెలువడిన తెలుగునవలల్లో ఉ త్తమో త్తమ 
స్థానం “మాలపల్లి” కే దక్కుతుంది. 

స్వాతం త్యం వచ్చిన తరువాత వరిన్థీతులన్నీ మారిపోయినాయి. (ప్రజల 
.చృక్పథం మారిపోయింది, అంతకువూర్వంవలె కాకుంటా సాంఘిక నమన్యలు 


100 మహతి 


కొత్తవి ఎదురైనాయి. స్వాతం[త్యం, నమభావం, స్నేహార్డ)ం, పునాదురై 
ఇత్లలేచి, జనావళికి కుభం వూచి, 'శాంతి, శాంతి, కాంతి, కాంత” అన్నకవివాక్యం 
రి త్తఆయిపోయింది. పార్మిశ్రామికవే త్తలు, వెట్టుబడిదార్లు, బలం బాగా పుంజు 
కొన్నారు. బలహీనవర్గాలకు స్యాతం త్యం, సమానత్వం లభించలేదు. మధ్య 
తరగతి [ప్రజల్లో సంస్కారం వెరగలేదు. అల్పాదాయ వర్గాలవారిలో అసం 
తృప్తీ పెరిగిపోయింది. అందువల్ల, సంఘర్షణలు, ఉదేకాలూ, ఆనివార్యమై. 
నాయి. స్వతంత్ర భారతంలో ఏమీ సాధించింది లేదు. ఆంతా అ్యకల్టోల మేనా 
అంటే, అట్టా అనకూడదు. |ప్రజాస్వామ్యంలోను, ధనికవర్గాలలోను. సామాజిక 
దృక్పథం లోవించడంవల్ణి మేధావివర్గాలవారిలో విలానజీవనము, స్వార్థవర 
త్వము, [తాగుబోతుతనము, ఎక్కువ కావడంవరల్ణ, దిగిరాను దిగిరాను ఊహా 
లోకవు దంతభవనాల మందిరాలనుండి, అనే ఒకానొక దృక్పథం, నమర్ధ్థులు, 
నరిదిద్దవలనినవాళ్ళు అయినవారిలో [పబలడంవలర్ణ యీ సమన్యలన్నీ ఉత్పన్న 
మైనాయి న్వతంత్రభార తంలొ. 

ఇటీవల రచయితకు సామాజిక ధృక్పథం ఉండాలి కమిట్‌ మెంట్‌ 
వుండాలి అన్న అభిప్రాయాలు, నినాద ప్రాయంగా వినవడుతున్నాయి. మళ్ళీ. 
యీ సిద్ధాంతాలను |ప్రతిపాడిన్తున్న నినాదాలను మార్మోగిస్తున్న మేధావి వర్గాల 
లోనే చిత్తతద్ధి, అనలు నమన్యల అవగాహన, ఉన్నట్టు కనివించడంలేదు. 
ధనికులందరిని మట్టు వెట్టండి, వర్తమాన సామాజిక వ్యవస్థను సమూలంగా 
నిర్మూలించండి, అని వ్యక్తావ్యక్త వేలాపనలే 'కమిటెడ్‌ రై టింగ్స్‌' ఆని ఓక 
వర్గంవారు భావిస్తున్నట్టుగా కనపడుతున్నది. ఒక వెద్ద వాాపారన్తుడు, వెట్టు 
బడిదారు, అధికారాన్ని, పలుకుబడిని తన గువ్పిటలో ఇరికించుకొని నమాజు 
విద్రోహాన్ని ఏ విధంగా కొనసాగిన్తున్నాడో, వదివేలు పారేసి పర్మిట్‌ నంపా 
దించుకొని, పంచదారను బ్లాక్‌ మార్కెట్‌లో ఆమ్ముకొనే చిన్నవ్యాపారన్థుడు,. 
అదే స్థాయిన నమాజవి[దో హకార్యకలాపాలకు వూనుకొవడంలే దని చెప్ప 
గలమా? ఈ దేశంలో తప్పుడు తూకాలు, కొలతలవల్ణ వ్యాపారస్తులు, సాలుకు 
వదిహేనువందల కోట్లు అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్టుగా నివుణుల అంచనాల 
వల్ల బయటవడిండికదా. ఆదాయంపన్ను వనూలుకాక ఆరువందలకోట్ట బకా 
యిలున్నాయని పేర్కొనడం జరుగుతున్నదికదా, వీధివీధికి |బాందీషావులు 
వెలుస్తున్నాయికదా, ఖరీదైన మద్యం తాగేవాడు, నంఘవిద్రోహి అని ఎందుకు 
మీరు కేకలు పెట్టరు? ఈ వ్యవస్థ నెవరు పోషిస్తున్నారు? క్యభిచారమూ, తాగు 


తెలుగునవల- సామాజిక్‌ దృక్పథం 101 


బోతుతనమూ లేకపోతే అ కమలాభాలెందుకు? అధికార్దనలెందుకు?మేం ముక్కు_ 
మూనుకొని, తాపనుల్లాగా కూచోలేము. ఉద్రేకాలు, “వినోదాలు, అనందరన 
స్థాయిలూ మాకు కావాలి. ఏ“నమాజమూ వీటన్నిటినీ వన్ణించి ఇదివరలోలేదు, 
ఇకముందు ఉండదు అ=టారా? సమాజంలో యీ హెచ్చుతగ్గులు, యీ కలిమి 
'లేముల, మధ్యా అంతరాలను ఎలా తగ్గిస్తారు మీరు? సిద్ధాంతాలు. మనుషులు, 
మధ్య, మనుషులకోనమే నిద్ధాంతాలనుకోవాలికాని, సిద్ధాంతాలు ముఖ్యం- మను 
మలు కారనుకొనేవాళ్ళు అవివేకులు. వాళ్ళకు వస్తుతత్త్యం తెలీదు. మనిషి 
స్యభావం తెలీదన్నమాట. సామాజిక దృక్పథం అనగానే ఇవన్నీ ఆలోచన 
లోకి రావద్దా? ఏ రాజకీయ నిద్ధాంతాలుకాని, వ్యవన్థలుకాని, మనిషి నై జగుణంలో 
కొంత మార్పు రానంతవరకు "దీర్డ కాలిక పయోజనాలను సాధించలేవు. అల్ప 
కాలిక మైనవాటిని సాధించినా వాదేవల్ల అనుకొన్నంత (ప్రయాజనం వుండదు 
కదా. మనిషిలో నంస్కారము, బుద్ధిమంతుల్లో సాంమిక బాధ్యతలవట్ల దృక్ప 
ఛమూ పెరగనంతకాలం, యీ అంతరాలు బాధిస్తూనే వుంటాయి. కఠినమైన 
రాజశాననంవల్లకాని, ఆన్ని హక్కులు తనకే ఆపాదించుకొనే పభుత్వ వ్యవన్ధ 
వలకాని అధికనంఖ్యాకులై న |/వజలకు, నుఖకాంతులు, భదత, రక్షణలు, 
అభింబేటట్టయికే, ఆ వ్యవన్గ్ధకు నుస్వాగతమె. కాని మనుమ్యలు వీశ్ళేకదా. 
స్వార్థం, ఆలనత్యం, భోగాసక్తి, ఇందియలోలువత, ఇవన్నీ నమాజంలో 
నేరాలుగా నరిగణించనంతకాలం, ఏ వ్యవస్థ అయినా సాధించేది ఏమీ వుండదు. 
అందువల్ల సాహిత్మం ఆ ప0కి, ఆ అవగాహనకు పూనుకోవాలి ఆంటే నీతి 
శాస్ర్రంలా నీతులు బోధించమనికాదు. [వజల్లో ఆ జిజ్ఞాన, ఆ దృక్పథము 
పెంపొందించాలి 
స్వాతంత్ర్యానంతరం, తెలుగుదేశంలో వచ్చిన, వస్తూవున్న మార్పులను 
సమంగా (ప్రతి బింబించక పోయినా, కనీనం ఆదృక్పథంతో (వ్రానిన నవల 
లైనా వున్నాయా? ఆంటే ఒకటో రెండో వున్నవేమోకాని, రచయితల్లో ఆ 
ఆలోచనగాని, పాఠకుల్ణో ఆ ఆర్తిగాని లేవని విచారంతో వొవ్పుకోవాలి, వెనకటి 
శోజుల్లో ఆంతోఇంతో సాంఘిక వ్రయోజనాన్ని సాధించిన వీరేశలింగ ంవంతులు 
గారి రాజశేఖర చరితం, సత్యవతీ చరితం, ఇటీవలికాలంలో ఉన్నవవారి 
మాలివల్దీవంటి నవలలు, స్వాతం|త్యానంతరం వచ్చినవా? ఆంటే రాలేదనే 
చెప్పుకోవాలి నవలలు మా(త్రం కుప్పతిప్పలుగా వెలువడినమాట వాన్నవమే. 
అధికనంభ్యాకొలు వినోదాన్ని, కాలశ్నేపాన్నీ మాత్రమే అందించేవి. వర్తమాన 


102 మహతి 


నమాజంలోని సమన్యలేమిటి? [వపంచవ్యావంగా ఆర్థిక సాంఘిక రాజకీయ 
'వేరిన్థితులు, ఉద్యమాలు, మనదేశాన్ని, నంఘాన్ని ఏవిధంగా [పభావితంచేన్లు. 
న్నాయి. ఆందువల్ద అక్కడి వరిణామా లేమిటి? అన్న విషయాలు రచయితలూ 
పాఠకులూ ఎవరూ పట్టించుకోవటంలేదు. 

ఎప్పుడో, కాలగర్భంలో కలనీపోయిన జమీందారీవ్యవన్గ, రావుబహదూర్‌ 
భుజంగరావుగారి దర్బమూ, ఆయన కొడుకులూ, కూతుళ్ళూ, వాళ్ళ ఆతి 
శయాలూ, ఆపార్థాలు, ఇంకా ఆడవాళ్ళు చదువుకోవడంవల్ణి గర్వం వొలక 
బోస్తారని కొంద రెట్టా అపోహవడి, చివరకు వాళ్ళత్యాగంవల్లి నిజం తెలిసి 
పశ్చాత్తాపం చెందటం, ఆధునికపమాణాలతో చతుర్విధనాయకులూ, నాయి 
కలూ, ఇంకా ఆత్తగారి ఆరళ్ళు, భర్షగారి బాధింవులు, భార్యగారి సాధింపులూ' 
వెకిలి హాన్యం, వెరి ఉపన్యాసాలు, (వ్రానేవాళ్ల |వాన్తున్నారు, చద్‌వేవాళ్ళు 
తమకంతో చదివేన్తున్నారు. నినిమాలు చూని నవలలు వ్రాసేయటం, ఆ 
నవలలను చూని నినిమాలు తీసేయటం కూడా ఇజీవల లాభదాయకంగానే 
నున్నట్లు కనవడుతున్నది 

కేవలం వ్యాపారదృష్దితో, పతికలుకూడా సాహిత్యపువిలువలను పాడు 
చేస్తున్నాయి. [ప్రజలలో మూర్గత్వాన్నీ, అవివేకాన్ని దేవాలయాలు చూవి, మతం. 
పేరు చెప్పి కొందరు న్వలాభంకౌసం ఏవిధంగా వెంచుతున్నారో, అపరిణత 
మనన్కులై న అధిక నంఖ్యాకులకు, ఆనలువిషయాలు తెలియకుండా, పత్రికల 
వాళ్ళు జా[గ్ర త్రపడుతున్నారు. పెద్ద పెద్దఅచ్చుకూటాలయజమానులు, సోషలిజం 
అచ్చుకొద్టి, స్వలాభాలుమా(త్రం జాగ త్రగా పంచుకుంటున్నారు. ఎవడో ఒక 
నియంత వచ్చి డీన్నంతా సరిచేస్తాడన్నది మూర్భమైన అభి పాయంలాగా కనపడం 
తుంది. భీతివలికానీ, నీతివల్ణకాని. మనిషి, మనిషిని దోచుకోవడం ఆగిపోతేతప్ప, 
(శేయోరాజ్య మంటూ రాదు. ఆత్మవంచకులవర్ణి, వరవంచకులవర్ణి ఆటువంట్‌ 
వ్యవస్ధ సిద్ధించదు-ఆ దృక్పథం 'వెంపొందదు. 

ఈ ఇరవై అయిదు నంవత్సరారికాలంలో, తెలుగుసాహిత్వంలో నవలా 
[వకియకు వచ్చినంతఆదరం మరేఇతర[పకియకు రాలేదు. ఈశతాబ్దంలో 
వచ్చిన సాంఘికవిప్టవాలను వివరిన్లూ కొన్నిమంచినవలలు తెలుగునకూడా రాక 
పోలేదు, వహీధర రామమోహనరావుగారు (వ్రానిన ఓనమాలు, 'రధచ।క్రాలు” 
“దవానలం' వంటినవరలిలు తెలంగాణాలో వచ్చినరాజకీయ సంచలనాన్ని, దర్పణ 
(ప్రాయంగా చూపాయి, రామమోహనరావుగారు గొవ్పఅవగాహన కలరచయిత, 


తెలుగు నవల-సామాశీక్‌ దృక్పథం 103 


సామాజిక దృక్పథం కల రచనలుమాత్రమే చేయటం వీరి ప్రత్యేకత. 'కొల్లాయి 
గట్టితేనేమి” అన్న వీరినవలలో, కోనసీమ ప్రాంతాన్ని రంగన్థలంగా తీసుకొని, 
స్వాతం తోద్యమంనాటివరిస్థితులు కథావస్తువుగా చేసికొని నాటిఆం ధదేశాన్ని, 
చూపారు.వీరీరచనలన్నీ గొప్పరచనలు. జి. వి. కృష్ణారావుగారి 'కీలుబొమ్మలు” 
నగరజ్రీవనంవట్ట, పారిశ్రామిక వ్యవన్థవట్ట |గామీణజీ నితం, ఆకృష్ణమై [క్రమ 
పరిణామం చెందుతున్న దశను నిరూవించేనవల. తెలుగుదేశపు | గామీణజీవితాన్ని 
వరిస్థితులను, తెలిసి చేనినరచన కీలుబౌమ్మలు. బుచ్చిబాబు గారి “చివరకు 
మిగిలేది” పూర్వమెవచ్చినా, స్వాతంత్యానంతరమే మూడుముదణలు పొంది, 
పాఠకులను ఆకర్షించింది. బుచ్చిబాబు గారిరచనలలో కళాత్మక మైన విలువలు 
ఎక్కువ. ఆయనద్భృష్ది సౌందర్భద్భమ్షి. నంఘమనే చ|టంలో వ్యక్తి ఏవిధంగా 
తనసమన్యలతో పోరాడుతూ, రాజీపడుతూ, వ్య క్తిగతవికాసంకోనం నంభఘర్షిస్తూ 
వుంటాడో బుచ్చిబాబుగారి తా _త్త్వకదిక్సథం గల రచనలన్నీ తెలియజే న్తవి. 
వ్యక్తి, సంఘము సరస్పరా శయాలే ఆయినా, సంఘబలిమి, వ్య క్తిని కానిస్తుందని, 
సంఘాన్ని ఎదిరించి, జయించడం సాధ్యంకాదని, చివరకుమిగిలేది నవలద్వారా 
బుచ్చిబాబు బోధిస్తారు. రాచకొండ విశ్వనాథశాన్ర్రీగారి అల్పజీవి ఒక వయోగా 
త్మకనవల, శైలిలోను, వస్తవులోను విలక్షణమైనది. 

పంధొమ్మి దివందలయాభై తరవాత, తెలుగునవల త్వరితగతిన వికానం 
పొంది ప్రధానస్థానాన్ని పొందుతూ వచ్చింది సాహిత్యంలో. బలివాడ 
కాంతారావుగారి 'గోడమీదిబొమ్మ' 'దగావడిన తమ్ముడు’, ఇటీవల వచ్చిన 'వుణ్య 
భూమి” మంచినవలలు. వీరినవలల్టో పరిజతమైన దృక్పథం గోచరిస్తుంది. 
కొమ్మూరి వేణుగోపాలరావుగారు ' రచించిన “వెంకుటిల్డు” మధ్యతరగతి 
కుటుంబజీవితాన్ని, కనులకు కట్టినట్టుగా చూవగలిగింది. పురాణం నూర్య 
[వకాశరావుగారి 'జీవనగంగి, 'మారేమనుషులు” సామాజిక దృక్పథం గల 
రచనలే, పాఠకుల అభిరుచినిబట్టి రచనలని వత్రికలవాళ్ళు, చెత్త రచనలను 
వేచురించటంలో నత్యం లేదని పురాణం నూర్య|ప్రకాశరావుగారి 'జీవనగంగ'ికు 
వచ్చిన ఆదరణ నిరూవిస్తున్నది. రాజకీయాలలో ఏ విధమైన వరిగణన 
లున్నాయో, ప తికలవాళ్ళవిజ్ఞతలోకూడా, అటువంటి పరిగణనలు, చోటు 
చేసుకొంటాయేమో నన్న 'అనోమానానికి ఆస్కారం వుంది. ఆందువల్ల్ణనే 
పాఠకులఅభిరుచినిబక్టే మా[ప్రమాణాలు అనటం వాళ్ళు, 

ఏది ఏమైనా స్వాతం త్యం వచ్చిన యీపాతికసంవత్సరారిలో సమా 
జాన్ని అత్యంతమూ ప్రభావితంచేనినరచనలు రాకపోయినా, సాహిత్యం, 


104 క మహతి 


సామాజికన్హృహకు వెలిగా వుండరా దన్న నిద్ధాంతంమాతం బాగా బలం 
పుంజుకౌన్నది. కీర్తిశేషులు గోవిచంద్‌ రచించిన పండి గవర మేశ్వర కాశ్ర్రీ 
వీలునామా, మెరుపులమరకలు, చీకటిగదులు, ఆయన ఎరిగినసమాజాన్ని 
ధ్రేతిపాదించినవే. అట్టానే ఆధునికరచయితలలో ఆత్యంత పతిభాశాలిఏ . శ్రీమతి 
ముప్పాళ్ళ రంగనాయకమ్మగారి బలిపీఠం, పేకమేడలు, వంటినవలలు 
వర్త మాననమాజంలో న్ర్రీకి జరుగుతున్న అన్యాయాలను  వెల్చడించినవి. 
సమాజంలో తరతరాలనుంచి వస్తున్న పాచీనదృక్పథం మారిపోలేదని, శ్రీని 
వంచించడం యథాతథంగా కొనసాగుతున్నదనీ, యీదృక్పథం మారనంత 
వరకి, సామాజిక శ్రేయన్సు దుర్లభమని యీమెగారు తమనవలల్లో |ప్రతిపాది 
స్తారు. స్వాత౭[త్రానంతరం వచ్చిననవలల్లో చేర్కొ-నదగినది శ్రీ శీలా వీర్రాజు 
గారి మైనా. అవసరాల రామకృష్ణారావు రచించిన సంపెంగలు, సన్నజాజులు, 
పితశ్రీగారి సామాన్యుని కామన నేటిసామాజిక సమన్యలను వివిధకోణాలనుంచి 
వరిశీలించి (వాసీనవి. కొడవటిగంటి కుటుంబరావు గారి చదువు, పాలగుమ్మి 
పద్మరాజు గారి రామరాజ్యనికి రహదారి, మొదలైన నవలలు, స్వాతంత్యం 
రాక పూర్వంనుంచి, వచ్చినవర్శ మానపరిస్థితులవరకు, ఆంధ్రదేశంలో వచ్చి, 
వస్తూవున్న మార్పులను, |పతిదిందిస్తున్న రచనలు. 

శిల్పవిషయకంగా తెలుగునవల ఎంతో అభివృద్ధిని సాధించండి. కొత్త 
శైలి, కొత్త అభివ్యక్రీ కరణం, కొత్త కొత్త ఉపమానాలు, కొత్తగా వ్రాస్తున్న 
రచయితలలో చూడవచ్చు. నవీన్‌ |వాసిన అంపశయ్య, ఇటీవల వచ్చిస 
(థయోగాత్మకనవలల్లో చెప్పుకోదగింది, బీనాదేవి రచించిన హేంగ్‌ మి క్విక్‌ 
లెక 'వుణ్యభూమీ కళ్ళుతెరు' ఆన్ననవల లోవస్తువు, ఆభివ్యక్తీ కరణం, శైలి, 
అన్నీ కొత్తగానే కనపడతాయి. శ్రీమతి ద్వివేదుల విశాలాక్షిగారు, మాలతీ 
చందూర్‌గారు, నేటిసామాజికన్వరూపాన్ని ఆందునా ముఖ్యంగా, మధ్యతరగతి 
కుటుంబాలజీవనస్థాయిని, ఇతివృత్తాలుగా స్వీకరించి మంచినవలలు |వాశారు. 
ఉత్స మసాహిత్యన్వరూవ మేమిబన్న[పశ్నకు సమాధానంగా, మననశీలమైన 
యీవంక్తులను గహించవచ్చు. 

wre ltis one of the essential criteria of true 
literature that it exposes itself to the reality of the 
here and now with all its problems, and does not with- 
draw into the ivory tower of an aesthetic and artistic 
existence”-(Pretace of Classical Readings from German 
Literature-Shakuntala publishing House-Bombay 1969.) 


® 


తెలుగునవల = హాతచితణము 
ww 


శ్రీ ఆర్‌. ఎన్‌. సుదర్శనం 


టీవిశమంచే నుఖదుఃఖాలు. ఒకమనిషి జీవితంలో అవి ఎలా సంపా వ్రీస్తు 
న్నవి? ఆయాసందర్భాల్టో ఆమనిషి ఎలా పవర్తిస్తున్నాడు? ఈ రండువిష 
యాల్నిబట్టి మనిషిలో వ్యక్తివై శిష్ట్యం గోచరమౌతుంది. జీవితాన్ని కథగా 
మలిచే విక్రియయైన నవలలో ఆలా నిరూవింపబడేవ్య క్రి వైశిష్ట్యాన్నే పాత 
చితణం ఆంటారు. 

జీవితంలో సుఖదుఃఖాలకు మనిషి ఎంతవరకు బాధ్యుడు? ఈపగిక్నకు 
సమాధానం రచయిత దృక్పథాన్ని బట్టి ఉంటుంది. జీవితంలో మనిషి క ర్హృత్వ్యం 
వహించే భాగంతోపాటు, క ర్హృత్యం వహించకుండానే సంభవించేభాగమూ 
ఉన్నది. దాన్నే “ఘటన” ఆంటారు. షేక్సి యర్‌ నాటకాల్లో వ్యక్తి 
కర్తత్యం వహించి చేసేపనులూ, నిర్ణయాలూ ఒకవై పు స్పష్టంగా ఆతని 
నుఖదఃఖాన్ని రూపొందిస్తూ ఉండగా, ఘటన (6216౭) అనేదికూడా వాటికి 
అనుగుణంగానే దోహదం చేస్తూ ఉండటం కనివిస్తుంది. అందుకే “వ. క్తిత్వం 
లోనే యిమిడివుంది విధి|వాత' (Character is destiny.) అనే నూుత్రాన్ని 
షేక్స్పియర్‌ పాత9లకు ఆన్వయిస్తారు. ఇందుకు భిన్నంగా థామస్‌ హార్డీ నవ 
లల్లో ఘటనదే పైచేయిగా ఉంటుంది. అది వ్యక్తిని బొమ్మకుమల్డే ఆడిస్తూ వ్య క్తి 
సంకల్పం ఏమైనాసరే దాన్ని వమ్ముచేస్తూ ఉంటుంది. ఇది థామస్‌ హార్డీ చేనే 
జీవితచితణం, తెలుగునవలల్లో పాతచిత9ణం పరిశీలించే సందర్భంలో ఈ 
రెండుఉదాహరణలూ గుర్తువెట్టుకుంటే ఒకవిధానం ఏర్పడుతుంది. 

తెలుగునవల పుట్టుక తోనే [ప్రబోధాత్మకంగా పుట్టింది. అందువర్ణ తెలుగు 
నవలారచయితలు చాలావరకూ వ్య క్తిక ర్భృత్వానికీ వ క్రిదాధ్యతకూ (ప్రాముఖ్యం 
ఇచ్చారంటే ఆశ్చర్యపడనక్కరలేదు. 1947 వూర్వం వీరేశలింగం, చిలకమర్తి, 
ఉన్నవ, చలం, విశ్వనాథవంటి చెప్పుకోదగ్గ రచయితలందరూ వ క్తిబాధ్యతకే 
పాగధాన్యం ఇచ్చారు. అనూచానంగా వన్తున్న ఆచారాలని సంన్కరించడానికి 
గాని, జీవితభవితవ్యాన్ని చక్కబరచుకోవడానికిగాని, స్వేచ్చనూ నుఖాన్నీ 
ఆనుభవించడానికిగాని, ధర్మవ్యతికమణకుగాని, ధర్మాచరణకుగాని, వ్య కిదే 


106 మహతి 


బాధ్యత అనేధోరణిలో పాత్రచితణం జరిగింది. ఒక్క “ఏకవీర నవలలో 
మాత్రమే ఘటనకు పూ ర్తిపాిధాన్యం యివ్వబడటం చూస్తాం. అక్కడకూడా 
శటనని ఎదిరించి చివరిదాకా వ్యక్తి పోరాడుతూవుండటం కనివిస్తుంది. ఇలా 
పాత్రచిత్రణం జరగడానికి కారణం 1947 పూర్వం నవలలకి ఆధారభూత 
మైన నంస్కరణవాదం, అధ్యాత్మికవాదం, స్వేచ్చా పేమనిద్ధాంతంవంటి అతి 
వాదకాల్పనికత, ఆన్నీకూడా వ్య క్తినిష్ట మైనవీ, వ్య క్తికి ప్రాధాన్యాన్ని యిచ్చేవీ 
కావడమే. 

1947 (పాంతాల్లో మనోవై జ్ఞానిక వరిళోధనలదృష్ట్యా రచయితలు వ్యక్తి 
బాధ్యతనీ, కాల్పనిక వాదనిద్ధాంతాలనీ పరిశీలించి విమర్శకు గురిచెయ్యడం 
(ప్రారంభించారు. వ్యక్తి తననుఖదుఃఖాలకు ఎంతవరకు బాధ్యుడు? ఆనే వశ్న 
తీవ్రమైన జిజ్ఞానకు దారితీసింది. చిన్నతనంలో ఏమీ ఎరుగనివయన్సులో ఒక 
భయావహమైన సంఘటన మనస్సుమీద వేనినముద్ర కారణంగా ఒక వ్యక్తి 
చైతన్యం ముడుచుకుపోయి అతనికి విరికితనం ఆలవాబైతే, తర్వాతిజీవితంలో 
కష్టనుభాలకు వ్యక్తిగా అత నెంతవరకు బాధ్యుడు? ఘటనద్వారానే అతనికి 
విము క్రీ లభిస్తే లభించాలి. “అల్పజీవి” నవలలో సుబ్బయ్య చిక్కు.లో పడటంగాని, 
ఆ చిక్కు విడిపోవటంగాని, అతనికి ఒకానొ కపంతులమ్మ వేమ లభించటంగాని, 
తద్వారా అతనిచై తన్యం వికనించడంగాని, ఆతనిసంకల్పంద్వారా, పీయోజు 
కత్వంద్వారా జరీగినవి కావు. కెవలం ఘటన, కాని నవలలో చివరిఉటంకింపు- 
మాననికంగా విము క్తిపొందినవ్య క్రి జీవితానికి బాధ్యత వహిస్తాడనీ, ఆలా 
బాధ్యత వహించడమే విము క్తికి అర్థం అనీ నూచన ఉంది. 

కాల్పనికవాదన్నూతాలకూ, చలం స్వేచ్చావాదానికీ ఒక పెద్ద సవాలుగా 
“చివరకు మిగిలేది” నవలలో దయానిధిపా[త కనివిస్తాడు. దయానిధి విచిత్ర 
వ్యక్తి. “ఈడివస్‌ భ్రాంతిలో చిక్కుకున్నదయానిధికి వ్యక్తిత్వం తాలూకు 
స్వాతంతంకాని బాధ్యతకాని లేవు; కాని బాధ్యత ఉన్నల్లే తను నమ్మి ఇతరు 
అను నమ్మించి చిక్కుల్లో పడతాడు. ఈవిషయంలో 'ఆల్పజ్లీవి” లోని నుబ్బ 
య్యకూ ఇతనికీ లేడా గమనించవచ్చు. సుబ్బయ్యబాధ్యతను గురించి ఎవరూ 
పౌరపాటువడరు. దయానిధికి శ్రీవ్యామోహం ఎక్కు_వనీ, ఆతనికి పలువురు 
శ్రీలతో సంబంధం ఉన్నదనీ లోకం ఆపోవహపడుతుంది. స్రీలనమక్షంలో 
అతనిమాటల్నీ డఊవాల్నీబట్టి పాఠకులుకూడా _ఆభమలోనే పడతారు. 
నిజంగా చూస్తే ఆతనికి ఒక్క. ఆమృతంలోతప్ప, అడీ ఒక్కసారే, మరేశ్ర్రీ 


తెలుగుననల- పాతచి తణము 107 


తోనూ, ఆతనిభార్యతోగాని కోమలితోగాని శారీరక నంబంధం లేనేలేదు! దాని 
కతను విముఖుడుకూడా. కాని దయానిధి నెక్సువిషయంలో నీతివరుడు కాడనే. 
కారణంతో ఆతనినర్వస్వాన్నీ లోకులు ధ్వంనం చేస్తారు. దయానిధి పాత్రలో 
అతనిబాహ్యస్వరూపానికీ ఆంతర్యానికి గలతేడానీ వై రుద్ధ్యాన్నీ చితిరించడంలో 
రచయిత గొప్పవిజయం సాధించాడు. దయానిధి మన న్తత్త్వచిత9ణం మెచ్చు 
కోతగ్గది. వ్యక్తి బహిరంతరాల్లో సమన్వయం సాధించడానికి తనలో తను 
నమాధానపడాలి, అంతదాకా ఆతనివ్య క్రిత్వానికి బాధ్యత అంటూ వుండరనే 
రచయితనూచన. 

“ఆనమర్థని జీవితయాతగ'లోని నీతారామారావుపా|తచితిణంలో నూ 
బహీరంతరాల సంమర్షణయొక్క వైలక్షణ్యమే కనివిస్తుంది. సీతారామారావు 
వాత్ర హాన్యస్ఫోరకంగా సారంభమై కరుణాజనకంగా పరిణమించి చివరకు 
బీభత్సంలో ఆంతమౌతుంది. ఆతని ఘర్షణ లొకంతో అన్నట్లు మొదలు తోచి. 
ఆంతర్యంలోని వై రుధ్భంగా భాసించి, చివర ఆత్మహత్యకు దారితీస్తుంది 
ఇక్కడ వ్యక్తిబాధ్యత, ఘటన ఏది ఎంతమేర ఉన్నదో నిర్ణయించడం కష్టం. 

1947 (పాంతాల వచ్చిన పైమనోవై జ్ఞానికనవలలు వ్య క్రిబాధ్యత అనేది 
ఎంతక్టిష్టముూ సంకీర్ణమూ ఆమినవిషయమో నిరూవించాయి కాని వ్యక్తిని ఆప% 
ధానంగా చితి)ంచలేదు. 

1951లో వచ్చిన 'కీలుబొమ్మలు' నవలలో పా,తచితణం “వ్యక్తికి ప్రా 
ధాన్యం లేదు అనే న్యూతంమీదే జరిగింది. వ్యక్తికి ప్రాధాన్యం లేకపోతే మరి 
దేనికి ప్రాధాన్యం? వరిస్థితులు, రాజకీయాలు అని నమాధానం. కాని ఆవి ఆర్థిక 
వరిస్థితులు కావు, నిద్ధాంతాలమీద నడిచే పార్టీ రాజకీయాలు కావు. (గామ వజల్లో 
పేరుకుపోయిన లోభత్వం, వరకితనం, అనాలోచితంగా నృష్టించే దారుణ వరి 
స్థితులు, కేవలం స్వార్థం నృష్టించే కళలు. వ్యక్తి ఎక్కడో పొరపాటు చేస్తాడు. 
లేక అలనత్వంలో చెవ్పవలనినమాట చెప్పకుండా దాస్తాడు. ఆది న్వల్ప విష 
యమే కాని ఆందునంచీ రేగే సుడిగాలి, విజృభించే తుఫాను అందరినీ నాశనం 
చేస్తాయి. ఆ స్థితిలో ఏ వ్య క్తిత్వమూ పనికిరాదు. ఇక్కడ వ్యక్తిని ఆకక్తుణ్జి 
చేసి ఆడంచేది ఆధారంలేని ఘటన కాదు. ఘటన రూవందాల్చే ఆజ్ఞానం, అధర్మం, 
తన్మూలమైన భయం,  పార్టీరాజకీయాలు, వర్గరాజకీయాలు, గవర్నమెంటు. 
వారిని రెచ్చగొట్టి మరింత బీభత్సానికి కారణమౌతాయే తవ్ప ఆజ్ఞానాన్నీ అధ 
ర్మాన్నీ శాళనం చెయ్యలేవు, వ్యక్తుల్ని రక్షింపలేవు. వ్య క్రిబాధ్యతమీద రచ 


108 మహతి 


యిత వెలిబుచ్చిన అపనమ్మకం |వతిపాతలోనూ |పతిబిందిస్తున్నది. ముఖ్యంగా 
ఆదర్శవాది, చదువుకున్న వాడు, మంచిమననుగల ౮ డు అయిన డాక్టరు పాత్ర 
ద్వారాకూడా అదేఆభి ప్రాయం రచయిత వ్యక్తం చేశాడు. ఈ పాతగచితణంలో 
జరిగిన ఒకవిశేష మేమందే_డాక్టర్‌తో ఒకర్మాతి సంవర్క_ంతో వద్మఆనే మగ 
నాలికి గర్భంవస్తుంది, కాని ఆ సంవర్కం కలలో జరిగెనట్టుగానే డాక్టరు 
భావిస్తూ ఉన్నట్టు రచయిత చితించడం. డాక్టర్‌ అధర్మవర్తన నిద్దురమ 
.గతలో జరగడంవలన ఆతనికి “బాధ్యత” లేదనీ, గామంలోని ఆధర్మం ఆలా 
వద్మద్యారా ధర్మ |వ్రతుడై న డాక్టర్ని కూడా న్పృిశింపక విడువలేదనీ రచయితబేసే 
నూచన. పురుషుడు నిదిమగతలో ఉండి నంపర్మ్కం జరివికూడా నిద్ర 
మేల్కొనలేదనే విషయం అనంబావ్యమే, ఇక్క_డ సంభవానంభవా లెలా వున్నా 
గమనించవలనింది రచయిత తన దృక్ప్చథాని కిచ్చిన ప్రాముఖ్యం. దృక్పథం 
వల్ణ మిగతాప్మాతల చితిణం ఎంతవా స్తవికంగా వుళ్నా, డాక్టర్‌పాతచిత ౩౦ 
దెబ్బతినక తవ్పలేదు. 

1947 పాింతాల వచ్చిన నవలల్లో మానవుడు ఆల్చజీవి, ఏకాకి, అనమ 
ర్జుడు. కిల బొమ్మ అంటూ మానవుని ఆధీరలక్షణాన్ని చిత్రించడం గూర్చి 
దస్తావించాను. కాని శ్రీపాత్రల విషయంలో తద్భిన్న మైనమార్పు కనివిన్తుం. 
“అల్పజీవి” లో పంతులమ్మ, “చివరికి మిగిలేది” లో ఆమృతం, కోమలి, ఆన 
వద్దని జీవయాత్ర లో సీతారామారావుభార్య, “కీలుబొమ్మలు' లో లక్ష్మమ్మ, 
లలిత, వద్మ ఆయా పురుషపా తలకంచె ఎక్కువ ధీరత్వమూ బాధ్యతా చూవి 
స్తారు. చలం నవలల్లో న్రీపా[త్రలు సిద్ధాంత రీత్యా సంఘదురన్యాయాన్ని |ప్రతి 
ఘటించేందుకు వివాహవ్యవన్థవై తిరుగుబాటు లేస్తారు. కాని 1947 తర్వాత 
వచ్చిన నవలల్లో- “గడియపడని తలువులు” లో కోబీశ్యరమ్మ, “మెరుపుల మర 
కలు లో ఉషారాణి- 'నెక్స్‌ పవ ర్రనలో శ్రీలు చూచే స్వేచ్చ వ్య క్తివికాసంలో 
'భాగమేగాని అది వ్యవస్థ మీద తిరుగుబాటు కాదు. విషయలాలనత్వమూ కాదు! 
ఇది జాగ్రత్తగా గమనించి అర్థంచేనుకోవలసిన విషయం. లత వానిన నవలల్లో 
్రీవ్వ క్రీత్వ వై శిష్ట్యానికి కాక జీవితంలో అనుభూతివై.విధ్యానికి కూడా సాహ 
నంతో అన్వేషిస్తునట్లు పాత చిత్రణం జరిగింది. సంప్రదాయానికీ మామ 
శున్న శ్రీకీ అనివార్యంగా సంభవించే ఘర్షణనే పదే పదే గుర్తుకుతెన్తూ పాత్ర 
చిత్రణ చేస్తుంది లత. గంటి వెంకటరమణ వంటి రచయితుులకు ఆ స్పృహ 
ఉన్నబ్టే తోచదు. యద్ధనపూడి సులోచనారాణి |ప్రాతసారాయమైన కాల్పనిక 


తెలుగునవల-పొత్రచిత్రణము 109 


వాదం తాలూకు ప్రణయాన్ని, (వేమనంఘర్షణనీ తనకొ త్త పాతలద్వారా ఆంది 
నున్నది. “స్కెకటరీ” లో నాయికగాని, “ఆహుతీ'కో నాయకుడుగాని, ఉద్యో 
గాన్వేషణకు బయలుదేరే నేది యువతీ యువకులే అయినప్పటికీ వాళ్లు ఎదుక్కొ_నే 
(వణయనన్ని వేశాలు, మాననిక నంమర్షణలు, వాళ్లు చూపే వట్టుదలలు, త్యాగాలు 
నేటి సామాజిక ధోరణుల్లో విలక్షణంగా కనివిస్తాయి. అటువంటి పాతల్లో 
ఆనుభూతుల్లో అనహజత్వం అఆసంభావ్యత లేవుకాని, నేటి వాతావకణంళో 
మాత్రం అవురూపంగానే కనివిస్తాయి. వానిరెణ్డి సీతాదేవి చిత్రించిన వరూరిని 
('మట్టిమనిషి”) వంటిశ్రీ, లెక నవీన్‌ చిత్రించిన “శకుంతల” ('విచలిత') వంటి 
పాత్ర నేటియవతుల మనస్తత్వానికి |ప్రతినిధులని చెప్పడంలో సందేహం 
అక్కరలేదు. నేటి శ్రీ కోరుతున్నది వివావాం నుఖవదం కావాలని కాదు. 
వ్యక్తిగా స్వతంతవతివ త్తి ఆంటే నంఘంలో గృహిణిగా కాక ఇతర్మతా 
దత్యేకవ్యక్తిగా తనకు గణన, వికానమూ ఉండాలని, ఆ అన్వేషణ ఫలికంగా 
లోకంతో ఏర్పడే సంబంధాలలో ఆమె ఓటమీ గెలువూ, సుఖదుఃఖాలు నేటిస్ర్రీ 
పాతచిత్రణలో ప్రాధాన్యం వహిస్తున్నవి. ఇక్కడ సెక్స్‌కీ రోమాన్స్‌కీ 
[ప్రమేయం వున్నా ఆది వ్యక్తిత్వ నిరూపణలో ఒక సాధనమో ఆవరోధమో 
తప్ప దాని కదే లక్ష్యమైన విషయలాలనవవృ త్తి కాదని గమనించాలి. 
వురుషపాతల్లోని ఆధీకగుణం, ఒకవిధంగా చూస్తే మారుతున్న సామా 
జిక పరిస్ధితుల్లో మారిన విలువలమధ్య, క్షీణించిన మతతా త్స్విక విశ్వాసాలలో 
వ్యక్తి తనదైన లక్ష్యం ధక్మం రూపొందించుకోలేక వడుతున్న ఆవన్ధ్థగా అర్థం 
అవుతుంది. ఈ సమన్యకు పరిష్కారం వీన్నోరకాలుగా ఉంటూ పాత్రలవ్య క్తి 
త్వాన్ని నిర్ణయిస్తూ వుంటుంది. జీవించడానికే జీవితం, అంతకు మించి దానికి 
అర్థంలేదని ఒక సమాధానం, (గోవీచంద్‌). ఆర్థిక సామాజిక వ్యవస్థ మారితే 
గాని లాభంలేదని ఒక అభి పాయం (కుటుంబరావు) ధర్మం (సనాతనమాః? 
బౌద్ధమా? మానవతా?) పునః పతిష్షితం కావాలి మనుష్యల్ణో, అంతదాకా లాభం 
లేదని కొందరి మతం (విశ్వనాథ, జి. వి. కృష్ణారావు). మనుష్యులకు |వేమిం 
చడం తెలీదు, |పేమించలేకపోవడం ఎంతదురదృష్టం! ఎంతవిషాదం: అది 
తెలిస్తే సమస్యే వుండదని ఒకధ్యని (బుచ్చిబాబు). పోలే, జీవితం, విలువలు, 
వ్య్యక్తి- మూడూ వేరు వేరు విషయాలు కావు, జీవించడం నుంచీ విలువలూ 
వ్య_క్తిత్వమూ నిద్ధిస్తాయి ఆనే దృక్పథంతో [వ్రాయబడిన నవలలు: మైనా (శీలా 
వీ రాజు), తాగుబోతు (వి. నాగరాజు), మళ్లీ వనంతం, అనురనంధ్య (ఆర్‌. 


10 మహతి 


యస్‌, నుదర్శనం). 'మైనా'లో నాయకుడు సాయిబాబా, పోలీను కానిసేబుల్‌ 
రీరుడూ అధీరుడూఅన్న, వింగడింవుకు లొంగడు. మైనా నవలలో కథ వున్నా, 
కథాసంవిధానం లేదు. అందుకు కారణం సాయిబాబా వ్య క్తిత్వానికీ, జీవితానికీ 
రచయిత సాధించిన తాదాత్మ్యం, ఆ వ్యక్తిత్వం ఒకద్భృక్పథాన్నీ లేక కొన్ని 
విశ్వాసాలనూ ముందుపెట్టుకొని తన్మూలంగా నడిచి, లేక నడవలేక బాధవడిన 
వ్య్రిత్వంకాదు. కాని జీవించిన జీవితాన్నిబట్టి చూస్తే ఆందులో ఒక సౌష్టవం, 
ఒక్‌ Pattern కనివిస్తూనే వుంది. అందునుంచీ విలువల్నిగూర్చె వాాఖ్యానమూ 
చేనుకోవచ్చు. ఇది పాతచ్మిత్రణలో కొత్తపద్ధతి. పద్ధతేకాదు, కొత్తదృక్ప 
థాన్నే సూచిస్తుంది “తాగుబోతు నవల చైతన్యసవంతిమార్గంలో వాయ 
బడింది, అలా వ్రాయబడినందువలన అది కొత్తదృక్పథానికి చెంకినది కావడం 
లేకు. ఇక్కడకూడా [త్రాగుబోతు అయిన ముసలివాడిపాత్ర, అతనిజీవితం ఒక 
విషయంగా రూపొందడం (ప్రధానం. వాడికి మిగిలినవి ఆజీవితన్మృతులే. వాటిని 
గూర్చిన ధ్యాసతోనే వాడు [పాణాలు విడుస్తాడు. అ మునలివాని వ్యక్తి త్వం 
జీవితంగాని కేవలం ఆర్థహాన్యమనీ అందులో విలువలు లేవనీ అనడానికి వీల్లేదు, 
ఆ వ్య క్రిత్వచితణ కలిగించే కళానుభూతిలోనే ఉన్నదీ ప్రాథమికమైన విలువ. 
దానినుంచీ జీవితానికి ఎన్ని వ్యాఖ్యానాలై నా చెయ్యవచ్చు. “మళ్ళీవనంతం' నవల 
ఊర్మిళ అనేపా|త తన జీవితాన్ని గూర్చి తాను చేసుచున్న వరామర్శ, నిశిత 
మైన విశ్లేషణం. ఊర్మిళ తన జీవితంలో జరిగిన విశేషాలకూ, తనతో నంబంధం 
వున్న మనుమ్యలకూ ఏ విలువనూ ఆర్థాన్నీ ఆపాదిస్తున్నదో ఆమె కథనం 
ద్వారా మనకు తెలుస్తుంది. కాని ఆమె కథనంలోనే ఆమె వ్య క్తిత్వవై ఖరి 
నున్నది. ఎవ్పటికవ్పుడు ఆలోచిస్తూ సమన్వయం చేనుకుంటూ వెళ్లడం ఆమె 
[దేవృ త్తి. ఆందువల్ల నవలలో ఆమె జీవితానికీ వ్యక్తిత్వానికి తాదాత్మ్యం కని 
వీస్తుంది. ఊర్మిళ కథలో ఇతరపాతలు కనివించినా, వాళ్లు ఆమె మనకిత్రాలే 
తవ్ప వాళ్లకి |వల్యేక మైన ఆ న్తిత్వం లేదు! ఇలా వైనుదాహరించిన మూడు నవ 
లల్లోనూ ఏకపా[తచ్బితణమే ఉండటం విశేష మని చెప్పాలి. కథ, సంఘటనలు 
ఇతర ప్మాతలూ ఉన్నా, అవన్నీ (పధానపా(త చిత్రణంలో ఆంతర్భూతాలే 
కావడం ఈ నవలల విశిష్టత. పోతే “అనురనంధ్య'లో ఇద్దరుపాత లున్నారు. 
వైరకం పాత్ర, అంటే జీవితమూ వ్య క్తిత్య్వమూ తాదాత్మ్యం చెంది, తద్ద్వారా 
విలువల్ని సృష్టించే పాత్ర నాగరాజు. నవలలో నాయకుడై న (శ్రీధర్‌ పాత్ర 
అందుకు పూర్తిగా భిన్నం. ఆతను ఏవో విలవల్నీ, ధర్మాల్నీ, అధర్మాల్నీ 


తెలుగునవల- పా త్రచిత్రణము 11 


ముందుపెట్టుకొని అడుగులు వేయబోయి మాటిమాటికీ తూలుతాడు. (క్రమంగా 
జీవించడంనుంచే వ్యక్తిత్వమూ విలువలూ సిద్ధిస్తా యని |గహిస్తాడు. వ్యక్తి 
త్వంలో మనిషికీ మనిషికీ ఉండే వై విధ్యంలాగే, ఒక మనిషి జీవితం గుబాళిందే 
విలువలుకూడా సమ్మిశ్రితంగా వుండి ఒక |ప్రల్యేకమైన 021౯67౧ ఏర్పరు 
స్తాయి. అదేమిటో ఆ జీవితాన్ని వరామర్శిస్తే గాని తెలియదు. అలా వరామ 
ర్మించడమే నవల సాధించే లక్ష్యం. పాతలూ, కథా వేరువేరుగా లేవనీ, వ్యక్తి 
త్వాలూ జీవితాలూ భిన్నం కావనీ, జీవితం ఆర్థాన్నీ పరమార్థాన్నీ సృక్షిన్తుంది 
గాని ఆదర్శాలు జీవితాన్ని నృష్టించవనీ తెబుగునవల (గ్ల హించేపరిస్థితి ఏర్పడు 
తున్నది. ఇంతకందె అభ్యుదయం ఏంకావాలి? 


& 


బి 


*' చావుపుట్టుక లమధ్య సందేహం లాంటి 
జీవితంలో నలువైపులా అంధకారం 
మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం 
మాకున్న ఒకే ఒక అలంకారం” 

. . . 

“కవిత్వం అంతరాంతర జ్యోలిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి 
విస్తరించాలి చైతన్య పరిధి 
అగ్నిజల్లినా అమృతం కురిసినా 


అందం ఆనందం డౌని పరమావధి” 
—కశిరిక్‌ 


నవల = కథాసంఏధానం 


శ్రీ సింగరాజు లింగమూర్తి 


సౌకాత్యవ క్రియలలో ఈనాడు (ప్రధానంగా పాఠకుల్ని ఆకర్షించుచున్న వి 

కథ, నవల ఆనే చెప్పాలి. 

కథ అందమైన జవ్వనిలాంటిది! నవల పరివూర్ణతను సిద్ధించుకున్న 
సుందరమైన పౌ9ీథలాంటిది. కథకు పరిమితి తక్కు_వ. ఏదోఒక నంభఘటనను 
తీనుకౌని దాన్ని ఎంతో నైవుణ్యంతో మలచి కళాత్మకంగా చెప్పడమే కథకుడి. 
వని. అనేకనంఘటనలను సారన్యం చెడకుండా కథ ఆల్జడం, చిన్నకుంచెతో 
'పెద్దబొమ్మలను చిత్రించినట్టుగా నవలను తీర్చిదిద్దడం నవలారచయితపని* 

ఎంతవా న్తవికమైన ఇతివృత్తాన్ని, సంఘటనల్ని తీనుకున్నా యరా 
తథంగా చితించడం ఫొటో గఫీ అవుతుంది. వర్ణచితాల కన్న ఆదరణ, గౌర 
వము పెన్సిల్‌ స్కెచ్‌లకు లేనట్టు, కళాత్మకంగా రచించిన కథలకు నవలలకు 
ఉన్నంత పాఠకులగౌరవాదరణలు ఫొటో గ ధీరచకలకు ఉండదు. 

నవల మళ్ళీ-మళ్ళీ చదివించేదిగా ఉండాలి. చదివిననవల పాఠకుల 
హృదయాలను హత్తుకోవాలి. అదే ఉత్తమమైన నవల, 

స్వాతంత్రానికి కార్యం వచ్చిననవలాసాహిత్యంతో సాతంత్యానంతరం 
వచ్చిననవలాసాహిత్యాన్ని పోల్చి కొందరు విమర్శకులు కొంత నిరుత్సాహం 
అసంతృప్తి (ప్రకటిస్తున్నారు. పండితులు కొందరు ఇప్పుడు వస్తున్ననవలలను 
ఒకసాహిత్యంగా పరిగణించడంలేదు. ఈ పరిణామం రావడానికిగల కారణాలు 
కూడా వీరు నహృదయంతో పరిశీలించాలి, 

ఆనాటిసాహిత్య వ క్రియలన్నీ ఉద్యమాలతో, సాంమికనంన్కరణలతో 
పెనవేనుకుపోయాయి. సాంమికదురాచారాలను, మూఢనమ్మకాలను ఆలంబ 
నంగా చేనుకొని నవలారచన సాగించారు. 

తరం మారినప్పువల్లా పాతదానిమీద రోత, కొ త్తదానిమీద మోజు కల 
గడం నహజం! భావవిప్హవం ఎవ్పుడు బయలుదేరుతుందో దానితోపాటే సాహిత్య 
విష్టవమూ జరుగుతుంది. 

దేశం ఇప్పుడున్నంత ఇబ్బందుల్లో ఆనాడు లేదు. ఈనా డున్నంత గా 
యాంతికజీవితం ఆనాడు లేదు. ఈనాడున్నన్నివ|త్రికలు, అనంఖ్యాక మైన 


నవల-కథానంవిధానం 13 


పాఠకులు ఆనాడులేరు. అక్షరాన్యులనంఖ్య ఆనాటికంచే ఈనాడు వివరీతంగా 
పెరిగింది. ఆనాడు తీరుబడిగా రచనలు చే నేవారు- పాఠకులు తీరుబడిగా చదివే 
వారు, ఆనాటీపాఠకులు బాగా చదువుకున్నవారు. మేధావివర్గానికి చెందినవారు. 
రచనలుకూడా ఆవరిధిలో ఉండేవి. ఈనా టిపాఠకులు సామాన్యులు. కా స్తచదవ 
గలిగేశారేకాదు విద్యాధికుల కూడా ఉన్నారు. ముఖ్యంగా యువతరం పాఠకుల 
నంఖ్య ఎక్కువ. 

యువతరంపాకఠకుల ఆభిరుచి వేరు. విద్యాధికులై న పాఠకులకు చదివే 
సావకాశం ఉండదు, ఏకాస్త తీరుబడో దొరికితే కాలశ్నేపానికి, అలనినమన 
న్సుకు కాన్త విశ్రాంతి లేదా ఆకాసేవు ఆస్థాదం కలిగించుకోడానికి కథలు, 
నవ౭లు తిరగవేస్తారు. ఎంతచిన్నరచనై తే అంతతేలిక వారికి. కాన్స మనస్సును 
గిలిగింతలు పెట్టాలి, ఏకాస్త రంజింపచేసే రచనైనా చాలు, బరువైనవి, సంళ్లిష్ట 
మైనవి, నమస్యలతో నిండినపి అయిలే చదివేఓవిక చాలామందిలో లేదు. 
సాంమికనవలల్లో ఆది కనివించకపోతే ఏ డిటెక్టివ్‌ నవలో, ఏ సెక్సునవలో 
పుచ్చుకు_టారు. వాళ్ళకు కావలనింది 'థి9ల్‌' తేలికరచనలు, 

లబ్ధ పతిష్టులైన వెకటితరం నవేలారచయితలనుగురించి యింతవరకు 
ఎందరో (వాశారు. విశ్వనాథ, చలం, ఆడివి బావిరాజు, నోరి నరనింహకాన్ట్రీ, 
ఉన్నవ, గోవీచంద్‌, బుచ్చిబాబు మొదలైన [పభృతులు చిరన్మరణీయులు. 
వీళ్ళ [వభావం కొందరిపై పడిందనిషూ(త్రం చెవ్పుకోవచ్చు. 

స్వాతం త్యానంతరం ఇనేకనవలబు వచ్చాయి. నోరెవారి చారి త్రకనవ 
లలు వీలకా గణవతిశాన్ర్రిగారి “వికాలనే తాలు” [వత్యేకకోవకి చెందినవి. 

దేశాసికి స్వాతం త్యం వచ్చినతర్వాత పల్లెటూళ్ళలో జాజకీయాలు ఎలా 
పౌటమరించినవీ, రాజకీయవలయంలో చిక్కు_కొన్న (గామీణులనంభఘర్షణలను, 
వాటివెనుకఉన్న మానవ,వవృ త్తిని “కిలుబొమ్మలు”లో జి. వి. కష్టారావుగారు 
చక్కగా చిత్రించారు. 

తెలంగాణాలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిగ జాతీయోద్యమాన్ని 
ఆధారం చేనుకొని కీ.శే, వట్టికోట ఆళ్వారుస్వామి “ప్రజలమనిషి”ని రూపొం 
దంచారు. తెలంగాణావాతావరణంలో పోలీనుచర్యకుముందు, ఆతర్వాత ఏర్ప 
డిన వరిస్థితుల్ని ఆధారంగా తీనుకొని నవలలు (వ్రానినవారిలో కీ.శే. భాన్కర 
భట్ల కృష్ణారావు “యుగనంధిగ నా ఆదర్శాలు-ఆంతర్యాలు, శ్రీ దాశరధి రంగా 
చార్యులవారి “చిల్దరదేవుళ్ళు” పేక్కొ_నతగ్గవి. 

8 


114 మహతి 


అనేక రాజకీయనవలలు వాని (వఖ్యాతి గడించినవారిలో శ్రీ మహీధర 
రామమోహన్‌రావుగారు పిథములు. సాంఘిక పరిస్థితులనుకూడా జోడించి 
కథాక థనాన్ని నేర్పుగా సాగించి పాతలకు ఒకవిశిష్టతను సంతరింపజేయ 
డంలొ రామమోహన్‌రావుగారు కృతకృత్యులయ్యారు. 

సాహిత్యపువిలువఒకంటే వ్య _క్రిగతహోదాలకారణంగానో మరేకారణం 
గానో కొంతమంది రచయితలకు సాహిత్యరంగంలో ఎక్కు_వ ప్రాముఖ్యం 
లభించిందనడం ఆతికయో క్రి కాదు. 

స్వాతంత్ర్యానంతరం నవలాసాహిత్యం వెల్లువలా వచ్చింది, వీటిల్లో 
సాహిత్యపువిలువలు గలవి, నిలిబేవి ఎన్ని అనేది విమర్శకులు చెవ్పడంలేదు. 
కనుక కాలమే నిర్ణయించాలి. 

ఈనాడు మనకున్న విమర్శకులసంఖ్య చాలాతక్కు.వ. కొందరువిమర్శ 
కులు పప్రాచీనసాహిత్యాన్ని విమర్శించడంతోశే సరిపుచ్చుకుంటున్నారు. ఒక 
నవలనుగురించి పొగిడినా, తెగడినా దానివెనుక ఏదో ఒకఉద్దేశం ఉంటున్నదే 
గాని సహృదయత కనివించదు. 

వెనుకటికంటే ఈనాడు రచయి తిలసంఖ్య ఎక్కువై ౦ది. స్వాతంత్యా 
నికిముందు నవలలు (వానినన్ర్రీలు ఉన్నట్టు కనివించదు. ఇటివలే ఈసంఖ్య 
మరీ చెరిగింది. ఇది శభనూచః మే అయినా స్రీలు వాన్తున్న నవలల్లో వైవిధ్యం 
ఎక్కువగా కనివించడంలేదు. నూటిగా, వాడిగా చెవ్పుకోగలరచయితి) లత, 
ఈమెరచనల్లో అటు శరత్‌ ప్రభావం ఇటు చలం ప్రభావం బాగా కనివిస్తుంది. 

ాసిండి ఒకేనవల అయినా డా॥ శ్రీదేవి “కాలాతీతవ్యక్తులు"లో ఆమె 
కథాకథనంలోను, సన్ని వేశాలలోను, పాతపోషణలోను ఎంతో శద్ద శీనుకు 
న్నారు, ఆమె అకాలమృత్యువు పొందక పోయినట్లయితే మరికొన్ని చక్కటి 
నవలలు తెలుగుపాఠకలోకొనికి అందించేవారేమో! 

శ క్రివంతమైననవలలు సృష్టించినది శ్రీమతి రంగనాయకమ్మ. సహజ 
మైన గంఘటనల్ని, పాతిల్ని తీసుకొని, నేర్పుగా కథానంవిధానం నమకూర్చి 
వదునైనభావలో నిర్భీకంగా రచచలుచేయగల రచయితులలో రంగనాయ 
కమ్మగారొకరు. 

కేవలం అబ్బాయి, అమ్మాయి (వేమలు, వై ఫల్యాలు కాక జీవితపులోతు 
ల్లోకి చూని నవలారచన చేనినస్ర్రీలలో ఓ|వ్రత్యేకతను సంతరించుకున్న వారు 
కుమారి వానిరెడ్డి సీతాదేవి శ్రీమతి ఇల్టిందల సరస్వతీదేవి అనే చెప్పాలి. 


నవల =కథానం విధానం 115 
సీతాదేవి “అడవిమల్లి”, “మట్టిమనిషి”, సరన్వతీదేవిగారి “భవతీభిశాందేపి” 
“దరిచేరిన ప్రాణులు” ఈకోవకు చెండినవి. విశాలాక్షిగారి నవలలు కొన్ని 
ఈస్థాయిలోనే ఉంటాయి. 

పత్రికలలో నిర్వహించినపోటీలలో బహుమతులందుకున్న నవలలన్నీ 
ఉత్తమంగా ఉండడంలేదు. సాహిత్యఅకాడమీఅవార్డులు లభించిననవలలు, కథా 
సంపుటాలు ఉత్తమమైనవిగా ఉండటంలేదు, దీనికి కారణమేమిటి ఆని ఆలో 
చించేవారు తక్కువ. 

స్వాతం త్యానంతరం వచ్చిన నవలాసాహీత్యంమీద విపులమైన పరిశీలన 
చాలా ఆవసరం. మనం విమర్శకులు అనుకుంటున్నవారు బుచ్చిబాబు, రాచ 
కొండ, కొడవటిగంటి వరశకేవచ్చి ఆగిపోతున్నారు. మిగతావారి వేర్ణుమా త్రం 
అక్కడక్కడ ఉంటంకిస్తున్నా రేగాని వారినవలలను గురించి విపులమైన వరికీ 
లన జరువడంలేదు. 

నిజంగా ఈనాడు రచయితలను ఎదుర్కొంటున్న ప్రశ్న “దేన్నిగురించి 
వాయాలన్న ది”, 

ఈనాడు సమన్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఎటుచూనీనా 
|వధానంగా కనివించేది ఆర్థికనమస్య. దీనికితోడు రాజకీయాల ప్రభావం (ప్రత్య 
శ్నంగానో, పరోక్షంగానో శ్రీవితంయీద పడుతున్నది. స్వార్థం, ఈర్ష్య, అనూ 
యలు, ఆనహిష్టుతలు ప్రబలిపోయాయి. దేశంలో నానాటికి దార్మిద్ర్యం పెరిగి 
పోతున్నది. |వ్రణాశికల్మవగతి కనివిస్తున్న దేగాని మానవాభ్యున్నతి కనివిం 
చడంలేదు. కులాల నెగలపొగలు రగుల్కొంటూనే ఉన్నాయి. మతవైష 
మ్మాలు, |పాంతీయఆభఖిమానదురభిమానాలు వెణ్ణితలలు వేస్తున్న వి. వీటన్ని 
చిని ఆధారంగా చేనుకొని రచనలు జేనేనారు తక్కు. 

ఈనాడు నవలారచన రెండువిధాలుగా సాగుతున్నది. మధ్యతరగతి 
ప్రజలజీవితచితణం, మన న్తత్వచితణం కొందరు చేస్తుంటే మరికొందరు 
పాఠకులలో అత్యాశలు రేకె త్రించేరచనలు చేస్తున్నారు. నేలమీద సాముచేసేవారు 
కొందరైతే నేలవిడిచి సాముచేనేవారు కొందరు. దై నందినసమన్యలతో, ఆర్థి 
కపుఒడుదుడుకులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నవారిని ఓదారుస్తూ ఒడ్డునచేర్చే 
శతరుజోపాయమైన రచనలు చేస్తే కొంతవీయోజనం ఉంటుందేమోగాని అటు 
వంటివారిమనన్సుకు ఆహ్లాదం కలిగించాలన్నది సాకుగా తీనుకొని, జీవితంలో 
లభించని, ఊహించని కోరికలను (పేరేచే రచనలు చేయడంవల్ల పాఠకుల్ని 


116 మహతి 


్రమలో ముంచి పెడత్రోవలు వట్టించడం, సంఘర్షణలను కలిగించి అశాంతి 
పాలు చేయడమే అవుతుంది. 

(పేమలు- వెళ్ళిళ్ళుగురించి, మధ్యతరగతి [పజల జీవితనమన్యలను గురిం: 
చిన ఇతివృత్తాలు తీనుకొని నవలలు [వాసినవారు చాలామంది ఉన్నారు, కథ 
నంలో, నన్ని వేళాలలోకొ త్రదనం లేక పోవడంవల్ణ ఎవరు |వానినా ఒక్కమూసలో 
పోసినక్రే ఉంటున్నాయి. వీటినేగాక మానవతావాదాన్ని (ప్రతిబింబిన్రూ, జాతిలో 
(మ కరుణలను, సదవగాహనను కలిగించేనవలలు (వ్రాసినవారిని వేళ్ళమీద 
లెక్కించవచ్చు. 

కొందరురచయితలు, రచయి|తిలు ఏ ఇంగ్లీషనవలనో చదివి నేర్పుగా 
గడునరిగా తెలుగులో అవి తమసొంతం చేనుకుంటున్నారు. 

ఈనాడు సామాజిక విలువలు మారిపోతున్నాయి. ఈమార్పు నవలాసా 
హిత్యంలోనూ రావలనిందే. సమకాలీనమైన సమాజజీవితాన్ని చి త్రించేటప్పుడు 
తవ్చనినరి అవుతుంది. దీనితోపాటు వడిపోతున్న నై తిక విలువలను చిగురింవ 
చేయవలసిన బాధ్యతను కూడా నవలారచయితలు విస్మరించరాదు. 


శ 


“కవిత్వ మునకు నిద్ధాంతములు |(ప్రధానములు కావు. కవియొక్క 
నేర్పు ప్రధానము, ఒక మహాకవి విప్ణ్లవవాది కాకపోవచ్చును, 
వాడు మహాకవియే. ఒక విప్లవవాదికూడ మహాకవియెనచో మహా: 
కవియే. మహాకవికి విప్లవవాదమునకు నంబంధము లేదు. వివ్లవ 
వాదియొక్క రచనయందలి యీ గుణములే స్వీకారములు. తది 
తరునియందు స్వీకారములు కౌవనినచో నది గుణ|గ్రహణపారిణత 
శేమి. గుణమెందున్నను గుణమే” 

విశ్వనాథ. 


నవల - వాస్తవికత - కల్పన 


డా. ముదిగొండ వీరథదశాస్త్రి 


నేవలారచనలో వాన్తవికత, కల్పనలశుగూర్చి కొన్నిఆలోచనలను వెలువ 
రించటమే (పస్తుతఆకయం. మొదట స్థూలంగా వాన్తవికత-కల్పన అందే 

ఏమిటో నిర్ధరించుకోవటం అవసరం. కొంతమంది వాస్తవికత ఆండే ఉన్నది 
ఉన్నట్లు, యథాతథంగా చిత్రించటం అని ఆభ్మిప్రాయవడేవాళ్ల ఉన్నారు. 
ఆయితే ఆటువంటి యథార్థనిరూవణ నూటికినూరుపాళ్లగా చేయటం అసంభవం. 
యతథార్థాంకాలలోనంచి ఎన్నికచేనుకోవటం, ఒకక్రమంలో వాటిని తీర్చిదిడ్డు 
కోవడంలోనే కళాకారుడిఉనికిక ఒక వయోజనం ఏర్పడుతున్నది. కళాకారుడి 
చాతుర్యం, నమర్థతకూడా కొంతవరకు ఈఎన్నికలోను, (ప్రదర్శనలోను ఆవి 
మ్కృతము లౌతాయి. అందుచేతనే వాస్తవికత ఆందే యాథాతథం కాదని 
చెప్పుకోవాలి. 

ఇక కల్పనమాటకు వస్తే కథ, నవలవంటివి కల్పనాత్మకసాహిత్య[షకి 
యలు. కల్పనకు యాథార్థ్యం పునాది వంటిది. నంభావ్యత అన్నది కల్పనకు 
గీటురాయి. కల్పనను రెండురకాలుగా విభజించవచ్చు. ఒకరకం ఎన్నడూ, 
ఎప్పుడూ నంభవించడానికి వీలులేనిది- “ఆభూతకల్పన” ఆనవచ్చు. రెండ 
వరకం సాధారణంగా ఇలా జరగదుకాని జరగడానికి అవకాశం లేకపోలేదు 
అన్నటువంటిది. డీనిని “యాదృచ్చిక సంభావ్యత” అనవచ్చు. 

ఎటువంటికల్పన రాణిస్తుంది, ఎటువంటింది రాణించదు అనే విషయాన్ని 
గూర్చి వాదోపవాదాలు చేస్తే ఎక్కువప్రయోజనం ఉండకపోవచ్చు. దేనికి 
తగినపాఠకులు దానికి ఉన్నారు కాబట్టే. 

నవల (ప్రధానంగా కల్పనాత్మకసాహిత్య|ప్రక్రియ గనుక, ఇందులో 
వాస్తవికత, కల్పనలమధ్య సమన్వయం ఎలా ఉండాలి అన్ఫపళ్న ఏర్పడు 
తుంది, ఈప్రశ్నకు సమాధానం చెప్పుకోవటంలో కొన్నిచిక్కు. లున్నాయి, 
వాటిస్వరూపాన్ని ముందు ఊహించడం మంచిది. 

నవలలను అన్నింటినీ ఒకేజాతిగా తీసుకోవడంవల్ల ఈచర్చ సమ|గం 
కాదు. నవలలో ఎన్నోరకాలు ఉంటాయి. మాటవరనకు చరి తాత్మకనవల 


118 మహతి 


ఉన్నది. చరితాత్మక నవవలలో [పధానమయినఆంశం గతకాలంలో ఎన్నడో 
జరిగిఉండవచ్చునన్న కథాంశాన్ని, ఆనాటి వజాజీవితాన్ని నవలాకర్త వునర్ని 
ర్మించవలని ఉన్నది. లభ్యమయ్యే చారితకాధారాలవరిమితులలో ఊహను 
వనరణంచేని, రూవల్పనచేయటం జరుగుతున్నది. ఇటువంటినందర్భంలో 
కల్పన, వాస్తవికతలసమన్వయం ఎలా జరుగుతున్నది ? నమకాలీననమ 
న్యలను, పరిష్కారాలను కూడా కౌంకరు నవలాకర్తలు |ప్రాదీనఇతివృత్తా౨ 
లోకి చొవ్పీస్తునారు. చొవ్పించడమేకాదు, అందులో కృతకృత్యులూ అవుతు 
న్నారు. దీనివల్ల ఒకవిషయం సృష్టం అవున్నది. నవీనంగా చొవ్చించబడిన 
కొన్నిఆంశాలు కథాకాలంనాడు లేకపోయినా, ఆవీ “ఆవాన్తవికం” అన్న 
భావం కలగకుండా రచయిత తననై వుణ్యంతో |భమ'ెట్టవచ్చు. మనుమల 
చుట్టూ ఉండేవరినరాలు, సాంస్కృతిక నం వదాయాలు, నాగరకతలో, జీవిత 
విధానంలో ఒకభాగంగా పరిణమించే వస్తువరీకరనంవద. ఇవన్నీ కూడా 
వాస్తవికతలో ఆంతర్భవించి ఉన్నాయి. వీటినన్నిటినీ ఆవరణలుగా భావిస్తే 
బాహ్యతమఆవరణగా _ భౌతికవాన్త వికత ; దానిలోవల _ నంన్మృృతీనం[ప 
దాయాలు, ఇంకా లోలోపల “మానవత” ఉంటాయి. ఆమానవతలో మారే, 
మారని అంశాలు ఉన్నాయి. ఆమారని, నిత్యనత్యాలను రచయిత ఆందుకొని 
ఆవిష్కరిస్తున్నంత సేపూవాన వికత భానిన్తూనే ఉంటుంది. కల్పనకు ఎంతయినా 
విలిచ్చేఅంకాలు ఆనిత్య సత్యాన్ని అంటిపట్టుకొని ఉండాలి 

నత్యాన్వేషణదృష్టి, నత్యావిష్కరణకృషి ఒక్కనవలాకర్త కే కాదు; 
ఏరచయిత కయినా అవనరమే, ఆదే సాహిత్యానికి ప్రాణం. అయితే జీవానికి 
పరివుష్టమయినదేహం ఎలా ఆనసరమో, అలాగే సాహిత్యంలోకూడా ఈనత్య 
తకు ఉచిత వాతావరణకల్పన అవసరం, యాథాతథ్యానికి చేరువగా వచ్చే వాస్త 
వికకత, అంచే ఆచారాలు, కట్టుబాట్లు చుట్టూ ఉండే భౌతికవస్తుకాలము 
ఇవన్నీ సాహిత్యంలో జీవాన్ని ధారణచేసే శరీరభాగాలుగానే పరిగణనకు 
వస్తాయి. 

ఈనాటినవలలలో కొన్నింటిని ఈమాట మననులో ఉంచుకొనిచూన్తే, 
రచయితలకకి యుక్తులు కేవలబాపిరన్వరూపానికే _వరిమితమయిపోయినట్టు 
అనివిన్తున్నది. అనలు నవలయొక్క_[పయోజనం ఏమిటి ఆన్నవిషయమై 
రచనకు ఉవక్రమించేముందు వమాతం ఆలోచించవలిసిన అవనరం లేదనే 
కొందరి ఉద్దేశమయినా అయిఉండవచ్చు. అందుచేత, నవలలలో పుష్కలంగా 


నవల-వాస్త వికత-కల్పన 19 


సామాన్యజీవితంలో నిత్యమూ కనవచ్చే నన్ని వేశాలను వర్ణిస్తూ, వ్యక్తులకదలిక 
లను, యథాలావంగా చేసేపనులను పూసగుచ్చినట్లు వివరిస్తూ వాన్నవికతా 
(వదర్శనం సాధించినట్టు తృప్తి వడుతున్నారేమో ననికూడా తోన్తుంది. 

ఇక రెండవది. రచయితలూ, రచయితులూ తా మెన్నడూ 
చూచి, విని యొరుగనివిషయాలనునై తం అలవోకగా ఎరిగిఉన్నట్టు (వాని 
నవలలను వినరివేయం జరుగుతున్నది. నవలలలో రచయితలు నృష్టించే 
పాత్రల వరినరాలు, జీవితము, ఆరచయితలకు ఆకళింపు ఆయిఉండక పోవటం 
చేతకూడా ఈలోవం జరుగుతున్నది. వార్మపతికలవారుగాని, చలనచిత్ర 
నిర్మాతలుగాని నవలలను ఆమోదిస్తే చాలునన్న దృక్పథంతో (వ్రానేనవలలలో 
వాన్రవిక ఈవిధంగా కృతిమము కలుషితము కావటం గమనించవచ్చు. 
ముఖ్యంగా ఈవిధమయినర్యేయానికి ఉన్నవభావం మన నవలలముగింపు 
వయిన కనివిస్తున్నది. |ప్రతిభావంతమయిన ముగింపుబవులుగా మిక్కిలి పేలవ 
మయిన ముగింవును ఆసహజంగా, కృతిమంగా లగించటాన్ని గమనించ 
వచ్చు 

ఒకపాటే కానివ్వండి, పద్యమే కానివ్వండి, కథే కానివ్వండి, నవలే 
కానివ్వండి, ఏదయినా మొదటిసారిగా విన్నప్పుడు, చదివినప్పుడు మనలో 
ఆసక్తిని రేకెల్సించే ఒకమహానుభవం కావాలి. నవలారచయితలమనన్సులలో 
శీరసాగరమథనమంత బృహత్కార్యం జరిగితే, కాలకూటరూపంలోగాని, 
అమృతరూవంలోగాని ఫలితం వెలువడితే అది ఒక దీప్రానుభవం అవుతుంది. 
ఆ అనభవం ఎలాంటిదయినా |వ్రభావాత్మక మే అవుతుంది. అది నంచలనం 
కలిగెస్తుంది. ఆప్పుడు దాన్ని వెల్లడించే సాహిత్యం కుడా (ప్రతిష్ట నంపాదించు 
కొంటుంది. ఈఏర్పాటులో కొంతలోవం ఉండబకే గుండెనిండుగా ఆనుభ 
వాన్నిచ్చే సాహిత్యం అప్పుడవ్పుడు ఎప్పుడో మాత్రమే తళుక్కు_మంటుంది. 

ఆవిధమయిన రచన చదువుతుంటే ఇందులో కల్పనఎంత ? వాన్త 
వికత ఎంత? ఇలాంటి [ప్రశ్నలు తేలికగా ఉదయించవు.కల్పనను, వానవికతను 
రెంటినీ ఇముడ్చుకున్నా, ఈరెంటికీ ఆతీతమయినది సాహిత్యం ఆనవచ్చు. 
అలాంటి సాహిత్యసృజనకు పరికరాలు - తెల్చకాగితాలు - నల్జనిరా మాత్రమే 
కావు, 


థి 


నవలలు - మహిళలు “ 


శ్రీ గాంధీజీ యలమంచిలి 


-ఈకిఇరువదిఐదు సంవత్సరములలో తెలుగు నవలా రచనలో మహిళలు చెవ్పు 
కోదగినంత ముందుకు వచ్చారు. నవలా రచనలో |ప్రజలకు ఆభిమాన 
పాత్రులై నవారిలో రచయితులే ఎక్కువ. ఇతర సాంఘిక, రాజకీయ కార్య 
కలాపాలలో ఆనాస క్తి చూవించే మన దేశన్రీలు సాహిత్యంలో ఆమితాన క్తిని 
(దర్శించడం సంతోషించవలనిన విషయం. స్వాతం|త్య పోరాటకాలంలో రచ 
య్యితుల సంఖ్య తక్కువ. వారు చేనిన రచనలు కూడ తక్కు_వే. కాని గత 
దశాబ్దమున్న రనుండి తెలుగు నవలాపరిధిని మహిళలు వి స్తరింపజేశారు. 
[ప్రజలలో మానసిక చైతన్యాన్ని కలిగించి, వారిని శాశ్ర్రీయజీవశవిధా 
నానికి మళ్ళించగలిగినవే నిజమైన నవలలు. తమ రచనలు కొన్ని వేల మంది 
(పజల ఆలోచనాసరశళివై వభావం చూవుతాయనే విషయం మరువదగినదికాదు. 
అందువలన సాహిత్యంలో ప్రతివ్య క్రివె సాంఘికవరమైన బాధ్యత కొంత 
ఉంటుంది, (ప్రతి నవలా రచయిత్రి సాంఘిక ప్రయోజనాన్ని దృష్దిలో ఉంచు 
కోవాలి, కొందరు రచయిత్రులు సాంఘిక బాధ్యతను తిరన్కరిస్తున్నారు. 
నవలారచన సరదాకోసమో కాలశ్నేపంకోనమో |వాస్తున్నట్లు చెబుకారు. “మీ 
రెందుకు రచనలు చేస్తున్నారు?” అందే, చితాతిచిత్రంగా నమాధానం చెబుతు 
న్నారు, తమ రచనా వ్యాసంగం తమ వ్యక్తిగతమైన విషయంగా చాలమంది 
బావిస్తున్నట్టు కనబడుతుంది. |వచురింపబడున దేదీ తమకే వరిమితం కాదు. 
దాని (ప్రభావం నంఘం మీద కూడ ఉంటుంది. కాబట్టి రచయ్యితి తన ఆభి 
(పాయాలను నంఘానికి తెలియజే సేముందు బాధ్యతాయుతంగా ఆలోచించాలి. 
సంఘ వరిణామాన్ని నిర్ధేకించేదే రాజకీయము. కనుక రచనకు, రాజ 
కీయాలకు నంబంధం ఆవినాభావమైనది. సాహిత్యాన్ని రాజకీయాలనుండి వేరు 
చేసి చూపాలనే ప్రయత్నం నిర్హేతుకమూ, ఆనర్థమూ అయినది రాజకీయ వ్యవ 
న్థను నిర్ణయించడంలో రచయితికీ బాధ్యత ఉన్నది. సాంఘిక వరిణామం 


* యువభారతి నిర్వహించిన మవాతి వ్యానరచన పోటీలలో “పాజికేళ్ళ (1947- 
72)నవలలు- మహాళలు' అన్నఆంశంవై వథమదిహుమతి అందుకున్న వ్యానం. 


వవలలు-మహీళలు 121 


ఆత్యధిక [వజలసౌఖ్యానికి ఆనువైన కాగ్ర్రీయ వ్యవస్థా నిర్మాణానికి దోహదం 
చెయ్యాలి. ఆదే రచన ఆశయం కావాలి. అందువలన నవలలను భాషాసొందర్య 
పరమైనవి, మనోల్లానకర మైనవి అంటూ విభజించుకుంటూ పోవడం విశ్లేషణా 
త్మక మేగాని, విమర్శనాత్మక పరికీలనము కాదు. 

సాంమిక (ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగు రచయిత్రుల 
కృషిని పరిశీలిద్దాము. చాల కాలం వరకు ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకో 
లేదు. కానీ ఇటీవలి విషమపరిన్ధితులవల్ల నై లేనేమి, [వ్రజలలో పెరిగిన రాజ 
కీయ చైతన్యంవల్ణ నై తేశేమి అందరూ ఈ విషయంపై ఆలోచించక తవ్పడం 
లేదు. ఆభ్యుదయకరమైన రచనలు చేనిన మహిళలు చాల తక్కువ. రచయి 
తలు ఎంతవరకు చేశా రన్నది ఈ వ్యానకీర్షికలో ఇమడమ. తెలుగు నవలలు 
అధికం “నవీన కాశీమజిలీ కథల వునర్ణ ర్మ" ఆన్న శ్రీ గోరాశాన్ర్రీకి అభినంద 
నలు. ఆ వాక్యం మహిళల నవలలకు మరింత వర్తిస్తుంది. 

చాలాళాతం నవలల్లో ఆర్థికంగా మధ్యతరగతిలో ఉన్న ఆగకులాల 
వారిలో ఉండే 5entiMment5 ఎక్కు.వగా చోటు చేసుకుంటున్నాయి. (ప్రస్తుత 
వ్యవస్ధలో విద్మాసొకర్యాలు కలిగి సాహిత్యం చేబల్రై అవకాశం ఈ వర్గంవారికి 
ఉండటమే ఇందుకు కారణం. ఎక్కువలో ఎక్కు_వ వీరు |వానేది సంస్కరణ 
వాదం. సంస్కరణవాదం పలాయనవాదుల శరణాలయం. ఈ వర్గం వారికి 
ధనికవర్గజీవితవిధానం యెడల మానసికమైన బానినత్యం ఎక్కువ, అంతే 
తనే మన మహిళలు నృష్టిన్తన్న నవలలలో ఈ బానినమన స్తత్వం అధికంగా 
కనివిస్తుంది. ఈ వ్యవస్థలో ధనికవర్గపాబల్యానికి మనను దాసోహం చేయడం 
జరుగుతుంటుంది. ఇట్టి మాననిక |ప్రలోభంనుండి బయట వడటానికి తెలుగు 
రచయిత్రి వయత్నించలేదు. అందువలననే రచయితి తన మేధన్సును ఊహా 
సౌధనిర్మాణానికి వృధాచేస్తున్నది. 

నవల అనగానే ఒక నాయిక- నాయకుడు, వారి (పేమ- పెళ్ళి, లేక 
వారి (పేమ- త్యాగము, లేక ఇరువురి ఆత్మహత్యవగై రా జీవితానికి దూరమైన 
విషయాలు ఆధికంగా కనువిస్తాయి, రచయిత్రులు కూడ “స్వర్గ లోకంలో 
s౭ttings5” వేనుకుంటూ పోవడం చాల బాధాకరమైన విషయం, ధనికస్వామ్యా 
నికి ఎంతగా లొంగిపోయారందే, ఆలొంగుబాటును నహనం, ఆహింసావాదంగా 
వారు [వచారంచేస్తుంటే, ఆ (ప్రచారాన్ని వదడుగులు ముందుకు తీసుకు పోతు 
న్నారు రచయితులు. ఏది నిజమైన శాంతి ? బలవంతుడిదే రాజ్య మని నమ్మి 


122 మహాతి 


బలహీనుణ్ణి బానినగా బతకమనడమే నహజీవనమా? రచయితులు సృష్టించిన 
త్యాగమయమైన పాత్రలన్నీ ఈ మోనవు నిద్ధాంతాలకు బలియెనవేకాని ఎదురు 
తిరిగినవి కావు. 

ఓ అందమైన రాజశేఖరానికి పడవకార్లూ, రాజభవనాలూ, పడిచచ్చే 
శ్రీలూ-ఇలాంటినవలలు వాయడంవల్ణ ఆర్థికవిషవలయంలో ఊవిరాడని శ్రీ 
జాతికి రచయితులు ఎంత ఉపకారం చేస్తున్నారు. ధనికస్వామ్యానికి మన 
రచయిత్రి ఎంత వశమై పోయిందోనని విచారించవలనీ వస్తున్నది, లేదా నవల 
“కౌసల్యా న్ముప్రజారామ, ,....” అంటూ మొదలై మధ్యలో వెలయాలి చిరు 
నవ్వులా అనహ్యకర మైన వంపులు తిరిగి, చివరికి “ఆ మూడునామాలవాడే ఇది 
క్రాయించాడు. ,....” అంటూ ముగుస్తుంది. రచయితులకు కాశ్ర్రీయవిజ్ఞానం 
కొరవడినందునే ఇటువంటి నవలలు వస్తున్నాయి. 


నవల ఎరివ్పుడూ సమకాలీన సమస్యలకు అక్షరరూవం. మహిళలు 
తమనవలల్లో సమన్యలను చర్చించడం జరగడంలేదు. నవల అనగానే ఊహా 
శకి పరీక్ష కాదు. భావుకత వాస్తవానికి, భాశ్రీయమైన ఆలోచనకూ దగ్గరగా 
ఉండాలనే విషయాన్ని కొద్దిమండి రచయ్యిత్రులే గుర్తించారు, 


ఎటువంటి మానవపరిణామక్రమం వల్ణ మనం ఈ దశకుచేరుకున్నా మో, 
నంఘంలోని కట్టుబాట్లూ, ఆచారాలు మార్పు కనుగుణంగా ఎలా మారుతూ 
వచ్చాయో రచయిత్రి తెలుసుకోవాలి. చార్మితక నత్యాంవెలుగులో ఆచార వ్యవ 
వోరాల్డో ఆవనరమైన మార్పులు తేవడానికి రచయితి (ప్రయత్నించాలి. ఈ 
వ్యవస్థలో నహజంగా సంక్రమించిన ఆలోచనావిధానమే నరై నదని రచయి 
[తులు భావించరాదు. ఆణువునుండి మనిషి వరకు వరిణామక్రమం మనకు 
తెలును. 86౭౧౯౭ ద్వారా భౌతికవాదమే సత్యమన్న విషయం మనకు తెలును. 
కానీ మనం ఇంకా [గుడ్డిగా భావవాదాన్ని (వచారం చేనుకుంటున్నాం. జీవితం 
బుద్భుద |పాయము, ఆంతా ఈశ్యరేచ్చ ఆంటూ రచయిత్రులు ఊహాలోకంలో 
విహరిస్తున్నారు. కొన్నివందలమంది శ్రీలు దెవదానీతనం ఆంటూ ఊరేగితే. 
ఒక్క రచయిత్రి ఖండించడం జరగలేదు. దురాచారాలవట్ట ఉవేక్ష ఉదానీ. 
నత మాగ్రమే కాక వాటిలో పూర్తివిశ్యానం శూడ ఉన్నట్టు మనరచయి|త్రుల 
రచనలు ఉంటున్నాయి, కాని భావవాదంవలర్ణ చ్రీ జాతి ఎక్కువగా దోచుకో" 
బడుతున్న సంగతి గమనించాలి. 


నవలలు -మహిళలు 123 


“మతము మానవుని (ప్రగతికి మత్తుమందు,” అది ఏమతమైనా ఆజ్ఞానం 
దాని జన్మన్థలి. మనదేశంలో నుమారు 12 కోట్ల మంది ముస్లిమ్‌ మతస్థులు 
న్నారు. పరస్పరద్వేషం కల వర్గాలు చేసే (ప్రచారానికి, వారు కల్పించే మత 
దురహంకారానికి అంతంలేదు. హిందూ, మున్టిం తదితర మతాలమధ్య సామ 
రన్యం అవసరమని చెప్తారు. అజ్ఞానాన్ని ఆలంబనంగా తీసుకుని పెరుగుతున్న 
ఈ విషవృశాలను కూకటి వేళ్ళతో వీకివేయడం అవనరం. రచయిత్రులు తమ 
రచనల్లో తమ మత సం|పదాయాలనే పాటిస్తున్నారు. నంన్కరణ వాదులై న 
రచయితులు మతసామరస్యాన్ని (ప్రభోధిస్తారు. కాని మౌలికమైన భౌతిక 
వాదాన్ని ఏ రచయిత్రీ ఇంతవరకు (ప్రచారం చెయ్యలేదు. దేశంలో ఎప్పుడూ: 
ఈ అవాన్తవికమైన విషయాలపై హత్యలు, కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. 
కానీ మన రచయితలకు ఈ విషయం (పేరేపణ కలుగ జేయలేదు. 

సాంమిక దురాచారాలవల్ణి పురుషస్వామ్యం ఏర్పడింది. అశా శ్రీయమైన 
ఆలోచనే అన్ని దురాచారాలకు మూలమని, అదే మనదేశ వతనావన్థకు కారణ 
మనీ వదే పదే చెవ్పవలని వస్తోంది. వురుషుడు విధించిన నియమాలలోనే శ్రీ 
ఊవిరి తీసుకోవాలి. సీకి న్వంత ఆలోచన, న్వతంత జీవనమూ లేవు, ఈ 
సమస్యతీ వత వల్ణనై తేనేమి దైనందిన జీవితంలో ఈ నమన్య న్రీని ఎక్కు_వగా 
ఆలోచింవచెయ్యడం వరల్ణినై తేనేమి, కొందరు రచయితులు వురుషస్వామ్యాన్ని 
ద్రేధానంగా వ్యతిరేకిస్తున్నారు. ఇడైనా సంతోషించ దగినది. 

త్రీకి ఆర్థికస్వాతం(త్ర్యం లేక పోవడం వురుషస్వామ్యానికి అనుకూలవరి 
న్థేతి. (వేమ, ఆనురాగము మొదలైన సెంటిమెంట్స్‌తోనూ, తండ్రివైనో 
భర్తవైనో ఆధారపడి ఆలంబన జీవితాన్ని పోత్సహించే పాతచి త్రణతోనూ 
త్రీ ఆన్తిత్వాన్ని దెబ్బతీయడం జరుగుతున్నది. శ్రీ తనపరిస్థితిని గురించి 
ఎన్నడూ ఆలోచించుకోకుండా చెయ్యగలుగుతున్నారు. క్రీ అవిద్యకూడ ఈ 
పరిస్థితికి దోహదం చేస్తున్నది. పెట్టుబడిదారీవర్గము విద్యావ్యా విని నిరోధి 
న్రుందనే వాదన ఒకిటి ఉంది. దీన్నిబట్టిచూస్తే వర్గమన న్తత్వంతో ధనికవర్గాలు 
వన్నినవలలో న్రీ చిక్కుబడి ఉంది. ఐతే రచయితులు ఈ సత్యాన్ని (గ్రహించి 
నట్లు కనబడరు, అందుచేతనే వారు ఈ దారుణపరిస్థితులకు అనుకూలంగా 
రచనలు చేస్తున్నారు. Her0 wంrs5hip నవల లెన్ని వచ్చాయో మనకు. 
తెలును. ఈ తరహా నవలారచయి తులు ఎంత బానిన మన న్తత్వంతో ఉన్నారో' 
ఆర్థమవుతుంది. శ్రీ పురుషల పకృతి నహజమైన సంబంధాలను తో9ినివుచ్చ. 


124 మహతి 


డం కాదు కానీ పురుషస్వామ్యాన్ని ఖండించవలనిన అవనరం ఎంతైనా ఉంది, 

అన్ని సమన్యలకు మూలము ఆర్థికసమన్య. ఆర్థికసమన్యతో ముడివడినది 
రాజకీయము, కనుక ఆర్థికరాజకీయసమన్యలు రెండూ వేరువేరు కావు, రచయి 
త్రులకున్న రాజకీయాభిలాష, పరిజ్ఞానము చెప్పుకోదగినవికావు, కాని రచయిత్రికి 
రాజకీయదృక్పథము చాల అవసరము. గాంధీ పజాస్వామ్య మనీ, నెహూ 
(ప్రజాస్వామ్య సామ్యవాదమనీ, ఇందిరాగాంధీ సామ్యవాద ఎనీ చెవ్రూవచ్చారు- 
మళ్ళీ సోషలిస్ట్‌లకు, కమ్యూనిస్ట్‌లకు, కాంగేనువారికీ ఎవరిసామ్యవాదం వారి 
కుంది. ఇలాంటి వరిస్థితులలో నరైనమార్గాన్ని సాహిత్యం నిర్దేశించాలి, రచయి 
తలూ, రచయితులూ ఆన్నవిచక్షణ లేదు. రాజకీయాలను చర్చించిన తెలుగు 
రచయిత్రులు ఎరరైనా ఉన్నారా? ఓటర్లలో 50 శాతంవైగా శ్రీలే, రాజకీయాలు 
కేవలము పురుషులకు సంబంధించిన విషయంగా రచయ్యితులు వదలివేశారు. 
ఒకత్రీ ప్రధాని ఐతేనో, ర ష్టా9ినికి ముఖ్యమంతిఐతేనో దేశంలో స్రీలంతా 
ముందంజ వేస్తున్నారని అనడం హాస్యాస్పదం, 

మానవ శరీర ధర్మాల్లో కామము ఒకటి. చాలామంది రచయిత్రులు 5౬%ను 
ఇంకా పాపమన్నట్లు భావిస్తున్నారు. అదీ ఆకలి, నిదవంటి నహజగుణాల్లో 
ఒకటి. ఈవ్యవస్థ సృష్టించే కామపలోభాలకు బలై పోతున్న స్రీలు కొందరై తే 
కామాన్ని వవితకార్యమంటూ చేసే (ప్రచారానికి బలై పోతున్న శ్రీలు కొందరు. 
“ఆరోగ్యకరమైన 56౫ జీవికాన్ని గడవడం శ్రీ అలవర్చుకోవాలి” అన్న 
రంగనాయకమ్మ గారికి అభినందనలు. నహజమైనకామాన్ని రహన్యంగా, పావంగా 
భావించే శ్రీవురుషులను €d॥౭21౬ చేయవలనిన అవనరం ఉంది. అప్పుడు 
నంఘంలో వ్య క్తిమేధన్సును తొలుస్తున్న కామ్మవలోభాలు తొంగింపబిడ కాయి, 

కొంతమంది రచయ్యితులు వేశ్యావృ త్తని విమర్శిస్తూ నవలలు |వాశారు. 
కూటికోనం వేశ్వావృ త్తి నవలంబించే దారుణవరిస్థితులను, ఆనీ మాననిక క్షోభను 
వర్ణించడం జరిగింది. కానీ మౌలికపరిన్ధితులను రచయిత్రి గు ర్తించడంలేదు. 
వేశ్య, విటుడూ ఇద్దరూ ధనస్వామ్యం సృష్టించినవారే. శాస్త్రీయమైన సెక్స్‌ 
పరిజ్ఞానం లేకపోవడం, అశాన్రీయమైన వివాహవ్యవన్థ, ఆర్థికఅనమానత సృష్టిం 
చిన మాననిక పలోణాలు వేశ్యరికాన్ని సృష్టినున్నాయి. ఈఒత్తిడులనుండి న్రీని 
సంరంక్షించడానికి రచయి|తులు పూనుకోవాలి, 

సమకాలీనరచయి తులలో కొద్దిమంది సాంఘిక ప్రయోజనంకల నవలలు 
వాయడం బాలానంతోషక ర మైన విషయం. శ్రీమతి రంగనాయకమ్మ, శ్రీమతి 


నవలలు-మహిళలు 125 


బీనాదేవి ముందు పేర్కొ_నదగినవారు. న్రీలను జాగ్భతంచేసేరచనలు చేసిన 
వారు రంగనాయకమ్మగారు. స్రీ బానిస బతుకును నిరనీస్తూ, సాంమఘికదురా 
చారాలకు బలై నన్రీకి వ్య క్తిత్వా న్నిస్తూ, వురుషుని అమానుషాన్ని ఖండిన్తూ వీరు 
నృష్టించినపాత్రలు తెలుగువారికి అభిమాన మైనఏ.కులాంతరవివాహాన్ని నమర్థిన్తూ 
“బలిపీఠం” |వాళారు. “కళ ఎందుపు 2” “స్వీట్‌హోమ్‌” అన్ననవలల్లో శ్రీ 
న్వతంత్రవ్య క్రిత్వాన్ని (ప్రతిపాదించారు. ఆర్థికవిషవలయంలో చిక్కుకున్న 
“జీవితాన్ని” వెదికిపట్టుకుని స్రబ్బులైన (ప్రజకు చూవించడానికి [పయత్నిన్తు 
న్నారు, (శ్రీమతి బీనాదేవి HE10 wంr5hip కథావస్తువు మొదలై నఫక్కీనుండి 
తప్పుకొని ఈవ్యవగ్ధ్థవర్గతత్వాన్ని చాల చక్కగా చి త్రించిననవల వీరి “వుణ్య 
భూమీ కళ్ళుతెరు 1”. స్ర్రీక౭౫జీవితానికి సంఘం విధించిన కట్టుబాట్లను నిర్భయంగా. 
ఎదిరించి నవలలు [వాశారు చలంగారి హేమలత, కానీ మననుకు వచ్చిన |ప్రలో 
భాలను అభూతకల్పనలద్వారా, విశ్వనింపజేయడానికి “లత” కొన్నినవలల్లో' 
పయత్నంచేయడం విచారించదగినది. సామాజికసమస్యలను కథావన్తువులుగా 
స్వీకరించి రచనలు చేస్తున్నవారిలో శ్రీమతి వానిరెడ్డి సీతాదేవి ఒకరు. సమశ్య 
అను వ్యంగ్యహాన్యధోరణిలో వ్రాయడం శ్రీమతి పురాణం సీత వల్యేకత. ఆత్త 
గారి భానమతి తెలుగుసాహిత్యానికి “వెరైటీ” నందిన్తే, శ్రీమతులు యుద్ధన 
వూడి, అరికెపూడి రచయ్యితులు నవలలకు మార్కెట్‌ పెంచారు. ఏవిధంగాను 
పేర్కొనదగని CంmM౭70121 రచయిత్రులు ఎంతోమంది ఉన్నారు, 

ఇన్ని వేలరచనలు వెలువరించిన ఇంతమంది రచయి తులు ఎంతసాంఘిక 
పరిణామాన్ని తీనుకువచ్చారు ? శాశ్రీయమైన సామ్యవాద నమాజనిర్మాణానికి 
వారిరచనలు ఎంతవరకు దోహదం చేస్తున్నాయి?ఇది రచయిత్రులు ఆత్మవిమర్శ 
చేసుకోవలనినసమయం. శాశ్ర్రీయమైన ఆలోచనరితో, రాజకీయచై తన్యంతో 
రచయి!తులు ముందుకు రాగల రని, నిర్వీర్యమైన ఈజాతిని |వగతిమార్గాన 
నడివించగలరచనలు చెయ్యగలరని ఆకశిద్భాం, 


Ga 


శతెలుగుకథ- తెలుగుదనం 
కథానిక-నిర్మాణశిల్పం 
వా స్టవికత-తెలుగుకథా 
తెలుగుకథానిక-మనోవి' 


కథానిక-సాంఘీకపు వి 
కళాప్రయోజ 


పతికలు-కథలు 


తెలుగుకథ - తెలుగుదనం 


శ్రీ మధురాంతకం రాజారాం 


'అేరదవెల్లవవల్ణ దేశాని కెంతగా అపకారం జరిగినా, దానివుణ్యమా అని 
పౌలాల్లో ఒండలిమట్టే 'పేరుక పోతుంది. నేల సారవంత మౌతుంది. ఇచ్చ, 

ఓవిక ఒకదాని కొకటి తోడై లే పుష్కలంగా కొ త్తరకంవంటలు సైతం పండించ 
చచ్చు. బ్రిటిషు పరిపాలన వరద వెల్లువలా దేశాన్ని ముంచెత్తింది. ఆ కీడులో 
నుంచీ మన సాహిత్య ప్రవంచానికి ఒనగూడినమేళ్ళు నాలుగైదింటిలోనూ చాలా 
ముఖ్యమైనది కథానిక. 

బహుశా ఈ కథానికాప్రక్రియ మనకు వై దేశికమైనది కావడంవల్లనే 
గావచ్చు, తెలుగుజాతి జనజీవికాన్ని చ్మితించడంలో యిది ఏమాతం కృత 
కృత్యత పౌందిందన్న |వశ్న యిప్పు డెదురౌతూవుంది. 

ఇప్పు డిలా |వ్రశ్నించుకోడం నముచితం మాత్రమేకాదు. సకాలికం 
గూడా ! ఎందుకంటే తెలుగులో కథానిక వుట్టి నేటికి దాదావుగా ముప్పాతిక 
శతాబ్దీ కావస్తూ వుంది. ఆం|ద్రావళికి నమ్మోదం కలగజేయడమే, ధ్యేయంగా 
కలంపట్టిన కవిిబహ్మలా, గురజాడ ఆప్పారావుగారు_ మూఢవిక్వాసాల 
రుగ్మతలో చివికిపోతున్న నమాజంకోసం సరిక్రొ త్తటానిక్కులు తయారు 
చేయడంలో నలివిన ప్రయత్నాల లోనుంచీ తెలుగుక థానిక మొదటిసారిగా వెలుగు 
చూలింది. సాహిత్యాన్ని (ప్రజలకు చేరువగా తీనుకునివెళ్ళే సత్సంకల్పంతో 
యిరవయ్యోశతాబ్దం మొదటి పదేళ్ళలో బందరునుంచి కృష్ణావ త్రిక, బొంబాయి 
నుంచి ఆంధ్రవారవ త్రిక ప్రారంభించబడ్డాయి. వీటితోబాటుగా సాహితి, వినోదిని 
లాంటి వతికలుగూడా విరివిగా కథలను (ప్రచురించేవి. ఆ తొలిరోజుల్లో 
ఈ సాహిత్యప్రకియకు అంతో, యింతో [పజాదరణ చేకూరుతూ వచ్చిందండే 
అదంతా చింతా దీశ్నితులు, పూడిపెద్ది వేంకటరమణయ్య, వేలూరి శిపరామశాన్ర్రి, 
రాయసం వేంకటశివుడు, శ్రీపాద నుబ్రహ్మజణ్యశా స్రీగారిలాంటి రచయితల 
కృషిఫలితం, 

ఆధునికాంధసాహిత్యచరిత్రలో మరపురాని నంవత్సరం 1కి, 
“ఆంగ్రహృదయమునందు  స్వకీయమైన _న్వరూవభావమును నిర్ణయించి, 


128 మహతి 


స్వధర్మము నారాధింపవలె' నన్న విశ్వదాత మహదాశయంలోను .చి ఆ యేడాది 
“భారతి” మానష్మతిక అవతరించింది. 

నాటినుంచీ మళ్ళీ వాతికేళ్ళ్నదాకా ఈ కథాసాహిత్యక్నేతంలో కొన 
సాగుతూ వచ్చిన నిర్విరామ వ్యవసాయంయొక్క- స్థాయి, వైవిధ్యం ఏపాటివో 
తెలుసుకోగోరేవారికి “భారతి” రజతోత్సవసంచిక బాగా ఉవక రిస్తుంది. ఆందులో 
వచ్చిన కథ లయిదు, ఎదురుచూచిన ముహూర్తం (పాలగుమ్మి పద్మరాజు), 
ఓ వువ్వుపూచింది (చలం), ఉన్నతోద్యోగాలు (కరుణాకుమార), లేచిపోయిన 
మనిషి (కొడవటిగంటి కుటుంబరావు). అసావేరి (మల్లాది రామకృష్టశా స్రీ) _ 
బుచ్చిబాబుగారి నాటకం రాపడంవర్ణ రజతోత్సవసంచికలో ఆయనకథ 
|వచురితం కాలేదు, 

ఇంతవరకూ చెన్చింది మన కఠాసాహిత్యంలో సంగహంగా రెండు 
తరాల కథ. మూడోతరం కథకులకథ కొందెం ముందూవెనుకగా స్వాతం త్య 
భానూదయం దగ్గరినుంచే (ప్రారంభమవుతుంది. 


శి 

అన స్తంగత నూర్యసా[మాజ్యవాదులు పడవెక్కి తిరుగుప్రయాణం 
వట్టిన తర్వాత తలవైనుంచి కొండంతబరువు దిగిపోయినట్టు హాయిగా 
స్వేచ్చగా భారతదేశం వూవిరి వీల్చుకోగలిగింది. వరాయివారి పరిపాలనత్రో 
బాటుగా స్వదేశంలో యింకా తమతమ వరగణాలను ఏలుకుంటున్న నాటుదొరల 
జులుంనుసైతం మావీ చేన్తూ సంస్థానాలవిలీనీకరణ జరిగింది. రాజులకాలం 
పోయిందహో, (పజలరోజులు వచ్చేశా యనుకున్నారు జనం. ఈసాంఘిక 
వరిణామాసికిన్నీ, _భావవిష్టవానికీ గూడా చక్కట్న్మిప్రతీక కవికొండల 
వెంకటరావుగారి జమీందారు కథ. ఆతడు నిన్నటివరకు ఆకొం[డ కధిపతి. వేల 
కొద్దీ ఎకరాలకు జమీందారు. నిన్నటివరకూ ఆచుట్టుపట్టంతకూ అత డెంత 
చెబుతే అంత ! నేడొక్కశాననంతో అతని జమీ లాగివేయబడింది, “నీయిష్ట 
మున్నచోటికి నీచరాస్థితో వెళ్ళిపోవచ్చు. మరి ఇందు గల సెంటుభూమి నీది 
గాదు. ఇక్క డుండడానికి నీకు ఇల్లులేదు. వల్ణికాదు-.” అని సర్కారువారు 
నిష్కర్షగా ముదల యిడినారు. ఆతడు (ప్రచ్చన్నంగా బర్జికట్టుమీద కాలువ 
ఆవలిగట్టుకు (తన రాచరికవు సరిహద్దుకాబోలు :) దాటి అక్క డొక చింత 
చెట్టు మొదలు కానుకొని కూర్చున్నాడు. నవారీమేనాలో బోయీలు మోనితెచ్చిన 


తెలుగుక థ- తెలుగుదనం 129 


ఆతడిఆర్థాంగి- నిన్నటివరకూ ఆ|పాంతఠానికి దొరసాని, కాలవలో స్నానం 
చేస్తూంది. ఇంతలో ఎక్కడనుంచి వచ్చిందో ఓకాందిశీకాంగన, ఇల్లు లేక, 
వాకిలి లేక ఏ కడనూ రక్షలేక, భిక్షలేక ఓజీర్ణవృతంలా ఎక్కడికో కొట్టుక 
పోతున్నా ఒక నిర్భాగ్యన్రీ ఆమేనాలో దూరి కూర్చుంటుంది. బోయీలు 
నవారీ మోను'కెళ్ళిపోతారు. ఆమాజీజమీందారుదంవతులు దిగాలువడి ఒకరి ముఖం 
ఒకరు గూనుకుంటూ అక్కడే దిగబడిపోతారు. 

“కామమ్మ వుట్టగానే కరువొచ్చినాది' అన్నపాటను మళ్ళీ ఒకసారి 
సార్థకం చేయదలచినట్టుగా, న్వరాజ్య మనే కామిశార్థం ఈడేరిందో లేదో వరా 
మర్శించి రాకపోతే బాగుండదనుకున్నట్టుగా కరువురాకాని కదలివచ్చి తెలుగు 
గడ్డవైన విడిదిచేనింది. మిరవమడి మాడిపోగా, జొన్నకంకి కంటి కగువించక 
పోగా, చీనీతోట ఎండి సంగీతం వినివించకపోగా, మెట్టపొలాల బక్క 
రైతుకు ఆడుగుజూని కడుపుతరిగిన మోటబావిలో తనమాటలే తిరిగి తిరిగి విని 
వించాయి. కొ త్తగా దొరతనాన్ని చేవట్టిన |పజా ప్రభుత్వ సరదార్జు గామసీమల్లో 
తెరిచిన గంజికేందాల్లో మోతుబరులడే వె త్రనమైపోయి, వాళ్ళు బియ్యమూ, 
జొన్నలూ కాజేని మిగఠా భాండీలో ఇంతవుప్పూ, అన్ని వుల్ణిపాయలూ వేసి 
చుట్టుపక్కల పల్లెలనుంచి అయి నారుమైళ్ళు నడిచివచ్చిన అనాధలకు వేడినీళ్ళు 
వడ్జించసాగారు. ఆకలితోనేగాకుండా _వడదెబ్బతోగూడా ఎన్నో ప్రాణాలు 
గుటుక్కు మన్న ఆగడ్డురోజుల్లో నైతం ఈతెలు గునీమ పృథ్వీవుతు9లు కళ్ళ 
(మిదెల్లో ఆశలవత్తులు వెలిగించి దీపాలు పెట్టుకున్నారు 

ఆనాటి తెలుగు రాడి ఆశాకిరణం వేరు ఆంధరాష్ట్రం। 'కలదోయి తెలుగు 
జోదుల తుటారిక టారి చెలరేగి నగర చీల్చినదినమ్ము' అన్న జాతీయావేశం 
అప్పుడు తెలుగువాడి అంతరంగం నిండుకూ శివతాండవం చేస్తూంది, 

మునివల్లెరాజుగారి “వీరకుంకమ' కథలో హంపీశిథిలాలు చూనిననాట్రి 
రాత్రి తనసహపాఠకుడి ముసలితండితో రాజు అనే కాలేజివిద్యార్థి చెవ్పిన 
మాటలు వినండి. “జన్యభూమి కరువుగడ్డ కావచ్చు. ఎడారి ఇనుకతివ్ప 
కావచ్చు. బీడు, కంచె, వరద, చవిజిడిబ్బ కావచ్చు. కానీ మనల్నిక్రన్ల తల్లి. 
తల్లిని మనం (పేమించకపోతే మరెవరిక వాత్సల్యం. మన వేమ చివరికి హంక్రీ 
శిథిలాలై, రుదభూమియె దక్చు_తుందేమో. దక్కవచ్చు, కాని కశ్టిథ్రిభ్రాల 
నుండి కొ త్తసౌందర్యంతో తల్లిపకృతి నిలుస్తుం3. చీలి చెదరశన్న తెల్పన్స 
జాతి ఒకరాష్ట్రం కిందికి వస్తుంది. దాసితో మన నందికోండ, వునని 


5 ల్రేక్వరం, 


130 మహతి 


మనరామపాదసాగరమూ వస్తాయి. తెనుగునాడంతా దీపావళిరా|త్రిలా వెలిగే 
రోజులు, ఈ కరువునూ, దర్శిదాన్నీ నిరాశనీ ఎరగనిరోజులు వస్తాయి! 

కానీ ఆవేశం మాత్రమే కాదు, తెలుగువాడిలో ఆలోచన, ఆంతరంగిక 
విమర్శగూడా బాగానే వున్నాయన్నారు రాచకొండ విశ్వనాథళాన్ర్రీగారు. తెలుగు 
వారి |పాంతీయాభిమానాల కథ ఎవ్వ రెరుగనిది? పోతనామాత్యుడి జన్యగ్థలాన్ని 
సరించి జరుగుతున్న వాగ్వాదం ఒక్కటి చాలదా దృష్టాంతానికి! ఆందుకనే 
ఆయన వేడివేడిగా ఓ చురక అంటించారు. కథ చేరు గుంటూరు”. ఎక్కడ 
లేసి ప్రాముఖ్యతను తమతమ న్వస్థానాల కంటగట్టడంలో ఓ గుంటూరువాదికి, 
విశాఖపట్టణం వాదికీ మధ్య ఏర్పడిన పోటీయే ఈ కథకు ఇతివృత్సం। నిష్ణుర 
సత్యమే మరి- గుంటూరు మిరపకాయలాగా ! 

వెరితలలు వేయగూడదేగానీ, స్వస్థానవేషభాషాభిమానాలు ఎవరిశై నా 
కొంతవరకూ ఆవనరమే! ఈ విషయంలో మన పొరుగున వున్న తమిళ సోదరు 
లది వీరశైవంలాంటి తీవతత్వం. వాళ్ళతో పోల్చి చూచుకుందే తెలుగువాళ్ళ 
ఆభిమానాలు బాగా హద్దుకు లోబడి వున్నల్టే తోస్తుంది. రాష్ట్ర్రినిద్ధి తర్వాత 
ఆం్మధ్రమాతను గురించిగానీ, ఆంధ్ర పౌరుషాన్ని, గురించిగానీ పద్యాలు, గేయాలు 
వెలువడక పోవడం బట్టిచూన్తే, ఆ వున్న ఆంతో యింతో రాష్ట్రీీయాభిమానం 
గూడా నానాటికీ తీనికట్టయి పోతుందనే చెప్పాలి. దురభిమానం లాగే నిరభి 
మానంగూడా ఆరోగ్యలక్షణం కాదేమో! “భీమమండలం బెక్కడ, అన్య 
మండలము లెక్కడ' అన్నాడు (శ్రీనాథుడు. ఆయన వర్ణనవల్ణ భీమమండల 
శోభ గోడకు తగిలించి పెట్టిన చిత్స రువులా మననులో మెరిసిపోతుంది, అలాగే 
ఆధునికకావ్యం వెన్నేటిపాట ద్వారా పెన్నేటి గట్టు పరినరాలు, అక్కడి 
(పజల జీవన విధానమూ మానిపోకుండా స్మృతిపథంలో చోటు చేసుకుంటుంది. 
అందుకనే తెలుగుకథ ఈ సీమ ప్రకృతి సౌందర్యాన్ని, కాదా (ప్రకృతి దీభ 
త్సాన్నీ, యిక్కడి జనజీవనాన్ని ఎంతవరకూ సాహిత్యంలో నిబద్ధం చేయగలి 
గిందన్న (ప్రశ్న మన కిక్కడ సహజంగానే ఎదురవుతుంది. గోదావరినిగుకించి 
వినని తెలుగువా శ్ళెవరు? ఆమాట వి-టే (ప్రాణం లేచివచ్చినట్టుంటుంది. నూటి 
కొకరెద్దరు మినహా మిగిలినవారు గోదావరి నొకసారి కనులారా తిలకించే 
భాగ్యానికి నోచుకుని వుండరుగనుక అనంఖ్యాకురైన ఆంధుల పాలిటికి అఎ 
ఒక కల. గోదావరే ఒకకలై లే ఇకదానివైన వడవృప్రయాణంనంగతి చెప్పనే 
ఆక్కంర్దేదు. పాఠకుల అదృష్టం కౌద్దీ పాలగుమ్మి వద్యరాజుగా రొక కథ 


తెలుగుకొథ- తెలుగుదనం 131 


(వాశారు. తెలుగుకథకు ఆంతర్జాతీయ వతిష్ట తీనుకొచ్చినందు కేగాదు, “వడవ 
పయాణం' పానీ పాఠకుల హృదయాల్లో గోదావరివైన పడవ ప్రయాణాన్ని 
గురించిన మధురానుభూతిని |ప్రోగుచేనినందుకు గూశా ఆయన అభినంద 
నీయలు. రాయలసీమ రాళ్ళనీమే నన్నది రూఢిగా వున్న ఒక అభిప్రాయం. ఆ 
రాయలసీమలో కొన్ని పల్లెటూళ్ళు అత్యద్భుతమైన (ప్రకృతి సౌందర్యానికి 
విడుదులని చెరకుపల్లి జమదగ్నిళర్మగా రొక కథ వాసేదాక చాలామందికి 
తెలియదేమో! ఆ కథపేరు “మరువురాని ఆవూరు'. మదనపల్లె దగ్గర ఓ చిన్న 
పల్లెటూరది. ముగ్గురు కురవాళ్ళు ఆవూరిచుట్టు తిరగడమే కథలోని సారాం 
శం. ఆంధదేళానికి చెందిన మరొక [ప్రాంతపు [ప్రకృతి రామణీయకతను అపు 
రూపమైన వదచితాలతో రూపు కట్టిస్తారు బుచ్చిబాబుగారు. “ఆ పచ్చటి పర్వత 
శీఖరాలు నీలి ఆకాశాన్నీ మేలీమునుగులా కప్పుకున్న తెల్హమేఘాన్ని అన్వేషించి, 
ఆందుకోలేక అలసి క్రిందికి క్రుంగి లోయగా సాగారి నగ్నంగా పవ్వశించిన 
ఏకాంత కన్యలు. విషాదంలో జుట్టు విరబోనుకున్నట్టు చుట్టూ దట్టమైన అడవి. 
వైనవేనుకున్న ముంగురులులా వికృతమైన చెబ్ల |మానులు వర్షపు నీటికి చారలు 
తేరిన నల్ద కొండరాతి బీటలు, ఆశకి (భ్రమించి, కళ్ళు తెరిచినట్లు శిఖరాలమధ్య 
విడిన మబ్బునీడలు, వశ్షాల మధ్య బాధతో జారిన కన్నీరు మాదిరి వంకరలు 
తిరిగి అదృశ్యమయ్యే రోడ్డు, నగం ఎండిన విల్ణనడీ, తమ ఆందానికి తలలు 
వంచి పాదాలశేసి చూనుకున్నట్టు క్రిందికి, యింకా కిందికీ ఆధోలోకంలోకి 
దిగ జారిపోతున్న అదృశ్యం, ఆ ఆనుభవం అరకులోయ”. (కథ వేరు: అరకు 
లోయలో కూలిన శిఖరం). 

కృష్ణా గోదావరుల్లో తరచుగా వరదలొస్తాయి. నింతుపంటలు తుడిచి 
పెట్టుక పోలాయి. నీళ్ళెక్కువై నా చిక్కే, తజబ్బ్యవైనా చిక్కే. పల్నాటినీమ 
వాడు జోగినాధం. విజయవాడలో కొత్తగా ఉద్యోగంలో చేర “ఇక్కడ ఒంటి 
నిండుకూ పుష్కలంగా కావలసేనన్ని నీళ్ళు పోనుకుంటున్నాను. కడువుదీరా 
నీళ్ళు త్రాగుతున్నాను. నా వొంటిరంగుగూడా మారింది ఆంటూ యింటికి 
ఉత్తరం |వాస్తాడు. చివరి కతడు తన చన్నీటిస్నానం మోజులో కృష్ణలో 
మునిగి కొట్టుక పోతాడు. (నీళ్ళ పెద్దిభొట్ల నుబ్బరామయ్య. ఇంత నంగటి 
ముద్ద వేయించిన దేవదారాకుతో కలివి చిక్కంలో పెట్టుకొని గొత్డుగోదల 
మేతకు బోద కోనుకొచ్చే నిమిత్సం కొండలకు బయల్టేరి వెళ్ళే రాయలసీమపల్టీ 
యుల విషాదోదంతాల నెన్నింటినో కె. నభా గారు తన కథల్లో చిత్రించారు ఏ 


132 మహతి 
పాథకజనాన్ని గురించై తే |వాన్తున్నారో, వారి భాషలోనే కథ నడివించడం మా 
గోఖలే [పత్యేకత, మోతుబరి ఆసామి రత్తయ్య పట్టువంచ సుడిగాలి కెగిరిపోతే 
(ప్రాణం వణంగా వెట్టి ముళ్ళకంచెలో పడి, తాటిచెక్టైక్కి_ ఒళ్ళంతా రక్తసిక్త 
వర్యంతం కాగా, ఆ బట్టను వదిలంగా రక్షించుకు0 ఆకే వంవేలనుకుంటూ 
మురినిపోయిన మడివేలు గూగడు తెలుగు నమాజవు చీకటి కోణం ఆట్టడుగున 
|బితుకు వెళ్ళదీన్తూ, ఒక వట్టాన కంటికి కనివించనివాడు. తన జీవశక్తి నంతా 
సంఘానికి ధారపోని, జీవచ్చవంలా మిగిలిన ఈ గూగడి కథకు కథకుడు 
కొలకలూరి ఇనాక్‌ “విండీకృతశాటి” ఆని పేరు పెట్టారు. ఈయనదే మరొక 
కథ “తలలేనోడు'. తరతరాల కులాహంకార కాళీయభణి ఫణంమీద ఈ కథః 
చిన్న కృష్ణుడిలా భరతనాట్యం చేస్తుంది. తాడిగిరి పోతరాజుగారి కథ 'నృష్షి” 
సైతం యిలాంటిదే! నాలుగు వడగల హైందవ నాగరాజు కట్టుకున్న వురాతన 
వల్మీకం వునాదులతో సవా కడిలిపోతూ వుండడం యిందులో మరింత న్పష్టంగా 
కనివిస్తుంది. ఐతే యిక్కడొక మాట చెప్పాలి. ఆరుదుగా కొన్ని మంచికథలు. 
వచ్చినంత మాత్రాన కథాసాహిత్యం జనపదాల్లో చెలరెగుతున్న జీవననంరం 
భాన్నీ, [బతుకు పోరాటాన్నీ, ఆకలి ఆరాటాన్ని సమగంగా చి|త్రించిందను 
కోడం సత్యదూరమే! ఇప్పుడు వెలువడుతున్న కథలో మన వల్లెటూళ్ళ సామా 
జిక వ్యవస్థలోని మంచిచెడ్డలను వరామర్శిస్తున్నవి నూటి కొకటి రెండు 
మాత్రమే! ఇందుకు కాయణం మన కథకుల్ణో ఎక్కువ మంది మధ్యతరగతి 
కుటుందాలకు చెంది, బస్తీ నాగరికితకు అలవాటువడ్డమే గావచ్చు, పనిగట్టుకుని 
సమాజపు అట్టడుగు పొరల్లో మెదలుతున్న వీడితతాడిత [ప్రజానీకాన్ని గురించి 
వాయాలన్న పూనిక ఒకటి యిప్పుడిప్పుడే పొడనూపుకూ వుండి. (చూడండి: 
ఇటీవల నృజన, వేకువ మానవ శ్రికల్లో వస్తున్న కథలు) 
కి 

మనిమాజిక్యంవారి 'కాంతం' ముద్దరాలు. 'భర్త' గూశా ఆమె కన్ని 
విధాలుగా తగినవాడే! ఆ జంటను చూస్తే ఎవరికైనా “ఇంతమంచి దగునే 
దాంపత్య’ మన్న ఆశ్చర్యం కలగుతుంది. ఆలాంటి అన్యోన్యదాంపత్యంగనుక 
సమకూ రినట్టయితే ఆడవిలోకి వెళ్ళి గుడిసె వేసుకున్న వ్పటీకీ జీవితం ఒక తియ్యటి 
పాటలా సాగిపోవచ్చు ననివిస్తుంది. మన కథాసాహిత్యంలో 'కాంతం' దంపతుల 
లాంటి జంట లింక లేవేమో నని వితర్మి-0: వలనినపని లేదు. కె. రామలక్ష్మి 


తెలుగుకథ - తెలుగుదనం 133 


గారి పార్వతీకృష్ణమూర్తు లున్నారు. ఇచ్బావురం జగన్నాధరావుగార నుజాతా 
రావు లున్నారు. పార్వతీకృష్ణమూర్తుల్లో పార్వతిదే పైచేయిగా తోస్తుంది. 
నుజాతారావుల దాంపత్యం వెంకిపెళ్ళాం, గడునుమొగుళ్ళ కంయికళు 
నమూనా, నుజాతవుడుకుమో.త్తనం ఎంతో ముద్దుముద్దుగా వుంటుంది. కాంతం, 
పార్వతి, నుజాత_-క మూడుపా[తలూ వరునగా మూడుతరాల తెలుగువారి 
సాంసారిక జీవనానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా తోచడం ఒకవిశేషం. వీళ్ళ 
ముగ్గురినిగురించి తలచుకున్నప్పుడల్లా “పతికౌగిటిలో వరవశమయే వడతి 
దతుకు” కన్నా మధురమైనది మరొక 3 లేదని అనివీన్తుంది. ఆలా" నీ ఆడ 
ట్రతుకంకా మధురమనీ, ఆడ|బతుకులన్నీ మధురమే నని అనుకోగణమా? 
కాదని చెబుతుంది అనుభవం. “అవనిలో నావంటి ఆడుజన్మముకందె చెట్టుగా 
నడవిలో వుట్టవచ్చు' అన్నదిగూడా ఒక తెలుగుమహిశేగదా ! ఒక అమ్మ 
కన్నబిడ్డను తీసుకెళ్ళి, పెద్దనమివ్టినంసారంలో పడవేస్తే, ఆక్క డామెక 
ఎదురయ్యే మర్చిగులాలె లాంటివని యిప్పటివారి కంత స్పష్టంగా తెలియక 
పోవచ్చు. ఆ త్తలిఆరడ, ఆడవడుచుల ఆధికారం, మగడి నిరాదరణ, ఇంచెడు 
చాకిరీ, ఇరుగుపొరుగు అమ్మలక్కల ఎ త్తిపొడుపుమాటలు, ఇనుమంత సాను 
భూతికైనా నోచుకోని నిరర్థకజ్లీవితం ? ఇన్నింటికీ తోడుగా ఆమెకు బిడ్డలు 
గూడా లేకపోతే ఆ సంసారం యిక రౌరవనరకమే ! కళ్ళప్పగించి చూన్తూ 
వుండగానే తనభ“ర్హ యింకొక వెళ్ళికూతురుమెడలో తాలిగజ్టీ పరిణామంగూడా 
అసంభవ మేమీగాదు. ఇందులో ఒక్కొ-క్క_ విషయమే ఒక్కొక్క కథావస్తువు 
కాగా, అన్నింటినీ ఒకచోట గుదిగుచ్చినకథలు సైతం లేకపోలేదు ('భారత 
నారి'-వట్టికొండ విశాలాశ్షి). అంతకుమించిన ఆశలు, ఆశయాలు వాళ్ళ కవనరం 
లేదన్నట్టుగా వుట్టినింటికీ, మెట్టినింటికి కీ ర్తిశేవడ మే శ్రీజన్మకు సార్థక్యమంహోరు, 
మెట్టినిల్లు బలివీఠంలాంటిదే బౌగాక ! పుట్టినింటివాళ్ళు తమ ఆడపడచులు 
అక్కడే నిలబడి ఆత్మాహుతి కావడానికే ఒప్పుకుంటారు, మన సొకచోట, 
మగు వొకచోట ఆయినప్పుడు ఆ మగువగలతి ఏంకావాలి ? నవలల్లో ఈ యితి 
వృర్తంవైన వెలనిందే 'పీకవీర. మనకథల్లో “అలరాన వుద్టిళ్ళు' అలాంటిది, 
కల్యాణనుందరీ జగన్నార్‌గారి రచన, ఆరుగులు విరిగాయి. గోడలు నెర్రెలు 
వడ్డాయి. పూలతోట వున్నచోట ఉమ్మెత్తలు, జిల్లేక్ళు మొలిచాయి. ఇల్లంశా 
బూజు. తలవాకిళ్ళు దుమ్ము సాలీళ్ళు. ఇంటిపెద్ద నుబ్బారాయడు నజావైన 
వైద్యానికి నదుపాయంలేక చావువడక వైన పడివున్నాడు. కలక_రికంటి 


134 మవాతి 


కన్నీరొలికితే ఏయింటికైనా యింతకుమించి ఏం గతి పడుతుందంటూ జాతి 
రక్తంలో జితించిపోయిన ఓ నమ్మకాన్ని చెప్పకనే చెబుతారు రచయి;తి, 
ఆ యింటిఆడవడచు నత్యవతి, ఒకవ్సు డా యింటివారెతో రానూ ఒకడుగా 
మసలుకున్న చెంగల్వరాయజణ్ణి వలడింది. ఆమెయిష్టానికి వ్యతిరేకంగా పెళ్ళీ 
జరిగింది, సంసారానికి సాగనంవడమూ జరిగింది. రామచిలుక పంజరంలో 
వుండలేకపోయింది. ఎగెరిపోయిరావడం మొదలెట్టింది. ఆర్థర్మాతవ్పు డొకసారి 
పుట్టిల్లు చేరుకున్న చెల్లెల్ని అవృటికప్పుడే అత్తగారింటికి నడివించుకునివెళ్తూ 
బల్లకట్టుమీదినుంచీ గోనెలేటిలోకి గిరవాటు వెట్టి గుట్టుచవ్పుడుగా యిల్లు 
చేరుకున్నాడు నుబ్బారాయడు. పాము కప్పల్ని |మింగలేదా ? అతడి పావమే 
అతణ్ణి మీంగిందని కథనం : కానీ ఎన్ని “హింనబాధ'లు చుట్టుముట్టినా పారి 
పోనివాళ్ళు, ఆత్మహత్యకు తలవడనివాళ్ళు లోకంలో లేరా? వాళ్ళ కా ఓరిమి 
ఎలా ఆబ్బింది? కొమ్మూరి వేణుగోపాలరావుగారి కథ “క్షమించేను'లో 
ఆదిశేషయ్యకు కలిగిందిగూడా నరిగ్గా ఈ నందేహమే : (ప్రియురాలిని కలును 
కునే నిమిత్తం రా|త్రి రెండుగంటలకు తనను లేపమని చెబుతాడు ఆది శేషయ్య. 
ఇంటివనితో నతమతమై వుండడంవల్ల పార్యతన్ము ఆదమరిచి నిద్రపోతుంది. 
ఆ నేరానికి ఆదిశేషయ్య భారను మక్కెలు విరగ్గొడతాడు. ఇంకొకసారి ఆమె 
వంటగదిలో పనిమీద వృుండిపోవడంవల్ల ఊయల్లో వీడుస్తున్న బిడ్డను పైకి 
తీయడంలో కాస్తా ఆలస్యం జరిగింది. తనకు నిదాభంగం కలిగినందుకు భ ర్ర 
ఆమెను డొక్కలో తంతాడు. బీవితంపొడుగునా ఆమె ఈ దురాగతాన్ని 
కిక్కురుమనకుండా భరిస్తుంది. భర్తస్వభావంలోని చైచ్యాన్ని ఆమె 
శ్షమించింది, క్షమిస్తున్నా నన్న స్పృనావల్ద కలిగిన ఆనందంతోనూ, 
ఆధిజాత్యంతోనూ తాను జీవించగలిగానని చెబుతుంది. ఈ రహస్యాన్ని వెల్ల 
డించిన మరుక్షణమే తాను చనిపోవాలని కోరుకుంటుంది, మనసంఘం శ్ర్రీవ్య క్తి 
త్వాని కిచ్చినవిలువ ఏపాటిదో తెలుసుకోడానికి “చరణదాని' అన్నమాట 
ఒక్క టేచాలు ! 'చరణదానులు' కథలో యిందునుగురించి మరింత నిశితంగా 
చెబుతారు పురాణం నూర్య పకాళరావుగారు. “శతువును తవ్పించుకునెందుకు 
సాధ్యమైనంతవరకూ పెనుగులాడే జీవితేచ్చ జంతువులోనైనా వుందిగానీ, 
వ్యక్తిత్వంమీద అభిలాష గ్ర్రీజాతిలో ఏకోళానా లేచు, వైవెచ్చు ఎంతో 
ఒడుపుగా మొగవాడి వైళాచిక హస్తాలలో చిక్కుకుని గర్వంగా నవ్వు 
కుంటుంది...” 


తెలుగుకథ- తెలుగుదనం 135 


ఐతే జబ్బు నయం కావాలన్న ఆదుర్దా ఇతరులకన్నా రోగికే ఎక్కు. 
వగా ఉండాలి. మహిళల ఆలోచనాసరళిలో మార్పురావడం చాలా ముఖ్యమ 
యింది. పురాణం నూర్య[పకాశరావుగారిదే మరొకకథ 'నిదార్గిళువు'లో ప్టీడరు 
గుమాస్తాకూతురు అనూరాధతో, ఉద్యోగిని మనోరమ చెప్పేమాటల్లో ఈ 
మార్పు నృష్టంగా కానవస్తుంది. ఇంట్లో వంటచెయ్యడం, విల్చల్బీ సాకటం, ఇల్లు 
చక్క_బెట్టుకోవడం అన్నది ఒకబాధ్యత. ఆఫీసులో ఉద్యోగంచేసి నంసారానికి 
ఆవసరమైనడబ్బు తీనుకురావడమన్నది మరొకబాధ్యత. ఒకజాధ్యత శ్రీ నిర్ణ 
పాస్తే మరోబాధ్యత పురుషుడు నిర్వహిస్తాడు. ఇందులో హెచ్చుతగ్గులకు 
స్థానంలేదు. నేను చెప్పేదల్లా స్రీ తన |వ్రవంచాన్ని మరింతవినృతం చేసుకో 
వాలనే ! భర్తని ఆరాధించే ఆడదానికన్నా, ఆభిమానించే ఆడదాన్ని నేను 
ఎక్కువ గౌరవిస్తాను. |వతి,న్ర్రీ వీధినివడే పరన్థితులు రాకుండా తనకాళ్ళమీద 
తను నిలబడగలిగే అర్హతను సంపాదించుకోవాలి. ఆవనరమైతే ఆ అర్హతను 
వినియోగించుకో వాలి..." 

మహిళల అంతరంగంలో కలిగిన ఈ భావచై తన్యంతో శతాబ్దాల, నవ 
స్రొద్దాల చరణదాస్య శృంఖలాలు పుటుకు పుటుక్కున తెగిపోసాగాయి. 

సమివ్దికావురాలు విచ్చేదం కావడంవల్ణ కోడంటికంబాధ తగ్గింది. 
మూఢవిశ్వాసాలు విచ్చిపోయాయి. సంసారరథానికి ఆలుమగళ్ళు యిద్దరికిద్దరూ 
రెండు చకాగిలేనని ఆడా మగా ఇద్దరూ గుర్తించడమైంది ఎటొచ్చీ ఇప్పటి 
చిక్కు.“కాపురాలకు సంబంధించికాదు. అదీసారి వివాహందగ్గరే వచ్చింది ! 

తెలుగునాట సమాజం [వచంగవేగంతో సాగిపోతూవుంది. రజన్వలా 
వివవోలు, శ్రీవిద్య, వితంతూద్వాహాల మాటకేంగానీ యివ్పడు వర్ణాంతర 
మతాంతర వివాహాలునై తం మామూలువిషయాలై పోయాము. వివాహసంబం 
ధాలు బెడినిపోవడమంటూ జరిగితే అందుకు ఆర్థిక స్థితిగతుల వ్యత్యానమే 
కారణమవుతూవుంది. ఆన్నిగుణగణాలు కాంచనాన్నే ఆశయిస్తూన్న. ఈ 
సమాజంలో సాం[వదాయచాద న్లవు పప్పు లుడకడంలేదు. కాబోయేమామగారు 
ఎప్పుడో వంటవూదివాడుగా వనిచేశాడన్న వర్త మానం చెవిలో పడగానే, నంబం 
ధాన్ని వదలుకోదలచుకున్న వరుడితో ఆ ఆమ్మాయి “నడునడు నీ సాంప్ర 
దాయం, నీనాగరికత, నీచచువులు యివన్నీ వదివేలిచ్చి మార్కెట్లో రేవీపాటి 
కల్ణా కొనగలను నేను” ఆనగలుగుతూవుంది (“నంవదాయంి- కొనకళ్ళ 
వేంకటరత్నం). మరైతే పెళ్ళిళ్ళమార్కెట్లో కట్నాలరేటుకు నరితూగలేని 


136 మహతి 


తం డులమాట యేమిటి ? వాళ్ళకంటే దయనీయులై నవ్యక్తు లింకొకరు లేరు. 
ఆడబిడ్డ గుణవతి గావచ్చు. రూవవతి గావచ్చు. సర్వతుభలక్షణాలు ఆమెలో 
మూరీ భవించి ఉండవచ్చు. కాని వీటివల్ల ఆమెకు ఒరిగేది ఏముంది? కోరినంత 
కట్నమిచ్చి ఆమెకు పెళ్ళయినా చేయగలగాలి. లేదా ఆర్థికంగా తనకాళ్ళవైన 
తాగు నిలబడగలిగే వెనులుబాటయినా కలిగించాలి. ఇలా జరగనినాడు ఆన్ని 
మంచిగుణాలు ఆకలిపొట్టలో ఆహుతై పోక తవ్పదు, ఈ కఠోరనత్యానికి నిరూ 
పణగా తెలుగుసాపిత్యంలో చాలాకథలు వచ్చాయి. (పాడులోకం, పాడుమను 
మలు. బలివాడ కాంతారావు.) 

కోరినంత కట్నాలిచ్చుకోలేక పోవడం ఒకటి. ఉద్యోగం చేస్తున్న విద్యా 
వతులు పెళ్ళంటే ఆదొక పనికిమాలినవనై నట్టు, దాంవత్యజీవనానికి దొరకబో 
యిన |ప్రతిరైలును తవ్పిన్తూరావడం యింకొకటి. ఈ రెండుకారణాలవల్ద నవ 
నమాజంలో “ముదికన్య'లసంఖ్య హెచ్చిపోతూవుంది. కట్నాలిచ్చుకోలేక పోవడా 
నికి కారణం ఆర్థికం. రెండోదాన్ని గురించి ఏంచెప్పాలి? నీళ్ళకు జీవితంలో 
మిగిలిపోయే తీరని అనంతృవి నిగురించి, ఆరనిఆవేదనను గురించి “వాచన్పతి' 
“రంగుటద్దాలు' అని ఒకళథ వ్రాశారు. పరిమళా సోమేశ్వర్‌ గారికథ మరొకటి. 
దానిపేరు “కోటనుమొక్క-లుః' 

ఎంతనముదమైనా దానికీ ఒకహద్దుంది. మానవజీవితానికీ ఉండక 
తప్పదు. శీలానికి ప్రాధాన్యం ఇవ్వని మానవసమాజాలు వతనాన్ని కోరి కొని 
తెచ్చుకున్నాయి. శ్రీవురుమలు వబవేలయేండ్డ మానవనాగరికత కానిన కుక్క 
మూతి విందెలుగా గాకుండా, దేశ మనియెడు దొడ్డవృక్షంలో పూనినపువ్వులా 
శోబిల్లాలని ఎవరై నా కోరుకుంటారు. క్టబ్బులు, లాడ్జీలు, (త్రాగుడు, వ్యభిచారం 
యిదంతా ఈనాటితెనుగుతనానికి పట్టిన తెగులు. ఈ ఆధోలోకాన్ని గురించి 
కథలు రాకపోలేదు. కనీ ఈ _వరిణామంవట్ట బలీయమైన ఏహ్యభావం 
పుట్టించే రచన అంతగా రావడంలేదే మో ననివిస్తుంది. 


4 
ఆతడి వేరు ఆర్‌. చకారావు. జీవితం పొశుగాటి తారురోడ్డు లాంటిదనీ, 
ఆదర్శాల కారులో కూర్చుని దానివైన రంయిమని సాగిపోవచ్చుననీ ఆతడు చిన్న 
వుడు కలలు గన్నాడు, పెద్దపెద్ద మేడలున్న రాజవీధికి దూరంగా చిన్న 
మురికి సందులో నల్జులు, దోమలు మానవులతో నహజ్లీవనం చేసే ఒక అద్దె 


తెలుగుకథ- తెలుగుదనం 137 


కొంపలో ఆతడి కాపురం, అతడి యింట్లో పొయిలోకి బొగ్గులుండవు. చలికాల 
మొస్తే కవ్పుకోడానికి రగ్గు లుండవు. ఎండ కాస్తుంకు తల మాడ్చుకుంటూ, వాన 
కురున్తుంటే తడున్తూ ఆతడు ఆఫీనుకు వెళ్తాడు. చేతిరుమాలే ఆతనికి గొడుగు. 
టైరు చెప్పులే ఆకనికి పాదరక్షలు. బుతువు ప్రారంభ మెనవ్పుడల్లా, ఎన్నో 
కొత్త అవసరాలు అతజ్జి ఎదుర్కొంటాయి. అవి తీరకముందే ఆ బుతువుకాస్తా 
వెళ్ళిపోతుంది. బుతువలయంలో జీవితచక్రం గిరికీలు తిరుగుతోంది గనక 
అన్వర్థనామధేయుడు బుతుచ|క్రా రావు! 

ఆతడి కిది వాకాటి పాండురంగారావుగారు పెట్టినపేరు. దాదావుగా |ప్రతి 
తెలుగుకథకుడూ ఆతడి కొక వేరు వెప్టే వున్నాడు. కుటుంబరావుగారిలా ఆత 
డికి డజన్లకొద్దీ నామకరణాలు చేనినవాళ్ళుగూడా వున్నారు. 

ఎంద రెందుకు ఎన్నెన్ని వేర్ణుపెద్దనా ఆంతర్యంలో అతడు అనలు నిస 
లైన మధ్యతరగతి మానవుడు, 

కలువకొలను నదానందగారి కథలో అతడివేరు రామదాను, 

రామదాసు యింట్లో పళ్ళపొడి వుండదు. సబ్బుబిళ్ళ వుండదు. కాఫీపొడి 
వుండదు. పాలునంపూర్ణాహార మన్నమాట పాఠ్యపు స్తకంలో మాత్రమే వుంటుంది. 

నీళ్ళ కొళాయి దగ్గర మునిసిపల్‌ కౌన్సిలరు భార్యచేత మొట్టికాయలు 
శిన్న ఎనిమిదేళ్ళ కూతుర్ని 'నా తల్డే, నా ఇందిరాగాంధే” అంటూ ఓదార్చి, “ఒరే 
చాబూ! నువ్వు చిన్నవాడివి, నికరు తొడుకోోోకుందేనే బాగుంటా వని 
మూడేళ్ళ కొడుకును సముదాయించి. కొట్లోబియ్యం అప్పడిగి లేదని వించుకుని 
శ్యాత్రి తొమ్మిది గంటలప్పుడు థాశీసంచీతో ఇంటికి తిరిగి వెక్తన్న రామదానుకు, 
వక్షి వాహనారూఢుడై ఊరేగుతున్న స్వాములవారు ఎదురౌతారు. 

పెద్ద వెద్ద పూలదండలు స్వీకరించి ఆయన షావుకారు వరకురాములుకు 
లైసెన్సులు యివ్చీస్తానంటాడు. భూపతి అనే వెయ్యెకరాల ఒక్క రైతుకు 
యింకొక వందఎకరాల బంజరుభూమి పట్టా మంజూరు చేయిస్తా నంటాడు. 
సే. ఐ. డీ. లు వట్టుకెళ్ళిన నర్జడబ్బు యిరవై లక్షలు వావను వచ్చేటట్టు చూస్తా 
నని నినిమానటి ఊర్యకికి వాగ్దానం చేస్తాడు. 

రామదాను స్వామిఎదుట సాగిలవడిపోతాడు. బోయీలు తొక్కినంత 
పనిచేసి ఆగిపోతారు. 

”ఎవరదీ?” అంటాడు స్వామి. 

“నేనే స్వామీ?” అంటాడు రామదాను, 


138 మహతి 


“నేనందే? చూస్తున్నావుగా తలమునగ పూలదండలు. కళ్ళు కనివించవు. 
చెవులు వినిపించవు బిగ్గరగా మాట్లాడు” అంటూ చిరాకు వెళ్ళబోస్తాడు భగ 
వంతుడు. 

రామదాను గొంతు సవరించుకొని “నీరానుదానుణ్ణి” ఆంటాడు, 

“ఎవడివో: ఎందరు లేరు రామదానులు! ఫలం, వువ్పం, వత్రం వట్టు 
కొచ్చావా?” 

“మన్నించాలి, ఖాళీజేబులు, ఖాశీనంచీః” 

“ఉ త్రచేతులతో వచ్చావా! ఆఘోరించావులే! ఊ( అవతల పనుంది. 
ఏమిటి నీ ఏడువు?” 

“నా వెళ్ళాం బిడ్డలు ఈ వూట వస్తున్నారు. rr ¥ 

“వస్తుండడం ఎందుకు? తింటే పోలా!" 

“బియ్యం నిండుకున్నాయి" 

“బియ్యం నిండుకుంటే కొనుక్కో-వాలమ్మాః” 

“డబ్బులేదు” 

“డబ్బులేదాః” అంటూ ముక్కున వేలేనుకుంటాడు స్వామి, “నాన్నా! 
తాగినరొమ్మును గుద్దడమం'టే యిదే కదాః నీ నెలజీతమంతా ఏమయినట్టు? 
ఆశకు అంతెక్కడ? తృప్తికి మించిన దర్జా లేదుగదా! పొదుపుగా (బ్రతకాలి. 
ఆడంబరాలు వదిలెయ్‌. నీముఖానికి స్నోలు, పౌడర్ణు కూడానా! టూత్‌ వేస్టులు 
ద్రివులు లేకపోతే నీవళ్ళు రాలిపోతాయా: మానం కాపాడుకోడానికి చెర్టిన్‌ 
బట్టలే కావాలా? రేడియోలు, చెలివిజన్లూ నీకెందుకూ? మద్యపానం, మాంసా 
హారం మానుకోరాదూ?” అంటూ నదువదేశం చేని స్వామి తనదారి వెంట తాను 


వెళ్ళిపోతాడు. 

లోకం యితడివట్ట యింతకు మించిన దయాదాక్షిణ్యాలతో వ్యవహరిం: 
చడంలేదు. జీవితంలో ఏ వారా అనందలేశమనేది కనివించక పోయినప్పుడు ఏ 
మానవుడై నా ఏం చేస్తాడు? వగటి కలల్ని భోంచేన్తూ కాలశ్నేవం చేస్తాడు. 

పావురాళ్ళ గూళ్ళలాంటి గదులున్న పాత కట్టడం ఒకటి. -౦కులో 
ఎన్నో వాటాలున్నాయి. ఆన్నదమ్ముణః తనకోసం డాక్టరును తీనుకొస్తాడే మో 
నని రోగిన్షి ఆడమనిషి నూరమ్మ ఆకాంక్ష. అరవ్యుళ్ళ మునలిశాడి మూడో 
'వెళ్ళాం మాలిని, హఠాత్తుగా తన శకెప్పుడో నీసినూ ఛాన్సా వూడిపడుతుందని 
ఆమె ఆశ, పాతికేళ్ళ నుబ్బలక్ష్మికి వివాహం ఒక తీరని కోరిక. ఓరోజు 
వుదయం ఆయింటి ముందరి కొక కా రొచ్చి ఆగింది. డాక్టరు వచ్చివుంటా డని 


తెలగుకథ-తెలుగుదనం 139 


నూరమ్మ, వచ్చింది నీనిమావాళ్ళే నని మాలిని, కారులో వెళ్ళివారు దిగుతుంటా 
రని నుబ్బులు ఆనుకుంటారు. తీరా చూడబోతే వచ్చినవాడు ఆ యింటిని కొను 
క్కున్న ఆసామి. కట్టం రి వేరుచేసి లాడ్జీగా మార్చాలని అతడి స్టాను. అందుకు 
వీలుగా యిల్లు కాశీచెయ్యమని ఫర్మానా యివ్వడంకోనం వచ్చాడన్న కూట ౯ 
మధ్యతరగతి జీవితాలు ఎలాంటి (భమా ([వమాదానికి లోనై వున్నాయో. చెవ్ప 
డానికి వేరే వ్యాఖ్యానం అక్కర్టేదు. ఐ. 
కథేచాలు। 

నిండా మునిగిన తరువాత చలేముంది ? అప్పుడు వీడ్చినా, నవ్వినా 
ఒకటే ఆర్థం. అందువల్లనే ఈనాడు అప్పులవాడి బాధ “బుణానందలహరి' 
కాగలిగింది. ఆధునిక భారతంలో నిరుద్యోగుల గోడుకూడా ఒక పర్వంగానే' 
వరిణమించింది. నల్జులకు 4 రీరం అప్పగించడం “రక్షయజ్ఞం'గా మారింది, 
రాజకీయాల్లో పైకి రావడ మెలాగో బేతాళుడు చెప్పవలసి వచ్చింది. వెరశీ 
రిప్పుడు జీవితం రసానంద సమంచితమైన నాటకంగాదు. అవహేళనకు 
తావలమైన |ప్రహసనం. ఇవుడు జీవితం అందాలను వెదజల్లే రంగులచిత్రం 
గాదు. వికారివు గీతల నమ్మేకనంతో అవహాసన్యం పుట్టించే కార్టూను! 

ఇలాంటి సామాజిక స్థికిగతులలోనుంచీ పుట్టుకొచ్చే పరిణామం పేరు. 
తిరుగుబాటు. 

ఈ తిరుగుబాటు తాలూకు కీంకారధ్వని యిరవై యేళ్ళ క్రిందటి “వలా 
యితుడ. 'కథలోనే వినవచ్చింది. తన డెబ్బయి రెండురూపాయల నంపాదనతో 
సంసారం గడవక, బోలెడు అప్పులుచేని వాటిని తీర్చే వెరవులేక, బొత్తిగా 
తనను ఆర్థంచేనుకోని భార్య విక్వానరాహిత్య తీర్మానం (పకటించి పుట్టింటికి 
వెళ్ళిపోగా డేశాలపాలై న రాజశేఖరం తన మిితుడికి వానిన చివరి ఉత్తరం 
లోనివి ఈ మాటలు. “ఈ వృథివివై నమన్త సంపదలూ ఉన్నవి. ఈ నంవ 
దలవై భూమిని పుట్టిన జీవరానులకన్నింటికీ హక్కున్నది. బలవత్త రమైన. 
జీవులు కొన్ని బలహినమైనవానిన తమస్వార్థం, దురాళా హేతువులుగా వంచించి 
ఆన్యాయం చేన్తున్నద. తక్కిన జీవరానులలోకన్నా ఇది మానవు=లో ఎక్కువ 
న్పష్టంగా చూడగలుగుతున్నాము... నేటి సమాజంలో ఆటు కండలు కరగించి 
సంవద నుత్పత్తి చేసేవారూ, ఇటు మేధాశక్తి వినియోగించి మానవ నమాజపు, 
నృజనశక్తులను ఆభివృద్ధి చేసేవారూ, వీరందరి ఆరోగ్యం, ఆనందం, 
సంస్కారం పరిరక్షిన్తూ ఉత్స మగతు లేర్పరచేవారు ఆర్థాకలితో, అణచుకున్న 


యస్‌. ఆచ్యుతవల్టిగారి 'సన్నాటా” 


140 మహాెతి 


కోర్కెలతో ఆ సంపదలో తక్కువలో తక్కువ పొందుతూ (బ్రతుకుతున్నారు. 

వారి శ్రమజన్యమైన నంపదలో ఆత్యధికభాగం మరికొందరు ఆనుభవిస్తు 

న్నారు. ఈ ఇందజాలాని కంతటికీ కారణం ఇప్పుడు మానవు డనుసరిస్తున్న 

ఆర్థికవిధానం. ఈ జూదగొండి ఆర్థిక విధానం హస్తాలలో ఇరుక్కుని 

వున్నంతకాలం మన జీవితాలను మనం ఆనందమయం చేసుకోలేము, , ,” 
మరైతే ఏంచేయాలి ? 

ఈ వశ్నకు జవాబు మళ్ళీ ఆదే కాళీవట్నం రామారావుగారు కయిటీవల 
|్రానిన “చావు” కథలో కినివిస్తుంది. అందులో ఓక వండుచలికాలపు రాతి) 
వేళ, అనాధ|వేతనంస్కారానికి కళ్టెపుల్లలు పుట్టించుకోడం గూడెంలోని 
జనానికి |బహ్మవకయమైపోతుంది. ఆఖరుకు తెగబడి నాయుడుగారి వామిలో 
నుందీ కచైలు దొంగిలించవలనివస్తుంది. ఈ పనిచేయడం వెనక వున్న మంచి 
చెడ్డల్ని గురించిన వాదంలో ఓ కోరమీసాల పడుచువాడు చెబుతున్నాడు, 
శఓరయ్య, వాదన్లొద్దు. పన్లు నెయ్యడం ఇష్టంలేనప్పుడే వాదన్హాస్తాయి. మన 
క్షది మంచివనని తోనింది. చేసేనినాం. కాదది చెడ్డ, ఆది సేనినందుకు మీ పని 
వడతాం అంటూ ఆళ్ళొస్తారూ, రానీ, ఆళ్ళపని మనవూ( వడకశాం. ఇయ్యేళ 
నుంచీ యిదే లెక్క! ఒక వనిచేస్తే నాయుడేమంటాడో; కరణ మే మంటాడో 
చారికే మంటాడో కాదు, మంచివనా, 'నెడ్డవనా? మంచిదైతే నేనియ్‌: దేవుడు 
కాదు, డెవుజ్ణి పుట్టించిన జేజమ్మయినా దెబ్బలాడు. అదీ మన పద్ధతి. 

ఐతే తొందరపడి వివ్హవవిజిగీషతో ముందుకురకడానికి యిది సమయం 
కాదని కొందరు, అలాంటి అవనరం ఏర్పడలేదనీ, అనలు ఏర్పడికశే పోవచ్చు 
నని మరికొందరు భావిస్తున్నారు, ప్రభుత్వం ఒకటొకటిగా అభ్యుదయ కార్య 
క్రమాలు తలపెట్టినకొద్దీ వజలు ప్రజాస్వామ్యం వైన ఆశలు వెంచుకుంటున్నారు 
సోషలిజం ఓక నిద్ధాంతస్థాయిలో నుంచీ నికరమైన కార్యాచరణగా మారి 
భవిష్యత్తుకు బంగారుబాటలు నిర్మి స్తుందన్నవిశ్వానం యిప్పటి కింకా అడుగంటి 
పోలేదు, అనుభవంతో తాను చెబుతూవచ్చిన సలహాలు పాటించకుండా పాల 
పౌంగులాంటి ఉత్సాహంతో శ్రీకాకుళం ఆశవుల్లోకి వెళ్ళిపోయి ఆక్కడి 
విష్టవోద్యమంలో పాల్గొన్న కొడుకును వెదుక్కుంటూ వెళ్ళిన సుబ్బరామయ్య 
గారితో ఓ అనుభవజ్ఞుడు చెప్పిన ఈ క్రింది మాటల్లో ఈనాటి మేధావుల 
వివేచన, విచక్షణా గోచరిస్తున్నాయి. ఆయ నంటాడు. “మూఢత్యము, దురాశా, 
సోమరితనం, భయం, ఇవి నశించనంతకాలమూ, వ్యవస్థ వీదైనవ్పటికీ 


తెలుగుళథ- తెలుగుదనం 141 


కన్నీళ్ళు, కడువుచిచ్చులూ తప్పవు. ఇంతోడిదానికి, మా నిద్ధాంతమే |ప్రపంచా 
నికి తరణోపాయమని అరుస్తారు కొందరు. మా దేశంలో ఆంతులేనిజనాభా 
వుంది. అందులో నగంమంది మూడోవవంచయుద్ధంలో చచ్చినా వాళ్ళ 
యముకలమీద మిగతా సగంమందితోనూ నవసమాజం నృష్షిస్తా మని కొం1రు 
ఆరుస్తారు. వాళ్ళమాట చెల్లితే అనలు జరిగేది సగంమందికి చావు, నగంమందికి 
సంకెళ్ళూనూ. పాత మూఢనమ్మకాలస్థానే, కొ త్తమూఢనమ్మకాలను సృష్టిస్తారు 
రక్తవినాసులు. ఎటొచ్చీ ఆధికారదాహంలో వాళ్ళకి వీరు, వీళ్ళకు వారూ తీసి 
పోరు. మధ్యలో చళ్చిది మీ అవ్బాయిలాంటివాళ్ళు రాబోయే నవసమాడానికి 
వునాదులుగా వాళ్ళ ఎముకలు వనికొస్తాయి...” ('వనికిరానిపాఠాలు'-మంచి 
రాజు వేంకటావు). 

“వేషం కథలో ఆర్‌,యస్‌. వసుంధరగారు మరింత ఆలోచనాత్మక 
మైనమాట ఒకటి ఉల్లేఖించారు. 

యాంగీ యంగ్‌మేన్‌ నాగయ్యబావతో, అతడి మేన త్తకూతురు, 
ధర్మదాతల కుటుంబంలో కోడలుగా కావురం చేసుకుంటున్న ఇందిరమ్మ 
చెవ్పినమాట ఆది-“దయ మావేషమైకే, వివ్దవం నీవేషం." 


ర్‌ 

అనన్యసామాన్యమైన వ్రజాదరణకు పాత్రమైన సాహిత్య[ప్యక్రియగా 
కథానిక తెలుగువారి జీవితంచోకి చొచ్చుక పోయింది. కావ్యం, నాటకం, నవల 
మొదలై నవి ఆడుగుమోపని మారుమూల చీకటికోణాలను సైతం స్ఫృశించింది. 
తెలుగు జీవితంలోని నిమ్నోన్నతాలను ప్రన్సుటీకరించింది. వారిరాగ ద్వేషాలను 
చిత్రించింగి. దేశంలో ఎలాంటి రాజకీయ, సాంఘిక పరిణామాలు పొడనూవినా, 
వాటి [వఠిధ్వని కథానికలో వినివిన్తూ వచ్చింది. 

కథకులు సూటిగా తమ చుట్టూరా నెలకొన్న నమాజం నుంచీ కథావస్తు 
వును తీనుకున్నంతకాలం తెలుగుకథలోని తెలుగుదనానికి నేగి వాటిల్డదు. 
అందుకు భిన్నంగా యితివృత్తంకోసం ఇతరపుస్తకాలవైన, ఇతర భాషల 
సాహిత్యంవైన, సినిమాలవైన ఆధారవడినంత మేరకు తెలుగుదనం లువం 
గాక తవ్పదు. ఈ ప్రమాదం నేడు తెలుగుకథను ఎదుర్కొంటున్న మాట 
వాస్తవం. తెలుగునేల వైన ఎక్క_డా కానరాని వాతావరణం, వునాదులు లేకుండా 
అఆకాశంనుంచి వూడిపడినట్టుండే పాత్రలు ఈనాటి కథల్లో (పత్యశ్షమౌతు 


142 మహతి 


స్నోయి. అంతే కాదు. జీవద్భాషతో సంబంధంలేని ఒక కృతక తెలుగుశైలి 
నేటి కథలో కానవస్తుంది. వది పదిహేనేశ్ళకు మునువటి వారమానవ త్రికల 
నొకసారి |త్రీవి చూచితేచాలు. కథల విషయంలో రాశి పెరిగినంతగా వాసి 
చెంగడంలేదన్న సాహిత్యవేత్త ల తీర్మానానికి వేరే నిదర్శనం అక్కర్లేదు. 

నిస్సందేహంగా తెలుగువారి సాంన్కృతిక జీవితంలో ఒక భాగంగా 
పరిణమించిన కధానిక, వురింతబలంగా తన వేర్ణను నమాజక్నే తంలోకి 
సారించి శాభోపళాఖలుగా వినృృతమై సాహిత్యాభిమానులకొక అటపట్టుగా 
ఆలోచనాకేందంగా _ విలనిల్లే శుభపరిణామం కన్నా కోరుకోవలనింది 
ఏముంటుంది 


* భావములు మానవనిష్టములు. భాష జాతినిష్టము,. ఈజాతినిష్టమెన థాష 
భావములయందు కూడ విలక్ష ణత్వము సంపాదించును, కనుక భాషానిష్టమెన 
నం ప్రదాయముతో కూడిన భావనంపత్తు వేణు. కలగూరిగంపయైన భావ 
ములపద్ధతి వేణు. అందుకనియే తన దేశభాషయందు నందిగ్గమైన కవితాక క్తి 
కలవాడు వానినింగ్లీ షుభాషలోనికి తర్జుమాచేని గొప్పకవిగా నగుచున్నాడు. 
అగుటకు ప్రయత్నించుచున్నాడు, వాని భావములకు జాతీయతాముద్ర 
తక్కువ. వానికి దేశభాషాపాండిత్యముకంయే ఇంగ్లీషుభాషాపాండిత్య 
మెక్కువ, ”” 

విశ్వనాథ. 


కథానిక : నిర్మాణ శిల్పం 


శ్రీ శిలా వీరాజు 


'బౌర్షకి వాతావరణాన్ని జకవరుస్తే వస్తువుతయారౌతుంది. వాతావరణ 

మంటే వార్తలోని సంఘటనకు పూరాంవరాలు. కథకి కావలనిన మొట్ట 
మొదటిది వస్తువు. వస్తువు లేకపోతే కథే లేమ _ నరిగమవదనిసలు లేకపోతే 
సంగీతమే లేనట్టు. 

రచయిత శిల్పి ఆయితే వస్తువు బండరాయి. లోకంలో బండరాళ్ళక్రి 
ఎలా కొరత లేదో వస్తువుకి కూడా కొరతలేదు. మనిషిజీవితంనిండా అవే, 
మనిషిజీవితమే ఒకచైను. సంఘటనల చైను, ఒకదాన్నొకటి కలువుకుంటూ 
అలా అలా |బతుకంత పొడుగ్గా కుప్పతివ్పలుగా ఎన్నెన్నో. 

అయితే (వతిరాయీి శీలానికి వనికిరాదు. అలాగే |వ్రతినంఘటనా 
కూడా. కొండా కోనా తీరిగి, ఉలిపెట్టి తట్టిచూని వరీక్షచేని తగినరాయిని ఏరు 
కున్నక్టే రచయితకూడా ఆనువైన వస్తువును ఎన్నుకోవాలి. వైకి డంబంగా 
వున్నా లోవల ఏమిలేని గుల్లయితే (శ్రమేతవ్ప భలితం సున్న. ఒకవేళ రచ 
యిత కష్టపడి కథను తయారు చేసినా ఏ మిమర్శకుడో కాన గట్టిగా ఓ రాయి 
విసిరేసరికి పుటుక్కున పగిలిపోతుంది. 

నంఘటన అన్నివేళలా కథకి అచ్చుగుద్దినట్టు సరిపోదు. ఒక జరిగిన 
నంఘటనకి కొన్ని మార్పులూ చేర్పులూ కావలని వుంటాయి. ఒక్కొక్కప్పుడు 
అసలు సంఘటనకన్న కల్పనే ఎక్కువ వుంటుంది. మరొకప్పుడు జరగని 
నంఘటననే జరిగినట్టు ఊహించుకోవాల్సి వుంటుంది. ఇందుకు కల్పన కావాలి, 
ఈ కల్పన రచయిత | వతిభ మీద ఆధారపడివుంటుంది. నమర్థుడైన రచయిత 
ఆలోచన లెప్పుడూ వాన్సవానికి దగ్గరగా వుంటాయి. అవి నేలవిడిచి గాలిలో 
ఎగరవు. ఊరు విడిచి ఆడవిలో దూరవు. ఆందరిమధ్యా ఆందరిలోనూ కలిసి 
పోయి తిరుగుతాయి. నహజత్వానికి ఒదిగివుండి కదుల్తాయి. 

ఇలా పాతల్ని నడివించాలంటే రచయితకు మనస్త త్వపరిశీలన అవ 
సరం. లోకవ్యవహారరీతి తెలిసి వుండాలి, వాస్తవానికి దూరంగా ఎంత 
అందంగా కథ చెవ్పినా అది కాకమ్మ కథే అవుతుంది, కాలక్నేపానికో, నిద 


144 మహతి * 


పుచ్చడానికో మునలమ్మ చెప్పే రాజకుమారుల కథలు అబద్ధాల పుట్టలు. ఇవి 
కూడా అంతే, 

వస్తువు నంఘటన (ప్రధానమైనదైనా కావచ్చు. మనస్తత్వచిత్రణ 
పేధానమైనదైనా కావచ్చు. నంఘటన ప్రధానమైన కథలకన్న మకన్తత్వ 
చిత్రణ (పధానమైన కథల్లో శిల్పవిన్యానం ఎక్కువగా వుంటుంది. కథలో 
విషయం |ప్రధానంకాదు, కథ చెప్పడమే |ప్రధానం-మనస్తత్య చిత్రణాత్మక 
రచనల్లో. అందువల్ల అలాటి కథల్లో శిల్చానికి ఎక్కువ తావుంటుంది, 

కథ _సంఘటనాత్మకమైనా, మనన్తత్వచిత్రణాత్మకమైనా అనలు 
ఎన్నుకునే వస్తువులోనే మార్పు వచ్చింది. సాంసారిక, వేమ యితివృత్తాల్లోంచి 
సాంఘిక యితివృత్తాల్లోకి కథ ఆడుగువెట్టింది. ఈ రెండు ధోరణులూ యీ 
నాడు చెట్టవట్టాలేనుకునే నడుస్తున్నాయి. |పేమకథ పాతచింతకాయ వచ్చ 
డైతే సాంఘికకథ కోత్తావకాయ. దేనిరుచి దానిదే. ఎటొచ్చీ కథ వాన్త వికతకు 
దూరం అయిపోకూడదు. అబద్ధాలవుట్ట కాకూడదు, మూఢథాచారాలమూట. 
కాకూడదు. |వేమకథని ముట్టుకుంటే ఆ రచయిత తిరోగామి అని, సామాజిక 
న్పృహలేనివాడనే ధోరణి యీనాడు కొత్త గా వ్యావించింది. సామాజిక సృహ 
అనేది కేవలం రాజకీయాల్ని (ప్రచారం చేయడం కాదని చలం రచనలే 
తార్కాణం. రుద్రాభట్ట నరనింహరావు, మంజుశ్రీ, అవసరాల రామకృష్ణారావు 
చాలా ఆందమైన (ప్రేమకథలు రాశారు, వీరి కథల్లో మనన్తత్వచ్చితణ ఒక 
|వత్యేకత, సాంమిక (ప్రయోజనం లేదని ఈ కథన్ని తీనిపారెయ్యటానికి 
వీల్లేదు. వీటికి సాహిత్య|పయోజనం పుష్కలంగా వుంది. శిల్ప రీత్యా 
చక్కని కథలివి. 

శిల్పమంటే మరేంకాదు. ఒక సంఘటనని వార్ష కాకుండా కథగా 
చేనేదే శిల్పం. రచయిత, విలేఖరి ఒకరు కారు. విలేఖరి ఒక సంఘటనని 
ఫౌటో తీస్తాడు. రచయిత చేతో గీస్తాడు. అది యాం|త్రికమైతే యిది 
బౌద్ధికం. 

వస్తువు వున్నంక మ్మాత్రంచేత కథ కాదు. రాతిని చెక్కి_తేనే కదా 
విగహం అయ్యేద, ఓకేరాయి అద్భుతమైన కళాఖండంగానూ కావచ్చు. ఇంటి 
ముందు మెట్టరాయిగా పాదాలకింద వడి నలిగిపోనూవచ్చు. అది శిల్పి చేతిపని 
తనం మీద ఆధారవడి వుంటుంద. అందుకే కథకు మూలమైఃడె వస్తువైనా 
దాన్ని కథగా మార్చే వసితనమే ముఖ్యమైనది. ఇదే నిర్మాణ శిల్పం. కథ 
కైనా, నవలకైనా, మరింకే రచనా ప్రక్రియకైనా యిఐ అవనరమే, 


కథానిక - నిర్మాణశిల్పం 145 


కథను యిలాగే చెప్పాలి, ఇలా (ప్రారంభించి యిలా ముగించాల్సి 
యీ పట్టాల మీద నడపాలి అని గిరులు గీయడం నంకుచితమే, ఆలా పరిధి 
మధ్య దింధిస్తే దాసి వికానం ఆగిపోయే (ప్రమాదముంది. |ప్రతివిషయంలోనూ 
మార్చు అనేది శ్షీఘతరమైన యీ ఆధునికకాలంలో చేనికీ స్థిరమైన హద్దులు 
లేవు. స్వేచ్చకు (ప్రతి బింధకాలు, మార్పుకు, కొ త్సద నానికి అడ్డుగోడలు. కథా 
నిర్మాణానికి కూడా యిది వర్తిస్తుంది. అనగనగా 'ఒక రాజు అంటూ వస్తువులో 
మాత్రం వై విధ్యం వుండి, లంలో ఏ మార్పూలేని కథలకూ యీ నాటి 
కథలకూ ఉన్న శేడా అదే, 

ఈ నాటి కథానిక శిల్నప్రధానమైన సాహితీ (ప్రక్రియ, అందువల్ల 
కథానికకు శిల్పమే (పాణం, డాన్నిబప్టే రచయిత (పతిభని కొలవ్వచ్చు. ఇది 
హపూర్దిగా వైయక్తికం గనుక, రచయితకు రచయితకూ యీ విషయంలో 
ఎంతో కొంఠశేడా కనిపిస్తుంది గనుక రచనాశిల్పమే ఒకరచయిత ప్రతిభను 
కొలవడానికి సరైన కొలబద్ద. సమర్జుడెన రచయిత ఒక న్వంతము(ద్రని ఏర్ప 
రచుకుంటాడు, కొందరు క థాకథనంలో, మరికొందరు వర్ణనలో, ఇంకొందరు 
ముగింపులో -యిలా ఒకొక్కరు ఒక్కోవిషయంలో తమ్మ ప్రతిభని (ప్రక 
టిస్తుంటారు. అది వారి ముద్రగా గుర్తింప బడుతుంది. దాన్నిబికే, ఒక 
రచనను చూడ్డంతోశే యిది ఫలానా వారిదని అరమై పోతుంది. 

కొంతకాలం (క్రితం ఒక మిత్రుడివూరు వెళ్ళాను. చిన్న పల్లెటూరు అది. 
సాయంత్రం కాలవవడ్డుకు షికారుకు వెళ్తూ పకోరీలు కట్టించుకొచ్చాడు అక్కడ 
తిందామని. కాస్తగా సోలో వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ. పొట్లాలు 
ఖాకీ చేసేశాం. దానితో చేతులు తుడుచుకో బోతూ ఆగి పోయాను చేను. అ 
నాకు యిష్టమైన రచయిత కథా నాకు నచ్చిన చిత్ర కారుని బొమ్మా వున్న 
కాగితం, “స్నేహితుడు పారేయబోతున్న కాగితం తీసుకుని చూశాను, ఆకాగితం 
కూడా ఆ కథలోడే. మూడో పేజీ అది. దాన్ని చదివి రచయిత ఎవరో చెప్పు 
మన్నాను, రెండుమూడు పేరాలు చదివి ఆ మితుడు “ఇది బుచ్చిబాబు కథ 
అయ్యుంటుంది" అన్నాడు. 

అది నిజమే! 

రాచకొండ విశ్వనాథ శాస్ర్రీ కథల్ని కూడా వది లైస్లు చదవడం తోయే 
గుప్త పజ్టెమ్యెచ్చు. అలాగే చలం, మల్లాది రచేనేదు కూడా. అంత 
సృష్టేంగా “కమతమ మ్ముదల్ని చూపించే రచయకలు మనకు బహుతక్కువ. 
వారీని వేళ్ళమీద లెక్క పెల్టొచ్చు. 

10 


146 మహతి 


తెలుగు రచయితల్లో శిల్బానికి బుచ్చిదాబు యిచ్చినంత (ప్రాధాన్యాన్ని 
మరొక రెవరూ యివ్వలేదనే చెప్పాలి. కథను (ప్రారంబించడంలోనే ఒక 
కొత్తదనం వుంటుంది, (ప్రారంభం ఎంత కొత్ఫో ముగింపుకూడా అంతే కొ త్ర. 
ఈ రెండింటికి మధ్య కథనం కూడా అలాగే నడుస్తుంది, పద్మరాజుదీ అదే 
ధోరణి, రావిశాస్త్రి ప్రారంభం ముగింపులకన్న కథనానికి ఎక్కువ (ప్రాధా 
న్యావ్నిస్తాడు. వస్తువుకు సరేసరి, 

మంచి (ప్రారంభమూూ చక్కని ముగింపూ కథకు నిండుదనాన్నిస్తాయి. 
అవి అంచుల్లాగ వుండి కథ అందాన్ని ఎక్కువ చేస్తాయి, ఒక ఫోటోను 
మామూలుగా చూసిన దానికన్న |ఫేములో వుంచి చూస్తే ఎలా అందంగా కని 
పిస్తుందో కథని కూడా మంచి (ప్రారంభమూూ చక్కని ముగింపుల మధ్య 
బిగించి చూస్తే అలా అందంగా కనిపిస్తుంది. అయితే యీ రెండింటిలోకీ 
ముగింపుకి వచ్చినంత గు_ర్జింపు ప్రారంభానికి రాలేదు. ముగింపులో (ప్రత్యేకతని 
చూపించడం ఒక శిల్బ(ప్రక్రియగా గుర్తింపదిదుతోంది, బలివాడ కాంతారావు 
కాళీవబ్నం రామారావు, రంధి సోమరాజు, తాడిగిరి పోతరాజు కథనానికీ 
ముగింపుకీ ప్రాధాన్యాన్నిస్తారు. మధురాంతకం రాజారాం, అవసరాల రామ 
కృష్ణారావు, వాకాటి పాండురంగారావుల కథల (ప్రారంభం బావుంటుంది. కథ 
చెప్పేతీరు కూడా కొత్తగా వుంటుంది. 

కథను ఎవరికి నచ్చినట్టు వారు చెప్పుకోవచ్చు. నల్లేరు మీద బండి 
నడిచినటుగా ఎగుడుడిగుడులు లేక సాఫీగా చెప్పొచ్చు. సర్కస్‌ ఫీట్స్పు 
చేయించొచ్చు. ఆది ఆయా రచయితల అభిరుచిమీద ఆధారపడి పుంటుంది. 
కొందరికి తాపీగా నడవడం యిష్టం. కొందరికి తొందరగా నడవడం యిష్టం. 
ఎవరి పదతి వారిది. ఇలాగే కదలాలని నియమ మేమీ లేదు. నడిచినా పరు 
గెత్తినా ఏబ్బెట్లుగా వుండకూడదు. అవతల యిళ్లు తగలడుతుంతే తాపీగా 
ఎవడూ నడవడు. భార్యతో షికారుకెళ్తా హడావిడిగా పరుగెడ్తున్నట్టు ఎవడూ 
కదలడు. సమయాన్ని బట్టి కథను నడిపే నేర్చరచయితకు వుండాలి. ఇఛ్చా 
పురపు జగన్నాథరావు, సి. ఎస్‌. రావులు వాతావరణాన్ని బట్టి కథను నడుపు 
శారు, అందువల్ల రచయిత తనతోపాటు పాఠకుడ్ని లాక్కుపోయే వీలుంది, 
పాఠకుడు కథాగమనంలో పూర్తిగా మునిగిపోయి రచయిత వెంట మర్మత్ర 
ముగ్గుడిలా వెళ్ళాడు. అలా పాఠకుడ్ని తనతోపాటు నడిపించే రచయిత (ప్రభావం 
ఆ పాఠకుడి మీద విశేషంగా వుంటుంది. 


కథానిక -నిర్యాణశిల్పం 147 


సంగీతంలో తాళం ఎలాటిదో సాహిత్యంలో శైలి అలాటిది. అది కథా 
గమనాన్ని (క్రమబద్ధం చేస్తుంది. రౌతుకు పగ్గం, రచయితకు శైలి ఒకే 
విధంగా తోడ్పడతాయి. నమర్జుడెన రచయిత చేతిలో పగ్గాన్ని పట్టుకుని 
కథను అదుపులో పెట్టుకుని తను చెప్పినట్టు నడిపిస్తాడు. ఎలాటి కొరుకుడు 
పడని యితివృత్తాన్నయినా డారికి కెచ్చి నడిపిస్తాడు. తనకి దాసోహం చేసు 
కుంటాడు, 

రచనాశిల్పంలో ముఖ్యమైనది శైలే. రచయితను గుర్తువపై “ఐ 
'డెంటిటీ కార్డు లాటి దిది-దీన్ని చూపించే రచయిత తనని తాను పరిచయం 
చేసుకుంటాడు. ఇది (ప్రధానంగా భాషకు సంబంధించినది. చలం మాటల్ని 
శరిమినా; ముళ్ళపూడి నర్కంసు చేయించినా, కుటుంబరావు నిదానంగా నడి 
పినా బుచ్చిదాబు ఆడిస్తూ పాడిస్తూ కుతూహలంగా దిక్కులు చూపిస్తూ 
స్వేచ్చగా కదిలించినా తమదై న స్వంత మ్ముద్రల్ని చూపించుకొని తమని తాము 
పరిచయం చేసుకో డానికే. 

ఒక స్వంతము(ద్రలేని రచయితల్ని పాఠకులు తొందరగా మర్చిపో 
తారు. అలాటివారికి గు ర్హింపు వుండదు. ఒకరి నీడలో ఎదగడానికి ప్రయత్నిం 
చినా అంకే, అందుకే అనంక్యాకంగా వస్తోన్న రచయితల్లో పాఠకులు గుర్తుం 
చుకునేవాళ్ళు అంతంత మ్మాతంగానే వున్నారు. చక్కగా కథలు చెప్పేవారు 
తెలుగులో చాలామంది వున్నారుకాని ఒక స్వంత గొంతుతో పలికేవాళ్ళు 
తక్కువే. హితశ్రీ, తిలక్‌, సి. రామచంద్రరావు ఆవురు, పెద్దిభొట్ల సుబ్బ 
రామయ్యలు బిహుకొద్ది రచనలు చేసినప్పటికీ వారిని పాఠకులు గు ర్హుంచుకున్నా 
రంచే కారణం అదే. 

కొంతమందికి వొంటికి నగ లుం'టేనే అందం. కొంతమంది ఏమీ లేక 
పోశేనే అందంగా వుంటారు. మనిషినిబిట్టి మారుతున్న మే వస్తువునుబిట్టి వర్ద 
నలు మారుతుంటాయి. కొన్నిరకాల కథలకు వర్ణనలు అపై అక్కరలేదు. 
కొన్నిటికి ఓ మాదిరిగా కావాలి. మరీకొన్నిటికి కాస్త ఎక్కువగానే వుండాలి. 
వర్ణనలేని కథ రంగుల్లేని చిత్రం. అది రేథాచిత్రం. రేఖా చ్మిత్రంకూడా గొప్పగా 
వుండొచ్చు, రంగులు రేఖలకు ప్రాజంపోస్తాయి, వర్ణనణుకూడా ఆంతే, అయితే 
ఊరికే రంగులు పులిమేసినంతమ్మాత్రంచేత అది సిద్ధించదు. బేలన్సు చూసు 
కోవాలి. సమర్జుడైన చ్మిత్రకారుడికి ద్రక్యేకమైెన |క్ర్షమలేకుండానే ఆ దృష్టి 
ఏర్పడుశుంది. సమర్జుడెన రచయితకకూడా ఆ నేర్పు స్వాభావికంగానే 


148 మహతి 


వుంటుంది. వర్ణనలకు బుచ్చిబాబు పెట్టింది పేరు. వర్ణనలమీద మో మోజుకొద్దీ 
వస్తున్వభావాన్ని ఎప్పుడూ ఆయన మర్చిపోలేదు, “డేళలో నాకిచ్చిన సండేశరి 
అందుకు ఓ ఉదాహరణం. వర్హనల్లో బీనాదేవిని (ప్రత్యేకించి చెప్పుకోవాలి. 
జారి 

ఈనాడు వస్తు (ప్రాధాన్యత పెరిగి శిల్చప్రాధాన్యత తగ్గిపోయింది. 
చలం “ఓ పుప్వుపూసింది" లాటి ఉత్క్భష్టశిల్పం గల రచన యిరతకొలమైనా 
మళ్ళీ రాలేదు. అందుకు కొరణం రచయితలు భావవిస్తవం ఉశేజతో ఇ వస్తువుమీద 
ఎక్కున మోజుచూపి శిల్పాన్ని అలక్ష్యంచేస్తున్నారు. వెనకటి కాలంలో వచ్చి 
నన్ని (ప్రయోగాలు యీనాడు రావడంలేదు, అతివా స్హవిక ధోరణిలో, అ స్తిత్వ 

- pa 
వాద ధోరణిలో, చైతన్యస్రవంతి మార్గంలో __ యిలా అనేక సాహితీ (పృక్రి 
యర్లో కథ రకరకాల రూపాల్లో ఆవిష్కృతమైంది. ఈనాడు ఆ (ప్రయోగాలు 
” వా os 

కరువయ్యాయి. 

ప్రయోగాలవల్ల సాహిత్యం అభివృద్ధి చెందుతుంది. ఒక్క (ప్రగతివాద 
మైనంత మ్మాత్రంచేత సాహీత్యం వికసించదు. అది (ప్రయోగపరంగానూ విక 
సించినప్పుడే ఏ సాహిత్యమన్నా అభివృద్ది చెందుతుంది. ఈనాడు సామాజిక 
స్పృహ పేరుతో కేవలం వస్తువు మీదనే చూపుతున్న ఆన క్తిని శిల్బంమీద 
కూడా చూపి కొత్త (పయోగాలకు వీలుకల్చి స్టే తెలుగు కథానిక ఏకముఖంగా 

ష్‌ & 

కాక బహుముఖాలుగా వికసించగలదు. 


“పసిపాపల నిదుర కనులలో 
మురిసిన భవితవ్యం యెంతో ? 
గాయపడిన కవిగుండెల్లో 
(వాయబడని కావ్యాలెన్నో 2" 
దాశరథి 


వాస్తవికత - తెలుగు కథానిక 


ఢ్రీ కొలకలూరి ఇనాక్‌ 


ఆ న్లవికత “రియలిజమ్‌' అనే ఆంగ్ల పదానికి తెలుగు. ఆంగ్లంలో వస్తువు 
కెద్దిష్టం కాకపోయినా ఆం|గ్రంభో ఉద్దేశింపబిడీంది. క క్ర్వకాస్రంలో 
చిత్రలేఖన శిల్పాలలో, సాహిత్యంలో, ఈ పదం ద్రయోగింవ బడుతూవుంది. 
సారన్వతంలో ఒక రచనాత త్త్వంగా వాస్తవికత ప్రసిద్ధం. కవిత్వంలో కం'టే 
వేచన ద్రడ్రియల్లో, నాటకాది రచనలకం పే, నవలకథానికాది రచనల విష 
యంలో వాస్తవికత అధికంగా ఆలో చింసబడుతుంది. 
నృజన సాహిత్యంలో కల్పన పెరిగేకొ సీ వా స్తవికతాదృష్టి పెరుగుతుంది, 
ఒక రచనలోని వాస్తవికత ఆ పాఠకుల్ని కొంతవరకు లోచై పోయేటట్లు చేసు 
కొంటుంది. విమర్శనం (ప్రారంభమయిన నాటినుంచి విమర్శకులు ఆ పేరు 
తోనో, మరో పేరుతోనో (ప్రత్యక్షంగానో సరోక్షంగానో వా స్తవికతాదృష్టితో 
విమర్శిస్తారు. అందువల్ల సృజనసాహిక్యం వా స్తవికతతో కూడిందయిశే 
ఎక్కువగా ఆదరింపబడుతుంది. ఈ కారణంగానే తెలుగు కథానికల్లో వాస్తవికత 
పెరుగుతూవచ్చింది. 
సాహిత్యంలో మతం కాని, భయంకాని ప్రాధాన్యం వహించినంతకాలం, 
అది సృజనమయినా కాకపోయినా వా స్పవికతకు అవకాశం తక్కువ, (ప్రపంచ 
ద్రరానభానల్లో ప్రారంభంలో న్యూ ఆపైన చాలాకాలందాకా వెలువడ్డ సారన్వతం 
లోనూ మతం ద్రరానంగా వున్న్లే భావింపబడింది. ఒక కాలంలో దేవుడు 
మరోకాలంలో రాజులు ఇంకోకాలంలో సిద్ధాంతాలు పుట్టింపజేసి న సాహిత్యం 
ఛభయంనుంచి పుట్టింది. ఈ మతభయాల సాహీత్యంలో వా స్త్రవికత మృగ్యం, 
నృజన హౌహిత్యంలో వాస్తవికత సామాజిక వ్రైతన్యానీకి (ద్రతీళ, ఆర్థిక 
స్టితిలో వెనుకబడ్డ వాళ్ళు, మధ్యతరగతివాళ్ళు; ఉత్పత్తి సంస్థల్లో కూలీలు 
శ్రామికులు పీడితవర్గాలు; తక్కుత వాళ్ళుగా చూడదిడే న్మీగోలు హరిజనులు 
మొదలై నవాళ్ళు; అర్థిక రాజకీయ సాంఘిక సమానతలు వాఛించి ఏ పరిసితు 
ల్లోను హెటినిపొందటానికి |ప్రయుత్నంచేస్తున్నప్పటినుంచి వెలువడ్డ |ప్రసంచసాహి 
క్యంలో వా స్హవికతా దృష్టి (పదిలింది. 19 న శతాబ్ది ప్రారంభం నుంచి (ఫ్రాన్సు 


150 మహతి 


రష్యా, ఇండియా, చైనా డేశాలలో, నీగో దేశాలలో, ఇతర డేశాలలో వచ్చిన 
పరిణామాలు వాస్తవికతకు దోహదం చేశాయి, “The time around the July 
revolution of 1830 was generally considered as the end of an 
epoch, as the dawn of a new age In literature also” | 

పపంచ సాహిత్యంలో వా స్తవికతాదృష్టి 19 వ శతాబ్దీకి పూర్వం ఎక్కు 
వగా లేదని చెప్పవచ్చు. వా స్పవికతతోకూడిన రచన లుండనచ్చుకని, 'అవి ఆ 
విధమైన రచనలుగా ఆకాలంలో కౌని ఆ కవులు రచయితలచేతగాని భావింప 
బడినట్లు చెప్పటం కుదరదు. కాళిదాసు కవిత్వంలో తిక్కన సాహిత్యంలో 
షేక్సియర్‌ నాటకాలలో వాస్తవికత వుందని న ర్హమానంలో అనుకొంటే అను 
కోవచ్చు కాని, ఆ కాలంలో ఈ భావం లేదు. 


1851 లో థాకర్‌ వా స్పవికతావాదాధ్యతుడుగా భావింపజడ్డాడు. 1953 
లో బాబ్దాక్‌ వా సవికతావాదిగా అంగీక రింపబిడ్డాడు. అమెరికాలో 1864 లో 
హె స్రీజేమ్స్‌తో, జర్మనీలో 1850 లో డికాంక్టన్‌, జోలా రచనాలోచన చేయ 
టంతో, రష్యాలో 1836 లో విసారియన్‌ జెరిన్‌ీ సీ, (ఫేడరిక్‌ స్కెలెదెల్‌ 
వాస్తవికత అనే పదబంధం స్వీకరించటంతో వా స్పవికతాదృష్టి (ప్రపంచంలో 
ఆయా ప్రాంతాలలో పొందిన (ప్రారంభం తెలుస్తుంది, 


తెలుగు సాహిత్యంలో ఈ వా స్హవికతాదృష్టి ఎప్పణ్ఞుంచి కలిగిందిఅన్న 
be 5 
విషయం పరిశీలింపవలసి వుంది. 19 వ శతాబి ఉత్తరార్థంలో, ఆంగ్లభాషాసార 
g స్‌ 
స్వత (డ్రభావ ఆంగ్ల ప్రక్రియా ప్రభానం కానీ 0వ శతాబ్ది మొదట పాతి 
శేళ్ళలో ఆంగ్లభాష, త త్వసిద్దాంతాలు కాన్కీ తెలుగుసాహిత్యంమీద డ్రానం 
౧ మొర 

చూపుతున్నప్పుడు వాస్టవికతాదృష్టి ఈ సాహిత్యంలో ద్రవేశింపలేదు,ఆంగ్లేయ 
పాలనం కొని ఆంగ్ల పభావంకాని ఈ వా నవికతను తెలుగులోకి తేలేదు. 


1930 (ప్రాంతంలో వచ్చిన (పపంచార్తికనండో భంనుంచి అప్పుడప్పుడే 
. 
పెరుగుతున్న మార్కిస్టు దృక్సథం నుంచి, తెలుగు దేశంలో ఫలిస్తున్న రష్యా 
సామాజిక సాంస్కృతిక కళారంగాల (ప్రభావం నుంచి తెలుగు సారన్వతంలో 
]. Rene Wel lek-The concept of Realism in Literary Scholar- 


ship: (ch)-concepts of criticism- New Haven and London : 
Yele university press. (1965) P, 243. 


వా న్లవికత- తెలుగు కథానిక El 


వా స్హవికశా దృక్పథం ఆవిర్భవించింది, కమ్యూనిష్టు రచనలుగా భావింపదిడే 
తెలుగు రచనల్లో వాస్తవికత ఆద్యరూపం గోచరమవుతుంది. రష్యాలో (ప్రపంచ 
సాహిత్యంలోనే అత్యు త్తమ వాస్హవికతా సాహిత్యం పుట్దిటంవల్ల నూ, వాస్తవి 
కతా దృక్పథం రష్యా సారన్వకతంలో తప్పనిసరి కావటం వల్లనూ “In the 
Sovier Union, in all the Satellite Countries, and | presume, 
even in China” realism or rather “socialist realism” is 
installed officially as the only permissible literary doctrine 
or method” 2 అఆవటంవల్లనూ, రష్యాసాహిక్యంవల్ల తెలుగుసాహిత్యం 
గ్రభావితమై, ఉత్తమ వాన్హవికతా దృక్పథం చూపే రచనావిర్భావావికి 
దోహదమయింది. 

వాస్తవికత ఆం'టే ఏమిటో స్పష్టంగా తెలియటం అవనరమే! వారవ 
కత అంటే వ్థూలంగా జీవితాన్నీ ఉన్నదున్నట్లుగా చిత్రించటం అనవచ్చు. 
ఇందులో కల్పనకు ఊహకు అవకొకం ఉండదు. కంటికి కనిపించే జీవితం 
సాహిత్యంలో కళ్ళకు కమేటట్లు వ్రాయటం అనవచ్చు. ఈ (ప్రాథమిక నిర్వ 
చనం వా స్తవికతా దృష్టివెశాల్యా న్ననుసరించి, విస్హృతంగా చూడవచ్చు.సాధా 
రణంగా సంఘంలోని జీవితం (ద్రవరూపంలో ఉండి రచయిత అనే మూనలో 
పోయబిడి, ఘనీభవించి, సాహిత్యంగా రూపొందుతుంది. మూసకు ఏ రంగు 
వుంటుందో, ఏ కొలత లుంటాయో, ఏ ఆకొరం వుంటుందో, ఆ విధంగా సంఘ 
జీవితం సాహిత్యం రూపొందుతుంది. అయిశే వా స్తవికతా దృష్టి ఉన్న రచయిత 
సంఘజీవితం సాహిత్యంలోకి వీలయినంతవరకు ఉన్నది ఉన్నట్లుగా తేవటానికే 
ప్రయత్నిస్తాడు. రచయిత తన ఆశలు, ఆశయాలు వ్యక్తిత్వం తేన సాహిత్యం 
లోకి వచ్చి బాహాటంగా కనిపింపకుండా జ్నాగ త్త పడతాడు, సామాజికసక్యం 
లో కల్పన కలపకుండా స్వచృరూవం ప్రదర్శిస్తాడు. 

తెలుగు కథానికా సాహిత్యంలో స్వాతంత్ర్యానికి పూర్వం అల్బంగా 
అనంతరం అధికంగా వా స్హవికత గోచరమవుతుంది, ఎందరో రచయితలు 
ఈ వాస్తవికత తమ కథానికల్లో నికీ స్తం చేశారు. శ్రీ శ్రీశ్రీ, శ్రీ ఆరుద్ర 
క్రీ॥ శే॥ పిచ్చేశ్వరరావు కథల్లో పీకితులు గ్రామికులు, మధ్యతరొగతిజనంమన 
సృత్వం జీవితం వా స్తవికతలో ఒప్పుకాయి. వాస్తవికత కమ్యూనిజం (ప్రచా 
రానికి వెలుపల ఆవిర్భవించటానికి వస్తువిషయకంగా (క్రీ రాచకొండ విశ్వనాథ 


2. Ibid-P. 222 


152 మహతి 


శాస్ర, స్మాత్రవిషయికంగా (శ్రీ కొడవటిగంటి కుటుంబరావు చేసిన దోహదం 
గమనార్హం, కమ్యూనిజందృష్టి లేని రచయితల కథానికలు వాస్తవికతను పటి 
పష్పంగా పోషించాయి, (శ్రీ చలం కథానికల్లో |పేమకోనం (ప్రాణం లెక్క పెట్టని 
యువత త్వం, శథిలమైపోతున్న ఒకతరం జీవితంమీద డొక్తగా పుడుతున్న 
నవతరం దీ ప్పి; కీ॥ శే॥ బుచ్చిబాబు కథానికలలో సామాన్యుల జీవితసంఘర్షణ 
దానికోసం మనిషి చేసేసర్దుదాట్లు; “క॥ శే॥ కరుణకుమార” కథానికల్లో సంఘం 
తాకిడికి తట్టుకొనే మనుష్యుల మనమతలు, భయాలు; కీ॥ శే॥ గోపీచంద్‌ కథాని 
కల్లో పల్లినుంచి సట్టణానికి అకృణ్ణుంచి న్వర్గానికి పెరుగుతున్న మనిషి పోతున్న 
పోకడలు; (శ్రీ రాచకొండ విశ్వనాథశాప్రి కథానికల్లో న్యాయానికి అటూ ఇటూ 
సంచరించే మనుష్యుల జీవితంలో కనిపించే రాత్రీ పగలు; (శ్రీ మధురాంతకం 
రాజారాం కథానికల్లో పూర్వస్థితినుంచి, ఆధునిక నాగరికతవైపు పల్లె ప్రజలు 
పొందే పరిణామం; (శ్రీమతి ముప్బాళ రంగనాయకమ్మ కథానికలలో వర్హమా 
నాం(ధ సమాజ జీవితంలో శ్రీ సాధింపవలసిన బౌన్నత్యం; వాస్తవికతను (ప్రద 
ర్నించి తెనుగు కథాసాహిత్యస్థానం పెంచుతున్నాయి. 

శ్రీచలం కథానికలు కొన్నింటిలో (శ్రీ కొడవటిగంటి కథానికలు కొన్నిం 
టిలో వివాహవ్యవస్థ్ర అనవసరం అన్నభావం వుంది. ఈ భావం నృక్రమమయిన 
ఆలోచనకు కానీ, నమాజంలో ఉన్నదున్నట్లుగా చిత్రించటం అన్నడానికికాని 
దోహదం చేయలేదు కనుక సాహిత్యంలో వాస్తవికత కాదు. రచయిత ఆశ, 
ఆశ్రయం సిద్ధాంతం సమాజ జీవితానికి భిన్నంగా వుంయే, ఆ ఆశ్క ఆశ్రయం 
సిద్ధాంతం కథానికలుగా రూపొంది కే అవి అవా స్తవికతలో చోటుచేనుకొంటాయి. 

ఏ సిద్ధాంతం అయినా నమ్మేవాళ్ళు, ఏ ఆశ అయినా గాఢంగా ఉన్న 
వాళ్ళు, ఆ సిద్ధాంతం, ఆ ఆశ (ప్రచారం చేసుకో వటానికి (ప్రదర్శించుకోవటానికి 
చేసే రచనలు పాక్షిక సత్యం చెబుతాయి కనుక వా స్థవికతకు దూరమవుతాయి. 
చార్మిత్రక దృష్ట్యా, వాస్తవ పరిస్థితుల అవగాహనమే లేని రచయితలు ఏర్ప 
రచుకొనే విశ్వాసాలనుంచి పుకై సాహిత్యం అవా స్తవికతను జోడించుకొం 
టుంది. పరిణామం సమాజధర్మ మయిన సంఘంలో వచ్చే ఏ మార్పూ సహించ 
లేని మనిషి రచయిత అయితే ఆ సాహిత్యంలో వాస్తవికతకు అవకాశం 
తక్కువ. ప్రారీనతకు భక్తుడై న రచయిత, భవిష్యత్తు అం'టే భయవడే రచ 
యిత, సర్వమానవ విజ్ఞానం పాతరాతియుగంలోనే జాతిజీవిశంలో (ద్రవేశించిం 
దని నమ్మే రచయిత, తన సాహిత్యంలో వాస్తవికతను రూపొందించలేడు, 


వా న్హవికత - తెలుగు కథానిక 153 


కాబట్టి వాన్హవికత సాహిత్యంలో స్వచ్చంగా గోచరం కావాలంక్కే 
రచయిత నమాడాన్ని దైనంకంటే ఎక్కువగా చూడాలి, రచయితకు సంఘం 
ప్రాణం. సాంఘికం కాని సన్నివేశం, పాత్ర, వాతావరణం సాహిత్యంలోకి 
వచ్చే అవకాళంలేదు. సాహిత్యంలో వాస్తవికత సంఘజీవితం నుంచి తీసిన 
నకలు, అయితే సంఘంలో సామాన్యుడు చూడలేని ఏ విషయం సాహిత్యంలో 
ఉండకూడదా ఉంతే దోషదూ కాకపోతే అవా స్టకవిత అవుతుందా అని 
(దోక్న ఉదయిస్తుంది. సంఘంలో అసామాన్య సన్నివేశం, సాహిత్యంలో నిషిద్ద 
మవుతుందా 7 

|ద్రకృతిని ఉన్నదున్నట్లు వర్ణించటం వా స్పవికత అనుకొంటే మనిషి 
అందులో భాగమే । కాని ఒక మనిషి మనస్సులో కదిలే ఆలోచన సంఘంలోని 
ఏమనిగీ మును పెప్పుడూ చూచి ఉండకపోవచ్చు. అనుభవంలోకి రాకపోవచ్చు. 
మనిషి వా సవం కనుక సాహీత్యంలో ఆ మనిషి వాస్తవికత, మనసు వా ప్పవం 
కనుక సాహిత్యంలో ఆ మనసు పోయే పోకడలు వా న్హవికత అయితీరాలి, 
అయితే మనస్సు కనే కలలు కలశేకాని ఆ మనన్సునుంచి సాగే స్మ క్రమమయిన 
హేతుబద్ధమయిన ఆలోచనలు పొందే రూపాలు, అప్పటికి నంఘంలో కొత్త 
'వైనా లేనివైనా, వా స్థవికత ప్రదర్శిస్తాయి. 

రంగస్తలం మీద మూడు గంటలు ద్రదర్శింపబడ్డ నాటకం నమాజ 
జీవితంలో మూడు గంటల్లో ముగిసిన సన్నివేశానికి (ప్రతిరూపం కావాలనే 
డౌబిగ్‌ నెక్‌ వా సవిత కొవ్నా; ౫8 వ్యక్తి జీవితం ౪ వ్యక్తి కలగివున్న వస్తు 
జాలంతో సంబంధం పొందివుంటుంది కాబట్టి, ఆవ్య క్తిని సాహిత్యంలో పాశ్రగా 
రూపొందించేటప్పుడు ఆ వస్తు సమూహం వర్ణించటం అవసరం అన్నభావానికి 
తోడుగా ఆ వ్యక్తి నస్తుకాలం పూర్తిగా కచ్చితంగా సృష్టంగా వరించాలనే 
గస్లోవ్‌ ప్లాన్చే వాస్తవికతన్నా పూర్ణ స్వీకరణార్డమెన వాస్తవికత మనిషి 
అంతర్భప్రకృతినుంచి లభిస్తుంది, 

రచయిత ఆశ, కల్క అవా స్థవికత వై పు సాహిత్యాన్ని తీసుకుపోతాయి, 
సంఘంలో (ప్రజలంతా సత్యహరిశ్చం(ద్రులుగా ఉండాలన్న ఆక, జనమంతా 
సోదరులుగా ఒక మహాభవనంలో ఒక వూరెడు జనం ఉండాలన్న ఆశ, ఒంటి 
స్తంభం మేడమీద భూమికి మైలు పైన ఆకాశంలో ఒంటరిగా (పేయసితో 
చుక్కలు లెక్క.బెడుతూ కూర్చోవాలన్న కల, లోకమంతా తనని నీతిపరుడుగా 
భావించాలన్న కల, సాహిత్యాన్ని ఆవాస్హవికతలోకి ఈడ్చుకుపోతాయి. 


154 మహతి 


అయితే రచయిత ఆలోచనలకు వా స్టవికతలో చోటు వుందనటం ఎలా 
సాధ్యం ? పొగచూరిన పూరిళ్ళ ఇరుకుగా మురికిగా ఉన్నచోట పూలమొక్క_ 
లేకపోయినా ఉండే అవకాశం లేకపోయినా ఉన్నటబ్లో; ఊరు వూరంతా ఏడుపు 
పెడబొబ్బలతో దుఃఖంతో నిండి పోయినప్పుడు ఆవూళ్ళో రేడియో లేక 
పోయినా, ఉండే అవకాశం లేకపోయినా ఉన్నట్లు పాడుతున్నట్లు (వ్రాసే 
రచయిత అవా స్పవికత (వ్రాసినట్లు కాదు. ఎండిన (బతుకుల్లో ఒక పూల మొక్క 
మొలవటం, దుఃఖంతో పూడుకుపోయిన గొంతుల్లో ఒక రేడియో మోగటం 
వాంఛనీయాలు. వాంఛి స్టే ప్రయత్నిస్తే లభ్యాలు, (ప్రయత్నార్థాలు, అంతేకాని 
ఒంటి స్తంభం మేడ, ఏ డొందల కుటుంబాలుండే పల్లెలో మహాభవనం వాంళ 
సీయాలు అయితే అలభ్యాలు. లభ్యాలు అయితే అవసరాలు, అవసరాలు అయితే 
నిరుషయోగాలు. ఉపయోగపడితే అవి ఎందు కుద్దేశింపబడ్డాయో ఆందుకే 
ఉపయోగపడవు. అందువల్ల |క్రమబద్ధంకాని, హేతుయుతంకాని ఆలోచన 
అవా స్టవికతలో అంతర్భాగ మవుతుంది. 1 

అభూతకల్పన కాకుండా అల్బమైన కల్పన సర్వోజీవితానికి జోడించి 
సృష్టించిన సాహిత్యంలో వాస్తవికత వుంటుంది. రచయిత కంటికి కనిపించిన 
జీవితం చ త్రించటంతోపాటు గుండె కంటికి కనిపించే జీవితం చి త్రించటంతో 
వాస్తవికత ద్యిగుణీకృత మవుతుంది. 

తెలుగు కథానికలో వాస్తవికత ఇతివృత్తంలో ప్మాత్రభాషగతంగా చూడ 
వచ్చు. ఇతివృత్తంలో వాస్థవిత వుంటే, ఆ కథానిక సజీవంగా ఉన్న(ప్రాణి. 
ప్మాత్రగత వా స్థవికత వుంటే ఆ కథానిక అవయవాలు సృష్టిగా ఉన్న( ప్రాణి. 
ధాషా విషయక వాస్తవికత వుంటే ఆకథానిక రక్తం దాగా (ప్రవహిస్తున్న 
ప్రాణి. 

కథానికలోని ఇతివృత్తం సమాజ జీఏతంలోని ఒక అత్యంతన్వల్చాంశం 
దదర్శిస్తే చాలు. కాలచక్రం కదలికలో ఏ శీణంలో వెయ్యోవంతో (ప్రకటిస్తే 
చాలు. సంఘానికి దూరమయిన ఇతివృత్తం వా స్హవికతను కోల్పోతుంది, అర్థ 
రాత్రి వర్షంలో తడిసిన యువతి వంటినిండా సొమ్ములతో నచ్చి, యువకుడు 
అందగాడు ఒంటరివాడు ఆయిన ద్రహ్మణా రీగది తలుపు తట్టి తలదాచుకొనే 
చోటు ఇమ్మంసే, తన బట్ట లిచ్చి, తనపడక ఇచ్చి, తనగది ఇచ్చ, బై టికి వచ్చి, 
వర్ష ౦లో వరండాలో గాఢనిగ్ర పోకే, తెల్లవారుజామున నిద్రలేచిన యువతి 
తలుపు తీసుకొని వెలుపలికి వచ్చి యువకుడికి చెప్పకుండానే చీకటిలోకి వెళ్ళి 


వాస్తవికత - తెలుగు కథానిక 155 


పోయిన కథలో వాస్తవికత వుందా 7 అం'టే లేదని, ఏమ్మాత్రం లేదని సమా 
ధానం 1 ఇది రచయిత రచయ్యితి ఆశ/కలలోనుంచి పుట్టినకథ. ఇందులో 
పదో పాతికోవిధాల అవా సవికత వుంది. 
కథానికలోని పాత్రలు సంఘంలోని మనుమ్యులుగా వుంచే ప్నాత్రగత 
వాస్థవికత సాధ్యమవుతుంది, లేకపోతే లోపిస్తుంది. రంభనో, ఊోర్వశినో , 
ఇందుణ్నో, చందుణ్నో పాత్రలుగా సృష్టించి, వాస్తవికత ఉండాలంటే 
కష్టమే ః లోకంలో ఒకే సన్నివేశంలో భిన్నవ్యకృులు భిన్నరీతులుగా ద్రవర్తి 
స్తారు, ఆవిభిన్నత గల వ్యకృలు ఎవరు పాత్రలయినా వాస్తవికత సాధ్యమే. 
యజమాని ఇద్దరుసేవకుల్ని సమానంగా కొడితే, ఒకడు తిరగబడవచ్చు, మరొ 
క్‌డు నహింపపేచ్చు. తిరగబడ్డా, సహించినా ఆది ఆప్మాత్రగతంగా వాస్త నవికశే! 
తిరగబడటమేనో నహించడమేనో వా స్పవికత అంతే పొరపాటు. 
కథానికలోని భాష సంఘంలోనీ మనుమ్యలు మాట్లాడేదిగా వుండాలి. 
కొన్ని పరిమితుల మాట అటుంచి చాలావరకు మాట్లాడినట్లు (వ్రాయవచ్చు, 
గ్రాంధికంలో నంభాషణలు వ్రాసి వాస్తవికత వుందని ఎవరూ అనకపోవచ్చు. 
(గ్రాంధికంకం'టే వ్యావహారిక 0, వ్యావహారి కంకంకే మాండలికం వా స్థవికతను 
సాధించే అవకాశం వుంది. నేటి తెలుగు కథానికారచయితలందరూ సర్వ 
సాధారణంగా వ్యావహారికమే దాస్తున్నారు. మాండలికం (వ్రాసిన వాళ్ళలో 
శే, ఉన్నవ లక్ష్మీనారాయణ విషయం వదిలితే నేడు శ్రీ కొడవటిగంటి 
కుటుంబరావు కొంత గుంటూరు మాండలికం, (శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి, 
é పురాణం సు బ్రహ్మణ్యకర్య విశాఖసట్టణం మాండలికం, & పోరంకి దక్షిణా 
మూర్తి గోదావరి తెలంగాణాల మాండలికం (నవలల్లో) (వ్రాశారు. (వ్రాయ 
వచ్చు. వ్యావహారికంకం తే మాండలికం వా స్టనికకా ధ్ఫపకో ముందడుగు, 
రచయిత ఏభాషలో కథ వ్రాస్తున్నాడో ఆ భాషలో కథలో పాక్రలు మాట్లా 
తకపోవచ్చు. తెలంగాణా రైతు పాత అయిన కథలో తెలుగు వ్యావహారికం, 
ఆ పాత్ర మాట్లాడినప్పుడు ఉండక తెలంగాణా మాంటలికం వుంటుంది, 
ఇక్కడ రచయిత వ్యావహారికంలో కథ ట్రాస్తున్నా, సంభాషణలు తెలంగాణా 
రై తలిద్దరిమథ్య జరుగుతుంటే తెలంగాణా మాండలికం (వ్రాయటం ఉచితం. 
ఒక్కంమాటలో-ప్మాత్ర ఎలా మాట్లాడితే అలా నంభాషణ (వ్రాసి రచయిత తన 
భాషలో కథ (వ్రాయవచ్చు. రచయితభాషే పాత్రలభాష కాదు. వాస్తవికత దెబ్బ 
తింటుంది. ప్మాత్రలభాషే రచయితలభాష కావచ్చు. అంశేకాక ఈ సన్నివేశంలో 


156 మహతి 


ఈ పాత్ర ఇలా మాబ్లాడుతుందా అని రచయిత వితర్కించుకోకుండా భాష 
(ద్రయోగించకూడదు. పట్టణంతో సందింధంలేని పల్లెమనిషి ఎక్కువగా 
ఇంగ్లీషు పదాలు వాడుతుంకే వా స్పవికత కాదనిపిస్తుంది. రైలుకు జండా వూపు 
తన్న గార్డు మాటమాటకీ మూడు సామెతలు చెబుతూ పదినిమిషాలు పాఠ 
కుల్ని అహికే, అతడు రైలు నెంత సేపు అపినట్లు ? “నేను వస్తాను, నువేపో'అన 
వలసినచోట సామెత లెందుకు? మాట లెందుకు? 7 ఒకప్వా త్రకు ననగా మాట్లాడటం 
ధర్మం అయినప్పుడు ఆపాత్ర క్లుప్తంగా మాట్లాడటం ఉచితంకాదు, ఊరికే 
న ద్‌ 

మాట్లాడే ప్మాత్రను కీ.శే. బుచ్చిబాబు సృష్టించినట్లు గుర్తు, 

ధా Sr 
వా స్పవికత, ఇతివృత్తం ప్మాత్రభాషలమూలంగా సాధింపవచ్చునన్న 

3 My 

శర్వాత,మనిషి ఆంతర్న పకృతినుంచి సాక్యమయ్యేవా స్తవికత వివరంగాగమనిం 
చాలనిపిసుంది. ఒకడు బస్సు(కింద పడబోయే పిల్లను రక్షించి ముఖంఆయినా 
చూడకుండా గొంతు నులిమి చంపే సే, కోపంగా ఉంటుంది. కారణం చెప్పక 
పోతే ఈసన్నిచేశం అవా స్వవికత. కారణం తెలిస్తే సరయిందయితే, వా స్తవి 
వ Ee 
కత. కారణం ఉంటుంది ప్మాత్రమనస్సులో. అది విశ్లేషించటం తప్పనినరి. 
అప్పుడే కారణ మవగత మవుతుంది. దీనికి మానసికవిశ్లేషణ అనసరమయింది, 
కాబిట్రి, అది జరిగింతర్వాత ఈ సన్నివేశం వా సవిక్‌త ఆనిపించింది కొబిట్రి 
బ _ ఐ 
చీనిని మనస్తా త్త్వికవా స్ప్వవికత అనవచ్చు. ఇది |పాకృతిక వా స్తవికతకం"ే 
భిన్నమయింది. మనసా త్త్విక వా స్వవికత చూడగానే వా స్తవికత కాదేమో అని 

ముప న్యా అ 
పించే (ప్రమాదానికికూడా లోనవుతుంది. పాత్ర హేతుయుతంగా క్రమబద్దంగా 
పొందిన మానసిక పరిణామం, జనం అనుభవంలోకి రాకపోయినా సూలంగా 
అవా స్హవికంగా ఉన్నట్లు తోచినా అది అవా స్తవికత కాదు. పాకృతికవా స్తవి 
కతను కొన్ని సంకేతాలమూలంగా నృష్టంచేయచ్చు, (అరక, ఎడ్లు, నాగేటి 
చాలువంటి పడాలతో పొలందున్నటం వా స్తవికతతో చూపించవచ్చు. ఇక్కడ 
ఆపెమూడుపదాలు సంకేతాలు. ఇక్కడ రచయిత ఆలోచన అంత ఏక్కు_వగా 
రచన వాంఛించదు. అయితే మనస్తాత్త్విక వాన్తవికత సాధించాలంటే అది 
వా స్తవికతగా బుజావుచేయాలంపటే రచయితఆరో చన, అది పొందే పరిణామం 
దాని కుపయోగించేపదాలు నంశేతాలుగా రూపొందటం అత్యననర మవుతాయి. 
ఇది రచయిత చేసే క త్రిమీదిసాము. రచయిత జాగ్రత్తగా ఉంటే వా స్తవికత్క 
లేకపోతే అవా _స్తవికత. అరే బాగావాస్తే సేవా స్తవికత లేకపోతే అవా స్హవికత. 
బాగా వ్రాయటమం'ే రచయిత ఆలోచన త్రమవికాసంపొంది లోసరహితంగా 


వా స్తవిళత -లెలుగు కథానిక 157 


ఉండటం. కాబట్టి న క్రమమయిన ఆలోచన పొండే అక్షిరరూవం వా న్తవికతకో 
ఒప్పుతుంది. 

ధ్రమ (ప్రమాదాలకు లోనుకాకుండా సాహిక్యంలో ఏవిషయాన్ని 
అయినా నిర్వచించటం కష్టసాధ్యం కనుక, వినరించటం సులువు. అఆమితే 
నిర్వచించటానికి (ప్రయత్నించవచ్చు. సమకాలీన సామాజిక వాస్తవానికి పరా" 
గ్రయ ప్రాతినిధ్యం వాస్తవికత, ఈనిర్వచనంలో పర్మాశ్రయం, వాస్తవం అన్న. 
పదాల వివరణం అవసరం అనిపిస్తుంది. పరాశ్రయం అంసే ఆక్మా(శ్రయం 
కాదని శేలుతుంది, ఆత్మాక్రయరచనంలో సత్యం పాక్షికంగా గోచరమవు 
శుంది. పరా శ్రయసాహిత్యంలో సత్యం సంపూర్ణంగా దర్శింకే అవకాశం 
వుంది. ఆర్మా క్రయసాహిత్యంలో రచయిత వ్యక్తిత్వం స్పష్టంగా కనిపిస్తూ 
ఉంటుంది. పర్మాశ్రయ సారస్వతంలో రచయిత కనిపించడు, వా స్పవం అం'ే 
ఆంతరబాహీర వస్తుత త్వం అనుకోవచ్చు. ఏమయునా ఈనిర్వచనంలో ఉపడే 
శత్వం, పరా క్రయత్వం, పరోక్షంగా (ప్రత్యక్షంగా వివరణం ఆపేక్షిస్తాయి, 


“సత్యం వద ధర్మం చర” వంటి ఉపదేశం ఉండే అవకాశం వాస్తవికత 
ఉన్నరచనల్లో లేదు,సంఘం ఇలావుంది అని వర్షించటంతోపాటు,ఇలా వుండాలి, 
ఇలా వుంటుంది అని చిత్రించటంలో వాస్తవికత అపుతుంది. ఈఇలా వుండాలి, 
ఇలా పుంటుండి అన్నతీరు హూర్తికల్పన కదు. వా స్తవంమిద ఆధారపడిన 
కల్బన. ఇల్లు కదుతున్నప్పుడు, ఇది పునాది, ఇవి గోడలు అన్నప్పుడు, కిటికీ 
ఇక్కడుండాలి, ఇక్క దుంటుండి అనటంలాంటిది. పుష్పక విమానంలో ఇటు 
వంటిగది పుండాల్కె ఇటువంటిగది వుంటుంది అనటంళాంటిది కొదు. వాస్తవిక 
తలో పుండే ఉపడేశం అసాధ్యం కొని, అభూతకల్పనకాని, అన్నష్టంకానీ 
కాదు. 


వా న్హవికత సాధించటానికి వరా(శ్రయత్వం ద్రకానలక్షణం. స్థూలంగా 
రచయితరచనలో భాగంకాకుండా వుండటం  పర్మాశ్రయలక్షిజంగా చెప్పవచ్చు. 
షేక్స్పియర్‌ రచనల్లో ఈ లక్షణం దాగా వుందంటాకు. పరా శ్రయత్వాన్ని 
గూర్చి, “It rejects the fantastic, the fairy-tale-like, the alle- 
gorical and the symbolic, the highly stylized, the purely- 
abstract and decorative. It means that we want no myth, no Maer- 
chen, no world of dreams. It implies also a rejection of the unpro- 


158 మహతి 
bale, of pure chance, and of extra ordinary events, since reality 
is obviously conceived at that time, in spite of all local and perso- 
nal differences, as the orderly world of nineteenth-century science, 
a world of cause and effect, a world without miracle,without trans- 
<endence even if the individual may have preserved a personal 
religious faith”3 ఈ వివరించినతీరు స్వీకరింపవచ్చు. 

ఈ పర్యా శ్ర్షయత్వంలో, ఆక్మా శ్రయక్వంలోలాగా, ఒక అవరోధం 
వుంది. పరా శ్రయత్వం నంపూర్ణంగా సాహీత్యంలో సాధ్యమా? ఆత్మా(శ్రయ 
న్పర్శలేని పర్యాశ్రయత్వం వుంటుందా? ఇలాగయితే ఈ [ప్రశ్నలు అనేకం ఆవు 
తాయి, పర్యా శ్రయసాహత్యంలో ఆక్మాశ్రయలక్షణం అల్బంగానై నా ఉండటం 
తప్పనిసరి, అయితే అది లోతుల్లో ఉండవచ్చు కనీ పెకి శేలకూడదు. ఆది 
అల్పంగా ఉండవచ్చునేమోకాని అధికంమ్మాత్రం కారాదు. శ్రీ రాచకొండ 
విశ్వనాథశాస్ర్రి సృష్టించిన న్యాయవాదుల గుండెల్లో రచయిత కూర్చుని వున్న 
ట్లుందనీ, (శ్రీ మధురాంతకం రాజారాం రచనల్లో దిడిపంతుళ్ళ జీవిశంచెనుక 
రచయిత మన స్తత్వం ఉందనీ అనిపించినా ఆరచనల్లో పరా క్రయత్వం 
లోపించదు. వా న్హవికత ఉంటుంది. 


ఒక కథానికలో పూర్తివా స్తవికత వుందనుకొన్కీ ఒకరచయిత' పు పూర్తిగా 
వా_స్థవికత ఉన్న రచనలే నృష్టించడానికని చెప్పటం ఉచితం కాదు. వా సని 
కప ఉన్న ఒకకథలో ఏమూలో అవా న్హవికత తొంగిచూడవచ్చు. ఒక రచయిత 
రచనల్లో అవా స్వవికత అధికంగా చోటుచేనుకొన్న రచన ఉండవచ్చు. వా నవి 
ల - ప. 
కత సాహిత్యంలో సామూహాకధర్మం. |ప్రవంచసాహిత్యంలో రష్యాసాహిత్యం 
వా సవికత నధికంగా కలిగివుంది అనికానీ తెలుగుసాహిత్యంలో కథానిక వాసవి 
ws fe 
కతతో ఒప్పుతూవుంది అని కానీ, నిరభ్యంతరంగా చెప్పవచ్చు. 
ఆధునిక (ప్రపంచ సారస్యతంతో వాస్తవికత అంతర్వాహిని, దీన్ని 
అ 
శెలుగు సృజనసాహిత్యం న ర్రమానంలో వాంఛిస్తూవుంది. వా సవికత రచయిత 
2 pee వ 
రచన్నాప్రవర్హన మీద ఆధారపడివుంది. అది సాహిత్యంలో కార్యమూ, కార 
ణమూ అయింది, సిద్ధాంతాలకు, వాంఛలకు, భావాలకు దాన్యంచేసినా వ్యక్తిత్వ 
3. Rane wellek. The Concept of Realism in Literary scho- 


Jarship (ch) Concepts of crticism. New Haven and London : Yale 
University press (1865) P. 241 


వా స్తవికత _ తెలుగు కథానిక 159 


నిలుపుకొంటుంది. ఏ ప్రక్రియ అయినా వా స్హవికత కలిగి వుంచేనే ఉత్తమంగా 
గోచరించే అవకాళం వుంది. వా స్హనికత ఒక కాలానికి, ఒక (ప్రక్రియకు పరి 
మితం కాదు. సాహిత్యానికే కాక సర్వకళలకు వాస్తవికత సందింధించిది. కళ 
అన్నింటికి వాస్తవికత పునాది. ఏ కళాభావన అయినా హేతుయుతంగా ఆలోచి స్టే 
కొద్దోగొప్పో వాస్తవికతారూపం పొండుతుందనటంలో డఅనుమానంలేదు. 
“It is clear, however, that in the unlimited range of artistic 
impulses there is a region which responds more especially to the 
realistic trend of creative efforts; just as among theories of art 
there are some doctrines, the guiding principle of which is 
realism, and which aim at defining exactly the means of attaining 
to this form of artistic expression” 4 అందువల్ల |ప్రసంచసాహిత్యంలో 
సాహిత్య (ద్రక్రియల్లో, సాహిత్య సిద్ధాంతాలలో అల్చంగానో, అధికంగానో 
వాస్తవికత వుంటుంది. కళా (ప్రపంచంలో వా స్పవికత తప్పనిసరి దృక్పథం. 


“వెనుకకు చూస్తే భూతం 
కనిపించును చూడకు అటు 
లభ్యంకాని భవిష్యం 
లక్షీస్తూ రభనపడకు 
వర్తమానం వ్యర్థం చేయని 
క ర్హవ్యం నీదని మరువకు 
పకా త్రప్తులు పూర్వతప్తులు 
వన్తుత మెపగని వ్యక్తులు వ్యర్థులు" 
-ంకౌకోబ్స్‌ 


4. Emile Legovis & Louish Cazamian—A History of English 
Literature (1933) —P.1236. 


తెలుగుకథానిక - మనోవిశ్లేషణ 


శ్రీ వాకాటి పాండురంగరావు 


'తైణగు కథారాజంబులో “మనోవిశ్లేషణ' అనేటువంటి ద్రహ్మపదార్థంబు గలదా 
అన్నది మిలియన్‌ డాలర్‌ ధ్ర. 

మనస్సుని విశ్లేషించడం_అనగా 

అఆ భౌతికమైన ప్రాతిపదికగలదియున్ను, అయిననూ అంతకుమించి 
ఎత్తులకు లోతులకు దశదిళలకు వి స్ప రించగలదియున్నూ, పాతఢిల్లీ నగరం 
లోని గల్లీలవలె అనేకానేక మలుపులు చీకట్లు వెల్లులు గలదియున్నూ, ఆను 
భవాలు, జ్ఞాపకాలు, కోపాలు, తాపాలు, ఎక్కా లపాఠాలు_ఎఏక్క లేని నిచ్చెన్లు_ 
నాన్నలమ్మాలు_దొంగతనాలు, దొంగముద్దులు _ మిస్‌ రంగాజమ్మలు _ మిసెస్‌ 
కొరుణాకరాలు __ హైన్మూ_ల్లో సీతారాంరావులు గోడదూకి వచ్చిన గోవర్దనా 
చార్యులు_వాళ్ళతో వీళ్ళతో ఎందరో ఎందరోళ్ళతో ఎన్నోఎన్నో సంఘటనలు_ 
వాటి తాలూకు వెన్నెల్లు అమావాన్యలు_గడిచిన తీయందనాలు_రాబోయేచేమిటో 
తెలియని భయాలరాహుకేతులు, (గ్రహణాలు. పాణి గ్రహణాలు, వేణి గ్రహ 
జాలు_బతుకు భయం చావు భయం చచ్చాక ఏమిటో తెలియని భయం_చచ్చాక 
న్వర్గంలో ఒక బెర్త్‌కోనం రంభకోనం చేయాల్సిన యత్నాలు యజ్ఞాలు _ చేసిన 
పాపాలకు పూయాల్సిన వెల్ల వేతలు కేయాల్సిన డిసైంపద్లు _ మనస్సుకు 
వాక్కర్యలకూ మనోవాక్కులకూ కర్మలకూ మధ్య బంగాళాఖాతాలు_వాటిలో 
సోవియటునౌకలు సెవెన్స్‌ ప్లీటులు_గీతావాక్యంనుంది, అనేక వారవార తెల్లూ 
సీరియల్‌ నావల్స్‌చేత అలంకరింపబడిన పాదపద్మములు గల వేంకటేశ్వర 
స్వామినఃనుండి, శ్రీ మన్మద్గురు పరంపరనుండి అమ్మవార్ల నుండి బాబాలనుండి 
బేబేలడాక “బీబెల్‌' దాకా కన్ఫూషిషస్‌నుండి. కన్ఫ్యూషన్‌దాక కీర్కంగార్డ్‌ దాక 
ఆద్జిస్‌ హక్స్‌లీనుండి సార్టే)దాక కమూడాక కనబాటాదాక (ప్రాయ్‌డ్‌నుండి 
పార్కిన్నన్‌దాక జాబాలినుండి జంగ్‌దాక ఇంకా శతకోటి జంగాలదాకి చెప్పిన 
రాసిన చదివిన విన్న కన్న సూక్తుల ఉడ్జాటనల అభిధాషణల ఘోషణల 
ప్రవచనాల చర్మిత్రల సెన్సుల చదువుల సారాల ఇట్లా ఎన్నో లలలలలయొక్క 
ముద్రలపొరలకు ఆడుగునో పైనో లోసలో చుట్టూనో ఎక్కడో తెలియనది 


తెలుగు కథానిక -మనోవి శ్లేషణ 1él 


యున్నూ అయినట్టి ఆ మనస్సనేదాని నీ.దాని అనంత మైన లీలలనూ పరిశీలించి 
గాలించి గమనించి గుర్తించి గవేషించి విశేషించి నిర్వచించి తెలుగుకథ అనే 
కెమెరాతో కాక్స్‌ ఆఫ్‌ ఆటావా లాగున మంచి “కుతో” లేమన్న తీశారుబోయ్‌ 
బుడుగడ్కూ అని అడుగుతున్నా ర్యార్‌....! 
ఒకటీ, ఇంక్‌ -[ ఒకటీ 

కాలము చేశము అన్నవాటికి అతీతంగా వెళ్ళగల్గినట్టిమనసు ఆదిలో 
వీటికి లోబడి, వీటికి పరిమితమై, పుట్టి, వికసించి పెరిగి వి న్హరిల్లి ఇంతింతయె 
అంతదాక అనంతందాక పెరుగుతుంది; కనీసం పెరగాలి. చినపులివరులోని 
ఎలిమెంటరీస్కూలు మేష్టారుమనను ఈవిశ్వమంతటినీ తనవరి ష్వంగంలోకి 
తీసుకోగల్లాలి, ఆవరిస్వంగానికి అసర్వమానవ( శేయస్సును కోరేటి మన స్తత్వా 
నికి రాజకీయంగా ఆర్థికంగా వ్య క్తిపరీంగా ఎన్ఫోదారులు ఎన్నోఇజాలు. 

కాని ఆనిర్గణనిరాకారన్వరూపుడిని చేరడానికి వి గహారాధన ప్రారంభం 
మ్మాత్రమే అని తెలిసికూడా వ్మిగ్రహారాధనతో మొదలుపెట్టి అక్కడే ఆగిపోయే 
భక్తుడిఐలె నేటినత్యాన్వేషికూడా ఈ ఇజాలదర్వాజా లదగ్గర, ఢంకాచప్పుళ్ళ 
కప్పుల క్రింద, నినాదాల చలివేంద్రలముంగిట నిలిచిపోతున్నాడు. మేధావులు 
కూడా కగేబరాని కిచ్చిన పాధాన్యం ప్రాణాని కివ్వడంలేదు. చి త్తకుద్ధికన్న 
సిద్ధాంతం ముఖ్యమవుతున్నది. నిజాతీకన్న నీతివిల్లి ంపు పెద్దదవుతున్నది. 
గుణంకన్న రాశికే గౌరవం లభిస్తున్నది. కనుకనే చెప్పేది ఒకటి చేసే దింకొ 
కటి; తనకోస మొకటి, ఇతరులకయితే ఇంకొకటి. వ్య్య్రిగా ఒకటి సంఘ 
జీవిగా ఇంకొకటి. ఇట్లా అడుగడుగున సుడులతో వై రుధ్యపుసుడులలో ఆప 
్రమభిన్నాలతో,న క్రభాష్యాలతో,కు| క్రాచార్యులతో నిండివుంది మనమన స్తత్వం, 

కన్‌కార్డ్‌ జెట్‌ వస్తున్నదయ్యా అంటే.“ దీన్నిగురించి (బహ్మ పురాణంలో 
సూశేళ్వ్యరరావు ఏనాడో శౌనక్‌సింగ్‌ నకు జెప్పియుండెను. “కనక” అసిధాతువు 
నుండి 'కన్‌కా' ఏర్పడినది. ఇంక “ట'కార మన బరుషన్వరూపము, అయ్యది 
గనడవాదేశసంధి ప్రకారము “డ' ఆయెను. 'రగాగమం బెట్లాయెనన 
అని నెనుకవాటితోనే ముందును వెతికే ఛాందనపు రివర్సొగేర్స్‌ ఒకవైపు, 

“శ్రీరామచంద్రు డుత్తి వెధవాయి” ౬ “భగవంతుడు బక్వాస్‌ అని 
కార్నెల్‌ మహాశయుడు చెప్పినట్టు మేము లోగడచే మనవ చేసివున్నాము”- 
“నంస్కృతం చచ్చి కుళ్ళి కంపుకొడుతూందిగనుక దుర్గంధనివారిణిని దిగుమతి 
చేసుకోవాలి.” _ “గతములోకి చూడ్డమే తెగులు”.“అన్నిదురదలకు మూలము 

(1) 


162 మహాతి 


వర్గవిభేదము” = నర్వరో గాలకు బౌషధము విస్లవము” _ అని “ముందుచూపు 
ఎక్కువయి దృష్టిమాంద్యంలో అశివృష్టితో బాధపడే | బ్రేక్స్‌లేని | బ్రెయిన్స్‌ 
ఇంకొక వెపు, 

మరి ఇందులో నిజం ఏది, నిజంకానిదేది అని అడిగే మనస్సుకు తెలుగు 
కథ పట్టిన అద్దాలు ఎన్ని? ఎన్నో లేవు అనే అందామా ? 


మనిషి + ౧ 
నగటు మనిషికి ఎందు చూడబోయినా ఏది చేయబోయినా (ప్రశ్నలే. 


వాటికి సమాధానాలు దొరకడంలేదు. జీవితంమేడీజీలు లేవు. (ప్రమాణాలు అసలే 
కానరావు. భూకమతాల పరిమితుల మీద మన నాయక మ్మన్యుల డ్రవచనాల 
వలె అంతా *వేడి' యే కాని “వెలుతురు కనబడ్షంలేదు. మానవజీవితం ఎన్నో 
దారుల కూడలియే కాని దారిమ్మాత్రం కనపడడంలేదు. ఆకాశమంత విషయమూ 
విజ్ఞానమూ రాశి పోసివుందికాని మనను పిడికి ఏదీ ఇమడ్డంలేదు. గురువులు 
లఘువులవుతున్నారు. లఘువులే గురువులుగా చలామణీ అపేతు తున్నారు. గిలగిల 
లాడుతున్నది మనసు. కలవర మందుతున్నది మనసు. కలదా లేద్కా కలయా 
ఎల్‌ఎస్‌డి మాయయా అని తెలియక కొట్టుమిట్టాడుతున్నది మనను, మరి 
పాపం, దానికి తెలుగు కథ కొట్టిన వారధులు సన్ని వా వానిలో ఇసుక వంతెనలు 
ఎన్ని అని అడిగితే అవి కొన్నే, వాటిలో ఇవి ఎన్నో అని చెబితే అబద్ధమా ? 

శస్తీవ్య ఇక వైనికుడవుకూడా” అన్నారు DAVP వారు. జాను హునం 
దరం సైనికులం కూడా, అందుకనే అందరము చకచక మని పంచవర్ష (ప్రణా? 
కలూ ధోవతివర్ష (ప్రణాళికలూ చేసుకుని “ముందుకు! “మున్ముందుకు” వెళ్ళి 
పోతున్నాము. వెళ్ళిపోతున్నకొద్దీ ఎంత వెనకబడి వున్నామో తెలిసి షాక్‌ 
తగులుతున్నది. అటు శేర్‌జీల పొట్టల ఇనప్పెమైల ఘనపరిమాణం పెరుగు 
తున్నది; ఇటు ఇంజనీరూ నిశానీదారూ కలిసి ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ 
దగ్గర 'క్యూ' లో నిలబడి పత్రికల్లో నిన్ననే రావలసిన సోషలిస్టు వైకుంఠం 
గరించి అరచేతిలో వెతుక్కుంటున్నారు. విసిగి ఒన్ళ మండి ఏమ్మట్రా ఇదంతా 
దొంగవెధవల్లారా అని అడిగికే అశ్సీల మంటున్నారు. “ఆక్ట్‌ 'లు ఏవో వల్లించి 
నోటికి తాళాలు చేస్తున్నా రీ స్వేచ్చాభారతంలో. మరి మనిసులికు తాళాలు 
'వేశారా? అట్లా కాదని కాస్త నిదానించి చూచి__“అబ్బే మనం ఈ పాతికేళ్ళల్లో 
ఏదోకొంత సాధించకపోలేదు. ఈ పెరిగే జనాభా ఆ యుద్భాలువంటివి మనం 
సాధించిన విజయాలను పల్చగా చేపి పారేస్తున్నాయి__* అని నచ్చజెప్పుకుని, 


తెలుగు కథానిక - మనోవిశ్లేషణ 163 


(వతి మనిషికి కూడు. గుడ్డ ఇల్లు, చదుప్కు అన్న ధ్యేయంతో ముందడుగుకు 
సిద్ధమవుతుంది మనసు. 

అయిశే_ 

ఇదే దారిని ఇదే బాటను నునకన్న నీతితో నిజాయితీతో నిష్టతో నడిచి 
ఆర్థికంగా దిలం పుంజుకుని వెలిగిపోతున్న దేశాలలో “కూడు గుడ్డ ఇల్లు, 
చదువు ఎన్నో ఎన్నో సౌకర్యాలు” సాధించిన నమాజాల్లో__“అమ్యయ్య, 
(ప్రస్థానం ముగిసింది. గమ్యం చేరాము. భువిమీద దివిని నెలకొల్పాము. ఇంకా 
అంతా పరిపూర్ణమైన ఆనందమే” ఆన్నటువంటి భావన కన్నిస్తున్నదా ? 

లేదు. 

మరి మనం వెళ్ళే దారి చివర చేరిన వాళ్ళలా దిగాలుగా కూర్చున్నారే. 
వాజ్లు ఇవన్నీ సాధించాక ఇంకా ఏమో కావాలనుకుంటున్న ట్లున్నా రే. అదేమిటి? 
ఆసలు మానవుడు ఆన్నివిధాలా బాగా వుండడానికి, నిండ్రయిన మనిషిగా దేవు 
డుగా కావడానికి సరయినదారి ఇదేనా, ఎమండీ, ఆయ్యా మే మెక్కిన రైలు 
అండి సరయినేదేనా అని అడగాలనిపిస్తున్నది. అడిగితే సవాలక్ష సమాధానాలు 
వస్తున్నాయి. మళ్ళీ గందరగోళం. గోళాడ్రందరం. విషవలయంలో, నలవంటి 
విషయంలో గిరాంగిరదిరాల్క రాంరాం హరేరాం. రమ్‌పీయో మారేదమ్‌ మినర్‌ 
రామ్‌ రామ్‌ బి డాష్ట్‌__అంటున్న నేటి మనస్సుకు తెలుగు కథకు ఎంతెంత 
దూరం? 

శాన శాన దూరం, 


పావురాలూ = రాలు నాపామ్ఫూ 
మనిషి చందమామ మీద పాదం మోపాడు. కౌని ఆ మవిషే పనిగటు 


శుని అమెరికానుండి వేలాదిమెళ్ళు నడచి వియత్నాం వచ్చి తన కేమీ ఎగ్గు త 
"పెట్టని వియత్నాం అమాయకుడిని చంపుతున్నాడు. దపంచమంతా నపుంనకు 
డయి చూస్తున్నది. ఆందుకు నీ మనస్సు ఏమంటుంది (బిదర్‌ ? కర్మ అంటు 
న్నదాా కేపిటలిజం అంటున్నదా కాల్డ్‌ మావ్‌బ్స్‌ ఆంటున్నదా? ఈ నీలోని 
రణగొణలను “మామూరియిన అలవరుసలలో “| ప్రసారంచేయ యత్నించే తెలుగు 
కథా (ప్రసారశేంద్భిం వుందా అని ఆడిగికే అరకిలోవాట్‌ కేంద్రాలు ఒకటో 
ఆరో వున్నాయండీ అంటావా? 

శాంతి కావాలి అన్నారు. ఐక్యరాజ్యసమితి పెట్టుకున్నారు. చర్చలదాగుడు 
మూతలు, తీర్మానాలగేమ్స్‌ ఆడుకుంటున్నారు. ఐరాన కాపురంవున్న ఆ అమెరి 


164 మహతి 
కాలోనే కోటీశ్వరులున్నారు. ఆ ఈశ్వరుల కోట్లు మిలియన్లు ఎక్కడనుండి 
వస్తునాయయ్యో అంటే ది రిసిలీ లనుండి (్రైనేడ్లనుంద్‌ రాకెట్లనుండి టాంక్‌లనుండి 
నాపామ్‌బాంబులనుండి వస్తున్నాయి, ఆ తయారయ్యే ుందుగుండుసామ గ్రి, 
అమ్ముకోవాలి. అంటే ఆ (డ్రేణడుపదార్జానికి హిరోషిమా, నాగసాకి సినాయ్‌ 
మైలాయ్‌, జెస్సోర్‌, లాంగెద్గా_ఎక్క డయిశేనేమి ఎర కావాల్సి గురి కావాలి, ఆ 

పెఎన్‌టి డల డానికి డోలి తనరధ్యేయం నెరచేర్చచానికి, కోడేశ్వరుల 'సెట్టులడికి 
లాభం రావడానికి మసుషులు కావాలి మనుషుల (ప్రాణాలు కావాలి, డ్రాణాబక్న 


మనుషులు కొవాలి, అమాయకులయినాసరే ఆడవాళ్ళయినానరే; ఆఖరికి ప 
లఖినా "దునభగవంతునిబిడ్డలు ఎనరయినాసరే” కావాలి, కనుల యుగాలు 
వర్ణిల్లాలి. కనుక యుద్ధంవద్దనే బిడుడ్దాయికే అధికారపుపట్టం కట్టరు. నాయకుడిగా 
వాడిని చేయకు వుండ నీయకు, శెనెకీలు కింగొలూ అడ్డొస్తే స్తే “కాల్చిపారేయి. బిలి 
యన్‌డాలర్సు మారజణహోమపు జగన్నాథరధచ। కొనికి ఏదురేయినవి,రినాయీల్ని 
కూల్చిపారేయి. శాంతి దేముంది, చేదికలమీద కుండలు (బద్దలుకొడదాం. సదరు 
సిద్ధాంతాలకు డాక్టరేట్లుఇద్దాం.చాలదం'టే ఒకనో బెల్‌ శాంతి బహుమానం పారేడ్డాం, 
పావురాళ్ళ నెగరచవేద్దాం, కాని గుర్తుంచుకో డియర్‌, పావురాళ్ళ ఆకాశంలో! 
నాపామ్‌బాంబ్సు భూమిమీద. అది పరం, ఇది ఇహం, DO not Confuse 
these two. To each into its own. 

అన్న ఈ కథను చదివాక తెలుగు పాఠక్‌జీ 1 నీ మసస్సనేవదార్దం 
ఏమంటూంది? ఓయీ గురువరా, కథక శేఖరా ఇట్టి స్థితిలో నిమనిషిమనస్సులో కి, 
లోలోకి తమ రచనలెన్స్‌ను ఫోకస్‌ చేసిచూశారా ? ఆడెప్త్‌ను ఆపెనోరమాన్కు 
ఆ రౌరవాన్ని ఆ అంతరాంతరాల-అగాధాలని జాలను బయిటికి తీశారా ?_ 

అని “మహతి'ని మీశేవా రడుగుతున్నారు అడిగిసు న్నారు. 

కథకవర్యులారా 1 కలిసి ఏమి చెబుదాం సమాధానం? 

“ఆయ్యా మహతివారూః"మాలో అనగా తె 

ఇద్దరో, మహాఅయిశే ఏ పదిమందో ఇ 
ఎక్స్పీడూ ఇట్లాంటిపిచ్చివేషాలు వేయలేదు. నేల విడిచి సాము చేయలేదు. ౯నుక 
౪ మెనారిటీవారి అజ్ఞానాన్ని అధిక్షప్రనంగాన్ని తమించి మాశాయం గల విన్న 
పారీనే వినగలరు. సేన్నదున్నట్లుగా చె చెపితే ఉలుక్కో కుండా చెవిని పడేయించ 
గలరు. 


“రాయడానికి క6మూ మరియూ తెల్లకాగితా లంటే చాలు. ఆ 
డానికి వారష్యత్రికలు కాః కే కనీసం పాశేట్‌బుక్‌వాలాస్‌ వుం'కేచాలు నిద్ర 


తెలుగు కశానిక-మనోవిశ్లేషణ 165 


లోనయినా కథలు రాయగల భాన్కరులము మేము. మాదంతా మధ్యతరగతి 
మందహానం. అదేతరగతి గుడుగుడుకుంచం. మాసదనత్సంశయం కాంచన 
మాలకే పరిమితం. మాకథలమనుమ లెవ్పుడూ చాలమంచివాణ్ళు. మనుషమర్ని ఆకే 
గ్రోకుపెట్టనివాళ్ళు.... అత్తలు కోడళ్ళు దాంపత్యాలు అపశ్రుతులు అపార్థాలు 
అకర్ల అలు రగడలు రె రైప్రేయాడాల అడపాదడపా రై తుప్మాత్రలు కాద్దోగొహ్లో 
జర్లు“ భగవాన్‌ మాకించే చాలు"లు- జీవనరాగాల తరం౦గాలనొకలవాదాల 
చక్రాల వికారాలు. ఇవన్నీ నమానాంతరాలు.. మాకథలరై లుబండి ఈపట్టాల 
మీద పడుతూ లేస్తూ వరుగెకుతూంటుంది_ మాక్ళష్ణమూ ర్తిఛాతీ వెడల్పుగానే 
_ ane 
వుంటుంది మాసత్యభామల కోపాలు తీర్చడానికి ప్లాస్టిక్‌ పారిజాతాలే పదివేలు- 
మారహమాన్‌ కొపే తెన్నిస్‌దింతి అడుగుకు పైగా సగరదు. ఇంపాలాతస్ప 
ఎక్కని క్ల క్లబ్బులో" తస్ప ఊపిరి పీల్చలేని మానాయక శ్రీ జీవితాన్ని చాల లైట్‌ 
గానే సి కొ్షస్తాడు. ఈ గానుగే మాకథలపాలిటి పట్టపుఏసుగ_ మసీ వుండి_ 
మజా వుంటే మనసు దేముంది? జోకొట్టవచ్చు.. జాబిలీపాటలు పాడ నచ్చు_. 
పగలే వెన్నెల కాయించవచ్చు_. పల్నాడులో నే |పెయిరీలను నాటవచ్చు-కనుక 
సార్క్‌ కథలచేవి రాయడం ఎందుకండి ? 

“పేరు అచ్చులో పడ్డానికి, పాతిక* యాభయో చేతికి రాలడానికి, కాల 
'రెక్తుకు తిరగడానికి, అకాడమీ బహుమతి వే అందుకోవటానికి, సమావేశాలు 
గోమేలు హాజర వడానికి హాయిగా కాలం వెళ్ళిబుచ్చడానికి, మజాగా, కులాసాగా 
జీవించడానికి, విలక్షణంగా వి. ఐ. పి, లా వెళ్ళిపోవడానికి __ అంతేకాని 
ఈ కునన్ఫనే బురదలోకి అడుగు పెట్టడానికటండీ మేము రాయడం 7 మేము 
రాయకపోతే వారాలు మాసికాలు చట్టం = ఎట్లాగు, పాపం ఆ లక్షలాది 
వాయసాలు |బతికే దెట్లాగు, బుద్ధుడు కట్టన భూమీలో పుట్టిన మీ కదేమి బుద్ధి 
౪ సమ త్రం భౌతదయ లేకపోవపేమి... వేంకుకొచ్చిన మనీసు లెందుకొచ్చిన 
విశ్లేషణలు_ we Maly నికొలాస్‌ జ్ల కున్నాడు. _వాళ్ళను 
చదివి కథలు రాడే “మీ మా” పాఠకలు (థ్రిల్‌ అయిపోతారు. 
“మీ మా” హు సెడేపలా (దహ్మరథం పడతారు_ఈ లోగా దేవుడు 
మేలుకే స్తే చొదరిగారొచ్చేస్తారు... మన కథని సినిమాయం చేస్తారు.అప్ప్సు డిహ 
మన పేరుకు రిపేరుండదు. మన కలానికి అర్థం అనలుండళ్‌ ల్లేదు, హాయిగా 
ఎయిర్‌కండిషనర్ల నిరుపహతిన్థలాల కూర్చుని “ఘర్మజలం' _పెనంమీడ 
ఘాటయిన సోషలిస్టు పెసరట్లు వేయించవచ్చు_తీర్గానికి తీర్థం_ ప్రసాదానికి 
ద్రేసౌదం_విప్లవానికి విప్లవం___ " డన్లాపిల్లోకి డిన్హాపిల్లో... ” అని చెబుదామా? 

అనబు చెప్పాలా అని ? 


కథానిక - సాంఫికపు విలువలు- 
కళాప్ర్రయోజనాలు 


శ్రీ కాళూరి హనుమంతరావు 


ప్రక కార్దలో ఇమిడే పరిమాణం కలది కావచ్చు నూరుపేజీలై నా ఉండవచ్చు. 

కథకుడు పండితుడు కొవచ్చు, కాకపోవచ్చు. కథాపతిత సాహిత్యవేత్త 
కావచ్చు, సాహిత్యంగురించి ఎమీ తెలియని వాడైనా కావచ్చు.కథ దేన్నిగురిం 
చైనా వ్రాయొచ్చు, ఇంతటి వై విధ్యంకల కథల కళాత్మకమైన విలువని నిర్ల 
యించడం చాలా కష్టమెనపనే, అసలు సాహిత్యం అంతటా సామాన్యంగా అభి 
రుచిలో చాలా వైవిధ్యం ఉంటుంది. ఒకరికి నచ్చిన కవిత్వం ఇంకొకరికి నచ్చక 
పోవచ్చును. కాని కవిత్వం, విమర్శ |బ్రాసేవారికీ చదిచేవారికి (ప్రాయికంగా అది 
వరకు కొంతసాహిత్యానుభవం ఉంటుంది, నవలలలో నూ కథలలో నూ ఇది ఉండక 
పోవచ్చు, కథలలో మరీని, కొందరికి మంచి జీవిత పరిశీలన, మనోవిశ్లేషణకల 
కథలే నచ్చవచ్చు. కొందరికి మంచి సస్పెన్సుతో నడిచి ఆశ్చర్యం కలిగించే 
కథలు, ముఖ్యంగా డి'టెక్టివ్‌ కథలు నచ్చవచ్చు. కొందరికి సెక్సుకథలం'టే 
మహాఇష్టం కౌవచ్చు, ఇలా కథానికా (ప్రపంచం విశ్వమంత విశాలమైనది, మరి 
ఏది మంచికథ ఆని ఏ సూశ్రాన్ని బట్టి నిక్చయించడం? అంటే ఈ నిర్ణయా 
నికి మన హృదయాన్నే (ప్రమాణీకరించాలి. ఏ కథ మనహృదయంలో నాటు 
కొంటుందో, ఏకథ చదివిన అనంతరం అందలి పాత్రలను గురించి మనం 
ఆలోచిస్తూనే ఉంటామో, ఏకభ మన భావనాలోకంలో భాగమై పోతుందో అదే 
ఉత్తమ శేణి కథ దానికే కళాత్మక మైన విలున ఉంటుంది. ఏ ఒక్క కాలంలో 
నైనాసరే ఇటువంటికథలు చాలా తక్కువగానే రచితములై ఉండవచ్చు. వాటిని 
చదివి ఆర్థంచేసుకొ నేవారూ విరళంగానే ఉండవచ్చు; ఎక్కువమంది డిటెక్టివ్‌ 
కథలనూ విచిత్రమైన కథలనూ సెక్సుకథలనూ చదివి అనందించ వచ్చును, 
వీరి సంఖ్యాబలం ఎంతఎక్కు_వై నా వీరికి సాహిత్యాభినిచేశం లేదు.తాము నిత్యం 
చదివిపారేసేకథలను గురించి వారు ఆలోచించరు. కనుక సాహిత్యమర్శజ్ఞులు 
ఏ కథలను చదివి ఆనండించి డుననంచేసి విమర్శించి చర్చిస్తారో అకే సాహి 


త్యంగా నిలుస్తాయి. 
ట్రై 


కథానికంసాంఘికొపు విలువలు-కళా ప్రయోజనాలు 167 
గతించిన పాతిక సంవత్సరాల తెనుగు కథానికా సాహిత్యాన్ని ఒక్క 
సారి సింహావలోకనం చేస్తే తెనుగుకథానిక వస్తువులోన్యూ కథనశిల్బంలోనూ 
బాగా సరిణతి పొందిందని తోచకమానదు, పద్మరాజుగారి “గాలివాన'కి అంత 
ర్భాతీయ బహుమతి లభించడం వలన తెనుగు కథానికా సాహిత్యం (ప్రపంచంలో 
ఉత్తమ కథానికా సాహిత్యం మభ్య నిలబడగలదని రుజువై ౦ది. 
నేటి కథానికాసాహిత్యాన్ని స్థూలంగా శెండువర్గాలుగా విభజించవచ్చును. 
చ్రీ కకలు, పురుషకథలు అని, ప్రీ కథకఃలు రచించే కథలు సాధారణంగా ప్రీ 
పాత్ర (ప్రధానంగా, స్త్రీల సమస్యలని చర్చిస్తూ నడుస్తాయి. పురుషకథకులు 
రోచించే కథలు దేనిని గురించె నా ఉండవచ్చును. 
త్రీణ థ్రే కథలలో తాము చెప్పబూనిన కథాంశాన్ని సూటిగా విళ్చ 
యించుకోవడం, ప్మాత్రలనీ కథాసన్నివేశాన్నీ తమకు సుసరిచితమైన జీవితం 
నుండి (గ్రహించడం ఇత్యాది మంచి లక్షణాలు కనిపిస్తాయి. అంపే స్రీలు రచి 
స్తున్న కథలలో సాధారణంగా వా స్తవికతపాలు అధికంగా కనిపిస్తుందన్న 
మాట. 
కాని పురుషులు రచించేకథలలో చాలావై విధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా 
పురుషులు (వ్రాసే కథలలో కనిపించే ఒక దుర్గక్షణం వారు ఏ మనుష్యులను 
గురించి కథలు (వాయబూనుతున్నారో ఆ మసుష్యులతో తమకు పరిచయం లేక 
పోవడం; తత్ఫలితంగా కథలో వాస్తవికత లోపించి ఊహ అనీ కృతక మనీ 
తెలిసిపోవడం. 
సాహిత్యమంటే జీవితంలోని విశేషాన్ని నిరూపించి తద్ద్వారా సామాన్యాన్ని 
ఉద్దీపింపజెయ్యడం. ఎవరిగురించైనా కథ (వ్రాయాలంటే అతని జీవితంలో 
కర్‌గా చెప్పదగిన విశేషం ఉండాలి. ఈ నాదు గఠానుగతిక మానవజీవితంలో 
నగటుమనిషిలో విశేషం కొరవడుతున్నది. అందుచేత పఠితలను ఆకర్షించ 
డానికి సాధారణంగా కథకులు నగటుమనిషిని వడిలి ఏదోవిధమైన విశేషంకల 
దొంగలు, హంతకఃలు మొదలై నవారిని గురించి కథలు (వ్రాస్తున్నారు. కాని కథ 
కులలో చాలామందికి దొంగలతోనూ, హంతకులతోనూ పరిచయంలేక, కేవలం 
ఊహ్మాప్రాయులై న దొంగలస్కీ హంతకులనీ తమకథలలో సృష్టిస్తున్నారు. 
ఇది తరచుగా పురుమలు (వ్రాస్తున్న కథలలో కనిపిస్తుంది. శ్రీలు (వ్రాస్తున్న కథ 
లలో ఇటువంటి ఊహాప్మాత్రలు సాధారణంగా తక్కువ. తమకు శతెలిసినవారిని 
గురించీ తెలిసిన విషయాంను గురించీ వారు త్రాయడంవలన వాస్తవికత బాగా 


les మహతి 
ఉంటుంది వారి కథలలో. కాని స్ర్రీలకథలలో సాధారణంగా భావగాంభీర్యం 
తక్కువగా ఉంటున్నది, 

నేటి కథలలో కనిపించే ఇంకోలక్షీణం_ కథలు సాధారణంగా నేటి అర్థిక 
స్టితిగతులు జీవితంపై కలగణేస్తున్న |ప్రభావంగురించి రచితము అవుతున్నాయి. 
స్రీ పవష సంబంధాన్ని నిరూపించే కథలు అంత ఎక్కువగా రావడం లేదు. 
చ్రీ పదష సంబంధాన్ని నిరూపింగే కథలలో కూడా అత్యధికభాగం వ్యభిచా 
రాన్నీ సడుపునృృత్తినే చి త్రిస్తున్నాయి. హాయిగా మనస్సును ఆహ్లాదపరచే 
మధుర పేమభకితమైన కథ మృగ్యమవుతోంది, తా త్స్వీకద్భష్టి, నై తికాడేశం, 
వైతిక బాధ్యత కల కథలు అనలే రావడంలేదు. కథకులకు ఈ భావాలను 
చి త్రించాలన్న దృక్పథం లేకపోనడమే ఇందుకు కారణం, 

కథావిషయంలోనూ కతనకిల్పంలోనూ (ప్రత్యేకత కలిగిన ఇటీవల 
ముఫ్పైసంనత్సరాలలో వచ్చిన కొన్నిఉ త్రమకథలను గురించి చర్చిస్తాను. 

పద్యరాజుగారి “సడవ| పయాణం” అత్యు త్రమమైనక థ, స్రీ అంసేఏమిటో 
ఆయన ఈకథలో నిర్వచించారు. ఇది తెనుగు వాతావరణం, తెనుగుదనం కల 
అత్యు త్తమ కెనుగుకథ, 

కృష్ణశాగ్రీగారి “రిక్షెవాలా' చక్క_నికథ. వర్తినున్న మనుమ్యలనీ పరి 
సరాలనీ Haan మాపటి కీ free ఇస భాషా, 
గంభీరభావాలూ_కృష్ణశాస్రీగారు కథలు (వ్రాసినా కవిత్వం (వ్రాసిన'క్లే (వ్రాస్తారు. 

మంచికథనశిల్బం,  చమత్కారభరితమైన ఊఉ క్తికలకథకులు ఆరుద్ర, 
రాచకొండ విశ్వనాథశాశ్రీ, బీనాదేవి. “తల్లి పూ ఆంది"”లో ఒకతరహా అవినీతి 
జీవితం అలవాటయిపోయినమనుష్యులను ఆదుద్ర చాలాబాగా చిత్రించారు. 'దీవెన' 
లో దునోవిశ్లేషణ గణనీయమైనది. రా. వి. శాత్రీగారి “కార్నరుసీటు', మూడు 
స్థలాల్లో, మొదలై నకథలు తధినిక కథానికలలో విశిష్ట్రమెనవి. అనమానమైన 
. ్రిరముత్క్భతీ విస్తృత మూ నిశితమూఅయిన జీవితపరిశీలనా దీనా దేవికథలలో 
కనిపిస్తాయి, కౌని కథలో వీటికన్నా ముఖ్యమైనది కథద్వారా చెప్పదలచిన 
జీవిశసారాంశం. అది తగినంత బలమైనది కాకపోతే ఎంతగా ఆధునికసమా 
జాన్ని 'చ్నిత్రించినా' ఎంత ఉక్తివైచ్మితిని డ్రయోగించినా పాఠకుడికి గాఢమైన 
అనుభూతి కలగదు, నీనాదేవికథలు చదువుతూ ఉంటే అనేకరకాల మనుష్యుల 
యతార్థచ్చిత్రణా, ఉక్తిచమత్మ్భతీ నమునను ఆకట్టుకొంటాయేతప్పు కథ ముగిసిన 
ఆనంతరం ఒక గొప్పజీవితగాంభీర్యాన్నిదర్శించిన సాహిత్యతృ ప్పి కలగదు. 


శవానిక-సాంఘీకపు విలువలు-కళా ప్రయోజనాలు 169 


“నువ్వు యిచ్చిన నాన్న' అన్నకథలో తక్కినకథలలో వలె ఉ క్తిచమత్క్భతి 
కొట్టవచ్చినట్టు కనిపించదు. కాని ఈకథ ఒక్కటిమ్మాత్రమే కథలసంపుటి ముగిం 
చినతర్వాతకూడా మనస్సులోనుంచి మాయమైపోకుండా చెరగనిఅనుభూతి కలి 
గిన్తుంది. కథకి ముఖ్యమైనది జ్రీవితపులోతును చి త్రించడ మే తప్ప కథనశిల్పం 
కాదని ఈకథరుజువు చేస్తుంది. 


నిస్భృహ ఆవరించిన జీవితంగురించి తా క్త్వికంగా ఆలోచించే మనుష్య 
లను “త్రిపుర'గారు తమకథలలో చిత్రించారు. వీరి" ప్రయాణీకులు” అన్నకథలో 
'శేమ చాలా గొన్నప్మాత్ర. 
పరిమళా సో మేశ్వర్‌ గారి “క్రోటన్‌ మొక్కలు” చాలామంచికద.ఈకథలో 
ప్రధానపాత్ర M.A. Ph. D., అయి పెళ్ళిచేసుకోకుండానే వయస్సుమళ్ళిన 
కనీ, జీవితంలో ఆమెకు విద్య, ఉద్యోగం, హోద్కా గౌరవం అన్నీఉన్నాయి 
కాని తేనజీవితంలో వెలితి ? ఈనాడు సాధారణంగా శ్రీలంతా పురుమలకో 
నమానంగా అన్నిరంగాలలోనూ వనిచెయ్యాలనీ, అడే మహిళాభ్యుదయమనీ 
రేడియోలోనూ ష్మత్రికలలో నూఅదేపనిగా ద్రచారసాహిత్యంవస్తున్నది. ఇట్టిప్టితిలో 
ఈకథ నేటిస్రీని చారద్భృస్టీ, లోతూ కల పరిశీలనతో నహో చ్మిత్రించడం చాలా 
గొప్పవిశేషం. ప్రపంచాన్నంతా జయించి మానవత్వాన్ని కోల్పోయే నియంత 
వలె శ్రీసామాజికమూ ఆర్జికమూ అయిన పూర్ణ స్వేచ్చను సాధించి ప్రీత్వాన్ని 
పోగొట్టుకొంటున్నది నేటీకాలంలో. ఇట్టిపరిస్టితిలో ఈకథలో రచయిత “శ్రీకి 
వివాహం, మాత్ళత్వం పరిపూర్ణతని ఇస్తాయి” అని చాలాసమర్థంగా ప్రతిపాదిం 
చారు. ఈ కథలో అక్కచెల్లెళ్ళ పాత్రచ్మిత్రణ మనోవిశ్లేషణ గణనీయంగా 
ఉన్నాయి, 
కుటుంబరావుగారు మధ్యతరగతివారిని కథలలో చిత్రించారు కొని కథ 
ద్వారా సిద్ధాంతాలని రుజువుచేపే ఉబలాటంవలన ఎంతో సహజంగా ప్రారంభ 
'మెనకథ సగం గడిచేసరికి చాలా అసహజంగా పరిణమిస్తూ ఉంటుంది, 'తిండి 
దొంగ'ఆన్నకథతో సిద్ధాంతాలగొడన ఏదీ లేదు చాలానహజంగా నడిచిన 
మంచికథ 'తిండిదొంగి. 
(దసిద్ధకవి “తిలక్‌ * కథలలో ఊహ ఉన్నంతగా వాస్తవికత, జీనితాను 
భవం కనిపించవు. “ఊరిచివరఇల్లు' కట్టుకథలా ఉంటుంది కాని “పరివ ర్తన' 
:మంచిక్షథ, ఇది వరిపూర్ణాకారంలో ఆనందవాణి.తిలక్‌ స్మార కసంచికిలో (వచు 


170 మహతి 


రితమైంది. దీనిలో ఇల్లు ఒకవవమిత్ర స్థలమనీ, దాంసత్యం ఒకపవ్మిత్ర వ్యవస్థఅనీ 
- స్‌ . * 

్రతిపాదితమైంది. 

పెద్దకథలలో పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి అంగారతల్పం గణనీయ 
మెనది. జీవితంలో అడుగడుగునా కలుగుతున్న నె రాశ్యసరంపర._పరిత 
హృదయాన్ని |ద్రవింపజేస్తు న్నాయి, 

ఇంకా వేలూరి శివరామశాస్ర్రిగారి జన్య్మాంతరనందింధము, వురాణం 
న్నుబ్రహ్మణ్యశర్మగారి నీలి; మాలతీచందూర్‌ గారి శానమ్మ; మంజుశ్రీగారి 
“గ్రాన్వర్డ్‌ పజిల్‌” ఇస్మాయిల్‌గారి "వలి _ చాలా ఉన్నాయి విశేషించి చెప్ప 
దగిన మంచికథలు. 

మొత్తానికి స్వాకంత్రానంతర కాలంలో మంచిసాహిత్యమని పరిగణించ 
దగినకథలు చాలానే వచ్చాయి. 


“మరచిపో దుఃఖాలు_బాథలు 
మరచిపో యుద్ధాల గాథలు; 
మరల మరల-హిమాంబు మౌ క్తిక 
మాలకై పరుగెత్తిరా-- 
--దాళరథి, 


పత్రికలు - కథలు 
శ్రీ రాపూరు వెంకట నత్యనారాయణరావు 


స్వా శం క్ర్యరానాదయరశేలణు ద్రకృతినిండా. పచ్చివనుప్ప (గుమ్మరించిన 

పవి త్రసమయంలో భారత పౌరుల హృదయాలన్నిటిలో పసిడి చిరుగం 
టలు (మోగినాయి, వారిన్నేత్రాలనుండి కురిసిన ఆనంద్యాశువుల చిన్నచిన్న 
సెలయేరులై (ప్రవహించినాయి. భారతజాతీయ జీవనంలో ఒక నెన్నెల 
అధ్యాయం ఆరంభమైంది, 

అంతవరకు పర్కప్రభుత్వపుతాకిడికి చీకటిపాలై న సాంస్కృతిక సంప. 
దల్ని వెలార్చడంకో సం |ప్రతిహృదయం తావ త్రముపడింది-తహ తహలాడింది. 
ఎన్నాళ్ళుగానో సంచబంగాళమై పడివున్న భారతీయజీవనాన్ని, పునరుజ్జీవన 
మొనర్చడంకోసం-అన్ని హృదయాలూ ఆయ త్త మైనాయి. 

ఈ సంరంభంలోో, స్వాతం త్యం ప్రాతిపదికగా నిలిచింది. డానినా 
రారంచేసుకొని సాధించదలచిన విజయా లెన్నో గోచరించాయి, కొన్నికొన్నీ 
హృదయాలలో కొన్నికొన్ని వినూత్న భావనలు విరీసి వికసింపసాగినాయి. 
రాజకీయవే త్రల హృదయాలు కదలినాయి. కవుల కలాలు విజృంభించినాయి. 
చిత్రకారుల కుంచెలు కొత్త (క్రొ త్ర రంగులు సంతరించుకొ న్నాయి. గాయకుల 
కంఠాలు విజయళంభాలుగా మారీనాయి. న ర్హకుల కొలిగజ్జెలు గలగలలాడి 
నాయి. నటీనటుల హావభావ విన్యాసాలు వెల్లి నిరెపినాయి. భౌరత దేశమంతటా 
పూలజల్లులు కురిసినాయి. ఉలిపిరి మంచుశెరమాటుగా ఉదయించిన సూర్య 
భగవానుడు జాతిని ఉత్సాహతరంగాలలో ఊగించాడు, 

సారస్వత రంగంలో నూతనశకం ప్రారంభమైంది. (ప్రతి కలం 
డ్రగతిపథంలో స్ర్వ్వేరవిహారం చేయడానికి పూనుకొంది. రుద్ధమైన కంఠాలలో 
నుంచి భావబంధురమైన కవితలు పెల్లుబికినాయి. వచనరచనా వ్యానంగంలో 
కొ త్రకయ్యలు, రీతులూ ఉద్భవించి-ఒయ్యారాలు ఒలికబోయడం ప్రారం 
భించినాయి. ముఖ్యంగా పత్రికలలో ఇవి గర్వంతో కనిపించసాగి నాయి. 

గద్యరచనతోపాటు పద్య గేయరచనలు కూడా ప, ప త్రికాముభాన (స్రజలకు 
దర్శనమివ్వడం |ప్రారంభథించాయి, వాటితోపాటు కథలు నవలలు, నౌటికొలుు 
నాటకాలు కూడా షత్రికద్వారానే వెలుగులోకి రాసాగాయి. 


172 మహిళక్‌ 


ఈ వినమైన ఆదరణా, అభిమానం పత్రికలు అందించడం (ప్రారంభిం 
చిన తర్వాత రచయితలనుష త్రికలను మనసులో పెట్టుకొని రచనలు సాగించడం 
అలవాటుగా మారీపోయిందీ, అదైనా చెయ్యితిరిగి పేరుగడించిన రచయితలకు 
మా(త్రమే అనుకూలమైంది. (క్రొ త్రరచయితలు, సామాన్యరచయితలు, మధ్య 
తరగతిరచయితలు- తమరచనలు అచ్చులో చూచుకోవడంకోనం తాషృక్రయ 
పడటం- (క్రమంగా నై రాళ్యంలో మునగడం తప్పలేదు, 

పహృత్రికలు తమకువున్న అవకాశంలో ఉత్తమ రచనలు (ప్రచురించడానికి 
ద్రయత్నించడంలో ఆశ్చర్యంలేదు. అనలు ముఖ్యవిషయం పత్రికలు జీవించాలి. 
అప్పుడుగదా దాషానరన్వతిని సేవించేది ! అందువల్ల పత్రికలు, ఆందరు 
రచయితలకూ అవకాశం ఇవ్వడమనేది అనంభవం, అయినా పరిమిత మైన 
దృష్టితో భాషాసేవ చేస్తునేవచ్చాయి. కొన్ని పృత్రికలు అ'క్టేకాలం నిలవలేక 
తగిన ఆదరణ లేక. మటుమాయం కావడంకూడా సంభవించింది. 

శ్రీ నాగేశ్వరరావు వంతులుగారి భారతి-ఏంకో భాషాసేవ చేసింది_ చేస్తు 
న్నది. ముఖ్యంగా ఈవ్యాసంలో హృతికలు. కథలకు కల్పించిన స్తానాన్మీ 
ae aE S Kk హర 

భారతిష్మతికలో (వ్రముఖులకథలు అనేకం ట్రచురించబడి నాయి. అనాటి 
మేటికభారచయితలందరికి భారతిలో స్థానం లభించింది. (శ్రీపాద సుబ్రహ్మణ్య 
శాస్ర్రీ, మల్లాది రామకృష్ణశాస్రీ, కొడవటిగంటి కుటుంబరాప్పు, శేలూరి 
వరామకొస్రీ, (ప్రభృతులకథలు భారతిద్వారానే వక్కు.వగా (ప్రచారంలోకి 
వచ్చాయి. 

కృష్ణాష్మత్రికకూడా చాలామంది కథారచయితలకు స్థానం కల్పించింది. 
'వెంపటి నాగభూషణం, మునిమాణిక్యం, చింతా దీకీతులు, క వికొండల వెంకట 
రావు, బొడ్డు బాపిరాజు, మొదలై వవారి కథలు కృష్ణావృత్రికలో (ప్రచురించ 
బడుతూ వచ్చాయి. అయిశే ఒకటి మానష్మ త్రిక, ఇంకోటి వారష్మత్రిక అవడం 
వల్ల సంవత్సరానికి సుమారు యాభై క థలవరకే బయడకు రావడానికి అవకాళం 
వుండేది. అప్పట్లో ఆంధ్రవారప, త్రికలోకూడా కథలు పడుతూ వచ్చేవి. కనుక 
కథలు (వ్రాయాలని ఉత్సాహపడేవారికి ఎక్కువగా (ప్రోత్సాహం లభించలేదు. 
కథాసృష్టికి షృత్రికల “గ్రన్‌సిగ్నల్‌* ఆవసర మనిపించింది. అందుచేత కలా 
లలో బలం చాలలేదు. (వాసి దాచుకోవడం ఒకవిధమైన బలహీనత క్రింద భావెంచ 
బడేది, 


పత్రికలు - కథలు 173 

నిజానికి కథలు (వాసి (గ్రంథంగా ద్రచురించే స్థోమతు చాలా తక్కువ 
మందికి వుండేది. సిరీగలవారు వారి రచనలలో శీలం ఎంతగా వున్నా 
ధైర్యంతో వాటిని (ప్రచురించకలిగేవారు.. (గ్రంథ రూపంలో కథలు రావడం 
చాలా తక్కువ గనుక__వచ్చిన వాటి) పాఠకులు (శ్రద్ధగా చదివే వారు. 

9 

మొ త్రంమీద కథలు పత్రికలలో |ప్రచురించదిడటం, (గ్రంథ రూపంలో 
వెలుపడటం చాలా తక్కువ స్థాయిలో వుండేది. కనుక ఆ కౌొలంలో “తెలుగు 
కథ”_ఇపవృటివలె ఎక్కడ పడితే అక్కడ (ప్రత్యక్షమయ్యేది కాదు. ఎప్పుడో 
ఎక్కడో - మేలి ముసుగునీడలో ముసిముసినవ్వులు నవ్వుతూ ముగ్గమనోహర 
మూర్తిగా దర్శనమిచ్చేది. ఆమె నవ్వులు ఆయా రచయితలకు కర్పూర నీరాజ 
నాలుగా పుండేవి. 

శ్‌ కా 

పైన పేర్కొా౧నట్లు స్వాతం(త్యావతరణ తర్వాత (కొత్తకొత్తగా ఇతి 
పృత్తాలతో కథలు సృష్టించాలనే ఆకాంక్ష పలువురిలో |ప్రబలినమాట సత్యం, 
కాని ఆ పొంగుకు తగినంత (ప్రోత్సాహం లభించలేదు. అందువల్ల పాతపోకడ 

ఇ 
లకు మెరుగులు దిద్దడం మాత్రమే జరిగింది కొంతకాలం, అందువల్ల స్వాతం త్య 
[2 న్‌ 

గానాలు వినిపించే (ప్రగతిపథాన్ని సూచించే నవభారతికి నవ్య నీరాజనా 
లందించే కథలు అనుకొన్నంతగా బయటకు రాకపోవడం జరిగింది. 


అంతమ్మాత్రంతో రచయితలు కలాలు అవతల పెట్టి కూర్చోలేదు. (క్రొ త్ర 
పోకడలు అనేకం వారి మనస్సుల్లో తొంగిచూచినాయి. దీనికి తగినట్టు పత్రికలు 
విరివిగా తోలఎత్రాయి. వాటిలో కథలకు తగినస్థానం ఇవ్వడం గర్వించతగిన 
విషయం. తమ కథ అచ్చుపడుతుంది. అదృష్టాన్ని పరీకిర్దామనే భావంతో 
చాలామంది కథలు ద్రాయడం _p్రారంభించాదు. అచ్చుపడి నవారినంఖ్యక ౦ "టె_ 
అకోపహతులై న వారిసంభ్యే ఎక్కు_వగా వుండవచ్చు, ఆంతోమ్మాత్రంతో వారు 
వైైరాళ్యంలో మునగలేదు. దరహంమీద కథా రచనా వ్యానంగం అభివృద్ధి 
పథంలోనే నడిచించి, 


వారష్మతికలు ముఖ్యంగా కథలకు మంచి స్థానం కల్పించినవి. 
ఒకొ్కక్క పత్రిక నెలకు సన్నెండునుంచి పదిహేను కథలు (ప్రచురించడం 
జరిగింది. చెల ష్మృత్రికల్లో కథిల నంఖ్య అంతగా లేకపోయినా_వారు తగిన 
స్థాన మిచ్చి గౌరవిస్తూ వచ్చారు. మొత్తంమీద అన్ని షత్రికలలో=కలసి 
సంవత్సరానికి సుమారు వెయ్యి కథలు వెలుగులోకి వస్తున్నట్లు అంచనా వేయ 


174 మహతి 
దిడింది, మంచి, చెడుల వినరాలు వదలివేస్తే సంవత్సరానికి పదివేల కథలన్నా 
ట్రాతల్లో నే మిగిలిపోతూ వుంటాయి, 

ఇందులో అతిశయోక్తి ఎంతమ్మాత్రం లేదు. వారవ్మశత్రికల పోటీలు (ప్రక 
టించినప్పుడు సంవత్సరానికి సుమారు రెండుమూడు వేల కథలు ఉత్పత్తి 
అవుతూ వుంటాయన్నారు, ఈ సంఖ్య ఇంకా ఎక్కువ వుండవచ్చు. నేను 
ఆంధ్రప్రభ వారపత్రికలో వున్నప్పుడు కథల పోటీలకు వచ్చిన కథలు రెండు 
వేలకుపైగా చదివాను ఒక సంవత్సరం. ఆ లెక్కప్రకారం ఎన్ని కథలు 
సృష్టించబడు తున్నాయో.ఎన్నిక లాలు కథారచనకు ఉత్సాహపడుతున్నాయో 

జ 

ఎిన్ని కళ్ల కథల(ప్రచురణలకోసనం ఆతురతతో వఎదురుచూసుున్నాయో, ఎన్ని 

5 అ 
హృదయాలు తమ కథ పాఠకులచేత కొనియాడబడుతుం'ే విని అనందించాయో 
చెప్పడం కష్టం. 

శక్రథ్ర అచ్చువడకపోవడంవల్ల పట్టుదలతో మరోకథ (వాయడం జరుగు 
'శండా? కథ అచ్చుపడిందన్న సంతోషంతో మరొకటి త్వరత్వరగా (వ్రాయడం 
జరుగుతోందా? దేనివల్ల ఎక్కువ కథలు వెలువడుతున్నాయి 7” అన్నేప్రశ్న 

ని 
ఉదయించిం దొకసారి. ఈవిషయాన్ని పరిశీలిస్తే పట్టుదలతో (వ్రా'సేవారి నంఖ్యే 
Sr 

ఎక్కువగా పుందని తేలింది. వారు నిజానికి జయాపజయాలను లెక్క_చేయని 
ప్రజ్ఞానిధుల” క్రింద జమపడతారు. 

ద్రేచురణద్వారా లభించే పారితోషికాలు కల్గించే (పోత్సాహంద్వారా 
కధారచనలు చేసేవారినంఖ్య చాలాతక్కువ. ఆయితే వీరిలో తరగతు 
లున్నాయి. కొందరు |ప్రథమ్మశేణి రచయితల్ని తలచినప్పుడు _ “ఇలాటి 
ఉ తమ కథారచయితలు ఒక పాతికమంది పుంటే చాలదా 21" అనే సంతృప్తి 

అ - 

జనిస్తుంది. 

అది నిజమేకాని కథారచనలో ఆసన క్తివుండి పెకి రాతగిన (ప్రతిభ 
వుండి వెలుగులోనికి రాలేనివారిసంగతి ఎవరు గుర్తిస్తున్నారు? ఎంతవరకు 
.వారికి సహాయం చేస్తున్నారు? పతిరికలు కథలకు ఎంతో సేవచేసినమాట 
నిజం, షత్రికలు అలా స్థానం కల్పించకపోశే, శతెలుగుకథల చరిత్ర ఎంతో 
ప్లష్పంగా నిలిచిపోయేది, వృత్రికలవారికి సారస్వత సేనతోపాటు వ్యాపార 
విజయంకూడా అవసరం గనుక (క్రొ త్హరచయితల్ని (ప్రోత్సహించే అవకాశం 
మృగ్యం కదా: అలాగే (ప్రచురణక ర్హలవిషయంకూడా। కథారచన సాగించే 
వారిలో స్వంతంగా పృ స్తకాలు చేసుకొనే స్టోమతకలవారిసంఖ్య చాలాతక్కు-న 


పతీకలు-_ కథలు 175 
గధా! కనుక కలాలనుంచి వెలువడ్డ కథలన్నీ కాగితంమీదకు రావడం అసాధ్య 
మైనపని. 

అందువల్ల ఒక దశాబ్దం |క్రిందవరకు తెలుగు కథారచనల, రచయితేల 
సంఖ్య పరిమితంగానే ఉండిపోయింది. కాని అదృష్టవశాత్తు ఈదశాబ్దంలో 
షృత్రికలు పెరగడం, కథలకు ఎక్కువస్థానం లభించడం, ముదానహం. (ప్రచు 
రణతోపాటు పారితోషికాలు కూడా లభించడం సంతోషదాయకం. దీనిద్వారా 
మనస్సు చల్ల దిడట౦_ చెయ్యి పచ్చబడటం జరుగుతోంది. చాలామంది మహి 
శల, మగవారు - ద్రపిద్ధరచయి[తులుగా ద్రశ్యాతరచయితలుగా కొందరు డర 
పడటం సంభవించింది. గడించిన ఖ్యాతితో వాటిని గంథరూసంలోకి శేవడం 
కూడా వారికి సులభసాధ్యమ్లవుతున్నది. (ప్రచురణకర్తలు ష్మృత్రికలలో వెలువ 
డిన కథలు అచ్చువేయడానికి ముందుకు వస్తున్నారు, సరాసరి ఇంటివద్దనుంచి 
శతెచ్చిన కథలను “చెత్తబుట్ట" కంకితం కావలసిన (వాతలుగా ధావించి తల 
ద్రక్కాకు తిప్పుకొంటున్నారు, 

కనుక నున కథాసాహిత్యం బయటకు వచ్చినదానికంచె మాటున పడి 
పోయిందే ఎక్కువ వుండివుండవచ్చు. అయితే అవన్నీ ఉ త్తమకథలయిఉండే 
వనే విశ్వాసం ఎక్కడిది? అని (ప్రశ్నించవచ్చు. కాని ఆరచయితలకు (ప్రోత్సా 
హము లభి స్టే అందులో కొందరు ఉ త్తమ్మశేణి రచయితలు కాగలిగే అవకాశం 
ఉండేదేమోనన్నడే మన భావన. 

స్వాతం కం వచ్చినతర్వాత మన [ప్రభుత్వం సాహిత్యపో షణకు కొంత 
వరకు పూనుకొన్నదనే శప్పాలి. _సాహిత్యఏకాడమీలద్వారా అలాటి 
ప్రోత్సాహం కొందరికే EE వాస్తవం. (ప్రతిసంవత్సరం 
మతి అందజేస్తు న్మా న్నారు, అయితే దేశంలో అది 
ఒక్క 'కే-ఆయేటికి సంబంధించిన ఉ త్రమ సరెకీలనమని చెప్పడానికి ఎమ్య్కువ 
అవకాళం లేదు. పోటీలు జరిగినప్సటికీ అలాటి (ప్రత్యేక స్థానం ఆ విహుమతి 
పొందిన (గ్రంథానికి అంకీతం చేయడం సమంజసం కాదేమో! ఒకరచయితకు 
ఉ త్రమరచయిత బహుమతి అందింది. ఆది సంతోషడాయకం.  అలాశ్రై 
గ్రంధాలు మరిలేవా ? అనే మీమాంసకు గాని వాటి అన్వేషణకు గాని aE 
మించడం డ్రభుత్నించడం జరగడంలేదు. అందువల్ల ఆబహుమతిగ్రహీతను 
గుర్డించినందుకు, గౌరవించినందుకూ మనం ఎకాడమీలను బ్లాఘించాలి. వారి 
కృషికి జోహారు అర్చించాలి. 


ఉ తమక థాని కలనంపుజి, 
pier 


176 మహతి 

నాలుగైదు నంస్థలు ఇలాటి బహుమతులు (ప్రకట్‌ స్టే అంతమంది మంచి 
రచయితలు, నుంచి రచనలు బయటకు రావడం సంభవిస్తుంది. అలాటి అవకా 
శాలు మనకు లేవు, కనుక ఒక ఉత్హదు కథానికల నంపుటికోనం ఒక సంవ 
త్సరం ఎదురుచూడవలసి వస్తుంది. పృత్రికలవారు కూడా దిహుమతులు (ప్రకటి 
స్తున్నారు, ఎక్కువ మొ త్తారే కానుకలుగా సమర్పిస్తున్నారు, పోటీలలో పాల్గొన్న 
వారికి ఎంతో ఉత్సాహం కల్పిస్తున్నారు, వీటిద్వారా ఏటా దియటికి వచ్చే 
మంచి కథలు కూడా డజనుకు మించడంలేదు. బహుమతి (గ్రహీతలు తమకు 
లభించిన మొత్తంలో కొంత వెచ్చించి వారి కథలను (గ్రంథరూపంలోకి తీసుకు 
వ స్టే__ కథాసాహిత్యం పెరిగే అవకాశం వుంటుంది. లేదా ఈ దాధ్యతను 
బిషర్సు వహించాలి. కథాసాహీత్యం అభివృద్ధికావడమనేది మనకు 


పోతే ఇటీవల వస్తున్న కథలు__స్వాతంత్య భారతంలో మార్పులను 
కూర్చులను రూపిస్తూ వెలిగించిన జ్యోతులుగ తీగలు సరిచేసిన వీణలుగా, 
దిక్కు దిక్కులా వినిపించే శంభారావాలుగా__వున్నాయా అనేది సమస్య. ఇట్టి 
ఇతివృతశ్తాల నేరుకొన్న కథలు నూటికి పదికంటె ఎక్కువ వుండవేమో నని 
పిస్తుంది. (గ్రామజీవనానికి నంబందించిన కథలు చాలా వచ్చిసమాట వా స్తవం. 
కాన గ్రామాలలోని కక్షలనూ కార్పణ్యాలనూ, వర్గపోరాటాలను సూచించేవి 
వాటిలో ఎక్కువగా వుండవచ్చు. ధనికవర్గాన్ని దుయ్యబ్టేవికూడా ఎక్కు_వే. 
కాయకష్టంచేసే కర్షక, కార్మిక జాతిని ఆ ఖనందిస్తూ ఆదరించాలని (పో త్సహీస్తూ 
|ట్రాసీన కథలు కొన్ని కనిపిస్తాయి మనకు. 

అవినీతి, ఆహంకారం, మోసం, రోషం, కార్భణ్యం, కక్ష మొదలై నభాన 
నలను నిరూపించే కథలలో కొన్ని మంచి శిల్బాన్నీ జాతీయతనూ సంతరిం 
చుకో గలిగాయి. కొన్ని కేవలం (ప్రచారంకోనం (వ్రాయటమనే ఆచారానికి 
ఆనవాలుగానే నిలిచిపోతాయి. హరిజనాభ్యుదయాన్ని ఆభివర్లించే కథానికలు 
కొన్ని వచ్చినాయి. అవి నిజానికి ఎంతో విలువైనవిగా భావింప బడినాయి. 
జాతీయ జీవనంలో తలవఎ త్రిన (ప్రగతి సాధనలలో ఆతిముఖ్య మైన నసమస్యయిది. 
గాంధిజీ న్వర్ణన్వప్నాలలో ఒకటి. ఈ అభివృద్ధిని భగవంతుని దయవల్ల- 
గ్రభుత్వం కూడా ఇతోధిక (శ్రద్ధతో కొనసాగించగలుగుతోంది. కనుక ఈ పథ 
కాన్ని బలపరిచే కథానికలు మన కథాసాహిత్యానికి మంచి కానుక లై నాయి. 
సాహిత్యపరంగా జరిగిన ఈ ప్రచారం సాంఘికంగా కూడా ముందడుగు వేయ 


వృత్రికలు-కథలు 17 


డంవల్లి ఆ కధానికలు మచ్చుతునకలుగా నిలిచినాయి,- ఎంతోముచ్చట గొలివే 
అధ్యాయాలుగా నిలిచిపోయాయి. ఇదిఇంకా కొనసాగవలనిన కృషి. వీటి విష 
యంలో |వభుత్వ్యం మరింత గోద్ధతీనుకోవడం- ప్రోత్సహించడం జరిగితేఎంతో 
మేలు జరిగినట్టవుతుంది. రైతు జీవనానికి నంబంధించిన కథలుకూడా చాలా 
వచ్చాయి. కొందరు మామే అందులో నిద్ధహస్తులనివించుకో గలిగారు. ఆ 
కథలు పూలతోరణాలుగా నిలిచిపోతాయి మన కధాసాహిత్యంలో. రై తుజీవనం 
రోజురోజుకూ మారుతున్నది, మాననిక వరిణామాలు కూడా గమనించ వలనిన 
అవనరం ఏర్పడుతోంది. ఈ మార్పులను బట్టి రై తుజీవనానికి నంబింధించిన 
అనేక అద్భుత ఘట్టాలను కథా వన్తువులుగా తీసుకొనే అవకాశాలున్నాయి. 
సామ్యవాద నిద్ధాంత సాధనలో రైతు సరికొత్త భూమిక ధరించ బోతున్నాడు. 
రైతు దాత కాబోతున్న తరుణమిది. సామ్యవాద సిద్ధాంతాలకు మూల స్తంభా 
లుగా నిలవగలిగిన స్థితి వారికి లథించబోతున్న ది. కనుక రైతుకథలు నవనవో 
న్మేషణతో ప్రత్యక్షం కాగలవు మనకింక, స్వాతం[త్యం వచ్చిన తర్వాతఅను 
కోకుండా మనకు యుద్ద ప్రనూదాలు నంభవించినాయి. ఆయాతరుణాలలోభారత 
(పజలు ఒక్కటిగా నిలిచి దేశరక్షణకు కంకణధారులై నారు. రచయితలలో 
కూడా అమితమైన సంచలనం బయలుదేరింది. ఆ నందర్భంగా చాలా గేయాలు 
వెలువడినాయి, కొద్దిగా నాటకాలుకూడా ఉత్పన్న మైనాయి. కాని కథలు విరి 
విగా రాలేదు. ఆ నమర వాతావరణంలో, వీర, కరుణరసాల్ని పోషించేఘట్టాలు 
అనేకం ఉత్పన్నమవడం సహజం. వాటిని కధాకారులు చక్క-టిశిల్పంగామలుచు 
కొంటే ఉత్తమమైన కథాసాహిత్యం వెలువడే అవకాశాలున్నాయి. 

(పభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను |ప్రోత్సహించడంకోనం [వచారం 
లోకి తేవడం కోసం కొంత సాహిత్యం వెలువడుతూ వుంటుంద్‌. సాహిత్యం 
సామాజికదర్పణం కావాలనే భావంమనకు కలగడం నహజం. ఆ కారణంగా 
(వేలార సాధనగా కొన్ని కథలు వెలువడినాయి. వీటిలో సంతాన నిరోధకానికి 
నంబంధించిన వాటిని ముఖ్యంగా పేర్కొనవచ్చు. |వచారానికి ఉద్దేశింవబడిన 
రచయిత సిద్ధవాన్తుడై తే ఇలాటి కథలక్యూ-డా (పామాణ్యత ఏర్పడుతుంది, 
తక్కినవి గాలిలో తేలిపోతాయి .ఇలాటివే హెచ్చుగా వచ్చినాయన చెప్పవచ్చు. 

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనస్సుల్లో వున్న చీకటి తొలగిపోయి 
వెన్నెల (ప్రసరించిన మాట నిజం. కాని అది అంతగా నిలవలేదు. నిత్య జీవితా 
లలో తగినళాంతి లభించలేదు. ఆధిక ధరలను తట్టుకోవడం నులభ సాధ్యం 

(2) 


178 మహాతి 


కాలేదు. వివాహాల నమనస్య [పతిబంధన రూపం తాల్చింది. ఉద్యోగ సమన్య 
ఉక్కు. ముక్కలతో కోలాటంగా తయారైంది. ఇలాగే ఎన్నో గృహన్థవాతా 
వరణంలో నంచలనం కల్పించే సంఘటనలు ఏర్పడినాయి. వీటిని చక్కగా 
చితించకలిగిన కథలు ఎక్కువగా రాలేదు. గార్హస్థ్య జీవితంమీద_ ఓవరి 
సాహరిగా కధలు |వాసిన శ్రీ మునిమాజిక్యంవారు సైతం వాటిని వదిలి వేశారు. 
వారీకి వారసులుగా నిలవవలనినవారూ కనివించలేదు. ఆందువల్ణ ఆ శాఖ 
ఆంతగా వి న్తరించలేదు. ఈ కథలు కలకాలం నిలవ కలిగివుండేవి. చాలామంది 
సోదరీమణులు కథలు |ప్రాస్తున్నా గృహవాతా వరణాన్ని చిత్రించే కథలు 
(వ్రాయడం జరగలేదు, 

పోతే ఇటీవల వన్తున్న కథలలో చాలావరకు |వణయానికి నంబంధించినవే 
కనివిన్తున్నాయి. “అమ్మాయి - అబ్బాయి”_ఇతివృత్తాలు కథలలో, నవలలలో, 
నాటకాలలో, నినిమాలలో ఎక్కువగా పాకిపోయినాయి. ఈ అనుబంధాల్ని 
అనేక రీతులుగా, చిత్రవిచ్నిత గతులుగా వర్ణించడంలో నిద్ధవాన్తులైనవారు చాలా 
మంది వున్నారు. యువతీయువకులలో ఏర్పడిన స్వాతంత్ర్య భావన అనేక 
విధాలైన ఇతివృత్తాంకు దోహదం కల్పిస్తోంది. [పగతలివథంలో నడిచిపోవాలనే 
యువతీయువకుల ఆకాంక్షలు- ఆతిమనోజ్ఞంగా వర్ణించబడు తున్నాయి. ఈ 
శాఖలో గోచరించే స్వాతంత్యం ఇతర్మతా మృగ్యమనే చెప్పాలి, 

(వణయం వవ్మితమైంది. భావబంధుర మైంది. ఆద్భుత శక్తికలదీ ఆన 
డంలో నందేవాం లేదు. ఆలాటి పజయాన్ని (పేయసీ వియలు తమ వద 
యాలనే బంగారు పళ్ళాల తూనికలో తూచుకొని వెలకట్టుకోవడం చేతకాని సమ 
యాలలో వడే నష్టకష్టాలు కూడా గమనించి వర్ణించబడుతున్నాయి. 

మొత్తంమీద నేటి కథాసాహిత్యంలో శ్రీ భూమికలను నిండుతనంతో, 
నిర్భయంతో, స్వేచ్చతో, ఉచ్చస్థితికి ఆలంబనగా నిలిచే భావనలతో చిత్రించ 
కలగడం గర్వించతగిన విషయం. మహిళలు మనోహర మూర్తులుగా, వారి 
పలుకులు మంగళహారతులుగా పరిఢవిల్ణడం జాతికి వెలుగు సంతరించడమే 
అవుతోంది. 

వగతి పథయాసత్ర ఆదిలో నానుడురాళ్ళమీద [వయాణంవంటిదే ఆవు 
తుంది. కనుక ఉత్సాహాన్ని మతమే ఊతగా చేనుకొని వయనించడంలో 
(ప్రమాదంవుంది. కనుక ఆ (ప్రమాదాలను గురించి హెచ్చరించే కథానికలు కూడా 
అవసరం. వీటిమీద ఎక్కువగా కథకులు (శ్రద్ధ వపహాంచడం అవనరం. 


వ్యత్రీకలు-రథోలు 179 


నేటి మన కథారచయితలలో గ్రీలుకూడా ఎక్కువ దర్శనమీయడం కుభ 
నూచకం. యుగ సంచలనం కొంతవరకు ఆజిగిన తర్వాత, ఆయా వరిస్థితు 
అను అనువై న వాతాపరణంలో చక్కటి కథలు సృష్టించే నేర్చూ, తీర్పూ 
ఎక్కువ లభిస్తుంది, మరో దశాబ్దం తర్వాత మనకీవాతావరణం గోచరిస్తుంది. 
కథాసాహిత్యానికి చక్కటి స్థాయీ భావం ఏర్పడుతుంది. 

ఉత్తమ కధారచయితలుగా వేరెన్నికగన్న గోవీచంద్‌, మల్పాది రామ 
కృష్ణకాస్రీ, బుచ్చిబాబు, శ్రీపాద సు బహ్మణ్యశాస్ర్రీవంటివారు దివంగతులై 
నారు. వీరి స్థానాలు అలాగే వెలితిగానిలిచిపోతా యేమో ! 

శ్రీయుతులు పద్మరాజు, కొడవటిగంటి, బలివాడ, మధురాంతకం, 
కొమ్మూరి వేణుగోపాలరావు, అంగర వెంకట కృష్ణారావు, ముద్దంశెట్టి, గొర్బి 
పూడి, శీలా వీర్రాజు, మంజుశ్రీ, తాళ్లురి నాగేశ్వరరావు ధ్రీమతులు రంగ 
నాయకమ్మ, కోడూరి కౌనల్యాదేవి, లత, నులోచనారాణి, రామలక్ష్మి, 
భానుమతీ రామకృష్ణ, ఆనందారామం, తురగా జానకీరాణి, వరిమళా సోమేశ్వర్‌ 
(ప్రభృతులు కథా సాహిత్యానికి వెలలేని వెలుగులు గుమ్మరించకలిగారు. 
(కొందరి వేర్ణు ఇక్కడ చేర్చలేక పోతే తప్పుగా భావించక మన్నించకోర్తాను) 
తెలుగుకధా సాహిత్యం మరింత వురోభివృద్ధి చెందగలదనీ, దానికి వీరందరూ 
తగిన కృషిచేస్తున్నారనీ నా విశ్వానం, 

కాని, వైన పేర్కొన్న రచయితలలో చాలామంది నవలా రచయితలుగా 
ఎక్కువగా ఖ్యాతి గడించారు. అయినా కథను వారు వదలక. ముందుకు 
తీనుకుపోగలరనే భావంతో భవిష్యత్తులోకి తొంగిచూడటం అవసరం, 

తెలుగు కథాసాహిత్యం ఏ ఇతర భాషలలో సాహీత్యానికీ తీసిపోదు. ఆ 
సాహిత్యాన్ని పోషించడం, [పోత్సహించడం_ ఒక నిర్దిష్టమైన రూపాసికి 
కీనుకురావడం,., కథా సరన్వతిని పూర్యకాలవు మేనాలోనుంచి దించి, వూల 
పల్ణకీలో ఊరేగించడం ఆంధ్రుల కర్తవ్యం. కధాసాహిత్యంమీద సదన్సులు 
మహోత్సవాలు విరివిగా జరగాలి. ముఖ్యంగా వత్రికలు కల్పిస్తున్న పోత్సా 
హానికి జోహారులర్చించాలి. కథారచన నవలా రచన. కాలేజీలలో ఒకశాఖగా 
ఏర్పరచాలి మన సాహిత్యం మధురవీణవంటిది. దానిని సరిచేసి కమ్మని 
గితాలాలవింవచెయ్యాలి కధానిక నంఘాన్ని మేల్చొల్సి (వగతివథంలో 
నడివించడానికి పూనుకోవాలి, 


180 మహతి 


“వీణా మధురాలాపం గాంధారం |ప్రతిముచ్యతి”.. (ద్రౌపది గాంధార 
రాగం వినివించినప్పుడే భీమసేనుడు న్నిదలేచే వాడుట, మన కథలు గాంధార 
రాగమాలవించి జాతిని చై తన్యవంతం చెయ్యాలి. 

యువథారతివారు కథారచనను పరిశీలించడంకోసం వూనుకొన్నారు. 
ఈ పూనికలోనుంచి వూలజల్దులు కురవాలి, ఉత్తమమైన కథలను ఎన్నుకొని 
(ప్రచురించి (వ్రజానీకానికి అందించేశ క్రి వీరికి భగవంతుడు అందించాలని 
(పొర్థిన్తున్నాను. 


అంతర్జీవనంలోంచి బహిర్జీవనంలోంచి 
మాయను తెంపుకొని లోపలా బయటా 
చేసే తపస్సే జీవనం 
జీవం ఉన్నంతవరకు మృత్యువుకోనం 
చేసే తవసే జీవనం 
మాతృగర్భంలోనూ నేల ఒడిలోనూ. 
వేగుంట మోవానవసౌర్‌ 


రూపక నమీక్ష 


ఈ పాతికేళ్ల లో కెలుగునాటకం 
పద్యప్రాధాన్య నాటకాలు 
సంగీతరూపకాలు-యక్షగానాలు 
తెలుగు నాటకరంగం 


దృశ్యశ్రవ్య నాటికలు 


శ్రీ మొదలి నాగభూషణ శర్మ 
థ్రీ పాతూరి శ్రీ రామకాన్రి 

ర్రీ శశాంక 

త్రీ కూర్మా వేణుగోపాలస్వామి 
శ్రీ గొల్చపూడి మారుతీరావు 


పాతిక సంవత్సరాల తెలుగు నాటకం 


ర్రీ మొదలి నాగభూషణ శర్మ 


స్వాకంత్యయగోదయానికి మూడు నాలుగు నంవత్సరాలు ముందుగానే 

తెలుగునాటకరంగచరిి తలో నవశకం |ప్రారంభమైనదని చెప్పవచ్చు. 
1941లో ఆంధనాటక కళాపరిషత్తుకు తొలిదశ అంతమై, 1946లో ఒక స్థిర 
మైన రెండవదశ |పారంభమైంది. 19£8లో ఆం(ధ్రవిశ్యకళావరిషత్తు నాటకాల 
పోటీలతోపాటు నూతన వయోగాలను చేయసమకబ్జింది. 1945లో [ప్రజానాట్య 
మండలి తెలుగుశాఖ అవతరించింది. ఈ మూడింటి ఆవిర్భావము తెలుగునాట 
కోద్యమంలో ఒకమైలురాయి, వీని ఆవిర్భావం వలన సాంప్రదాయిక నాటక 
పద్ధతులకు న్వగస్తి చెప్పి, ప్రయోగాత్మక నాటకాలను ప్రయుక్రం చేయగల 
గడం, పద్యనాటకాలకుమారుగా గద్యనాటకాలు రాయడం, పౌరాణికచారితక 
నాటకాలకు బదులుగా సాంఘికనాటకాలకు [ప్రాముఖ్యం ఇవ్వడం ప్రారంభ 
మైంది. స్వాతంత్రోదయంతోపాటు తెలుగునాటకరంగంకూడా ఒక కొత్త 
ఆశతో, కొ త్తశకంలోకి అడుగు వెట్టింది. 

ఈ కొత్తశకాన్ని ఆవిర్భవింపచేనిన రచయితలు, నటులుకూడా (ప్రతిభా 
సంవన్నులు. నరికొత్తనాటకరంగం - నినిమాతో పోటీవడికూడా నిలవదగిన 
నాటకరంగాన్ని వారు (ప్రారంభించి, కొనసాగించడానికి తగిన వాతావరణం 
ఉంది. పాతవద్ధతులతో విసుగెత్తిన (పేక్షకులు ఉన్నారు. |పతిభావంతులై న 
నటులు, రచయితలు ఉన్నారు. అయినా ఈపాతికేళ్ళ తెలుగునాటకరంగాన్ని 
పరిశీలిస్తే ఎక్కడో లోపం ఉన్నట్లు కనివిన్తుంది. ఇంతతొందరలోనే ఆ ఆకా 
దీపం మినుకుమినుకు మనిఆరిపోవడానికి నిద్ధంగా ఉంటుందనీ, తెలుగునాటక 
రంగం ఎవరికీ వుట్టినబిడ్డ కాకుండా పోతుందనీ, దానికి ఆలినా పాలనా కరువై 
కొందరు నాటకం“విచ్చి” ఉన్న యువతీయవకుల ఉత్సాహమే ఊవిరై బతు 
కుతుందనీ ఆనాడు ఎవ్వరూ అనుమానించి ఉండరు, దీనికి కారణాలను ఈ 
వ్యాసం చివర చర్చిస్తాను, 

ఈపాతికేళ్ళ తెలుగునాటకచరిత్రను కాలక్రమానుసారం వివరించడం 
అసాధ్యం. పాతికనంవత్సరాలు ఒకసాహిత్యచర్మిత్రలో చెప్పుకోద గ్గంతకాలం 


పొఠికనంవత్సరాల తెలుగునాటకం 183 


కాదు. అందువల్ల తెలుగునాటకంలో ఉన్న ముఖ్యమైన (వవృత్తులదృష్టాా ఈ 
చరితను క్లువ్రంగా వివరిస్తాను. 

స్వ్యాతంత్యం వచ్చేనాటికే తెలుగునాటకాల ఇతివృత్తాలలో ఎంతో చైత 
న్యవంతమైన వై విర్యం (ప్రారంభమైంది. 1921 నుంచి 1944 వరకు వచ్చిన 
నాటకాలను పరిశీలిస్తే ఆందులో నగభాగం పౌరాణికాలు, మిగిలిననగం చారిత 
కాలు, సాంఘికాలు. పౌరాణికాలన్నీ పద్యాలతోను, పాటలతోను కూడివుండ 
డంతో వాటిమధ్య గద్యం కనివించకుండా పోయింది. కాని స్వాతం[త్యయుగో 
దయంనాటికే వృత్తినాటకనమాజాలు ఆంతరించి కిరాయినటులి నాటకాలు 
(వబలడంతో ఆది ఆర్థికంగా ఆంత గిట్టుబాటు కాకపోవడంవల్లి పౌరాణికనాట 
కాల [పయోగంకూడా ఒకటి రెండు నాటకాలకు మా(తమే (పాండవోద్యోగ 
విజయాలు, గయో పాథ్యానం వంటివి) వరిమితమైపోయింది. 


తెలుగులో వచ్చిన చార్మితకనాటకాలలో భాలవరకు స్వాతం|తోద్యమం 
ముమ్మరంగా ఉన్న రోజులలో |వాయబడినవే ! ఉద్యమాన్ని |పత్యక్షంగాచూ వే 
రాజకీయనాటకాల వై బిటిష్‌వభుత్యం ఆంక్షలు విధించడంవల్ద పరోక్షంగా దేశ 
భక్తిని (వేరేవించే చారిితకనాటకాలు అవనరం అయ్యాయి. “మాతృదాస్య 
విమోచనము” వంటి పొరాణిక నాటకాలుకూడా ఇట్టిపరోక్షరచనలే! స్వాతం! త్వం 
రావడంతో తెలుగునాటకక ర్రకు ఈదేశభ క్రి ఉద్భోదకాలై న ఇతివృత్తాలన్నీ 
అంటరానివై పోయాయి. ఈలోపాన్ని పూరించడానికి సంఘనమన్యలవై పుకు 
రచయితలు దృష్టి సారించారు. 


సాంమికనాటకం అన్నది చాలా విన్మృతమైనవదం. 1822లో కన్యా 
శుల్కం వచ్చిననాటినుంచి రచయితలు అసంఖ్యాకాలై న సాంఘికనమన్యలను 
నాటకీకరిన్తూనేవచ్చారు. 192144 మధ్యకాలంలో వచ్చిన సాంఘిక సమస్యా 
నాటకాలను స్థూలంగా రెండురకాలుగా విభజించవచ్చు. నంఘంలో పాతుకొని 
పోయిన దురాచారాలను కథావన్తువుగా స్వీకరించి, వానివలన వ్యక్తికి కలిగే 
కష్టనష్టాలను వివరించేనాటకాలు కొన్ని. ఇవి అన్నీ ఆనాటికే ఏర్పడిపోయిన 
సాంపదాయికనాటక శై లిలో పద్యాలు, పాటలతో |వాయబడిన నాటకాలు. 
“చింతామణి, రంగూన్‌ రౌడీ, వరవిక్రయం” నంటినాటకాలు ఈకోవకు చెంది 
నవి. ఆనాడు పౌరాణికనాటకాలతో సమంగా ఇవికూడా (ప్రచారంలోకి వచ్చి 
విజయవంత మైనవంటే ఈనాటకాలవ్రభావం వేరే చెప్పనక్కరలేదు. 


184 మహెకి 


ఇక రెండవరకం నాటకాలు సంభఘంలోవ్య క్రికి లేదా వ్యక్తులకు జరుగు 
తున్న ఆన్యాయానికి సంబంధించినవి. సంఘం కొందరువ్యక్తులను ఎలా ఆణగ 
దొక్కుతున్నదీ వివరిస్తాయి ఈనాటకాలు. ఇబ్బన్‌వల్ల |వభావితులైన రాజ 
మన్నార్‌, రాఘవ, రంగారామ్‌ వంటి రచయితలు సంఘంలో శ్రీకి జరుగు 
తున్న ఆన్యాయాలను గురించి చర్చించారు. నమాజంలోని వర్గభేదాలను 
గురించి, వైతరగతి మనుమ్యలు |క్రీందితరగతివారిని ఏవిధంగా నీచంగా 
చూస్తారో అన్నవిషయాన్ని గురించి 1947కు ముందుగానే చాలానాటకాలు 
వచ్చాయి. జమీందార్లు- లేదా భూస్వాములకు, పాలేర్లకు మధ్యజరిగే నంభర్షణను 
చితించిన నాటకాలలో బోయిభఖీమన్నగారి పాలేరు (19క్షీక్‌), నుంకర, వాని 
రెడ్జిగార్ణ ముందడుగు (19%) ముఖ్యమైనవి. కాని 1947 తరువాత వచ్చిన 
నాటకాలలో వెనుకటికంటె తీవత, అసహనం హెచ్చుగా కనివిస్తాయి. 


1947 తరవాత - ముఖ్యంగా 1947-55 ల మధ్యకాలంలో వచ్చిన 
నమస్యా నాటకాలన్నీ వర్గభేవాలనుగురించి, రానికి సంబంధించిన ఆన్యాయాలను 
గురించి వచ్చినవేనని చెవ్పుకోవచ్చు. ఇది ధనవంతులకు, వబీదవారికి జరిగిన 
పోరాటంగా మాత్రమే కాక అధికారానికి అజగ|త్రొక్క_బడుతున్న |శామిక, 
రైతువర్గాలకు మధ్య జరుగుతున్న పోరాటంగాకూడా చి త్రించబడ్డది. ఈనాట 
కాలకు వీడిత। పజల|వతినిధి నాయకుడు. నంఘం, ఆధికారికవ్యవన్గ్థ, ఆధికారంలో 
ఉన్న| పభుత్వం ఆప్రభుత్వ్యం| వతినిధులు - (|వతినాయకులు. వీడితమానవుని 
ఇక్రందనను, దానినుంచి జనించే అనహనాన్ని, క్రోధాన్ని ఆత్రేయ వతిబింబించి 
నంతవిన్పష్టంగాను, పటెష్టంగాను మరేతెలుగునాటక రచయితా  చిత్రించలేదు. 
అందువల్ణినే ఆత్రేయ ఆధునికనాటక యుగానికి మూలపురుషుడై నాడు. వట్నిషమైన 
నంభాషణలు, బలమైనసన్ని వేశాలు, (ప్రజలకు దగ్గరగా ఉండి, వారిని ఉ ల్లేజ 
పరిచే ఇతివృత్తాలు - ఇవి ఆత్రేయనాటకొలను, నాటికలను ఆంధ్రదేశం నలు 
మూలలా విజయవంతం చేయడానికి ముఖ్యమైనకారణాలు. నటుడుగా, దర్శ 
కుడగా, (ప్రయో క్రగా, నాటకరచయితగా, వెంకటగిరి అమెచూర్చ్‌ నిర్వాహ 
కుడుగా ఒకవ్య క్తి ఎంతవై విధ్యాన్ని, ప్రతిభను [ప్రదర్శించవచ్చో తెలుగుదేశానికి 
చాటాడు ఆత్రేయ, ఆయితే ఆత్రేయనాటకాలలో ఉండే మిగిలినలక్షణాలు కాక 
అతనివ్యంగ్యవిమర్శ, నంఘాన్ని, ప్రభుత్వాన్ని జరిగనఅన్యాయానికి దుయ్య 
బట్టడంమ్మాతం ఆత్రేయ ఆనుయాయులు తమనాటకాలలో జొవ్పించారు. 


పాతికనంవత్సరాల తెలుగునాటకం 185 


1946 లో ఆంధనాటక కళావరిషత్తు మొదటిసారిగా నెరివిన నాటకాల 
పోటీలలో ఆతేయ కొండమీద గోపాలరాయకశర్మ |వానిన “ఎదురీత”ను 
[వదర్శించి ఉ త్తమనటుడుగాను, దర్శకుడుగాను ఎన్ను కోబడ్డాడు. “ఎదురీత 
వర్ణాంతరవివావాలను గురించిననాటకం. నేను మొదట పేర్కొన్న దురాదారా 
లను, మూఢనమ్మకాలు ఉన్నవారిని విమర్శించేనాటకం. 1949 లో “యన్‌.జి. 
వో” ఉ త్రమనాటకంగా ఎన్నుకోబడ్డది. ఈరెండు నాటకాలు ఈనాటివరకు కొన 
సాగుతున్న నమస్యానాటకాలలోని రెండువద్ధతులను |వతిబింబించే నాటకాలని 
చెవ్పవచ్చు. 

ఆత్రేయనాటకాలపద్ధతిలో నాటకాలు వానినవారు అసంభ్యాకంగాఉన్నారు. 
మధ్యతరగతి జీవితాన్ని, యువకుల నిసృహను చి త్రించిననాటకాలలో అనిసెట్టి 
నుబ్బారావు "గాలిమేడలు” ఒకటి, బాధానర్పదపష్ట్రులైన పతితుల, |భష్టుజీవితాలను 
నాటకీకరించినవారిలో వినిశెట్టి శ్రీరామమూర్తి (కులంలేనివిల్హ, పల్లెపడుచు, 
అన్నా చెల్లెలు) ముఖ్యుడు. 

సమస్యాపధానమైన నాటకాలను సందేశనాటకాలుగా మార్చి, నాటకం 
చిట్టచివర ప్రధానపా స చేత(ఈపా త్రపతితులకు |పతినిధి)ఉపన్యాసా లివ్పించడం 
ఆ క్రేయతరంతరవాత వచ్చినమార్పు. ఈపద్ధతికి పరాకాష్టను బెల్లంకొండ 
రామదాను (మాన్టర్జీ, వునర్జన్మ+) అవనరాల నూర్య్వరావు (వంజరం) (ప్రభృతుల 
నాటకాలలో చూడవచ్చు. దీనివలన కధాసంవిధానంకన్న, నాటక ంచివర ఉద్వేగం 
పాలు ఎక్కువై |ప్రధానపాత చేసే అంగవిన్యానం, అరిచేఅరువులు పటిష్టాలై 
ఏకపాతనాటకాలు ఏక నటనాటకాలు ఎక్కు_వ కాజొచ్చాయి. ఇటువంటినాట 
కాలు వరిషత్తులలో బహుమానాలు పొందడానికి ఉవకరించాయి. కాని మంచి 
నాటకాలను సృష్షించలేక పోయాయి. 

ఏర్పడివున్న సాంఘికవ్యవన్ధలో మార్పును కోరేవే రెండుపద్ధతులనాట 
కాలుకూడా! నంఘంలోని దుర్యననాలనుమాన్సి, సంఘాన్ని ఎలాపునరుబ్జీవితం 
చేయాలో కొన్నినాటకాలు మార్జవంగా ఆదేశిస్తే, మరికౌన్ని సమాజంలోని 
కుళ్ళును కడిగి, దుష్టాంగాలను ఖండించాలని ఆ క్రోశించాయి. మరికొన్ని కొ తగా 
వచ్చిన రాజకీయవ్యవన్ధ్థ ఏర్పరచిన అధికారాన్ని. దోహచింతనను ఎదిరించాయి. 
ఈ రాజకీయవ్యవన్ధమీద ధ్వజంఎ త్తిన రచయితలలో ఆత్రేయ, రాచకొండ 
విశ్వనాథకాన్రీ, కొడాలి గోపాలరావు [పభృతులు ముఖ్యులు. 


186 మహతి 


ఈ రాజకీయమ్యవన్థలో - ముఖ్యంగా పట్టణ నగర రాజకీయాలలో పెచ్చు 
మీరిపోయిన దురన్యాయాలను విమర్శిస్తూ వచ్చిననాటకాలు రెండు. అవి తెలు 
గులో వచ్చిన మౌలికరచనలుకావు. గొగోల్‌ |వ్రానిన “ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌” 
'దీన్లీ వ్రానిన “యాన్‌ ఇన్‌స్పెక్టర్‌ కాల్స్‌” ఆన్ననాటకాలకు అనువాదాలు. 
మొదటినాటకానికి దాదాపు ఆరడజనుఅనువాదాలు వచ్చాయి. అందులో ముఖ్య 
మైనది కొవ్పరపు గుబ్బారావుగారి “ఇనువతెరలు”, ఇదేవద్ధతిలోదేళ, రాష్ట్ర 
నగరరాజకీయాలమీద విమర్శలు వచ్చాయి. వాటిలో కొడాలి గోపాలరావు 
(వానిన “ఛైర్మన్‌” చెప్పుకోదగ్గనాటకం. 

పట్టణాలలో మునినిపాలటీలు అధికారానికి ఆటపట్టులెలే పల్లెలలో వంచా 
యతీలు, లేదా ఇంకా మిగిలివున్న భూస్వాములు ఆట్టివారు. అధికారానికి, ఆంత 
న్థుకూ |ప్రతినిధులై నవారికీ వారిచేత ఆణగ త్రొక్కబడుతున్న వీడితవర్గాలకీ 
మధ్య జరిగేసంభర్షణను ఇతివృత్తంగా స్వీకరించిన నాటకాలుకూడా బహుళంగా 
వచ్చాయి. వానిలో సుంకర, వానిరెడ్డి !వానిన “మాభూమి తెలుగుదేశం 
అంతటా జై|తయా(త లేసింది! దానికి కారకుడు ఆనాటకానికి దర్శకుడైన 
డాక్టర్‌రాజారావు! అటువంటినాటకాలు ఆతరువాత అనంఖ్యాకాలుగా వచ్చాయి, 
కేవలం పల్లెటూళ్ళవునర్వ్య వస్టీకరణను దృష్టిలో పెట్టుకొని వానిననాటకాలలో 
భీమన్న గారి పడిపోతున్న అద్దుగోడలు, కె. యల్‌. నరనింహారావు గారి అడుగు 
జాడలు, “క్రొ త్తగుడి” |వత్యేక౭గా ఎన్నదగినవి. 

1947 నుంచి ఒకదశాబ్దంవరకు ఆనువాదనాటకాలుకూడా ఎన్నో 
వచ్చాయి. అండలో ముఖ్యంగా వేర్కొనవలనినది డి. వి. నరసరాజు ఓడ్‌ 
హౌస్‌కు చేసిన అనువాదం - “నాటకం” అనేనాటకం. ఒకదశాబ్దంపాటు తెలుగు 
నాటకరంగాన్ని ఏలింది ఈనాటకం, ఇంకా అనువాదాలు, అనుసరణలుచేసిన 
రచయితలలో కొండముది శ్రీరామచంద్రమూ రి, అంగర నూర్యారావు, మంథా 
వెంకటరమణ మొదలై నవారు ముఖ్యులు. గొల్చపూడి మారుతీరావు వ్రాసిన 
“రాగరాగిణి” ఇటీవలి అనుసరణనాపకాలలో ముఖ్యమైనది. 

నాటకరచనలోను, ఇతిర్భతంలోను వచ్చినతరువాతిమార్చును గురించి 
చర్చించకముందు ఇక్కడ వేర్కొనవలనినరచయిత డాక్టర్‌ కొళ్ళపాటి 
గంగాధరరావు. ఆయన |వ్రానినన్నినాటకాలు, నాటికలు (దాదావుతొంలై ) మరి 
యేయితరనాటకరచయితా వ్రాయలేదు, ఆవిఅన్నీ  ప్రదర్శననులభాలు. 


పాలిక నంవత్సరాల తెలుగు నాటకం 187 


తెలుగునాటకరంగానికి ఉన్నవరిధులు ఏమిటో ఆయనకు తెలిసినంతగా మరో 
నాటకరచయితకు తెలియదు. రంగగ్థలం లేదు ; శ్రీలు నటించడానికి ముందుకు 
రారు ; సెట్టును మార్చి, కొత్త సెట్టును వేసుకోవడానికి తగిన పరికరాలు లేవు* 
ఇవి ఆన్నీ ఆవనరంలేకుండా ఉన్నంతలో నాటకాన్ని ఆడడానికి వీలుగా తన 
రచనలు చేశాడాయన. (ఇటువంటిరచనలవల్లనే తెలుగులో (పతీకాత్మకంగా 
తెరలను, నెట్టను ఆమర్చడంపోయి, [డ్రాయింగ్‌ రూమ్‌ నెట్‌ రూఢిఅయిందన్న 
అపవాదుకూడా వూర్తిగా అబిద్ధంగాదు. 

1947 పాంతాల అనాదిగా వస్తున్నదుర్య్యననాలకు  వ్యక్తులులోను 
కాకుండా నీతిని బోధించే నందేశనాటకాలు వచ్చాయి. ఆ తరువాత వ్యక్తికీ, 
సమాజానికి మధ్య నంమర్షణను చిత్రించే సామస్యానాటకాలు ఎక్కు_వగా 
(వచారంలోకి వచ్చాయి. ఆ తరువాత బావ్యవిషయాలతోను, వరిస్థితులతోను 
పడేనంఘర్షణకన్న ఆంతరాంతరాలలో వడేనంభర్షణకు పాధాన్యం హెచ్చింది. 
దీనిని చత్రించినది మనన్నత్యనాటకం. బుచ్చిబాబు “ఆత్మవంచన” ఈ 
రకంనాటకాలలో మేలిబంతి. ఈ వద్ధతిలో ఎన్నో[పయోగాలను చేస్తున్న 
ఆధునికుడు మారుతీరావు. 

గతదశాబ్దంలో పేరుపొందిన ఇతరరచయితలు అందరూ ఇటువంటి 
మనన్తత్వచితణ చేసినవారే  ఆర్‌,వి,యన్‌, రామస్యామి, రాఘవ, పాత్రో 
ఇందులో చెప్పుకో తగ్గవారు. పాత్రో విశాఖపట్నం “యాన'నునాటకసంభాష 
ఇలకు వాడడంలో అత్యంత |వజ్ఞాశాలి. పావలా డబ్బులకోసం ఒక కింది తర 
గతి కుటుంబంపడే మథనను ఎంతో మేధావంతంగా చిత్రించాడతను “పావలా” 
నాటికలో. ధనం మనిషి జీవితాన్ని ఎలా వకగతులను మళ్ళిస్తుందో కూడా 
అతడు చాలా నాటికలలోను, ఒక నాటకంలోను చిత్రించాడు. 

రాజకీయ నాటకాల్లో, ఈనాడు ఆన్ని రంగాలలోను జరుగుతున్న ఆన్యా 
యాన్ని ఆతినగ్నంగా బహిర్గతం చేన్తూ వ్యంగ్యంగా చితించిన నాటకం రాచ 
కొండ విశ్వనాథశాన్ర్రీ “నిజం”. ఇంతటి విమర్శనాత్మక మైన ఇతివృత్తాలతో 
పాటు హాస్యాత్మక మైన నాటకాలు, నాటికలుకూడా మనకు ఎన్నో వచ్చాయి. 
సోమంచి యజ్ఞన్నశాస్రీ “పెద్ద మనుషులు", నరనరాజు “నాటకం” ప్రఖ్యా 
తాలు. భమిడిపాటి రాధాకృష్ణ ఇటువండి రచనలో (తం|డ్రికివలెనే) నిద్ధ 
హస్తుడు. “కీర్తి శేషలు” వంటి నాటకం ఏకపా[తాత్మక మైనా, 'ఇదేమిటి'వంటి 
రచనల్లో మంచి హాస్యాన్ని చూవినవాడు. రావి కొండలరావు “నాలుగిళ్ళ 


188 మవాతి 


చావిడి”, “కుక్క_విల్ల దొరికింది” వంటి నాటక, నాటికా రచనల్లో సన్నివేశ 
గతమైన హాస్యాల్ని చూవించాడు. యన్‌.ఆర్‌. నంది మానవత్వానికి విలువ 
నిచ్చే నాటక రచయిత. ఒకవైవు ఈనాటి వ్యవన్ధ్థను విమర్శిస్తున్నా ఆశా 
వాదంతో నాటకాన్ని ముగిస్తాడు. ఆతడి “అరణి”, “మరో మమౌంజొదారో” 
నాటకాలు ఇందుకు ఉదాహరణలు. 

నాటక సాహిత్యంలో ఎటువంటి మార్పులు వచ్చాయో, నాటికా సాహి 
త్యంలోకూడా కేవలం అట్టి మార్పులే కనివిస్తాయి. అవి రెండూ ఒకదానివెంట 
ఒకటిగా నడిచిన సాహిత్య (వ క్రియలు. (ప్రఖ్యాత నాటికా కర్తలలో తిరిగి 
ఆత్రేయ, వినిశెట్టి, డాక్టర్‌ గంగాధరరావు, డి.వి. నరసరాజు, సోమంచి 
యజ్ఞన్నశాన్రి, గొల్లపూడి మారుతీరావు |వభృతుల వేర్ణే పేర్కొ_నక తవ్పదు. 
వాస్యనాటికలను నేర్పుగా |వ్రానిన వారిలో నరనరాజు, యజ్ఞన్నకాన్రీ, డాక్టర్‌ 
గంగాధరరావు, వులుగుండ్ల రామకృష్ణయ్య, ముద్దుకృష్ణ, బుచ్చిబాబు, కొండల 
రావు, భమిడిపాటి లను పేర్కొనవచ్చు. 

చారిత్రక నాటకాలనుగురించి చెప్పవలసి వచ్చినప్పుడు 1947కు ముందూ 
ఆ తరువాతా వచ్చిన వానిని గురించిన అంతరాన్ని చెవ్పవలని వుంది. 197 కు 
ముందు (వాయబడిన చారితక నాటకాలు చాలభాగం వరోక్షంగా స్వాతం|త్యో 
ద్యమానికి చేయాత నివ్వడానికి, దేశభక్తిని ఉద్బోధించడానికి |వాయబడినవి 
1947 తరువాత ఆట్టి అవనరం లేదు, అందువల్ల ఆతరువాత వచ్చిన చార్మితక 
నాటకాలు ఇతివృత్త నిర్మాణంమీద, పా(త పోషణమీద ఎక్కువ కేందీకరిం 
చాయి. నండూరి రామకృష్ణమాచార్యులు (వానిన “ధర్మచ।|క్రము”, “చ తవతి 
శివాజీ”, “ఉరికంబం”, శ్రీకృష్ణ దేవరాయాలు” ఆ శ్రే చెప్పుకోదగినవి. “అశోక 
సామాదట్‌”, వడాల “అల్లూరి సీతారామరాజు”, ఆమంచర్ల “విశ్వాంతర"” 
అటు సాహిత్య గౌరవము, ఇటు (ప్రదర్శన సౌలభ్యము కల రచనలు. 

వీనితోపాటు పద్య'వధానమైన పౌరాణిక నాటకాలుకూడా రాకపోలేదు. 
కాని అవి నంఖ్యలోను, గుణంలోను కూడా అంత చెవ్పుకోదగ్గవికాదు. పౌరా 
ణిక గాథలకు ఆధునిక పరిస్థితుల కనుగుణంగా మలిచిన నాటకాలలో 
శ్రీరాములు నచ్చిదానంద శాస్త్రిగారి “డివోదాను”, బోయిఖీమన్నగారి “రాగ 
వానిష్టం” వేర్కొనదగినవి. 

1947 కు ముందు తెలుగులో గేయ నృత్యనాటికలు ఎన్నో వచ్చాయి. 
కృష్ణకాన్రీ, రజనీకాంతరావు [ప్రభృతులు సంగీత సాహిత్యాలను మేళవించి 


పాతిక నంవత్సరాల తెలుగు నాటకం 189 


చక్కని రచనలు చేశారు. 1947 తరువాత గేయనాటికా క ర్తలలో చెవ్పకోదగిన 
వాడు ని, 5 రాయణరెడ్డి, ఆయన నవ్వనిపువ్వు, రామప్ప వంటివి నరళక్షములై, 
(పేదర్శనకు కూడా ఎంతో తగిఉన్న రచనలు, వచనగేయాలలో వచ్చిన 
నాటికలలో ఆరుద “సాలభంజిక”, “దరఖాస్తు ఫారం”, కుందుర్తి “శాంతి”, 
అరివిరాల విశ్వం “అశ్వ ఘోమడు” పేర్కొనదగినవి. 

ఈ కాలంలో బాలబాలికలకోసం కూడా నాటికలు చాలా వచ్చాయి, 
జంధ్యాల పావయ్యకాన్రీ, ఇల్లిందల సరస్వతీదేవి, న్యాపతి రాఘవరావు, మొదలి 
వెంకట సుబహ్మణ్యశర్మ మొదలైనవారు బాలలనాటికలు |వ్రాని, పాఠళాల 
ల్లోను, బాల సంఘాలలోను విల్ణలచేత నాటకాలు ఆడించారు, కాని మనకు - 
వెద్దలకు ఒక స్థిరమైన నాటకరంగం లేనట్టే, విల్చలకోసంకూడా ఒక నాటక 
రంగం అంటూ లేదు. 


రేడియో నాటికలు |వ్రాస్తున్నవారు ఈనాడు అసంఖ్యాకంగా ఉన్నారు. 
నాటకాలు, నాటికలు |వానినవారు మాత్రమే కాక, నవలలు, కథలు (వ్రానినవారు 
కూడా రేడియో నాటికలు |వాన్తూనే వున్నారు. వీరిలో చాలామందికి “రేడియో 
నాటకం” అన్నది ఒక ేత్యేక మైన “మీడియం' అని, దాని శిల్పం వేరని కూడా 
తెలియదు. రేడియో మీడియంలో చక్కని నాటికలు (వాయగలిగిన కొద్దిమందిలో 
గోరాకాగ్ర్రీ ముఖ్యుడు. ఆయన (వానిన దాదావు పదిహేను నాటికలు తెలగు 
గ్రవ్య నాటికా సాహిత్యానికి మకుటాయమానాలు. హితశ్రీ, కొడవటిగంటి 
కుటుంబరావు, (ప్రయాగ కోదండ రామశాశ్ర్రీ, అమరేంద్ర మొదలై నవారు 
చక్కని రేడియో నాఓకాలు వ్రాశారు. రేడియోలో హాన్యవ్రధాన మైన నాటకాలు 
డ్రాయడంలో |వభ్యాతులు మునిమాణిక్యం, నండూరినుబ్బారావు మొదలై నవారు. 

ఈ నుదీర్భమైన చరితను, [వృక్రియా వై విధ్యాన్ని, రచయితలసంఖ్యను 
పరిశీలిస్తే ఈ పాతికేళ్ళ తెలుగు నాటకరంగం మూడు పూలు, ఆరు కాయలతో 
విరాజిల్జతున్నదన్న భావం రావచ్చు. ముందే చెప్పినట్లు మనకు మంచి నాట 
కాలు ఉన్నాయి; మంచి రచయితలు ఉన్నారు. కాని తెలుగు నాటకరంగం కొన 
ఊవిరితో |బతుకుతున్నదని ఆ రంగానికి నంబంధించిన వ్యక్తులు ఎంత త్వరగా 
గమనిస్తే అంతమంచిది. దానికి ముఖ్యమైన కారణం మనకు అమెచూర్‌ నాటక 
సంఘాలే కాని వృత్తి నాటకరంగం ఆంటూ లేకపోవడం. వృత్తి నాటకరంగం 
లేని ఏ నాటకరంగమూ తనకాళ్ళమీద తాను నిలబడలేదు, (ప్రజలకు కావలసిన 


190 మహతి 


నాటకాలను ఆందించలేదు. మనకు 2౪౩౭౧ g[2d6 నాటకాలు ఉన్నాయే కాని 
ప్రజాబాహుళ్యానికి నచ్చి, వారు ఒకటికి నాలుగుసార్లు చూడాలనుకొనే నాటకాలు 
లేవు. వెనక పృత్తి నాటక సమాజాలు ఉన్నప్పుడు వారు సంగీత సాహిత్యాలను 
తమ వాచికంలో మేళవించగల మంచి నటులను రావించి తమతమ బృందాలను 
ఏర్పాటు చేసుకున్నారు. తిరిగి ఆ దశ రావాలి, (ప్రజలకు దగ్గరగా ఈ నాటకాలు 
పోనంతకాలం తెలుగు నాటకరంగం ఇదేవిధంగా ఉండక తప్పదు. 

దీనికి మరొకకారణం నాటకళాలల, రంగస్థల పరికరాల కొరత 
1925-40 ల మధ్యకాలంలో తెలుగుదేశంలో నాటక శాలలు లేని చిన్న పట్టణం 
కూడా ఉండేదికాదు. అందులో చాలభాగం సినిమాహాజ్టుగా మారిపోయాయి, 
తిరిగి ప్రతిడోరా నాటక శాలలు వస్తేనే కాని నాటక (ప్రదర్శనలు ఇతోధికంగా 
జరగడానికి వీలుండదు. 

ఈ నాడు నాటకకర్తలు చాలమంది సినిమాలకు, నవలారచనకు వూను 
కుంటున్నారంచే దానికి కారణం నాటకరంగం తమకు లాభసాటి కాకపోవడం 
వల్లనే, 

ఇప్పటికై నా, ప్రభుత్వమూ, అకాడమీలు వూనుకొని తెలుగు దేశంలో 
వృత్తి నాటకరంగాన్ని పునరుజ్జీవింప చేయాలి. నాటక శాలలను నిర్మించాలి, 
రచయితల మేధాళశ క్రి ఇంకా నాటక రంగానికే ఉపయోగించ గలగాలి, అది 
లేనినాడు ఈ నాటికి వలెనే నాటకరంగం బలువేగాని, శ క్తి లేని వ్యవన్ధ ఆవు 
తుంది. అమెచూర్‌ నటులకు ఎంత ఉత్సాహం ఉన్నా వారికి జీవిక వేరేఉన్న 
దని, అది గడిచిన తరువాతనే నాటక (పదర్శనలకు పూనుకుంటారనీ, అలాకాక 
నాటకరంగమే జీవికగా చేసుకొన్న కొందరు (ప్రతిభావంతులు తిరిగి నాటక 
రంగానికి వస్తేనేకాని తెలుగు నాటకరంగం వూర్తిగా కోలుకోలేదనీ మనం ఎంత 
త్వరగా గమనిస్తే అంత మంచిది. 


పద్యప్రధాన నాటకాలు 


శ్రీ పాతూరి శ్రీరామశాసస్ర్రి 


స్వాకంక్యోదయమై పాతికేళ్ళు నిండింది. కొన్ని రంగాల్లో (ప్రగతి సాధిం 

చాం. కొన్ని రంగాలు ఎలా ఉన్నవి అలాగే ఉండి పోయాయి. మరి 
కొన్ని రంగాల్లో దిగజారిపోవడమో లేక వక్రగతి పట్టడమో జరగింది. అలా 
దిగజారిపోయి వృక్రగతి పట్టిన రంగం వద్యపధాన నాటకరంగం, (ప్రగతిలేనే 
లేదు, కాని మానవుడు ఆశాజీవి. ఆ ఆశతోనే పద్యప్రధాన నాటకాల మీద 
వ్రాయడానికి పూనుకొన్నాను, 

పద్య ప్రధాన నాటకాలలో కొండవీటి చాంతాళ్లలాంటి రాగాలు తీస్తూ 
వద్యం పాడడమెననే అభిప్రాయం కొంతమంది పెద్దలలో కూడ పాతుకుపోయి 
పధ్యనాటకాలంటే కొంత ఆయిష్టత |పచారంలోకి వచ్చింది. ఆలా సాగదీని 
పాడడం నబబుకాదని ముక్తసరిగా రాగాన్ని వద్యంలో ఇమిడ్చి పద్యాన్ని 
పాడడం ఆవనరమని చాలా కాలంనించి వన్తున్న అభిప్రాయం. ఈ ప్రక్రియకు 
దోహదమిచ్చి |వచారంలోకి తెచ్చిన పెద్దలు ముఖ్యంగా ముగ్గురు, స్వర్గీయలు 
ముంజులూరి కృష్ణారావుగారు, బళ్ళారి రాఘవాచారిగారు, మాధవపెద్ది వెంకటా 
మయ్యగారు. 

పద్యాన్ని భావయుక్రంగా పాడడం అనేది ఆంధ్రుల (ప్రత్యేకత, మరి 
యే ఇతర భాషలలోను, దేశాలలోనులేదు. ఈ |ప్రత్యేకతను నిలబెట్టుకోవడం 
తెలుగువారి బాధ్యత, ఆందువల్ణనే పద్యపధాన నాటకాలు తిరిగి ప్రచారంలోకి 
రావాలని ఆకాంక్షించే వారిలో నేనొకట్జి. 

పద్యోప్రధాన నాటకాలంటే వెంటనే న్ఫురణకు వచ్చేది తిరువతి వేంకట 
కవుల పాండవ నాటకాలు, చిలకమ ర్రివారి గయోపాఖ్యానం, పానుగంటి వారి 
పాదుక, ధర్మవరంవారి చిత్రనశ్రీయం_ సారంగధర, బలిజేవల్టివారి హరి 
శ్చం|ద్ర మొదలయిన వద్యయుత నాటకాలు. ఈ నాటకాల లోనివద్యాలు 
సాహిత్య పరిజ్ఞానం అంతంత మాతంగా ఉన్న మహిళాలోకంలో బాలా మందికి 
కంఠస్థం. ..... పద్యాలు పూర్తిగా రాకపోయినా సందర్భానుసారంగా ఈ 
పద్య ప్రధాన నాటకాల లోని వద్య భాగాలను ఉదహరించటం వరిఫాటి, 


192 మహతి 


“బావా! ఎవ్వడు వచ్చికీవు”- “అల్దుడా రమ్మని ఆదరంబున బిల్వ”- “రాము 
వంటి పొడుకు”- “అతి వా దావగనేం”- “మాయామేయ ఒగంబె సిత్యమని”- 
ఆనే వద్యభాగాలు అత్యంత ఆభునిక గృహాలలో తప్ప కొంచెం పాతకాలపు 
వ్యక్తులున్న కుటుంబాలలో తరుచు వినవస్తుంటాయి. దీనికి కారణాలు రెండని 
చెప్పుకోవచ్చు. ఆతిలలిత సుందర పదాలతో నడిచిన ఆవద్యరచన మొదటిది. 
తర్వాత ఆ నాటకాలు నుశిక్షితులై న నటబృందాలు |వదర్శించేవారు. ఆందువర్హి 
వద్యవ్రధాన నాటకాలు రనిక లోకాన్ని ఆనందపరిచి (వజలలోకి చొచ్చుకు 
పోయాయి. 

(పవంచంలో ఏ దేశంలోనై నాసరే, ఇతరనాటకాలకన్న సంగీతనాట 
కాలకి (ప్రచారం, (పథావం జాస్తి, అలాగే తెలుగునాట పద్య|పధాననాటకాలు 
పజలను ఆహ్హాదవరిచాయి. కాని అలాంటి నాటకాలను చూడాలనే అభిలాష 
గల రనికలోకానికి ఆనాటకాలను [పదర్శి+చే సమాజాలు తక్కు_వైపోతు 
న్నాయి, స్వాతం త్యోదయము అయినకొన్నాళ్ళవరకు (పేక్షకహృదయ నృమా 
జ్యాలను ఏలాయి. ఇప్పటికి ఏలుతూఉన్నాయి. కొన్ని కొ త్తరచనలూ వచ్చాయి 
కాని అవి బహుళ ప్రచారానికి వచ్చి ఖ్యాతి నార్జించడానికి ఎక్కువగా నోచుకో 
లేదు. దీనికి కారణాలన్వేషిస్తే మనకు మొదట తక్లేది రంగన్భలాలు ఆతితక్కు. 
వగా ఉండడం. తరువాతది క్లీణిన్రున్న ఆర్థిక స్థోమత. |వతీది పదిరెట్లు వెరిగి 
పోయిన ఈరోజుల్లో సద్య్మ[పధాననాటకాలు- ఇవఏ ముఖ్యంగా పొరాణికాలు, 
ఐఇతిహానికాలు, జానపదాలూను- [పదర్శించాలంజటే నరియెన ఆహార్యం చేకరిం 
చడంకోనం వడవలనిన్మశ్రమ అనన్యసామాన్యం. ఆధునికవచన నాటకాలతో 
ఈజాధలేదు. సామాన్యంగా ఈనాటకాలలో వాడేదుస్తులు మామూలజీవితంలో 
ధరించేవే. అందువల్ల ఒకరిదగ్గరలేకపోతే మరొకరిదగ్గర అరువుతెచ్చుకోవచ్చు. 
కొంతకాలంగా (ప్రదర్శింపబడుతున్న “ర క్రకన్నీరు”, ఇటివల (ప్రచారంలోకి 
వచ్చిన “మహమ్మద్‌ బిన్‌తుగ్ధక్‌” తవ్పితే డబ్బువచ్చే ఇతరనాటకాలు లేవందే 
తప్పుకాదేమో ! ఈనాటకాలవిజయానికి కారణం ఈనాటి రాజకీయపరిస్థితుల 
వైన, (వభుత్వంవైన, సంఘంవైన వినిరే శణుకులు, విమర్శ ఆని తోన్తుంది 
వచననాటకాలలో ఒకపరిధిని దాటి (ఒకగది) ఆడే నాటకాలు లేవేమో. తెలుగు 
వారి ఏకై కసాంమికవచననాటకం కన్యాకల్క_ం. ఆనాటకం ఆడితే డబ్బిచ్చి 
చూచేవారు తక్కువ. వచననాటకాలు తేలికగా ఆడవచ్చు. (శమతక్కు_వ. 
వద్యపధాన నాటకాలకు ఆలా కాదే మంచిగాత్రసాధన కావాలి, శృతివక్వం 


పద్యపధాన నాటకాలు 193 


ఉండాలి భాషాజ్ఞానం కావాలి, కొంత నంగీతనం(ప్రదాయం తెలియాలి, ఇవి 
అన్నీ వున్న వ్యక్తులు కూడి (శ్రమిగ్మోగాని ఆనాటకప్రదర్శన రసోత్పత్తి 
చేయదు, శ్రావ్యత రసస్ఫూ ర్థికి అవసరం. సంగీతం ఎక్కువగా లేకపోయినా 
= 
లోగడ ఉదాహరించిన మహనీయవ్య క్వల పద్యపఠనారీతి రనస్ఫూ ర్తి కలిగించి 
bd pa 

సామాజికులను ఆనందపసరిచేది. 

సామాన్యజ నానికి అర్థమయ్యే వాడుకథాషలోనే రచన ఉండాలి, అలా 
ఉంపేగాని నాటకము ర కికటదనే భావము కొందరు పెదల్లోకూడా బాగా 

_ ద 
పాతుక్ష పోయింది. అంటే భాష మామూలు పరిభాష కావాలి, అని, ఈభావముతో 
చేను పూర్థిగా ఏకీభవించలేను. ఇలా అన్నానని భాష జటిలంగా దుర్గాహ్యంగా 
ఉండాలనికాదు. ఉనా త మెనథభాష, సరళ మెనది, అన్నిటికంటె చెవికి ఇం పెన 
Pru fae oa 

భాషఉన్నపుడు _పేకకిలు ఆనందించారు, ఆనందిస్తున్నారు, ఆనందిస్తారనేది 
నా విశ్వాసము, 

పరాధీనస్వాతంత్ర్య యుగసంధిలో వచ్చివనాటకము వావిలాల సోమ 
యాజులుగారి “నాయకురాలు” ఆందులోవించి ఒకపద్యము ఉడాహరిస్తాను. 

స్ఫాయజ్బీకర మం|రగర్గ విపులాశాగర్భ నిక్భేద్యమై 

మోయన్‌ శాతశిలీముఖ(ప్రకరసం బుద్దేధ్మవిద్యుద్యుతుల్‌ 

కాయన్‌, సంగరవీధి ర క్షజలడాకారందుతో కత్భరా 

టబ్మాయంబుల్‌ రుదిరాస్లతంబులుగ ర క్లాంభోరి వర్షించెదన్‌” 


ఈ పద్యంలోని భాష జటిలమే కాని ఈ భాష అర్థము కాకపోయినా 
పద్యంలో శబ్దతరంగవి న్యానము ఉంది భావస్ఫోరకత ఉంది. అందుచేతనే 
ఈ పద్యము పాడినప్పుడల్లా మళ్ళీ పాడమని సామాజికులలో నుంచి హర్షధ్వానాలు 
వచ్చినవి. 

ఇలాంటిదే అంతకు మునుపు రమారమి 40 సంవత్సరాల (క్రిందట 
రచించిన హరిళ్ళం(ద్ర నాలకములోని పద్యాన్ని ఉదాహరిస్తాను. 

“చతురంధో ధిపరీతభూ వలయరకాదత్షచామీకరా 

యతదండంబు ధరించు ఈ కరమె ఆహా ఇప్పు డిక్కాటిలో 

చితిలో కాలుచునున్న యీ కొరవి దాల్చెన్‌ నవ్యమాణిక్యరా 

జీత నీరాజనకాంతికిన్‌ బదులు వచ్చెన్‌ శోచనీయంబుగన్‌."” 

ఇందులో భాషకూడా అంతసుబోధకం కాదు.... కొని పద్యభావము లలి 


(13) 


194 మహతి 


తము కాగా శబగాంధీర్యము ఉంది. ఇలా చెప్పుకుంటూపోతే ఉదాహరణలు 
అనంతము. 

పద్య ప్రధాననాటకాలు (ప్రజలలోకి చొచ్చుకొనిపోవు- అనేది ఆధుని 
కుల్లో కొందరి అది ప్రాయము. విషయ పరిశీలన చేస్టే ఈ అభిప్రాయము నత్య 
దూరమని శేలుతుంది. ఈ నాటికీ సురభినాటకసమాజాలు శతెలుగునేలలో 
ఏమారుమూల పల్లెలోనో, |ప్రతిరో జూ పద్యనాటక (ప్రదర్శనలు ఇస్తూనేఉన్నాయి. 
మొత్తము 32 సురభినాటక సమాజా లున్నని, వీటిలో ఆత్యంత ఆధునిక 
పరికరాలతో వెలుగునీడల విన్యాసాలతో రెప్పపాటులో మారే దృశ్యాలతో, 
అఆతినమర్థవంతంగా (ప్రదర్శిస్తున్న నమాజాలు ఎన్నతగినవి ఏడెనిమిది ఉన్నవి. 
'రెండేళ్ళనాడు ఇలాంటి సురభిసమాజము “కృష్ణలీలలు” హైదరాబాదులో 
ప్రదర్శించారు. ఆ నాటకము పద్యపధానమే ! పాటలూ ఉన్నవి, ఆయినా 
పండితులు, పామరులు, నవ్యులు ఆ (ప్రదర్శనను చూచి ఆనందించారు. వారి 
(క్రమశిక్షణను మెచ్చుకున్నారు. లిప్పలో మారుతున్నరంగాలను చూచి ఆశ్చర్య 
పోయారు. అతుకులబొంతలా కాకుండా సాఫీగా, [ప్రజారంజకంగా నాటకాన్ని 
వాటకంగా (ప్రదర్శించారు సురధివారు. రంగాలు, ఒకదానిలోనించి ఒకదాన్ని 
అతిసౌలభ్యంతో, రంగాలుమారుతున్నాయని తెలియకుండానే మారీపోయాయి, 
వాటకము ర క్తికట్టింది. ఒహో అం'కే ఒహో అన్నారు. 

సురోభి నసమాజాలవారు సాధారణంగా వారి నాటకాలను వట్టణాలలో డద 
ర్మించరు. పల్లెల్లో వేస్తూవుంటారు. ఒక రంగములో వేషము వేసిన ప్నాత్రధారులు 
మరో రంగము జరుగుతూవుం పే, రాబోయే రంగానికి కావల్సిన పరికరాలను 
సిద్ధము చేసికొంటారు. అతి సహజంగా నాటకాన్ని (ప్రదర్శిస్తారు. వీరివి సంచార 
రంగస్థలాలు. ఒశేవూళ్ళో నెలలతరబిడి ఒక సమాజము (ప్రదర్శనలను ఇస్తుంది. 
రోజువిడిచి రోజు వివిధ పద్య(పవ్రధాన నాటకాలు ఆడతారు. ఈ రోజు నాటక 
ములో ఎల్లుండి రాబోయే నాటకము గురించి చెబుతారు, ఆదే వారి పబ్లిసిటీ, కర 
వృశ్రాలు, వాల్‌పోస్టర్లు లేవు. ముఖేముఖే చుట్టుపక్కల పల్లెలన్నింటికి (ప్రచారము 
జరుగుతుంది. పల్లె పజలు బచ్ళుకట్టుకుని నాటకాన్ని చూడ్డానికి వస్తారు. వీరి 
వ్యవస్థను గురించి కొంత చెప్పుకోవాలి. 

వీరి జీవిక నాటక రంగము. నాటకములో డబ్బువస్తేగానీ సమాజము 
ద్రితకదు. సమాజము బితికికేగాని నటీనటులకు జీవనాధారము లేదు. (ప్రభు 
త్వప్ప గ్రాంటులు మొదలే లేవు. ఒక సమాజములో రమారమి ఏడెనిమిది కుటుం 


పద్యపధాన నాటకాలు 195 


చాలు ఉంటాయి. ఈ కుటుంబాలకు వేర్వేరు గదులు రంగస్థలాల వెనుకనే 
ఏర్పరుస్తారు.ఆ గదిలోనే ఆ కుటుంబము వంటచేను కొంటుంది, “ రిక సమయా 
లలో దుస్తులు తెరలు వాటికి కావలసిన పరికరాలను సరిచూసుకుంటారు చెడి 
పోయినవాటిని బాగుచేనుకొంటారు. వీరికి మేకప్‌వారు ఉండరు. ఎవరి మేకప్‌ 
వారే చేసుకొంటారు. కొంచెము అనుభవము కలవారు. పిల్లలపాత్రలకు మేకప్‌ 
చేస్తారు. ఇలా ద్రతిదానికి న్వకశ్తిపై ఆధారపడతారు. మన బౌత్సాహిక నాటకాల 
వారు ఈపద్ధతులను అలవాటు చేసికొని పద్యనాటకాలను సాధనచేస్తే ఏంతో 
బాగుంటుంది. 


వీరిది కుబుంబి నాటకరంగము కావడమువల్ల శ్రీ బాలప్మాత్రలకు వెతు 
కో నవనరము లేదు. నమవయస్కు_లై న శ్రీ, పురుష బాలలకు ద్రతీ నాట 
కములోనూ రెండుమూడు స్మాతలు కంఠస్థము. ఆనారోగ్యము వలన గాని 
ఇతర కారణాలవలగానిి, ఆ నాటి నాటకములో వేషము వేయడానికి వీలు కాక 
పోశే వెతుక్కో నవనరము లేకుండా మరొకరు ఆ పాత్రను పోషిస్తారు. ఇలాంటి 
సంచార కుటుంబి నాటకరంగం యావత్‌ డ్రవంచములోనూ ఇది ఒక్క_యేనని 
నిర్భయముగా చెప్పవచ్చు. “షేక్స్పియర్‌ కాలములో ఇలాంటి వ్యవస్త ఉండేదని 

§ 
శతెలుసోంది. 
ప 
ఒక విధముగా ఆలోచిస్తే భరతముని సంప్రదాయాన్ని పాటిస్తున్న 
£7) [2 

నాటకీరంగము యావత్‌ భారతదేశములో ఇది ఒక్కటే. మరోమాట చెస్పుకో 
వాలి. పెద్దసమాజాలన్నింటికి ఒక నాటకకర్త ఉంటాడు. ఆయనే వారికి కావ 
ల్చిన నాటకాలను (వ్రాసే కవి, సూత్రధారి, ఆయనే వారికి తగిన శిక్షణ ఇస్తారు, 
ఇదీ భరతముని పద్ధతే, 


ఈ సమాజాలకు మంచిశిక్షణ ఉండటమువలననే నాటకాలు పద్య (ప్రధానా 
లైనా భాష చాలమటుకు (గ్రాంథికమైనా వీరి నాటకాలను ద్రజాసామాన్యము 
ఏళ్ళతరబడి నిరంతరాయంగా పోషిస్తున్నది. వద్యప్రధాన నాటకాలు వాటి 

ద 
ప్రాచుర్యము, (ప్రభావము కోల్చేలేదని చెవ్పటావికి ఇంతకన్నా తార్మా-ణము 
ఏంకావాలి ? 

(ప్రజలు, డ్రజలభాష అనే నినాదము మిధ్యావాదమని, ఏ ద్రజలగురించి 


నినాదము లేవదీస్తున్నారో ఆ (ప్రజలే భాషావై విధ్యంగల ఈ సమాజాల నాటక 
_డ్రరర్శనలను, సమాజాలను ఈ నాటికీ పోషిస్తున్నారు. పద్యనాటకాల అవస 


196 మహతి 


రము లేదనే అధునికుల అధి ప్రాయము సరిడైనది కాదని పైవిషయాలు నిరూ 
పిస్థాయి, 
వద్య ప్రదాన నాటకాలు చరమదశళశలో ఉన్నాయనిపిస్తున్నది. ఎందువల్ల 
నంటే ఈ నాటకాలకు ఒక కొత్త పుట్టకురుపు పుట్టింది. ఇద్దరు, ముగ్గురు, నలు 
గురు ఒకేప్నాత్రను నాటకంలో పోషించడం జరుగుతున్నది. అందుప్‌ల్ల Me 
పోషణ అనేది మృగ్యమైపో తోంది. నటులు తమ (ద్రజ్ఞాపాటవాలను చు చూపిస్తు 
న్నారు. కాని నాటకపదర్శన క్షీణిస్తున్నది. కాబట్టి పద్య(ప్రధాన నాటకాలకు 
ఘాచెన చికిత్స- కాయకల్పం లాంటిది జరగాలి, బౌత్సాహిక నాటక 
బౌత్సాహాకుల తృష్ణను తీరుస్తుందిగాని నాటకరంగానికి నిజమైన సేవ జేయజాలదు 
అనేది పెద్దలందరూ అంగీకరించిన సిద్ధాంత మే | అందువల్ల ఒక బలమైన జీవిక 
నాటకరంగాన్ని రూపొందించాలి. ఈ కాయకల్చ్ప చికిత్స మాటలతో అయ్యే 
పనిగాదు. దీనిని చేపట్టవలసిన బాధ్యత ద్రభుత్వంలోని వివిన శాఖలు వహిం. 
చాలి. ఏ తీరున ఈ జీవిత నాటక రంగప్పు పునరుజీ చువవి. 
చేస్తాను. | 
పద్య్మప్రధాన నాటకాలకు పట్టినదుస్టితికి మొట్టమొదటి కారణం నాటక 
అభావంగా ఈ వ్యానంలో విన్నవీంచాను. నా టకనమాజాలూ. ౨ మర్మితులూ ఈ 
పరిస్థితిని అవగాహన చేసుకుని నాటకశాలలు కనీనం తాలూ కాస్టాయిలో నన్నా 
నిర్మించాలన్నట్లు చేయాలనే భావాన్ని వ్యక్షపరుస్తున్నట్లు స తికలడా రా తెలియ 
వస్తోంది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఈ a రూపొం 
దించిననాడు మళ్ళీ నాటకరంగం కొ త్త ఊపిరిని పోసుకొని జీవికనాటక రంగా 
నికి పునరుజ్జీవనాన్ని డ్రసాడిస్తుంది. 


౦గం 


రల 


ఒకక్కఊోళ్ళో ఒకొక్క సమాణాలు గల నాటకశాలలను నిర్మిసే, 
ఒక్‌ నాటక a A ar మరో నాటక శాలకు ప 
రాదు, అందునల్ల నిర్మించటోయే నాటకశాలల (ప్రమాణాలు ఒకే సాంకేతిక 
స్టాయిలో ఉండాలి. ఇది ఎలా నిర్మించాలి అనే విషయాన్ని చర్చించడం ఈ 
వ్యాసంలో సాధ్యంకాదు. 


ఈ నాటక శాలలనిర్మాణాన్ని డ్రకా?ికా శాఖ, సాంస్కృతిక వ్యవహారాల 
శాఖలు పరన్పరనహకారంతో నిర్మించడంమంచిది. |ప్రజాసహకారంకూడా తీసు 
కుని ఈరంగశాలలనిర్యాణం నత్వరంజరిగేటట్లు చూడాలి. 


పద్య్మవధాన నాటకాలు 197 


పద్య పధాననాటకాలు (ప్రాతినదికగా గల జీవిక నాటకరంగం పునరుద్ధ 
రీంపబడాలి, ఇదేమిటి? ఇరవయ్యోశతాబ్దం మూడొంతులు గడచిపోయినతరువాత 
ఈపాతచింతకాయపచ్చడి మాటలేమిటని కొట్టిపారేయకండి. పాతచింతకాయ 
పచ్చడి పథ్యం. జీవికనాటకరంగ కాయకల్చ్పచికిత్సలో బాగా పనికివచ్చి నాటక 
రంగానికి పరిపుష్టమైన ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. 


జీవికనాటకరంగానికి పునాదులువేయడాన్ని దేవ, చర్మాదాయశాఖ ప్రారం 
భిస్తే బాగుంటుంది. ఎందుకంే వారికి వనతులు వనరులుఎక్కు.వ ఉన్నాయి. 
తిరుపతి, కొళవా స్టే, శ్రీశై 9౦, అన్నవరం, సింహాచలాలలో |ప్రతినిత్యల చేలాది 
భక్కలు దర్శించే ను స్సుప్ర సిద్ధదేవాలయా లున్నాయి. ఈదేవాలయాలకు తగినంతవరు 
మానంకూడా ఉంది. వీటికి చరిత్ర న్థలపురాణ స్థలమహాత్మ్య, చర్మిత్రల ఆధా 
శాలుగా పద్యయుత నాటకాలను (వాయించి (ప్రతిదినం |ప్రదర్శించేటట్లు చేయాలి. 
ఈ ప్రదర్శనలకు ఒకజీవికనాటక సమాజాన్ని కనీసం ఈ ఐదుచోట్లనన్నా 
ఏర్పాటుచేయాలి. దీనివలన తెలుగువారి నంప్రదాయాన్ని కాపాడి జీవికనాటక 
రంగోద్ధరణా జరుగుతుంది; ద్రజలలో భక్తిభావాన్ని పెంపొందించడ మూ జరుగు 
తుంది. మొట్టమొదట ఇఏ (ప్రారంభించడానికి నాటకశాలలనిర్యాణం, జీవిక నాటక 
రంగస్టాపనకు కొంతధనవ్యయం జరిగినా డ్రమ్మక్రమేణా ఈజీవికనాటక 
సమాజాలు న్వయంపోషకాలయ్యే అవకాశాలు దాగాఉ న్నాయి. ఈపద్ధతి ఉభయ 
శారకం. అటు (ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించుత్రుంది. ఇటు కేవికనాలక 
రంగానికీ దోహదకారి బాతుంది, 


ఈ కార్యక్రమాన్ని టూరిజంశాఖకూడా చేపట్టాలి, ముఖ్యటూరిస్టు కేంద్రా 
అలో ఆశకేం[ద్రాలకు సందింధించిన చరిత్ర ఉంటుంది. అంశేకొకుండా ఆ ప్రాంతా 
లలో విభ్యాతిపొందినక శారీతులుంటాయి. అవి నృత్యాలుకాజచ్చు, జానపదనాటక 
రీతులు wee ఉదాహరణకు విజయవాడకు దగ్గరలోనే కూచిపూడిఉంది. 

పూడినృత్యనాటకాలు ఇటీవల దేశంలోనూ విదేశాలలో గూడా పేరుప్రక్యా 
తుల మ వివిధ నృత్యనాటకాలను అక్కడ గాంధీకొండమీడో మరె 
క్క_డనో దినదినం ఆకిస్తే మనక ళాసంపద, ద్రదర్శనరీతులు జాతీయ, అంత 
ర్థాతీయ య్య్మాతికులను ఆకర్షిస్తాయి. విజయవాడకు గాని మరి ఏయితర వినోద 
య్యా త్రాస్థలాలకుగాని వచ్చేయా(త్రికులు మనదేశంగురించి మన ప్రాంతంగురించి 
తెలుసుకోవాలనే అన క్తితో వస్తారు. వారికి అలవాటయిన వినోదాలతోపాటు, 


198 మహతి 


మన్నప్రాంతపుచర్మిత్రనూ, కళలనూ వారు అవగాహనచేనుకు నేసావకాళం ఏర్పాటు 
చేయుడంద్వారా జీవిక నాటకరంగానికి గట్టీపునాదులు చేయడంలో టూరిజంశాథి 
ప్రముఖ ప్మాత్రవహించాలని నాకోరిక. ఈమాదిరిగానే న్యూఢిల్లీలోని అకోకా 
హోటలులో భారతీయనృత్యనాటకాలు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే మన నృత్య 
br 
నాటకాలుగూడా [పదర్శింపజేయాలి, కూచిపూడి నృత్యనాటకాలు సద్యయుతాలు 
కావడంవల్ల ఈసూచనణేయడం జరిగింది. 
పైన ఉదాహరించిన రీతులలో నాట్యశాలలు నిర్మించి పద్య్యప్రధాన 
తె 
నాటకాలకూ జీవికకూ అవినాభావసంబంధం ఏర్పరి స్తే పద్య(ప్రధాననా టకాలు 
పునరుజ్జీవనం పొంది ఉదా త్సతను సంతరించుకొని (ప్రజానీకాన్ని స్మక్రమమైన (ప్రద 
ద వ వ 
రృనారీతులతో ఆనందపరచగలవనే ఆకాంక్షతో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. 


“పాత సంపదాయపు గోడలు 
పడ।ద్రోసెద వెలుతుకుకోనం 
తరుణత్వం మెచ్చకపోతే 
తిరుగబడెద చేవృనిమీద'” 

దాళర ఓ 


సంగీతరూపకాలు - యకగానాలు 


శ్రీ శశాంక 


-ఆకినాడు నంగీకరూ సకాలన్నవి ఎక్కువగా ఆకాశవాణి (ప్రసారాలశే నియ 
మితమై ఉని కృష్ణశాత్రిగారు రచించిన “విప్రనారాయణ”, “కీర 
సాగర మధనం" వంటి యక్షీగానాలూ, నారాయణరెడ్డిగారు రచించిన “వెన్నెల 
వాడ", బోయి భీమన్న రచించిన “పెరుపాట”, “ావనాచార్యులు రచించిన 
“ధావనాళాకుంతలం”" వంటి కొన్ని నంగ్‌తరూవకాలు రంగస్థలంపై (ప్రదర్శించ 
బిడినా ఎక్కువ భాగం ఆకాశవాణి (ప్రసారాలకే నియమితమై ఉన్నవి. అయిశే 
ఈ సంగీతరూపకాలని వచన నాటకాలు విన్నంతగా జనం వినరేమో ఆని, నా 
అనుమానం.  రేడియోసెట్లుముందు కూర్చుంకే అఆర్థావగాహనకి అవరోధం 
లేకుండా వచన నాటకం సాగిపోతుంది. సంగీతరూవకంలో వచ్చే పాటలూ 
అందులో వాడే భాష సామాన్యుక్ని గందరగోళంలో ముంచి వేస్తాయనుకొం 
ట్తాను. కొద్దో గొప్పో సంగీతంమీద అభిమానం ఉండేవాళ్ళు విన్నా "తందులోని 
నంగీకాన్నే" తాము ఆనందిస్తారేమో కాని మొత్తం ఆ రూవక సౌందర్యాన్ని 
మెచ్చుకో లేరేమో! అందువల్ల ఈ నంగీకరూవకం వచన నాటకంకన్న తక్కువ 
దేమో శక్తిలో. 
సంగీత రూపకాల్లో కూడా మొదటినుంచీ చివరివరకూ సంగీతమే ఉన్న 
నాటకాలై. శే మరీ బోర్‌ కొడతాయి. మళ్ళీ మధ్యమధ్య చిన్నచిన్న సంభాషణలు 
అక్కడా అక్కడా సన్నివేశానికి తగినట్టుగా అందమైన పాటలూ ఉన్న సంగీత 
రూపకాలై కే (శ్రోతలకు అంత ఇబ్బంది ఉండదు. పాటలు గగనపశథాల్లో శేలి 
స్తోంటే సంభాషణలు నుళ్ళీ భూమిమీదకు తీసుకొస్తోన్నట్టు ఉంటాయి. భూది 
వాలమధ్య డోలగా ఊహల హేలగా సంగీతరూపకం రసజ్ఞులను ఉరూతలూప్పు 
తుంది. 
వచనం భూమి అయిశే పాట ఆకాశం. మాట ఎప్పుడూ నేలబారుగానే 
ఉంటుంది, పాట ఆకౌళమంత ఎత్తుగా ఉంటుంది. ఎంత మామూలు మనిషి 
అయినా అతడికి ఊహలు ఉంటాయి, ఊహలు ఎప్పుడూ నిజాలు అందుకో 
లేనంత ఎత్తుగా ఉంటాయి. అందనివాటికో సం అపు చాచే ఆశాజీవులకి, 


200 మహతి 


ఊహాళ క్రికలవారికి, రనజ్ఞులకి మాత్రమే సంగీత రూపకాలు నచ్చుతా యని 
భావిస్తున్నాను. 

మన తెనుగునాట అనాదిగా ఉన్న యక్షగానానికీ ఈనాటి సంగీతరూపకా 
నికీ ఎటువంటి పోలికా లేకపోయినా రెండూ సంగీత (ప్రాధాన్యం వహించి 
ఉండడం గమనార్భం. ఇటీవల రేడియోలో సంగీతరూపకాలు వచ్చినంత విరి 
విగా యక్షగానాలు రాకపోయినా రంగస్టలంమీద యక్షగానాలు డ్రదర్శింపబడు 
తోన్నంత' విరివిగా సంగీకరూపకాలు |ప్రదర్శింపబడడంలేదు. ఆ (ప్రదర్శింప 
బడుతోన్న యక్షగా నాలుకూడా ఎక్కువగా పూర్వకవి విరోచితములే. 

స్వర్గీయ శ్రీ బందా కనకలింగేక్వరరావుగారి తోడ్చాటుతో, (శ్రీ చింతా 
కృష్ణమూ ర్థిగారి కృషితో కూచిపూడి నృత్యం తెలుగువారి (ప్రత్యేక నృత్యకళా 
నర్మపదాయంగా డేశంలో విశేష భ్యాతి నార్జించుకున్నాక, ఆడనేర్చిన పతి 
నర్తకీ నేడు సిద్దేంద్రయోగి విరచితమైన భామాకలాపాన్నో, అందులో కొంత 
భాగాన్నో (ప్రదర్శించడం పరిపాటెంది. ఈ విధంగా (ప్రాదీన యక్షగాన నంప్ర 
దాయానికి కలిగిన పునరుజ్జీవనంవల్లా, అనలా యక్షగాన (ప్రక్రియలో గల శ క్తి 
వల్లా ఆధునిక కవులుకూడా ఆకర్షితులై యక్షగానాలు ధ్రాశారు. అందులో 
పురాణ ప్రసిద్ధమెన కథల్ని మాత్రమే వస్తువులుగా స్వీకరించి (వ్రాశారు, 
శ్రీ కాటూరి సేంక'టేక్వరరావుగాడ్‌ రచించిన (శ్రీనివాస కళ్యాణం ఈకోవకు 
చెందినదే. మాచ్‌ఖండ్‌ జలవిద్యుల్కేం(ద నిర్మాణాన్ని వస్తువుగా (గ్రహించి 
శ్రీ వింజమూరి శివరామారావుగారు రచించిన “విద్యుల్లేఖ” వంటి నూత్నవస్తు 
రామణీయకాన్ని సంతరించుకొన్న యక్షగానాలు కొన్ని లేకపోలేదు. 

ఇక నంగీతరూపకాలపేరు చెవిని పడగానే కృష్ణకాచ్రి, రజని, నారా 
యణరెడ్డి, దాశరథి, మల్లవరపు విశ్వేశ్వరరావు వంటి కవుల పేద్ద మొదటి 
వరుసలో కనిపిసాయి. వీకంతా సంగీతరూపకానికి రూపురేఖలు దిద్దినవారు. 
ఆంత సంగీత ప్రాధాన్యం లేకపోయినా ఆదిలో తల్లావజ్ఞల శివళరకరశాత్రి 
గారు రచించిన “పద్మావతీ చరణ చారణ చృక్రవ ర్ట", “పెరపరీక్ష", “యక్ష 
పాత్ర”, “నహజయానవంధీ", “దీక్షీతదుహిత", “ కమ్మి ప్రియ", “పదాంకము", 
“నద్వాక్యము" వంటి పద్యగేయ నాటికలు, (శ్రీశ్రీ రచించిన మరో(ప్రవంచం 
“చతురస్రం” వంటి వచనగేయనాటికలూ ఈకోవకే చెందినవిగా భావించవచ్చు. 

ఆకాశవాణిలో మొట్టమొదటి నంగీతరూపకం “బిల్ల ణీయం"” మల్లవరపు 
విశ్వేశ్వరశాత్రిగారే (వ్రాసినా నంగితరూపక పరిణతికి (శ్రీ కృష్ణశాశ్రిగారి 


నంగీతరూపకాలు-యక్ష గానాలు 201| 


కృషే (ప్రధానమైనదిగా వెప్ఫాలీ. వారు రచించిన “శర్మిష్ట”, “ఊర్వశి”, 
విద్యావతి", “వనుర్దాసు", “గుహుడు”, ఆండాళ్ళు కళ్యాణం”, “దక్ష 
యజ్ఞం" మొదలైన క గకహపలలు పద్య గద్య మిశ్రితమై విశేషంగా 
వడాదరణ పొందినవి. ముఖ్యంగా వారి “వసంతోత్సవం” వారి సంగీత 
రూవకాలన్నిటిలోకే మకటాయమెనది ఉమర్‌ఖయ్యాం జీవితం ఆధారంగా 
వారు రచించిన అతిశిశాల అన్న నంగీతరూపకంలోని పాటలలో వారు వాడిన 
ఉరూ అరక్కీ పారశీకపదాలు, అందుకు అనుగుణంగా రజనికూర్చిన సంగీతం 
వింటోంటే దున మా ఉమరఖయ్యాం కాలంలో జీవిస్తోన్న'ప్తే ఉంటుంది. 
“రావెపాకీ సాక” అన్నపాటా, “తళుకుజలతార్‌ బుటా లద్దిన నీల 
వలయమ్మీ గుడారం, ఆభిల సుఖదమ్మీ బీడారం, చేయిచేయి మెయిమెయి 
తగిలిచి చెంతనే ఉండాలి ప్యారీ, చెలియమే మాపాలి హోరీ” అన్న పాటా 
నా మనస్సులో ఇప్పటికే మార్నుమోగుతోనే ఉంటాయి. 
ఆకాశవాణి హై(డ్రాదాద్‌ కేంద్రంలో Spoken word Producer m 
చేరిన తర్వాత దాశరథితో కలిసి ద్రాసిన “కా త్రకోవెల"' అన్న నంగీత 
రూపకంలోని “నారాయణ, నారాయణ అల్లా అల్లా" అనే పాట, “కమ్మగా (బతి 
కికే గాంథీయుగల' అగే పాటా తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి 
పోయాయి, ముఖ్యంగా “నారాయణ నారాయణ అల్లా అల్లా' అన్న పాట భార 
తీయ భాషలన్నిటిలోకే పరిన ర్తింవబడింది. “రాజసుట్టం గాంధీజీ హత్యని 
ద్రధానేతి వృత్తంగా (గ్రహించిన నె నంగీత రూపకం. 
మొత్తంమీద హై( ద్రాబాద్‌ ఆకాళవాణిలో ద్రవేశించిన తర్వాత భావకవి 
అయిన కృష్ణశాప్రీగారు |ద్రజాకవిగా మారిపోయినట్టు తోస్తుంది వారి సంగీత 
రూపకాల్ని పరికి స్టే 
“చారాస్త్రా” అనే సంగీత రూపకాన్ని పరికి స్టే హై( ద్రాబాద్‌ నగర 
జీవితాన్ని ఆయన ఎంత సునిశితంగా సరిశీలించారో మనకు అవగత మవుతుంది. 
అందులో నగరంలోని రిక్షెవాలా గుమాస్తా... పెద్ద మనుషుల జీవితాన్ని ఎంత 
వాన్తవికంగానో వరించారు. 
చౌరాస్తా 
క 
. హిన్తా 
ఎక్‌ సవారీ చారణా 
దో సవారీ ఛే అణా 


2802 మహతి 


నర్జీ గర్మీ ఛడావ్‌ ఉతార్‌ 
రికా జరీ తొక్కేస్తా 
చౌరాస్తా 
చా 
ఆ హిస్తా 
అన్న పాటలో హె(ద్రాబాద్‌ భాషా రిక్షావాలా జీవితం కళ్ళకి కట్టినట్టుగా 


అలాగే నిరాకోపహతుడై న నగరవాసి 
గల్లీ రస్తా మోడ్‌ మొహల్లా 
కాళ్ళసవారీ నడిపిస్తా 
బతికుంటే మరి కూడెట్టా 
చావం'టే మరి భయమెట్టా 
ఉండీ ఉండీ ఓ రో జెపుడో 
హుస్సేన్‌సాగర్‌ దూకేస్తా 
అని తన జీవిత కథనాన్ని చెప్పుకుపోతోంటే మనకు కళ్ళవెంట నీళ్ళు 
తిరుగుతాయి. _ఏడాదిపొడుగునా, చేణుకుంజం, అనే సంగీత రూపకాల్లో 
(గ్రామీణ వాతావరణాన్ని, పండగ చేదుకల్నీ ఎంతో సహజంగా చిత్రించారు. 
బుతుచక్రం సంగీత రూపకంలో బుతుశోభని వర్చించారు. ఇంత వస్తు వై విధ్యం 
గల శాష్ర్రీగారి నంగీత రూపకాల గురించి చాలామందికి తెలియదు. అవి ఆన్నీ 
అచ్చుపడి ఎప్పుడు చేతికందుతాయా అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను. 
శాస్రీగారి నంగీత రూపకొలకు సంగీతం కూర్చడంవల్లా, ఆనలు శాష్ర్రీ 
గారికి చిన్నప్పటినుంచీ సన్నిహితంగా మసలడంవల్లా రజని కూడా చాలా 
సంగీత రూపకాలు డ్రాశాడు. “మధురానగరగాథ, “సుభ(డా విజయము", 
“మేనక”, “నౌకావిహారము", “పుష్పలావికుడు”, “రానలీల", “న్వప్న 
సీమ”, “నుమజన్మ", “నశినభ్రమరీ”, “శాపో అమృతవర్షిణి”, “మేఘ 
సందేశం", “చండీదాను", “లకుమాదేవ"”, “విజయ విధాత", “ ఏశ్వవీణ", 
“ స్వైరిణి అన్నారు", “శాంతివథము” అనే సంగీత రూపకాలు, a 
అనే పేరుతో సంపుటీకరింపబడి ద్రేకటింపబడ్డాయి. ఆ సంపుటి శ్రీ కృష్ణశాచ్రి 
గారికే అంకితం చేయబడింది. ఇవన్నీ నిర్వచనాలు. సంగీత మర్మం తెలిసిన 
వాడు కనుక రూపకాలు జావకారిపోకుండా సంగీతంతోనే నిలబెటుకొచ్చారు. 
మన రూపకాలలో “మధురానగరగాథ”, “చండీదాసు"”, , ిలకుమ” 


సంగీతరూపకొలు -యక గానాలు 203 
“మేఘసందేళం", “విశ్వవీణ", “స్వైరిణి అన్నారు”, “శాంతిపథం” విశే 
షంగా మన్నన లందుకున్నమవి. 

ఇప్పు డాయన (వ్రాస్తోన్న “భాగ్యమతి' యక్షగానం బయబికి వస్తే 
సంగీతరూసరచనలో ఆయన సాధించిన పరిపక్వత సువిదితమవుతుంది. 

ఈవేళ సినిమారంగంలో అగ శేణికి చెందిన లిరిసిస్టుగా వన్నెకురావ 
డానికి నారాయణరెడ్డి వెనుక వ్రాసిన నంగీతరూపకాలే తగిన సాధననంప త్రిని 
చేకూర్చి పెట్టినవని నిస్సందేహంగా చెవ్పవచ్చు. ఈయన “వెన్నెలవాడ"” 
బహుళ (ప్రచారం పొందిన నంగీతరూపక ౦. ఆపేరుతోనే ఆయన “దివ్వెల 
సంగీతం", “నం క్రాంతి" “గోకు లవిహారం”, “ఆజంతాసు ందరి", “మనిషి. 
యంత్రం”, “నవ్వనిపువ్వు" అనే రూపకాల్ని నంపుటీక రించి ద్రకొటించారు. 
వీటిల్లో “మనిషి యంత్రం” అన్న నంగీతరూవకం రచనలోనూ నిర్వహణ. 
లోనూ కూడా ఆధునికద్భష్టిని సంతరించుకున్నది. ఇందులో యంత్రం తన 
అర్థాంగంగా మారిబోయిన మానవుడు కనబడుతాడు. ఫిరంగులు తనపురో గతికి 
సరంగులుగానూ, పంచభూతాలను తనముంగిట్లో చిలుకలుగానూ నిలబెట్టుకున్న 
యంత్రం కనిపిస్తుంది. యంత్రం ఒక మదపుతేనుగైె శే, మనిషి మావీటివాడు 
కావాలన్న సండేశం వినిపిస్తుంది. 

నారాయణరెడ్డి (వ్రాసిన “సుగాశత్రి”, “దసరావేడుకలు", “వసంత 
లకీ", “హరిచరణడాసి మీరా”, "కర్ఫ్పూరనసంతరాయలు”, “కౌముదీ 
విహారం" వంటి సంగీతరూ పకాలు ఎన్నో ఉన్నాయి, అన్నిటిలోనూ ఆయన 
రామప్ప అ(గగణ్యమైనది. “రామప్ప” గుడిమీది నాగిని శిల్పం కల్పించిన 
ఆవేశంతో ఈరూసకం రూపకల్పన చేసుకొన్నది. వస్తుగౌరవానికి తగిన రన 
మయమైనరచనా ఆరెంటికే తగ్గ శ్రీ పాలగుమ్మి విశ్వనాథంగారి సంగీత నిర్వ 
హణా ఈ రూపకానికి ఒక విశిష్టతని చేకూర్చినవి ఇందు పాల్గొన్న మంగళం 
పల్లి డాలమురశీకృష్ణ, చం దబాబు, చిత్తరంజన్‌ల సమైక్యక్భషి ఈరూపక 
(ప్రశ స్టికి దోహదం చేసింది. మొదట్లో ఈ రూపక్షప్రసారం హైదరాబాద్‌ 
న్మదాస్‌ కేంద్రాలకే పరిమిత మైనదైనా, ఆపైన ఇది హిందీలోకి అనువదింస 
బడి జాతీయరూపకకార్య క్రమంగా పన్నెండు భారతీయభాసల్లో (ప్రసారం 
చెయ్యదిడింది. హెదరాబాద్‌ ఆకాశవాణీ నంగీతరూపకొల్లో ఇంత (ప్రశస్తి 
వహించిన నంగీశరూపకం మరొకటి లేదనే చెప్పాలి. “రామప్ప” నారాయణ 
రెడ్డిక వితా శక్తికి క్రీ ర్రిపతాక మెత్తిన సంగీకరూపకం. 


204 మహతి 


దాశరథి (వ్రాసిన దుహోదయం స్వాతం త్రోద్యమానికి నంబింధించినది. 
ఇందులోని “భూదరమో సాగరమో"' అన్నపాట “ మహోదయానికి ముహూ ర్హ 
మిడేనోయి'”” అన్నపాట్క, “లేరా కనవిచ్చిరారా రారా” అన్నపాటా దాశరేథే 
అకలంకమైన డేళభ క్తికి నికషోసలాలై విన్నంతమా(త్రంచేతనే (కోతల్ని 
ఉఊరూతలూపుతూ ఉంటాయి, “ఆనందభవన్‌” అనేరూపకం మోతీలాల్‌ జీవితా 
నికి సంబంధించినది, “రాధ పేమ" నిర్వచన సంగీతరూపకం, ఇవికాక “యళో 
ఛర”, “మహాశ్వేత” పంటి సంగీతరూపకాలు ఎన్నో ఉన్నాయి, 


మల్లవరవు విశ్వేశ్వరరావుగారు “బిలహినులు”, “కృష్ణాపుష్కరం", 
శ మహిషాసురకుర్దని” మొదలైన నంగీతరూవకాలు (వ్రాశారు. వీరు (వ్రాసిన 
గాజులబేహారికి మంచి (ప్ర స్తీ నచ్చింది. రవీంద్రుని “చిత్రాంగద” ఆధారంగా 
సాగిన వీరి తెల గుఅనువాదం మంచి నంగీతరూపళాలలో వేర్కొ_నదగినది, 

విజయవాడ  రేడియోశకేంద్రంనుంచి (శ్రీ వింజమూరి శివరామారావు 
ఎన్నో నంగీకరూవకాలు (ప్రసారం చేశారు. అక్కడినుంచే (ప్రసారమైన 
గ్రీలామభ్మద్రరావుగారి “దీపమాల", “వసంతళోభ"”, “హేమంతలక్షీ*, “నర 
కాసురవధ"”, “విజయాందిక' మొదలగు సంగీత రూపకాలు గణనీయమెనవి. వీరీ 
“నవళక్తి' ఆధునికద్భష్టితో గ్రాయబడిన నంగీతరూవకం, ్రతిఏడూ దసరా 
పండగల్లో దేవీ మూ రరిగా కొజపలడేళక మానవకళ క్రి అని వివరిస్తూ ఈరూవ 
కం సాగుతుంది. దీపావళికి ట్రాసిన తీషమాల అన్ననౌటక ౦లో వీకటిక క్రులపె 
కాంతి సాధించినవిజయం అభివర్లించబడింది, 

“పల్లెపట్టు' జానవదాలతో (శ్రీ బి, రామరాజుగారిచే కూర్చబడి [ప్రసారం 
చేయబటిననాటకం, ఎక్కువసంఖ్యలో సంగీత రూవకాలు |వాయక పోయినా 
గుణదాహుళ్యంచేత గొపవ్పవైన & పుట్టపర్థి నారాయణాచార్యులవారి శివ 
'శాండవంపంటి సంగీకరూపకాలు బహు అరుదుగా లభిస్తాయి. 

అబ్బూరి రామకృష్ణారావుగారి నవీసుందరి, కేటూరి ఆనందమూ రిగారి 
అంబాపాలిి, కరుణశ్రీగారి అమరావతి కేశనపంతులు నరసింహశాస్త్రిగారి 
శిరిక, స్వర్గీయ నార్ల చిరంజీవిగారి భాగ్యనగరం, మేఘసందేకం చెప్పుకోదగ్గ 
మంచి సంగీతరూపకాలు. 

సాధారణంగా సంగీకరూపకాలు సాగే ధోరణిని తస్పించాలనే (ప్రయ 
త్నంతో శ్రీ బుచ్చిబాబుగారు రచించిన అంతిమవిజ్ఞానం క్రీ కృష్ణశాత్రి గారిచే 


నంగీత రూపకొలు-యత గానాలు 205 


ఆయనే (వాయించిన “మాటా మౌనం' అన్నవి కొత్తరకం రూపకాలు. ఇటుపంటి. 
మార్గాన్ని ఇదివరకు శ్రీ శ్రీ చేవట్టి కృఠకృొత్యుడై నాదు, 
తామసి దానము 
తారక మాట a 
తావియ మౌనమెతే 
పూవే మాట 1 
పొంతుక మౌనమ్మెశే 
పురుషుడు మాట 
కంటూ ఆమాటా మౌనం అన్నరూపకం సాగుతుంది. 
రజనిలాగే అనేక సంగీతరూపకాల సంగీత నిర్వాహణలో ఆనుభవం గల 
శ్రీపాలగుమ్మి విశ్వనాథంగారూ ఎంకి అలక, కిన్నెరసాని, సంగీకపుచెట్టు వంటి: 
సంగీతరూపకాలు ఎన్నో (వ్రాశారు. నాగా ర్లునసాగర్‌ అన్న సంగీతరూపకం 
నాగార్జునసాగర్‌ వెళ్ళి అక్కడి నిర్మాణంలో పాల్గొనే కూళీలు పాడుకొనే పాటల్నీ 
రికారుచేసి కూర్చినది.  స్వేదబిందుఅనే నంగీతరూపకం (శ్రీ కృష్ణకాత్రిగారు. 
పాటలశేషమ్మ అనే 


డ్రాయకపోకే ఢ్రీ ఓశ్వనాథంగారు పూసుకొని (వ్రాసినది. 
వీరినంగీతరూ వకం సామాన్యంగా పూర్వం మన ఇళ్ళల్లో పాడుకొనే శ్రీ లపాటలు 
ఆధారంగా చక్కనికథని మేళవించి అద్భుతంగా సాగిన నంగీతరూపకం, 

మొత్తంమీద కొద్దోగొప్పో సంగీతాభిమానులై న కవులో సాహిత్యపరి 
క్ఞానంగల నంగీతజ్ఞాలో ఈసంగీతరూపకాలు (వ్రాసినట్టు కనబడుతోంది. సంగీత 
రూపరచనకు ఆరెంటిలో నూ తగిన ప్రావీణ్యం అవసరమని తోస్తుంది. 

ఇచేవల నేను (వ్రాసిన పచ్చతోరణం, దీసలక్ష్మి, నల్లనయ్య, పనంతశోభ 
మొదలై న సంగీతరూపకాల్ని, (శ్రీ బాపురెడ్డి జై (ప్రకటించి (ప్రపారంచేసిన 
జతరాగర, సాగరసౌనం, బం, వీజయెహేం కల్యాణయా(త, రాకెట్టు. 

దారం మొదలై న నంగీతరూపకాల్నీ, డాక్టర్‌ అరిపిరాల విశ్వం రచించేన 
ag ఘోపుడు నంగ్‌కరూపకాన్నీకూడా కలుపుక్షీం'చే చాలా సంగీతరూపకాలను 
పేర్కొన్నట్టుగా అవుతుంది. ఇప్పు: డింతకన్న ఈవ్యాసపరిధిలోనూ ఈకాల 
పరిదిలో నూ చేయగలిగిందిలేదు. ఇందులో ఆకాశవాణి విజయవాడకేందంనుంచి 
Gees సంగీతరూపకొల్ని ఎక్కువగా పేర్కొనలేకపోయాను. అవీ,ఇంకొ 

నేను మరెచిపోయినవీ అన్నీ సేకరించి ఏపాలగుమ్మి విశ్వనాథంగారివంటి వారో 

పూనుకొని తెలుగులో సంగీతరూసకపరిణామం అనేపరికోథకగంథాన్ని (వ్రాయ: 
గలిగితే ఈశాఖకు ఎక్కు_వన్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నాను. 


తెలుగు నాటకరంగం 


శ్రీ కూర్మా వేణుగోపాలస్వామి 


యైరి 1919వ సంవత్సరం, 

ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఏలూరులో సదిహేనవవార్షికోత్సవం జరుపు 
కంటూన్న సందర్భంలో వెంక టగిరి అమెచ్యూరునాటకనంస్థ ఆ శ్రేయ రచించిన 
“ఎన్‌.జి.ఓ.” నాటకాన్ని |ప్రదర్శిస్తూన్నది. ముందువరనలోని ప్రముఖు లిద్దరు 
సభనుండి తమఅసమ్మతిని సూచిస్తూ ని(ష్కమించారు, వారిలో ఒకరు ద్ముద్రాసు 
ద్రభుత్వపు ఆర్థికమంత్రి, మరియొకరు మద్రాసు శాననసభాధ్యజిలు.... .... 
నాటకదర్శనంలో నిమగ్నులయిన పేక్షేకులలో ఎవరూ దీనిని గమనించినట్టు 
లేదు, .నాటకంమీద చివరి తెరపడకుండానే (్రేకకులు నిర్ణయించారు ఆ సంవత్స 
రాని కదే ఉ త్సమనాటక మని! తెలుగునాటకస్వరూపాన్నే మార్చివేస్తూ రానున్న 
పదిసంవత్సరాలవరకూ ఆం|ధ్రనాటక రంగానికి ఆకృతి తీర్చిదిద్దిన ఉత్తమ 
నాటకకర్హను వెలుగులోకి తీసుకొనిరావటమే ఆనాటి నాటక పదర్శనంలోని 
ద్రక్యేకత 1... 

నాడు విదేశీయ ప్రభుత్వం న్వతం[త్రభారతానికి అందించిన ఆస్తిపాస్తులు 
దారి ద్యము, అజ్ఞానము, కతం త్రము, కు(టమొదలయినవి అనుగమింవ 
రానివిగా యేర్పడిన నికృష్ణఆర్థిక సామాజిక వ్యవస్థ. ఈ వ్యవస్థలో గతి తప్పి, 
గత్యంతరం లేక నలిగిపోయి అలిగిన ఆర్హుని తభితాత్మవిజృంభణాన్ని 
ఆవిష్కృతం చేసింది అ(కేయ “ఎన్‌.జి.ఓ.' 1947 నుండి 1957వరకూ, తనకు 
పూర్వ (ప్రసిద్ధులయిననాటకక ర్హల కున్న పాండిత్యం లేకుండానే ఆంధ్రనాటక 
రంగాన్ని ఉబ్రూతలూగించిన, చిన్నవీ 'పెడ్డవీ ఆయిన అనేక నాటకాలను ఆ శ్రేయ 
రచించారు. హీందూమహమ్మదీయనఖ్యతను ప్రతిపాదించే “*ఈనాడు', మానవ 
జీవితాలను నిరసించిన శాష్రీయపయోగాలను సమీక్షించే “విశ్వశాంతి”, నమా 
జానికి వ్యంగ్యచి(త్రణమైన “కప్పలు”, డ్రాదీనచరిత్రకు సమకాలీన తత్వ 
వ్యాభ్యానా న్నిచ్చిన |ప్రతీకాత్మకరచన “అ? కేన మ్రాట్టు', భయంలోని నికృష్ణ 
తత్వాన్ని ఆవిష్కరించిన “భయం” మొదలయినవి ఆశ్రేయకలం తీర్చిదిద్దిన 
మరికొన్ని ను ప్రసిద్ధనాటకాలు. 


తెలుగునాట కరంగం 207 

స్వాతం శ్యానికి పూర్వం పాతికేళ్లచరిత్రలో నూ; అడపాదడపా పొడుపు 
జాడలు కనవచ్చినా మొత్తంమీద ఆం|ధసాంన్మ్భతిక గగనరంగాన అంధ 
కారమే పజుచుకొని వున్నది. _1921.1946నడుమ వెలువడిన తెలుగు 
నాటకాలను నాలుగువిధాగాలు చేయవచ్చును. 

(1) కొందరు అప్రసిద్ధులయిన నాటక కర్తలు (వ్రాసిన నంఘు సంస్కార నాట 
కాలు. సామాన్య ప్రజల నాకర్షీంచి బాగా డబ్బు చేసికొన్నవి. 

2) చారిత9క పాత్రలను సన్నివేశాలను స్వపయోజనాల కోసం మార్చి 
కూర్చి వాిసినవి, సమకాలీన రాజకీయ పాక్షికతకు పతిబింబాలు 
అయిన నాటకాలు. 

3) సుఖజీవనాన్ని సాగిస్తూ మనువు, కౌటిల్యులను స్మరించుకొంటూ కాలం 
గడిపే తెలుగు సంస్కృత పండితులచే | వాయబిడిన హైందవనంస్కృతీ 
పునర్వీకన నాన్ని (ప్రబోధించే నాటకాలు. 

(4) అధికారుల నెదుర్కో-లేని భీరువులూ, నిస్పృహలు, అర్ధాకలితో అలమ 
టించే వారూ అయిన రచయితలచే రచింపబడిన “ప్రతిమటనాత్మక” 
నాటకొలు (prOtest-plays). ఈ నాటకాలు మికుభలకు వినోదాన్ని 
మ్మాత్రమే కలిగించాయి కాని వెలుగుచూడ నోచలేదు. 
స్వాతంతాగినికి పూర్వం ఒక మూడేళ్ళ కాలం నుండీ ఆంధ్ర నాటక 

రంగంలో గొవ్బ వరిణామాలు కలిగినవి. 1943 లో ఆర్మధ్ర విశ్వకళా పరి 
షత్తువారి పృయోగాత్మక నాటకరంగం (Experimental theatre) ఏర్పా 
పైంది. శ్రీ ఎమ్‌. ఆర్‌, అప్పారావుగారి అధ్యక్షతను ఆంధ్రనాటక కళాపరి 
షత్తు గుడివాడలో 1944 లో శాశ్వత స్థావరాన్ని యేర్పరచుకొన్నది. 1945లో 
బెజవాడలో గరికిపాటి రాజారావుగారి పర్యవేక్షణలో (ప్రజానాట్య మండలి 
స్థాపింపదిడింది. స్వాతంత్ర్యానంతరం, యీ రెండున్నర దశాబ్దాలలోను 
శతెబిగునాటకరంగం మీద ఈ మూడువ్యవస్థల ప్రభావము నునృష్టమైనది. 
ద్రజావాట్యమండలి “ముందడుగు' “మాభూమి” అను రెండు నాటకా 
లను మాత్రమే (ప్రదర్శించింది. సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర 
రావు యీ నాటకక రలు. 12 (ప్రదర్శనా లిచ్చిన మీదట “ముందడుగు' ను 
డ్రభుత్వం నిషేధించింది. డా. రాజారావుగారి ఆధ్వర్యంలో “మాభూమి' అసం 
క్యాక (ప్రదర్శనాల వందింది. “మాభూమి' లో తత్వాన్ని ఆకళింపు చేసికొన 


203 మహతి 


టానికి కాం(గెసు (ప్రజానాయకులకు రెండు దశాబ్దాలు పట్టింది. కారణాంతరాల 
వల్లి రాజారావు వంటి నాయకలు వదలిపోగాన్నే ప్రజానాట్యమండలి బలహీనమై 
రూపుమాసిపోయింది. ' 

అంధ్రనాటక కళాపరిషత్తు 1929 లో స్థాపింపబడినా 1946 వరకూ 
సాధించినది అంతంతమ్మాత్ర మే, "అంతకుముందు “ఆరంభించి నిలిపివేసిన నాటక 
పోటీలను 1946 లో తిరిగి ప్రారంభించింది, ఉ త్రమసాంఘిక నాటకానికి బిహు 
మతు S25; Sebvsns, డ్రదర్శనకు, సరపింధించిన కొన్ని నియమాల 
నేర్పరోచింది. ఎమ్‌. ఆర్‌. అప్పారావు, కాజ వెంకటరామయ్య, పసల సూర్య 
దం ద్రరావుగార్డ్‌ pe 1953 లో |ప్రత్యేకాం(ధరాష్ట్రం ఏర్పడే ఒరకూ, 
ఈసంస్థ చాలా బాగా పనిచేసింది. 1943-1963 మ్య ఆం ధ్రాయూని వర్సిటీ 
ప్రయోగాత్మక నాటకరంగం _ విశ్వవిద్యాలయ  నాటకసమాజపు నహకారంతో 
శతెలుగునా టకచర్శిత్రలో తీ వ్రసంచల నాన్ని కలిగించింది. ఈ సంస్థలు 175చిన్న 
పెద్ద ౫ నాటకాలను (ప్రదర్శించాయి. త్రీన్లిత్రో కన్యాకుల్ళ0, విశ్వంకర్క అల్లి 
మ అన్న మూడునాటకాలు మాత్రమే రెండుమూడు (ప్రదర్శనల నందినవి. 
1942-1961మధ్య జరిపింపబడిన ఆం ధాభ్యుదయోత్సవాలు విద్యార్దులలోను, 
అక్యాపకులలోను  శెలుగునాటక ప్రదర్శన, (ప్రయోగాలకు సంబందించిన 
వినూత్నచై తన్యాన్ని కలిగించాయి. ఈ ఉత్సవాంలో అంతర్‌ కళాశాలలమధ్య 
నాటకపుపోటీలను జరిపి ఉత్తమనాటకానికి, ప్రదర్శనకు, ఉత్తమనటీనటకులకు 
బహుమత్తు లివ్వబిడేవి. (ప్రయోగాత్మక నాటకరంగం = యిచ్చిన ప్రదర్శనలలో 
చాలాభాగం డ్రయోగాలుగానే భాసించేవి, ప్రకావషద్రీయం, విశ్వంతర, వనంత' 
సేన వంటి |ప్రాదీనదోరణి నాటకాలు, పౌరాణికాలకు స్వతం(త్రవ్యాఖ్యానాలిచ్చిన 
“మాని”, "ఆశోకం' “చిత్రాంగి? “యాదవ ప్రళయం" మొదలయిన నాటకాలూ, 
“ఎన్‌.జీ.ఓ." “ప్రగతి'వంటి సమస్యాత్మక నాటకాలు, “కౌళర్నాతి' “ఫణి' వంటి 
ఆపరాధపరికోధక నాటకాలు, “ఆల్లిముతా' “సాలభంజిక? వంటి నంగీతరూప 
కాలు “పుత్తడిబొమ్మ' “కన్యక' మొదలయిన గేయాత్మక మూకాభినయ 
రూపకాలు, రాగమంజరి, రాగహృదయం, “మీనకన్య' “కామిని' వంటి నృత్య 
నంగీతనాటికలూ, ఆంగ్లంలో నూ హిందీలోనూ ఎన్నోనాటకాలు ఈ ఉత్స 
వాలిలో ద్రదర్శింవబడి ద్రశంసింపపడినవి. ఎందరో అధ్యాపకులు, విద్యార్దులు, 
ఇతరకళాకారులు ఈ సంస్రవెనుకనుండి యితోధికంగా కృషిచేశారు. “నాటక 
కళాభ్యుదయానికి పాటువడ్డోరు. 1943-1963 మధ్య వివికళాశాలల నాటక 


తెలుగు నాటకరంగం 209 


ద్రోదర్శనలకు ముఖ్యనిర్వాహకుడుగా ఈవ్యానక ర పనిచేసివున్నాడు.ఇం కేకాక 
యీ (ప్రయోగాత్మక సంస్థ నాటకకళకు సందింధించివ అనేకరంగాలలో విద్యారు 
లకు శిక్షణకూడా యిస్తూండినది. 

తెలుగు నాటక వికాసానికి తోడుపడిన మరియొక సంస్థ కొప్పరపు 
సుబ్బారావుగారి తెలుగు లిటిల్‌ థియేటరు, ఈ నంస్థ్ర నాటక కళను వివరించే 
అనేక తెలుగు యింగ్లీషు పు స్హకాలతో చక్కని (గంథాలయాన్ని (ప్రారంభిం 
చింది. ఆంధ్రపదేశ్‌ నాట్యసంఘం మరియొక సంస్థ. ఆం్మధ్ర నాటక కళాపరి 
షత్తు, నంగీతనాటక అకాడమీ, ఎ.పి నాట్యసంఘం కలిసి నాటకోత్సవాలు 
జరుపుతూండేవి, నాట్యవిద్యాలయాన్ని నడిపినవి, ఈ నాట్యసంఘం ఈనాడు 
మరుగున పడిపోయింది. ఆంధ్ర నాటక పునర్వికాసానికి అమూల్య నహకారా 
న్నందించిన నాటక సమాజాలు రాజమం డి రాఘవ కళాసమితి, వెంకటగిరి 
నాటక నమాజం, బాపట్ల కళావాణి, విజయవాడ రసన సమాఖ్య, (శ్రీకాకుళపు 
నటరాజకళామందిరం, అనంతకపురపు లలికేకళామందిరం, పాలకొల్లు ఆంధ్ర 
నాట్యమండలి మొదలయినవి. 

గతించిన పాతికేళ్ళలో నాటకకళాపరిషత్తు నాటక పోటీలతోపాటు 
ఇరవై యితర వ్యవస్థ లీపోటీలను నిర్వహించాయి, కొప్పరపు సుబ్బారావు 
నాటక కళాసరిషత్తు, నరసాపురం నాటక కళాపరిషత్తు దిళ్లారి రాఘవ స్మారక 
పరిషత్తు, గూడూరు నంన్కృతి నమ్మేళనం, లలితకళా పరిషత్తు, రాయల 
నాటక కళాపరిషత్తు మొదలయినవా యిరవై లో కొన్ని,సంవత్సరం పొడుగునా 
జరుగుతూండే యీ పోటీలలో ఏడాదికి కనీనం డజను ఉత్తమ నాటకాలు, 
ఉత్తమ (ప్రదర్శనలు, ఉత్తమ నటకులు, ఉత్తమ రంగాలంకరణ నిపుణులూ 
డ్రతారానికి రావటం నంభవించింది. 

తెలుగు నాటక రచనలలో ఈ పరిస్థితులలోనే కొన్ని ముఖ్య పరిణా 
మాలు వచ్చాయి. పండితుల చేతుల్లో నుండి జారి జీవితపు వివిధ రంగాలలో 
పనిచేసే వ్యక్తుల చేతుల కందివచ్చింది నాటక రచనం. కర్తలు పండితులు 
కాకపో వటంచేత నాటకాలలో |గ్రాంథికభాష స్థానే వ్యావహారికం స్థిరవడింది. 
5,7 అంకాల సుబీర్ణ నాటకాలకు దిదులు 3 అంకాలు గలిగినవీ, ఏకాంకికలూ, 
బిహుళ | ప్రచారాన్నందుకు న్నాయి. సత్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పే వాన్హవిక 
వాదం (ప్రబలింది. నాటక (ప్రదర్శన నాటక రచయిత చేతులనుండి సూత్ర 
ధారుని చేతుల కందిరావటం మరీయొక విశేషం.. ఈ విధంగా తెలుగు నాటకాలు 

14 


210 మహతి 
సాహిత్యపు పరిధుం నత్మిక్రమించి సామాన్యులకు సుటోధక మైన ధోరణులలో 
(వాయబడినవి, . 

శ్రీలు ప్రీ ప్మాత్రలు ధరించటానికి వీలుపడని కారణంగా నాటక రచ 
యితలు, (ప్రదర్శకలు కొన్నినమన్య లెదుర్కొ-నవలసి వచ్చింది. నాటక రచ 
యితలు కొంతవరకు స్రీ పాత్రలు లేకుండాను, ఒకటి రెండు ప్నాత్రలతోనూ 
మ్మాత్రమే నాటకాలు (వ్రాయటం జరిగింది. 

నాటక వస్తువులో గొప్ప మార్పు వచ్చింది. రాజులు రాణులు పనీ 
పాటా లేని ధనిక వర్ణాలవారు నాటక వస్తుప్రకరణం నుండి వై దొలగిపోయారు. 
ఆతిసామాన్యుని జీవితము, తత్సంబంధమైన సాధక బాధకాలు నాటక వస్తు 
పరిగణనంలో పట్టం కట్టుకున్నాయి. “సాంఘిక చైతన్యాలు', “కమిట్‌ మెంట్‌" 
అనేది నాటకాలకు వ్యా ప్రినందినవి. చదువూ సంస్కారమూ బాగా వున్నవారి 
నాటకాలలో సహజంగా నాటక రచయితలు కాని సిగ్మండ్‌! ఫ్రాయిడ్‌, కార్డ్‌ 
మార్క, (ఫెడరిక్‌ నీచే మున్నగువారి విస్లవాత్మక భావాలు (ప్రతిబిం 
బించాయి. 

అమెచ్యూర్‌ సంస్థల నాటకాలలో సంగీత ప్రాధాన్యం లేదు, ఒకచేళ 
వున్నా సంభాషణలను వినిపించకుండా చేయటానికే పనికివచ్చేది, సెట్టింగులకు 
ప్రాధాన్యం వున్నా అవీ అంతగా బాగుండేవి కొవు. ఈ విషయంలో డ్రమోగా 
శ్యక నాటకరంగం (Experimental theatre) వారు చేసిన ద్రయోగాలు 
చాలా గొప్పవి. కొప్పరపు సుద్బారావుగారి సంగీత రూపక(ప్రయోగం 'అల్లి 
మురా' బహుళ్లప్రజాదరణం పొందిన తదుపరి గురజాడవారి నాలుగు గేయాలు 
నాటకీకరింవబిడి నేపధ్యసంగీతళంతో మూకాభినయ రూసకాలుగా (ప్రదర్శింసబడి 
నవి, కృష్ణమాచారి తెలుగు గడ్డ, ఆంధ్ర సాలభంజిక చక్కని న్యంగ్యసంగీత 
రూపకాలై నవి. ఇవికాక, కొమిని, మీనకన్య, ఉషారాగం, రాగహృదయం 
మొదలయిన సంగీత నృత్యనాటకాలు (ప్రదర్శింపబిడినవి. 


స్వాతం త్యానికిమంచదే నాటక రచయితలుగా కొంత ద్రసిద్ధివి పొందిన 
వారు తరువాత కూడా ఉత్తమ నాటకాలను రచించారు. పాలగుమ్మి పద్మరాజు 
“డాక్టర్ల ర్ల వృత్తి త్రిధర్మం',బుచ్చిబాబు “దారినపోయే దానయ్య", వావిలాల “నాయకు 
లతో ,* సోమంచి యజ్ఞన్నగారి “కల్యాణి” “న్యాయంి “పెద్దమనుషులు”, 
ఆమంచర్హ గోపాలరావు *“విశ్వంతర' మొదలయిన రచన లీకోవలోనివి. 


తెలుగు నాటకరంగం 211 


స్వాతంత్రానంతరం కాల కమానుసార ంగా మొదటి నాటక రచయితగా 
కొండముది గోపాలరాయశర్మను పేర్కొ_నాలి. ఇతని “ఇదీలోకం' “ఎదురీత 
*న్యాయం' *ఏకదేళం' “గౌతమబుద్ధ' మొదలయిన నాటకాలు సులభ | ప్రయోగ 
దృష్టితో వ్రాయబిడినవి. ఇతనిని అనునరించిన తరువాతి వారు కూడా తమ 
నాటకాలలో స్వాతంత్ర్యానంతరం తెలుగు నాటకరంగంలో సామాన్యంగా కని 
పించిన (ప్రయోగాత్మక దృకృ్చథాన్నే (ప్రతిబింబింప జేశారు. వీరందరూ యీ 
నూత్న దృక్పథంలో తమ రచనను ఒక మార్గంనుంచి మరో మార్గానికీ, ఒక 
పద్ధతినుండి మరొ క పద్ధతికీ, వా స్తవికవాదంనుండి (ద్రతీకాత్మక వాదానికీ, డాని 
నుండి ఛాయాత్మక వాదానికీ యీమూటినీ కలిపిన మరొక వాదానికీ మార్చు 
కుంటూ (ప్రయోగాలు చేశారు. 

గోపాలరాయశర్మ, ఆక్రేయల తరువాత నవభారత యుగోదయంలో 
నాటకాలు రోచించిన (ద్రసిర్ధ రచయితలు అనిసెట్టి, పిని సెట్టి, బోయి ఫీమన్న, 
కొడాలి గోపాలరావు, బెల్లంకొండ రామదాస్కు అంగర సూర్యారావు, కొర్లపాటి 
శ్రీరామమూర్తి వేదాంతకవ్కి కె. ఎల్‌. నరసింహరావు చిల్లర భావనారాయణ్క 
నరసరాజు, గోపీచంద్‌ పడాల, (శ్రీవాత్సవ మొదలయినవారు. వీరి నాటకా 
లన్నీ దేశీయములయిన వివిథ సమస్యలకు దర్పణాలై (ప్రజలలో సామాజిక, 
ఆర్జిక, రాజకీయ చైతన్యాన్ని కలిగించినచే. 

ఈ యుగంలో అధికసంఖ్యలో నాటకాలు రచించినవారిలో కొ(ర్రపాటి 
గంగాధరరావు ముఖ్యుడు. చిన్నవి పెద్దవీ, మొత్తం 88 నాటకాల కితడు 
కర్త, గుడ్డిలోపం, తస్మాత్‌జాాగత, లోకంపోకడ మొదలయినవి కొన్ని 
యీతని నాటకాలు, 

సునిశిత సాన్యము, తూచిన సంభాషణలు, గొల్ల పూడి మారుతీరావు 
నాటకాల కలంకారాలు, ఇతని “రాగరాగిణి” 'అనంతం' “కళ్ళు మొదలయిన 
నాటకాలు గొప్పవి, 

ప్రయోగాత్మక దృక్పథంతో రచయితలు బహుళంగా ఏకాంకికలు 
రచించారు. రాజమన్నారు, చలం, ముద్దుకృష్ణ, సోమంచి శ్రీవాత్సవ, కొరపాటి 
నంది, మారుతీరావు (ప్రభృతులయిన నాటకక ర్స లందరూ ఆనేక సంఖ్యలలో 
ఏకాంకికా రచనల చేపట్టి నూత్న (ప్రయోగాలు చేసినవారే, 

నాటక రచనం మన రచయితలు చాలామందికి ఆర్థికంగా లాభించ లేదు. 
నాటకక ర్హలకు నవలలు ద్రాయటము, సినీమా నంభాషణలు ప్రాయటయు ఎక్టువ 


212 మహతి 


లాభదాయకమని తోచింది. (ప్రముఖ వారషృత్రికలు నడిపే నవలల పోటీలు, 
బహునుతులు కూడా వారిలో యీ అభిప్రాయానికి దోహదం చేశాయి. నవల 
దాసి కథలు వాసి కనీసం మూడన బహుమతి పొందినా నాటకం (వ్రాయటం 
కన్నా ఎక్కువ ఆర్థికంగా బాగుపడవచ్చుననే భావం గ్రముఖ నాటకకర్ద 
అందరిలోనూ వ్యాపించింది. నాటక రచయితలకు, రానురాను తమ నాటకం 
రంగస్ఫలాని కెక్కడ మే మహద్భాగ్యమని సంతోషించవలసి వచ్చింది, 

ఆంధ్రనాటకరంగానికి పట్టిన మరియొక దురవస్థ సినిమాకళాకారు 
లెవ్వరూ దాని నాదరించి ఆదుకో లేకపోవటం. శతెలుగుసినిమారంగం తమిళ 
దేశంలో సిరపడటం దీనికి ముఖ్యకారణం. తమిళ, బెంగాలీ హిందీ, మరాఠీ, 
పంజావీ సీనిమారంగాలు ఆయానాటకరంగాలకు ఇస్తున్న నహకారం ద్రకంన 
నీయం. తెలుగునాటకరంగం దానికి నోచుకోలేదు. ఆంధ్రదేశంలో నాటక 
ద్రదర్శన కనువై న థియేటరు అవకాశాలు కూడా చాలాతక్కు_వ. రవీందభారతి 
వంటివున్నా ఖర్చుతోకూడుకొన్నవి. 

కొ త్తనాటకాలను (వ్రాయించి (ప్రదర్శించవలసిన బాధ్యత నిజానికి ప్రసిద్ద 
సమాజాలది. కాని మన సమాజాలు ఎప్పుడో 50 ఏళ్ళక్రితం డ్రాయబడిన 
నాటకాలను మాత్రమే (ప్రదర్శించటానికి ముందడుగు వేస్తున్నాయి. ర క్షకన్నీరు 
ఒక్కటిమ్మాత్రం దానికి విరుద్దం. 16 ఏళ్ళలో ఈనాటకం 260 సార్లు ప్రదర్శింప 
బడింది. ఈనాటకం పొందిన బహుళ పజాదరణకి ఒక్క నాగభూషణం 
వ్యక్తిత్వమే కారణమం'ే అతిశయోక్తికాదు. 


“నాటక ెపేక్షకులనుబుకే నాటక (ప్రదర్శన ముంటుంది” అని జాన్‌సన్‌ 
అన్నడి ఆత్షరాలాసత్యం. తెలుగుదేశంలో. టీక్కెట్టులేకండా ఎక్కడయినా 
నాటక ప్రయోగం జరిగితే అది చూడవచ్చే |ద్రజానీకం ఆంతంతమా|త్రపు 
సభ్యతాసంస్కృతులు కలిగినది। అవి అంతే అ్టే పట్టింపులేనిది, అపయోగాలు 
గందరగోళంగా తయారవటానికి ఎన్నేనా అవకాశాలుంటాయి. ఆ పరిస్థితులలో 
నాటక సంఘాలుకూడా అలాంటి (డ్రేకీకుల అభిరుచిని బే నాటకాలు |పదర్శి 
స్తారు కాని ఉ త్తామనాటక (ప్రమాణాల ననుసరించి కాదు. 

చక్కని సంయమనంతో కూడిన ప్మాత్రచ్మిక్రణము, భావ ప్రదర్శనము 
కలిగి సాంప్రదాయిక నాటక లక్షణాలను సమన్వయపరిచే ఉత్తమనాటకాలను 
్రాసేవిషయంలో ఈనాడు (ప్రసంచనాటకక ర్హలందరూ కొన్నివివరీతకక్తుల 


తెలుగు నాటకరంగం 213 


నెదుర్కొ-నవలసివస్తున్నది, నేడు నాటకరంగాలలో (ప్రదిలిపోయిన సిద్ధాంతీ 
కరణము, (ప్రచారధోరణీ, తెంపులేవిచర్చలు నాటక కోరల దృష్టిని నాటకరచనం 
నుండి దూరంచేస్తున్నాయి. తెలుగు నాటకక ర్హలలో బాగాచదువుకున్నవారు, 
విజ్ఞానులు (ప్రపంచంలోని వివిధదేశాల నాటకరంగాలలోని పరిణామాలను 
గగహిస్తూనే వున్నారు, 

ఏది యేలాగున్నా 1947 తర్వాత ఆంధ్రనాటకరంగం బహుముఖంగా 
వికసించిందం'టే సత్యదూరం కాదు, రచనాత్మకంగా నేమి, (ప్రయోగాత్మకంగా 
నేమి, (ప్రమాణ పరిమాణాలలోనేమి, తెలుగునాటకం తదితర భారతీయ 
భాషానాటకాలకు తీసిపోయింది కౌదని ఘంటాపథంగా చెప్ప వచ్చును. తెలుగు 
నాటకాలు ఉత్తమ సాహితీరూపాలు కాకపోవచ్చు. కాని మంచివి !.... 


(స్వేచ్ళానువాదం ; శ్రీమతి వి. సీతాకల్యాణి) 


“చేతులు అలసిపోతాయి 
రాత అలసిపోదు. 
విధి నిదరపోతుంది 
విధి లిధితం నిదురపోదు” 
ర్మ న్కీ నారాయణరెడ్డి 


దృశ్య శ్ర ష్య న్నాటికలు 


శీ గొల్లపూడి మారుతీరావు 


1947 =గకై 15న ఈదేశంలో రచయితకి గొవ్ప అన్యాయం జరిగి 

పోయిందో అదేమిటంటే_ఈ దేశానికి స్వాతంత్ర్యం రావడం.అంత వరకు. 
ఎలుగెత్తి బండగొంతుతో_ నాటికలలో, నాటకాలలో, నభల్లో, ఉపన్యాసాల్లో 
“ఈదేశానికి స్వాతం త్యం కావాలోయ్‌1" అని అరిచే అవసరం రచయితకి 
చచ్చిపోయింది. డేశస్వాతంత్యానికే కాదు దాదాపు వందనంవత్సరాలు పెంచి 
పోషించిన గొప్ప యితివృత్తపు దుర్మరణానికి ఆరోజు గుర్తు. 

డేళస్వాతం (త్రాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇంకా ఈచదేశా 
నికి అర్జంకాన ఘే, నమాజంలో వచ్చిన ఈగొప్పమార్చుని ఎలా వినియోగించు 
కోవాలో రచయేతకీ యింకా అర్థంకాలేదు. ఇవాళ బస్సులు తగలెట్ట, ఘెరావులు 
చేసే భారతీయ కర్మవీరులకీ, నోటికలు, నాటకాలూ పుంభానుప్పుంథింగా రచించే 
నాటక రచయితలకీ చాలాపోలిక లున్నాయి. 

ఏప్ర క్రియలోనై నా చెప్పాల్సిన సంజేశం 10౮4 అయినప్పుడు ఆమేరకు 
ఆప్ర క్రియలో బలంకూడా సన్నగిల్లుతుంది. ముఖ్యంగా నాటికలో చెప్పాల్సిన 
విషయం వాచ్యం అయిశే రుచి చచ్చిపోతుంది. నాటిక సూచించాలి. చెప్పకూ 
డదుమరి, స్వాతం త్యోదయానికి ముందు ఏరచన తీసుకున్నా. దాస్యంలో 
డ్రుడ్గుతున్న సామాన్యుడిగురించో పట్టి పీదిస్తున్న విదేశీపాలకవ్యవస్స గురించో 
కనిపిస్తుంది. నాటకంలో (ప్రతిప్మాతా సంఘాన్ని తిడుతుంది. గుమాస్తా కుటుం 
బాన్ని సరిగ్గా పోషించుకోలేడు. ఈసంఘమే అందుకు కారణమంటాడు,దొంగ 
దొంగతనం చేస్తూ దొరికిపోతాడు, పాలక వ్యవస్థని తిడతాడు. కాని ఈ పాలక 
వ్యవస్థ ఎవరిది ? ఈసంఘాన్ని ఎవరు ఏర్పరిచారు ? మనది కొని (ప్రభుత్వాన్ని 
విమర్శించడానికి రచయిత చేసుకున్న మెలకువ లివి, ఇది ఆ కాలానికి చెల్లింది, 
ఇలా వాచ్యంగా నినాదాలు చేయడం రసన్ఫూర్తిని ఎంతో కొంతమేరకు సంపు 
తున్నా = ఆ యితివృత్తాలు tంpiCal ఆపరారణంవేత (ేకకుల్లోకి దూసుకు 
వెళ్ళాయి; రంజింపజేశాయి. రచ నాధోరణివల్లకాక, విషయ ప్రాముఖ్యం కార 
ణంగా ఆరచనలు దితికౌయి. 


దృళ్య(శ్రవ్య నాటికలు OE 


ఇదికొక మరొక కారణంకూడా వుంది. అంతకుముందు దేశంలో (ప్రసి 
ద్ధిలో నున్నవి చాలామట్టుకు పౌరాణిక రచనలు. అవన్నీ 1014 125. వాటే 
(ప్రాముఖ్యానికి కారణం సూచనప్రాయంగా ఉన్న సందేశం, రనస్ఫూర్తి0 కలి 
గించే ప్మాతచ్చితణ, యిలాంటివి కానేకావు. నటు9సా మర్గ్యం- నంగీకే ప్రభా 
నంగా నటులు (పేక్షికులలో సాధించిన సరసతి, ఇస్పటికీ ఆతరంవారికి 
పట్టుగా పడ్యాలు చది 3 పదిమందినటులు గుక్తుంటారుకాని,కళ్ళనిండా నీరుతిప్పే 
సన్నివేశం గుర్తుకురాదు. దరిమిలాను దాన్యవిము క్రి, స్వాతం త్ర్యసాధన సండే 
శాలుగా వచ్చినరచనలుకూడా పైనచెప్పిన నాటకాలధోరణిలోనే పద్యాలు, పోట' 
లతో వచ్చాయి. తమకు అలవాటయిన దోరణిలోనే ఉన్న ఆ రచనలను (పేక 
కులు సుళువుగానే ఆదరించారు. నాటకాలలో రనస్ఫూ ర్తికం'"టే |ద్రజిలక్‌'క్షనాళా 
లలో దేశవిము క్తికై పొంగే వేడిర కం ముఖ్యంగా వాటికి విజయాన్ని సాధించి 
పెట్టింది. ay 

అయిశే ఆకో ోజుల్లో పాకాల రాజమన్నారు, వార్ల, ముద్దుకృష్ణ, ఆమంచర్ల' 
గోపాలరావువంటి పెద్దలు dilated subjects ని వెదుక్కు._0టూూ యీ loud- 
ness కి కా నదూరంగా పోయి Off the beat-subjects చేపట్టారు.- "ముద్దుకృష్ణ 
(ఆశోకం) 'తమంచ న (హిరణ్య కశిప్పు “Anti-Theatre experiments హతా 
చేశావ, 

ఇది స్వాతంత్ర్యోద్యమం నాటికి తెలుగునాటకం స్థితి, 

అప్పు డిక మునకు స్వాతంత్ర్యం వచ్చింది, నిన్నటివ వరకు ఉన్న జక 
గొప్పయితిస్భృత్తం చచ్చిపోయింది.. ఇక ఈ సంఘాన్ని దుయ్యబఫ్రే అజ్బనం" 
మనకిలేదు, ఈపాలకుల్ని తిక ఆనకాశమూ లేదు. 'ఇవార్డి సంఘం,' పాలక" 
వ్యవస్థ మనది. నిన్నటిదాకా సే శే మీద అద్భుతంగా నడిచిన melo-drama 
చచ్చిపోయింది. ఇస్సు డిక “మాకడువులు 'యలా మాడ్చిన ఆ డోపిడీరాయుళ్ల 
ఎవరు?” అంటే (పేత్‌కలు చప్పట్లు కొట్టరు । 

ఈ సంమాన్ని మార్చాలంటే తిట్టి ప్రయోజనం లేదు. (్రేమించాలి, 
ద్వేషించి ప్రయోజనం లేదు. అర్థం చేసుకోవాలి. ఇదీ నీయిల్లు. ఇంటికప్పు 
కూలుతోందని యింటికి నిప్పంటిస్తోవా ? నీకొడుకు తప్పుచేశాడని దూలావికీ 
జేలాడరీసావా?_ నిన్న నువు. గమేంంచిన దుర్మారానికి ఒకవ్యవన కారణ 
మయిశే, యివాళ fe పు PR తరిఫ్టీ 
దయిి ఆ అలవాట్లనుంచి దియటపడలేని నీతమ్ముడు కౌరణం ప వడిసి వెల్‌ 


216 మహితి 


వేస్తావా? ఆ అలవాట్లనుంచి బియటపడలేని వాడిబలహీనతలకి జాలిపడి, బయట 
పడాలనే “జ్ఞావకాన్ని' “అవిసరాన్ని' గుర్తుచేయడం నీదాధ్యత కాదా । 

వ్యవస్థనుంచి వ్య క్తి మీదకి దృష్టి “మళ్ళించాలని గుర్తించిన చాలామంది 
“పెద్దలు తమ కలాలకు కొ తపాథీలు తగిలించారు. ఇక తాము ఎదుర్కొ-నేది 
social problem కదన emotional problem అని తెలుసుకున్నారు, 
ఇలాంటి సమస్యలను ఆవిష్కృతం చేసే కొ త్రతరహా [ప్రక్రియలకు_ అప్పటికే 
'చేశాన్ని (ప్రభావితం చేసిన ఆంగ్ల నాటకరంగం వేపు మోరలు సారించారు. ఆ 
రోజుల్లోనే నికొలాయ్‌ గొగోల్‌ Inspector General § ఆయిదారు అనువా 
చాలు, J. B. Priestly ‘The Inspector calls’ క మరో ఆయిదారు ఆనుసర 
అలు, Gaslsworthy, Anatole Frances, Shaw- వీరంతా తెలుగు దేశంలో 
అవతరించారు. ఈ రచనలన్నింటిలోనూ సమాజంలో శిథిలమయిపోతున్న 
మానవుని వ్యక్తిత్వం, అవినీతి అన్యాయం, స్వార్థం వీటిమధ్య నలిగి 
పోతున్న అమాయకుల ఆ(క్రోళం కనిపిస్తుంది, ఇది ఆనాటి సమాజానికి 
|్రకిబింబం కాదా! 

కొ త్రప్రక్రియలశై విదేశాలవేపు తిరిగినవారు. ఈదేశానికి కొ త్ర ప్రక్రియ 
అతో పాటు కొన్నిఆరిష్టాలనూ తెచ్చారు. ఉదాహరణకి- మనదేశంలో ఎన్నడూ 
లేని Drawing room sets వచ్చాయి. 

కుటుంబంలోని వ్యక్రులంతా భోజనానికి. Dining table దగ్గర తప్ప 
కలుసుకోని సామాజిక వ్యవస్థలోంచి “నాటకం” నృష్టించాల్సివచ్చిందని డీ 
వాపోయారు. కాని మనం ఆ |డాయింగురూంని యథాతథంగా శెచ్చిపెట్లు 


కున్నాం, (పతి ఎమెచ్యూర్‌నాటకంలో ఈ గదే కనిపిస్తుంది-. ఇంకా అసో 
మతకు సెరోగని ఎన్నోకుటుంబాలు మనకి కనిపిస్తున్నా । 

విదేశాలనుంచి దిగుమతి అయిన మరొకవ్య క్రి నాటకాలలో నొఖరుప్మాత్ర, 
విదేశసామాజిక వ్యవస్థలో. భార్య, భర్త ఉద్యోగంచేసుకో వలసిన అగత్యం 
వుంది కనుక_నౌఖరుయింటిలో ఉండడం తప్పనినరికావచ్చు- ఇవాశికీ చాలా 
శ్రీమంతుల యిళ్ళలో తప్ప నొఖరుని పెట్టుకోవడం 11౫1), కాని నాటకంలో 
మధ్యతరగతి కటుంచీకుడి యింబ్లోకూడా నొఖరుంటాడు. ఆ నొఖరు యజ 
మానికం'టె తెలివయినవాడయి వుంటాడు. వాడు ఆడిగినా అడగకపోయినా 
యజమానికి (ఆయనసాధారణంగా జడ్డిగారో, పోలీనుసూసరెంటో మరెవరో 
అయివుంటాడు.) ఉచితంగా సలహాలిస్తాడు. చాలా చక్కటిసూక్తులు చెప్తాడు, 


దృక్యగ్రవ్య నాటికలు 217 


“ఒకప్పుడు సువానన లిచ్చాయని పువ్వులు వాడిపోయినా యింట్లో దాచు 
కుంటామా డాబూ 7. జీవితమూ ఆంతే బాబూ"? అంటూ ఏవేవో గొప్ప 
సత్యాలను చెప్తాడు, అనన్నీ ఆ యజమాని వినిమధ్యమధ్య ఆిరంగయ్య'ను 
సలహాలకు అడుగుతూ వుంటాడు. ఒకో్యసారి ఆలో చించండి, ఇలాంటి నౌఖ 
రును చూడగానే మీకు INneVItable jeirvos, Oscarwilde నాటకాల్లోబట్లర్లు 
(&దా. The importance of being Eeornesh లో బట్లరుమె రీమాన్‌), 
5h౭w నాటకాల్లో నౌఖర్లు (&5, The Doctors’ Dilama ) గు ర్పుకొస్తారు- 
మననాటకాల్లో కనిపించే ఏ మ్మాత్రపువా న్హవికతయినా యీ “నౌఖరు? పణంగా 
పుచ్చుకున్నాడు. 

ఇదికొక మరొక విద్మిత్రమయిన పాక్ర తెలుగుదేశానికి సరాసరి విదేశాల 
నుంచి దిగుమతి అయింది. ఫ్రీ! ఈ స్రీ జీవితాన్ని చావలాగ పరుస్తుంది. 
దానిమీంచి “ఎందరో హతభాగ్యులు నడిచివెళ్తారు. తన లోపాన్ని సమాజం 
ముందు కీవిగా అంగీకరిస్తుంది. అవినీతికి తలవంచిన శ్రీ మనకి తెలుసునే 
కాన్కియిలా బాహ్యంగా చెప్పుకొనే “ష్రీ'ని యింకా ఆ రోజుల్లో మనం చూసి 
వుండ లేదు. ఈవిడ మనకు చాలా కొత్తవ్యక్తి. ఉదాహరణకి పునర్హన్మ, 

= 0a జ 
పంజరం, పంజరంలో పకులు__ దరిమిలాను వీటికి కార్చన్‌ కాపీలు 
పుంఖానుపుంఖింగా వస్తూనే వున్నాయి. 

- 

ఇవన్నీ విదేశీ పభాపం మనకు తెచ్చిపెట్టిన మేళ్ళతోపాటు యిచ్చిపో 
యిన లొసుగులు. అందంగా కనిపించిన అమ్మాయిలో ఏ అలంకారం ఆకర్షణ 
నిచ్చిందో తెలియక, గుడిగా అన్నిటినీ అనుకరించిన ఫలితం యిది. 

ఎ 

ఇదికాక యింకా స్వాతం(త్రోదయ సంధికొలంలో వచ్చిన [౭1౦ 
Drama— యింకా చెవులలో (ప్రతిధ్వనిస్తుండగా ఆదే ఇppeal కి యివాళీకీ 
ఆలాగే అవే యితివృత్తాల పై వందలాది రచనలు వస్తున్నాయి. ('పేక్షకులను 
వినుగె త్తిస్తున్నాయి. ఒకే వినమయిన గం౦గ౧0౬0ny ని కలిగిస్తూనే వున్నాయి. 

poi po 
నంఘాన్ని___ సంఘంలో వచ్చిన మార్పుని, సమకాలీన నమన్యనీ ఆసమసన్యని 
ఆవిష్కరించడానికి చేపట్టాల్సిన (ప్ర క్రియనీ_ఆర్థం చేనుకోలేని రచయిత 
3 9 
కలంనుంచి వచ్చే 51|1! bం[n బిడ్డలే నేడు వస్తున్న చాలా రచనలని చెప్పాలి. 
[: j= 

ఇవన్నీ రచనలో, ద్రక్రియలో రచయితల ద్వారా వచ్చిన మార్పులు_ 

మంచికో, చెడుకో. 


218 మవాతి 

ఇక స్వాకం్మత్య యుగోదయంలో సాంఘిక, నైతిక దృక్పథంలో 
మార్పులు చూద్దాం. ఎట్టకేలకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మానవుడి 
తలపై బాధల ముళ్ళ కిరీటం ఉండదని అంతా కలలు కన్న తరుణం ఆసన్న 
మయింది. కొని తీరా ఎమయింది? దేశం యింకా అలగే వుంది. సమాజంలో 
సగటు మానవుడు యింకా బిత్తరచూపులు చూస్తూనే వున్నాడు. తనదయిన 
వ్యవస్థలో తనవాళ్ళ మధ్యే మోసపోతూ ఏడవలేక, నవ్వలేక, బిక్క చిక్కిపోతు 
న్నాడు. అతోని కలలు (క్రమంగా చెదిరిపోతున్నాయి. కళ్ళముందే కోరుకున్న 
స్వర్గం కరిగిపోతోంది. మనస్సులో దిగులు నిరాళ చోటుచేసుకుంది. గాభరా 
పడుతున్నాడు. గందరగోళం ఎక్కువయింది, ఎవరిని ప్రశ్నించినా వినిపించు 
కొనే పరిస్థితిలో లేడు. డీసముండగానే అందరూ ఎనరి యిళ్లు వాళ్ల చక్కబెట్టు 
కుంటున్నారు. సగటు మనిషి వణికిపోతున్నాడు. జీవితంలో ఏదోమూల ఏదో 
విధంగా నిలదొ క్కుకోవాలని అటూ ఇటూ సరుగులు బీస్తున్నాడు. చదువు 
కున్న చదువు ఉద్యోగానికి ఉపయోగపడటంలేదు. చేస్తున్న ఉద్యోగం ఉపా! 
ధిని యివ్వడంలేదు. ఆకలి అవినీతివేపు చెయ్యిచూపిస్తోంది. 


అయితే ఈ అవ్యవస్థను |ప్రతిబింబించాల్సిన  నాటకరచయిత' _ నిల 
దొక్కు. కోవడం తెలీని ఆధునిక నాటకరంగంలో ఆంతే అవ్యవస్లలో ఉన్నాడు- 
ఏదో విధంగా ద్రతికిన పొరాణిక సృత్తి నాటకరంగం గడిచి _ యింకా నిల 
దొక్కుకోలేని అధునిక నాటకరంగంలో కొట్టుమిట్టాడుతున్నాడు, |పేక్షకులను 
యింకా తీనవేపుకు పూర్తిగా ఆకర్షించుకో లేక పోతున్నాడు. ఎందుకంటే తన 
మీద తనకే పూర్తిగా నమ్మకం కుదరలేదు. కనక బలమయిన వృశ్తి నాటక 
రంగం యింకా ఏర్పడలేదు. కనీసం Repertory Theatre ఆయినా 
ఏర్పడరేదు. అందుకని రెండు అవ్యవస్థం సమన్వయంగా ప్రస్తుత నాటక రంగం 
భాసిల్లుతోంది, 


ఈ సమయంలో కేవలం 65629౭ గా = పాత నాటకొలు యిచ్చిన అను 

వంతో Cheap popularity 5, easy popularity కో చాలామంది 
రచనలు చేస్తున్నారు. బౌత్సాహిక నాటక నమాజాలు పెరిగాయి. రచయితలు 
తక్కు వయారు. అనమాజాల ఆకలిని తీర్చే ఏపది వాక్యాల నంపుటి ఆయినా 
నాటకంగా చెలామణీ అయిపోతోంది. సరీషత్తులు బహుమతులు ఇస్తున్నాయి. 
ఇక ఆ రచయిత 'వర్ణిల్లు'తున్నాడే కాని పెరగవలసిన అవనరం కన్‌ పించడం 


దృళ్య(క్రవ్య నాటికలు 219 
లేదు. ఈనాటకాల్ని చూస్తున్న ((పేక్ష్‌కలు నటుల ఉత్సాహానికి అబ్బురపడుతూ 
రచయితలు చూపే [0n0101y ని అసహ్యించుకొంటున్నారు. 

స్వాతం త్యానికి ముందు Popular 2pp62l కి కావలసిన Melo 
Drama యివాళ అవసరం. పందుకు? _ ThespiTit of man is 
almost situated. ఈ ఆంశాన్ని ఎత్తిచూపే రచనలు ఎన్ని వస్తున్నాయి ? 
అలసిపోయి ఈడిగిలబడి, కార్చడానికి కన్నీరుకూడా లేక కూలబడిన దురదృష్ట 
వంతుడి కథనం రచయితగా ఏడవకుండా ఏ రచయిత చెప్తున్నాడు ? ఇలా 
[వశ్న వేసుకుంటే స్వాతంత్ర్య యుగోదయంలోని నాటకరంగం కళ్ళకు 
కడుతుంది, 
గ్రవ్యనాటికలు 

దృశ్యనాటికల విషయంలో పైన చెప్పిన అనర్జాలలోంచే (శ్రవ్యనాట్‌కా 
రచయితకూడా పుట్టాడు, మనదేశంలో రేడియో నాటికకు వయస్సు తక్కువ. 
ఇదొక (ప్రత్యేకమయిన [16011 గా చేపట్టి, (ప్రతిభను గడించినవారు. లేరు, 
అధవా వున్నా (వేళ్ళమీద లెక్క పెట్ట గలిగినంతమంది కనిపిస్తారు. మిగతా 
వాళ్ళంతా దృళ్యనాటకాలు (వ్రాసి = అదే కలంతో దాదాపు అడే ధోరణిలో 
రేడియో నాటికలు రాశారు. ఇప్పటిక ఇదే జరుగుతోంది, 

రేడియో నాటిక కేవలం |శ్రవణేం దియానికి 29౭21 చేస్తూ రనసిద్ధిని 
కలిగించగలగాలి, (శ్రోత ఆలోచనకు _ im౧aginati0n కు అవకాశం ఇవ్వాలి. 
ఇందుకు రచయితకు ఉన్న ఆలందిన అల్లా-కేవలం భాష, ఇది చాలా జటిల 
మయిన ప్రక్రియ. పదునైన కత్తిమీద సాము. అయితే రంగస్థల నాటకానికి 
ఉన్న సౌలభ్యం చీనికి లేకపోవచ్చుగాని, దీనికి ఉన్న rang రంగస్థల 
నాటకానికి రాదు.సహారా ఎడారిలో, బకింగ్‌ హామ్‌ పాలెస్‌లో, పూరిగుడిసెలో, 
ఊరి పొలిమేరలో, విమానంలో, (ప్రేయసి మనస్సులో, కథానాయకుడి 
మెదడులో కథని నడపవచ్చు. మనస్సు తీయగలిగినంత పరుగు వేగం 
యిందులో చూడవచ్చు. ఇంత Flibility దృశ్యనాటికకు రాదు.విచిత్రంగా 
దృళ్యనాటికలో విసుగు కలిగించే MelంdrAama యిక్కడ బాగా రాణిస్తుంది. 
రంగస్టల నాటికలో ఎదురుతిరిగే Di2lంge Play రేడియో నాటికకు (ప్రాణం. 

అయితే రంగనల రచనలు చేసే రచయితలు ఈ mంd/షm యిచ్చే 
అనకాశాల బోలికి పోలేరు. అక్కరకు సేజినాటకాన్ని రేడియో నాటకం 
చేశారు. కొన్ని యాదృచ్చికంగా రాణించాయి, కొన్ని (బతక లేదు. 


220 మహతి 


స్వాతం త్యయుగోదయంలో సమాజాన్ని నాటకరంగాన్ని సమీక్షించడం 
పనిగా పెట్టుకున్నాను. శేవలం రచనలు రచయితల డజాబీకా ఏకరువు పెట్టడం 
ఉద్దేశంకాదు. అయితే ఈ 25 సంవత్సరాల కాలంలో కేవలం మంచిరచనలు 
రాలేదని చెప్పడం అన్యాయమే అవుతుంది. కాని సమాజాన్ని సరిగ్గా ఆకశించు 
కొని నాటకరంగాన్ని ఆరంచేసుకొని రచనలు చేసినవారు దిహుతక్కువ అని 
చెప్పాలి. మంచి నాటకొలు 2610౧121 గా వచ్చినవే - ఏ రచయితా రెండు 
మంచిరచనలు చెయ్యలేదు! 

అయితే ఒకప్పుడు బాగాదితికిన పౌరాణిక వృ త్తి నాటకరంగానికీ_యింకా 
రూఢిగా నిలదొక్కుకోని ఆధునిక బౌత్సాహికనాటకరంగానికి యిది సంధికౌల 
మని చెప్పాలి.మంచినాటకరంగానికై తపన అంతటా కనిపిసోంది-పరిషత్తులు 
వెలిశాయి. బౌత్సాహికలు ఎక్కువమంది ఉన్నారు. ఇంకా సమాజాన్ని, నాటక 
రంగాన్ని అర్థం చేనుకొని-ఆనటు"కి నిజమైన పనిచెప్పగలిగే రచయితలే 
ముందుకి రావడం లేదు. అలా వచ్చిననాడు స్వాతం త్యయుగోదయం నాటక 
రంగానికి కభోదయం కాగలదు. 

ఒక్కమాట, [ప్రస్తుతం మంచిరచనాధోరణి లేదని బాధపడడం కంచె 
మంచిఉత్సాహం దేశమంతటా ఉన్నదని సంతో షపడడం మంచిది-సరై నదారి 
'తెరిసిననాడు గమ్యం ఎంతోదూరం ఉండదు. - 


After all, no theatre lives on its master pieces, but between 
them. 


“ఏ దేళసంస్కృతి అయినా వీనాడూ కాదొక స్థిరబిందువు 
'వైక నదీనదాలు అదృశ్యంగా కలసిన అంతప్సీంధువు” 
—శిలక్‌ 


ధరికేలకం 


విమర్హునత్మక సారస్వత విలోకనం 


స్వాతంక్యయూోదయంలో 
* మరు శఖుష 


విమర్శ సమీక్ష 


తెలు ఏమర్శ 


ఉంధవిశ్వ కళాపరిషత్తు- 
తెలుగులో పరిళోధన 


ఉస్మానియా విళ్వ విద్యాలయము- 
తలుగులో పరికోధన 


ఢ్రీవేంక టేక్వర విశ్వ విద్యాలయం- 
తెలుగులో పరిశోధన 


మడాను విక్వ కళాపరిషత్తు- 
తెలుగులో పరిశోధన 


విమర్శ గంభములు- 
వ్యాననంపుటులు 


'పరిష్క్ఫుత గ్రంథాలు-పీరి కలు 


విమర్శ: (ప్రమాణాలు : 
(వపయోగాలు 


.వమీక్షలు - చర్చలు- 
వాదోపవాదాలు 


డా. జి, వి, గుబహ్మణ్యం 


సంపాదక వర్గం 
గ 


ఆచార్య డా. జి, యన్‌. రెడి 
a 
రీ శిష్టా రామకృష్ణశాశ్రి 


ఆచార్య డా. యస్వీ జోగారావు 


ఎస్‌, వి. రామారావు 


G 


శ్రీ సంపత్కుమార 


డా. ముదిగొండ శివ్మపసాద్‌ 


తెలుగు విమర్శ 


డా, జి. వి. న్నుబహ్మణ్యం 


విమర్శ ముందుపుట్టి తెలుగుబిడ్డ తర్వాత పుట్టాడు. విమర్శఅం'టే తెలుగువాడికి 
తిట్టుగా అర్జమౌతుంది పరదూషణమే పరమ విదేకంగా పలవరించే తెలుగు 

వాడి స్వభావమే అందుకు కారణం. పరులం'పే ఎవరో కాదు. తెలుగువాడికి తన 
కంపే ఇతరులంతా పరులే. అందులో అతనికి అన్యధాషా సాహిత్య వే త్తలకంచె 
ఆంధ్రభాషా సాహితీవే త్తలే వరముపర శబ్దవాచ్యులు. ఒకడు పండితుడరతే మరి 
యొకడు ఒప్పుకోడు. ఒకడు మహాకవి అం'టే మిగతావారికంతా మంట ! ఇది 
మన జాతికి కల్లించిన మేలుళ్ళ సంగతి అలా ఉంచితే తెలుగువాడికి అహంకా 
శాన్ని అలంకారంగా అందించిందని మనం గర్వించవచ్చు. 

అహంకారం ఆత్మవిమర్శ, స్వీయ ప్రతిభమీద విశ్వానం ఉన్న వాడికి 
ఆలంకారమైనట్లుగా ఆచేళపరుడికి, అనుకరణకశీలికి కాదు. _ తెలుగువాళ్లల్లో 
అహంకారమే అందంగా ఉన్నవాళ్లు ప్రతిరంగంలో ఒకరో ఇద్దరో కనబడతారు, 
కానీ, ఆనవాయితీ (ప్రకారం అన్నిరంగాల్లో అందరు ఆంధ్రులూ అహంకరిస్తూనే 
ఉంటారు. కాదంటారని కనపడ్డవాళ్ళమీద అక్షింతలు చల్లుతూనే ఉంటారు. - 
నంటే తన జట్టులో చేరి జై కొట్టమంటారు. నోరున్నవాడిది పేరుగా రాజ్యం చెలా 
యిస్తుంటారు” ఇది అన్నిరంగాల్లో వలెనే సాహిత్యరంగంలో కూడా కనపడే 
సామాన్య లక్షణం 4 

తెలుగువాడికి అహంకారం కంతే ఆవేశం యెక్కువ. దీనివల్ల మన 
జాతికీ, సాహిత్యానికీ జరిగిన మేలెంతో హానీ ఆంతే కనపడుతోంది.కొ త్ర ఎక్క 
డైనా కనపడిశే చాలు కో అని కూస్తాడు. కోటిగొంతుక లెత్తి కోలాటం చేస్తాడు. 
వదడుగులు నడిచింతరువాత తటసటాయిస్తాడు. ఇంతలో మరొక కొ త్తకేక విన 
పడికే చాలు తనవారిని నన్టేటముంచి మరో తెప్పమీదికి దూకిపోతాడు. కొత్తొక 
వింతలా సాగే తెలుగువాడి సాహసయాాత్రలో పాతలు పల్టీలు కొట్టటం, చేతలు 
పార్టీలు మార్చటం నిత్యనూత నాధ్యాయమె సాగిపోతున్నది, 

తెలుగులో మంచివిమర్శ రాలేదంటే తెలుగువాడి పెస్వభావమే మొదటి 
కారణం, విమర్శకు మూలవీజం నిష్పాషేక మైన, నిర్మాణాత్మక మైన, నహృ 


224 మహతి 


దయలథావం. ఆవేశం నిర్మాణాత్మక విడేచనానికి విరుగుడుమందు; అహంకారం 
పాక్షికత్వానికి పరమమ్మ్నిత్రము; పరనిరాకరణం నహృదయత్వానికి చావుదెబ్బ. 
వీటినల్ల సద్విమర్శ మొలకెత్తటమే కష్టం 1 

స్వాతం త్రోదయంలో తెలుగు విమర్శలతకు ఈ చీడపురుగు లన్నీ 
పట్టాయి. అందువల్ల ఫలసాయం జాతి అవసరాలకు తీరేటంత లభించటం 
లేదు. దానితో విమర్శకు ధరపెరిగింది. సొమాన్యుడికి అందని (మానిపండై ౦ది, 
కాని, అందుబాటులో లేసి వస్తువుమీద ఆస క్తి ఎక్కువ. అందని (ద్రాక్షపండు 
పుర్ణన అనే ఈనడింపు ఎక్కువ. తెలుగువాడు ఈ నాడు నిజమైన విమర్శను 
చేయలేకున్నాడు. ఒకవేళ ఎవడైనా చేస్తే “ఎవడి కపయోగం ఈవిమర్శ' అని 
అధికేపిస్తున్నాడు. 

ఇటువంటి అధికేపాలకూ, అవహేళనకూ నోచుకున్న తెలుగు విమర్శ 
శాఖల్లో మొట్టమొదటిది పరిళోధన. అధునాత నాంధ్ర సారస్వత ప క్రియలన్నింటి 
వలెనే పరిశోధనకూడా పాళ్చాత్యభాషాభ్యసనం వలన శెలుగు సాహిత్యచేత్తలు 
సాధించిన ఉ త్తమకళ | పరిళోధన మౌలిక సత్యాన్ని శోధించి సమన్వయించి 
చెపుతుంది. భాషాసాహిత్యాలు పరిశోవనకు (క్రీడారంగాలు. పరిశోధనకు గత 
మంచే ఏవగింప్కు వ  ర్షమానమంచే అభిమానం, కొ శ్రఅంటే కొనవెళ్టి ఉండదు, 
నమ్మగ్రదృష్టితో, నత్యాసాదన జిజ్ఞానతో విలువలను 'వేగ్గకీయలం చేస్తుంది. ఇది 
నం ప్రదాయదాసులకు చుక్కెదుడే. సంప్రదాయ విచ్చేదనశీలులకు తోక కిచుక్క, 
అందువల్ల సమన్వయశీలంతో సాహిత్యాన్ని ఉపాసించే నహృదయులకు ఉపా 
చేయ మౌతున్నది. 

వరిళోధన (ప్రధానంగా విశ్వవిద్యాలయ క్షేత్రాల్లో పండినపంట ! ఆంధ్ర 
విశ్వవిద్యాలయంలో ఇది తొలికాపు కాసింది. కవిత్వత త్వ్వ విచారంతో కొముటీ 
మహోత్సవం చేసుకుంది. సంహితా సర్వస్వంగా విశ్వరూప సాక్షాత్కారం 
చేసింది. |గంథరూపంగా వచ్చినదానికన్న ఆధ్యయనశీలంగా వచ్చిన విమర్శ 
విధానానికీ, పరిశోధన పరిపాకానికీ ఆం|ధ్రవిశ్వవిద్యాలయం తొలుత చాలాకృషి 
చేసింది. ప్రక్రియా ప్రయోగానికి పటిష్టమెన పరిశోధనా విధానాన్నీ రూపొందిం 
చింది. (శ్రీయుతులు పింగళి లక్ష్మీకాంతం, మల్లాది సూర్యనారాయణశాచ్రీ, 
వజ్ఞల చినసీతారామస్వామిశాశ్ర్రి వంటి ఆచార్యులు నేటి తెలుగు సాహిత్యభాషా 
పరిశోధనకు మంచిబాటలు తీర్చిదిద్దారు. తరువాత కోరాడ రామకృష్ణయ్యగారు 


తెలుగు విమర్శ 225 


(ముగరాసు విశ్వ.) గంటి జోగి సోమయాజులుగారు (ఆంధ్ర విశ్వ.) భాషా 
విషయక మైన పరీళోధనకు రూపురేఖలు దిద్దారు. తెలుగుసాహిత్యాన్నీ, చర్నిక్రోనీ 
నమన్వయమార్గంతో వివేకించటం, వర్గీకరించటం, విశేషాంశాలకోనం శోధిం 
చటం ప్రారంభమైంది. 


సాహిత్యపరికోధన విషయంలో నేడు అగ్రతాంబూలం అందుకుంటున్నది 
ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, ఆచార్య 
దివాకర్ల వేంక టావధానిగారల ఆధ్వర్యంలో పరిశోధన స్మత్రయాగంలా సాగి 
పోతున్నది. సాహిత్యచర్శిత్రలో (ప్రసిద్ధయుగాలమీద సమ్మ గపరిశీలనం జరిగే 
విధంగానూ, ప్రసిద్దకవుల సాహిత్యంమీద (ప్రామాణిక సిద్ధాంతవ్యాసాలు సిద్ద 
మయే విధంగాన్యూ ప్రత్యేక సాహిత్యాంశాలమీద విశ్లేషణాత్మక వివేకం విస్తరించే 
విధంగానూ, ఒకవికిష్ట ప్రణా?ికతో పరిశోధనం ఈ విశ్వవిద్యాలయంలో (ప్రారం 
భమై (పౌఢంగా ముందుకు సాగుతున్నది, భాషాశాస్త్రాచార్యులు డా. భద్రిరాజు 
కృష్ణమూర్తిగారు లింగ్విస్టిక్స్‌ డిపార్ట్‌ మెంట్‌ను మూడుపూవు లారుకాయలుగా 
విరియించి భాషావిషయక పరిశోధ నాన్ని విశ్వవిద్యాలయంలో నేకొక అకాడమీల 
ద్వారా గూడ నిర్వహించి నిర్వహింపజేస్తున్నారు. ఇప్పుడు భాషావిషయకంగా 
ముమ్మరంగా పరిశోధన (శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కూడా సాగుతోంది. 
ఆచార్య జి. యన్‌. రెడ్డిగారి ఆధ్వర్యంలో చక్కని భాషాసిద్ధాంత వ్యాసాలు 
అచ్చట వెలువడుతున్నాయి. ఆం|ధ్రవిశ్వవిద్యాలయంలో డా. దోణప్పగా రీశాఖ 
ను చిగురింపచేస్తున్నారు. 

విశ్వవిద్యాలయాల కనుదింధంగా పరిశోధన కేంద్రాలు పవిచేస్తున్నాయి. 
వరంగల్లులో ఆచార్య బి. రామరాజుగారి ఆధ్వర్యంలో జానపదవాజ్యయం 
కొ త్రఊపిరి నింపుకుంటున్నది. ఆచార్య యస్వీ జోగారావుగారి ఆధ్వర్యంలో 
గుంటూరుకేంద్రం దేశిసాహిత్యమార్గాలకు (క్రొ త్తపుంతల నన్వేషిస్తున్నది. ఇంకా 
ఆచార్య శె. వి, ఆర్‌. నరసింహం, డా. కోరాడ మహదేవశాత్ర్రీ (ప్రభృతులు 
సాహిత్యభాషావిషయాలలో పరిశోధనలను పర్యవేక్షిస్తున్నారు. మదరాను విశ్వ 
విద్యాలయం సాహిత్యచరిత్రల నిర్మాణానికి పేరు మోగింది. (క్రీయుతులు నిడద 
వోలు వెంకటరావు, శిష్టా రామకృష్ణశాత్రీ గార లీ రంగంలో కృషిచేశారు. 


సాహిత్యపరిశోధన (ప్రధానంగా రెండువిధాలు 1 ఒకఅంశాన్ని తుజ్ణంగా 
పరిశోధించి ఒక నూత్న దృక్చతాన్ని |ప్రతిపాదించటం, ఒక అంశంమీద వెలు 
(15). 


26 మహతి 


వడిన విమర్శను సమాలోకించి (క్రొత్త నమన్వయంతో అనునంధించటం. 
ఇందులో సాహిత్యానికి_.నవ్యాలో కాన్ని (ప్రసాదించేది మొదటివిధానం; సాహిత్య 
సమాలోచనానికి తోడ్చడేది రెండ వమార్గం- విమర్శక దృష్టికి వెలువై నది మొదటి 
మార్గమే. అయికే నేడు విశ్వవిద్యాలయాలలో పరిోధన ఒకవిధంగా ఉద్యోగా 
ర్హతేలలో ఒక'టైపోయింది. అందువల్ల ఆది ఆధ్యానకలకు ఐచ్చికం కాకుండా 
'అక్యవనరమైపోయింది. దానితో పరిశోధన ప్రవృ త్తి లేని పండితులు కొందరు 
బలవంతపు మాఘస్నానాలు చేస్తున్నారు. అందువల్ల పరికోధనలో ఫలంకన్న 
పర్మిశ్రమ యెక్కువ కావటం, పరిణజతంగాని ఫలితాలు వడపిండెల్లా కాపుకాయటం 
జరుగుతోంది. “మంది యెక్కు_వై తే మజ్జిగ పల్చ్పబడదా?' అనే లోకాపవాదుకు 
లోనుకావటం కూడా జరుగుతోంది. ఇక్కడ ఒకటి గమనించాలి. మొదటిరకం 
పరిశోధనలు సృజనాత్మకాలు. నవ్యదృష్టికి నద్యఃఫలాలు. ఇటువంటివి ఏ క' 
కేతంలోనైనా పరిమితాలే. అయితే మిగిలినవి వస్తుసామగిని సన్నద్ధంచేసే 
వాజ్యయకో శాల. భావితరం వాటిని జుల్లెడపట్టి నిగ్గుతేల్చుకోవటానికి మూలనిక్నే 
పాలు. సమాచార సంపుటీక రణం పరిశోధనలో ప్రాథమికాంగం; దానిలో వర్ణీ 
కరణకు (ప్రాధాన్యం ఉంది. వినూత్న సిద్ధాంత (ప్రపంచనం పరిశోధన (ప్రధా 
నాంగం. సృజనాత్మక విమర్శ కిది మూల స్తంభం. 


వినూత్న సిద్ధాంత (ప్రతిపాదనకు విశ్వవిద్యాలయాలలో కొన్ని ఆవరోధా 
అన్నాయి, అందులో మొదటిది : పర్యవేక్షకులకు కొత్తదనాన్ని వెంటనే 
ఆంగీకరించే ధైర్యం సాహనం లేకపోవటం. రెండవది: క్రొ త్ర నన్వేషించాలన్న 
చృష్టి విద్యాపీఠాలకు లేకపోవటం. మూడవది : వారానికి 22 గంటలు పాఠాలు 
చెప్పే అధ్యాపక్షడు పరిశోధన చేయవలసి రావడం. పరిశోధనకు తగినన్ని 
వరికరాలు లభ్యంకాక పోవటం. ఈ మూడింట్లో విశ్వవిద్యాలయ పరిశోధకుల్ని 
ఒకదానికం'టె మరొకటి గట్టిదెబ్బ తీస్తున్నది. అందువలన పరిశోధకుడు నిర్భ 
యంగా చెప్పదలచుకొన్న సత్యాన్ని తన సొంతపు స్తకంలో | వాసుకుంటున్నాడు, 
విశ్వవిద్యాలయంలో డి గ్రీవచ్చే విధానాన్ని సిద్ధాంత వ్యాసంలో అనునరిస్తున్నాడు. 
ఇది బాహుళ్య దృష్టితో చెప్పినమాచేకాని, సిద్ధాంతవ్యాసాల్లో నవ్యాలోకాన్ని 
|ద్రసాదించినవి అసలు లేవనికాదు. స్వాతం త్యయుగోదయంలో విశ్వవిద్యాల 
యాలలో మరింత బౌద్ధిక స్వాతంత్ర్యం ఉండాలనే వాదానికి హేతువులై న 
కారణా లివి యని శెలియేచెప్పటానికి పేర్కొన్నాను, 


తెలుగు విమర్శ 227 


పరిశోధనను పరిపోషిస్తున్న సంస్థలలో ఆర్మధ్ర్మవదేశ సాహిక్య ఆకా 
డమ్కి తెలుగు ఆకాడమీలను ముఖ్యంగా పేర్కొ_నాలి. సాహిత్య అకాడమీవారు 
ప్రామాణిక నిఘంటువును (ప్రామాణిక సాహిత్య విమర్శను తెలుగులో వెల 
యించే (ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు అకాడమీ భాష్క లిపి, శా శ్రీయపరిభాష 
మొదలైన అంశాలలో పరిశోధన చేస్తున్నది. విశ్వవిద్యాలయాలలో ఉన్న సరి 
దులు, అవరోధాలు ఈ సంస్థలో లేవు కాని చేయదలచుకొన్న ద్రణాళికలను 
చేపట్టి చేయించే ఆర్థికవనరురు తగినన్ని లేనట్లుగా కనపడుతున్నది. 

పరిళోవన విశ్వవిద్యాలయాల శే పరిమికేం కాలేదు. సంసల వంటి వ్యక్తు 
లున్నారు; పరిశోధనలు చేసి గ్రంథాలుగా వెలువరిస్తున్నారు. కోని, విశ్వవిద్యా 
లయాఐ పరిశోధనవిధానాన్ని జీర్ణించుకొన్న రచయితల కున్న శాష్ర్త్రీయ ఏరా 
నం వారి రచనల్లో కనపడటం అరుదు | 

పరిశోధనకు విమర్శకు కొంతభేదం యిప్పటి వ్యవహార నిష్టమై ఉన్నది. 
విముర్శలో పరిశోధనలోని శోధన కంటె అంతర్మధనం ఎక్కువ; (ప్రమాణ 
ప్రయోగాల వర్యాలోచన మెక్కు_వ. సమకారీన సాహిత్యానికి విమర్శ సరిశో 
ధనకం'టె సన్నిహితంగా ఉంటుంది. కాని, మన తెలుగులో సాహిత్య విమర్శ 
ఆ అదృష్టాన్ని అంతగా నోచుకో లేదు. (ప్రాచీన సాహిత్యం మీద వచ్చిన 
విదుర్శతో పోల్చుకుంకే సమకాలీన సాహిత్యం మీద వచ్చింది చాల తక్కువ. 
ఇందుకు కొన్నికారణాలు రేక పోలేదు, 

మనదేశంలో సృజనాత్మక విమర్శకులు చాల తక్కువ, మనసాహిత్యంలో 
'ఒక (క్రొత్త (ప్రయోగం వెలిసిందంటే ఆది తెలుగు విమర్శకులు భావించి, 
దర్శించి జాతిని (ప్రదోధి స్టే వచ్చింది కాదు. విశ్వసాహిత్యాలలో జరుగుతున్న 
తా _ర్వ్విక చింతకు తెలుగు కవులు స్పందించి, కొత్త త ద్రమాగాలు సాధిస్తున్నారు, 
ఆరెపే శెబగు సాహిత్యపు నవ్య చైతన్యానికి So కవి విమర్శకులు కారకు 
తౌతున్నారు, ఏ సాహిత్యంలో తన సాహీత్య విమర్శకుల (ప్రబోధ శంభారా 
వంతో (క్రొ త్తసాహితీ చైతన్యం నినదిస్తుందో ఆ సాహీత్యం ఇకర సాహిత్యాలకు 
మార్గదర్శకత్వం వహిస్తుంది, తెగులువా రింతవరకూ ఆ భాగ్యం నోచుకో 
లేదు నరిగడా వచ్చిన (కొ త్స సాహిత్య (ప్రయోగాలకు తాత్త్విక వ్యాభ్యానాన్ని 
చెప్పే నాథుడు వారికి లేకుండా పోతున్నాడు, విమర్శకుడు కవులకన్నా 
ముందుండడానికి బదులు కవులకు కొన్ని దశాబ్దాల శతాగ్దాల వెనుకబిడి 
ఉండటం జరుగుతోంది. 


228 మహతి 


అందునల్ల నే ఆధునిక కవులు తమకవిత్వ లక్షణాలను, ధ్యేయాలను, 
త త్స్వాలను, పరిధులన్కూ పరిణామాలనూ కవిత్వంలోనే చెప్పుకొని సమాజాన్ని 
గ్రబోధించుకోవలసి వస్తోంది. తమ కవిత్వం సమకాలీన సమాజానికి అర్థం 
కావటం లేదని లోలోన కొంత వాపోవటానికి అవకాశం ఏర్పడుతోంది. దానితో 
కవితలో విమర్శ చోటు చేసుకొంటోంది. వినుర్శను కవితగా (వ్రాస్తే మహాకవిగా 
చెలామణి అయ్యే రోజులు వచ్చాయి. కవులే తమ క వితామార్గాల న్వరూష 
స్వభావాలను వివరించుకొనే ఆవన్థ వచ్చిపడింది. విమర్శ తాను వెనక పడ 
టమే కాకుండా కవితను కూడా వెనుకబడ్డ జాతిలో కలిపి వేస్తున్నది. 


ఇక పోతే తెలుగుదేశంలో నేడు విచ్చలవిడిగా చెలామణిలో ఉన్న 
విమర్శశాఖ నమీక్ష, సమీక్షకు పాశ్చాత్య సాహిత్యాల్లో కొన్ని (ప్రమాణాలు 
ఉన్నాయి, కాని, మన తెలుగులో అవేమీ కనపడటం లేదు, (ప్రచురించేవా డుంచే 
అదికారి కాకపోయినా సమీక్షకు సాహసిస్తున్నాడు (ప్రతివాడూ, అందువల్ల 
డ్రశంనలు, పక్షపాతాలూ, తిట్లూ, దీవెనలూ నమీక్షల్లో చోటు చేసుకుంటు 
న్నాయి. దురదృష్టవశాత్తూ మన తెలుగు సాహిత్యరంగంలో విలయతాండవం 
చేస్తున్న సైద్ధాంతిక, రాజకీయ, వర్గద్భక్పథాలూ, కులమత వర్గ విభేదాలూ 
నమీక్షలను పాక్షిక దృక్పథాలకు గురి చేస్తున్నాయి. గుణాన్ని చెప్పే ఓర్పు ఒక 
వైపు నశిస్తుం'టే, దోషాన్ని చెప్పే ధైర్యం మరొకవైపు లోపిస్తున్నది. అందు 
వల్ల తెలుగు సాహిత్య సమీక్‌ ఎదుగవలనినంత ఎత్తు ఎదుగలేక పోతున్నది. 

దీనికి సాంఘిక మైన ఒక కారణం లేకపోలేదు, ఆధునిక కవులు మేము 
సంఘాన్ని మరమ్మత్తు చేస్తున్నామని తమ కవితల్లో లోకానికి చెవ్పుకుంటుక్నం 
తగా, సమాజంలో సవ్యమైన సాహిత్య చైతన్యాన్ని సృష్టించటానికి కృషి 
చేయటంలేదు. సామాన్య మానవుడికి సాహిత్యంలో పట్టాభిషేకం చేశామని 
ద్రచారం చేసుకోవటమే కాని సామాన్యుణ్ణి తమ సాహిత్యాస్వాదనానికి ఎంత 
వరకు నమాయత్తం చేస్తున్నదీ గమనించటం లేదు. అందువల్లనే ఆధునిక కవి 
సమ్మేళనం పెడితే పట్టుమని పదిమంది నభ్యులు రావటం గగనమౌతున్నది. 
నమాజంలో సాహిత్య చైతన్యాన్ని కల్పించే సాహిత్యక లనూ |ప్రక్రియలనూ 
ప్రభుత్వం కూడా చిన్నచూపు చూచి, రాజకీయ (ప్రచారానికి | ప్రాముఖ్యం 
ఇస్తున్నది. దానితో తరతరాలుగా వస్తున్న సాహిత్య సంస్కారం, కవితా 
రసికత్వం జాతిలో నశిస్తున్నది. ఈ నాడూ బుజ్బకథలన్నా, హరికథలన్నా, 


తెలుగు విమర్శ 229 


పౌరాణిక నాటకమన్నా జనం విరగదిడుతున్నారు. వారికి కథాకథనం౦ద్వారా 
ద్రలోధం కావాలి. వినోదంలో విజ్ఞానం రంగరించి అందించాలి. శుష్క_వచనం 
కన్నా లయబద్ధమైన వచనమో, గీకమో, పద్యమో మరేఛందమో కావాలీ. 
నేడు మహాకవుల కావ్యాలలోని సూక్తులు (ప్రజల నాల్కలపై నుండి అదృశ్య 
మైనాయి సినిమాపాటలు చిందులు శ్ర్‌క్కుతున్నాయి. ఆందులోనూ సాహిత్యం 
కన్నా, పాట బాణీదే ఆగ్రతాంబూ9౦. ఈ నమాజంలో సాహిత్య రసికత్వం 
రావాలని కవులు పూనుకోవాలి. కవితను అనుభవించి, సమీక్షింపగలిగే 
[ప్రాఠమికార్డ తైనా రచనలు, విమర్శలు వారికి కల్పించాలి. లేకపోతే కవుల 
కావ్యాలను కనికరించే నహృదయులు మైనారిటీ వర్గంలో పడతారు. కవితకు 
ఖీమా కంపెనీలు పెఫే సత్క్మాలం త్వరలోనే రావచ్చు. 

లోకంపోకడే్యిలా ఉన్నా సాహిత్యపరులం గర్వించే తెలుగు విమర్శ 
దేశంలో లేదని పెదవి విరిచే నిరాశావాదిని కాను నేను. కట్టమంచి, రాళ్ళపల్లి, 
పింగళి, విశ్వనాథ, చలం, తౌపీ నిడదవోలు, గిడుగు ఖండనల్లి, దివాకర్ల, 
పాటిబండ్క దేవులపల్లి, శ్రీశ్రీ, ఆర్మద్ర, మొదలైన విమర్శకు లెందరో 
ఉన్నారు. 

ఈ తరంవారు ఎంతో నికేపాన్ని మన కందించినా ఈరోజు మనకు 
సాహిత్యలో కంలో చెలామణీ అయ్యే నాణాలు కావాలి. ముందు నేటి మన 
అవసరాలు తీరాలి, మనతరం (బతకాలి, 

యువకుల్లో ఈ చైతన్యం ఇప్పుడిస్ప్సుడే ఉషఃకాంతుల్ని డ్రసరిస్తున్నది. 
సమకాలీన సాహిత్య సమీక్షలో సారవంతమైన విమర్శ పంటలు పండిస్తున్నారు. 
|దశంసలు వీరికి రుచించటంలేదు. (ప్రమాణాలకొరకు (ప్రయత్నాలు చేస్తున్నారు. 
నూత్న (ప్రయోగాల నవనవోన్మేషాలకు నవ్యాదర్శాలను అన్వేషిస్తున్నారు. 
ఈ చైతన్యంలో ఒక నూత్న విమర్శశకం రూపుకడుతున్నది. సాహిత్య 
నహనకశీలం విమర్శలో రాగాలావనం చేస్తున్నది. అది కొంతవరకు మహతిలో 
వినిపిస్తున్నది. 

నమీక్ష నమగ్రరూవం తాల్చేంతవరకూ, విమర్శ సమకాలీన సాహిత్య 
చైతన్యానికి (క్రొశ్తశక్రి నందించేవరకూ స్వాకం్మత్య  యుగోదయంలో 
పరికోధనకే పెద్ద పీట! 


ఆంధ్ర విశ్వ కళాపరిషతు - 
తెలుగులో పరిశోధన 


ఆం ధఏిక్వవిద్యాలయ మాం(ధ్రుల ఆశయాలకు ఆలంబమైన కళాసరిష త్తు. 

విద్యావేత్తలు తత్త్వవేత్తలు ఉపాధ్యక్షులుగా నుండి ఉజ్బ్వలాధ్యాయముల 
నా పరిషత్తులో నిర్మించిపెట్టిరి,  కట్టమంచివారి “కవిత్వత త్రవిచారము” 
ఆంధ్రసాహిత్యవిమర్శలో నొక నూతనకకమును సృష్టించిన విమర్శ గ్రంథము. 
రాళ్ళపల్లి వా! “వేమన” తెలుగువచనవా జ్యయభార తికొక కల్లారమాలిక. 

అం|ధ్రవిశ్వక కాపరిషత్తులోని ఆంధ్రశాఖ చేసిన కృషి అనన్యసామాన్య 
మైనది. అంగ్ల భాషాసాహిత్యాలతో సమానమైన ,గౌరవ(ప్రవత్తులను విశ్వ 
విద్యాలయ విద్యోవ్రణా శికలస్థాయిలో కల్చించుటయే కాక, సాహిత్యచరితాంళ 
ములు భాషావ్యాకరణాంశములలో మౌలిక మైన విమర్శవిధానాలను రూపొం 
దించుటలో విశేషకృషి గావించినది. స్వాతం! త్యయుగోదయసమయానికి ఆంధ్ర 
శాఖ పరిశోధనావరణములో అడుగిడినది. ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు, 
ఆచార్య గంటి జోగి సోమయాజిగార్కు (క్రమముగా ఆశాఖలో పరిశోధన ప్రణాళి 
కలను సిద్ధముచేసి పర్యవేక్షజచేసియుండిరి. (ప్రస్తుతము ఆడార్య కె, వి. ఆర్‌. 
నరసింహంగారు ఆంధ్రశాభాధ్యత్షులై దానిని నిర్వహించుచున్నారు. 

అచ్చట సిద్ధమైన సిద్ధాంతవ్యానములలో (ప్రచురణ మొందినవి : 1. 
డాక్టర్‌ కొత్తపల్లి వీరభ(దరావుగారి“ తెలుగుసాహిత్యము ప్రై ఇం గ్లీ మృ ప్రభావము” 
(1960) .._ఈఅంశముపై వెలసిన మొదటిశా శ్రీయ మైన పరిశోధన గంథమిది. 
కుంపినీవారు తెలుగుగడ్డపై నడుగిడిననాటినుండి ఆంగ్ల ము తెలుగువారి వాజ్మయ 
సాహిత్యాలపై వై చిన ప్రభావాలను సోదాహరణముగా, సోపవ త్రికముగా నిరూ 
పించిన గ్రంథ మిదీ. ఆపూర్వములై న ఆకరములనుండి విషయసే. వక్రరణము చేయు 
టలోను, విషయ విశ్రేషణములోనే, సమన్వయద్భక్పథములోను వీరిపరిశోధనము 
పేరెన్నిక గనినది. 2, డా. యస్వీ. జోగారావుగారి“ఆం ధ్రయక్షగా నవాజ్యయ 
చరి శ (1961). యక్షగానము చేశీయరూవక ప్రక్రియ. దానిఉత్స త్రి, వికాన్క 
సరద మారను స్మప్రమాణముగా నిరూసించుటలోను, వెలుగుచూడని యేక 
యరగానములను లోకమునకు పరిచయము చేయుటయేకాక, గంభీరమైన శైలిలో 


ఆం. వి, ప. తెలుగులో పరిళోధన 7 


వానిని వర్గీకరించి విమర్శించిన ఉత్తమపరిళశోధన గంథ మిది, యక్షగాన 
వాజ్మయమున పరమ (ప్రమాణ గ్రంథము. 

3. డా, కె, వి. ఆర్‌, నరసింహంగారి “ఆంధ్ర పబంధము"- |ప్రదింధ 
వాజ్యయమును సూత్మపరిశీలనద్భష్టితో విమర్శించి నిగ్గుకేల్చిన యీసిద్ధాంత 
వ్యాసము ఆం ధ్రవిశ్వవిద్యాలయాం ధశాఖలో పొటమరించిన తొలివిమర్శ 
(గంథకుమము, 

4 డా బొడ్డుపల్లి పురుషో త్రంగారి “తెను(గువ్యాకరణవికానము” 
(1969) ఆ వాజ్మయశాఖయొక్క చరిత్రను సూక్మేక్షితతో పరిశీలించి 
నిర్మించిన తొలి ప్రామాణిక గ్రంథము. 

5. డా. కొర్లపాటి శ్రీరామమూ ర్తిగారి“ శ్రీనాథుడు”: చారిత్రకము ః 
ఆం(ధ్రీకరణము (1971)- యుగక ర్హయైన శ్రీనాథుని సాహిత్యన్వరూపన్వభావ 
ములను, అందలిచార త్రకాంక ములను, ఆతని యనువాదవిధాన విశేషాంళములను 
విస్తారముగా వివరించిన్న గంథ మిది. 

నన్నయకు పూర్వమువెలసిన శాసనములలో కానవచ్చు ఛందో విశేషాల 
మీద డా. తంగిరాల వేంకట నారాయణశాస్ర్రీగా రొక సిద్దాంతవ్యాసమును వెల 
యించిరి. కాని అది యింకను వెలుగు చూచు భాగ్యము నోచుకొనలేదు. 
పరిశోవకు లెందరో యింకను పరిశోధనలు చేసినారు చేయుచున్నారు, 

అస లీయంశముసె వ్యాసము ఆచార్య శె. వి. ఆర్‌. నరసింహంగారు 
ద్రాయవలసినది, వారివ్యాసము మా కింకను చేరమిచే మాకు లభ్య మైనయంశ 
ముల నిందు పొందుపరచియుంటిమి. ఇందుకు పతితలు మన్నింతురని ఆశించు 
చున్నాము. 


సంపాదక వర్గము. 


ఉస్మానియా విశ్వ విద్యాలయుము- 
తెలుగులో పరిశోధన 


ఆచార్య డా, దివాకర్ల వేంకటావధాని 


పూర్వము నిజాము రాష్ట్రమున ఉర్దూ, తెలుగు, కన్నడము, మరాఠి, తమి 

శము మున్నగు భాసలన్నింటిని మాటాడ్నుపజ లుండుటచే ఉస్మానియా 
విశ్వవిద్యాలయమున నాభాసలన్నియు బోధింపబడుచుండెను. అవిగాక పార 
అరబిక్‌ సంస్కృతము మున్నగు (ప్రాచీన భాషల టోధనము జరుగుచుండెను. 
స్తుత మీభాషలన్నింటితోపాటు జెర్మన్‌,రష్యను, (ఫెంచి,మున్నగు పాశ్చాత్య 
భాషణకూడ టబోధింసదిడుచున్నవి, తెలుగున 1940వ సంవత్సరము నాటికే 
ఆ విశ్వవిద్యాలయమున ఎం.ఏ., తరగతులు స్థాపింపదిడెను, 1942వ సంవత్సర 
మున (శ్రీ సల్లా దుర్గయ్యగారందుండి (ప్రప్రథమముగా ఎం,ఏ., బిరుద పట్టము 
పొందియుండిరి. 1952-53 నంవత్సరమునందు పిహెచ్‌ .డి., పట్టము పడయు 
అకు దగిన పరిశోధన సౌకర్యములు కల్చింపబడెను. అప్పటినుండి విశ్వవిద్యా 
లయమున ఆం(ధ్రశాఖలో పరిశోధన లవిచ్చిన్నముగా జరుగుచునే యున్నవి, 
ఇప్పటి కాల్మధ్రమున వివిధములైన అంశములపై పరిశోధనలు సాగించి 
పిహెచ్‌. డీ. పట్టము పొందిన వారి నంఖ్య 28; ఆ పట్టమునక్రై సిద్ధాంత వ్యాస 
ములను సమర్శించి ఫలితములకై యెదురుచూచునున్నవారి సంఖ్య 4; పరిశోధన 
మారంభించి కొనసాగించుచున్న వారి సంఖ్య 40. ఈ వ్యాసమున నింతవరకు 
పిహెచ్‌.డి. పట్టమును బిడసీన విద్వదభ్యర్థుల సిద్ధాంత వ్యాసములను గూర్చి 
సంగ్రహముగా తెల్చబడును. 

1. తెలుగు జానపద సాహిత్యము__1955, (శ్రీ బి. రామరాజుగారు. 
పర్యవేక్షకలు ఆచార్య (శ్రీ ఖండవల్లి లక్మీరంజనంగారు. ముదితము. తెలుగు 
జానపద సాహిత్యమును గూర్చి రచింపబడిన విమర్శాత్మకము, నమ్మగము 
నైన (గంథ మిది, వస్తురసాదిభేదమునుబట్టి యిందు జానపద సాహిత్యమం 
తయు పౌరాణిక గేయములు, చార్మిత్రక గేయముల, మత పార మార్జిక గేయ 
ములు, గృహజీవనగేయములు, స్ర్రీల పాటలు, గ్రామిక గేయములు, బాలబాలికా 


ఉప్మానియా విళ్వ విదా ్యలయము- తెలుగులో పరిశోధన 233 


గేయములు, శృంగారముల్కు అద్భుత రసగేయములు కరుణరసగేయ 
ములు హాన్యరసగేయములు అను (ప్రధాన శీరి కలుగా విభజింపబిడి నది. ఇందు 
జానవద _సాహిత్యమునందలిసారసన్వత, సాంఘిక, మత్క భాషా,ఛందో 
విశేషములన్నియు సోదాహరణముగా వివరింపబడినవి. తెలుగు జానపద సాహి 
శ్యమును గూర్చి యింతకుపూర్వ మిట్ట (ప్రామాణికమైన కృష్‌ జరిగియుండ 
లేదు. 

2. (పాశ్నిన్నయ యుగము నన్నయభారతము._ 1936 __ దివాకర్ల 
వేంకటావధాని పర్య, ఆచార్య శ్రీ అండవరల్శి లక్షిరంజనంగారు __ 
మ్బుద్రితము, (ప్రాక్చానక్యయుగమునందలి అం ధభాష, పూర్వచాళుక్యయుగము 
నందలి ఆంధవాజ్యాయ న్వరూపము, చాజుక్యయుగమునందలి భాష, నన్న 
'యకు పూర్వము చందస్సు, మార్గదేశీక విత్వములు, నన్నయ “ఆది కవిత్వము", 
భారకరచనకు పూర్వరంగము, నన్నయ అనువదించిన సంస్కృత భారత (వతి, 
నన్నయ అనువాద పద్ధతి, అవతారిక, నన్నయ కవితారీతి, 39, నన్నయ 
భారతమునందలి భాషా విశేషములు, నన్నయ చిత్రించిన రాజరాజు, చాళుక్యుల 
కాలమునాటి రాజకీయ మతపరిస్థితులు ఆంధ్ర శబ్ద చింతామణి ఆరణ్యవర్వ 
భాషముల క ర్హృత్వము అనునవి యీ (గ్రంథమునందలి ముఖ్యవిభాగములు, 
ఆం ద్రభాషపుట్టుపూర్వో త్రరములు, నన్నయకు బూర్వమందలి శాసనములలోని 
భాషా సారన్వతముల స్వరూపమ్ము నన్నయరచనల యందలి భాషా కథాకథన 
రన పాత్ర పోషణచ్చందో విశేషములు సవిమర్శముగా వివరింపబడి నవి. 
నన్నయ అనువాదమునశై (గ్రహించిన సంస్కృత భారత [ప్రతి యేడై యుండు 
నని నిర్ణయించుటకు (గంథక ర్హ చేసిన పరిశ్రమ డ్రేశంన నీయము. ఆంధ్రభాషా 
సారన్వతముల ఆరంభ పరిస్థితులను దెల్పు ప్రామాణిక గ్రంథ మిది 

3. 16 వ శతాబ్దియందలి డ్రదింధవాజయము_తద్వికా సము-1959- 
శ్రీ పల్లా దుగ్గయ్యగారు. వర్య, ఆచార్య శ్రీలక్మీరంజనంగారు. ము(ద్రితమగు 
చున్నది. |ద్రబింధశజ్ఞార్ద విచారము, నన్నయ నుండి వెన్నెలకంటి సూరన్న 
వటికు గల కవులు డ్రదింధశబ్దమును గూర్చి వెల్లడించిన అని ప్రాయములు 
|డ్రదింధభేదములు, నన్నయాదికవుల అనువాదపద్దతి, అష్టదిగ్గజముల (గంథ 
ములను కూర్చి నవిమర్శక మైన సమీక్ష సంకుసాల నృసింహకవి ఫజిభట్టు 
మున్నగు అనంతర ధ్రదింధకవుల (గ్రంథముల విమర్శ అనునవి యీ గ్రంథము 
నందలి |పధానాంశములు. ఆర్మధ్ర్మప్రదింధముల స్థూలన్వరూప మను అధ్యాయ 


234 మహతి 


మున శ్రీ దుర్గయ్యగారు నంన్మ్భృకాంధ్ర లక్షణ గంథములనుండి (ప్రమాణముల 
'నుటంకించుచు నాం|ధ్రవబింధలందలి |ప్రబింధత్వమును జక్కగా నిరూపించి 
యుండిరి. వారు (ప్రబంధములలోని శృంగార రసాధిక్యమునుగూర్చి చర్చించి 
దానికి నంన్కృతకవులే ఒజ్జబంతులని నిరూపించియుండిరి. వారు ఆం|ధ్రవాజ్య. 
యమున న్వర్ణయుగముగా పరిగణింపబడు (ప్రబింధయుగమునందలి (గ్రంథము 
లను నమ్మగ్రముగా విమర్శించి యందలి గుణగణములను, దోషములను నిపుణ" 
ముగా (ప్రదర్శించియుండిరి. ఆం్మధ్రప్రబంధ సౌందర్య దిద్భతువుల కీసిద్ధాంత 
వ్యాసము మణిదర్చణము. 

4. తెలుగునాటకము, అవతరణము, వికొనము. 1960.8) పోణంగి 
ర్రీరామ అప్పారావుగారు. పర్య. ఆచార్య (శ్రీలక్మీరంజనంగారు. ము! ద్రితము. 
ఇందారంభమున నాబ్యోతృ త్తి, నృత్తనృత్య నాట్యములభేదము, నాట్య న్వరూ' 
పము చక్కగా వివరించబడినవి. (్రీ ఆప్పారావుగా రిందు ప్రాచ్యపాళ్చాత్య 
రూపకములను గూర్చియు సంస్కృతాంధాంగ్ల యవనరూపములను 
గూర్చియు సమగ్రమైన సమీక్ష కావించియున్నారు. ప్రాష్నన్నయ, చాజక్యకాక 
తీయ, రెడ్డి, విజయనగర, నాయకరాజుల యుగములందు సంగీత నృత్యనా ట్యము. 
లెట్లు వికాసము పొందెనో వారు విశదీకరించి యున్నారు. దృశ్య వినోదముల 
వృత్తాంత మిందు సోదాహరణముగా నిరూపింస బడియున్నది (గంథక ర్హగా 
రిందు కోరాడ రామచండ్రశాస్త్రగారితో నారంభమైన తెలుగునాటక మెట్లు వివిధ 
రూనముల |క్రామవికాసము నందినదో సవిమర్శముగను స్మ ప్రమాణము, ముగను (రైద 
ర్యించియున్నారు. ఆం(ధనాటకముల ఉత్పత్తి వికొసముల నెజిగించు విజ్ఞాన 
సర్వస్వ మని చెప్పదగిన చీసిద్ధాంత వ్యానము. 

5. తిక్కన కావ్యకిల్బము, త త్త్వదర్శనము_1960-శ్రీ కేతవరపు రామ 
కోటి శాశ్రీగారు _ పర్య. (శ్రీ బి. రామరాజుగారు. అమ్ము ద్రితము. (శ్రీశాన్రీగా 
రెందు మొదట తిక్కన చేశకాలములను గూర్చియు కృతులను గూర్చియు 
చర్చించి తరువాత కొవ్యన్వరూప రసన్వరూపములను విశబీకరించిరి. పిమ్మట. 
నిర్వచనో త్తర రామాయణమున నంగిరనము శర్మవీర మని న్మ స్రమాణముగ నిరూ 
పించి యది రెండు లఘుకావ్యముల సంపుటి యని సిద్ధాంతీకరించిరి. తరువాత 
నిర్వచనో త్రరరామాయణము ను త్రరకాండముతో పోల్చి యందలి ప్మాత్రపో షణ 
కథాకథ నౌచిత్యపో షణములను వివరించిరి. పంచమోన్న్మేషమున తిక్క_నకావ్య 
నిర్మాణదృ్భష్టి నిరూపింసదిడి నది. ద్వితీయ ఖండ మంతయు భారళ సంబంధి, ఎనిమి 


ఉస్మానియా విశ్వ విద్యాలయము.తెలుగులో పరికోధన 235 


దధ్యాయములతో కూడిన యీ ఖండమున భారతరచనయందలి విశేషము లుగ్గ 
డింపబిడినవి. తృతీయ చతుర ఖండము లొకవంక (్రీ శాస్త్రిగారి పాండితీ సరి 
శోధన పాటనమునకు వేశౌకవంక తిక్కన కవితాశిల్పత త్ర కములకును దర్చ 
ణముల వంటివి. చతుర్ధఖిండమున తిక్కన భావించిన హరిహౌరనాథ్రుని తత్త్వము 
|త్రదర్శింవబిడినది. కవిిబహ్మ కవితాశిల్పత త ముల నిశితముగను న్మప్రమాణ 
ముగను నిరూపించు నుత్తమ విమర్శ గ్రంథ మిది. 


6. రామరాజభూషణుని కృతులు__1961- (శ్రీ కోవెల న్నుప్రసన్నా 
చార్యులుగారు.పర్య, ఆచార్య (శ్రీ బి. రామరాజుగారు, అము దితము, ఇందారం 
భమున రామరాజభూషణుని జీవిత విశేషములును, కృత్యాదిపద్యములలోని 
విశేషములును వివరింపబడినవి. తరువాత (శ్రీ స్ముప్రనన్నగారు వసుచరిత్ర 
కావ్యేతివృత్తమును గూర్చియు మూలమునకును దానికిని గల సంబంధమును 
గూర్చియు కథాకథనమందును, వసురాజప్మాత్ర పోషణమునందును (ప్రబంధ 
నామకరణమునందును,కథాత త్త మును నిరూపించుటయందును రామరాజభూష, 
ణుడు ప్రదర్శించిన [ప్రతిభను గూర్చియు నమ్మగముగా విశబీకరించియుండిరి. 
పిమ్మట వారు కావ్యలక్షణములను పరిశీలించి ప్రబంథములందలి నాటకీయతను 
ద్రకటించిరి. ఒక ఆధ్యాయమున మను వసుచర్మిత్రల తులనాత్మక పరిశీలనము 
కావింపబడి నది.రామరాజభూషణుడు సంగీకంకళా రహస్యనిధి యనుట యందలి. 
యథార్హ్యమును, ఆతని పెగల పూర్వాం[ఛ గీర్వాణ కవుల గ్రభావమున్సు 
తోరువాతి తెలుగు కవులపై వసుచర్న్మిత్రకు గం ప్రభావమును శీ న్నుప్రసన్నగారు 
చక్కగా నిరూపించిరి. వారు తమిళ సంస్కృతములందు వెలసిన వసుచరిత్ర 
లను గూర్చికూడ పరిశీలించిరి. చివర నొక ఆధ్యాయమున కావ్యాలంకార నంగ 
హమును గూర్చియు నింకొక అధ్యాయమున హరిశ్చం[ద్ర నలోపాభ్యానమును 
గూర్చియు స్మప్రమాణమైన విమర్శ కావింపబడినది. రానురాజభూషణుని 
పాండితీ |ప్రతిభావైభవములను హృదయ సరివక్వితను |ప్రదర్శించుటలో 
ఢ్రీస్సుపసన్నగా రొనర్చిన కృషి అత్యంత (ప్రశంననీయమై పరిఢవిల్లుచున్నది. 


7. ఆధునికాంధ్ర కవిత్వములో సంప్రదాయము = |ప్రయోగము-1972. 
శ్రీ సి నారాయణరెడ్డిగారు. పర్య. అచార్య లక్షీరంజనంగారు- ము[దిళము, 
ర్రీ కెక్టిగా రిందు మొదట సంప్రదాయ (ప్రయోగము లననేమో వివరించి,కవిత్వ 
న్వరూవమును (ప్రదర్శించి, (ప్రాలీనాం[ధ్ర కవిత్వమునందలి నవీన రీతులను. 


236 మహతి 


బికటించియుండిరి. ఆధునిక క వితాయుగమునకు గురజాడ రాయ్మపోలు లిరు 
Lb ్ల 

వురును కర్తలే యని వారు తీర్మానించిరి, |ప్రాచ్యపాశ్చాత్యాలంకారిక దృక్పథ 
ములను సమన్వయమొనరించి వారు భధావకవితాయుగమునందలి కవులను 
:గూక్చ్పియు తత్క్భతకావ్యములను గూర్చియు సమృగమైన పరిశీలనము కావిం 
చిరి. అభ్యుదయ కవితావితరణ ఏకానములను వివరించి వారు శ్రీశ్రీ నాయ 
కత్వమున్సు తత్ర్పతిభా విశేషమును సోదాహరణముగా నిరూపించిది, అనంత 
ము వ రిలిన (ద్రయోగశీలమైన అధివా స్ప్వవిక ధోరణిని గూర్చియు శ్రీ నారా 

అ fo = 
యణబాబు, ఆర్నుద మున్నగు కవుల చిత్రకవితారచనను గూర్చియు పాశ్చాత్య 
లక్షీజపూర్వక ముగా వారు కౌవించిన చర్చ యపూర్వమెనది. అనంతరము 
వా రతినవ్యక వితారీతులను గూర్చికూడ సంగహసమీక్ష కావించిరి. కవితకు 
డొ త్తపాతల మేలుకలయిక ఉపాదేయ మనియు, డ్‌ త్రరీతుల తనలో నిముడ్బు 
కొని (ప్రగతి సాధింవవలె ననియు వారి యాళయము. _ఆధునికాలధ్రకవితా 
స్వరూవ దర్శనమున క మూల్యాదర్శ మని చెప్పదగినది యుత్తమ సిద్దాంత 
_ ఇ 

-వ్యానము. 


8. ఆంధ్ర నవలా సాహిత్య పరిణామము _ 1962- (శ్రీ బి.ఏ కుటుంబ 
రావుగారు - పర్య. ఆచార్య (శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనంగారు - ము|దితము. 
తెలుగునందలి నవలల నమ్మగనమీక్షతో గూడిన (ప్రథమ విమర్శ (గ్రంథమిడే. 
ఇందలి [ప్రథమ భాగమున (శ్రీ కుటుంబరావుగారు న్వదేశీయ పూర్వరంగమును 
గూర్చి చర్చించి సంస్కృతాం[ధ్రములందలి నవలల తొలిదశను వివరించిరి. 
తరువాత వారు పాశ్చాత్యభాషలందలి నవలల పరిణామామును పేర్కొని 
1920 నండి 1947 వరకు తెలుగున నవలారచన ఎట్లు పరిణామము చెందెనో 
వివరించిరి. పిమ్మట వారు 1947 తరువాత వెలువడిన వి స్ఫృతమైన నవలా 
వాజ్ఞయము స్వరూపమును చక్కగా విశ్లేషించి (ప్రదర్శించిరి, అనంతరము 
వారు 1953 నుండి 1957 వరకు రచింపబడిన నవలల తీరుతెన్నులను 
గూర్చియు, కొందరు నవలా క ర్హలను గూర్చియు, కొన్ని నవలలలోని విశిష్ట 
“పాత్రలను గూర్చియు గుణవంతములై న కొన్ని దక్యేక వలలను గూర్చియు 
వినరించి నవలా వాజ్యుయము పొందిన (పగతినంతను _ విపులీక రించిరి. 
ఈ బృహత్సిద్ధంత వ్యాసమున రాజకీయ, సాంఘిక, శీల్బ ప్రధాన, నాటకోచిత, 
ధ్రచారోక, వాస్తవిక, నంఘర్గణాత్మక, వర్ణవాత్మక, హాన్యప్రఢన, పాఠ్య 


ఉస్మానియా విశ్వ విద్యాలయము- తెలుగులో పరిశోధన 27 


గ్రంకోచిత, చలనచిత్ర సందింధి, లెంగి కొవరాధ పరిశోధనాత్మక నవలల 
న్వరూపము చక్క-_గా నిరూపింప( బడినది. ఆధునికాంధ్ర వాజకయమున 
వ bs C శ్ర 
విస్తృత భాగము న్నాక్రమించు నవలలందలి వైవిధ్య వై శిష్ట్యములను (ప్రద 
వః ba వై 
రృించుటలో (శ్రీ కుటుంబరావుగారు చూపిన పరిశోధన పాటవ మపూర్వమైనది, 
9. పానుగంటివారి సాహిత్యసనృష్టి- 1963 _ శ్రీ ముదిగొండ వీరభ[ద 
బ్ర 
శాస్రిగారు _ పర్య. ఆచార్య బి. రామరాజుగారు = ముదితము. ఆధునికాంధ 
రచయికోలలో కీ. శే. పానుగంటి లత్మీనరసింహారావుగారి కున్న స్థానము విశిష్ట. 
Hy 
మైనది. వారి సాహీత్యమును పరిశీలించుట కుద్దేశింపబడిన యీ సిద్ధాంత వ్యాస 
5 
మును శ్రీ శాస్త్రిగా రెదధ్యాయములుగా విభజించిరి. వథమాధ్యాయమున 
శ్రీ వంతులుగారి జీఏత విశేషములు వివరింపబడినవి. _ద్వితీయాధ్యాయమున 
పంతులుగారు రచించిన బహునాటకములను గూర్చియు, వారి సన్నివేశ కల్పన. 
పాత్రచిత్రణ నంభాషణ రచనా (ప్రాగల్భ్యమును గూర్చియు, నాటకమున 
పద్యములను (వ్రాయు విషయమున వారికిగల అధి ప్రాయములను గూర్చియు,. 
వారి నాందీ ప్రస్థావనలను గూర్చియు, నాటకక ర్హగా వారికి గల స్థానమును 
గూర్చియు విశ దీక రింపబడినది, కృతీయాధ్యాయమున సాక్షి _ ఉపన్యానములు, 
ఆందలి నంఘ సంస్క కణము, స్పెక్టేటరుకు దానికిగల సంబంధము, అందలి 
కథలు, పంతులుగారు రచించిన యితర కథలు మున్నగువాని సమీక్షి కలదు. 
తుర్జార్యాయమున సోదాహరణముగా పంతులుగారి హాన్యరచనా విధానము 
జరకలండబకపడి. పర్యాలో కన మను పంచమాధ్యాయమున పంతులుగారి కవితా 
పతిభ రసపోషణము, భాషాశేలుల్కు లో కజ్జత, కీత్వము మున్నగు 
x వ్యర్తీత్వ' 
విషయములు సవిమర్శముగా వెల్లడి చేయబడినది. ధ్రతిభాపాఢోనిధులై న 
పాసుగంటివారి రచనలను సార్చ విద్యన్మనోరంజకముగా కావింపదిడిన 
సమగ్ర నమీక్‌ యీ సిద్ధాంత వ్యాసము, 

10. ఆం(ధ్ర మహాభారతము _ ఛందోలంకార శిల్పము _ 1964 
శ్రీ పాటిబండ మాధవశర్శ్మగారు. పర్య. ఆచార్య దివాకర్ల వేంకటావధాని __ 
ur bs క 
మ్బుద్రితము, శ్రీ శర్మగా రీ సిద్దాంత వ్యానమున ఛందస్సంబంధులగు నవూర్వ 
విషయముల నెన్నింటినో విశవీక రించి యున్నారు. ఇందలి | ప్రథమాధ్యాయమున 
ఛంద స్పత్వానుశీలనము కావింపబడినడి. ఛందో నిర్వచనము ఛందోవతారము,. 

pa 
ఛందో వృ త్తిరీతులుు చందకప్రయోగౌ చిత్యము అనునవి యిందలి ముఖ్య, 


238 మహాతి 


విషయములు. అలంక రణానుశీల నాత్మక మైన యిందలి రెండవ అధ్యాయమున 
(పాసాన్నుప్రాసాదులు యతులు కావ్యమునకు కలిగించు సౌందర్యమును, 
కవ్మిత్రయమువారు. శల్పసంవచ్చోభితముగా వానిని మహాభారతమున (ప్రయో 
గించిన భంగియు వివరింపబడినవి. మూడవ అదధ్యాయమున రసానుశీలనము 
కావింపబడినది. ఇది యీ (గంథమున కాయువుపట్టు. ఇరువదియారు ఛందము 
లందు పుట్టు అపారములై న వృత్తములలో ఏరసమున శేనందర్భమున నే 
వృత్తము వాడుట ఉచితముగా నుండునో ఇందు సోదాహరణముగా నిరూపింప 
బడినది. కవ్మిత్రయమువారు పాటించిన వృత్తౌచిత్య మిందు (ప్రదర్శింపబడినది. 
నాల్గవ ఆఅధ్యాయమున ఛందస్సంవాదము మున్నగు విషయములు చర్చింప 
బడినవి. (ప్రనక్షాను (ప్రస క్రముగా నిందు రసాలంకార శిల్పములు కూడ చోటు 
చేసికొన్నవి. ఛందో రహితముగనే వలువురు యువకులు రచనలు సాగించుచున్న 
యీ రోజులలో (శ్రీ శర్మగారు వేదకాలమునుండి నేటివరకు ఛందస్సునుగూర్చి 
ప్రాయబడిన (గంథములన్నియు చదివి, మౌలికతతోడను అపూర్వ విషయ 
విన్యానముతోడను గూడిన యీ ఉద్గంథమును రచించి ఛందః శాష్త్రజిజ్ఞాను 
వులకు మహోసకారము కావించి న్నారు, 

11. అంధ్ర వచన వాజ్మియోత్స త్తి వికానములు- (18 వ శతాబ్ది 
అంతమువబక్సు- 1964. (శ్రీ మడుపు కులశేఖరరావుగారు. పర్య. ఆచార్య 
దివాకర్ల వేంకటావధాని. ఆం్మధ్రమున వద్య వాజ్మయమునుగూర్చి జరిగినంత 
కృషి వచన వాజ్మయమును గూర్చి జరిగియుండలేదు. (శ్రీ కులశేఖరరావుగారి 
యీ సిద్ధాంతవ్యాన మా లోపమును తీర్చుచున్నది. వారు మొదట పద్యము, 
గద్యము, వచనము ఆనువానిని నవిమర్శముగా వివరించిరి. ఆంధ్రమునందలి 
వచనమును వారు శాసనవచనము, చంపూకావ్యవచనము, శేవల వచనము 
ఆని మూడు భాగములుగా విభజించిరి. తరువాత వారు ప్రాజ్నన్నయ యుగ 
శాసనములందలి వచనము న్వరూవముస్సు కాకతీయులు, రెడ్డిరాజులు, విజయ 
నగర న్మమాట్టులు, నాయకరాజులు మున్నగువారు వేయించిన శాసనములందలి 
వచనము న్వరూవమును వేజుడేఅధ్యాయములలో వివరించిరి, చంపూకావ్యము 
'లై న పురాణములు, |ప్రబింధములు మున్నగువానియందలి వచనముల విభమును 
సూడ వాద. సోదాహరణముగా (రకేటించిరి.  ఎజ్జన, శ్రీనాథుడు పోతన, 
ద్రేబింథకవులు మున్నగువారి వచనములందలి వై కిష్ట్య లక్షణములను వారు 
౨ిశదీకరించిరి. యక్షేగానములందలి వచనములను వారు సమీక్షించిరి, వచ 


ఉస్మానియా విథ్వ విద్యాలయము - తెలుగులో పరిళ్లోధన 239 


'నైకరచనలను వారు చార్మిత్రకములు పౌరాణికములు, మత్రసంబంధాలు, క్షేత్ర 

మాహాత్మ్య సంబంధాలు ఇతరములు అని వింగడించి వానియందలి భాషా 
రొచనా విశేషములను చక్కగా ద్రదర్శించిరి. ఆంధ్ర వచన వాజ్మయ నమ్మ గ్ర 
చర్శనమని చెప్పదగిన ప్రశ స్త్ర సిద్ధాంత వ్యాన మిది. 

12. ఆం ధశతక వాజ్మయోత్స త్తి వికా సములు 1947 _ (శ్రీ కె. గోపాల 
కృష్ణారావుగారు = పర్య _ ఆచార్య దివాకర్ల వేంకటావధాని _ అమ్ము ద్రితము. 
“ఆంధ్ర వాజ్యయమున నైదుచేలకు మించిన శతకములు కలవు. ఇన్నిశతకములు 
మతే వాజ్మ్యయనుందును లేపు, (క్రీ గోపాలకృష్ణారావు గారు శతక న్వరూపలక్ష 
ఇములను నిరూపించి సంవ్కృత' కర్ణాటక భాషలందు వెలువడిన స్టోత్రముల 
శవేభావమున తెలుగులో శతకరచన మారంభమైనదని తెల్పిరి. వారాంశ్రము 
నందలి శతక ములను భక్తి శతకములు, సీతిశతకములు, ఆధికేస శతములు, 
శృంగారశతకములు, తా త్తి పకశతకములు, చారి త్రకశతక ములు- భాషా వ్యాక 
రణనిఘంటు (ప్రహేళికా శతకములు సంకలన శతకములు, వివివస్తు 
శతకములు, కథాత్మక శతకములు, అనువాద శతకములు. ఆను డ్రధానవర్గ 
ములుగా విభజించి ఆయావర్గములకు జెందిన శతకముల నన్నిటిని చక్కగా 
సమీక్షించిరి, తరువాత వారు శతకములలో కలిగిన మార్పులను, ఆం(ధ్రశతక 
వాజ్మయమునందలి వై శిష్ట్యమును లెన్సగా విశటీకరించిరి. ఆంధ్రమున యథా 
వాక్కుల అన్నమయ్య మున్నగువారు శతకములను మ్మాక్రము రచించి 
సంస్కృతమున మయూరునివలె మహోకవులని పేరుగాంచియున్నారు. ఆంధ్ర 
వాజ్మయమునందలి "ము ద్రికామ్ను దితములై న శతకములనన్నిటిని సేకరించి, 
ఓపికతో వరించి వానినిగూర్చి సవిమర్శము న(ప్రమాణమునై న సమీక్ష వెలువ 
రించి, (శ్రీ గోపాలకృష్ణారావుగా రుభయలోక తారక మైన నుహాకార్యమును 
సాధించుటే కాక శతక బాహత్యముచే ఆంధ్రమునకు కల్గిన ఆధిక్యమును 
'లెన్సగా నిరూపించి యున్నారు. 

12. శ్రీ వీరేశలింగంపంతులుగారు. వారికృతులు- 1964. (శ్రీ ఆక్కి- 
'రాజారమాపతిరావుగారు పర్య. ఆచార్య శ్రీ బి. రామరాజుగారు - ముది 
తము. శ్రీ కందుకూరి వీరేశలింగంగా రార్మద్రవాజ్యయమున నవయుగ వైతా? 
కు(డని (ప్రసిద్ధి పొందిన మనీషి. ఆయన యె ంతరచయికయో అంత సంన్క ర, 
(శ్రీ రమాపతిరావుగా రీసిద్ధాంతవ్యాసమున పంతులుగారికి పూర్వ ముండిన 
శెలుగుభా షస్థితిన్సి .వారిరాకచే దానికి కలిగిన అభ్యుదయమును, వారిసాహితీ 


240 మహతి 


'వేత్తృత్వమును, వారి జీవిత విశేషములను చక్కగా వివరించిరీ. తరువాత వారు. 
సృజించిన పద్య, నాటక, నవలా కథా వ్యాసోపన్యాసములనుగూర్చియు, 
కవిజీవితములనుగూర్చియు | ప్రత్యేకాధ్యాయములలో విశదీకరించిరి. పిమ్మట 
వారు పంతులుగారి షృత్రికానిర్వహణము, స్వీయచరిత్రరచనము ఆనువానిని 
వివరించి వారికి హాన్యరచయితగా గల స్థానమును, వారి లోకజ్జతను (ప్రదర్శిం 
చిరి. పంతులుగారి వ్య క్రిత్వమునుగూర్చియు, దక్పథమునుగూర్చియు, విల 
క్షణము ఆదర్శ ప్రాయమునై న వారి వచనశైలిని గూర్చియు శ్రీ రమాపతిరావు 
గారు (వ్రాసినభాగము వారి పరికోధనపాటపమును నిష్పక్షీపాత మైన విమర్శన 
(ప్రడిని (ప్రకటించుచున్నది. సిద్ధాంతవ్యాసమునకు చివర వారు తమరచన 
కుపబలక మైన ఎన్నో ఘట్టములను, పంతులుగారినిగూర్చి ఇతరులు (వ్రాసిన 
వ్యానములను, అభి ప్రాయములను, ముఖ్యచ్చిత్రములను అకుబం నరూవమున 
చేర్చి (గంథమునకు వన్నెకల్లించియుండిరి. 

13. ఆధునిక కవిత్వమునందలి మానవు(డు _ (ప్రకృతి - 1955 _ శ్రీ 
అరిపిరాల విశ్వనాథంగారు- పర్య, ఆచార్య (శ్రీ ఖండవల్లి లత్మీరంజనంగారు. 
అమ్ము ద్రితము. ఈసిద్ధాంతవ్యానమున _ఆధునికకవిత్వమునందలి రూవవస్తు 
వ్య్యకరణముల తాత్ర్వికార్థము విశదీకరింపబడినది. ఇందలి మొదటి నాలుగ 
ధ్యాయములలో విషయమునకు సంబంధించిన పాశ్చాత్య విమర్శనవిధానమును, 
చివరి యేడధ్యాయములలో కవితాప్ర క్రియల పరిశీలనమును, మానవనమస్యల 
పరిశీలనమును, వానికి పూర్వరంగముగా (ప్రకృతికి గల స్థానమును వివరింపబిడి 
నవి. రెండుమూడధ్యాయములలో మానవి ప్రకృతులనుగూర్చి సైద్దాంతికచర్చ 
కావింపబడినది, రచయిత ఆధునికకాలమున రచింప(బడునదంతయు లిరికల్‌” 
కవిత్వము కాదనియు, దేశభక్త, సమస్యలను తా త్వికద్భష్టితో సరిశీలించుట 
అనునంశములు వేదకాలమునుండియు గోచరించుచున్నవనియు వివరించిరి. 
పాశ్చాత్య తా_త్స్వికాశయములకు వా రొసంగిన పారిభాషికపదములు (ప్రశంస 
నీయములుగా నున్నవి, దివ్యమానవత, ప్రకృతి, స్వార్థము, ఆత్మరక్షణము, 
ఆధునికత్వము, అభ్యుదయకవిత్వము, స్వచ్చందపద్యము, విశ్వసనీయమైన 
అహంకారము మున్నగువిషయము లిందు చక్కగా వర్ణింపబడినవి. (ప్రతిబింది 
మునుగూర్చి చేయదిడిన చర్చ సమ్మగ్రమును (ప్రళంసనీయమునై యున్నది. 
రచయిత తాము వ్య క్రముచేసిన అంశములన్నిటికిని ఇతరకవులనుండియు తమ 
కవిత్వమునుండియు నుచితములై న యుదాహరణముల నొసంగియున్నారు. 


ఉస్మానియా విశ్వ విద్యాలయము- తెలుగు పరిళోధన 241 


ఆంగ్షమునుండి యుద్దరింపబడిన భాగముల కాం గ్రానువాదము లొసంగబడినవి, 
అధునికకవిత్వమునందలి (ప్రకృతిని కవిశాాప్ర క్రియలను వారు వివరించినతీరు 
మెచ్చదగియున్నది, ఆ కవిత్వము తాత్త్వికముగను, నమ్మగ్రముగను |ప్రతిథా 
వంతముగను పరిశీలించి రచింపబడిన ఆలోచన (డ్రోరకమైన ఉత్తమ సిద్ధాంత 
వ్యాసమిది, 

15. విజయనగర  యుగమునందలి ఆం(్రవాజ్ఞయముపై _ ముఖ్య 
ముగా. తాళ్ళపాకకవులపై_వై ప్టవమత | స్రభావము_1946-శ్రీ వేటూరి ఆనంద 
మూర్తిగారు. పర్య. ఆచార్య(శ్రీఖండవల్లి లక్ష్మీరంజనంగారు - అమ్ము ద్రితము. 
ఈ సిద్ధాంత వ్యాసమున ఢీ ఆనందమూ ర్తీగారు తాళ్ళపాక కవుల చరిత్రమును, 
వారు రచించిన (గంథములను వివరించి, నంకీ ర్హన పదకవితా రూపమైన వారి 
కావ్యజాలము నాధారముగా జేసికొని, వైష్టపమత సిద్ధాంతములం దెల్లు (ప్రచా 
రము చేయబడినవో, వారిపై నా మతముప్రభావ మెంత యధికముగా( గలదో 
విబరించిరి. వారు తాళ్ళపాకవా రార్జించిన ఆ గ్రహారములనుగూర్చియు, తిరిగిన 
చేశములనుగూర్చియు, కీర్తించిన 'దైవములను గూర్చియు, తిరుపతిలోని ఆలయ 
ములనుగూర్చియు, వానికి సంబంధించిన యుత్నవములందు తాళ్ళపాక వారికి 
గల నంబంధములను గూర్చియు విశదీకరించియుండిరి. వై స్టవత సిద్ధాంతము 
లను, ఆం్ర్రదేశమున 'వైష్టనమతము వ్యాపించిన వృత్తాంతమును వారు స్మప్రమా 
ణముగా నిరూపించియుండిరి. ఆం ధ్రవాజ్యయమునందలి Ti శైవమత ప్రచా 
రకములై న (గ్రంథములనుగూర్శి (వ్రాయబడన విమర్శలు కొన్ని కలవు కాని 
దానిపై వై ష్టవమతమునకుగల (ప్రభావమును గూర్చి యెవ్వరును పరిశీలించి 
యుండలేదు (శ్రీ ఆనందమూ ర్తిగా రన్యులు స్పృశింపని యీ విషయమును 
గూర్చి నమ్మ గ్రముగను సృప్రమాణముగను గావించిన యీ పరిశోనన అత్యంత 
_ట్రశంశనీయమై యున్నది. 

16. కవిత్రయము వారి యొక్కయు నాచన సోమనాత్రుసియొక్కయు 
కవితాశయాభ్యా సములు1966 శ్రీమాదిరాజు రంగారావుగారు పర్య, ఆచార్య 
శ్రీ బి. రామరాజుగారు. అము(ద్రికము. ఈ సిద్ధాంత వ్యాసమునందలి (ప్రథమ 
భాగమున నన్నయ తిక్కనలగూర్చియుః ద్వితీ యధాగమున _ఎట్బన నాచన 
సోమనాథులను గూర్చియు వివరింపబకినది. వారీ నలుగురు కవులలో నొక్కొ 
కరి కావ్యములనుగూర్చి నిశితముగా పరిశీలించి, వారి కథా కథన శిల్పము 
అఆవతారికలు, వారి రచనలందలి (ప్రబంధధోరణి, మనస్తత్స్వ్వ చిత్రణము, 

16 


242 మహతి 


సంవాడిశిల్బము మున్నగువానిన గూర్చి (పతిభావంతముగా సమీక్ష కావించి 
యుండిరి. తిక్కన సోమనాధుల హరిహరనాథ తత్త్వమును యుద్ధ శృంగా 
రాదుల ఏర్దనములండలి వై శిష్ట్యమునుు వా రుగ్గడించిన తీ రత్యంత రమణీయ 
ముగా నున్నది. రంగారావుగారు వారిశైలినిగూర్చియ్కు కవితాశథయములను 
గూర్చియు సోదాహరణముగా వివరించియుండి రి, ఆం ఫవాజ్యయ సొధమునకు 
మూల స్తంభము లని చెప్పదగిస యీ నలుగురు కవులనుగూర్చియు వారికవితా 
కళాఖిదదులనుగూర్చియు వారు కావించిన పరిశోధన ఆదర్శ ప్రాయమై యల 
రారుచున్నది. 

17. దక్షిణాంధ్ర వాజ్యయమునందలి భాషావిశేషములు-1967-శ్రీమతి 
హేమంతగారు.పర్య. ఆచార్య దివాకర్ల చేంకటానధాని-అముద్రితము. భాషా 
పరిణామదృష్టితో పరికించినచో ఆం నవాజ్మయమును నాలుగు యుగములుగా 
విభజింపవచ్చును, అవి |పాజ్నన్నయ యుగము, నన్నయ యుగము, దక్షీ 
జాం గ్రయుగము, ఆధునికయుగము అనునవి. నన్నయనాటినుండి (ప్రబంధ 
యుగము చివరివజకు ఆం ధభాష కొంచెమించుమించుగా ఒకేవినముగా ప రిల్లె 
నని చెప్పవచ్చును. దక్షిణాం ధయాగముసుండి యందు కొంతమార్పు స్పష్టముగా 
కనిపించును, శ్రీమతి హేమలతగా రాయుగమున వెలసిన కావ్యములను, వచన 
(గ్రంథములను, యక్షీగానముంను, గేయాదులను కూలంకషముగా పరిశీలించి 
యప్పటి యాంగ్రభాష న్వరూవమును చక్కగా బ్యక్తము చేసియున్నారు. 
వారాకాలపు ధ్వనులు, నంధులు, తత్సమ, డేళ్య, నంఖ్యావాచక, సర్వనామౌప 
విభ కిక, కారక క్రియా విశేషణ, సమూ, సావ్యయకృృ త్రద్ధితాదులలోని విశేషముల 
నన్నిటిని 'వేజువేజధ్యాయములభో వివరించిరి. దక్షిణాం(ధ్ర వాజ్ఞయమునందలి 
వాక్యనిర్మాణ పద్ధతిని గుణించియు  అప్పటిబాషయందు (ప్రవేశించిన అన్య 
భాషాపదములను గుటించియు ప్మాత్రో చితభాషా ప్రయోగమును గుజించియు 
కొన్ని శబ్దముల విషయమున గోచరించు అర్థవివరిణామమును గూర్చియు 
అప్పటి సామెతలు, జాతీయములు, మాండలికములు మున్నగువానినిగూర్చియు 
వా రెన్నోక్రొ త్త విషయములను వెల్లడించి యున్నారు. అప్పటి రచనలలో 
కనవచ్చు (ప్రయోగవిశేషములను (ప్రదర్శించిన తీరు వారి పరిశోధన పాటవ 
మును చాటుచున్నది. ఈ సిద్ధాంతవ్యానము నాకాలపృ ఆం్రాభాష న్వరూవ 
మును (ప్రదర్శించు మణిడర్బణనుని చెప్పవచ్చును. 

18. ఆముక్తమాల్యద సౌండర్యము _ 1967 _ శ్రీ తుమ్మపూడి కోసే 


ఉస్మానియా విక్వ విద్యాలయము-తెలుగు పరిశోధన 243 


శ్వరరావుగారు-పర్య, ఆచార్య దివాకర్ల చేంకటావధాని - మ్ముద్రితము. ఆంధ్ర 
ద్రఎంంకములలో అత్యంత |ప్రొఢమైనది ఆముక్తమాల్యద. అది యెంత 
ట్రొఢమైెనదో అంతో సుందరమైనది. (శ్రీ కో చేశ్వరరావుగా రందలి కథాకథన, 
రన్క ప్మాత పోషణ సౌందర్యము సీ సిద్ధాంత వ్యానమున నిపుణముగా చెల్లడిం 
చిరి, ఇం దాజధ్యాయము లున్నవి, ఒక్కొక్క. అధ్యాయమున కొక్కొక్క- 
దర్శన ముర నామకరణము కావింపబడినది, ఈ విధముగా నిది షడ్డర్శని, 
ఆము క్హమాత్యద యందలి కథ, నాయకుడు, బుతువర్ణనలు, రచనా బంకము, 
జాచిక్యము, పాత్ర నిర్మాణము, దండ నీతి మున్నగు విషయములను (గంత 
కర్త (ప్రతిభానమన్వితముగా నిరూపించియున్నారు, వారు రాయల వై దుష్య 
మును సకుకాలిక _సాంఘిశపరిస్థితులను విదముగా శెల్పియున్నారు. 
ఆము క్రమాత్యద యందలి (ప్రధానరసము వీరమని వారు నిరూపించిన తీరు 
వార్‌ (ప్రతిభా పాండిత్యములను వ్య కము చేయుచున్నది. (పొఢమైన ఆ ప్రబంధ 
మును క్షుజ్ణముగా పఠించి, యందలి రహన్యములను. స్వాయత్తము చేసికొని, 
సామాన్యులకు కూడ సుబోధ మగునట్లు వారు వెల్ల డించిన విధము | ప్రళంసింప 
దగి యున్నది. 

19. కేతన అతని కృతులు _ 1968 _ (క్రీహరి శివకుమార్‌ _ పర్య. 
డా. కేతవరపు రామకోటి శాస్ర్రీగారు.అమ్ముదితము. కేతన తిక్కన సమకాలి 
కుడు. దండి సంన్కతమున రచించిన దశకుమార చరిత్రము నత(డు చంపూ 
కాష్యముగా ననువదించి మిత్రుడై న తిక్కన కంకితము “కౌవించినాడు. విజ్ఞానే 
శ్వరీయ మను ధర్మశాస్త్రమును పద్యకావ్యముగా రచించుబయేకాక అకేడు 
ఆంధ్ర వ్యాకరణమును ఆంధ్ర భాషా భూషణమనుపేర పద్య రూవమున వెల 
యించినా(డు. ఈ ఏఛముగా సంస్కృత గద్య కావ్యమును మొదట నాం ధ్రీక 
రించిన వా(డును, తెలుగున మొదటి శాస్ర (గ్రంథమును మొదటి వ్యాకరణ 
మును రచించిన వాడు శేతనయే. (శ్రీహరి కుమార్‌గారు శేతన కావ్యమును 
సంస్కృత గద్య కావ్యముతో పోల్చి అనువాదము నందలి విశేషములను వెల్ల 
డించిరి.  విజ్రానేశ్వరమునందలి శాశ్రీయవిషయములను గూర్చియు పారి 
భాషిక సదమురను గూర్చియు చక్కని వివరణ మొనంగిరి. అక్తే మరియొక 
అధ్యాయమున ఆంధ్ర భాషా భూషణము నందలి వ్యాకరణాంశములను విక్షదీ 
కరించిరి. చివర శేతనకాల నిర్ణయమునకు పనికివచ్చు వంశ వృత్షముల నొ 
సంగిరి. కేతన తిక్కనగుణరూన శీల మహ త్త్వములను దశకుమార చరితము 


244 మహాశి 


అవశారిక యందును, ఆశ్వాసాద్యంతములందును ఎట్లు వ్యరక్తము చేసెనో 
వారు చక్కగా వివరించిరి. ఆంధ్ర వాజ్మయమున ఉపేక్షితులైన పూర్వ ౭వు 
లలో కేతన యొకడు, అతని కృతులను గూర్చియు జీవిత (ప్రతిభా విశేషము 
అను గూర్చియు చక్కగా వివరించు శివకుమార్‌ గారి సిద్ధాంకే వ్యాన మా 
విషయమున అద్వితీయమైనది. 

20. దక్షిణాంధ్ర వాజ్మియము _ సాంఘిక జీవితము _ 1969 _ శ్రీమతి 
బోయి విజయ భారతి _ పర్య. ఆచార్య పల్లా దుర్గయ్యగారు. అమ్ముదితము. 
(ప్రబంనయుగానంతర మాం(ధ్రవాజ్యయము మధుర, తంజావూరు పుదు 
కోోట మున్నగు దక్షిణ దేశము నందలి సంస్థానము లందు కూడా వర్రిల్లి నది. 
ఆ వాజ్యయమున (ప్రతిఫలించు దక్షిణ దేశపు సాంఘికాద్యాచారములను మత 
రాజకీయ పరిస్థితులను వివరించుట యీ సిద్ధాంత వ్యాసము (ప్రధానో ద్దేశము. 
వ్యాసక ర్తి మొదట దక్షిణ దేశమున చేర్చడిన రాజ్యముల రాజకీయ చర్నిత్రో 
మును వానిని బరిపాలించిన రాజుల రాజకీయ సాంఘిక మతద్భృక్పథముల:ు 
వివరించి యున్నారు. ద్వితీయ భాగమున నాటి ఆచార వ్యవహారములు, సాం 
ఘిక రాజకీయ పరిస్థితులు, వినోదములు, సంగీత నాట్యయజేగానాది కళలు, 
ఆం(ధ్ర సంస్కృత వాజ్యయ పోషణము మున్నగునవి వివరింపబడినవి. నాటి 
సామెతలు, ఆభరణములు, ఆయునములు, అప్పటి ముద్రికా ముద్రిత |గంథ 
ములు మున్నగు వానినికూడా వ్యాసక ర్రి పట్టికల రూపమున నొనంగి యున్నారు, 
దక్షిణ దేశమున వర్థిల్లిన ము దితాముద్రితములై న సర్వ గ్రంథములను చక్కగా 
పఠించి వానిలో చ్మిత్రింపబడిన యప్పటి రాజకీయ దుత సాంధిక విశేషము 
లను (్రీమతి విజయ భారతిగా రీసిద్ధాంత వ్యానమున (ప్రతిభా సమంచితముగా 
(ప్రదర్శించి యున్నారు, 

21. మార్కండేయ పురాణ పర్యాలోచనము _ 1969 ౬ శ్రీ గూడ 
వెంకట స్ఫుబహ్మణ్యంగారు  వర్య. ఆచార్య (శ్రీ పల్లా దుర్గయ్యగారు = 
అము(డ్రితము. ఆంభ్రమున కనువదింపబడిన మొదటి పురాణము మార్క ౦దేయ 
పురాణము. దానిని రచించినవాడు తిక్కన శిమ్యడై న మారన. ఈ సిద్ధాంత 
వ్యానమున మనుచరి త్రము, కువలయాశ్వ చరి(త్రము, హరిశ్చంద్రోపాఖ్యానము, 
ఉత్తర హరిశ్చం దోపాభ్యానము, మదు త్రరాటృర్శ్మిత్ర, (్రీ ద త్తభాగవతము, 
మున్నగు నాంధ్మ పబంధములకు మార్కండేయ పురాణ మెట్ల మూలమై విలసిల్లి 
నదో యుదాహరణ పూర్వకముగా నిరూపించబడినది. (గ్రీ సు బహ్మణ్యంగారిందు 


ఉస్మానియా విశ్వ విద్యాలయము. తెలుగు పరిళోధన 245 


తమకు సహజమైన మధుర మంజులశై లిలో మార్కండేయ పురాణమందలి 
ఉపాథ్యానచ్భృందో లంకార శిల్పములను గూర్చియు మారనశై లిని గూర్చియు 
నిపుణముగా వివరించియున్నారు, ఆరంభమున పురాణనిర్వచనము కావించి 
తత్స్వరూపన్వభావములను (ప్రకటించుటయందును, మాతృకయైనమార్కండేయ 
పురాణమునకును మనుచర్నిశ్రాది ప్పత్తిpకలకును వస్తువిన్యానమున గల సామ్య 
'వై షమ్యములను విళబీకరించుటయందును వ్యానకర్హ చూపిన నేర్పు (ప్రశం 
సింపదగియన్నది. మార్కండేయ పురాణమను పేర వెలసిన భావనమహ రి 
చర్మిత్రమును శేల్పు పురాణముకొని పురాణమునుగూర్చి కూడా వారిందు 
ప్రనక్సాను (ప్రస క్షముగా వివరించియుండిరి. తెలుగునాట నంతగా ప్రసిద్ది 
డ్రేదారముల నందకపోయినను మార్కండేయ పురాణము తరువాతి వాజ్మయము 
పై నెంత (ప్రభావము పదర్శించినదో తెల్పుచు నందలి క వితాశిల్పమును వివరించు 
టలో (శ్రీ స్ముబహ్మణ్యము గారు కొవించిన కృషియు పరికోధనయు విద్వద్విమ 
రృక వినుతములై యున్నవి, 8 

22. ఆంధ్రమునందలి హరివంశము - 1969 _ శ్రీమతి పి. యళోదా 
రెక్షిగారు. పర్య, అచార్య దివాక ర్ల వేంకటావధాని _ మ్బుదితమగుచున్నది, 
ఈ సిద్ధాంతవ్యాసము మూడు భాగములుగను 6+ 7+ 16= 29 అధ్యాయములు 
గను విభణింపబడినది, (ప్రథమ భాగమున హరివంశ భారతములకును హరి 
వంక విష్ణుపురాణభాగవతములకును గల సందింధము, తెలుగునందలి హరివంశ 
ములు ఏకా పెగడ రచనల పౌర్వాపర్యము, కవిత్రయమునం దాతనికి గల 
స్థానము, అతని అనువాదపద్దతి అనువిషయములను గూర్చి వివరింవబడినది. 
రామాయణ హరి వంశములు అరణ్య పర్వశేష నరసింహపురాణములు అను 
జంటలలో రామాయణ హరీవంశములనే ఎజ్జన మొదట రచించెనని[గంఛక ర్ట 
అధ్మిప్రాయము, రెండ వథాగమున నాచనసోనునాధుని కాలము, రచనలు, అను 
వాదపద్ధతి, శై లి అతనికిగల బిరుదములు, ఇతర కవులపై అతనికిగల (ప్రభా 
వము ఉత్తర హరివంశమున (శ్రీ కృష్ణునికి గల (ప్రాధాన్యము అనునంకములు 
చర్చింపబడినవి. సోమన పూర్వహరివంశమును రచింపలేదనియే |గ్రంథక ర్ట 
యభిప్రాయము. తృతీయభాగమున ఎజ్జ్లన సోమనల రచనలో గల సామ్యవైష 
'మ్యములు, నేమాని భై రవకవి హరివంళో త్రరభావిము మల్లాది సూర్యనారాయణ 
కాష్ర్రీగారి ఆంధ్ర భవిష్యపర్వము, విశ్వనాధ నరసింహకవి హరివంశ పురాణము 
ఆనునవి విశదీకరింపరిడినవి. శేషథర్మ్యములు హరివంశ భాగములు కావని 


246 మహతి 


వ్యానక రి) నిర్ణయించినారు. గూశికల్లు వేంకటరమణకవి, తాళ్ళపాక 
తిదమంయ్య రోదించిన హరివంశములు లధ0పలేదు. ఎబ్బన హరివంశ జ 
భాగము భై రవకవి ఉ తరభాగమునందలి పంచను షష్ట న ప్త్రమాధ్యాయమ.లు 
సోమన ఉత్తర హరివంశము, సూర్యనారాయణ శాస్త్రిగారి భవిష్యప పర్వము 
నందలి మొదటి మూడాశ్వాసములు కలిపి వరుసగా ముద్రించినచో సమ్మగమైన 
హరివంశ మేర్చడునని వ్యాసక ర్థిభావము, |గ్రంథాంతమున హరిహరా భేదమును 
గూర్చియు హరిహర నాథుని స్తుతించిన కవులను గూర్చియు తెలుపబడినది. 
అనుబంధమున హరివంశ విషయాను క్రిమణిక్క అధ్యాయల్లో కాశ్వాసగద్య పద్య 
ముల సంఖ్య యొసంగబడినవి. (గంథమున శ్రీకృష్ణుని లీలలను సూచించు 
నట్టియు గణపతి మున్నగు డేవతలయొక్కయు రమ్యములైన చిత్రములు 
నంక ర్భానుగుణముగ చేర్చబడి దానికి నన్నె చేకూర్చుచున్నవి. సంస్కృతాం, ఫ్ర 
హరివంశములను జిజ్ఞముగా చదివి గూఢములై మజుగు బదియున్న హరి 
వంశములను వెలుగునకు శెచ్చి (శ్రీమతి యళోదా రెడ్డిగారు కావించిన యీపరి 
శోధన వారి ఉభయభాషా పాండిత్యమును, విమర్శన కౌళలమును విశదమ:గా 
|ద్రదర్శించుచున్నది. 

23 శ్రీమడాంఛ్రధాగవతానుశీలనము ౬ 1969 = శ్రీ ధూ?ిపాళ శ్రీరామ 
మూ ర్షీగరు. పర్య. ఆచార్య దివాకర్ల ఒంక టవధాని = అమ్ముదితము. ఠః 
సిద్దా రతవ్యాన మె మెదుభాగములుగా విభజింపబడినది. మొదటి భాగమున పోతన 

నిహనము, కాలము (గ్రంథములు, భాగవత గంథ పాతములు, పోతనమతముు 
ఉ తృరజీవితము అను విషయములు వివరింపబడినవి. పోతన ఓరుగల్లు డుండ 
ము నందలి బమ్మెర గామమున 15 వళతాబ్దీలో నిషసించెననియు ఆతడు 
శ₹ైవు డనుటకన్న స్మార్తుడనుట యు క్హమనియ్కు నారాయణ కకక మతడు 
రచించినది కాదనియు (గ్రంథక ర్హ సోపవ త్తికముగా నిరూపించి యున్నారు, 
పోతనగారి యనువాదవిధానముసు వివరించుచు వారు రెండవ భాగమున (్రీనరీ 
యానునరణములను, అపార్థకల్పనములను, పోతన తెలుగుచేయక విడిచిన 
శ్లోకములను, న్వతం|త్రముగా పెంచ్మివాసిన భాగములను చక్కగా వివరించిగి, 
మూడవభాగమున పోతనకవితావై భన ముగ్గుడింపదిడినది. ఆతని కధాకథన 
శర్పము, వర్ణనలు, రసపా(త్రపోషణము, భావుకత, దేశిలక్షణములు, అలంకార 
ద్రయోగము పూర్వకావ్యాను సరణములు ఇందు వివరింపబడినవి, కవ్మిత్రయము 
వారిని సోమనాథ ద్వయమును, భాస్కరుని అత( డెక్కువగా ఆనుసరించైను, 


ఉస్మానియా విశ్యవిద్యాలయము -తెలుగు పరిశోధన 247 
అతని దీర్భ వచనములు శజ్జారాలంకార పూరితములై బాణుని వచనమును తల 
పించుచుండును, నాల్గవ భాగమున పోతన ధాషాచ్చందః పయోగవై చిత్రి పరి 
శీరింపబడి నది. వ్యాకరణ విరుద్దములని భావింవబడు పోతన (ప్రయోగములు 
పెక్కుశాస్రనమ్మతములే అనియు, అతడు లాక్షణికుడై న కవియనియు (గ్రంథ 
కొర్హ నడుర్జించిరి. చివరిడై న అయిదవభాగమున భాగవత త త్వ్వము వివరింస 
బడినది, సాత్వ్వతమతము, వాసుదేవతత్వము, భక్తియోగము, భ క్రిరసము, 
మున్నగు విషయములను నమీక్షించునప్పుడు (శ్రీ శ్రీరామమూ ర్హిగారు (ప్రదర్శిం 
చిన ప్రతిభాపాండిత్యము లప్రతిమానములు. పోతన కవిత్వమునుగూర్చి వెలు 
వడిన విమర్శలలో ఇంతో నమ్మగ్లము, ఇంత ప్రామాణికము, ఇంకనిష్బాకితము 
న రచన మజాొకటి లేదనుటలో ఆతిశయో కి లేదు. 

24. ఆధునికాం[క కవిత్వంపై ఉద్యమముల |థ్రభావము _ 1969 _ శ్రీ 
ముదిగొండ శివ పసాదరావుగారు_సర్య. శ్రీ డా. సి. నారాయణరెడ్డి గారు. 
అమ్ముద్రితము. ఈ సిర్ధాంతవ్యాసమున (శ్రీ శిజ| ప్రసాద్‌గారు సాహిక్యశమాజము 
అవినాభావ సంబంధము కలవని ని మాపించి,డేశమున డ్రవరీల్లిన వివిధోద్యమ 
ములు సాహిక్యము నెట్లు | సభావిత మొనర్చినవో, సాహిత్యోద్యమముల ఫలిత 
ముగా జాతీయ జీవితవాహిని యెగ్న మలుపులు తిరిగినదో చక్కగా వివరించి 
యున్నారు. మొదట భౌతికాధ్యాత్మిక శక్తుల నడుము జరుగు నిరంతర సంఘట్ట 
నము కౌరణముగా జాతిలో ఉద్యమము లెట్లు పుట్టునో,అవి సాహిక్యమునం దెట్లు 
ద్రోతివలించునో వారు నిరూపించిన తీ రద్భుతముగా నున్నది. సాహిత్య సంబం 
ధురైన భావాభ్యుదయాది వా స్తవికోద్యమములునుు రాజకీయములై న జాతి, 
యాం ఫరాష్ట్ర, తెబంగాణోద్యమములును, చె నా, పాకిస్తాన దండయ్య్మాత్రలునుు 
భాషాసంబంధియైన వ్యావహారి కోద్యమమును, సాంఘికములై న మహిళా హరీజ 
నోద్యమములును, పారి! శ్రామిక విప్లవమును సాహిత్యమున (ప్రవ ర్తింపకేసిన 
వరిణామములను వివరించి భవిష్యత్క- ఏత యెట్లుండునో వారు కావించినబాచన 
శాస్రీయమును హేతువాద హపూర్వకమునై వారియపారమైన ధ్రతిభను ద్రకట 
నముచేయచున్నది. ఆధునిక కవిత్వమును గూర్చి గురువుగారు రచించిన 
నిధ్ధంితవ్యానము దానికొక మహోభాష్యముకాగా శిష్యుడు రచించినది మహో 
భాష్యమునకు సమ్మగ వివరణమై విరాజిల్లుచున్నది. 

25. తెలుగు జానపద గే ముగాథలు__ 1970__ శ్రీమతీ నాయని కృష్ణ 
కుమారిగారు_..పర్య, ఆచాక్య ఖండవల్లి లత్తీరంజనంగారు._. అమ్ముది 


fa 


248 మహతి 


తము, జానపద గేయగాథల నాధారముగా |గహించి తెలుగు జీవితమున నేడు 
కాన్చించు మతసాంఘికాదిస్థితిగళులకు కారణములై న మౌలికాంశముల స్వరూ 
పము పూర్వ మెట్లుండెనో వివరించుట యీ సిద్ధాంత వ్యానముయొక్క (ప్రధా 
నోడ్డేశము, ఆదిమానవుని భావళబతలకు మాబటరూపమైన కళాసృష్టి కధా 
రమ్యము, కల్పనా పటిష్టము గా నానుగతము, లయాన్వితమునై జానపద గాథలో 
రూపొందుననియు వానియందలి కధాకథన కౌశలము సంపూర్వమె జానపదుల 
కపార మైన యానందము నందిచ్చుననియ్సు నందు సమకాలీన సంఘటనలతో 
పాటు ప్రాచీన మానవ స్వరూపముకూడ వెల్ల డియగుననియు, వారివెనుక 
నృశాత్ర విజ్ఞానమెంభయో మరుగుపడియుండుననియు. (శ్రీమతి కృష్ణకుమారి 
గారు చక్కగా వివరించియున్నారు, జానపదగాథలు విద్వాంసులు కౌని సామా 
న్యులు తీర్చిదిద్దినవగుటచే నందు నాగరికతాకల్చితక్ళత్రిమత లేని మానవ 
మానన మౌలిక స్వరూపము ,పస్ఫుటమగుచుండును. అవి జాతిచరిత్రకు 
సందింధించిన |ప్రాథ మికాంశళములకు పట్టుగొమ్మలు. ఈ సిద్ధాంత వ్యానమున 
ప్రాచీన మతచర్శిత్రకు మూలములైన ఆక్మారాదన, పితృదేవతారాధన, మాత్రా 
రాధన, వీరారాధన, జంతుపూజా విధానము మున్నగు విషయములును వానికి 
జానవద గాథలలోని కథాంశములతోగల సంబంధమును వివరింపబడినవి. 
అందు |ప్రతిబింబించు సాంఘికా చారములు, మూఢవిశ్వాసములు, శకునాదిక 
ములు మున్నగువాని వెనుక |ప్రాదీనమానవుడు తానుగా నిర్ణయించుకొన్న 
నియమాదులు తొంగిచూచుచుండును. ఈ ఉత్తమ సిద్ధాంత వ్యాసమున జానపద 
గాథల సౌందర్యముతో పాటింతకముం దెవ్వరి చేతను నృష్టము చేయబడని 
నృశాష్ర సంబంధి దృక్పథముకూడ గోచరించుచున్నది. ఈ విధముగా నుషే 
కత మైన జానసదగాథా (ప్రపంచమున గూఢములై యున్న రహన్యముల నెన్ని 
టినో వెలువరించి (శ్రీమతి కృష్ణకుమారిగా రీ సిద్ధాంతవ్యాసమున దాని సహజ 
మహత్త్వ సొంచర్యములను (బకటించుటలో చూపిన (ప్రతిభా కౌశలములు 
మిక్కిలి |ప్రశంసార్హ ములై యున్నవి, 

26. ఆంధ్ర వ్యాకరణ పరిణా మమా__ 1971__శ్రీ అమరేశం రాజే 
శ్వర శర్యగారు__వర్య. ఆచార్య ఖండవల్లి లక్మీరంజనంగారు__అమ్మ ది 
తము. అపార పాండితీ (ప్రతిభా సోరకమైన యీ సిద్ధాంతవ్యాన ముపోర్హతము 
కాక అయిదు పెద్ద అధ్యాయములుగా విభజింపబడినది. ఈ ఆజుఅధ్యాయములు 
విషయమునుబట్టి మరల నలువదియొక్క- భాగములుగా విశ్లేషింపదిడినవి. దీనిని 


ఉస్మానియా విశ్వవిద్యాలయము. తెలుగు పరిళోధన 249 


ఆం_్ర్రవ్యాకరణ నర్వన్వమని వర్ణింపవచ్చును. మొదట భాష, దాని స్వభావము 
అందలి రహన్యములను వెల్వరించు విధానము మున్నగు విషయములు విశదీక 
రింపబడినవి. ఇందు మొత్తము నలువదియొక్క- దుఖ్యవ్యాకరణ |గంథములు 
నిపణముగా సమీక్షీంపదిడినవి, (శ్రీ శర్యగా రొక భాగమున వ్యాకరణ (ప్రయో 
జనములను తెల్పి వానిని తెలుగు వ్యాకరణమునకు కూడ అన్వయించి 
ఆం ధ్రశబ్ద చింతామణి 14వ శతాబ్దములో రచింపబడి యుండెననియు, అది కౌల్క 
మున అత్నిప్రారీనము కాకపోయినను గుణమునుబిట్టి అద్వితీయమనియు వారి 
అక్షి ప్రాయము. వా రతిప్రాచీనములై న కాణ్వ బృహస్పతి వ్యాకరణములను 
కూడా పరిశీలించిరి. అగ్రే ప్రాకృత హిందీ వ్యాకరణములను గూర్చియు 
సంస్కృతాంధ్ర వ్యాకరణములను గూర్చియు చక్కని సమీక్ష కావించిరి. 
చిన్నయసూరీ ఆం ధ్రశబ్దచింతామణి నంధముగా అనునరింపలేదని నిరూపించి 
వా రత డాం ధ్రవ్యాకరణస్వరూపమును పరిణమింవజేసిన (క్రోమవరిపాటిని వెల్ల 
డించిరి. కాంబెల్‌, సీ, పి. |బౌన్‌ మున్నగు వై దేశికులు రచించిన శెలగువ్యాక్‌ 
రోణముల న్వరూపమును వారు చక్కగా వివరించిరి. వారు (శ్రీ వజ్ఞాలవారి 
సిద్ధాంతముల నచ్చట నిశితముగా విమర్శించిరి. శేతన ఆంధ్ర భాషాభూషణము 
నకును కన్నడముసందలి నాగవర్మ కర్ణాటభూషణమునకును గల పోలికలను 
వివరించి వారు కేతన నాగశర్మ ననునరించెనని నిరూపించిరి. వా రారధ్రవ్యాకర 
ణమునందలి సాంప్రదాయిక విధానములను లెస్సగా నూచించిరి. వారి విమర్శ 
నిష్పాక్షి:ము, స్మ వ్రమాణము పాండి తీస్ఫోకరమునై యున్నది. కాం|ధవ్యాక 
రణమును గూర్చి సమ్మగము, శాస్ర్రీయము, సముదంచితమునై న యిట్టి పరికో 
ధన కావించుట శ్రీ శర్మగారి అసాధారణమైన పాండితీ పాటవమునకు తార్మా_ 
ణము. 

27. గోపీనాథ వెంకటకవి. వెంకటగిరి సంస్థానమునకు చెందిన 
యితరకవలు. 1971. శ్రీ కాళిదాసు పురుషో త్రంగారు. పర్య, ఆచార్య శ్రీ 
బి. రామరాజుగారు.  అమ్ముధితము. శ్రీ పురుషోత్రంగా రిందు మొదట 
వెంకటగిరి నంస్థానచర్మిత్రను వివరించి వెలుగోటివారిని గూర్చియు వారు 
నెల్లూరమండలమున (పవేశించిన పరిస్థితులను గూర్చియు తెల్పియుండిరి. 
(ప్రథమ ప్రకరణమున వేంకటాడ్రినాయుని గూర్చియ్కు యాచశూరుని గూర్చియు 
నితరరాజులను గూర్చియు వివరింపబడినది. రెండవృపకరణమున వెంకటగిరి 
సంస్థానము న్నాశ్రయించిన పలువురు కవుల చరిత్ర విళదీకరింవబడినది, తృతీ 


250 మహశీ 
య ప్రకరణము (ప్రత్యేకముగా వెంకయ్యశాస్ర్రిగారి (ప్రతిభా పాండిత్యములను, 
రచనలను వివరించుటకు వినియోగింపబడినది. చతుర్ద ద్రకరణము శాప్రిగారికి 
నమకాలికులై నకవుల వృత్తాంతమును వర్ణించుచున్నది,పంచమ ప్రకరణ మప్పటి 
పదకవితకు సంబంధించినది. అటివృప్రకరణమున వేంకటగిరి నంస్థానమునం 
దలి నంస్కృతకవులసేవ ఉగ్గడింపబడినది. సప్తమ ప్రకరణము “కంకటగిరి 
సంస్థ్రానవురాజుల పరిపాలనా విధానమును, అస్పటి రాజకీయ మత సాంఘిక 
పరిస్థితులను విశబీకరించుచున్నది. చివర (శ్రీ వురుషో త్తంగారు. స్వాతం్మత్యా 
నంతకము వెంకటగిరి సంస్థానమున జరిగినమార్పులను శెల్పియున్నారు. ఈ 
వినముగా వారాసంస్థానము ఢరిన రాజులషోషణమున నాంధ్రనంస్క్భతవాజ్మ 
యములకు కలిగిన అభ్యుదయము సీ సిర్భాంతవ్యాశమున సులభనుందరమైన 
శ లిళో నిపుణముగా వివరించియున్నారు. 

28. ఆం్మధ్ర మహాభారతము_మన న్హత్త్వ పరిశీలనము 1911_ శ్రీ 
అప్బజోడు వెంకట సుబ్బయ్య గారు_ పర్య. ఆచార్య దివాకర్ల వేంకటావ 
ధాని_ అము(ద్రితము. ఈ సిద్ధాంత వ్యానము రెండు భాగములుగను పదునైద 
క్యాయములు గను విభజింస ఫికినది. ' మొదటి ఐదధ్యాయములతో కూడిన 
ద్రేథమ భాగమున మానవుడు అతనికి గల |ప్రాముఖ్యతము_మానన స్వభావము 
తత్సంకీర్ణత_ మానస స్వభావ పరిణామము. ఆసి డాని సంపకము_ వాజ్య 
న నందేశమునకు మానవ స్వభావనిరూపణమునకు గల స్థానము _ అను 
విషయములు వివరింప బకినవి. రెండవ భాగమున (గంథ కంర్హ వ్యాసుడు 
మహో భారతమును రచించిన పరిస్థితులు, డాని మహత్ర్వము_. కవిత్రయము 
వారి అనువాద విధానము, వారు వివిధ ప్మాత్రఎను చిత్రించిన విధము మున్నగు 
విషయములను విపులముగా వర్ణించిరి. సదవ భభ్యాయము కౌరన పాండవుల 
డాయ భాగ విభాగమునకు సలవింధించిన సకమున్యలన్స్కు పదుమూడవ ఆర్యా 
యము ఉపాఖ్యానము లందలి వివిథ పాతల గుణశీల న్వభావములను వివరించు 
చున్నవి, పదునాల్గవ ఆధ్యాయమున త త్త్విక దృష్టితో కాక మానవ న్వభావ 
దృష్టికో భగవద్గీత పరిశీలింవ బడినది. చిసరిధైన పదు నేనప అధ్యాయమున 
మొదటి పదునాల్లధ్యాయముల సింహావలోక నము చేయబడినది. (శ్రీ వేంకట 
సుబ్బయ్య గారు నంస్క్భృతాం(ధ మహా భా రతములను కూలంక షముగా పఠించి 
అందలి మానవ స్వభావమును |ప్రకటించుటలో చూపిన (ప్రతిభా పాండిత్యములు 

సాధారణము లె నవి. 
వ 


యః 


ఉస్మానియా విశ్వ విద్యాలయము - తెలుగు పరిళోధన 25t 

అవిగాక శ్రీమతి సీతాకల్యాణిగా రాంశమునందలిచార్మిత్రక కావ్యములను 
గూర్చియ్కు శ్రీ యస్‌, వి. రామారావుగా రాంధ్ర విమర్శ వాజ్యయోత్స త్రి 
పరిణామములను గూర్చియు, (శ్రీ సన్నిధానం పర దిహ్మశాత్రి గారాంగ్రమునం 
దలి అద్వైవత త్త్వ్వ టోధక (గ్రంథములను గూర్చియు, (శ్రీ ముకురాల రామరెడ్డి 
గారు 14 వ శతాద్ది వఅకుగల ఆరం్మఛకవుల శవిత్వాశయములను గూర్చియు, 
సిద్ధాంత వ్యాసములను రచించి విశ్వవిద్యాలయమునకు సమర్చించియుండిరి. 
కొలదికాలముననే వానిఫలితములు కూడ |ప్రకటింపబడును. (ప్రస్తుతము వివిధ 
విషయములను గూర్చి సుమారు నలువది మంది విద్యార్థులు పీ. హెచ్‌, డివట్టము 
కొటకును, పదిమంది విద్యార్థులు యమ్‌. లిట్‌ పట్టముకొజకును సిద్ధాంతవ్యాన 
ములను (వాయుచున్నారు. 

ఈ వినముగా ఉస్మానియా విశ్వవిద్యాలయము నందలి ఆంత శాఖలో 
పరిశోధన కార్యక్రమ ముత్సాహముతో నిర్వహింపబడుచు (క్రమ క్రిమాధివృద్ధి 
నందుచున్నది. ఆంధ్రభాష ఏర్పడినది మొదలు నేటివజకును గల వి ఏధకవుల 
కున్కు వాజ్మయ ప్ర క్రియలకును, దాషా సాంఘిక సాంన్మ్భతిక దరిస్టితులకును 
సంబంధించిన ఒస్తువులను గూర్చి ఆయా విద్యార్థులచే శాస్త్రీయ పద్ధతిని పరిళో 
ఛనము కొనసాగింపబడుచున్నది. ఈ పరి 
భాషా వాజ్యయముల సమ్మ గన్వరూపమును జిజ్ఞావుల కొంజీయవలెనని ఆందలి 


ేథనవ్యానములన్నియు కలసి ఆంశ 


ఆచార్యుల ఆశయమ్ము ఇట్లు వాజ్యయము నందలి అన్ని ఆంశములను గూర్చి 
నిశితము, వి స్తృతము, కూలం౦కషమునై న పరిశోగనము  జరిగినపిమ్మట సమ 
గ్రౌండై వాజ్మయ చరిత్రకు రూపు దిద్దవలెనని వారి సంకల్పము, నర్వ విద్యా 
స్వరూపిణియు కరుణా మయహృదయయునై న శారదాడేవి వారి సంకల్బ్పమునకు 
సాఫల్యము చేకూర్చుగాక 1 


కర విశ్వ విద్యాలయం- 
శోధన 


క్‌. రెడ్డి 
3 


'రం మన రాష్ట్రంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయాల్లో 
వర విశ్వవిద్యాలయం మొదటిది. (1954) 

,5యంలో తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనానికి 
¥ శ్రరశాఖ (Post graduate department) 1959 
శాఖకు మొదటి అధ్యక్షులు (శ్రీ భూపతి లక్షీ నారాయణ 
వారి తర్వాత కి, శే, పింగళి లక్ష్మీకాంతంగారు నాలుగు 
-1965) ఆంధ శాఖాధ్యతులుగా పనిచేసి విరమించిరి. 
965 నుండి ఈ శాఖకు అధ్యక్షులు, 


తరగతులను నిర్వహించడంతోపాటు తెలుగుభాషా సాహి 
) (ప్రోత్సహించడం కూడ ఈ శాఖయొక్క (ప్రధాన 
కీండ్లు నిండిన ఈ తెలుగుశాఖ ఆధ్వర్యాన ఈ (క్రింది 
& 

(These5) సమర్పించినవారు డాక్టరేట్‌ పట్టాలను 


,లయ నిబంధనల (ప్రకారం తెలుగు భాషా సాహిత్యాలకు 
క వ్యాసాల్ని ఇం గ్లీమలో గాని, తెలుగులో గాని రచించవచ్చు. 
వు గ్రాంథిక శై లిలోగాని, వ్యావహారిక శై లిలోగాని(వాయ 
ట్లికలో ఇం గ్లీష శీర్షి కలున్న సిద్ధాంత వ్యాసాలు ఇంగ్లీషులో 
ఈ గుర్తుగలవి ముద్రితాలు, 
క-_రచయిత-_ పరి శోధననాకొలం-_ డిగ్రీ వచ్చిన తేది-- 
వరునలో- 

>f Telugu compounds- J. సూర్యనారాయణ ౬ జననరి 
= అగస్టు 1954 _ డా, భృ దిరాజు కృష్ణమూ రి, 


శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం - తెలుగు పరిశోధన 253 


శ 


4. 


*7. 


10. 


1 


12. 


Descriptive grammar of Nannaya’s usage -K.. నాగభూషణ 
రావు . జూలె “61.జాూలె '64. జూలె 1965 .డా,K. మహా 
దేవశాస్రీ, 


+ A study of Yerrapraggada's works - V. రామచందన్‌= జూలై 


'60-జూలై "64 = ష్మిపిల్‌ 1966 = ఆచార్య పింగళి లక్ష్మీకాంతం. 


డ్విపదవాజ్మయము ౬ 6G. నాగయ్య ౬ జనవరి "62 _ జనవరి '65 = 
అక్టోబర్‌ 1966 - ఆచార్య పింగళి లత్మీకాంతం. 


. Historical grammar of Inscriptional Telugu (1200-1400) 


A.D.) -M. కందప్పతెట్టి _ జూలై '6)_ జూలై "66 - జనవరి 
1968 _ డా. K. మహాదేవశాశ్రీ. 
ఆంధ్ర సాహిత్యములో దేశి కవిత్వోద్య నుము-పాలకు రికి సోమనప్మాత్ర 
-T. కోదండరామయ్య _ జూలై '62 _ జనవరి 'ర8 నవంబర్‌ 1968- 
డా. జీ. యన్‌. రెడ్డి. 

. 
అంగ భాగవత. విమర్శ _ P. ౪. ఓ. V. (ప్రఫాదరావు _ జూలై '64- 
జూలై "66 _ డిసెంబర్‌ 1967 _ డా, K. మహాదేవశాష్త్రి. 


. A Descriptive grammar of Nannechodas Kumarasambhavam - 


L. 8B. శంకరరావు _ జాల '63 = జూలె '66_ డిసెంబర్‌ 1967. 
దా ఓ, సహాదేవకాచ్చీ.. 


. తెలుగులో వీరగాథా కవిత్వము = 7. . సుబ్బారావు - జూలె '63=. 


జనవరి 'ర8 = ఫ్రిబవరి 1969 _ డా. జి, యన్‌, రెడి. 
a 


English loan words in Telugu -5. అక్కి-రెక్షి _ జూలై '64- 
జూన్‌' 70_ జూలె 1971 _ డా. జి. యన్‌. రెడి. 
న 3 


శ్రీ కోలాచలం శ్రీనివాసరావుగారి నాటకములు ఇతర రచనలు_వాని 
వె శిష్ట్యము- Ss. గంగప్ప-జనవరి”67-అక్టోబర్‌'71.జూన్‌ 1972 = డా. 
జి, యన్‌, రెడ్డి. 

తెలుగు (పబం ఛములు-( ప్రకృతి వర్ణన = గీ. నరసింహం.జనవరి'ర5. 
మార్చి'72-ఫలితం ఇంకనూ వకటింపబిడలేదు.డా. జీ. యన్‌, రెడ్డి, 


మహతి 


గరం రామక్ళష్టమాచార్యుల నాటక పరిశీలనము _ 5. వీర స్వామి 
నాయుడు _ జూలై 'ర5 _ మే "72 _ ఫలితం ఇంకనూ (ప్రకటింప 
బడలేదు _ డా. ]. చెన్నారెడ్డి, 
పై పట్టికనుబిట్టి డ్రీ శేం3టేశ్వర. విశ్వవిద్యాలయంలో యింతవరకు 
భాషా విషయవరంగా ఐదు సిద్ధాంత వ్యాసాలు, సాహిత్యపరంగా ఏనిమిది 
సిద్ధాంత వ్యాసాలు రచింపజడ్ఞాయ. ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధన కార్య 
లీమంలో యించుమించు సమ ప్రాధాన్యం భాషా సాహిత్యాలకు వుండడం 
గమనించదగిన విశేషం 
John Leonard అనే అమెరికన్‌ విద్యార్థి ఈ శెలుగుశాఖలో కొంత 
కాలం పరిళోధకుడుగా వుం& “Kandukuri Veeresalingam - As a social 
Reformer” అనే సిద్ధాంతవ్యాసాన్ని రచించ Wisconsin University § 
చుర్చించి 1969 లో పి.హెచ్‌.డి. పట్టాన్ని పొందగలిగాడు. 


ద్రస్తుతం ఈ (్రింది ఆంశా లఅమీద పరిశోధన కొనసాగుతూ వుంది, 


పరిశోధక విషయం పరిళోధకుని పేరు 

1. తెలుగు నిఘంటువుల పరిశీలన T. ఉషారాణ్‌ 
2. తెలుగు (గామనామాల పరిశీలన కడస 

జిల్లా, K. విశ్వనాథరెడ్డి 
3. తెలుగులో కవినమయములు K. గోపాలకృష్ణయ్య 
4. నన్నయ అక్షర రమ్యత V.V.L. నరసింహారావు 
5. ఆధునిక తెలుగు కవిత్యముపై జాతీ 

యోడ్యకు (ప్రబావము M. సుబ్బారెడ్డి 
+. కెలుగు సాహిత్యదులో చేమకూర 

వేంకటకవికి గల స్థానము V. నారాయణరెడ్డి 
7. అన్నమయ్య భాషా (ప్రయోగాలు K. శ్రీనివాసులు శెట్టి 


8. భారతీయ వ్యాఖ్యాన సం(ప్రదాయము. 

శెలుగులో వ్యాఖ్యానము M.V. నారాయణశర్మ 
9. (ప్రబోక చం|దోదయ విమర్శంతుల 

వాత్మక పరిశీలనము M. గురవయ్య 


శ్రీ వేంఠటేళ్వర విశ్వ విద్యాలయం - తెలుగు పరిళోధన 255 


10. సీతారామాంజనేయ నంవాద విమర్శ &. కకధాజో 
11. జాషువా కృతుల విమర్శ D. భాస్కర చౌదరి 
12 రంగనాథ కంబరామాయణములు.తుల 

నాత్మక పరిశీలన N. వెంకటరమణయ్య 
1. శెలుగులో సాహిత్య విమర్శ K. 5. రామమూర్తి 
14. కవిత్రయ భారతము ధ్వని సిద్ధాంతము $5. రఘునాథశర్మ 
15 శెలుగులో వ్యాసరచనా పరిణామము K. ఇనాక్‌ 
16. తిక్క_న_జా తీయ ద్రయోగము C. దామోదరకశాస్ర్రి 
1. తిక్కన శెలుగు_ క్రియా పక్రియ G. సుబ్రహ్మణ్యం 


శీ డేంక టేశ్వర విశ్వవిద్యాలయం ఈ (క్రింది సిద్ధాంత వ్యాసాలను 
తెలుగుశాఖ తరపున |ధ్రచురించింది. 


|. J. Suryanarayana A study of Telugu compounds (1966) 

2. G.N. Reddy A study of Telugu Semantics (1966) 

3. K. Mahadeva Sastri Historical grammar of Telugu Lan- 
guage (1966) 


శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యాన డా, జిం 
యన్‌, రెడ్డి ముఖ్య సంపాదకులుగా “శ్రీ వేంక సేశ్వర ఇంగ్లీషు _ తెలుగు 
నిఘంటువు” నిర్మాణం పూర్తి అయింది. దీని డ్రచురణకు తెలుగు అకౌడెమీ 
హెదరాబాదు అంగీకరించింది. ఇది త్వరలో వెలువడ గలదు. 
= 


మద్రాసు విశ్వ కళాపరిషత్రు- 
తెలుగు పరిశోధన 


ర్రీ శిష్టా రామకృష్ణశా స్రీ 


rey ఏ.డిగీ పరీక్షకు బోధించు అనుబంన కళాశాలలు మ,డాసులో చాలా 

యున్నవి కాన మ(డ్రాసు విశ్వకళాపరిషత్తులో వరిశోననయే (ప్రధాన 
ముగ నున్నది. బోధన చాలతక్కున. అసలు లేదనియేచెప్పవచ్చును. బోధన 
అనుబంధ కళాశాలలోమ్మాత్ర మే జరుగును, 


1. నేను చేసిన పరిశోధన 
1. గ్రంథములు : 

(1) 1947వ నం॥న ఆం(చ్ర విశ్వకళావరిషత్తువారు నర్‌ ఆర్‌. 
వెం: టరత్నంనాయుడు. రిసర్చిమెడల్‌ పారితోషికమునశై “వీరశై వాలాధ 
వాజ్మయ"”మను విషయిముపై పోతీపరీక్షేను జరిపిరి. నే నా పోడీలో పాల్గొని 
వీరశై వార థ వాజ్మయమునుగూర్చి యొక పరిశోథన (గ్రంథమును డెమ్మి 
వైజులో 400 పుటలలో ట్రాసీ ఆం విళ్వకళావరిషత్తువారి నువర్ణపతక పాకీ 
తోషిశ మును పొందితిని. ఈ గంథమున ఆంగ్రవాజ్యయమున వీరశై వమతము 
నకు నంబంధించిన వివిన మత ద్రతిపాదిత పురాణములు ప్రైదింశములు, 
యక్షగానములు, శతకములు, పాటలు ద్విపదలలోన్కు చంపువులుగనున్న 
వివిధ గంథములు సరీళోధింపబడినవి. 

(11) 1949 న నం.న “నాటక వినుర్మన”మను (గ్రంథమును రచించి 
తిని. అందులో మొదటి (ప్రకరణమున (ప్రాచ్య పాశ్చాత్య నాటకరచనా సంప్ర 
దాయములను వివరించి, వాని భేదములను పరిశీలించితివి. తరువాతే సంస్కృత 
మందలి భాసుని స్వవ్నవాసనదత్తము భట్ట నారాయణుని వేణీనంహారముు 
విశాఖదత్తుని ము దారాక్షేనమను నాటకములను ప్రాత్యపాశ్చాత్య నాటక విమర్శ 
పద్ధతుల ననుసరించి సమీక్షను చేసితిని, ఇందు కవికాలము నాటక కథ 
యొక్క మూలము, మూలమునుండి మార్పులు, వాని (ప్రయోజనములు, పాత్ర 
పోషణము మొదలై న యనేక చర్చనీయాంశములపై విమర్శచేయబడినది, 


మృదాను విశ్వకోళాపరిషత్తు- తెలుగు పరి శోధన 257 


(11) 1988 వ నం,న ఆంధీ విశ్యకళాపరిషత్తువారు డాక్టరు కట్ట 
మంచి రామలింగారెడ్డిగారు ఉపాధ్యములుగా నున్నవుడు విపులమైన ఆంధ్ర 
వాజ్మియచరి[తను [వాయించుటకై యొక (ప్రణాళికను తయారుచేసి రెండు 
నం.లు గడువునిచ్చి, వేయి రూపాయలు పారితోషిక మిచ్చునట్టుగా వకటించిరి. 
1940 నంవత్సరములో తిరువతిలోజరిగిన దశమ నకల భారత |ప్రాచ్య విద్యా 
సమావేశ మున దావిడశాభాధ్యకులుకూడ నట్టి సమగ్రమైన వివులాంధ్ర 
వాజ్మియచరిత్ర రచనావశ్యకతను గూర్చి యుగ్గడించిరి. ఆంతకు పూర్వ 
మాంధ్ర వాజ్మయచర్నిత్ర నంగ్రహములు రెండు మూడుకలవు. ఆవియన్నియు 
అనమగములు, ఆనంతృ వ్రికరములుగ నుండుటచేతనే ఆంధ్ర విశ్వ కళా 
వరిషత్తువారు వివులమైన సమగ్ర వాజ్మయ చర్మిత రచనకు |పకటించినారు. 
అవ్పుడుకాని తర్వాతకాని యట్టి నమగ్రరచనకు నెవరును వ్రాయ |వ్రయత్నింప 
లేదు. 1960 సం.వరకు దానికి ప్రయత్నించినవారెలేరు. 


(1౪) ఆంధ్రనాటకరంగమునుగురెంచి వివిధ నటుల చర్శిత్రలతో, 
” ఆంధ్రనాటకకళ"” అను వేరుతో (గ్రంథమును రచించినాను. ఇందు నంన్క్భ 
తాంగ్ధ నాటక నంపిదాయములు తెలుగు నాటకములవై నెట్టి ప్రభావమును నెర 
వినవో వివరింప(బడి, నంన్కృతౌంగ్ల నాటకచరిత్రలు క్లుప్తముగా తెలువ(బడి 
నవి. ఆంధ్రనాటక ప్రారంథదశలిందు న్పష్టముగా వివరింపబడినవి. ఆంధ్ర 
కరణములును, సాంఘిక చార్గిత్రిక పౌరాణిక నాటకములు గుర్తింవ(బడినవి. 
మరియు వివిదాంధ్రనటుల నటనా విశేషములు కూడ  వర్ణింవ(బడినవి. వివిధ 
(వదేశములలో నాటక నమాజములెట్టు వికనించినవో తెలుప(బడి, [క్రమముగా 
నాంధ్రనాటకకళ యెట్లు క్షీణదశకువచ్చి పతనము పొందినదో సకారణముగ 
తెలుపబడినది. నినిమాకళవలన నాటకరంగ మెంతవరకు దెబ్బతిన్నదో విచా 
రింవ(బడి, నినిమాకళకు నాటకకళకుగల భేదము వివరింవ(బడినది. తరువాత 
సంసారిక కథలను వస్తువులుగాగపంచి నాటికలు శ్రాయువిధానమెట్టు నూతన 
ముగా |వబలుచున్నదో నూచింపబడినది. 

(౪) భాషాకాస్ర్రమునుగురించి రాయల్‌ నైజు 200 పుటలలో రచింప 
బడినది. (ప్రపంచమందలి వివిధభాషల లక్షణములు పరిశీలింవ(బడి వాని 
వరిశ్యేక గుణములు కో9ిడీకరింప(బడి భాషాకుటుంబములుగా విభజింప(బడినవి. 
వివిధ భాషలలోని వ్యాకరణాంశములనుబట్టి భాషాజాతులుగను, ధాతు శబ 

an 


256 మహతీ 


సామ్యములనుబట్టి భాషాకుటుంబములుగను నెట్టు వర్గీకరింవవలయునో వివరిం 
పయడినది. భాషవరిణామ మెట్టు జరుగునో పరిశీ లింప(బడినది. నన్నహిత భాష 
లలోని ధాతువుల సామ్యమునునిరూవించుచు నాయాభాషల యైక్యమునుస్థావించు 
విధానము వరిశీలింవ(బడినది. ఈ విధముగ భాషావరిణామముకు, వాని క్షీణ 
దళలును, మృతభాషలనుండి నూతనభాషలు వరిణమించు విధానము తెలువ(బడి 
నది. సంఘము జాతి భాషాపరిణామమున కెంతవరకు తోడ్చడునో యిందు 
నిరూవింవ(బడినది. 

శి. నిడదవోలు వెంక ట్రావుగారు చేసిన పరిశోధన 

(1) కానన వద్యకవులనుగూడచేర్చి “ఆంధ్ర కవుల చరిత్ర) అను 
వేరుతో పాగిరంభమునుండి తిక్క_నవరకుగల కవుల చరితను. రచింపగా 
మద్యాను విశ్వకళావరివత్తువారు దానిని 1951 లో శ్రచురించిరి. (1) దక్షి 
ణాంధ్రవాజ్మయమను పేరుతో తంజావూరు, మధుర మొదలై న దక్షిణ నంస్థా 
నములందు వెలనిన యాంధ్రకవులచరితర్గిను రచింవగా మదారిను విశ్వకళాపరి 
వత్తువారు దానిని 19కక్‌ పారింతమున ప్రచురించిరి. 

లి. విద్యార్థులుచేసిన పరిశోధన 

(1) జ. వి. కృష్ణారావు, వీంగళి నూరన కళావూర్ణోదయముపై. 
Ph.D. 8 

(క) వై* నరోజిని ...ఆంధ్ర కవయితు9లవై, ,.M Litt. కు 

(111) తల్లా రాధాకృష్ణశర్మ...ఆంధభాషవై తమిళభాషావిభావము. 
Ph.D. § 

(iv) విజయలక్ష్మి, , ,కోథావాజ్మయము, ,.M,. Litt. కు. 


విమర్శ! గంథములు - వ్యాససంపుటులు 


ఆచార్య డా. యస్వీ జోగారావు 


స్వాకంతోద్యమ ప్రారంభంతో మన జాతి నర్వన్వము జాగృత మైనది. 
జాతికి వైశికురైన సాహిత్య (నష్టలు, ద్రక్షలుచేనిన బహుముఖబంధుర 
మైన కృషిమూలంగా నవభావన మూదలగా సాహిత్యం కూడ నూతనరై తన్య 
చకచ్చకిత మైనది. సాహిత్య|ద్రష్టల సహృదయతా వటిష్టమైన విమర్శక దృష్టి 
అవరాకృతి ధరించిన కొలది సాహిత్యసృష్టి ఉత్తరోత్తర మహత్తరమైన 
సౌష్టవం నంతరించుకోవడాని కవకాశా రెక్కువవుకాయి. ఆధునిక యుగంలో 
ఆంధ్రసారస్వతశ్నేత్రంలో అనేకులు విదగ్గులు భావుకులు మేధావులు కోవిదులు 
శోదక్షమ పరిశీలన దత్తులు, వాదనివుణులు, వచనరచనాచణులు ఆయిన విమ 
రృకులు బయలుదేరి బహుముఖంగా సాహిత్య సమీక్షలు చేశారు, చేన్తున్నారు. 
పతికలు పుంభానుపుంఖంగా బయలుదేరి వారి వరిిశ్రమ ఫలితాలకు కల్యాణ 
తోంణాలు కడుతున్నాయి. వరక్ళతంగా వెలుస్తున్నాయి వారి వ్యాసాలు. 
ముదణయం|తాలు, ప్రచురణనంస్థలు, సాహిత్యపరిషత్తులూ, సమాజాలు తామర 
తంపరగా బయలుదేరి వ్యానసంపుటులను విమర్శ నిబంధములను వెలయిస్తున్నాయి. 
అన లీదృష్టి, దృక్పథము, ఉద్యమము అన్నవి మనకుకలిగిన పాశ్చాత్య నంన 
గ్గము ఫలితము. ఆధునికయగం ధేసాదించిన నవభావన ఫలితము, 
వీరేళ లింగం, గురజాడ. గీడుగు,కొమ్మర్రాజు, పానుగంటి, చిలుకూరి, చెళ్లవిళ్ల. 
కాకీభట్ట, వేటూరి, మల్ణంపల్లి, వజ్ఞ్యల, కోరాడ, గంటి, కట్టమంచి, నురవరం, 
దేభృతుల వివిధ విమర్శలు, వ్యాసాలు నమకాలికుల ఆర్వాదీనుల రచనా నర 
ణికి ఒరవళ్లు వెట్టాయి. ఆందునా పానుగంటివారి “సాక్షి” వ్యాసాలు ఆనేక 
విషయాలగరించి వివిధ విమర్శ విన్యాసాలు |వదర్శించి తెలుగువారి వై మర్శిక 
దృక్పథానికీ, వ్యాసరచనకూ ఆపతిమాన దోహదం చేశాయనిచెప్పాలి. ఆయా 
'వెద్దల వ్యాసాలు వరశ్శతంగా వివేకవర్థని, నరన్వతి, శారద, సఖి, వైశాఖి, 
నమదర్శిని, ప్రతిభ, ఆంధ్రపత్రిక, భారతి మున్నగు అనేక పత్రికలలో (ప్రక 
టితములవుతూ తెలుగునేల నాలుగుచెరగులా మన సాహిత్యానికి మంచివ్యా వీని 


260 మహితీ 


చేకూర్చాయి. సామాన్య పాఠకులను సైతం ఫాహత ద్రషలను చేశాయి, 
విషయజిజ్ఞానువులను విమర్శవ్యానరచనా చికీరవులను చేశాయి. 


కవిచరి త్రలు 

నవయుగ సారస్వత వరమేష్షి అయిన వీరే లింగంగా రే తెలుగులో విమ 
ర్శకు, క్యసర తనక ఆద్యప్రవర్తకు డనవచ్చును. వారి శేముషిశాణోల్లీఢ మైన 
విమర్శ “ఆంధ్రకవుల చరిత” లో దర్శనమిస్తుంది. ఆది ఒరవడిగా తదువరి 
తెలుగులో ఎంతో వివిధసాహిత్య విషయవిమర్శ, పరిశోధన చకచక సాగుతూ 
వచ్చాయి. 1947 నుండి కీ. శే. చాగంటి శేషయ్యగారి చేతిమీదుగా “ఆంధ 
కవి తరంగిణి” ఒక ప్రామాణిక గంథంగా వెలయడాని కది మార్గదర్శకం. 
అయితే అది 18 సంపుటాలు మాత్రమే [పచురింపబడి నమృగరూవంతో సాతా 
త్కరించక పోవడం శోచనీయం. 1956 లో (శ్రీ నిడదవోలు వారి “తెనుంగు 
కవుల చరిత” యొకటి వచ్చింది కాని ఆది శ్రీ వేదము వేంకటకృష్ట శర్మగారి 
చేత “అఖండ దీపారాధన దానశాసన వాజ్మయ చరిత” అనే కితాబందు 
కొన్నది, ఆందులో విషయం జావ కారుతుంది, విడుచ కట్టదు. ఇటీవల శ్రీశిష్టా 
లక్ష్మీకాంత కాస్ర్రీగారు “విజయనగరాంధకవులు” అనే (గంథం వాకారు. 
ఆ విషయమై లోగడ కీ, శే. 'చేకుమళ్ల అచ్యుతావుగారి (గంథ3లో వున్నంత 
రననర్వంకష మైన రమణీయవిమర్శ దృష్టిగాని, విషయవై శాల్యంగాని యిందులో 
లేవు. 1970లో శ్రీ చేకుమళ్ల కామేశ్వరరావుగా రొక సరికొత్త వూనికతో 
పూర్వాంధకవుల చరిితరచన ప్రారంభించారు. అందులో మొదటిభాగం వెలు 
వడింది. ఎందరో విస్మృత కవుల కందులో నీరాజనము లె_థ్రినారు, వారిఉద్య 
మము “ఆంధవాజ్మయ చరిత జిజ్ఞాసువులకు నూతనోత్సాహము కలిగించు 
నట్టి” దని ఆచార్య దివాకర్లవారి ప్రశంస. 1950 లో శ్రీ మధునావంతులవారి 
“ఆంధరచయితలు” ఆనే చక్కని [గంథం వచ్చింది. ఆందులో జనన తిథి 
19 వ శతాబ్దికి చెందిన వందమంది రచయితల దంత మెంతో ముదావహకావ్య 
కళానురభిళంగా నంగ్రంథిత మైంది. 195 లో శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాం 
తమ్మగారు ళతాధికంగా వున్న |ప్రాచీనాధునికాంధ్ర రచయిత్రుల చరిత నేర్చి 
కూర్చి “ఆంధ కవయితులు” అనే వేర |గంథాన్ని వెలయించి తెలుగుభాషా 
సమితివారి బహుమతి పొందేరు. ఆమె 1965లో “అఖిలభారత కవయితు”లనే 
మరోహరద్గ)బృంథం ఆంధ పదేశ సాహిత్య ఆకాడమీ తరపున వెలువరించారు. 


విమర్శ గంథములు -వ్యాననంపుటులు 261 


వంమ క్లాఘ్యమైన వరిశ్రమ మది. ఆందులో ఆంధ్ర కవయితుల ఉదంతం 
కూడా వుంది. తె. భా. న. విక్ఞాన సర్వన్వం 4, 6 బాగాలలోను, శ్రీ ఖండ 
వల్లివారి నంగ్రహాంద్ర విజ్ఞానకోళంలోను అనేకాం[ధకవుల ఉదంతం నవిమ 
రృకంగా ఉట్టంకింప బడింది. 
వాబ్యయ చరిత్రలు 

ఈ స్వాతం త్యయుగంలో కవి చరిత్సలే కాక వాజ్మయ చరి త్రలుకూడ 
అనేకం వెలిశాయి. మొట్టమొదటి “ఆంధ్ర వాజ్మయ చరిత్ర లోగడ కీ.శే, 
వంగూరి నుబ్బారావుగారు రచించారు. ఆ చరిత్ర రచన కానాడు దొరికిన 
సామగి) అత్యల్పం. అందుచేత ఆ (గంథం అవర్యాప్త మైనదని చెప్పాలి. 
1265 లో ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనంగారి “ఆంధ సాహిత్యచరిత 
నంగహం", 1968లో ఆచార్య శ్రీ దివాకర్ల వెంకటావధానిగారి “ఆంధ 
వాజ్మయచరి తము”, 1960లో శ్రీ కూర్మా వేణుగోపాలస్వామిగారి సంకలనం 
అయిన “తెలు(గు వాజ్మయము-సంగహ చర్చిత” వచ్చాయి. ఇవి బృహ 
ర్గగింథాలు కాకపోయినా “కొండ అద్దమందు కొంచెమై యుండదా” అన్నట్టు 
ఆ కొంచెంలోనే కొండంత విషయాన్ని చూపడానికి ప్రయత్నించారు. గరంథ 
కర్తలు. సాహిత్యవిద్యార్థుల కవి చక్కని తెరువులు చూపగలవు. 1949లోనే 
కీ.శే. కురుగంటివారు, కీ శే. విర్ణిలమజ్జివారు తలపెట్టి [ప్రచురిన్తూ వచ్చిన 
“నవ్యాంధ సాహిత్యవీధులు” అనే నాలుగు భాగాల. బృహద్గగింథం 1951 
నాటికి పూర్తయింది. ఇది కలోరవరి శమ పలితం, కమ్మని భావుకుల భణితం. 

1966 |పాంతంలో ఆనుకొంటాను శ్రీ శిష్టా రామకృష్ణ ళాశ్ర్రిగారి “ఆంధ్ర 
వాజ్మయ చర్మిత నర్యన్వ్యం” మొదటి భాగం వచ్చింది. “యద్యదా చరతి 
(ేష్టః తత్త దేవేతరోజనః” అనేమాట తలపుకు తెచ్చింది. సౌంత గొంతుక 
వినివించినచోట్ల భావవై పరీత్యము, విడివాదము ఆహమహమికతో ముందుకు 
వస్తాయి. వీరి “వీరశైవ వాజ్మయము” నువర్ణ పతకం పొందింది. కాని శివుడికి 
దయలేదు. (గంథము ఆంతర్య పరిశీలనం |ప్రనన్నం కాలేదు. 1965 నుంచి 
ఆరుద్రగారి “సమగాంధ్ర సాహిత్యం” పరంపరగా 12 సంపుటాల వరకూ 
వచ్చింది. పూర్వాంధసాహిత్యం చాలావరకు గతార్థమైనది. ఇంక త్వరలో 
మిగతా నంపుటులనుగూడ తెచ్చే పూనికతో వున్నారని వింటున్నాం. ముదావహం. 
అసభాయన ఈ వాజ్మయ చర్చిత రచన చేపటారని విన్నపుడు . అస్మాద్భశళు 


262 మహాలి 


లకు సంభమాశ్చర్యాలు కలిగేయి. చూనినప్పుడు నంతోష సంతృప్రులు కలి 
గేయి. వారి గగ్లింథం శుష్కచరిత్రకాక వలుతావుల నూనృతమైన రనజ్ఞతతో 
నిశితపరిశీలనతో నిశిత వాక్కుతో నిష్పాక్షికనిర్ణయంతో చేయబడిన చారుతర 
చతుర సమీక్ష, ఆమధ్య ఆ విషయాన్ని బోధించే అధ్యాపకులు చాటుగా 
చదువుకునేవారు కాని యిప్పుడు బాహాటంగానే చదువుతున్నారు, శుభం. ఈ 
స్వాతం త్యయుగారంభ దశలోనే ఒక చిక్కని నివుణ వృణాశికతో ఆంధ్ర 
వాజ్మయ చరిత రచనకు పథకం వేసుకుని ఓ తగుమ్మాతం సంపుటానికి 
నరిపోయే [గంథం[వాని విరమించారు కీ.శే. వంచాగ్నుల ఆదినారాయణ శాశ్ర్రి 
గారు, వారి స్వహస్తలిభిత పతి నెలాగో నంపాదించి యిటీవల బందరు |తివేణి 
వారికిచ్చాను. వారచ్చువేస్తున్నారు. 1985 లో కేంద ఆకాడమీ డాక్టర్‌ గిడుగు 
సీతావతిగారి “History of Telugu Literature” (పచురించారు. ఆంగ్లం 
లో జరిగిన వెనుకటి రెండు ప్రయత్నాలకన్నా యిది మిక్కిలి సుష్టుగా వుంది. 
తె.భా.స. 8,4,6 సంవుటాలలో తెలుగు సాహిత్య చర్మిత్ర బాగానే చోటు 
చేనుకుంది. 

ఇక పత్యేకంగా కొన్ని వాజ్మ యశాఖలగురించిన |గంథజాలం కొంత 
వుంది. అందులో ముఖ్యములై నవి కొన్ని: 1. శ్రీ నిడదవోలు వెంకటరావుగారి 
“ఉదాహరణవా జ్మయచరి త్ర” (1950-68) ఇందు 22 ఉదాహరణకావ్యములు 
గూడ పూర్తిగా ఉదాహరింపబడి వుండడం ముదావహమైనవిషయం. 2, శ్రీ 
వేదము వేంకటకృష్టశర్మగారి “శతక వాజ్మ యసర్వన్వము” (1951) వంగూరి 
నుబ్బారావుగారే మొదట 'శతకకవులచరితి (వ్రాసినా ఈ గంథం ఆనేకాంధ 
శతకరత్నముల  రమణీయదీధితులను సమగసుందరంగా _చూవిస్తుంది. 
లి. కీ, శే, గొబ్బూరి వేంకటానందరాఘవరావుగారి “ఆంధవచనరచనా వరిణా 
మము” (1961). కూలంకషమైన కృషిఫలితము. తె, భా. స. బహుమతి 
పొందిన్నగంథము. 4. కీ.శే. కోరాడ రామకృష్ణయ్యగారి “దక్షిణదేశ భాషా 
సారన్వ్యతములు- దేశి” (1954)- వివిధ |దావిడభాషలతో నరిపోల్చి తెలుగు 
దేశికవితయొక్క_ విశిష్టతను చాటిచెప్పే విదగ్ధుని నంభావన మీకృతి. 5. శ్రీ 
ఆర్వీయన్‌. సుందరంగారి “తెలుగుసాహిత్యంలో దేశికవిత” (1970)- మన 
వివిధ వాజ్మయళాఖలలో దాక్కొనివున్న నలక్షణ 'దేశి” నుందరిని నరనంగా 
దర్శించే (గంథం, 6. దక్షిణదేశీయాంధవాజ్యయము గురించి ఆరు |గంథాలు 
బయల్వెడలినవి. (గంథక ర్హలు : కురుగంటి, శ్రీ నిడదధోలువెంకటరావుగారు, 


విమర్శ గం థము లు- వ్యాసనం పుటులు 263 


డాక్టర్‌ కె. వి. ఆర్‌, నరనింహంగారు, డాక్టర్‌ నేలటూరి వెంకటరమణయ్య 
గారు, శ్రీ వాత్సవ, కుమారి కొక్కొండ సత్యవతి, శ్రీ శిష్టా లక్షీకాంతశాశ్రి 
గారు. నిగదవోలువారిగంథం కేటలాగు పాండిక్యానికి కాణాచి అని నేనిదివ 
రకు భారతిలో నిరూవించాను. మిగతావారంతా అనలు(గంథాలు చదివి 
డానినవారేకాని ఈసడుగ్రంథాలను అనల్నుగంథాలను దగ్గర వెట్టుకుందే 
ఈవిషయంగురించి యింకా నర్వంకషమనోజ్ఞమైన (గ్రంథం ప్రాయశాని కవ 
కాశం వుంది. 7. 1960 |పాతంలో అప్పుడే కనుమరుగెపోయిన మొన్న 
మొన్నటి 19వ శతాబ్ది తెలుగుసాహిత్యచరిత గురించే పద్ధతిగా వకడ్చంద్‌గా 
క్రీ,శే. యండమూరి నత్యనారాయణరావుగారు “ ఉషఃకిరణాలు” అనే [గంథం 
రచియించి ఆం, |వ. సా. అకాడమీవారి పారితోషికం పొందేరు. 8. శ్రీ శిష్టాల్లు 
రామకృష్ణశాగ్రిగారు ఈమధ్యనే “ఆం ధనాటకకళ” అనే బృహద్గ్రంథం 
రచించారు. తద్విషయకములైన సర్వపూర్వ[గంథముల సామ గిని చక్కగా 
పుణికి వుచ్చుకొన్నారు. 9. 1964లో “గజవతిరాజుల తెలుగుసాహిత్య పోష 
ణము" అనే |గంథాన్ని సత్యనిష్టతో విషయనుష్దితో విమర్శపటిష్టదృష్టితో 
వెలువరించారు. (్రీబులును వె-కటీరమణయ్యగారు. 10. 1968లో డాక్టర్‌ 
జి. నాగయ్యగారు తెలుగుసాహిత్యనమాలోచన చరిత్ర మరొక (క్రొ త్రవెలుగు 
(తోవ తొక్కేరు. “తెలుగుకావ్యావతారికలు" వేర వాటి సంపవాయాన్ని, 
వరమార్ధాన్ని వరిళోధన పబువైన ప్రజ్ఞతో నంగ్రథించారు. 1969లో ఆకా 
డమీ పారితోషికం అందుగౌని వచ్చిన కాక్ట కర్‌ కె. గోపాంకృష్ణారావుగా3 
“తెలుగుపై ఉర్దూ పారశీకముల [వభావము * సాహిత్య భాషా వ్యాకరణ విశేష 
పరికోధనాత్మకమైన చక్కని [గంథం. ఇక మరో నరిక్రొత్తకోవకు చెందిన 
గ్రంధాలు, 11. శ్రీ ముట్నూరి నంగమేశంగారి “తెలుగుహాన్యము" (1954) 
12, శ్రీ మునిమా ణిక్యంవారి “మనహాన్యము” (1968). ఈ రసజ్ఞ పారిష 
దుల చేతిలో ఈ రెండు[గంధాలూ మానవత్వమును పరిపాలించే రసామతల్లి 
యైన మనహాస్యము న్వరూపాన్నీ అతివేలకౌశలంతో అభివర్ణించారు, ఆలవిం 
చారు, చ్మతించారు, శిల్పించారు. అందునా హాన్యచతురాస్యుడు మునిమాణిక్యం 
ఆ రనవిషయంలో తెలుగులో ఎన్నడూలేని సాధికార సిద్ధాంత గంథాన్ని 
సిద్ధింపజేశారు. 18. 1961లో “వీరరనము” అనే డాక్టర్‌ జి, వి నుబ 
హ్మణ్యంగారి గంథం వచ్చింది. వీరరస న్వరూప స్వభావాలను పరమభావు 
శథతోను నటుకాస్థ్రజ్ఞతతోను వివరింఛి మన వివిధ వాజ్మయకాఖఐలో దానికి 


264 మహతి 


గల |వ్రతివత్తిని నిరూవించి అకాడమీ బహుమానానికి నమర్షులయ్యారు గ్రంథ 
కర్త. ఇలా ఒక రననిద్ధాంతాన్ని ఒకవాజ్మియానికి నమన్వయించి నకసాను 
శీలనము , నమ్యగవలోకనము చేయకానికి నమకట్టిన గ్రంఖాలు మన కిన్నో 
లేవు. అందులో ఇది అక్షరాలా అగ్రగణ్యము. 14. ఇక చిత్రంగా మరోతరహా 
(గంథం వచ్చిందితెలుగులోకి 1968లో అఆకాడమీబహూకృతి నందుకొని. 
అది శ్రీ రావూరి దొరస్వామిళర్మ గారి-“తెలు(గులో తిట్ట కవిత్వము” ఈకవిత 
రౌద్రవాస్యాది రసాలకు తావలమైనది. నరనత్వపవు పసను, విరసత్వపు కననూ 
ఏకత్ర వదర్శిస్తుంది. మనవాజ్మయంలో ఎక్కడెక్కడ దాగున్నదాన్నీ 
కొప్పట్టు కీడ్చుకొచ్చి రనజ్ఞసాఠక పారిషదుల కొలువులో నిలబెద్టేరు శర్మ 
గారు. కాస్ర్రనికాతమేకాదు తమవాక్కు_ రానిక్యపేశలమైనదికూడ అని నిరూ 
వించుకొన్నారు. తెలుగుదేశంలోని వివిధ నంస్థానాల సాహిత్య సేవగురించిన 
డాక్టర్‌ దోణవ్పగారి బృహర్గంథం ఆకాడమీ బహుమానానికి పాత మైనది. 


3. (ప్రత్యేక కవివిషయకములు : 


(వేక్యేకంగా కొందరు కవులగరించి, వారి కావ్యాలగురించి కొన్ని 
సమీమా [గంధాలు వెలిశాయి, అందులో ఈ యుగానికి సంబంధించినవి కొన్నిః 
శ్రీ విశ్వనాథ నత్యనారాయణగారి “నన్నయ |వ్రసన్న కథా కలితార్థయు క్తి,” 
“అక్ఞసాని వాని అల్టిక జిగిబిగి,” “శాకుంతలము యొక్క అభిజ్ఞానత,” 
“కావ్య పరీమళము” మొ॥. ఒక మహాకవి మరో మహాకవి యొక్క విమర్శ 
కుడై తే చూటముచ్చటగా వుంటుంది - శృంగార (ప్రబంధనాయకుడు కామశాస్త్రం 
్రానినట్టుంటుంది. సాహిత్య |న్రష్టగా గాని, |ద్రష్టగా గాని ఎంత గహనమైన 
రనరహస్యాన్ని అందిపుచ్చుకోవడంలోను అందెవేనిన చేయి వారిది, శిల్పజ్ఞతలో 
నిద్ధహన్తులు, విదగ్ధతకు మారుపేరు డిశ్వనాథ, అట్టివారి విమర్శలు అవశ్యం 
మనకుపాదేయములే గాని  ఓక్కొక్కప్పుడంత భావభారధూర్యహగంబభీర 
హృదయులూ ఏతాము శ్రొక్కిట్టు ఎంతెంత గంభీరార్థాన్నీ యిడ్లే వ్రైకెత్తు 
తారుగాని తాము లేలిపోతూ వుంటారు. ఆ మధ్య అకాడెమీవారు నన్నెచోడు ని 
కవిత్వంగురించి పోటీ వెక్టేరు. ఆ నిమిత్తంగా తెనుగులో చక్క_నివి నాల్గు 
కుమారనంభవ నమీశ్షా [గంథాలు వచ్చాయి. అందులో కవికాల నిర్ణయ విష 
యంలో |క్రొత్త పంథా (్రొక్కిన శ్రీ వేదము వేంకటరామశాన్రి గారిది "ఆగి 
తా:బూలము. వారి భ్యాతికే 1959 బహుమతి లభించింది, కీ, శే. వేదాల రిర్ఫు 


విమర్శ (గంథములు - వ్యాననంపుటులు 265 
వేంగళాచార్యులవారు 1965లో “కమార నమృవత త్యము”ను వెలువరించారు. 
వారి సమీశాసాగరాని కొక రేవు లేదు, అది వారి పాండిత్యంవలె దహనమై 
పోయింది. ఈయుగంలో మహాభారతం గురించి కొన్నిమంచి గంధాలు వచ్చాయి. 
1. శ్రీ భూపతి లెక్ష్మీనాయణరావు గారి “భారతము - తిక్కనరచనో (1949), 
2. డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు గారి కవిత్రయము, శ, దేశిరాజు 
భార తీదేవిగారి “కవిత్రయ కవితారీతులు (1959). ఆ కడచన్న మహాకవులమీద 
ఈ విమర్శకుల కున్న పగాథ పరితిప త్రికొక హోర్టిక వగిణామము - కాని 
లోతుకు డిగక ఒడ్డునే నెమరువేసే ధోరణియెక్కు.వగా కనివిస్తుంది వీటిలో. 
సారన్వత పరిషత్తువారు 1957 పార్గింతంలో పరమ భావుక పట్టభదు9లై న 
కొందరు కోవిద గామణులచే “ఆంధ్ర మహాభారతో పన్యానములు” “ఆంధ్ర 
మహో భాగవతోపన్యాసములు” వాగియించి చక్కని గ్సింథాల రూపంలో వెల 
యించార'. అకాడమీ వారు కూడ 1962 నుంచి “సాహితోవన్యానములు,” 
అనేపేర నిష్టాతురై న వారిచే నన్నయ, చిన్నయనూరి, కేతియ్య, గిడుగు; 
నన్నెచోడుడు, వేదం, శ్రీపాద, చిలకమర్తి, కాశీనాథుని, సాహిత్య వ్యవసాయ 
ములగురి=చి నిష్టాతులై న వారిచే ఉవన్యాసా లివ్పించి వాజి నొక విత్యేక గంథ 
వరంవరగా వెలువరిస్తున్నారు. ళ్లామ్యమైన పియత్నం. 1949లో కీ. శే. వేటూరి 
వారు “అన్నమాచార్య చరితిముోను చక్కని కావ్యకళతో ఆవిష్కరించారు. 
ఇటీవల శ్రీనాథుని గురించి కొంత చక్కని నమీశ్లా గిథజాలం వచ్చింది. 
1. శ్రీ గడియారం వెంకట శేషశాన్రిగారి “శ్రీనాథుని కవితా సామాిజ్యము" 
2. శ్రీకుందూరి ఈశ్వరదత్తు గారి “శ్రీనాథుని క విత్వత త్వము”, 8. చిలుకూరి 
పాపయ్య శాన్ర్రిగారి “శ్రీనాథకవితా నమీక్ష. 4. కీ, శే, బండారు తమ్మయ్య 
గారి “శ్రీనాథమహాకవి.” చరిత) విషయంలో చిలుకూరి వారు బండారువారు 
చేనిన పరిళోధన సాహిత్య విషయంలో గడియారం వారు కుందూరి వారు చేనిన 
సమీక్షయున్ను గణనీయమురై నవి, కీ.శే. గొబ్బూరివారు తమ “నన్నయ 
విజ్ఞాననిరతి” (1959)లో నన్నయగారినాలుక నోలగించిన నరన్వతిని ఎవ్వరూ 
దర్శించని ఒక కొ త్తకోణంనుంచి దర్శించారు. పాలకురికి సోమనాథుని తథావి 
నర్వశివకవుల వాజ్మయాన్నీ ఆపోశనం పట్టిన బండారు తమ్మయ్యగారు 
1966లో “సోమనాథకవి” ఆనే గంథం రచించి తమ 'విమర్శకాగ్టేసర” బిరు 
దాన్ని చరితారం చేనుకున్నారు. ఊవీరి నలవని ఉద్యోగాంతరంలో వుంటూ 


266 మహతి 


వారుచేనిన వాగ్టేవీవరివన్య గొవ్పది. 1965 లో “మహాకవి మార్గము” అను 
వేర తిక్కన కవితామార్గాన్ని నమీక్షిన్తూ నేవొక గంధాన్ని పగిచురించాను. 

ఈ స్వాతం త్య యుగ [పాత న్సంధ్యా సమయంలో కకు_ల కశ్లెము 
వంటి |పొఢ (పబంధమైన ఆముక్చమాల్యద గురించి (్రీ వెల్దండ |ప్రభాక 
రామాత్యు లొక మహాభినివేశంతో ఒక సమీమ్లా (గంథం వెలువరించారు. 
దానికి “ఆంధ సాహిత్య సౌరభము” అనేపేర శ్రీమాన్‌ ఈయజణ్ణి వేంకట 
వీరఘవా చార్యుల వారు రచించిన వీఠిక విషయ గౌరవంలోను, పరిశోధన 
పాటవంలోను గొప్పది, మనుచరిత వంటి మహాకావ్యం మీద ఇప్పటి కొక 
నమ[గ విమర్శనిబంధం వెలువడక పోవడం శోచనీయం. వెనుక “మను చర్మిత 
హృదయా విష్కరణం” అనే వేరుతో కీ.శ, జనమంచి శేషాది శర్మగారొక 
(గంథం వెలయించారు. కాని అవి “నామ్‌ బడా దర్శన్‌ తోడా”. 1968లో 
థ్రీ కడ్డా వేంకట న్నుబ్రహ్మణ్యం గారి సమీక్షా గంథం వచ్చింది. (గంథం 
చిన్నదే అయినా అ సమీక్ష చిన్నదాని పొందులా మనృణ మనోజ్ఞ ౦గా వుంది. 
వెనుకటి వట్టలవారి “వనుచరిిత విమర్శనము”తో రామరాజభూషణుని 
బుణం తీరి పోలేదు, ఇటీవల భీమవరం శ్రీ రామరాజ భూషణ సాహిత్య పరి 
షత్తువారు (పచురించిన “భూషణ కిరణావళి” (1969), శ్రీమాన్‌ పుట్టపర్తి 
నారాయణాచార్యుల వారి వనుచరితనమీక్ష ఆ మహాకవి బహుముఖ కళా 
కౌశలాన్ని దక్షతతో [పదర్శించాయి. గురజాడ ఆప్పారావు, దువ్వూరి రామి 
రెడ్డి. గారు సాహిత్యం గురించిన శ్రీ రమణారెడ్డి గారి నమీశా |గంథాలు, శ్రీశ్రీ 
గారించి శ్రీ జద్దేవల్లి రామమోహనరావు గారి నమీక్ష మున్నగునవి వేర్కొన 
దగినవి. ఇంకా మరికొన్ని ఏవం విధ (పత్యేక కవికావ్య విమర్శ |గంథాలు 
లేక పోలేదు గాని అన్నిటి గురించి చెవ్పడాని కిక్కడ నాకున్న న్థలం 
విషయంలో నాస్తికత్వం న న్నావేశిం చింది. 


శాన్ర్రవిషయకములు : 

భాష, వ్యాకరణం, ఛందన్సు, సాహిత్య విమర్శ అనే విషయాలస 
నంబ ధించిన చక్కని సమీక్షాగంథాలుకూడా ఎన్నో వచ్చాయి యీ యుగంలో. 
ఆచార్య శ్రీ గంటి జోగిసోమయాజిగారి- “ఆంధ్రభాషా వికాసం" (1947) నే 
(గంథం కాశ్ర్రీయదృక్పథంతో ఆంధ్రభాషా చరిత్రను సమీక్షించిన" 9ంథ ాజము 
శదుసరి ఎన్నదగినవి వజ్ఞల వారి- "దాగ్గివిడభాషా వరిశీలనము”, కోరాఎ వారి 


విమర్శ (గంథములు- వ్యాననం పుటులు 267 
“బాషాచారిత్రిక వ్యాసముల” (1954). న్ఫూర్తిశ్రీ గారి- “తెలుగు బాషా 
చరిత)” (1934; క్రిశే. విష్ణుభొట్ల నూర్యనారాయణ గారి.“ బాషాపాఠథములుో 
(1967). వ్యాకరణం విషయంలో. వజ్ఞ్జల వారి “వ్యాకరణ నంహితా నర్వ 
న్వము”, దూసివారు, దువ్వూరివారు, న్ఫూ.ర్తిశ్రీ, గాండీవి, వార్గినిన బాలవ్యాక 
రణ వ్యాఖ్యలు, శ్రీ బాష్యకారాచార్యులగారి పౌ9ిఢథవ్యాకరణవ్యాఖ్య, ఖండవల్లి, 
చెలమచర్హవారలు, శ్రీ ఆకెళ్ల అరుణాచల శాస్రిగారు వినిన అహోబల పండి 
తీయ వ్యాఖ్యలు ఏన్నిదగినవి. ఛందన్సు విషయంలో- ద్వివేదుల రామకశాన్ర్రీ 
గారు, రావూరి దొరస్వామి శర్మగారు, గిడుగు సీతావతిగారు, నంవత్కుమారా 
చార్యులుగారల కృషి, కృతులు విశంననీయములు. సాహిత్య విమర్శవిష 
యంలో. వింగళి, డవాకర్ణ, కాకర్ల, విశ్వనాధ, విన్న కోటపరిభృతుల కృతులు, 
అలంకార శాస్త్రవాజ్యయ ఆనువాద వ్యాఖ్యానాల విషయంలో జమ్మలమడక. 
వేదాల, పంతుల, బాగవతుల పభృతుల కృతులు కొంతలోటు తీర్చినట్టివి. 
ఇతరభాషా వాజ్మయ విషయకములు : 

ఇతరబాషా వాజ్యయముల చరిత్రలు కొన్ని వత్యేక గింథరూపంలోను, 
కొన్ని తె. భా న. విజ్ఞాన నర్వన్వం- నెం, 6 - “శవ్వి సాహితి” నంవుటం 
లోను వచ్చాయి. సంస్కృత మహాబదారత విమర్శనము శ్రీ వుట్టపర్తి వారు 
రచించారు (19865). వాల్యీ కిరామాయణ విమర్శనము, హర్షనైషధ పరిశీలనము 
శ్రీ గుంటూరు శేషేంద9ికర్మగారి పత్యగ9 వరమార్థ వివరణాత్మకంగా వెలి 
శాయి. కాళిదాన భవభూతులగురించిన సాహిత్య తులనాత్మక పరిశీలనం చేసి 
శ్రీ గొడవర్తి నూర్యనారాయణ గారు 1968 లో ఆం. ప్ర. పితుత్వబహుమతి 
నందుకొన్నారు. కాదంబరీ కావ్యాస్వాదము గురించి ఈ వ్యానక ర్త ఇదివర కనేక 
వ్యాసాలు (ప్రకటించిఉన్నాడు. 

1960 లో అప్పటికే సంనృత వాజ్మయచరిత) రచించి ప్రచురించిన 
కీ. శ. మల్దాది సూర్యనారాయణకాన్రిగారు. “నంన్కఎత కవిజీతము” పీచు 
రించారు. ఇ3కా ఈ లాగుక సంన్కృృతవాజ్మయం గురించి, ఇతక బాషావాజ్మ 
యాల గురించి నమీశాగంధాలెన్నో మన బాషలో అవతరించాలి. ఆనాడేమన 
తెలుగుపాజ్మయానికి వుష్షి చేకూరుతుంది. తెలుగువాజ్మ్యయంయొక్క వ్య క్రిత్వం 
వైశిష్ట్యం చక్కగా తేటవడతాయి. 

పూర్వో క్ర విషయాలను పరికిస్తే ఈ స్వాతంతగయుగంణో సాహిత్య 
దగిష్టలు విమ: వికమంతో వరాకమిస్తూ వున్నారని అర్థం అవుతుంది, 


268 మహతి 


వ్యాననంపుటులు 

ఒక జాతియొక్క_ దినదిన వవర్థమాన మవుతూవున్న బహువిధ విజ్ఞాన 
గంగావాహినినుండి విషయజ్ఞులు, విమర్శదృగర్వనీనులూ అయిన సారన్వత 
వురోహితులు పాఠకయాత్రికుల కందిచ్చే కాశీగుళ్ళీలు వ్యాసాలంటే విషయ 
సమాలోచనము, నమ్మగనుకీలనము, పటిష్టమైన |వ్రణాశిక, విశకవితమైన 
వివరణము, నరళము చతుర్మస్రమనైన రచనము దాని న్యభావజీవ౭ క్షణ 
ములు. పాళ్చాత్యవాజ్మయ (ప్రపంచంలో గతశ తాబ్దీనుండి సర్వాంగనుందర 
మైన సారన్వత[వక్రియగా రూపొందిన వ్యానము మన కక్కడినుండి దిగుమతి 
ఆయిన సామా గియే. 

వివిధ సాహిత్య సాపితల్యేతర విషయాలపై నువు |వృక్రియా వటిక్లము 
లైన వ్యానము అనేకము వేలయించి ఈమార్గమునందును మనకు మార్గదర్శకు 
డైన మహానుభావుడు నవయుగ వై తాళికుడు వీరేళ లింగమనీషి. తన నర్వంకష 
|వోజ్ఞాపారమ్యమునకు సాక్షిగా “సాక్షి” వ్యాసాలను ఆక్షయతూ శీర వినిర్ము క్ర 
శరపరంపరగా కురివించిన నవ్యసాపిత్యనవ్యసాచి పానుగంటి లక్ష్మీనరసింహ 
రావుగారు. మన వైజ్ఞానిక మహాపర్వదీపావ?గా వెలినింది కొమజ్జాజువారి 
“లక్ష్మణరాయవ్యాసావశి”, ఆయా వెద్దలు విజ్ధినవ్యానులు విమర్శకమహేశులు 
నేర్పుగా ఆం ధవాగ్డేవి నెన్నెదుట తీర్చిన కల్యాణతిలంకంగా వర్ణిల్లుతూ వున్నది 
తెలుగువ్యానము నేడు. ఎందరో హేమాహేమీలా వెనుకటి వ్యాసభగవానులు 
పలువత్రికలలో పరశ్శతంగా వెలువరించిన వ్యానపరంపరలోని మేలేర్చికూగొ 
“సారన్వతవ్యానములు” అనేవేర ఇటీవల వరునగా నాలుగు నంవుటాలు ప్రక 
టించింది ఆంధ్రపదేశ్‌ సాహిత్యఅకాడమీ. అవే కాదు ఈ స్వాతంత్యయుగం 
లోనే వివిధ వత్రికాకేదారములందు ఏకత రాశీభూతములై న నందర్భములే 
చెప్పుకోదగ్గవే శతాధికమున్నవి, వాటిలో [వ్రకృతపవు కఠోర న్థలనియమానికి 
కట్టువడి కతిపయముఖ్య నంవుటముల న్వరూవన్వభావాల నురమరికగా ఒక 
వై నంవారీగా పరామర్శించడానికి ప్రయత్నిస్తాను; 
ఆంధ్రభాషా సాహిత్యవిషయములు : 

A1. శివశ్రీ బండారు తమ్మయ్యగారి “వ్యాసావశి” (రెండుభాగా 
లిప్పటికి ప్రకటితములై నవి- 1969. ఆంకొకనంపుటి రావలనివున్నది). ఇందులో 
ఛినిధ శివకవుల సారన్వతసేవ, బసవేశ్వరుని ఉదంతము చక్కగా ఉగ్గడింవ 


విమర్శ (గంథములు= వ్యాసనంపుటులు 269 


బడ్డాయి. శ్రైవవాజ్మయము తమ్మయ్యగారికి వెన్నతో బెట్టినవిన్య. ఆందులో 
వారేవిషయము నెత్తుకొన్నా సాధికారంగా న|వ్రమాణంగా విస్పష్టంగా సత్య 
నిష్టతో, విషయగౌరవంతో నిరాడంబరగంభీరంగా చెబుతారు. ఆయా లక్షణా 
లలో మన విల్ణకారు విమర్శకులు, వ్యానక ర్తలూ నేర్చుకోవలనింది చాలవున్నది, 
2, డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్టిగారి “వంచమి” (1954). అతఃవూర్వ 
మనేక భాషాసాపిత్య సాంమికవిషయాత్మకములుగా వీరు రచించిన వ్యాసాలు 
1947లో “వ్యానమంజరి” పేర (ప్రకటితములు. ఈవంచమి'లో. వేరుసార్థకము 
గాదు, ఆది వారు వెట్టినదికాదు నంపాదకులు పెట్టినదీ- రంగనాథరామాయణ 
కర్తృత్వవిచారము, ద్రౌవది-- నీతపాతల _స్వభావతారతమ్యవరిశీలనము, 
భారతభాగవత |ప్రతియోగనమీక్ష మున్న గువిషయములు వారి సాహిత్యసౌమన 
న్యమునకు, రామభారతక థారానిక్యమునకు, నిశితానుశీలనకీలమనీషకు నికషో 
పలములు. శి. శ్రీ రాళ్ళవల్లి ఆనంతకృష్ణశర్యగారి “సారన్వతాలోకము", 
“నాటకోపన్యానములు”- ఈ రెండునంవుటాలలో కావ్యనాటకములకు సంబం 
ధించిన కొన్ని ముఖ్యవిషయాలు వండినవోర్దమార్థవము పట్జనే నిండైన శేముషీ 
నికాతత్వం చోటుచేనుకొన్స ఒకనసవృదయ నృమాట్టుయొక్క. చతురాతిచతుర 
నరసాతినరన విమర్శవిహారం తిలకింవగలం. భావకూలంకషమైన శైలీ ప్రాగ 
ల్భ ముతో నుడికారవు బొడువులతో ఛలోక్తుల చెణుకులతో నుతిమె త్రనిమాట 
లలో నూదులు |గుచ్చగల నూక్తులతో సాగిన వీరి విమర్శ ననసాగిన వీరి 
రచన పానుగంటివారితరువాత తెనుగులో వ్యానమున కొక [వతిష్ష తెచ్చి 
పెద్టేయి. 4. డాక్టర్‌ శ్రీ నేలటూరి వేంకటరమణయ్యగారి- వాజ్మయవ్యాన 
మంజరి” (1967). చార్మితక పరిశోధన వరమేశ్వరులైన వీ రొక మహాభిని 
వేళంతో సారన్వత సమారాధనంకూడ చేన్తూ వుండడం మిక్కిలి ముదావహమైన 
విషయం. ఈ నంపుటిలో వీరు ప్రకటించిన 21 వ్యాసాలు ఆనేక వాజ్మయ 
పరిశోధకులకు మార్గదర్శకాలు. వీరి విషయ పరిశీలనము పటువై నది, సత్యనిష్ట 
గలది. కాని చర్చకు దిగితే ఒక్కొ_క్క_ప్పు డెదుట లేని [పతివాది నెదలోనే ఉత్పా 
దించుకొని భావతీ వతతో ఎదుర్కొని కటుపాక్చ పేటములతో వాడికి గుణమర్దనం 
చేస్తారు. 5. ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీరంజనం గారి- “లక్ష్మీరంజన 
వ్యాసావశ” (1968-1970)- వీ రనేకతరుణ కోవిదకోరకములను పరిణత 


270 మహతీ 


వరికోధక నురభిళ |వనూనములుగా తీర్చిదిద్దిన మహనీయులు. వలువురిచే 
పలువిషయములపై పరిశోధనలు జరివించిన వీరి అనుభవ పరిణాహము, వివిధ 
విషయ పరిజ్ఞానము ఈ నంవుదిలోని .21 వ్యానములలోను |పన్ఫుటంగా కని 
వీస్తాయి. 'తెనుగులో సాహిత్య విమర్శ”, “ఆక్వాసాంత వద్యము”, “శ్రీకృష్ణ 
దేవరాయల రాజనీతి", 'జాతీయత- వాజ్మయము”, “రామాయణము- మహా 
కావ్యము” అనే వ్యాసాలు వీరి (ప్రతిభకు, పాండితికి తగిన నిదర్శనములు. 
6. ఆచార్య శ్రీ దివాకర్ల వేంకటావధాని గారి- “కావ్యలహరి” (1971). 
బహుముఖీనమైన పాండిత్య పరిణాహంతో ఆద్యతనాంధ సాహిత్య రంగంలో 
వరాాక్రమిన్తూ వున్న దివాకర్ణవారు ఈ నంవుటిలో శృంగార నై.షధము, మను 
చరిత్రము, పారిజాతావ హరణము, వను చరితము, విజయ విలానము ఆనే 
అయిదు (ప్రబంధ గ౭ధ గజేంద్రములను ఆసాధారణాధోరణపజ్ఞతో నమీ 
శ్షించారు. 7, కీ.శే. కాటూరి వేంక టేశ్వరరావు గారి- “సాహిత్య దర్శనము” 
(1987). రనవనంత వనవాటికలో కొనలు సాగే మనోవల్లరి పూదిన పూవు 
వీరి కన్ను. కావ్యనుందరికి కనుగీటి ఆమె ఆంతర్యము కనుగొన్న వీరి చూపు 
విమర్శ మీదను |పనరించడం విశేషం. ఆ చూపు విమర్శ నొక కళగా దర్శిం 
చింది. ఎట్జన, అడవి బావిరాజు, బుచ్చి నుందరరామ శాస్ర్రీ అనే ముగ్గుకు 
సాహిత్య సత్వ వతుల వ్యక్తిత్వాన్ని నమీక్నించింది. గురుదేవులైన చెళ్లవిళ్ల 
క్రేళకోశ్ళెత్తింది. సూరనగారి శృంగారానికీ, వేరిగాని హాస్యానికీ నివాళు లర్పిం 
చింది శ్రీభట్టాచార్య విరచితాలేఖ్యమును రసవేశల వాక్కులతో వ్యాఖ్యా 
నించినది. ఇలా వం|డ్రెండు వ్యాసాలలో పరుచు కొన్నది వారి వరమ దావుకత 
వండు మీనల కొనల నుండి వసమించు యెలనవ్వు పండించు కొను వారి హాన్య 
చతురాన్యత వారి నొక నరస సాహిత్య దష్టను గూడ చేసింది ఈ నంవుటిలో. 
8. శ్రీ దేవులవల్లి రామానుజరావు గారి- “సారన్వత నవనీతము” (195ర)- 
ఆంవ. సాహిత్య అకాడమీ నూతధారులైన వీరు |పాచీనాధునిక భేదంగాని 
పండిత జానవద భేదంగాని, శ్రీ పురుషోవజ్ఞ భేదంగాని పాటించకుండా నువి 
శాలమైన రన నురభిళ హృదయాలతో ఎన్నో సాహిత్య హౌయల నిందులో 
సమీక్షించారు. “గుణమను |గహించి చెప్పుటయందు మీకు గల పక్షపాతము 
విమర్శకులు నే డనుకరింపవలనిన విషయము” ఆని శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ 
శర్మగారు వీరి కిచ్చిన కితాబు వారి ప్రాజ్ఞతకు వన్నెబెడుతున్నది, 9, డాక్టర్‌ 
జి.వి. నబ్రహ్మణ్యంగారి“సారన్వత సౌరభము" (1870). ఎలమావి 


విమర్శ గంథమ.లు-వ్యాసనంపుటులు 271 


కొమ్మ వై ఎలుగెత్తడాని కదే తొలిసారి ఆయినా కలకంఠ కంఠరవము కల 
వరమే ఆవుతుందన్నట్టుగా ఆంధ సాహిత్య వీరరననమాలోచనంతో |పారంభ 
మైన ఈ విమర్శక హంవీరుని సారన్వత సమీతా వ్యానంగం తొలుతనే వరమ 
రమణీయములైన వలశ్రుతులు పలికించుకొంది. ఈ వ్యాస నంపుటంలో 
నహృదత్వ సౌరభాలు గుఖాళించింది. (వ్రాసిన |వతివ్యానంలోనూ ఏదో ఒక 
నర్మికొత్త సమాలోచనం, ఒక వత్య[గ పరిష్కారం చేస్తా రీయన. ఈ రెండు 
కృతులతోనే ఒక విశిష్ట సాహిత్య దవ్దగా తన భవిష్యదధ్వంలో వట్టుతివాసీలు 
వరుచుకొన్నా రీయన. ఇక ఈ పొగడ్తలకు పొంగిపోయి లొంగిపోయి న్మయ 
దూషితముగాక నవినయంగా ఎదుటికి పయనించడమే తరువాయి. 


ఈ కోవకే చెందిన మరికొన్ని ముఖ్య సంవుటముల గురి=చి - కొద్దిగా 
వరిచయ వాక్యాలు : 1960 లో హైదరాబాదు అష్టదిగ్గజ వర్ధంత్యుత్సవ నమితి 
వారు (ప్రకటించిన “అష్టదిగ్గజములు” అనే [గంథంలో ఆయా కవులగురించి 
దివాకర్ల, విశ్వనాథ, బిరుదురాజు, చెలమచెర్డ: కురుగంటి, పోణంగి, ఖ=డవల్లి, 
నన్నిధానం, వేదాల, నేలటూరి (ప్రౌఢ సమీక్షలు చేని వున్నారు. అయితే ఆన్ల 
దిగ్గజాలలో చేరడాసి కవకాళం నసేమిరా లేని ఆయ్యలరాజు రామభదుడు, 
వింగళి నూరన, ఇంకా ఆ మాటకువస్తే రామరాజ భూషణుడు ఇందులో చోటు 
చేసుకోవడం నా మట్టుకు నాకు విడ్డూరంగా కనివిన్తూ వుంది. 1961 లో ఆచార్య 
బీ. రామరాజుగారు “మరుగువడిన మాణిక్యాల” అనే (గ్రంథంలో వదహారుగురు 
విస్మతాంధ కవుల అనూర్యంపశ్యరలైన కృతికన్యలకు ముకురదీక్ష నిచ్చి 
శ్రీ వర్థన్వము చెన్పి తమ పరిశోధన రనికతను [వమాణీకరించుకొన్నారు. 
1960లో “జానవద గేయ వాజ్మయ వ్యాసావ?” అనే (గంథాన్ని ప్రకటించారు. 
కీ.శే, నేదునూరి గ౭గాధరంగారు ఆ వాజ్మయ వ్యవసాయానికి బ్రదుకును 
ముడుపుగట్టిన మహానుభావుడు. ఆ వాజ్మయంలో సాహిత్య నరన్వతి చను 
జేపులు, ఆ వ్యాసాల్లో ఆయన గుండెల వులకరింవులూ చూడగలం, 1958లో 
శ్రీ మద్దుకూరి చంద శేఖరరావుగారు వినిన “ఆంధ్ర సాహిత్య వునర్వికానం” 
అనేది చూడడానికి చిన్న పుస్తకమైనా అందులో “ఆంధ సాహిత్యంలో కొత్త 
పోకడలు’, “తెలుగుతల్లి హృదయావేదనలు” అనే వ్యాసాలలో వెద్ద 
హృదయం నిక్నేవించి వాన్తవికతను సత్యనిష్టతో సందర్శించారు. 1986 లో 
శ్రీ ఆర్‌.ఎస్‌. నుదర్శనంగారు “సాహిత్యంలో దృక్పథాలు” ఆనే వు స్తకంలో 


212 మహతీ 


ఒక మితవాద హితవాద ధోరణిలో ఒక క్రొ త్తకోణంనుండి సాహిత్య సత్యాన్ని 
సమీక్షించడానికి ప్రయత్నం చేశారు. వీరి దృక్పథంలో |ప్రాతక్రొత్తల మేలు 
కలయికను గమనించగలం, 1967 లో అమరేంద్రగారి “భావవీణ” రస గ్రంథి 
విచ్చిన ఒక భావుక హృదయం చేసిన రాగాలాపనలా వచ్చింది, మననులోంచి 
మాట పెగిలి, మాటలో మనను నిలివి బహిరంతరముల భావుక మహేందుడై 
వలికే ఈయన (వానిన యీ వ్యాన సంవుటిలో కవిత్యపు వాలకం వేసుకొన్న 
కమ్మని విమర్శ దర్శన మిస్తుంది. కటుత్యము లేని పటుత్వము, అవేలవమైన 
మార్జవమూ గల వాగర్భమహాయోగమది. ఆ “కవులకట్ణ”, “అందమే 
ఆనందం” ఇత్యాదివ్యాసాలు పరిమాణంలో చిన్న వైనా హృదయ వరిణామంలో 
పెద్దవి. అందులో ఆకాళాన్నందుకొనే ఆలోచన, అడవిని దూసుకుపోయే చూవ్వు 
అర్జవాన్ని మధించే ఆశ కనివిస్తాయి. 1969 లో శ్రీ నందుల గోపాలకృష్ణ 
మూర్తిగారు “బుతునూ క్రము” అనే (గంథంలో కావ్యానుశీలన వళమున విళదీ 
భూతమైన తన మనోముకురంలో నాటి నేటి నాడాంధ్రకవుల కల్పనా శిల్పము 
నకు వరనీమయైన బుతువర్ద్ణన యొక్క రమణీయ దర్శనం చేశారు. ఈ గ్రంథ 
మును.“సారస్వతాధ్వ్య రనజ్ఞపాంథ పాధేయ” మని |ప్రశంనించిన కీ.శే, దిగు 
మర్తి నీతారామస్వామిగారు భావుకలోక పట్టథదుడు. 1959 లో “నవ 
తంతువు", 1965 లో “సారస్వత నీరాజనము” అనే రెండు వ్యాస నంపుటాలు 
(పచురించారు యన్వీ జోగారావుగారు. వీటిలో కొన్ని (క్రొత్త విషయాలు, 
(పాత విషయాలపై కొన్ని (క్రొత్త చూవులూ వున్నాయి. తన కొలదులు తా 
నెరిగిన రచయిత యీయన, అందుచేత జీవితంలో మోనపోయినా సాహిత్యంలో 
మాతం మరొకరి కొలదులు కనుక్కోగల ననే ధీమా గలవాడు. వ్యాసము 
యొక్క స్వరూవము, విమర్శయొక్క- న్వరూవము, సాహిత్యము యొక్క 
ఆంతర్యము, రచనలో రామణ్యము కొంతకుకొంత తెలినినవా డనివించకపోదా 
వ్యాసాలు చదివితే- అవసరమైతే నులోచనాలు తగిలించుకొని. ఇక మరోరకం 
వ్యాస నంవుటా లున్నాయి - కేవలం కావ్యపాతల తత్వాన్ని నమీక్షించేవి, 
అందులో శ్రీ కేశవవంతుల నరనింహకాశ్రిగారి “ప్రబంధ పాత్రలు” (1952) 
అనే (గంథం ముఖ్యమైనది. పాత్ర అంటే కావ్య జీవితభూత మైన రసపాకమున 
కాధారం, ఆ పాత యెంత శుచిగా వుంచే రసమంత రుచిగా వుంటుంది. కాద్దిక 
చండతాండవమే శైలి అనుకొనే ఆపోహలతో పదాల పటాలవు కవాతు 
కనరత్తులతో, అలంకారాల కలంకారితో, అష్టాదశ వర్ణనల సాముగరిడీలతో, 


విమర్శ (గంథములు- వ్యాననంపుటులు 273 


ఊకదంవుడు ఉపదెళాలతో, కట్టుకథలతో విట్టకథలతో దస్తా9లవంటి పెడ్డ 
కావ్యాలు వ్రాయడంకన్నా చిరన్మరణీయమైన ఒక్క పాతను నృష్టించిన, చ్మత్రిం 
చిన చిన్న కావ్యం రచించడం మంచివి. ఆలాంటి పాత్రలను మన ప్రాచిన 
|పొఢ ప్రాబంధికులు కొన్ని నృష్టించారు,. వాటి |ప్రాణస్నాయువులు వట్టి 
చూశారు కేశవపంతులవారు. వీరి నిశిత పరిశీలనము, శాన్ర్రజ్ఞతా వటువై న 
దృక్పథము, నిరవద్య గద్యశైలీ ప్రాగల్భ్యము నురవరం ప్రతావరెడ్డి ప్రభృ్ళ 
తుల ప్రాజ్ఞలోక పారిషదుల (ప్రశంసలకు పాత్రమైనవి. ఇలాంటిదే ఇటివం 
“లతవ్యాసాలు” అనే కితాబు ఆథునిక వాజ్మయ శ్రీ పాత్రల మతాబు వచ్చింది. 
ఇందులో కృష్ణశాస్రీ ఊర్వశి, చలం అరుణ, బుచ్చిబాబు అమృతం, రావూరి 
పార్వతి, బావిరాజు శశికళ, గురజాడ మదుకవాణి, శ్రీదేవి ఇందిర, శరత్‌ 
కమంలత, విశ్వనాథ కిన్నెరసాని, మల్జాదివారి శ్రీ పాత్రలు సమీక్షింవ 
బడ్డాయి. రనరహన్యము లెరిగిన రమ్యాథిరుచి గల |వ్రగల్భ శ్రీమతి లతగారు. 
ఇయా త్రీ పాతల ఆంతర్యాన్ని సాంతంగా కనుగొన్నారామె. అదేమి చితమో 
గాని ఏ సాహిత్య చరిత్రచూనినా కవిత్వంలోకంటె “'ఉత్సాద్యం' (Ficti0n)లో 
స్రీ లెక్కువ నిద్ధహనలు. పురుష ప్రకృతిగల స్రీలకు జీవితరంగంలోని 
త్రీలు, తీకన్‌ పవ్రానిన స్రీలకు ఇతరుల సాహిత్య నృష్టిలోని శ్రీ పాత్రలు 
చక్కగా ఆర్థమవుతా రనివిస్తుండె. విడివిడిగా కొందరు కొందరు రచయితలు 
కొన్ని కొన్ని కావ్యపా(తలను సమీక్షిస్తూ |వ్రానిన వ్యాసాలు లేకపోలేదు. 
ఆందులో రాళ్ళవల్లివారి తిక్కన తీర్చిన సీతమ్మ. కట్టమంచివారి ద్రౌపది- 
సీత, ఇంద్రగంటివారి పాపరాజు నీతాప్మాత చిత్రణము, జి.వి. నుబహ్మణ్యం 
గారీ కర్ణుడు, వరూధిని యస్వీగారి ద్రౌపది పాత్ర-భారత భాగవత చిత్రణ 
ములు వేర్కొన దగినవి, 

ఇవిగాక ఈ స్వాతం[త్య యుగంలోనే ఆంధ్రసాహిత్య విమర్శనాత్మకము 
లనేక వ్యాననంపుటులు వచ్చాయి. స్థలాభావంవల్ణ వాటి వేర్ణుమాతం ఉఊదాహ 
రిస్తాను. 1. కళ్ళాపవూర్ణ శ్రీ కొండూరు వీరరాఘవాచార్యులు గారి “మూడు 
కావ్యాలు” (1959). 2. వారిదే “సాహిత్య వ్యానములు" (1987). శీ. కీ. శే. 
విల్ణలమ్యకి వేంకట హన:మంతరావు గారి “సాహిత్య సమీక్ష” (1950); 
4. వారిదే “శారదా విలాసము” (1959); 5. వారిదే “సాహిత్య [నవంతి" 
(1970). 6. “తెలుగు తీరులు” (1964- పుట్టపర్తివారు తెనాలి రామకృష్ణుడి 
గురించి, దివాకర్ణవారు విజయవిలాసం గురించి |వ్రానిన వ్యాసాలనంపుటి). 

a9 


274 మవాతి 


7. డాక్టర్‌ సి, నారాయణరెడ్డిగారి “వ్యాసవాహిని” (1965). 8. డాక్టర్‌ శె. వి. 
రామకోటి శాస్ర్రీగారి “నైమిశము” (1961). 9. శ్రీ గొగైపాటి వెంకట నుబ్బ 
య్య గారి “తెలుగుసాహిత్యం తీరుతెన్నులు” (19రకి). 10. శ్రీ నరనింహ 
దేవర ఉమామహేశ్వరశళాన్రి గారి “నవ్యాం ధ్రవంచకావ్య వరిశీలనము” (1980). 
11. శ్రీ వంతరాం రమకృష్టారావుగారి “వ్యాసమంజరి” (19ిరక). 12. ® 
విన్నకోట మాధవరావుగారి “కావ్యరీతులు” (1968). 18. శ్రీ బులుసు వెంకట 
రమణయ్య గారి “వ్యాస కదంబము” (1971). 14. శ్రీ వెనుమాదు వెంకట 
శేషయ్యగారి “తెలుగు వెలుగు" (2 సంపుటులు- ప్రాచీన కవులు & ఆధునిక 
కవులు. 19865). 16. డాక్టర్‌ జె. నూర్యనారాయణగారి “వ్యాసరాజి” (1969) 
16. శ్రీ వేదుల నూర్యకాంతం & శ్రీ కామేశ్వరరావుల “సాహిత్యతరంగిణి” 
(1988). 17. కుమారి కొక్కొండ నత్యవతిగారి “వ్యాన ప్రభాన” (1969). 


అన్యభాషా సాహిత్య విషయకములు : 

మన భాషాసాహిత్యముల వ్యక్తిత్వము, గౌరవలాఘవములు మనకు సమం 
జనంగా ఆర్థంకావాలందే ఆన్యభాషా సాహిత్యాలగురించి అవశ్యం తెలును కోవ 
డానికి మనం (ప్రయత్నించాలి. అంతేకాదు ఏదేశంలో ఏకాలంలో బయలుదేరిన 
డై.నా విశ్వవ్యాప్తమైన మానవాత్మను (వతిఫలించే సాహిత్యం సర్వమానవ సమా 
జైక తానమైన సొత్తు. దానికి భాష యొక (వ్రతిబంధకమని భావించకూడదు. 
ఆయా చూవులతో మన రచయితలు అన్యభాషలనుండి సాహిత్యాన్ని ఆనువదిస్తూ 
వుంటారు, కొందరు [దష్టలుమాతమే అయి ఆయా సాహిత్యన్వరూప స్వభావా 
లను విశదీకరిస్తూ వుంటారు. అన్నిటికన్న మనకు నంన్మృతంతో వున్న అను 
బంధం దొడ్డది. పరమ |పాదీనమైనది, నమీచీనమైనది, నహజమైనది, సమం 
జనమైనది. ఆది గు ర్తించియే “ఆకాశవాణి వారు కొన్నియేండ్డుగా వారం వారం 
“ఆమరవాణజ” కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. శ్రీ మాన్‌ నల్జాన్‌ చక 
వర్తుల వేంకటాచార్యులుగారు అలా [వసారం గావించిన తమ|పసంగా లిరవయ్యిం 
టిని 1౪68 లో “అమరవాణి” అనే చేరుతోనే గంథరూపంగా [వకటించారు, 
గాఢ పతిభులైన వీరి పాండిత్య శౌండీర్యం ఈ [గంథంలో బహుముఖీనంగా 
దేకటిత మైనది, అందులో ఒక భాషేమిటి, వ్యాకరణ మేమిటి, సాహిత్య 
మేమిటి నంస్కృతంలో వారి కచుంబిక విషయమంటూ వుందా ఆనివిస్తుంది. 
వాగు |వానిన విషయా లెన్నో మన కక్కంరరు వచ్చేటటువంటివి, ఇదివర 


విమర్శ గంథములు- వ్యాననంపుటులు 275 


కెవరూ వ్రాయనివి, ఓక ప్రాజ్ఞాని వరిష్కార నికషోవలమునబడి లేజరిల్లి 
నట్టివి. అందులో నంన్మృత వ్యాకరణానికి ఆంధ్రులు చేనిననేవ నుగ్గడిం 
చడం లోను, నన్నయ గారి “వక్షోముఖాంగేష” (ప్రయోగసామంజన్య 
నిర్ణయం చేయడంలోను వారి పరిళోధక దృష్టి, వాదనై వుణి మాత్రమే కాక 
తెనుగుతో వారికున్న చనవునుగూడ సూచిస్తున్నాయి. 1970లో శ్రీ వైడి 
పాటి సుబ్బరామ శాస్ర్రీగారు మరికొన్ని “అమరవాణీ ప్రసారములు” నంకలనం 
చేసి అదే పేరుపెట్టి ఒక (గ్రంథంగా వెలయిందారు వివులమైన వీఠికతో నహా,. 
ఇందులో శ్రీ జటావల్ణభుల పురుషో త్తంగారు, (్రీనూరి రామకోటీళాశ్ర్రీ గారు, 
శ్రీ అప్పల్ణ సోమేశ్వర శర్మ గారు మున్నగు అఆతిరథమవారథుల వాఃసా 
లున్నాయి. అందరూ గీర్వాణాంధ్ర గిరాంధురంధరులు. మాతృభాషకు 
ఉపకారం చేదామనే మహోద్దేశంతో తమ విజ్ఞానాన్ని మనకు చూరలిచ్చారు. 
తెలుగులో సంన్కృత వాజ్మయ చరితకారులైన కీ.శే. మల్లాది నూర్యనారా 
యణ శాన్రిగారు భాన కాళిదాస భవభూతి పండితరాయ (పభృతుల గురించి 
వక్యేకం ఆనేకం వ్యాసాలు (వ్రాశారు. ఆవి కొన్ని 1968 లో |వకటితములై న 
వారి వ్యాసరత్నావశిలో నంగథితములయ్యాయి. శ్రీ కోరాడ రామకృష్ణయ్య 
గారు 1949 లో దక్షిణదేశ భాషా సారన్వతముల గురించి పరిశోధనాత్మక 
వ్యాననంవుటి నొకదాన్ని వెలయించారు. కీ.శే. డాక్టర్‌ బూర్గుల రామకృష్ణా 
రావుగారు తమ “సారన్వత వ్యాన ముక్తావళి”లో ఉరూ భాషా సారన్వతాల 
గురించి, ఉమర్‌ ఖయాము గురించిన విషయం దక్షతతో నిశ్నేవించారు. తిరుపతి 
సాహిత్య నమితివారి “వ్యాసావళి” రెండు భాగాల్లోనూ (19671969) 
సంస్కృత |ప్రాకృత తమిళక న్నడాంగ్ల వాజ్మయాలకు సంబంధించిన వ్యాసాలు 
వివిధ విదగ్ధ పండితులు (వాసినవి తొమ్మిది వున్నాయి. డాక్టర్‌ తీ బయ్యా 
నూర్యనారాయణగారి “ఆలోచనామృతము” (1970)లో హిందీ సాహిత్యంలో 
ఆధునిక యుగకర్తల గురించి ఒక చక్కని ప్యానం వున్నది. అమరేందగారి 
“భావవీణ”లో షేక్స్పియర్‌, టాగూర్‌, కీట్సుల ఆంగ్లకవితా మహ త్త క్లాఘింప 
బడింది.”'59లో రాజమండి విశ్వసాహిత్యమాలవారు [పచురించిన"కావ్యజగత్తు” 
రవీంద్రుని సంస్కృత వాజ్మయ వ్యాసాలకెవరో చేనిన అనువాదము, ఇక 
ఇలా ఇతర సాహిత్యాల గురించి చెదురుగా వ్యాసాలున్న సంపుటులు మరికొన్ని 
వున్నాయి, కాని యితర భాషా సాహిత్యాలు గురించి మనకు దిగవలనినంత 
సామా(గి దిగలేదు. 


276 మహాతి 
సాహిత్య సిద్ధాంత విషయకములు : 

ఏవంవిధ [గంథజాలంకూడ మనకు తగినంతగా లేదు. సాహి త్యసృష్షికి 
సౌష్టవ మేర్పడి అది నిత్య వరిణామకీలంగా బహుముఖంగా |వగతిని సాధించ 
టానికి ఎప్పటికప్పుడు దాని బాగోగులను బేరీజువేసే వివేచన కొనసాగుతూ 
వుండాలి. సిద్ధాంతరూవ వ్యానములు వరశ్శతంగా పత్రికలలో వస్తూవుండాలి. 
మనకు అందుకు తగిన వత్రికలే లేవు. ఇలాంటి గ్రంథాలను రచయితలే కొన 
రని (ప్రతులు ఆమ్ముడుపోవని అచ్చువేయడాని కే (గంథవకాశకుడూ ముందుకు 
రాడు. ఇటీవల తెలుగులో ఇలాంటి వ్యాననంపుటులు రెండు రావడం చాల 
ముదావహం. అవి శ్రీ కాళూరి హనుమంతరావుగారి “సాహితీజగతి” (1970), 
“వాజ్మయ నమాలో చనము” (1972). ఆయన (పధానకర్మ క్నేత మనలు సాహి 
త్యం కానేకాదు. జాషధ విజ్ఞానశాస్త్రం. అయినా తం|డి తాతలనుండి వస్తూవున్న 
సాహిత్యనిరతి వీరిలో విశేషంగా (వగల్ఫించింది. ఈ నంపుటాలలో “సాహితీ. 
జగతి, సాహిత్య [వయోజనము, కవిత్వము- ఇతివృత్త ము, భాష-వ్యాకరణం 
కవిత్యంలో ఆన్పష్టత, వాజ్మయ నమాలోచనము, కవిత్యము-ఛందన్సు, 
సాహిత్యం- సమాజం, కధానికా శిల్పం, విమర్శ” ఆనే వ్యాసాలు చూస్తే 
సాహిత్య తత్వానుకీలనమంకే ఈయన కెంత మమకారమా అనివిస్తుంది. కొన్ని 
కొన్ని అభి పాయాలను వరిశీలించిచూస్తే ఈయన Literary Facist లా 
వున్నాడే అని అనివించడాని కాస్క్మారం కద్దు, అవ్పుడవ్పుడు తన ప్రగాఢ 
విశ్వాసంనుండి దూసుకు వచ్చిన ఆవేశంలో పడి భావసంయమనము, తర్క 
నహమైన వాదనై వుణ్యము కోలుపోతారనివిన్తుంది. అయితే పలుతావుల వీకొక 
నైతిక నిష్టతో సత్యపశ్షపాతముతో చేనిన నిర్ణయాలు పరిణత ప్రజ్ఞాని హృదయ. 
పరిషాకాన్ని బుజువు చేస్తాయి. భాషా సాహిత్య సిద్ధాంత వ్యాసాలు మరికొన్ని 
మల్డాదివారి “వ్యానరత్నావళి”, తిరుపతి సాహిత్య నమితివారి “వ్యాసావళి” 
బయ్యావారి అన్వర్థ నంజ్ఞితమైన “ఆలోచనామృతము”, “స్ఫూర్తి శ్రీ వ్యాసా 
వళి” మొ॥ (గంథాలలో చెదురుగా కానవస్తాయి. టి.యస్‌, ఇలియట్‌ ప్రభృతుల 
వలె మన మహాసాహిత్య [స్రష్టలే మన విశ్వనాథ |వ్రభృుతులే ఉజ్ఞ్యలమైన మరో 
ఊవీరితో అంతర్జష్టలై తమ సాహిత్య చైతన్యమును తాము నమీక్షించుకొన 
గల్లిననాడు మనకు సాహిత్య సిద్ధాంతము గురించి ప్రమాణ [గంథాలు రాగలవు. 


విమర్శ (గంథములు- వ్యాననంపుటులు 277 


సాహి త్యేతరవిషయక ములు : 

సాహిత్యేతరవిషయములను వురన్కరించుకొని |వానిన |వ్రాతలలోను 
యథావకాళశంగా కొన్నికొన్ని సాహిత్యరిక్షణములను నిక్నేవిస్తే ఆ వ్యాసాలకొక 
సాహిత్యనిద్ధి వస్తుంది. అలాంటివ్యాసాలకు మనకు పానుగంటి, కొమళ్టాజులే 
మార్గదర్శకులు. వట్టి నడివీధి లోలుబొమ్మలాటను వర్ణిస్తున్నా సానుగంబివారి 
రచశకు చక్కని రనస్పర్శ వచ్చింది. కొమక్జాజు వారు, ఆదిభట్ల నారాయణ 
చానుగారు కాశ్రీయ వైజ్ఞానిక విషయాలగురించి |వానీనా; మల్చంపల్లి, నేంటూరి 
వభృతులు చారిత్రకవ్యాసాలు |వ్రానీనా వాటి కేదో కళాత్మకమైన అందం 
చందం వచ్చాయి. కాని ఈకోవకు చెందిన వ్యాసం ఇంకా శై శవావస్థలోనే వుంది 
మన వాజ్మయంలో. మల్లాదివారి “వ్యానరత్నాద?”, విన్నా అప్పా 
రావుగా3. "వ్యాసావళి? (1956). శ్రీ గుంటూరు శేషేందశర్మగారి 
“నరుడు-నక్షతాలు” (1938) ఆనే సంవుటుంలో వున్నవన్నీ ఇలాంటివే 
కావుగాని కొన్నివున్నాయి. వున్నంత మేరకు సత్యనిష్షతో వున్నాయి. శేషేంద 
శర్శ్భగారిపేతిలో ఇలాటివ్యాసాలకు గూడ సాహిత్యసొగంధ్యం బాగా అబ్బింది. 
గంథంయావత్తూ సాహిత్యేతరవిషయ విశిష్టమె సావాత్మనిద్ధి పొందిన నంద 
ర్భాలు: 1. శ్రీ వావిలాల సోమయాజులుగారి “మణి పవాళము” (1956). 
ఇందులో వుష్పలోకము, చందుడు-చం,దిక, మలయానిలుడు, |భ్రమరాన్వేష 
ఇమ, న్నిధావై చితి, స్రోత్రపాఠము, శతువులు- శత్రుత్వము, నవ్వు అనే 
వ్యాసాలున్నవి. మహాభావుకుడు, మనీషి, రనటజ్ఞ రాజశేఖరుడు అయిన సోమ 
యాజిగారి భావనలో భావవ్యక్తీకరణ పద్ధతిలో చతుర చమతాార చారువైన 
నరనత్వము సర్వతః (ప్రసన్నమై ఒక్కొక్క వ్యాస మొక్కొక్క-_ సరస్వతీ 
దరస్మేరమైనది. ౭, డాక్టర్‌ అవ్పజోడు వేంకటసుబ్బయ్యగారి “వ్యాన 
మంజరి” (1962), ఇందులో నంభాషణ, రేవు, కోరిక, పాషాణహృదయము, 
రాత్రి, మృత్యువు, మతిమరవు, కన్ను అనే వ్యాసాలున్నవి. ఇటువంటి విష 
యాలగురించి కేవలం విషయ ప్రధానంగా వ్రాయాలన్నా గంధక ర్తకడ తగి 
నంత సరుకుండాలి, అందే అనుభవం, వరిశీలన, విషయజ్ఞత, ఆలోచన, ఇక 
ఇలాంటి వ్యాసాలకు సాహిత్యసేచనం చేయాలంటే హృదయదమ్నుమైన రని 
కత వుండాలి. ఈ సామగి అంతా పుష్కలంగా వుంది సుబ్బయ్య గారి వగ్గర. 
మందిభావుకుడు. పరిశ్రమ చేస్తే మహోజ్వల భవిష్యత్క-వాటాలు బారుగా 


278 మహాతి 


తెరుచుకుంటాయి. కొంత ఈకోవకు చెందినదే (శ్రీ యేలూరిపాటి అనంత 
రామయ్యగారి “జంఘాలకశాస్రీ శ్మాలోకయా[త”. అది సాక్షికి కొంత మానన 
వుతికేయెనా యేలూరిపాటివారివజ్జ ఆపాటిదీపాటి దని చెప్పడానికి వీల్లేదు. 
కోరి జంఘాలకశాన్రిని తీనుకువచ్చి అతనిచేత ఒక్కొక్క. వ్యానఖండంలోను 
చక్కని నమకాలిక సాంఘిక విమర్శను అవురూపములై న హాన్యసారన్యములతో 
మిళాయించి వట్టుకుందటే వదలని వలా స్ర్రీగా చేనిపెర్టేరు, పుస్తకం చేతపుచ్చుకొన్న 
క్షణంనుంచి వదిలిపెట్టబుద్దే పుట్టదు. మనకు మామూలుసాహిత్యం ఇవ్వడానికి 
చాలామంది వున్నారు. ఇతరవిషయాలగురించి ఇంపుగా చాటుగా కన్ను గొట్టి 
సాహిత్యనరస్వతిని అభిసారికను చేనుకునే సౌంపుగా పాళ్చాత్యులకున్నట్టు 
మనకులేవు గంధాలు. ఆలాంటిరచనలు చేయడమందే మహాకవులకు కూడా 
చేతనయ్యేవనికాదు. దానిముడినరుకు, మూలద్రవ్యాలే వేరు. ఆది వినియోగిం 
చుకునే కై వాగడం అందరికీ వుండదు. వస్తే ఆలాబిగంథాలు అనంతరామయ్య 
గారి వంటివారినుండే రావాలి. 

ఏదో కాన్త అవకాశ మున్నంత మేరకు మీద మన వ్యానసంపుటాల 
గురించి నాకు తోచినవి నాలుగుమాటలు చెప్పేను గాని ఏఒక్క [గంథం 
యొక్క స్వరూవన్వభావాలనూ విషయం నాలుగంచులూ వివ్పి వివరించినట్టు 
కాలేదు. ఆయితే ఒకమాట. మన కనేక వ్యానసంపవుటాలున్నాయి. చాలామందికి 
వ్యానం (వ్రాసే తీరు తెలినినల్లే, మనవారు మంచిగద్యశై లీవై విధ్యం సాధించి 
నళ్లేకాని 'వెద్దలు (వానినవే కొన్ని కేవలం “పెద్దబాలశిక్ష” లలా తయారవుతు 
న్నాయి, రచనాశిల్పంలో చాదన్తం చెలాయిస్తున్న జబర్దస్తీవల్హ. వ్యానరచయి 
తకు విషయజ్ఞత ఊవిరి, వ్యాససౌందర్యానికి చక్కని (పయోగోవనంహారాలు, 
వివరణ, విమర్శ, నముచితనిర్ణయం అనేవి ఉచ్చా సనిశ్వాసాలు, ఈనాటి 
మన విమర్శకు లింకా నిష్పాశ్షికంగా వుండి, ఆర్దనుక లిగి, నిదానమవలంబించి, 
రచనలో ఒక నియమానికి నిలబడి ఒక పద్ధతికి కట్టుబడి వ్యాసంయొక్క_ సార 
న్వతవు వారసత్వంమీద చూపు నిలివి పరిక్రమిస్తే మన విమర్శలకు, వ్యాసా 
లకు అవశ్యం మంచిభవిష్యత్తుంటుందని ఇప్పుడున్న పరిస్థితినిబట్టి ఆశాలింగిత 
కంఠంతో ఘంటాపథంగా చెవ్పవచ్చు. భవతు: 


శి 


పరిషత (గంథాలు " పీఠికలు 


శ్రీ ఎన్‌. వి. రామారావు 


స్వాకక్య భానుడు ఉదయించాక కావ్య వరిష్క_రణరంగంలో |క్రొత్స వెలు 
గులు [వసరించాయి. |ప్రాచీన కాలంలో |గంథ ము[దణా సౌకర్యం కొటవడబం 
చేత తాళవృతాల్లో నిబద్ధమైవున్న కావ్యాలు (వాయనకాండ్ర పొరపాట్టకు లోన 
వుతూ వచ్చాయి. తాళవ[త (గంథాలు శిథిలమై ఆక్షరాలు చెరిగిపోయిన భాగా 
లలో తమ యిష్టానుసారంగా వాటిని పూరిన్తూ వచ్చారు. కవులు, లాక్షణికులు 
మరికొంత స్వాతం|[త్యం వహించి తమ అభిరుచి కనుగుణంగా పాఠారిను సవ 
రిన్లూ వచ్చారు. దీనివల్ద మన |ప్రాలీన కావ్యాలు సహజ న్వరూపాన్ని కోల్పోయి 
అపపాఠాలతో వికృతరూపాన్ని దాల్చాయి. ముదణాయంకాలు నెలకొన్న 
తర్వాత ఇబ్బందుల్ని ఎదుర్కోవలని వచ్చింది. కావ్యం యొక్క_ |పతులన్నీ 
నాడు అందరికీ ఆందుబాటులో లేవు, ఒకవేళ లభ్యమైనా వరిష్కరలు వ్యక్తి 
గత వైమనస్యాలతో, పెక్కు. దురభిపాయాలతో తమకు తోచిన పాఠాలను 
ఎన్నుకోవటం జరిగేది. అందుచేత స్వాతంత్ర్యానికి పూర్వం వెలువడిన కావ్యా 
లన్నీ నమృగ వరిష్కరణలని చెప్పటానికి వీలులేదు. 


స్వాతం త్యోదయం తర్వాత ఈ పరిస్థితి కొంతవరకు మారింది. దేశం 
లోని మారుమూలల్లో, రాష్ట్రేతరాల్లో వున్న తాళవృత (గంధాలను నేకరించ 
టానికీ, ప్రాచీన ముదిత (ప్రతులను సంపాదించటానికీ నేడు విరివిగా వయత్నా 
లు జరుగుతున్నాయి. భాషా వాజ్మయ వరిశోధకులలో శాశ్రీయదృష్షి, నమ్య 
గవ గాహనానక్తి ప్రబల మౌతున్నాయి. హేతువాద దృక్పథం, సత్య జిజ్ఞాన 
మిక్కు.ట మౌతున్నాయి. 

నమ్మగమైన [గంథ పరిష్కరణకు నాంది వలికింది సాహిత్య అకాడమీ 
(దకటించిన ఆంధ్ర మహా భాగవతం. భారతదేశం దాన్యశృంఖలాల నుండి 
విడివడిన తర్వాత సాహితీ లోకానికి లభించినవరం అకాడమీల స్థావన, 19 లో 
వెలనిన ఆంధ్రవదేశ్‌ సాహిత్య అకాడమీ వరిష్కృత కార్య ముదణలో గణ 
నీయమైన కృషినలివింది. రాయప్రోలు, దివాకర్ల, దీపాల, తావీ ధర్మారావు 


280 మహతి 


రామరాజు సంపాదకత్వంలో వివులమైన వీరికతో ఆంధ్ర మహా భాగవతం 
సంవుటాలు వెలువడ్డాయి. ఇందలి పాఠనిర్ణయం గురించి వివిధ పృగ్రికల్లో 
వెలువడిన ఆశ్నేవణలకు సమాధానంగా దీపాల విచ్చయ్య కాశ్ర్రీ “భాగవత పాఠ 
పరిళోధనము' అనే లఘు [గంధాన్ని వెలువరించారు. అకాడమీ (ప్రకటించిన 
ఇతర పరిష్కృత [గంధాలుకూడా |ప్రశంసాపాత్రమైనవి. డా॥ బి. రామరాజు 
జాంబవతీ పరిణయ, రాఘవాభ్యుదయములను, డా॥ శే-ఏ. రామకోటి శాన్ర్రీ 
ఘటికాచలమాహాత్మ్యమును, డా॥ వి యళోదా రెడి ఉత్తర హరివంశమును 
పరిష్కరించి నమ్మగ మైన వీఠికలు సమకూర్చారు. 


తెలుగు కావ్యాలను చౌకధరలకు ఆందించాలని తలపెట్టిన |వ్రణాికలో 
(ేనిద్ధ పండితుల వరిష్కురణతో అకాడమీ కిక్‌ /గంధాలను |వ్రచురించింది. 
వేతి గ్రంధానికీ విపులమైన వీఠిక వుండటం వీటి [వత్యేకత, తెలుగు కావ్య 
వీఠికా వాజ్మయం లోనే వీటికి విశిష్టమైన స్థానం వుంది. కవి జీవిత విశేషాలతో 
పాటు కావ్య సౌందర్య విశేషాలను ఆమూలాాగంగా వీటిలో స్పృశించటం 
జరిగింది. ప్రై పప్రణాళికలోనే అకాడమీ ఆంధ్ర మహా భారతాన్ని కూడా సంపు 
టాలుగా వెలువరిస్తున్నది, ద్రోణపర్యం వరకూ ఏడు నంవుటాలు వెలు 


వడ్డాయి, 
a 


అర్యాచీనకాలంలో పలువురు పండితుల సాయంతో వివిధ (ప్రచురణ 
నంస్థలు ప్రకటించిన పరిషృత ముదణలుకూడా వేర్కొనదగినవి. అనంపూ 
రంగా వుండిన శివరాత్రి మాహాత్మ్యం కావ్యాన్ని ఆంధ్ర సారన్వత పరిషత్తువారు 
బి. రామరాజు వరిష్క.రణలో సంపూర్ణంగా (ప్రకటించారు. ఆంధ్ర రచయితల 
నంమంవారు సిద్ధేశ్వర చరిత్రము (ఖండవల్లి లక్ష్మీరంజనం), ప్రనన్న రాఘవ 
నాట్య |పబంధకము (బి. రామరాజు), సింహగిరి వచనములు(యం. కులశేఖర 
రావు) మున్నగు అవూర్వ కావ్యాలను వెలుగులోకి తెచ్చారు. రాశ్ళవల్లి అనంత 
కృష్టశర్శ్మగారు ఆంధ భాగవతమును (రాయలుర్‌కో), వేలూరి శివరామశా న్రి 
గారు నృసింహ వురాణము (వావిళ్ళ)ను నమగనుందరంగా వరిష్క-రించారు. 
విశాలాంధ్ర [ప్రచురణాలయంవారి వల్నాటి వీరచరిత వరిష్కర్శ వింగళి 
లక్షీ కాంతంగారు దానికి వివులవైన వీఠికను జోడించారు. విజయవిలాస పాఠా 
లను చర్చిన్తూ వివిధ షృత్రికల్గో వ్యాసాలను (ప్రచురించిన శ్రీ తావీ ధర్మారావు 
ఇటీవల [పకటించిన హృదయోల్థాసవ్యాఖ్యకు కేంద్రసాహిత్య ఆకాడమీ బహు 


పరిష్కృత (గంథోలు - పీఠికలు 28 


మతి ౦ధించింది. తంజావూరు సరస్వతీమహలు (గ్రంథాలయం కే. మహదేవ 
శాత్రి, ఏ, మహాదేవశాస్ర్రీ, సుందరళర్మ, నిడదవోలు, నేలటూరి |ప్రభృతుల 
సంపాదకిత్వంలో పెక్కు పరిష్కత (ప్రబంధాలను వెలువరించింది. స్వాతం 
(శ్యానికి పూర్వం పలుకావ్యాలను (ప్రకటించిన వావిళ్ళ రామస్వామిశాత్రి, 
వేంక ట్రామా మున్నగు ద్రచురణ సంస్థలు నిడదవోలు, వెంపరాల, చిలుకూరి 
మొదలగు పండితుల తోడ్చాటుతో అనంతరకాలంలో కూడా కమ కృషిని కొన 
సాగించారు, పూర్వం వేటూరి ప్రభాకరశాస్ర్రి పరిష్కరించిన (గీ డాభిరామమును 
మరికొన్ని విశేషాంశాలతో రమణీయంగా ముద్రించారు (ప్రభాకర పరిశోధక 
మండలి వారు, 

స్వాతం త్యం వచ్చిన ఈ పాతికేళ్ళ కాలంలోనూ (గంథ పరిష్కరణలో 
చెప్పుకోదగిన అపూర్వ సంభటన ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి బృహ 
త్ప్రణా శికయైన అంధ్ర మహాధారత నంగోధిత ముద్రణం. వివిధ (ప్రాంతాల 
లోని తాళస్మత్ర ప్రతులను, (వాత ప్రతులను ముద్రిక (ప్రతులను సంపాదించి, 
వాటిలోని పాఠాలను పండిత సంఘాలలో చర్చించి, మూలానికి సన్నిహితమైన 
పాఠాలను నిర్ణయించటం ఈ సంకోధిక ముద్రణ యందలి వై శిస్ట్యం. విశ్వ 
విద్యాలయాలలో భాషాసాహిత్యాల బోధనలో ఆరితేరిన పండిత ప్రకాండులు 
ఈ కార్యనిర్వహణభారాన్ని చేగూనటం ముదావహం. ఈ (ప్రణాళికలో ఇంత 
వరకూ నాలుగు సంపుటాలు వెలుపడ్డాయి. ఖండవల్లి, దివాకర్ల, రామరాజు 
తభృతులు వీనికి విపులమైన, విమర్శనాత్మక మైన పీఠికలు రచించారు. (గ్రంత 
పరిష్కరణ విషయాన్ని ముగించేటవ్పుడు ఇంటింటా స్వంత గ్రంభాలయ (ప్రణా 
?5 నిర్వాహకులూ, పాకెట్‌ బుక్స్‌ ప్రచురణలో సిద్ధహస్తులూ అయిన యం. 
శేషాచలం & కోని మరచిపోరాదు. ద్రబింధసాహితి శీర్షికలో వారు (ప్రకటిం 
చిన (ప్రబంధాలు రావూరి దొరస్వామిళర్య, బి. వి. సింగరాచార్య బి. నళినీ 
కాంతరావు పరిష్కరణతో, బాపు ముఖపత్రాలతో సర్వాంగసుందరంగా వెలు 
వడ్గాయి, విశ్వనాథ, బొమ్మకంటి, శివశంకరస్వామి, ఆరుద్ర వభృతులు 
సామాన్య పాఠకులకు చవులూరించే పీఠికలు వీనికి సమకూర్చారు. 

తెలుగులో పీఠికారచనకూడా ప్రత్యేక (ప్రక్రియా స్థానాన్ని సంపాదించు 
కున్నది. (ప్రాదీనయుగంలోని కావ్యావతారికల స్థానాన్ని ఆధునిక యుగంలో 
పీఠికలు అ|క్రమించుకున్నాయని చెప్పవచ్చునుకాని అవతారికలు స్వయంగా 
గ్రంథక ర్హలు కూర్చినవి కాగా పీఠికలు ఇతరులచే రచింపబడ్డాయి, ఆనతారి 


282 మహతి 


కలనలె (గ్రంథ పరిచయం కావించటమే వీని ఉద్దేశ్యం. అయినా వానిలో 
శవిత్వ పరామర్శకు అవకాశం వున్నా అది కేవలం లక్షణ చర్చకు మ్మాత్రమే 
పరిమిత మెందికాని పీఠికలలోవలె లక్ష్యపరిశీలనం చాలావరకు మృగ్యం, తొలి 
పలుక్కు మున్నుడి, ఆముఖం్క ఉపోద్దాతం, ప్రస్తావన, ప్రవేశిక, ద్రకౌశిక, 
భూమిక మొ॥ పీఠరికకు పర్యాయపసదాలుగా నేడు వాడుకలో వున్నాయి, 

కావ్యత త్వ నిరూసణతో కూడిన పీఠికలు స్వాతం త్యానంతర కొలంలో 
విరివియైనాయి. ఆధునిక వాజ్మయం విస్హృతమై విభిన్న (ప్రక్రియలు వెలయ 
టంతో పీఠికలుకూడ వినూత్న న్వరూపాల్ని దాల్చాయి, |గ్రంథజాహ్యన్వరూస 
నిరూవణంతోపాటు అంతరంగ నిర్ణయంకూడ వానియందు (ప్రాముఖ్యం వహిం 
చింది, (పాదీన కృతులశకేకాక ఆధునిక కౌవ్యాలు, నవలలు, నాటకాలు కథలు, 
విమర్శలు మొ॥ వానికికూడా అసంభ్యాకంగా పీఠి"లు వెలశాయి, 

|ప్రారీన కావ్యాల పీఠికల గురించి ఇంతకుముందే (గంథపరిష్కరణ 
పరామర్శలో= (ప్రస్తావించటం జరిగింది. వివిధ (ప్రక్రియారచనలో సమున్నత 
మైన స్థానాన్ని అధిష్టించిన బహుముఖ (పతిభాశీలి విశ్వనాథ సత్యనారాయణ 
గారు ఫీతికారచనలోకూడా తమ ద్రక్యేకతను నిలబెట్టుకున్నారు. విలక్షణమైన 
ఆయన విమర్శనపంథ వీటిలోకూడా తొంగిచూస్తుంది. అకాడమీ అం ్రభారేతం 
మొదటి సంపుటానికీ, శేషాచలం కం పెనీవారి (ప్రబంధ సాహితిలోని తొలి పది 
ద్రబింధాలకూ వారు అమూల్యమైన పీఠికలు కూర్చారు. ఆధునికక్ళతుల్లో పాల 
వెల్లి, ఆనందభితువు, బుతుఘోష, మదుమానం మున్నగువాని పీఠికలు కొష్య 
త త్హ్వ |ప్రకాశికలై రనవంతములై ఒప్పుతున్నాయి. మహాం( దోదయమునకు మల్లం 
పల్లి, గంగిరెద్దు, నాగార్జునసాగరం కావ్యాలకు రాళ్ళపల్లి, కర్పూర వసంత 
రాయలు పోతన చర్చిత్రములకు దివాకర్ల, మధూదయమునకు బండారు 
తమ్మయ్య ధ్రళ స్తమైన పీఠికలు వెలయించారు. నిడదవోలు వెంకటరాపు దాళ 
రధీ శతకొవికి పీఠికగా విపులంగా శతక వాజ్యయ సమీత కావించారు. గాలిబ్‌ 
గీతాల ఉపోద్దెతంలో డా॥ బూర్గుల రామకృష్ణారావు గాలిబ్‌ క వితామాధుర్యాన్ని 
గజల్‌ సౌందర్యాన్ని చవిచూపారు. భీమన్న *దీపసభ' కు నిడదవోలు పీలిక, 
చాపురెడ్డి “రాకెట్‌ రాయణారా'నికి భీమన్న దిద్దిన తిలకం పేర్కొనదగినవే, 
ఆరుద్ర 'త్వమేవాహం'కు శ్రీశ్రీ అఘువ్యాఖ్య, దాశరథి టిప్పణి పీఠిక ప్రాయాలే 
అని చెప్పవచ్చును. అర్వారీనములై న దచనగేయ కావ్యాలలో విషాదభారతం 
మున్నగువాటికి రమణారెడ్డి పీఠికలు రచించారు. చేతనావర్హం రెండుభాగాలకు 


పరిష్కత (గంభాలు- పీఠికలు 283 
స్నుప్రనన్న, సంపత్కుమార కూర్చిన పీఠికలు వచనకవికత్వాన్ని నిరూపిస్తు 
న్నాయి, నారాయణరెడ్డి “మంటలూ ౬ మానవుడు' కావ్యానికి కె. వీరభద్రరావు 
రూపొందించిన ఓఠిక ఇటీవలి కావ్యపీఠికల్లోనే తలమానికంగా ఎన్నదగినది, 
స్వాతంత్ర్యానికి పూర్వం (శ్రీ శ్రీ మహ్మాప్రస్థానానికి చలం యిచ్చిన యోగ్యతా 
పృత్రం ఎంతవిలువై నదో స్వాతం త్య యుగోదయ కాలంలో ఈ పీరిక కూడా 
అంకే గణనీయమైనది. 

వివిధ వచన గ్రంథాల పీఠికలలో ఆం(ధసాహిత్య చరిత్ర సం(గ్రహము 
నకు సురనరం (ప్రతాపరెడ్డి ఉపోద్ధాతం మొదట చెప్పతగినది, ఆము క్షమాల్యదా 
పర్యాలోకనము ద్వితీయావృ శ్రీకి ఈయుణ్ఞ్ని వీరరాఘవాచార్యులు కూర్చిన 
88 పుటల ఆంధ్రసాహిత్యసౌరభ భూమిక దానికి సమ(గ్రత్వాన్ని చేకూర్చింది. 
'శెలుగు చందోవికానమునకు విశ్వనాథపీరిక విశిష్ట మెనది. సారన్వత వ్యాసములు 
(1) వివులపీలికలో డా॥ జి. వి. స్ముబిహ్మణ్యం తెలుగుసాహిత్య విమర్శను 
శాస్ర్రీయంగా విశదీకరించారు. ఆద్యతనకాలంలో వెలువడిన విమర్శ గంతా 
లకు దివాకర్ల, పాటిదిండ (ప్రభృతులు కూర్చినపీతికలు పేర్కొనదగినవి. 
దేవులపల్లి రామానుజరావు వివిధ గ్రంథాలకు రచించిన ప్రస్తావనలు స్వరూపంలో 
చిన్నవై నా గణింపదగినవి. 

ప్రారీన కావ్యావతారికలవలెనే ఆధునికయుగంలో కూడా సంప్రదాయ 
బద్ధమెన కావ్యాలకు అవతారికలు వెలశాయి, (గ్రీమ్నదామాయణ కల్పవృకొన 
తారిక్‌ నత్యనారాయణగారి కావ్యద్భక్పథాన్ని వెల్లడిస్తూ సహృదయ హృద 
యగమంగా వుంది. బీర్నీడి (ప్రసన్న పృర్వీభాగవతీం "క్ళేతిన్క ంధంలో కృతి 
భర్తయైన విశ్వనాథ కవితావై శిష్టాన్ని ఉగ్గడించారు. నవ్యకావ్యమైన 'సినీవాలి' 
ప్రారంభంలో ర్రీశ్రీ, వరదే, అరు ద్రలు కోవించిన కవిత్వచర్శకూడా అవతారికా 
ప్రాయమై వివేచనాత్మకంగా విలసిల్లుతున్నది. 

ఈ విధంగా |గ్రంథపరిష్కరణలో, పీఠికా రచనలో స్వాతం [త్యయుగో 
దయ కాంతులు |ప్రకౌశమానమవుతున్నా వాటి నానరించివున్న చీకటితెలు 
పూర్తిగా అంతరించిపోలేదు. తమిళనాడులోని తంజారువూలో, చెన్నవట్నంలో 
అనంఖ్యాక మైన తాళపత్ర (గ్రంథాలు అమ్ముదిత రచనలు వెలుగుకు (నోచుకో 
కుండా అట్టడుగున పడివున్నాయి. వాటినన్నిటినీ సేకరించి తెలుగువారి ముఖ్య 
పట్టణంలో భృద్రవరచినాడు మనరాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో జరుగుతున్న 
కృషిని సమీకరించిననాడు పరిష్క ర్రలు పండితులు రాగద్వేషాలను విడనాడి 
సంయమనం వహీంచిననాడు అవి కాంతిమంతగా వెలుగొందగలవు. 


విపుర్శ : ప్రమాణాలు ‘ ప్రయోగాలు 
శ్రీ నంపత్కుమార 


రహాధనిక విమర్శలో (ప్రధానంగా వచ్చిన మార్చు కావ్యాన్ని లేదా రచనను 
ఏకచదేశంగా దర్శించటం కాకుండా కావ్య నమ గ్రతాదృష్టి, _. సమ్మగ 
కావ్యదృష్టి-తో భావించటం. కాన్యంయొక్క నమ్మగతకు కథ కాలం, దేశం, 
ఈ మూడంశాల్లోనూ ఏకత్వం ఉండటమనేది పాశ్చాత్య సాహిత్య విమర్శ 
ప్రమాణాల్లో ముఖ్యమయిన వాటిలో ఒకటి. అయితే మన (ప్రాచీన కావ్యాల్లో 
ఈ మూడంకాలూ చాలాచోట్ల లోపించినట్లు కనుపిస్తుంది. అయినప్పుడు కావ్యా 
నికి నమ్మగత్వం ఎట్లా భావించటం 1? దీన్నిగూర్చి ఈ పాతిక సంవత్సరాల్లో నూ 
ర్రీ విశ్వనాథ నత్యనారాయణగారు ప్రాచీన కావ్యాలను ఆధారంగా తీసుకుని 
విమర్శలో ఒక కొత్త దృక్పథాన్ని కలిగించినారు. ఆయన వెలువరించిన 
“నన్నయగారి (ప్రనన్న కథా కలితార్థ యుక్తి“, “శాకుంతలము యొక్క 
అలిజ్ఞానత', “అల్ల సానివాని అల్లిక జిగిటిగి', “ఒకడు నాచనసోమన్న' అన్న 
(గ్రంథాలు కావ్యగత మహా విషయాలను అనేకంగా ద్రస్తావిస్తూ కథను మన 
పద్ధతిలో, కావ్య పరమార్థ దృష్ట్యా చూడవలసిన విధానాన్ని గూర్చి నూత్న 
మార్గాన్ని వెలయించినారు. ఆధునిక విమర్శ ఈ దృక్పథాన్ని ఒక్క (పారీన 
కావ్యాల విషయంలోనే కాకుండ్కా ఆధునిక కావ్యాలకూ. రచనలకూ విస్తరింప 
చేసి అనుశీలనం చేస్తున్నది. 
విమర్శ సాగటంలో స్టూలంగా రెండుపద్ధతు లున్నాయి. ఒకటి - కవి 
లేదా రచయిత వైపు నుంచి. రెండు _ పాఠకుని వైపునుంచి. మొదటి పద్ధతి 
రచయిత రచనా విషయికంగా పడిన గమ, ఆతని పాండిత్యమూ, (ప్రతిభా, 
శిల్ప (ప్రయోగం మొదలయిన వాటిని విశ్లేషిస్తూ 
విమర్శ సాగుతుంది. రెండవ పద్దతిలో కాప్యం - రచనవల్ల పాఠకునికి కలిగే 
అనుభూతిని, అందులోని దశాతారతమ్యాన్నీ (ప్రధానం చేసుకుని సాగుతుంది, 
ఈ పాతికేళ్ళుగా సాగిన ఆధునిక విమర్శలో రెండవ పద్ధతికి ప్రాధాన్యం కల్గించ 
బడుతున్నది. ఎందుకం'టే రచనయొక్క- స్థాయిని నిరూపించటంలో రచ 
యితయొక్క- శీల్ప చాతుర్యం మొదలయినవి అవసరమే ఆయినా అది పాఠ 
కునికి కల్గించే అనుభూతి (ప్రధానమైంది. రడయిత యొక్క వైయక్తిక జీవిళం, 


విమర్శ ; ప్రమాణాలు : ప్రయోగాలు 285 


అందులోని నిమ్నోన్నతాలూ, అతని మన స్తత్వం, రచన సాగినప్పటి పరిసి 
తులూ మొదలై న వాటికి పాధాన్యంకల్లికే, రచనవల్ల కలుగ వలసిన అనుభూత్‌ 
సమ్మగంగా కలిగే అవకాశం సంకుచిత మయింది. రచనను ధావించే ధోరణిలో 
పాక్షికత కలుగుతుంది. రచనను అన్ని వైపులసుంచీ చూచే అవకాశం తగ్గి 
పోతుంది. ఈ కారణంగా ఆధునిక విమర్శ మొదటి పద్దతిని అభిమానిస్తున్నది. 

మనకు (ప్రాచీనమయిన సాహిత్య శాస్రం చాలా విస్హృతంగా ఉన్నది. 
అది సాహిత్యాసికి సందింధించిన సిద్ధాంతాలను నిరూపించింది. ఈ సిద్ధాంతాలు 
గూడా దిహుకావ్యాలను సహృదయత్వోంతో సుష్టుగా అనుశీలనం చేయటం 
ద్వారా సాగిన విమర్శవల్ల నే నిష్పన్నమయినయి. తరువాత సాగే విమర్శకు 
వ్రమాణాలయినయి, అయితే మనసాహిత్య శాస్ర్రమంతా చాలావరకు ఒక 
విధంగా రచనా విషయంలో కవిశిక్షెరూపంగా కనిపిస్తుంది. కావ్యం ఈ యీ 
విధంగా ఉండాలనీ, ఈ యీ అంశాలు కావ్యంలో ఉండాలనీ, కవి ఫలానా 
విషయాలలో జాగ త్తగా మెలగాలనీ, ఈ విధంగా కవిని, . అతనీ కావ్యాన్నీ 
చాలా నిర్బందిస్తున్నట్టూ, నియమిస్తున్నట్టూ కనిపిస్తుంది. కాని ఈ నియమా 
లన్నీ 'వెసులుబాటులేని ఇనువగొలుసు లేమీ కావు. అట్లాగే అయ్యేఉం'ే, 
సాహిత్యంలో ఉవజ్జకు స్థానంగానీ, సాహిత్యంలో పురోగతిగానీ వచ్చేదేకాదు. 
“'శ్రాప్రము (వతిళను కుదీంచలేదు. శాప్రమును వదిలిపెట్టి ప్రతిభ భాసించదు' 
అని విశ్వనాథవా రన్నట్టు ఈ రెండు వరనృ్సరరి పోషకాంశాలు. కాని ఈ విష 
యాన్ని (గహించకుండా కోన్ని సందర్భాల్లో అటు కవులూ, ఇటు విమర్శ 
కులూ శాస్త్రాన్ని గుడ్డిగా ఆనుసరించేటింతో, శాశ్రీయ దమాడాలంతే... ఒక 
“విధమయిన భయం, క్వ 'కలుగటానికి వీలయింది, శాస్ర నిరూపిక (ప్రమా 
డాలన్నీ రచనను గూర్చిన సరయిన అవగాహన ఉద్దేశించవనే తప్ప ఉపజ్ఞను 
అజగార్చటానికి కాదు. కవికి లోక ఇస్త్రార్యవేకణం" అవనరమని చెప్పటరెలో 
ఉద్దేశం ఇదే. విమర్శకూ ఇవి చాలా ్రోధానమయినవే. శాశ్రీయ (ప్రమాణాలను 
అవకాశాన్ని బట్టీ, సందర్భాన్ని బట్టీ వికసింపచేనుకొని ముందుకు , సాగట్లం 
ఆధునిక వెమర్నఅ అంబిసున్న పదత. ఇది ఇంతకుపూర్వం అసలే లేదనటం 
కాదుగాని, (పాధాన్య వివక్షతో ఇట్లా చెప్పటం. 

సాహిత్యం నిలువనీ'రేమీ కాదు. (ప్రవహించే మహా ప్రవాహం, (క్రమ 

కమంగా ఉపనదుల్ని కలుపుకుంటూ ఎప్పుడూ ఎని స్తరించే నదివంటిద్ది. 

స్వ ప్రతిభా విశేషంచేతా, తన గాఢమయిన సరిచితిలోకి వచ్చిన ఇతర సాహి 


286 మహతి 
త్యాల (ప్రభావ పేరణలతోలే వి స్తృతమపుతూ కొత్త కొత్త దారుల్లో సాగిపోతూ 
ఉంటుంది. ఆధునెక కాలంలో వివిధ రంగాలలో (ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞానం 
బహుముఖంగా విసరిసున్నది. పరిసితుల్లో రకరకాల మార్పులు వస్తున్నాయి, 
pga ar a 
ఆలోచనా ధోరణిలోనూ ఎన్నోవిధాలు అన భూయమానమవుతున్నయి. మరి 
వీటన్నిటి ప్రభావం 'సాహిత్యంమీద కూడా గాఢంగా పడటం అఆతిసహజం. 
వీటన్నిటి దృష్ట్యా, అన్నిటినీ నమీకరించుకొని ముందుకు సాగేందుకు కొత్త 
|వ్రమాణాలను సమన్వముంచుకుంటూ, సాం వదాయికమయిన వాటిని వి స్ప స్పరింప్ష 
చేసుకుంటూపోయే సమన్వయ దృకృథం ఆధునిక విమర్శ అలవరుచుకున్నది, 
హైలికమయిన ఆంశాలను వదలకుండా సా॥| పదాయిక (ప్రమాణాలను నూత్న 
దృక్పథంలో వ్యాఖ్యానం చేసుకుంటున్నద్మి ఇది ఇంకా గాఢంగా జరుగవలసి 
ఉన్నది కూడా. 

ఏ దేళంలోనై నాసర్కే ఆ చేశీయమయిన (ప్రమాణాలను అన్నివిధాలా 
తోసిరాజని ఏ కొత్త ధోరణీ నిలుకడ సంపాదించటం కుదురదు. అందుకే 
సాహిత్యంలో వచ్చిన కొత్త ధోరణులు మొదట్లో (ప్రమాణాలన్నిటినీ తృణీక 
రించి నట్లు కనిపించినా నెమ్మది నెమ్మదిగా; తమకు ఆన్వయించుకొని నిలుకడ 
సంపాదించుకొ న్నాయి. ఆన్వయించుకోనివి కేవలం పేర్లుగా మాత్రమే మిగిలి 
పోయినయి. ఈ దృష్టితో శ్యనాడు సాహిత్య విషయికరగా వివిధ దృక్పథాలు 
కలిగిన వారందరూ, ఏమర్శ విషయంలో ఉపయోగంతే, పాటించే హాల 
దాదాపు తేడా లేకుండానే వ ర్తి న్నాయనే అంశం. ఆధునిక విమర్శలో ప్రధా 
నంగా గమనించవలసిన అంశం ప్రమాణరాహీత్యాన్ని ఎవరూ హరి క 

మ 
లేదు. 
- 

అయిశే ఆధునిక వికర్శలో .కావ్యపరమార్ద విషయికంగా రెండురకాల 
అధ్మిపాయాణ వ్యా పి పిలో ఉన్నాయి, మొదటిది “కావ్యవరమార్థం గా రసాన్సు 
భూతిని భావిసుంది. రెండవది కావ్యపరమార్థంగా వసువును ధభావిసుంది, శః 

bo ilu Rade iibal = 
వస్తువు ఒక సిద్ధాంతానికి సంబంధించింది, ఆ సిద్ధాంతం మార్క్సిస్టుదృక్పథం 
ద్వారా నిశ్చితమయింది. మార్కిజం నిరూపించిన ఆదర్శం కావ్యపరమార్ధం. 
ఈ పరమార్థ దృష్టిలో ఉన్న విభేదాన్ని అనుసరించి రచనాస్టాయిని అంచనా 
వేయటం జరుగుతుంది, రచనాశిల్పం ఎంతగా 'ఉన్నా రచన రసాభివ్యంజకం 
కాకపోతే ఆరచన మొదటిపద్దతిలో ఉ త్తమస్థాయిని సంపాదించలేక పోతుంది. 
అట్లాగే రెండనపద్ధకిలో ఆ 'తదర్శం' రచనా పరమార్థంగా చి శ్రితం కాకపోతే 


విమర్శ : ప్రమాణాలు ః ప్రయోగాలు 287 


ఉ క్తమస్థాయిని పొందదు. అయితే, ఇక్కడ ఒకచిన్నశేడా యున్నది. మొదటి 
పద్దతిలో రనపోషక సామ గి విరహిఠతంగా, రచనాశిల్బం లేకుండా రసాభివ్య క్తి 
కలగటానికి వీల్లేదు కాని రెండవవద్ధతిలో ఆ “ఆదర్శం' ఉండటానికి వీలు 
న్నది. “ఉ త్రమాదర్శ' (పేరికమయిన కావ్యాన్ని-రచనను ౬ రచనాశిల్పం లేని 
కారణంగా హర్షింద లేకపో వటం బూర్దువాత త్వ్వంగా భానించదిడుతుంది, 'శిల్పం 
తేనిదాన్ని మగ్గం ఎంత ఉ త్తమాదర్శ పేరిళ మయినా హర్షించలేకపోతున్నాం, 
ఇది ee అంటాప “మని వాళ్ళు. నివం లేకపోలేదు అనిపి 
స్తుంది” అని శిల్ప పాధాన్యాన్ని భావించే ఆర్నుద, దాశరథికి (వాసిన ఒక ఉత్త 
రంలో తన చికాకులు వ్య క్షసరుస్తారు. అంటే శిల్పంలేకున్నా “ఉ త్రమాదర్శం' 
ఉంటేనే ఉత్త్సమకావ్యంగా భావించవచ్చునన్న ధోరణి ఇందులో వ్య క్షమవు 
తుంది. ఇదిట్టా ఉండగా, సర్వకావ్యాలూ రసావివ్య క్తిని కలిగించే ఉత్తమస్టాయి 
కావ్యాలు కాపు, కాని రచనాశిల్బంచేత, ఇంకా ఇతర మైన రోచనాసందింధి 
విషయాంచేత మనస్సుకు చమక్కారం కలిగించటం ద్వారాకూడా కొన్ని 

aa రచనలో సాహీక్యంలో ధా sear మొదటి 


ap చాలా se 

ఈ దేశంలో సాహిత్యవికుర్శ ఏనాడూ రచనయొక్కం స్థాయిని ఏసిద్ధాం 
తంతోగాన్కీ తే త్స్వంతోగానీ ముడి పెట్టలేదు, కావ్య ప్రయోజనాల్లో ఉపదేశాన్ని 
గూడా ఒక అంశంగా చేర్చటం జరిగింది కొని, ఆది గౌణంగానే భావించబడింది 


తప్ప |ప్రానంగా కాదు. అందుకే సాహిత్యసిద్ధాంతాలూ, విమర్శ (ప్రమాణాలూ 
విభిన్నత త్త్వాలకూ చెందిన” సాహిత్యాలకూ అనువ ర్థింప చేయటానికి వీలయి 
నంత' వెసులుబాటుతో సాగివస్తున్నాయి. నిజానికి ఒకరచన సాహిత్యపరిధిలోకి 
రావడానిక్సి అది ప్రధానంగా రచనాశిల్పాన్నీ, పాఠకునికి ఆది కలిగించే రసాను 
భూతిని బట్టి తవ్ప కేవలం విషయ్మేప్రతిపాదనంవల్ల మ్మాత్రం కాదు. విషయానికే 
ప్రాధాన్యం - అంటే ఆ 'ఆదర్భా'సికి ప్రాధాన్య మియ్యటంసల్ల సాహిత్యపు విలు 
వలు తగ్గిపోయే అవకాశం అధికంగా ఉన్నది. (పగతివాద _ అభ్యుదయ-క వితా 
ధోరణిలో ఈ విషయం అనుభవంలోకి వచ్చిందే. ' *....కవిత్వంలో మాతం 
అభ్యుదయధావాలు అమరికలేకుండా సూటిగా (ప్రవేశించాయి. ఎంత ఎక్కువగా 
ద్రవేశించాయం చే, రాజకీయపు ప్రబోధకుడికి రవిక భేదంభేసంతగా (ప్రవేశించాయి. 
ఇది కవిత్వమా? నినాదాల సమూహమా? అని విమర్శకులు అడిగేటంత ఎక్కు. 


288 మహతి 


పగా (ప్రవేశించాయి. అందుకే అభ్యుదయకవిత్వంలో కవిత్వపు విలువలు చాలా 
తక్కువగా ఉన్నాయనే అపవాదు పుట్టింది. అయినా ఆ విధంగా జరిగినందు 
వల్ల సోషలిష్టు విప్లవానికి మేలే బీరిగింది కాని, కీడేమీ జరగరేదు. ఈ 
విదుర్శను పురేస్క-రీంచుకునే అనంతర కొలెంలో వచనకవి యీ దళల్ఫో కవ్‌ 
త్వపు విలువలకు లోటులేనివిధంగా అభ్యుదయ క విత్వం [పవ ర్లీల్లింది.... .... 
అన్నారు (శ్రీ కుందు ర్త, (సాహిత్యంలో మారిన విలుపలు; కవిత") ఫోష 
లిప్టు ఏిప్రవానకి జరిగే -సేలుకీళ్ళనుదట్టి సాహిత్యం పరిశీలించేద్భష్టి |పధాన 
మన్య తంగం ఇక్కడ గమనించవలసింది, మొత్తంమీద ఢ్రస్వావితమయిన 
రెండుపద్ద్ధతుల్లో మొదటిపద్ధతిలో రచనాశిల్బం ప్రౌనంకొగా, 'రెండవదానిలో 
గౌణం, సిద్దాంత [వచారానీకి కావ్యశిల్బం, రచనాశిల్పం ఒక సాధనంగా స్వీక 
రించటం శో రెండవడానిలో ముఖ్యం కాగా మొదటిదానిలో పాఠకునికి కావ్యం 
వల్ల కలిగే అనుభూతి (ప్రధానం. ఆయితే మొదటిసద్దతి రెండనదాన్ని స్వాంత 
ర్గన్‌ం చేసుకోగల్లిన విస్తృతి కలది కాగా రెండవది గకనిది. 

ఈపాతికేభ్ళగా సాగిన ఆధునికవిమర్శలో, విమర్శ కేవలం వ్యాసాల 
రూపంగానేకొకుండా కవితాదోరణిలోనూ, నంభాషణారీతిలోనూ, కథాస్వరూ 
పంలోనూ అక్కడక్కడా వెలువడింది. అయితే వీటిలో వ్యాసరూపంలో వెలు 
వడిన విమర్శలో ఉండే లోతుగానీ, గాఢత్వంకానీ ఉండే అవకాశం తక్కు_వ. 
అందువల్లనే ఆవిథమైన (ప్రయోగాలకు అంతగా విస్తృతి కలుగలేదేమో, 
ననిపిస్తుర్‌ది. అయినో ఒక ద్రయత్నంగా_వాటిని స్వీక రించవలసిందే. 

గేఅధునికసాహిత్య వివర సాహిత్యంలోని వివిద్యప్ర క్రియలను గూర్చి 
సాగటం నిజమే కాని కథ నవల, నాటకం మొదలయిన్నప క్రియలన్నింటిని 
att విమర్శ కవిత్వాన్నీ కావ్యాలనూ గూర్చి వచ్చిన విమర్శద ఏషా 
ఛాలా తక్కువే అని చెప్పవలసి తింటుంది, దానికి ర్లారణం కవిత్వంలో, కొవ్య 
రూపాల్లో త్వరత్వరగా_ వచ్చినన్ని నూత్నరీతులు మిగిలినవాటిలో అంతగ్హా 
a అనిపిస్తుంది, : 

అధునిక విమర్శను (పో దిచేసినవారంట్యూ = వెనుకటితరం వారిని వదిలి 
దూళిపాళ ,క్రీరామమూ ర్థి, కేతవరపు రామకోటిశాష్రి, జి.వి. కృష్ణారావు, పొట్ల 
పల్లి సీతారామరావు, కే, వి. రమణారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, కాళూరి 
హనుమంతరావు, జి.వి, స్నుబిహ్మణ్యం, నస్నుప్రసన్న, గుంటూరు శేషేంద్రశర్మ, 
నంపత్కుమార, ఆర్‌.ఎస్‌. సుదర్శనం.... ఇట్లా చెప్పుకుంటూపోతే తొందరలో 
తెమలదు. అందుకని ఆ ద్రయత్నం, ద్రక్యేకంగా ఇక్కడ వివరించిచెప్పుకునే 
అఆవకొళశం లేకపోవటంవల్ల విరమించటం, |ద్రస్తుతానికి చాలామంచి అని తృ ప్తి 
పడటం మంచిది. 


సమీక్షలు - చర్చలు - వాదోపవాదాలు 
డా. ముదిగొండ శివప్రసాద్‌ 


సౌకాశ్యాన్ని సృష్ద్టించడంకన్నా సాహిత్య సమీక్షను ఆసిధారా[వతంగా 
నిర్వహించడం ఇంకా కష్టం! కవి (స్రష్ట అయితే సమీక్షకుడు ద్రష్ట అయి 
వుండాలి. వ్యక్తిగతమైన అభినివెశాలకు లోనుగాకుండా మహార్షిలా నత్య 
వాక్కునూ, సత్వవాక్కు.నూ ఆధారంగా చేనుకొని (ప్రనన్నంగా లోనారని ఒక 
గ్రంథాన్ని నమీక్షించడం ఆంటే ఆది సామాన్యమానవుడు చేయలేని పని. 
కాబన్లే తెలుగులోనూ, మిగతా భాషలలోనూ కూడా నృజనాత్మక సాహిత్యం 
వచ్చినంత విన్తృతంగా సహృదయ సమీక్షలు, బుషి పోక్రాలు రావడంలేదు. 
గంథనమీక్ష(Bం0k-R౭V౪౭w సాహిత్య Dమర5(Literary criti- 
65m) రెండూ నన్నిహిత సంబంధంగల ఆంశాలు. మొదటిదాని బృహ్మదూ 
పమే రెండవది. కొండవంటి సాహిత్య విమర్శనావ్యాసంగాన్ని |గంథనమీక్ష 
కుడు తేన వరిమితమైన అద్దంలో చూవడానికి |పయత్నిస్తాడు. ఏకదేశమైన 
గంథనమీక్ష యొక్క బహుముఖీనమైన వ్యాపకదశలో వెలువడే నిద్ధాంత 
(గంథమే సాహిత్య విమర్శ. పెద్ద కాన్యానుమీద బొమ్మను చిత్రించడంకన్నా 
ఆ సౌందర్యాలన్నీ పరిమితమైన, సీమితమైన ఎల్జిలుగల భిత్తికవై చత్రించ 
డంలో గల కష్టమే ఏకదేశమైన ఒక [గంధాన్ని నమీక్షించడంలో నమీక్షకు 
నికి ఎదురవుతుంది. కొన్ని సందర్భాలలో ఈ సమీక్ష అనేక కారణాలను 
వురన్కరించుకొని వాదోపవాదాలకు దారితీస్తుంది. పట్టాలు తప్పనంతవరకు, 
ఆరోగ్యదాయక మైన వాదోపవాదాలను మనం హృదయపూర్వకంగా ఆహ్వానిం 
చాలి. అలాంటి చర్చలలోనుండీ, నాగ్యుద్ధాలలోనుండీ వుటంపెట్టిన బంగారంలా 
మేలిమి వన్నెలతో సాహిత్య విమర్శ ఒక భాషలో సజీవంగా ను'వర్ణ' ద్యుతు 
అలో నహజంగా (పవర్ధమానమౌతుంది. ఈ ఎదుగు ఒక భాషయొక్క 
సాహిత్యంయొక ఉపాధికి మూలాధారమైన విషయం 
మానవుడు ఏ దేశంలో, ఏ కాలంలో వుట్టినా మౌలికమైన ఆతని నిర్మా 
ణంలో మార్పులు రావడానికి అవకాశం లేదు. స్వాతంత్ర్యం రావడానికి ముందు 
గం సమీక్షకులలో వున్న గుణలోపాలే ఆనంతరకాలంలోని సమీక్షకులలోనూ 


290 మహతి 


వున్నాయి. ఆదే మనను. ఆదే మనిషి, అవే రాగద్వేషాలు, కాకుంటే స్వాతం. 
గ్ర్యానికి వూర్వం విమర్శలో లోతు ఎక్కువగా ఉండేది దానికి బదులు 1947 
తర్వాత లోతు బాగా తక్కువై కేవలం వెడల్పు పెరిగింది. ఇఏ చాలా 
ముఖ్యంగా మనం గమనింవవలనిన ఒక పరిణామం, 

కట్టమంచి రామలింగారెడ్డిగారి విమర్శనా (గంథం వెలువడ్డనాటినుండి. 
తెలుగు విమర్శలో ఒక విస్థవాత్మకమైన మార్పు ప్రారంభమైంది. శాబ్దిక 
చర్చలూ, వ్యాకరణాంశాలవై మర్జియుద్ధాలు తగ్గి తులనాత్మక సమాలోచనమూ, 
అంతర్వీక్షణమూ మొదలైంది. ఆంగ్ల విమర్శనా సంపర్కంతో తెలుగు నమీక్న 
కునిలో ఓక కొత్త! మెరుపు, ఒడువు కన్పడసాగింది. పా|త్రికేయం కాళ్లూని నిల 
బడటంతో, ముదణాసౌకర్యాలు వినృతంగా రూపొంది విరివిగా [గంథ 
(ప్రకాశం జరగడంతో “గంథనమీక్ష' ఒక ప్రత్యేక సాహిత్యాంగంగా, 
వృథక్కరింపదగ్గ దశకు చేరుకుంది. సమీక్షకునికి ఆర్హ్యతలు నిర్ణయింవబడి 
అదొక ఉద్యోగంగా, చాతుర్యంగా పరిగణింవబడుతున్నది ఈనాడు. 

నమీక్షలను మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది [గ్రంథ 
వరిచయం, దీనికి వెద్ద |వజ్ఞ ఉండనక్కరలేదు. “తెలుగు సాహిత్యంలో 
బసవగీత అనే పుస్తకం ఒకటి ఉద్భవించింది. దీనిని శివప్రసాద్‌ అనే కవి: 
రచించారు, దీనికి మూలం కన్నడంలో బనవేశ్వరుడు రచించిన వచనాలు. 
(గంథం వందపుటలుంది. మేలిమి కాగితంపై ముద్రింపబడింది- 

అయినా దీని వెల రూపాయి మతమే. ప్రావిస్థానం వి. వి. హాస్టల్‌, 
'హైదరాబాదు-27” ఇలా వాయడానికి బుషితుల్యుడై న విమర్శకుడే కానక)_ర 
లేదు. ఏ (ప్రూప్‌రీడరో, చివరకు కంపోజిటరోకూడా చేయగలడు ఈ పని, 
ఇలాకాక “ఈ పుస్తకం చాలా బాగుంది. అక్కడక్కడ అచ్చుతప్పులున్నాయి,* 
అని కొన్ని బాగున్న పంక్తులూ, కొన్ని బాగాల్లేని పంక్తులూ, నాలుగ్రెదు అచ్చు 
తవ్పులూ చూవించడం రెండవరకం. ఇదీ మొదటిదానికన్నా కాన్మ మెరుగు. 
అంతేకాని ఇక్కడా విమర్శక వ్యాపారం వరాకాష్టను చేరుకునే (ప్రజ్ఞ, కౌశలం 
అన్నింటినీ మించిన బుషిత్వం కన్పడే అవకాశంలేదు-తెలుగులో 1947 నుండి 
1972 వరకు వస్తున్న గ్రంథ సమీక్షలలో నూటికి తొంభై సమీక్షలు ఈ రెండవ 
పద్ధతికి చెందినవి. ఇప్పుడు చైన చెవ్పిన లక్షణానికి లక్ష సమన్వయం చేయ. 
డానికి ఉదాహరణలు తీనుకొందాము, 


సమీక్షలు -చర్చలు- వాదోపవాదాలు 29+ 


ఉగాది కొకసారి మొత్తం నంవత్సరంలోనూ వచ్చిన [గంథాలను నమీ 
శ్నిన్తూ శ్రీ వాత్సవగారు [బతికి వున్నంతకాలమూ భారతి, ఆంధజ్యోతి, 
వత్రిక లేదా (పభరిలో వ్యాసాలు |వాన్తూ వుండేవారు. వీరు ఆ సంవత్సరం 
వచ్చిన నవలలవై ఒక వ్యానం, నాటకాలవై ఒకటి, పద్యకావ్యాలవై మరొకటి 
ఇలా (వాన్లూ వుండేవారు. వారు ప్రారంభించిన ఈ సత్సం[వదాయం వారి 
తోనే కుంటుబడిపోయింది. అయితే ఈ నమీక్షలలో సాహిత్యాన్ని గూర్చిన ఒక 
విహంగావలోకనం మనకు లభిస్తుందే కాని లోతు లేని వెడల్పయిన ఒక ఆంగ్లేయ. 
విమర్శనావద్ధతి గోచరిస్తుందే కాని ఇదే నమ్మగమైన నమీక్ష కావడానికి అవ 
కాశం లేదు. 
నమీక్ష కేవలం (గంథపరిచయాలకే పరిమితం కాలేదు, వివిధాంశాల. 
వైన కూడా నమీక్ష జరుగవచ్చు. దానివై వాదోపవాదాలు ప్రారంభం కావచ్చు. 
ఈ నత్యాన్వేషణలో నహృదయులబు మంచి పాటవాన్నీ, |వజ్ఞనూ |వదర్శింప. 
వచ్చు_అలాంటి చర్చలే “అర్జునుని శరీరవర్ణ మెలాంటిది 7" “కాకతీయులు 
వేల్పుకొండవారా 2” “దధివామన న్యగూవమెట్టిది 7” ఇత్యాదులు. “ఇంతటితో 
ఈ చర్చను ముగిస్తున్నాము' అని నంపాదకుడు [వానేవరకూ ఇవి సాగేవంచే, 
విమర్శకులు ఎంతటి ఆన క్తిని వాటి యెడల కనవరచేవారో ఆర్థమవుతుంది. 
ముందే తా మొక ఆభిప్రాయానికి వచ్చి దానిని ఇతరుల నెత్తిన రుద్దుదామన్న 
ఉద్దేశంతో కాక (Pre-conceived notions), సత్యాన్వేషణతో ఇలాంటి: 
చర్చలు ఎన్ని విషయాలవైన ఎంతకాలం జరిగినా ఆవి ఆరోగ్యదాయకమైన 
ఫలితాలనే ఇస్తాయి. 
1947కు ముందు సాగినర్లే తర్వాతకూడా శాబ్దిక మైన చర్చలూ యుద్ధాలూ 
చాలా సాగాయి. శరణార్థి శబ్దవల్ణవమౌనా?' “లోపడు' రూవంలోని సాధుత్వ 
నిర్ణయం వంటి చర్చలలో శ్రీ దీపాల విచ్చయ్య కాశ్రీ గారు, వెంవరాల 
నూర్యనారాయణ శాస్త్రీ గారి వంటి దిగ్గంతు లెందరో పాల్గొన్నారు. భాషా 
పరంగా ఇపి చాలా సత్ఫలితాలను సాధించాయి కూడాను. “నృనీంహపురాణ 
పాఠిశోధనివై తావీవారికీ, రాళ్లవల్డి వారికీ నడిచిన వివాదం, “ధనంజయ |ప్రవ 
రుడు అన్న పాదంమీద దీపాలవారికీ, రాళ్లపల్లి వారికి నడిచిన నంంవాద 
“వ్యాకరణ సంహితా నర్విన్వం” వై శ్రీ పోతుకుచ్చి న్ముబహ్మణ్య శాస్త్రీ, 
గారికీ, వర్జ్యులవారికీ సాగిన వాగ్యుర్ణ, విశ్వనాధ వారి అజడం యతిపై కొ త్త 


292 మహతి 


చౌదరిగారికీ, వేదాంతం గోపాల కృష్ణమాచార్యులు ప్రభృతులకూ సాగిన కురు 
శ్నేతం, వంటివి శాబ్ధికంగా సాగిన వి మర్శలకు కొన్ని ఉదాహరణాలు, 
“లువ్ర విభక్తిక నామ్నీ కరణం” వై చేకూరి రామారావు గారికీ, కాళూరి 
హనుమంతరావు గారికీ సాగిన సంవాదం, భాషా కాస్ట్రానికి ఉదాహరణమైతే, 
“జుత్తిగ వాసుకిరవి సోమేశ్వర స్వామి |ప్రతిష్టాత' లపై జి.ఆర్‌. వర్మగారికీ 
తురగా కృుష్టమూర్చి గారికీ మధ్య నడిచిన వివాదం శిల్బకాస్త్ర సంబంధ మైన 
ఒక ఉదాహరణం. ఆరుద్ర ఆంధ సాహిత్యంపై నిడుదవోలువారి వ్యాన వరం 
పరా, శ్రీశ్రీ, చలం |వభృతులవై సాగిన “సాహిత్యనికషోపలంీ సమీక్ష, 
సాహిత్య పరమైన యుద్ధాలకు ఉదాహరణమైతే (శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వర 
రావు. ఆర్‌.ఎస్‌. నుదర్శనం గార్డ రచనలూ భారతిలో శ్రీ పాదవారి (అర్థ 
శతాబ్దపు తెలుగు కవిత్వంపై) వ్యాన వరంపరా సాహిత్యంయొక్క_ ఆంతర 
మైన పరిశీలనకు ఉదాహరణాలు. “రాయల గయకశాననము జయశాననమా” 
అని శె, హెచ్‌.వి శర్మగారి మధ్య, డా. నే. వెంకటరమణయ్యగారి మధ్యా సడి 
చిన వివాదం కాననసంబంధి మైనదై తే, వచనకవిత్వానికి యుగకర్త రవ్వరని 
వివిధ వ|తికలలో సాగించిన వివాదం (ఈ వివాదం ఒక్కొక్క యుగకర్త 
తన అనుయాయులచేత సాగించాడు) ముఠాసంబంధమైన ఒక సమీశ్షాత్మక 
కార్యకలాపానికి ఉదాహరణం. ఇలా జాబితానిస్తే చాలా వెద్దదౌతుందని ఇంత 
'చితో విరమిన్తున్నాను. భారతి, కృష్ణాప|తిక, సాహితిస్రవంతి, నృజన, జాగృతి 
(వభ, పత్రిక, ఆం ధజ్యోతివంటి ఎన్నో తెలుగుషుత్రికలు వెగుకోటి గాండీవం, 
వజ్రాయుధం, ఉదయిని వత్రికలవలె ఈ యుద్ధాలకు రంగన్థలాలుగా ఈపాతి 
శెళ్ళు నిలిచాయి. అయితే కేవల శబ్దచర్చ ఒక సుందరి ధరించిన చీరెను 
వర్ణించడం, రంగును |ప్రశంనించడం వంటిదై తే అర్థ విమర్మ ఆమె ఆంతరంగ 
సౌందర్యాన్ని స్పశించడమని |పాకృళ్చిమ విమర్శకులు బలంగా అభి ప్రాయ 
పడుతున్నారు. అయితే ఆర్థిక చర్చలలో హార్టిక సౌందర్యం విమర్శకునిలో 
మృగ్యమైనవ్పుడు అది కేవలం వ్యక్తి దూషణ కిందికి దారితీస్తుంది. ఇది తరుచు 
జరిగే విషయం. కాటూరి, వింగళి, విశ్వనాధవంటి వ్యక్తుల |[గంధాలను 
ముఖ్యంగా సౌందరనందం, కల్పవృక్షంవంటివాటి సమీక్షలలో ఇది చాలా 
సార్టు కన్పడింది. “'సౌందరనందం' కావ్యమే కాదు అని 1952 |పాంతంలో 
జరిగిన విమర్శ వ్యక్తిగతంగా వింగశివారి స్థాయి సాహిత్యంలో తగ్గించేం 


నమీక్షలు- చర్చలు - వాదోపవాదాలు 293 


దుకు చేనిన ఒక [పయత్నం. ఆలాగే విశ్వనాధవారివై కల్పవృక్షం అల్ప 
వృశ్నమని నిరూవించేందుకు 1962 |పాంతంలో లేపబడ్డ ధూళి చాలావరకు 
వ్యక్తిగతంగానే కాదు కులాల (ప్రాతివడికమీద ఒకే కులంలోని ఆంతశ్మాభా 
విఖేదాలనాధారంగా చేనుకున్న న్పర్థగా కూతా పరిణమించింఎ. ఇ చాలా 
ఆనవ్యా(భ్య)కర మైన పరిణామం, ఏ లాషకై నాసరే1। 

విశ్వనాథవారి బాలకాండము పేరు వినగానే బాలక + ఆండము గుర్తుకు 
వచ్చి జుగుప్స కలిగిందికాబగ్ది విశ్వనాథ కవికాడు ఆనే దొక విమర్శ. 
ఈ బాలకాండం విశ్వ్యనాథవారే (ప్రయోగంచారా ? వాల్మీకి లేదా ఇతర రామా 
యణ కర్తలలో లేదా? ఆవ్పుడు మీకు బాలక, ఆండం ఎందుకు గుర్తుకు 
రాలేదు ?? కేవలం ఇది వ్యక్తి దూషణకు శిఖరాయమానమైన ఉదాహరణంగా 
స్వీకరించి మా[తమే చూవిస్తున్నాను. ఇలాంటి చర్చలు విశ్వనాథ, గురజాడ, 
ధ్రీధ్రీ, చలంవంటి |పముఖ వ్యక్తులవైనా సాగాయి. ఒక వ్య క్తిమీద మనకు 
ఎలర్జీ వున్నప్పుడు ఇలాంటి వాదోపవాదాలకు దారితీసే రచనలు చేస్తాము. 
చేయిస్తాము. మహానర్గమీద విశాలాంధ్ర, జనళ క్తివంటి పత్రికలలో ఇలాంటి 
సమీక్ష లెన్నో వచ్చాయి. ఇదంతా ఆర్థిక ప్రాతిపదిక మీద జరిగిన విమర్శలో 
అంతర్భాగ మైనా ఇక్కడ నహృదయత్వం లేనేలేదు. వైయ క్తికమైన స్పర్థకు 
నమీక్ష ఒక ఆలంబనమూ, ఆచ్చాదనమూ మా(త్రమేనని గుర్తించాలి. దిగంబర 
కవులు కన్పడిన పెద్దల నందరినీ తిడుతూ వాయడం, వారిని ఆకాశాని కెత్తుతూ, 
లేదా ఆధఃపాతాళానికి దింపుతూ ప్రతి విమర్శలు చేయడంలో రెండు వైపులా 
ఈ ఎలర్జీయే కన్పడుతుంది. ఇవి నమీశ్లా శబ్ద సామీప్యానికి కూడా రాదగని 
ప్రహసనాలు. హేతువాదం వేర బూతువాదాన్ని వ్యా్రీ చేస్తున్న దిగజారిన 
వైఖరికి ఉరాహరణాలు. 


ఇవికాక సిద్ధాంతపరంగా గ్రంధాలవై విమర్శలూ, వాగ్వివాదాలు వ్యావిం 
చాయి. గురజాడనాటికి సామ్యవాదం లేదు. ఆయన సామ్యవాదిగా తన్ను 
తాను వ్రకటించుకోలేదు. 1915 నవంబరు 80 న గురజాడ అ స్తమించారు + 
1917లో కాని రష్యన్‌ వివ్దవంరాలేదు, కాని ఆయనరచనలు సామ్యవాదులు 
ఎందుకనో ఉపయోగించుకొన్నారు. గురజాడను ఆదర్శ సామ్యవాద రచయి 
తగా తీర్చిదిద్దారు, తత్ఫలితంగా సామ్యవాదాన్ని వ్యతిరేకించ దలచుకొన్న 
వారంతా సామ్యవాదులు ఎవరిని రచయితలంచే వారిని విమర్శించారు. సామ్య 


294 మహతి 


వాదులు వ్యతిరేకించిన విశ్వనాథ [వభృతులను తద్విరుద్ధశక్తులు బలవరిచాయి. 
ఇలా రాజకీయ_ఆర్థిక సిద్ధాంతాల |ప్రాతివదిక వైన రచయితల వర్గీకరణ, 
గంధాల నమీక్ష విజృంభించింది. కన్యాశుల్క_ంపై రెగిన దుమారం, విశ్వనాథ 
నవలలవై సాగిన సమీక్షలూ సృజన, ఆం|ధ్రవతిక, (ఉగాది) లలో కొడవటి 
గంటి, కె. వి రమణారెడ్డిగార్ల వ్యానవరంపరలూ ఈకొవకు చెందినవి. ఏ 
నిద్ధాంతమూలేని వ్యక్తులుకూడా తమ దూషణభూణలకు ఉపకరణంగా సిద్ధాం 
శాల మునుగును వాడుకొని రాద్దాంతం చేయడం కూడా మనకీవాగ్వివాదాలలో 
చాలా సందర్భాలలో కనివిస్తుంది. 


సిద్ధాంతారి (పాతివదికవై |గ్రంథనమీక్షలూ, వాగ్వివాదాలు పూర్వ 
కాలంలో కూడా లేకపోలేదు. శైవ వైష్టవ బౌద్ధ జైనాది నిద్ధాంతాలనాధారంగా 
చేనుకొని పాల్కురికివంటి వారిని అణగద్రొక్కడమో, ఆకాళానికె త్రడమో 
ఛిన్నభిన్న కాలాల్లో మనం చూస్తున్న విషయమే. ఆలాగే భావకవిత్వం తొలి 
రోజులలో రేగిన దుమారం, భావకవిత్వంవై అభ్యుదయక వులు చేసిన తిరుగు 
బాటు, ఆనాటి సాహిత్యోద్యమాలూ, విపవాలు ఆధునికులకు సువరిచితమేఃకాని 
వ్యక్తిగతమైన ఆవేశకావేశాలకు నిద్ధాంతాల రంగునద్దడమూ జౌచిత్యాన్ని 
మరచి అవతలవ్య క్రిని తిట్టి, తద్వారా పాశవిక మైన అసంతృ వ్రీని పొందడమూ 
విమర్శకు కూడనివని. అప్పయ్యదీక్షితులవారిని 'అవ్చిగాడు' ఆని మరొక 
ఆలంకారికుడు తిట్టడం మనకు తెలును. దిజ్నాగుడు చేతులు బారలు చాపుతూ 
కాళిదాసును వ్వర్థంగా తిద్టేవాడని మేఘనందేశంలోని ఒక వం,క్తి సాక్ష్యమిస్తు 
న్నది. భూమి విశాలమైనది నేడుకాకుందే రేవైనా నన్ను ప్రజలు మన్నించగల 
రని భవభూతి విలవించడమూ, ఏగతి రచియించినా నమకాలమువారు మెచ్చ 
రని చేమకూర వేంకటకవి తనబాధ వ్య క్రంచేయడమూ మనకు తెలినిన కొన్ని 
ఉదాహరణలు. ఈ నందర్భాలన్నిటిలోనూ కులడ్వేషమో, వర్గద్వేషమో, వర్ణ 
ద్వ్యేషమో కరుడుగట్టుకొని ఆనూయ అనహనములకు దారితీసి, అనందర్భ 
మైన వాగ్వివాదాలను (పోత్సహించిందని మనం |గహించగలం. 1965 
తర్వాత నేటివరకూ వచ్చిన సాహిత్య నమీక్షలలో ఈ తత్వం చాలా (ప్రబ 
లంగా కనివీన్తుంది. నహృదయత్యం ఆన్నది కంటకాగడాలేని వెతికినా కని 
వించని రచనలు, వాటినే వ్యాపారార్థం (ప్రోత్సహిస్తున్న వత్రికలూ నేడు 
తెలుగుదేశంలో సై కరవిహారం సాగిస్తున్నాయి. 


నమీత్షలు -చర్చలు - వాదోపవాదాలు 295 


నచ్చినవాజ్ఞి యుగక ర్తగా చిత్రించి నచ్చనివాడికి కుకవిముద్రను వేయడం 
మహర్షితుల్యులై న విమర్శక వీఠాన్నలంక రించిన నర్వజ్ఞాలుచేయవలసినవనికాదు 
మనవాక్యం శాపంలా, ఇం దచావంలా చందతావంలా వుండాలి. నిడదవోలు 
వారుతన్ను విమర్శించినందుతు రాళవల్లి వారు ఒక నందర్భంలో “నన్ను 
గురించి నిడదవోలు వారిచెనుకు' అనే శీర్షికలో (వ్రాస్తూ “శ్రీ వేంకటరావు గారి 
(గంథవ్యానంగము విశాలమైనది. వ్యవసాయము వినుగులేనిది. దానిఫలముపూర్ణ 
ముగా ఆంధసాహిత్యమునకు లభించుటకై వారు తమ అభిిప్రాయములను 
రాగ్భాంతములును కొంత ఆశ్ర వడక నెమరువేనుకొని వెలువరచుట కావలసియు 
న్నది”. (భారతి 1969 నవంబరు, 78 వ వుట) అని నున్నితంగా తానుకొల్టే 
కత్తికే మందువెట్టి దెబ్బవేయడం లోని సంయమనం, కఎంతోతవన్సుతో సాధి 
స్తేనేగాని అలవడే లక్షణం కాదు, ఒక గంధాన్ని మనం విమర్శించడంలో 
అసలు వరమార్థమేమిటి?? “వాడునిన్ను విమర్శించాడు' అందే వట్టుకు చెడ 
శిట్టాడు- అనే అర్థమేకాదు వ్యావహారికంగా వ్యాప్తమై వుంది. కారణం విమ 
రృకుల రచనలు ఇందుకు ఉపబలకాలుగా ఉండటమేః విమర్శకుని ధర్మం ఒక 
రచనలోని గుణదోషాలను నీరశ్నీర న్యాయంతోవిచక్షణచేని కవివాచ్యంగా చెప్ప 
కూడదని వదిలిన శిల్పాలు వెలికితీసి చూవి, అజ్ఞతవలననో, వ్రమాద వళాత్తో 
చేనిన దోషాలను దిద్దుకోవలసినదని మృదువుగా హితవరిగా సలహానివ్వడం. 
ఆంగ్లంలో కొన్ని విమర్శక నంప్రదాయాలున్నాయి. అక్కడివారు విమర్శకు 
భయపడరు. కేవలం స్తోత్రపాఠాలకే ఆ జాతి ఆలవాటువడి ఇసుమంత విమ 
రృ్మనుకూడా సహించలేని దుస్థితికి దిగజారలేదు. అలాగే విమర్శకులు కూడా 
ఒకవ్య క్తివేరు “స్టోన్‌” అనివుంటే “ఈ రాతిమొద్దుగాడి కవిత్వం పాషాజపాకం' 
ఆని విమర్శించరు. ఒక రచయిత చేనేవృ త్తిని బట్టి ఒకచేతో మాంనంకోన్తూ 
మరొకచేత్తో కవిత్వంవాసి మన్నప్రాణాలు తోడేస్తున్నాడు.” ఆని ఒక మాంనం 
దుకాణంవెట్టుకున్న కవినిగూర్చి విమర్శించకూడదు. ఆ కవియొక్క_ వంశాన్ని 
గూర్చితల్లిదండ్రుల గూర్చి [గంథ విమర్శలో [ప్రస క్రం చేయకూడదు. కాని 
తెలుగుదేశంలోని నేటి వాగ్వివాదాలలో కన్ఫ్పడేధోరణి మన అపరిణత బుద్ధికీ 
ఆల్పజ్ఞతకూని దర్శనం. శిదళనుంచి వకుదశ కే పరుగిడుతున్న ఒక మన 
నృత్వానికి (వతీక. 


296 మహతి 


యువభారతివారు ఆజ్ఞావించినట్టు పరిమితమైన పుటల పరిధిలో తెలు 
గులో వస్తున్న నమీక్షల తీరుతెన్నులు (17645) మాత్రం న్థూలంగా ఇందులో 
విశ్లేషించి (Analysis) చూవడావికి (వయత్నించాను ఈ వ్యాసం నమగ్ల 
మని నేను భావించడమే లేదు. తెలుగులో ఎన్నో విధాల నమీక్షలు ఈనాడు 
వెలువడుతున్నాయి, (పతి పతికా (గ్రంథ నమీక్షను [ప్రోత్సహిస్తున్నది. కాని 
సమీక్షల నంఖ్య వెరిగినంతగా స్థాయి పెరగడం లేదు. రచయితను కూడా 
నచ్చని పు న్తకాన్ని “చాలా బాగున్నది,.,ఆందరూ చదివితీరాలి_కాని తవ్ప 
కుండా చదవతగిన గ్రంథం, ఆని ఇలా పడికట్టతో మూనపోత సమీక్షలు 
చేయడం భాషయొక్క_ వెరుగుదలకు చిహ్నంకాదు. సమీక్షకుడు ఎలా వాస్తే 
నేమి కాని దాని వచురించేటవ్పుడు సంపాదకుడు ఒకటికి రెండుసార్డు బాగా 
ఆలోచించి కాని ముద్రించరాదు. కీట్సును సమీక్షకులు (బ్లాక్‌ ఉడ్స్‌) చంపారు. 
కాళిదానుకు “నంజీవిని' చౌతమల్టినాధనూరి (బ్రతికించాడు. నమీక్షకునిలో ఒక 
నహృదయ పాఠకుడూ, నమాజ నేవకుడూ, కోవి, విమర్శకుడూ, వండితుడూ, 
న్యాయనిర్దేతా మహార్షీ ఇంతమంది అంతర్జీనంగా దాక్కొని వున్నారు. ఇది 
బాగా గ్రహిస్తే “ఈ పుస్తకం బాగుంది-లేదా బాగాలేదు! అని చెప్పడానికి 
ఎన్ని లెఖినులు నేటిలా ముందుకు దూకుతాయో చెప్పడం కష్టమే 11 


భాషలలో భేదాలా వేషములో ఖేదాలా 
డేశములో భేదాలా దేహములో భేదాలా 
పరన్చర విభేదాలా మరణాం తోన్మాదాలా 
మతకలహ నినాదాలా మహామతుల వాదాలు 
వానమామలై. వరదాచార్యులు 


భాషా నమీక్ష 


(గాంథిక్‌ వ్యాభవోరిక్‌ భాషోద్యంయాలు * గ్రీ పోరంకి దకిణామూ ర్తి 


భావ ౬. (పౌమాజ్‌క్‌త * డా॥ బూదరాజు రాధాకృష్ణ 
బోధనల్లావ _ తెలుగు * శ్రీ ఏ. ప, రాఘవాచార్యులు 
మాథతున్న లావ=వ్యాశోర జం * శ్రీఎన్‌.సి.యస్‌, వేంకటాచార్యులు 
శాషాక్ళవి * డా॥ చేకూరి రామారావు 


థ్రీ పి.సి. నరసింహారెడ్డి 


(గాంథిక వ్యావహారిక భాషోద్యమాలు 


ఢీ పోరంకి దశ్షీణాయార్తి 


_ద్ర్యాగాటి యువతరానికి ఈశీర్షిక చూస్తేనే నవ్వొస్తుంది, ఎంచేత ? ఈ నాడ టు 
వంటి వివాదానికి స్థానంరేదు కాబట్టి. కాలమిచ్చిన తీర్పు అమలులోకివచ్చి 

కొన్ని దశాబ్దాలే గడిచిపోయాయి కనక; ఒక్క పాఠ్యపున్న కాల్లో తవ్ప సర్వే 
సర్వత్ర ఆధునికభాషే (వ్రయు క్రమవుతూ రోజాకు కొన్నివందల పుటలు 
అచ్చవుతూ వస్తున్నాయి కనక; ఆ సాత్యపు స్టకాల్లోనయినా, ప్రాదీన కావ్యభాషా 
సంప్రదాయాన్ని తెలుగు విద్యార్థులు మరిచిపోకుండా ఉండటబంకోనం తెలుగు 
మాతృభాషగా చదివే వాళ్ళకోసం రాయించిన తెలుగువాచకాలకే గ్రాంథికం 
వరిమితమవుతుంది కనక. 

విజమే. కొని ఇటీవలి రెండుమూడు సంవత్సరాల కిందటివరకు ఆ ఉద్య 
మాల (ప్రభావం (ప్రసరిస్తూ నే వచ్చింది. ఆనాడేకొదు, ఈనాడుకూడా “వ్యావహారిక 
సత్యాన్ని' ఆంగీకరించలేని కావ్యభాషాభిమానులు ఇరకొటాన వడుతూండటం 
కద్దు. కాబట్ట ఈ వివాదానికిగల చార్మితక ప్రాముఖ్యం విస్మరించరానిది. 

(గ్రాంథిక, వ్యావహారిక భాషోద్యమ చరిత్రన సమగ్రంగా అవగాహన 
చేసుకోవాలం'టే భాషతో ముడిపడి ఉన్న మౌలికాంకలను ముందుగా (ప్రస్తా 
వించటం అవసరం. 

సమాజంలో ఒకరి భావాలు మరొకరికి తెలియటానికి వీలుగా ఏర్పడిన 
ధ్వవి సంకేతాల నియతనిర్మాణం భాష, సమాజం దీన్ని సమష్టిగా నృష్టించు 
కుంది. సమష్టి సాధనంగా వాడుకుంటోంది. సమాజంలో వివిధస్థాయిలున్నట్లు 
గానే భాషలో కూడా వివిధస్థాయిలుంటాయి. వివిధరంగాల్లో వరిణామాలు వచ్చి 
నట్లుగానే భాషలోకూడా పరిణామాలు వస్తూడింటాయి. అం'టే పాతవి తొలగి 
పోతూండటం కొత్ఫవి చేరుతూండటం జరుగుతూ ఉంటుంది. ఈ పరిణామాల 
నన్నిటివీ స్వీకరిస్తూ సమకాలీన వాగ్వ్యవహాతానికి ఆద్దంవ'్టేదే జీవద్భాష. 
అట్లాలేవిది మృతభాష. 

ఏభాషలో నయినా లిపికొత్సగా వాడుకలోకి వచ్చినవ్పుడు అన్పటి వ్యవహా 
రానికి అది ఆక్షరరూపమిస్తుంది. ఓకరక మైన రచనాసంప్రదాయాన్ని నెలకొల్పు 
తుంది. కొని ఆ సంప్రదాయానికే అలవాటుపడ్డ మితవాదులు, పరిణామకారణంగా 


గ్రాంధిక వ్యావహారిక భాషోద్యమాలు y 


వారి వ్యవహారంలో నే వచ్చిన మార్పులను లిఖితంచేస్తామం'టే ఆంక్ష వెడతారు. 
దేన్ని ప్రాచీన సంప్రదాయమని తాము అనుకుంటున్నారో డాంట్లోకూడా వచ్చిన 
రచనావరిణామాలను చూస్తూ ఉండికూడా భాషాతత్వాన్ని ఆర్థం చేనుకోలేక 
పోతూ ఉంటారు. తెలుగులో వాళ్ళనే కావ్యభాషావాదులవి, (గ్రాంథికభాషావాదు 
లని అంటూ ఉంటారు. 

సమాజంలో వివిధస్థాయిలున్న'క్రే భాషలో కూడా వివిధష్టాయి లుంటుం 
టాయవి ముందు చెప్పుకొన్నాం. వాటిలో _ చదువూ సంస్కారం ఉన్నవాళ్ళ 
సంవన్నులూ పలుకుదిడిగలవాళ్ళూ సామాన్యంగా నిత్యవ్యహారంలో వాడేభాష 
ఆ కాలపు (ప్రమాణధాషగా గుర్చింపు పొందుతుంది. ఆటువంటి (ప్రమాణభాషకే 
తెలుగులో మరోచేరు శిస్టవ్యావహారిః భాష. శిషేతరులు దీన్ని ఆనుక రిస్తూ 
ఉండటం దావిద్వారాకూడా శిష్టత్వం సంపాదిష్తూ ఉండటం సర్వసామాన్యమెన 
విషయం. సమాజంలో అన్నిరంగాల్లోనూ (ప్రాచుర్యంపొందిన ఈ ప్రమాణభాషే 
విద్యారంగంలో కూడా స్వీకారయోగ్య మైందని వాదించేవాళ్ళని ఆధునిక భాషా 
వాదులని, శిష్టవ్యావహారిక భాషావాదులని అంటూఉంటారు. 


పూర్వదశళశ 


తెలుగులో ఆదికొవ్యంగా ' (ప్రసిద్దమైన నన్నయభారతంలోవిభాష ఆనాటి 
శష్టవ్యావహారికొనికి (ప్రతిబిందిమని చెప్పడానికి ఆధారాలులేవు. దావికి భిన్న మైన 
విర్మాణంగల రూపాలు ఆప్పటికి కొన్ని శకాబ్దాలముందునుంచికూడా వాడుకలో 
ఉంటూ తరవాతకూడా ఎన్నో శతాబ్దాలు ఆలాగే జీవించినఉన్న దాఖలాలు 
ఉన్నాయి. కొబిట్టి నన్నయగారి భాషకూడా ఆంతకుపూర్వం చాలాకొలంగా కావ్య 
రచనకు పరిమితంగా వాడుకలో ఉండి ఉన్న దేనని ఆరచనలు మాత్రం భిలమయి 
పోయాయని గ్రహించవలసిఉంది. పోతే, నన్నయగారి కాలంనుంచి ఇటీవలి 
చాలా శతాబ్దాలవరకూ తెలుగు సాహిత్యంగా చెలామణీ ఆయినవి దాదాపు అన్నీ 
వద్యకావ్యాలే కాబిట్టి వాటిలో ఆపాత ఒరవడే కనిపిస్తుంది. అయినా ఆక్కడక్క_డ, 
కవి వ్వేచ్భావరకవల్ల నయిశేనేం. సమకాలిక వ్యవహార ప్రభావంవల్ల నయిశే నేం, 
ఛందో నిర్భంధాలవల్ల నయిశేనేం పేరుమోసిన కవుల రచనల్గోకూడా కావ్యభాషా 
సంప్రదాయావికి భిన్నమైన రూపాలు కనిపిస్తూనే ఉన్నాయి. వ్యాకర్హలు వాటిలో 
కొన్నిటిని మట్టుకు అనింద్యగ్రామ్యాలనో పూర్వకవి (ప్రయోగాలనో మన్నిస్తూనే 


4 మహతి 


వచ్చారు. ఇది ఇలాఉండగా వివిధశాస్ర్ర గ్రంథాలకు రాసిన వ్యాఖ్యలలోను, 7న 
నాలిలోను, తదితర రచనలలోను కూడా మహావండితులుపై తం వ్యావహారికాన్ని 
ఆదరిస్తూ వచ్చారు. దీన్నిబట్టి తేలేదేమిటంటే. గత శతాబ్ది ఉత్త రార్భంవరకు 
పండితులకు వైతం వ్యావహారిక ంవట్ల నిరననభావం ఎంతమ్మాత్రంలేదు. ఆందుకు 
విదర్శనం, చిన్నయసూరిగారు స్వయంగా (వ్రచురిరిచిన ఆంధ్రమహాభారతం 
ఆదివర్వానికి రాసిన టీకలోవి రూపాలే పాఠ్యం (చూ. గిడుగువారి “గద్య 
చింతామణి") 


భారత దేశంలో సార్వజనీనమైన విద్యావిధానం వచ్చింది ఇంగ్లీషువాళ్ళ 
చలవవల్లసేఆని మసక్రుతెలును. 1852లో మద్రాసు. బొంబాయి, కలకత్తా 
నగఠాలల్లో మూడు విశ్వవిద్యాలయాలు వెలిశాయి. వాటిలో చదువుకొని పట్ట 
భద్రులై నవాబ్ళుదేశంలో విద్యావ్యా పికి దోహదంచేస్తారని (ప్రభుత్వం ఆశించింది. 
ఆయిశే ఇంగ్లీమ పరభాషకావడంవల్ల, దేశభాషల్ని అభివృద్ధిచెయ్యడానికి తగిన 
దోహదం లభించక పోవడంవల్ల వాళ్ళ ఆకభలించలేదు. 1901లో గవర్నర్‌ 
జనరల్‌గాఉన్న లార్డ్‌ కిర్దన్‌, సిమ్లాలో ఒక సమావేశ మేర్చరిచి విద్యానందింధ 
'మైన సమస్యలన్నిటినీ కూలంకషంగా చర్చింపజేశాడు. (ప్రాథమిక స్థాయినించి 
విశ్వవిద్యాలయ స్థాయివరకు పరిష్కరించవలసిన అంశాలగురించి, ఆ నమా 
వేశం 160 తీర్మానాలను ఆమోదించింది. వాటి ఆధారంగానే కర్ణన్‌ విద్యావిధానం 
రూపొందింది. ఉత్తరోత్తరా, పాఠశాలల్లోనూ కళాళాలల్లోనూ మాతృభాషా 
బోధనవట్ల విద్యాదికారులుకూడా (క్రద్దచూపడం ప్రారంభించారు." “మాతృభాషలో 
వ్యాసరచనలను నిర్భంధపాఠ్యాంశంగా (ప్రవేశ పెట్టాలనీ, అట్లాగే ఇంగ్లీషులోని 
పుసకాలను (ప్రాంతీయభాషల్లోకి అనువదించేవ్పుడు వారికి శిక్షణకలిగేందుకు 
గాను అనువాద పద్దతులను నేర్పాలనీ” నిశ్చయించారు. 

1906 (ప్రాంతంలో గంజాం, విశాఖపట్నం, గోదావరిజిల్లాలకు పాఠ కాలా 
వరీకారికారిగా జె. ఏ, యేట్స్‌ అనే ఆయన ఉండేవాడు. ఆయన శేంద్రకొర్య 
ప్టానం వికాఖవట్నం. అందువల్ల ఆయనకి కెలుగు పట్టుబడింది. అయికే 
పు స్థకాల్లో ఉన్న తెలుగువేరు, ఆ పు స్పకాలుచెప్పే వండితులే క్లానులో మాట్లాడే 
తెలుగు వేరు కొవడంచూపి ఆయన విస్తుపోయాడు. విజమే. ప్రనంచంలో 
ఏ భాషలోనూ ఇటువంటి విచిత్రం లేదాయెమరి 1 దీవి కథాకమామిమా ఏమిటో 
తెలుసుకుందామని. స్టావికక శాళాలాధ్యక్షలై న పి. టి. శ్రీవివానయ్యంగారి దగ్గిర 


గ్రాంథిక వ్యావహారిక భాషోద్యమాలు 5 


కదిపిచూక్రాతు. ఆయనకూడా తెలుగు బాగావచ్చినవాడే. ఆయినా విజయనగరంలో 
ఉన్న గురజాడ అప్పారావుగారు, పర్గాకిమిడిలో ఉన్న గిడుగు రామమూ ర్థిగా 
తనకంటె బాగాచెవ్పగలతని నూచించాడు. యేట్స్‌ వాళ్ళిద్దరినీ కలునుకొని 
కీలకం గ్రహించాడు. ఏశేటా ఉపాధ్యాయ వార్చి కసమాచవేశాలు ఏర్పరిచి భాషా 
వరిణామ వివేచనాదృష్టితో రామమూర్తి పంతులుగారిచేత ఉవన్యాసాలిప్పించాడు. 
వండితులకీది కంట్లోకారమైంది 


ఈ తరుణంలో మెట్రిక్‌ వరీకేబదులు న్ఫూ_ల్‌ ఫైనల్‌ పరీక్‌, ఎఫ్‌. ఏ. 
బదులు రెండేళ్ళ ఇంటర్మీడియట్‌ వచ్చాయి. ఆవ్పుడు మాకృణాషలో వ్యాస 
రచనకు, ఆనువాదానికి ఎన్నుకోవలసిన పాఠ్యాంశాలగురించి గడబిడ జరిగింది. 
గిడుగువారు శీవద్భాషాపాళస్వ్యావ్ని పునరుద్ధాటించారు. పి. టి. (శ్రీవివాశయ్యం 
గాడు Language : Life and death (వచురించారు. 1811 స్కూల్‌ ఫైనల్‌ 
పరీక్షకు (గ్రీకమిత్తలు (Greek Myths) పాత్య(గంథ మైంది. పండితులకిది 
కోపకారణ మైంది. వ్యానహారిక భాషానిరసనానికి ఒక ఉద్యమమే లేవదీశారు. 
దాని బిహిష్కా_రానికి (వ్రభుత్వంమీద ఒ త్తిడితీనుకువచ్చారు. 


ఈ పరిస్టితి గమనించి (గ్రాంధి క వ్యావహారిక భాషావివాదాన్ని పరిష్కరించ 
డావికవి మద్రాసు విశ్వవిద్యాలయం 1911 సెప్టెంబరు 8వ శేదీన ఒక సంఘాన్ని 
నియమించింది, ఆందులో నలుగురు (గ్రాంథికభాషావాదులు, నలుగురు వ్యావ 
హోరికభాసావాదులు సభ్యులు; ఒక తటస్లుడు ఆధ్యతుడు. ఈ సంఘం చాలాసార్లు 
నమాడేశాలు జరిపి శిష్టవ్యావహారికొనికి అనుకూలంగా తీర్మానించింది. దాని 
మేరకు విద్యాశాఖివారు, విద్యార్లులు (గ్రాంథిక వ్యావహారికాల్లో దేనినయినా 

3 " 
ఎన్నుకోవచ్చునని తాఖీదులిచ్చారు. 


ఇది కావ్యభాషాభిమానులకు దుర్భరమైంది. వ్యావహారికాన్ని ఎదుర్జోడం 
కోనం ఆంధ్రసాహీత్య పరిషత్తు స్థాపించారు. శిష్టవ్యావహారికాన్ని (గ్రామ్యమని 
నిరసించారు. ఎందరో పండితులను కూడగట్టుకున్నారు. ఊరూరా సభలుజరిపి, 
సంతకాలుతీసుకువి (ప్రభుత్వానికి మహజర్లు పంపుకొన్నారు. 


ఇది ఇలా ఉండగా, విశ్వవిద్యాలయం నియమించిన ఉపనంభఘంవారు, 
శెలుగులో నామ నర్వనామ | క్రియావదాల (ప్రాచీన వర్శమాన రూపాలను వింగడిం 
చడంకోసం ఒకతీర్మానం ఆమోదించి చేదం వెంకటరాయరాన్రిగారిని, కొమ 


6 మహాతి 


గాజు వెంకటలక్ష్మణరావుగారిని, గురజాడ 'వెంకటఆప్పారాపుగాగిని ఆవని 
చూడమని కోరారు. వ్యవహారికభాషా వ్యతిరేకులై న వేదంవారు,. కొమ్మత్రాజా 
వారు ఈ పట్టిక తయారీలో తమ చాతుర్యంచూపి వ్యావహారిక |గ్రాంధికాలలో 
నమానరూపంలో ఉన్న పఏరెండు మూడింటినో తప్ప తక్కినవాటినన్నిటినీ 
గ్రాంధికంలోంచే తీనుకుని ఆవే వర్తమాన రూపొలన్నారు. ఆవిధంగా, 'వెనక 
ఆమోదించిన తీర్మానానికే తమకుకొవంసిన ఆర్థం చెప్పుకుని దాన్నివ్రయోజనాన్ని 
భగ్నంచేశారు. గురజాడవారు దీన్ని (ప్రతిఘటించారు. 


ఇది ఇలా ఉండగా, కొందరు పెద్దలు, విద్యావిషయాల్లో కూడా రాజ 
కీయాలు |క్రవేళ పెట్టకపోకే లాభంలేదనుకుని, విశ్వవిద్యాలయం నియమించిన 
ఉవసంఘంలో రాయలసీమకు ప్రాతినిధ్యం కల్పించే కౌరణంతో కోలాచలం 
శ్రీనివాసరావు, టి. శంకరలింగంపిశ్ళె, నాగపూడి కువ్పుసామయ్య, బారిన్టర్‌ 
కె. నుబ్బారెడ్డిగార నియామకానికి దోహదంచేశారు. వీరంతా వ్యావహారికభాషా 
వ్యతిరేకులేనాయె । ఇంకేమాంది ? (త్రాసు అచేషుమొగ్గింది. మెజారిటీ తీర్మానం 
గ్రాంధికభాషకే వట్టంకట్టింది. అప్పుడు గురజాడ అప్పారావుగారు డీసెంట్‌ వత్రం 
(Minute of Dissent) ఆంగ్షంలోరాసి ఆందజేశారు. రామమూ ర్థివంతులు 
గారు రాసిన A Memorandum on Modern ‘Telugu, జయంతి రామయ్య 
వంతులుగౌరు రాసిన A dCfCnCe Of literary Telugu మొదలైనవి కొంచెమించు 
మించుగా ఆప్పుడు వచ్చినవే. 


అవ్పటివించి బోధనారంగంలో గ్రాంధికం పీలుబడి చెల్లుతూవచ్చింది" 
ఆయిశే ఉత్స రోతృరా వచ్చిన వచనరచనల్లో వ్యావహారికం (ప్రాచుర్యం “వెరు 
గుతూ వచ్చింది. సమాజంలో అన్నిరంగాల్లో కీ వేళ్ళుతన్నింది. పత్రికలు. 
'శేడియో, సినిమాలు, నృజనాత్మక సాహిత్యం వ్యావహారికాన్నే చేపట్టి నర్వ 
వ్యాప్తం ఓగొయి. పాత ఆలవాటు పోనివాళ్ళు, వేళ్ళమీద లెక్క. పెట్టవలసిన 
కొద్దిమంది రచయితలు, తప్ప తకి నవాళ్ళంతా వ్యావహారికంలోనే రచనలు 
చేస్తున్నారు. శేవలం వచనంలో నేకాదు వద్యాల్లోకూడా ఇది చోటుచేసుకుంది: 
చివరికి (గ్రాంథిక వ్యావహారిక వివాదమన్న దే ఆర్థరపాత మనిపించేటింతగా తెలుగు 
వాళ్ళ దృక్పథంలో మార్పుకెచ్చింది. అందుకే అంట, స్వాతంత్ర్యానంతర 
కాలంలో పుట్టినవాడికి ఈ శీ ర్గికచూ్తే నే నవ్వాసుందని । ఆయితే 8భ ఇంతటితో 
అయిపోలేదు. 


(గాంధిక వ్యావహారిక భాషోద్యమాలు 


ఇటీవలి చరిత్ర 


మొదట్లో వ్యావహారికొవ్ని వ్యతిరేకించిన ఉద్దండ పండితులే సత్యం 
(గ్రహించి వ్యావహారికొన్ని సమర్ధించడం (ప్రారంభించారు. ఆందులో రచనలు 
డ్రారంభించారు. అటువంటివారిలో మొట్ట మొదట చెన్ను కోదగ్గవారు వీరేశలింగం 
పంకులుగారు. గిడుగువారికో చర్చించి, వారివాదాన్ని ఆమోదించి, వర్త మానాంధ్ర 
భాషా (ప్రవర్తక సమాజావికి అధ్యక్షస్థానం స్వీక రించారు. ఆలాగే చెళ్ళపిళ్ళవారు, 
మండపాక  పార్వతీశ్వరశళా స్ర్రిగారు, మహామహోపాధ్యాయ శతాఠానుద్బిరాయ 
శాస్రగారు, అక్కిరాజు ఉమాకొన్న విద్యాశేఖరులు వంటివారు దీన్ని నమర్శిన్తూ 
వాదించారు. గిడుగువారి దగ్గిర చదువుకొన్న తాపీశర్మారావుగారు కొంతకాలం 
వీరగాంథికంలో విహరించినా గురువుగారి వాదాన్ని (గ్రహీంచిన తరవాత 
వ్యావహారికంలో వికివిగా రచనలు చెయ్యడ మేకొదు పత్రికల్లో (జనవాణి) వ్యావ 
హారికొన్ని మొట్టమొదట (ప్రవేశపెట్టిన (ప్రతిష్ట దక్కించుకొన్నారు. చలం, 
విశ్వనాధ, కృష్ణశాస్రీ* చింఠాదీషీతులు, మల్లాది రామకృష్టశాత్రి, (శ్రీపాద 
సుబ్రహ్మణ్యకశా స్రీ* గోపీచంద్‌ మొదలై నవాగ్ళంతా కథలూ నవలలూ వ్యాసాలూ 
రాసి వ్యావహారికాన్ని వటిష్టంచేశారు; దేశంలో రేడియో(శ్రోతలూ సినిమా వేక్‌ 
కులూ పాఠకులూ ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. రచయితలూ కొన్నిరెట్లు వెరి 
గారు. ఇన్పటి పాఠకుడికి అన్ని(ప్రాంకాలవాళ్ళ రచనలూ అందుబాటులో 
ఉన్నాయి. అన్నిప్రాంకాల మాంఢలికౌలూ అఆన్నిస్థాయిల మాండలికాలూ భిన్న 
శత్వంలో ఏకత్వం (ప్రదర్శిస్తూ హృదయరంజకా అవుతున్నాయి. 


ఆం ప్రదేశం ఏీర్పడ్త కొంతకొలానికి రాష్ట ప్రభుత్వంవాళ్ళు పాఠ్య 
పుస్తకాలను జాతీయంచేశారు. (ప్రసిద్ధులైనవారిని ఎన్నుకొని సరళ (గ్రాంధీకంలో 
రాయించారు. ఆయితే ఇవి తెలుగు మాతృభాషగాచదిడే విద్యార్థులకోసం. తెలుగు 
చేశంలోదితికే వరభాషీయులుకూడా రెండోభాషగా తెలుగు నేర్చుకోవలసి 
ఉంటుందికాబిట్టి వాళ్ళకోసం రెండోభాష తెలుగు పుస్తకాలు రాయించాలని 
వ్రణక్వం సంకల్పించింది, దానికోసం దేశంలో (ప్రసిద్ధులైన వండితుల్ని రచ 
యితల గాను, సంపాదకులుగాను నియమించింది. ఆరోతరగతి తెలుగువాచకొనికి, 
ఉస్మానియా విశ్వవిద్యాలియం భాషాశాప్త్రాచార్యులయిన డాక్టర్‌ భదిరాజూ 
కృష్ణమూ_ర్జిగారు సంపాదకులు. వారు అధునిక భాషాశాస్తాన్ని విదేశాల్లో 


8 మహతి 


తణ్జగా అభ్యసించి ద్రావిడభాషాకాస్ర వే త్సల్లో ఆంతర్భాతీ యభ్యాతిగడించినవారు. 
ఆరోతరగతి పుస్తకం పాఠ్య(ప్రకా?క (సిలబస్‌) పీఠిక (పయాంబుల్‌ )ను ఆను 
సరించి ఆధునికం, నిత్యవ్యవహారోవయు కం ఆయిన భాషలో (క్రీఉత్పల 
సఠత్యనారాయణాచార్యులుగారికేత ఆ ప్ప స్తకం రాయించారు. ఆయితే ఆది, ఇతర 
పాళ్యపు_స్హకాలకు భిన్నంగా ఉండటంవల్ల _భాషాశై లినిగురించి ఒక నిర్ణయం 
శెలియజేయడంకోసం (పభుత్వావికి నివేదించడం జరిగింది. దాన్ని పురన్క-రించు 
కాని 1985లో తిరువతిలో ఒక పండితగోష్టి ఏర్పాటుచెయ్యాలని మూడు విశ్వ 
విద్యాలయాల ఉపాధ్యక్షులూ తీర్మానించారు. దానిమేరకు, |ప్రభుత్వంతరపున 
పాథ్యప్పు సక జాతీయీకరణ సంఘానికి కార్యదర్శిగా ఉన్న డాక్టర్‌ సి.ఎస్‌.ఆర్‌. 
ఆప్పారావుగారి సమర్భకార్యకర్శ పత్వంతో, కీ. శే. ఆదార్య పింగళి లక్ష్మీకాంతం 
గారి ఆధ్యక్షతన వండితగోఫి జరిగింది. దేశంలో (ప్రముఖ విద్వాంసులూ 
రచయితలూ పశ్రికొ రచయితలూ ఆందరూ ఆందులో పాల్గొన్నారు. విషయ 
(81bje01) ప్రధానమైన పాథ్యప్ప _న్హకొల్లోను, ద్వితీయభాషా($80004 1208128౭) 
పుస్తకాల్లోనూ అధునికధాషే ఉండాలనీ తక్కినవాటిలో నరక గ్రాంధికంఉండాలనీ 
తీర్మానించారు. శైలీ వివరాలు రూపొండించడానికి మరొక చిన్నకమిటీ వేశారు. 
అందులో ఫుల్‌టైమ్‌ మెందిరుగా నియుక్తు లైన (శ్రీ గొడవ ర్తి సూర్యనారాయణ 
గారు కొన్ని నమూనాపాఠాలు రూపొందించారు. 

వాందీ మాతృభావగాగల ఉత్తర దేశీయులు తెలుగు నేర్చుకొనే నిమి త్రం, 
దక్షిణ భారతపాందీవ్రచారసభవారు తెలుగు భాషాటోధిని ఆన్నపేరుతో నాలుగు 
వాచకాలు, మరికొన్ని ఉవవాచకాలు వ్యావహారికంలో (వ్రాయించి (వచురించారు, 


ఇంతలో, కళాళాలలస్థాయిలో ప్రాంశీయభాషలో విద్యాటో ధనజరగాల న్న 
అంశం ఎదురయి, ఆన్పటి విద్యాశాఖకార్యదర్శి ఆయిన (శ్రీ జె. పి. ఎల్‌, గ్విన్‌ 
గారి అధ్యక్షతన ఒక కమిటీవీ |వభుత్వం నియమించింది. ఆ కమిటీవారుకూడా 
ప్రాంతీయథావలో వే"ప్నేగంథాలు శీష్టవ్యావహారికంలో నే ఉండాలని ఏకగ్రీవంగా 
తీర్మావించారు. ఆ కమిటీ తెలుగుభాష అభివృద్ధికి, ఆధునికీకరణకు 'పెంటల్‌ 
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌" నమూనాలో ఒకనంస్థవీర్పడాలవి సూచించింది. ఆ 
మాచన ననుసరించి రూఫొందినదే ఇప్పటి “తెలుగు ఆకాడమి.” ఈనంస్ల ఆధునిక 
భాషకు కొంత పరిధిఏీర్పరిచి దావిమేరకు విషయ్మవ్రధానమైన పాఠ్య(గ్రంధాలు 
రాయించడం (ప్రారంభించింది. 


గ్రాంథిక వ్యావహారిక ధాషోద్యమాలు 9 


ఆ మరుసటి నంవత్సరం, ఆధునిక సావాత్యావికి నంబింధించిన 
ఏ. హెచ్‌, డి. సిద్ధాంకవ్యాసాలు వ్యావహారికంలో రాయవచ్చునని శ్రీ చేంక 
'చేళ్వర విశ్వవిద్యాలయం తీర్మానించింది. 


ఇది జరిగిన కొన్నాళ్ళకి _ మాతృభాషగా తెలుగు చదివేవిద్యాద్ధల 
సమస్య అవరిస్మృతంగానే ఉండిపోవడం గమనించి, ఆం|ధ్రవిళ్వవిద్యాలయం 
పాలకవర్గ నభ్యులయిన (శ్రీ పురివండా అవల స్వామిగారు, సమస్యావరిషార 
వరిశీలనవిమిత్త ౦ విశ్వవిద్యాలయంవాళ్ళు ఒక కమిటీని నియమించాలని తీర్మానం 
క్రవేళపెట్టారు. దానిమేరకు, మాజీమంత్రి (శ్రీ ఎం. ఆర్‌. అప్పారావుగారి 
ఆధ్యత్షతన ఒక కమిటీ ఏర్పడింది. డాక్టర్‌ భద్రిరాజు కృష్ణమూర్తి, డాక్టర్‌ 
g జ గౌద 
వ. ఎస్‌. ఆర్‌. ఆప్పారావు, ఆదార్య ఇండవిల్లి లకీ రంజనం, డాక్టర్‌ 
జి.ఎన్‌, రెడ్డి, డాక్టర్‌ తూమాటి దొణప్ప, (శ్రీ పరివంగా అవ్నలస్వామి. డాక్టర్‌ 
చేకూరి రామారావు (ప్రభృతులు సభ్యులు. వీరంతా చాలా సమావేశాలు జరిపి. 
ఏకగ్రీవంగా ఒక్‌ విర్ణయానికివచ్చారు. నాటకాలు, ఉవవాచకొలు, ఆధునిక విష 
యాంలగురించి వ్రాసిన ఇతర రచనలు వ్యావహారికంలో ఉండవచ్చునవీ విద్యా 
దలు ఆధునికభాషలో నే సమాధానవ(శ్రాలు రాయవచ్చుననీ తీర్మానించినట్లు వినికిడి. 
ఒక విష్పత్తిననుసరించి ప్రాచీన, ఆధునిక కావ్యభాషాధాగాలను పాఠ్యాంశాలుగా 
నిర్ణయించాలనికూడా పేర్కొన్నట్లు తెలుస్తున్నది. ఈ నిర్ణయాలు త్వరలో 
క జ _ (9 

ఆమలులోకివచ్చి సళ్ళలికాల నందించగరలవవి, ఆవిధంగా ఆం ధ్రవిశ్వవిద్యాలయం 
పూనిక ఇతర విశ్వవిద్యాలయాలకు మార్గదర్శకం కాగలదవి ఆశించవచ్చు. 


* 


అల్లి పాని పెద్దనార్యు 
డడిగిన విరుపహతి 
స్టలే త్యాదులనవసరం 
g 
నదాకృతిః (ప్రభవతి — de 


భాషా పామాణికత 
డశౌళి బూదరాజా రాధ్రాక్ళివ 


గగాంిక వ్యావహారిక వివాదాలు తలయెత్సిన కొలిరోజుల్లో భాషారూపాల్లో 
a. > " 


ఏది ప్రామాణికం పఏదికాదనే విషయం తీీవ్రచర్చలకు దారితీసింది" 
“లకేణవిరుద్ద' మైన భాష “గ్రామ్య” మన్న సంవదాయపండితులు లక్షణ గ్రంథా 
అకు (పామాణ్యం నిర్ణయించే అధికారం వుందని విశ్వసించారు. వారిలో 
కొందరు “ఆర్యవ్యవహారం' లో “దృష్ట' మైన “లక్షణవిరుద్ధ' భాషారూపాలు 
కూడా “గ్రాహ్యా' లని థావించారు. 'ముహాకవి' ప్రయోగాలన్నీ సలక్షజశబ్దాలేనని 
వారీ నమ్మకం, అయితే లాక్షణికుల్లో ఆభిప్రాయభేదాలు వచ్చినవ్పుడు ఎవరి 
అభిప్రాయం పరమషప్రామాణికమో నిర్ణయించుకొనే ఏర్పాట్లు ఉన్నట్లులేదు. 
ఎవరు 'మహాకవు' లో ఎవరో కారో విరూపించటంలో కూడా ఏకాలిప్రాయావికి 
రావటం కష్టమే. అం'టే పైలీరు ప్రమాణనిర్ణయాన్ని నిష్కర్షగా గ్రహించటం 
మంచిదికొదు, 

తెలుగు వండితలోకంరో రెండుమూడురకొల సిద్ధాంకాలు (ప్రమాణనిర్డ 
యావికి ఉవయోగవడుకుండేఏ. “వప్రయోగళరణా వై యాకరణాః' ఆనే వంన్కృ 
శాఖి యుకోకి,కి ఎక్కువగౌరవం వుండేది. “పవ్రయోగ' శబ్దానికి తెలుగు 
వ్యాకర్శల పండితుల దృష్టిలో 'కవివ్రయోగ' మనే అర్థం. ఆయికే మన లాకెణి 
కులు స్వీయాభిరుచులమీద ఆధారవడి ఆయాకవులను |ప్రామాణీకులుగా గురించే 
వాళ్లు. 'పారుళకటరేవ విర్ణయంలో ఆర్థానుప్వార ' విరూపణంలో  వారేవారి 
అభిరుచుల, ఆభిమాన కవిరచనల ఆధారంతో వాదప్రతివాదాలు చేస్తుండేవాణ్ల. 'శిష్ట 
(వయోగా' అను కూడా (ప్రామాణికాలుగా గుర్తించమని గిడుగువారు కోరటంతో 
1810-14 అ మధ్య తీవ్ర వాదోవవాదాలు జరిగేయి. “అనుకరణం హీ శిష్టన్య 
సాధు భవతి' ఆనే పతంజలివాక్యం, 'శిష్టానా ముక్కౌ సూత్రాతావభావే ఆను 
శానన కాఠిణ ఏవ దండనీయాః' ఆనే దండిమాట వ్యావహారికవాదులకు (ప్రధా 
నాయుధాలుగా ఉండేవి, వీటికి తోడుగా ఆనర్వణాచార్యుడు వికృతివిచేకంలో 
చెప్పిన కారిక మరికొన్ని కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఆది : 

“శాస్త్ర పయోగవచసో శాస్త్రం దిలవదుచ్యతే, 
అనిష్పన్నవదే తేన (ప్రయోగాశ్రయణం మతమ్‌”, 


భాష- ప్రామాణికత nu 


వైకారిక ప్రకారం కన్నిప్రయోగాల కన్నా వ్యాకరణనూ శ్రాలే దిలవత్తరమైనవి; 
వ్యాకర్మ సూ|త్రీకరించక పోతేనే (ప్రయోగాలు స్వీకరణీయా అవుతాయి. అంటే 
కొవికన్నా (ప్రమాణనిర్ణయంలో లాతణికుడే పైఅధికారి, 


చై సిద్ధాంతాల సామంజస్యాన్ని, ఆచరణలో వాటికి దునలాక్‌ణికు 
లిచ్చిన గౌరవాగౌరవాల్ని ఇక్కడ చర్చించవలసిన పనిలేదు. భాష దిహుముఖి 
ప్రవాహిని. దేశకాల పా(్రలనుదిట్టి దానిన్వరూపం మారుతుంటుంది. భిన్న 
రూపాల్లో, భిన్నదశల్లో ఉన్నభాషకు ప్రామాణికరూవం ఒక్క_'తే వుంటుందని 
గాని, సార్వకాలిక |ప్రామాణికత్వం భాషారూపాల్లో ఏదో ఒకదానికే వుంటుం 
దనటం కౌని. సమర్థపీయంకాదు. కాని పైఅల్నిపాయానికి _ లేదా విశ్వాసావికి - 
(వధానకారణం 'కావ్యభాష' ఒక్కటే వరిణామాతీకంగా శాశ్వతంగా ఉంటుందనే 
నమ్మక మే. పాశ్చాత్య దేశాలోకూడో ఇటునంటి నమ్మకోలే (క్రీ. ₹. 18వ శకాబ్లి 
దాకా ఉండేవి. మనహూర్వుల విశ్వాసాలు సంషివంగా ఇవి : (1) కావ్యభాష 
(గ్రాంథికం/సాహి త్యకభాష) ప్రాచీనతమం (2) లక్షేణగంథాలు నిరూపించిన 
ఫకీలో ఆ కౌవ్యభాషారూపాలే సాధువులు; ఇతరథభాషారూపాలు తప్పులు. 
(8) సావాతీభాష పామరత్యవహా౮ంలో . భ్రష్టమై (గ్రామ్యమై పోతుంది. అంటే 
వ్యవహృతరూపాలు డార్మిత్రకంగా ఆర్వాచీనాలు (4) భాషకు ఒకేఒక (ప్రామాణిక 
రూవం వుంటుంది; అది కావ్యభాషారూవం. ఈ సిద్ధాంతాలన్నీ ఒకటిరెండు 
భాషంునేర్చి లకడైకడృష్టితో కావ్యరసాస్వాదన చేసిన _ విద్వాంసుల్లో 
వేళ్ళుత న్నాయి. 

పారిశ్రామిక వివ్హవవలితంగా ఖండాంతర (ప్రయాకాలుచేసి దిహుభాషలు 
చేర్చి భాషాస్వరూవ స్వభావాలను అధ్యయనం చేయటం మొదలు పెట్టిన రోజార్లో 
ప్రామాణికతను గురించి, తప్బొవ్పులను గురించి పాళ్ళాత్యవందితులు కొందకు 
చర్చించారు. భిన్నభాషలను తులనాత్మకంగా నరిశీలించినమీదట, ఆనేకభాషల్లో 
చారిత్రకంగా వచ్చిన పరిణామాలగు గుర్తించిన తరవాత, చాలామంది విద్వాం 
సులు కొన్ని నిర్ణయాలక వచ్చారు. ఆవి (ప్రధానంగా ఇవి : (1) సావాత్యభ్రాషా 
స్వరూవం ఇతరభాషారూపాలకన్నా ప్రారీనతరంకాదు (2) కావ్యభాష ఒక 
ప్రాంతీయ మాండలికంనుంచో వర్గమాండలికంనాంచో ఏర్పడ్డదేకాని చేరుకాదు. 
() పరిశామక్రమాన్ని (భ్రష్షతగా |గ్రామ్యతగా వరిగణించవలసివ స్తే పవరిశామ 


12 మహతి 


కీలమైన కావ్యభాషకూడా కాలాంతరంలో (భ్రష్షమే; |గ్రామ్యమే. (4) భాషలోని 
బహుముఖాలను గమనించినప్పుడు ఏశ్రెక వ్రమాణం ఆమోదయోగ్యంకాదు. 


ఇరవయ్యో శతాబ్దానికి కొంచెంముందుగాను, తరువాతి మొదటి రెండు 
దశాబ్దాలల్లోను భాషా ప్రామాణికతమ నిర్ణయించటావికి అనుసరించవలసిన వద్ధ 
తులను కొందరు పాశ్చాత్యపండితులు చర్చించారు. ఆడాల్స్‌ నొరీన్‌ 188ిర్‌లో 
'మూడు పద్ధతులు పేర్కొన్నాడు. (1) సాహాత్యక చార్మిత్రకవద్ధతి (literary- 
historical method). & వాదాన్ని (గిమ్‌, రిడ్‌క్విస్ట్‌ మొదలై సవాళ్ళు సమర్థిం 
చారు. దీనిప్రకారం ఆర్వాచీన కవి, వయోగాలకూ భాషారూపాలకూ ప్రామాణ్యం 
లేనేలేదు, (2?) సహ పరి ణామవద్ధతి {Natural evolutionary method.) 
ఈ వాదం ప్రకారం వివిశవరిణామదశల్లోని భాషారూపాలన్నీ సాధువులే. యెస్ప 
ర్పన్‌ దీన్ని ఆరాజక సిద్దాంతమన్నాడు. (శి) తార్కిక లౌకికవద్దతి (101081- 
secular method) ఈ వాదరీత్యా తర్క_వరీక్షకునిలిపే రూపాలుమ్మాత్రమే 
సాధువులు. ఇది అవకాళవాది సిద్ధాంతమని యెస్పర్సన్‌ ఆకేేసణ. "టెగ్నర్‌ 
అనే భాషాడే త్స సొలధ్యసిద్ధాంతం (theOry of ease) అనే వాదం (ప్రతిపాదించి 
నులభోచ్భాకణ, సులభ గ్రాహ్యత గల రూపాలే (ప్రామాణికాలన్నాడు. ఇది 
అభిరుచి వ్రధానసిర్ణయం, మొదటి మూడు పద్ధతులనూ (ప్రతిపాదించిన నొౌరీన్‌ 
తన వాదం వడలుకొవి చెగ్నర్‌ను బలవరిదాడు. 


'పామాజ్యనిర్ణయాన్ని యెన్సర్సన్‌ ఏడు విధాలుగా విభజించాడు. 
(1) వండితప్రమాణం, (2) భౌగోళిక వ్రమాణం, (క్రి సాహిత్య(వ్రమాణం, 
G) కులీన్నప్రమాణం (ArIstoCratic standard), (6) వ్రజాస్వామిక ప్రమాణం 
{democratis standard), (G8) తర్క వ్రమాణం. (7) ఆలంకారిక ప్రమాణం 
(aesthetic standard). వీటిలో ఏ ఒక్క-_టీ కేవల ప్రమాణంకాదు. పండిత 
పరిషత్తులు నిర్ణయించినంతమాత్రాన సాధుత్వాసాధుత్వాలు స్టిరవడిపోవు. (ైంచ్‌ 
అకాడమీ నిర్ణయాలకు దిక్కులేదు. అకాడమీలేని ఇంగ్లండులో _ప్రామాణ్య 
నిరూవణం జరగకపోలేదు. ఏదో ఒక (ప్రాంతీయ మాండలికంనుంచి (ప్రామా 
ణికభాష ఏర్పడినప్పుడు మా(త్రమే భౌగో?ిక(పమాణం నిలుస్తుంది. విద్యాగంధం 
లేని కులీనత (ప్రమాణవిరూవకంకాదు. తోర్కాతీత మైన (2108021) భాషకు 
శర్కవాదాలు నిర్ణాయకాలుకొవు. అభిరుచి పధాన మైన ఆలంకారిక నిర్ణయం రచనా 
పద్దరి కేగావి భాషకు (వమాణంకాదు. కొబిట్టి దిహుజనా మోదంపొందిన రూపాలే 


భాష-(ప్రామాణీకత 13 


సాధువులంటాడు యెస్పర్చన్‌, ఆంగ్లవ్యాకర్హ సెస్‌ దృష్టిలోకూడా ఇదే 
ఆమోదయోగ్యమైన సిద్ధాంతం, ఒకనాటి సాధురూపాలు మరోకాలంలోఆపాధువు 
లవుకాయి. అందువల్ల భాషలో ఇదెతప్పు, ఆదిఒవ్పు అని చెవ్పదగ్గ అంశమే 
లేదంటాడు యెన్పర్నన్‌, తరవాతి కాలంలోని ఆధునికభాషాశాస్రజ్ఞాలు ఆనలీ 
విషయాన్నె చర్చించటం మావిఐశారు, 


భాషాసామాన్యావికున్న దిహురూపాలనూ బహువిధ ప్రామాణికదకలనూ 
బ్లూంఫీల్డ్‌ ఈవిధంగా విరూపించాడు. (1) వ్య క్రీగత ప్రత్యేకతను (ప్రదర్శించే 
వైయక్తికభాష (14201201). (2) ఆనేకవెయ క్రికభాషల డసమాహారమైన 
మాండలికభాష (dial. ఈ మాండలికం (ప్రధానంగా మూడురకాలు : (8) 
ఒక కులానికో మతానికో వృధత్తికో జాతికో వరిమితమైన వర్గమాండలికం 
(class dialect), (b) ప్రాంతీయ (ప్రత్యేకతలను వ్రదర్శించే ప్రాంతీయ వాండ 
లికం (regional dialect), (c) విశిష్ట ప్రయోజనాలకోసం  వివియుక్కమయ్యే 
సాహిత్యకమాండలికం (literAry Or specialised dialect). (పామాణికభాషా 
స్వరూవం మూడు విథాలుగా ఉంటుందని ఆయన వివరించాడు. (1) (గంథ్‌ 
రచనలో ఉపయోగించే సాహీత్యక ప్రామాణికం (literary standard), ఇది 
*గ్రాంథిక“మవి మనం వ్యవహారించేది కాదని గురించాలి. (గ్రంథరచనలో 
వాడిన ఏభాషారూవమైనా సాపాత్యక పామాణిక మే. (2) కేవలం వ్యవహారంలో 
విద్యావంతులు సాంఘికంగా ఉన్నతస్థాయిలో ఉన్నవాణ్బూ వాడే వ్యావహారిక 
ప్రామాణికం (C0lloquial standard). @) శేవలం (ప్రాంతీయ వ్యవహార 
పరిమిత మైన చదువుకున్నవాళ్ళభాష (పాంతీయ్మప్రామాణీకం (౯8810121 0౯ 
provincial standard). వై మూడు తరగతురికూ చెందక పరిమిత ప్రదేశాల్లో 
పామరవ్యవహారంలో మాత్రమే వాడుకలో ఉన్న భాషాభేదాన్ని స్థానికమా౦డ 
లికం (local dialect) అవీ, ప్రామాణికం (3ub-5t2nd2[d) అనీ బ్లూంఫీల్డ్‌ 
వ్యవహరించాడు. 


ఈ ప్రామాణికరూపాలు ఎవరో నిర్ణయించి మొత్తం శాతిమీద రుద్దేవి 
కావు. సాంఘిక రాజకీయ చార్మిత్రకార్థిక పరిణామాలవల్లి కారిగతిలో (క్రమంగా 
ఏర్పడేవే. ఒకసారి (ప్రామాధికమైన థాషారూవం శాశ్వతంగా అదేగౌరవం 
విలుపుకోనూలేదు. ప్రామాణికథాషారూపాలు ప్రధానంగా రెండురకాలుగా ఏర్పడ్డా 


14 మహాతి 


యని బహుభాషాధ్యయనంవల్ల తెలుసుకోవచ్చు : (1) మాండలికొలనమంచి, 
(2) శష్టనిరూవణంవ ల్ల, ఈ రెండోరకం వరిణామం చరిత్రలో విరళాతి విరళం. 


నేటి ప్రామాణికొంగ్లథాష లండన్‌ (పాగింతీయ) మాండలికంనుంచి 
ఏర్పడ్డది. అట్లాగే పారిస్‌ మాండలికంనుంచి నేటి ప్రామాణిక (ఫెంచ్‌భాష, ఫ్లారెం 
ట్రీన్‌ మాండలికంనుంచి ప్రామాణిక ఇటాలియన్‌, పోల్తావా _ కీవ్‌ (పాంతీయ 
మాండలికంనుంచి యు(క్రేనియన్‌ (ప్రామాణికం, కలకత్తా మాండలికంనుంచి 
నేటి ప్రామాణిక బెంగాలీ (చలిత, తీరాం[ధ మాండలికంనుంచి ఆధునిక 
ప్రామాణికాం_్రం ఏర్పడ్డాయి. ఇవన్నీ ఒకేఒక ప్రాంతీయ మాండలికంనుంచి 
అనుకూల వరిస్టీతుల్లో క్రమవరిణామంలో ఏర్పడ్డ (ప్రామాణీకథభాషలు. కొన్ని 
భాషల ,పామాణికరూపాలు బహుమాండలికాలనుండి ఏర్పడ్డాయి. ఉదాహరణకు 
మాస్కొలైత్‌ (ప్రాంతీయ మాండలికానికి |ప్రాచీనస్తావ్‌ భాషారూపాలతోబాటు 
ఆన్యదేశ్యాలు చేరి ఆధువిక (ప్రామాణిక రష్యన్‌భాష ఏర్పడ్డది. కొందరు పండి 
తుల ఆధ్మిప్రాయంలో ఈ |పామాణికభాషలో కుల్‌స్క్‌ - ఓరియల్‌ (ప్రాంతీయ 
మాండలికం కూడా కలిసింది, ఆట్లాగే శూ ర్పునరిహద్దుల్లో వాణిజ్యంలో వాడు 
కలోవున్న ఆనేక సాంఘికమాండలికాల (లేదా వగ్గమాండలికొల) కలయికవల్ల 
ఆధునిక జర్మన్‌ (ప్రామాణికభాష ఏర్పడ్డది. (ప్రాచీననార్స్‌ మాండలికొలనుంచి 
వరిణమించిన వ్యావహారిక నార్వీజియన్‌ భాషనుంచి ఆధునిక (ప్రామాణిక నార్వీజి 
యన్‌ ఏర్పడ్డది. దీన్ని లోంద్బ్‌మాల్‌ (= దేశభాష) అంటారు. 


కొన్ని ప్రామాణికాలు భిన్నాకారాల్లో భిన్నమాండలికొంనుంచి ఏర్పడ్డట్లు 
విదర్శనాలున్నాయి. (కీ. శ, 194 14 శతాబ్దాల నౌటి "ఫైమిష్‌ మాండలికంనుంచి 
అవ్పటి సాహిత్యక డచ్‌ భాష ఏర్పడ్డది. 14, 15 శకాబ్బాల్లో ఈ(ప్రామాణిక భాషా 
న్వరూవం |బ్రింబక్‌ మాండలికంనుంచి సిద్ధించగా, 16. 17 శతాబ్దాల్లో వ్యావ 
హారిక డచ్‌నుంచి దీని (పామాణికరూపం ఏర్పడ్డది. లిభితజర్మన్‌ (ప్రామాణికం 
ఒకవ్పుడు హైజర్మన్‌ మాండలిక (ప్రాంతానికి గూడా వ్యాపించిన మధ్య 
జర్మన్‌ మాండలికంనుంచి వీర్పడినా, తరవాతికాలంలో “థియేటర్‌ జర్మన్‌ ' 
(Biibnen-deutsch) ఆనే వర్గమాండలిక ఆధారంగా రూవరేఖలు దిద్దుకుంది. 


టర్కిష్‌ దాస్యంనుంచి విముకృులయిన “షెర్పో - (క్రోషియన్‌ (ప్రజలకు 
శతాబ్దాలుగా ప్రామాణిక భాషంటూ ఒకటి వుండేదికాదు. రాజకీయ స్వాతంత్ర్యం 


భాష_ప్రామాణికక 15 


రాగానే వృకొస్టిఫనొవిచ్‌ కరజిచ్‌ ఆనే విద్వాంసుడు తన మాండలికానికి ఒక 
వ్యాకరణాన్ని, ఒక నిఘంటువునూ రచించి (ప్రామాణికధాషను (ప్రపాదించాడు. 
ఇటువంటి సంఘటనలు చర్మిత్రలో చాలాతక్కువ. ఇంకా సజీవులుగావున్న 
కొందరు వృద్దులు చూస్తుండగానే దిహుమాండలికాలనుంచి స్వతంత్రలిథువేవి 
యన్‌ (పజలకొక |ప్రె పామాణికభాష ఏీర్పడ్డదని బ్లు బూంఫీల్‌ చెప్తున్నాడు. 

(ప్రామాణికభాషలు ఈవిసంగా ఏర్పడేటస్పురు 'స్టనికమాండలికాలు కాల 
క్రమాన వ్యవహారదూరమైపోతాయి. లండన్‌నగరానికి చుట్టూ 40 మైళ్ళదూరం 
లోని ఆనేక స్థానికమాండవికాల వ్యవహర్తలు ప్రామాణికభాషా వ్యవహర్శలై 
పోయారని పరిశోధకులు చెప్తున్నారు. జనసాంద్రత, వార్హాసౌకర్యాలు, విద్యాభి 
వృద్ధి, ఆర్థికరాజకీయ సౌష్టవం. భౌగోశికపాన్నిహిత్యం మొదల్చైన (ప్రధానకార 
డాలవల్లి వ్యవహర్శల వాడుకలోనుంచి స్టానికమాండలికాలు తొలగిపోయి 
ప్రామాణికరూపాలు ఏర్పడి భాషలో ఏకత్వం అధికమవుకుంటుంది. ఒక్కసారి 
ప్రామాణికత్వం సంపాదించిన భాషారూవం శాశ్వతంగా అదేస్టితిలో ఉండదనటం 
సజ్లీవభాషల విషయంలోనే కాక, విద్వాంసులు కార్కిక దృక్పథంతో నృష్టించగా 
విద్యాధికులు మా(త్రమే వ్యనహరించే కల్చ్పితభాషల (Artificial languages) 
విషయంలో కూడా రుజువవుతున్నది, ఉదాహరణకు 1887లో డాక్టర్‌ లుడ్విగ్‌ 
ఎల్‌ జమెన్‌హాఫ్‌ సృష్టించగా 80 లక్షలమంది విద్యాధికులు ఉవయోగిస్తున్న 
“ఎస్పెరాంటో' (Es$p౭rant0) అనే కల్పితభాషమ ఆర్‌. డి నసూర్‌ అనే 
విద్వాంసుడు నంస్కరించి “ఎస్పరాన్టిడో' (B$pera1td0) అనే పేరు 'పెట్ట 
వలసి వచ్చింది. ఇంతకన్నా బలవత్రర(వ్రమాణం మరొకటుంది. జాన్‌ మార్జిన్‌ 
'న్నైయర్‌ అనే వండితుడు 1880లో సృష్టించిన వొలవక్‌ (౪012p1k) అనే 
కల్పితభాషను రెండు దశాబ్దాలకాలంలో మధి ఆరుగురు సంస్కరించి మారుపేర్లు 
“వెట్టవలసివచ్చింది వివరాలివీ : 


సంవత్సరం పరిషత నామధేయం పరిష్కర్త 
1887 బొపల్‌ (Bopal) పెయింట్‌ డి మాక్స్‌ 
1888 స్పెలిన్‌ (Spelin) లాయర్‌ 
1893 బాల్లా (Balta) దార్మాయ్‌ 
1893 డల్‌ (Dil) తెవిజర్‌ 
1898 వెల్‌పార్డ్‌ (Veltparl) వాన్‌ అర్మిన్‌ 
1899 లారెగ్‌ భూ (Langue Bleue) డొలాక్‌ 


ఇక సహజధాషణల (ప్రామాటీకరూపాల విషయం చెన్చనక్కరలేదు, 


16 మహతి 


ప్రామాజికశానిర్ణయ విషయంలో లోకమంతటా వ్యాపించిన మరో 
మూడు విశ్వాసాలు క విశక్రిమీది గౌరవం, భాషాపరిశుద్ధతావాదం, శిష్ణోక్తి ప్రాచీ 
నకాదర్శం అనేవి. భాషలో సహజంగాలేని లక్షణాలను కవులు కల్పించినంత 
మా్రాన వాటికి (పామాణ్యంరాదు, అనుకాసన కర్శృత్వాన్ని కవికి మనం 
కట్టబెట్టినా లోకం ఆంగీకరించటంలేదు. ఆందువల్ల కవ్నివ్రయోగం శేవల 
పమాణంకాదు. 

పామరులకన్నా పండితులే ఎక్కువగా పట్టుదిప్టే విషయం భాషాపరిళుద్ధత 
అనేది. ఇతరభాషలతో ఆదాన్మవ్రదానాలు లేకుండా మడికట్టుకున్నభాష (వ్రవం 
చంలో లేదు. (ప్రతిభాషకూ సాంస్కృతికాది కారణాలవల్ల కొన్నిభాషలతో 
అత్యంత సాన్నిహిత్యం ఉండవచ్చు. తెలుగువిషయంలో చూస్తే సంస్కృతం 
నుంచి మనం ఎరువుకెచ్చుకొన్న మాటలు సంఖ్యాధికం. వాటికి మనమేదో 
(ప్రక్యేక గౌరవాన్ని వవ్మిత్రతను అఆరోపిస్తున్నాం. మన లాక్షణిక్షలు సంస్కృత 
శబ్దాలు తెలుగులో (ప్రవేశించిన తీరును విపులంగా చర్చించారు. వాందీ, పర్షియన్‌, 
ఆరబిక్‌, ఇంగ్లీషనంటి భాషలనుంచి వచ్చిచేరిన అనేకానేకషదాల రూవనిస్పత్తి 
విషయంలో మన నిఘంటు వ్యాకరణాలు మౌనం వహించాయి. “వ్యవహారవాని' 
సంధిల్లుకుందనే భయంతో అవ్పకివి అన్యదేశ్యాల (ప్రయోగాన్ని అంగీకరించినా, 
కవులనేకులు ఆయాళబ్రాలను (ప్రయోగించినా, ఖాషావిద్యార్థికి వాటి న్వరూవ 
జ్ఞానాన్ని ఆందిచ్చే వ్యాకరణాలు ఇప్పటికి లేవు నంస్కృత విషయంలో ఆవసర 
మైన రూపవిష్పత్రిజ్ఞానం, ఆమోదయోగ్యమైన వదసంభటన డఇతరభాషల 
విషయంలో ననికిరాలేదు. ఈవిధానాన్నే హాకెట్‌ _ “ద్విభాషాపరిశుద్ధతావాదం' 
అన్నాడు. ఈ పరిస్థితి అన్నిభాషల విషయంలోనూ తరత మభేదంతో కవిపిస్తుంది. 
అఆన్యచదేశళ్య నిషేధంవల్ల భాషకు వరికుద్దత, తవిత్రత వస్తాయనుకోనటం 
దుర్భమ, అశాశ్ర్రీయం. 

శిష్లోక్తి ప్రారీనతరమని, జాగరూక్కప్రయోగమని, కేవల ప్రమాణమని 
భావించటం కూడా ఆన్నిసందర్భాల్లోనూ నిజంకాదు. విద్యాధికులు “సెనగలు' 
ఆనే మాటను నిరక్షరాన్యులు “చెనగలు' అంటారు. సంస్కృతంలోని “చణక' 
శద్దభవమైన ఈ మాట చకారాదిగా ఉండటమే (ప్రాచీనతక్క నిదర్శనం, ఆయినా 
అది (ప్రామాణికంకొదు_విద్యావంతుల వాడుకలో లేదుకొదిట్లే. ఆంటే తప్పొవ్చు 
లకూ, |పాచీనతార్వాచీనతలకూ , (ప్రామాణికకా(ప్రమాణికతలకు సంబంధంలేదని 


భాష- ప్రామాణికత n 


గుర్తించాలి, మున వ్యాకరణాలు అనేకరకాల మి(శ్ర/వైరి సమాసాలను నిషేధిం 
చినా అటువంటివి శిస్టవ్యవహారంలో చాలానిలిచాయి. అంతమాస్రాన (ప్రతి 
మిశ్రసమాసమూ స్వథభాషావ్యవహ ర్రకు ఆమోదకర నువుతుందని చెవ్పలేము. 

ఈ ప్రామాణికతా నిరూవకుల (ప్రధానలక్షణాలు రెండు : (|) భాషను 
శాసించాలన్న సంకల్పం, (11) భాషలోని తప్పొవృులను సామాజికేతరకారణాల 
ద్వారా ముఖ్యంగా ఆధిరుచిప్రధానబుద్ధిలోనో శార్కికద్భష్టితోనో విరూపించాలనే 
ప్రయత్నం. భాష తర్మాతీతం. భాషలోని వరిణామాంకూ, భేదాలకూ. ముఖ్య 
హేతువులు సామాజిక స్థితిగతులు. ఆర్డిక రాజకీయ భౌగోళిక సాంస్కృతిక 
కారణాలవల్ల చేశకాలపాత్రల _స్వభాపపరిణామంవరల్లి భాషలో వచ్చే రూవ 
బేదాలకూ వాటికి ఆయాకాలాల్లో ఆయానమాజాల్లో ఉండేగౌరవాగౌరవాలకూ 
వరస్పరసందింధముంది 

వైచర్చ కంతటికీ సారాంశంగా భాషారూపాల (ప్రామాణికతను నిరరించే 
“కేవల' (ప్రమాణం ఏమీలేదని చెప్పవచ్చు. ఆనుకూల సామాజిక, రాజక్రీయార్థి 
కాది నరిస్థితుల్లో తఠా-౨శిష్ట వ్యవహారంలోని రూపొలా (ప్రామాణికొలు ఆవుతా 
యని, వాటిని ఓఒప్పులుగా పరిగణించినంత మాథ్రాన తక్కినరూపాలన్ని తవ్పు 
లని భావించనక్క_రలేదవి గుర్తించాలి. అటు రచనామా స్యమంగా ఇటు నంధాషణ 
మాధ్యమంగా శిషులువయోగించే భాషారూపం నిర్దిష్ట దేశకాలాల్లో (ప్రామాణికంగా 
వర్యవసిస్తుంది. సవ్నివాత సాంఘికొది సందింధాలవల్హ భాషలోవచ్చే “ఏక 
కూవక' నే, 'సామ్యా' న్నే (ప్రామాణికమని వ్యవహరిస్తాం. ఇది హరఠాత్సరి 
తామం కౌదు అందువల్ల భాషారూపాల్లో సామ్యవె షమ్యాలు ఎప్పుడూ ఉంటుం 
టాయి. పూర్వవ్యాకర్శలు భాషలోని అల్ప్బాల్పభాగాన్ని సాధువవి ఆత్యధిక 
భాగావ్ని అపాధువని ఆ(ప్రామాణికమని విభజించేవాళ్లు. నేటి భాషాశా స్ర్రజ్ఞాలు 
శమ విర్ణయాలను, అనశాసనాలను జాతిమీద రుద్దటంలేదు; భాషలోని భిన్న విధ 
లక్షణాలను ఆయా తరగకులుగా విభజించి వర్ణించి చెప్పారు. వీళ్ళదృష్టిలో 
సాధుతాసాధుతాచర్చ డఒకసాధనమూకాదు;  దావికి (ప్రయోజనంకూడా లేదు. 
పండితులను పామరులమకరించటం యదార్భస్థితి. ఈ అనుకరణఫలితంగా విర్ణిష్ట 
చేళకాలాల్లో వచ్చేభాషా రూవగౌల్యమే (ప్రామాణికం. 

“యద్యదాచరతి (శేష్టస్తతృదే వేతరే జనాః, 
సయ(తమాణం కరుకే లోక స్తదనువర్శ తే”. 


వాకా. 


బోధనభాష- తెలుగు 


శ్రీ ౨. వి. రాఘవాచాద్యులు 


భాష అంసే ఏమిటి ? 

ఒక భాషణ సముదియంలో థావాభివ్యంజన సాధనంగా ఉవయోగవడేది 
భాష. ఇది దృశ్యశ్రవ్య సంశకేతరూపక మైత్రశంటుంది. పారం పరికమెన జన 
వ్యవహారంలో రూఢములై, అనుకరణ +శణంద్వారా, భాషా నైపుక్యాలు 
ఆర్డింపరిడుకుంటాయి. భావం భాషలో వ్యక్తరూవం సంఠరించుకుంటుంది; 
అటు ధాషద్వారా భావోదయమూ (పేరిళ మౌతుంది. ఈ విధంగా భాషాభావనలు 
వరస్పరాశ్రయాలు, వీటిల్లో భావన ఆడిమమైంది; భాష ద్వితీయం. ఇతర (ప్రాణి 
కోటితో మానవుడు ఏ యే ఆంకశాల్లో భేదిస్తాడు +... అనే చర్చవచ్చినప్పుడు, 
భాష చాల (ప్రముఖమైనదిగా స్ఫుగిస్తుంది. 


భాషా ప్రయోజనాలు. 


భాషకు విశిష్టమైన సామాకిక ప్రయోజనం ఉంది. ఒక జనసముదాయం 
యొక్క సామూహక జీవిశాన్ని ఇది ఎంతగానో (ప్రభావితంచేస్తుంది. మానవ 
హృడయాలను ఇటు ఏకీకరించడంలోను, ఆటు విభేదాలు రేకె_త్రించడంలోను 
కూడ, భాషఎంత (ప్రబలశ క్రిగా వనిచేస్తుందో గత దళాబ్దాల్లోని భారతీయచరి(త్ర 
యే రుజావుచేస్తుంది. యగ యుగాల (క్రమానుగతమైన చరి(త్ర, సంస్కృతి, 
సంప్రదాయాలు ధభ్రాషారూవంలోనే తరువాతి తరాలకు ఆందజేయబడుతాయి. 
కనుక (ప్రతిభాష ఒక సాంస్కృతిక నృష్టిని చేకూర్చుకొని, విలశ్షణమైన వ్యక్తి 
త్వంకల్లి ఉంటుంది. విషయజ్ఞానార్జనలో, భావ వివిమయంలో, మాధ్యమంగా 
భాష ప్రయోగింవదిడుతుంది. భాషకు ఇది (ప్రధాన (ప్రయోజనం. ఆనుషంగికము 
లైన తదితర (ప్రయోజనాలతో ఈ వ్యాస విషయానికి (ప్రస క్రి లేదు. 


భారతీయ భాషలు. 


బిన్నత్వంలో ఏకత్వం నంతరించుకున్న సంస్మృతి మనది. భాషా 
విషయంలో కూడ భారత భూమీ ఆదే వైవిధ్యంతో సాజెత్కరిస్తుంది. కబీరు, 
వేదున, తిరువళ్లవర్‌, సర్వజ్ఞ, నానక్‌, తుకారామ్‌ వంటి వారి రచనల్లో ఆంత 


బోధనభ్రాష _ తెలు(గు 19 


ర్వాహినిగా కన్పించే భావైక్యతతోబాటు కొంతకొంత భాషాసామ్యంకూడ గోచరి 
స్తుంది. మన జాతీయ భాషలకు ధ్యాత్రిగానో మాతృమూ ర్తిగానో సంస్కృతమ్‌ 
వుష్టివి చేకూర్చింది. ఆందుకే మన కవులు ఆంటూ వచ్చినతల్లి సమస్త 
భాషలకు దై వతభాషయ...” అనే సూక్తి వైజ్లానికంగా కాకపోయినా, వ్యావ 
హారిక ంగానై నా యదార్థ మైంది. 

పరాధీన యుగంలో భారతీయ భాషలన్నీ బానిస భాషలే, ఆంగ్లభాషా వ్యవ 
హారమే నాగరికతకూ, |ప్రాభవానికీ లక్షణాలుగా ఏర్పడినాయి, ప్వాంత త్ర 
వతరణంతో పాటు, అణగారి ఉన్న ఆశలూ, ఆశయాలూ, ఆభ్యుదయ శీఖరాలు 
ఆందుకోవాలనే ఆకాంక్షలూ ఉచ్వెతుగా ఉదయించడంతో _ వరిస్థితి మారి 
పోయింది. ఒకప్పుడు “ప్రాచ్య” భాషలనీ. దేశభాషలనీ, చులకనగా చూడదిడిన 
డ్రాంకీయ భాషలు నవ భారత రాజ్యంగంలో జొతీయభాషలుగా “పేర్కొనదిడిన 
నేడు తమ సముచితస్థానాన్ని చేరుకొనే నంరంభంలో విదుగ్నమై ఉన్నాయి, 
మన భాషా సమస్య 

ఈ వినూత్న వరిణామంలో భాషా సమన్య ఆంటూ భారత దేశమంతటా 
తలయె త్తి కొన్ని యెడల వికృతరూసం ధరించింది. మాతృభాషా స్థానంలో 
ఉన్న (ప్రాంతీయ భాషల(ప్రాముఖ్యత సరే సరి. ఇవిగాక చేశమంతటికీ ఒక 
సామాన్య భాష ఉండాలి. ఆపైన, నవీన విజ్ఞాన కిరణ్మపసారానికి కిటికీ 
లాగా, విశాల విశ్వవాయువులు (ప్రవేశించే గవాక్షంలాగా ఇన్నాళ్లూ మనకు 
తోడ్చరిన ఆంగ్లభాష తవృక ఉండవలసిందే. మరోవైపు సంస్కృతం 
లాంటి (ప్రాచీన భాషలు విడనాడి మన భాషలు సౌష్టవంగా మన లేవనే దృక్పథం 
ఉంది. ఆందువల్లి జాతీయ ఆవసరాలకు ఆనుగుణంగా జాతిని తీర్చిదిద్దే పాళ 
శాలల్లో సారురన్య భావనతో ఆయా భాష బోధనను, వివిధ దశల్లో (ప్రదేశ పెట్టి 
కొనసాగించాలనే ఆలోచన ఉదయించింది. మొదలియార్‌ కమిషన్‌, కొఠారీ 
కమిషన్‌ నివేదికలు కూడ తగిన (ప్రతిపాదనలు ఈ మేరకు చేయడంతో, 
శ్రిభాషా సూతం పేరుతో ఈ భావన భారతజాతీయ విధానంగా రూపొంది 
(తమిళనాడు మినహా) దేశమంతటా ఆమలు జరుపదిడుతోది. 
బాలుర పై భాషా భారం 

బాలురపై భాషాభారం అనే డదృక్కోణంనుండి సమస్యను పరిశీలించి 
నప్పుడు, సహజంగా ఇతర అభ్యుదయ దేశాల అనుభవాల్ని లెక్కలోకి తీసు 


20 మహాతి 


కోవాలి ఉంటుంది. హాలండ్‌ పాఠశాలల్లో నాలుగు స్విట్టర్లాండు దేశంలో 
మూడు భాషలు నేర్పదిడు తున్నాయి. రష్యా చేశంలోకూడా విద్యార్థులు విధిగా 
బిహు భాషార్యయనం చేస్తున్నారు. ఆవసరం ఆంటూ పీర్పడాలి గాని, ఆనలు 
వేర్వడం బాధలనీ, భారం అవీ అనుకోవడం ఆసహజ-ఆ మన ప్రాంఠంలో మనం 
ఆనాగరికులవి చెప్పే లంబాడీలు చూడండి. ఉర్ఫూ, తెలుగు, లంబాడీ-మూడు 
భాసల్లో నిరామాటంగా విత్యజీవన వ్యవహారం సాగిస్తుంటారు. వర్తక వ్యాపా 
రాల్లో మెలగుతూ నిత్యావసరాలకులోనై , ఆలవోకగా ఆయాఫప్రాంతాల భాషలు 
పుక్కిటి బిట్టిన వాళ్లను..సామాన్య (ప్రజ్ఞావంతులే_ఎందరిని చూడడంలేగు । 
'హైదరాబాదులో వోటలు “పెట్టుకోడానికి వచ్చిన తమిళ, కేరళ, (ప్రాంతీయులు_ 
విరతరాన్యులతో సహా సంవత్సరం తిరగకముందే. తెలుగు ఉర్హూ భాషలు 
దిట్టంగా మాట్లాడేస్తున్నారు గదా ! 
మాతృభాషలో అధ్యయనం. 

తల్లి ఒడిలో శిశువుకు తొలి విజ్ఞానపు వెలుగులు నించేదీ, మనసులో 
పొంగి పొర్లివచ్చే తన ఆదిమ భావాలకు తొలి తొడవులు సంతరించేదీ, తన 
నర్యతా సంస్కృతులివట్ల గొరవాదరాలు ెంచేదీ, తల్ఫిభాష, జన్మజాత మైన 
బోధనమాధ్యమం ఇది. బాహ్య(పవంచ అవగాహనకు తొలిమాధ్యమం ఇది, 
ఆప్రయత్నంగా జీవికమంకా ఆవరించి, శ్వాసవాయుల్లాగా తుదిదాకా వెంటనంటి 
ఉండేదిది. దీవిని ఒక భాషామా[తంగా అనుకోలేము. మాతృభాషను తక్కిన 
బోధన విషయాలతో పాటు ఓక విషయంగా లెక్కింంచటం పొరపాటు. ఎంత 
గొప్ప వరభాషలో ఆధ్యయనం చేనిండై నా, ఒక జటిల విషయం ఆవగాహన 
ఆయ్యే ప్రక్రియలో, అనుకోకుండానే మాతృభాసావరమై, ఆలోచనలో స్టిరవడు 
తుంది. ఆందుకే ఆది, సాననమా(త్రమైన స్టాయినతి క్రమించి, ఆతీశయతా 
భావనలతో “ెసపేసుకుంటూ మానవుని మూర్తిమత్వంలో ఒక ఆవిభాజ్య 
ఆంగంగా రూపొందుతుంది. 


మన మాతృభాష. 


మన మాతృభాష తెలుగు. “ఆం,ధత్వమాం ధ్రభాషాచనాల్బన్య తపసః 
ఫలమ్‌” అని ఏనాడో దిగ్గజంలాంటి వండితుడు అప్పయ్య దీకితులు సగర్వంగా 
చెప్పుకొన్నాడు. దిహుభాషాకోవిదుడై న కృష్ణరాయలు తెలుగునే లెస్స అనటం 


బోధనభాష-కెలు(గు 21 


లోక విదితమే. ఇదినాటి మాట, నేటియుగంలో _ ఆదెంతనంకు సమంజసమో 
వేరేమాటగాని _ (కుతి మాధుర్యం వల్ల పాశ్చాత్యులు మన భాషను “ఇటాలి 
యన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌” అన్నారు. విభిన్న (ప్రవంతులు తనలో లీనంచేసుకొనే 
సమర్థత గలదనీ, ఆత్యంత నమన్వయ శక్తి సువన్నమనీ ప్రఖ్యాత వైజ్ఞావికుడు 
జె, వి. యస్‌. హాల్డేన్‌ భారతీయభాషలో తెలుగును పేర్కొన్నాడు. గత 
శరాబ్దింలో డా౪ విలియంకారే విద్వాంసుడు, నేర్చుకోడానికి కొంత కష్టమని 
పించినా, తెలుగుభాష అఆక్యంత  నరిమార్శిత మైసదనీ, “పెంపొందింవదగిసి 
మిక్కిలి యోగ్యభాషల్లో తెలుగు గణనీయమైందనీ, ఎంతో సుకరంగాను, 
సమంజసంగాన, పొంకంతోను భావవ్య క్రీకరణ సామర్ధ్యం సమకూర్చగల రూప 
నిష్పక్తి వైవిధ్యంగల భాష” ఆనీ వాకొన్నాడు. ఆంగ్లభాష వరిణతి చెందడానికి 
పూర్వమే పాపహాత్య, సంపన్నంగా వెలసినభాష తెలుగు. ఆనేక ఆవరోధాంను 
ఆతి క్రమిస్తూ, వికానమార్గంలో పురోగమిస్తూ, నేటి జాతీయజీవనంలో నముచిత 
పాత్ర వహించాల్చిన ఘడియలో (క్రొ _శ్లమలుపు తిరుగుకోంది ఈ చాడు, ఈ 
తరుణంలో, మనభాష మనకు ఆక్కరకు వస్తుందా అనే సందేహం కొందరు 
'మేధావుల్లో దియలుదేరటం నిజంగా దురదృష్టకరం. జాతి పునర్నిర్మాణంలో 
“ఈ భాష మనకెంత చెయ్యగరల్లుకుంది” అనేవాళ్ళు 'ఈ భాషకు ఇంతవరకు 
మనమేంచేశాం' ఆవి (ప్రశ్నించకోటంలేదు. సరే ఆ విషయం వదిలేద్దాం. 


ప్రాంతీయ భాషలతో ఇంగ్లీషు పోటి, 


ఈనాడు చాలామంది తలుస్తున్నట్లుగా ఆంగ్లభాష పోటీవడేది పాందీకో 
కొదు. (ప్రాంతీయ భాషలతోనే : ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో బోధన 
భాషగా నేటివరకు ఇంగ్లీషే కొనసాగుతోంది. ఇప్పుడు మార్యమం తెలుగు 
కావాలంటున్నాం, అంత పెద్దకార్యం నిర్వహించేస్తానం తెలుగుకు లేదని కొంద 
రంటున్నారు. వీళ్ళది ఆరజ్యరోచనం కాకతప్పరు. మాతృభాషస్థ్రానంలో మరే 
భాషా ___ ఆదెంతటిదై నాసరె __ (వతిష్టింనదిడలేదు; ఆది సామాజికంగా, 
జాతీయంగా, మనోవై శ్లానికంగా అనమంజసం, ఆసంభవం. ఆంధ్రప్రదేశ్‌లో 
ఆకరాస్యుల కాత మెంత ? అందులోనూ, ఆంగ్రభాషా పరిజ్ఞానంగలవాళ్ళ శాత 
మెంత? ఏ సమాచార్నగంథం తిరగేసినా ఇల్లే తేలిపోతుంది. (ప్రధానంగా 
పట్టణాల్లో నివసిస్తూ, నూటికి ఏ ఒక్కనికో తెలిస్తే ఆంగ్లభాషలో వరిపాలనా, 


22 మహతి 


విద్యాబోధసలూ నిర్వపాస్తే, ఇది (ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది ? ఈ విష 
వలయంలో వడిన మనకు ఇంతవరకు ఫలించింది _.. ప్రజల పైన ప్వామ్యమే 
గాని, ప్రజలయొక్క స్వామ్యంమా(తం కాదు, ఆంగ్లవిద్య కోట్లాది మన 
భారతీయ సోదరులను, మననుండి వేరుచేసి వేసిందవి గాంధీజీ ఏనాడో 
'ఘోషించి చెప్పారు. నన వల్తెల్లో పరిశ్రమించే రైతుకూ, మన కార్థానాల్లో 
కష్టించే కార్మితుడికీ ఇంగ్లేమభాష __ శశాబ్దాలకాలంలో సవ్నిహీతంకాలేడే __ 
నేడు కాగలుగుతుందా ? మన వట్ట భదుల్ని, మనపాలన యంత్రాంగాన్ని ఈ 
(క్రకాజీవికానికి సన్నిహితం చెయ్యాలంటే, ఆ (ప్రజల భాషలోనే ఇటు ఉన్నత 
విద్య, ఆటు పరిపాలనా వ్యవహారం కొనసాగాలి. లేకపోతే మన (ప్రజారాజ్యం 
(ప్రజలకు దూరంగా, నేతి వీరకకాయగానే ఉండిపోతుంది. తన దేశంలోనే మన 
పొరుడు పరాయివాడుగా ఇంకా జీవనయా(త్ర సాగిస్తుంటాడు, తన పేరిటసాగే 
రాజ్యతం[త్రంలో తానుపాల్గానే హక్కునుంచీ శాశ్వతంగా వంచింవదిడశాడు. 
ఇదే నేడు మనం ఎదుర్కొంటున్న సవాలు. 


వ వ 
భాష యొక్క గొప్పతనం జన్మ సిద్ధమా? 

(ద్రస్తుతానికి వద్దాం. ఉన్నత విద్యాస్థాయిలో బోధన మాధ్యమంగా ఇంగ్లీషు 
స్థానంలో, తక్షణమే మనపాంతీయ భాషలురావాలి. ఇందులో సమస్యకు రెండు 
పార్మ్వాలున్నాయి. ఇంగ్లీసమ (మాధ్యమంగా మాత్రమే) తొలగించడం, ఓకటి* 
ప్రాంతీయ భాషల్ని మాధ్యమంగా చెయ్యడం. రెండు. ఇందులో మోదటి 
అంకాన్ని వ్యతిరేకించేవారు. ఒక భాషగా ఇంగ్లీషుకు ఉన్న గొవృతనాన్ని 
స్తోత్రం చేస్తారు. కాని మానవుడిలాగే _ ఏ భాషా గొప్పడై పుట్టటం అంటూ 
ఉండదు. అనుకూలమైన వాతావరణం, వికొసావకాళాలు, రాజకీయ సామాజీక 
పరిస్థితులు, సర్వతోముఖ _ జాతీయ పునర్నిర్మాణ వరమైన నాయకత్వం, 
జాతీయానసరాలు నిర్వపాంచగల గొప్పపాహపీతవే త్రలు __ ఇలాంటేవి ఓక 
భాషోన్నతికి కారకొంుగా తోడ్పడే ఆంశాలు. ఏ (సిర్ధభాషావే తా నేటివరకు 
ఇఠర భాషంకు నశపడని అపురూనంకేణాలు లెక్కవేసి, ఇంగ్రీసుభాషే 
గొవ్పదవి విరూపించలేద:. ఆంతవరకూ పై అభిప్రాయం కేవలం నిరాధారమైన 
దురథీమాన జన్యంగానే మిగిలిపోతుంది, రవి ఆ న్గమించని సామ్రాజ్యం తాలూకు 
భాషగా ఇంగ్లీమకు చారిత్రకంగా మహత్తర అవకాశాలు లభించాయి. విజేతల 


బోధనభావ_తెలు(గు 23 


భాషగా వలుదేశాల్లో, నలుమూలలా చొచ్చింది. పాలకుల ఉద్దేశ్య పూర్వక మైన 
విధానాలర్వారా స్టావిక భాషలను ఆణచిపెట్టి, బలవంతంగా ఇంగ్లీమ తల 
రుద్దబిడింది. చర్మిత్రలో ఇది అకేరరూవమైన సత్యం. 


ఇంగ్లీషు గొప్పపుటక ఎలాంటిది 2? 

ఇంత గొవ్పగా పేర్కొనబడే ఇంగ్లీమ భాసవికాన కమం ఎలాటివో 
దిజ్ఞ్మాశ్రంగా వరికించటం అవసరమే. తెలుగులో కప్మిత్రయంవారు కౌర్యసృష్టి 
చేస్తున్నకాలంలో ఇంగ్లీముకు ఇంకా రూప కల్పనం కాలేదు. సాఠశాలలో 
డ్రీ.శ. 1960లో (వచేశ “పెట్టదిడేదాకా. ఇంగ్లీషు 'దేశావా?ి సరుకు'గా చిన్న 
చూపుచూవదిడినది. 14వ శశాద్దిం అంతీమ వర్షంరోనే ఈ భాసకు స్వదేశంలో 
పార్ల మెంటు (ప్రవేశం లభించింది. నేడు మన "ఇంగ్లీను వ్యామోహంలాగే నాడు 
వాళ్ల దేశంతో (పెంచి, లాటిన్‌ భాషల వ్యామోహం ఉండేది. ఇది ఇంగ్లీషు 
(ప్రగతి మార్గాసకి అవరోధంగా తయారయింది, ఆవృట్లో న్వభాషా ఉద్యమాన్ని 
'లేవదీసిన (ప్రముఖుల్లో ఒకడు, ఒక (ప్రధానోపాధ్యాయుడు “...లాటన్‌ను గోష్టి 
విస్తామ; కావి ఇంగ్లీమని పూజిస్తాను.” ఆంటూ శంఖారావం చేయాల్సి వచ్చింది. 
1688లో కూడా జార్డి పెటీ తన మాత భాషా వివయంలో ఇలా ఆక్రోశించాడు. 
"నేను ఇంగ్లీమలో రాసాను కాబట్టి, నాపరిశ్రమవి తీరిక చేసేవారు... శోచనీయ 
మేమం'పే వారు మున భాషలో (38 త్రము రచనలు చేయడం) అసాశ్యమం౦టారు, 
వారు మన భాషని నిస్సార మైనదిగా భావిస్తారు; అనాగరిక భాషగా ఎంచుతారు: 
గుర్తింవ దగనిది అంటారు.” (ఫెంచి ల్యా'టెన్‌ భాషల స్టానంలో న్వథాష 
(ఇంగ్లీస్స రావడానికి నాడు అంకా వ్యతిరేకత ఉండేదన్న మాట. 


ఎలా కలిగింది గొప్పదనం ? 

నాటి అనాగరిక భాషమైన ఇంగ్లీషే నేడు (వవంచమంతటలో గొవ్ప 
భాష ఆనీ, హుందాతనం మూ ర్రీభవించిన భాషఆనీ, ప్రాంతీయభాషలు దానిష్టానం 
ఆక్రమించడానికి నర్వదా ఆయోగ్య మైనవసీ మన "పెద్దలు కొందరు ఆంటున్నారు 
అక్కడిచరిక్రే ఇక్కడ నేడు షునరావృత్త మౌతోంది_కాని తల క్రిందురూవంలో 
విష్కర్ష అ మంటా, నేడు మన (ప్రాంతీయ భాషంస్థితిలోనే మూడు. వాలుగు 
వందల ఏండ్ల (క్రిందటి దాకా ఇంగ్లీమ కూడా ఉండేది. తమ పు స్టకాలకి తగిన 
గౌరవం రాదని, న్యూటన్‌, బేకన్‌ వంటి మేధానిధులు కూడా ఇటు ఇంగ్లీనులో 


24 మహతి 


చేసిన రచనలకః ఆటు లాటిన్‌ ఆసువాదాలు (వ్రచురించుకున్నారు. తరువాత 
కాలంలో స్వదేశంలో ఆ భాషకు అన్ని రంగాల్లో (ప్రయత్న పూర్వకంగా స్థానం 
కల్పించుకున్నారు, దానికి తగినట్లు ఆంగ్లభాషకు కలిగిన ఆనుకూల వరిస్థితులు 
ఆ భాషకు ఆశ్రయించుకుని అద్భుత రచనలు చేసిన మహా రచయితలూ, మాత్మ 

షాభిమానులై లోకం నలు మూలల వ్యాపించిన ఆంగ్లేయులూ, ఇరుకు భావాలు 
భాషానియంత్రణలు విడనాడి స్వేచగా తమ భాషను ఎదుగ నిచ్చిన దృక్పథం-ఇన్ని 
ఆ భాషాన్నత్యావికి లోడు ఐనాయి. నేడు ఆతిసామాన్యమైన ఆంగ్ల శబ్దాల్లో 
ఎన్నెన్నో వాస్కవావికి సేచ్చగా ఆరువు తెచ్చుకున్న (పెంచి మొదలైన భాష 
లకు ఆనుకృతులో. తద్భవాలో ఆని గమనించటం చాల ముఖ్యం. ఇంగ్లీమలో 
“ఇంగ్లీమ' పాలు ఎంత తక్కువో చూ స్తే ఆశ్చర్యం అవుతుంది. నిజానికి ఇది 
కూడా మనలోనే గుణపాతంకావాలి, కాదిట్ట్‌ ఇంత గొవ్ప ఇంగ్లీషు కనుక ఇదే 
మన మాధ్యమంగా ఉండాలి అనేది, చార్మితకనత్యాలు గుర్తించని ఆర్థహీన 
మయిన వాదం [భాషాసమస్య._.వాసమూ ర్టి]. 


సమన్య రెండవ పార్శ్వం. 


పోతే, నమన్య రెండవ పార్శ్వం ఉంది. (ప్రాంతీయ భాష మాధ్యమంగా 
ఉన్నతస్థాయి విద్య నిర్వహించడం సాధ్యమా; సమంజనమా;_ఆవి. మాతృ 
భాష ఆయిన ఇంగ్లీ మ తమచదేళంలో మాధ్యమంగా వనిరావిది అవి ఆక్కడి 
వాళ్ళనుకున్న వరిస్టితివైన చూశాం, నున భాషల సంగతీ, ఈనాడే అచ్చంగా 
ఆలాగే అనుకుంటున్నాం.  ఇంగ్లీషస్థానంలో వచ్చేయోగ్యత వాటికి లేదని 
సందేహిస్తూ కూర్చుంటున్నాం. వాటికి ఇంతవరకు అవకాశం అంటూ ఆధునిక 
యుగంలో ఏనాడూరాలేదు. వ_సే అవికూడ ఇంగ్లీవులాగ అంతర్జాకీయ భాష 
వాలేవేమోకాని, జాతీయ అవసరాలు తీర్చాడావికీ, (ప్రజా జీవితంలో నవోదయం 
ఆవిర్భావానికీ మా(త్రం వాటివల్ల దారులు సడుతాయనడంలో ఏసంశయమూ లేదు, 
ఇంగ్లీము భాషా చరిత్రనించి మనంచేర్చుకోవలసింది ఇచేకాని, ఇంగ్లీనును 
పట్టుకుని ఊగులాడడంకాదు, 

(వ్రవంచంలో ఏ (ప్రగతి శీలమైన దేశంలోమ వరిభాష బోధనమాధ్యమం 
గాలేదు. రష్యా, జపాన్‌, ఇజ్రాయిల్‌, వంటి పెద్ద చిన్న దేశాలెన్నో తమ 
భాషలను ఆధికొరభాషలుగా. అన్ని స్థాయిలలో బోధన భాషలుగా రూపొందిం 


బోధనభాష-రెలు (గు 25 


చుకొవి అత్యలివృద్ధిచెందీన, ఆధువిక దేశాలుగా అంతర్జాతీయ రంగంలో 
మనుగడసాగిస్తున్నాయి. ప్రయోగం బట్టి భాషకు యోగ్యకాయోగ్యతలు 
సిద్ధిస్తాయి తప్ప జన్మతఃకాదు, మన దేశాసుభవంలోనే మాజీ హైదరాబాదు 
రాష్ట్రంలో, భారతీయ భాషలలో ఒకచైన ఉర్లూ ఉన్నతవిద్యామాశ్యమంగా 
రూపొందింపదిడిన (ప్రయోగంలో నకు గుణ పాఠం కొవాలి. 
తెలుగునుగూర్చి కీ.శే.కొ. లక్కణరావుగారు. 

“దేళ భాషలలో శాస్ర నఠనము' అనే తమవ్యానంలో మహవీయుడు కీ.శే. 
(ర్రీకొమత్హాజు లక్ముణరావుగారు ఆర్ధశతాబ్దం పూర్వమే ఆవేదనతో చెప్పిన ఈ 
మాటలు గమనీయములు: “తల్లి పాలు క్రావివెరిగిన బాలునకును, దీదిపాలు 
్రావి "పెరిగిన చాలునకును నెట్టి భేదముండునో స్వభాషయందు శాస్త్రార్యిసము 
చేసిని వానికివి దిరభాషయందు శానార్గనము చేసిన వానికి నట్టి భేద మేయుండును” . 
బాలుని మానసిక (ప్రవృ క్తి, ద్రవ ర్త కన శకస ఆను ద్భక్కోణములసుండి 
ఈహూక్తిని పరిశీలించటం అవసరం. ఇంకను, * +ఉగ్గుపాలతో నేర్ప(బడిన 
స్వభాష సహజముగ( (బితిదునుష్యునకు వచ్చును...అయా నిద్రలు సులభము 
గను ద్వరితముగను (బ్రినరించి జనులియున్నత స్టితిక( గారిణ భూతములగును,” 
అనుచు భవిస్యత్తువై పు సంకేతము చేసినారు. వచ్చీరాని ఇంగ్లీషులో ఉన్నత 
విద్యను బో ధింవయత్నించి, మన యువకుల వ్యక్తిత్వాల్ని ఎదుగు బొదుగు 
లేకుండా చేసుకుంటున్న నునం ఆయన ఆశయానికి ఎంతదూరం ఉన్నామో! 
“ఇవ్పుడిలో (భ్రష్ట స్తతో (బిష్ట' అమనట్లు మన బాలకులకు ఇంగ్లీమ బాగుగా 
వచ్చుట లేదు; శాస్త్రమలు చక్క_గ( దెలియట లేదు.” ఆనుమాట నేటికి ఎంత 
యదార్ధమో మనకే శతెలును, నేలివలె, ఆంగ్ల భాషా వ్యామోహ పరులైన 
విద్వాంసులను గూర్చి వారన్న మాటలు! “పాళళాలలో( దెలుగున శాస్త్రములు 
చెప్పు(డనినపుడు మీకు( దెలుగులో శాస్త్ర గ్రంథములేవియవి యడ్డముచెప్పుదురు. 
ఇప్రగ్రంధములు పవ్రాయుడనగానె, “ఆ(గంధముల నుపయోగించు బశ్ళేవోయి' 
యని వీరె మరల నడ్డము వచ్చెదరు. వీరిసిద్ధాంతము ననునరించిన( పిచ్చికుదిరి 
న(గావి సెంద్దికాదు; పెండ్లియైన(గాని పిచ్చికుదురదు, వీరి వాదము వినుచుండిన ( 
బిచ్చియు(గుదురదు; పెండ్లియు(గాదు. కావున దిరస్పరాశ్రయ ద్వేషభూయిష్ట 
'మైన వీరి వాదమునుచూచి మనము భయనడవలదు. ” నేటికిని మనకు మహనీయుని 
యుపదేశమే శరణ్యంగా తోవకమానదు. 


26 మహతి 


పెద్దల నిపుణుల ఆభిప్రాయాలు 

ఈ విషయమై, విద్యారంగంలో అద్వితీయులై న విప్పుణులు ఏంచెప్పారో 
విచారిద్దాం. గాంధీజీ “నేనే వియంతనై రే మన బాల బాలికలకు పరభాషా మార్య 
మంద్వాతా బోధించడం నేడే విల్పివేస్తాను ...... ++.ఈ దుస్తితికి తకణచికి చ్చే 
అవవరం” ఆన్నారెన్నడో. విశ్వకవి రవీంద్రుడు, తిలక్‌, రాజేంద్రప్రసాద్‌, 
డా॥జాకిర్‌ హు సేన్‌వంటి ప్రజాజీవన విధాయకులూ ఇలాటి భావాలే ప్రబోధించారు. 


విద్యాకమిషన్లు ఏం చెప్పాయి ? 

ఉన్నత విద్యాష్టాయిలోకూడ విద్యాబోధన (ప్రాంతీయ భాషల్లోనే జరగా 
అని సిఫారసుచేసిన మొట్టమొదటి నిపుణుల సంఘం డా॥రాధాకృష్ణన్‌ కమిషన్‌ 
(89 ౪.1948). ఆ తర్వాత అనేక (ప్రముఖ వి_్యవేత్తలతో ఏర్పడిన కొఠారీ 
కమీషన్‌ (1964.66) వారి వివేదిక ఎంతో (ప్రామాణిక మైంది. విద్యారంగంలో 
గొవ్ప అనుభవం గడించిన (శ్రీ యం. వి. రాజగోపాల్‌గారు, “బ్రిటిష్‌వారు 
తమ వెనుక విడిచివెళ్ళిన ఎన్నో సరిపడని విదేశీ నమూనాల్లో విద్యావిధానం 
ఒకటి, అన్నిటికి న్నా బాధ్రాకర మైనది". అంటూ బోధన మాధ్యమం విషయం 
ప్రస్తావిస్తూ, కాశ్మీరు నాగాలాండు రాష్ట్రాల్లో ఆంగ్లభాషా మాధ్యమం విఫలమైం 
దని అయన పేర్కొన్నారు. 


మనోవిజ్ఞానం ఏమంటుంది ? 

మనో వైత్లానికంగాకూడా, అజ్ఞాత విషయాన్ని అపరిచిత మాధ్యమం 
ద్వారా సాధించడం వాంఛవీయంకొదు మాతృభాషా గత మైన విషయంపూటిగా, 
సులభంగా ధారజౌగత మైపోతుంది, భాష ఆధారమైశతే, భావం ఆధేయమవు 
తుంది. రెండూ అవరిచితారై తే, ఆలభ్యనన (ప్రక్రియ క్తి ష్టమెపోతుంది. మాతృ 
భాషద్వారా విషయజ్ఞానార్థన అనే (ప్రక్రియ సర్వతోముఖమైన మూర్తిమత్వ 
వికాసానికి దోహదకారి అవుతుందని శాస్ర కొరుల అలి ప్రాయం. 


ఇంగ్లీ షమాధ్యమం పుటక 


1895లో లార్జ్‌ బెంటింక్‌ ఐరోపాసాపాత్యం, విజ్ఞానం ఇండియావాసులలో 
పెంపొందించడమే బిటిష్‌ (ప్రభుత్వం ప్రముఖలత్యంగా పేర్కొంటూ, విద్య 


బోధనభాష.తెలు(గు 27 


కోనం కేటాయించబడిన నిధులన్నీ శేవలం ఇంగ్లీమ విద్యవైనే సద్వినియోగం 
కాగలవన్నాడు. నిన్నమొన్నటిదాకా అదే కొనసాగుతూవచ్చింది. తమకు 
విశ్వానపాక్రులై న భారతీయ తాలేదార్తమ తరిసీదు చెయ్యకపోతే, తన సామా 
జ్యపు ఆస్తుల్నివిర్వవీంచుకోడం ఆనంభవంఆవి ఆయన స్పష్టంగా ప్రకటించాడు. 
ఇక నౌటి విద్యావిధాన నిర్దేతగా లార్డుమెకాలే ఆశించిన భారతజాతి , అభిరుచులు , 
అలిపాయాలు, నీతి, వ్రజ్ఞల విషయంలో ఆంగ్లేయులుగా రూహొంది, ర క్రమూ 
రంగులలో మాపత్రం ఇండియన్లుగా ఉండే స్థావికజనుల నముదాయం. ఆంగ్ల 
మాధ్యమం ఆశించిన (ప్రయోజనాలను బ్రాగాసిద్ధింవచేసింది, 


కొఠారీ కమిషన్‌ సిఫారనులు 


కొఠారీ కమిషన్‌వారు ఈ సమస్యగూర్చి చెప్పిన మాటలు పరిశీలిద్దాం. 
"వరాయి మాధ్యమంలో జ్ఞానార్డన చెయ్యడంవల్ల విద్యాద్దల్ని విషయంపై ఆధి 
వక్యం నంపాదించేందుకు దిదులుగా. వల్లె వెయ్యడం పైనే కేంద్రీకరించడం ఆవి 
వార్యంచేస్తుంది. పాఠళాలలోను, ఉన్నత స్థాయిలోను విద్యామాధ్యమం పొమా 
న్యంగా ఒకయే అయిఉండాలి. 1997కు పూర్వం క సీసం యీవరిస్థీతి వుండేది. నేడు 
పాళళాలదళలో (ప్రాంతీయభాషల్ని విద్యామాధ్యమంచేసి సముచిత చర్యతీసు 
కున్నాంగనక, ఆవై దశల్లోకూడ వాని అఆధికృప్రయోగం విశ్చితమనేది, ఆ 
చర్యను అనుసరించిరావాలి," ఇక జాతీయ వమైక్యశామండలి వివేచనకూడ 
చూడండి. (వజలకూ, వృ త్తివనుల సాంశేతికుల విశ్వవిద్యాలయముల వారలకూ 
పాంతీయభాషలద్వారా నిరంతరమైన అఆనుబిందాలేర్పడితేనే తప్ప, భారతీయ 
విశ్వవిద్యాలయ వ్యక్తులు, గరిష్టపురోగతికి దోహదం చెయ్యడం పొనగదు. 
విశ్వవిద్యాలయ స్థాయిలో బోధన మార్యమంగా (ప్రాంతీయ భాసల్ని నియోగించ 
నట్లయితే, డేళంలోఉన్న |ప్రతిభావికాసం తోటుగుమాఖం వడుతుంది. 
తెలుగు పనికివస్తుందా మరి ? 

"ప్రై చర్చవల్లి (పాంతీయభాషలే ఉన్నత విద్యామాధ్యమంగా నెలకొనాలని 
శేలుతుంది తెలుగుభాష విషయం ఇక వేరేచెప్పనక్కరలేదు, ఆస్పత్రి, 
లాంతరువంటి ఇంగ్లీషువదాలు, తువ్వాలు మేజువాణి నంటి ఉర్తూసదాలు, 
అలమారు టొత్తాము వటి ఐరోపియాథాషా కల్దాలు వంతచక్కగా తెలుగు 
మూవలో పోసి, ఒదిగి ఉన్నాయోచూ స్తే ఈ భాషశీలీనత ఆర్థం అవుతుంది. 


28 మహాకి 


ఇనా నున వండితులు కొందరు స వ్యాకిరణసూశ్రాలకో విరుద్ధమంటూ నూతన 
పద నిర్మాణాన్ని నిరుత్సాహ పజచడంకూడదు. ఆంగ్లంలో క్లోరోఫిల్‌ అనేది 
ఒక గ్రీక్‌ ఒకల్యాటిన్‌ పదాల నమ్మేళనం. వీని ఆమకృతిగా “వత్రహరితం' 
రూపొండింది. ఇలాంటి రూఢళబ్దాల్ని నన నిభ టుకారులుకూడ ఆహ్వానించాలి, 
ఉదాహరణకు ఈ వ్యాసంలో సంకేతికమైన అర్థంలో "మాధ్యమం" అనే 
వడానికికొని, ప్రతిసామాన్య విజాన శా త్రవిద్యార్థికి సువరిచిత మైన ఖవిజ శతాద్లా 
వికిగాని ఇంకా మన నిఘంటువుల్లో చోటియ్యకపోవడం నిజంగా శోచనీయం. 
ఆది తెలుగులాంటి జీవద్భాసపట్ల అవచారం అని మనవి చేస్తున్నాను. నవరూ 
వవిస్ప_త్రి. ఆన్యభాషా విన్యాసాలు స్వకీయం చేసుకోగల సామర్థ్యం, నవీన 
అవసరాలను అనుగుణంగా సమన్వయపడగల దక్షత. (క్రొ తృపోకడలుఇ ముడు 
కోగల స్రోమత్ర గలభాషగా తెలుగు ఏనాడోనిలబడింది, వేలాది ఆన్య దేశములను 
చక్కగా తనమూసలో నులచుకోగల్లిన మనభాష విద్యామాధ్యమంగా కాని, అధి 
కార భాషగా కాని నిస్సంశయంగా తగిఉంది. ఈశ వచ్చిన తర్వాతనే నీటిలో 
దిగాలనే వితండవాదంకాని, ఎచెగి వచ్చేదశలో ఏడో సరిగాలేదని వంకలు పెడ్తూ 
అవరోధాలు కల్లించే ఛాందస విధానంగాని, ఈ విషు వరిస్థితుల్లో మాతృభాషా 
బోరకమవుతుందనే మనవిచేస్తున్నాను. ఎదు"ుకల్లిన తర్వాత ఒదుగు అదే 
ఏర్పడుతుంటుంది. ఆనతికాలంలో (ప్రభుత్వబాస, మాభధ్యమమూ ఒకటవుతాయని 
అట్లాకొవటం అధిక (వ్రయోజనమని ఆశిద్దాం, అందుకోసం కృషిచేద్దాం. 


మారుతున్న భాష = వ్యాకరణము 
ఢ్రీ ఖ్‌. ని. యన్‌. వోంకఖాచాడ్యులు 


ఫాంకరణం అంటే ఏమిటో ముందు తెలుసుకొంటే 1947 తరవాత వస్తున్న 


భాషకు వ్యాకరణం ఆవసరమా ఆనేవిషయం అంతువడుతుంది. 

వ్యాకరణం ఒక భాషలో ఉన్న వాక్యొల తీరుతెన్నులను వింగడించి చూపు 
తుంది. భాషకు (ప్రమాణం వాక్య మేగాని వదంకొదు. ఒక వ్యక్తి తన అధి ప్రాయం 
శతెలిషేటస్పుడు ఒక్కొక్క భావాన్ని ఓక్కొక్క వాక్యంలో చెబుతాడు. 
ఆ వాక్యాన్ని పౌకర్యంకోనం పదాలుగా వింగడించడం జరుగుతుంది. వివిధవాక్యా 
లలో ఈ వదాలు ఉండే స్థానాలు చేరు. ఆ స్థానాలనుదిట్టి పదాలలో మార్పులు 
జరుగుతూ ఉంటాయి. ఆట్లు ఆ పదాలలో ఎటువంటి మార్పులు జరుగుతూ 
ఉంటాయో గూడా వ్యాకరణం విడదీసి చెబుతుంది. అంటే ఆ వదాలలో మూల 
శద్దిమేదో (వ్రత్యయాల పద్ధతి ఎలాఉంటుందో ఆ (ప్రత్యయూలు చేరేటవ్పుడు 
శబ్దంలో ఏమిమార్పులు జరుగుతాయి. (ప్రత్యయంలో ఏమిమార్పులు జరుగుతాయి 
అని నూక్మవిభజనచేసి వ్యాకరణం చూపుతుంది. వీటికి సంబింధించిన సూత్రాలను 
చెబుతుంది. ఈ సూశ్రాలకూ వీటి లక్యాలకూ కలిపి వ్యాకరణమని పేరు. ఈ 
వ్యాకర'3౦ తయారుచేసిన వారికి వ్యాకర్స లని పేరు. వ్యాకర్శలకు ఎంతో సూక్ష్మే 
&క ఆవసరం. 


పైన జరిగిన చర్చనుదిట్టి భాష లక్యీం; వ్యాకరణం లక్షణం లక్షణ 
మెన్సుడూ లక్ష్యొన్ని అనుసరిస్తుంది. లత్వ్యంలేవిదే అక్షణాని క వకాశ మేలేదుగదా! 


భాష ఎవ్పుడూ ఏ దేశంలో చైనా జనమంతా మాట్లాడుకునేది ఒకటి, రాతకి 
ఉవయోగించుకొనేది ఒకటి. మానవుడు అతివేగంగా ఆలోచిందుకో గలిగినా, 
మాట్లాడేటవ్పుడు కొంత తాపీశనం వస్తుంది. ఏది మాట్లాడితే ఆత్మ(శేయమూ 
లోక్రశ్రేయమూ కలుగుతుందో ఆతను తాపీగా ఆలోచించుకొనే మాట్లాడతాడు. 
అందువల్ల ఆలోచనలోకంటే మాట్లాడటంలో కొంత వేగం కగ్గుతుంది. మాట్లాడే 
విషయాన్నే రాతకగ్గం చేసేటవ్పుడు ఇంకాకొంత ఎక్కువ ఆలోచన కావలసి 
వస్తుంది. మాటకం'టే రాత శాశ్వతంగా ఉండేది. ఫలాని ఆయన జఇ్లలారాకాడూ 


30 మవాతి 


ఆవి ఆయన అనంతరం గూడా మనం చెప్పుకుంటాము. కనక మాట్లాడే 
భాషకూ రానేథాషకూ మరికొంత అంతరం ఉంటుంది. ఆయితే ఈ ఆంతరం 
అన్ని దేశాలలోనూ వీలయినంగ తక్కువగా ఉంటున్నది. 

మన తెలుగుదేశంలో రాసే భాషకూ మాట్లాడేభానకూ అంకరం ఎక్కు_ 
వగా ఉంటూంది. దీనికి ముఖ్యమైన కారణం మనకు వ్యాకరణాలు ఎక్కువభాగం 
ఇటీవలి కాలంలోనే పుట్టినవి ఉండటమూ, అవీ కావ్యభాషకే పుట్టటిమూను. మన 
విఘంటువులకుకూడా కావ్యభాషే మూలం. ఆందుచేతే మనవాడుకలో మాటలే 
వాటిలో కనవడవు. రాతభాషలో కూడా కావ్యభాషవేరూ మిగిలినధాతల భాష 
వేరూను తిక్కన్నకాలంలో దియలు దేరిన అంగ్రభాషా భూషణం బిహుచిన్నది. 
'వైపైలతేణాలు మాత్రమే తెలిపింది. ఆంధ్రశబ్ద చింకామణీ, వికృతి వివేకం 
లాంటివి కేవలం కావ్యభాషకే ఏర్పడిన న్యాకరణాలు. వచనరచన బాగా పెంగ 
బోతున్న కాలంలో దియలు దేరిన బాలవ్యాకరణం పరిది చాలా చిన్నది కావటమూ, 
ఆది ఆయనరెవ్పుకొన్నా గమనించక ఆది వ్యాకరణంలో చివరిమాట ఆనుకొని 
దానిప్రకారం అచ్చుపుస' కాలనవ్నిటినీ దిద్దిన పండితులు మనదేశంలో ఎక్కువ 
కావటమూ మూలంగా మనకు మంచి వ్యాకరణం రావటానికి అవకాశం కలగ 
లేదు తరవాత మల్లాడి సూర్యనారాయణశాస్ర్రిగారు రచించిన అంగ్రభాషాను 
శాననంలో కొంత ముందుకువెళ్ళినా కావ్యద్భృస్టితోనే వెళ్ళటంచేత ఎక్కువ ఉప 
యోగించలేదు. కొగా నునక వ్యాకిరణంగా ని, నిఘంటువుగాని కావ్యాన్ని వదలి 
భాషలో విహరించినవి లభించలేదనే చెప్పవచ్చు. 

కొవ్యభాషను వ్యాకరించి దాన్నిప్రకారమే వచనం రాసుకోండనటం 
సాహసం, కొవ్యానికుండే ఇద్బిందులు వేరు. దానికి పూర్వకాలంలో తవ్పకుండా 
ఛందన్సుండేది. కనుకనే వారలు, వచ్చినారలు, నీళ్ళలు మొదలై న ప్రయోగాలు 
కుప్పతిప్పలుగా వచ్చివడ్డాయి. ఇవి వచనంలో వాడికే నవ్వుటాల పాలవుతాము" 
అయిశకే కొంతమంది పూర్వపు పండితులు అదేవ్యాకరణ నహితమైన భాష ఆను 
కొని దానిలోనే వచనరచనలు కూడా చేశారు. వ్యాకరణ విరుద్దమైన (ప్రయోగ 
ముండరాదనే వారిభాపం. ఆంశేగాని వ్యాకరణ (ప్రయోజనం వారు గుర్చించినట్టు 
కసవడదు. 

కాలంమారింది. గురజాడవారు ఈ భాషానమస్యను తమ నెత్తి వైకివేను 
కొన్నారు. అయినా వారూ కావ్యాలప్రయోగాలు వట్టకొనే ్రత్యర్దులచె దండ 
యాత్ర చేశారు. 


మారుతున్న భాష_వ్యాకర ణము 31 


1917 సంవత్సరం భారతచరిిత్రలో న్వర్దాత్షరాలతో లిభించదగినకాలం , 
ఇంగ్లీమవారి పెక్త నంతొలగిపోయింది. మనఖఆంత క ముందున్న కట్టుబాట్లునడలిపో 
యినవి (క్రమంగావచనరచనకు-నవల, నాటిక, చిన్నకొథలకుప్రాముఖ్యంవచ్చినది. 
పద్యంలోకూడా ఛందో దిందో బస్తులకు స్థానం సన్నగిల్రినది. డ్రమంగా వచన 
వద్యాలకి (ప్రచారం హెచ్చింద. ఈనాడు వద్యాలు రాసేవాళ్ళ సంఖ్య తగ్గి 
పోయింది. వచనవద్య మే నలుదిక్కులా వినవడుదున్నది. శెలుగు ఆకాడమీనచ్చి 
పాత్యపున్త కాలను వాడుకభాషలో (ప్రచురిన్సున్నది. మాండలిక భాషను రికార్డుచేసి 
దానిమీద జిల్లాలవారీగా పు_ప్హకాలు పచురిస్తున్నది. ఇకతొడ తొక్కిడిలో వెనక్కి 
పోయే (పమాదంలేదు., 

కనక ఇప్పుడు వ్యాకరణం చెయ్యవలసిన వవిపీమిటి ? ఈకాలంలో 
మాట్లాడేభాష రాతభాష ఎలానడుస్తున్నవి ? ఈవిషయాలను పరిశీలన 
చేసి భాషా సమష్టిదృష్టి వ్యాకరణం తయారు చెయ్యాలి. ఈ వ్యాకరణ 
మనేది భాష పెద్దగా మార్పుచెందినప్పుడల్లా తయారు కావలసిందే. ఆది విద్యా 
ద్ధలకూ, రచయితలకూ కూడా భాసతీరుతెన్నులు తెలవటానికి కావలసిందే. 


ఎటువంటి ప్రయోగాలు నాగరి”మైనవి ? ఎటువంటివికావు ? ఆనేసంగతి 
వ్యాకరణంవల్లనే తెలుస్తుంది. వ్యాకరణం ఒక్క కావ్యభాషశకేగాక భాషాసమష్టికి 
తయారవుతుంది గనుక అది అన్నివిధాలైన రచనలకీ పనికివస్తుంది. మన 
తెలుగుభాష వి్హృతి పొందుచున్నది. గనుక ధానిని చక్కగా వింగడించుకొవి 
వ్యాకరణరచన చేసుకొంటే మునక్త మనం మేలుచేసుకొన్న వాళ్ళువుతాము. 

ఇంకొక విషయం ఆంతా గుర్తుంచుకోవాలి. వ్యాకరణం రాసినంతమా తాన 
భాషలో మా ప్పరావటం తగ్గీపోతుందనుకోటం మాగ్రం (భ్రమ. పాణినిలాంటి 
సూత్మేకికగల వ్యాకర్శ వ్యాకరణం రాసినతరువాత గూడా, సంస్కృతంలో 
ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులు పాణినీయానికి విరుద్ధాలయినందున 
శప్పన్న వారున్నారు. ఆ ఆల్మిపాయమే పొరపాటు. ఆయినా మార్పులు భాష 
వారుకలో ఉన్నంతవరకూ రానేవచ్చాయి. భాష వాడుకలోనుంచి తొలగిపోయిన 
తరువాత మార్పులకు ఆవసరమూలేదు, అవకాశమూ ఉండదు. తెలుగు వాడుకలో 
ఉన్నంతవరకూ మార్పులు వస్తూనే ఉంటాయి. వ్యాకరణం ఆవసరమవుతూనే 
ఉంటుంది. వ్యాకరణం భాషను కుంటువడనియ్యదు. భాష యథేచ్చగా పెరుగు 
తూనే ఉంటుంది. 


శ్రి 
భాషా కృ a 
డా. చేకూరి రామారావు 
శ్రీ పి. ని. నరసింహారెడ్డి 


'భౌొషాళాస్ర్ర పరిధిని నిర్ణయించటం చాలా కష్టమైనపని. ఒక భాషను గురించి 

గాని లేక భాషలను గురి=చిగాని విజ్ఞానాన్నందించటానికి చేసే ఏ కృషి 
ఐనా భాషాశాస్త్రంలో భాగంగానే పరిగణించవచ్చు. ఆ పద్ధతిలో ప్రాచీన 
వ్యాకరణాల్ని గురించి చేసిన చర్చ, కావ్యాల్టో పాఠభేదాల్ని గురించి 
ప్రయోగ విశేషాల్ని గురించిన చేసిన చర్చ భాషాళాస్త్రంలో భాగంగానే 
నిజానికి పరిగణించాల్సి ఉంటుంద. ఐనా ఈ వ్యానంలో వాటిని వరిగణనలోకి 
తీనుకొవటంలేదు. ఆందుక్కారణం వారు చేసిన కృషి అల్పమైనదిగా భావిం 
చజంకాదు. నమగమైన పరిశీలనలో వాటి (ప్రస్తావన తప్పనినరి, 

ఈవ్యాసానికి కాలపరిమితి కూడాఉంది. స్వాతంత్ర్యానంతరం జరిగిన 
భాషాకృషి మ్మాతమే ఇందులో వరిశీలించబడుతుంది. స్వాతం త్యావతరణకి 
భాషా శాస్త్ర కృషికి (వత్యేకమైన _సంబంధముందని మేమనుకోవటంలేదు. 
కాలంలో ఎక్కడో ఓచోట గిరిగీసుకోవటం ఏ వరిశీలనకై నా అవనరమే కాబట్టి 
నంపాదకు లేర్పరచిన ఈ పరిమితి ఆమోదయోగ్యమైనదే. 

తెలుగు దేశంలో స్వాతం త్యానికి పూర్వంగాని తర్వాతగాని ద్రావిడ 
భాషలమధ్యన ఉన్న సంబంధాన్ని నిరూవించే ప్రయత్నం విశేషంగా జరిగింది. 
దాని విస్తారమైన పరిశీలన ఈ వ్యాసంఠో మేము చేయబోవటంలేదు. అందులో 
తెలుక్కి అవనరమైనింతవరశకే ఇక్కడ పరిశీలించబడుతుంది. వాటి సమ్మగ 
మైన వరిశీలన వేరె వ్యాన విషయం. 

ఈ వ్యానవరిధి ఇది. ఆదునిక భాషాశాస్త్ర వద్ధతిలో తెలుగు భాషను 
గురించి [ప్రత్యేకంగా జరిగిన పరిశోధన. మళ్ళీ ఇక్కడ చిక్కుంది. ఆధునిక 
భాషా కాస్త్రమందే కూడా నిర్వచించటం కష్టమే. ఈ వ్యాసంలో వాస్తవానికి 
కొంత విరుద్ధమైన (10[8ky) యుగానికి వూర్వవు భాషా విజ్ఞానం కూడా 
ఆధునిక థాషాకాస్త్రంగా పరిగణిస్తున్నాము, భాషాశాస్తా9నికి నంబంధించిన 
సిద్ధాంత కృషిచేసిన తెలుగు వారెవరూలేరు కాబట్టి తెలుగు భాషా లక్షణాన్ని 
గురించి జరిగిన కృషి ఈ వ్యాసంలో (ప్రధానాంళ మౌతుంది. 


భాషాకృషి 33 


భాషాశాస్త్ర అవనరాలు మాకు తెలిసినంతవరకు మొదటిసారిగా గుర్దిం 
చినవారు గిడుగు రామ్మూ రిపంతులుగారు, సవరభాషావ్యాక రణనిర్మాణంకోసం 
ఆయన తన కొలానికి అందుబాటులో ఉన్న శాస్ర్ర విషయాల్ని అధ్యయనం 
చేశారు, తెలుగుభాషను గురించికూడా ఈయన శాస్ర పద్దతిలో ఆలోచించా 
రనటానికి ఆధారాలున్నయ్‌. (చూ. [గడుగు సీతాపతి _ గతకాలపుస్మృతులు 
కృష్ణావ( త్రిక, 1960). 1908, 1909, 1910 సంవత్సరాలలో విశాఖపట్నంలో. 
జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో భాషనుగురించి శాశ్రీయ దృక్పథాన్ని 
వ్యా ప్టిచేయటానికి ఆయన కొన్ని (ప్రసంగాలు చేశారు. 1913లో డేనియల్‌ 
జొశేన్స్‌ (02॥1e] Jంnes) అనే (ప్రక్యాత ఛ్వనిశాస్ర్రజ్ఞాడు మద్రాసులో కొన్ని 
ఉపన్యాసా లియ్యటానికి వచ్చినప్పుడు తెలుగుభాషలో కొన్ని ధ్వనుంను 
గురించి తాను పరిశీలించిన అంశాలను జోన్స్‌తో చర్చించారు. నేటి తెలుగులో 
మగం రాతలో గూచించే (ప్రతిఅచ్చుకు రెండు రకాల ఉచ్చారణ ఉంది. 
ఆ ఉచ్చారణ భేదాన్ని గహించటానికి ఈ క్రింది మాటల జంటలు ఉదాహరణగా 
వచ్చు, 

పిట్టు _ పిట్ట మెట్టు _ మెట్ట పుట్టు _ పుట్ట పొట్టు _ పొట్ట 

సీకు _ పీక్‌ మేకు _ మేక్‌ గూడు. గూడ గోడు గోడ 

'పె మాటల జంటల్లో మొదటి పదంలోని మొదటి అచ్చుకు రెండో 
పదంలోని మొదటి అచ్చుకు ఉచ్చారణభేద ముంది. మొదటి పదాల్లోనివి 
నంవృతాచ్చులు. రెండో పదాల్లోనివి వివృతాచ్చులు. ఈసంవృత వివృతభేదం 
పరాత్షరంలోని అకారంవల్ల ఏర్పడింది. 

రామ్మూర్తీగారు కనుక్కున్న ఈ విషయాన్ని సరైనదే నని జోన్స్‌ 
అంగీకరించారు. అయితే వ్యావహారికభాష (ప్రయోజనాన్ని స్థాపించటానికే 
రామ్మూ ర్తిగారు తన శక్తుల్ని వినియోగించవలసి రావటంవల్ల ఈ పద్ధతిలో 
అయన విశేషమైన కృషి చేయటానికి అవకాశం లేకపోయింది. పైసంఘటన 
ఆయన్ని (ప్రథమాంధ్ర భాషా విజ్ఞానిగా గుర్హించవలసి ఉంటుంది. 

ఆ తరువాత చాలాకాలంవరకు ఢెంసథాషె శాస్ర్రపరిశీలన జరిగినట్టు 
ఆధారంలేదు. కోరాడ రామకృష్ణయ్యవంటివారు కాక్ట్వెల్‌ (C24౭1) రచించిన 
ర్రావిడవ్యాకరణం ఇచ్చిన ఉత్సాహంతో _ తెలుగుభాషపై చారిత్రక పరిశీలన 
చేశారు. రామకృష్ణయ్యగారి “సంది” అందులో ఒక మైలురాయి. 

గంటి జోగి సోదుయాజులుగారి'ఆం ధ్రభాషావికా సము'భారతస్వాతంత్ర్యా 
(3) 


a 


34 మహతి 


వతరణం ఒకేసారి జరిగినయ్‌, ఆంర్రాయూనివర్సిటీలో తెలుగు (పొఫెసర్‌గా 
ఉంటి ధాషాశాస్తాధ్యయనానికి (పోత్సాహమిచ్చారు. తెలుగు (డ్రావిడభాషా 
జన్యమే అనే కాల్ట్వెల్‌ సిద్ధాంతానికి వీరు మరీకొన్ని ఉపపత్తులను ఈ( గ్రంథంలో 
చూపించారు. శేలుగుభాషలో ఛ్వనులలోను వ్యాక కరణాంశాలలోను వచ్చిన 
మార్పుల్ని ఈ (గ్రంథంలో విస్తారంగా చెప్పాతు, ఈనాటిద్భృష్టితో చూసే సోమ 
యాజాలుగారి పరిశీలన అంతో సంతృప్తి నియ్యనిమాట నిజమే అయినా అనేక 
చార్మిత్రకాధారాల్ని బహుకాలం వ్యయ(పయానలకు లోనై |ప్రోగుచేసిన పరిశ్రమ 
ఈ గంథంలో మనకు కనిపిస్తుంది. 

నేటి తెలుగుదేశంలో "భద్రిరాజు కృష్ణమూర్తి గారిపేరు భాషాశాస్త్రానికి 
పర్యాయపదంగా వాడబడుతున్నది. అంతర్జాతీయంగానే వేళ్ళమీద లెకిగంచ 
దగిన (ద్రావిడ భాషావే త్రల్లో కృష్ణమూ ర్రిగారు' ఒకరు. నర్వపండిత వేద్యమైనవీరి 
డ్రావిడభాషాపరిశోధనని వివరంగా (ప్రస్తావించటానికి ఇది చోటు కాదు. 

Telugu verbal bases (శెలుగు క్రియ పాతిపది కల చార్మిత్రక 
వర్ణనాత్మక పరిశీలన) అనే (గ్రంథంలో తెలుగు క్రియలన్నిటికీ చార్మి త్రకంగా 
మూలరూపాల్ని ఇతరభాషల ఆధారంతో నిర్మించారు. దానితోపాటు తెలుగులో 
జరిగిన ధ్వనులమార్చును కూలంకషంగా పరిశీలించారు. తెలుగుభాషకు వర్ద 
నాత్యక వ్యాకరణరచనకు మొదటిసారి దారి నేర్చరచింది వీరే, ప్రాచీన, ఆధ్‌ 

నిక ఆంధభాషలో (క్రియాధాతువులు, అవి (గహించే (ప్రత్యయాలను వాటి 

ద్రవ ర్హననుబిట్టి వీరుచేసిన విభాగం ఇప్పటికీ పామాణికంగానే వరిగణించబిడు 
తున్నది, నేటోశెలుగులో (కోస్తా జిల్లాల భాష ఆధారంగా) సంధిస్వరూపాన్ని 
“Sandhi in modern colloquial Telugu’ అనే వ్యాసంలో (1957) వీరు 
పరిశీలించారు. సంహితలో పూర్వాచ్చు లోపించి పరాచ్చు మిగలటం పూర్వ 
వ్యాకర్తలు గుర్తీంచిందే, రెండు వ్యంజనాల మధ్యన అచ్చు లోపించటం 
అందువల్ల వ్యంజనాల్లో వచ్చేమార్పును ఈవ్యానంలో మొడటిసారిగా సూత్ర 
బద్ధం చేశారు. ఏ వ్యంజనాలమధ్య అచ్చు లోపిస్తుందో అచ్చు లోపించిన 
తరువాత వ్యంజనాల్లో ఏమార్పులు జరుగుతాయో ఈ వ్యాసంలో చూపించారు, 
ఈ వ్యానంలో నేటితెలుగుధాషకు పర్ణనిర్ణయం కూడా చేశారు, పరినరఖేదాల్ని 
అనునరించినవాటి ఉచ్చారణబేడాల్ని ఈవ్యాసంలో ఏర్పరచారు. ((ప్రాచీన 
భాషకు వర్దనిర్ణయం Verbal base5 లలో చేశారు 

‘Compound verbs in Telugu * ఆనే వ్యాసంలో (1964) విన్న 


భాషాకృషి 35 
ధాతువులు ఒకే (క్రియ్మాప్రాతిపదికగా ఏర్పడే విధానాన్ని, ఆ (ప్రాతిపదికలో 
ధాతువు నంభ్యాపరిమితిని పరిశీలించారు. మాట నిలబెట్టుకో లేకపో తున్నాడు, 
అనేది (క్రియలో మాట నిల బెట్టు కో లేక పో అనేది (ప్రాతిపదిక. ఈ ప్రాతి 
పదికలో మాట అనే నామధాతువును వదిలే స్టే 5 క్రియాధాతువు లున్నయ్‌. ఇది 
తెలుగులో (క్రియాప్రాతిపదికిలో వచ్చేధాతువుల. గరిష్టసంఖ్య. డఈవ్యాసంలో 
పరివర్హన వ్యాక క్హలు పాటించే సూ కా త్రపద్ధతిని పాటించారు, తెలుగు క్రియలను 

వాక్యంలో ద్రవర్తించే విధానాన్నిబట్టికూడా కొన్ని విభాగాలు చేయవచ్చు. 
అందులో స్టీతిటోధక క్రీణులు (Statives), అస్టీతి (గత్యాదులు=nం॥ - tative) 
టోధక క్రియలు అనేవి ఒకవిధాగం. తెలును, ఎరుగు, ఉండు వంటివి స్థితిబోధక 
డ్రిచలు, వీటి (ప్రవ ర్దనను ‘Stative expressions in Indian languages” 
అనే వ్యానంలో (1970) పరిశీలించారు. స్టితిబోధక (క్రియల్లో జ్ఞాన గహణ 
క్రియలు ఇంకో విభాగం. తెలుగులో శెలను ఎరుగు, వచ్చు అనేవి అట్లాంటివి, 
ఇవి వాక్యాల్లో ద్రవర్తి ంచే తీరును ‘Verbs Of cognition in Telugu’ అనే 
వ్యాసంలో (1970) పరిశీలించారు. 


(ప్రేరణ, అపేరణ అనే విభాగం |ప్రాదీన వ్యాక ర్తలు గుర్తించిండే. ఈ 
భేదానికి స్టితి అస్టితి భేదానికి ఉందే సంబంధాన్ని ‘Causative Construc- 


tions in Indian languages: Some Semantic and Syntactic aspects, 
అనే వ్యానంలో (190) వీరు పరిశీలించారు. “Bilingualism and Social 


dialects in Telugu’ అనే వ్యాసంలో (1972 పరిహరించగలిగిన ఇంగ్లీమ 
పదాల్ని వాడటంకన్న పరిహరించగలిగిన సంస్కృత పదాల్ని వాడటం ఆమోద 
యోగ్యమైన లీఖికవ్యవహారంలా కనిపిస్తున్న దని గుర్తించారు. ఈనాడు విద్యా 
వంతులు సన్నిహిత వ్యవహార రంగంలో పరిహరెంచగలి గిన చోట కూడా 
ఇంగ్లీషు వడాల్కు వాక్యాలు విశేషంగా వాడుతున్నా రన్నది మాకు తెలుసు. 
అయితే లఖితవ్యవహారంలో పరిస్టితి భిన్నంగా ఉంది. 

పైవన్నీ వీరు ఇంగ్లీషులో రాసినవి, “భాసంవ్యాకరణం", “ఛ్వనివర్హం", 
“తెలుగులో వర్గనమామ్నాయం" అనే వ్యాసాలు (1959) “వదం = వడాంశం? 
అనే వ్యాసం (1970) వీరు కొన్ని భాషాశాస్త్ర విషయాల్ని తెలుగువారికి 
తెలుగులో చెప్పటానికి ఉద్దేశించి రాసినవి, 


తెలుగుదేశంలో వివిధ వృత్తులవారి వాడుకలో ఉన్న వృత్తి పదాలు 


36 మహతి 


శాస్ర్రీయ పద్ధతుల్లో సేకరించి వింగడించటానికి ఒక (ప్రణాళికను సిద్ధంచేసి 
మాండలిక నృత్తి పదకోశాన్ని (1962) నిర్మించారు. ఈరకమైన కృషి భారత 
దేశంలోనే ఇది మొదటిది, తర్వాత వృత్తి తిపదకోశ సంపుటాలకు వీరు పెట్టిందే 
ఒరవడి. |ప్రధానారో పనిర్ణయం, ఆర్జర్హయం. రూపాంతర ఉచ్చారణ ఛేదవిభాగం 
తొలిసారిగా ఈ కోకంలో చేయబడింది. చదువుకున్నవారి భాషకు చదువుకోని 
వారిభాషకు ఉన్న ఉచ్చారణ భేదాల్ని కొన్ని అంశాలుగా ఈనృ త్తిపదకోశంలో 
వీరు నిరూపించారు, ఈ సంపుటంలోని వ్యవసాయపసదాల వ్యవహార భేదక రేఖలు 
ఆధారంగా శెలుగు వ్యవహారమండలాల్నికూడా వీరు ఇందులో ఏర్పరచారు. 
వీరి నంపాదకత్వంరోచే వృత్తిపదకోశం (చేనేతపడాలు) ద్వితీయ సంపుటం 
కూడా (1971) వచ్చింది. ఈ సంపుటానికి సహాయకుడు పోరంకి దక్షిణా 
మూర్తిగారు, 


తెలుగుమాండలికాలు : 'కరీంనగరంవాడుక ' అనేవ్యాసంలో (1970 
వ్యవసాయ వృ త్రిపదకోళంలో ([పతిపాదించిస విషయాన్ని వి సృతపకరచారు. 
క ల b 9 
ఇందులో రాయలసీమలో వ్యవహరించే రూపాల్ని (చేసిండు, చే స్పడున్వర ప్ర 
స్వీకరణ సూత్రం ద్వారా సాధించారు. ఈ వ్యానంలో తెలుగులో జరుగుతున్ని 
మాండలిక పరిశోధన ఆవశ్యకతను, అనుసరించదగిన సూత్రాలను పొందు 
పరచారు. 


కోరాడ మహదేవశాస్త్రీగారు (క్రీ. పూ. 300 నుంచి é క. 1000 వరకు 
తెలుగుభాషా చర్మితను శాసనాలు ఇతర ఆధారాలతో ‘Historical grammar 
of Telugu’ అనే పిహెచ్‌. డి., (గ్రంథంగా (1961) రూపొందించారు, 
డీస్తుశకంలో మొదటి సహ్మస్రాద్దాన్ని వీరు పరిమితిగా నిర్ణయించుకున్నా 
తర్వాతికాలంనుంచి నేటివరకు వివిధ భాషాంగాల్లో జరిగిన మార్పులను కూడా 
శాసనాలు (ప్రాచీన కావ్యాలు, (ప్రాచీనవ్యాకరణాలు, కావ్య సంప్రదాయేతర 
గ్రంథాలు ఆధారంగా పరిశీలించారు. _ తెలుగుభాషా చర్మితకు వీరు యుగ 
విభజన చేశారు. é పూ. 600 _ 300 వరకు చరిత పూర్వయుగం, 
(క. పూ, 300 నుంచి (క్రీ, శ, 1000 నరకు (ప్రాభీనార్బద్రయుగం. (క్రీ. శ. 
1000_1600 వరకు మధ్యాం్మధ్రయుగం (క్రీ, శ, 1600. నుంచి నేటివరకు 
అధునికాంధ్రయుగం, వీరి పు న్హకం అచ్చయింది 1969 'తయినా రచనాకాలం 
1961 (ప్రాంతం, తెలుగుభాషా 'చేకిత్రను గురించి మనఅవగాహన ఈ పుస్తకం 


భాషాకృషి 37 
వల్ల సోమయాజులుగారి అం(ప్రభాషావికానం నాటికన్నా వి స్హృతమౌతుంది, 
ఈ ద్యాసక ర్రలు పరికీలించని శాస్త్రిగారి వ్యాసాలు కొన్ని ఉన్నయ్‌. 

తెలుగులో అన్యభాషాపదా లంటే తూమాటి దోణపృగారు గుర్తుకొస్తారు. 
తెలుగుభాషలో చేరిన వివిధ భాషాపదాలను గురించిన చార్మి త్రకాంశాలమీద 
దోణప్పగారి నిర్ణయాలు (ప్రామాణికం వారి'వై కృతపద స్వరూప నిరూపణము” 
శెలుగులోని వైకృత శబ్దాల సర్వన్వమే. తెలుగులో (ప్రాచీన వ్యాకరణాల్లో 
తత్సమ, తద్భవ విభాగం చాలా అన్పష్టమెనది. దోణప్పగారు |ప్రాకృతనమ 
డ్రాక్ళతభవాలను సంస్కృృతసమ, సంస్కృత భవాలనుంచి చేరుచేశారు 
వైకృతపదం అం'టే ఏమిటో వీరు నిర్వచించారు. సంస్కృత్క _పాకృత 
ఆంధ్ర జాషల సంబంధాల్ని గురించిన విపులమైన పరిశీలన వీరి గ్రంథం. 
ఇదికాక వీరు తెలుగులో వివిధ షృత్రికల్లో (ప్రచురించిన వ్యాసాలు కేవలం 
పేర్కొనాలన్నా ఇక్కడ చోటు చాలదు. తెలుగు భాషలో పోర్చుగీసు వడాలు 
ద్రజేశించినతీరు, హకారాదిపదాల పుట్టుపూర్వోత్తరాలు, నన్నయ నన్నచోడులు 
కవిద్వయంలో అన్యదేశ్యాభాసాలు, మరాఠీలో (ప్రవేశించిన తెలుగు మాటలు, 
తెలుగులో నే కృతక ప్రామాణిక రూపాలు ఏర్పడిన రీతులు మొదలైనవి వీర 
వ్యాసాల్లో చర్చించిన అనేక విషయాల్లో కొన్ని. నన్నయ “ఏనూరు గాడీలు” 
అని గాడీ అనే ఉర్టూమాటకు ఉపయోగించలేదని, (ప్రక్క, (శేల్బు అనే 
పడాలలో 'రేఫంకృతకం గా వచ్చిందని (-పఖ_ప్రాకృతం),కు సిని, బొత్తాము, 
ఇస్త్రీ, కమీజు అని నేటి తెలుగులో వాడుతున్న ఈ మాటలకు పోర్చుగీసు 
భాషాపదాలు మూల మని వీరు ప్రతిపాదించిన కొన్ని ఆస క్రి కర మైన విషయాలు. 
వీరు చేసిన (గ్రంథాల కెక్కని ఒక కృషికూడా ఇక్క_డ వ్యాసస్థం చేయాల్సుంది. 
భాషాశాస్త్రాాన్ని తెలుగులో బోధిస్తూ వీరెన్నో పరిభాషాపదాల్ని నృష్టించారు. 
వ్యవసాయ వృ త్రివదకోశానికి వీరు నహసంపాదకత్వం వహించి ఒక విభాగా 
నికి పూర్తిగా బాధ్యత వహించారు, జె స్తనృ త్రిపదకో శానికి వీరు సంపాదకత్వం 
నిర్వహిస్తున్నారు. 

శాత్రీయమైన పద్దతుల్లో తొలిసారిగా తెలుగులో అర్థవిపరిణామాన్ని 
అర్థ నిర్మాణాన్ని పరిశీలించినవారు జి, యన్‌, రెడ్డిగా వరిచితులై న గోళ్ళ నారా 
యణస్వామిరెడ్డిగారు. "A StU0y 0f Telugu-Semantics’ అనే సిద్ధాంత 
గ్రంథంలో (1966) ప్రారీనాధునిక శాస్రవేత్సల సిద్ధాంతాలను పరిశీలించడ మే 
కకుండా తెలుగులో అర్థ సరిణా మరీతుల్ని వివరించారు, తొడు, తల, పసి/పచ్చ 


38 మహతి 


శబ్దాల ఆర్జీక విశ్లేషణ ఎంతో ఆస క్రిదాయకంగా చేశారు. విదేశాల్లో తెలుగు 
భాషలు బోధించిన అనుభవాన్ని పురస్కరించుకొని తెలుగు నేర్చుకొనే విద్యా 
రులకా కోనం ఒక వార్హావత్రికల Reader ను ఒక్‌ ఆధునిక కథల R౭౭6? ను 
డ్యాన్‌ మాట్సన్‌ (Dan Matson) ఆనే ఆయనతో కలిసి సంపాదక బాధ్య 
తలు నిర్వహించి (ప్రచురించారు. ఈ ప్ప స్తకాలకు విపులమైన వ్యాకరణ వివరణ, 
అకారాది పట్టికలుకూడా ఉండటం ఇంకో విశేషం. తెలుగులో భాషాశాస్తా్భన్ని 
బోధించటానికి తగిన వరిభాషను వీరుకూడా ఎంతో కల్పించారు. వడ్రంగం, 
కమ్మరం, కుమ్మరం వృత్తులపదకోశానికి సంపాదక త్వం వహిస్తున్నారు. 
తెలుగు రానివారికి తెలుగు నేర్పటానికి మొదటిపు న్హక (1963) రాసిన 
గౌరవం మలిస్మ్కర్‌ దైనా (121gh L15k౭r)ఎక్కు.వ ప్రయోజన కరమైన పున 
కాన్ని -A basic course in modern Telugu తయారుచేసిన (ol) 
గౌరవం భద్రిరాజు కృష్ణమూ ర్తీగారిది (పులిగడ్డ శివానందళర్మ దీనికి 
నహ్మగంథక ర్హ్ర. _ కెల్లీగార (Gerald Kelley) అధ్వర్యంలో కోర్నిల్‌ 
యూనినిర్సిటీలో ఒక బేసీక్ర్‌కో ర్పొ తయారవుతున్నట్లు తెరియవస్తున్నది. కేరళ 
యూనివర్సిటీ భాషాశాస్త్ర విభాగంలోను, మైసూరులోని Central Institute 
of Indian languages లోనూ తెనుగు టోధించటానికి ఇం"కెన్సివ్‌ కోర్సులు 
తయారుచేశారు, శకేరళవారు-TelUgU-An intensive course అనే పేరుతో 
పుస్తకరూపంలో ద్రచురించారు, రచయిత యస్‌, శివరామమూ ర్తి, 

(é్ర- ₹.200 నుంచి |క్రీ. శ. 1100 వరకు దొరికిన శాననాల ఆధారంగా 
లూదరాజు రాధాక ష్టగారు ‘A historical grammar of early Telugu 
అనే సరిశోవన గ్రంహౌన్ని (1963) రచించారు. 11 న కతాబ్దివరకు వ్యవహా 
రంలో ఉన్న భాషాచరిత్రను తెలుసుకోవటానికీ, కావ్యధాషకి వ్యవహారభాషకు 
గల అంతరాన్ని | గహించటానికీ ఈ గంథం ఉపకరిస్తుంది. ఆనాటిలేఖననంప 
దాయాల పరిశీలన, తెలుగు వ్యక్తి నామాల, (గ్రామనామాల, గౌరవవాచకాలపరి 
శీలన ఆన క్రిదాయకంగాచేశారు. మాండలిక త్తి తి పదకోశం (వాస్తుపదజాలం) 
నాల్లస నంపుటానికి (1969) నంసాదకత్త్యకాధక్యతను నిర్వహించారు. ఇటే 
వలే ప్రాదీనాం్రు శా శాననాలు' ఆనే (గ్రంథాన్ని (ప్రచురించారు. శాసనశబ్దకోళం. 
శాననభాషలోని వాఢకర ణార్తశాభ మీద సంక ప్తమైన వ్యాసం ఇందులోని పీశేషం. 
‘Diglossiain Telugu’ అనే వ్యాసంలో (1971) కావ్యభాషమీద దాడి 
నంప్రదాయవాదులై న పండితులలోనే కొందరు (ప్రారంభించా రని తెలుపుతూ 

కావ్యభాష ఏనాడూ ప్యవహారంలో లేదని శాసనాధారాలు చూపించారు, 


భాషాకృషి 39 

డీ ₹. 12, 13, 14 శతాబ్దుల శాననాల ఆధారంగా కందప్పచెట్టిగారు 
‘Historical grammar of the Telugu Inscriptions of the I2th, 13th, 
Ich, century A.D’ అనే చారిత్రక వ్యాకరణాన్ని నిర్మించారు. ఇది 
కోరాడ మహదేవశాస్ర్రీగారి పర్యవేతణలో వచ్చిన సిద్ధాంత గంఠం. 
శాననభాషా పరిశీలనతోపాటు తెలుగుభాషకు సంబంధించిన చార్శిత్రకాంశాలు 
ఎన్నో పొందుపరచారు, వీరు తెలుగులో “రు అనే బహువచన (ప్రత్యయాన్ని 
గురించి చార్మిత్రకపరిశీలన చేశారు. ‘History Of ‘R’ in Telugu’ అనే 
పేరుతో (1963) శెలుగులో రకారపరిణామం గురించి వ్యాసం రాశారు. కోరాడ 
మహాదేవశాస్ర్రీ, బూదరాజు రాశాకృష్ణ, కందవృచెట్టిగారల గ్రంఠాలు ఆయా 
శతాబ్దుల వ్యవహార భాషాన్వరూపాన్ని తెలుసుకోవటానికి, తెలుగుభాషకు చారి 
త్రోక వ్యాకరణాన్ని నిర్మించటానికి మనకున్న మంచి అధారాలు. 

తిక్కన రచనలు ఆధారంగా ‘A study of Telugu compou- 
n౧dక' అనే సిద్ధాంత (గ్రంతాన్ని (1966) జా స్టే నూర్యనారాయణగారు రచిం 
చారు. 

పి. యస్‌. స్నుబహ్మణ్యంగారిది |ప్రరానంగా తులనాత్మక పరిశీలన 
‘Long vowels before Y in Telugu’ ఆనే వ్యాసంలో (1970) ఇతర 
(్రావిడభాషల్లో (హ్రస్వాచ్చు తెలుగులో యకారానికి మందు దీర్హ మయిందని 
ద్రోతిపాదించారు. ఈ మార్పు ప్రారీనభాషలో కావ్యభాషగా చలామణి ఆయిన 
మాండలికంలో జరిగిందని (చేయి) వ్యవహారంలో |హ్రస్వన్వరూపాలు యకార 
ద్విత్వంకో కనిపిస్తున్నాయని (చెయ్యి) చూపించారు. అయితే _పేరణార్డక 
(ప్రత్యయాల నుందుమ్మాత్రం నిల్చిఉన్న తీర్భ రూపాలు (శేయించ్చు ఇంచ్‌ _ 
ప్రత్యయంలో అది వకారం లోపించడంవల్ల లోపదీర్ణత చెంది ఏర్పడినవని 
నిరూపించటానికి (ప్రయత్నించారు. అయితే బీనికి చార్మిత్రకాధారాలు చూపించ 
లేదు. 

భాషాశాస్త్ర పరిశోధనలో యుగవిభజన అంటూ చేయాల్సిన స్టే కృష్ణ 
మూర్తి పూర్వయుగం, కృష్ణమూర్తి యుగం, కృష్ణమూర్తి తరువాతియుగంఅని 
చేయాల్సిపస్తుండి. ఈ పైనపేర్కొ-న్న పరిళోధకులలో ఒక సామాన్యాంశం 
ఉంది. పై సరికోశనంతా ఏదోరకంగా (కృష్ణమూ ర్తిగారి బహుముఖ వ్యక్తి 
త్వాన్ని ఇక్కడ అపవాదంగా చెప్పుకోవాలి) తెలుగు భాషాచరిత్రకు సంబింధించి 
నది. కోరాడ రామకృష్ణయ్య, గంటి జోగి సోమయాజులు (ప్రభృతులు. కృష్ణ. 


4 మహతి 


మూర్తి పూర్వయుగంలోవాళ్ళు. ఈ యుగంలో (ప్రధానాంశం |దావిడభాషల 
వరనృర నంబంధ పరిశీలన, కృష్ణమూర్తియుగంలో చెప్పినవాళ్ళు క్పష్ణమూర్తి 
గారికి మ్మితులో శిమ్యలో అయినవారు. 

కృష్ణమూ ర్తియుగంలో ద్రధానాంకం శాష్ర్రీయమైెన చారిత్రక పరికోధన్క 
కొంత వర్ణనాత్మక పరిశోధన, 

అనంతరయుగంలో ఇంతకు ముందటియుగంలో లక్షణాలు సాగుతూనే 
ఉన్నా కొన్ని కొ త్రఆంశాలుకూడా చోటు చేసుకున్నాయి. అందులోప్రధానంగా 
చెప్పుకోవలసింది శేలుగువాక్య నిర్మాణాన్నిగురించి ఆలోచించటం. ఇది చేకూరి 
రామారావుతో (ప్రారంభమైంది. 195568 సం119 మధ్యకాలంలో నామ్నీకర 
డాలకు సంబంధించిన పరిశోధన చేశారు. ఆ పరిశోధన ఫలితాలు 1968 లో 
*A transformational study ‘of Telugu* ©న Ph.D,, గ్రంథఠంగాను 
ఆతరువాత కొన్ని మార్పులతో తెలుగులో నామ్నీకరణాలు వ్యాసాలుగాను 
వచ్చాయి, 

ఒక వాక్యం ఇంకోవాక్యంలో నామబంధంగా ద్రవర్తించే తీరు నామ్నీ 
కరణం. వీటిలో విషయార్థక, సందేహార్డక, ఇత్యర్థక, కాండార్థక, వ్యాపారా 
రక, బవిభ కిక నామ్నీ కరణాల చళ్లలో “ధారతి” లో వ్యాసాలుగా (1968) 
అచ్చయినయ్‌, గహెటన్నింటినీ ఇ క్కడ వివరంగా చర్చించడానికి వీలుపడదు. 
“Direct, and indirect reports : A hypothesis concerning the univer- 
sals of language’ అనే వ్యానంలో (1967) తెలుగులో (ప్రత్యక్షసరోక్ష 
కథనాల్ని గుర్తించాలని (ప్రతిపాదించాడు. ఇవి మానవభాష లన్నింటిలోను 
ఉండిఉిండాలని” ఊహాచేశాడు. _*COOrdination or subordination” అనే 
వ్యానంలో (1971) తెలుగులో నేకాక ఇతర |దావిడభాషల్లోకూడ క్వార్థక క్రియ 
ఏఏ పద్ధతుల్లో ద్రపరిస్తున్నదో పరిశీలించారు, ‘Causal use of quotative 
merpkeme. in Dravidian’ అనేవ్యాసంలో (?) లని శబ్దం హేత్వర్థకం 
ఎట్లా అవుతుందో నిరూపించారు. ఒక సంశ్లిష్టవాక్యంలో మొదటి వాక్యాంశం 
(2158) అని శబ్దంతో ఉండి హేత్వర్థం కావాలంటే పదవాక్యాంళంలో 
(య2|n 6215౭) క ర్హ మనుష్యవాచకమై ఉండాలని. అందులో (క్రియ ఆకర 
స్వాధీనంలో ఉండాలని ఈ వ్యాసంలో (ప్రతిపాదించారు. ‘SOME a5peC[5 0f 
coordination in Telugu’ అనే వ్యాసంలో (2 ) శెలుగు సముచ్చయ 
వాక్యాల పద్ధతుల్ని విసరించారు. ఇవికాక ‘A grammatical sketch of 


భాషాకృషి 41 


TelugU' అనే చిన్న వ్యాకరణ గంథంలో (1969) తెలుగుభాషలో ధ్వని, 
పద, వాక్యనిర్మాణాల్నిగురించి స్థూలమైన చర్చ చేశారు. ఈ $k౭t6h లో 
శతెలుగున్వనుల నిర్మాణాన్ని గురించి Generative Phonology పద్దతిలో 
రాసిన సూ త్రాలున్నయ్‌. ఈ పద్దతిలో జరిగిన మొదటికృషి ఇదే, “తెలుగు 
లో దిహువచన రూపనిస్పశ్తి” అనే వ్యాసంలో (1970) ఆధునికాం(ధ్రంలోని 
బహువచననామాలను నియత క్రమ సూత్రాల (0౯4౭౯౭4 [11౭5) సహాయంలో 
వ్యాకరించారు. తెలుగులో ఒకేసారి (క్రమంగా దగ్గరలో ఉన్న రెండకరాల్లో 
n న్‌ 
వ్యంజనాలమధ్య స్వరలోపానికి అవకాశం ఉన్నప్పుడు కొన్నిచోట్ల పూర్వాచ్చు 
లోపించటం, కొన్నిచోట్ల పరాచ్చు లోపించటం కనిపిసుంది. 
g pr) 
కోటు + లు+ లేవు_౫ కోట్లులేవు 
కోట+లు+లేవు_౫ కోటల్లేవు 
మొదటి ఉదాహరణలో పూర్వసంధి వ్యాకరణ సమ్మతం. రెండో 
ఉదాహరణతో పరసంధి వ్యాకరణ సమ్మతం, వీటికి తాను (ప్రతిపాదించిన 
బహునచన నిష్పాదన సూత్రాల్లో వర్షనియత స్ఫూత్రాలవరస పరిసరాలు కార 
చై క్ట 
ఇంగా నిరూపించారు. 
వ్యాక ర్రలు (పాచీనులె నా నవీనులె నా స్మూతీకరణలో భాషలోని వ్యన 
See ద (& 
హార భేదాల్ని పక్కకు నౌక్టేస్తూ వచ్చారు. వ్యవహార భేదాలన్నిటికి సూత్రాలు 
రాయడం సాధ్యపడదని వారివాదం. తెలుగులో మాండలిక భేదాలను స్పూత్ర 
దిద్ధం చేయడానికి (ప్రయత్నించిన తొలివ్య క్తి రామారావుగారు. తన 5k౭t6h లో 
తెలంగాణ (హ్రన్వరూపాలనుండి రాయలసీమ దీర్హరూపా లేర్చడ్డాయని 
(శేసినమ్‌_ చేసినాము. కృష్ణమూర్తిగారు దీర్హ రూపాంసుండే (ప్రన్వరూపా 
'లేర్చడ్డాయని (ప్రతిపాదించారు. రామారావుగారి (ప్రతిపాదన చారి త్రకదృష్టితో 
gl C రకిద్భ్న్టు 
చూ స్టే అంగీకారయోగ్యం కాకపోవచ్చు, భూతకాలిక (ప్రత్యయంలో నకారం 
లోపించటంవల్ల కోస్తామండలాల్లోనిరూపాలు ఎర్చడ్డాయని (చేసినాము. 
చేస్‌ + ఇనా + ము_ూ౫ చేస్‌ + ఇఅ+ము (నకారరో సం) _౫ చేస్‌ + 
ఏ+ము_ చేశ్రేమ్ఫు (ప్రతిపాదించారు. అయితే నకారం ఆ పరినరంలో 
ఎక్కడ భాషలో లోపించటం లేదు. కనుక ఈ ప్రతిపాదన సమర్థనీయం 
కాదని తనే డాన్ని (త్రోసిపుచ్చారు. కాని భాషా పర్యటన పరిశోధనలో గమ 
నించిన అంశాలను (క్రోడీకరించి నకారం ఆనునాసిక్యంగా మారి తరువాత 
పూర్తిగా లోపించిందని ఈమార్పు ఒక (క్రమంలో జరిగినదిగా పి. సి. నరసింహా 


42 మహతి 


రెడ్డి “మ శ్రమవ్యవహారమండలం : కొన్ని విశేషాలు" అనే వ్యాసంలో (1972) 
నిరూపించారు. రామారావుగారు తెలుగులో రాసిన వ్యాసాలు మరిరెండు 
ఉన్నాయా, వ్యాకరణ మూలంగా. భిన్నార్లబోధకాలై న వాక్యాలను కొన్నిటిని 
తీసుకొని ఆభిన్నార్థటోధకత ఎట్టా వచ్చిందో *వ్యాకరణశ్లేష' అనే వ్యాసంలో 
(1969) చెప్పారు. “భాషాశాస్ర్రంలో పరివ ర్హన సిద్ధాంతం' అనే వీరివ్యానం 
(1971) వరివ ర్హన సిద్ధాంత మూల సూత్రాలను తెలుగు పాఠకులకు ఎరుక 
పరచటంకోనం రాసింది. భృ దిరాజు కృష్ణమూ ర్తిగారీ వర్ణము (0h0n౭గ౭), 
ఛ్వని (phone), పదాంశము ([107pheme), అనే పారిభాషిక పదాలు వ్యాపి 
లోకి వచ్చినాక్లే డ్రోతిళ (60mpetenc౭), (ప్రవృత్తి (perం7m2n6e) నామ 
బంధం (n0un phrase), (క్రియాబింధం (Verb phrase), గు ప్పనిర్మాణం 
(deep structure), క నిర్మాణం (surface structure), నామ్నీకరణం 
(nominalization) వంటి పారిభాషిక పదాలు ఈ వ్యాసం ద్వారా తెలుగు 
భాషలో వ్యాపించినయ్‌. 

“వచన పద్యం : ఆభాన అక్షణనిరాకరణం” ప్రధానంగా ఛందస్సుకు 
నంబంధించిన వ్యాసమే అయినా (1972) ఛందస్సులో లయస్సురణకు ఊనిక, 
పదాంశవిరామము నిర్వహించే ప్మాత్రను గురించి కొన్ని సూచనలు చేశారు. 

ఆధునికాంధ్ర భాషలో వాక్యినిర్మాణాన్ని గురించి ఇంకా కృషి చేస్తున్న 
వారిలో పేరి భాస్కంరరావుగా రొకరు, “A Grammar of Telugu 
causative constructions అనే వ్యాసంలో (1971) అకర్మక, క్రియల 
నుంచి సకర్మక క్రియలను నిష్పాదించే విధానాన్ని సూచించారు, “వంచు' వంటి 
ఏక క్రియల సకర్మకత్వానికి “సంగగొట్టు' వంటి (క్రియాద్వంద్వంలో సకర్మ 
కత్వానికీ గల తేడా చూపించారు, “ON thE syntax of Telugu existential 
and copulative predicarions’ అనే వ్యాసంలో (1971) శెలు 
గులో “ఉండు అగు' అనే |క్రియం తత్వాన్ని అర్థపరంగాను, వాక్యనిర్మాణ 
పరంగాను పరిశీలించారు. “PrOnంuns and pronominal compounds 
in Telugu’ అనే వ్యానంలో (1971) నర్వనామాలతత్వాన్ని పరిశీలించారు. 
నాదువాచకొనిక్‌ బదులుగా వాడేది సర్వనామం అయినట్లయితే తెలుగులో నర్వ 
నామాలు లేవు అనేది వీరి ప్రతిపాదన. ఉత్తమ మధ్యమపురుష నర్వనామాలు 
నామబంధానికి బదులుగా వచ్చేవి కావని వీరు పేర్కొన్న అంశం అంత కొ త్త 
చేమీ కాదనుకుంటాను. ఇది ఒక తెలుగుభాషశే పరిమితమైంది కూడా కాదు. 


ధాషాకృషి 43: 
ప్రఠముపురుష సర్వనామాల్ని వాక్యాలనుంచి నిష్పాడించాలని వీరు చేసిన వతి 
పాదన చిత్రమైెంది. “On delimitation’ అనే వ్యాసంలో (1971) 
ఒక శద్దం అవిర్దిష్టార్థంలో నేకాక నిర్దిష్టారంలో కూడా (ప్రయు క్షమౌతుందని 
చూపించారు. 

తెలుగు ధ్వనుల నిర్మాణాన్ని ఇంగ్లంద్‌లో (ప్రచురంగా ఉన్న ఏYy5t౭miC 
పద్దతిలో వివరించిన గౌరవం వెన్నెలకంటి ప్రకాశంగా రికి దక్కింది. తెలుగు 
భాషలోని Phonematic units Prosodic Processes ను ఇంకా స్వరం, 
ఊనికవంటివాటిని వీరు విపులంగా పరిశీలించారు. ఆధునికొంధంలో 
నామాల్లోను, (క్రియల్లోను కనిపించే న్వరసమతను తమ పరిశోధన గంథంలో 
వీరు పరిశీలించారు. 

కోర్నేల్‌ యూనివర్సితీలో జి. సాంబశీవరావుగారు తెలుగు క్రియల్లో 
వ్యావహారిక (గాంథిక బేదాల్ని నిర్తూపినూ “Telugu Verb literary and 
colloquial’ 3 M.A., thesis (1969) రాశారు, డ్యూక్‌ యూని వర్సీటీలో 
ర్యాలి రాజగోపాలరావుగారు తెలుగు బంధుత్వ బోదక పడాల ఆర్థిక విశ్లేషణ 
ద్వారా నమాజాశ్యయనం చేస్తూ “SEMantiC analysis of Telugu Kinship 
terminology’ అనే Ph.D., thesis ను (1970) రాశారు. ఇలినోయ్‌ యూని 
వర్సిటీలో కె. ఏ. నుబ్బారావుగారు తెలుగుమీద పరికోధన చేస్తున్నారు. వారు 
Varieties of Telugu’ (1970) ‘Some Phonological changes in Telugu’ 
(1971) ‘Vowel harmony in Telugu and Parentheses and infinite 
rule schemata notations’ (1972) అనే వ్యాసాల్ని రాశారు. అవి 
అము ద్రితాలు. 

యన్‌. శివరామమూ ర్తీగారు పూనా యూనివర్సిటీలో నేటి శిష్ట భాషా 
లక్షణాన్ని వివరిస్తా “TelUgu grammar, a descriptive study of modern 
literary language’ ©నే Ph.D., thesis ను (1968) రాశారు. 

“ఆంధ్ర శానన సారన్వతము లందలి ఉర్లూ మరాశీ పదములు. 
(= ₹. 1800 వరకు)" అనే సిద్ధాంత (గ్రంథాన్ని లకంసారి చక్రధరరావు 
గారు డదోణప్పగారి మార్గా న్ననునరించి రాశారు, తెలుగులో కనిపించే ఉర్దూ 
మరాఠీ మాటలకి సమీపమాతృకలను తెలుగులోకి (ప్రవేశించిసపు డేర్పడే 
ధ్వని మార్పులను వీరు ఇందులో సూచించారు. ఈ శద్దాల్లో అర్థ వివరిణా 
మాన్ని కూడా పరిశీలించారు. ఈయన (ప్రచురించిన “భాషా శాస్త్ర వ్యాసములు 


44 మహతి 


అనే వ్యాననంకలనం విద్యార్థుల నుడ్జేశించి రాసినట్టు కనిపిస్తుంది. ఈ వ్యాఫాల్లో 
కొంత తొందరపాటు, అపరిణతి కనిపిస్తుంది. 

పై మార్గంలోనే వచ్చిన (1971) ఇంకో సిద్ధాంత (గంథం (్రీ రామ 
శాస్ర్రిగారి “మెకంజీ తెలుగు సంకలనములలోని ఉరుదూ, మరారీ, ఒరియా 
పదములు". (ప్రతి దేయశబ్ఞాలమీద (ఈ పారిభాషిక పదం “102౧ ం౯d” 
అనే మాటకు దోణప్పగారు నృష్టించిండే) వచ్చే ఈ సిద్ధాంత వ్యాసాలకు 
ఒరవడి దోణప్పగారిదే. పై రెండు సిద్ధాంత [గంథాలు ఆంధ్రా యూనివర్సిటీ 
నుండి Ph.D., డి(గీని నంపాదించినయ్‌, 

శ్రీ వెంక తేశ్వర యూనివర్సిటీలో జి, యన్‌. రెడ్డిగారి దర్శకత్వాన 
కొన్ని చక్కని సిద్ధాంత [గ్రంథాలు వెలువడ్డయ్‌, అందులో శ Maes 
రావుగారి “A dscipive analysis of Nannaya’s usage’ అనేది (1964) 
ఒకటి. ఇందులో నన్నయ భాషలోని శబ్దాలను పరిశీలించటంతోపాటు 
జాతీయాలను కూడా పరిశీలించారు. నన్నయ కేదవాతి కవ్పులభాష నన్నయ 
మంచి ఎట్లా భేదించిందో తెల్సుకోవటానికి ఈ (గ్రంథం ఉపకరిస్తుంది. సమ 
కాలిక శాసనభాషను కూడా పరిశీలించటంవల్ల కావ్య సంప్రదాయానికి వ్యవ 
హోరానికి ఉన్న భేదం కూడా తెలుస్తుంది. 

జి. యన్‌. రెడ్డిగారి దర్శకత్వంలో వచ్చిన ఇంకొక పరిశోధన (గంథం 
యల్‌. బి. శంక ర్రావుగారి ‘A study Of language of Nannechodadeva's 
Kumarasambhava’ నన్నెచోడుడి కుమారనంభవం భాషావరిశోధకులకు 
ఆన క్రికర మైనది. కవ్మిత్రయంవారి పద్ధతికి భిన్నం కావడంవల్లే ఇది భాష 
విషయంలో ముఖ్యమైనది. కుమారసంభవ భాషను పరిశీలింగటంతోపాటు 
వీనికి నన్నయ పూర్వపు భాషకి, నన్నయ భాషకి ఉన్న సంబంధాన్ని భేడాన్ని 
కూడా నిరూపించటానికి (ప్రయత్నించారు. 

తెలుగులోకి ఇంగ్లీము పదాలు (పవేశించినప్పుడు జరిగిన మార్పుల్ని 
చక్కని న్యూత్రపద్దతిలో చెప్పిన (1971) సిద్ధాంత (గ్రంథం అక్కి రెడ్డిగారి 
“A study of English loans {in Telugu’. దీనికి జి. యన్‌, రెడ్డిగారిడే 
దర్శకత్వం. 

తెలుగు దేశపు (గామనామాల్ని గురించి జి. యన్‌. రెడ్డిగారి దగ్గర డ్ర్‌స్తు 
తం కేతు విశ్వనాథ రెడ్డిగారు పరిశోధన చేస్తున్నారు, “తెలుగు ఊర్ల పేర్ల 
యందలి అనుబంధ రూసములు _ ఒక నమూనా పరిశీలన' ఆనే వ్యాసం ఒకటి 


తాషాకృషి 45, 


(1966) వీరు ఇదివరశే (ప్రకటించారు. తెలుగు ఊళ్ళ పేర్లలోని (ప్రత్యయ 
భాగాలమీద (మృర్రి షృర్రుమొ॥) పరిశోధన వ్యానం ఒకటి (1957) నాయని 
కృష్ణకుమారి గారు “తెలుగు ఊర్ల పేర్లు. అనే పేరులో (ప్రకటించారు. 

ఇస్మానియా యూనివర్సిటీలో భద్రిరాజు కృష్ణమూ ర్హి గారి పర్యవేక్షణలో 
పి. స్వరాజ్యలక్ష్మీ తెలుగుభాషపె ఉర్దూ (ప్రభావాన్ని గురించి పరిశోధన 
చే స్తున్నది, 

రాజపాశెయం తెలుగు మీద యన్‌, కుమారస్వామి రాజా అన్నామలై 
యూనివర్శిటీలో పరిశోధన చేస్తున్నారు. ఆ పరిశోధన ఇంకా పూర్తయి నట్లు 
లేదు. 

ఈ వ్యానక రల్లో ఒకనై న పి,సి, నరసింహారెడ్డి ఇణీవలి (ద్రవిడియన్‌ 
కాన్ఫరెన్స్‌లో చదివిన fre approach to the dein of dialects” 
వ్యా oe (1972) శెలగు వ్యవహార భేదాల్ని పరిశీలించట మేకాక 
జి పరస్పర నందిండాన్ని నిరూపించటానికి ఒక (క్రొ త్రమార్గాన్ని సూచించే 
(పయత్నం చేశారు, భాషాంతర సామాన్యాలేకాక ఆంతర్భాషా సామా 
న్యాల (పాధాన్యాన్ని వివరించారు. “తెలుగు వ్యవహోర మండలాలు: ఒక 
పరిశీలన అనే వ్యానంలో (1971) తెలుగు |క్రీయారూపాల్లో' కాలటోధక 
ప్రత్యయాలన్నిటిలో కనిపించే వ్యవహార భేదాల వ్యవహార వి స్టృతి పరిమితు 
లను పరిశీలి స్తే ఈ వ్యవహార భేదాలు (ప్రాంతీయ విభజనగానేగాక సాంఘిక విభ 
జనను కూడా తెలుపుతా యని నిరూపించారు. ఇంతక ముండే ద్రస్తావించిన 
“మృకలాషా మండ9ం: కొన్ని విశేషాలు? అనే వ్యాసంలో తెలుగు క్రియల్లో 
జరీగే వర్హనమీకరణ విధానం ప్రాంతీయ, సాంఘిక విభజనను తెలుపుతున్న 
దని నిరూపించారు. పె వ్యాసాల్లో తెలుగుభాష సమ్మగ స్వరూపాన్ని దర్శించ 
టానికి (ప్రాంతీయ, సాంఘిక వ్యవహార భేదాల్ని స్ఫూత్రబిద్ధం' చేయాల్సిన 

ఆవశ్యకతను వివరించటం ద్రధానాంళోం. 
తెలుగుభాషకు వర్ణ నాత్మకవ్యాకరణం నిర్మించాలనే బృహత్సంక 
ల్పంతో తెలుగు అకాడమీ మాండలిక పరిశోధనకు పూనుకొన్నది. “తెలుగు 
మాండలికాలు అనే పేరుతో జిల్లాలవారీగా డయలెక్ట్‌ బులిటిన్స్‌ కూడా వచ్చి 
నయ్‌. వాటిని Ws పరిశోధకులు పి. సీ .. నరసింహారెడ్డి (క్రరీంనగర్‌, 
కడప, అబ్బిరాజు ఢ్రీహ హరి (విశాఖపట్టణం, శీ గిరిజరాజు ° కంకరమోహన 
రావు (గుంటూరు రూపొందించారు. ఈ సంపుటాలకు బూదరాజు రాధాకృష్ణ. 


46 మహకశ్‌ 
గారు సంపాదకులు. “తెలుగుమాండలికాలు కరీంనగర్‌ వాడుకి'” వ్యానంలో 
భృడీరాజు కృష్ణమూర్తిగారు భాష నమాజం ఎట్లా నహరూపాంతరతను |ప్రదర్శి 
స్తాయో నిరూపించారు. ఈ D111e1n$ లో పరిశోధకులు భాషలోని వ్యవహార 
'భేదాల్ని పరిశీలించి పైఅంశాన్ని చర్చిస్తూ వ్యాసాలు రాశారు. వ్యవహరం 
వ్యవహారం ఖండికలతోపాటు వాటిలోని వ్యాకరణాంశాల వివరణ కూడా ఈ 
నంపుటాలలో పరిశోధకులు చేర్చారు. మొదటి మూడు bUlంtin5 లో దూండ 
లిక భేదాల్ని పరిశీలిస్తూ రాధాకృష్ణగారు రాసిన వ్యాసాలున్నయ్‌. వులిగడ్డ 
శివానందశర్మ కరీంనగరులో సేకరించిన నమాచారం ఆధారంగా ఇతర పరికో 
ధకలు ఆయా జిల్లాల్లో సేకరించిన నమాచారం ఆధారంగా చిన్న వ్యాకరణ 
(గ్రంథాలు తయారు చేస్తున్నారు. 


శతెలుగుభాషమీద పాళ్ళాక్యులు చేసిన కృషికూడా ఉంది. లిన్కర్‌ 
(Leigh Lisker) రాసిన Introduction to Spoken Telugu ఆనే పుస్తకం 
విషయం పూర్వమే |ప్రస్తావించాము. స్యోబర్గ్‌ (A౧౭౭ వంbr5) తెలుగు 
ధ్వనుల నిర్మాణంమీద (The problem of a Telugu dialect) eనే Ph. D., 
1hesi5ను (1957) రచించింది. ఆమె రాసిన COoexistant Phonemic 
systems in Telugu’ అనేవ్యానం (1962) సన్నిహిత (:॥[07[21), (ప్రత్యేక 
(f0m21) వ్యవహారరంగాలలోను శిష్ట పేతర వ్యవహారంలోను కనిపిస్తున్న 
భిన్నధ్వని నిర్మాణాల్ని చూపించింది. ‘EVidene fOr a locative case in 
Telugu అనే వ్యాసంలో (1969) తెలుగులో అధికరణార్జాన్ని సూచించే 
విభక్తి ప్రత్యయాన్ని (ప్రతిపాదించారు. ఈమె ఇంకా ‘Telugu personal 
‘names : a structural analysis’ అనేవ్యాసాన్ని (1968), ‘The role of 
aspect in the Telugu simple verb’ అనే వ్యాసాన్ని (1967) కూడా 
రచించింది. (ప్రస్తుతం రాయలసీమ భాషమీద పరిశోధన చేస్తున్నారు. 


కెలీ (Gerald Kelly) తెలుగుభాషమీద ఎక్కువ కృషిచేసిన ఆమె 
35న. “Telugu Vowel phonemes’ అనే వ్యాసంలో (1959) రామ్మూర్తి 
గారు గుర్తించిన సంవృత వివృత న్వరోచ్చారణ భేదాన్ని వర్హభేదాలుగా 
గుర్తించాలని (ప్రతిపాదించారు. “Vంwel phonemes and external vocat- 
icsandhi’ అనే వ్యాసంలో (1963) తన మొదటి (పతిపాదన వదలుకొని 
కొన్నివర్గాలవరకు (ప్రసరించే వివృతత్వాన్ని, తాలవ్యత్వాన్ని వేరచేసి వాటి 


భాషాకృషి 4 
వృథగ్వక్ణత్వాన్ని కల్పించారు, ఈయనరాసిన “A grammar of Telugu’ 
అనే వ్యాకరణం మ్యాన్నుస్కిస్ట్‌ను 1963 లో తయారుచేశారు. అది అప్పడే 
అచ్చైఉం'టే బాగుండేది. ఇప్పు డందులో కొన్ని విషయాలు కాలదోషం పట్టి 
నయ్‌. 

శతెలుగుభాషమీద TeXas University లో స్యోబిర్గ్‌ పర్యకేక్షణలో 
కొంత పరిశోధన జరిగింది. మాంట్‌ గోమర (Stephen E. Montgomery) 
తెలుగు! క్రియావిశే షణాలమీద “The Telugu adverb’ ©} M. A., thesis 
ను (1963) రాశారు, వెల్స్‌ (Ernest 5. Wells) అనే ఆయన “The in- 
flection of nominals in Telugu ©3 M.A, thesis ను (1964) 
రాశారు. (Icanell B. Botton) ‘Noun predicates in Telugu’  ©నే 
Ph. D., dissertation ను (1971) రాశారు. ఈ పరిశోధనకు |గంథాల 
కన్నింటికి దర్శకత్వం (శ్రీమతి వంb౭rక చే. 

Pennsylvania Uninersity & జేయ (Curnelius von Bayer) 
ఆనే అయన తెలుగు కారక నిర్మాణం మీద ‘Toward$ 2 C25౭ garmmar 
of Telugu’ అనే M. A., thesis ను (1969) రారాడు. తెలుగు సర్వనామాల్లో 
గౌరవ బోధకతల అంతరువుల్ని “Tel1gu deference అనే ఇంకో వ్యాసంలో 
(1970) వివరంగా పరిశీలించారు. 

California University § చెందిన (పే (Br16e Pray) అనే ఆయన 
తెలంగాణా తెలుగుమీద ఇటీవలే (192 లో) కొంత పరికోధన చేసి తెలుగు 
క్రియా విర్మాణంమీద ‘Telangana Telugu: Verb structure and 
morphology’ ఆనే పెద్ద వ్యాసాన్ని, దక్కన్‌ ఉర్టూ_తెలంగా ణా శతెలుగుమీద 


“Evidence for grammatical convergence of Deccani Urdu and 
Telugu’ అనే ఇంకో వ్యాసాన్ని రాశారు. అవింకా అము(ద్రితాలు. ఇట్లా 


ఇంకా చాలామంది సరికోధన చేసున్నవారు ఉండవచ్చు. 
రష్యాలో గూరొప్‌ (Nikita Gurov) లెనిన్‌ గాడ్‌ యూని వర్శిటీ 
తెలుగు శాఖాధ్యకలుగా ఉండి శతెలుగుభాషపై విశేషమైన కృషిచేస్తున్నట్టు, 
E £ స 
చేయిస్తున్నట్లు తెలుస్తున్నది. కాని వివరాలు తెలియరావటంలేదు. హ్మెత్రూని చెవా 

ఆన్‌ కర్తం" 

(Z. Petrunicheve) అనే ఆమె చాలాకొలం కిందటే ఒక చిన్ని వ్యాకర 
డాన్ని రష్యన్‌ భాషలో రాసింది. అది 1960 లో ‘Telugu language’ అనే 
పేరుకో అచ్చయింది. మిసెస్‌ స్వెళ్లానా జేనిక్‌, మిసెస్‌ సెత్రూనిచెవా, నికితా 


48 మహతి 


గూరొవ్‌గార్లు కలిసి “తెలుగు-రష్యన్‌ నిఘంటువు" ఇటీవలే (1972) ద్రచురిం 
చారు. ఈ నిఘంటువుకు అనుబంధంగా ఒక నంక్షిప్ప తెలుగు వ్యాకరణం 
వివరణనుకూడా స్వెత్లానా జేనిక్‌, నికితా గూరొవ్‌గార్లు చేర్చారు. ఇదీ రష్యన్‌ 
భాషలోనే ఉంది. 

మొ త్ర ౦మీదచూ స్టే తెలుగు భాషపై శాస్రపద్ధతిలో పరిశోధన ఒక మాది 
రిగా జరుగుతున్న'ప్లే కసీపిస్తున్నది. కాని విశిష్ణలెన పరిశోధకులు తగినంత 
సంఖ్యలో తయారు కాకపోవటం ఇంకొ తెలుగుభాష దురద్భష్టమే. ముఖ్యంగా 
హిందీమీద, తమిళంమీద జరిగిన భాషా వరిళోవనతో పోలి "స్టే తెలుగుభాషమీద 
జరిగిన పరిశోధన ఏ మూలకీరాదు. ఈ పరిస్థితి మెరుగుపడాలంతే కొన్ని 
లోపాలు పూరించాల్సి ఉంది. ఒకటి: భాషాశాస్త్ర (ద్రేకానాంశాలను బాగా ద్రబారం 
చేసి తెలివైన విద్యార్థులకు ఈ శాప్రంమీద అభిరుచి కలిగేలాగా చేయాలి. 
రెండు: తెలుగుదేశంలో_మూడు విశ్వవిద్యాలయాలలోను భాషాశాస్త్ర పరికోధ 
నను (ప్రోత్సహించటానికి తగిన నహకారం లభించాలి. మూడు : భాషాశాస్త్ర 
ఛ్యయనం చనవంతులు ఉబుసుపోకకు చదువుకునే విషయంగా కాక తద్వారా 
జీవనోపాధికి _మార్గంకూడా లభించేట్టుగా భాషాభిమానులు (ప్రయత్నించాలి. 
ఇక ఆఖరుగా, సమర్జులెనవారు (ప్రయోకనా పేక్షను కొంతవరశై నా పక్కకుబెట్టి 
అడ్డదారులకో నం ఆలోచించకుండా నిజమైన శాస్ర్రపరిళోధన చేయటానికి పూను 
కోవాలి. అందాకా మనథభాషావరిశోధన సితి ఇంతే. ఈ పరిసితి మెరుగుపడు 
తుందని ఆశిస్తున్నాము. i : 


గస్వాకక్ల యుగిదయంలో 
ఏఏధసాకస్వక శా ప్రస్తాంం 


'ర్మితలు ® 
* 
* 
* 
;ం “ 
* 
* 
* 
రచనలు « 
* 
* 
* 
వ * 
5న - 
పాదకీయాలు * 
విధ శీర్షికలు * 
భూనులు-జోకులు* 
3 * 
'మంచీ * 
k సెక్సు * 


డా. వేటూరి ఆనందమూర్తి 
శ్రీ ప్రతావ వేంకట సుబ్రహ్మణ్య 
గాస్రీ 

శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి 

డా. శ్రీమతి నాయని కృష్ణకుమారి 

(శ్రీ వేలూరి నహజానంద 

డా. భీమసేన్‌ “నిర్మల్‌” 

త్రీమతి ఎ. లక్ష్మీరమణ 

డా. ఎం. కులశేఖరరావు 

డా. మహీధం నళినీమోహన్‌ 

శ్రీ నిడదవోలు సుందరేశ్వరరావు 

శ్రీ తాజ్బారు నాగేశ్వరరావు 

ర్రీ వన్యాల రంగనాథరావు 

శ్రీ ఆచంట నూర్యనారాయణ 
మ్ఫూర్టి 

థ్రీ తురగా కృష్ణమోవాన్‌రావు 

శ్రీ వరాంకుళం దామోదరస్వామి 

శ్రీమతి కె. రామలక్ష్మి 

శ్రీ సుధామ 

థ్రీ వి. చెంగయ్య 

శ్రీ ఎమ్వీయల్‌ 

శ్రీ రాంషా 


ఆత్మకథలు - జీవితచరిత్రలు 


డా. వేటూరి ఆనందమూ ర్తి 


చు ఆవరించుకునివున్న చీకటిని తిట్టుకొంటూ కూర్చోవడంకం'టె 

ప్రయత్నించి ఎంతచిన్నటీపా న్నయినా వెలిగించడం మంచి” దన్న 
నుడితో ముడివేసుకొని ముందడుగు చేస్తున్న “యువభారతి” చేతలకు, తలపో 
తలకు “మహతి ఒకఅక్షరాకృతి. అది ఆధునికవాజ్మయ। క్రీడారంగాన వెలిగి, 
వెలిగించే అఖండజ్యోతి. 

ఈయుగోదయంలో (ప్రభవించిన చైతన్యాన్ని తూచి వెలకట్టడంకోసం 
*“మహతి' ఒకకాలపరిమితిని కల్పించుకొన్నది. కాని దానినుండి వెలువడి 
ముందువెనుకలు పర్యాలో చించుకొన్నప్పుడు తప్ప ఆవిషయం మన కందుబాటు 
లోకి రాకపోవచ్చు. ఎందుకంచే పూర్ణాయుష్యంతో, పరహితబుద్ధితో జీవన 
రంగాన పెరిగి పండదారిన జీవితాలుగాని చ్చి తితాలు కావుగదా ః కబట్టి తత్కాల 
కేశంలో ఏది (పభవించినా అది ఒకపురుషాయుషకాలాన్ని |ప్రతిబింబించేదిగా 
వుంటుంది. పర్యాలోచనలో గతం బహుసమ్మాన్యమైన న ర్హమానమై భవిష్యత్తుక్‌ 
ప్రాణప్రతిష్ట చేసేలాగ పరిణమించడం మన మామహనీయుల జీవితాల్లో 
చూస్తాం. కనుక ఆముందువెనుకల, (ప్రాతకొ తల మేలుకలయికను మదింపు 
వేయడానికి వ్యానశీర్షి క కొకింత వ్యా పీక ల్చించుకో వలసివుంటుంది. ఇందులో 
“వెలువడిన' అనేదానికి ట్రాయబడినవి (ప్రజ్ఞా ప్రభాకరము _ 1949, వ్రాయ 
లడుతున్నవి _(భారతరాష్ట్రపతి శ్రీ వి. వి. గిరిగారి స్వీయచర్మిత్ర 1972); 
అచ్చువేయింపబడినవి (దేశభక్త కొండ చెంకటప్పయ్యగారి స్వీయచరిత్ర 
1952), పునర్ముదింపబడినవి . ((శ్రీరామకృష్ణలీలా మృతము 1957, |శ్రీవివేకా 
నందనంపూర్ణ గంథావశి 1961), వి స్తరింపబడినవి (ఢ్రీవీర్న బ్రహ్మేంద్ర 
స్వాములవారి నంపూర్ణచరిత్ర - జవంగుల నాగభూషణదాసు 1971, తొలి 
కూర్చులు 1927, 1932), సం|గ్రహింవబడినవి (మహాకవిగురజాడ _ లత. 
నగారా పబ్లి శేషన్సు 1941), |క్రోడీకరింపదిడినవి (గురజాడవారి రచనలు. 
4, 5 వాల్యుంలు 1958), సంగ్రహంగా పేర్కొనబడినవి. (ఆంధ్రవిజ్ఞాన 
నర్వస్వసంపుటాల్లో క్లుప్పంగా పేర్కొ-నబడ్‌నజీవితాలు గరికిసర్ధి కోటయ్య 
దేవర (బ్రౌను రావిచెట్టు రంగారావు ప్రభృతులు సలువురివి 1959), అనువ 


౨ మహతి 
దింపబడి నవి (చరితార్థుడు _ మార్క్‌ కవ్షిప్‌ 1958 లో ద్రకటించిన జార్డి 
వాషింగ్టన్‌ దివ్యజీవితానికి (శ్రీధనికొండ హనుమంతరావు అనువాదం 1961), 
చలనచ్చిత్రరూపంలో చ్మిత్రింసబడినవి (పోతన, రామదాసు వంటి చిత్రాల; = 
అని ఇట్లా అనేకవిధాల వ్యాపి కల్పించుకో వలసి వుంటుంది. ఇంతకూ చెప్ప 
వచ్చిందేమిటంటే అది ఎవరిచర్మిత్రయైనా, ఎస్పటికథయైనా ఈకాలలేళంలో 
ఏతీరుగా “వెలువడిన ఈకాలంలో వర్జిల్లినవారితో ఏమ్మాత్రం (ప్రత్యక 
సంబంధముండినవారిదై నా అది మనపరిశీలనలోకి రావలసి వుంటుం దని 
మాత్రమే. అంటే, డ్రీఅవ్వారి వాసుదేవశాశ్రి, రచించిన అవ్వారి న్ను బ్రహ్మణ్యకా ప్రీ 
మహోదయులజీవితం 1944 లోనే |ప్రకటితమైనా తరువాత విజ్ఞానసర్వస్వం 
మూలంగాన్కూ పదునై దవశళతాల్దీకి చెందిన తాళ్ళపాక అన్నమాచార్యుని కథైనా 
వారిజీవితం సంగ్రహింపబడిన నేటిపాఠ్య గంథాలమూలంగానూ _ననద్భష్టికి 
తగిలితీరుతుందని ! రెంటాల సుబ్బారావుగారు తమకథ తాము ధ్రాసుకోక 
పోయినా ఆకాలపుస్వీయచర్శి త్రకారులందరూ ఏదో ఒకసందర్భంలో వారిని 
పేర్కొన్నవారే ! కథలో కథగా తమ సూర్యనారాయణీయం (193ర్భలో 
వల్లూరి సూర్యనారాయణరావుగారు రెంటాలవారినిగూర్చి సగంప్ప స్టక మే 
|ధ్రాశారు. వారికే అంకిత మిచ్చారు. కనుక సమకాలప్పవారి కెంతో ఉ శ్రేజ 
మిచ్చిన వారిజీవితాన్నిమ్మా త్రం మనం స్మరించకుండా ఎలావుండగలం ? కనుక 
ఒక్కమాటలో అనాలంటే తెలుగులో వచ్చిన జీవితచరిత్రలు - ఆత్మకథలు 
అన్నీకూడా సమీకషించాలన్నమాటే,. అది ఇంతలో సాధ్యమా? విషయం 
వి స్హృత మైనదీ; వ్యానపరిమితి చిన్నదీ కావడం చేతనూ; పుస్తక ప్రపంచం 
విశాల మైనదీ, నాళ క్రి పరిమిత మైనదీ కానడం చేతనూ _ నేనుచూచినవాటినీ, 
చూచినవాటిల్లోనూ ఇప్పుడు నాకందుబాటులో వున్నవాటినీ మ్మాతమే ఉదాహ 
రీస్తూ రామబాణంలా ఈవ్యాసవిషయాన్ని దూసుకుపోనలసి వుంటుంది. 
మనమిప్పుడు సమీక్షిస్తున్న జీవితచర్నిక్రలవంటి రచన క్రియలో నూతన 
వికానం ఈజరవయ్యోశాతాబ్దీలో నే జరిగిం దనిచెప్పవచ్చు. జీవితచరిత్రలు 
ముందు వచ్చినరచనలు. ఆతరువాతివే ఆత్మకథలు, కందుకూరివారు, చిలకమ రీ 
వారు (ప్రారంభించిన జీవితచర్మిత్రరచన ఒకఉిద్యమంగా విస్తరించి తెలుగున 
విభిన్నరూపాల నందుకొన్నది. కవిజీవితాలమీదినుండి సంభఘసంస్క రల 
మీదికి, ఆమీద రాజకీయవాదుల మీదికి, క్రమంగా దృష్టి మరలింది. తగురచ 
నలూ వెలిశాయి. గాంధిమహాత్ముని ఆత్మకథలో తద్రచనా వికాసం పరాకష్ట 


ఆత్మకథలు - జీవితచరిత్రలు శ 


నందుకొన్నది. ఆపైన త తభానం అందరిరచనలమీద పడింది, వందల 
కొలదిగా పుస్తకాలు వెలువడ్డవి. ఏమైనా ఈరంగంలోనూ వీరేళలింగంగారి 
తోనే నూతనవికానం ఆరంభమైనదని చెప్పాలి.  విక్టోరియారాణి జీవితాన్ని 
చ్మిత్రించడంలోనే కాక జీవితచరి తరచన ప్ర క్రియలోనే నూతనత్వాన్ని తెచ్చిన 
కందుకూరివారిని ఆంగ్లంలో స్మువసిద్ధజీ వితచరి తకారుడై న లిట్టన్‌ స్ట్రాచేతో 
పోలిస్తే తవ్పు లేదనుకొంటాను. 

ఆత్మకథలు _ జీవితచరిత్రలు అన్నరచనలు వాజ్మయంలో చారి త్రిక 
రొచనావిభాగానికి చెందినవి. కౌని, ఒకవిధంగా ఆవి కేవలం చర్నిత్రలూ కావ్వ్కు 
కట్టుకథ లంతకన్నా కావు అనవలసివుంది. వీటిల్లో వి స్తరింపదిడి నవస్తువు 
ఒక్కవ్య క్రియెక్క జీవితవివరణ మేకౌబట్టి అది చర్మిత్ర కాదనీ, వాస్తవమైనదీ 
యధార్థంగా జరిగినదీ కాబిట్టి అది కట్టుకథ కొదనీ మనం (క్రోసిపుచ్చినా ఆరచ 
నల్లో చరితకారుని సత్యద్భష్టి కథాకారుని కళాదృష్టి రెండూ మేళవించి 
వుండడంవల్లి ఇవి ఆరెండింటిసమ్మేళనరూపా లనవలసివుంటుంది. అందుకే 
వాటిని మనం (ఆత్మకథలు = జీవిత చర్మిత్రలు అని చమత్కారంగా ఆను 
కొంటున్నాము, 

వీటిల్లో ఏకాలంలోనైనా జీవితచరిత్ర లకంచే ఆత్మకథలే తక్కువ 
సంఖ్యలో |వాయదిడతాయి. కారణం విదితమే. (వాసుకోవాలని లోన వున్నా 
అనేకకారణాలవల్ల చాలమంది ఆత్మకథలు ్రానుకోరు. ద్రాసుకోవలసినవారూ 
ఏకొద్దిమందోమ్మాత్ర'మే వుంటారు. కనుక తీరా (వ్రాసుకొనేవారు ఇంకా కొద్ది 
మందిమ్మాత్రమే మిగులుతారు, పోతే జీవితచరిత్రలవిషయం అలాకాదు. ఎవరో 
మరొకరు |ద్రాస్తారుకొబిట్టి ఆబాధ లేదు. Gast వదనేవారు కొంద రున్నా 
వారికర్వాతనై నా ఆకథ్మవాయబిడి (మాస్టర్‌. సీ. వీ. వీసగారు శిమ్యలను తమ 
కథ పాయవల దని అన్నారట _ కాని తర్వాత డ్రాయడం జరిగి తీరుతుంది 
కాబట్టి _ ఆలా వాసితీరవలసినవారివీ, ఇంకా ద్రాయించుకోవాలని ఉబలాట 
పడేహారివీ వెరసి ఇవే చాలా ఆధికంగా వుంటాయి. 

ఏమైనా ఈరెండువిధాలై న రచనల వెనుకా (రణ పలువిధాలుగా 
వుంటుంది. ఆత్మకథల్లో ఆత్మకోధన (రకం కావచ్చు (గాంధీగారి ఆత్మ 
కథలో వలె 1; లేదా ఆవ్యక్తి చెరిగిన మ్మితులపోద్బలమో |వ్రాసేశ క్తి తమ 
కుండడమో “కావచ్చు (చిలకమ ర్థివారి స్వీయచర్శిత్ర మునగాలరాజాగారు, 
ఆడవి శంకరరావుగారు కోరకపోయినా విస్సా అప్పారావుగారు, రాయసం 


౪ మహాతి 


వేంకటశివుడుగారు పూనుకోకపోయినా వారిస్వీయచరిత్ర - బహుశః వెలుపిడేడే 
కాదేమో 1); లేదా ఆత్మసమర్థనకో నం కావచ్చు (కందుకూరివారి స్వీయచరిత్ర, 
లేదా తమకథ తరువాతివారికి మార్గదర్శకం కాగలదన్న విశ్వాసం కావచ్చు 
(టంగుటూరి ద్రకాశంపంతులుగారిి ఆచంట లక్షీపతిగారి స్వీయచరిత్రలు); 
లేదా గతస్మృతులమాధుర్యాన్ని నిరంతరం (|క్రోలుతుండాలనే కోరికకావచ్చు 
(ఆచంట జానకిరాంగారి *నాన్మృతిపథంలో? “సాగుతున్నయ్య్మాత్ర'). 

కాని_జీవితచరిత్రరచ నకి (రణ వేరేవిధంగా పుంటుంది. లోకో త్తరమై 
అఆకర్షణీయమె అనుభవంతో సండబారిన మహనీయులక్లీవితం ఆదర్శంగా 
చూపాలన్న ఆకాంక్ష కావచ్చు (చాలామంది మహాపురుషుల జీవితాలు); లేదా 
రచయిత' నమ్మిన మతేవిశ్వాసాలు, ఇజాలు కారణంగా వాటికి మూల స్తంభా 
లయిన మహనీయుల గాధలను బోధలను (ప్రచారంలోకి తేవాలన్న బలవ త్తర 
మైెనవాంఛ కావచ్చు (రామకృష్ట్ణమథఠం, దివ్యజ్ఞానసమాజం, అరవిండాశ్రమం 
మొద్మల్లెనసంస్థలు డ్రచురించిన జీవితచరిత్రలు, సర్వోదయ, విశాలాంధ్ర 
ద్రచురణలు.వినో దా మార్కలెనిన్ల జీవితాలు మొదలై నవి, లేదా విద్యామన 
సృత్వశాస్ర |ప్రాతిపదికమీద నిర్మితమైన ఆధునికవిద్యాపైణా?క ననుసరించి 
వాచకాల్లోనూ ఉపవాచకాల్లోనూ జీవితచర్మిత్రల కున్న (ప్రాధాన్యం కావచ్చు 
(సిలబస్‌ ననుసరించి ద్రతివాచకంలోను ఇద్దరుమహాపురుపుల కొథలైనా వుండాల్సి 
రేడా బహుళవ్యా ప్రిలో నున్న షృత్రికలు మహనీయుల జయంతులను వర్ణంతు 
లను పురస్కరించుకొని నిర్వహించే కార్యకలాపము కావచ్చు (పరిశోధన _ 
పథాకరనంస్మరణసం చిక, ధర్మవరంవారి స్మారకసంచిక మొ॥, దేశోద్ధారక 
నాగేశ్వరరావు పంతులుగారిని స్మరిస్తూ పత్రికలు (ప్రతివర్షమూ జరిపే కౌర్య 
కలాపము ఉదాహరణలు; లేదా సేవాదృక్పథంతోనూ, కొంతవ్యాపారదృష్టి 
తోనూ అకాడమీలు, వివిధ్మగ్రంథపచురణసంస్థలు చేసే డోహదం కావచ్చు. 
(రాష్ట కేంద అకాడమీలు, బాలసరన్వతీ బుక్‌డిపో, విశాలాంధ్ర విద్యోదయా 
నగారా పబ్లికేషన్సు, గోదాగ్రంథమాల, చేంకట్రామా కంపెనీ మొదలైన 
సంస్తలు పుంభానుపుంఖంగా (ప్రకటిస్తున్న జీవితచరిత్రలు). 

ఇన్ని ఏధాలైన కారణాలవల్ల ను, (డ్రేరణలవల్లను ఈరచనావ్యాసంగం 
ముమ్మరంగా సాగుతున్నది, తెలుగువారు ఇందులో ఎవరి! తీసిపోడేదు. 

మొదట ఈయుగంలో _ వెలువడినజీవితచర్మిత్రలనుగురించి వెనుకనే 
అన్నట్లు డ్రాయబడినవి, ప్రాయదిడుతున్నవి, ఆచ్చయినవి, పునర్ముడ్రింప 


ఆత్మకథలు - జీవితచరిత్రలు x 


బడినవీ, వి స్తరింపబడినవీ, నంగ్రహింపబడినవీ, |క్రోదీకరింపబడినవీ, 
నంగహంగా పేర్కొనబడినవీ, అనువదింపదిడినవీ, చలనచ్చి త్రాలుగా రూపొం 
దినవీ పెక్కులున్నవి, వీటి కుదాహరణ లిదివరకే చూశాము. ఇవేకాక 
రచననుబిట్టి పాష్షీకజీవితచి తణ (Partial PorErait$) మనబడే తీరుగల రచన 
(ఆంకేసరి = శ్రీ టి, యస్‌, రావు, 1956, మాఠాత్రిగారు _ శ్రీ కొత్త 
రామకోటయ్య _ 1955) ల కూడా మనకున్నాయి. ఒకరిజీవితంలోని ఒకటి 
రెండు (ప్రధానాంశాలను మ్మాక్రమే తీసికొని (ప్రత్యేకంగా ప్మాత్రచ్మిత్రణ చేయడం 
వీబిర్లో జరుగుతుంది. ఈ జీవితచర్మితలు చాలావరకు అన్నీ వచనం 
లోనే వున్నా రసద్భష్టితో కళాత్మకంగా పరిష్కరిస్తూ తమ కవితాశ క్రి 
ఆ ఇ అః 
ద్రదర్శించాలన్న కోర్కెతో వీటిని ఛందోబద్దం కావించిన వారుకూడా లేక 
పోలేదు (చిన్నవారిలో శ్రీ దిండేల మాలకొండారెడ్డి రచించిన నేతాజీ (1948) 
కావ్యము, పెద్దలలో (శ్రీ సన్నిధానం సూర్యనారాయణశాష్ర్రీవర్యుల “ వివేకా 
నందము" (1949) ఉదాహరణలుగా చూపవచ్చును. నవయుగకవిచక్రవ ర్తి 
కీ జి, జామవా “కీసుచరి[త' ని (1963) మతమే కాక “నాకథ' (1952 
¢ CSSD: (Moya (Doz) 
అని వారి ఆత్మకథనుకూడా వద్యాలలో |వ్రాసుకొన్నార్ఫు. ఇది అంతా రచనా 
'వైలరినిబట్టి జీవితచరిత్రల్లో చేయదగినవింగడింపు. 
పోతే మూలరచనయొక్క_ భాషను బద్దే న్వతంత్రములు (ఉదాహరణ 
లీయ నవసరముకేదు), ఆనువాదములు (ఈ సై సెపెనోవా రచించిన కారల్‌ 
మార్కజీవితానికి (శ్రీ పరచూరి (1957) అనువాదం, మార్భరీ సైక్స్‌ రచన 
“రవీం ద్రనాథలాకూర్‌'కి (శ్రీదుతి ఆచంట శారదాదేవి ఆనువాదం (1957), బుద్ధ 
భగవానుడు (1957) ఛర్మానందకోశంబిగారి రచనకు (శ్రీ పృట్టవ ర్తి నారాయణో 
జై 
చార్యుల అనువాడం తకామోరణ్యు అని రెండువిధములు. 
ఇజ్లాగే పాఠక లోకాన్ని దృష్టిలో పెట్టుకొని బాలసాహిత్యము (నగారా 
We లిదె ఆ 0 
పబ్లి శేషన్సువారి . చిలకమంర్థ, గురజాడ, చిన్నయసూరి. (1971) మొ॥। 
రచనలు; గోడ్మాగంథమాలవారి మనరాష్ట్రపతి (1965), జమునాలాల్‌దంపతులు 
(1967), 8 దేకోద్దారకుడు (1967), లోకమాత (1970) మహర్షి వివేకా 
నందుడు (1971) మొ। రచనలు ఉదాహరణలు) అస్కీ యువసాహిత్యము 
(ఇటీవల వెంకట్రామాకంపెనీవార (ప్రకటిస్తున్న _“జాతీయనాయక మణి 
మాలి అన్న వరుసవి, ఇంకా ఇతర పచురణ సంస్థలవి ఉదాహరణలు) 
అన్కీ (పౌఢసాహిత్యము (యోగి లెడ్బీటరు దివ్యచరిత్ర డీ గంటూరు 


౬ మహతి 


సుబ్బారావు (1947), గురజాడరచనలు (195కి ఉదాహరణలు. జాన్సనుకి 
దాస్వెల్‌ తోడ్పడినట్లు (శ్రీముని వెంకట స్ముబహ్మణ్యం మహాకవి గురజాడకి 
తోడుపడగా అఆకృషిని (శీ అవసరాల సూర్యారావు మూలంగా విశాలాంధ్ర 
డ్రైచురణాలయంవారు లోకానికి వెల్లడిస్తున్న గొప్ప ఉదాహరణం గురజాడ 
రచనలు) అసీ మూడువిధాలు, 
ఇలాగే కాకుండా ఇంకా జీవితచర్మిత్రలో (ప్రధానప్మాత్ర వహించే వ్యక్తిని 
బట్టికూడా ఈసాహిత్యం సలువిధాల విశేషింసబడుతుంది. “అనిబిసెంట్‌ * 
(శ కొండముది శ్రీరామచంద్రమూర్తి (1967) రచన, “లోకమాత (é కెటి 
యల్‌, నరసింహాచార్యులు (1970) రచన మొదలై నవి మాతృమూర్తులకు 
చెందినవై తే తక్కినవి పురుషపుంగలవి, ఈ “వ్యక్తిత్వం కూడా మరి ఆనేక 
విధాల వింగడింపబడుతుంది. (1) ఆంధ్రులై న భారతీయుల చరిత్రలు (పట్టాభి- 
శీ ఏ. రమేశ్‌ 1966, ఆదిరాజువారి జీవికచర్మిత్ర _ (శ్రీ పుల్లాభొట్ల వెంక కేశ్వర్లు 
1962, చేంకటనారాయణా (వీణా చార్యులవారి జీవితము - శ్రీ వి. వి. నర 
సింహాచార్యులు (1945) ఇంకా అశేకులవ్రి. (2) ఆం ధ్రేతురులై న భారతీయుల 
చరిత్రలు (ఆవహర్టాల్‌న్మెహూ _ క ఏ, రమేశ్‌ 1967, దాడాభాయినౌరోజి _ 
శ్ర ఎన్‌. సి, యస్‌, పార్టసారధి 1965, గోపాలకృష్ణగోఖలే = గ్రీవరణి ప్రగడ 
వెంకట శ్రీరామచంద్రమూ రి (1967) మొదలైనవి. (3 విదేశీయులై నవారి 
జీవితచరిత్రలు (టాల్‌స్టాయి _ (శీ మహీధర రామమోహనరావు 1956 మొ 1 
ఇలా వ్యక్యల ప్రీపురుష భేదాన్ని,జన్మభూ మినిదిట్టి మాత్రమేకాకుండా వ్యక్తిగత 
జీపనమార్గాన వారువారు సాగించిన కృషిని బట్టికూ డా వైజ్ఞానికలు (é బి. వి, 
రమణరావుగారి “వెజ్జానికుల జీవితాలు" 1953), శతా త్త్వీకులు (డ్రీరామకృష్ణ 
లీలామృతము - (శీ వెదురుమూడి కృిష్టారావుపంతులు, (శ్రీ కందుకూరు మల్లి 
కారునం _ (1957), రాజకీయవాదులు (వెంకట్రామాకంపె పెనీవారి జాతీయ 
నాయక మణిమాంవతున), కళాకోవిదులు (త్యాగరాయచర్మిత్ర _ యోగి (శ్రీ 
కుద్ధానందభారతి 1948. _ ఆనీ, ఇంకా పలువిధాలుగాను విభజించుకో వచ్చు. 
ఈవింగడింపు అంతా పరిశీలనసౌకర్యంకోనం విమర్శద్భష్టితో మనం చేసుకొ 
నేదేగాని వా న్లవానికి ఆమహనీయుల సమ్మగ్రవ్య క్తిత్వన్వరూప మేగదా నునమీద 
ద్రభావంచూపేది ? పరిపూర్ణంగా దర్శనమిచ్చే ఆ మహనీయుల వ్యక్తిత్వం 
ముందు నిజానికి వారిజన్మగాని, చేశంగాని, వైయ క్రికకృషివిశేషంగాని 
ద్రధానాలు కావు. 


ఆత్మకథలు - జీవితచరిత్రలు ® 


ఇంతవరకూ జీవితచరిత్రలనుగూర్చి కొంత స్పృశించాము. ఇక 
నిప్పుడు స్వీయచరి త్రలనుగూర్చి చిలకమ ర్థివారినే ఉదాహరిస్తాను. “చరిత్రలు 
'దేశాభ్యుదయమునకు తోడుపడును. కావున దేశచర్నితలు మిక్కిలి యావళ్య 
ములు, బహుపురుములచర్శిత్రలు గలసి దేశచర్మిత్ర లగును కాబట్టి జీవితచర్శిత్రలు 
మిక్కిలి యవశ్యములు .... ఒకరి చర్మిత్రము మరియొకరు | వాసినపక్షమున 
బాయువలసినవిషయములు సమ్మగముగా లభింపవు. ఆందుచేత నెవరిచరిత 
మును వారే (వ్రాసుకొన్నపక్షమున విషయములన్నియు సంపూర్ణముగా నుదాహ 
రించుట కవకాశ ముండును .... మహాపురుషులు పరులకు మార్గదర్శక ముగా 
నుండుట తమ చర్మిత్రలు తప్పక (వాయవలెను. మనయాంధ్రదేశమున 
మొట్టమొదట స్వీయచర్మిత్రమును (వాసుకొన్నవారు మహనీయులైన రావు 
బహదూరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు, ఆమహాపురుషుని 
చర్మిత్రమంతయు  స్వార్థత్యాగముతోడను, లోకోపకారమైన మనకార్యముల 
తోడను నిండియున్నది. కావున వారిస్వీయచర్మిత్రము నిశ్చయముగా సాంద్ర 
సారన్వకమున కలంకారమై యాంధ్రజనులకు మార్గదర్శక మై యున్నది.” 
ఇ్లే పల్లారి నూర్యనారాయణరావుగార్కి రాయసం వెంక టశిపుడుగారి స్వీయ 
చర్మిత్రలుకూడా దానధర్మాలు, నిస్వార్దబుద్ధి, న్మత్రవ ర్హనము ఆనేఅంశాలతో 
కూడి క్లాఘనీయము లని వారే అన్నారు. వీటి తర్వాతివే చిలకమర్తి, కొండ, 
అంగుటూరీ (ప్రభృతులవి. ఇవి అన్నీ వా స్తవచ్మిత్రణతో తత్కాలపరిస్థితులను 
|ద్రదర్శిన్తూ, ఆన కక్తికరములుగానే వున్నా (ప్రనన్నమైనశ్రై లితో ముందువెనుకలు 
పొందిపొనగి ఒక నవలవలె ఉ త్రమకళాఖండంగా ఎన్నతగినది చిలకమర్తి 
వారిరచనే ఆని నాఅనుభాతి. ‘WIth brevity which excludes everything 
that is redundant and nothing that is significant ' (ఎన్‌ సైక్లో_ విటా) 
అన్నట్లు సూటిగా సూక్ష్మంగా నాతివి స్తరంగా సున్నితంగా సాగినరచన ఆది. 
వీనితర్వాత ఆసంపూర్ణంగానే వున్నా _ పితృతాదులు గ్రీద్రభాకరశాస్త్రిగారి 
'ద్రక్షాద్రభాకరము' నూతనఫక్కీలో నడచిన, నాకు నచ్చిన, మధురగంభీర 
మైనరచన. ముప్పదేండ్ర మోగసాధనానంతరం తమ సష్టిపూ ర్రినాడు కలిగిన 
అంతరుద్బోధంవల్ల ఆక్మకథని _ అంతరంగకథగా _ అంతరాత్మ (మాస్టర్‌ 
సీ. వీ, వీ) కథగా కూర్చి "ఇన్నర్‌ లైఫ్‌'ని రికార్డ్‌చేసే 'న్యూబయ్య్మోగఫీ" 
రూపొందించారు, అది వారనుకొన్నట్లు పూ_ర్భే అయివుం'టే స్వీయచర్ని త్రరచన 
ల్లోనే పేఠెన్నికకన్నదై యుండేది. 


Gl మహతి 


ఇలాగే అడపాదడపా వెలువడిన వలువురు అనుభూతులు |శీపాదవారి (7) 
“అనుభవాలు __ జ్ఞాపకొలు' జానకిరాంగారి *నాన్మృతిపథంలో _ సాగుతున్న 
య్మాత్ర' మొదలైనవి రసపిపానకో పూవుపూవుకీ వెళ్ళి అనుభవాలమధువుని 
డ్రోలినంత డోలి మిగతావాళ్ళకి వంచిపెట్టడంకోసన మని కూడబెట్టుకొన్న 
'శతేనెపట్టుల్లాంటివి, వారిరచనలు._కా స్ప చ(ది)వఏ చూస్తే చాలు. మధురన్మృతుల 

త్‌ = 2 

మధువులు జౌొటజొట జాలువారుతాయి. మన ఆకత్మకథల్ణో ఇవి కొన్నికొ త్త 
పోకడలే, ఇలాగే ఆమధ్యప, త్రికల్లో వరుసగా పడిన పద్మశ్రీ చిత్తూరి నాగయ్య 
గారి స్వీయచర్మిత్రలో కొన్నిభాగాలు చదివాను, ఆకళాకారుని ఉదారహృదయం 
తోటిలోకాని కెలా కృతజ్జతాబద్ధమై వున్నదో, కష్టసుభాలలోను ఎలా నిల 
దొక్కుకోకలిగి ముందడుగు చేసిందో మన కందులో కనిపిస్తుంది. ఇలాగే 
నటన్మమాట్‌ (శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారీ జీవితము, (శ్రీమతి జానకిగారి 
జీవితానుభవాలు (ప్రజలకు మోజై న సినిమ్మాప్రపంచాన్ని భూతద్దంలో చూపించి, 
అందులో తాము గడించుకొన్న స్టాశాన్ని నిరూపించుకొన్న రచనలు, 

కాలం శరవేగంతో మారీపోతున్నది, ఆమార్పు వారివారి జీవితచరి|త్రల్లో 
స్పష్టంగా మనం గుర్తించవచ్చు. ఈ యుగంలో వెలువడిన పెద్దతరంవారి 
జీవికాలు చదువుతుంటే వారిమహనీయమైన ఉడారమైన వ్యక్తిత్వం అలా వుంచి 
కొట్టవచ్చిట్లుగా సమకాలికేతివృ త్తం కొంత మనకు కనపడుతుంది. దాన్ని 

అన .] 
కొంత స్థూలంగా ఈక్రిందివిధాన (క్రోడీకరించవచ్చును. నాటిపల్లెటూళ్ళ జీవితం 
న పెహెనిద్‌ : 
సాంఘికంగా సమ్మగమైనది (కాం పెహెన్సివ్స్‌. 'వెద్యసౌకర్యాలు తక్కువ, 
వ్యాధులు_బారలు_మర ణాలు, దస్తావేజులు_కోర్టులు_డిక్రలు_వకీళ్ళు_పరువు 
దావాలు. జమిందార్లు_.వారి బౌదార్యం కలవారి సంపర్మా_లు-_నంఘసంన్క_రణ 
విదేశయానాలు. వెలి. శ్రీముఖాలు_వితంతుఏవాహాలు-అం టరానితనం_ సామాజిక 
విందుభోజనాలు, చదువుసంధ్యలు- శ్రద్ధలు, పాఠశాలలస్తావన _ ర్మాత్రిబళ్లు - 
g B వ్‌ 
తక్కు వకులాలవారికి ద్రక్యేక పాఠశాలలు; నాటకాలు, సమాజాలు రచనా 
(పోత్సాహం, వెషమ్యాలు, కొట్లాటలు; రాజకీయాలు, బంగ్లావిభజన, సైమను 
కమిషను, గాంధీపిలుప్ప్కు చదువులకు వృత్తులకు స్వ స్టి జై ళ్లు, శినమె త్రడం, 
2 ౬ వ 
శతెలదొరలు, కె9 నవ మిషనరీలు, మత పచారం, పతికల్కు వాదోపవాదాలు 
న్‌ చా § CU 
స్పర్థలు., పుస్తకాల, మందుల,ఫొటో లవ్యాపారాల మెలకుదలు; ధానధర్మాలు 
వీలునామాలు, ధర్మసంస్థలు; ఇట్లాగే సలువిషయాలు మనసులో మెరిసిపోతాయి. 
ఇప్పటికి ఆరోజులు దాటి అర్థశతాబ్ది గడిచింది. పోల్చి చూస్తే ఎంతో వృద్ధి 
అం 3 


5a 


ఆత్మరథలు - జీవితచరిత్రలు ఆ 


చెండా దునిపీస్తుంది. కాని ఇంకా ఎంతోవృద్ధి మిగిలిపోతోంది. వితంతు 
వాహ మొకసదున్యగా లే దివాళ. బాల్యవివాహా లరికక్టే మేమో (ఇంకా 
కొన్నిచోల్ల ఉన్నట్లు మొన్న పేపర్లోవా రణ. కాని కట్నపిశాచిని మాతం ఇంకా 
వడిలించుకో కేదు, మూడురూపాయలకు రెండుపూటలా నెలభోజనం నాడు 
గడిస్తే నేడు మూడున్నరకిగాని ఒకరోజు భోజనం గడవడంలేదు. గాంధీగారి 
పుణ్యమా అని సామాజికంగా కొంత ముందడుగు వేసినమాట నిజమేగాని 
నేటికీ దిలహీనవర్గాల అభివృద్ధి ఒకజటిలమైన రాజకీయసమస్యగా ఎదురౌ 
తూనే పున్నదిగడా! చిరకాలంగా వేరుదన్నిన ఆవిషమనమస్య అంత 
శేతికగా పెకలింపబిడుతుండా ? చూడాలి. ఆనాడు నాటకాలమీదమోజు, 
నాటకాలూ వెచ్చాయి ; నటులూ పుటుకొచ్చారు. ఈనాడు ఆగాలి 
నవలలు సినిమాలమీదుగా మళ్ళింది. విస్సా ్వర్దసేవ,  నంపాదించినదంతా 
సమాజంకోసం ధారపోయడం అప్పటిన్వభాజ మైతే వెనుక వేనుకోడం పరిపాటి 
అవుతోంది. నాడు బడులు కక్కువే అయినా పిల్లలకి విద్య బాగానే 
ఒంటబిసేది. ఆప్పటి మూడోక్లాను ఇప్పటి మూడోఫారంతో నమావ మని 
వాళ్ళే అనుకొన్నారుగదా! కానీ నేడో బడులు పెరిగినాయి ఆతోరాన్యతా 
ఆధిక మైంది. కాని విలువలే సన్నగిల్లుతున్నట్లున్నవి. 'మొత్రంమీద మార్చు 
జాగానే వుంది గాని, దాని తీర్చే చాగుండనిది. కుండ పెద్దదే ఆయింది గాని 
తూటుకూడా పెద్దదవుతూశే వుందిమరి. ఇదిగో ఇలాటి విషమనమయాల్లో నే 
ఆనచ్చరిత్రుల చరిత్రలు డారిదివ్వెలై మనకు వెలుగుబాట చూపించాలి. ఆవి 
చూ 


నే వున్నాయి. చూసుకోవలసింది మనహే. 
x 


“యుగపురుషులు (ప్రూఫ్‌రీడ్లు 
జగత్‌ కావ్యాన్ని సరిదిద్దినా 
పరిస్థితుల కంపో జిటర్లు 
కరక్షన్లు చేయటానికి ట్రైపులులేవు' 
— ఆదద్ర 


హరికథలు 


శ్రీ ద్రతావ వేంఠట నుబ్రహ్మణ్యశాగస్ర్రీ 


ఇసూనవని మనోవికాసమునకు విజ్ఞానముతోపాటు వినోదముకూడ అవ 
సరము. నంగీత సాహిత్యాలు రమారమి సమమైనపాళ్ళలో మేళవింన 
డ నవరసభరితముగా భక్తిని నీతిని, వైరాగ్యమును సమకూర్చి (శ్రోతల 
మానసికగ్గానిని అపనయించి పరమానందము గూర్చు (ప్రక్రియ హరికథ. దీనికి 
పూర్వరూపము యక్షగానము. తమిళులు హరికథను ‘'కాలక్షేపము' అందురు. 
మహారాస్త్రలు “అభంగ్‌* అందురు, ఐతిహాసికయుగములోని కుశలవుల రామొ 
యణగానము ఈజాతికే చెందినది. యత్‌గానాలు బహువ్య క్రికాలు. ఏక 
వ్యక్తికమె బహుప్మాత్రాభిగయముతో చేయు నంగీతోవన్యానము హరికథ. అట్టి 
కథాగానము చేయువారిని భాగవతు లనియు, హరిదాసు లనియు నందురు. 
భగవద్భక్తి గలవారు భాగవతులు, హరివిషయకజ్జానము గలవారు హరిదాసులు. 
స్వాతం త్రమునకు పూ ర్వము భారతదేశములో ద్రరానముగా భారత 
రామాయణాదిగాథలే హరికథలుగా చలామణి యగుచుండెడివి. రానురాను 
పోతనపంటి కవులజీవితచరిత్రలు, త్యాగయ్య రామదాసు వంటి భ క్రులజీవిత 
గాథలు, మహాత్మాగాంధివంటి దేశనాయకులజీవిత విశేషాలుగూడ హరికథలుగా 
రూపొందినవి. న్వభావసిద్ధముగా హరికథలు కాకున్నను దై వభ క్రులయు దేళ్ల 
భ కలయు జీవితకథలు ఐతిహాసిక గాధథలవలె బహుజనాకర కములై నవి. ఆయా 
భక్తులు తదుజీవితమలలో పడిన కష్టనుఖములను కథకులు గద్య, పద్యకృతు 
లతో సాధినయముగా గానముచేయుచ్చు పండితపామరహృదయాలను చూ 
గొనెడివారు. వయొలిన్‌ లేక హార్మోనియము, మృదంగము సహకార వాద్యము 
లుగా నుంచుకొని ప్మాత్రరసానుకూలసంభాషణాచాతుర్యముతో సందర్భోచిత 
హాస్య ప్రనంగములతో కథకులు సదన్యులను రంజింపజేసెడువారు. 
ఆంధ్రదేశములో హ హరికథా విధానమునకు మూలపురుషులు శ్రీమదజ్జాడాది 
భట్ల నారాయణదాసుగారు.. వీరు “హరికథాపితామహ” యను సార్థకబిరుదము 
గలవారు. వీరినం పదాయములో కథాగానమున నృత్యము విశష్టేస్థానమును 
నంతరించుకొ న్నది. (శ్రీదాసుగారు శేవలహరికథకులేకొక అస్టభాషా షాప్రవీణుల, 
పుంభావనరస్వతి యనదగినవారు. వీరు న్వతంత్రభానూదయమునకు పూర్వో 


హరికథలు ౧౧ 


_శ్రరకాలములందు అనేకయక్షగానములను రచించి అద్వితీయ్య పతిభావ్యుత్స త్తు 
లతో ఒక్కలం ధమునే కాక యావద్భారతమును హరికథాగానలహరిలో నోల 
లాడించినవారు, పలుమాట లేల ? (శ్రీదాసుగారు ముట్టని సాహితీ ప క్రియయు 
మెట్టని రాజాస్థానమును లేవని చెప్పిన సాహసో క్రికాదు, దాసుగారిశిమ్యల 
మని చెప్పుకొనుటయే గొప్పగా భావించెడువారు ఆనాటికథకులు, 

మనభారత దేశమునకు స్వాతంత్ర్యము వచ్చుటకు పూర్వ మున్న హరి 
దాసులు (వేళ్ళపై లెక్కింప వీలైనవారు. ఆపాతమధుర మైన సంగీతమును 
ఆరోచనామృత మెన సాహిత్యమును కూలంకషముగా అభ్యసించి, పరిణత 
డేజ్ఞాలె వలసినంతలో కానుభవమును నముపార్టించుకొని, బహువిధరచనలు 
గావించి, హరికథాగానమునకు విమ్నేశ్వరపూజ గావించెడువారు, వారి గద్య 
వద్యములుగాన్కి కీర్హనలుగాని ప్రాబింధిక శె లిలో నారికేశపాకమున బడి 
సామాన్యులకు బోధపడెడివి కావు. ఆనాటి నదస్యులును చక్కని సంస్కారము 
గలవారు. కావున కథకులు తమ పాండితీస్ఫూర్హిని (ప్రకటించు శాస్త్ర ప్రసంగ 
ములతో కఖాగానము గావించెడువారు. (శ్రీనారాయణదానుగారి కథాగానము 
ఒకఘట్టమున సంగీతక చేరిగను, మతొకఘట్టమున విద్వద్గోష్టివలెను నం భ్రమా 
శ్చర్యములను కలిగించెడిది. 

స్వాతంత్ర్యము వచ్చినతరువాత ఈపాతికేండ్లలో హరికథలు తామర 
తంపరగా వృద్ధినందినవి. వానితోపాటు కథకులుకూడ వందలకొలది తయారయి 
నారు. స్వతం త్రనమర సమయములో “క్రిపరాయబారము', “వందేమాతరము? 
వంటిహరికథలు ద్రచారములో నున్నవి. పూర్వకథకుల కున్న పాండిత్య 
రకర, నవనవో న్మే షశాలిని యగు ప్రతిభఖయు కానవచ్చుట లేదనుటకు సాహ 
సింప నవసరములేదు. ఆపే రచనలయందును పూర్వపుబిగి సడలిన దన 
చ్చును. వానితో నభ్యులసంసారస్టాయియు తగ్గిన దని చెప్పనక్కర లేదు, 
హోస్యక్ళం గారములు కరుణయు |ప్రధానములుగా నేటికథకులు గానము చేయు 
చున్నారు, భక్తికి హరికథరు సంబంధము వికల్పమయ్యె నని ర సజ్ఞభావుకులకు 
తోచకపోదు. గాలిపాటతో నాలుగుమంజరులు పదికీ ర్హనలు వల్తించి చిలుక 
పలుకులు పలికే కథకులు నేడు రంగమున నున్నారు. 

హరికథభాగాన కేదారములో బహువిధయత్షగానబీజములు నాటి అద్వితీయ 
వాగ్గేయకారులుగా పేరెన్నికగన్నవారు శ్రీమన్నారాయణదాసుగారు,హరికథా మృత 
మను నంన్మృతయతీగానము రచించి గానముచేసిన (ప్రతిష్ట దాసుగారికొక్క_ 


Carn 


x 


౧౨ మహతి 


రికే దక్కినది. శ్రీదాసుగారి సా& త్తుశిమ్యలలో శ్రీవాజ పేయయాజుల వెంకట 
సుబ్బయ్య, (శ్రీ నేతి లక్ష్మీనారాయణ ఖాగవతులు ముఖ్యులు. వీరు గురువర్యుల 
సంపదాయము ననుసరించి యావదాం ధ్రదేశమున హరికథాగాన్మ స్రవంతిని 
ప్రేవహింపజేపినారు.. శ్రీపుచ్చల |భ్రమరదాసు, శ్రీమైనంపాటి నరసింగరాపు, 
ప్రభృతులు హరికథలను స్వయముగా రచించి |ప్రజారంజకముగా గానము 
చేసినారు. 

గ్రీనారాయణదాసుగారి తరువాత (శ్రీ పెద్దింటి సూర్యనారాయణజీక్షికదాసు 
గారు ఇతిహానకథావిశేషములను పెక్కింటిని రచించినారు. వీరిరచనలలోని 
తోహరలు, కృకుల్కు పద్యములు ధారాశమైనశ్రైలిలో _బభావస్ఫోరకములుగా 
నుండి పండితపామరజనాకర్గ కములుగా నున్నవి. _ దాసుగారిరచనలోని 
కాఠిన్యము వీరిరచనలందు లేదు. వీరినమకాలికులలో (శ్రీమునునూరి సూర్య 
నారాయణగారు మధురసంగీతకథాగానమున ఆంధ్ర ప్రజలను తన్మయుల గావించి 
నారు. శ్రీ ప్రయాగ నంగ మేశ్వరశాప్ర్రిగారు భక్తిరన ప్రధానముగా ఇతిహానకథ 
లనేగాక శ్రీత్యాగరాజస్వామివారి చరిత్రమును గూడ పండితపామరరంజక 
ముగా గానము చేసినారు. ఈశకాలమునందే (శ్రీపరిమి నుబిహ్మణ్యముగారు, 
డ్రీమలుకుట్ల పున్నయ్యగారు, డ్రీఅద్దేవల్సి లత్మణకా స్రీ ప్రభృతులు బహ్వొవిధ 
హరికథారచనలు గావించి హరికథాలో కమునకు నవాలోకమును కోల్పించినారు. 

శ్ర నారాయణదాసుగారి ద్రశిమ్యలలో హరికకథరత్న' విడ్వాన్‌ ౪ 
ములుకుట్ల సదాకివశాస్రిగారు (ప్రసిద్ధులు. _ కర్ణాటక సం ప్రదాయసంగీతము 
వీరికి వెన్నతో బెట్టినవిద్య. సంస్కృతాంధ్ర భాషాపాండిత్యము _కరతలామల 
కము. భక్తిరస్మప్రధానముగా (శీదాసుగారి రచనలను గానముచేయుటయేగాక 
జైమినిభారతము శివలీలలు  మున్నగుకథలను సర్వజనమనోరంజకముగా 
గానముచేయు దక్షులు వారు (శ్రీ త్యాగరాజ చర్మిత్రో గానముచేయుట వారిసొమ్ము, 
గ్రీపొతూరి మధుసూదనకశాస్త్ర, |శ్రీకుప్పా వీరరాఘవశాస్త్రీ |శ్రీ నౌడూరి విశ్వ 
నాధశాస్ర్రీ |శ్రీఅమ్ముల విశ్వనాధము, (శ్రీ జి, ఉమాకాంతము |ప్రభృతిహరిదాసు 
లెందరో యీ కథాగాన్మప్షక్రియకు దోహదము చేసినారు. తరువాతికాలమున 
కొందు కేవలము పాటలతోను మజీకొందజు కేవలము మాటలతోను కాల 
శేషము చేసినారు. 

ఆటపాటమాటలలో నై పుణ్యము గల భాగవతులు కథాకథనవిధానములో 
వివిధములగు మార్పులను తెచ్చినారు. (కోతల అభిరుచుల ననునరించి వారికి 


హరికథలు ౧౩ 


దగిన స్థాయిలో కథాగానము చేయుట్క కథామధ్యమున సందర్భోచితముగా 
అధ్యాత్మ్యరామాయణ _రనలు, సదాశివ్నబహ్మేందులవారికృతులు, జయదేవుని 
అష్టపదులు నారాయణతీర్జులవారి తరంగములు జావ?లు మున్నగువానినీ 
గానముచేయట్క, సమయోచితముగా కథానుకూలహాన్యపనంగములు, $ 
వింత ఏంత నంభాషణలుు కాఓదండకములు, సినిడూపాటలు మున్నగువానిలో 
(గోతలలో భ క్రిభావమును మజుగుపరచుట అనుమార్పులు వచ్చినవి. 

పురాణగాథలతోపాటు _ స్థలమాహాత్మ్యములను భక్రులజీవితములను 
కవులచర్మిత్రములను గానము చేయుచు పేరెన్నికగన్న నేటికథకులలో é 
కూచిభౌట్ల కోటేశ్వరరావు, (శ్రీ తక్క పెద్ది (శ్రీరామకర్మ, |శ్రీజ్ముర్రా శివరామ 
కృష్ణశర్మ, గ్రీరాజశేఖరుని లక్మ్మీవతిభాస్ర్రీ గ్రీఆత్మకూ హారి గువ్షరహ్మగున వ é 
కోట నచ్చిదానందశాశ్రీ, కీ తెల్లాకల వెంక టేశ్వరగు ప్ప, (ప్రకృత వ్యాసక ర్హ 
దభృతిహరిదాసులు తెను(గునేల నలుమూలల Seas భ_క్తివెరాగ్య 
ములను (ప్రచారము చేమువున్నారు. వీరిలో శ్రీవేంక టేశ్వరగు ప్పగారు వందల 
కొలది శిమ్యరారడ్రకు గజ్జగబ్దీంచి కథలుచెప్పి కులపతులై విద్యాదానకర్దు లని 
పేరందినారు. హరిదాసురేకొక శ్రీమతి దుర్గాంబ, శ్రీమతి బెజవాడ నగరాజ 
కుమారి వంటి భావగతారిణులుకూడ యీకథాగానరంగమునకు వెలుగు 
గూర్చినారు, 

శఈనాటిసామాజికుల మనస్సులలో భక్తి సన్నగిల్లుచు హాస్యరస్మశ్రవణా 
సక్తి హెచ్చుటతో హరికథలుగూడ హాస్యరస ప్రథానములై నని. హరికథాగాన 
సమయమున అడుగడుగున పిట్టకథలు చెప్పుచు (ప్రధానకథను సాగనీయక 
అశ్రీలార్రకనంభాషణము గావించుట. సంఘమునకు |శేయోడాయకముగాదు, 
హరికథలు నేతిబీరకాయలు కొరాదు. కథాగాన్మశ్రవణముతో రామాదిపురాజ 
పూరుముల ఢార్మికహృదయమును సానణానముగా అర్థము చేసికొని వారినడవడిని 
(గోతలు ఆచరణమున నుంచుకొనుట వాంఛనీయము “లేకున్న హరీ కథా వికానము 
వ్యర్థమగుటయే గాక జగన్మంగళకారి కానేరదు. 

నర్మ ప్రదాయనంగీతశిక్షణమునకు (ప్రభుత్వమువారు సంగీతకళాశాలలను 
నిర్వహించుదున్నారు. కాని వానిలో హరికథాాప్మక్రియకు అవకాశము కల్చింప 
బడినట్టురేదు. హరికథాగానమును. ఒక్కపశత్యేకకిళగా భావించి (ప్రభుత్వము 
ప్రోత్సాహము నొసంగుట అవసరము. నేటిహరిదాసులందజు భ క్రిరన్న ప్రధాన 
ముగా హరికథలను గానము చేయుచు సంఘ్మశేయమును వృద్ధి నందింప 
యత్నించుట ఆ పేషీంపదగినది, 


బుర్రకథలు 


శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి 


"రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమై (ప్రపంచమంతా ఫాసిస్టుల | ప్రళయ 

ఆర్భాటాలతో మారు మోగిపోతోంది. ఫాసిస్టులకూ (ప్రజాస్వామిక కక్తు 
లకూ మధ్య తీవ్రమైన సంఘర్షణ చెలరేగింది. యుద్ధం జరిగే (ప్రాంతాలన్నీ 
కృశానాలైనాయి. మనదేశంలో కరువుపిశాచి కరాళనృత్యంతో రాయలసీమ 
బెంగాల్‌ నలిగిపోయాయి. రేపోమాపో అటు కలకత్తామీదో కాకినాడమీదో 
మ్మద్రాసుమీదో విశాఖమీదో బాంబులు బడేటట్లున్నాయి. భారతదేశపు తూర్పు 
కోస్తా అంతా అత్మిప్రమాదమైన స్థితిలో పడిపోయింది. ఆఛాయలే ఆంధ్రదేశం 
మీద పడ్డాయి. ఆనాడు ఆంధ్ర పేజలు అరచేతిలో (ప్రాణాలు బిగబిట్టుకుని 
ద్రకకాల్ఫివచ్చింది. చివరకు అనుకున్నంత పనీ జరిగింది, కాకినాడ “ఏకా 
పట్టణాలపై బాంబులు పడనే పడ్డాయి. ఈస్టితిలో ఆంధ్ర పజలస్థితి ఏమిటి 2 
ఒక్కఆం గ్ర ప్రజలస్టిశేకాదు. ఏజేళమైనా ఏప్రజలైనా ఈ భయంకరమారణ 
హోమం నుంచి ఈ అన్నిజ్వాలలనుంచి బయటపడాలని తహతహలాడే 
భయంకరదినాలవి. 

ఈ స్థితిలో కళాకారులూ, కవులూ కథారచయితలూ గేయకవులూ, 
గాయకులూ, వాద్యకులూ మొత్తం కళాకారులంతా ఈ హోమగుండంనుంచి 
(ప్రజలను విముక్తి చేయాలనుకున్నారు, నాటియువకలందరూ చేయికంఠాలెత్తి 
పిడికిశ్ళను బిగించారు. ఆం్మధ్రరేశపు నాలుగు చెరగులనుంచీ యువకులందరూ 
నమీకరించబడ్డారు. ఆం ధ్రరాజకీయజీవితంలో ఒక నవచై తన్యం ఒక అభ్యుదయ 
యుగం (ప్రారంభమైంది. 

ఈ తీవ్రనంచలనంలో |ప్రతికళాకారుడూ దేశభక్తి (ప్రపూరితుడై 
పోయాడు. కవులు గేయాలు (వ్రాశారు. గాయకులు కంఠాలెత్తారు. ఆంధ్ర ప్రజా 
సామాన్యాన్నంతా గాఢన్నిదలో మేల్కొ-లిపారు. నాడు దేశంలో వచ్చిన 
రాజకీయకల్లోల వాతావరణంలో ఏర్పడిందే (ప్రజానాట్యమండలి. ఉత్సాహం 
కొద్దీ నిర్మించిందికాదు (ప్రజానాట్యమండలి. అది ఒక ఉద్ధృతవాతావరణంలో 
జన్మించింది. 

కళ కళకోసం కాదని, ఆది |దజలకోన మని, నిరూపించింది. కళ 


బుర్రకథలు ౧౫ 


వ్యకులసొతు కాదనీ, అది |పజలకు చెందిన ఆసి అన్కీ చాటింది. |పజల 
Cabs CE pn ks 
యొక్క స్థితిగతులకు అనుకూలంగా వారికష్టాల్గో పాలువంచుకుని పరిష్కార 
మార్గాలను కళారూపాలద్వారా పరిష్కరించింది. 
ప్రాచీన కళారూపాల నన్నిటినీ పునరుద్ధరించారు. కళారూపం పాత 
రైనా (ప్రస్తుత ఇతివృత్రాలను చేర్చి, ఆ కళారూపాలస్తాయినీ, రూపాన్నీ 
Us క Hf 
మార్చి కొ త్తమెరుగులు తీర్చిదిద్దారు. ఒకొక్క కళారూపానికి ఒకొక్క 
(ద్రజానమస్యను ముడిపెట్టారు. అలా మన కున్న ప్రాధీన జానపదకళా 
రూపాల్లో (ప్రథమంగా (ప్రారంభించిన కళారూపం బ్బుర్రకథ. 
నాటిపరిస్టితుల్లో కృష్ణాజిల్లా దివితాలూకాలో కీ, శే. పెండ్యాల వెంక 
జొర “లిక్గ్‌ 
చేళ్వరరావు, పరచూరి రామకోటయ్యగార్లు దేశభక్తిని పురికొల్పుతూ, 
యువజనమహానభలలో వైజ్ఞానిక కార్యక్రమంగా బ్మురకథ కార్యక్రమాలను 
చెప్పడం ప్రారంభించారు. వీరికార్య క్రమాన్ని చూచి ఉ ల్రేజితులెన కోసూరు 
big 
పున్నయ్య, సిరివిశెట్లి సుబ్బారావు గోవర్హ్లన మొదలైన దివితాలూకా కొత్త 
g అ చ అ 
పాలెంకు జెందినవారు చేళభక్తిని పురికొల్చుతూ బుర్భక్రథలు (ప్రారంభిం 
చారు. సిరివిశెట్టి సుద్బారావు కథకుడుగానూ, కోసూరి పున్నయ్య హాస్య 
ప్మాత్రన్యూ గోవర్ణన రాజకీయాలనూ నిర్వహిన్తూ వుండేవారు. వంతగా కోసూరి 
పున్నయ్య సున్నితమైన హాన్యంతో గ్రామీణ సామెతలతో రాజకీయ విషయా 
లను (ప్రజలకు అర్థమయ్యే శైలిలో చెపుతూ వుండేవారు. 
ఆరదేనసమయంలో అటు గుంటూరుజిల్లాలో కాకుమాను సుబ్బారావు 
దావులూర్కు చింతల సూర్యనారాయణ, మొదలై వవారు రష్యన్‌వీరనారి 
“టాన్యా", యూన్సీలక్ష్మీబాయి మొదలైన వీరవనితలకథలను చెప్పి (ప్రజల 
ను తేజపరుసూ వుండేవారు. 
టం 
ఈకాలంలోనే 1943 మార్చిలో, కృష్ణాజిల్లా యువజనసంతం ఆధ్వ 
ర్యాన దివితాయకా కొడాల్నిగామంలో పాసిస్టువ్యతిరేక వై జ్ఞానికకిక్షణా శిబిరం 
షె 
ప్రారంభించదిడింది. ఈశిబిరంలో (ప్రప్రథమంగా కోగంటి గోపాలకృష్ణయ్య, 
5 
కోసూరు పున్నయ్య, సిరివి శెట్టి సుబ్బారావు ఒకబ్బు ర్రోకథదళంగాను, మిక్కిలి 
నేవి మాచినేని దావులూరు నారాయణ ఒకబ్బు రకథదళంగాను పెరుమాళ్ళు, 
క్రీ, శే.చదలవాడ కుటుందిరావ్కు తుమ్మల కేశవరావు, మరో జు రక థదళ్లంగాను, 
పురుషో శృం, వెంకటేశ్వరరావు మొదలై న దివితాలూకాకు చెందినబాలురతో 
ఒకదాలురబు ర్రకథదళ మూ ఏర్పడ్డాయి. 


౧౬ మహతి 


అటు గుంటూరుజిల్లాలో నాజర్కు రామకోటి, పురుషో త్రం మొదలై న 
వారితో ఏర్పడిన బ్బురకథదళం ఉత్తేజంగా బుర్రకథలు చెపుతూవుండేది. 
మోటూరు ఉదయం, చింతల కోటేశ్వరమ్మ, మహంకా? లక్ష్మి మొదలై న 
వారు మహిళాబ్బుర్రకథదళంగా ఏర్పడి రష్యన్‌వీరనారి “టాన్యా” కథను బ్బుర 
కథగా హృదయాలు |ద్రవించేటట్లు చెప్పేవారు. పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో 
చుండ్రు సూర్యనారాయణ, చుండ్రు చిన్నబ్బాయి, మాణిక్యాలరావు మొదలై న 
వారు జిల్లాలో విరివిగా బ్ముర్రకథలద్వారా (ప్రచారం చేయడ మేకాక మరికొన్ని 
బురోకథదళాలను క్యాంపులు పెట్టి తయారుచేశారు. 

ఆరోజుల్లోనే గుంటూరుజిల్లాలో ఉప్పుగుండూరు బాలురబు ర్రకథదళం 
ఆంధ్రదేశాన్నంతా ఆకర్షించింది. కర్నూలుజిల్లా గిద్దలూర్నుప్రాంతంలో తుపా 
కుల బసవయ్యదళం పనిచేస్తూ పుండేది. నెల్లూరుజిల్లాలో రాజగోపాల్‌ బుర్ర 
 భదళమూూ కడపజిల్లా జమ్ములముడుగులో హుస్సేన్‌ బాబా బు ర్రక థదళ మూ విరి 
ా కథలు చెపుతూవుండేఏ. 

పైన ఉదాహరించిన మోటారు ఉదయం త్రీలబుర్రకఠదళంతోపాటు 
ప్రీలబుర్రకథదళాలు కూడా అత్యంత |ప్రాముఖాన్ని వహించాయి, (ప్రథమంలో 
కృష్ణాజిల్లా (ప్రజానాట్యమండలి ఆధ్వర్యాన కొండేపూడి రాధ, తాపీ రాజమ్మ, 
వీరమాచగేని సరోజిని మొదలై నవారు మన్యవిష్లవకారుడైన అల్లారు సీతా 
రామరాజు జీవితచరిత్రను “నుంకర" బ్బురకథగా (వాయగా, అకథను ఎంతోరన 
వత్తరంగా (ప్రదర్శించి ఆంధ్ర పజానీకాన్ని ఉరూతలూగించారు. ఆంధ 
దేశంలో అనేక పాంతాల్లో ఈకథను చెప్పడమే గాక ఉమ్మడిమ్మద్రాసురాష్ట్రంలో 
మం్మతుంనమతీంలో ఈకథను (ప్రదర్శించి, ఆనాటికొంగైసుమం తులమన్న 
నలు పొందడ మేకాక వారినుండి పారితోషికాలుకూడా పొందారు. కాని అనతి 
కాలంలో కథను కారగెస్సుప్రభుత్వం నిషేధించింది, 

అల్లారు సీతారామరాజు జీవితకథద్వారా ఆనాటి విప్తపస్థితిగతుల నన్వ 
యించి (ప్రజల్లో ఉత్సాహాన్ని కలిగించారు. 

వీరేశలింగంగారిజీవితచరి క్ర జబ్ముర్రకథద్వారా నాటినంఘంలో వున్న 
కుళ్ళునూ సంఘమ్మి ద్రోహులనూూ మఠాధివతులనూ లంచగొండులనూ, చీల్చి 
చెండాడుతూ, సాంఘికనంన్కరణలకూ సాహిత్యవుద్యమాలకూ దోహద 
మిచ్చారు. పల్నాటియుద్ధంద్వారా పూర్వవీరులపౌరుషాన్ని జ్ఞపకి కెచ్చి (ప్రజల 
ను శ్తేజపర్చారు. బెంగాల్‌కరువు బురోకథద్వారా ఆనాడు రాయలసీమలోనూ 


బురకథలు ౧8 


బెంగాల్‌లో నూ మలబార్‌లోనూ, విశాఖపట్టణంలోన్యూ కరువురాకసి. లక్షలాది 
(వజలు ఎలా ఆకలిమంటల్లో |మగ్గిపోతున్నారో కళ్ళకు కట్టినట్లు జూపి వారికి 
సహాయపడడానికి వీధులవెంట తిరిగి విరాళాలు వసూలుచేసి. సోదర్శ ప్రజల 
ప్రాణాల్ని కాపాడారు. 

నుంకర సత్యనారాయణ రచించిన కష్టజీవిబు రకథద్వారా ్రిటిష్‌వారు 
బానిసత్వంలో వున్నమనదేశంలో జమీందారీయుగాన్ని ఎలా నృష్టించిందీ, 
ఆజమీందార్లు భూస్వాములూ పేద ప్రజల్ని ఎలా దోచుకున్నదీ, కష్టజీవుల 
రక్తాన్ని ఎలా పీల్చి పిప్పిచేసిందీ చివరికి జమిందారీ రై తుపోరాటంలో కష్ట 
జీవులు ఎలా విజయం పొందిందీ, కళ్ళకు కట్టినట్లూ హృదయాలు |డ్రవించే 
టట్లూ చెప్పేవారు. 

ఇక యూన్సీలక్మీబాయి కథద్వారా 1857 లో సిపాయితిరుగుబాటులో 
చంటిబిడ్డను మాపున కట్టుకుని బిట్‌షివారిని గడగడ లాడించిన రూన్సీ లక్ష్మీ 
బాయి స్వాతం త్యంకోసం ఎలా బలిమైపోయిందో వివరిస్తూ ఆవీరనారి సాహ 

సాన్నీ దేశభక్తి కినీ త్యాగాన్ని స్మరిస్తూ, (పజలందరిసీ శ డేకపేదస్తూ స్వాతంత్ర్య 

సమరంలో మాకేటట్లు ఉ శ్తేజపర్చేవారు. 

అలాగే రెండప ప్రపంచయుద్ధంలో ఫాసిస్టులు రష్యాలో ఎలా (ప్రళయ 
తాండవంచేసిందీ, టూన్యా, నటాషా లాంటి వీరనః వనితలను ఎలా చి త్రహింనలకు 
గురిచేసింబీ, రష్యన్‌ వీరవనితలు ఎలా త్యాగాలు చేసిందీ వివరిస్తూ మనదేశపు 
త్రీలలో స్వాతం త్య పిపాననూ చేశభ క్తినీ రేకె త్తించేటట్లు మహిళా బురకథ 
దళాలు పజల్లో పచారం చేశాయి. 

లెనాట్‌ బుర్రకథకులకు కథలను (వ్రాసి అందించినవారిలో |ప్రముఖరచ 
యిత (ప్రజాకవి సుంకర సత్యనారాయణ, సుంకర టాక కకంలో కథకుడుగా 
కథను చెప్పడ మేకాక, కష్టజీవి. 'రైతువిజయం .. - స్టాలిన్‌ గాడ్‌ యుద్ధం, 
అల్లూరి సీతారామరాజు, వీరేశీలింగం మొదలై న బుర్రకలరిను రచించారు; 

స్నుప్రసిద్ద బుర9కథకుడు నాజరు, “బెంగాల్‌ కరువు, పల్నాటియుద్దం, 
మొదలైన బ్ముర్రకథలను రచించాడు. ఆలాగే లక్ష్మీకాంత మోహన్‌ మరికొన్ని 


బుర్రకథలు ర రచించాడు. 

ప్రజానాట్యమండలి బ్యర్రకథరళల కోపా ఆంధ్రదేశంలో మరికొన్ని 
బ్బురకథదళాలు కూడా వర్శిల్లాయి. అనేక మంది రేడియోలో కథలు చెపుతున్నారు. 
ంక్షీకాంత మోహన్‌, బీ ర్రేకశాన మాట్‌ బెనర్జీ మొదలై నవారు. వభుత్వ పంచ 
వర్ష ప్రణాశికాకార్య క్రమాన్ని బ్బురకొథలద్వారా “ప్రచారం చేశారు, 


0రా మహతి 


హృజాహృదయాలను ఇంతగా చూరగొన్న ఈ బురికథలయొక- 
హపూర్వచరిిత్ర మనకు సరిగా తెలియడంలేదు. యక్షగానంతొలిదశ తెలిసినట్లు 
ఈబ్బురకథలయొక్క పరిణామం తెలియడంలేదు. జంగంకథగా వర్జిల్లిన ఈ 
కళారూపం నేడు బుర్రకథ ఆసీ తంబురాకథ అనీ తంథానకథ అనీ గుమ్మెట్ల 
కథ అసీ అనేక ప్రాం తీయబేధాలతో పిలువబడుతూ వుంది, 

కృష్ణా గుంటూరుజిల్లాలలో ఈనాడు జంగంకథలం'టే చాలమందికి 
తెలియదు. బుర్రకథ అనే పేరు ఆబాలగోపాలానికి తెలుసు, ఆలాగే రాయల 
సీమ జిల్లాలలో బుర్రకథ ఆంటే ఎవరికీ తెలియదు. అఆత్మడ తంథానకథ 
లశే వ్యవహరిస్తున్నారు. ఈవిధంగా జంగంకథ (ప్రాం తీయమైనభేదాలతో 
వివిధనామాలతో _ పిలువబడుతూవుంది. ఈకథకు ఇన్నిపేర్లు రావడానికి 
కారణంకూడ లేకపోలేదు, 

కథల్లో (ప్రధానకథకుడు తంబురాను ఉపయోగిస్తున్నాడు. ఆతంబురాను 
ఉపయోగించే బు రోనుబట్టి బీనికి తంబురాకథ ఆనీ బుగ్రక్షశనీ పేరు వచ్చివుండ 
వచ్చు. ఈ కథలో ఉపయోగించే గుమ్మెట్లను డక్కీలనీ బుర్భలనీ వ్యవహ 
రించడంవల్ల ఈకథలకు డక్కీకథలనీ బుర్భః కతలనీ పేరు సార్థకమై యుండ 
వచ్చునని కొంకరి అలిపాాయం. 

ముగ్గురువ్య క్రులతో కూడిన కళారూవంయొక్క (ప్రాముఖ్యం అనిర్వచ 
నీయమైంది" ఇది ఊొత్తనుక శాయుథం గనుకనే చర్మితాత్మకంగా ఆంధ్ర్మప్రజా 

హృదేయాలలో హత్తుకుపోయింది. . 

ఒక్కొక్కమ్మ ర్రకథా ప్రదర్శనానికి 20 వేలమంది పేశ్షకులవరకూ హాజ 
రయ్యా రం'టే నాట్యమండలి ప్రదర్శనలకు (ప్రజాదరణ ఎంతవుందో బోధ 
పడుతూవుంది. 

ఏదో కక గ్రామంలో బృుర్రకథాకార్య క్రమం జరుగుతూ వుందంటే చుట్టు 
(ద్రోక్యల్మగా మాలనుంచి ద్రజలు తండోపతండాలుగా బళ్ళు కొట్టుకుని బాదలుతీర్చీ 
ఊరేగింపులద్వారా ఆటలతో పాటలతో ఆదాలగోపాలం కదలివచ్చేవారు, 
పదర్శనం ప్రారంభమై మరలపూ ర్రిఅయ్యేలోగా ఒక క్షవ్యక్తి కికూడ మధ్యలో లేచే 
వాడుకాదు. పితిబురోకథ ప్రదర్శనం అంతబాగా ' హదర్శేంపబడేది. ఏవ్రద 
రృనం చూచినా ఏపాటవిన్నా పేక్షకులకు ఆర్థంకానిది ఒక్కడి వుండేది 
కాదు. పజల మన స్తత్వాల ననునరించీ, వోరి అధిరుచుల ననుసరించీ 
పిదర్శనాలు జరుగుతూవుండేవి. 

బురకథా పిదర్శనలను కొన్నిలక్షలమంది పృజలు చూశారు. తెలుగు 
జాతీయజీవితంలో బుర్భికథ ఒకసృముఖస్టానాన్ని ఆకమిం చింది, 


జానపదసాహిత్యం 
డా, నాయని కృష్ణకుమారి 


శ్రోగాననదవాజ్యయం, నిజానికి సాహిత్యంలో చేర్చదగ్గదవునా ? లేక అది 

పురావిషయాలను (Antiquities ) తెలియజేసే విజ్ఞానశాఖా, అనే ఆలోచ 
నకు తావుంది. అడలా ఉంచి దీన్ని సాహిత్యంగా పరిగణించడం మీద 
పండితులకు చాలామందికి నిశ్చిత మెనఅభి పాయం ఉన్నట్లు లేదు. అనల, 
శెలుగుసాహిత్య ప్రపంచంలో స్థిత ప్రజ్ఞాలెనపండితులు చాలామందికి, “తెలుగు 
సౌారన్వతంమీద, దీన్మిప్రభావం అంతో ఇంతో పడడానికి అవకాళం ఉన్నదేమో 
నన్న ఆలోచన లేళమెనా లేదు, 

అచ్చుయంత్రాలు మొదలై నరోజుల్లో అనగా 19 వ శతాబ్దపు (ప్రతమ 
పాదంలోనే శతెలుగ్నుగంథాలఅచ్చు ఆరంభమైంది. తెలుగుభాషమీద మోజు 
సెంచుకున్న |బ్రౌన్‌దొర స్వయంగా జానపదవాజ్మయ సేకరణకు దిగకపోయినా, 
దానిమీద సానుభూతినీ, కుతూహలాన్నీ వ్యక్తం చేస్తుండేవాడు. |]. A. Bంyle 
అనే మరొకదొర విమర్శనాదృష్టితో ఈసాహిత్యాన్ని నమీక్షీంచాడు. 20 వ 
శతాబ్దపుఆరంభంనుండీ, త్రీలపాటలూ పిల్ల లపాటల్యూ శృంగారగేయాలూ, 
శ్రామికగేయాలూ చెదురుమదురుగా పుస్తకరూపంలో రా నారంభించాయి. 
మకీచిన్న సైజులో వీటిని ఆచ్చొత్తించి ఆమ్ముతుండేవాళ్ళు. కాకమ్మకధా, 
లక్షేమ్మకథా వంటివీ (వ్రతకథలూ, విరివిగా మ్ముదింపబిడుతుండేవి, అమ్ముడు 
పోయేవికూడానూ, 

కాని 19 వ శతాబ్దపు ద్వితీయార్దారంభంలో శ్రీవీరేశలింగంపంతులుగారు 
చేపట్టిన సాహితోద్యమం ఏవిధంగానూ జానవదవాజ్యయాన్ని స్పృశించలేదు. 
ఆయన నంప్రదాయవద్ధతిలో నడిచిన సాహిత్యస్వరూపాన్నే చేపట్టాడు. జానపద 
మైనబాణీలన్కూ రచనాపద్ధతినీ అవలంబించి ఉంటే ఆవాజ్మయానికి ఎనలేని 
మేలు ఒనగూడి ఉండేది, అలా కాకపోవడం ఆవాజ్మయం చేసుకున్న పాపం ॥ 

న్వరాజ్యోద్యమం ముమ్మరంగా సాగుతున్నరోజుల్లో, ఉత్పుకులై 
గుంపులుగుంపులుగా  కూడుతున్నజనాన్ని ఆకట్టుకోవడానికి కార్యక ర్రేలు 
పాటలు పాడేవాళ్ళు. పడాలాపన చేసేవాళ్ళు. రచయితలు, జానపదులకు సంబం 
.ధించినబాణీలలో పదరచన చేసేవాళ్ళు. 


జీల మహతి 


”కోల్లాయి గట్టితే నేమీ మాగాంధి 

కోమమై వుట్టితేనేమి ” 

“నమో హిందుమాతా, మాతా 

నమో భరతమాతా” 

“మా కొద్దీ తెల్లదొరతనమూ ”' 

“కల్లు మానండోయ్‌, బాబూ 

కళ్ళు తెరవండోయ్‌ ” 
వంటి పాటలన్నిటిపైనా జానవదులు పాడుకునే పాటల బాణీల్మప్రభావం ఉంది. 

భావకవులకోవకు చెందిన బసవరాజు అప్పారావుగారి గేయాలలో 

జానపవదగేయ ప్రభానం బాగా ఉన్నట్లు కనిపిస్తుంది, 

“గుల్తివంకాయ కూరోయి బావా 

కోరి వండీనానోయి బావా 

కూరలోపలా నావలపంతా 

కూర్చి పెట్టినానోయ్‌ బావా 1" 


“నల్లనిదంచును నవ్వగనేలా 
నల్ల దనములో నాణెములేదా” 


“కోయిలా కోయిలా కూయబోకే 
చిట్టినీ జ్ఞాపకం చేయబోకశే” 


““మావిడిచెట్టును అల్లుకున్నదీ 
మాధవీలతొకటి 
ఏమారెండిటిపేమనంపదా 
ఇంతింతనలే మూ ''-_ 
ఇవన్నీ అటువంటివే. 
తరువాత చెప్పవలసిన వ్యక్తి (శీ నండూరి సుబ్బారావుగారు ఈయన. 
*నెంకి' పాటల్ని ఎరగని ఆంధు డుండడు. ఈయన 
“జామురేతిరియేళ 
జడుపుగిడుపూ మాని 
చల్లంగ వత్తాది నాయెంకీ 
'మెల్లంగ వత్తాది నాయెంకి ” 


అన్నా 


జానపదసాహిత్యం ౨౧ 


“నన్నిడిని వెమ్లెలినాడే నారాజు 

మొన్న తిరగొత్త నన్నాడే ””-_ 
అన్నా 

ఎంకివంటి పిల్ల లేదోయి లేదోయి 

ఎంకి నావంకింక రాడోయి రాదోయి 
అన్నా 

పరిపూర్ణ జానపదమనోభావాన్నే (ప్రతిబింబించింది. వీటిల్లో + జానపద 
సాహిత్యంతో హవసామ్యమే కార, భాషాసామ్యంకూడా ఉన్నమ్‌ గుర్తించ 
వచ్చును. లోకం “నండూరి సుబ్బారావు? అనేపేరును విన్మరించగలిగికే, 
ఎంకిపాటలన్నీ అవిదితక ర్భృకాలుగా, జానపదసాహిత్యంలోకి సులువుగా 
చేరిపోగలవు. అంతచక్కగా, సహజంగా ర్రాయగలిగా రాయన, 

సృజనాత్మకతను “పెంపొందించుకున్న కవులు తదురచనల్లో' జానపద 
సాహితీలక్షేణాలను ఈవిధంగా రంగరించుకోగ్యా పండితులూ విమర్శకులూ 
మిక్కి లికుతూ హలంతో అధ్యయనంచేసి (ప్రశంనలు వెలువరించారు. అటువంటి 
వారిలో ముఖ్యులు శ్రీపంచాగ్నుల ఆదినారాయణశాస్తి, సురవరం ద్రతావరెడ్డి, 
మల్లంపల్లి సోమశేఖరళర్మ, వేటూరి (వథాకరశాత్ర్రి మొదలగువారు. ఇదంతా 
స్వాతం త్యయుగోచయానికి ముందే జరిగింది. ఇడీవలికాలాన శ్రీవేదునూరి 
గంగాధరం, డాక్టర్‌ (శ్రీపాద గోపాలకృష్ణమూ ర్థ, హరి ఆదిశేషవు మొదలై న 
వారు ఈసాహీత్యంమీద విశేష శ్షద్ద చూపించారు, దీన్ని పరిశోధనా విషయంగా 
స్పీకరించి డాక్టర్‌, బి. రామకాడ నేనూ; డా, తంగిరాల వెంకటనుబ్బారావూ 
పట్టాలు సప్రౌందగలిగాము. 

1947 తరువాత, జానవద, సాహితీశాఖగా, బుజ్జకథ (Ballad) 
తెలుగుఫాహిత్యంలో ఒకస్థానాన్ని పొందగలిగింది. చేళవీరుల్నిగురించీ, 
డ్రముఖనంభఘటనల్నిగురించీ, పుంఖానుపుంఖాలుగా బుబ్బకథలు నాగరకులచేత 
రచింపబడ్డాయి. ఈకళను పోషించిన వారిలో ముఖుగ్థలు “నాజర్‌ “దళంవారు. 
వాళ్ళు “డళవీరులకథల్నీ, విస్థవకారులచరికల్నీ,  బుజ్జకథలరూపంలో 
డ్రవారంలోనికి తేవడం అందరెరిగినదే. ఇటీవలనే 'కుద్మరిమాస్టారు? అనే 
ఆయన, దీన్ని విమర్శనాపూరితంగా, హాన్యయుతంగా, జనరంజకం గా ప్రచారం 
లోనికి తెస్తున్నాడు. _జానపదకశళావిభాగమైన తోలుబొమ్మలాటల్ని (ప్రచార 
సాధనంగా ద్రభుత్వంవారుకూడా వినియోగించుకుంటున్నారు. 


మహతి 


ధ్రభుత్వం నంగీత నాటక ఎకాడమీని స్థాపించి జానపద 
నంగా _ వారిసాహిత్యానికీ స్ఫూర్తినీ (ప్రాచుర్యాన్నీ 
ప్తన్నడి. సాహిత్య ఎకాడమీ కూడా జానపదసాహిత్య 
రించే (ప్రయత్నంలో ఉన్నది. తెలుగుదేశంలోని 
కానపదసాహిత్యం (ప్ర త్యేకాధ్యయన విషయంగా (§్రp౭6I2l 

సంపాడించుకోగలిగింది, ఈనడుమ యెంకిపాటల 
గోపాలరావు "మల్లిపాటలు”, థీ 'వెల్లండ రఘుమారెడ్డి. 

చక్కని తెలంగాణా మాండలికభాషలో వెలయించి యీ 
). ఇంకా 'కూనలమ్మపదాలి వంటివి వెలువడుతున్నాయి. 
బ్వతంత్యయుగోదయంలో సాధించిన (ప్రగతి స్వరూపం. 


న్ని అనుకరిస్తూ సాం ప్రదాయికులు, లేదా నాగరికులు 
గోేనికి తేవాలన్న వద్దతికన్నా, దీన్ని పురావిషయంగా 
ఎ ఉన్నట్లుగా సేకరించి, అధ్యయనం చెయ్యాలనే పద్ధతి: 

అందువల్ల మరుగున పడిన పురావిజ్ఞానం ఎంతో 
పకాళం ఉన్నదనుకుంటాను, 


వా ఆరుదా ! ఒక తమాషా 
కాయం నిలిచే ఉంటుంది హమేషా 
"చారాలు మారుతూ ఉంటాయి నిజం 
నంప్రదాయం తాతముత్తాతలనాటిధనం 
జీవననాళిక 
దగీతి,” 
—_'అరుద్ర.సాహాక్యోవనిషత్‌” 


ఆధ్యాత్మిక సాహిత్యం 


శ్రీ వేలూరి నహజానంద 


య్రనణ మనస్వాతం త్యఉిద్యదుం నిజానికి ఆధ్యాత్మిక ంగానే ప్రారంభమైంది. 
ఇతర దేశాల్లోని ఉద్యమాలతో మనఉద్యమాన్ని పోలిస్తే, ఈవిషయం 

సుస్పష్టమవుతుంది. ఆయాదేశాలకు రాజకీయస్వాతంత్ర్యం దాని కదే ఏశ్రెక 
లక్ష్యం. అందుకేనేమో హింసావిధానం ఆదేశాలనాయకులకు శరణ్య మైంది. 

కాని అన్నిస్వాతంత్యాలకూ మూలం ఆధ్యాత్మిక స్వాతంత్యం అని 
తెలుసుకొన్నమహాపురుషులు ఇక్కడ స్వాతం త్యఉద్యమానికి స్వాగతం పలి 
కారు. 1857 సిపాయివిస్లవంలో కూడా ఎందరో ఆరధ్యాత్మికవాదుల్కు సన్న్యా 
సులు పాల్గొన్నారు. శతువుపై ద్వేషం లేకుండా న్వరాజ్యనమరంలో పాల్గొన్న 
యోగులూ ఉన్నారు. ఈఅధ్యాత్మికయోధులు కేవలం భారతీయులు మాత్రమేకాదు. 
నిజానికి వారు విశ్వపురుషులు. వారిపోరాటం భారత స్వాతం త్యంక' స మేకాదు. 
విశ్వమాననస్వాతంత్యకోసం, 

ఒకదేశాన్ని మరొక దేశం, ఒకజాతిని మరొఠజాతిి ఒకవర్గాన్ని 
మరొకవర్గం పీడించటం ఆధ్యాత్మికంగా అజ్ఞానం, అక్రమం, అందుకనేగద్యా 
ఆనాటి మననాయకులు శేవలరాజకేయనాయకులు కాదు. రాజా రామ్‌మోహన్‌ 
రాయ్‌, _రామకృష్ణపరమహంన, _శేశవచంద్రసేన్‌, _స్వామివివేకానంద, 
రవీంద్రులు, బాలగంగాధర్‌ తిలక్‌, గాంధీజీ, స్వామిశ్షద్దానందు, (శ్రీ అరవిందులు 
వీరందరూ మతమూఢాచారాలను నిశితంగా విమర్శించినవారే ! అయితే 
ఆధ్యాత్మికనత్యాన్ని గుర్తించిన మహాజ్ఞానులు, మతాల కతీతమై, సకల మానవు 
లను ఏకస్త్యూతంతో, విశ్వసౌజన్యనూ క్రంలో నమైక్యంచేసే. దర్శనం ఒక్క 
అఆధ్యాత్మికదర్శనమే అని వీరు ననాతన(శాశ్వత సత్యాన్ని సమకాలికంగా నిరూ 
పించారు. 

స్వరాజ్యం అవతరించినతర్వాత కూడా, ఈసత్సం|ప్రదాయం కొనసాగు 
తూనే వసోంది. భావకవిత్వపురో జుల్లోకూడా కేవలమానవపరిమితులను దాటి 
పోయి మొ త్రం ఉనికిలో తదాత్మ్యంపొంది, ఆమహానుభూతిని కవితారూపంలో 
డ్రకటించినవారు లేకపోలేదు. 

భావకవులం'టె ఆధ్యాత్మికంగా చూస్తే ముందుగా కళ్ళలో మెదిలేది. 


3౪ మహతి 


వేదులవారు బనవరాజు ఆప్పారావుగారు. కేవల కవితాపరిధుల్లోంచి చొచ్చుకు 
పోయి ఆంతరాంతరాలఅగాధాలను ఆన్వేషించినట్లు కన్పిస్తారు వీరు. ఇంకా 
కొ. నుబ్బారావుగారు ఇత్యాది. 

1947 తర్వాత అభ్యుదయమాగ్గం స్థిరవడింది.  నమకాలిక రాజకీయాల 
డ్రభావం (ప్రబలంగా ఉన్నప్పటికి, ఈడఉిద్యమానికీ మూలం అధ్యాత్మికం. 
మనిషిని మనిషిగా పరిగణించట మనేది నిజానికి ఆధ్యాత్మిక దర్శనం 
వల్లనే సాధ్యమౌతుంది. అయిశే కొందరు విశిష్టరచయితలను రాజకీయ 
సాహిత్యం తృ ప్రిపరచలేకపోయింది. ఇదంతా ఏమిటి ? ఈరాగద్వేషా లేమిటి ? 
దౌర్జన్యాన్ని శిరసావహించాక, మనిషిత త్వం వకుత్వంగా వికృతం చెందదా? 
మొత్తం (ప్రపంచస్థాయిలోనే ఎందరో విశిష్టరచయితల్లో ఈఅలమృత, 
ఆలోచనా మృతమధనం ప్రారంభ మైంది.కొ ందరికి “రాజకీయంగా, మరికొందరికి 
సాంఘికంగా, ఇంకొందరికి తాత్స్వీకంగా _ మొత్తంమీద సాహిత్యంలో 
ఆధ్యాత్మిక చింతన ఏదో విధంగా (ప్రారభం మైంది. ఇది కేవలం మతాల పరిభాషలో 
కాకపోవచ్చు కాని త త్వ్వతః ఇది ఆధ్యాత్మిక సంచలనం. 

మనశెనుగు సీమలో అఆగుగుపెట్టికే మొదల్లో అందర్నీ ఆశ్చర్యపరచే 
ఒక (ప్రసిద్ధరచయిత వఎదురౌతారు. ఆయన (శ్రీ గుడిపాటి వెంకటాచలం. 
చలంగారిరచనల్లో న్వంత్మ ప్రవృత్తుల పరిత్ళ ప్రినిమ్మాత్రమే ఆపేక్షించుకున్న 
వారుమ్మాత్రం, “ఇదేమిటి, రమణులనుగురించి (వ్రాయాల్సిన _మాచలం 
రమణమహార్షిని ఆ శ్రయించాడేమిటి చెప్మా' అని నివ్వెరపోయివుంటారు. 
కాని ఎవరి" జిజ్ఞాస. చిత్తజుద్ధితో దజ్వలిస్తుందో, వారు తోటివారల 
పొగడ్తలకు బిలకారు.. రోగా జిజ్ఞాస తమను ఎక్కడకు తీసుకువెళ్లి శే 
అకగడికి వారు వెళ్ళటానికి వెనుకాడదే. శ్ర చలంగారి జ్ఞానయ్మాత్రకు గమ్యం 
అధుణాచలం అయింది, డఅధునాతనఆం| ధ్రసాహిత్యచరిత్రలో అరుణాచల. 
చలంకు ద్రశ్యేకస్థానం ఉంది. 

ఇచదేమాదిరి జిజ్జాసువు శ్రిపురనేని గోపీచంద్‌. చలం జిజ్ఞాస ప్రీపురుష 
బాంధవ్యంతో (ప్రారంభమెతే గోపీచంత్‌లో జెజ్జాన సాంఘికరెగా తాత్త్వి 
కంగా (ప్రారంభమైంది. నాస్టికత్వంనుంచి ఆస్తికత్వానికి పరిణతి చెందిన 
అదృష్టవంతుడు గోపీచంద్‌. అద్భష్టవంతుడని అనటం ఎందుకంటే, ఈ 
పరితామస్థితిలో కొంద రేదోవిధంగా దెబ్బతింటూఉంటారు. అలాకాక 
గోపీచంద్‌ ఈసమన్వయాన్ని (ప్రశాంతంగా డసాధించుకున్నాడు. చలం 


“ఆధ్యాత్మిక సాహిత్యం > 


అరుణాచలావికి వెళ్ళితే గోపీచంద్‌ పుదుచ్చేరి వెళ్ళాడు. (కీ అరవిందుల 
దర్శనం గోపీచందుకు కొత్తదారిని చూపించింది. గోపీచంద్‌ జీవితంలో, 
సాహిత్యంలో ఇదొక కొత్తమలుపు. ఇంకా కొన్నేళ్ళు జీవించివుం'టే, 
“సమర్జుని జీవితశయాక్ర” అనే కొ త్తనవల |వ్రాసేవారేమో। 

వీరెద్దరికన్న పెకి భిన్నంగా కనదిడుతాడు బుచ్చిబాబు. “కేవలం 
సాహిత్యంమాతమే తమవ్యవసాయం అన్నట్టు కన్పిస్తుంది, కాని వీరిలో 
కూడా ఏదో లోలోపల సంచలనం ఉండివుండ కతప్పదు. జిజ్ఞాస అనేది 
కలగాలేగాని, కలిగితే అంశే 1 అది ఎటు తీసుకువెళ్తుందో చెప్పలేం. సోమ 
'శ్పెట్‌మామ్‌ బుచ్చిబాబుకు అభిమానరచయిత, మామీరచనల్లో వైకి దాగా 
'శనబిడేది పాఠరీతులసట్ల, ముఖ్యంగా మతవిశ్వాసాలపట్ల, అవహేళన, ఇతరుల 
అజ్ఞానాన్ని హేళనచేయటం శేలిక్కే కాని న్వంత అజ్ఞానం సంగతిఏమిటి అనే 
చారుణ ప్రశ్న చేధించినప్పుడే, మనిషిలో మానసికభూకంవం కలుగుతుంది, 
సోమర్సెట్‌మామ్‌ భారతదేశానికి వచ్చాడు. అరుణాచలంలో రమణమహర్షిని 
చూశాడు. బుచ్చిబాబుపె ఈసంఘటనపభావంకూడా పడివుంటుంది. కాగా 
బుచ్చిబాబుకు మరొక అ భిమానమేధావి బర్జ్భిండ్‌ రస్సెల్‌. ఇంక (ప్రపంచంలో 
మతవఎశ్వాసాలను, ఆధ్యాత్మికరీతులను సమూలంగా నిర్మూలించగల అద్వితీయ 
మేధావి వచ్చాడు. రస్సెల్‌ ప్రజేళం దేవునినిష్కిమణం అనుకొన్న ఉగ్రేక 
పరులు లేకపోలెదు. ఎతంరహాన దతంఅయుకా రస్పెల్‌రచనలు కూడా 
బుచ్చిబాబుకు పూ ర్థీతృ ప్తిని ఇవ్వరేకపోయినై . ఎలా ఇవ్వగలుగుతై ? రస్సెల్‌ 
జీవించినతీర్కు శాంతిఉద్యమంలో ఆతను పాల్గొనటం అణ్వాయుధాలను వ్యతి 
శేకించటం, రష్యాను ముందు అమోఘంగా పొగడి, ఆతర్వాత తెగడటం.... 
ఇదంతా తత్త్వతః ఆరధ్యాత్మికమే. జీవితంలో నశించనిది లేదు; ఈ 
వపంచం గుప్పెడుబూడిదే అనుకొనేవాడు శాంతికోనం అంత ఇక్రం 
దించటం దేనికి? చుసిషిలో అమూల్యమైన డేదో వుంది అనేస్పృహ 
వల్లనే రస్సెల్‌ అంతవిశాలమానవశాదృక్పడాన్ని అనుసరించ. గలిగాడు. 
'బుచ్చిచాబు రస్పెల్‌రచనలనుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆధ్యాత్మికరచనలవై పు 
మళ్లాడు. శేవలకథాక థనశిల్బవ్యామోహాంలో చీక్కుకొనక, ఆశిల్బాన్‌శే 
ప్రోజమయిన సత్యాన్ని గురించిన తా త్త్వికచింతన బుచ్చిబాబు రచనల్లో'నూ 
పతిబింబిస్తుంది. ముఖ్యంగా చివరిరోజాలరచనల్లో దురదృష్టవశాత్తు, "విరు 
హౌడా గోపీచంద్‌ లాగానే అకాలమృత్యువుకు సరిఅయ్యారు" నుమా రించు 
మించు ఒకేవయస్సులో కూడానేమో! వీరింకాకొన్నే బ్లు జీవించివుం"టే, “చివరకి 


ఎ మహతి. 


మిగిలేది మొదలే' (ఆదిమధ్యాంతాలుఒక టే) అనే ఇంకొకనవల (వ్రాసేవారేమో! 
రామాయణం, భగవద్గీత ఇత్యాది గంథాల్లో బుచ్చిబాబు గాఢమైన అసక్తిని 
చూపేవారంటే, కొందరికీ ఆశ్చర్యంకూడా చేయవచ్చు. అవి మానసికంగా 
వార్గక్యలత్షణాలని వ్యాభ్యానించగలవారూ ఉండవచ్చు. 

చలం, గోపీచంద్‌ బుచ్చిబాబు.... ఈరచయితలనే ఎందుకు |ప్రస్తావించా 
మంటే ఓవిధంగా వీరు ఈఇరవయ్యవశతాబ్దప్పుపతినిధులు. మొదట్లోనే 
ఆధ్యాత్మికవాదులు కారు. కాని జీవితనత్యాన్ని గురించిన నిరంతరఆ న్వేషణలో, 
వీరు అనుభవాలద్వారా, తోర్క-౦ద్వారా, స్ఫురణద్వారా ఆధ్యాత్మికమార్గంలో 
అడుగు పెట్టారు, 

పూర్వఆధ్యాత్మిక గ్రంథాలను మళ్ళీ తిరిగి గ్రాయుటమూ ఆధ్యాత్మిక 
సాహిత్యం కిందవస్తుంది. ఆరచనలు బహుశా పూర్వంలోకన్న, ఇప్పుడే 
అనగా 1947 తర్వాతనే ఎక్కు_వగా వస్తున్న యేమో! ఇలాంటి పూర్వ గంథాల్లో 
ముఖ్యంగా చెప్పుకో వలసింది భగవద్గీత. గీతకు అనువాదమో పరిచయమో,. 
వ్యాభ్యానమో, ఎదోఒకటి |త్రచురితం ఆవుతూనే వుంటుంది'- ఏసేటా! ఈనాటి 
పరిస్తితులకు అన్వయించేతీరునకూడా రచనలు వస్తూనేవుంటై. అలాగే రామా 
యడం. విశ్వనాథవారి రామాయణకల్చ్పవృృక్షానికి జ్ఞానపీఠబహుమానం రావటం 
కూడా ఆధ్యాత్మికరచనల పట్ల అధికమవుతున్న ఆదరానికి (విణువై నృనిదర్శనం. 
పురాణసండవారు మహాభారతాన్ని తెనిగించారు. 

ఇక సాహిత్యరీతుల్లో, వచనక విత్వం వచ్చి, బజారునపడ్డార, కొంత 
మంది నిసృహచెందారు. సాహిత్యంలో కలిపురుమని (ప్రజేశం ఇది అనుకుని 
మూర్భవోయిన వారుకూడా కొందరుండనచ్చు. ఏదో ఒకానొకరాజకీయ 
సిద్ధాంతాన్ని ముసుగ్గా వేసుకొని నచ్చినా అదేంకవిత అయినప్పటికీ, వచన 
కవితే అయినా కూడా చివరకు కవిత్వాని కే హృద్రయమైన ఆధ్యాత్మిక స్పందాన్ని 
ఎవరు కాదనగలరు ? బహుశా ఈశరాబ్దపుమానవ ఆడేదననుు ఆ|క్రందనను 
ఆధ్యాత్మికంగా విన్పించకలిగిన వీలు వచనకవితకు ఉందేమో! భావకవుల్లో, 
ఇంతకుమునుపు ఉదాహరించినవారితో బాటు, దేవులపల్లి కృష్ణకాప్ర్రీగార్కునాయని 
సుబ్బారావుగారు అడవి దాపిరాజుగారు.... ఇత్యాది ఆధ్యాత్మికరచనలు చేయ 
పలసివచ్చినశ్లే, ఆభ్యుదయరచయితలుకూడా కొందరు చేయకతప్పలేదు. ఆదే 
జీవితపుగమ్మత్తు. అర్నుద్రరచనల్లో ఆధ్యాత్మికన్సృహ లేదని ఎవరనగలరు 7 
్రీశీ దారితప్పడేమో నని అనిపిస్తుంది. |శ్రీరంగం నారాయణబాబు ఆకాలంలో 


ఆధ్యాత్మిక సాహిత్యం ౨తి. 
కన్నుమూసినకవి ! కాని అతనొకజ్వాల । జ్యోతి: ఆ(రుధిర్భ జ్యోతిలో 
ఆధ్యాత్మికకాంతులు లేవా! మరి శిష్టానంగకేమిటి ? దాశరధి త త్వతః కని. 
ఆత త్వం, ఆధ్యాత్మికత త్త్వం ఎప్పుడో ఒక్కప్పుడు ఏదోవిధంగా అక్షర 
రూపం తాలుస్తూ నేవుంటుంది. తాలుస్తూనేవుంది. అరిపిరాల విశ్వానికి నేటి 
రచయితల్లో పశివ్ఫస్థానం ఉంది. పైపై ప్రాకారాంబద్ద షికాద్షచేయక, జీవితపు 
లోతుల్లోక్‌ ఈదుకొసివె వెళ్ళిపోగలిగే సునిశితదృష్టి వున స్నేనవీనభాపు కుడు. అలాగే 
గుంటూరు శేషేందశర్మగారిరచనలు కూడా, మరి సి, నారాయణరెడ్డిగారి 
రచనల్లోనూ ఆధ్యాత్మికం దోబూచులాడుతూనే వుంటుంది. ముదిగొండ శివ 
డ్రసాద్‌రచనల్లో ఆధ్యాత్మిక మైనతపన స్పష్టంగా కనబడుతుంది. 
మరీ అధునాతనమైన దిగంబర విప్త్లవకవికారీతులు కూడా పోయినకొద్దీ 
మార్పుచెందకతప్పదు. (ఉడాహరణపూర్వకంగా కొందరు _రచయితలను 
గురించి మాత్రమే ప్రస్తావించటం జరిగింది. మానవుడు తోటిమానవుడికి చేపే 
ఘోరమైన అన్యాయం, సాంఘికదౌర్గన్యం, వంచన-ఇవి పైపైమార్చిడులవల్లి 
మాసిపోయేవికావు. రష్యా, చైనా "హంగరీ, జకొస్తావేకియా వియత్నాం, 
కొరియా వగ్గెరా విస్లవ_దేశాలచరి త్ర కూడా ఈసత్యాన్నే మరింత బలపరు 
స్తుంది. ఎవరికీ హానిచేయః అందరికీ మంచిని చేయగలశ క్తిని మానపుడు 
శకేపల ఆర్డిక, రాజకీయ విధానాలనుంచి సంపాడించలేడు. సమీక రించుకో లేడు. 
ఆసకల-హీజన్యంక ర్త ఆధ్యాత్మిక అనుభూతినుంచే సిద్దిస్తుంది. ఆలవాటు 
చేసుకొన్నదొర్థన్యం, ద్వేషం హింస అవసరం తీరగానే అద్భశ్యమైపోవు. 
అప్పు డాపాములు పెంచినవారినే కాటువేస్తయ్‌. (ప్రతివిప్లనంలోనూ జరిగేది 
ఇదే. విప్లవం దానినాయకులను మింగేస్తుంది. ఒకచ్చిత్రం, అహింస, ఆధ్యాత్మికం 
అనేవి ఏచోపూర్వకాలపు ఛాందసాల్సు మూఢవిశ్వాసాలు హింస అనేది 
శాస్రీయం, నవీనం అని అనుకుంటూవుంటాం. కాని ఇది పొరబాటు. హింస 
ముందు, అహింస తర్వాత. తనకు తనే అనే నా స్తికత్వంముందు, నన్ను 
రూపొందించే సత్యం ఉందనే ఆ స్తీకత్వం తర్వాత, ఇంకో విధంగా చెప్పాలంటే 
హింన అనేది ఛాందనం, అహింన అనేది నవీనం, మౌలిక మైనవిస్లవం 
ఆధ్యాత్మికం. 
ఏదేశసాహిత్యంలో నై నా ఆధ్యాత్మికచ్భాయలు పడకతస్నదు. అయితే 
ఈకతాబ్దానికి, దశాబ్దానికి అటు వై జ్ఞాని నిక ప్రభావంతో తూలతూగగలిగే ఆధ్యాత్మిక 
(్రభావాన్నీ (త్రనరింపజేయగంరచసేలు వస్తున్నయ్యా అని అంతే విశ్వస్థాయిలో" 


౨రా మహతి 


కూడా జవాబుచెప్పటం మహాకష్టం. నీడలు వేరు మూలం వేరు. జీవితాన్ని 
అన్నివిధాలా ఆధ్యాత్మికదర్శనం తీర్చిదిద్దగలదు,దిద్దగల్గుతుంది అనే సమగమైన. 
గాఢమైన న్పృహ రచయితను ఉ శ్రేజవరి స్రేతస్ప, అతనిరచనల్లో ఆధ్యాత్మిక 
విశిష్టత ఉండదు. ఆధ్యాత్మికదర్శనం సమకాలికళీవితనమన్యలను పరిష్కరించ 
గలదు ఆని రచన నిరూపించలేకపో శే, ఆది కేవలం పాకేకు ఒక కార్చన్‌కాపీ 
అవుతుంది. అలాకాక, పరిష్కరించగలదు అని రచన నిరూపి "స్టే అనుభ 
వింపజే సే ఇప్పటి సాహిత్య ప్రతిషంభనలోంచి ఒకకొ త్రదారి కనబడుతుంది. 
నృజనాత్మకంగా రచనలుచేసేవారు ఆధ్యాత్మిక “దృష్టిని నరిగా ఆల 
పరచుకున్నప్పుడు, |ప్రస్తుతస్టితిపట్ల కేవలం అసహాయులై నిర్లి ప్తులుగానూ 
ఉండరు. ఆలా అని ఊరికే ఉదికులై పోరు. జీవితంపట్ల ఆ యథార్థమైన గోర్ధు 
దాన్ని సాధించే క1భ్మప్రదమైనళ క్రీ, దాన్ని ఆందరితో “పంచుకోనే సుహృ 
ద్భావం_ఇవవ్నీ ఏర్పొడుతట్‌. నేటే సమాజాన్ని, పాఠకులను ఉరూత లూసే 
శక్తిమంతమైన ఆధ్యాత్మికరచనలకు మనం నమస రిల్లోచే ఉన్నా మని అని 
సుంది. సామాజికజీవిత మనే మహేతిహానంలోని న జీవప్మాత్రల్లో వారివారి 
వ కాదు ఘర్ష్‌ ఇపడుతోంది. ఆస్వార్థాలను మించిన పరార్థమేదో, 
పరమేర్థ మేదో ఆరాగేక్వేషాలోంచి, కోవతాపాల్టోంచి, జ్రీవన్మరణాల్లో రచి స్వ 
పర.వరిచనల్లోంచి క్రమంగా ఆవిష్కృతమవుతూ వుంటుంది. ఈనానావిధ 
పా త్రలన్నిటిలో, అన్నిటివెనుక్క కనబడని నేసథ్య _ ప్మాత్రఒకటి మనకు 
దృశ్యాదృశ్యంగా కనబడుతుంది _ మబ్బులవెనుకసూర్వ్యునిలాగా. ఆనేపథ్య 
ప్మాత్రయే చినరకు మనక ౦టికి హృదయానికి ఆనేది.ఇలా రచయిత స్పందించటం 
ఆధ్యాత్మికం. అందుకే ఆధ్యాత్మికరచయిత  (వ్రాసేరచన పైకి విషాదాంతం 
అయినా యథారానికి అది విషాదానికి అంతం, అంతే, అలాకాక ఆధ్యాత్మిక 
స్పందం లేనిరచీన పేరుకు సుభాంతమే అయినా అది సుఖానికి “అంతం' 
కావచ్చు. పాఠకులసంఖ్య విసృతంగా పెరిగిపోతున్న ఈరోజుల్లో రచయిత 
తనదాధ్యతను గు_ర్జించటం ఆధ్యాత్మికం. తన అయోమయానికి పాఠోకులను గురి 
చేయటం ఏమంతసేబబు | తనఅక్షర్‌ = దౌర్జన్యం సమాజంపట్ల హింసే. ద్వేషం 
'వెలిగక్కే కలం హంతకునిక త్తిగా రూపోందుతుంది. కొందరు తోటిహారిని 
ఆర్థికంగా పీడి స్టే ఇంకొందరు సాహిత్య = పరంగా పీడిస్తారు. పీడన పీడనే। 
స్వాతరక్ర్యమనే పదానికి అర్థాన్ని కేవలం రాజకీయాల కే వరిమితంచే'స్తే, 

ఆది ఓపధంగా (కమంగా పారతం| క్రీంగా పరిణమించవచ్చు. మానవవ్యకి 
కున్న స'చ్చందమైన ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని సాహిత్యంలో ప్రతిబింబింప 
జేయగలిగే రచయత ధన్యుడు. అలాంటిరోచయితలు రాజకీయరచయితలుకారు. 
వారుమ్మాత్రమే మనకొక కొ త్రదారిని, కాంతిని చూపగలుతారు. భవిష్యత్తు వారిదే. 


అనువాద సాహిత్యం 
డా, థీమసేన్‌ “నిర్మల్‌” 


స్తాష్రికం త్యంరావడానికిముందు ఒకవిశిష్టదృక్పథంతో-అంగ్లంనుండి ఆదర 

సాంఘికజీవితాన్ని చ్చి తించేరచనలుు వంగథాషనుండి జాతీయోద్య 

నికి సంబింధించినరచనలు, ఆతరవాత డి పెక్ట్‌ వనవలలు, అనువాదాలు 

చేయబడ్డవి, స్వాతంత్ర్యం వచ్చిన తరవాత అలా కాకుండా, తరతమభానం 
లేకుండా, అనువాదకునిఅభిరుచి లేక ద్రచురణకర్హ అభిలాష ననుసరించి 
ఇతరభాషలనుండి అనువాదాలు చేయబడ్డాయి, ఇలా అసంఖ్యాకంగా వెలసిన 
అనువాదాలలో (ప్రథమస్థానం అలంకరించినవి నవలలు. ఆతరవాత కథలూ, 
కవిత్వమూను. పాఠకుల పఠనాన క్తి నిబట్టి నవలలు ఎక్కువగా అనువదించ 
బడడం స్వాభావిక మే, వీటిల్లో వంగ, హిందీభాషలనుండి ఆంగ్ల, రష్యన్‌ 
భాషలనుండి చేయబడ్డ శతెలుగుఅనువాదాలు సంఖ్యద్భష్టా్యాను, గుణంద్భృష్ట్యాను 
పేర్కొనతగినవి. అయిశే శరత్‌వలె తెల గుపాఠకుణ్ణి ఆకట్టుకొన్న రచయిత 
మరొకడు లేడంటే అతిళయో క్రికాదు. శరత్‌రచనల్మప్రభావం కూడా తెలుగు 
నవలారచయితలమీద బాగా కినబడుతుంది. శరత్‌రచనలను అనువదించిన 
వారిలో బొందలపాటి శివరామకృష్ణ, శకుంతలాదేవి ్రముబుల, 

శతజయంతిసందర్భంగా రవీంద్రనాతటాగూరువంగరచనలను చాలా 
మంది మళ్ళీ అనువదించారు. వీరిలో చాలామంది సరాసరివంగభాషనుండికాక 
ఆంగ్లానువాదాలు ఆధారంగా 'తెలుగుచేశారు. వంగభాషనుండి చక్కగా ఆనువాదం 
చేసిన వారిలో శ్రీదండమూడి మహీధర్‌, |శ్రీమద్దీవట్ల సూరి పేర్కొనదగిన 
వారు. 

తారాశంకర్‌ దింద్యోపాధ్యాయ వంగభాషలో రచించిన “గణదేవిత 
భారతీయజ్లానపీఠ్‌ వారి లక్షీరూపాయలబహుమతి ఆందుకొన్ననవల. “గణదేవత” 
నవలానుహదం ఆంధ్రష్మ త్రిక (ఆదివారం సారన్వతానుబంధం)లో సీరియల్‌గా 
ప్రచురించబిడుతున్నది. 

స్నుప్రసిద్ధ హిందీరచయితలయిన యళ ఫాల్‌, కై నేంద్రకుమార్‌, ఇలా 
చంద్రజోష, జయశంకర ప్రసాదు మొదలయినవారి ననలలు తెలుగులోనికి 
అనువదించబడ్డాయి. హీందీ, ఉర్తూభాషలలో కథారచయితగ్కా నవలారతయితగా 


ఇం మహతి 


పేరొందిన కిషన్‌చందర్‌ రచనలుకూడా తెలుగులోకి వచ్చాయి; హిందీ 
నుండి తెలుగుచేయబిడిన నవలలో ఆచార్య హజార్మీ ప్రసాదు రచించిన “బాణభట్టుని 
ఆత్మకథ” పేరొ-నదగినది. ఈఅనువాదం శేం దసాహిత్యఅకాడమీ కొరకు 
కీ.శే.ఏ.సి. కామాక్షీరాపుగారు చేశారు. ఆలాగే (శ్రీదాశరథిగారు అనుపదించిన 
“గాలిబుగీతాలు', వారిసోదరుడు రంగాచార్యులుగారు ఉర్దూనుండి అసువదించిన 
*ఉమావ్‌అదాజాన్‌* పేర్కొ_నదగినవి. కీ.శే.బృందావన్‌లాల్‌ వర్మ హొందీలో 
రచించిన “రూసన్సీకీరానీ _ లక్ష్మీబాయి! నవలను (శ్రీమతి యం. నరన్వతి 
శెలిగించారు. హిందీ ఛాయావాదక విత్వరంగంలో పేరొందిన ఏశై కమహా 
కావ్యం “కామాయని? ! ఈమహాకావ్యాన్ని |శ్రీవావిలాల సోమయాజులుగారు, 
డా. ఇలపావులూరి పాండురంగారావుగారు అనువదించారు. డా. పాండురంగా 
రావుగారు భారతీయజానపీర్‌వారీ లతరూపాయలబహుమతినందిన “చిదంబరా” 
(హొంబీమూలం : క్రీ సుమి శ్రానందన్‌పంత్‌ను, జయిళంకర ప్రసాదు రచించిన 
లభఘకావ్యం “ఆ( సూను “కన్నీరుఅను పేరుతో ఆంధ్రీకరించారు. ఇవి కాక 
ఇంకా చాలారచనలు తెలుగులోనికి అనువదించబడ్డాయి. 

తెలుగునుండి ఇతరథాషలలోకి అనువాదాలు : హే౦దీనుంచేకాక ఇతర 
భారతీయభాషలు _ కన్నడం, మరార్కీ తమిళం, మళయాళం, ఒరియాభాషల 
నుండి చేయబడ్డ అనువాదాలు ఎక్కువ. కన్నడంలో “ త్రివేణి" రచించిన 
నవలలు ఎక్కువగా ఆనునదించబడ్లాయి. దాదాపు వీటన్నింటిని శర్వాణి 
అనువదించారు. కొరోటి (్రీనివాసరావుగారు కన్నడంలో విద్యానగరరాజ్య 
చర్మిత్రఆధారంగా (వ్రాసిన నవలలను “విద్యానగరనవలామాలిక* ఆన్న పేరుతో 
U (్రీనివానపురం సోదరులు అనువదిస్తున్నారు. పుట్టిప్పగారి కన్నడవ్యాసాలకు 
డ్రీతిరుమలరామచందగారి అనువాదాలు చాలాసరసంగా ఉన్నాయి, మరాఠీ 
నుండి నవలలు ఆనునదించినవారిలో శ్రీయస్‌. జగన్నాథ్‌ డ్రముఖుడు, ముఖ్య 
మంత్రులు, విద్వద్య్వరేణ్యులు ఆయిన (శ్రీ పి. వి, నరసింహారావుగారు న్ను ప్రసిద్ధ 
మరాఠరీనవలారచయిత కీ, శే, హరినారాయణఆపేగారి ఒకనవలను “అదిలా 
జీవితం? అనేపేరిట అనువదించారు. తమిళంలో యం, నరదరాజన్‌ టాసిన 
'నవలను “మధువుమాధుర్యం' అనేపేరుతో |శ్రీజయచంద్రారెడ్డి అనువదించారు. 
శ్రీ పీ. సీతారామయ్యగారు “తిరుప్పావై ', “తిరుక్కురక్‌? అన్న్నగ్రంథాలను 
అనువదించారు. (శ్రీ వానమాదులై వరదాచార్యులుగారుకూడా ఈమధ్యనే 
*తిరుప్పావై "ని సరసంగా పద్యాల్లోకి అనువదించారు. కీ, శే, కె,యం.మున్టీ 


అనువాదసాహిత్యం శిం 


గారు గుజరాతీభాషలో |వాసిననవలలకు, కొన్నిఒరియారచనలకు, శ్రీ పురిపండా 
అప్పలస్వామిగారు చేసిన అసువాదాలుకూడా పేర్కొ-నతగినవి, 

పాళ్చాత్యభాషల నుండి, ముఖ్యంగా ఆంగ్లం, రస్యనుభాషలనుండి 
అనువాదాలు బహుకంగా చేయబడ్డాయి. సొధారణంగా (ప్రపంచంలో ఏభాషలో 
ద్రాయబడ్డా దాని ఇంగ్లీషఅనువాదాన్నే దునరచయితలు ఆధారంగా (గ్రహిం 
చారు. (ఫెంచి, జర్మన్‌, ఆమెరికన్‌, చై నాభాషలలోని (ప్రముఖరచనల అను 
వాదాలు మనభాాషతో వచ్చాయి. ఈఅనువాదకులలో (శ్రీ బెల్లంకొండ రామ 
దాను (శ్రీ శ్రీనివాన చక్రవర్తి నండూరి రామమోహనరావు, రెంటాల గోపాల 
కృష్ణు (శ్రీతెన్నేటి నూరి, శ్రీనూరంపూడి సీతారాం, |శ్రీకొడవటిగంటి కుటుంది 
శావ్వు é అవసరాల సూర్యారావు | ప్రముఖులు, 

గాంధిశతజయంతినందర్భంలో గాంధేయసాహిత్యానికి చెందిన చాలా 
రచనలు _ హిందీ ఆంగ్ల, గుజరాతీభాషంలో ట్రాయబడ్డవి = తెలుగులో 
వచ్చాయి. గాంధేయసాహిత్యాన్ని అనువదించినవారిలో (శ్రీ కొడాలి ఆంజ 
నేయులు (శ్రీహరి ఆదిశేమ్క శ్రీ సూర్య ప్రకొళరావు, డా. అడపా రామకృష్ణా 
రావు, డా. నిర్మల్‌ పేర్కొ నదగిననారు. 

ఇంతమటుకు ఇతరభాషలనుండి తెలుగుచేయబిడిన రచనలనుగురించి 
తెలుసుకొన్నాము. ఇటీనల సెక్కు_తెలుగురచనలు ఇతరభాషలలోనికి అనువ 
దించబడటం జరుగుతున్నది. గ్రీరాచకొండ విశ్వనాథశాస్రిగారికథలు కొన్ని, 
డా. అరిపిరాల విశ్వంగారి కవితలు కొన్ని, డ్రీగుంటూరు శేషేంద్రశర్మగారి 
“బుతుఘోష' ఆనే ఖండకావ్యమొకటి ఆంగ్లంలో నికి అనువదింపబడ్డాయి. 
డ్రీసన్నిధానం సూర్యనారాయణశాస్ర్రిగారు_ తెలుగురచనలను సంస్కృతీకరిం 
చారు, న్వయంగా కవులు కావడంతో, తెలుగు కావ్యంలోని కావ్యసౌందర్యం 
పొల్లుపోకుండా వారు “కళాపూర్ణోదయము", “శ్రీవేంక తేక్వరవచనాలు' శ్రీ 
మదార్మధ్రమహాభాగవతంలోని కొన్నిఉపాఖ్యానాలు, "ఆం ధ్రకావ్యకథలు' మొద 
లగువానిని సంన్మృతం లోనికి అనువదించారు, ఈ సందర్భంలో డా.పుల్లైల 
శీరామచందుడుగారు రవీంద్రనాథుని +గీతాంజలి'కి చేసిన సంస్కతాను 
వాదాన్ని తప్పకుండా పేర్కొనాలి. మంద్నాక్రాంతంలో మౌలికకాన్యంలా 
|్రతిభాసించేట్లు వారు గీతాంజలిని అనువదించారు, 

స్వాతం త్య ప్రా పికి ముందు హిం దీభాషా సాహిత్యాల ప్రచారం ముమ్హరంగా 
జరిగినా హందీరచనలే ఎక్కువగా తెలుగులోనికి ఆనువదించబడ్డాయి. కాని 


౩౨ మహతి 


తెలుగువచనలు హిందీలో నికి అనువదించబడ్డం జరగలేదు. స్వాతంత్య పాపి 
తరువాత హిందీ సాహిత్యం జాతీయస్థాయికి పెరగడంతో, ఇతరభాషలనుండి 
హిందీలోకి జరిగే అనువాదాలకు ఇతోధికంగా |పోత్సాహం లభించడంతో 
శతెలుగువారు పుంఖానుపుంఖలుగా తెలుగురచనలను హిందీలోనికి అనుపదించ 
సాగారు. కథలు, కవితలు ఆయితే లెక్క_కుమిక్కు_టంగా అనువదించబడ్డాయి 
సాహిత్యగౌరవం కలిగి, పుస్తక రూవంలో ప్రచురించబడ్డ కొన్ని (ప్రముఖాను 
వాదాలను ఇక్కడ ఉట్టంకిస్తాను. 


క్రీ, శే, ఏ. సి, కామాక్షిరావుగారు రంగనాథరామాయాడణానికి గద్యాను 
వాదం చేశారు. డా, భీమసేన్‌ “నిర్మల్‌? రంగనాథరామాయణాన్ని మూలం 
నాగరిలిపిలో ఇస్తూ గద్యంలో నికి అనువదిస్తున్నాడు, ఈఅనువాదం డత 
కరం మూలానుసారియైనది. (శ్రీ దాలరెడ్డిగారు అనువాదాలతో రచనావ్యాసంగం 
ప్రారంభించి, హిందీలో మౌలికనవలారచయితగా పేరుపొందారు. రెడ్డిగారు 
*పంచామృత్‌' అశే పేరుతో మొట్టమొదటిసారిగా ఐదుగురు |ప్రబంధకవుల 
రచనల (కొన్నిఘట్టాలుమ్నాతం) ను హింటీలోనికి అనువదించారు. (శ్రీ నోరి 
నరసింహశాశ్రిగారు రచించిన “రుద్రమదేవి', “నారాయణభట్టు. అనే నవలలు, 
[శీనార్ల వెంక టేశ్వరరావుగారి “(క్రొ త్తగడ్డ” (ఏకాంకికలసంకలనం)ను హిందీ 
లోనికి అనువదించారు. వారు అనువదించిన తెలుగుకథలు 4 సంపుటాలుగా 
వెలువడ్డాయి. 


క్రీ, శే, అడివి బాపిరాజుగారి నారాయణరావును (క్రీ ఆరిగెపూడి రమేశ్‌ 
చౌదరిగారు ఆనువదిందారు. “ఆంధ్రశేకబీర్‌' అనేపేరుతో వేమనను గురించిన 
నమీక్షెత్మక వ్యాస మేకాకుండా చేమనవద్యాలను మొట్టమొదటిసారిగా హిందీ 
లోనికి అనువదించినారు (్రీవారణాసి రామమూ ర్తీరేణుగారు. వారు “ఆదాన్‌. 
డ్రదాన్‌? అనే ఉద్యమాన్నే ప్రారంభించి, హీందీనుండి తెలుగులోకి, 
శెలుగునుండి హీంటీకి ఆనంథ్యాకంగా ఆనువాదాలు చేశారు. ఆంధ్ర 
మహాభాగవతంనుండి గజేqద్రమోక్షం, (ప్రహ్హాదచరిత్ర, వామనచర్శిత్క, రుక్మిణీ 
కళ్యాణం అనే నాలుగు ఉపాఖ్యానాలను “భాగవతపరీమళం? అనే పేరుతో 
హింటీచేశారు. (ప్రస్తుతం రేణుగారు భాగవతదశమన్క-ం౦ధానువాదం పూర్థి 
చేశారు. (శ్రీ జామవాగారి “గబ్బిలం' ఖండకావ్యాన్ని “చమగాదడ్‌' అనే పేరిట 
హిందీచేశారు. 


అనువాదసాహిత్యం ౭౩ 


మాన్య శ్రీ పి, వ. నరసింహారావుగారు విశ్వనాథవారి *వేయిపడగల'ను 
*నహ్మస్రఫణ్‌ 'అగేపేరుతో హిందీజేశారు, 


é 


చేమూరి ఆంజనేయశర్మగారు (శ్రీ శ్రేయ రచించిన *ఈనాడు* 
శీ కొమ్మూరి. చేణుగోపాలరావుగారి _“హోౌస్‌సర్ణన్‌? అనే 
నవలను (శ్రీ ఎం.బి.వ.ఆర్‌, శర్మగారు “సుమతీశతకం', “కుమారీశతకం”, 
*కన్యాకుల్కా'లను డా. ఇలపావులూరి పాండురంగారావుగారు శ్రీమతి 
ముప్బాళ రంగనాయక న్ముగారి “పేక మేడలు? అనే నవలను అనువదించారు. 
గ్రీగూర్యనారాయణభానుగారు “ఆధునిక్‌ తెలుగుకావ్యధార? అనేపేరిట ఒక 
గ్రంకాన్ని (ప్రకటించారు. “ఆధునిక్‌ తెలుగుకవిత' ఆనేపేరిట (శ్రీఆలూరి బై రాగి 
చౌదరిగారు అభ్యుదయవాదకవితలను అనువదించారు. (శ్రీ ఆకెళ్ళ సీతారామం 
గారు “ఆము క్షమాల్యద', 'కళాపూర్ణోదయి కావ్యాలను హీందీగద్యంలో అనువ 
దించారు. (శ్రీవర్షిప ర్జి చలపతిరావుగారు “మనుచర్మిత”కు హిందీపద్యానువాదం 
చేస్తున్నారు. (శీ అంబడిపూడి హానుమయ్యగారు “ఏకవీరిను అనువదించారు. 

“నిర్మల్‌” _ తిరుపతివెంక టకవులకొన్నిప్రముఖిరచనలన్కు కాటూరి 
పింగళికవుల కొన్నిరచలనను “కవి శ్రీమాలి ఆనేపుస్తకమాలలో రెండుకుసు 
మాలుగా (ప్రకటించారు. (శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవిగారి “ఆణిముత్యాలు', 
ఆచార్యరాయ పోలు సుబ్బారావుగారి *రూపనవనీతం', డ్రీఅబ్బూరి రామకృష్ణా 
రావుగారి 'నదీసుందరి', |శ్రీమునిమాణిక్యంగారి 'దీశీతులు', |శ్రీఆర్నుద్రగారి 
కొన్నిరచనలు, |శ్రీదాశరధిరంగాచార్యగారి “చిల్ల రదేవుళ్ళు” మొదలగు తెలుగు 
రచనలను హింటీలోని కనువదించారు, తెలుగునవలనుగురించి (పముఖులచే 
23 వ్యాసాలు (వాయించి, హిందీలోని కనువదించి *తెలుగుకాఉపన్యాస్‌సాహిత్య' 
అనే పేరుతో హిందీలో (ప్రచురించారు. |శ్రీరాయసం వెంక ట్రావుగారు 
“ఆంధ్రులసాంఘికచర్నిత్రిను హీంచీచేశారు. ఇప్పుడు వారు “అల్చజీవి” అనే 
ద్రసిద్ధనవలను అనువదిస్తున్నారట. పైన చెప్పబడినవి కాక ఇంకా ఎన్నో 
రచనలు - కథలు, ఖండికలు మొ॥ పిందటీలోనికి అనువదించబడాయి, 

హిందీభాషలోకి తప్ప వేరే ఏఇతరభ షలలోకి తెలుగుసాహీత్యం అంత 
ఎక్కువగా అనువదించదిడ్డట్లు కనిపించడంలేదు. ఈద్భక్పథంతో తెలుగు 
సాహిత్యపౌరభంతో ఇతరభాషలను గుబా?ంపచేయవలసినఅవనరం ఎంత 
గానో ఉంది. దానికై ఆంధ్రప్రదేశ ప్రభుత్వం, సాహిత్యఅకాడమీ, వ్యక్తులు 
కూడా ఏకోన్ముఖంగా గట్టి ప్రయత్నం చేయాలి. 

3 


బాలసాహిత్యం 
శ్రీమతి ఎ. లక్షీరమణ 
"అెన్నవలె. సున్నితమైన శికహృదయాలలో భావివిజ్ఞానవృక్షాలకి వీజాలు 
బాలసాహిత్యరచనలు. ఉజ్వల భవి ష్యత్తు కేసి పయనింకే బాలలకు అనువైన 

సాహిత్యం అందించటమే బాలసాహిత్యరచయిత లక్ష్యం, భారత స్వాతంత్ర్య 
నంతరం, బాలలతఆభిరుచికి ఆనుగుణమైనవి వార్మిగ్రహణళ క్తికి నముచితమైన 
రచనలు రాకపోలేదు. _జాతిమహోన్నతికి మూలరాయనదగిన బాలసాహీ 
త్యంలో అవిరళకృషి గావించినవారు, పునఃస్థాపన చేసినవారు సంన్క_రించిన 
వారు లేకపోలేదు. ఈ రంగములో ఇంతవరకు జరిగినకృషి పరిశీలించి 
చూచి ఇతరదేళములతో పోల్చి చూచినచో మనము సాధించగలిగినది, ఇక 
ముందు సాధించవలసినదీ హ్యక్తమగును. 

బాల్యమునుండి పదునాల్గునం వత్సర ముల పాయమునరకు, వారివారి 
కనువైన సాహిత్యమును బాలసాహిత్య నుని చెప్పుకొనదగును, బాలసాహిత్య 
మును సంకలనమొనర్చీ చెప్పుట కష్టతరమైనదే అయినప్పటికి “సవ్యాభ్యాన 
బాల్య గ్రంథసూచి" ని సంకలన మొనర్చే తొలిసూచన భారత! ప్రభుత్వము చేసినది. 
తరువాత రాష్ట్ర ప్రభుత్వము ఇందలి (ప్రాముఖ్యముగు ర్తి ంచి “బాలసాహితీమాల" 
అన్న పేరుతో 1963 వరకూ వెల్వడిన బాలసాహిత్యనును ఇందు పొందు 
పరచినది. ఇందులో పిల్లల బాలగేయములు; లలితకళలకు సంబంధించిన 
పుస్తకములు, ఓథలు, నవలలు, రాజకీయవే తల జీవితములు, రచయితల్క 
ఇంజనీర్ల జీవితచరిత్రలు, దేశచరిక్రలు, ఇతరభాషలలో బదాలసాహిత్యము 
ఇందులో నూచింపబడినని. 1947 నంవత్సరమునకు పూర్వము రోచించినవి, 
తిరిగి ముదితములై ననికొన్ని గూడ ఇందులో చేర్చబడినవి. 1963 సంవత్స 
రమువరకు దాదాపు 2000 కుపైగా బాలసాహీత్యగ్రంథములువెల్వడి సట్లుగా దీనిని 
బట్టి తెలియుచున్నది. ఆతరువాత వచ్చినబాల సాహిత్య గంథములుకూడ లెక్కకు 
మిక్కుటముగానే యున్నవని చెప్పవచ్చును. 1963 వరకు వచ్చిన |గ్రంథనామ 
సూచికయే 400 పేజీలకుపైన మించినందున ఆ తదుపరిరచనలు కూడ వేనకు 
వేలున్నందున, యీనాల్గుపుటలలో అందు కొన్నింటినిమ్మాత్ర మే సూచన ప్రాయ 
ముగా పేర్కొ_ననగును, 

బాలసాహిత్యరచయితలు తాము బాలలకు ఆశించే నవజీవనవిభానాలను, 


బాలసాహిత్యం 3౫ 
డ్రకృతిసౌందర్యమును, అనంబానుభూతులన్సు నె త్తమ్మివలె నిరంజనమైన పసి 
హృదయాలకు పిట్టకభలలోను, జానపదకథలలోను పురాణకథలమూలము 
గాన్కు చర్మిత్రకథలమూలముగాను సాహసవిజ్ఞానకథా రూపకముగానూ నవలల 
ద్వారాను అందించినారు, 

1954, 1951 సంవత్సరములలో నార్ల చిరంజీవి చక్క నిపాటలుగా “ఆట 
పాటలు" “ఎర్రగులాబి' “కొ త్రపాటలు'' జావిల్లి పాటలు'6 = 108.10 సంవత్సర 
ములబాలబాలికలకు అనువుగా (వాసినారు. 1956 లో, “పిల్ల లపాటలు”గా కవి 
రావు గేయకథలు, 1965లో “ముద్దుపాప”_కేంద ప్రభుత్వబిహుమతినందుకున్న 
గేయములు_వెల్వడి నవి. 1958, 1960 సంవత్సరాలలో బి, వి, నరసింహారావు 
శప పియదర్శి”గేయసంపుట్కి “బాలరసాలు” పిల్ల లపాటలు, “బాలిలోకం” “బాల 
గేయాలు” (ప్రచురితమైనవి, 1957 వ వ సంవత్సరమున, న్యాపతి రాఘవరావు 
“బడిగంట” భారత పభుత్వంవారిబిహుమతి పొందినణాలగేయాలు 10 నంవత్సర 
ములలోపు బాలబాలికలకు వెల్వడినది. 1961 లో బాలాం్మతపు రజనీకాంతరావు 
“కేజిమామయ పాటలు” 8 = 12 సంవత్సరములబాలబాలికలరు (ప్రచురింప బిడి 
నవి. 1957, 1967 సంవత్సరాలలో సమతారావు “పాపల్లారా ! పాటకథలు"” 
“శతెలుగుపూలు”గేయాలుగా వెల్వడినవి. 1965 లో దక్షిజభాషాపు స్తకసంస్థ పిల్లల 
పు నకములపోటీలో బహుమతి నందుకొన్న “బాలాధిరామం” "పిల్లలపౌటలు, 
ATIsdoS hn cs SAA OIBO Tn b bbs son, 
రంగులరత్న దీపాలు" గేయనంపుటి వెల్వడినవి. 1960 దాశరథి“బాలలగేయాలు” 
_్రచురితమైనవి. ఈగేయములన్నియు పిల్ల లసుకుమారహృదయముల న్నుర్రూత 
లూగించునవే. మృదుమధురముగా పాడుకొనుట కనువై నదే. 

మహాపండితులయిన కవులు గూడ కొంత బాలసాహిత్య'సేవకు పూను 
కొనినవా రున్నారు. విశ్వనాథ సత్యనారాయ౩ 12 నం. బాలలకు “కడిమిచెట్టు” 
(1958), “పరీక్ష” (1959) ఆన్న నవలలు, దివాకర్ల వేంకటావధాని “అల్లా 
ఉద్దీను” “వింతలాంతరు" అను ఆరేబియన్‌కథలు, యుక్తికథలు (1955) 
పి. నారాయణరెడ్డి “దొమ్మలభాగపతము” (1960) బాలలకు రచించినవారే. 
బాలసాహిత్యములో బిహుకృషి నలిపిన పెద్దలు న్యాపతిరాఘవరావు “పిల్లల 
దొంగ”, కనకదుర్గా రామచంద్రన్‌ “ఇంద్రజాలబీపం" (1961) వారణాసి 
సత్యనారాయణమూ రి “రాము _ రాక్షసుడు", 1958 లో భారత ప్రభుత్వబసహూ 
కృతి నొందిన జి. నురమౌ? “కలస్మిబతుకదాం” రచించి వినోదముతో 


3౬ మహాక్షి 


బాటు విజ్ఞానవికాసములను పొందునరచి బాలసాహీత్యము నందించినవారే, 
అటులనే కొతివితచర్ని త్రలు, దేశచర్నిత్రోలు ద్రాసినవారెందరో యున్నారు. 
కేంద్ర ప్రభుత్వమే కాకుండ, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీకూడ 
బాలసాహిత్యమును |ప్రోత్సహించునుద్దేశముతో (ప్రతిసంవత్సరమును పోతే 
అను నిర్వహీంచుచున్నది. అటులనే రేడియోసమాచార శాఖవారు హైదరాబాదు 
నుండి |ప్రతిసాయంకాలము 7 గంటలకు నాల్గునిమిషములపాటు 1) నంవ వత్సర 
ములలోపు బాలబాలికల వినోదవిజ్ఞానముమీ పెంపొందించు చిన్నకథలను 
ద్రసారముచేయుచున్నారు. ఇందులో" ద్రవ్యాతబాలసాహిత్యరచయితల కతాని 
కలు (ప్రసారమగుచున్నవి. ఇందు నార్ల చిరంజీవి, న్యావతి రాఘవరావు, 
మద్దిపట్ల 'వెంకటరావు, న్యాపతి కామేశ్వరి, శశాంక, లక్షీరమణ, పా౯ం౦కి 
వెంకటరామచంద్రమూ ర్తి, తురగా జానకీరాణి, సింగరాజు లింగమూ రి, కరి 
'వెళ్ళ వెంకటరావు, నరసింహారావు, మరియు రేడియోని ర్వాహక వర్గమునందలి 
రోచయితేలు రావూరి భరద్వాజ, వారణాసి రామమూర్తి గ్రీరామచంద్రమూ రి, 
చెరుకుమల్లి భాస్కరరావు గార్హకథానికలు |ప్రసారమగుచున్నవి. ఇందుమూల 
మున గూడ ఉత్తమ శేణీకి చెందిన బాలసాహిత్యకథానికలు వెల్వడుచున్నవి. 
పిల్లలు పెద్దుకూడ గ్రర్ధతో విని ఆనందించుఈకార్యక్రమము నిర్వహించు. 
కార్యక రలు |ప్రశంసింపదగు విషయము. 
భారతదేశములోని ఇతర పాంతములపు _స్టకములన్సు ఇతరభాసషలలోని 
పుస్తకములను నేషనల్‌బుక్‌|టస్ట్‌వారు “న్మెహూజాలప్పసకాలయం"” ఆన్న 
"పీరుతో అనువాదములు చేయుచున్నారు, ఈ ప్రణాశికమూలమున బాలలకు 
ఇతరభాషలనుండి సం|ప్రదాయములనుండి అనువాదములగుచున్నవి.  ఈశీర్షి 
కలో మొదటిప్పస్తకముగా మహాత్మగాంధిజీవితకథ వెల్వడినది. అటులనే 
పక్షులలోకం, మననదులకథ, హిమాలయశిఖరాలుు, మనరె ల్వేలు, విదేశీయులు 
భారతదర్శనం, కౌక్కీరు, నరనవినోదకథలు, న్వర్గయాత = ఇతరకథలు, 
స్వాతంత్యగాథ మున్నగునవి చక్కనిచ్మిత్రములతో వెల్వడినవి. దక్షీణభాషా 
వు న్హకసంస్థకూడ వైజ్ఞానిక, సాంస్కృతిక గ్రంథములు, (పపంచసారన్వతము. 
నందలి ఉ త్త మదాలసాహిత్య[ గంథములను అనువదించుటకు అవకాశములు 
కల్చించుచున్నది. _దాలసాహిత్యపు పోటీలో బహుమతి నందుకున్న 
ఎస్‌. అబ్జుల్‌ వాదర్‌ తమిళములో రచించిన “ఆకాశదీపం”, మలయాళములో 
రచించినోజంతువులు నడిచే వింత సర్కస్‌” వంటినవలలను దక్షిణభాషాపు స్తక్ష 


బాలసాహిత్యం ౩8 


సంస్థవారు అనువదించినారు. ఈవిధముగా (ప్రాంతీయభాషలన్నింటిలో నివి 
తర్జుమా చేయబడుచున్నవి. ఇండియాబుక్‌ హౌస్‌, అమరచ్మిత్ర కథలుగా చిన్న 
పిల్లల నాక ర్లించుటొమ్మలలతోనూ చిన్నమాటలతోను వచ్చుచున్నవి.శకుంళల, 
హరిళ్చంద, సావిత్రి జానుముంతునికఢ, వంచపాండవులకథలు లే బ్రాయము 
పిల్లలకు చూడముచ్చటగా ఇచ్చుకథలిఎ. 

బాలసాహిత్యమునందలి యింపైనకథలను వెం కితెర ప్రై | ప్రదర్శించవలె 
ననె4 తలంపుతో ఆంధ్రవదేక్‌్‌ ప్రభుత్వము ఒక కమిటీని ఏర్పరచినారు. 
ఇంతవరకు చెప్పుకొనదగిన కృషిజరుగక పోయినన్యూ సఫలీకృత మెనప్పుడు 
అది ఒక ఆకర్షనీయమైన సథకముగా చెప్పవచ్చును, డాలసాహిత్యమునకు 
వెలుగులు దిద్దగలిగిన బీపథకము, 


బారిసాహిత్యములో దిహ్మవజ్ఞావంతు అయిన గురజాడ, వెంకటపార్వ 
తీశ్వరులు, గిడుగు సీతాపతి, చింతా దీక్షితులవంటివారు చేసిన వెన్నెలబాట 
లలో నడయాడిన కవికుమారు లెందరో యున్నారు. జరీగినకృషికి సంతో 
షించవలసియే యున్నను, జరగవలసినకృషి విస్మరించుట  వివేకముగా 
తోచదు. కొన్ని బాలసాహిత్యరచనలలో హాన్యరసమును పోషించవలెనన్న 
దృక్పథముతో ప్రారంభించి భాషలోను, భావములలోను పేలవముగాన్సు 
కొన్నికొన్ని సందర్భములలో 'వెళ్ణిగాను ముగియుచుండుట శోచనీయము. 
కొన్నియు త్తమ గంథములుగా ప్రారంభించినవి అందుకొనవలసిన స్థాయిని 
అందుకొనుటలేదు. 1956 లో (ప్రచురితమైన మహమ్మద్‌ ఖాసింభాన్‌గారి 
బాలవిజ్ఞా న సర్వస్వము పరిశీలించి చూడగా ఆందుమూలకముగా బాలసాహిత్య 
మునకు గలిగిన (ప్రయోజనమెంతవరకు నన్న ప్రక్నయుదయించును, మనదాల 
విజ్ఞాన సర్వస్వముకూడ ఆర్థర్‌మి (The ‘childrens’ Encyclopedia - Arthur 
Mee) అంతవిజ్ఞానపూరితముగా ఆకర్షణీయముగా తీసుకొని రాగలిగినప్పుడు 
చాలవిజ్ఞానసర్వస్వము పెన బాలలకు ఆసక్తి యుదయించును, (1) The Chl- 
drens’ books of Achivement, wonders of Modern Enterprise - Edi- 
ted by J. E. Pryde Hughes (2) Boys and girls who became famous, 
The University Soclety New York (3) Do you know- M.E. Segal, 
Foreign Languages Publishing House, Moscow వంటి అద్భుతమైన 
బాలసాహిత్య గ్రంథములను. పరిశీలించి చూచినపుడు మనబదాలసాహిత్యము 
ఇంకను ఎంతగానో పురోగమించవలసియన్న దని తోచును, 


తెలుగు వచన రచన 
డా. ఎం. కులశేఖరరావు 
ఆ్రభనికయుగంలో, అందులోను స్యాతం త్ర్యానంతోరం తెలుగుసచనరచన 
బహుముఖంగా విన్ఫృతిని పొందింది. ఈవి స్తరణాసికి పూర్వరంగాన్ని పేర్టొస 
వలెనంటే దానిలో 'రెండ్నుప్రధానాంశాలు కనిపి సవ, థ్రీవీరేశలింగంగారు 
'తెలుగువచనానికి గల ప్రయోజనాన్ని గుర్తించి, సాహిత్యానికి చెందిన అనేక 
ద్రక్రియలకు దాన్ని ఉపయోగించడం ఒకటి. (శ్రీగిడుగు రామమూ ర్థిపంతులు 
గారిద్వారా ప్రారంభించబడి, తదనంతరం విశేషంగా ద్రచారాన్ని పొందిన 
వ్యావహారికభాషావాదం రెండవది. ఈరెండువిశేషాలేకాక, మనదేశంలో 
గడచిన 25 సం11రాలలో ష్మత్రికలు దిహుజనామోదాన్ని పొందడం, ఆకిరా 
న్యత దేళంలో అధికం కావడం, మాతృభాషాభోధనకు ప్రాముఖ్యం రావడం 
వంటివి మిగిలినకారణాలుగా చెప్పవచ్చు. 

ఆధునికయుగానికి పూ ర్వం తెలుగువచన| ప్రయోజనం శేవలం కథాకా 
వ్యాలకుమ్మాత్రం సీమితం ఆయి ఉండేది. కాని, |శ్రీవీరేళలింగంగారు దాన్ని 
చేపట్టడంతో, నవల, వ్యానము విమర్శనము, జీవితచరిత్రలు, సాహిత్యచరి క్ర 
కథానిక, శాస్రరచన మున్నగు విభాగాలను వచనం ఆక్రమించింది. ఇక కవిత్వ 
రంగంలో కూడ వచనం తన పయోజనాన్ని నిరూపించుకొంటున్న లీ అంటే ఈ 
నాడు ఈరచనా పద్ధతికి ఎంతటి విస్హృత[ ప్రచారం కలిగిందో వేరుగా చెస్పవల 
సినఅవసరం ఉండదు. 

తెలుగుపై ఆం గ్లభాషాపభావం కలిగి, దానిఫరిణామంగా ఏర్పడిన రచ 
నల్ల నవల (ప్రథమంగా చెస్పదగిఉన్నది, సమకాలీనవిశేషాలను ఉల్లేభించ 
డంలో నేమి చార్మిత్రకాంశాలను రమ్యంగా చెప్పడంలో నేమి ఈయుగంలో నవల 
చాలక క్రి వంతమైన సాధనంగానే ఉన్నది, స్వాతంత్ర్యానికి పూర్వమే నవలా 
రచనలో పేరుపొందిన శ్రీవిశ్వనాథ సత్యనారాయణగారు, దానితరువాత కూడ 
నవలారచనావ్యానంగాన్ని విడనాడలేదు. చారిత్రక విభాగంలో చూస్తే ఉత్తమ 
కథావిధానాన్ని (పదర్శించి, మనపూర్వసాహిత్యపుటొ న్నత్యాన్ని జ్ఞప్తికి శతెచ్చేవి 
(నోరి నరసింహశాగ్రిగారినవలలు. విశ్వనాథవారినవలలో చాలవరకు, నోరి 
వారి నవలలన్నీ, నరళగాంథికంలో |వ్రాయబిడ్డనవలలు. | గాంథికభాషలోనూ 
నవల చక్కగా (వ్రాయువచ్చును అని వీరిరచనలు నిరూపిస్తున్నవి. 


తెలుగు వచన రచన es 

సాంఘిక మైన వస్తువును (గ్రహించి, సముకాలీనజీవితం పై ద 
ద్రనరించిన వారిలో శ్రీబుద్చిదాబు చెప్పదగినవాడు, ప్రత్యేక శైలి మనస్తక్వ 
పరిశీలన గ్రీరాచకొండ విశ్వనాథశాశ్రి గారి అధిమానవిషయాలు వారినిఅనుసరించే 
వారు చాలకముంది ఉన్నారుకాని వీనాడేవిని ఈసందర్భంలో పేర్కొనవలె, 
ఇదేకాంంతో చాలమందిశ్రీణు నవలారచనావ్యాసంగాన్ని చేపట్టి సాధనచేస్తూ 
ఉన్నారు. వీరు రచించిన నవలల్మప్రమాణంమాట ఎట్లా ఉన్నా పరిమాణం 
మ్మాతం చాలాఅధికం, కౌనల్యాదేవి, రంగనాయకమ్మ, సులోచనారాణి ఆనందా 
రామం మున్నగువారు ఈసందర్భంలో పేర్కొనదగి ఉన్నారు. ఏది ఎట్లా 
ఉన్నా, వచనరచన తెలుగులో, నవలారచనద్వారా విశేషంగా లోకంలో వ్యాపి 
చెందింది, 


ఈకోవలో పేర్కొ-న్నరచయితలందరూ వ్యావహరికభాషనే తదుసావ 
నంగా ఎన్నుకొన్నారు. బుచ్చిబాబు రచనల్లో ఇంగ్లీమభాష చదువుకొన్న 
శెలుగువారు ఉపయోగించేభాష కాన్చిస్తుంది. రా. వి. శాశ్రిగారు విశాఖ పాంతం 
లోని మాండలికాన్ని (గ్రంథస్థం చేయడంలో అండెవేసినచేయి. బీనాదేవి 
ఏఆవకాళం ఉన్నా ఇంగ్లీమవాక్యాలో, కనీనం ఇంగ్లీషవదాలో |వ్రాయాలనే 

b m 
అభినివేదం ఉన్నవారుగా కన్బిసారు. వీరినవలలో కొన్నింటికి ఆంగ్లంలో నే 
&h చ 

నామకరణం చేసిఉన్నారు. 


ఆంధ్రవచనరచనకు మరోప్రధానమైన ఆలందినంగా ఉన్నది కథా 
నికారచన. ఆంగ్లభాషాసంస్కా_రంచేత తెలుగులో ఉద్భవించినసాహిత్య ప్రక్రియ 
ఇది. యాంత్రికంగా పరిణమించిన ఈనాటినంఘంలోో, చాలశ క్రి మంతంగాను 
ద్రచురంగాను ఉన్నది కథానిక, బీనిలో జీవితంలోని ఒక సంఘటననుగాన్సి 
దానికి సంబంధించిన కొన్నివిశేషాలనుగాని, _కథావస్తువుగా (గ్రహించడం 
సంభవిస్తుంది. ఒకొక్కసారి మానననున స్థత్వసంబంధమైన ఏదోఒక 
కోణాన్ని (ప్రదర్శించడానికి కూడ కథానిక ఉపయోగపడుతున్నది. అధిక 
ప్రచారాన్ని చెండిఉండడంచేక,  విభిన్నరచయితలు విధిన్నరచనాశిల్చాలను 
అవలంబించి కథానికారచస చేస్తున్నారు, దేశంలో ఉండే వారమాసవ,త్రికలు, 
కాండొకచో దినష్మత్రికలుకూడ, కథానిక్నొప్రచురణకు స్థానం ఇస్తున్నవి, 
('డీమ (ప్రణయం, దార్మిద్యం, ధనికసమాజం, రాజకీయాలు, రహన్యవిష 
యాలు ఒక"టేమిటి, అన్నీ ఈనాటికథానికలో వస్తువులుగా మారుతూఉన్నవి. 


vo మహతి 


ఈనాడు తెలుగుడేశంలోని రచయితల్డో కథారచన చేస్తున్నవారే అధికంగా 
ఉన్నారు అంటే అనుచితంగా ఉండదు. 

స్వాతం త్యానికి పూర్వమే కథానికారచన (ప్రారంభించి ఇంకా కొన 
సాగిస్తూన్నరచయిత కొడవటిగంటి కుటుంబరావు, వీరు సంఖ్యలోనుు 
దప్రమాణంలోను ఆధిక్యాన్ని పొందిన కథానికలను (వ్రాసినారు. పాలగుమ్మి పద్మ 
రాజుగారి “గాలివాన'ఆనే కథతో తెలుగుకథ అంతర్జాతీయథ్యాతిని ఆందు 
కొన్నది. బుచ్చిబాబుగారి నిరంతర్శత్రయం, మంచికథల్లో “పేర్కొనదగినది. 
ఇటీసల మధురాంతకం రాజారాం, వాకాటి పాండురంగారావుకూడ మంచికథలు 
(్రాసిఉన్నారు. ఇస్మాయిల్‌ వ్రాసిన కాళీసీసాలు అనేకథ శిల్పంలోన్సు వస్తువు 
లోను ఎన్నికచెందింది. భానుమతి ఆత్తగారికథలు (వ్రాసి కథానికకు 
వ్యంగ్యంతోకూడిన హాస్యాన్ని జోడించారు. రంగనాయకమ్మ, సులోచనారాణి 
మొదలై నరచయ్యిత్రులుకూడ కథానికారచన చేపట్టి సమర్థతతో నిర్వహిస్తు 
ఉన్నారు. విశ్వనాథశాస్రిగారికథలు నేటికథానికారచయితలశే ఆదర్శవంతంగా 
ఉన్నవి, |ప్రభావోపేతమైన మాండలికథాష, పాత్రలలోని వాస్పవికత వీరి 
కథల్లోని (ప్రత్యేకతలు. “వీరు ట్రాసిన “సారాకథలు? సంఘంలోనీ సారాన్ని 
ద్రదర్శిస్తూఉన్నవి. కొలకలూరి ఇనాక్‌, నవీన్‌ అనేరచయితలు కూడ మంచి 
కథలను (వ్రాస్తున్నవారే, రచయితలు, రచనలు అధికంగా ఉండడంచేత, 
అన్నిటినీ గురించి ఈరంగంలో చెప్పడం సాధ్యంకాదు, 

ఈనాటి కథానికారచయితలందరూ కథానికారచనకు వ్యావహారికభాషనే 
ఉపయోగిస్తున్నారు. ఈరచయితల్లో చాలమంది సంభాషణోచిత మైనభాష కథా 
నికకు జీనంలాంటి దనేవిషయాన్ని విశ్వసించినవారే. కొందరురచయితలు 
వ్యావహారికం పేరిట కృ త్రిమంగాను, కొన్నిచోట్ల వికృతంగానూ ఉన్న తెలుగును 
ఉపయోగించకపో లేదు. అయినా దీనికి దిలం వస్తువు కావడంచేత పాఠకులు 
అంతగా పట్టించుకొన్నట్లు కాన్పించదు. ఏది ఎట్లా ఉన్నా వ్యావహరికభాష 
కతానికనూ, కదంతగ్గతపాత్రలనూ, పాఠకులకు సన్నిహితం చేయగలిగింది 
అనడంలో సందేహంలేదు. 

గడచిన 25 ఏండ్లకాలంలో వ్యానరచనలో కూడ కొంతకృషి జరిగింది. 
కాని, అంతకుపూర్వమే వెలువడ్డ సాక్షివంటి వ్యాసాలు ఈకాలంలో రాక 
పోవడం నిజంగా మనభాషకు లోపమనే చెప్పవలె. వివిధకాష్ర్రములకు కళలకు 
చెందినవ్యాసాలుకూడ వచ్చినవికాని, సాహీత్యవిమర్శకు నంబింధించిన వ్యాస 


తెలుగు వచన రచన ౪౧ 


పాలే ఈకాలంలో అధికంగా వెలువడ్డవి. రాజకీయవ్యాసాలు వివిధవృతికలు 
|ద్రకటిస్తూనే ఉన్నవికాని, వాటికి శాశ్వత ప్రయోజనం తక్కు_వ. సాహిత్య 
నంబంధియైన వ్యాసాల్లో అనంతక్భష్టళర్మగారి సారన్వతాలోకం ముందు 
పేర్కొనదగింది. వివిధరచయితల వ్యాససంకలనమైన భారతోపన్యాసాలు 
ఉ త్రమసారన్వతవ్యాసాలుగా పేర్కొ-నవలె, 

సారన్వతపరిషత్తు, ఆంధ్ర ప్రదేశసాహిత్య అకాడమీ మొదలై న సంస్థలు 
రచయితలను ప్రోత్సహించి, వ్యాసాలను _్రచరిస్తుఉన్నారు. సాహిత్యంమీద 
అభిమానం ఉన్నవారినే వ్యాసాలు ఆకర్షిస్తాయి. కాబిట్టి వీటికి పాఠకుల సంఖ్య 
తక్కువే, అయినా మంచివ్యాసాలే వచ్చినవి అని నిస్సంచేహంగా చెప్పవచ్చు, 
ఏవోకొన్నిసందర్భాలలో తప్పిస్తే పుస్తకరూపంలోన్సు పష త్రికొముఖంగాను 
వచ్చేవ్యాసాలన్నీ (గ్రాంథికభాషామయింగానే ఉన్నాయి. రాళ్ళపల్లి వారివ్యాసాలు 
గౌంథికమే అయినా, చెప్పవలసినఅంశాలను ఏమీ క్ష్‌ ష్టతలేకుండా శేటపరు 
స్తున్నాయి, అ'క్లేయితరరచనంలుకూడ. కొంత సాహిత్యవాసనకలిగి, అందులోని 
బాగోగులులను పరిశీలించేవారికే ఈవ్యాసాలు సీగ్చేశింవబడినవి కావడంచేతను, 
నేటిభాష |గాంథికంలో నే ఉంటూ ఉన్నది. విద్యార్థులు (గా ంధీకభాషాభ్యసనం 
చేయడానికిన్కీ ఈవ్యాసాలు చక్కగా ఉపకిరిస్తున్నాయి, 

సాహిత్యఏమర్శకగంశాలుకూడ ఈపాతిక సంవత్సరాల్లో వెలువడినవి. 
నర్వతోముఖ ప్రజ్ఞ, కలిగిన విశ్వనాథ నత్యనారాయజణగార్కు నన్నయగారి 
(పనన్నిక ఖాక వితార్థయు క్రి! అనే విదుర్శనాగంథాన్ని (ప్రచురించినారు. 
నన్నయ్యకథాశిల్చరమ్యతను దిహుముఖంగా (ప్రదర్శించే గంత మిది. వారిదే 
“అల్ల సానివారిఅల్లి కజిగిబిగి? ఆన్నేగంథం. _ దీనిలో (ప్రథమ ప్రదింధంలోని 
వన్నెచిన్నెలు విశేషంగా వి్లరింపబడి ఉన్నవి. ఆధునికసాహిత్యంపై కూడ 
'మంచివిమర్శ వెలువడింది. రమణారెడ్డి, ఆర్‌, ఎస్‌. సుదర్శనం, నుప్రనన్న 
మొదలై నవారు ఈ రంగంలో కృషిచేస్తున్నారు. యువభారతివారు ఇటీవల 
వెలువరించిన “కావ్యలహరి" మంచి విమర్శనాత్మక గ్రంథం. ఇదికాక ఆకా 
డమీవారు, శేషాచలంకంపెనీ (ప్రచురించిన విభిన్న ప్రాచీ నకావ్యాలకు విజ్ఞులు, 
ues పీఠికలను (వ్రాసిఉన్నారు. ఈ పీఠికలు, ఆం్మధ్రవిమర్శన 

హిత్యాన్ని సునంపన్నం చేసినవి. ఈ విమర్శనశాఖలో వెలువడిన సాహిత్య 
మంతా వ్యాసరచనవలె | గాంథికభాషలోనే ఉంటూఉన్నది. 

ఇంతకు ముందుగాశే ఒకటిరెండు చర్మిత్ర గ్రంథాలు తెలుగులో వెలువడి 


౪౨ మహతి 
నవిగాని, ఈ కాలంలో వచ్చిన్నగంథముల నంఖ్యే అధికము. ఖండవల్లి లక్ష్మీ 
5 
రంజనంగారు, బాలేందు శేఖరంగారు కలిసి వాసిన “ఆంధ్యులచరితీసంస్క 
తులు" అశేగ్భాంథం, సాంస్కృతిక చరితను చెప్పేపృథమగరింథం. శీరసుర 
వరం పరితాపరెడ్డిగారి “ఆంధూలసాంఘికచరిత్భి? కూడ ఈకోనకే చెంది 
రాజులవంశచరిత్శింను కాక పిజాజీవితవిధానాలను. వివరించేదిగా ఉన్నది. 
సాహిత్యచరితల్లో ఖండవల్లి వారి ఆంభివాజ్మయచరితసంగ్భహం, _ దివాకర్ల 
z డో J J © 

వారి ఆంధభవాజ్యయచరిత) పేర్కొ_నదగినవిగా ఉన్నవి. చాగంటి శేషయ్య 
గారు. వార్తిసిన “ఆంధిక వితరం గిణి'కూడా ఇదేకాలంలో వెలువడి, అనేక 
సాహిత్యచార్మిత్రకవిశేషాలను వెల్లడిచేసే గింథంగా ఉన్నది. మధునాపంతుల 
వారి ఆంధిరచయితలు ఆనే గంథం ఇచట పేర్కొనదగింది. ఇటీవల (శ్రీ 
ఆర్ముద (వ్రాసిన సమ్మగార్మధ్రవాజ్మయచర్నిత శిష్టవ్యాపహారిక భాషలో వెలువడిన 
ఉ_త్తమచర్మిత్ర (గంథం. స్వాతం త్యానంతరం ఆంధ్రదేశంలోని విశ్వవిద్యా 
లయాలు సాహిత్య పరిశోధనను (పోత్సహించడంతో, కేవలం కొందరు పండి 
తులమధ్యలో నుంచి, సాహిత్యపరిళోధన వి_స్ఫృతరంగంలో అడుగుపెట్టింది, 
అధునికపద్ధతులలో, శాష్రీయసూ త్రజద్దంగా పరిశోధన విశ్వవిద్యాలయాల్లో 
చక్కగా కొనసాగింది, యువకులైన పరికోధకు లనేకులు సాహిత్యాన్ని. 
మధించి అనేక సిద్ధాంతవ్యాసాలను రచించినారు, 

సాహిత్యచర్మిత్రలకు వలెనే సాహిత్యపరిళోధన గంఠాలుకూడ విషయ 
వైవిధ్యం (ప్రధానంగా కలిగినట్టివికడా। అందుచేత త ద్రచయితలుకూడ చర్మిత్ర' 
వ ti 
గంథక ర్హలవలెనే సాధ్యమైననరళ[ గాంథికంలోనే తమ్మగంథములను రచిస్తూ 
ae regis © ప 
వచ్చినారు, ఈ [గంథాలకూడ ఒక పరిమితమైనపరిధిలో ఉండే పాఠకులకే 
సీమితమెనవి కావడంచేత, అఆపాఠకుల ఆమోదాన్నికూడ పొందినది. 

ఈరెండున్నరదశాబ్దులలో ఆంధ్రవచనంలో శాష్ర్రరచనకూడ తగినంత 
జరిగింది. ఇంతకుముందే విజ్ఞానసర్వమును సంకలనం చేయడానికి ఒకటి 

~ 
రెండు (ప్రయత్నాలు జరిగినవి కొని, అవి అంతగా ఫలవంతములు కాలేదు. 
స్వాతంత్రానంతరం ఈరంగంలో చక్కటి కృషిజరిగి ఉ త్రమగంథాలు వెలు 
వడినవి, తెలుగుభాషాసమితి వారు వివిధ సాంఘికశాసారిల పెనన్యూ |పక్ళతి 
మై డక 
శాస్త్రాల పెననూ అనేకవ్యాసాలతోకూడిన నంపుటాలు విజ్ఞాననర్వన్వం అనే 
ads? pia ర వ్‌ 
పేరుతో వెలువరించినారు, ఇవి విజ్లానానికి చెందిన వివిధరంగాల్లో విషయ 
జ ™ 

'వైశద్యం కలిగిఉన్నవి. ఆయా విషయాల్లో నిష్టాతులై న రచయితలు, సంపా" 
ws ణ జడ 


తెలుగు వచన రచన స 
దకులు ఈగంథరచనలో పాల్గొన్నారు. ఇదేదశలో [పయత్నంజరిగి మరొక 
విజ్ఞాన సర్వన్వం'సం,గహవిజ్ఞానకో శము' అనే పేరుతో వెలువడింది.ఎని మిదినంపు 
టాలలో వివిన విషయాన్వితమైన యీ “సం గహికోళము సరళ గాంధికంలో 
రచితమై ఉ క్రమశాస్త గంథరచనకు |పతీకగాఉన్నది,  విజ్ఞానసర్వన్వమున 
విషయమును బట్టికాక, ఆకారాదిగా సంపుదీకరణము చేయబడిన గంథమిది. 
ఈరెండు విజ్ఞానసర్వస్వాలను, దాదాపు ఒకేకాలంలో తెలుగువారికి అందించిన 
సంస్థలు అభినందించదగియున్నవి. వీటిలో తెలుగుభాషానమితివారు (ప్రకటిం 
చిన నంపుటాలలో శిష్టవ్యావహారి కభాషనే ఉపయోగించినారు. వివిధవిషయాలను 
వ్యావహారికంలో సుగమంగా చెప్పడంలో వీరు కృతకృత్యులై నారనే చెవ్పవలె. 

తెలుగులో ఉన్నతపాఠశాలలవరకు మ్మాతమే ఇదివరకు విద్యాబోధన 
అనుమతించబడిఉండడంచేశ, ఆయాశాస్త్రములలో ((ప్రకృతిి సాంఘిక, ఉన్నత 
దశలోని విజ్ఞ్ఞానానికిచెందిన్న గ్రంథాలు అంతగా అవనరం అనిపించలేదు. కాని 
యిటీనల ద్రభుత్వం కళాళశాలస్థాయిలో ను తెలుగును బోవనాభాషగా ద్రకేళ 
పెట్టడంతో, ఈశాస్త్ర గ్రంథాల ఆవశ్యకత ఏర్పడింది. ఈఅవసరాన్ని తీర్చ 
డానికి (ప్రభుత్వం పూనుకొని, తెలుగుఅకాడమీ అగేనంస్థడ్వారా తెలుగులో 
శాస్త్ర గ్రంథాల ప్రచురణ చేయించింది. స్వల్పకాలంలో నే క ళాళాలస్థాయికి ఉపక 
రించేప సాంఘిక, వాణిజ్య, దకృతిశాస్త్రాల్లో అనేక ఉ త్రమ్మగ్రంథాలు వచ్చి 
నవి. ఆయావిషయాల్లో నిషాతులె, విశ్వవిద్యాలయాల్లో బోధిగున్న విద్వాం 

"ee ఆ i 

నులు ఈగ్రంథాలను రచించడం ఎంతోనముచితంగా ఉన్నది. ఈ గంథాల్లో 
వచనరచన శిష్టవ్యావహారికంలో జరుగుతున్నది. విద్యార్ధులకు భాష సుగమం 
కావలెనని కాబోలు, రచయితలూ |ప్రచురణక ర్హలూ వ్యావహోరికా. (ప్రోత్స 
హిస్తూ ఉన్నారు, మరికొంతకాలంలోనే వివిధవిషయాలకు చెందిన అనేక 
(గ్రంధాలను శతెలుగుఅకాడమీ రచింపచేసియు అనువాదము చేయించియు (ప్రచు 
రించగలదని ఆశింపవచ్చు. 

ఈకాలంలో శతెలుగువచనరచన ఎంతగా [పాచుర్యంపొందిందీ అంటే 
పైనపేర్కొన్న (ప్ర క్రియలేకాక, కవిత్వంకూడ వచనాన్ని ఆశ్రయించింది. 

పరిశీలనలో ఉన్న ఈకాలంలో వచనరచనకు అగుసరించిన భాషలో 
అనేకపరిన ర్హనలు కలిగినవి, గిడుగు రామమూ ర్థిసంతుబుగారు ప్రారంభించిన 
వ్యావహారిక వాదం అధిక మైన్మ ప్రాచుర్యాన్ని పొందింది. నవల్క కథానిక్క 
మొదలై న సృజనాత్మక సాహిత్యాన్ని వ్యావహారికభాష పూర్తిగా ఆక్రమించింది. 


౪ మహతి 


ఇప్పటికీ, విళ్వనాథవంటివారుకొందరు  కొన్నినవలనను |గాంధికంలో 
వాస్తూఉన్నా, కొన్నినందర్భాల్లో వారుకూడ ఆనియమాన్ని నడలించుకొన్నారు. 
ఇక ఇశరరచయితలు వ్యావహారికాన్నే అనుసరిస్తూ ఉన్నారు. సాహిత్య 
విమర్శలు, పరిశోధనవ్యాసాలు (వ్రాసేవారు ఇంకా సరళ్ళగ్రాంధికాన్నే ఉపయో 
గిస్తున్నారు. ఇటీవల వచ్చిన శాస్త్ర గంభాలుకూడ వ్యావహారికంలోనే ఉన్నవని 
సెననే చెప్పితినిగదా. 

=. వచనరచన వ్యానహారికంలో జరగడంలోన కొన్నిసాశకబాధకాలను 
చర్చించడం ఇచట అనుచితంకాదు. భాషలోనిలోతుపాతులు తెలిసిన వ్యుత్ప 
'న్నులు వ్యావహారికభాషలో రచనలు చేసినా దానిలో ఉండే గాంధీర్యానికి 
విఘాతం కలుగదు, కొని, భాష వ్యావహారిక మే కదా అని, అవ్యుత్పన్నులు, 
అవండితులు, రచనావ్యాసంగానికి పూనుకొంటున్నారు. చీనివల్ల రచనల్లో 
భాసకూూ,భావాని క్క విఘాతం కలుగుతూఉన్నది. మనం స్వాతంత్యరి రావడంతో 
స్వేచ్చను పొందినామని నంతోషించినా, భాషాపరంగా మరింత పారతం ae 
గురిఅయినాము. ఈనాడు వెలువడేనవలల్లో, కథానికల్లో ఎంత ఇంగ్లీషు కలి; 
వాస్తే అంత గొవ్పఅనుకొంటునట్టున్నారు రచయితలు. ఎన్నోనదలల పేర్లు 
కథల షేర్లు కూడ ఇంగీమలోనే ఉస్నయం"పే, మనం ఎంతపారతం,త్యానికి 
గురిఅయినామో తెలుస్తుంది. ఈపరిణామం, ఏభాషకూ ఆరోగ్య ప్రదంకాదు. 
మనవారికి ఇంగీవమీవ వ్యామోహం ఉంతే, ఇంగీము రచనలను చదవడం, 
ఆరేభాషలో ప్రాయం చేయవచ్చు. కాని భాషాసాంకర్యం మంచికి దారి 
చీస్తుంది అనడానికి ఆస్కారంలేదు. ఇది వ్యావహారికభాషలోని హేతువాద 
దృష్టేని అర్థంచేనుకోకపోవడంచేత వచ్చిన వికృత పరిణామదునడంలో సం 
చేహాంలేదు? ఇక ఉన్నత'విద్యకు పాఠ్య గంథాలు వ్యావహారికంలో ఉండడం 
.లోని మంచిచెడుగులను గురించి చెప్పపలె. సరళ మైనభాష విషయ్మ గ్రహణాన్ని 
సులభంచేన్తుం దనడంలో విప్రతిప త్రిలేదు. కాని, గ్రాంధికమై, నిరలంకార మైన 
తెలుగులోనే సరళభాషను రూపొందించవచ్చు. ఈభాష సర్వసామాన్యంగా 
ఉండి, అందరికి ఆమోదయోగ్యం ఆవతుంది. అట్లుకాక, వ్యావహారికమనే 
చేరుకో కొన్నిమాండలికరూపాలు రావడం, ఆవి ఇతరమండలాలవారికి 
(కొత్తగా ఉండడం, విధిగా వాటిని అభ్యసించ వలసిరావడం సంభవిస్తున్నది, 
పైగా, ఈవ్యావహారిక భాషాభ్య ననంవలన విద్యార్థికి రచనలో ఒకస్తూలద్భష్టి 
ఏర్పడ్డంకేదు. అందుచేత మనంకూడ హీందీ, తోమి ఏకం వంటి చేశీయభాషల్లో 
ఉండే నరళ|గాంథికపద్దతినే పాఠ్య గ్రంథరచనలో అనుసరిస్తే, విద్యార్థలహ, 
రచయితలకూ మేలుచేకూర్చినవార మవుతాము, 


తెలుగులో వెజ్జానిక రచనలు 


డా. మహీధరనశినీమోహన్‌ 


పుట్టిమచ్చలశాస్రం, బల్లికతనశాప్ర్రం, కొక్కోకశాస్రం మినహాయించి, 

'సెన్సుతో దొ త్తిగాపరిచయం లేనివారికి కాస్ర్రవిజ్ఞానాన్ని సరఫరాచే సే గ్రంథాల: 
సంఖ్య శెలుగులో బహుతక్కువు, తెలుగు వారష్మత్రికలన్నీ వంటలూ_పిండి 
వంటలూ, కుట్టూ = అల్లికలూ వగ్గైరా శీర్షి కలతోబాటు చెజ్జానికవ్యాసాలు (అని 
తాము అనుకునేవి అడపాతడప్నాపచురించి, సైన్సుమీద తమకుగలభ క్రి ని. 
యరధోచితంగా వెల్తడిచేసుకుంటూ నేఉన్నాయి. అంతకన్న వాళ్ళుమాత్రం ఏం 
చెయ్యగలరు ? పాపం । మరీ వారంవారం పుంఖానుపుంఖంగా సైన్సువ్యాసాలు 
లంకించుకుంటే వేడిచేసి ఆప త్రికమొహం చూ సేవాడుండకు. కనుకపొదుగు 
కోసుకొని పాలుతాగెయ్యకుండా, బంగారుగుడ్డు పెఫేబాతుల్ని కోసుకు తినెయ్య 
కుండా, మామ అభిమానష్మ త్రిఃకి బొ తగా విజ్ఞానంతోవని లేదు అనెయ్యకుండా, 
పథ్యంగాఆరునెలల కో సైన్సువ్యాసంఅచ్చువేస్క, కత్తిమీద సాములానడుప్పు. 
కొస్తున్న ష త్రికలవాళ్ళని తప్పక అభినందించవలసిందే. 

వారవ త్రిక లకీ మాసికాలకీ, దూరంగాఉంటూ కూడా తెలుగులో పాప్యు 
లర్‌ సైన్సు గ్రంథాలు వ్రాసీ, పాప్యులర్‌ అయినవాళ్ళు కొందరున్నారు. (అన్నట్లు. 
పాప్యులర్‌ సైక్సుని తెలుగులో ఏమానలో7) 

70 ఏళ్ళక్రితం వీరేశలింగంవంతులుగారు శావ్రీయవిజ్ఞానాన్ని సామాన్య 
పాఠకులకు, ముఖ్యంగా స్రీలకు, అందజేయడానికి కృషిచేసినతరువాత, మళ్ళీ 
చాలాకాలంపాటు అటువంటి డ్రయత్నాన్ని కొనసాగించినవాళ్ళు లేకపోయారు. 

శ్రీకాశీవట్నం కొండయ్యగారు 35 ఏళ్ళక్రితం “విశ్వరూవం"” అనే 
పేరుతో భగోళశాప్రంమీద ఒకచక్క-న్ని గ్రంథం వాశారు. సరొజేమ్స్‌ జీన్స్‌ వ్రాసిన 
ఒకప్పు స్పకానికి అనునరణఅది. ఆరోజుల్లో ఆగ్రంథం చాలామందివి ఆకర్షిం 
చింది, అందులోనిసంగతులు కొన్ని విప్పుడు పాతబిడిపోయాయి. ఇటీవల 
గ్రీనండూరి రామమోసహనరావుగారు ఖగోళశాస్ర్రంమీద ఓగంథం్మవాసి, దానికి 
మళ్ళీ “విశ్వరూపం” అనేపేరునే పెప్తేరు: ఒకరు వాడినపేరునే మరొకరు 
మళ్ళీవాడడం దేనికో ? ఆలోచిస్తే మరో పేరే దొరకదా ? 

ఇర వెఏళ్ళ క్రిందట డాక్టర్‌ శ్రీపొద గోపాలకృష్ణమూ ర్తిగారు “విజ్ఞాన 


ఇ మహతి 


వీధులు” అనేశీ కకకింద డ్రశ్నణ = జవాబులు రూపంలో చాలాచక్కనివ్యాసాలు 
ధ్రాశారు. అవి నాలుగునంపుటాలుగా ఇటీవలనే తిరిగి వెలువడ్డాయి. మన 
ప్రాచీనుల వైెజ్ఞాని కపరిణతిని నిరూపించడంకోసం విమానాలు, అణుబాం 
బులు రేడియో “టెలివిజన్‌ మొదలై న ఆధునిక అవిష్కరణలన్నీ మనబుమ 
లకి ఏనాడో తెలుసునస్కీ అన్నీచేదాల్లో నూ పురాణాల్లోనూ వివరంగా రాసిపెళే 
ఉన్నాయిషఅసీ, మన్న్మగ్రంథాలను జర్మసీవాళ్లు ఎత్తుకుపోయి గొవ్పశాస్త్రవే త్రలు 
అయిపోయార నీ వాదించేఆమాయకులు మనదేశంలో చాలామంది ఉన్నారు. 
“వై జ్ఞానికాభివృద్ధికో నం నీపృకిక ళ్ళు మొలిపించుకుని, నిన్నామొన్నా వేదకాలమూ 
వెతక డందండగ. పురోగామిజాతులతో బుజంకలిపి రేపూ ఎల్లుండికే కావలసిన 
విజ్ఞానసాధన చేయవలసిందే” ఆని బిల్లగుద్ది చెప్పేరు శ్రీపొదవారు తమ 
“విజ్ఞాన సాధన” అన్నేగ్గంథంలో. వ్‌నకె కొంచెం ఐమూలగాఉంటుంది, 
(్రీవనంతరావు శేంకటరావుగారి వాదం. “ప్రాక్పశ్చిమవిజ్ఞానాలను సనమ 
న్వయింపవలెనన్న ముభ్యోద్దేశంతో” వీరు “ఆధునికవిజ్ఞానం” అనే వ్యాన 
నంపుట్మి వ్రాశారు. (విజ్ఞానమంజరి, మారేలో కం, ఎలక్‌ నుఆత్మకథ, గాలి గ్రహాలు 
విశ్వవిన్యాసం వగైరా వీరి అనేక పావ్యులర్‌ సైన్సు గ్రంథాలలో ఇది ఒకట్స. 
ఇందులో “మం్మశ్రాలు” అనేవ్యాసంలో మర్మత్ర్మప్రభావాన్ని ఆధునిక 
విజ్ఞానశాస్త్ర పదజాలంతో సమర్థించాలని (ప్రయత్నించారు. మర్మత్రాలవల్ల 
నిజంగానే చింతకాయలు రాలుతోయనే వీరివిశ్వాసంలా కనిపిస్తోంది. చింత 
కాయలు ఏశాస్ర్రీయ సిద్ధాంతానుగుణంగా రాలగలవో గ*ివరిశోధన” 
చేశారు. “రేలు కుట్టినప్పుడు ఆయస్మాంతాన్ని కట్టినచోటపెడిశే ఆడి 
విషాన్ని మీదకువఎక్క_నీయదు” అనివారి ఉవాచ, “అయస్క్మాంతంలో 
అయస్కాంతత్వమున్న ట్లు మంత్రంలో విద్యుదయస్క్మా 0౦తశళ క్రి ఉన్నట్లు 
తోస్తుంది” అనీ “సరియెన ఉచ్చారణ మర్మతాన జీవులనుచంపడానికి ఆవ 
కాశం ఉన్నట్లుతోస్తుంది. అదే ౮l౬[250n॥య8'' అనీవీరుచేసిన అఆభిభాషణల 
లోని పదజాలం _పైనచెప్పినరకపుఅమాయకులమీద బాగావని చేస్తుంది, 
సందేహంలేదు. ఆ గ్రంథఠంలోనే మరోచోట “చంద్రుని బరువుకన్న 
సూర్యునిబరువు 26,400,000 'రెట్లు అదికం; కనుక మనకుదగ్గరగాఉన్న 
చంద్రునిఆకర్షణకన్న, దూరంగా ఉన్నసూర్యుని ఆకర్ష ఇదిలమే అధికం." 
ఆని (వ్రాశారు. కాని, ఇది కేవలం తప్పుడుఅభి ప్రాయం. చం ద్రాకర్షణవల్ల 
సముద్రపుమట్టంలోకలిగేమార్చుతో 5/11వ వంతు మాత్రమే సూర్యాకర్షణవల్ల 


తెలుగులో వైజ్ఞానిక రచనలు ౪8 


కలుగుతుంది. (విసరాలు కావలసినవారు నా“క్షీకసాగరం” అనేపు స్హకంలో 
“భూదేవితోడీడిక్కి” అనే ప్రకరణంలో చూడవచ్చు 

“'అమావాన్యనాడు సూర్యచంద్రులు భూమికి ఒకేవైపున ఉండడంచేక 
వాటి బలాలు రెండూ కలుస్తాయి, పూర్ణిమనాడు సూర్యచందులు భూమికి 
చెరోవై పునా ఉం౦టారుకనుక వాటిగురుత్వాకర్షణ బలాలు చెరోవైపు లాగుతాయి, 
కనుక పూర్ణిమనాటికన్న అమావాన్యనాడే బలం ఎక్కువ. కనుక అమావాన్య 
అధికపర్వదినం, అందుకనే సూర్యగ్రహడణానికి అధికృప్రాముఖ్యం అని వీరు 
భ్రాశారు. మం్మత్రపునశ్చరణకి సూర్యగ్రహణ సమయం (ప్రశ స్తం అని మన 
బుషిపుంగవులు ఎందుకు సెలవిచ్చారో వివరించే ప్రయత్నంలో. కాని ఇది 
కూడా తప్పే. సూర్యచంద్రులు భూమికి ఒకేవైపున ఉన్నా చెరోవై పున ఉన్నా 
వాటిబలాలు కలుస్తాయి. ఒకదాని కొకటి వ్యతిరేకం కావు. ఇది సామాన్య బుద్ధికి 
విచ్మిత్రంగానే కనిపించినా గణితంద్వారా బుజువుచేయవచ్చు. ఈవిషయవివ 
రణ నా కరసాగరంలో (లేదా 7॥d౭5 క సంబంధించిన ఏ పు స్తకంలోనై నా) 
చూడవచ్చు, 

మనపూర్వులు నర్వజ్ఞాలునుమా । అని బుజువుచేస్నే ప్రయత్నం వ్యర్థం, 
అల్లాగని మనపూర్వులకు ఏమీతెలియ దని నా ఉద్దేళంకాదు.  వాళ్ళకున్నపని 
ముట్లతో, అప్పటికిఉన్న వైశ్లానికపరిమితులతో మనవాళ్లు బాగా ఆలోచించి, 
ఎన్నోవిషయాలను (గ్రహించారు, సందేహంలేదు. కాని, వారికి అన్నీ తెలుసునని 
పురాజాలలోని కట్టుకథలబట్టతలకీ సైన్సుమోకాలికీ ముడిపెప్టే (ప్రయత్నం 
హాస్యాస్పదం, 

Genetics మీదా Evolution మీదా వచ్చినపు స్తకాలు చాలా తక్కువ. 
ఆరాసినవాశ్లైనా ఆయావిషయాలు కూలంకషంగా శెలిసినవాళ్లు కారు, ఈలోపాన్ని 
(శీ జమ్మి కోనేటిరావుగారి 'జంతుపరిణామము? “జన్యుశాప్రము' అనే చక్కని 
(గ్రంథాలు కొంతవరకు భ ర్టీచేశాయి, 

తెలుగులో పాప్యులర్‌ సైన్సుమీద (శ్రీ వేమరాజు భానుమూర్థిగారు (వాసి 
నన్నిపు స్థకాలు మరెవరూ (వ్రాయలేదు. వీరిది చక్కనిశైలి. అన్నిటికన్నా 
వీరి “ సైన్సుకథ” నాకు నచ్చింది, ఉ త్రమపురుషలో కథలా నడిపించారు. (్రోత 
వీరిభార్యసుభ్ళదగారు. అందులో ఒకచోట ఐన్‌ సేన్‌ నిగురించి “ఆయన తన 
పరిశోధనల్లో ఎంతగా నిమగ్నమైపోయేవాడంపే తనదబిట్టలు మాసిపోయాయని 
గాని తనకి ఆకలివేస్తుం దనిగాని ఆయనకి గు_ర్చే ఉండేదికాదు భార్య గుర్తుచేసే 


కారా మహతి 
దాకా" అని కథకులై న భానుమూర్జిగారు చెప్పగా సుభ[దగారు “అయితే 
ఐన్‌స్టేన్‌ అచ్చంగా మీలాగేనన్నమాట 1” అంటారు. ఈ ఘట్టం నాకు మరింత 
నచ్చింది, చెప్పొర్దూ 

సుమారు Mi U౪ మహీధర జగన్మోహనరావుగారు “యక్ష 
ద్రశ్నణ” అనే చక్కని పున్తకం రాశారు. చిన్నపిల్లలు చలిమంటల చుట్టూ 
చేరి “క్ళరలు మండుతూ ఉంటే చిటవటమంటలు ఎందుకూ 2” “నీళ్ళుపడీశే 
మంట ఆరిపోతుంది ఎందుచేత 1” వృగ్గరా (ప్రశ్నలు వేయడం, వాటిని ఆపిల్లలకు 
అర్థంఅయేధోరణిలో కథలరూవంలో జవాణులు చెప్పటం కనిపిస్తుంది. చిన్న 
పిల్లలకోసం రాసిన వైజ్ఞానిక గ్రంథాలలో ఇదే మొదటిదేమో తెలుగులో. 
ఇలిన్‌ & సెగాల్‌ (వ్రాసిన (గ్రంథాలకు “మానవులు _ మహీధరములు ”. 
“ జనులు _ మహాజనులు ”; “జ్ఞానం 2 విజ్ఞానం ” అని వారుచేసిన అనువాదాలు 
శైలీమాధుర్యాని కీ, విషయవివరణ సౌలభ్యానికీ చక్కని ఉపమానాలు. 

శ విస్సా ఆప్పారావుగారు “ పరమాణుళ కి” అనే (గ్రంథంలో 
అణువులగురించిన (ప్రాథమిక భావాలనుంచి, రియాక్డరోవరకూ ఎన్నోఎషయాలు 
వివరంగా (వాశారు, (శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారు విశాలాంధ్రలో లోగడ 
ట్రాసీన సైన్సువ్యాసాలు చాలా ప్రజాదరణ పొందాయి, వారిశైలి దానికి ముఖ్య 
కారణం, డాక్టరు గాలి దాలసుందరరావుగారు “ మునమూ_మనదేహస్థితి” 
మొదలైన శారీరకళాస్ర్ర గ్రంథాలూ, పత్రికల్లో వ్యాసాలూ చాలా ఆకర్షకంగా 
డ్రాశారు. శ్రీ ఎ.వి, యస్‌, రామారావుగారు “పరమాణువుకథ” “సౌర 
కుటుందిం” మొదలై న (గ్రంథాలను సులభమైనశై లిలో Pr€61510॥ పోనీకుండా 
(ధ్రాశారు. డాక్టర్‌ ్రహ్మాండం నరసింహంగారు “నేనూ ద్రయోజకుడనే” అనే 
పేరుతో పెర్‌ట్లో మొక్కల పెంపకాన్నిగురించి  ఓచిన్నపుస్హకం (వ్రాశారు. 
రచనలో వారినేర్పు ద్రశంసనీయం. 

పనిలోపని నేను రాసిన పు స్పకాలజాబితాకూడా ఏకరువు పెడదామనే ఉంది. 
కానీ మళ్ళి “పోనీలే. మరో అవకాశం రాకపోతుందా ?” అని వదిలేస్తున్నాను. 
తెలుగులో (ఆమాటకొస్తే ఏభారతీయభాషలో నై నానర్చే వైజ్ఞానిక రచనలు 
చేయడంలో ముఖ్యమైన ఇబ్బంది స్థిరమైనపారి భాషిక పరోవళ్‌ లేకపోవడం. 
ఆపదావళి ఏదో ఏర్పడ్డాశే ధ్రాతకి కూద్చేరదామం'పే “పిచ్చికుదిరితే గాని పెళ్ళి 
కుదరదు, పెళ్ళికుదిరీతేగాని పిచ్చికదరదు" ఆన్నసామెతగా ఉంటుంది. 
ఇప్పుడు డి గీక్లాసులనరకూ తెలుగులోనే బోధించాలని నిశ్చయించారు కనక 
ఏదో ఒకపదగుచ్భ్ళం తయారై బయటపడుతుంది. దరిమిలా అది స్థిరవడుతుంది. 


పరామర్శ గ్రంథాలు 
శ్రీ నిడదవోలు నుందరేళ్వ రరావు 


నె "దతం శ్రా నంతరం ఆం|ఫ్రభాషాసరస్సులో సాహిత్యకమలము వేయి దళా 
అకో విప్పారింది. మూడు పాం రీయవిశ్వవిద్యాలయాల్లో భాషావాజ్మయాలపై 
పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ సాహిత్య ఎకాడమీ 
ఏర్పడి పండిత పకాండుల సహకారంతో అనేకఉద్గంథాలను ఉత్తమృగంథా 
ఎ |S న Se 
లను (పచురించడ మే కాకుండా (పజలలో సాహిక్యచె తన్యం పు'మేటట్లు అనేక 
(& ie 5 బిల 
దో త్వం స్వయంగా (ద్రవ్యనహాయం చేసి మరికొన్ని 
(గ్రంభాలు ముద్రణభాగ్యాన్ని పొండేటబ్లు చేస్తూఉంది. లోగడ ఎండదారిన 
సాహిత్యక్షే త్రాలన్నీ ఇప్పుడు పండణారుతున్నాయి. సాహిత్యంలో “పచ్చవిప్లవం" 
ప్రారంభకుయింది. ఎన్నిక్భతిస్వీకారాలు 1 ఎన్నినూతన్న గ్రంథఆవిషాారాలు ! 
ఇటువంటి కుభనమయంలో పరామర్శ గ్రంభాల_ (Reference books) 
రామర్శకూడా అవనరము. ఒక పరామర్శ గంథనిర్మాణం అం'కే భారీఎత్తు 
శ్రమ. అర్హబలం ఉన్నా అంగబలం పటిషంగా ఉండవలె.నిరుషమెన 
~~ e 0 6 టం 
కాళిక, ఉద్దేశము లేకపోతే ఈ పర్మిశమ లాభసాటి కాదు. చెప్పుకుంచే 
కాని మనకున్న పరామర్శ గ్రంథా లెన్నని | 
కీజమీందారు ఆంధ్రవిజ్ఞానం, లక్ష్మణరావు, నాగేశ్వరరావుగార్ల అసంపూర్ణ 
. ఆ ఇ 
్వస్వాలు, పూర్వగాథాలహరి, పురాణనామచందిక తప్ప. ఇప్పుడా ఈ 
వరామర్శ్మగ్రంథజాలం ఒక అపరిమితకుటుంబంలా తయారైంది. స్వాతం త్రా 
ంతరం వచ్చిన కొన్ని పరామర్శ గండాలు. 


డాలు కల్పిస్తున్నది. [ప్రభుః 


SY 


గూని శర, ర్రౌత్యాలు, 


oh ee 
E> 


o 


pane 


నిఘంటువులు ః 
వావిళ్ళ నిఘంటువు, ఆం ధ్రశబ్దరత్నాకరం,శా సనవదకోశము, చేనేతవృ త్తి 
" ద్‌ = 
పదకోశము వ్యవసాయనవృ త్రిపదకోశము, గృహవాస్తువృ త్తిపదకోశము, 

లు మలి 
ధాతు క్రియాన్వరూపమణి దీపిక, వివిధపారిభాషిక పద కోశాలు (EtyMOlogical- 
Dictionary) (ఆంధ విశ్వవిద్యాలయం వారు తయారుచేస్తున్నారు, ఇంగ్లీమ ఇ 
వ్‌ [ 
తెనుగు నిఘంటువు (శెబిగుఅకాడమీవారు, ఇది శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యా 
9 
లయంవారు తెలుగు అకాడమీకి పరిష్కరణ ప్రకటనలకై ఇచ్చినది, 
4 


౫0 మహతి 


Index YerbంrUగM(|పాచీనారధ్రశాననాంన్నే గ్రంథంలో 314 పుటల నిఘంటువు. 
ఇవికాక ట్రౌణ్యం తెనుగు, ఇంగ్లీ మని ఘంటువ్రు శబ్దరత్నాక రం సూని 


8 వ సంపుటం, మామిడి చేంకటార్యుని సంక్కృృతనిభుంటువు మొదలైన 


వాటికి కొ తకూర్చ్పులు వచ్చేయి. 


విజ్ఞాన నర్వ స్వాలు : 
ఆంధవిజ్ఞానము, బాపినీడుగారెది. తెలుగు విజ్ఞానసర్వస్వం, సం: హోం 


విక్ఞాన5"శము నెల్లూరిమండల సర్వస్వము, గుంటూరుమండల సర్వస్వము, 
అరగ్రేళరారి తక భూగోళ సక్వన్వము, కడప, ఆనంతపురంజల్లాల గెజెకీర్‌లు 
(ప్రభుత్వంవారిష్స. 


పదవయోగనూచికలు ః 
నన్నయ, నన్నెచోడ, తిక్కన, (శ్రీనాథ (ఎత్మాప్రగడ అరణ్యడర్వాశేషం 

్‌ s 
శేషంగానే మిగిలిపోయింపి నద| ప్రయోగ 


తాళ్ళపాకవారి పలుకుబళ్లు 
పదదింఛపారి జాతం (2 సం). (Dictionary of Idioms), క 
సుధాకరము (Dictionary of quotations), శతెలుగుసామెతలు (Telugu Pro- 
verbs), ఈ (గంఠతాలలో. చాలావాటికి సాహిత్యఎకాడమీ నారుపోని నీరు 
“పెట్టింది. 
నిఘంటువులలో = ఆంగ్రశబ్దరత్నాకరంలో కొన్ని నూతన రత్నాలు 
దొరకుతాయి. సాధారణంగా _ తెనుగునిఘంటువులలో  తత్సమశజ్ఞాలు 
“అరవఆమెతి విందుగా ఉంటాయి. ఇచ్చిన శల్దలకై. నా వ్యుత్పత్తిని చూడా 
అంటే తిరిగి ఆమరాన్ని యాచించవలసి వస్తూడింది. ఈలోటు ఆ. శ. ర. 
వల్లి బర్తీ రీ అయింది. పదబంధాలతో, సామెతరితో ర్రవిడభాషా సాద్యూలతో 
పుష్టిగా "పస్టిగా కనబడే |త్రిసంపుటి ఆ.శ. ర. ఆం్మశ్రధాతు క్రియాన్వరూవ డుణి 
తపక శేవలం డ్రియావద నిఘంటువు.శానన పదకోశం శాసనాల్లో వాడినపడాలకు 
బృృహదొకోశం. 
Index Verborum _ ఇది కూడా శాసనపదనిఘంటువే కాని పరిమితి 
పాజ్నన్నయ కాలానికి. నుమారు 314 పుటలలో శాస్త్రబద్ధంగా తయారై న కోశం 
ఇది. అర్థంపర్థం కాని ముతకపదాలను, వాటి అర్థాలను ఇందులో చూడవచ్చు. 


పరామర్శ (గ్రంథాలు “a0 


ధుంకకాలంలో వెలువడే నిఘంటువుల కీ ప్రణాళిక ఆదర్శప్రాయం కాగలదు. 
ఒకపక్క (ప్రాజ్నిన్నయ యుగపు శాననభాషకు, మరొకసక్క- కాన్యభాషకు 
5కు ఏర్పడితే (ప్రజాభాషకు కూడా పదకోశాలు వచ్చేయి. ఈ 
యుగంలో గర్వించదగిన సాహిత్యక్ళషి ఇది. టను కొంతదారి చూపినా 
భద్రిరాజు కృష్ణమార్తు ఘంటాపశం చేసేరు. వృత్తిపదకోశాల పుటలు విప్పి 
చూస్తే తెనుగుజాతి గేం శక్తివంతమైన పదజాలాన్ని రసన్నాగ్రంమీడ 


చకుందో శతెలునుంది. ఈ వదకోశాల నిర్మాణంలో ఆంధ్రులడే 'పెచెయ్య, 


తెనుగు అవయవ వ్యుతృత్తి పదకోశము ; 
{Telugu Etymological Dictonary) 

ఆం ధ్రవిశ్వవిద్యాలయంవారు దీనికి పున ప్రారంభము చేసినారట. 
వివరములు తెలియవు. దేశ్యపడాలకు వ్యుత్పత్తి లేదనే వాదం తప్పని ఈ నిఘం 
టువు వెలుగులోకి వ_స్టే తెలుస్తుంది, 

తెనుగు ఎకాడమీవారి (ప్రాంతీయ భాషా పార్యగంథాల ఉత్పత్తిలో 
ఉపడఉత్చత్తిగా తయారవుతున్న పారిభాషిక పదసట్టికలు తంతర్గా తీయపదాలను 
చేప్చుకున్నాయి. అంతర్జాతీయ పారిభాషికవదాలను తెనుగులోకి శెచ్చే భగీరథ 
(ప్రయత్నం చేస్తున్న శెనుగు ఎకాడమీవారికృషి బహుధా క్లా 


ఘనీయము. (ప్రతి 
పాఠ్య, గంథానికీ చివర ఈ పట్టికలు ఉంటాయి, 


ద్‌ 


పదృప్రయాగ నూచికలు : (౧౦౧60౯421065) 
వేదాలకు Blం0mfiel4 అనే పాళ్ళాత్య భాషాపారంగతుడు ఒక పద 
(పయోగనూచికను తయారుచేసేడు. తెనుగులో కూడా నన్నయ, తిక్కన, 
నన్నెచోడ, శ్రీనాతుల (గ్రంథాలకి పద్మప్రయోగసూచికలు వెలిసినాయి. ఈసూచి 
కల్లో డేళ్యపదాలు, తత్సమ క్రియలు, వాటిని కవి తన్మగంథంలో ఎక్కడెక్కడ 
ఎట్లా (ప్రయోగించినడీ కనదిడుతుంది. భాషాసరిశోధనల కివి సోదనదీవియలు, 
ఇదే ఊపులో పాల్కురికి సోమన (గంథాలకీ, హంసవింశతికీ కూడా పద 
ప్రయోగ సూచికలు వ స్టే ఎంత బాగుండును. అంతా ఒకఎర్తు అగస్త్యుడు ఒక 
ఎత్తు అన్నట్టు తాళ్లపాకవారి కృతులకు నిర్హుష్ట పద (ప్రయోగగూచిక రావాలి. 
అ దు రాద దద 
పాల్కు_రితో తెలంగాణ్నాప్రాంతానికి, తాళ్లపాకవారితో రాయలసీమ (ప్రాంతానికి 
పయోగనూచిక' షో కోస 
పద| ప్రయోగసూ చికలో (ప్రాతినిధ్యం లభిస్తుంది. క౯ స్తా ప్రాంతానికి నన్నయ, 
శిక్కన్క నన్నెచోడ, (శ్రీనాథు లీవరకే ఎన్నికయినారు. 


౫౨ మహతి 


విజ్ఞాన నర్వస్వాలు : 

'రెండువిధాలై న విజ్ఞానసర్వస్వాలు శెలుగులో ఉన్నాయి. (ఏ ప్రధానంగా 
అన్నుకమణిక నర్వస్వాలు, (2) విషయ్యపధాన సర్వసాలు. మొదటికోవకు 
చెందినది సంగహాం ధ్ర విజ్ఞాన కోశము, అకారాదితో మొదలుపెట్టిన విజ్ఞాన 
కోశాల్లో విజయవంతంగా పనిని పూర్తిచేసిన సంస్థ నంగ్రహాంధ్రవిజ్ఞానకోశ 
సమితి, i 

తెనుగుభాషానమితివారు విజ్ఞాన నర్వస్వాలను విషయానుపూర్విక ౦గా 
విభజించినారు. వారీ నంపుటాలలో మొదట దికృ్భిదర్శనంగా వ్యాసాలు 
ఉంటాయి. తరవాత ఆకారాదిగా ఆ విషయానికి సంబంధించిన అంశాలు 
ఉంటాయి. తెనుగు నంన్మ్కృతి _ (3వ. నం ద్రక్యేకతను, ప్రామాజిఃతను 
సంపాదించుకున్నది. 

తెనుగు అధికారభాస కావడానికి పూర్వమే తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు 
తలయెత్తడం మొదలు పెన్రేయి. అంతర్జాతీయ విజ్ఞానాన్ని తెలుగువారికి అందించా 
లన్న ఆశయంతో మొదలు పెట్టిన విజ్ఞాన సర్వన్వ సంచాలకులు ముందుగా 
తెలిసో తెలియకో పారిభాషికపదాలను సేకరించుకోవడం మొదలుపెట్టినారు, 
దురవటోధమైన శాస్త్రవిషయాలను తెలుగులోకి తేవాలనే వీరి దృశనం కల్బం 
కొనియాడదగింది. ఆంగ్ల భాషలోనుంచి తెనుగులోకి శాస్ర విషయాలను అను 
వాదం చేసేటప్పుడు విజ్ఞానసర్వన్వ సంపాదకులు పడే (శ్రమకు కంటతడి పెట్టక 
తప్పదు. 

ఈ వరంపరలో వచ్చిన నెల్లూరిమండల సరక్వన్వం, గుంటూరు 
మండల సర్వస్వం, కడప, అనంతపురం జిలా 


ల నర్వస్వాలను కూడా 


స్మరించాలి. ఈవిధంగా జిల్లాలవారిగా తక్కిన జిల్లాలకు ద్రక్వ్యేకనక్వస్వాలు 
వస్తే ముదావహం. 

ఆంధ్రదేశ చార్మిత్రక భూగోళనర్వన్వంలో యావడాం ధ్ర దేశాన్ని ఏలిన 
రాజాల్కు వారిరాణులు, వారిమం్మత్రులు, దండనాయక సేనాపతులను గురించే 
కాకుండా దేశంలోని పట్టణాలు, నదులు, పర్వతాలు, రాజ్యాలు, సంస్థానాలను 
గురించిన విషయాలను అకారాదిగా కూర్చి (ప్రచురిస్తున్నారు. సంగ్రహం శ్ర 
విజ్ఞానకోళనిర్మాణంలో అనుభవాన్ని నంపాదించిన పెద్దలే లీన్ని నడుపు 
తున్నారు. ఒక్క- |ప్రథమనంపుటం మాత్రమే వెలువడింది. 


పరామర్శ (గంథాలు xe 


ఇంకా ఈ క్రింది పరామర్శగంధథాలు వ స్టే బాగుంటుంది. 


1. మ్ముద్రితామ్ముదిత (గంథసూచి (Catalogue catlagorum) 
(కాశీనాథుని వారిని స్మరిస్తూ 


® 


. పురాణనామకోశము (Dictionary of Mythology) 
(పూర్వగాథాలహరిని స్మరిస్తూ 


3 డ్రకాలు, నోములు, పండుగలు, పర్వదినాలు (Dictionary of Festi. 
vals and Feasts) 
4. కవికావ్య విదుర్శచర్మదిక_(COMpanion tం Literature) 
a వర్ణాలు, శాఖలు (గిరిజనులతో నహ (Thurston-Castes and Tribes 
in South India స్మరిస్తూ) 
6. ఆలంకారిక లేక కావ్యలక్ష'ణ పదకోశము (Dictionary of Literary 
terms). 
ఉణూలో ఉన్నవి, అచ్చవుతున్నవి అచ్చయినా విన్మరించదిడ్డ పరామర్శ 
గ్రంఖాలు ఇంకా ఎన్నో ఉండొచ్చు. వాటి సమాచారము వ్యాసక ర్హకు తెలియ 
దని విజ్ఞులకు తెలుసు. బుద్ధిపూర్వకం కాదని వ్యాసక ర్హకు తెలుసు, 
పరామర్శ గంథనిర్మాణం, డాం నిర్మాణం లాంటిదే_ఆలస్యానికి, గ్రముకు 
ఫలితాలకు, 


“నా ఆనందం కోనం నేను (వ్రానుకున్నాను;: ఎవరి కర్గంకాక పోయినా, 
ఎవరు బాగులేదన్నా నాకులెక్కలేదు' అని నే ననుకోను, ఏరచయితైనా, 
అట్లా అన్నా అది నేను నమ్మను = నా నమకాలికులలో కొందరు పిన్నలకీ పెద్ద 
లకీ రూడా నేను చెవ్పదలచుకున్నవి అవగాహన కొవటం, రుచించడం, సాను 
భూతితో వారు విమర్శించగలగటం నాకు ఉత్సాహాన్ని, నంతృ ప్తీని కలిగించింది, 
ఇది నా అదృష్టం", 


బుచ్చిబాబు, 


oo 
శ్రీ తాజ్లూరు నాగేశ్వరరావు 
పపాక్య గ్రంథాల ప్రచురణవిషయంలో మనడేళం అభివృద్ధిదశలో ఉన్నది. 
hae లి 
పాఠ్య గ్రంథాల ఆవతరణ స్వాంతం|త్యయుగోదయంతో ప్రారంభంకానవ్న 
టి, వాటిలో ఎన్నోనూతనపరిణామాలు ఈమధ్యకాలంలో వచ్చాయి. 
అందులో ఉన్నతపాఠశాలస్థాయివరకు పాఠ్య గ్రంథాలను జాతీయంచేసి వాటి 
ద్రచురణను (ప్రభుత్వం చేపట్టడం పేర్కొ_దగ్గపరిణామం. పాఠ్య గ్రంథాల 
జాతీయోకరణకుముందు. అనేక మంది పబ్లీషర్లు అనేకరకాలుగా పాఠ్య గ్రంథా 
లను తయారు చేయించి, మార్కెట్‌లో పోటీకి పెప్తేవారు. కొన్నింటికి ప్రభుత్వ 
ఆమోదమ్ముధా, ఆదరణా లభించేవి. ఆట్లాంటి పు స్తకాలపబ్లిషర్లు లవాధికారు 
అయ్యేవారు. పాఠ్య గంథాలు (ప్రయిడేటురంగంలో ఉన్నంతకాలం, ఆవ్యనసై 
& 
అ నవ్య సంగా ఉండి అనారోగ్యకర మెన పోటీ ఎక్కువె విద్యారుల ఉపా 
రై i es 
ధ్యాయులూ ఎన్నోఇబ్బందులు పడవల్సి వచ్చేది. అందుచేత (ప్రభుత్వం డ్రజల 
కోర్కెలమేర _పాఠ్యగ్రంథాలను _జాతీయంచేసి _ వాటితయారీబాధ్యతను 
స్వీకరించి (ప్రచురణను చేపట్టింది. 
పాఠ్య గంథాల విషయంలో మిగతారాషాలకం"బ మనరాషం త్వరిత 
షు ప్ర లే 
గతిని ముందంజవేస్తూన్న దని చెప్పవచ్చు. పాఠ్య గ్రంథాల (ప్రచురణలో ఇడీ 
వలి పరిణామాలను పరిశీలిస్తే ఈ అంకం తేటతెల్లమవుతుంది, ఇందుకః 
న 
పధానకారణం_మన ముఖ్యమంత్రి మాన్యగ్రీ పి. వి, నరసింహారావుగార్‌ 
అహూర్వమైనకృ్ళషి. ఉన్నతవిద్యలో తెలుగును బోధనాభాషగా నిర్ణయించి, 
(ప్రజలభాషలో పరిపాలన, విద్యాబోధన జరగవలెనని డ్రకటించి, ఆచరణలో 
పెట్టిన శ్రీ పి. వి. గారి పేరు ఆంధప్రదేశ్‌ విద్యావిషయిక చర్మిత్రలో సువర్ణ 
క్షరాలతో నిలిచిపోతుంది. ఈ సందర్భంలో వారిసందేశాన్నిక్టమననంచేసుకో 
వడం మన ధర్మం. “ప్రజలు విజ్ఞానవంతులై కే మన నిర్మాణకార్యక్రమాలలో 
(పోత్సాహంగా పాల్గొని దేశపురోగతికి ఎక్కువగా తోడ్చడగలరు, నున 
సభ్యతా సంస్కృతులలో ఉన్నమంచిని ఇతర నాగరికతా నంన్కృతులలో 
ఉన్నమంచిని తులనాత్మకంగా పరిశీలించి, గ్రహించి తమజీవితాలను ఫల 
వంతం చేసుకోగలరు. (ప్రజలభాషలో పరిపాలన, విద్యాబోధన జరిగిననాడే 


పాఠక్య(గ్రంథాలు x 


సాధ్యం. ఇందుచేతనే దున ప్రభుత్వం తెలుగును అధికారభాషగా (ప్రకటిం 
శాశాల తరగతులలోకూడా తెలుగును బోధనాభాషగా నిర్ణయించింది. 
యాలకు |ప్రజలకో ర్కే పునాది; దీనికి ప్రజలనమ్మతి ఉందా 
ట్రొతమిక, ఉన్నతపాఠశాలావిద్యార్థులకు  చాలకాలంగా తెలుగులోనే 
కబోధన జరుగుతున్నది. ప్రభుత్వమే అనుభవమూ సాముర్ధ్యమూ ఉన్న 
క్యాయులచేత [ప్రామాణిక పార్యగంథాలను |ద్రాయించ్చి అందంగా 
ముద్రించి నరసమైనధరలకు విద్యారులకు నప్తయ్‌ చేస్తున్నది. ఈ పాఠ్య 
(గ్రంతా౭న్నీ ఐక్యవిద్యా ప్రణాళికను తనునరించి, బోధనావిధానంలో వచ్చిన 
అకివృర్ధీ దోరణులను దృష్టిలో పెట్టుకొని, దేశభ క్రి, లో కొళ్ళానం, సర్వమానవ 
సోదరభావం, భాషాసేవ, సంస్కృతి, కళలు, కా్రవిజ్ఞానీం, మానవీయత, 
వినోదవికాసాలు మొదలై న బహుళాంశాలకు (ప్రాతినిధ్యం చూపుతూ 
డ్రాయించి (ప్రచురించి నటువంటివే, మన విద్యార్థులలో ఉత్హమ విద్యాస్థాయి 
నెలకొనడానికి, వివిధ విషయపరిజ్ఞానం “పెంపొందడానికీ, ేనక్‌నంసా్యారం 
డడానికి, ఉన్నత విద్యాభ్యాసానకి (ప్రాతిపదికగా ఈ పాఠ్య(గ్రంథాలు ఉప 
కరిస్తున్నాయి, ఒకటో తరగతినుంచి పదోతరగతి వరకూ అన్నిపాఠ్య[గంఠథా 


౪ 


లనూ ఆం శ్మప్రదేశ్‌ (ప్రభుత్వ ప్రచురణనంస్థ |ప్రచురిస్తున్నది. 

1969 70 నుంచి వెలుగులోకి వచ్చిన ఇంటర్మీడియట్‌ కోర్సుకూ 
1971 సుంచి తెలుగులో ప్రారంభమైన బి. ఏ; బి. యస్‌. స్కి బి. కాం., కోర్పు 
లకు మౌలిక మైన పాఠ్య, పఠనీయ గ్రంథాలను తెలుగు అకాడమి వివిఛశాస్త్రా 
౦లో విశేషపరిశోధన చేసిన విశ్వవిద్యాలయాచార్యుల పర్యచేక్షిణలో, బోధనలో 
డాగాఅనుభడమున్న్క, అధ్యావకు లచేత (వాయించి, (ప పచరించి విద్యార్థుల, అధ్యా 
ఉపయోగార్హము, తెలుగులో ఉన్నత విద్యాబోధన విజయానికి తోడ్పడు 
తూన్నది. ఉన్నతస్థాయిలో విద్యాబోధనకు తెలుగును (ప్రవేశ పెట్టవలెననే 
ద్రబత్వాశయానికి తద్వారా రాష్ట్రపరిపాలనా సౌలభ్యానికి తెలుగును తీర్చిదిద్ది, 
పటిష్టంచేయ వలసిన ఆవశ్యకాసికి__ తెలుగుల కొడమి ఆచరణ (ప్రాముఖ్యాన్ని 
చేకాశ్చ సాధనంగా రూపొందినదని చెవ్పవచ్చు. ఈ నంన ఇప్పటివరకూ 
అంటే 1972 ఆగస్టు 6 వరకూ ఇంటర్మీడియల్‌ కోర్సులకు “సంబంధించి $9 
పాక్యగంశాలనూ. డి! గ్రీతరగతుల కోర్సులకు సంబంధించి 99 పఠనీయ 
(గ్రంతాలనూ వె వెలువరించింది. మనరాష్ట్రంలో తెలుగుమీడియమివట్ల విద్యార్దులకు 
ఉత్సాహం పెరగడానిక్కీ బోధనలో ఆర్మాకకకత హౌలభ్య మేర్పడటానికీ, 


Pr) 
పః 


a౬ మహతి 


విద్యావంతులలో ఆసక్తి కదరడానికీ అభ్యుదయకరమైన ఈ పరిణామం 
విజయం పొందడానికీ తెలుగుఅకాడమి (ప్రామాణిక మైన (గంథాలను సకాలంలో 
అందించడమే (ప్రధానకారణమని చెప్పడంలో _అతిశయోక్రిలేదు. తెలుగు 
విద్యార్థిలో కానికీ, అధ్యాపక | ప్రపంచానికీ, (ప్రజలకూ అత్యల్ప వ్యవధానంలో, 
ద్రేభుత్వ, విశ్వవిద్యాలయాల సహకారంతో సేవలు ఆందించిన తెలుగుఅకాడ మి 
కృషిని ఎవరైనా అభినందించకుండా ఉండలేరు. ఈ ఆపూర్వకృషిసాధనలో 
ఆనంస్థ ఛెర్మన్‌ బహుభాషాకోవిదులు అయిన (శ్రీ పి. వి. నరసింహారావుగారిన్కీ 
డైరెక్టర్‌ డార్జక్ర్‌ పి. యస్‌. ఆర్‌, అప్పారావుగారి నీ ద్రశ్యేకంగా చేర్కొనఐలె. 
ఉన్నతస్థాయిలో విద్యాబోధనకు ఉపకరించే పాఠ్య గ్రంథాలను తెలుగులో 
తయారుచేయడం అంత సులభమైన వ్యపహోరం కాదు. ముఖ్యంగా ఇబ్బంది 
పారిభాషికపడాలతో వసుంది. కొన్నినందల సంవత్సరాలనుంచీ ఇంగ్లీషు 
అ S 
మీడియమ్‌ కొనసాగుతూ వస్తున్నది. చదవడం, (వాయడం, ఆలోచించడం_ 
అంతా ఇంగ్లీషులోనే నే జరిగిపోతున్నది. సాంకేతిక, కాప్రీయపవాలకు తెలుగులో 
నమానార్థకొలు వాడుకలో బహుతక్కు.పిగా ఉన్నాయి. పారిభాషిక 
మీద శెలుగులో ఎక్కువ కృషి జరగలేదు. శానన్క న్యాయ్క దరిపాలనా 
సంబంధమైన పడాలకు ఆంధ్మపదేశ్‌ (పభుత్వం ఒక పారిభాషిక పదకోశాన్ని 
నివుణులచేత తయారుచేయించి, ద్రచురించింది. మానవికశాస్త్ర గంథరచనకు 
ఈ గ్రంథం కొంతవరకు ఉపకరిస్తుంది. కాని ఇ బ్లాంటి ఉపయు ర్త గ్రంథం 
శాస్ర్రీయ్మగంథరచనకు లేదు. ఎది ఏమైనా ఈ సంధికాలంలో ఎక్కవగా 
సాంకేతిక, శాష్రీయపదాలను (ప్రతిలేఖనంగా (TraNsliterati0n) వాడుకోవడం 
ఉత్తమంగా తోస్తున్నది, అట్లా వాడడంవల్ల 'పెచదువులకు వెళ్ళే విద్యార్దు 
డ f= Bb న్‌ చ అ 
లక్కు పోస్టు గాడ్యుయేట్‌ స్థాయిలో ఇంగ్లీమవిద్య నభ్యసించవలసివచ్చినప్పుడు= 
Ug . క్‌ & 
సాంకేతిక, శాశ్రీయ పదాలతో పెద్దగా ఇబ్బంది ఏర్పడదు, 
తెలుగులో ఉన్నత విద్యాభ్యాసానికి ఒక్క పాఠ్య గంతాలవల్లనే 
జనం చేకూరదు. ఎన్నో రిఫరెన్సు (గంతాలు రావాలి, ఇవి అనుబంధ పఠ 
నానికి ఉపయోగ పడతాయి. ఆంగ్లంలో సు ప్రసిద్ధరచయితలు వ్రాసిన ప్రామా 
జిక |[గంథాలను మనరాష్పంలో ఉన్న పెద్దపబ్రి షర్సు సమరులెన కాలేజీ 
L ప ద oe 
అధ్యాపకులచేత అనువదింపజేసి (ప్రకటి'స్తే, విద్యార్థుల కెంతో ఉపయోగంగా 
ఉంటుంది. |ప్రామాణీక్నగ్లంథాలను తెలుగులో అనుపదింపబేస్కి [ప్రకటించే 
కార్యక్రమానికి తెలుగుఅకాడమి పూనుకొన్నది. ఇది కొనియాడదగిన కృషి, 


పాఠ్యగంథాలు ౫2 
మిగతా పు న్హకప్రచురణనంస్థలుకూడా ఈ కార్యక్రమాన్ని చేపడితే ' తెజగు 
మాధ్యమం విజయానికి చేయూత నిచ్చినట్లు అవుతుంది, అంతేకాకండా కున 
ఆచార్యుల, అధ్యాపకుల్క విద్యావంతుల మానసిక వైఖరిలో ఎంతో మార్చు 
రావలసి ఉన్నది, _ తెణగుభాషపట్ల, తెలుగులో విద్యాబో ధనపట్ల, ఆరికొర 
బాషగా తెలుగు రాణించడంపట్ల డ్రశ్యేక అధిమా నాన్ని చూపే పే తరుణం ఆసన్న 
మైంది. _ వివిథశాస్తా స్తాలబోఢనలో అనుభవ మున్నవారు. వివిధశాస్తారంశాం 
మీద ద్రక్యేకంగా గేంకాణ రచించి |ప్రకటించవలె  మానవిక, వైజ్ఞానిత 
శాస్ర్రవిషయాలమీద వ్యాసాలు (వాసి పృత్రికలద్వారా అందించవలె, శె సతో 

కష్మత్రికలు శేళ్ల మీద లెక్కించదగినచే ఉన్నాయి, కాలేజీలలో తెలుగు 
మీడియమ్‌ |ప్రవేళ పెట్టిన ఈతరుణంలో విడ్యారులు, అధ్యాపకులు పాఠ్య గంశాల 
పరిధి దాటి విభిన్న వ్వెజ్ఞానికవిషయాలనుగురించి తెలునుకోవడానికి, 
చదువుకో వడానికి తెలుగులో వెజ్ఞానికష్మత్రికలు విరివిగా రావాలి, ఇస 


బో 


డుతూన్న దిన, దార, పక్ష, మానష్మత్రికలు వై జ్ఞానిక విషయాల ప్రచారానికి 
డక్‌ 
కొన్నిపేజీలు కశేటాయించనలె,  తెలుగుఅకొడమీవారు (ప్రచురిస్తున్న తెలుగు, 
శ్రెమాసిక షృత్రిక చూనవిః, వైజ్ఞానిక శాస్తాంశాలకు నంబంధించినఅ మూల్య 
శ a 
మెన రచనలను అందిసున్నది. అదే వికంగా *తెలుగు విద్యార్తి* “ద్రసారిత, 
net _ ం 
“భాంతి? మొదలె న పతకలు వె జానికవ్యాసాలను పచురిసున్నాయి. 
(a Tr ier కి fat 

మన పాఠ్యగ్భంథాంలో ఒకముఖ్యవిషయాన్ని |ద్రస్తావించవల సిఉన్నది. 
ఈ ప్ప స్తకాలధరలు చాల హెచ్చుగా ఉంటున్నాయనీ, వీటిని కొనుక్కో. వడానికి 
నిరుపేదల. క్ల విద్యార్థులు నతమత మువుతున్నారనీ చాలాడుంది అంటున్నారు. 
ఈ విమర్శను తోసి సిపుచ్చడావికి వీల్లేదు. ఈవిషయంలో రాష్ట్ర, కేంద్ర 
సిభుత్వాలు జోక్యం కల్పించుకొన్‌, పాఠ్యగింథ హృతురణనరిస్థలకు తగి 
నంత సబ్సిడీలు ఇచ్చి, విద్యార్దులకు పాఠ్యగగింథాలు మిక్కిలి చౌకగా అందే 
టట్లు చూడవలె, యూనివర్సిటీ గారింట్సొ కమీషన్‌వారు పాఠ్యగింథాలు కొని 
ఉచితంగా చదువుకొనే నిమితం పేదవిద్యార్జులకు ఇవ్వడానికి పత్రికా 
ఒక పథకం కింద గారింట్లు ఇస్తున్నారు. ఈసథకం పేదవిద్యార్లులకు ఎంతో 

fee అ 

ఉపయోగకరమైన పథకము. ఈ పథకం కింద లభించిన గాంట్లతో కాలేజీలు 
పార్య గంధాలు కొంటున్నాయి. ధర తక్కువ పాఠ్య(గంధథాలు (Low priced 
text b00ks) విరివిగా రావలె. అవి విద్యార్థులకు బాగా అందుబాటులో 
ఉ౦డవలె, పైపెచ్చు మౌలికమెన స్థాయిలో ఉం౦డవలె. 


రేడియో రచన 


శ్రీ పన్యాల రంగనాథరావు 


సౌకాక్యరచనా ప్రక్రియలలో *రేడియోరచన' అనే వాక ప్రత్యేక వ్ర క్రియ చోటు 

చేసుకుని, ఇప్పటికి డాడాపు పాతిక ముస్ఫయ్యేళ్ళకు మించలేదని నేన ను 
కుంటున్నాను. ఈ మూడుదశాబ్దాలలో నూ, రేడియోరచన _ అంచే రేడియోలో 
డ్రసారానికిి *టెక్నికల్‌'గా సరిపడేరచన ఉన్నంతలో మంచ్చి ప్రగతి సాధించిం 
దసే చెప్పుకోవాలి, 


గ్రవ్యరచనకీ, కేడియోకోనం రాసేరచనకి ఆపే శేడా లేనట్టు కనిపించి 
నప్పటికీ (శ్రవ్యరచనే రేడియోరచన అని సిద్ధాంతీకరించుకోవడం పొరపా 


b 


చేమో అనిపిస్తుంది. కేవలం (శ్రవ్యరచన కేడిమోలో (్రసారంకోసం వచ్చే 
టప్పటికి, “కెక్నికల్‌'గా కొద్దిపాటి మార్పులకు గురికాక తవ్పదు. 

అనలు _ ఈరేడియోకచన అనే [ప్రక్రియ ఏమిటి? ఏదైనా ఇది కేవలం 
వచినరచనకు సంబంధించిన దే అని "అనుకో వలసిఉంటుంది. వచనరచనలో, 
కఠ, నవల, వ్యాసం, నాటకం, సంభాషణ, చిపరికి వార్హలుకూడా రేడియోలో 
డ్రసౌరానికి అనుగుణ్యంగా ఉన్నప్పుడే అవి రేడియోరచన అవుతాయి, 
శకియోలో ప్రసారానికి “అనుగుణ్యంగా” ఉండడం అంటే ఏమిటనే నందేహం 
ఇక్కడ కలగకమానదు. సాంకేతికంగా అంటే “పెక్నికల్‌గా రేడియోలో 
డ్రసారానికి కొన్ని పరిమితులంటూ ఉంటాయి. 

రంగస్థలంమీద ఒకనాటకం (ప్రదర్శించేటప్పుడు, (ప్రేక్షకుల్ని ఎలా 
దృష్టిలో ఉంచుకోవాలో, ఉపన్యానకుడు నభికుల్ని ఎలా దృష్టిలో ఉంచుకో 
వాలో, కథగానీ, నవలగానీ రాసేటప్పుడు పఠితల్ని ఎలా దృష్టిలో ఉంచు 
కోవాలో, ఆలాగే రేడియోలో [ప్రసారానికి ఒకరచనను రూపొందిం చేటప్పుడు 
గోతల్ని దృష్టిలో ఉంచుకోవాలి. 

పీ బాలమురోఢీకృష్ణ గాత్రాన్నో, ఏచిట్టిబాబువీణా వాద్యాన్నో, ఏ మాలి 
చురశీవాద్యాన్న ఏ మారెళ్ళశేళవరావు పయొలిన్‌వాద్యాన్నో, ఏ శ్రీరంగం 
గోపాలరత్నంకంఠంనుంచి కమ్మనిపద్యాలనో, ఒకగంటసేపు తెంపులేకుండా 
రేడియోలో మనం హాయిగా వింటూ ఆనందించగలం. అయితే పట్టుమని పది 
నిమిషాలపాటు రేడియోలో ఒక ప్రసంగాన్ని, లేదా చిన్నకథని, ఆంత శ్రద్ధ 


రేడియో రచన ౫౯ 


గానూ విని ఆనందించగలిగామంటే, ఆ రచనా డాన్ని చదివినవారూ రేడియో 
దృష్టిలో బాగా ఆరిశేరినవారె ఉండాలి. 

పత్రికలలో (ప్రడరణకు సరిపడేవద్దతిలో రాసే (ప్రనంగవ్యాసాన్నే 
ఉన్నదున్నట్టుగా రేడియోలో చదువుతున్నందువల్ల ముఖ్యంగా అవి గోతల్ని 
ఆకట్టుకో లేక పోతాయి, చంక గోతల్ని అకిట్టుకునే గుణాలు రచన 
ఉండాలి. ఆప్యాయత ఉండాలి. “నేను చెప్పిందే శకేదం - గోతలంతా మూర్దులు” 
అనే రోరణిలో రచన సాగహారము. ద్రనంగాన్ని వింటున్నప్పుడు, మధ్యేలో 
గోతకు “ఏడిశావు” అనిపించే రియాక్‌షన్‌ రాకుండా జాగ త్సపడాలి, ఇందు 
కోసం సరియెనమాటలు ఏరితూచివేయాలిగాని, అప్పటి శేది తో స్టే అదే రాసి 
పడేయకూడదు. 

“మ్మెక్రోఫోన్‌' అనేసాధనఎ ఎంతసున్నిత మైందో, 
అంత పెంకెదీ, పోకిరీబీనీ. మననోల్లోంచి ఊడివడే (ప్రతిశబ్దాన్నీ, మనకక్కర్లే 
నివికూడా పశేస్తుంది. కాబట్టీ దానిముందు మనఅమాయకత్వాస్నీ _ ఆజ్ఞానాన్నీ 
దియట పెద్దికోరాదు. ఈముఖ్యమై మెనవిషయాలు, రేడియోలో చదిడేవారికే 
వర్తించినా చదిడేవారు రాసినదేదో చదువుతారుగనక రాసేవారీకూ-డా 
వర్తిస్తాయని జ్ఞాపకం ఉంచుకోవాలి. 'చూడటంి నంగతి అలా ఉంచి, 
వహారీం “వినడం“తో నంబంధించిందికాబిట్టి, ఏమ్మాత్రం కటువైన 
నా చెవి ఇమే పనేస్తుంది. చెవితాలూకు సామద్ధ్యోన్ని ఆసరాగా తీనుకుని, 


ద 
, ఎంతటి తలటనా కా అడించేస్తుంది. 
foe 


కొన్నికొన్ని మా , వాక్యాలూ రేడియోలో వనారవుడు టపుడు, 
దక మనూ స్‌ (i 


కేవలం విమర్శభావాలను న్ఫురింపచేయట మే కాక, “బూతు' అక లం_ఆను 
ూ గాన్ని స్ఫురింపచేయడంకూడా పరిపాటి. ఉదాహరణకి *గుడ్డ', 
శారు” *వో రిమొడా”, “వీపు మీద గుదులు గుద్దడం మంచిదికాదు!” 
అ “భాగం” ఇలాంటి వెన్నెన్నో ఉన్నాయి. రేడియోలో ఈ 


మాటలు నిషిద్ధం కాదుగాన్కీ ఇలాంటివి వాడి శోరతలద్భష్టిలో నవ్వులపాలు 
కావడం వాంఫనీయం అనిపించుకోదు. 

ఏదైనా ఒకవిషయంమీద, “రేడియోలో ప్రసారం చేపేటందుక? ఒక 
ప్రేసంగర్క వ్యాసం రాయటానికి పూనుకొనేటిప్పుడు _ ముఖ్యమైన అంశం 
చౌకటి దృష్టిలో ఉంచుకొనడం మంచిది. ఆ ప్రసంగవ్యాసంలో రచయిత 
చెప్పదలుచుకున్న దేమిటో ముందుగా చెప్పేబదుల్కు తను ఎన్నుకన్న, లేక 


౬౦ మహతి 


తనకు Sas విషయంలో ఏది (కోతకు సామాన్య ర్రోతకు ఇంపుగా 
ఉంటుందో, ఆలోచించాలి. ఎంతబరువై నవిషయమెనా సరే, రవంతభలో క్తి 
సరంగా, చమత్కారంగా ఎత్తుగడలో నే ఎత్తుకోవాలి. రేడియోలో క్షణాలకూ 
నిముషాలకూ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సినీమాతెర పెన అయిదు. నిమి 
షాలు ఎంత సామాన్యవిషయం కాదో, రేడియోలో అయిదుసెకెండ్లయినా ఆంత 
సామాన్యం కౌదు. ఒకచిన్నవిషయం ఉదాహరణగా తీసుకొండి. మీగదిలో 
రేడియో మోగుతూ ఉంటుంద, ఒకకార్య( క్రమం ముగిసి జో కార్య! క్రమం 
(ప్రారంభం కావాలి, ఆరెండింటిమధ్య పదిసెకెండ్లు పోతే, అయిదు సెకెండ్ల 
పాటు విరామం వచ్చినా అంజే ఏ పసారమూ లేకుండా గడిస్తే మీద్భష్టి 
వెంటనే అటు ఆకర్షి ంచబడుతుంది, “ఏమిటి ? ఆగిపోయింది 1!" “(ప్రసారం 
పోయిందే 1” “రేడియో చెడిపోయిందా ఏంఖర్మ 1" ఇలా పోతుంది మనను, 
(గోఠలు ఇలా అనుకునిపోతారేమోనని రేడియోవాళ్లు విరామసంగీశం అంటూ 
ఫిన్లర్స్‌ చేస్తారు. ఫిల్లర్స్‌ శేనలం అందుకేకాదు. పదినిమిషాల పనంగం 
తొమ్మిదినిముషాలే ఐ స్తే ఏంచేయాలి ? మిగతా నిమిషాన్ని సర్దాలి. _ ఫిల్లర్స్‌ 
డ్రయోజనాలు ఇలా ఎన్నో ఉంటాయనుకోండి, మాటవరసకి చెప్పాను. 

అయిందా ॥ చెప్పొచ్చే దేమం'పే, ఉన్నపదిపదిహేనునిమిషాల వ్యవధిలో 
మొదటి రెండుమూడు నిమిషాలదాకా (కోతను ఆకే ప్రయత్నంలోనే (ప్రసంగ 
రచన సాగాలి. ఆ మూడునిమిషాలలో ఆకట్టుకో లేకపోతే గోత సినీమా 
సంగీతానిశై నా పోతాడు లేదా రేడియో మూసేసాడు ఒక కిట్టుతిట్టి. ఇక కథల 
నంగతికీ వద్దాం. అప్పుడప్పుడు, రేడియోలో కథలు డ్రసారమవుతూ 
ఉంటాయి. అవన్నీ షశ్రికల్లోనో, పు స్తకాలుగానో అచ్చవుతే చదువుకో డానికి 
తస్ప్క రేడియోవరిమితులకు లోబడి ద్రేసారానికి పనికొచ్చేవిగా ఉండపు, 

ఒక కథగానీ నవలగాన్కీ వృత్రికలోనో, పుస్తకంగానో అచ్చులో 
ఉన్నస్పుడు వత్రికకు ఒక గొప్పసొకర్యం ఉంటుంది. రచన “బోర్‌! కొడితే 
పేజీలు తిప్పేయడం. *బోర్‌' అని ఎప్పు డనిపిస్తుంది? కథ నడవక, కుంటు 
పడినప్పుడు కథ నడిచే భాగాలుదుటుకే చదువుకురిటూ పోవడం. ఈహౌకర్యం 
పాపం (కోతకు లేదు. వినదలచుకుంటే,. చచ్చేటట్టు వినాలి, “బోర్‌? కొట్టిందా 
“స్విచ్‌ ఆఫ్‌”. ఆపైన *సీముఖంలా ఉంది” అని ఒక సనందై న తిట్టు, 

కాబట్టి ఇదివరకు త్రాసినదే ఒకకథను రేడియోలో ప్రసారానికి 
ఉద్దేశించినప్పుడు, దాన్ని రేడియో “కోత” ను దృష్టిలో ఉంచుకుని తిరిగి 


రేడియో రచన ౬౧ 


రాసే మంచిది. లేదా ఆ విధంగా మార్పులై నా చేయాలి. ముఖ్యంగా (శ్రోత 
వర్ణనలు భరించలేడు. పెగా (ప్రకృతి శోభ వర్ణనలు _ అసలు భరించటం సాధ్య 
పడదు. వచనంలో అటువంటి భాగాలన్నీ తొలగించుకోవాలి, కథలో “గమనం? 
ఉండాలి. కథలో ఉపయోగించే “శిల్బం' (శ్రోతకు సులభ్మ గాహ్యమై ఉండాలి. 
శిథను *మెక్‌' ముందు చదిడేటప్పుడు భావానుగుణ్యంగా చదవగలిగినప్పుడు 
పోతను ఇచే ఆకర్షిస్తుంది. అయిరే ఇందులో “అతి" చేయరాదు. కథలో 
సంభాషణలు_ప్మాత్ర చదివేసద్దతికి దగ్గరగా ఉండేటట్లుగా చదవాలి. అంతేగాని 
*నటించి కూడదు. కథలో పాత్రల సంభాషణలు డైలాగ్స్‌ వక్కుద 
ఉన్నప్పుడు. ఆయా సంభాషణలు కోరే వ్యక్తులచేత ఆనిపించడం, కథా(ప్రసా 


కంలో సామాన్యంగా అనుసరించే ఒక పద్ధతి. ఇందులో కథకుడు శథా 
భాగాన్ని నెరేషన్‌ _చదువుతాడు సంభాషణలు పాత్రలు చెప్పుతాయి. ఇదికూడా 
వినేవారికి ర క్రికడుతుం దొకొక్కప్పుడు. నాటకం సంగతి చెప్పాలంటే, చాలా 
ఉంది ఎంత క్లుప్తంగా చెప్పాలన్నా కొన్ని ముఖ్యమెన విషయాలు |ప్రస్తావం 
చక తప్పదు. నాటకానికి రేడియోలో ఉండే వ్యవధి చాలాతక్కు.వ ఎక్కవ 
ఉండరాదని కాదు. (శోతల దృష్ట్యా పెట్టుకోవలసి ఉష నియమం రేడియో 
నాటకాలలో రెండుమూడు రకాలున్నాయి. సంగీతనాటకం_నాటిక_రూపకం, 
ఇరాగ, సంగీతాత్మక మైనది సంగీత నాటకం. ఇటునంటి నాటకంలో సంభా 
షణలు నంగీశానికి అనువుగా ఉండాలి. భావానికి అనుగుణ్యంగా నేపథ్యంలో 
ముర్యసంగీతం కూడా ఉంటుంది. బృందగానా లుంటాయి. బృిందగానాల 
ద్వారా కథను నడిపించేపద్ద్ధతి కూడా ఉంటుంది 

ఇక నాటిక ఏదె నప్పటికీ (ప్రతినంభాషణ కథను కాస్తముందుకు 


ఇక 
తోస్తున్నదిగా ఉందడొలిగాని, న్థబ్దం కారాదు. పావుగంట, అరగంట, ముప్పావు 
గంటంగంట సూలంగా ఆవ్యవరిలో ఉంటాయి నాటికలు. ఒకనవల రాసే 
కన్నా ఒక చిన్నకథ రాయడం ఎంతకష్టమో గంట నాటిక రాయడంకన్నా 
పాపుగంట వ్యవధికి నాటిక రాయడం అంతకష్టంతో కూడుకున్నపని. నాటకం 
ష్యజడి ఎంతైనా సంభాషణలు నహజంగా సజీవంగా ఉండడం ఏంతెనా 
ముఖ్యం. రంగనల నాటకంలో కొన్ని సంభాషణలు వినపడకపోశతే ముంచుకు 
పోయేవి లేదు. కాని రేడియో నాటికలో (ప్రతినంభాషణా చెవిని పడితీరుతుండి 
కాబట్టి ప్రతి సంభాషణా నజీవంగా ఉండడమే కాక ఆదే లేకుంటే నాటకం 
గంగలో కలిసేది అగేభావం (ోతలో కలిగించేటట్టుగా ఉండాలి. రేడియో 


a) మహెతి 
నాజికలో ఏవొక్కడై లాగు బాగులేకున్నా (శ్రోత తన “హక్కు? వెంటనే అమలు 
జరుపుకునే ప్రమాదం ఉంటుంది. ఇదిలా ఉండగా నాటిక పావుగంటే ఆయినా, 
అరగంటనే ఆయినా, గంటదే అయినా జీవం పోసేది ఎఫెక్స్‌. నాటిక 
న్వభావసిద్ధంగా ఉండవలసిన వాతావరణం కలిగింప చేసేది ఎఫేక్ట్స్‌. నాటిక 
రా సేటప్టిడే వీబిగురించి దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది. 
ఇక వారల వ్యాఖ్యానాలూ, విమర్శలూ మొదలై నవికూడ్కా ష్మశ్రి 
ల్లో వెలుపడుతున్న భాషగా ఉం'క్కే రే పసారానికి యోగ్యమనిపించు 
కోపు. వింటున్నవారికి ఎదురుగా ఉండి చెపుతున్నడోరణిలో వీటిని చదవాలి. 
ఆవిధంగానే రాయాలి. 


“రేడియోలో | ప్రసారానికి రచన ఎలా వుండాలి 2” అనే విషయం పైన, 
ఉత్తరో త్రరాఎవరై నా పెడ్డలు పూసుకొని ప్పస్తళం రాయారేగాని, ఇంతవరకూ 
అనుధవజాలెనవారు శెలుగ్‌లో రాయకేదు. "షంగ్లీవులో, శేడియో (ప్రసారా 

cf 
లకు సందింధించి చాల్యాగంథా లున్నాయి. చెప్పుకోతగ్గ లై బరీలలో దొర 

: గల 
కొచ్చు. రేడియోలో (ప్రసారాలకు రచనలు సంపేవారు అటువంటి గంథాలలో 
తమకు సనికొచ్చేది ఒకశైనా తిరగవేస్తే, తోమరచనాపద్దతికి అది ఎం ర్రేనా 
తోడ్చడుతుం దనడంలో సందేహ మేమీ లేదు. 


* 


“నహృదయుడు అంటే బోలెడు తెలిసినవాడు. ముఖ్యంగా 
నవ్వతగిన బిషయాలేవో, నవ్వకూడని చిషయాలేవో 
తెలిసినవాడే సహృదయుడు” 

—సమునిమాణిక 

* * * 

“కవిత్వంలోనూ, జీవితంలోనూ, Economy of words 
and thoughts లేకపోవడం చేశభ క్రికన్న = హీనమైన 
పాపం, ఆత్మలోకంలో దివాలా” 


--చలిం. 


రేడియో - సాహిత్య సేవ 
శ్రీ ఆచంట నూర్యనారాయణమూర్తి 


దూడపు ఆర్డశకాబ్దం కావస్తున్నది, దునరేశంలో రేశియోకార్య కి న్ను ప్రసా 
రాలు (పారంభదుయి. మొదట్లో “మ్మడాను |పైశిరెన్సి రేడియోక్లచి” అనే 


స్థానిక సంస్థ మద్రాసులో కార్యక్రమాలు (పసారంచేసేది. 1924 లో (ప్రారందింవ 
బడిన ఆక్టబ్‌ 1927 లో మూసి వేయబడింది. అదేసంవత్సరంలో “ఇండియన్‌ 
(ట్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ" ఒకటివెలస,” బొందాయి, కలక త్తా నగరాల్లో కార్య 
క్రమాలను |ప్రసారంచెయ్యడం మొదలుపెట్టింది. ఆకార్యక్రమాలు 30 మైక్ల 
మేరకు మించి వినిపించేవి కావు. మూడేళ్ళలో ఆకంపెనీగూడా మూసిడేయ 
బడింది. కాని (ప్రభుత్వం, ఆకంపెనీని స్వావీనంచేసుకుని నడిపి, 1934 లో 
ఢిర్తీలో ఒకశేంద్రాన్ని స్టాపించింది. 1935 నుండి రేడియోకేం దాలు, కార్య 
క్రమాలు, దినదినాభివృద్ధిపొందుతూ వచ్చాయి. 1939 లో రెండవ ప్రపంచ 
నం్మగామం (ప్రారంభమయినప్పుడు భారతదేశంలో ఆంగ్లేయపాలిత ప్రాంతంలో 
6 శేం ద్రాలు, సంస్థానాల్లో 5 కేంద్రాలు మాత్రమే ఉండేవి. అప్పటికి కొద్ది 
రోజుల క్రితమే, యీనంస్లకు “ఆలిండియారేడియో” అని నామకరణం జరిగింది. 

1947 లో స్వాతంత్ర్యం వచ్చాక, కేంద్ర ప్రభుత్వంలో రేడియోనమాచార 
మంత్రిత్వశాఖ ఏర్పడింది, మొదటి పంచవర్ష (ప్రణాళిక ప్రారంభమయ్యే సరికి 
రేడియోకేం దాలసంఖ్య 11 నుండి 25 వరకు పెరిగింది. కార్యక్రమాల 
మొ త్తంపరిమితి 1947లో ఉండే 26,342 గంటలనుండి 1950 నాటికి 60,000 
గంటల వరకు పెరిగింది. అన్నిప్రాంతీయభాషలలోనూ రేడియో కార్యక్రమ 
ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 

గత పాతిక సంవత్సరాలలో రేడియో గణనీయమైన అభివృద్ధినిపొందింది, 
ఈరోజున భారతదేశంలో 39 ముఖ్యకేం[దాలు, 29 అనుదిం కేంద్రాలు 
ఉన్నాయి. 20 ముఖ్యభాషలలోనే కాకుండా 22 మాండలిక భాషలలోనూ 91 
అదివానులభాషలలోనూ కార్య్యక్రమ్మపసారాలు జరుగుతున్నాయి, ఇవికాక 
31 భారతీయ విదేశీయ భాషలలో 230 వార్హాపసారాలు జరుగుతున్నాయి. వివిన 
భాషలలో వివిధ కేందాలనుండి (ప్రసారమయే కార్యక్రమాల మొ త్రంకాలం, 
రోజుకు 700 గంటలవరకు ఉన్నది. ఆందు సంగీతం 308 గం1, వార్తలు 


ey మహతి 


150 గం॥ఆయిశే, ద్రేనంగాలుు, నాటికలు, చర్చలు, పరిచయాలు కలసి 234గం॥ 
వరకు జరుగుతున్నాయి. ఇన్ని భాషలలో యింత వి స్హృతంగా కార్యక్రమాలు 
జరుస్పతూన్న “ఆకాశవాణి” భారతడేశంలోని అన్నిభాషలకు అనన్యసామాన్య 
మైన సేవ చేస్తున్నదనడంలో అఆతిశయో క్రి లేదు. ఆకాశవాణి చేస్తున్న సేవకు 
మర్మోపశ్యేక మైన ప్రయోజనం ఉంది. సిరేక్షరాస్యులు ఎక్కుపమంది గల మన 
డేశంలో రేడియో ఒక విలక్షణమైనకార్యాన్ని నెరవేరుస్తున్నది. మొదటిడి వినో 
డాన్ని చేకూర్చడం రెండవది విజ్ఞానాన్ని వ్యా ప్రిచెయ్యడం. 
వినోద కార్యక్రమాల లక్ష్యం (గోతలకు కేవలం ఆనందాన్ని ఆహ్లాదాన్ని 
కలిగించడ మేకాదు. పూర్వకాలంలో సంగీతాన్ని మహారాజులు, రాజులు పోషించే 
వారు. తరువాత సంస్టానాధీళులు కొంతవరకు ఆ డాధ్యతను వహించారు. 
స్తుత (ప్రజా పభుత్వ యుగంలో ఆ బాధ్యత ద్రభుత్వంమీద పడింది. (ప్రభు 
త్వంలో భాగమైన రేకియో సంగీత పోషణలోనుు నంగీతంసట్ల అఆధిరుచిని కలి 
గించడంలోను. ఉచితప్మాత్రను వహిస్తున్నది. జాతీయ కార్య క్రమాలద్వారా 
హందూస్టానీ సంగీతాన్ని దాక్షిణాత్యులకు, కర్ణాటక సంగీతాన్ని ఉ త్రరభారతీయు 
లకు అందజేసి అభిరుచులను పెంపొందింపజీస, ధాకతీయ సమైక్యతకు క్ళష 
్నది, 
ఆకాశవాణి (ప్రసారంచేసే వైజ్ఞానిక కార్యక్రమాలు విఎథరంగాలకు నిన్టే 
శింపబడ్డాయి, బాలబాలికలు, విద్యాపడ, యువకులు, స్త్రీలు, వ్యవసాయరంగంలో 
ఉన్నవారు, పరిశ్రమంలో పనిచేస్తున వారు _ వీరందరికి (ప్రత్యేకకార్య క్రమాలు 
జరుగుతున్నాయి. విజ్ఞానశాస్ర్రంలోని నూతన పరిశోధన ఫలితాలను, జనజాహు 
ళ్యానికి అందజేయడంలోకూడా రేడియో ఎంతో ఉపకరిస్తుంది. 
ఇక చదేశభాషల అభివృద్ధికి రేడియో చేస్తున్న కృషి అనన్యసామాన్య 
మైంది. ఒక రాష్ట్రంలో ఉండే భాష, ఆ రాష్ట్రం అంతటా ఒశేమో న్హరుగా 
ఉండేదికాదు. ఉదాహరణకు తెలుగునాట, వివిన మండలాలలో వివిధమాండలిక 
రీతులు వాడుకలో ఉండేవి, విజయనగరంలో ఉండే పోకడలు వేరు, be 
కృష్ణ, నెల్లూరు జిల్లాలలోని భాషాస sale తీరు మరోమో స్హరు. రాయలసీ 
తెలంగాణా చ ప్రాంకాల విషయం చేరే చెప్పనక్కర్లేదు. విభిన్న న్వరూపాలు గల 
ఒకేధాషక్కు రేడియో తన |దేసారాలద్వారా ఒక నమ్మ గ్రన్వరూపాన్ని ఏర్పరచి 
నిలవొక్కింది. రోజూ ఎవరి యింటిలో వారు రేడియోను వినడంద్వారా, నిత్యం 
వాళ్ళ చెవులలో సరళమైన భాష వినబిడడంవలన మాండలిక ప్రభావాలు సన్నగిలి 


రేడియో సాహిత్య సేవ ౫ 


ఒక రాష్ట్రం అంతటా సరళమైన నమ్మగభాష వాడుకలోకి రాసాగింది. భాష 
యొక్క న్వరూపానికి రేడియో చేసిన సేవలో ఇది (ప్రధానమైనది. నిజానికి 
రేడియో ద్వారానే భాషయొక్క (శ్రవ్యన్వరూపం పటుత్వాన్ని పొందింది. 

తెలుగుభాష న్వతః |శ్రావ్యమైనభాష. వీనులకు విందుగొలిపే భాష. 
డ్రాయడానికీ అందమైన భాష. వినడానికి మరీ అందమైనది. ఇటువంట్‌ 
ఆంద మైనభాషయొకైా శబ్దస్వరూవం సన్నగిలితే భాషయెక్క_జీవమే సన్న 
గిల్లుతుంది. కౌబిట్టి తెబేగుభాషకు గల సహజ శ్రావ్మవంపడను పోగొట్టుకో 
కూడదు. అన్నిభాషేలకు ఇటుపంటి సహజమైన న ంపదలేదు, అన్నిభాషేలకు 
యిటువంటి (శ్రవణానందాన్ని కలిగించే గుణంలేదు కొన్ని భాషలకు గల శబ్ద 
సరళివలన అలసట కలగడం కూడా ఉన్నదట. కాని తెలగుభాషకు గల ధ్వని 
సంపద సుథాన్ని కలుగజేస్తుంది. భాషకు గల సొగసు ఉచ్చారణమీద ఆధారపడి 
ఉంటుంది. గత 30 ఏండ్లలో రేడియ్మోప్రభావంనలన ఇంగ్లండుదేశంలో ఆంగ్ల. 
భాషయొక్క ఉచ్చారణ చాలా బాగుపెడిందట. అదేవిధంగా శెలగుభాష 
యొక్క ఉచ్చారణ రేడియ్మోపసారాలద్వారా ఎంశై నా బాగుపడాలి. 

రేడియో సాహిత్యంలో నహజమైన లోటు ఒకటి ఉంది. అదే ఆ సాహి 
త్యంయొక్క విశిష్టతకూడా. రేడియో కార్యక్రడూలలో ఉపయోగించే భ్రాష 
అతి సరళంగా సులభ్మగాహ్యంగా ఉండాలి, చెవికి వినసొంపుగా ఉండి, వినీ. 
వినడంతో టే అర్థమయేదిగా ఉండాలి. ఏ మాటా మరోసారి వినిపించదు. 
ఏ మాటయినా అర్థేం కాకపోశే ఆగి అర్దంచేసుకొనే వ్యవధి ఉండదు. కాబట్టి. 
మొదటి వినికిడిలోనే (శ్రోతకు అర్థము మయేటట్టు ఉండాలి. ఇది రేడియో సాహిత్యో 
నిక్‌ ఉండవలపిన (పథాన లక్షీణం. 

రేడియో సాహిత్యానికి గ్రవణేం దియం ఆధారం. గోత తన నిత్య 
జీవితంలో నిత్యవ్యవహోరాల్లో దూట్లాడుకో డానికి అలవాటుపడిన భాషలోనే 
శేకియో కారక భారము పీ వినడానికి అఫిలషిస్తాడు. శవణేందియం చటుక్కున 
అలవాటును మార్చుకోలేదు. కాబట్టి గాంధీకభాష రేడియో కార్యక్రమాలకు 
అనువైన భాష కాదు. రేడియో కోర్యక్రమాలలో (గోత నిత్యం మాట్లాడుకునే 
భాషన్‌ వాడాలి. వ్యావహారికభాష రేడియోకు అనువైన భాష. వ్యావహారిక 
భాషావాడానికి రేడియో సహకారం సహజంగానే లభిస్తుంది. చక్కటి సరళమైన 
వ్యావహారిక భాషను సృజించడానికి, దాన్నివ్యా ప్తిచెయ్య డానికి రేడియో ఎంతైనా 
దోహదం చేస్తుంది. రేడియో ప్రథావంవల్లనే గత పాతికేళ్ళలో అంధ్ర హహి 
త్యంలో శిష్టవ్యావహారిక భాష ఒక పటిష్టరూపాన్ని నిర్మించుకుని ఒక విశిష్ట 
స్థానాన్ని ఆక్రమించుకుంది. 

క 


తెలుగులో పత్రికారచన 


శీ తురగా కృష్టమోతాన్‌రావు 


ముస రాజ్యాంగం ప్రసాదించిన స్వాతం త్యాలలో అతిముఖ్యమైన దని 
చెప్పదగింది షృత్రికొస్వాతంత్యం. ఈ స్వాతంత్యాన్ని మనం లోక 
కళ్యాణార్థం వినియోగించుకో లేక పోయామనే చెప్పాలి. చాలాసందర్భాల్లో దీన్ని 
నద్వివినియోగం చేసుకోలేకపోయాం సరిగదా అనేక సందర్భాల్లో దీన్ని 
దుర్వినియోగం చేయడం కూడా జరిగింది. (ప్రజల శేది మంచిదో తెలుసుకోడం 
సులభం కాదు. అదేదో తెలుసుకొని, ఆమంచిని చేకూర్చడ మే తమధ్యేయంగా 
పత్రికలను నిర్వహించడానికి బదులు తమకు మంచిగా పరిణమించగల లక్ష్యం 
తోనే గత పాతికసంవత్సరాలుగా దేశంలో ప్యత్రికలు నడుస్తున్నాయని 
అనడంలో తప్పులేదు, 
దీనికి కారణం ఉంది. ఇటీవలికాలంలో అక్షరాస్యత పెరిగి, పాఠ 
కులసంఖ్య పెరిగింది. ఇదివరకు వేలసంఖ్యలో (ప్రచురితమైన వృత్రికలు కొన్ని 
లక్షలనంఖ్యలో (ప్రతులను మ్ముదిస్తున్నాయి. ఇది ఖర్చుతోకూడినపని. వ్యాపార 
ద్రకటనల బలం లేకుండా, షృతికలను నిర్వహించడం అనంభనం ఐపోయింది. 
వ్యాపార్మ ప్రకటనలు డ్రతులనంఖ్యపై ఆధారపడి ఉంటాయన్నది కేవలం ఒక 
నమ్మకం మ్మాత్రమే. తమకు నష్టం కల్లించేవేగాక, తమకు లాభం అనుకున్నంత 
రాకుండా అడ్డుపడగల సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్న పత్రికలకు వ్యాపార 
డ్రకటనలు లభించవు. కనుక డ్రజలకీ,దేశానికీ ఏది మంచిదన్నదికాక చేశంలో 
పలుకుబిడి గల పరి శ్రామిక చే త్రలకీ, వ్యాపారస్తులకీ ఏది మంచిదో డాన్ని 
సాధించడమే షత్రికలధ్యేయం నేడు. ఇదికాక్క పారి శ్రామికవే త్రలే వ్యత్రికలు 
స్టాపిస్తూండడం కూడా మనం చూస్తూనేఉన్నాం. 
చిన్నచిన్న షృత్రికలకి పెద్దపెద్ద (ప్రకటనలు ఎలాగూ రావు, వీటికి చిన్న 
ప్రకటనలు, చిన్నచిన్నసహాయాలు చాలు. పురపాలకనంఘాల నఛ్యులతో 
డ్రారంభించి, అనేక రాజకీయనాయకుల సహాయంపై ఆధారపడవలసిరావడం 
వల్ల = ఈ ష్మత్రికలవారూ రాజ్యాంగం (ప్రసాదించిన షశత్రికొస్వాతంక్రాన్ని 
వినియోగింకుకోలేక పోతున్నారు, చిన్నపత్రికలకు కొంత సహాయం చేస్కి 
వౌటికి ఆర్థిక స్వాతంత్ర్యం అభింపచేయడానికి ద్రభుత్వం ఇడీవల కొన్ని చర్యలు 


తెలుగులో ప తికారచన ౬౭ 


శీసుకుంది. కాని ఈ వృత్రికలు (ప్రభుత్వం ప్రైననో, (ప్రభుత్వంలో ఉన్న కొన్ని 
వర్గాల పైననో, కొందరు వ్యక్తుల పైననో ఆధాపడి, తమఅల్ని పాయస్వాతం 
గ్ర్యాన్ని కోల్పోయే (ప్రమాదం లేకపోలేదు. 
వ్యవస్థావర మైన లోపాలనంగతి అలాడంచి పష త్రికలవారు తమంతగా 
తాము శెచ్చిపెట్టుకన్న _ లేదా; నవరించుకోలేకపోయిన ౬ కొన్నిలోపా 
అన్నాయి, షృత్రికొస్వాతం త్యం అంటే ఏమిటి ? సత్యం అనేది ఏదో అన్వే 
షించి (గ్రహించి, పాఠకులు (గహించగరల్లినట్టుగా వ్య క్షంచేయగల పరిస్థితు 
nn అ . 
లను కల్ప్సించుకోవడం. అదిద్ధం ఒక్కటే చెప్పకుండా, అన్నీనిజాలే పలికి, 
సాక్షీ కోర్టువారిని అదిద్దపురోరణిలో పట్టించిన ఉదంతాలు మనకి తెలుసు. ఇదే 
వినంగా నిజమైనవిషయాలు కొన్నిమ్మాక్రమే ద్రకటించడంవల్ల, ని మైనవిష 
యాలు క కౌన్నిటికి ఇవ్వరాని (ప్రాధాన్యం ఇవ్వడంవల్ల, నిజమైనవిషయాలు 
కొన్నిటికి ఇవ్వాల్సినంత ప్రారాన్యం ఇవ్వకపోవడంవల్ల, పాఠకులను అబద్ధపు 
దోరణిలో పట్టించడం జరుగుతుంది. ఘట్‌ కేనర్‌వద్ద ఒకరైలు (ప్రమాదం 
జరిగినప్పుడు షదవుద 'వెంటనే చనిపోయారు. ఒకవార్తానంస్ల “నూరుగురు 
చనిపోవడ మో, గాయపడమో జరిగింది” అని ఒకవా రని ద్రసారంచేసింది. 
ం అ 
'జేశమంతటా ష్మత్రిక లన్నీ (ప్రముఖంగా ఈ వార్తని ప్రకటించాయి, ఇరువురు 
tt, P| 
చనిపోయి, తొంధె ఎనిమిదిమంది గాయపడినాా ఈవా ర నిజమే బౌతుంది. 
కాని నిజంగా మనం అది నిజంఅని చెప్పగలమా? కనీనం డెదై ఎనరై 
ముంది చనిపోయారనె నా పాఠకులు భావిసారుు భావించారు. రె ల్వేమం| త్రిత్వ 
ఓ _ a 
శాఖ ఈ వార్తను ఖండిస్తూ, ఒకప్రకటన జారీచేసింది, షత్రికలన్నీ (ప్రకటిం 
- pnd 
చాయి. కాని ఏంలాభం? (స్రభుత్వం ఇటునంటి విషయాల్లో నిజం దాస్తుందని 
పజల్లో ఒకఆభి పాయం ఎలానూ ఉంది, [పజల మనస్సుకి పెఅబద్దం అతుకు 
Ob C CU = చ 
పోయింది. 
తెలంగాణాఉద్యమం రోజుల్లో షృత్రికలవారు అనుకోకుండానే ఎన్నో 
అదిడ్ధాలను (ప్రచారంచేశారు. అవి తెలంగాణా ద్రజల్లోనూ ఆంధ్మప్రాంక 
(పరో లోనుకూడా తమకు అన్యాయంజరిగిందని గట్టిగా నమ్మకం (ద్రదిలినరో జులు, 
నిజాలతోపాటు, అబద్దాలుకూడా (ప్రచారం కావడానికి అవకాశం ఉన్నరో జులు. 
తెంంగాణ్చాప్రాంతంనుంచి వచ్చి విజయవాడలో రైలు దిగినవారినందరినీ 
ఇంటర్వ్యూ చేసి, విజయవాడ స, ప్మత్రికలు (ప్రముఖంగా (ప్రకటించాయి. ద్రమాడా 
లకు గురిఐ పారిపోయివచ్చిన వారితోబాట్కు నిజంగా భయసడి పారిపోయి 


౬రా మహతి 


వచ్చిన వారితో బాటు.బాకీలను ఎగవేయడానికి వచ్చినవార్యూ పుకారను నిజాలుగా 
నమ్మి ద్రచారంచేసినవారూ నిజాలను దాచి అబద్ధాలు చెప్పినవారూ. వీరిలో 
ఉన్నారని ప్మత్రికలవారికి అనుమానంకూడా కలగకపోవడం దురద్భష్టకరం- 
ఇదేవిధంగా = లేనిసంఘటనలను ఊహించి పత్రికలడ్వారా (ప్రచారం చేసిన 
ష్మత్రిక్యా ప్రతినిధులు హెదరాబాదులో లేకపోలేదు, యుద్దకాలంలో న్యూ ఉద్య 
మాల రోజుల్లోనూ మొదట బిలిఅయ్యేది సత్యమే. 

19478 పూర్వంనుంచీ కొందరువ్యక్తులకి (శ్రీయుతులు (ప్రకాశం, 
రంగా, గోపాలరెడ్డి, సంజీవరెడ్డి, సంజీవయ్య, డ్రహ్మోనందరెడ్డి నగ్గెరా; 
కొన్ని రాజకీయసడ్షాలకి; కొన్ని సంనలక్కి నిర్రయాలకి అనుకూలంగానూ వ్యతి 

జ జ 
శేకంగానూ ఉద్యమాలను నిర్వహించే ఆలవాటు మనష్మత్రికలది. “విశాలాంధ్ర”, 
*“ఆంధ్రజనత' వృతికలు ఎన్నికల్లో కమ్యూనిస్టుప£ెనికీ, కాం్మగెసువడినికీ 
అనుకూలంగా (ప్రచారంచేయడంలో ఆశ్చర్యంలేదు, కాని కొందరువ్య కుల్ని 
జ 
దృష్టిలో పెట్టుకొని, వ్యక్తులకోసనం సమస్యలపై కొన్నినిర్ణయాలకు వచ్చి ఆ నిర్హ 
ప్ర అట్ట = = జ జ 
యాలకు,అనుకూలంగా ఉభృతంగా ఉద్యమాలు సాగించడం అంతమంచిదికాదు. 

ఈ ఉద్యమాలసంగతి అటుంచి, (ప్రజలకు సంబంధించిన సమస్యలను 
పృత్రికలవారు ని ప్పతీపాతంగా చర్చించడానికి అనువై న పరిస్థితులు మనడేశంలో 
ఇంకా నెలకొనలేదు. పత్రికల్లో (ప్రతీరోజూ ఒక సంపాదకీయం ఉంటుంది 
కదా1 ఈ సంపాదకీయరచయితలు సంపాదించుకున్న సమాచారం ఆసలు 
నసమ్మగ్షంగా ఉండాలి. ఈరచయితలు తమతమ విలేఖరుల్వపెన, (ప్రభుత్వ ప్రచు 
రణల పైన, శాసనసభ్యులు ఇతరులు న్య క్షంచేస్తూన్న అభిప్రాయాల పైన ఆధార 

. దా [a 
పడ్డం జరుగుతూంది. తెలుగుష్మత్రికల నంపాదకీయాల (ప్రభావం పాఠకుల పై 
9 _ 
లేకపోవడానికి కారణం ఇదే. 

ఇతరదేశాల ష్కశ్రికల్లో న్యూస్‌ఎడిటర్స్‌కీ, చీపొనబ్స్‌కీ, నబ్‌ఎడిటర్స్‌క 
చాలా (ప్రముఖమైనప్నాత్ర ఉంది. 'తెలుగువృ త్రికల్లో, కొందరు (ప్రముఖుల్ని 
మినహాయిస్తే, చాలమందికి విషయపరిజ్ఞానం తక్కువ. ధవరేశ్వరంవద్ద 

వ ఇ ద 
గోదావరీ బిరాజ్‌కి శంఖుస్థాపన జరిగినప్పుడు _ ఒక విజయవాడప్మతిక ఇది 
అంతర్వేదివద జరిగినట్లు పతాకశీరి కలో ద్రకటించింది. శీ6క రాసి ఇచ్చిన 

ద బ ఎ SEE s 
సంపాదక సిద్బింది సభ్యుడికి బరాజ్‌ ఎక్కడ నిర్మిస్తారో తెలియకపోడ మేకాక, 
అంతర్వేది ఎక్కడుందో తెలియదనే ఆనుకోవాలిగదా ! అప్పట్లో విజయవాడ 
నుంచి వెలునడినదే మరోవారప। త్రిక _ శాననసభల్లో భోజునవిరామసమయంలో 


తెలుగులో పత్రికారచన జలా 
జరిగిన నంఘటనలను గురించి (ప్రస్తావించింది ఒకసారీ. శానననభకి ఇటు 
నంటి ఇంటర్వర్లే లేదు. మరో తెలుగుష్మత్రిక శాసనమండలికి సంబంధించిన 
+బిజినెస్‌ ఎై జరీ కమిటీ”ని “వ్యాపార సలహా సంభంి'గా అనువదించింది. 
రోహ్మత్రిక ఒక బిటిష్‌ విలేఖరిని గురించి" *శ్రీఎలిజబెత్‌_? గా (ప్రస్తావిస్తూ 
వచ్చింది. ఎలిజబెత్‌ అనే ఆవిడ “ఒకమహిళ, పురుషుడుకాదు' అని (ప్రముఖ 
చినష్మతికలో పనిచేసే ఉపసంపాదకులకి తెలియకపోవడం అన్యాయమే మరి ! 

ఆనువాదం సంగతి ఇక్కడ వచ్చింది కాబిట్టి, మరికొన్ని విషయాలు 
_్రస్తావిందాలి. ఒకటి _ వార్తల్లో తరుచువచ్చే అనేకపదాలకు సరియైన అర్థాన్ని 
చించగల తెలుగుపదాల జాబితాని తయారుచేయడానికి గ్రమదిద్ధమైన 
ప్రయత్నం ఏదీ ఇంతవరకు తెలుగుష్మత్రికలవారు చేయలేదు. ఒక ఇంగ్లీషు 
పదానికి ఒకేష్మత్రికవారు అప్పుడు డ్యూటీలోఉన్న నబ్‌ఎడిటర్ల నుబట్టి రకరకాల 
'తెలుగుపదాలను వాడ్డం, విభిన్నార్థాలు గల ఇంగ్లీమపదాలకి అర్థభేదం తెలియడా 
నికి అవకాశం లేకుండా ఒకేతెలుగుపదాన్ని వాడ్డం మనం చూస్తూనే ఉన్నాం. 
అవవాదసరశళిని రూపొందించడానికి రాష్ట్రప్రభుత్వం కొంతకృషి చేసింది. 
ఈ కృషి లోవరహిత మైనదని చెప్పలేం. కొని అదికూడా జరక్కుండా ఆగి 
పోయింది, విమర్శలభలితంగా | 

రెండు _ వార్తలను సాధ్యమైనంత త్వరగా పాఠకులకు ఆందచేసే 
డ్రభుత్నం తెలుగువాక్య నిర్మాణంలో కనబడకపోవడం. “ఆంధ్రప్రభ” విజయ 
వాడలో ప్రారంభంఅయ్యేవరకు, పాఠకులకు త్వేరగా వార్తలను అందించాలనే 
ప్రయత్నం శెలుగుష్మత్రికలు చెయ్యనేలేదు. సత్వరముద్రణకి అవకాశాలుండి 
కూడా మ్ముదించిన (ప్రతులను గంటలతరబడి కార్యాలయాలలో నే ఆశే పెట్టు 
కునే పరిస్థితు అండేవి కొంతకాలం, ఈ దశాబ్దంలో పరిస్థితులు మారాయనే 
చెస్పాలి. కాని షృత్రికారచనకి అనువైన వాక్యనిర్మాణపద్ధతుల్ని రూపొందించ 
డానికి ప్రయత్నం ఇంకొ జరగడంలేదు, ఇంగ్లీ మలో వచ్చినవా ర్హల్ని తెలుగులోకి 
అనువదించే (ప్రయత్నంలో వెనుకముందులు కావడం _సర్వసాధారాణంగా 
జరుగుతోంది. హిందీలోలాగ తెలుగులోకూడా వార్తలను పంపించే వార్తా 
సంస్థలను ఏర్పరచుకోడంగాని, తమతమ విలేఖిరులవద్దనుండి రోనన్‌లిపి 
నువయోగించి వార్తలు శెప్పించుకోడంగాని జరిగినప్పుడు ఈ పరిస్థితి బాగుపడ 
వచ్చు. 

తెలుగుష్మత్రికలు వేరువేరుగా కాని, అన్నీ కలిసికాన్సి విశ్వవిద్యా 


మహతి 


' విభాగంవారి సహకారంతో కాని, సిబ్బంది ఉపయోగం 
౨టివి తయారు చేయించడం మంచిది. 

కచేసే విధానంలోనూ, (ప్రకటించే విధానంలోనూ కూడా 
అవసరం చాలాఉంది. ఇంతవరకు తెలుగుష్మత్రికల్లో 
నమన్యలకి తగినంత ప్రాధాన్యం లేదు. ఉగాండాలోనూ 
గుతూన్న విషయాలకీ, భారతదేశంలోనే మారుమూల 
ఎ చిన్నచిన్న విషయాలకీ ప్రాధాన్యం తగ్గించి మన 
పురపాలక సంఘాల్లో గల సమన్యల వివరాలకు స్థానం 
"ని శేతర మైన సమన్యలకు ఇంతగా ప్రారాన్యం ఇవ్వడం 
ఐిడదు. మరేదేశంలోనూ రాజకీయాలకు ఇంత ప్రాధాన్యం 
లు సంగీతం, సాహీత్యం, లలితకళలు, కళాశాలలు_ 
గుతున్న్క, జరగాల్సిన కృషిని నిప్పుణులచేత పరిశీలింస 
నవ త్రికలకి పూర్తిగా అలవాటు కాలేదు. తెలుగు డ్రా 
కావాలంటే అది పత్రికలలో ద్రతిబింబించబడా లంతే 


ఇప్పుడు ప్రతిరోజూ పదికౌొలముల వెడల్పున ఒక 
జరుగుతూంది, ఈ పద్ధతి ఇంగ్లీషుప త్రికల్లో' కనబడదు. 
* శమతమ భేదాలను సూచించడానికి శీర్షికలు ఉపయోగ 
. 
పన వార్తలు ఏవీ రానిరోజునకూడా ఎనిమిది కాలముల 
నిచ్చే దురదృష్టకర పరిస్తితిలో న్యూస్‌ఎడిటర్లను ఉంచడం 
బ్ర బ్‌ డ్‌ : 
రి, చాలాకాలం క్రితం, “మదనపల్లి ఆసుష త్రిలో రోగుల 
ముల శీర్షిక |కింది వార్త ఐంది ఒక మదరాసు తెలుగు 
3కలలో పనిచేసేవారంతా  ఎప్బుడో ఒకప్పుడు వారా 
స్తూనే ఉంటారు. పుషికరమెన, రుచికర మెన, సుసంపన్న 
స re = 
౨చిననాతు, గృహస్టు రొట్టలు వేస్తూ భోజనం చేసినా 
.. 
దొరకనినాడు రొట్టలువేసి నంతుష్టిపడి లాభంలేదు _ ఇడే 
వార్తలు లేనినాడు కూడా పాఠకుల్ని మభ్య పెటడం 
ఐ 
నుపయోగించడంలో అర్థం కనసడదు. దీనివల్ల పత్రికలో 
'డవలసిన మార్పు కనదిడదు. వై విధ్యం లోపిస్తుంది, 


ద 
స్టేలో శకి, అభిరుచి తగుతాయి. నిజంగా మంచివా క్ర 
& _ a = 


తెలుగులో వ త్రికారచన 8౧ 


వచ్చినరోజున అది (ప్రముఖంగా ద్రకటించే అఆపకాళశాలు సన్న గిల్లుకాయి. 

ఈ వ్యాసంలో ఇంతవరకు చేసినది విమర్శమాత9మే. ఇందులో చాల 
వరకు రేడియోలో (దసారమయే్యేవార్హలకే వర్తిస్తుంది. ఇదేవిధంగా ఈ 
విమర్శకి (ప్రస్తుత రచయితకూడా చాలవరకు పాత్రుడే అని చెప్పాలి. ఐతే 
ఈ విమర్శని బిటి తెలుగు షృత్రికా రచనలో |ప్రశంననీయమైన అంశాలే లేవని 
భావించరాదు, కీ, శే. శంభ్చువసాద్‌, [ప్రముఖ షత్రికారచయితలు (శ్రీయుతులు 
నార వెంకటేశ్వరరావు, నండూరి రామమోహన్‌రావు, నీలంరాజు వెంకట 
శేషయ్య, పండితారాధ్యుల నాగేశ్వరరావు (ప్రభృతులు తమతమ షత్రికల్లో గత 
రెండుమూడు దశాబ్దాలలో ఎన్నో మార్పులు తెచ్చారు. షృత్రికా నిర్వహణలో 
కొత్తదారులు తొక్కారు, కాని తెలుగు ష్మృత్రికారచన సరియైన పద్ధతుల్లో 
ముందుకు సాగాలంటే, విలేఖరులవి, ఉపనంపాదకులవీ, తదితర షత్రికా 
రచయితలవీ నగటు ప్రమాణాలు పెరగాలి. అంతేకాదు. వారు ఉపయోగించే 
సాధనాలు వాడితీరాలి. దీనికి శిక్షణ పరిశోధన, బీకే ఆవనరం. 


“'ఛందన్సు గుకం వంటిడి, గుర్రం ఎటు తీసుకుపోతే అటల్లా 'వెళ్ళి 
పోయేవాడు ఇశ్వికుడు కానే చందన్సు లాగుకు పోయినట్టు 
(వ్రాసేవాడు నంవిధానజ్ఞుడు కాడు. మరి ఆఛందన్సును లొంగించు 
కొని దానిచేత చి త్రవిచిిత రీతులలో కదం (త్రొక్కించిన వారినే 
దశంసిస్తాను.' 

_ర్రీతీ 
. . . 

"వర్తమాన కవిత యేమిటో తెలుసా వరడా? 

అది భూతభవిఠ వ్యాలమధ్య టాన్స్‌పరెంట్‌ పరడా,"' 
ఆరుద్ర 


తెలుగు పత్రికలు - సంపాదకీయాలు 


శ్రీ వరాంకుళం దామోదరస్వామి 


షకికకు నంపాదకీయం |ప్రాణంవంటిది. 

" ద్రజలఅభిపాయాలను ద్రజలకే వ్యాఖ్యానంచేసి ష్మత్రిక చెబుతుంది, 
ప్రజలభావాలను మార్చగలనాయకు దౌతుంది పృత్రిక. (ప్రజలను తీవ్రంగా 
విమర్శిస్తుంది = పొగుడుతుంది, (బితిమాలుతుంది”. 

ఈధావంతో ఎన్నిషత్రికలు వ్యవహరిస్తున్నాయి ? 

తెలుగునాట _ ఆంధ్రష్మతిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ 
భూమి, విశాలాంధ్ర, బహుళ ప్రచారంపొందిన దినష్మత్రికలు ౬ వీటిలో కొన్ని, 
స్వాతంత్ర్యానికి పూర్వంనుండే, దేశస్వాతంత్యంతోపాటు తెలుగువారి రాజ 
కీయ సాంఘిక్షప్రత్యేకతకు కృషిచేశాయి. 

ఆకృషి ఫలితంగానే, భాషాప్రయు క్తరాష్ట్రారిలు ఏర్పడి, 1956 నవంబరు 
నెలలో ఆంధ్మ ప్రదేశ్‌ అవతరణ జరిగింది. 

స్వాతంత్ర్యం వచ్చినతర్వాత, జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన కాం, గెసు 
(ప్రభుత్వాన్నే విలపరిచేధోరణిలో _ మనశతెలుగుప త్రికలు వార్తలు, వ్యాఖ్యలు? 
నంపాదకీయాలు ఉన్నాయి. మనవారే పరిపాలిస్తున్నారు కాబట్టి, అప్పుడే 
విమర్శలు చే_స్ట్రే “మీకు పరిపాలించుకో వడం చేతకాదు? అన్న అర్న్మిప్రాయం 
ఇశరనభ్య దేశాలకు ఏర్పడుతుం దని భావించడం జరిగింది. 

రెండ్నుపణా ?కలు పూర్తి అయ్యాయి, అప్రణాళికలు (ప్రజలకు కలిగించ 
వలసిన ఆర్థిక, సామాజిక లక్ష్యాలు చేరుకోలేదు. (ప్రభుత్వ యంత్రాంగంలో, 
పాలకులలో ఆగ్రితపక్షిపాతం, లంచగొండితనం, అలసత్వం ఏర్పడిందని, 
పత్రికలు (గహించాయి, అటుతరువాత, పతికలుకూడా తమఆలనశ్వాన్ని 
పోగొట్టుకొని, కొద్దికొద్దిగా విమర్శించడం (ప్రారంభించాయి, 

దేశంలో అవిద్యా అవిజ్ఞానం పేరుకుపోయిఉంది. పృతికలను చదివే 
అలవాటు లేదు. చందాదారులద్వారా ప్మత్రికలు జీవించడం కష్టం. అందుకని 
ద్రకటనదారుల _ ప్రకటనలమీద పత్రికలు అధారవడ వలసివచ్చింది. (ప్రకటన 
చారులు పరిశ్రమడారులు గుత్తాధిపత్యం వహించి రాజకీయాధిపత్యం కూడా 
వహించారు. దానితో వార్మిక్రీనీడలలో పత్రికలు మనలవలసివస్తున్నాయి. 
అయ్యవల్ల షృత్రికలలో వ్యాపారదృష్టి పెరిగింది, 


తెలుగు పత్రికలు - సంపాదకీ యాలు ౭8 


దేశంలోనిష్మత్రికలు ఒక విషవలయంలో చిక్కోకున్నాయి, ఆ ప త్రికారి 
పతులచేతిలో ప త్రికారచయితలు, నంపాదకులు ౬ వారివా రలు, సంపాదకయా 
లూనూ _ ఇదీ పరిస్తితి, 


దజాసమన్యలపట్ల, ఆర్థికదుస్థితిపట్ల, దేశంలో భావవిస్లవం, సామాజిక 
విప్పవం సాధించేందుకు పత్రికలే స్వయంగా (ప్రారంభించి, నిర్వహించిన 
సంఘటనలు చాలాతక్కువ. ఆయా౪ందర్భాలలో రాజకీయనాయకులు, (ప్రజల 
కొరకు (ప్రారంభించిన ఉద్యమాలను సమర్థించడం జరిగిందని చెప్పవచ్చు. 
మనం అదర్శంగా పెట్టుకున్న సెక్యులర్‌ = గ్రజాస్వామ్యవ్యవస్థ అనుకూల 
మైన విధానాలను పత్రికలు (పోత్సహించవలసినంతగా (పోత్సహించరేదు. 
వెళ్లానికంగా అభివృద్ధి పొందుతున్నయుగంలో కలుగుతున్న ఆధునిక 
భావాలకు గాని, సామాజికమార్పుకు గాని, అస్పృన్యతానివారణ మొదలైన 
సాంఘికసమస్యలకు గాని దము ఖకత ఇవ్వటం జరగడంలేదు. మనప। త్రికల 
నంపాదకీయవ్యాఖ్యలు రాజకీ కీయవాదులప్రనంగాలకు, వాటి వ్యాఖ్యలద్వారా, తమ 
కొమ్ముకొస్తున్న రాజకీయవాదుల (ప్రయోజనాలకే అధికృప్రాముఖ్యం ఇస్తున్నాయి 
గాని సాంఘికంగా జరుగుతున్న అన్యాయాన్ని, ప్రజలకు జరగవలసిన 
న్యాయాన్ని - ప్రభుత్వాన్ని గాని, దానిపాలకులను గాని ఎదిరించి విమర్శించి, 
హెచ్చరించే ఫత్రికలు, నంపాదకీయాలు మనకు అరుదు. 

ఆంధ్రపదేశ్‌ అవతరణ, విశాఖలో ఉకు-కర్మాగారం ఆవశ్యకత, 
నాగార్జునసాగర్‌ నిర్మాణం, మొదలై లై నసనందర్భాలలో _ రాజకీయ పేరేపజతో 
వచ్చిన ప్రజాఉద్యమాలను, మనవ త్రికలు సంపాదకీయాలు పూర్త రిగా సమర్జిం 
చడం జరిగింది, 

ఒక (గ్రామంలో ఒకహరిజనబాలుడు సజీవదహనం అయిపోతే ఏదో 
ఒకశెగకు చెందినవారిపై అత్యాచారం జరిగితే, వెంటనే ఆవార్తను (ప్రపంచా 
నికి వెల్లడించి వారికి సాంఘికన్యాయం జరీగించడానికి మనప।త్రికిలు 
ఆంతగా ముందుకు రాలేదు. 

ఆ సంఘటనను, .ఆ ఘోరాన్ని, ఉత్తరభారతంలో ఉన్న  ఒకఆంగ్లదిన 
షృశత్రిక (ప్రచురించినతరువాత, జరిగిన ఆందోళన తరువాత, నాలుగైదు 
రోజులకు గాని, శెలుగు పృత్రికలు ద్రకటించలేకపోయాయి. అటుతరువాత 
జరిగిన పరిణామాలపై, ఒక తెలుగుదినష్మ తిక ముందుకువచ్చి, ఆ అన్యాయాన్ని 
త్మీవంగా ఖండిస్తూ, వార్తలూ, వ్యాఖ్యలూ చేస్తే ద్రభుత్వం, ఆష్మత్రికవట్ల 


౭౪ మహతి 
కటుపుగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తే, మిగతా త్రికలు ఆ సంఘటన జోలికి 
పోలేదు. ఇది మన శెలుగుష్మ తికలధోరణి. 

రెండు సంవత్సరాలక్రితం వరకు అవిచ్చిన్నంగా ఉన్నఅఖిలభారత 
కార్మగెను రెండుగా చీలింది. అటుతరువాత పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు 
జరిగాయి. అప్పుడు, డ్రముఖతెలుగుప త్రికలన్నీ మితవాద పత్షాలుగా పేర్కొ_న్న 
“గ్రాండ్‌ ఆలియన్స్‌”ను సమర్ధించడం జరిగింది. 

మధ్యంతర ఎన్నికల ఫలితాలను ద్రముఖష త్రిక లన్నీ ఊహీంచినట్లుగాక, 
అందుకు వ్యతిరేకంగా (ప్రజలు తీర్చుఇవ్వడం జరిగింది. 

శతెలుగువారు తెలుగువారితో వీడిపో వాలని చేసిన ఆంధోళనను (ప్రముఖ 
పత్రికలన్నీ, తెలుగు ప్రజలస మైక్యతను సమర్థిస్తునే వ్యాఖ్యలు విమర్శలుచేశాయి. 

ఒక ప్రాంతం ప్రజలకు విడిపోవాలనేభానం ఎందుకు కలిగింది ? వారికి 
ఉన్న అసంతృప్తి ఏమిటి ? దాన్ని పోగొటేందుకు తోటితెలుగువారు చేయ 
నలసినత్యాగాలు ఏమిటి ? అన్నిఅంశాల పై “ఆంధ్రజ్యోతి” దినష్మత్రిక తీసుకొన్న 
వైఖరి నిజమని నిరూపితమైంది. ఆ పత్రిక తీసుకున్నవె ఖరి సాహసోపేత 
మైనది. పృత్రికానిర్వహణ అసిధారావతమని, కఠోర మైననత్యాలను వెల్లడిచేస్తే 
చేదుగా ఉంటుందని నిరూపితమైనది, 

సామాన్యంగా (దముఖశెలుగుదినష తిక లన్నీ ‘Conservative’ విధానా 
లనే అనుసరిస్తున్నాయని చెప్పవచ్చు, 

శ్రీ నార్గ వెంక'వేశ్వరరావు వారి సంపాదకత్వంలో వెలువడుతున్న 
“అం దజ్యోతి" దినవ్మ తిక అందుకు భిన్నంగా మారుతున్న సమాజానికి అనుగుణం 
గాసుు సామాజిక, సాంహిక చైతన్యంకలిగించేవిధంగా, _ నిర్వహిస్తున్నారు. 
నార్షసంపాదకీయాలలో ఆధునికత, ఆలోచనలో ఆధునికత, వ్యాఖ్యలలో 
ఆధునికత, కనబరుస్తూ, ఉన్న తెలుగువ త్రిక లన్నింటికం'టే *Pr0gr2551Ye'గా 
నిర్వహిస్తున్నారు. ఇటీవలికాలంలో రాజారాంమోహన్‌రాయ్‌ ద్విళతజయంతి 
జరపాలని, శ్రీనార్ల |ద్రభుత్వానికి చేసినసూచన ఇందుకు ఒక మచ్చుతునకగ. 
సాంఘికపుమార్చును కో రేవారికి, రాజారాంమోహన్‌ రాయని మనన చేసుకొనడం 
ఎంతఅవసరమో ఆది వారియెంత కనీసక ర్హవ్యమో వివరీంచారు. తెలుగు 
దేశంలో, తెలుగుజర్నలిజంలో శే |శ్రీనార్ల సంపాదకీయాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. 
“ఈఅంకంపె పె నార్ల ర్మ నంపాదకీయాభిి ప్రాయం ఏలా ఉంటుంది” అని తెలుసు 
కోవాలనే లశ్ళల, హౌరకలోకంలో ఉన్నది, వారివి ఖచ్చితమైన అభిప్రా 


తెలుగు పత్రికలు - సంపాదకీయాలు ex 


యాలు. తాను నమ్మినసత్యాలను, అభిప్రాయాలను, ఎన్ని నిష్టురాలు వచ్చినా, 
ష్మత్రికాముఖంగా వెల్లడించడంతో (శ్రీ నార్ల వెనుజీయలేదు, 

శతెలుగుడేశంలో డ్రముఖస్తానం పొం+న “ఆంధ్రవ్మత్రిక'ది ఒక ప్రక్యేక 
వైబరి. తెలుగువారి “Cంగ5౭౯౪21॥౪౭' ోరణిని |ప్రతిబిందిస్తుంది. భాషలో 
(గ్రౌంధికవ్యవవారం, శె శెలిలో ననాతనత్వం గోచరిస్తుంది. 

అదేవిధంగా ఆం(ధ్మప్రభ దినష్మత్రిక, వ్యాపార రో రోరణిలో, డ్రభుత్వాన్ని 
నమరిస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. 

ల = 

తెలంగాణా ప్రాంతంలో అవిచ్చిన్నంగా సాగి, కొన్ని సంవత్సరాల క్రితం 
మూతవడిపోయిన “గోలకొండ వృత్రిక తెలంగాణా (ప్రాంతీయుల రాజకియ 
చైతన్యాన్ని, |గ్రంథాలయోద్యమంద్వారా దాస్యవిము క్తిని సాధించేందుకు చేసిన 
కృషి మరువలేనిది. 

1947, ఆగస్టు 15న శేదీన, భారతదేశం యావత్తూ స్వేచ్భావాయువులు పీల్చు 
కొనడం (ప్రారంభి స్టే, అప్పటి హెదరాబాదురాష'పజలు దాన్యశ ంఖలాలలో నే 
Err = CR లి 
ఉన్నారు. అప్పుడు గోలకొండ షృత్రిక, ఇక్కడి తెలుగువారిలో కలిగించిన 
రాజకయచె తన్యం-'నిజాంనవాబు జన్మజన్మాల బూజు'గా వర్తిస్తూ 'తెలంగాణా” 

ఎ జ 
నాడు “కోటిరత్నాల వీణ'గా సగర్వంగా చెప్పుకొనే దేశభక్తిని కలిగించింది. 
1948 సెపైంబరులో “పోలీసుచర్యః అనంతరం హైదరాబాదురాష్ట్రం న్వతం త్ర 
భారతంలో విలీనంఅయ్యింది. అప్పుడు (క్రీ సురవరం |ప్రతాపరెడ్డిగారి నంపాద 
కత్వాన, తర్వాత శ్రీ నూకల నరో త్తమరెడ్డిగారి సంపాదకత్వాన “గోలకొండ 
షృత్రిక' వెలువడింది. రాజకీయచె తన్యం తోబాటు తెలంగాణా (ప్రాంతంవారి 
భాషాధి వృద్ధికి ఎనలేని సేవ చేసింది. 

18 నంపత్సరాల క్రితం హైదరాబాదునుండి వెలువడిన “ఆంధ్ర జనత' 
ట్రస్తుకం ఆధికారకాంగెసుపార్టీ షృత్రికగా వస్తూఉన్నది. 

12 సంవత్సరాల క్రీతం (ప్రముఖరచయిత, పాత్రికేయుడు (క్రీ గోరాశాశ్రీ 
సంపాదకత్వంలో వెలువడుతున్న Bo GEE ద్రజల సామాజికాంశాల'పై 
ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. (శ్రీ గోరాశాస్ర్రి సంపాదకీయాలు, ్రజలలోన్‌ 
విరాళా, నిసృహలను |ప్రభుత్వానికి తెలుపుతూ తమ బాధ్యతను నిర్వహిస్తున్నవి. 

కమ్యూనిస్టుపార్టీ దృక్పథాలను, విధానాలను వెల్లడిస్తూ ఆ పార్టీస్మ త్రికగా 

సె బ 
“విశాలాం[ధ్ర' వెబీవడుతున్నది. 
ఆ ష్మత్రిక తన పార్టీ విధానాలను తూ.చా, తప్పకుండా ఆచరిస్తూ ఆ పార్టీ 
U ప 


౭౬ మహతి 
సిద్ధాంతాలను (ప్రచారంచేస్తున్నది. “విశాలాం చలో | ప్రజారాజ్యం” అన్న 
లక్ష్యీంతో అది కృషి చేస్తున్నది. 

ఆంద్రజ్యోతి దినప తిక, ఆంద్య్మపభ, ఆం(కవ్మత్రికలు కూడా భాషా 
విషయికంగా చేస్తున్న కృషికూడా గొప్పదే. (ప్రభుత్వం తెలుగులో పరిపాలన 
సాగించాలని, అందుకు తగిన సంస్కరణ లిపిలో రావాలని అవి చేస్తున్న 
సూచనలు విలువె నవి. 

వ్యావహార్‌ కపదాలను అధికంగా వాడుతూనే తెలుగు జర్నలిజానికి 
“ఒకభాషిను శైలిని ఒకవడిగా పెడుతూ (శ్రీ నార్ల సంపాదకీయాలు ఉంటాయి. 
ఇంగ్లీషులో డత త్తగా _ వచ్చేపదానిక్కి _ తెలుగులో శ్రీ నార్గ ఏపదం 
వాడుతాడు అన్న జిజ్ఞాన, 'తెలుగుప్మాత్రికేయులకు కలుగుతూఉ౦టుంది.. United 
Nations కొ “ఐక్యోరాజ్యసమితి* అని అన్నపదం మొట్టమొదట వాడటం 
శ్రీ నార్లగారే ! “Non Alligned” అన్న పదానికి “ఆలీన' అన్నేపదాన్ని శ్రీనార్ల 
కొత్తగా నృషించారు. విశాఖపట్నం ఓడరేవులో కొ త్తగా వచ్చిన'రr[౭4g౭ణ'ను 
అ ౫-డికూరీలు "త్రవో వడ” అని పెట్టుకున్న పదానికి, గౌరవం కల్పించి, 
కార్మికుని హృదయా నుండి వచ్చిన శబ్దం” వై ఒకనంపాదకే కీయమే గ్రాశావ, 
కొన్నాళ్ళ క్రితం, కారక దేశ్షరలో నంనకాతాన్నీ రాజభాష చేయాలని వచ్చిన 
బాదాన్ని పూర్వపక్షం చేస్తూ “నంన్కాకం _ నంన్కృతి' అన్నకశీర్షి కలో 
రారావాహికంగా, శ్రీ నార్ల ర్హతక్పుకు సంపాదకత్వం వహిస్తున్న “ఆంధ్ర ప్రభ" లో 
|ద్రాశారు. అదేవిధంగా “విజయవాడ” woe రాజధౌనీ అనీ సమర్థిస్తూ, 
సంపాదకీయాలు (బాశారు. తెలుగు సంపాదకీయాలు ధారావాహికంగా డను 
డానికి శ్రీ నార్ల (ప్రారంభకులు. 

ఆ బరపడిలోనే, ఢ్రీ గోరాశాస్త్రి “ఆంద్రభూమిలో” | ప్రభుత్వాన్ని 
విమర్శిస్తూ సెతికవిలవలషే. ధారావాహికంగా సంపాదకీయాలు ఇప్పటికీ 
చౌస్తుండటం గమనించవచ్చు. 

తెలుగు జర్నలిజంలో ఎన్నో “మొట్టమొదట్ల'కు (శ్రీ నార్హ డ్రీకారం 
చుట్టారు. తా నొక కలోరసత్యాన్ని శెలీపినప్పుముగాని, తాను నమ్మిన 
సిద్దోంతాలు వివరించినప్పుడుగాని, తాను చెప్పదలుచుకున్న అధి ప్రాయాలను 
తెప్పీనవ్పుడుగాని, చార్మి తిక సంఘటనలు, రాజకయసంఘటనలు జరిగినప్పుడు, 
తీ నార సంపాదకీయాలు, ఎంతో ఉత్సాహంగా భావస్ఫో రకంగా భాషకు, 
జర్నలిజానికి ఒరవడి పెట్టినట్లుగా ఉంటాయి. అవి శెలుగువారికి చైతన్యాన్ని 
వైజ్ఞానిక దృక్పథాన్ని కేర్లించేవిథంగా ఉంటాయి. 

తెలుగులో దిన త్రికలేగాళ, వారషత్రికలు, పత్షష్మత్రికలు, మాన 
పత్రికలు, వందలాదిగా వస్తూ, తెలుగువారి అభివృద్ధికి తోడ్చడుతూ, నంపాద 
కీయాలు (వ్రాస్తూనే ఉన్నాయి. 


తెలుగు పత్రికలు : వివిధ సీర్షికలు 


శ్రీమతి శె. రామలక్ష్మి 


శోవ్రార్తలందు ధరణి వర్జిల్ల" అని నన్నయగారు వారర్హలప్రాముఖ్యాన్ని 


చెప్పక చెప్పారు, మరి పృతిక లింకా లేనికాలంలో వార్హ లెలా వర్థిల్లేవి? 
లోకసంచారి అయిన నారదులవారు మనతొలివిలేఖరి అనుకుంటే రచ్చబండ 
మనతొలిషృత్రికే 1 వార్త లిచ్చిపుచ్చుకోవడం, వార్ష లానోటా ఆనోటా విస్థ 
రించడం పూర్వం ఎలా జరిగేదో మనం యిప్పుడు వూహించలేం కూడా. మన 
కిస్పు డన్ని ష్మత్రికలు ఉన్నాయి , 

తెలుగులో (ప్రచురితమైన తొలిషృత్రికలు “హితవాది” “వ ర్హమాన 
తరంగిణి” “నుజనరంజనీ” మొదలె నవి. తరువాత వీరేశలింగం సంతులు 
గారు. తమఉిద్యమములకొర కష శ్రికలని దాగా. వినియోగించుకొన్నారు. 
“విచేకవర్థని" హృ త్రికస్థాపించారు. ఈరోజుల్లోలాగే ఆరో జుల్లోకూడా పత్రికల 
మధ్య, వారినంపాదకులమధ్య తీ ప్రమైన పోటీవుండే దని _ మసేకి తెలియచెప్పే 
బందుకు _ “అం్మధ్రభాషానంజీవని” వెలిసింది. పంతులుగారి వివేకవర్థనికీ “ 
యీకొక్కొ_ం౦డ వెంకటరత్నంగారి ఆంధ్రభాషానంజీవనికీ హోరాహోరీ పోరా 
టం జరుగుతూవుండేది. వీరేశలింగంగా రేం తీపిపోలేదు. “హాన్యనంజీవని" 
అని sas డ్రశ్యేకంగా స్టా స్తాపించారు ఆర్మధ్రభిషావరజీవవిసపై పోతీకి, 
వీరే ప్రీలకని | డ్రర్యేకంగా “నతీహీతబోధిని” అనే నేప త్రికకూడా స్థాపించారు. 
తెలుగులో తొలిదినప। త్రిక దేశాభిమాని. తరువాత కృష్ణాపత్రిక వెలిసింది. వీటి 
తరువాత ఆం రస త్రిక్క భారతి, ఆంధ్రప్రభ మొదలై నవి వచ్చాయి. 

స్వాతంత్ర్యం రావడానికి పూర్వం తక్కినభాషాష్మతికలలాగే తెలుగు 
పృ త్రికణుకూడా జాతీయాద్యదూనికే (ప్రాముభ్యా న్నిచ్చేవి. (ప్రజల్లో జాతీయ 
చైతన్యాన్ని రేకెత్తించుతూ | బిటీషు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ విప్పవ 
శంథారావాలను పూరించినందుకు కరఠినకారాగారశిక్షలకు లాఠీదెబ్బలకు గురి 
అయిన ఆం; న్రష త్రికానంపాదకులు, పాత్రికేయులు ఎందరెందరో | వీరిలో 
మనయువతరం ముఖ్యంగా స్యరించితీరవలసిన వ్యక్తులు _ శ్రీఖాసా సుబ్బా 
రావుగారు, శ్రీకోటంరాజు రామారావుగారు (శ్రీముట్నూరి కృష్ణారావుగారు. 
వీరిలో తొలియిద్దరిపరిచయభాగ్యం నాకుంది, “నిజం చాటడానికి భయపడని 


౭౮ మహతి 
జర్నలిస్టుగా పేరుకాంచిన శ్రీఖాసా  జర్నరిస్టులకే వన్నెతెచ్చారు. నితో 
త్సాహీ సంభాసషణాచతురత కలవారూ (శ్రీరామారావుగారు, “భారతావనిలో నేను 
సంపాదకునిగా పనిచెయ్యనిష త్రికలు ఏఒకటో అరో ఉంట్రాయి॥' అన్నాక_ 
ఆయ నంత స్వేచ్చావాది. ఎదురు చెస్తే సహించలేని వ్య క్రిత్వం వారిది. 

స్వాతం త్యసముపార్దనా నంతరం షత్రికలబాధ్యతలు ఒకరంగంలో తేరి 
గినా యితరరంగాలలో పెరిగాయి. నిర్మాణాత్మక విమర్శనము చేబిజ్జి (ప్రభు 
త్వాన్ని రుజుమార్గం పట్టించే బాధ్యత పెరిగింది. అంతేకాకండా డ్రచురణలో 
బాధ్యతలు పెరగడంతో వ్యాపారసరళికూడా పెరిగింది. లేకుంటే (ప్రకాశం 
పంతులు గారి “స్వరాజ్య” లా ఎన్నాళ్ళు స్మత్రికలు నడసకలరు? వారు జీతానికి 
బదులు బియ్యం పట్టుకెళ్ళమని అనేరోజులుకూడా వుండే ననేవారు శ్రీ ఖాసా. 

ఈ రోజుల్లో పత్రికలూ, పషృత్రికారచనాకూడా వ్యాపారనరశళిలో నే 
సాగుతోంది. స్మ త్రికా విజయానికి చిహ్నం-అది అమ్మజడుతూన్న సంఖ్య ఆయి 
నప్పుడు - ఎక్కువ అమ్మేపద్దతులనే అవలంభిస్తారుకాని చేతులుకాల్చుకొని 
ఒకలక్యుంకోనం నడిపే వృశ్రిక లీరోజుల్లో చాలా అరుదు. అసలు లేవన్నా 
అబద్ధం కాదు. 


ఇక సృ త్రికారంగాలు ఇంతవ్యాపార నర?ికి దిగినప్పుడు వాటిలో నిరచనలు 
పరిశీలించాలికదా | అవి (ప్రచురింపదిడడానికి కారణం పాపులారిటీ, 


తొలిష్య త్రికలలో ఇలా పాపులర్‌ ఆయిన ఎన్నో చక్కని శీర్షికలు 
కన్నిస్తాయి. ఆంధ్రప్రభలో న్యాయపతి నారాయణమూర్తి గారి పౌన్‌సుపారి, 
అం|్రేహ్మ త్రికలో దాసు వామనరావుగారి కాలక్షేపం, ముదలై. లెన శీర్షికలు యీనాటికీ 
అంతా మననం చేసుకుంటూనే ఉన్నారు. కొద్దిలో జలే టవ శ్రీశ్రీ కాడూ 
బొంగరం, ఆర్నుద్ర కుర్చీలో కూనిరాగం, రఘినాధయ్యర్‌ గారి “సోటొవోసె' 
సాకా సెడ్‌= _లైట్స్‌ యివ స సాహితీవే త్రలకి, రాజకీయాలు చదువుకునే 
విద్యార్థులకీ పభనీయంగా ఉండేవి. మెదడును పదనుప్తేవి. 
శీర్షిక నొకటి రాయడం (ప్రారంభించడం చేరు. దాన్ని చాకచక్యంగా 
ఆందరూ చదివి ఆనందించేదిగా రూపొందించకల్లడం శేరు. పఠితలు ఆయీ 
నరక అభిమానం వాటిలోని వివిధశిర్షికిలనువశే. పెంచుకుంటారు. 
వూరివారి అషామాషీలో యీవారం ఏం రాశాప్‌? వినాయ్‌కుడివీణలో గోరా 
ఏం పలికాడు? విశ్వం మాణిక్యవీణ యీవారం ఏం మీటింది? అన్న 


తెలుగు పత్రికలు : వివిధ శీర్షికలు శిలా 


ఉక్సాహంతో ఆయాష। త్రికలు ఎప్పు డొస్తాయి. అని ఎదురు చూసేలా చేయ 
కల్లినదిట్ట రీరచయితలు. అలాగే “నార్ల 'వారి మాటా మంతీ". 

వృత్రికలకు వార్హలు అందించడం వేరు. శీర్షికలు రాయడం వేరు. ఆంగ్ల 
నవలా రచయితల్లో ప్రముఖుడైన ఆర్‌, ఎల్‌, స్టీవెన్‌నన్‌ ఒకప్పుడు 'వకే 
ఖరి”గా ఒక పత్రికలో చేరాట్ట. చేరినరోడే సాల్వేషన్‌ ఆర్మీవారి వుత్సవానికి 
వెళ్ళి రాయవలసి వచ్చిందట. సందర్భంలో చే పేదలకు అన్నదానం చేశారట, 
స్టీవెన్‌నన్‌ తీక్షణంగా వారినందరినీ పరిశీలించి ఆ పేదపజ లెలా విందార 
గించారో అప్పుడు వారి ముఖా లెలా వున్నాయో, వారిలో నిజంగా ఎందరు 
దర్శిదులో, ఎందరు సంఘదూరులో, ఎందరు ముష్టికి దిగిరో=అన్నీ కన్నుకు 
కొప్టేటట్లు, గుండెలు పిండేటట్లు రాసి ఆఫిసులో ఇచ్చాడు. ఆ సంపాదకుడు 
దాన్ని చదివి నలిపి బుట్టలో పడేసి “ని న్నీపని కెవరయ్యా నియోగించారు ? 
నువ్వు రాసినదాంట్లో వా_ర్దేది? ఎంద రతిఠలు వచ్చారు? ఎవరి అధ్వర్యాన 
ఉత్సవం, జరిగింది వారి పేరేమిటి ? దాని విజయాసకి కారకులై న (ప్రముఖు 
లెవ్వరు ? ఇవేం లేకుండా నువ్వు విలేఖరివేం అవుతావు. ఇంకోపని చూసుకో” 
అన్నాట్ట. చెప్పాచ్చే దేమిటం'టే_విలేఖరి చేయవలసిన పని వేరు. ఇదే విష 
యాల్ని ఏ“ఎరౌండ్‌ ది టొన్‌' లోనో శీర్షికారచయిత రాసివుంటే అంతా ఓహో 
అనేవారే ! ఇదే షృత్రికారచనాదృష్టికి వాజ్యయరచనాదృష్టికి కల తేడా కూడా. 
వృత్రికారచనాకార్యము లౌకికము వాజ్మయ La సాంస్మ్కృతికము. 
వృత్రికలు వార్తావిశేషాలకి, సాహిత్యం మనోవికాసానికీ చదువుతాం మనం. 
“కక్క మనిషిని కరిస్టే అది వార్త కాదు. కాని మనిషి కుక్కని కరి సే 
అది జాక్సు అయిటమే” అవుతుంది. పష త్రికలవారి దృష్టిలో 1 


రచనావ్యానంగం ఒక జబ్బులాంటిది. శీర్షికారచయితల కేీజబ్బు కొంచెం 
ఎక్కువగానే వుంటుంది. ఏ విషయాన్ని ఆయినా నరే తమ శీర్షికలోకి ఇమిడ్చి 
రాయగల నేర్పు వారికి ఆభ్యాసమువలన ఆలవా'టై పోతుంది ఆ క్షణంలో 
ఏంతోస్తే అది రాసి ఆవారం ష్మతిక ముగింపు చేయవలసిన ఆవసరం 
వుంటుంది. అంచేత (ద్రశ్యేకించి ఫలానా విషయాలనే రాయాలన్న నిబంధన 
పెట్టుకోరు చాలామంది. అలా కాకుండా రాజకీయాలు, సాంఘిక విషయాలు, 
త్రీల నమన్యలు, పిల్లల క్లీష్టమెన విషయాలు చర్చిస్తూ ఆయారీర్షికలు కూడా_ 
చాలా (ప్రచారం పౌరదినవీ ఉన్నాయి, తొలి మహికాలోకపు కకం కమ 
'రేఖలు నడిపించారు.కీ.శే. పద్యావతిగారు. ఆలాగే శారదలేఖల ద్వారా, ఎన్నో 


q 
o 


మహతి 
షయాలని సమర్థవంతంగా చర్చించి మహిళల శీర్షి కకి ఒక స్వరూపం కల్పిం 
రు కనుపర్తి వరలక్ష్యీమ్మగారు. “ప్రమదావనం” శీర్షికద్వారా (పతి యిల్లాలిని 

ఆకర్షించి, ఎప్పుడూ చదవనివారిచేత కూడా చదివింపించిన ఘనత మాలతీ 
చందూర్‌కి దక్కుతుంది. “ఇయం గేహే లక్ష్మి' శీర్షికలో (శ్రీమతి ఇల్లిందల 
సరస్వతీదేవిగారు ఎన్నో చక్కని వ్యాసాలను రచించారు. 

ఈనాడు సామాన్యంగా ఆయిపోయినశీర్షి కలు పూర్వంలో వాజ్యయస్థానం 
ఆ క్రమించిఉన్నాయనడానికి నిదర్శనే “సాక్షిన్‌ వాసాలు. అలాగే సలుషీ త్రిక 
లలో పలుశీర్షి కల! క్రింద తమఆమూల్యమైన వ్యాసాలని రించినారు తిరుపతి 
వేంకటకవులు. 

వివిధవ్యాపారాలను సమీక్షిస్తూ వ్యాసాలు రాయడం చేరు. (ప్రత్యేకించి 
శీర్షికలను నడుపుతూ వాటిలో రాసినవాటిని పలువురు చదివేలా రాయక ల్లడం 
వేరు, వృత్రికలలో ఈశీర్షి కల బలాబిలాన్నిపట్టీ వాట్ని చారం ఉంటుంది. 
కాబిట్టి అవి రాసే రచయితలకలం సదునూ ఊహలవాడీ కూడా వాటివిజయానికి 
తోడ్పడతాయి, 

చాలామంది సృ త్రికలలో ఈవివిధశీర్షి క లెందుకు ? ఆంటూ (ప్రశ్నిస్తూ 
వుంటారు, ఒకహ్మ త్రికాధిపతిని యిదే పళ్న అడిగాము. వారు చెప్పిన దిది : 
“మాకు రోజు కిన్నికిలోల లెక్కన ఈరోజుల్లో వ్యాసాలు, కథలూ కవితలూ 
వస్తూంటాయి. వాటిలోంచి (ప్రచురణయోగ్యం అయివున్నవాటిని ఏకడానికే 
ఓవారం చాలదు. ఇంక వాటిపై పూర్తిగా ఆధారపడితే అవారంషత్రిక ఎలా 
వస్తుంది ? అంచేత సర్వసాధారణంగా పత్రికలో మూడోవంతు (ప్రక్యేకశీర్షి క 
లకి కేటాయించడం జరుగుతుంది. అప్పుడే నిశ్చితంగా కొన్ని పేజీలు నిండు 
తాయి. మిగిలినవి వచ్చినసాహీత్యంనుంచి నింపడానికి | ప్రయత్నిస్తా"అన్నారు. 

పత్రికలో శీర్షికలు నడిపేవారిపై ఓ పత్యేకఅభిి ప్రాయమూ, ఓ|ప్రత్యేక 
అనూయా ' పాఠకులలో సాటిరచయితేలలో. కాబోయే రచయితల్లో ఉండడం 
గమనించదగినది. వీరే ఎందుకు రాయాలి ? అన్న్నప్రశ్న విన్చిస్తూంటుంది ॥ 
శీర కాభిమానులు ఏం వారే ఎందుకు రాయకూడదు? అని ఎదుర్ను ప్రశ్న 'వేస్తూంటా 
రనుకోండి. అయినా _ ఈవివిధశీర్షి కలరచయితలు తమస్థానాన్ని ఆక్రమించు 
కోవడం లేదని విమర్శకులు (గ్రహించిశే చాలు. 

ద్రశ్యేకశీర్షికలు ఎప్పుడూ ప్రక్యేకరంగాలకు సంబంధించే ఉంటాయి. 
కాని స్వాతం త్రానికిపూర్వం వృత్రికల్లో  ఈశీర్షి కలన్నీ కూడా ఆనాటి పజని 


తెలుగు పత్రికలు - వివిధ శీర్షికలు లాం 


కీయచై తన్యంవై పు చేశచిమానంవై పు మళ్ళించడానికి (ప్రయత్నంచేసేవిగానే 
ఏ. అనాటిషృత్రికల (ప్రతమక ర్హవ్యంలాగే.'శీర్షి కారచయితలక ర్హవ్యం 
కూడా _ (ప్రబోధన, ఊఉ శ్లేజపరచడం కార్యోన్ముఖులను చేయడం. కాని ఈ 
నాడు వేరు. “సాక్షి” వ్యానక ర్హ ర్రలాగే _ సంఘంలో లోపాలు ఎత్తి చూపడానికి, 
నలుగురూ తెలుసుకోతగ్గవి చెప్పడానికి, కొకుండా = పాఠకులకీ రచయితలకి 
దుధ్య వంతెనలా హాపొందుతున్నాయి విదిధశీర్షి కలు, ఈనాడు వీట్మి ప్రయో 
జనం చేరు. ఇవి షృత్రికలకి సెల్లింగ్‌ పాయెంట్స్‌. ఆయారచయితలనేర్పుకి 
ఓర్పుక నిదర్శనలు, 
ఈనాడు అతివిస్తారంగా | పైచారం పొందుతున్నపి |ఫిశ్నలు ౬ జవాబుల 
శీరికలు. వాటిలో పాఠకులుకూడా పాల్గొనడం వుంటుంది కసుక _ వాటి 
(టేారాన్ని మనం సులభంగానే అక్రంచేసుకోవచ్చు. రిపార్టీకి, విజ్ఞానం పంచ 
డానికి, అనుమనాలు తొలగించుకోవదానికి అచ్చులో పేరుచూసుకో డానికి - 
యివి చాలా ఉపయోగపడుతున్నాయి. అందుకే బహుళజనాదరణకి నోచుకుంటు 


న్నాయి. 

వ త్రికలు _ వివిథశీర్షి కలు చర్చిస్తున్నప్పుడు ఒకనంగతి మరిచి పోకూ 
డదు. ఎంత్మప్రచారం పొందినా జనాదరం లధించినకీరి క లెవ్పుడూ ఆయా 
షృత్రికలో భాగాలే 1 


“'వచనగీతం అంటె చేతెకివచ్చిన (వ్రాతకాదు.  వ్యర్థపదాలు 
లేకుండా వచనం రాయడ మే ఎంతోచిక్కు. అటువంటి అప్పుడు, 
నమ గసౌందర్యంగల వచనగితం ప్రాయడం మరఠికష్టం”” 

_తీత్రీ. 


తెలుగు పత్రికలలో 
కార్టూనులు - జోకులు 
శ్రీ నుధామ 


ద... ప్ర. ప్రకటన ః 

“పష త్రిక తిరగేస్తున్నారు. పదిపేజీలకో మరింకొన్ని పేజీలకో ఒక్కొ_ర్క- 
సాకీ ఆనుకోకుండా మీపెదవులమీదచిరునవ్వు మెరుస్తోంది. ఒక్కోసారి 
ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తున్నారు. ఈ మధుర దరస్మితవదనానికి |పేరణ 
ఏమిటి?- కార్టూనులు, జోకులు. సత్వర ఆసందం పొందడానికి కార్టూనులూ, 
జోకులే వాడుడు బనానేవాలే....టింగ్‌ టింగ్‌ టింగ్‌” _ ఇది జనరంజని 
కార్టూనులు, జోకులు (ప్రకటన అనుకుంటున్నారా? లేడా. ఏమైనా కానీయండి 
శెలుగు పత్రికలలో కార్డూనులు, జోకులకొక (ప్రశ్యేకత, అలాంటిదే ఒక 
స్థానం వుందని పెదవులనే ఢంకామీద చిరునవ్వు అనే దెబ్బకొట్టి చెప్పచ్చు. 
కాదనగలరా?_ లేరు. 


ప్రస్తావన ; 
అసలు స్వాంత | త్యయుగోదయంలో నే ఈ. కార్డూనుల, జోకుల 
మహోదయం వుందని చెప్పాలి. స్వాతం త్ర్యానికిపూర్వం డాన్యశ్ళంఖలాలు 
శ్రైంచుకుదే దేళభ క్తి ఉదిక్రతతో వున్నామే తప్ప మనమీద మనం జోకులేసు 
కుంటూ, కారూన్లు గీసుకుంటూ అంతగా నప్వుటాలగా లేము. స్వాతం త్రా 
CE 
నంతరం శెలుగుష త్రికలు సంఖ్యలోనూ, స్టిరత్వంలోనూ చెప్పుకోదగినట్లుగా 
అ న 
వచ్చాయి. హాస్యానికి దేశ, కాల, ప్యాత్రముల ననునరించి ఉనికి, మనికి 
త్రగతి ఏర్పడుతూనస్తుంది. అప్పటి హాస్యానికి, ఇప్పటి హాస్యానికి మనకు 
చాలా శేడా కనిపిస్తుంది. మనిషిధోరణిలోనూ సాహిత్యంలోనూ ఒకప్పుడు 
హాస్యం కొన్హ మొరటుగా, జుగుప్సావహంగానే వుండింది. ఇవాల్టి హోన్యం 
- బ 
లోని వైవిధ్యం మీరు అనుభవిస్లూనే వున్నారు. 
తొలి తెలుగు కార్డూనిస్టుగా ఈ స్వాతం త్యయుగోదయంలో (శ్రీతలి శెట్టి 
బల E oes sg 
రామారావును చెప్పుకో వాల్సి వుంటుం దేమో। *తాటిచెట్టుమీదికెక్కిగూ క రవాడికి 
g de 


తెలుగు పత్రికలలో కార్టూనులు - జోకులు లా 

శడ్లితీయడం నేర్పిస్తున్న తండ్రి'_ అది దృశ్యం. |క్రిందదానికి శీర్షిక_ “గీతా 
= pa ఇ 

బోనన' ఆని_అది స్వాతం త్రానంతరపు తొలివత్సరాల్లో ఒకతెలుగు పత్రికలో 

కార్ణూను. అప్పటి కొర్హూన్ల దోరణి అలావుంటుంది. 


విక్వచననిఘంటువు ః 

కార్లూన్లక్కు జోకులకు నిర్వచనం చెప్పడం కష్టం.'A Joke 1s A Joke 
is A Joke' అన్నారు. ఆంతే. జోకుకు రూపం కంటి కెదురుగా ఉండదు. 
ఊహలో కనిపిస్తుంది. కార్టూను అంటే రేఖలతోకూడిన జోకు అనచ్చు అంతే 
రూపంకూడా కనిపించే జోకుమాట. అయితే కేవలం యిలా నిర్ధారించడం 
డేంజరు. చరిత్ర కందని వీరుల్లా కార్టూను కందని జోకులూ పా జ్‌ 
శ్లేని శేవలరూపాలు (es డ్రిహ్యోండంగా నవ్విస్తూనే కార్జూన్లగా కూడా బోల్డు, 
కొర్టానుకు తెలుగు పేరుంది. ష్యంగ్య చిత్రం అని. చిత్రం వ్యంగ్యంగా ఉన్నా 
వ్యంగ్యవాక్యాలతో కూడిన చిత్రమైనా అది వ్యంగ్యచ్మిత్రం, అంటే కార్టూను 
అన్నమాట. కార్డ్టూనులో నవ్వించడానికి తగిన మనుషుల్ని వాతావరజాన్ని 
సంతరించాలి శేలల్లో, జోకును జోకుగా రాసేస్తే చాల్తుంది. 


“సం” గతులు : 
పృత్రికను ఆసాంతం చదివించేందుకు ఆకర్షణ ముందు ముఖచిత్రం 
అయిరే ఆ తర్వాత అందుకు ఉత్సాహాన్ని కలిగించేవి ముందుగా పాఠకులు 
తిరగవేసే కార్టూనులు, జోకులే, అవి దాగుంటే ష్మత్రికంకా డాగుం 
టుందని పాఠకులు చదవడం నాకు తెలుసు. ఎంత తీరికలేని దునిషి 
చేశయినా ఒకసారి షృత్రిక తిరగచవేయించే ఘనత వీటికుంది. ఇప్పుటిడాకా 
అం'టే ఈ 1972 ఫలానా ఇవాళ తారీకుదాకా లెక్క చేసే కొన్నిచేలకార్డూనులు, 
అంతకుమించి జోకులు తెలుగుష్మ త్రికలలో వెలువడ్డాయి. ఇటీవలి 15 ఏళ్ళల్లో 
వీటినంఖ్య చెస్పుకోదగ్గట్టుగా వీటిఫలికాలు అంతకుమించి అనందించ దగ్గట్టుగా 
ఉన్నాయి, ఆంధ్రప్రభ, పత్రిక, ఆంద్రజ్యోతి, ప్రగతి, యువ, జ్యోతి, తరుణ, 
స్వాతి మొదలై న వార, చూస షృత్రికలన్నీ ఇప్పుడూ కార్డూనులు జోకులూ 
డ్రదరిస్తూనే “వున్నాయి డి'పెక్టివ్‌, 'సెక్స్‌ ప త్రికలుకూడా వాటీవాటి రోరణు ల్లో 
వీటిని వేస్తూన్నాయి. ఆం ప్రళ వారష్మత్రికలో లోకో క్రిచ్మిత్రిక అనేశీర్షి క 
చ్వారా చాలామంది కార్హూనిస్టులకు (ప్రోత్సాహమూ, అవకాశమూ ఆస్మత్రిక 


లా౪ మహతి 


కలిగించింది. గతంలో ఆర్మధ్రజ్యోతిలో కార్టూన్‌ స్త్రీట్‌ అని (బ్రక్యేరంగా 
శే వుండినది. (ప్రగతి అనే నచిత్రవాళద త్రిక 1970 దీపావళికి కార్టూన్ల 
పోడి Mons (ఫలితాలు తెలుపనేలేదు. బహుమతు లిచ్చారో లేదోరూడా 
శెలీదు - అది వేరే సంగతి అనుకోండి) ఆంధ్రజ్యోతిలో 'జోకాధిరామా 
యణం”, జ్యోతిలో “ప్రముఖుల హాస్యాలు'జగతిలో (ఒకమానష్మ త్రిక) నిమ్మ 
తొనలు; విశ్వరచనలో 'చిట్రికథలు? ఇలా జోకలకోసం (ప్రత్యేక శీర్తి కలున్నాయి. 
అయిశే విచిత్రం ఏమిటంచే కార్జూనిస్థులనంఖ్య వేళ్ళమీద లేదుగానీ చేలమీద 
అసలులేదు. తొలివందల్లో నే వుందేమో ! జోకులు చాలామంది రాసివుండచ్చు 
గానీ కారూస్లుమ్మాత్రం అంత “చౌరామంది' చేయలేదు. 


కార్డూను = బాపు, జోకు = ముళ్ళపూడి : 
ఏ తెలుగువాడూ (నష్వినవాడు, నక్వేవాడు, నవ్వగలవాడు) కాదనలేని 
పరోతీ నిర్వచనం యిదే. న త్రీరాజు లక్మీనారాయణ (ాప్ఫు, ముళ్ళపూడి 
వెంకటరమణ జమలికలుగా శెలుగుషతికం ద్వారా ఆనేక లత్షల పర్యాయాలు 
అనేక లక్షల పాఠకులకు కడుపునొప్పి తెప్పించిన పాపం వూరికే పోదు. అది 
మళ్ళీ వారి అడు జాడల్లో ఆనేక శిష్య పరమాణువులను సృష్టించి మళ్ళా 
వాళ్ళ చేతుల్లో కార్లూన్ల ద్వారా, జోకుల ద్వారానే పోతోంది, పోతుంది. నిజానికి 
ఇవాళ మహతి తన మహత్తరమైన (మోతలో ఈ విషయాన్నికూడా ఒక 
రాగంగా నంతరించేలా కార్టూన్లు, జోళులకు ఒక గుర్తింపు దశను, విశిష్ట 
దళను చేకూర్చి పెట్టిన ఘనత ఆ జదులిక కే దక్కుతుంది. వారి సంపాదకత్వంలో 
ఒకప్పుడు జ్యోతి మాసషత్రిక ద్వారా ఈ కార్డూన్లు, జోకులు ఒక విశేషపథానికి 
ఎక్కగలిగాయి. ఒక (ప్రత్యేకతను సంతరించుకన్నాయి. జ్యోతిలో = తర్వాత 
కొన్నాళ్ళపాటు వారి దక్షీతలోనే వెలుపడిన 'సుధ' మాసస్మత్రిక కూడా 
ఈ కార్టూనులు, జోకుల (ప్రక్రియలో | ప్రత్యేకతను వెలార్చింది. ఇవాళ ఒక 
కారూనో, జోకో లేకుండా పవారష శ్రికౌ, ఏ మాసపశతికా దాదాపు రావడం 
లేదీనే చెప్పాలి. వచ్చినా ఆకర్షించడం లేదని ఖచ్చితంగా చెప్పాలి. పాఠకుల్ని 
ఆకర్షించడానికి షృత్రికకు కోవలసిన ముడిసరుకులో కార్టూనులు, జోకులు 
పనికొచ్చే (ప్రథమ సరుకు. 


ఇన్‌ ఎ నట్‌షల్‌ అను అద్దంలో కొండ : 
పాతికేళ్ళ స్వాతం త్ర్యంలో కెలుగుష్మత్రికలలో కార్టూన్లు, జోకలు ఎన్ని 
రకాలుగా వచ్చాయో, ఎన్ని విభిన్నమైన గిలిగింతలను ఇచ్చా పయో, ఎన్ని 


తెలుగు పత్రికలలో కార్టూనులు - జోకులు a 


చిషయాంను నవ్వులాట చేసాయో, ఎందరి తోత్సాలను, ఎందరు పెద్దదునుమ 
లగు ఎగతా?ి చేసాయో, చిన్ని చిన్ని చురకలతో ఎందరిని తమలోకి తాము 
చూనుకుశేట్లు చేసి. తెలియకుండానే సంస్కరణోద్యమంలో పాలు సంచు 
కున్నాయో చెప్పడం అంత సులభం కొదు. “కార్దూస్లు జోకులు + చేసు? అని ఒక 
శీర్రకబుచ్చి ఒక సెమినార్‌ చేసినా పూ ర్హి వివరాలు వ్య క్షం అవుతాయా అన్నా 
అనుడూనమే. ఈ స్వాతం త్య యుగోదయంలో జీవితంలోని, సమాజంలోని 
(తి రంగానికీ ఒక కార్జూనో, జోకో తెలుగుష్మత్రికకు ఎక్కి ౦దనడంలో 
సంచేహం అక్కరకురాని చుట్టమే అవుతుంది. భార్యాభ రల పోట్లాటలు, 
డునుమం 'అమాథుకత, వె గ్ర వేంగకాయతనము, పిల్లలు, దిళ్ళు, హోటబ్ళు 
పంటలు, డ్యార్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసులు, వీమలు, వాహనాలు ఇలా 
కారూనకు, గకోకులకు 


లుగా, _(పేరణలుగా ఆనేకానేకం అనేకానేక 


“రాజకేయంగా రెలుగులో కార్లూన్లు అంతగా రాలేదు. ఇంగ్లీషు భాషలో 
యిలాంటి ఏిట్సొ్‌ ఎక్కువ వచ్చాయు. రాజకీయ కార్డూనంే హేధారణంగా 
మంత్రుల వ్యవహారాలమీడా, ఎన్ని కలమీదా, ఓల్లమీదా వే శే కార్డూన్లు ఆని 
కాడు నా అభిప్రాయం. నడుస్తున్న పాలనమీద ఆయా సీఠాలమీద వున్నే స్ష్యోక్వల 
ముకాలను వ్యంగ్యంగా కారూనగా మలచి చురకల్తా వ్యవహరించిన కార్టూన్లు 
తంగ బగా లొ అ 
తెలుగు కార్టూనిస్టులు ఆతి తక్కువగా చేశారని నా అభిప్రాయం. బాపు, సాంబు 
డ్రోఫ, షత్రికల్లో కొన్ని వేశారలాంటివ. మామూలుగా రాజకీయాలను వ్యంగ్యంగా 
చ్చి తిక్తూ దినష్మత్రికొల్లో కార్డూన్లు పేస్తున్నవారు కొందరున్నారు. ఆంధ్ర ప్రభలో 
సుబ్బారావు (చి త్తజగత్తు) ఆంధ్రజ్యోతిలో ౬, V. రమణ (లోకం 
hye 
పోకడ) ఆందహరికల్ల యిలాంటి కార్టూన్లుంటున్నాయి. 'శంకర్స్‌ వ" 
లాంటి రాజకీయ కౌర్లూన్ల పష త్రిక ఒకటి" తేలుగులో పంపే దాగుంటుంది. 
ఆష్మత్రికలోని అ శెనుగు చేరుస్తూ విశాలాం[స మొదలైస 
తరుచు ్రరిస్తున్నయి. ఆం|ధ్రష గ్రిక వీక్లీలో బాజున్‌ కార్డూ 
పూర్థి రాజకేయ కార్టూన్ల శీర్షిక అని చెప్పాలి. 
ఇవాళ మస జోకుల్లోనూ కార్టూన్లలోనూ తెలుగుతనం వున్నండుకు 
నంతోషించాలి. ఇంగ్లీషు హిందీ, కన్నడం మొదలై న భాషలవాటితో పోల్చి 
చూసుకుంటే ఇంగ్లీషు తరువాత ఎక్కున విశిష్టకకలిగినవి మన కెలుగు కార్డూ 
నులు, జోకులే. జోకులకన్నా కారూన్లు చేయడం కషం. కార్లూన్లకు బొమ్మలు 
జ్‌ బ్‌ దని 


లజ మహతి 


4 


వాలి, హాస్య రేఖలు కావాలి.వినోదదోరణిపున్న | ప్రతిమని" జోళును సృష్టించ 
గండు కానీ కార్డూన్లు గీయడానికి చిత్రకళ రావాలి. గీతల్లో హాస్యం చొప్పిం 
చాలి. జోకు చప్పనిదయినా రేఖాకృతుల్లో (బహ 
కాట్లాన్లలో బొమ్మలోని కనుముక్కు. తీరు, నోరు. 
అక్‌ ల గమనించగానే నవ్వు పుట్టాలి. కార్డూనిస్టుల్ల శ 
చక్కినిగీతలు, తెలుగుతనం ఉట్టిసదేరీ తులుఉన్న వారు కేళ్ళమీదేవున్నారు. ఇవాళ 
సగానికి సగంమంది కార్టూనిస్టులు బాపూ, గోపు ల ననుకరిస్తూ తమ జోకు 
అందులో చూపిస్తున్నవారే. రేఖలను సంతరించడంలో ఆ అందం,పొంకం, సహ 
జత, హాసన్యత కలిగి అందెకేసినచేయి “దాసు'యే కొవడం దానికి కారణం. 
న్వంతగితలున్నా ఇతరకార్దూనిస్టుల రేఖల్లో మరి అంత అందం కనిపించమం టే 
పాఠకులకు కనిపించడంలేదు. అయినా సత్యమూ ర్థ బాబు జయదేవ్‌ మొద 
లైన కొందరిలో వారి (ప్రత్యేక గీతలదోరణిలో అందాలున్నాయి. బాపును 
అనుకరిస్తూ అనుసరిస్తూ చం(ద్ర, సుధామ, అంజన్‌, మాధవి, రామకృష్ణ, 
శంకు గుప్త, సురేంద్ర, టింగు,గోర్కీ ,రగేదార మేష్‌, భవాని, త్రిగుణ్‌ ,రుక్కిణి 
మొదలై న కార్టూనిస్టులు ఇప్పటి తెలుగుషృత్రికల్లో మనకు కనిపిస్తూంటారు. 
కార్డూస్లుచూడడ మే, నవ్వడమేగానీ కార్డూనిస్టులను గుర్తించకపోవడం ఇవాళ 
పాఠకుల్లో కొంతవుందని ఈ కొన్ని పేర్లగానీ ఇంకా ప్రఖ్యాతులు, యువకులు 
ఆయిన కార్డూనిస్టులున్నారు. అందరిపేర్లు చెప్పడంకష్టం స్థలాభావం దృష్ట్యా. 
శేవలం ఆయోమయం, ఆందవిహీన రేఖలవల్ల కూడా రూప, విష్ణు మొదలై న 
కొద్దిమంది కార్జూనిస్టులు హాస్యాన్ని నృష్టించయత్నిస్తున్నారు. 


y 


ండంగా నవ్వించవచ్చు. 


హ్మాం 


క్‌ి కి వాతాషరణం౦ంయొకి్క 


యిలాంటి స్వంత రే రెఖలు, 


ను 


శైలి: 

కార్టూన్‌ జోకులకు ఒక ప్రత్యేక శై లివుంది. ఆశైలిలో అదినృష్టించే 
హాస్యం బకరకం ప్రత్యేకత. వార్నీ, గవ(త్తు, బాంది, ఏవోట్‌, పోయిం 
చేసీ, సమో వంటిపదాలు ఈశైలిలో వుంటాయి. ఈకార్టూన్ల భాషలోకి 
వచ్చేటప్పటికి భాషాశాస్రజ్ఞులు “హడా నవ్వేయవలసిందే. ఈ 4 రిలో కొన్ని 
చోట్ల మకారాన్ని అర్థనున్న్షీతో కూడిన “వికారంగా మార్చడం పంటి రూపాలు 
హాస్యానికి 'మెరుగులుదీద్దడం జరుగుతోంది. ఈకార్డూన్లశై లి “జోకులాష్టమి' 
నాడుపుట్టడనిపించ ముగ్ఫోపూడిలోనే విశేషంగా కని పేస్తురదె, అతని “బుదోగు' 
ఈశెలికోనేవుండి జోకుకథ అనో జోకు నవల అనోతనేపించడానికి సండేసాం 
అక్కర లేదంటుంది. 


తెలుగు పత్రికలలో కార్టూనులు - జోకులు qe 
గుసగున 

గా చెవ్పుకోవలసిన కబురేమిటం'ే కొన్ని జోకుల్నికార్లూన్లు చేయచ్చు. 
కార్టూన్లను జోకులు చేయచ్చు. ఇవాళచాలా మంది ఆపని చేస్తున్నారు కూడా.కొన్ని 
జోకులకి దొమ్మనంతరించి కార్జూన్లగానూ కొన్నికార్డూన్లలోని మాటలను 
బొమ్మతొలగించి జోకులు చేసుకోవడం, ఇప్పుడిప్పుడు పాతవాటిని మరల 
తిరగతోడడం అటుబిటువి విట్లుగాచేయడం కూడా జరుగుతోంది. కార్టూన్లలో 
అప్పడాలకర్ర దశ ఇటీవలే ముగిసింది అనిచెప్పవచ్చు. 


జోకా? నువ్వు హాన్యకథకు పునాదివా ? - వర్ణిల్లుః 

జోకులు ఆధారంగా చిట్టిచిట్టి కథలకు, ఓమో స్హరు పెద్దహాన్యకథలకు 
నిర్మాణం కూడా జరుగుతోంది. ఆంధ్రష్మత్రికలో కొంతకాలం (క్రితం హమేషా 
తమాషాకథలు, కథకానికథ వంటి శీర్షికలు ఆలాంటివే. ఆం|ధ్రజ్యోతిలోని 
గాధావళిశీర్షిక (ప్రముఖుల జోకావశేచాలాభాగం. కాలేజీలో ఒకరోజు, మరపు 
రాని సంఘటన మొదలై నకొన్నిష్మత్రికల శీర్షికల కింద జోకులను కథలుగా 
మలచి అల్లినతనం కనిపిస్తుంది. హరికథల్లోనూ, బ్ముర్రకథల్లో నూ _ కథకులు 
ఈకార్థూనిస్టుల జోకులను ఉపయోగించి జనరంజనకు కృషిచేస్తున్నారు. 


పు స్తకృప్రచురణ ః 
నిండుగా నవ్వుకుందామని కార్డూన్లు జోకులతో వున్నపు స్తకాల్ని కొను 
కుందామని మీరు బజారుకెడితే ఆంగ్లంలో లభించినన్ని తెలుగులో లభించవు, 
ఈవిషయంలో మనం కుంఛెం బోల్డు 'వెనకపడేవున్నాం. కారణం కార్డూన్ల 
పుగ్ధకం (ప్రచురించడం ఖర్చుతో కూడిన వ్యవహారం. జోకులతో పుస్తకం 
డ్రచురించడం సులభమే అయినా ఎందుకో అవీ ఎక్కువగా మనకు లేవు. 
కార్తూన్లు జోకులు మిళాయించిన పు స్తకాలు నిజానికి ఎన్ని వెలువడితే అంత 
జాగానే పుంటుందికానీ డ్రచురణక ర్థలెవ్వరూ నవలలు మొదలై నవి ద్రచురించి 
నట్లుగా ఒళకార్టూనిస్టు కార్లూ న్లన్నిటినీ ప్ప స్తకంగా |్రచురించడానికి సాహ 
సించరుమురి. ఆలాంటి సాహసం కొందరు చేయగా మనకువున్న కార్డూన్లు, 
జోకులపుు స్హకాలు పదుల్లో నేవున్నాయి. _ రసికజనమునోభిరామం, నవ్విలే 
నవ్వండి, యుకులూ ఛలోక్రులు మొదలై నఏ అతిన్వల్పం. ఒకేవ్య క్రి కార్లూన్లు 
గల పు సకాలు | వేళ్ళమీద చెప్పవచ్చు. పిళ్ళానుబ్భారావు చిత్రజగత్తు, సత్యం 


లారా 


కారూన్లు ఆకోనలోనివి. ఆమధ్య ఎవ 
ల 
చూసినగురు. 
ey 


నిరం... నీరియన్‌గా ఇంకొన్ని విషయాలు : 


హాన్యష్మత్రికలు కార్లూన్లష్మత్రిః ల పేర్లతో కొన్నిమానప, త్రికలునచ్చాణు. 


జోకర్‌, నవ్వులుపువ్వులు, పక పకలు, హోన్యపీయలాంటి నాలుగ్లెదు. అయితే 
వాటిల్లోని కా 
ష్మత్రికలు కూడా చాలాడు 


, జోకులు సాయికి ఎడిగి నవ్వించినఏ చాలా న్వల్పం. ఆ 
a 

సాయి. కారూన్లతో కొన్నితెలుగు 
లగా 

డర ప్ర ుకో, Ft 

జాకథ టైటిల్స్‌ చెప్పుకోదగ్గ 

సినిమా రెండోసారి ఆటైటిల్స్‌ కోసమే చూళానేను. (పేమించుచూడు మొద 


బగ 


సినిమాల "టెటిల్స్‌ కూడా చూపబడాయి, 
w= a 


లెన ఇంకొన్ని చిత్రాలుకూడా కారు 
బావుంటుంది. 
పత్రికల్లో కర్లూన్లు జోకులు చూసి నవ్వుకుణేవారే తప్ప వాటినిచే 
ద బణ 
కార్తూనిస్టులగురించి ఎవరు ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నవారు తక్కువ, 
జ J & ger 
కొందరు కార్లూన్లు మీరే అం'టే(మనుసుకే 
అడగడం నాకు వింతచేసింది. అవి షత్రికలే చేస్తాయి అని వారీడిద్దేశ్యంట, 
(అచ్చువేసేది అవే అనుకోండి కార్టూనిస్టులు అనేది షృత్రికల్లో ఒక ఉద్యోగంగా 
అంతటాస్టిరపడిశే ఎలావుంటుందో మరి ఆలోచించాలి ? రచయితలాగానే 
కొన్నిష్మత్రికలకు కూడా గుత్తపుచ్చుకున్నట్లు కార్లూనిస్టులు కొందరుండడం 
ల. bl me 
పరోకింగా అలాంటిదే ఆనుకుందామేంటి పోనీ. 
రచయితేలకు, కవులకు వున్నంత గు ర్లింపు కొరూనిసులకు లేదు.“వీరు 
బొ 
కారూను డేసూంటారండీ”, “వీరు ఫలానా కారూనిసుగారు" అంసే ఆదికూడా 
బర CIS 
జోకుగానూ, కార్తునులాను; తీసుకుంటుంటే ఏంచేస్తాం. ఆం” ఏం చె లేమన్న 
ర EH జ 
మాటేనా. కార్దునిస్టులకిచ్చే ఆర్రిక ప్రోత్సాహం నాలుగూ అయిదూ. అవీ కొన్ని 
బఐ & 
పెద్దపత్రికలే. ఆదేపెద్దమొ త్రం అనేవారిని గురించి ఏమనగలం. ఏ ఆం(ధ 
ఎ rage 
(ప్రభలోనో ఒక ఫుల్‌ పేజీ కారును పడితే అక్కడికి కారూనిసు కొండంత 
లగా ఐ 
సంత్భ ప్రిపడడం చూస్తూనేవున్నా. 
& _ 3 
కొన్నిస్మతికలు రెమ్యూనిరేషన్‌ చెల్లి ంచవుసరికదా కార్డూనిస్టుకు (తి 
కూడా పంపవంటే మీరు హాశ్చర్యపడిపోనఖ్కశ్లేదు. (కొందరు రెచయితల 
స 
క్కూడా ఈ దిక్కులేదుటలెండి) కార్డూనిస్టులకుకూడా కోరికబున్నాయి, (శ్రమ 


హపాయి, ఆప్రక్రియ ఏ 


సే 


నట, వేస్తారా అని కారూనిస్టులను 
అ Eg 


తేలుగు పృడికలలో కార్టూనులు - జోకులు తాకా 


పుంది, డావ్యతో లున్నాయి, హక్కు_ లున్నాయి. కొదంటారా. అనకండి. సంఘ 
సంస్కరణకు సమాజంలోనూ, మనిషిలోనూ మార్పుకు రోచనసంగశేమోగానీ 

కార్టూన్ల జోకులుమ్మాత్రం పరోక్షంగానై నా కారణమౌతూనే వునాషాయి, హేళ 
నగా, మృ ుస్పగాం: 3 ఎగతాళిగా అకో[సారి ఈ కఠినంగా నడుస్తున్న రీ రీ 


కూడా సీరియస్‌గా WO 
అందరికీ సంభమాలున్నాయి, నమాచేశాలున్నాయి _ సభలున్నాయి, 
కు లేవు. పెడదామని ఆశ. పెట్టవలసిండే. అభిలభారత రెలుగు 
మహాసభ ఒకటి (సీరియస్‌గానే చెబుతున్నది. hed 


దొరికారు పట్టుకోండి” ఆని కుహిళొనమాజం అప్బేడోలకగ్రం మొదలైన 
ఆయురాలు ప 
హించాలి. ఆ తవక్యకిక వంతపంరు కార్డూనిస్టుల సమస్యలు, సాశకబావ 
కాలు కష్టనిష్లా రాలు చర్చించుకోవర్సిన అవ వేనరరివుంది. కార్డూనిస్టు వరిచ 
యాంతో. ఫోటోలతో WHO IS WHO wos గ్రంథం ఒకట్‌ ఆ్రహ్‌రిందాలి. 
పెద్దఎత్తున వ్యంగ్యచ్మిత్ర కళ్ళాప్రదర్శనం జరగాలి. అందుకే “తెలుగు కార్ఫూ 
నిన్గులారా ఏకంకండి” అని ఒక స్లోగన్‌ రాద్దామనుకుంటున్నాను. (నని శం 
డయ్యా బాబూ 1) ఇవన్నీ జరిగిశేతప్ప పూర్దీగా కార్జూనిస్టులంటే ఏమిటో 
జనానికి కెలీదు. శ్రనస్నిర్రభాగలు, సత్ఫలితాలను సాధించాలంటే కార్య 
రూపంలో యువభారతి లాంటి సంస్థలేపూనుకో వాలి. అలాంటినంస్ట యువ 
భారతి ఒక్క టేకాబట్టి ఎప్పటికైనా తీనికి యువభారశే పూనుకోవాలి. తను 
పూనుకోవడం పూనుకోకపోవడం అన్నది, కార్టూనిస్టుల తెలుగువాళ్ళ థాగ 
థేయంమీద ఆధారపడివుంటుంది. 


వస్తున్నట్లు మాడాబు' కార్డూన్‌నిజమైపోయినానరే) నిర్వ 


ముకాయింపు ః 

స్వాతం త్యయుగోడయంల్‌ లో రెలుగుషతిః లో కార్డూనులు, జోకులు 
అనే నాకు ద్రసౌదించిన ఈవిషయానికి నేచేసిన న్యాయాన్యాయాలు ఏమిటోగానీ 
ముగింపుగా ఒకి సేమాట__ “కార్టూన్లను, జోకులను హోస్యంగా తీసుకోండి. 
అభ్యంతరంలేదు. కానీ వా వాటినినంళరించే మసుషుజ క (కార్లూనిస్థుల)కీ నిఆాలను 
మాత్రం జ్‌ జోకుగా తీసుకోకండి. జోక్‌ చేయకండి." 


సినిమా రచన - చిత్రకథ 


శ్రీ పి. చెంగయ్య 


ఇమూనవజీవితానికీ ఒకజాతి సంన్మ్భతికీ అద్దంవంటిది సాహిత్యం. 
ఒకఆదర్భాన్ని |పజకుచూపించి, ఆ లత్ష్యసావనకి కా_లసిగ (ప్రబో 
కాన్నికలిగించే శ క్తికూ డావుంది సాహిత్యానికి, 
"Unto this last” అన్న ఒకపు న్హకం, తనజీవితంలో 'పెద్దమార్చును 
తీసుకొచ్చింది ఆన్నారు మహాత్మాగాంధీ. 
న్మెహూజీ ఆత్మకథ, అనేక దేశాల్లో న్వతం(త్రవీరులకు డీ కంకణం 
బ్లిందని మనం చదివాం. ఈగ ప్రభావం, విశిస్టత, స్వేచ్చా సాహిత్యానికే వుంది, 
మారచనకులేదు. స్వేచ్భారచన విజ్ఞానాత్మకం. సినిమా రచనవినో దాత్మకం. 
నిమా ఒక మూడుగంటల గిలిగింత, సాహిత్యం, రేపటితరానికి, నేటివారు 
అందిచ్చే సాంస్కృతిక సంపద. స్వేచ్భారచన అవధులను అంగీకరించదు. 
సినిమా రచనకున్నచే అవి, శ్రీశ్రీ భాషలో చెప్పాలం'టే రచయిళలు"Gం1౮- 
smiths" కొవడానికి సావకాశంవుంది. సినిమారచయితలు _ “WOordsmiths” 
మాత్రమే కాగలరు. 
ఈ దృష్టితోనే సమీక్షించాలి.గత 25 సంవత్సరాలలో “సినిమారచన” 
ఏం సాధించింది అన్నఅంశం. 


సిః 


. . . 
సినిమారచనలో రెండు విభాగాలున్నాయి. 

1. సినిమాకథ. 

2. సంభాషణలు, 


(్రతికథ సినిమాగా, తెరమీద కనిపించేముందు, ఈరెండుదళలా 
దాటారి. వ్యాగ్రచన _ చిత్రరచనగా మారాలి. మాటలలోవున్న కథను 
నాన్ని _ సినిమావరవడిలో దృశ్యాలుగా రూపకల్పనచేసి, వ్రాయడ డే: “సి! 
కథ” Screen play. కథారచయిత ద్రాసిన ద్రతిద్భశ్యం యరాతథంగా తీస్తే 
తెరమీద రాణించదు. అందుచేత SCreen play writer కు, భాషాజ్ఞానం 
మ్మాత్రోం వుంటేచాలదు. అభిమానుల అభిరుచులు తెలియాలి, 

సినిమానిర్మాణం గురించి డానికి సంబంధించిన అన్నశాఖలగురించి 
“టెక్నికల్‌” జ్ఞానం, అనుభవం కావాలి, వెనుక, Holly wంంరలో 


నినిమారచన _ చిత్రకథ కాం 
ఒక సరికొ త్తరచయిత, నాయికానాయకుల మధ్య ఒక పేమఘట్టం, రెండు 
పేథీలు ఒక టెలిఫోన్‌ బూత్‌లో. జరిగేట్టువాశాడట. కానీ "టెలిఫోన్‌బూత్‌లో 
ఇద్దరు నిల్చోలేరు, సరికిదా కెమెరా రాడానికి అనలుస్టలం వుండదు. అందు 
కస ఆగెద్దేంగ్‌ విశాలంగా నిర్మి స్టే _ అది చెరికోన్‌బూక్‌ కానేకాదు, వాస్తవి 
కతకు దూరం అవుతుంది. ఆ సీను మార్ప్చించాడు నిర్మాత. 

“సినిమాకథ” కు = మాటలు, హావభావ్మప్రదర్శనేకొక,  ఉసయోగించే 
కొన్నిచిట్కాలున్నాయి. మనకళ్లు చూచేదానికంటె సూత్మంగా, నిశితంగా 
చూస్తుంది కెమెరాలెన్సు. ఇదికొక, సినిమాకు కొన్ని 5/60! కూడా వున్నాయి. 
ఇవిసిసిమాకళకు పశ్యేక మైనవి. ఆలోచనలలో కొట్టుక పోతూన్న ఒక మనిషిని, 

చెప్పడానికి, సినిమాలో తరుచు, వేగంగా తిరుగుతూన్న (2n లేదా ఒకరైైలును 
చూపొచ్చు. ఒక మనిషిని గతజీవుడై నాడని చూపడానికి $yగbం! గా, ఒక 
చిత్రంలో సత్యజిత్‌రే, రెక్కలుకొట్టుకుంటూ  ఎగిసిపోయే పావురాలను 
చూపించాడు, 
రానీఈ 5y[bం15 సరియైనచోట రావడానికి, [Ing $౧5౭ కావాలి.అం'టే 
ఎడిటింగ్‌ గురించికూడా తెలియాలి. క్లుప్పంగా చెప్పాలంటే దర్శకుడు, ఒక 
చిత్రానికి ఎంతముఖ్యమో, screen play writer కూడా అంతే ముఖ్యం. 

ఈ శాఖకు 25 ఏళ్ళనాడున్న గౌరవం ఈనాడు లేదు న్వయం శికీతు 
కైన ఆనాటివారు “సినిమా కథ”కు ఇచ్చినంతవిలుప ఈనాటివా రివ్వతంకేదని 
ఖచ్చితంగా చెప్పొచ్చు. దృష్టాంతాలు కావాలంయే వందలు చొరుకుతాయి. 

ఆనాటి “యోగి వేమన”, “పాతాళభె భైరవి", *దేవదాసు”, “ముల్రీళ్వరి” అ 
ఇలాట చిత్రాలు చూస్తే శ శారృస్టాక వర పరిశీలి"ి స్తే వాటిలో Es చిన్న విషయం 
సూక్ష్మంగా ఆలోచించి చేసినటు కని ందీ. ఈనాడు లేని విశిషత ఒ5 యేడో- 
దృగ్గోచర మౌతుంది. ఎందుకని = డ 

ఇంకి సినిమా సంభాషణల విషయంలో ఆనాటి సమ్ముడ్రాల, తాలౌాజే 
తాపీగార్ష దగ్గర్నుంచి, ఈనాటి ఆ శ్రేయ, నరనరాజులవరకూ సిమా రజన 
ఏమాత్రం (గతిని సాధించింది అంటే_కొంతవరకు సాధించిందనే ఆనాలి. 

ఆనాడు పదిమాటల్లో చెప్పింది ఈనాడు ఒక్కమాటలో చెప్తున్నారు 
రచయితలు. చిన్నమాటల్లో" పెద్దధావాలను అందచేయడానికి (ప్రయత్నిస్తున్నారు. 
ఇదేసుంత సులభమైన హం కామ. 

“The greatest art is the simplest” అన్నది ఆదర్శం కానీ, సులభ 
సాధ్యం కాదు. 


లై మహతి 


సినిమా రచన పతనమైందన్న కొందరి విమర్శ నేనంగీకరించను. 
మారిందం'టే ఒప్పుకుంటాను. దీనికి కారణం _ మారిన కాలం | 
1947 మున దేశచరిత్రలో నే ఒక న్వర్ణయుగపు ఆఖరుదళ. పాలవిలువలు 
మారుతూ, కొత్త విలునలింకౌ తలె త్తని నంధియుగం యిది. 
అనాడు ఏ శృంగారం అన్నచోట ఇప్పుడు “సెక్సు” అంటున్నాం. ఎన్ని 
కష్టాలలో నైనా వశం తప్పని, న్మిగహం కలిగిన మనిషి ఆనాటి నాయకుడు. 
కరుకతనం, బెరుకుతనం, కయ్యానికి సవాల్‌చేసే ఆవేశం, సంభాన్ని 
జరుషంగా దుయ్యబట్టడం, ఇన్నీ వున్న నాయకునే డ్రజలు హర్షిస్తారు నేడు. 
పజా బాహుళ్యానికి ఎగువ. ఉన్నతస్థాయిలో వున్న వాడానోట్‌. నాయకుడు. 
ఈనాటి నాయకుడు (ప్రజలలో ఒకడే కావాలి, 
దీనమానవుడు ఆతనికి జరిగిన నిన్నటి అన్యాయం, నేడు జరుగవలసిన 
న్యాయం, రేపటి ఉజ్ఞ్వల భవిష్యత్తు ఇవే కథానస్తువులు, వీటిని అతనికి అందు 
డాటులో వుండే భాషలోనే చెప్పాలి. ఇది చారిత్యకంగా ఒక ఆవసరం, 
పత్రనమని శేనంగీకరించను 
మనిషి కావ్యవస్తువు కావడం మనలో పెరుగుతూన్న మానవతకు 
నిదర్శనమని నేనంటాను, నమ్ముతాను. 
సినిమా రచన క్షీణించేగనక వుంటే _ ఆదాలగోపాలం ఇంటింటా వాడు 
కునే సినిమాపాట లెలావస్తున్నాయి. శ్రీ శ్రీ, నారాయణరెడ్డి, దాశరథి, ఆర్నుద, 
ఇశ్రేయ ఎంత బరువైన భావాలను ఎంత శేలికై న మాటల్లో చెప్పుతున్నారు. 
దేదుంత నులభసాధ్యమా ? 
“మార్చు” కాలధర్యం. డానికి అనుగుణంగానే వుంటుంది సంస్కృతి. 
ఆ సంస్కృతిలో నుంచే పుట్టుకొస్తుంది సాహిత్యం. “సినిమా రచన” కూడా 
అంతే, కాకపోతే పురోగమనానికి కావలసినంత స్వేచ్చ, భావాదేశం, సినిమాల 
స్తువు రచయితలకు కలిగించడంలేదు. కొత్తదనం నిర్మాణ స్యూత్రాలలోనే 
రావాలి. Fంrగ612 చిత్రాలను (పేకీకలు యింకా నిరాకరించాలి. డ్రబోరాత్యక 
చిత్రాలను ఆదరించాలి. ఈ మార్పు వచ్చేంతవరకూ (ప్రభుత్వం నిర్మాతలతో 
సహకరించాలి. ఇది జరిగిననాడు “సినిమా రచన” వినోదాత్మక మే కాక, విజ్ఞా 
నాత్యకం కూడా కాగలదని నిరూపించగల చైతన్యం సినిమా రచయితలలో 
వుందని నా నంపూర్ణ విశ్వాసం. వ 


సినిమా రచన 
మాటా-మందీ 


శ్రీ ఎమ్వేయల్‌ 


అవసరం రేదని చా న్‌ చిత్రాలు ఈనాటిక 
న్నాయి మూకీ పచ్మర్రాకు అన్న లవార్‌క్‌ ఆరమయే 


అవకాకం వుంది. మరి మాటలకు చోటిచ్చి పరిఢిని పరిమితం చెయ్యటం 


ఎందుకంటే (పపంచంలో చారీచాప్లిన్‌ ఒక్క-డే వుంటాడు గనక 
అందుకే మిగిలిన చత్రదర్శకులు మాటలకీద ఆధారపడక తప్పదు. 

సినిమాకి మాటలే అవసరం లేదు పొడ్యుంటున్నప్పుడు మనం ఉపయో 

ంచక తప్పని మాటలు ఎంత సంకీ ప్పంగా, వుండాలో చెప్మాల్సిన 

అవసకం శేదు, కాని తెలుగు వార్‌ జీవన విధానంభో లాగే, (ప్రారీన కవిత్వం 

లోరాగే, ఆధునిక కవిత్వంలో నూ_లాగే, తెలగు నవలల్లో లాగే సినిమాల్లో 


కూడా కైసత అన్నడి ల పమె పోయింది. 
an wa 


“నజ్ఞలు_.నజ్జలు' 

తెలుగు చిత్రములో మాటల రొచయిళలుగా 
వారు యాభై మంది పెన పున్నారు. వరవళ్లు పెట్టినవా 
పడివరిగా సాగిపో యేవారు మరికొందరు. నవీ చే 
సినిమాలు చూసి సినిమాలక రాషేవారే a జీవితాన్ని, మనుషుల్ని, 
తత్వాల్ని తరచి చూసి రాసేవాళ్లు బహుతక్కువ శెలుగు సాహిత్య చరిత్రలో 
కనబడే మలుపులు మెరుపులు చిత్ర చర్శిత్రలో కూడా కనబడతాయి. ముఖ్యంగా 
నిన్న గ్రాంధికం, నేడు వ్యావహరికం చి త్రనిర్యాణం పౌరాణికాలతో ప్రారంభం 
కావటంతోను, నాటితెలుగు సాహిత్య (ప్రభావం సినిమాంపై |ప్రనరించటం 
తోను మాటలు చాలాకాలం గ్రాంరిక పద్ధతినే నడిచాయి. జానపద పవానికి 
సాంఘికరంగానికి చి త్రరంగం విన్తరించినా సలిభాషణల పద్ధతి మార 
తరవాత సాహిత్యంళో వచ్చిన వెల్లాన చ్మిత్రరచయితలకు కూడా సోకి వ్యావ 


ee మహతి 


x 


రకం వైపు ముభావ. కాని పౌరాణికాలక్కు అక్కడకి్యిడా జానపదాలకు 


(a 


పయోగించాల్చివస్తే సాంఫికాలలో పద్యాలకు గ్రాందిక మేవాడాలని నియమం 

పెట్టుకున్నారు. అర్థం కాజటం గురించి పట్టించుకో లేదు. అర్థం కాకపోయినా 

తలరూషపే రసిక (డ్రేకకుణండటంతో మనపేద్ధతే కరెక్టని ఈనా 
Pee 


ఆలాగే 
రచన చేస్తు న వీరవ్యావహోరిక వాదులై నీ రచయితలు కూడా ఈ రసికులకు 
భయప రాణికం రాసేప్పుడు | గాంధిక స్విచ్చి నొక్కేస్తున్నారు. 


పొధాశతం- -పౌజన్యం 5 
డెంగాల్‌ కథలను సినిమాలు తీసిన నాళ్ళు తెలుగుపలుకుబడి తలవంచుకు 
కు తప్పుకుంది. బెంగాల్‌ వాతావరణమే సన్నివేశాలలో, సంఘటనలలో 
స్మాత్రలలో తాండవించేది. మనమాట నిలబెట్టడానికి రచయిత (ప్రయత్నించినా 
అతని 'మాటపోవడం తప్ప ప్రయోజనం వుండేది కాదు. బెంగాల్‌ మోజు విరిగి 
పోయాక తమిళచిత్రాల తాకిడి ఎక్కువైంది. ఇక్కడకూడా తెలుగుమాట 
దక్కకుండా పోయింది. తమిళంలోవుండే చాంతాళ్ళ సంభాషణలు తెలుగులోకి 
వచ్చేశాయి. ఇద్దరి సంభాషణలో రెందోవాడికి మాటతోచదు. రచయితా 
తోచనివ్వడు. ఇదికాక డబ్బింగు సినిమాలకు రాయటంలో చేయితిరిగిన 
రచయితలు తెలుగు డైలాగ్‌ కూడా డబ్బింగ్‌లాగే రాసే దుస్థితికి లోనయారు. 
ఇప్పుడు వచ్చిన కొ త్తకెరటం “బాండ్‌” చిత్రాలు. వీటిలో ఛ్వనులకు తప్ప 
మాటలకు చోటులేదు. ఉన్న పమైడు మాటలు కీ ఛనుగాని,పాత్రల తత్వాలను 
గాన్సి సంఘర్షణను గాని వ్యక్తం చేయడంలేదు, ఈకెరటంశెచ్చిన మాటలన్నీ 
నత్తగుల్లలే. "క చిత్రాలతో శెలుగుచిత్రాల మాటపడిపోవటం మొదలై ౦ది. 


మాటమీదమాట : 

తెలుగు చితాలు మంచిమాట చేనుకోక పోవటానికి ముఖ్యకారణం 
మాటలు పా(త్రోచితం, కథోచితం కాక నటోచితం కాపటమే. నటుల్ని దృష్టిలో 
పెట్టుకొని రాసినంత కాలం మాటలు నీటిబుడగల్లా “పేల్తామేతప్ప విజ్ఞానంతో 
కూడిన ఆనందాన్నిచ్చే వీపక్షళికలు కాలేవు. సూర్యకాంతం నూరే మాటి కారాల 
ఘాటు సినిమా ఆడినంత కాలంకూడా వుండదు. హోన్యం సృష్టించే (ప్రయ 
త్నంలో సంభాషణలు పేనుకుంటూ పోవడం కూడా మంచి సంభాషణలు 
భాకుండా పోవడానికి కారణం. హోన్యం కోసం కథకు సంబంధం లేని 


సినిమా రచన - మాటా మంచీ లా 
పాత్రల్ని, నన్ని వేశాల్ని సృష్టించడంతో ఈదో షం కొట్టింది. *“మృచ్చక టిః ౨" 
నాటకంలో మై త్రేయుడి (ప్రతిమాటా సన్నిచేశంనించి, పా(త్రస్వభాజంనించి 
జరిగిన కథనించిి జరగబోయే కథను సూచిస్తూ జనించి హాస్యాన్ని ఆండిం 
చింది. ఆరాటి హన్యం చిత్రాలలో రాసింది సదాశివ(బహ్మం, ముళ్ళ & 
'వెంకటరదుణ, కొందరు రచయితలు పాండిత్యం (ప్రదర్శించే తాపత్రయంలో 
అర్థాలు శేనిప్కి అపార్దాలవచ్చేవి రాయటం, శేషలకో మాట మీరటం ఎకు 
వైంది. “యోగిశేమన' చిత్రంలో సీనియర్‌ సము(డాల “మసిపూసిన మాణిక్యం 
అని రాశారు, ఆ దోషాన్ని ఎత్తిచూపుతూ శ్రీశ్రీ “అవాక్కులు' అనే 
వ్యానంరాశారు,. నాటమాటకి నూటొక్క అర్థ్జాలుందేలా రాయటం, “'నేనిం 
తావకాయ చేనుకోనుసుకీ ఆవకాయ చేసుకోను చేసుకోను? వంటి డై లాగులు 
రాయటం గురించి ముళ్లపూడి చాలా వ్యాసాలు రాశారు. 'గిరీశం లెక్చరు'డ్వారా 
భూటుగా ఏమర్శించారు, 

కథనాత్మకం అయినపుడు కూడా సంభాషణ కుంటుపడక తప్పదు. 
దర్శకుడికి, రచయితకి ఏపని ఎవరుచెయ్యాలో తెలియకపోవటంవల్ల దర్శకని 
కాధ్యతీ అయిన కథనం రచయిత పాలబడి సంభాషణలు నిర్జీవం కావటం 
జరుగుతోంది. దర్శక (ప్రముఖులు రచయితల్ని దాదాపు ఎడిషనల్‌ డైలాగ్‌ 
రైటర్‌ హోదాకి దించేసి వాశ్ళే మాటచేసుకోవటం ఎక్కువైంది. రచయితకి 
మాట దక్క కపోవటానికి నటులు, దక్శకుడు కూడా కారణం. 


మాటకోనం - మాటకోనమే : 
నంభాషణ కేవలం సంభాషణ కోసమే నడిపే రచయితలు లేకపోలేదు, 

ఎన్నిడై లాగులు, ఎన్నిఅడుగులు, ఎన్నిరీళ్లు తిరిగినా పాత్రల పెరుగుదల 
అంగుళం వుండదు. డైలాగుల సంఘర్షణతప్ప పాత్రల నంఘర్షణ ఆవగిం 
జంత వుండదు. ఇటువంటి సంభాషణలు en నటులకి, రచయుతకి సే 
శెసాయి. కథకి, సినిమాకి పేరులేకపోగా ఊరు కూడా లేకుండా SI 

గే నాటకంలో రచయిత కనబడకూడదన్నది లాక్షణిక నియమర. కాని 
సినిమాల్లో ఫలానా రచయితే యిలా రాస్తాడని, (పేక్షకులు డైలాగుల వెనక 
పున్న రచయితని శేరిగ్గా గుర్తు వేస్తున్నారు. అంపే అక్‌రాలా రచయిత 
ముద్ర కనబడుతోందన్నమాట. మౌట' నాటకీయంగా, మాటకీయంగా నడిస్తే 
కథా ప్మాత్రచిత్రణా, మరుగున పడిన'ప్రే. అయినా సమర్దుడయిన రచయి 
అలాంటి పరిస్థితుల్లోనూ నెగుకు రాగలడు. 


క మహతి 


“వెలుగు నీడలు” చిత్రంలో_ నాయికా నాయకులు ఓకారుకెళ్తారు. నిజానికి 


సం కల్పించిన సన్నివేశం ఆది. ఆ కృతకిత్వాన్ని కనబడసీయనవి 
డైలాగులు రాశారు ఆచార్య అ శ్రేయ. ' 

“ఏదీ నీ చెయ్యి” 

'ఏం జోస్యం చెబుతారా' 

“కాదు నిజం చెబుతాసు' 


ఇక్కడ జోస్యంమీద నమ్మ ప్మాత్రక్కాదు. 


Bi ఆప్రన క్తి అనవసరం. 
*ననవంతులు వంటినిండా నగలు పెటుకుని ఆడంబరంగా వుంటారో నీ, 
చొతో చూడ ముచ్చటగా వున్నదినీ ఊః 
నత, అక్కడ కష్టజీవుల గురించి చెబుతూ సాద్యువాద సం 
సూచించే పాట పంది. శృంగార వైరాగ్యాల మధ్య హూగులాడే ఆ సన్నివేశంలో 
ఆ పాట అతకదు, అయినా రచయిత చాకచక్యంగా రాసిన ఆ మూడు మాటలూ 
ముచ్చటగా అతికి సన్నిచశాన్ని, ప్మాత్రల్ని అసహజత్వంనించి రక్షించాయి. 
మాటజారిలే... 

ఇలా పాత్రల్నీ కథనీ మించిన సంభాషణల రచన ఒకోసారే అతుకు 
తుంచి. మాటలు సన్నడంలో ఆత్రేయ అవాక్కులు రాసిన సందర్భాలు కూడా 


- ఆతేయ చాలా చిత్రాల్లో “గ్రేట్‌మెంట్ల' లాగా రాసే నంభాషణలు 
పాయసంలో మిరపకాయల్లా వుండిపోతాయి. ఓరపకాయలు బావుండవా అంటే 
ఆది చేరే సంగతి ! 

రచయిత ముద్ర కనబడే సంభాషణల్లాగే “నింబాలిక్‌'గా సాగే నంధ్రా 
సషణలు కూడా కథతో కలవకుండా తీర్థ (పసాడాల్లా వికివిడిగా వుండిపోతాయి, 
నిమాల్లో సింబాలిజమ్‌ చిత్రీకరణలో వుండాలి కాని డ్రైలాగ్‌లో కౌదు. 


గా 


సంభాషణభూషణాలు ; 

'బుకిష్‌డైలాగ్‌' కొరతవరకు నవలకు సరిపోతుంది గాని పాత్రల 
నోచివెంట వినాల్సిన సినిమాలకు పట్టదు. జూనియర్‌ నముదాల అంత్య 
ప్రానలతోను, అను(ప్రానలతోను ప్రతినంభాషణ నడపటం వల్లనే “గులేదికావ? 
ంటినడక నడిచింది. ఆయనే “జయసింహ” చిత్రంలో ఆంతరాలు 


నినిమా రచన - మాటా మంచి ౯8 


అంత ॥పురాఆలో నే అంతరించాయి. ఇక్కడ ఆంతర్యాలకే ప్రాధాన్యం' అని 
రాసిన డైలాగ్‌ పాండిత్యం మా'టేసినట్టుండి నటుడికి కష్టాన్ని, సన్నివేశానికి 
నష్టాన్ని కలిగించింది. “పెంకిపెళ్లాం' చిత్రంలో ఆరుద్ర అంత్య(ప్రానలతో 
రాసిన డై లాగులు హాస్యాన్ని చిందించాయి గాని సన్నివేశాల్ని సాగదీశాయి. 
“ఏకవీర” చిత్రానికి డాక్టర్‌. సి నారాయణరెడ్డి రాసిన కవితాత్మక మైనసంభ్రాష 
ణలు కధాస్వభావానికి సరిపోయాయి కాని నటుల నోటిలో “(ప్రొడేయిక్‌' గా 
మారాయి. మల్లాది రామకృష్ణశా ప్రి మాటలు కవితాత్మకంగా సాగినా కొంత 
కుతి మించేవి, సన్నివేశాల్ని పెంచేవి. 'రర్హసందింధం” చిత్రంలో 
ముళ్ళహూడి వెంకటరమణ రాసిన ఒకడైలాగ్‌ వచన కవితలా పదునుగా 
వుంటుంది, కార్మికుల్ని చెంటతీసుకువచ్చిన కార్మిక నాయకుడితో కథానాయకు 
డంటాడు. 'నువ్వు నీ జీవితానికి పునాదులు, వాళ్ళ పతనానికి గోతులు తవ్వు 
తున్నావు' అని. అలంకారికమైన డైలాగులు కూడా అక్కడక్కడా వుంటేనే 
అందగిస్తుంది. అంకటావుంటే కథ మందగిస్తుంది, 


రచయిత - సినిమా రచయిత : 

ఒకో రచయితలో వున్న (ప్రశ్యేకగుణం అతన్ని సినిమా రచయిత 
చేస్తుంది. కాని సినిమాలోకి వెళ్లగానే తన్మప్రత్యేకత పూర్తిగా మరిచిపోయి 
వ స - 
రచనలారంభిస్తారు రచయితలు. 

తను సాహిత్యరంగంలో సాధించిన రక్నాల్ని చేజారనివ్వక చిత్ర 
రంగంలోకూడా నిలబెటుకోగలిగినవాడు ముళ్ళపూడి వెంకటరమణ ఒక్క-రే. 

ఆ 


రమణీయం : 
“బాలరాజు. కథ” చిత్రంలో బుడుగువయసుపిల్త లు తల్లి లేని వాళ్ల యారు. 
సౌ i 


తనకం'టె చిన్నదైన చెల్లెల్ని ఓదారుస్తాడు అన్న. 

“చూడు చెలాయ్‌ ! ఇకనించే నీకునేను తోడు. నాకు నువ్వుతోడు.* 

“మన యిద్దరికీ ఎవరు తోడు 

“అ గుడిలో నిద్రపోతున్నాడే చేవుడు_ఆయనే మనకి తోడు.” 

ఆ మాటకు జవాబుగా పసిమనసును వ్యక్తం చేశారు రవణ, 

“అలాగా పాపం ! ఆయనకి తెలుసో లేదో ? లేపి చెబుదామా ?' 

“ఇప్పుడొద్దమ్మా మనలాగ ఎందరో పిల్లలకు అన్నం తినిపించి అలసి 
పోయి పడుకున్నాడూ = లేపకూడదు.” 

7 


కా మహతి 


నా నాలుగు మాటల్లో పసితనం వుంది. లేతమాటలలో రచయిత 
ప్రొఢత్వం కనబడుతుంది. 


చేవ (య్య భాష ః 
అమ్మచాటున పెరిగి, అవిడ చెప్పుచేతల్లో తిరిగేవాళ్ల ఎలా తయారవు 


శతారో గమనించి “దాగుడుమూతలు” చిత్రంలో పాపాయి పాత్రని సృష్టించారు 
రవణ, పాపాయి మాట్లాడే (ప్రతిమాటా లోకజ్ఞానం లేకుండా పెరిగినవారిమీద 
సెనైర్‌, అడేకాక వ్యవహార భాషాజ్ఞానం లేనివారు ఎలా మాట్లాడతారో, కృతక 
మైన భాష ఎలా రాస్తారో అదికూడా ఆ పాత్రకు రాసిన మాటలద్వారా నిరూ 
= చు 

పించాడు రచయిత, 

“తాతయ్యలకు బోర్డు అస్థి వుండును. దానిని వాళ్లు మనుమలకు 
ఇచ్చెదరు. అంతవరకు మనము అమ్మడిని పెళ్ళి చేసుకోరాదు అని అమ్మ 
చెప్పును." 

“ఏమోనమ్మా నాకదంతా శెలీదు. అనగనగా ఒక దొంగవిల్లు. అందు 
వల్లి అమ్మకి నాన్నకి జేలు.' 

స్‌ 


తరజీకులం 
“సాక్షి చిత్రంలో ఒక సన్నివేశంలో మాటలు పల్లెటూరి మనుమల 


లోతుమాటల్ని ధ్వనిస్తాయి, 
కృష్ణని సాక్షానికి ఒప్పించటానికి కరణం మునసబులు కుటచేశారు, 
ఆ హత్యాపరాధంనించి మునసబును బై టపడేసే “బిన' కరణం దగ్గరుంది, 
కరణం బంజరుభూమికోసం కొన్ని దశాబ్దాలుగా అడుగుతున్నా మునసబు 
“ఊ అ' అనడంలేదు. కుయు క్తులకి డొంకతిరుగుడు మాటలకి పేరుబడ్డకరణం 
ఆ సంఘటనని తన స్వార్థానికి వినియోగించుకున్నాడు. 
కరణం : ఆ అంతే, సీ కెందుకురా భయం । రేపు కోర్టులో ఖూనీ ఎక్కడ 
ఎలా ఎవరికోసం జరిగిందీ ఉన్నదున్నట్టు చెప్పేసెయ్‌. ఒకేళ నీబ్బుర్ర 
బంజరు వృర్రయిశే నన్నడుగు.నే చెప్తా, 
ఖూనీ ముననబు తోటలో ముననబు మనుమలవల్ల ముననబుగారికోనం 
జరిగింది. “ఎక్కడ ఎలా ఎవరికోనం' అన్న పదాలు ముననబు గుండెల్లో 
గునపాల్లా దిగితే “బంజరువర్రి పిడుగులా వడింది. బంజరుభూమి యిస్తా 
ననళ పోశే కరణం పట్టు వదల్దు. 


సేనిమారచన - మాటా మంచి లాలా 


అక్కడ సంభాషణలు చూడండి ; 
ముననబు ; అయ్యా । మీ కిది తగదు. మీయిష్టం అన్నానుగా, 
కరణం : దేవుడు సాకీ । ఒరే అక్బాయ్‌! (కరణం కొడుకు ముందు కొస్తాడ్సు 
శ. కొడుకు : నమస్కారమండీ ॥ మీళలవై తే రేపజ్జించీ లాయకి చేసుకుంటా 
నండి, మంచికోజు కూడా. 
ఈ డైలాగుల్లో బింజరుభూమి కరణం అడిగినట్టు, మునసబు యిస్తా 
నన్నట్టు అక్కదున్నవాశ్లెవరికీ తెలీదు వాళ్ళిద్దరికితప్ప. - 
కవణ రాసే డైలాగులు పాత్రని సన్నివేశాన్ని, వాతాపరణాన్ని_ప్య క్షం 
చేస్తాయి. (ప్రతిమాటా పాత్ర సాంఘిక శారీరక, మానసికతత్వాలను దియట 
పెడతాయి. వీటితోపాటు ద్రతిచిత్రంలోను సాంఘికంగా సాహిత్యకంగా 
వుండే దురాదారాలను పారడీ చెయ్యడం విమర్శించడం రవణకలవాటు, 
మాటల రచనలో రవణ పర్‌ ఫె క్షన్‌ సాధించారు. 


మంచి మాట: 

పాత్రల నంఘర్ష ణనించి సంభాషణలు పుట్టుకురావాలి, పాత్రల ముక్కో 
ణాలను అంపే శారీరక, సాంఘిక, మానసిక కశ్వాలను న నంభాషణలు బహిర్గతం 
చెయ్యాలీ. నంధాషణ గతకఠథను ఛ్వనించాలి, రాబోయే సంఘటనలను సూచిం 
చాలి. క్లుప్ణత వుండాలి. భాష ప్మాత్రోచితంగా పాత్రస్థాయికి, వృత్తికి తగి 
నట్లుండాలి. పాత్రలు తమగురించి తాము చెప్పుకోకూడదు. చెప్పిందే 
చెప్పకూడదు. కథకు నీతీ వుండాల్సినమాట నిజమే కాని సంభాషణలు నీతుల్ని 
ఉపన్యసించకూడదు. సంభాషణలు చిత్రంలో భాగం కావాలే గాని (ప్రధానం 
కారాదు. చ్మిత్రీకరీంచాల్సిన విషయం క్రైలాగ్‌లో చెప్పకూడదు. ఈ లత్‌ణాలు 
కనదిడితే సినిమా బావుంటుంది. “డ్రైలాగులు బావున్నాయిరా' అంషే మ్మాక్రం 
డైలాగులు బావుండన్లే లెక్క. 


అయిదూ అయిదూ ౩ 
పైలక్షణాలన్నీ పోగుపడినట్లు మాటబాటలు కేసిన రత్నాల్లాంటి చ్మిత్రాలు 
ia గ ల్ల 
పది చెబుతాను. 
పల్లెటూరు రాజూ. పేద్క దింగారుపాస, పెద్దమనుమలు, మాయా 
దిడార్కు ఇల రికం, బాటసారి, మూగమనసులు, వివాహబంధం, సాక్షీ, 
ఇ 


౧౭౦ నముహతి 


పాతికేళ్ళ చిత్రచర్మితలో పదికాలాలపాటు నిలునగల సాహిత్యగంధం 
గుబాళించిన చిత్రాలు ఈ పడే. 


మాటకారులు ; 

సుంకర-వాసిరెడ్డి, పినిసెట్టి, పాలగుమ్మి, నరనరాజు, పింగళి, ఆర్నుద, 
సీనియర్‌ సమ్ముద్రాల, ఆ శ్రేయ-ముళ్ళపూడి, అట్లూరి పిచ్చేశ్వరరావు, ముళ్ళ 
పూడి వెంకటరమణ ఆ పది చిత్రాల రచయితలు. 


చివరిమాట : 

మాటలు రాయటం మాటలుకాదు. చిత్రాల్లో సన్నివేశాలకు సంభాషణలు 
రాయటం కన్నా రాయకుండా వుండటమే గొవ్పవిషయం. 

*సెల్యులాయిడ్‌* రహన్యం తెలిసిన రచయితలు రాయని భాస్కరు 


లాటివారు. 


“సాహిత్య ప్రియులకు కావలసింది నం. కసం అన్నది వాక్య 
నిర్మాణంలో పొటమరిస్తుంది. గాని శబ్దరూపాల్లోనూ, క్రియా 
రూపాల్లోనూ కాదుమరి. వ్యావహారికంలో అయితే రచన నీరనం 
అవుతుందను కోడమూ, గ్రౌంథికం అయితేచాలు రనమహితం 
అయిపోతుందనుకోడమూ రెండు నిదర్శనాలు, (గ్రాంథికమే 
వ్యాకరణయు_క్షం అయివుంబుందనీ, వ్యావహారికం వ్యాకరణ 
దూరం ఆనీ ఆనుకోడం అవివేకానికి మూడో నిదర్శనం.” 
—శ్రీపాన స్నుబహ్మణ్యశాస్ర్ర 


తెలుగు సాహిత్యంలో సెక్సు 
శ్రీ రాంషా 


రేసాంజ శృంగారమే రాజు, ఆత్మీయానుబంధాల న్నీ శృంగారాన్నే ఆశ్రయించు 
కుని shes 
శృంగారమే సెక్సు. శృంగారం వ్యక్రుల్ని సంపుటీకరిస్తుంది, సమా 
జాన్ని సంమేభవిస్తుంది సంఘానికి ధర్మాన్నీ, ఆర్థాన్నీో కల్పిస్తుంది. 
అశర్మాన్నీ, అనర్జాన్నీ తరిమికొడుతుంది. 
చ్వేషం మనుమల్ని విడగొడుతుంది. (ప్రతిఒకడిచుట్టూ దుశ్చేద్యమైన 
వలయాన్ని కల్పిస్తుంది, అప్పుడు సంఘం ఎలా ఏర్పడుతురెది ? సృష్టి ఎలా 
పాసుటింది శ వలెస్టీతి వలా ఉంటుంది ? 
కనుక సమాజం ఏర్పడాలంటే కుటుంబం ఏర్పడాలి. కుటుంబం 
ఏక్పడాలంతే కామంనర్జిల్లాలి ! 
౪ దృష్టితోనే ఫ్రేంగారాన్ని రసరాజన్నారు. శృంగారం (ప్రాణుల 
దైహిక సంబంధాన్ని ఉడా త్తీకరిస్తుంది. ఆనందాన్ని పర్యవశళింప జేస్తుంది. 
మన (ప్రబంధాలు “ 'తేడాత్తప్రయోజనంతోనే వెలువడ్డాయి. దానికి 
ఉదాత్తుడైన పురుషుడు నాయకుడు. ఉదాత్తురాలై లైనష్రీ నాయిక, హారిసంబంధం 
ఉదా కేమెనది. 
గోప ద్రులైన నాయికా నాయకులు కథావస్తువుగా ఎందుకుండకూడదు +... 
ఇదొక విమర్శ. 
ఉండరాదన్న నిషేధంలేదు. కాని, దాని పర్యవసానమేమిటి ? కద 
త్వమేకదా! ఉష్ణం ఉష్ణం చ శీతలం అయినట్లు కదం జ దంచ & త్రమం కాదు, 
ద్రదింథ్‌ సాషోత్యంలో కనిపించే ఫ్భోంగారం శేవలం శం ధ్రజాతికే 
పరిమితమైనది కాదు. అది కాలానుగుణ మైనది. అదేశాలప్ప ఇంగ్లీషు గ్రైంచి, 
జర్మన్‌ “సౌహిత్యాలలో కూడా ఆ రకం శృంగారమే కనిపిస్తుంది అది 
*మోటు'గా కనిపిస్తుంది. 
బరీయమైన (ప్రేమయే కామం. కామంలో ఉన్న ఫోర్సు (F౯6౭) 
పేమలో లేదు: కనుక కామం “మోటు'గా ఉండకతప్పదు. 
మరో విమర్శ : మన (ప్రబంధాలలో శ్రీ౩కు సంబింధించిన వర్దనలే 
ఎక్కువగా ఎందుకు కనిపిస్తున్నాయి ? పురుషుల అంగాంగ వర్ణన లెరముకు 
కనిపించవు 1 
మా సమాధానం : (వాసింది పురుషులు గనుక్క శ్రీలు కాదు గనుక | 
స్రీలు నహజంగా కోమలన్వభాదలు 1 (ప్రకృతిసిద్ధంగా వారు గ్రహీతలే 


n= మహతి 


గాని, క ర్హలుకారు. క ర్హృత్వం పురుష పకృతియై ఉంది. మహోజ్ఞ్వలమైన 
కామం విజృంధి స్తేగాని పురుషుడు క శ్ర త్రీలో కామం నహజీంకోదు. 
కృతకం, సదషకకమై అంకురించవలసిండే ! అందుకే ఆకర క విధానా 
లను శ్రీలకు, (డ్రేర్‌ణవిధానాలను పురుమ=కూ కామశాస్ర్రం చెపుతున్నది. 
ద్రపంధాలలో “మోటు' తనానికి సహజమైన హేతువిదే. 

అదీగాక అమోటుతనం కాలానుగుజమైనది. ఆనాటి మనుష్యులు తిండి 
పృుష్టికలవారు. కనుక భోజన ప్రియులు. కండోపుష్టికలవారు - కనుక యుద్ధంలో 
నీదలు నరాలదౌర్చల్యం ఎజుగనివారు  కనోక స్మరరంగంలోనూ బ్రీరులే. 

కోండపుష్టీ, తిండిపుగ్నీలేని, నరాల దౌర్భల్యం గల ఈ జాతికి వారు 
మోటుగానే కనిపీస్తారు. వారొభావో ద్వేగం కూడా మోటుగానే కనిపిస్తుంది. 

దానిపై తిరుగుబాటు చేసింది భావకవిత్వం. నాయిక స్థానంలో హృద 
యేశ్వరి అవేకేరించింది. అంగాంగ శృంగారం స్థాయిలో తీరాధన ఉద్భవిం 
చింది. కృష్ణశా త్రి, వేదుల నాయని, నండూరివంటీవారు కీని పచాక కలు, 


కామంస్థానంలో నిర్వీర్యమైన (పే (డేమ (ప్రతిష్టింగలడింది శ్రీ ఈ సామాజీకు 
లకు ఆరాధ్యవస్తువు. ప్రీ బొన్నత్యాన్ని నీదే కీర్తించి పురుష ప్రపంచప్పు 
దౌర్తన్యాన్ని ఈ సకవులు ఖండించారు 

*నాకరినపాదశిలల క్రింద పడి నలిగిపోయె నెన్నియో పూలు మున్ను....” 
వంటి రోదన కావ్యాలు చెలరేగాయి | 

పర్యవసానంగా ప్రబంధయుగాంతానికి భోజ్యవ మనగా మారిన శ్రీ, 
త్రమే ma 


భావకవితాయుగంలో ఆరాధ్యదేవతగా గోతిష్టింవబిడిన చీ చై తన్యవ 
కామంలో తన భాగాన్ని తాను కూడా సమంగా అనుభవించేహకుును 
పళ్నించడం (ప్రారంభించింది. దానితో కవిత్వం కరిగిపోయి, రాజకీయాల 
'తెరమరుగుల్లో ఆశ్రయం పొందసాగింది. 

ప్రీలో ఈ మేలొల్పుకు క చలం, హేవలాక్‌ఎల్రీస్‌, సిగ్యండ్‌ 
(ఫ్రాయిడ్‌, కిన్సే, మాష్టర్‌ హీల్డ్‌ వం కొలజిస్టులు, సెకా ౨జిస్టులు ఈ 
రౌంగంలో చేసిన పరిశో see Pee నపుంసక త్వపు డ్రీమను 
ఖండించి, దాంపత్య సాదురస్యానికి అపనరమైన కామశాస్త్ర విళ్లానికి 
న్నిచ్చింది. 

ప్రబంధకాలంలో కవిత్వమూ సెక్సూ దంపతులు. భావకవులకాలంలో 
వాటికి విడాకులయ్య్మాయి. కనుక ఆధునిక కడాసాహిత్యం సెక్సు విజ్ఞానానికి 
ఆశ్రయమిచ్చింది. రాచకొండ, ముస్పాళ_ఈరళం ఉదాత్త సాహిత్యానికీ తల 
మానికాలయ్యారు. ఈసారి సెక్సు, కశాసాహిత్యాన్ని జే పెళ్ళి తేనుకొని 
సుఖంగా కాపురం చేస్తోంది, 


పధం 


స్వాతంత్వంూదయంలో 
* సారస్త్వుతం సమాజం 
రురస్పర పుణావం 


గాంధీవాదం 
పామ్యవాదం 
రాజకీయాలు > 
లలిత కళలు 
నంన్కృత సాహిత్యం 
తెలుగు _ ఉర్గూభాషా 
సాహిత్యాలు 
యువతరం = కవిత 
(ప్రచార సాహిత్యం 
ఆకౌడమీలు = పరిషత్తులు 
రచయితల నంఘాలు 


సాహిత్య సదన్సులు - 
సమావేశాలు 
యువతరం 
విద్యార్థిలోకం 
ం 
మహిళాలోకం 
పాకకలోకం 


తెలుగు సాహిత్య పతికలు 
దినవృతికలు = వారష్మతైక్‌లు 
గంథాలయాలు - 1 
గ్రంథాలయాలు - శి 
ముదణకళ 

ఉద్యోగుల సంఘాలు 
తెలుగువారి తీరని సమస్యలు 
జాతీయ సమైక్యభావం 


శ్రీమతి యలమంచి తాయారు 
ర్రీ ఏలుకూరు బలరామమూర్తి 
శ్రీ కపిల కాశీపతి 
తీ 
డా 


పుల్లెల శ్రీరామచంద్రుడు 


డా. శె. గోపాలకృష్టరావు 
జ 
ముక్కరాల రామారెడ్డి 


కొండ చం(దమోళిశాష్ర్రీ 
శ్రీపో ోతకూచి సాంబశివరావు 


నాగినేని భాస్కరరావు 
On వవని నిర్మల (ప్రభావతి 
రీ స 
®& నరగనల విశ్వనాథం 


పి. యస్‌. ఆర్‌. ఆంజనేయశాస్రీ 


శ్రీ యస్‌, వెంక టేక్వరరావు 
శ్రీ ఆయ్యంకి వెంకటరమణయ్య 
శ్రీ వెలగా వెంకటప్పయ్య 

5 


శ్రీ తెన్నేటి అచ్యుతరామయ్య 
శ్రీ ఎ. శ్రీరాములు 


§ 


శ్రీ ఎన్‌. శ్రీనివాసు 


(c 


శ్రీ ఎన్‌. ఇన్నయ్య 


గాంధీవాదం 


్రీమతి యలమంచి కౌయారు 


సేహాజాన్ని |క్రభావతంచేసే చార్మితక సంఘటనలు జరుగుతాయి. ఈ నంఘ 
టనలకు నాయకత్వం నహించినవారు చార్మిత్రక నాయకులుగా (ప్రసిద్దికెక్కు. 

తారు. వీరి ఆదర్శాలు, వీరి చి త్రకద్ధి వీరి దేశభ క్రి సమాజా న్నెంతగానో (ప్రభా 
వితం చేస్తాయి. వీరిని యుగపురుషులుగా కీ ర్తిస్తుంది లోకం, 

బుద్దుడు, ీస్తు, మహమ్మదు మొదలై నవారిని యుగపురుషులుగా 
గుర్తించింది (పపంచం. అలాగే మహాత్మా గాంధీని కూడా యుగపురుషుడుగా 
కీర్తించింది. మహోార్మా అని రవీంద్రుడు చేసిన సందబోధన విశ్వమంతటా 
మార్మోగింది గాంధీ అదర్యాలు ఒకయిజంగా చలామణి అవుతూ వచ్చాయి. 

స్వాతం త్యపోరాటం నాటి చారిత్రకదళ గాంధీని మహాత్మా గాంధీగా 
సృష్టించింది. దష్షీణా(ప్రికాలో జాతివివక్షీతకు వ్యతిరేకంగా గాంధీజీ (ప్రారం 
భించిన సత్యాహింనలపోరాటం _భారతస్వాతం(త్రోద్యమంలో పరాకాష్ట 
నందుకుంది. రవి ఆ స్తమించని | బిటిష్‌ సా(మాజ్యంతో ౪ సామ్రాజ్యపు వలస 
తృష్టతో దాని మారణాయుధనంప శ్తితో భారతీయులు పోరాటం సాగించాలం'టే 
నత్యో గ్రహ పోరాటం అవనరం అయ్యింది ఆనాటికి. జైశ్ళకు, లారీలకు (ప్రజలు 
భయపడరు. మారణాయుధాలతో, దారుణ హత్యాకాండతో స్వాతంత్ర్య పోరా 
టాలను నెత్తుటి ఏజులలో ముంచివేయగల శక్తీ ట్రటిష్‌ ప్రభుత్వానికి వుంది. 
అందుకే గాంధీజీ “ఇంగ్లీమవారు మన పోరాటాన్ని శతఘ్నుల, మరఫిరంగుల 
యుద్ధభూమికి గొనిపోవాలనుకుంటున్నారు. ఎందుకం'టే తమవద్ద కొల్లలుగా 
వున్న ఆ మారణాయుధాలను వారు వ్రయోగించగలరు. కాని మనేమెన్నుకున్న 
సమరభూమి వేరు. అక్కడనుండి మనము పోరాడే ఆయుధాలు ఇంగ్లీషువారి 
వద్ద లేవు” అన్నారు. 

అహింనను ఆయన పక్నుపవృశత్తి పె విజయంసాధించే మనుస్యశర్మంపై 
స్వీకరించటం జరిగింది. “నిజమైన అహింస భయంతో కాక (పేమనుండి 
జనిస్తుంది. నిన్సహాయతనుండి కాక సామర్థ్యం నుండి ఉత్పన్నం అవుతుంది. 
డోధము, ద్వేషము నిస్సహాయత మొదలైన అవలక్షణాలతో |పేరేపించ 
చిడని క్షమాళ క్రిముందు ఎంత గొప్ప శ క్తీయైనా లొంగవలసి వస్తుంది” ఆని 


౧c మహతి 


ఆయన నమ్మారు. తన (ప్రతికకిని మిత్రునిగా భావించి _(పేమించారు. అందుకే 
ఆయన సత్యా గ్రహులకు తమక త్రువుని కించపరచి అవమానపరశేద్భృష్టితో సత్యా 
గ్రహము సాధించరాదని బోధించారు. ఇలా తన డ్రతికకలలో హృదయ 
పరివర్థన కేవాలనేది ఆయన సిద్ధాంతం. సామాజిక, ఆర్టిక విధానాలకు చెందిన 
మార్చురిలో ఈ గాంధీజీ |ద్రతిపాదించిన హృదయ హరివ ర్హనా సిద్ధాంతం 
పూర్తిగా విఫలమైంది. గాంధీజీ ఆనుచదలే గాంధీసిద్ధాంతాలను న్వప్రీయోజ 
నాలకు రక్షొకవచంగా వాడుకుంటూ కచ్చారు. తన ఆశీర్వాదంకోసం వచ్చిన 
మం్మత్రివర్యులకు ఆయన ఎనిమిదిస్నూతాలు చెప్పారు తప్పనిసరిగా పాటించ 
మని. 1. మర్మత్రులు అనృశ్యత, పక్షపాతం, కుల, మత భేడాలు-వీటన్నింటికీ 
దూరంగా ఉండాలి. 2. మంత్రుల వ్య క్తిగతజీవితం నిరాడందిరంగా వుండాలి, 
రోజు కొకగం'మైనా వారు రాట్నం వడకటమో, కూరగాయలు పండించటమో, 
పాకీపని చేయటమో చెయ్యాలి. 3. మర్మత్రులు బంగళాలలో ఉండకూడదు. 
వారికి కారులు ఉండకూడదు. అతిముఖ్యమెన అవసరాలకు కారులు వాడుకో 
వచ్చు. 4. మల్మత్రులు నౌకర్లను పెట్టుకోకూడదు. 5. మల్మత్రులు విడేశీ 
ఫర్నిచర్కు సోఫాలు మొదలై నవాటిని (ప్రజలు ఎదుర్కొ౦టున్న ఆర్టిక స్థితి 
దృష్ట్యా ఉపయోగించకూడదు. 6. మంత్రులకు జ్యననా లేవీ ఉండకూడదు, 
వారు డ్రజలకు ఆదర్శంగా ఉండాలి, 7. మర్మత్రులు, మంత్రుల కుటుంబ 
సభ్యులు భాదీ ధరించాలి. 8, ఆంతరంగిక భాషణలో మంత్రులు (ప్రాంతీయధాష 
నుపయోగించాలి. ఆధికార కార్యకలాపాలకు హిందుస్తానీ వుపయోగించాలి, 
డ్రజత్వ ఉత్తర్వులన్నీ హిందుస్తానీలో ఉండాలి, 

ఇవన్నీ చెపుతూ గాంధీజీ మరొకమాట కూడా అన్నారు, “నాది అరణ్య 
లోదనంగానే మిగిలిపోవచ్చు. కాని, ఈనాడు నాచుట్టూ జరుగుతున్న వాటి 
నన్నిటినీ చూస్తూ అసమ్మతి తెలియజేయకుండా వుండలేను,” (కోడూరి 
గ్రీరామమూ ర్తిగారి గాంధీజీ జీవితగాలాన? నుండి. 

గాంరీజీ ఎదుటనే మంశత్రివర్గాలు ఏర్పడినవెంటగే కాంగెసు నంస్హ 
ప్రాబల్యాన్ని గాంధీజీ ఆదర్శాలను స్వంత స్వార్థాలకు మంతులు వాడుకోవటం 
గడునించిన గాంధీజీ తమ ఆశేదనను పైవిధంగా _ వెళ్ళబుచ్చుకన్నారు. 
ఆందుకే స్వాతంత్రానంతరం కాం, గెనునంప్లేను రద్దుచేయవలసిందిగా కూడా 
ఆరేశించారు. 

24 సంవత్సరాల కాం్మగెను పరిపాలనలో గాంధీ ఆదర్శాల పేరిట “సోషు 


గాంధీవాదం ౧౩8 


లిజం' నినాదాల పేరిట ఏమి జరిగినదో (ప్రజలందరికి తెలిసిన విషయమే. 
ఆశ్రిక పక్షపాతం, అవినీతి అట్టహాసాలా, అక్రమాలు, అధికారదుర్విని 
యోగం_అన్ని అవలక్షీణాలకు ఆటపట్టులుగా ఉన్నాయి కాం్మగెసు మం(త్రి 
వర్గాలు. వీరు పాలించిన “రామరాజ్య” “(గ్రేయోరాజ్య” _రజతోత్సవాలు 
జరుపుకో బోతున్న కుభకరుణ౦ ఇది. సుప్రసిద్ధ కవి గాంధీవాది అయిన 
* తెనుగులెంక” తుమ్మల సీతారామమూ రి చౌదరి గారు గాంధీజీ శతజయంతి 


సందర్భంలో యిలా విన్నవించుకంటారు. 


“దిక్కూ మొక్కూ. లేని కుగామము లివి. 
నీ విక్కడికే విచ్చేసెద వనుకొనలేదు 
కాకున్న ఇంతకంటె ఘనమైన నత్యారమే. 
చేకూకియుండెడిడి నీస, 


భక్తి కావలసినంత కలదు కొని 
భవదుపదిష్టధ గా చరణముపట్ల 
రక్రియే కొటవడినది మాకు బాపూ! 
రానురా సీ లోకము నిన్నాక 
రాతిబొమ్మను జేసి 

గుడి కట్టించి కూర్చుండ బెట్టదు గడా | 
పరాస్త మగుగాశ। పాపము 

నిర స్తమగుగాక తం్మతము 

ఉన్న గుళ్ళుగోపురాలు చాలు 
ఊరికి నాలుగైదు 

నీ వుండదగినడి గుడి కాదు 

ఎకద. 

నీ కర్పించదగినది నీరాజనం కాదు 
జీవనం 1 


అలాగే డా. ని. నారాయనరెడ్డిగాకు 
“ఇదొక విచిత విషవలయం 
'వెన్నెల దుస్తుల్లో వీధుల్లో ఊరేగే 
అమావాస్యలకు ఆనందనిలయం 
నీపేకు జపించని కొక్కెర లేదు 
ఆపైన నసేమీ అక్కరలేదు. 


౧౦౮ మహతి 
పబ్బం గడిస్తే సరి 
షాపాలపుట్టల నోళ్ళలో 
ఓపినన్నిపాలు పోస్తే నరి 
పదితరాలకు తరగని పుణ్యం పండుతుంది 
లోకం మట్టి గొట్టుకు పోయినా 
లోగిట్లో ముక్కారుధాన్యం నిండుతుంది.'” అన్నారు. 


గాంధీజీ సిద్దాంతాలు ఆయన అనుచరుల పరిపాలనా కాలంలో ఎలా 
వుల్లంఘంచబడినవో ఎలాంటి అవ్యవస్థ తాండవ మాడుతున్నదో పైగేయాలు 
మనేకు శేటతెల్లం చేస్తున్నవి. కులం (ప్రభావం, మతం ప్రభావం కలిసి రాజ్య 
మేలుతున్న రోజు లివ* అందుకే గాంధీజీ ఏనాడో అన్నారు. 

“నన్ను (బతికుండగానే సమాధి చెయ్యలేదనే ఆశతో సుంటాను. నా 
ఆదర్భాలలో |దజానీకానికి విశ్వాసం సడలలేదనే నా ఆశ (ప్రజలవిశ్వానం 
కోల్పోయినట్లు ధృవపడినపక్షంలో అవి అంతరించన'పే జమ. ఆ నాడు నన్ను 
నజీవంగా సమాధిచేశారనే చెప్పవచ్చు. కాని, నేను ఏకకినై. సుదూరంగా నిలబడి 
'నప్పటికి నావిశ్వానం ఉజ్జ్వలంగా (పకాశిస్తున్నంతకాలం నా నా నమాధిలో నేను 
సజీవంగా వుంటాను. అక్కడినుండే ప్రసంగిస్తుంటాను." 

అంటే ఆయన (దికికివన్నప్పుడే ఆయన ఆదర్శాలను ఆయన అనుచ 
రులే నమాధి చెయ్యగలరనే విషయం ఆయన వసిగట్టినక్లే మన కర్ణమౌతుంది. 
“బిటిష్‌పాల నాఫలితంగా ధనవంతులు, కర్మాగార యజమానులు, భూవసతులు 
గల కామందులు ఇత్యాది పర్గాలవారి స్వార్థాలే ఆహింసా సిద్ధాంత పంథాకు 
పెద్ధ ఆటంకాలుగాఉన్నాయి. వీరందరూ (ద్రజలరక్తాన్ని పీల్చి ద్రైతుకతున్నామని 
సాధారణంగా (గ్రహించటంలేదు. ఒకవేళ |గహించినవ్పటికీ | బ్రిటిష్‌వారి వలెనే 
వారి కీలుబొమ్మలుగా ఈవర్గాలవారు కూడా నిర్లక్యంగా (ప్రవ ర్తించుతుంటారు. 
ర కసి క్రధనలాభాలను వారు విసర్ణించినట్లతే అహింసాసమరం విజయవంత 
మౌతుంది. |బిటి్‌ అధికారులలో వలె ఈ వర్గాల (ప్రముఖుల యెడ ఒర్పు 
వహించాలనేది అహింసాసిద్ధాంతం, వాళ్ళల్లో మార్పుతీసుకు రావాలనేదే ఈ 
అహింసా సిద్దాంత దోధానో ద్దేశ్యం” అంటారు గాంధీజీ, 

తన ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు, ఆర్థిక, రాజకీయ పోరాటాలకు ముడి పెట్టి 
యిలా వర్గసామరన్య రోరోజిని _్రతిపాదిరిచారు. ఆయన, గోవులకు రక్షణగా పెద్ద 
పులులనువుంచి, వాటిలో హృదయ పరిన ర్హన సాధించటం ఎంత అసా, ధ్యమో 


గాంధీవాదము ౧౦౯ 
అలాగే పీడిత (ప్రజలను దోపిడీ చేస్తున్న ధనస్వామ్య వర్గంలో హృదయపరి 
వర్తన తేవటం కూడా అంతఅనంభవం, దిహుశా యిది కూడా గాంగీజీ 
వూహించినశ్లే వున్నారు. అందుకే ఆయన మరొకచోట ోధనికులక్కు కోట్లాది 
ఉద్భాధితులకు నడుమ అంతరాయం ఉన్నంతకాలం అహింసాయుత విధాన 
ప్రభుత్వం అసాధ్యమనే విషయం సున్నష్టమే. ధనికవర్గం ఏ అధికారాన్ని 
నిర్వహించుతోందో వీద్బప్రజలు కూడా అదే అధికారాన్ని అనుభవించగల 
స్వేచ్చ భారతదేశంలో రావాలి. ఢిల్లీలోని మహా భవనాలు, వాటిని ఆనుకొనే 
వున్న పేద్యప్రజల దుర్భరమైన హూరిగుడిసెలమధ్య వున్న వ్యత్యాసం ఒక 
రోజు కూడా కొనసాగజాలదు. చనికలు తమ కున్న భాగ్యావ్ని తద్వారా లభిం 
చిన అధికారాన్ని వదులుకొనేందుకు నమిష్టి శేయస్సుకొబకు పాటుపడేందుకు 
సిద్దం కాకపోతే, హింసాయుత విప్లవం ఏదోఒకరోజు రాక తవృదు” అని 
se 

అదే నేడు జరిగింది. గాంధీజీ ఆదర్శాలను ఆయన అనుచరులు రాజ 
ఘాబ్‌లో ఆయనతోపాసే నమా చేశారు, గాంరీజీ వూహొంచినట్లుగానే గాందీ 
యిజం నుండి నక్సలిజానికి భారతదేశం మళ్ళవలసి వచ్చినది. సామాజిక, ఆర్డిక 
మార్పులకోనం గాంధీజీ చెప్పిన ధనికస్వామ్యపు “రక్షసిక్రలాభా"ల నుండి 
కీకిత్మ ప్రజలను విముక్తి చేయటంకోనం వుడుకుర క్షంతో వురకలెత్తుతున్న 
యువత నక్సలిజాన్ని చేపట్టింది. వ్యక్తి హీంసాకాండ (ప్రారంభించి ధన 
స్వామ్యాన్ని భయ్మబాంతంచేసి సాయుధ పోరాటం సాగించాలనుకుంటోంది. 
ఈ పరిణామాలకు బాధ్యులు గాంధీజీ అనుచరులే. నక్సలిజాన్ని ర క్ర పాతవిప్ల వ 
మని అరాచకశక్కల విజృంభణమని నిందించే హక్కు. వారికి లేదు. రెండు 
డశాదాలకు సెగా వేచిచూసిన సామాజిక, ఆరిక మార్పులు కనుచూపు మేరలో 
నుపీంచకపోయేనరికి, (తస్పుదారిని పట్టిరిచేవై నవ్పటికి) యిలాంటి వ్యక్తి 
హింసాకాండతో కూడిన సాయుధపోరాటలు | ప్రారంభమయ్యాయి. 

ఒకనాడు గాంకీజీ స్వాతం త్య పోరాటానికి తన సిద్ధాంతా లద్వారాభారో 
తీయులనందక్నీ సమీకరించి ప్రభావితం చేయగలిగారు. నాలుగు గోడల మధ్య 
జీవిస్తున్న ప్రీలనుకూడా రాజకీయపోరాటంలోనికి ఆయన తీసుకొని వచ్చారు. 
అంగవస్ర్రం కట్టిన ఒక సామాన్యభారతీయుడు (ప్రపంచంలోని అతిళ క్రివంత 
మైన బ్రిటిష్‌ సామ్రాజ్యంతో రౌండుటేబుల్‌ సమావేశంలో నంధాషణలు జర 
వడం (ప్రపంచాన్ని ఆశ్చర్యంలోన్కు ఆస క్రిలోను ముంచ త్తింది. ఈ ప్రభావంలో 


౧౧౦ మహతి 
గాంధీజీ వ్య క్తినిష్ట (ప్రధాన పాత్ర వహించింది. ఇదే గాంకీయుగానికి (ప్రాతి 
పదిక అయ్యింది. భారతీయ సంస్కృతిలో కాని, తదితర మత ఫర్యసూ కలలో 
కాని చెప్పబడిన ఆదర్శాలనే గాంకిజీ వ్యక్తిగతంగా కాక సామాజికంగా, సామూ 
హొకంగా ఆచరణవంతం చెయ్యాలని (ప్రయత్నించటం జరిగింది. అందుకే 
ఆయన అంటారు.'గాంధీయిజం అంటూ ఏమీలేదు, నాదంటూ ఒకి సిద్ధాంతాన్ని 
ఈ (ప్రపంచాని కిచ్చే వుజ్జేశ్యం నాకు లేదు. ఏ (క్రొత్త సిద్ధాంతాన్ని నేను 
కనుగొనలేదు. సర్వకాలీనమైన నత్యాలను మన డై నందిన జీవితంలో వువ 
యుక్షమయ్యేలా నేను చెయ్యటానికి ప్రయత్నించాను. నాకున్న అభి ప్రాయాలు, 
నేను తీనుకున్న నిర్ణయాలూ చిట్టచివరివి కావు. వాటిని నేను రేపు మార్చుకొన 
వచ్చును. (ప్రపంచానికి నేను చెప్పిన (కొత్తవిషయా లేమీలేవు. సత్యమూ 
అహింసా ఆనేవి అత్యంత పురాతనమైనవి. నేను చేసిందల్లా వాటిని భారీ 
ఎత్తున వుపయోగించటానికి (ప్రయత్నించటమే. ఈ (ప్రయోగాలు చెయ్యటంలో 
నేను కొన్నితప్పులు చేశాను, నా తప్పులు తెలుసుకొన్నాను. నేను చెప్పిన 
విషయాలలోని సారమంతా యింతే, దానిని మీరు గాంధీయిజం అనలేరు, 
అలాంటి యిజం ఏదీ లేదు.” 


గాంకీజీ ఏమి చెప్పినా గాంధీయిజంగా ఆయన ఆదర్భాఃకి చెలావణి 
శావటం జరిగింది. ఈ గాంధీవాద (ప్రభావం స్వాతంత్ర్య యుగోదయంలో 
అంచే 1947 నుండి 72 వరకు సమాజం మీద ఎలా వున్నదీ, అది సాహిత్యం 
మీద ఎలా (ప్రతిఫలించుచున్నదీ అనేప్రశ్న వుంది, 

సాహిత్యమూ, సమాజమూ బింబ, (ప్రతిబిందాలు, అద్దంలో ముఖం 
చూచుకొన్నట్లుగా సమాజాన్ని సాహిత్యంలో చూడవచ్చు. (ప్రదానంగా నమ 
కాలీనఆర్జిక ప్రభావం సమాజంమీద్క సాహిత్యంమీదా గాఢంగా వుంటుంది. ఇదే 
|ద్రలానచోదకశ క్రిగా వుంటుంది, 

'వేదకాలంనాటి ఈ చోదకళ క్తి చేరు. మధ్యయుగాలనాడు చేరు. అలాగే 
స్వాతం త్ర్యపోరా టంనాటి వలసపీడనకు వ్యతిరేకంగా జాతీయవిము క్రి పోరాట 
దళ వేరు. ఈదళలో గాందీవాదం (ప్రధానచోదకకళ క్రిగా పనిచేసింది. ఆందుకే 
సమాజం మొత్తం (ప్రభావితం అయ్యింది. విడేశీవస్తు బహిష్కరణ, స్వదేశీ 
ఉద్యమం (|ప్రతిఒక్క-రిని ఆకర్షించాయి. ఇది ఆనాటి సావాత్యంమీద బిలీయ 
మైన (ప్రభావాన్ని కల్గించింది. “కొల్లాయికట్టీకేనేమి ?. మాగాంధి కోమశై 
పుట్టిశేనేమి 2” వండితపామరులందరు ముక్తకంఠంతో పాడారు. ఉన్ననవారి 


గాంధీవాదం ౧౧౧ 


“మాలపల్లి” లాంటి ఉత్తమోత్తమైన నవల తెలుగుభాష కొక మణిపూనగా 
వెలిసింది, ఆనాటి సాహిత్మీనష్టలందరిపైనా గాంధీ ఆడర్భాల (ప్రభావం 
గాఢంగా (ప్రతిబింబించింది. “మాలపిల్ల” లాంటి చిత్రరచనకు ఎన్నుకున్న 
యితివృత్తం గాంధీజీ (ప్రారంభించిన హరిజనోద్యమ్మప్రభావాన్ని |ప్రతిబింబిం 
చింది. 

ఇక స్వాతంత్ర్యానంతరం గాంధీజీ అనుచరులు గాంధీజీ ఆదర్శాలను 
కాక దనస్వామ్య ఆదర్భాలనే చేవట్టారు, అందుకే ఒకప్రక్క మద్యని షేధం, 
మరొకపక్క బీహెన్మ్‌ బ్రాందీ ఆడ్వోర్టెత్‌ మెంట్లు జంట జంటగా హాస్యాన్బదంగా 
సాగాయి, సార్మప్రదాయ డంబాచారముతో గాంధీజీ ఆదర్శాలను వల్లించి ఆయన 
శల్నాపతిషలకు జయంత్యుత్సవాలకు ఆయన సిద్ధాంతాలను పరిమితం చేశారు. 

“భవిష్యత్తులో రాబోయే అహింసాత్మక్ళ సామాజిక వ్యవస్థ వనలో భూమి 
దేభుత్వానికి చెందుతుంది, భూమి సర్వం గోపాలునిది అని చెప్పవుందికదా । 
ఆవ్యవన్గలో కర్షకుడు లేక రైత్కు వ్యవసాయ కార్మికుడు లేక న్వయంగా 
భూమిదున్నే చ్‌న్నరై తుదే “అగ్రస్థానం. రైతు భూసారం వంటి పాడు. 
న్యాయానికి భూమి రైతుకు చెందినది. రైతుకే చెండాలికూడా. ఆంతేగాని 
గె రహాజరు భూస్వాములకు, జమిందారులకు చెందరాదు" అన్న గాంధీజీ 
భూనమన్యలకు చెందిన సిద్ధాంతం ఈ పాతికేళ్ళుగా అలాగే వుండిపోయింది. 
చేశఆర్థిక వ్యవస్థకు ముప్పుగా 833 కోట్ల గుప్రఛనం పెత్తనం చేస్తోంది. 
ఇంచుమించుగా 500 కోట్ల ఆదాయస్ప పన్ను ఎగవేతలు బహిరంగంగా 
ద్రకటించజడ్డాయి. విదేశీకంపెసీలు _ కోట్లాదిననాన్ని తరలించుకు 
పోతున్నాయ్‌. ఈడేకంలోని గుత్త పెట్టుబడిదార్‌ లు తమ పెట్టుపడులను త్రిష క్ర 
మావతారంగా పెంచు కొంటున్నారు, గాంధిజీ చెప్పిన వీరి ర కసి క్షలాభాలు 
చేళంలో దార్మిద్యాన్ని పెంచుతున్నాయి.  జాతినంపదను _ కొద్దిమంది 
కుబేరులచేతుల్లోకి నెట్టుతు న్నాయి. ఇదంతా ధనస్వామ్యవ్యవస్థ చేస్తున్న పెత్తనం 
ఇదే సాహిక్యకళారంగా లన్నింటా |ప్రతిబింబించుచున్నది, నేటి సమాజం 
పైగాని, సాహిత్యం పెగాని గాంధీవాదృప్రచారం బొత్తిగా లేదనే చెప్పాలి. 
ధనస్వామ్యం (పతిఒక్కంరిని లొంగతీసుకొనిి స్వేచ్భావిహారం చేస్తున్న 
శోజులివి, విద్యా, వైద్య, సంస్కృతీరంగా లన్నీ వ్యాపారకళలో లీనమై 
పోయాయి, గాంధీఆిదర్భాలకు పొత్తుకుదరని వ్యాపారదృక్పథం యీ ధన 
స్వామ్యవ్యవస్థ (ప్రధాన లక్షం. ఆందుకే స్వాతం త్యయుగోదయంలో 


౧౧౨ మహతి 
(25 ఏళ్ళ స్వాతంత్ర్యం తరువాత) భావదాన్యం, ఆర్థికదాన్యం రెండూ అలాగే 
వున్నాయి. 

జాతి వెనక్కు. మళ్ళింది. జాతీయవిము'క్తి కాలంనాటి చై తన్యంలేదు. 
సంఘసంస్కరణాభిలాష లేదు. సామాజికనిష్ట లేదు. వ్యక్తి స్వార్థంతో 
కూడిన తీరని ధనతృష్ట మాత్రం వుంది. అందుకే 1947-72 మధ్యకాలంలో 
“మాలపలి”తో నరితూగగల మరోనవల రచింపబడ లేదు. తుమ్మల సీతారామ 
మూర్తిగోరు రచించిన “మహాత్ముని కథ,” రామ మోహనరావుగారి “కొల్లాయి 
గట్టిలే నేమి 7” నవల మొదలై న్మగ్గంథాలుకూడా స్వాతంత్ర్య పోరాటంనాటి 
ప్రభావాన్నే విశదీకరించుతున్నాయి. గాంధీజీని గురించి ఈనాడుకూడా అనేక 
మంది కవులు కవిత లల్లవచ్చు. అనేకమంది రచయితలు రచనలు చేయవచ్చు. 
కానీ ఆ కవితల్లో, ఆరచనల్లో జాతిని (ప్రభావితం చెయ్యగల ('పేరణక క్రి 
లేదు గాంధీ ఆదర్శాలు ఎలా వుల్చ్లంఘించ బడినవో ఎత్తిచూవటం కాని, 
అందుకు చెందిన మనో జేదన, నినృహ మ్మాత్రమే_అవి (ప్రతిబింబిస్తు న్నాయి. 
మిధ్యా భ్రమలతో కూడిన గాంధిజీహృదయపరివ ర్హనా సిద్ధాంతం విఫలమవ్వటం 
తప్పనిసరి. కాని గాంధీజీ అనుష్లించిన వ్య క్తినిష్ష మానీవసత్యాల పెన, మాన 
వత్వంపై న అచంచలమైన అంేనకు గల ద్వోఢమెనదీక ఎల్లకాలాలకు నిఖిల 
మానవాళికి అనునర జీయమెనది. గాంధీజీలోని సంన్క ర్త "క, గాంధీజీలోని 
త్యాగమూ ర్ట, గాంధీజీలోని విన్లవాత్మకగాండీ ఎల్ల కాలాలహేరికి మాన్యుడే. 
గాంధీజీ పూర్ణపురుషు డేమీకొదు. అవతారపురుషుడన్నది అంతకన్నా పచ్చి 
అబధ్ధం, అకేకనందర్భాలలో ఆయన ఆదర్శాలు గజిబిజిని, గందరగోళాన్ని 
కల్లించక పోలేదు. భగల్‌సింగ్‌ మరణదండన గురించి, నేతాజీ గెలుపు 
గురించి ఆయన వెల్లడి చేసిన అభిప్రాయాలు ఆయనకు తీరని మచ్చగానే 
యీనాటికీ వుండిపోయాయి. సామాన్య మానవుడిగాపుట్టి, సామాజిక జీవితంనే 
సందింధాలు పెట్టుకొని ఎదిగి, తప్పు ఒప్పు చేస్తూ తను నమ్మిన సిద్ధాంతాలతో 
కోనక కృషిచేసిన గాంరీజీని మానవాతీతవ్యక్తిగా అవతారపురుమనిగా 
కీ ర్థించటం మా(త్రమే జరుగుతోంది. చార్మి త్రకపురుమలను మానవాతీతులుగా 
నృష్టించి, వారిపే౭ిట గుళ్లు గోపురాలు కట్టించి, ద్రజలను అజ్ఞానాంధకారంలో 
ముంచెత్తి, దేశాన్ని అధః సత నావస్థకు తీసుకొని వెళ్ళటం అనాదిగా జరుగు 
తున్నదే. ఏభారతీయ సంస్కృతి మూలస్తూత్రాలను గురించి మనం గొప్పలు 
చెప్పుకుంటాయో ఆమూలనూ(శ్రాలు కలికానికై నా కానరాని వ్యవస్థకు మనం 
బానిసలుగా జీవిస్తు న్నాం. 


గాంధీవాదము ౧౧8 


ఇంకకూ (ప్రధానమైన విషయం అశేష (ప్రజానీకపు భౌతికావనరాల 
పేక్ష చేసి వర్గ వ్యత్యాసాలను భ(దపరచి ఆత్మిక విలువలు స్థాపించటమనేది 

అనంభవమైన విషయం. 

ఆందుకనే. చేటి ఛనస్వామ్య వ్యవస్థ సెక్సు సాహీత్యాన్ని, నేర, 
హంతక సాహిత్యాన్ని సృజించమని టపోత్సహీస్తోంది. లాభసాటిగా గల వ్యక్తి 
స్వీయమానసిక ధోరణులకు చెందిన (వడీకరడే సాహిత్యాన్ని సృజించమనే 
_పేరేపిస్తోంది. 

బుద్ధుని సిర్భాంతాలు ఈ దేశంలో ఎలా మిగలలేదో, అలాగే గాంరీ 
సిద్ధాంతాలు కూడా. బుద్ధుడు చెప్పినా మహమ్మదు చెప్పినా; (క్రీస్తు చెప్పినా 
వ్యక్తి క్రినిష్టను గురించే నేస్పారు. మహమ్మదు తాను చెప్పిన సిద్ధాంతం కోనం 
కత్తి పహ్ట్‌డు కూడా. మనిషి భౌతికావసరాలు, వర్గాల పుట్టుక, వర్‌ ర్గ వ్యత్యాసాలు 
మనీషి మనిషిని చేస్తున్న దోపిడీ వీటన్నింటిని “వీరు లౌవ్రీ మంగా గమనించ 
లేదు. వ్యక్తిని మారమని వీరు (వ్రబోధించారు. వ్యవస్థ నిర్మాణంతో ముడిపడి 
యున్న వ్యక్తి మనస్సు అందుకే మారలేదు. ఈ డ్రహోరిత్మక సిద్ధాంతాలన్నీ 
కూడా దునిషి నమన్యలను సమూలంగా పరిష్కంరించలేకపోయాయి, వారు 
ఆశించిన ఆత్మిక విలుషలను మనిషిలో (పకిష్టించ లేకపోయాయి. 

అందుకే ఈనాడు శాస్త్రీయమైన ఆర్థిక సిద్ధాంతాలను (ప్రతిపాదించి వర్గ 
వ్యత్యాసాలను తొలగించటంలో తేస్పనినకీ అందిశే హింసాత్మక విధానాలను 
కూడా చేపట్టమని బోధించిన మార్క్సిస్టు ఆర్థిక సూత్రాలు ఆర్థిక సమానతా 
విధానాలు వీజయవంతమౌతూ త్రవంచాన్నీ కచిపివేస్తున్నాయి, శీ కుదిపిచేతకు 
సాహిత్యం కూడా |ప్రభావితమయ్యింది. 

హింసను (పోత్సహించే అహింన అహీంన కాదు. ఆచరణలో అస 
త్యాన్ని అనుష్టించే సత్యం సత్యం కాదు. పర భాగ్యోసజీవులు నై తిక్క ధార్మిక 
విలువలు కాపోడలేరు సరికదా యావత్తు (శ్రమనంపదను తదు ఏ భోగలాలసత 
కొజకే వినియోగించుకుంటారు. సంస్కృతిని, సభ్యతను, ఆర్థిక, సాంఘిక 
సూత్రాలను తమ స్వార్థ పరిరక్షణకు మలుచుకొ౦టారు. 

దక్షీణాప్రికాలో” జాతివివక్ష అలాగే ఉంది. ఇందుకు వ్యతిరేకంగా 
సాయుధపోరాటం ప్రారంభమయ్యింది. సా! మాజ్యవాద శకులు యుద్ధరంగంలో 
మారణ హత్యాకాండ సాగిస్తున్నాయి. 

అణుళ క్రీ యాజత్సఫపంచాన్ని సంచలితం చేస్తున్న యీ యుగంలో 
హింస్క అహిరెన అనే స పడికట్టు అర్ధాలు కాక ఆచరణవంతమెన 
ఆదర్భాలలో పరీకీంచ పెజ్జత్‌. ఇదే హాపోత్యంలో |ద్రతిబింబించాలీ. 

8 


సామ్యవాదం 


శ్రీ ఏటుకూరి బలరామమూర్తి 


1947 = 15 న భారతచేకం స్వాతంత్ర్యం సంపాదించింది. దీర్చ కాల 
బానిసీత్వబం ధనాలనుండి విడివడి స్వేచ్చా ప్రపంచంలో తడుగు 

పెటింది. 

ఆంధ పదేశ్‌లో, తెలంగాణాలో ఆనాడు నె జాం వ్యతిరేకసాయుధ 
పోరాటం జరుగుతున్నది. (బ్రిటిష్‌ బానిసత్వంనుండి మాత్రమేకాక, నెజాం 
భూస్వార్యు దోపిడీనుండీ విమె క్రి చెంది దున్నేవానికే భూమి సాధించుకోవాలనే 
మహదాశయంతో సాగిన సాయుధపోరాట మిది. సామ్యవాద వ్యవస్థ స్థావనకు 
తొ లిదళ, 

తెలుగుసాహిత్యంసై ఈ పోరాటం గొవ్ప (ప్రభావం కలిగించింది. 
ప్రముఖ తెలంగాణా కపి దాశరథి తనగళంవిప్పి కవితాత్మను పూర్తిగా 
ఆవిష్కరించు కున్నది ఈ పోరాట( ప్రభావంతోనే. మరో (ప్రముఖ తెలంగాణా 
కవి డాక్టరు నారాయణరెడ్డి పైన ఈ ఉద్యమ ప్రభావం ఎంతో ఉంది, 

కిలంగాణా సాయీఢ్‌పోరాటగాధలను వస్తువులుగా తీసుకుని అనేక 
నవలలు వెలువడ్డాయి. కీ.శే. పట్టికోట ఆల్వారుస్తామే రచన “| ప్రజంమనిషి' 
వీనిలో మకు టోయమానమైనది. 

నైజాం వ్యవస్థలో, జాగీర్ణారుల దోపిడీలో, (గ్రానుసీమలలో పేద 
డ్రేజలు “డిన దాలు ఇందులో కోోపగట్టినట్లు ఆళ్వారుస్వామి వర్చించారు. 
జాగీర్ణారు గడీలో ఏ స్తరాకలు కట్టుకుంటూ, తన పిల్ల వాడిని చదివించుకేంటూ, 
అభిమీ నానికి ఆత్మగ్‌ రవానికి భంగంలేకుండా జీపేంచిన 'వైష్టవ కుటుంబిని 
అవేదన ఈ నవంకు జీవనాడి, ఆమె పుత్రుడు ద్రజలవనేషేగా పోరాటం 
వీరుడుగా, స్వాత్రంత్ర్య యోధుడుగా నవలలో రూపొందుతాడు. (శ్రీఆళ్వారు 
స్వామి స్వీయచరిత్ర ఇందులో (ప్రతిబింబిస్తుంది. తెలంగాణా సాయుధ పోరాట 
గాథకు ప్రాతిపదిక ఐన భూస్వామ్య దౌర్హన్యాలను రసవ తరంగా వర్ణించిన 
ఉత్తమ నవలలు _ (్రీదాశరథి రంగాచారుగార్యులు ఇటీవల రచించిన ళల ర 
చేవుళ్ల', “మోదుగుపూలు'. 

మహీధర రామ్మోహనరావుగారు (వ్రాసిన ఓనమాలు, మృత్యువునీడల్లో, 
బొల్లిముంత శివరామకృష్ణ రచించిన మృత్యుంజయులు తదితరాలకు గూడా 
ఈ పౌరాటమే కథా వస్తువు. 

కుందుర్తి అంషనేయబు “తెలంగాణా” కావ్యం ఉత్తమ కావ్యాలలో 


సామ్యవాదం ౧౧౫ 


ఒకటి. ఈతరంవారు, రాబోవుతరంవారు కూడా చదువుకుని, పాతవీరగాథ 

లను (గహించ గల (గ్రంథం. ఆర్నుద్ర “త్వమేవాహం” కూడా ఈ కోవకు 

చెందినదే. సింబాలిజం ఎక్కువగా ఉన్నందున కాలం గడిచిన కొద్దీ ఈ 
కావ్యం దుర్గాహ్యం అయ్యే (పమాదముంది, 

(ప్రముఖులైన వీరి రచనలే కాక, ఇంకా వన్నోతానపదగ్గేయాలు, 
కథలు ఈ కాలంలో ఉద్భవించాయి. వీటన్నిటినీ “సేకరించి (ప్రచురించి 
నప్పుడే, తెలుగు దేశంలో మహత్తరమైన ఈ పోరాటం, సాహిత్యంపై కలి 
గించిన (ప్రభావం పూర్తిగా విదితోం “కాగలదు. 

1947 కు పూర్వంసుండే, ఆంధ్రలో ఆభ్యుదయ రచయితల ఉద్యమం 
గొవృ్ప కవితా సృషికి పునాది వేసింది. సామ్యవాద సిద్ధాంత (ప్రభావం ఈ ఉద్య 
మానికి పునాది. శ్రీశ్రీ మహ్మా ప్రస్థానం, దేశచర్మిత్రలు, లేలేరష్యా తదితర 
శేయాలన్నీ, సామ్యవాదభావ పూరితాలు, ఇవన్నీ 1947 కు పూర్వం ఉద్భవించి 
నవి. ఐనా వాటి (ప్రభావం ఈనాటికి చెక్కుచెదరలేదు. 

స్వాతం త్యానికి పూర్వమే, సోవియబొరష్యా విప్ర నమూ, సోషలిజాన్ని 
గురించి న్నెక్రూ చేసిన సాధారణ ప్రచారమూ ఆంగ్రేచేశంలో సై 'సెతం గొస్ప 
ద్రభావాన్ని కలిగించాయి, అడవిబాపిరాజు గారి “నారాయణరావే” 1947 కు 
పూర్వం అందులో సోషలిస్టుభావాలచే ఉద్దీపితుడై న నవయువకుడు నారాయణ 
రావు. ఉస్పల లక్ష్మణరావుగా రిది అతడు-ఆమే లో ఉభయులూ సోషలిస్టు 
భావాలలో నేగాక, సోషలిమ్షు మానవతనుపుజికి పుచ్చుకున్న పాత్రలు. 

We ఉద్యమపురో గతికి, అభ్యుదయ రచయిత సంధ ప్రగతికి, 
మంచికో, చెడుకో చేరేవిషయం - ఆవినాభావనంబం ఛమున్నది. 1962 వరకు 
ఒక నడకసాగించిన అభ్యుదయ రచయితల ఉద్యమం ఆ తర్వాత కుంటు 
పడ్డది, 1962లో చెనా భారత్‌ పె చేసినదాడి, రాజకీయవాదులనేగాక, సాహితీ 
వేత్తలను సైతం కలిచివేసిన |క్రేధానఘటన. 

1937_40 ల మధ్య సోవియబ్‌ రష్యాను చూసి అక్కడ సోషలిజం 
నిర్మాణాన్నిచూసి కవులు ఉల్లేజితులై నారు. 195060 సంవత్సరాలమధ్య 
చైనా పురోగంని చూసికూడా' అలోగే ఉ శ్తేజితులై న సాహితీవరులున్నారు. 
ఈ ఉ శ్టేజం సాగేతీరూ వారిలో వెలువడేలోగానే 1962 యుద్ధము అందరికీ 
దిగ్భాంతి కలిగించింది, కొన్నేండ్రపాటు అభ్యుదయ రచయితీల (ప్రాముఖ్య 
మంతా పోయింది. 

ఆ పిమ్మట చైనాలో “సాంస్కృతిక విస్ణవం' పేరుతో అల్లకల్గోలం 
ప్రారంభమైంది. దాంతో విభేదాలు మరీ ఎక్కువైనాయి. మల్లారెడ్డి (వ్రాసిన 
“వృశ్చిక నంతానం' చై నాపట్ల అభ్యుదయ కవుల తీ వ్రవ్యతిరేకతకు తార్కాణం. 


౧౧౬ మహతి 


కొంచెంసాకుగా _అవుతుందేమోగాని, శ్రీ శ్రీ (వ్రాసిన _“లేలేరష్యా” 
1935 ప్రాంతంలో ఒక అభ్యుదయ కవితా సవంతికి ద్రారంభమైనట్లు, చుల్లా 
శెడ్డి వాసిన “వృళ్చికసంతానం' చైనా ముష్కరత్వంతో తగహావేటలై'న 
శెదిగునాటి అభ్యుదయ కవుల కవితారోరణికి నాంది ఆని చెప్పవచ్చు. 

1964 లో కమ్యూనిస్టు ఉద్యమం రెండుముక్కలై ౦ది. 1968 లో 
ఆంధ్రలో మరో చీలికవచ్చింది. మార్కిస్టు పార్టీ తిరిగి చీలిపోయింది. 
చైనా (ప్రవర్తన సోషలిస్టు దేశాలకు ఆనాటికోనాడు “మరింతగా తలవంపులు. 
కెక్చేదిగా కోయారై. నదీ అభ్యుదయ కవులు బాదపడుతుండగా, చైనా వైఖడే 
సరైన అభ్యుదయం, అదే విన్లవ సంథా అని బాహాటంగా (ో చారోంచేహే 
విర, నం. 1970 జనవరిలో విళోఖిలో (శ్రీశ్రీ షః ష్టిపూ ర్తి సన్మాననభ సందర్భంగా 
తలఎ శ్రసాగింది. తీరా నిర్మాణరూపం ఆ శర్వోత “కొంతకాలానికి గానిపూర్తి 
కాకపోయినా, తీఠీ షష్టిపూర్తి నన్మానమే తమ జన్మ నక్షత్రమని వ 
ఈ నాడు చెప్పుకుంటున్నారు. 

ఆంతకు ముందు రెండుమూడేండ్ల నుండే దిగంబర ౯వులుగా వ్యపహ 
రించినవారు వి.ర.సం. గా మారారు, సాయుధ పోరాటం శ్రీకాకుళం పంధా 
మావో నాయకత్వం, చై నాసాంస్కృతిక విప్లవ ఆదర్శం_వీటితో పీరు కవిత్వం 
దౌస్తునారు, కథలు ట్రౌస్తున్నారు. కారణం” ఏద్దె 'శేనేమ్కి యునకులలో ఒక 
వర్గాన్ని వీరు (ప్రస్తుతానికి ఆకర్షించ గలుగుతున్నమాట నిజం. 

కమ్యూనిస్టు పార్టీ మ్మాత్రీమేగాక న్మెహ్రూవంటి కాంగైను నాయకులు 
(దస్తుత ప్రధాని ఇందిరాగొంది సోషలిజాన్ని గురించి (ప్రచారం చేస్తున్నారు. 
కాని వారి మాటలకు, ఆచరణకు పొంతన లేనందున, ఈ సామ్యవాద 
డ్రచారం, సాహితీ a ఆకట్టుకో గల స్థితికిరాలేదు. 

రాజకీయ పార్టీ ల ద్రఠావర సాహిత్యంపై పె ఉండడం అనివార్యం. మౌలి 
కంగా. ఆరక, సాంవీక, సాంస్కృతిక రంగాలలో వివ స్రవాత్మక మార్పులను 
అకాండించే సామ గాపాద (ప్రభావం తప్పనిసరిగా సాహీత్యంపై వసరించి. 
తీరుతుంది. ఐతే, er మ్మాత్రమే నిలిచే రాజకీయ నినాదాలు ఎత్తు 
గడలు త్వరలో కాలగర్భంలో కలిసి పోతాయి. తాత్విక, సిద్ధాంత, సాంన్మ 
తిక పరంగా సామ్యవాదం, సమాజంలో నిక్యజీవిళరలో కలిగించిన ద్రేశావం, 
కవితా రూపంలో, నవలారూపంలో వెలువడవలసిఉంది. 

గాంధీయుగా నికి చెంది అట్టిమౌలిక రచన మాలపల్లి 1925 (ప్రాంతం 
లోనే వెబబడ్డది. సామ్యవాద సిద్దాంతాలు, ఆంధ్ర పజా జీవితంలో కలిగిం 
చిన, కలిగిస్తోన్న మార్పులను నమగంగ్యా చిత్రించే నవల లేక కావ్యం వెలు 
వడవలసిఉరెదీ. బహుశా మరో దశాబ్దం అందు. కొరకు వేచిఉండపలసి. 
వస్తుందేమో ! 


రాజకీయాలు 


ర్రీ కపిల కాశీపతి 


సౌష్టికంక్యయగోదయంలో మనజాతీయ, (ప్రాంతీయపరిస్థితులు ఏమిటి ? 

స్వరాజ్యంకోనం ఉద్యమం నడిపింది అఖండభారతం. ఆఉద్యమానికి 
సారథి గాంధి. ఫలితం భగ్నభారతం, ఉపఖండాన్ని మూడుముక్కలుచేసి 
రెండుదేశాలుగా భాగించి, రాజకేయయా2మా శ్యంమా(త్రం విడిచిసో పోయారు 
టిటీవువారు. ఈశస్రచికిత్స గాంధీకి సుతరామూ ఇష్టంలేదు. ఆయనహృదయం 
భగ్న మైంది. ఆపగిలిపోయిన గుండెలో తుపాకిగుండు పేల్చిచంపేశాడు మత 
ఉన్మాదు డొకడు. గాంధీయుగం అంతరించింది, గాంధీ బోధించిన నై తిక, 
సాంఘిక్క ఆర్థికసంస్కారోద్యమాలు చిహ్నామా(త్రంగా పాటించాం విధిలేక, 
ఇష్టం లేకపోయినా. సత్యం, అహింస మాటలలో లోటులేదు. ఖద్దరు, హరిజన 
ఉద్దారణ్క మద్యపానని షేకం లాంఛనాలుగా వుంటూవచ్చాయి; ఆఖరిది పోనే 
పోయింది. గాంధీవి(గహారాధన మిగిలింది, 

ఈ భగ్నభారతమే న్వరాజ్యం అనుకుని, తెలియరాని అధికార కాంక్షతో 
ఈ చేరుకాపురం అడక త్లెరలో పోకచెక్క_లా వున్నా అంగీకరించి సంతో 
షంతో స్వీకరించినవాడు జవహరలాల్‌. ఆయన గాంధీ వారసుడు, కాని అక్ష 
రాల శిమ్యడుమ్మాత్రం కాదు. నెహ్రూ అంగ్ల మాననప్పుత్రుడు. నిద్రలో ఇంగ్లీమలో 
వలవరించేవాడు. ఒకవూపులో ,తన జీవితకాలంలో నే తనదేశాన్ని కొండెక్కి ౦చా 
లనే ఆబితో, పమ్మితమైన దేశభక్తితో, | ప్రజానీకంమీద అపారమైన ఆపేక్షతో, 
ఆడ్డులేని నాయకత్వంతో, విదేశాలు తమ స్వార్థంకోనం అందించినఆప్పులతో 
వని (ప్రారంభించాడు. ్రిటీమవా న్వరాజ్యమే ఇచ్చారుగాని వారి ప్రొసీజర్కూ 
వారికో నమే పుట్టిన నెగెటివుతత్వ పారంగతులై న అధికార్ల నీ విడిచిపెట్టి 
పోయారు. నాయకులికి పరిపాలనాఅనుభవం లేదు. ఉద్యోగుల చేతుల్లో కీలు 
బొమ్మలయారు. పైగా నె తో సహా బంధు(పేమతో ఆడ్డమెనవాభ్ళా అధి 
కారంలోకి వచ్చారు. ఆ స్థితి ఇప్పుడూ వుంది. 

న్మెహూ హయాంలోనే మన రాజ్యాంగవిధానం రూపొందింది. మన 
నిర్మాణ కార్యక్రమం (ప్రారంభమైంది. (దవంచంలో వున్న రాజకయమైన 
ఆదర్భాలన్నీ ఏరి మనదేశ ప్రజల పరిస్థితులతో ప్రమేయంలేకుండాా అపురూవ 


౧౧౮ మహతి 


మైన రాజ్యాంగం సృష్టించారు. రోచయితలందరూ పండితులు. పన్నాలు నల్లె 
చేసినవారు. అనుభనజ్ఞానం లేనివారు. తీరా అమలులోకి వచ్చేసరికి భారతీయ 
వ్యవనలాగే, సరస్పరవె రుధ్యాలు సం(పా పించాయి. ఇరవె అయిడేళ్ళలో 
వన సర వై రుధ్యా wa అ f 
ఇరవై తొమ్మిదిసార్లు రాజ్యాంగం సవిరించుకంటూ రావలసివచ్చింది. ఇంకా 
చాలాసవరణలు అవసరం అని తెలుస్తోంది. రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో 
అమలులోవున్నది _మతాతీతమైన పభుత్వం. సామ్యవాదపద్దతిలో నడవాలి; 
వయోజనవోటుతో స్తాపించిన ద్రజా ప్రభుత్వం. 
వ 

మాటపరనకి నుతాతీత మైనా, రాజకీయ అధికారంకోనం స్థాపించిన 
మతనంస్థలు పుంటూనేవున్నాయి. వాటి ప్రభావం (ప్రజలమీద వుంటూనే 
వున్నది. ఈ నంస్థల ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో | ప్రచారసాహిత్యం 
మీద వుంటూనే పున్నది. కులతత్వాలు రాజకీయాల్ని కూకటివేళ్ళతో కుంగ 
తీస్తున్నాయి. 

ఇక సామ్యవాదం, ఇంతవరకూ అనగా నెహూాయుగం అంతరించి, 
ఇందిరాయుగం (ప్రారంభించేవరకు, ఏరూపంలోనూ ఆచరణలోకి రాలేదు, 
జమీందారీలు పోయాయిగాని, జమీందార్లు పెరిగిపోయారు. రాజకీయాలుతస్ప, 
వేరేవృ త్తి తి లేని నడిమం|త్రపుసిరిగాత్ల పోగ్టె చీకటిబజారులో. స్వేచ్చగా 
విహరిస్తున్నారు. ఛరలు పెరిగినకొలది దారీ(ద్యం ఎక ావైంది. దేశానికి 
పట్టుకొమ్మ అయిన మధ్యతరగతి పజ నాశనం అయిపోతున్నారు. తతా 
ణంగా అడుగడుగునా లంచగొండితనం పెరిగిపోయింది. (ప్రభుత్వంలో 
ఆపాదమస్తకం అదే జబ్బు, 

ఇక (ప్రజ్నాప్రభుత్వం విషయంలో చెప్పనే అఖ్కశ్లేదు, ఎన్నికలవరకే 
అది (ప్రజాతంత్రం. తరవాత భూస్వాముల, పర్మిక్రమాధిపతుల, కంటార్టర్ల కీలు 
బొమ్మ, ఒకమాటు అధికారంలోకి వచ్చినకూటాన్ని, అయిదేళ్ళదాక్కా వాళ్లల్లో 

ణం 

వాళ్లు కొట్లాడుకుంచే తప్ప, తోసెయ్యడానికి వీలులేదు. 

ట్రిటీమవారిహయాంలో భారతదేశానికి న్వరాజ్యం పరమలత్వ్యీం అయి 
నట్టు న్య్వరాజ్యానంతరం అర్థికస్వాతం త్యం, దార్మిద్యనిర్మూలనం మనలక్ష్యం. 
ఆలత్యుం ఇంకా చాలాదూరం వుంది. ఇరవై అయిడేళ్ళ నిర్మాణకార్యక్రమాల 
తర్వాత, నాలుగు వంచవర్ల ప్రణా శికలతర్వాత, గ్రామాలే ఎక్కువగా వున్న 
మనదేశంలో, ఎనభై శాతం తాగడానికి మంచినీళ్ళు లేనినిర్భాగ్యసీమగా వరిణ 
మించింది. మనపరిపాలకునికి ఎంత ప్రత్యక్‌ ప్రపంచజ్ఞానం వుందో తెలుసుంది. 

(i gi 

ఇంతవరకు (ప్రజలలో ఆకశావై ఫల్యం. 


రాజకీయాలు ౧౧౯ 


అయిదారేళ్లగా ఇందిరాయుగం (ప్రారంభించింది. ఆవిడకార్యబీత 
అమలులోకి వే ఎగిరిపోతామని భయపడి, తం(త్రాలుపన్నిన, పెట్టుబడి 
వారీ దళారీలు ఆవిణ్ణి ఎదుర్కొని, నిజంగా ఎగిరిపోయారు. నుతదురథిమాన 
పార్టీలుకూడా మాటుమణిగాయి, కమ్యూనిస్టులు రెండుగా చీలి ఒకరు రష్యా 
వేపూ మరొకరు చై నాడేపూ చూస్తున్నారు. 

స్వరాజ్యం రాకపూర్వం మనమీద కక బ్రిటీమ ప్రభావమే వుండేది, 
న్వరాజ్యంవచ్చినతర్వాత అమెరికా రష్యా, చై. చెనా దేశాల ప్రభానంకూడా ఎక్కు 
వైంది. అమెరికాఏజంట్లు అనేక హోదాలతో ఢిల్లీనించి పల్లెదాకా వ్యాపించి, 
ధనం వెదజల్లి మధ్య పెడుతున్నారు. నిక్సను అధ్యక్షుడి ధర్యిమా అని దింగ్లా 
స్వాతం త్యసమరంలో న్యూ వియత్నాంలోన్యూ అమెరికావై ఖరివర్ణి, ప్రజలలో 
అమెరికామీద వెగటు పుట్టింది. రష్యానించీ, చై నానించీ వచ్చినడబ్బుకూడా 
వుంది. ఎన్నికలలో ఖర్చైందనే అపవాదుకూడా వుంది. ఇరుపలొల కమ్యూ 
నిస్టులతత్వంకూ డా నిరాళవల్ల కలిగిన ఉగ్రవాదం, వారిళశయాలు హింస 
లేకుండా సాధించవచ్చు నని ఇందిర నమ్మగం. అవిల్ణేఎన్నుకున్న ప్రజల 
నమ్మకం. భారతదేశంలో ఇందిరాపర్వంలో ఇంతవరకు కొన్నిలక్ష్యసారెనలు 
జరిగాయి. ఒకటి నంస్థానారీశ్వరుల నిష్కమణ. రాబోయేది ఆస్తులలో 
తారతమ్యపరిష్కా.రం. ఇది జరిగికే ఆవిడ్కా భారతీయ (ప్రజలూకూడా ధన్యులు. 
జిత్తులతో ఉచ్చులు వేస్తున్నారు. కలకులదళారీలు కమ్యునిస్టులమని చెబుతూ 
ఆస్తులు సేకరించినవా రెందరో వున్నారు. వారుకూడా బిలిఅవుతారు. ఈపరి 
ణామాలు_ సంభవించినఈపాతికేచ్ళుకూడా ఏదో ఒకరూపంలో కాల్మగెసే 
శేందంలో ఆధికారంలో వుంది. ఇది స్వాతం క్యయుగోడయంలో భారత దేశపు 
రాజకీయచి(త్రం. 

ఇక తెలుగుదేశం 1947 ఆగస్టు 15 వతారీఖుకి ఇంకా |ద్రశ్యేకరాష్ట్రం 
కోరుతూనే వుంది. కోరుతున్నరాష్ట్రంఅంతవరకు మద్రాసులో భాగంగా వున్న 
పదకొ ండుజిల్లాలు మాత్రమే. నరిస్థానాలు పోతాయి. నమ్మ గతెలుగురాష్ట్రం 
లభిస్తుందనే 'ఊహో లేదు ఆశా లేదు. ఆపదకొండు జిల్లాలరాష్ట్రారనికే రాయల 
సీమనాయకులు షరతులు పెట్టి ఆటంకాలు కలగజేస్తూనే వున్నారు. చివరికి 
1953 లో రాష్టో9దయచిహ్నాలు గోచరించాయి. మద్రాను అందులో భాగంగా 
వుండాలనికోరుతూ (శ్రీరాములు ప్రాణాలు అఆర్చించాడు. మ|ద్రాసులేకుండానే 
రాష్ట్రం ఏర్పడింది. 


౧ఎ౨ం మహతి 


ఈసమయంలో తెలంగాణాలో కొ మ్మిదిజిల్లాలలో ఆంధ్రులు మొదట 
రజాకర్ల తోన్కూ తర్వాత కమ్యూనిస్టులతోనూ యమయాతనపడ్డారు. నిజాం 
వోడిపోయినతర్వాత నమ(గాంగ్రరాష్ట్రం ఏర్పడే ఆశలు కలిగాయి. అప్పుడు 
'తెలంగాణనాయకులుకొందరు [ప్రత్యేక తెలంగాణాకోనం అలజడిచేశారు. చివ 
రికి ఒకవాప్పందంమీద ఆంధ్ర పదేశం ఏర్పడింది. ఆంధ్రనాయకులు ఆ 
వెవ్పందం అకీరాలా అమలుజరపలేదు. మళ్ళీ (ప్రక్యేకశతెలంగాణావాదం 
దౌర్జన్యంగా బయలుదేరింది. ఇందిరాదేవి జోక్యంతో ఆగిపోయింది. పూ_ర్దిగా 
పోలేదు. 1956లో ఆం(ధ్రప్రదేశము ఏర్పడిన ఈపదిహేనుు పదహారు 
సంవత్సరాలలోనూ నలుగురుముఖ్యమం(త్రులు మారిపోయారు. వీరంతా తమ 
వదవులు సంరషీంచుకునే ప్రయత్నములో నిమగ్నులై రాష్ట్రారినికి చెయ్యవలసి 
నంత, చెయ్యగలిగినంత చెయ్యలేకపోయారు. ఇన్నాళ్లుకూడా ఏదోవిధంగా 
కాంగైస్మే పభుత్వములో వుంది.నక్సలైట్ల పెరుగూ విరుగుకూడా సంభవించాయి, 

న్వరాజ్యముకాని, న్వరాష్ట్రముగాని రావడమువల్ల కలగవలసినలాభాలు 
మనకి కలగలేదు, అర్థికంగా చాలా వెనకదిడివున్నాము. రాష్ట్ర ప్రభుత్వము 
అవ్బులపాలై ౦ది. సాంఘికంగా కులతత్వాలు పెరిగిపోయాయి, అవి రాజకీ 
యాల్ని కళంకితము చేశాయి. 


*' తెలుగుదేశాన యువకులు (తిదకులై 6 
మొట్టమొదట శాస్త్రవురాజముల నిరనన 
వైనడేవుడు లేడన్న పట్టుదలయు 
నూటిగా చిట్టచివరకు సోషలిజము ”' 
విశ్వనాథ 


అరితకళలు 


శ్రీ నంజివచేవ్‌ 


ప్రీకి లభ్యంకాదో డానిమీద వుండే తీవ్రాకాంక్ష ఆది లభ్యమైన తరువాత 
దానిమీద వుండదగేది సామాన్య మనో వైజ్సానిక సత్యం. అందుకే 
దాన్యంలో వున్నంతవరకు ఏ జాతికైనా స్వాతం త్ర్యంమీడ పుండే తీ వాకాంక్ష 
స్వాతం(త్యం లధించిన తరువాత వుండదు. ఇది సహజంకూడ, 
అయితే, స్వాతం్మత్య సంపాదన మార్గంలో (ప్రజల్లో వుండేకొన్ని 
మంచిగుణాలుకూడ స్వాతంత్ర్య సంపాదన తరువాత నశిస్తాయి. బానిసత్వంలో 
(కికినందువల్ల అలవెడ్డ కొన్ని చెడ్డగుణాలుకూడ స్వాతం త్ర్యంలభించిన 
తరువాత నశిస్తాయి సందేహం లేదు. చెడ్డగుతాలు నశించటం (శేయస్కర మే 
కాని మంచిగుణాలు నశించటం హానికరం, 
బానిసత్వంలో జీవిస్తూ స్వాతం త్యం కోసం పోరాడే ప్రజల్లో, త్యాగ 
శీలత, నై తికపారిళుద్ధ్య్యం, సమైక్యత, నిస్వార్థత్క నిజాయితీ, పట్టుదల, 
అనుభూతి, తీపైత మొదలై న వెన్నో మంచి గుణాలుంటాయి. స్వాతంత్ర్యం 
రాగానే వాటిలో చాలా నశిస్తాయి అనే నత్యానికిమనకుమన మే సాక్ష్యం. భారత 
దేశానికి స్వాతంత్ర్యం రాక ముందున్న (ప్రజల్లోని నుగుణాలు స్యాతం(త్ర్యం 
వచ్చిన తరువాత దుర్గుణాలుగా మారాయి, అందుకని స్వాతంత్ర్యం క౦టే 
బానిసత్వంమంచిదని చెప్పితే అంతకుమించినదుర్గుణం మరొకటుండబోదు. 
ఈ చెడ్డమార్పు అంకతాకూడ రాజకేయనాయకుల్లోసు వరిపాలనాపదవుల్లో 
వున్న సెద్దవోరిలోను, కొంతవరకు |త్రజల్లోను ద్రబిలంగా _్రవేశించింది, 
కాసి సాంస్కతికరంగంలో, ఆంటే సారస్వతంలోన్కు మిగతా లలితకళ 
ల్లోను ఆ చెడ్డమార్చు అంతగా (ప్రవేశించినట్లుకేదు. రాజకీయరంగంలోను, 
(ప్రజల నైతిక రంగంలోను డ్రహేంచిన పతనం స్వాతంత్ర్యానంతరం 
సాంస్కృతిక రంగంలో డ్రవేశించలేదు. సాహిత్యరచనలు, చి త్రరచనలు, 
సంగీతం, నాట్యం, వాస్తునిర్మాణం, శిల్పస్ఫష్టి మొదలై నవన్నీ స్వాతంత్ర్యం 
ముందటికంటే స్వాతంత్ర్యం తరువాత సంఖ్యలోన్కు సారంలోనుకూడా 
పెరుగుతూవచ్చినా యేకాని తరుగుతూరాలేదు. వీటిలోని ఈ అభివృద్దికి కారణం 
స్వాతం(త్యంకాదు, అంతర్జాతీయంగా పరిణమిస్తూ వచ్చిన కాలంలోని మార్చు 


౧౨౩ మహతి 


మాత్రమే. మనదేశానికి స్వాతం(త్యం రాకపోయినాకూడా మన సాంస్కృతిక 
రంగంలో నేడు |ప్రత్యక్షిగువుతూన్న మంచిమార్పు వచ్చితీరేదేే ఇది కాలం 
తెచ్చిన ఉన్నతిమ్మాత్ర మే కాని స్వాతంత్ర్యం శతెచ్చినఉన్నతి కాదు. మన 
దేశంలోని కాలాన్ని కొలనటానికి మాత్రమే స్వాతం(త్యపుముందు కాలమనీ 
స్వాతంత్ర్యపు వెనకకాలమనీ మైలురాళ్లను నిర్ణయించుకౌ న్నాం, 

ఈ ఇరవై అయిదు సంపి సెశ్సరాల్లో సాహీత్యంలో ను, మిగతా లలితకళ్ల 
ల్ల్గోసు జరిగిన ఉన్నతి స్థూలత్వంనుంచినూత్మత్వం వై పుకు వికసించిన పరిణతి. 
రూపత్వం (C0౯౭6) నుంచి నై రూవ్యం (Ab$౬[2౯౬) లోకి చెందినరూపాం 
తరం, అలంకారం నుంచి సాడాతనానికీ పయనించిన నిరాడంబిరోత. 

డ్రబంధకి విత్వం “ఏనాడో పాతబడిపోయి భావకవిత్వం |ప్రాదుర్భవిం 
చింది. భావకవిత్వంలోని అతిఫౌకుమార్యాన్ని, అతిమార్దవాన్ని, 'ప్లెటూనిక్‌" 
(గ్రేమను దుర్చలత్వం క్రింద జమకట్టి అభ్యుదయ కవిత్వం ఆవిర్భవించింది. 
ఈ అభ్యుదయక విత్వం మార్డవానికి బదులు కాఠిన్యాన్ని, శాంతికిబదులు 
డ్రాంతినీ అభివ్య క్షం చేయజొచ్చింది. బీచిలోనే (ప్రయోగవాదపు ముఠా వేరుగా 
ద్రేగతివాదపుముఠా శేరుగా సంచరించసాగేయి, ప్రగతి _వాదపుముఠాక్కు 
డేశపరిస్థితిి రాజకీయాలు, వీదలపాట్లు,మొదలై నవి డ్రధానాలు తమకవిత్వంలో. 
ఇక (ప్రయోగవాదం వారికి మానవుని మనోవై జ్ఞానిక రీతులు మనిషిలోని 
నిరాశ, నిస్ఫృహ, శేదన మొదలై నవి (ప్రధానాలు, 

స్వాతం త్రోదయం నాటికి (ప్రగతివాద కవిత్వం నిలిచివుంది తెలుగు 
సాహిత్యంలోబాగా. కాని వీనిలో రాజకీయభావాలకే (ప్రాధాన్యం ఇవ్వబడటం 
వర్ణ ద్రగతివాదం పెన ప్రయోగవాడం ఆధిపత్యాన్ని వహీంచసాగింది. ఈ 
(వేమోగవాదకవిత్వం క్రమేణ చైతన్యవాదకవిశ్వంగా రూపొంది అటు భావ 
కవిత్వంలోని అతిమార్దవాన్నీ, ఇటు |ప్రగతివాద కవిత్వంలోని అతికాఠిన్యాన్నీ 
సమన్వయపరచి ఒకనూతన హృదయ నంగీతాన్ని, ఒక నవ్య ప్రాణనృందనను 
అభివ్యక్తం చేయసాగింది. దీన్ని (ప్రధానంగా వచన కవితల్లో |వ్రాయసాగేరు, 
నేడీ వచనకవిత ఒకసుస్థిరస్థాయినందు కొన్నది. ఈ ఇరవై దు సంవత్సరాల్లో 
కవిత్వం సాధించిన మహీత్కోర్యం వచనకవిత. వచన కవితలో ఆలోచన 
ద్రధానం. 

ఈ ఇరవై అయిదేళ్లలో కల్పనాసాహీత్యం కధానికారూపంలోో నవలా 
రూసంలో సారంలో కం'కే సంఖ్యలో వివరీతంగా పెరిగిపోయింది. కల్పనా 


లలితకళలు ౧౨౭ 


సాహిత్యంలో రచయితల సంఖ్యకం'కే రచయ్యితులసంఖ్య వక్కు_వై ౦ది. 
స్వాతం త్యోదయానికి ముందు కల్పనాసాహిత్యంలో (ప్రధానంగా సామాజిక 
వాస్తవం ఎకువ చ్మిత్రించబడేది. అది (క్రమేణ సామాజిక వా న్థవాన్ని 
వర్ణిస్తూ మనోవైజ్ఞానిక వైచ్మిత్రిని చిత్రించటం ప్రారంభించింది. కాని మళ్ళీ 
ఒకదశాబ్దంసుంచి త్రీలు కల్పనాసాహిత్యాన్ని రచించటం ఎక్కు వయిన తరువాత 
తిరిగికొంత సామాజిక వాస్తవికత, కౌటింబిక వైచిత్రి, భుటనా (ప్రాముఖ్యం 
మొదలై నవి కథల్లోన్కు నవలల్లోను (వ్రవేశించసాగేయి. ఈ సాహిత్యాన్ని 
సచిత్రవారస।త్రికలు బాగా పోషించాయి. 

సాహిత్యశాఖల్లో సాహిత్యసమీక్ష ఒక (ప్రత్యేకస్థానం కలిగుంది. ఇతర 
రచనల్ని (ప్రశంసించటం మాత్రమే సాహిత్యసనమీకగా ఎంచబడటం పోయి. 
ఈ ఇరవై అయిదు ఏళ్ళలో సాహిత్యనమీక్షే ఒక నిష్పాక్షికమైన వస్తు గత 
(ప్రమాణం (Objective criterion) రూపొందింది. కావ్యాలను గురించిన 
సమీక్షలు, కథానికలను గురించిన సమీక్షలు, వ్యాసాలను గురించిన సమీక్షలు, 
ఈవిఢకంగా సమీడాసాహిత్యం ఒక న్వతం(త్రసాహిత్యంగా నిలచిపోయింది. 
సమీకొత్మక సాహిత్యానికీ వ్యాసరచనకూ ఎక్కువ సామీప్యంవుంది. వ్యాసాలన్నీ 
సమీక్షెత్మకాలుకొవు, సృజనాత్మకవ్యాసాలుకూడ చాలా వుంటాయి. అయి 
నప్పటికీ వ్యాసానికి సృజనాత్మకమైన వాసనకం'టే సమీక్షెత్మక మైనవాసన 
ఎక్కు వివుంటుంది. వ్యాసంలో అనుభూతిమూలక అభివ్య కికంటే ఆలోచనా 
మూలక అభివ్యక్సియే అధికంగా వుంటుంది. 

ఈ ఇరవై అయిదు నంవత్సరాలలో అంతకుముందులేని. వైజ్ఞానిక 
సాహిత్యం చాలాపెరిగింది. అంతరితీయానాలు, చం|ద్రదుండలానికి పయనాల్పు. 
చంద్రునిగురించిన టో లెడస్నీవివరాలు ఇతరగోళాన్ని గురించిన పరిశోధనలు, 
ఇంకా ఆధునికవిజ్ఞానంలో కనుగొనబడిన అనేక భౌతిక, రసాయనిక, జెవ 
విచ్మితాలు, ఇవన్ని కలిసి వైజ్ఞానికరచనకు ఏంతో (ప్రేరణను కలిగించాయి. 
ఈకాలంలో రచయిక సృెజనలోను, సమీక్షీలోనుకూడ ఒకవిధమైన పరిణతి" 
నొందేడు. తన రచనాసాధనద్వారా తాను రచించజాలని దానికంటే తాను 
రచించజాలిందే ఎక్కువవుంటుందనే ఆత్మవిశ్వాసాన్ని ఆందుకొన్నాడు. 
రచయిత ఇన్నేళ్ళలోను. 

కేవలం దియటి (ప్రపంచంతోనే కాని, కేవలం లోపలి పపంచంతో నే 
కాని సంతృ ప్రిపడివుండక బియటి( ప్రపంచమూ, లోవలిప్రపంచమూకూడ 


౧౨౪ మహతి 
సమానంగా అవనరమనే సత్యాన్ని తెలుసుకొన్నాడు రచయిత ఈస్వాతం|త్ర్యా 
నంతరపు 25 సంవత్సరాల్లోను. మరోసారికూడ చెపుతూన్న దేమం'టే 
రచయితకు ఆబ్బిన ఈమానసికపరిణతికీ స్వాతం త్రోదయానికీ సంబంధం 
ఏమీలేదుఅని. స్వాతంత్ర్యం రాకపోయినాకూడ ఈమానసిక పరిణతి ఆగేది 
కాదు. ఈపరిణతి యుగశర్మానికి చెందిందే కాని స్వాతంత్ర్యానికి చెందింది 
కాదు. నిజానికి స్వాతం(త్యం రావటానికికూడ కాలంలో వచ్చిన మార్చే 
కారణం, (ప్రవంచం అంతటిలో ఒకనవచేతన ఉడయించటంతో మనకు 
స్వాతం శ్యమూ వచ్చింది. మన సాంన్కృతికజీవితానికి ఒక నూతనకాంతీ 
అబ్బింది. ఆకాంతియేమనకు మధ్వమధ్య శాంతినీక్రాంతినీకూడ తాత్కాలికంగా 
కలిగిస్తుంటుంది. 

ఈ స్వాతం(త్యయుగోదయంలో సాహిత్యంలో జరిగినశ్సే మిగతాలలిత 
కళల్లో కూడ ఎంతోమార్చు జరిగింది. సాహిత్యంకూడా నిజానికి ఒక లలిత 
కళయే. అయినా సంగీతం, చిత్రకళ, శిల్పం, నాట్యం మొదలై నవికొన్ని 
ప్రధానంగా లలితకళలని పిలవబడుతూన్నాయి. తెలుగుసాహిత్యంలో వచనకవిత 
ఈయుగంలో ఏ విధంగా పరిణతి చెందిందో అదేమాదిరి తెలుగుచ్చి త్రకారులు 
నై రూవ్య(2b$1౯21) చిత్రకళను పరిణతి చెందించారు. ఈనై రూవ్యచిత్రకళను 
తెలుగు చిత్రకారులు మాత్రమే సృష్టించలేదు. భారతీయ చి త్రకారులుమ్మాత్ర మే 
సృష్టించలేదు ద్రపంచంలోని అన్ని దేశాల చి త్రకారులుకూడ సృష్టించారు 
నృష్టిస్తున్నారు. తెలుగు చిత్రకారుల కుంచెలో నుంచికూడ (ప్రపంచ చిత్రకారులు 
చిత్రిస్తూన్న చిత్రకళ యొక్క (ప్రతిబింబమే దిగింది. 

పూర్వపుసంగతి చెప్పజాలంగాని నేడు డ్రతి కొత్త విషయం పాశ్చాత్య 
దేశాలనుంచి ప్రాచ్యదేశాలకు దిగటం పరిపాటి అయిపోయింది. పూర్వం 
ఇందుకు విరుద్దంగా చాలావిషయాలు ప్రాచ్యదేశాలనుంచి పాశ్చాత్య దేశాలకు 
వెశ్ళేయి అని హౌరుక. ఏదేశంనుంచి ఏదేశానికి దిగినా ఫరవాలేదు. అన్ని 
దేశాలుకూడ మనం నివసిస్తున్న ద్రపంచంలో చేకనుక మనకు ఏటీ పరాయిది 
కాదు. ఈ విశాల (ప్రపం రదేంలో నిజానికి ఏదేశమూ మునకు విరేశంకొదు, 
అన్నిదేశాలూ న్వదేశారే 

సాహిత్యానికీ చిత్రకళకూ ఒక గొప్ప ప్రభేదం పుంది. సాహిత్యం ఏ 
భాషలో రచిస్తే ఆభాష తెలిసిన వాళ్ళకు తప్ప అర్థంకాదు. మరొక భాషవాళ్ళకు 
అర్థం కావాల౦శే అది అనువాదం ' చేయబడాలి" కనుక సాహిత్యం అనేది 
(ప్రోరేశక మేకాని విశ్వజనీనంకాదు, 


అబితకొళలు ౧౨౫ 


చిత్రకళ అటువంటిదికాదు. ఏదేళపు చ్నిత్రకళనై నా అన్నిదేశవాసులూ 
చూచి ఆనందిస్తారు. ఇతర్లు అర్థంచేసుకొనే నిమిత్తం ఒకదేశపు చిత్రకళను. 
దురొకదేశపు చిత్రకళలోకి అనువాదం చేయాలసిన పనిలేదు. కనుక చిత్రకళ 
అనేది (ప్రాదేశికంకాక విక్వజనీనం. 

తెలుగులో (ప్రచేశించిన వచనకవితను తెలుగువారుమ్మాతమే చదివి 
ఆనందించగలరు, తెలుగుదేశంలో చ్మిత్రించబడే నై రూప్యచిత్రకళను ప్రపంచ. 
మంతా ఆనందించగలదు. ఆందుకనే చత్రకళమీద అంతర్జాతీయ చిత్రకళా 
ప్రభాషిం (ప్రనరించినంత చేగంగా By అంతర్జాతీయ సాహిత్య 
ద్రభావం (ప్రనరించదు, దీనిమీద ఆలన్యంగా కా, ని (ప్రనరించేదు. అంతర్జాతీయ 
సాహిత్య (పభావం సాహిత్యంమీదా అంతర్జాతీయ చిత్రకళా ప్రభావం చిత్రకళ 
మీద పడటంమా(త్రమేకాదు, చిత్రకళా (పభావం సాహిత్యంమీద్కా సాహిత్య 
ద్రతావం చి త్రకళమీద కూడ పడటంకూడా జరుగుతుంది. 

కవిత్వం పూర్వం పాడటానికి పనికొచ్చేవినంగా (వ్రాయటడేది,. 
తరవాత తరవాత చదవటానికి పనికివచ్చే విధంగా | వాయబిడసాగింది, 
స్వాతం త్య యుగోడయంలో ఆలోచించటానికి పనికొచ్చేవిధంగా (వ్రాయ 
బడటం జరిగింది. ఇదే చిత్రకళలో కూడ జరిగింది, పూర్వం చిత్రకళ ఒక 
కథనో, ఒకవిషయాన్నో, ఒకవ్యక్రిరూపాన్నో తెలియజేయటానికి పనికొచ్చే 
విధంగా చత్రించేవారు. తరవాత చిత్రకారుడు తన రసానుభూతిని అభివ్య క్షం 
చేసుకోడానికి చ్మిత్రించసాగాడు. ఇక స్వాతంత్ర్య యుగోదయంలో రూపం. 
నిమిత్తమేరూవం, రంగునిమి త్తమే రంగు అనేదాన్ని అభివ్యక్ష పరచటానికి 
మ్మాత్రమే చి త్రిస్తున్నాడు. నేటివచనకవిత చాలామందికి ఆర్థంకావడం లేదు 
అన్నశ్లే నేటి నైరూప్య చిత్రకళా, శిల్పకళా కూడా చాలామందికీ ఆర్థంకావలం. 
లేదు అంటున్నారు. స్వాతంత్ర్య యుగోదయంలో చిత్రకళ హూరినంత 
పూర్తిగా మరోకళ మారలేదు. మిగతాకళలు వాటిని గుర్తించటానికి వీలుగా 
వుండేట్లుగా మారినాయి కాని చిత్రకళ దాన్ని గుర్తించటానికి వీలులేనంతగా 
మారింది. 

దృశ్యజగత్తులోని ఏపరిచితరూపంకూడ నై రూప్యచ్మిత్రకళలో గోచరిం 
చదుకనుక బీన్నిరూపంలేని చిత్రకళ లేక నైరూహ్య చిత్రకళా అన్నారు 
(Abstract Painting). నిజానికి చిత్రకళ ఆంటే రూపంశేంది వుండజాలదు, 
అయినస్పటికీ రూపజగత్తులోని మనకు పరిచితమైన రూపం దానిలో, అంటే 


౧౨౬ మహతి 


నైరూప్య చిత్రకళలో వుండదుకనుక ఆదినై రూహ్యం, లేక రూపంలేని 
రూసంఅయింది. రూపాన్ని గురించి సంజీవదేవ్‌ ఒకచోట |వ్రాశాడు. 

Form is a huge visual deception—an optical illusion—and _ 
thus itisa material burden, a physical bondage and a 
veil hiding the absolute reality. Art begins in form and cul- 
minates in the formless. $0, the artist in course of his crea- 
tive evolution should transend the form in order to have 
greater freedom in his or her luminous pilgrimage of self- 
expression. 

రూపం అనేది ఒక గొప్ప దృశ్యమయ భమ; కంటికి సంబంధించిన 
మాయ, కనుక అదొక జడమయభారం; ఒకభౌతిక దంవన; నిరపేకిక 

సత్యాన్నిదాచే ఒక ముసుగు. కళ అనేది రూపంలో ఆరంభించి రూపా 

తీతంలో పరిణతి చెందుతుంది. కళాకారుడు తన సృజనాత్మక 

పరిణామపు ఒకానొకదశలో రూపాస్ని అధిగమించాలి, అప్పుడు కాని 

ఆత్మాభివ్య క్రిలోని తేజోమయయాత్రలో తాను అధికతరమైన స్వేచ్చను 

పొంద జాలడు.) 

చిత్రకళలో మాదిరే శిల్పరళలో కూడ నై రూస్యరూపాలు (ప్రత్యక్షంకాసాగి 
నాయి. ఆంధ్రదేశంలో _హ్రారీనకాలంలో కిల్పనృష్టి ఆధికంగాను, చిత్రసృష్టి 
స్వల్చంగాను పు,డేది. కాని నేడు చ్మికసృష్టి ఆధికంగాను, కిల్బసృష్‌ 
న్వళ్చంగను జరుగుతూంది. ఇది ఆంధ్రదేశంలో నేకాదు, భారత దేశంలోనే 
కాదు (ప్రపంచం మొత్తంలోనే కనుపిస్తుంది. అయినా పాశ్చాత్య దేశాల్లో 
జరుగుతూన్నంత ఆధునిక మైన నై నైరూప్య శిల్ప సృష్టి మనదేశంలో జరగటం 
లేదు. భారతదేశంలో నేరూష్య శిల్పసృష్టి అంకీంతమాా త్రంగా మ్మాత్రమే 
జరుగుతూంది. ఇక తెలుగు దేశంలో ఈ ఇరవై అయిదు. సంవత్సరాల్లో 
నైరూప్య శిల్బసృష్టి వికసించ లేదనే చెప్పవచ్చు. 
స్వాతం త్యయుగోదయంలో సాహిత్యంలోను చిత్రకళలోను (ప్రవేశించి 

నంతమార్పు నంగీఠంలోను, నాట్యకళల్లోను (ప్రదేశించినంతగా గోచరించదు. 
కర్ణాటక సంగీతం కొంత సామాన్య (ప్రజల ఆదరణను కోల్పోతూ ఆస్థానంలో 
హోందూస్తానీ సంగీతం (ప్రవేశించ సాగిందేమో అనిపిస్తూంది. ఇచే మాదిరి 
నాట్యంలోకూడ. భరతనాట్యం పెన (థా సామాన్యానికి వేమకారం తగ్గి కథక్‌ 
వంటి ఉ త్తరదేశపు న ర్హనరీతురిమీద (ప్రీతి పెరిగినట్లున్నది. శెలుగుచీశంలో 
హిందీచలినేచి|త్రాల అధిక (ప్రచారం ఈ మార్పులకు కొరణ మేమో అనిపిస్తూంది. 
ఈ ఇరవై అయిదు సంవత్సరాల్లో తెలుగు సంస్కృతిమీద దాషీణాత్య గ వ్రభా 
వానికంజ్‌ జా త్తరాహిక ప్రభావం ఎక్కువ పడింది. ఇందుకు ఇతర కారణా 


లలితకళలు ౧౨8 


లతో పాటు ఉ త్రరదేశాల సంస్కృతి ఎక్కు కలిగివున్న హైదరాబాద్‌ 
నగరం మనకు పే ముఖ్యపట్టణం కావటంకూడ ఒకకారణం. 


ఈ ఇరవై అయిదు సంవత్సరాల్లో (ప్రవంచంలోని అన్నిదేశార్డో చలెనేే 
ధారత దేశంలోని. అన్ని (ప్రాంతాల్లో వలెనే వాస్తు శలో ఆధునిక అమెరికన్‌ 
వాస్తు ప్రభావం గోచరిస్తూంది. సౌధానిర్మాణాల్లో రాయ్కి ఇటుక, సున్నం 
_హౌరాన్యంపోయి ఇనుమూ కంకర్యా సిమెంటూ (ప్రాధాన్యం వచ్చేసింది, 
వక్ర రేఖలు కాక సరళరేఖల సౌధాకృతి, గుండ్రంగా కాక కోణాలుగా శేలిన 
మూలలూ, గాలి వెలుతురు సాధ్యమైనంత అధికంగా లోపలికి (ప్రవేశించటానికి 
వీలయేట్లుగా విశాలమైన కిటికీలు, 5? ద్రవేశాలు వుంచటం, అలంకారవర్ణన 
మొదలే న ఆధునికోవ వాస్తు రీతులు దన వాస్తుకళలో వ్యాప్తి చెందినాయి. 

m7 విధంగా భారతస్యాతం త్యం కౌవాత సంస్కృతికి సంబంధించిన 
ద్రతి రంగంలోను స్లూలత్వం తరగటమూ, సూక్ష్యత్వం పెరకగటమూ జరు 
గతూ వస్తూంది. ఇది ఒక సాహిత్యంలోనే కాదు, మిగతా లలితకళల్లో నే కాదు, 
మానవృని జీవన రంగంలో, విజ్ఞానశాస్రంలో అన్నిటిలోకూడ ఆంతే. భౌతిక 
శాప్రంలోని భౌతిక భారమంతాగకగ్గి పరమాణుక క్రిగా రూపొందింది, 

ఆశ్చర్యం ఏమిటంటే, సారిస్మ్భృతిక రంగంలో ఇంత ఉన్నతి (ప్రవే 
శించిన ఈ స్వాతం త్యయుగోదయంలో (ప్రజల గుణాల్లో ఇంత పతనం 
ఎందుకు (ప్రవేశించింఎ' అఎ 1 (ప్రత్యేకించి రాజకీయనాయకుల్లో, పెద్ద పద 
వ్ల వారు మొదలు చిన్నషడవుల్లో వారి వరకూ స్వార్థం, పరపీడన; పంకా 

నేక చీకటిగుణాలు విపరీతంగా" పెరిగిపోయినాయి" వీరి జీవితాల్లో తమ 

ముట్ట వున్న సంస్కృతి (ప్రతిబింబించక పోవటం, తీమలోని కరుడు కట్టిన 
చీకటి తమచుట్టూవున్న నంన్క్భతిలో (ప్రతిబిందించక పోవటం చూస్తే ఈ 
శెంటి మూలాట్‌ వేదీవేరుఅనిపిస్తున్నాయి? మనుమల్లో ఈ దుర్గుణాలను డ్రవే 
“పెట్టింది భారతస్వాకంత త్రమే కని సంస్కృతిలో ఈ నద్గుడాలను 'వవేళ 
పెట్టింది మాత్రం భారత స్వాతం[త్యం కదు. అంతర్జాతీయరీగా మారుతున్న 
ఆధునిక కాలా ప్రభావం మాత్రమే. దీని అర్థం స్వాతంత్ర్యం మంచిది కాదఏ 
కాదు. స్వాతంత్ర్యాన్ని ఉవయోగించు కాన్న సద్ధతి మన దేశంలో మంచిది 
కాక పోయింది. ఆంతే. 

సాంస్కృతిక వాతావరణం మనదేశంలో ఈ స్వాతం త్యయుగోద 
యంలో సంతరించు కొన్న కాంతి మనుమ్యల్లో పెరిగిన చీకటిని తెలుపు 
చేయటంలో తీవ్రంగా పనిచేసి స్వాతం(త్యయుగోదయానికి నిజమైన విలువ 
ఇచ్చి స్వాతంత్ర్యం అంతే రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే కాదు భావ 
స్వాతంత్యం, జీనన స్వేచ్భ అనికూడ రుజువు చేయగలదు అనతికాలంలో, 


సంస్కృత సాహిత్యం 
డా. వుళ్లెల శ్రీరామచంద్రుడు 
1 


ఫ్రా ననమైక్యము, జాతీయన మైక్యము వంటిపదాలకు ఈమధ్య 5-6 నం॥ల 
నుండి మనదేశంలో ఇదివరకెన్నడూ లేనంతగా (ప్రచారం సాగుతున్నది. 
కాని దాన్ని ఇప్పటికీ సాధించలేకపో వడ మేకాక ఆ సాధన కుపయోగించే ఎన్నో 
విషయాలను ప్రయత్నపూర్వకంగా కాలదన్నుతున్నారు, తద్విరుద్ధ మెనవాటి వి 
అమల్లోకి తెచ్చుకోవటంకోసం [ప్రయత్నం చేస్తున్నారు. భారతసంస్కతిని, 
భావసమైక్యాన్ని నిలుపగలిగింది సంన్కతభాష ఒక్కతే. 
“భరతభువి చిరా దశై 9ిక్యనంపాదికాయాం 
త్వయ కిల విలనన్త్యా మన్యభాషాభిలాషాః 
అభిలషితవిధ్నాత్యాం కల్పవల్ల్యాం స్థితాయాం 
బత కటుపులన మాం కాకోతుండీం భహీమ 1". 

(ఓ సంన్కృతభారతీ 1 ఎంతోకొలంనుంచి ఐకమత్యాన్ని సంపా 
దించిపెడుతోన్న నీవు వుంటోండగా ఆ స్థానంలో ఇతరభాష నేదో 
ఒకదానిని తీసికొనివచ్చి కూర్చోపెట్టాలని అనుకోవడం చేరువనే వున్న 
కల్చ్పలతను విడిచిపెట్టి కాకి దొండపండును సేవించడంవంటిది.) 
అన్న ఒకఆధునికకవిసూ క్రి ఈసత్యాన్ని ఘోషిస్తున్నది. 


శి 
సంస్కృతభాషా వాజ్మయాలనుగూర్చి పాశ్చాత్యులు చేసిన అహ్నప్రచారా 
లలో (ప్రధానములై నవి మూడు. 1. నం౦స్కృతవాజ్యయమంతా తానికి 
ద 
మాత్రమే సంబంధించినది. 2. నంస్కృతభాషావాజ్యియాలు కేవలం మత 
(ప్రచారకులై న డ్రాహ్మణులకు మాత్రమే చెందినవి. 3. సంస్కృత భాష 
మృతభాష, స్వాతం త్రో్యదయానంతరం భారతీయులకు కనువిప్పు కలిగింది. 
సంస్కృతభాషను గూర్చిన దురభిప్రాయాలన్నీ ఇస్పుడిప్పుడు డ్రమంగా 
డేశంలోనుంచి తొలగిపోతున్నవఏి. _ఇరతరాష్ట్రాలలోపలెనే మనరాష్ట్రంలో 
& 
కూడా ఈభాషవిషయంలో సుముఖత్వం కనిపిస్తూంది. చాలాకాలంనుంచి 


సంన్క్మత సాహిత్యం ౧౨౯ 


సనంస్కృతభాషకీ, తెలుగుభాషకీ నేవచేస్తున్న విజయనగరం సంస్కృత కళాశాల, 
హైదరాబాదులోని శ్రీవెంకటేశ్వర చేదాంతవర్థనీకళాశాల, తిరుపతిలోని 
(ప్రార్యకళాశాల, చిట్టిగూడూరులోని  నారసింహకళాశాల, కొవ్వూరులోని 
ప్రార్యకళాశాల కాకుండా ఇంకా దాదాపు ముప్పెఆరు (ప్రాచ్యకళాశాలలు 
మూర్థిరాజుగారివంటి వదాన్యశేఖరుల సహాయంతో స్వాతంత్ర్యానంతరం 
ఆవిర్భవించి సంస్కృతభాషా సేవ చేస్తున్నాయి. _స్వాతం(త్ర్యానంతరం ఉద 
యించిన సంస్కృత సేవా నంస్థల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన 
నంస్కృతశ అకాడమీ, తిరువతిలో కేంద్ర ప్రభుత్వంవారు స్థాపించిన సంస్కృత 
విద్యాపీఠం (ప్రధానంగా చెప్పుకోదగినవి. 

ఎందరోకవులు కొవ్యాలు రచించినారు. శాస్త్రపండికులు శాస్త్ర గ్రంథాలు 
రోచించినారు. సంన్మృతభాషలోనుంచి శతెలుగుభాషలోనికి అఆనువాదికాలై 
వెలువడిన గ్రంథాలు అత్యధిక నంఖ్యాకంగా ఉన్నాయి. సంన్మ్కృతభాషలోకూడా 
అనేకరచనలు ఆవిర్భవించినాయి. స్థాలీపులాక న్యాయంగా కొందరి పేర్లు, వారి 
రచనలపేర్లుమా(త్రమే (క్రింద చూపుతున్నాం. 

1. డా. గిడుగు వెంక టసీతాపతిగారి సంన్మృతకృకుల్లో | ప్రధానంగా 
చెప్పుకోదగింది “క వితోదయచందిక '. ఇందులో వారు కొన్నిఆం[ ధ్ర ప్రదింధాల 
నుంచి రనవత్థరాలై నమఘట్టాలు అనువదించినారు. వీరు గురుజాడ అప్పారావు 
గారి రచనలవంటి రచనలలో వారు వాడిన 'చేశీఛందస్సులోనే తెలుగులో నుండ్‌ 

నువదించినారు. 2. ఆనేక మైన సంస్కృృతకావ్యాలు రచించినవారిలో మొట్ట 
మొదట చెప్పదగినవారు త్రీసన్నిధానం సూర్యనారాయణశాస్తీగారు. వీరు హూర్డో 
పాతముమొదలై న తొమ్మిదిస్వతం(త్ర కావ్యాలూ, , కళాపూర్ణోదయం మొదలైన 
మూడు ఆంధ్రకావ్యానువాదాలు, “ఆం ఛ్రదేశ్యహాన్యకథా॥' మొదలైన కొన్ని 
వచనకావ్యాలూ రోచించినారు. వీరిరచనలు పండితులమన్ననలను అందు 
కొన్నాయి. 3, శ్రీ గరికిపాటి లక్ష్మీకాంతయ్యగారు హరస్తుకి కీరసందేశః, 
భవ్యభారతమ్‌ మొదలై న పధ్నాలుగు కావ్యాలు రచించినారు. 4. శ్రీ చెలమచర్ల 
రంగాచార్యులుగారు 'భ క్షభూషణచంపూ॥' 'జీర్ణతరు॥" “శార్జూలవి క్రీడితమ" 
మొదలైన కావ్యాలూ “వ్యాఖ్యాతృచ్నక్రవ ర్రీ మల్లినాథః? మొదలై ననిబంధాలూ 
రచించినారు. 5. (శ్రీ జొమ్మకంటి రామలింగశాష్ర్రీ గారు “దేవయాని' యామిని 
మొదలైన నాటికలు “శోకః శోకత్వమాగతః' మొదలైన ఖండకావ్యాలు, 
ధరా 6. శ్రీ కుంటిమద్ది శేషశర్మగారు (ఆం(ధ్ర మనుచరిత్రను 


౧౩౦ మహతి 


చక్కగా సంస్కృతంలో నికి అనువదించి నారు, 7. శ్రీ గంటిజో గిసోమయాజులు 
గారు రాధాకృష్లపండితుని దాన్నత్యం వర్ణిస్తూ త త్త్వ్వశాసానికి సంబంధించిన 
లజ అ దుప్‌ు 
భావాలతో నిండిన "రాధాకృష్ణ ప్రభ' అనే కావ్యం రచించినారు. 8, వరంగల్లు 
వా సవ్యులె న శ్రీవిజయసారధిగారు దాడాపు 15 కావ్యాలు రోచించినారు. తెలుగు 
es 
మోగించడం వీరి 


లోని “సీసము' మొదలై న ఛందస్సులను నంస్కృతం౦లో ఉస 
కవితలోని విశేషం. 9. |ప్రసిద్దవ్యాకరణపండితులై న (శ్రీమాన్‌ రనునాథా 
2 చ 

చార్యులుగారు (వరంగల్లు) వెంక సేశస్తుతి, మణిమాల మొదలై న కావ్యాలు రచించి 
నారు. 10, శ్రీ యన్‌. సీ, యస్‌, వెంకటచార్యులుగారు “యాదగిరిలకీనర 
పింహ్మప్రప త్తి" మొదలైన పద్యకావ్యాల్కా “దివ్యవాణి అనే వ్యాససంపుటి 
రచించినారు. 11, శ్రీ కె. రాజన్నకాస్రిగారు (ధర్మపురి) పరపుష్టదశకం, 
బలిపుష్టవిలసితమ్‌, హరిహరాష్ట్రఃమ్‌, శర్వరీ, మొదలైన 13 స్తోత్ర 
అండకావ్యాదులు రచించినారు, వీరిరచనలలో నిర్జుష్టమెన సంస్కృత శై లి 
గోచరిస్తుంది. 12. శ్రీ పిసుపాటి విశ్వేశ్వరశాశ్రిగారు (నెల్లూరు “ఆర్యా(తి 
శతి” మొదలైన కావ్యాలూ, “జయ” మొదలెన వ్యాభ్యా(గంథాలూ, 'ధాతురూప 
చర్చణం' మొదలై న వ్యాకరణ గ్రంథాలూ రచించినారు. 13. శ్రీమాన్‌ యస్‌, 
టి. జి, వరదాచారిగారు (చిట్టిగూడూరు) అనేక న్వతంత్రరచనలు చేయడ మే 
కాకుండా'సుమతిశతక “దార ధీకత'కాదులనుకూడా సంస్క్భృతంలో నికిచక్క-గా 
ఆమవదించినారు.. 14. డా, పుల్లెల (శ్రీరామచంద్రుడు సంస్కృతంలో నికి 
శీకాంజలిని అనువదించినారు. సుసంహతోభారతం ఆనేనాటకం రచించినారు. 
15. వీరుకాక స్ముప్రసిద్ధాంధ్రకవులై న é విశ్వనాథ సత్యనారాయణగారు, é పుట్ట 
పరి నారాయణాచార్యులుగారు మొదలై నవారు సంస్కృతంలోకూడా ఖండ 
కావ్యాలు (స్తో త్రరూపాలు) రచించినారు. 16. (్రీకె. వి. యల్‌. యన్‌. (ప్రసాద 
మూర్తిగారు (గుంటూరు) నంస్కృతంలోకూడా అష్టానధాన శతావధా నాదికాలను 
ప్రచారంలోనికి తీసికొని వచ్చినారు. 17 (శ్రీ పేరి నూర్యనారాయణశాత్రిగారు 
'వైయాకరణభూ షణసారంవంటి ఉద్గంథాలమీద వ్యాభ్యానాలు రచించినారు. 
18. వీరుకాక (శీ మల్లికార్డునరావుగారు (రాజమహేం దవరం), (శ్రీ జటావల్లిభుల 
వురుషో త్రంగార్కు (శ్రీ అప్పారావుగారు (కొవ్వూరు) (శ్రీ కాకారి హనుమంతరావు 
శారు మొదలై నవారు సంస్కృతభాషలో ఖండకావ్యవ్యాసాదులు రచించినారు. 

తెలుగు (గంథరచనకి ఉపయోగించేభాష అయినదిమొదలు నేటివరకూ 
చావికి సంస్కృృతభాషతో అతిఘవిష్టమెన సంబంధం ఉంది. అందుచేత 


నంస్కృత సాహిత్యం ౧౩౧ 


సంస్కృతశళాప్రీయ గ్రంథాలన్నీ తెలుగులోనికి అనువదించడంగాని, లేదా వాటికి 
విస్తృతవాఖ్యలు (వాయడం కాని జరుగుతూనే ఉంది. గడచిన 25 సంవత్స 
రాలలో శఈకృషికి కొందరువిద్వాంసులు తోడ్చడినారు. (శీ జమ్మలమడక 
మాధవరామశర్మగారు ఎన్నో అలంకారశాస్త్మ గంథాలు తెలుగులో నికి అనువదించి 
నారు (శ్రీ వేదాల తిరుడేంగళాచార్యులుగార్కు (శ్రీ చెలమచర్ల రంగాచార్యులుగారు 
మొదలై నవారుకూడా ధ్వన్యాలో క, రనగంగాధర, |ప్రతాపరు! దీయాది అలంకార 
గ్రంథాలకీ, పుల్లెల | శ్రీరామచందుడు లఘుసిద్ధాంతకౌముదికి వి స్హృతవ్యాఖ్యలు 
శచించినారు 

నంస్కృత గ్రంథ ప్రచురణకూ సంస్కృత భాషాది ప్రచారానికి ఎన్నో 
నంస్థలుకూడా (ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్మధ్ర్మప్రరేళ సాహిత్య అకాడమీవారు 
ఇతరభాషలతోపాటు సంస్కృతానికి కూడా చేయూక ఇచ్చి ఎన్నోసంన్కత 
గ్రంతాబు. ప్రకటించడ మేకాకుండా  కొన్న్నిగ్రంథాల్మప్రచురణకోనం దన 
సహాయం చేస్తున్నాద. డా, బి. రామరాజుగారు ఐదార్నుగ్గంథాలు సంపాదించి 
డ్రకటించినారు. ఈవిషయంలో _అకాడమీఅధ్యణిలై న డా. గోపాలరెడ్డి 
గారికే కార్యదర్శులై న U రామానుజరావుగారికీ గల సంస్కృశభాషానురాగం 
డ్రకంసార్ల. b= హోదరాబొదులో రెండున్నర నంవత్సరాల( క్రితం ఆవిర్భవించిన 

సురథారోతీసమితో, వరంగల్లులోని _ 'గీర్వాణభాషాభివర్థనీసభ' _మోదలై నవి 

యథాళ క్తిగా సంస్కృతలాషాప్రరారానికై ప్రయత్నం సేస్తున్నాయి, 

చేది హేనునంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో "ేసంస్కృతభాషలో 
Ph.D., డిగ్రీపొందినవారే లేకుండిరి. అందుకు తగిన సౌకర్యాలు లభించడంతో 
ఇప్పుడు ఎందరో పరిశోధనలు చేస్తున్నారు. శ్రీ చేలూరి సుబ్బారావుగారు 
“వాక్యార్థవిచారం' ఆనేవిషయంమీద శ్రీరామమూర్తి ర్తిగారు “ఆంధ్రుల 
సంస్కృత సేవ అనేవిషయంమీదా. (శీ ది, ఆర్‌, శాస్ర్రిగారు “దండి' మీడా 
శీ ప్రమోదలాలేగారు *దేవీభాగవతం'మీదా శ్రీ సి. మార్కందేయశాప్రిగారు 
నె నై ష్మర్మ్యసిద్దిమీదా శ్రీ వుల్లెం గరమరరదుడుగాద జగన్నాథుని రనగంగ్భ్లా 
రరంమీదా, ఢ్రీ పీసపాటి వెరిక'చీశ్వర్లుగారు* వ్యక్తివి వేీకంమీదా పరిశోధనా 
వ్యాసాలు (వ్రాసి 21.0. డిగీలు సంపాదించుకున్నారు. ఇంకా ఎందరో 
పరిశోధనలు జరుపుతున్నారు. 

అనతికాలంలో ఆంధ్రప్రదేశ్‌లో సంస్కృతవిశ్వవిద్యాలయం ఆవత 
రించనున్నదనేవిషయం ఆత్య౦తామోదా వహం, ఈవిశ విధ్యాలిళనీ0 సంస్కృశ0 
పట్ల క కొందరిలోఉన్న అపోహలు పోగొట్టి ఆం ధ్రద్రదేళొల Hess మొత్తం 
భారతదేశం అంతటా సంస్క, ఎ్రక ద్రదారొనికి సకోక్నడుతుందని ఆశించవచ్చు, 


తెలుగు - ఉర్దూ భాషాసాహిత్యాలు 


శ్రీ కే. గోపాలకృష్ణరావు 


భహమనీ, కుతుబ్‌షాహి సుల్తానులకాలమునుండి శెలుగుమండలమున 
మహమ్మలీయుల (ప్రాభవ మధికముగా నుండెను. ఆనఫ్‌జాహీలకాలమున 
కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతములోని కొన్నిజిల్లాలును_ తెలంగాణపు జిల్లాలును 
కలిసి హైదరాబాదు నంస్థానముగ రూపొందియుండెను. ఉత్తర రకీజ + భారత 
దేశమునకు మధ్యలోనున్న ఈ రాష్ట్రము విభిన్నభాషలకు సంస్కృతులకు 
కూడలిగ (ప్రసిద్ధివహించెను. ఉర్దూ రొజభాషగను, బోధనాభాషగను పరిపాలన 
యంతాంగమున కాధారభాసగనుు ముఖ్యమైన వ్యవహారభాషగను స్థిరపడి 
యుండెను, 
భారతదేశ స్వాతం(త్ర్యానంతరము సంస్థానవిలీ నీకరణముతో ఈ రాష్ట్రము 
స్వకంత్ర(ప్రతిప త్తిని గోల్నోయినది. భాషారాష్ట్రుముల ఏర్పాటుతో సంస్థాన 
స్వరూపము మారినది. ఆంధ్ర వడేశ్‌ అవతరీచెమలో ఈ రాష్ట్రము; లోని 
కర్ణాటక మహారాష్ట్ర (ప్రాంతము లాయా భాషారాష్ట్రిములలో శేరినప్‌ ఆంధ్ర 
రాష్ట్రములోని జిల్లాలును, తెలంగాణములోని జీల్లాలును కలిసి ఆంత పరేళ్‌గా 
కందక, ఉర్దూకు గల రాజభాషాగౌరవ మంతరించినది. బహమనీకాలము 
నుండి ఇచ్చట ఫ్థవడిన మహమ్మదీయుల కది మాతృభాష _ ఇతరర్యారి 
యులకును, వర్గీయులకును, ప్రధానమైన వ్యపిహారభాష _ తెలుగువారికి, 
ద్రధానముగా తెలంగా శామండలము వారికి సుపరిచిత మైనభాష _ భారతడేశము 
లోని ఉర్దూభాషా సాహిత్యముల శేంద్రములలో 'హైదరాణాదు విశిష్టస్థానము 
వహించుచున్నది. చీని (ప్రాధాన్యమును గు ర్తించియే ఆం్మధ్రపడేగ్‌ ప్రభుత్వము 
పారు అధికారభాష ఆగు తెలుగుతోపాటు ఉరూకుకూడ సముచిత స్థానము సెనగి 
యున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వమువారు ఈ భాష అభివృద్ధికై ఒక్ళప్రత్యేక 
కమిటీనికూడ నియమించి నారు, 
శతెలుగుభాస పె ఉరూ అధికారభాషగా అమిత మైన ప్రభావమును గలిగించి 
యుండెను, చేలక్రొలది తరనీ-ఉరూ- సారశీక పదములు తెలుగులో చేకీనవి- 
తెలుగువారు ఉర్దూభాషా సాహిత్యములత్యో సుపరిచితులైరి, ఉర్దూ మాత్సభాషగా 


గలవారును, (ప్రరానర్యవరో హారీభాషగా గరి వారస రాస్త్రమలో శెజగక్రజలకో 


తెలుగు _ ఉర్భూ భాషాసాహిత్యాలు ౧౩8 


పాటు జీవించుచున్నారు, వారి సాహచర్యమున ఉర్దూ అధికారభాషగా కాక 
సాంస్కృతిక స్థాయిలో (ప్రభావమును (ప్రసరింవడేయుట సహజమే 1 నేడు 
ఉర్దూ నిర్భంధబోధనాభాష కాదు _ ఐచ్చికమగుభాష మాత్రమే, వ్యవహారము 
నందును వాజ్యయమునందును, “అవసరము” నిమిత్తమై వచ్చిన పదజాలము 
మాత్రమే (ప్రయోగింసబిడుచున్నది. ముద్దాయి_గుం డీ-సిరా-క లము-కుర్చీ- 
జాబు మున్నగునవి ఇట్టిఏి, “అవసరము = (ప్రభావము అనువాని తత్వమే 
చిత్రమైనది. అవి కొందశిక్క్‌ కొన్ని ఆ వస్టలకు కార పాంతమర్థకు మాత్రమే 
పరిచితమై యుండును. శతాబ్దముల తరబిడి రాజకీయముగనుు సాంస్కృతికము 
గను ఆంగ్లభాషా నంస్కృతులి ప్రభావము ద్రగాఢముగా నున్నను, భారతదేశము 
లోన మారుమూలల (గామములందు పాశ్చాత్యభాషాసంస్కృతుల గాలి సోకని 
వారుండినస్లే, మహమ్మదీయుల ఏలుబడిలో నుండిన తెలుగువారిలో ఆభాషా 
సంస్కృతులవాసన తెలియనివారును ఉన్నారు. నేడు ఉర్దూచదువువారిలో 
నాధాషలో (వ్రాయువారిలో _ తెలుగువారితరము అంతరించుచున్నది. నేటి 
యువతరమువారు ఉర్లూతో న్యవహారభాషగా మాత్రమే పరిచితులు. పారశీక 
లిపి తెలియనివారు హిందీ మున్నగుభాషలడ్వారా ఉర్వూభాషాసాహీత్యములను 
పరిశీలించుచున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌లోని అధికసంఖ్యాకులై న తెలుగువారి పభావము ఉర్దూ 
మాతృభాషగాగలవారిపై (ప్రసరించుట సహజమే. (ప్రాచీనకాలమున వ్యవహార 
ములో ఉర్ణూపై తెలుగ్నుప్రభావ మెంతవటకు ఉండెనో, (గ్రహించుటకు ఆధార 
ములు లేపే. 'ఈప్రాంతమెలో వెలువడిన నాటిఉర్టూవాజ్మయములో తెలుగు 
|డ్రభావ మంతగా లేదు. గోలకొండ సుల్తానులలో ఇబ్రహీం కులీకుతుబుషా తెలుగు 
వారికి సుపరిచితుడు. ఈతడు విజయనగరములో నున్నస్పుడు ఈతనికి తెలుగు 
భాషానంస్కతులతో |ప్రగాఢవరిచయ మేర్చడియుండును. కాని ఈతని ఉర్దూ 
రణనలు ఏవియును లభించలేదు. భాగ్యనగరనిర్మాత మహమ్మద్‌కులీ స్థాన్‌క 
భాషాసంన్కతులపట్ల విశేషమైన ఆదరమును వ్యక్తీ కరించెను. “ఈతసేకృతు 
లో “ఏమిరే ఏం' “దొర” _మున్నగు తెలుగుపదములు కన్చించును. దక్కన్‌ 
ఉద్దాసాహిత్యములో పదిసన్నెండు తెలుగుసదములు నాదృృష్టికి నచ్చినవి. 
'తెలుగునుడికారములోని ఛాయలుకూడ |ప్రస్ఫుటముగా నున్నట్లు స్పష్టమగు 
చున్నది, ఈలోపము నింకను నిశితదృష్టితో పరిశీలింపవలసి యున్నది. 
తెలుగులో సుసరిచితులెన మహమ్మదీయులున్కు తెలుగుభాషలో 


౧౩౪ మహతి 


పాండిత్యము సంపాదించి ఉత్తమ్మగంథములను రచించినవారు శెలుగుడేశ 
ములో ఎందటో ఉన్నారు _ ఉర్దూ మాతృభాషగా గలవారు వ్యవహారములో 
తెలుగు సదజాలమును వాడుచున్నారు. వాజ్యయములో అట్టి పదజాలముకాని 
సాహిత్యముపై తెలుగు ప్రభావముకాని స్వల్పముగా నున్నది. ఉర్లూ రచయిత 
లకు తెలుగులో (ప్రగాఢసరిచయ మేర్చడినపు డ్మీప్రభాని మధికము కావచ్చును. 
ఆధునిక ఉర్దూ కవులలో నొకరిద్దరు తేమ గేయములలో మామ _ అన్న _ 
బతకమ్మ - చెంబు మున్నగుపదములను (ప్రయోగించినారు. చెంబు ఆనుపదము 
విశేషారమున గలదు కొన్నిచెంబులవలె వెడల్పు మూతి _ సన్ననికంథము _ 
విశాలమైన నడుము గల వ్యక్తి నుద్దేశించి ఈపదము (ప్రయు క్రము. 

శెలుగుపై ఉర్లూభాష (ప్రభావము చిరకాలము నుండి కన్పించును. కాని 
ఉర్దూసాహిత్య (ప్రభావము గతశతాబ్ద్యంతమున బీజ! ప్రాయముగనుండి ఈశతాద్ది 
అరంభమున అంకుర | స్రాయమై గతదశాబ్దద్వయమునుండి వివిధశాఖలలో ఏ స్హృత 
మైనది, ఉర్దూకథానిక = నవల _ గజల్‌ ప్రక క్రియలు తెలుగు సాహిత్యముపై 
(పేగాఢమైన"” మ్ముదవేసినవి _ సాంతం [ఈక శర[ ల! జాతీయస మైక్యత = 
సాంస్కృతిక సమ్మేళనము _ ఆదాన ప్రదాన సాహిత్యవ్యాసంగము _ మున్నగు 
ఉద్యమములు తెలుగు ఉర్భూసాహిత్యముల పరస్పర (ప్రభావమునకు దోహద 
మొసగినవి, 

మున్టీపేమ్‌చంద్‌ కథానికా శిల్బము ౬. మానవతావాదము తెలుగువారిని 
విశేషముగ నాకర్శి ంచినవి. (పేమ్‌చంద్‌సాహిత్య సౌరభమును తెలుగునాట 
గుబాళింప డేసినవారిలో కీ, శే. ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు 
గారు వికిష్టులు. కాల్మక్రమమున (ప్రేమ్‌చంద్‌ సాహీత్యమును ఉర్హూమూలము 
ననుసరించి కొందరును హిందీమూలము ననుసరించి మజికొందరును ఆంధ్రీక 
రింపసాగిరి. గడచిన రెండు దశాబ్దములలో ఇట్టి అనువాదము లనేకము వెలు 
వకినవి, | పేమ్‌చంద్‌ అనువాదకులలో వల్లభ్‌, చావలి రామచంద్రరావు, అల్లన్‌, 
విశ్వప్రసాద్‌, శాయేశ్వర్‌, వేమూరి ఆంజనేయశర్మ, ఎన్‌, సోమయాజులు 
మున్నగువారు (ప్రముఖులుగా నున్నారు. నేనుకూడా “అఖరీతొహఫా" అను 
పేర సంకలిత మొనర్చబడిన (ప్రేమ్‌చంద్‌ కథానికలో మూడింటిని ఆనుపదించి 
యుంటిని. డ్రేమ్‌చంద్‌ పబ్దికేషన్సు, ఉమా పబ్లిషర్సు జనతా పబ్లి కేషన్సు, 
విశాలాంధ్ర (ప్రచురణాలయము వారు (పేమ్‌చంద్‌ అనువాదములను డేళ 
వ్యా స్టముగ బహుళ ప్రచార మొనర్చుటకు విశేషముగ (ప్రయత్నించిరి. 


తెలగు _ ఉరూ భాషాసాహిత్యాలు ౧క౫ 


మ్‌చంద్‌ తరువాత తెలుగువారికి సుపరిచితుడైన ఉర్ణూ కథానికా 
రచయిత కృష్ణచందర్‌. ఈత డభ్యుదయవాది. వా స్త్రీకజగత్తులోని విభిన్న 
మన స్తత్వములకు (పతీక లనదగిన వీరి కథానికలలో ఎఎమిదింటిని జ్ఞానేంద్రగా 
నుఒదించి “కృష్టచందర్‌ కథలు” అనుపేర (బ్రకటించిరి, ఈపరిచయ 
ముతో తెలుగువారికి ఉర్దూలోని మటీకొన్ని విశిష్టకథల ననువదించు సంకల్పము 
కలిగినది, చేమూరి ఆంజనేయశర్మగారు, (ప్రొఫెసర్‌ ముజీబ్‌, జాకిర్‌ 
హుస్సేన్‌, రుక్తెయారీహానా అ క్షరహుస్సేన్‌, మంటో మన్నగువారికథల 
నాంధ్రీకరించిరి. రవిగారు కాజాఅహమద్‌ అబ్బాస్‌ కథల ననువదించిరి. 
ఉర్దూ కథాసాహీత్య వికానమునకు మైలురాళ్ళుగ నున్న విశిష్టకథలను చంద్ర 
మౌళిశాస్ర్రిగారిచే ననువదింపజేసి “ఉర్లూకఠలుగ' |దికటించిన అంధ్రప్రదేశ్‌ 
సాహిత్య అకాడమీ కృషి ఈసనందర్భమున (ప్రత్యేకముగ గమనింపదగినది. 
ఈ (గంథమున అహమ్మద్‌ అలీ, గులామ్‌ అబ్బాస్‌, అ క్రర్‌ హుస్సేన్‌ రాయపురీ, 
డా॥ రసీద్‌జహాం (ప్రేమ్‌చంద్‌, కిషన్‌చంద్‌, ఇ(బ్రిహింజలీస్‌, సాదత్‌హసన్‌ 
మంటో, హయతుల్లా అన్సారీ, అస్మర్‌చుగ్తాయి, రాజేంద్రసింగ్‌ బేటీ, 
ముంతాజ్‌ ముఢీ, ఖురతుల్‌ అయిన్‌ హేదరీ, మున్నగువారి కథల అనువాదములు 
గలవు. ఉర్దూ కథానికా శిల్బమును, వైశిష్ట్యమును (గ్రహించుటకు తెలుగువారి 
శకెంతయో డోడ్చడునట్టి కథలివి. న్ను ప్రసిద్ధరచయితలగు డా॥ జోరొగారు గోల 
కొండ చర్మిత్రక సంబంధించిన గాథలను రచించి “సెరెగోలకొండ” అను 
శ ES డా॥॥ పల్లా దుర్గయ్యగారు ఈ సంపుటిలోని కొన్ని 
కథలను ఆం ధీకరించిరి.  (్రీ ఇరివెంటి కృష్ణమూ ర్తీగారును, నేనును కొన్ని 
ఉర్ద్టూకథల ననువదించియుంటిమి, పత్రికాముఖమున సే డనేక ఉర్హూకథల అను 
వోదములు వెలువ డుచున్నవి.  అన్యాపడేశ దృష్టా ంతపూర్వకము లగు నీతి 
కథలు, హారూన్‌రగేద్‌ మున్నగువారికి సంబంధించినట్టివియును, వినోదహాన్య 
చమక్కారపూర్వక ములగు ఆలీదాడా కథలును, ఎన్నియో అగునరణరూపము 
నను అనువాదరూపమునను వెలుపడినవి. 
ఉర్హూనవలలు కొన్ని మ్మాత్రము తెలుగులోనికి వచ్చినవి, (డ్రేమ్‌చంద్‌ 
నవలలో నిర్మల = సేవాసదనము _ మంగళసూత్రము అనునవి ఆం గ్రీకరింప 
డినవి, గత సంవత్సరము రాజేంద్రసింగ్‌ దేదీగారీ ఉర్జూనవలకి “ఎకొచాదర్‌ 
మురీస' అను డానికి నే నొనర్చిన అనువాదము, దాశరథి “ రంగాచార్యులుగారు 
ఆం ర్రీకరించిన 'ఊ(మావ్‌ జాన్‌అడా' అనునవలను శేం ద్రసాహిత్యఅకాడమీ 


nse. మకాతి 


వారు (ప్రకటించిరి. ఇతర వచన గ్రంథముల అనువాదములలో కీ. శే, అబ్బుల్‌ 
కలామ్‌ఆజాద్‌ గారీ 'గుబారెథాతర్‌' అను (గ్రంథమునకు శ్రీ దేవులపల్లి 
రామానుజరావుగా రొనర్చిన అనువాదము విశిష్టమెనది. 

ఇటీవల ఆదాన పదాన సాహీత్యకార్య క్రీము ననునరించి కొన్నిసంస్టలు 

పసిద్ధములై న తెలుగుకథలను నవలలను ఉర్దూలోనికి అనువదింసజేయు 

చున్నవి. “నెషనల్‌బుకొటస్‌వారు డ్రీమతి ముప్పాళి రంగనాయకమ్మగారీ “పేక 
'మేడలు' అనునవలను "శ్రీమతి జీనత్‌సాజిదాగారిచే ఉర్దూలో అనువదింపశేసి 
ద్రకటించినారు. ఈ నవల హీందీ అనువాద ముద్వారా ఉర్దూలో వరివ ర్తింప 
చిడినది. నేషనల్‌బుక్‌, బ్రస్టువారు (శ్రీ పాండురంగారావుగా రోసంకలిత మొనర్చిన 
ఉత్తమ తెలుగుకథానికలను నాచే ఉర్దూలో అనువదింపశేసినారు. ఈ అను 
వారములో ఉర్దూవారికి తెలుగుకథానిక వై వైశిష్ట్యము వెల్లడి కాగలదు, 

పారశీక్‌ గజల్‌ గమనమును తొలిసారీగ తెలుగులో అనువదించినవారు 
గురుజాడ అప్పారావుగారు. కాళోజీగారు ఉర్దూ గజల్‌ స్వరూపమును, ఉర్దూకవి 
త్వపురుచిని చూపినవారిలో ఆద్యులు. దాశరథిగారును, డా,నారాయం రెడ్డిగారును 
ఉర్దూకవితాంకురమును తెలుగునాట శోబిల్లజేయుటలో విశేషముగ కృషినొ నర్చిరి. 
దాళరథిగారు “మంజరి' రూపమున తెలుగుగజల్‌ (వాసిరి. వీరు గాలిబ్‌, మీర్‌, 
జఫర్‌ మున్నగు ద్రసిడ్డ ఉర్హూకవుల గజళ్ళలోని కొన్నిధభాగములను ఆం(ధ్రీక 
రించిరి. డా. నారాయణరెడ్డిగారు ఉర్ఫూగజళ్ళలోని ఆంక్యనియమములను, కవి 
వర్ణనసమయములసు, చమత్క్భతిని, క వితాసౌందర్యమును తమగేయముల కల 
వడజేసిరి. ఇటీవల వీరురచించిన గేయములందు ఖవాలీ ముద్ర (ప్రగాథముగ 
కనిపించుచున్నది-ఆంధ్ర ప్రదేశ్‌ సాహీత్య అకాడమీవారు కూడ ఈరంగమున 
డ్రశంసార్డ మగు కృషి నొనర్చుచున్నారు. నదాశివగారి “అమ్హద్‌రుణాయిల" 
అనువాదమును మటికొన్ని అనువాదములను వీరు |ప్రకటించియన్నారు యున 
కవులు బుచ్చారెడ్డి ప్రభృతులు కొన్ని ఉర్ణూగేయములను ఆఅంధ్రీకరించినారు. 

తెలుగు కవితా సౌందర్యమును ఉర్తూభాషజ్ఞులకు దర్శింపజేయుటలో 
ఉర్లూ వచ్చిన తెలుగుకవులు [ప్రయత్నించుట అవసరము, ఈరంగమున జరిగిన 
కృషి న్వల్పముగా నున్నది, 

తెలుగులో ఉరూ పారశీక సాహిత్యరచనకు పునాదిచేసినవారు కీ॥ శే॥ 
డా బూర్గుల రామకృష్టారావుగారు. అంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడిమీవారు 
ఉర్లూ సాహిత్యచరిత్రను సదాశివగారిచే అనువదింపేసి (ప్రకటించినారు. ఆంధ 
సాహీత్యచరి(త్రను (శ్రీ దేవులపల్లి రామానుజరావుగారున్కు (శ్రీమతి జీనత్‌ 


తెలుగు. ఉర్దూ భాషాసాహిత్యాలు ౧౩౭ 


సాజిదగారును ఉర్దూలో రచించిరి. ఈరెండు సాహిత్యచర్నిత్రలు ఉర్దూ తెలుగు 
సాహిక్యచరిత్రల తులనాత్మక పరిశీలనమునకు, అయా సాహిత్యమురి న్వరూప 
మును (గ్రహించుటకు పరస్పరము తోడ్చడుననుటకు సందేహములేదు, ఆధుని 
కాం ధ్రక విత్వము - గోలకొండనాటి _ తెలుగుసాహిక్యము _ మొదలగు అంశ 
ములగూర్చి నేను ఉర్దూలో కొన్నివ్యాసములు (వ్రాసిఉంటిని. ఇవి ఢిల్లీనుండి 
వెలువడు “ఆజ్‌ఃల్‌' పృత్రికయందును, స్తానికప్మత్రికలందును (పచురింపబడి 
నవి _ గోలకొండనాటి అరబీ ఉర్ణూకవుల గూర్చి తెలుగులో కొన్నివ్యాసములు 
డ (ప్రకటించినాను, 

సఘంటువులు భాషకు మూలనిధివంటివి. ఉర్లూతెలుగు నిఘంటువు 
కూర్చినవారిలో శ్రీ కొండలరావుగారు (ప్రథకుగణ్యులు, నేటివిద్యాప్రణా?కలో 
ఉర్దూ మాతృభాషగా గలవారికి తెలుగు అనుబింధధాషగా నభ్యసించుసౌకర్యము 
కందు. ఉర్ణూవిద్యార్డుంకు ఉపకరించురీతిలో అంజుమన్‌ డతరబ్దీ ఉర్దు 
“హైదరాజాదు వారు నాచేతను డా, బి. రామరాజుగారిచేతను తెలుగు" ఉర్దూ - 
ఉర్దూ తెలుగు నిఘంటువుగా నంతరింపజేసియున్నారు. ఇందు వివివళాప్రములకు 
నందింధించిన పారిభాషిక సదములు (ప్రశ్యేకముగ జేర్చబడినవి. పండితులకును, 
అనువాదకులకను తోడ్చడురీతిరో బహుళార్థసావకముగ (ప్రణాళికను రూపొం 
దించి (ప్రభుత్వఅనువాదనంస్థ కాని సాహిత్య అకాడమీకాని శతెలుగు_ఉర్డు; ఉర్ణు- 
తెలుగు బృహన్నిఘంటువును (బ్రచురింపవలసిన అవనర మెంశేని కలదు. 

తెలుగుపై ఉర్దూ భాషాసాహిత్యముల (ప్రభావము నేను రచించిన 
“తెలుగుపై ఉమ్‌ పోరశీకముల (ప్రభావము అను |గంథములో విపులముగ 
బరిశీలింప్‌బడి నేది. ఈ గంథములోని అంశములు ఉర్దూవారికి తెలియుటకె 
చీనిని ఉర్ణూలోకూడ |వ్రాసినాను, ఈష గ్రంథరచన నీందర్భమున తెలుగులో 
్రవేశించిసి అరనీ _ ఉరూ - పారశీకపదములగూర్చి నూత్నాంశములు తెలిసి 
నవి, ఈసామ్మగి ఆధోరీముగ తెలుగుభాషలో ప్రవేశించిన అన్యదేశ్యముల 
గూర్చి (ప్రత్యేకముగ నొకనిఘంటువును కూర్చుచున్నాను. యూనివర్సిటీ 
గ్రాంట్సుకమీషన్‌వారు ఆర్జికముగా కొంతనహాయమునుకూడ (ప్రకటించినారు. 

తెలుగు ఉర్హూభాషాసాహిత్యముల పరన్సర (ప్రభావమును గూర్చి చేయ 
బడిన నంగ్రహనమీక్‌ ఇది _ గడచిన రెండు దశాబ్దములలో జరిగిన కృషిని 
అనునరించి ఉ త్రరకాలమున ఈ (ప్రభావము వివిధ ప్ర క్రియలరూవమున (ప్రన 
రించి సాంన్మతికాభ్యున్న తికి కాతీయసమైక్యతకు పటిష్టమైన పునాదిగా 
ఏర్పడునని ఆశింతము, 


యువతరం - కవిత 
రీ ముకురాల రామారెడ్డి 


మొదటిదశాబి : 
దేశానికి రాజకీయమైన స్వాతం(త్ర్యం లభించిననాటికి 20 30 ఏండ్ల 
నడుమ ఉన్నవారిన్కీ ఆదేనరునలో ఆతర్వాత వచ్చినవారినీ ఆలోచనలతీరును 
బట్టి మూడువర్గాలుగా విశ్లేషించుకో వచ్చు. 1. కవితారంగంలోను, జీవిత 
రరిగంలోను వేచ్చిన మార్పులకు చాలాదగ్గరగా ఉండి, వాటివి ఆర్థం చేనుకొని 
తమ (ప్రతిభతో వ్యాఖ్యానించేవారు. 5 ఈ మార్పులతో నంితృ ప్రి వడక 
రావలసినమార్పులు ఇంకా ఉన్నవని వాటిని గురించి చెప్పేవారు. 3. ఆతరం. 
లోనే ఉన్నా ఆలోచనలో కొన్నితరాలు వెనుకబడినవారు. ఈ మూడో వర్గం 
వారిని ఇక్కడనే మరచిపోవచ్చు. నష్ట మేమీ కేదు. పెరెండువర్గాలవారిలో 
ఎవరి భావాలకు (ప్రథమస్తాన మీయాలే ఆన్నది సమస్య “కారాదు. “క్రమ ంగా 
చూస్తూరావడం, ఆందులోనూ నాటికి నేటికే అవిరళంగా రచనలుచేసూ 
వారిని పేరోోవడం (ప్రథమ క ర్హవ్యం. 
“ర'క్ర సింహాసనంకోరలు 
ధవ 
తాగినవి మన రక్రధారలు 
ఇది బుజం ఊపేసి చెప్పే ఒకొనిజం 1" 


చబుకులవంటి గేయాలు కొ త్రజలుకలు ఇట్లాంటిఏ. కాబమే కవిగా 
పుటినవెంటనే ఖె దుశిక అనుభవించ నలసివచ్చింది దాశరథికి. పండితరాజు 
జగన్నాథుడు తేనేక విత్నా ప్రతిభకు జరిగిన అన్యాయాన్ని మనసులో ఉంచుకొని 
అన్యాపదేశంగా 'ఓ తక్కెడా ! (మొగలాయిరాజుల ఛర్మచిహ్నం) నీవు తేలిక 
పదార్థాలను వెకెత్తుకొంటావు, బరువై నవాటిని దిగదోస్తావు" అన్నంతమాశ్రానికే 
క్రైలుకు వెళ్ళవలసివచ్చింది. ఇక నీడాంరాజు నంన్యరణలను “ముసలినక్క_” 
జిస్తులకో పోల్చి (ప్రజలపోరాటాన్ని సమర్థించి వద్యాలు రచించిన కవి జైలుకు 
పోవిడంలో అశ్చర్యంలేదు. _్రమక్రమరిగా ఈయన రచనలో మారయ 
భావనలు ధ్వనించినాయి. నాటి ఆంధ్ర సాహిత్యవీధులలో ఈయన రెండవ 
ఢ్రీశ్రీ అనిపించుకొన్నాడు, వచనకవితను పచనదళలో చూపినాడు. నడుము 
విరిగిన పద్యాన్ని నడిపించి నవ్వించినాడు. 


యువతరం - కవిత ౧౩౯ 


“కవితాళరథి” అయిన దాశరథి భావాలలో ఆకేళ మెంతో సంయమనం 
కూడా అంతే కనిపిస్తుంది. నిజామాడాదు జై లుగోడలమీద బొగ్గుతో (వ్రాసిన 
పద్యం (నా శెలంగాణ కోటిరత్నాలవీణ) మొదలుకొని నేటివరకు (పచురించిన 
ఈయన కవితలన్నీ ఒక (ప్రత్యేక పరిశోధనకు తగిన సామ్మగిగా సిద్దంగా 
ఉన్నాయి, నాటికీ నేటికీ ఈయన పాఠకులగుండెలమీద రాజ్యం చేస్తూనే 
ఉన్నాడు. 

దాశరధితోపాటే మేల్కొని పరపీడాకరుల పెరళ్ళలో పిడుగులు 
కురిపించిన యువకవి సోమసుందర్‌, వీరిద్దరి విశ్వాసాలకూ పోలిక లున్నాయి, 
ఇద్దరి కావ్యాలూ తొలిసారిగా 1949 లోనే (ప్రచురితమైనాయి. ఇద్దరికీ (ప్రజా 
స్వామ్యపు విలువలపై నమ్మకముంది. సోమసుందర్‌కూడా రజాకార్ల ఫర్మానా 
లక ఎదరు తాఖీదులు పంపినాడు (బానినల దండయ్మాత). (ప్రజలవక్షమై 
అరికారపకాన్ని ఎదుర్కొ-న్నందుకు దాళరథిని జైలులో పెడికే సోమసుందర్‌ 
కావ్యం (వ జాయుధం) నిషేధానికి గురిఅయింది. 

1953 లో సంభవించిన “గోదావరి జలప్రళయం" ఈయన సృష్టిలో 
కవితాతరంగిణిగా పారింది. 

“ప్రనవించిన పృులివై నీ కన్నబిడ్డలను మమ్ముల 
కోరలెత్తి ట్రుంగుట ఇది ఏమిన్యాయమ్‌ తర్దీ" 
వంటి సంక్రలలో కవి ప్రాణాలు అరచేతసట్టుకొన్న ప్రజలలో ఒకిడై ఆంగ 
లార్చినాడు. ఉఫ్పొంగిన గోడానరినిచూచి కవిగా పలికిన పలుకుబళ్ళు 
అనేకొలు, 
“తాళవృంతమై వీచెడు నీ తరగలు తల్లీ 
తాళవృత్షమెత్తు పొంగెనేల నేడు తల్లీ" 

మరోప్రక్క ఆరు[ద బయలుడేరినాడు. ఈయన రచనలలో గూడా 
తెలంగాణా (ప్రజలపోరాటం (ప్రతిశ్వనించింది (శ్వచేవాహం. ఈయన 
డ్రవేశపెట్టిన సింబాలిజమ్‌ ((ప్రరీకవాదం) టి. యస్‌. ఇలియట్‌ జాడలను 
జ్ఞాపకం చేస్తుంది, సంస్కృతంలో ఉన్న చిత్రవిచి త్రఢోరణుల. నన్నిటినీ 
డ్రాలీనాంభ్రక వులు తెలుగులో (ప్రవేశ పెట్టి చూపినట్లు ఆధునిక ఆంగ్ల క విత్వం లో 
కనిపించిన పోకడలనన్నిటినీ తెలుగుకవు లెందరో దిగుమతిచేసి చూపినారు. 
“సీతాకోక చిలుక" నాటిక ఈయన సృజనాత్మకతకు మచ్చుతునళ. 


౧౪౦ మహతి 


“Brain లో Pain, 
తి Vein A Machine gun rain” 
ఇట్లాంటివి రచించడానికి కారణ మేదైనా ఆధునిక దుణ్మిపవాళశైలి ఒకటి 
కుదిరింది. దీనిని తమాషాగా భావించవచ్చు. 
“జీవితం విచీక బోవచేయువాడు లేడులే 
భావి ఎండిపోయినట్టి బావి కీడుమూడులే” 
నిరుత్సాహకరమైన వస్తువును ఉత్సాహవృత్తంలో రచించిన (ప్రయత్నంలో 
ప్రారీనుల “ము ద్రాలంకారం' పె విపరీత ప్రమోగం. 
“జీవితం రేడియో సెట్టుకి 
భర్త ఏరియల్‌ భార్య ఎర్తు' 
అనువదించడానికి వీలులేని (ప్రసిద్ధ పరిభాషను ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించక 
తప్పదు. (ప్రకటితమైన భావం సరికొ త్రది. ఇట్లాంటి కొ త్రసర్కసులు ఇంతకు 
ముందే చేసి చూపిన వారిలో “వఠాభి* గగణనీయుడు. 
తిలక్‌ (ప్రవేశించి స్వతంత్ర భావాలను అనుభూతుల పరిమళాలతో 
మిళాయించి వంచిపెట్టినాడు. ఈయన కల్పించినదంతా కవిత్వ నుయింది. 
ఊహకు తగిన ఉకి క్రివశేషాన్ని ఎన్నుకోవడం బాగా చేతనై నవాడు. కొందరు 
పుట్టినతర్వాత కవిత్వేంలో గ్రవేశిస్తారు. కవులై పోతారుగూడా. కొందరు 
కవులుగానే పుడతారు, తిలక్‌నుగురించి చెప్పవలసిన స్తే ఈయన కవిత్వంలోంచే 
పుట్టుకొని వచ్చినాడు. ఈసంగతి గుర్తించే ఈయన 'కవితాప్పుత్రుడు' అన్నాడు 
డ్రీశ్రీ. ఈయన  ఛ్వనింపజేసిన నిజాలలో ఇజాలెన్నో దోబూచులాడు 
కొన్నాయి. కవులు కాగోరిన వాళ్ళకంతా ఈయనరచనలన్నీ ఒక “న్యూ 
-సీలబిస్‌', అన్నిన వస్తువులనూ అవస్తు! సువులను చేసి సమస్త వస్తువూ తానే అయిన 
చీకటిని వరించి, మన్వంతరాల “మానవజీ ఎత రహస్యోలను స్మరించిన భావ 
శైలి కొ త్తలోకెల్ల కొ త్తగాఉంది. 
"రావే నల్ల నెదాన.. 
రావె! మిణుగురు. _లద్దిన 'రమ్యలచేం 
ములకొనలు నేల 'జీరోడ మోహనాంగి । 
చిత్తుగా |తాగివచ్చిన (శ్రామికుని కన్ను 
రెప్పల మైకమ్ము రేక్రహ త్తి 
డింట్‌ అదగుపై పడి గతించిన ముష్టి 
ముసలిపై నల్ల నిమునుగు గప్పి 


యువరతం-క విత ౧౪౧ 


రమ్ము భావదుఃఖికడ న్నాప్రాంగణమున 
ఆంధకారసుందరివి నా అనుగుచెలివి.” 
కాళర్మాత్రిలో వెదేహినిందాచరిత్రము జాలిజాలిగా కర్ణపాళికి సోకిందట. 
క్లియోపాత్ర నీహార ఫౌందర్య మలసి (వ్రాశిన విషాదాంత మొరసిందట. ఫల్లునుని 
గాండీవగుణశబ్దగానము. వినిపించిందంట, సుగతుని నిర్వాజశకేళా విమూఢ 
జగదై న్యమూ ర్తి తో చిందట, “అబ్బబ్బ 1 ఎంత సునిశిత పరిశీలన రాత్రి ! లేదు 
నీకన్నీ నర్లనినిజమ్ము' అంటాడు. 'ఓసి నిశాచరో త్సవమహోదయమా : గత 
కాల గాఢనిశ్వాన రహన్యమా । భవునిస్వాంతములో మొదలింబి ఊహలో 
పోసిన శిల్చమా 1 సమత మూర్తిని గొన్న దయానిధానమా । నానఖి! ర్వా త్రిరాజ్జి. 
న్మరజై క సుఖ(ప్రదశాలినీ నమః". ఉడాహరణకు ఈపంక్రుల చాలు. 
బాల్యదశళలో తప్పటడుగులు వేసే (ప్రజాస్వామ్యంలో తిండితిప, 
గగ్గోలుసడే పాఠకులకు సుదీర్డ కావ్యాలు చదివే ఓపికలేదు. అయిదారు నిమిషాల 
లోనో, అరగంటలోనో ముగిసి నద్యఃపరనిర్వృతిని కలిగించే ఖండికలే 
నచ్చినవి. “భూతకాలగళము మరిగి కాలకూట మావిరులొ'((ప్రతి ఒకడూ శివుడు. 
శేడు) అన్న అనిశెట్టి విస్లవతక్వాన్ని నర ద్రదాయభ' 


Ss క్కీలో వినిపించినాడు, 
కవులు కొందరు ్రొస్వరిపివద్దతిని, పజల్‌ పద్ధతిని మెచ్చినారు. 
“అపాయం 3 తుంది 
6 ైట పడుకొన్న (పరేశం 
జనత 7 స్తుంది" 
అంకెను ఉచ్చరించేనప్ప పడు మాటగా మారుతుంది. ఈఅంకెలగారడిలో 
న్రలంబొ పొదుపు కలసి వచ్చిందేమో ॥ పాఠకులకు కొలం పొదుపు దక్కలేదు, 
కాలం వెచ్చించి ఆలోచించి శెలునుకొన్నదానిలో నేర్చుకొన్న దేమీ లేదు. 
(ప్రాఠమిక తరగతుంకు వెళ్ళే విద్యార్థులు ఇది చదివి ఇట్లా మేమూ (వాయగలం. 
ఆంటారు. ఇదిగో కవి ప్రత్యేకత ఇది అని మనంమాకత్రం ఏమి చూపగలం ? 
ఇట్లాంటివన్నీ న్వతం(త్ర కవితా (ప్రపంచంలో  విశ్వామ్నితనృష్టి వంటివి. 
*తెలంగాణా' భారతాన్ని వచనపద్యంలో రచించిన కుందుర్తి ఆదునిక 
కవిత్వరూవం ((ప్రీవర్స్‌ఫ్రంట్‌ తో _ దగ్గరినంబంధం పెట్టుకొ న్నాడు. 
ఈయన కల్పించిన ఉపమలు అలంకార ప్రాయంగా ఉండడంకంటె అనవసర 
సామ్మగ్రిగా భాసించి నాయి. “గుడ్డ పేలికలు ఆడ్డం పెట్టిన మంచినీళ్ళకడవ లాంటి 
జీవితం' వంటి కా త్తపోరికల: ఏన్నో కల్చిరిచినాడు. 


౧౪౨ మహతి 


పలుకపసందుగల గోపాలచక్రవ ర్హిరచనలో కొ త్తభాగీయాలు వింటాము, 
*“ఆకాళం పాదాలతో అందుకొన్నాను... అప్పుడు అంతరిక్షంలో ఆత్మ-ఇప్పుడు 
బూట్లలో గుండె.... భవిష్యత్తులో మానవుడితలపె బాధలముళ్ళకీరీటం ఉండదు, 
ఆనడం ఒక ఆధునిక కవినమయం ? అందరికీ మంచికాలం (ఎప్పుడూ రాదు 
కానీ రప్పిస్తాం అనేకవుల నందరినీ ఇట్లా దుళ్ళాలువాతో విసరి సత్కరించి 
నాడు. 

బహ్మ్బుశుతుడై (ప్రసిద్ధుడె కవితాకళలో గూడ సిద్దుడెన కె, వి. రమణా 
“రెకికి స్పందించి, పృ్పందింపడేయడం బాగా తెలుసు, “గుండెలో దాసాని 
పహ; గొంతులో గోదారినవ్వూ; చిగురుమాటా చేవచేష్టా, విత్తు నుక్వే చెట్టు 
నువ్వేగా....రక్షణో భక్షణో తెలియని....పిరికిగుండెల యములవాళ్ళకు |ప్రాణు 
లంకే తగని భయమయ్యా' (వర్రపిడికిలి. వి. ర. నం. చర్మితను విస్తరింప 
చేస్తున్న ద్రతిభామూ ర్తి ఈయన. 

“శివుని జటలలో జొరబడి సురధుని విడిపించుకొన్న' కర్షకుల సాహ 
సాన్ని దుర్గానంద్‌ |ప్రశంసించినాడు. ఈయన రచించిన “మధూలిక' కావ్యం 
అభ్యుదయ ప్రబంధం. రాజు యుద్ధం చేస్తానంటాడు. ద్రజలు తిరగబడి దాన్ని 
మాన్సిస్తారు వీనిలోవి శాంతి కాముక మైన అభ్యుదయ మిది. (ప్రణంధయుగప్పు 
రచనాకళ ఇందులో ఉంది. ఆరకంగా ఇది డ్రదింధం. “పాలరాతిని (ప్రతి 
ఫలించిన ఎండకూడా పండువెన్నెల" అంటూ “ఆసేతుశీత్నాది” కొ త్రజిలుగులు 
చిమ్మిన యస్వీ జోగారావు | ప్రశంస నీయుడు. 

“మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా ? “__ మనమంతా 
బానిసలం" అని వెనుక శ్రీశ్రీ (పక టించిన నిరాళలోనే తరువాతికవులు కొందరు 
పడిపోయినారు. “ఉరి త్రాళ్ళు నాఊహోలు.... నాకు లోకం లేదు." అన్న అజంతా, 
నూతిలో గొంతుకలు వినిపించిన బై రాగి ఈకోవకు చెందినవారు.కొ త్తను కోరే 
యువకుల అభిప్రాయాలకు విలువకట్టని “పెత్తనాలే ఈనిరాశామన స్తత్వాలకు 
కారణమనిపించినా వీటన్నిటి'పై 2518 L2౧౮” (పభావముందని శెలుస్తుంది: 
*And voices, singing out of empty cisterns and exhausted wells—' 

వర్గనంఘర్షణను పురాణకథలతో ముడి పెట్టిచె'ప్పే ఆలోచనలు పుట్టినాయి. 
“రెంటాల నమ్ముధమధన కథను ధ్వనింవశజేసిన ప్రయత్న మిట్టిచే. పెద్దతరంలో 
చేరిన కాళోజీయే ఈపద్ధతిని ప్రారంభించి నాడు, 

వ్య క్రిగతానుభూతుల వైవిధ్యంతో వివిథ యువరచయితలు 


యువతరం - కవిత ౧౪ 
భావసృష్టి నంతో మిగిలిపోయింది. ఆయా వ్యక్తుల పరిసరాలను పరిచయం చేసి 
వాటిని వ్యాభ్యానించవలసి ఉంటుంది. ఈచిన్నవ్యానంలో ఆపని సాధ్యంకాదు. 

బుద్ధుని 25 వ శతాబ్ది ఉత్సవాలు అత్యంతవై భవంగా జరిగినవి ఈదశాద్ది 
లోనే. యువకవులెందరో బౌద్ధ సంస్కృతి విలువలను ఆకర్షణీయంగా గానం 
చేసినారు. ఈ ఉత్సవాల ప్రభాషంతోనే “మహాబోధి 'నాగార్జునసాగరం' వంటి 
కావ్యాలు అవతరించినాయి, ఈ దకాబ్ది ముగిసేనాటికి సి, నారాయణరెడ్డికలం 
రాటుదేరింది, 


'రెండోదకొష్దీః 

యువకవులలో నవకవి, నవకవులలో అభ్యురయకివి ఆయిన 
నారాయణరెడ్డి భావవిప్లవాన్ని ద్రనరింవజేయడానిశే బియలుదేరినా విశేషించి 
కళావతంవై ప నిలచినాడు. ఎందరో నిరాశలో పడిపోయి నిష్ణురాలు పలుకుతూ 
ఉంటే ఆకలకు అత్తరులుపూసి సంచిపెట్టినా డీయన. గతానికీ |డ్రస్తుతానికీ 
సేతువైనాడు. ఈ రెండుముఖ్యాంశాలు కారణంగానే ఈయనకవితకు పాఠకుల 
సంఖ్య పెరుగుతూ వచ్చింది. కొ త్తవస్తువుల నెన్నిటినో _కుదిరించినాడు 
'మ్మాతాఛందస్సులను మలచినాడు. ఈయనఊహల ఉయ్యాలలో ఊగిన పాఠకు 
లెందరో కవిత్వం రచించనేర్చినారు. ఈయన ఉపన్యసిస్తేనే అదో వచనక వితా 
ఖండిక విన్నట్టుంటుంది. మాటలలోనే పాటలు వినిపిస్తాయి, “వ్యక్రజాతక 
నిశాతక్రకచదంష్టా? దళితమతిని మరల విస్మరింపజేసితిరయా | అర్థాంగ మది 
స్థాణువె పోవ కుమిలిపోయెడినన్ను మీ యెదల శెత్తకొ న్నారయా।”(గుంటూవ 
నన్మాన్‌ నభలో 1963, ఇట్లా సొంతసొద చెప్పుకొన్నా కాళోజివలె దాశరథి 
వలె.పదిమందిలోకి వెళ్ళి చెప్పడమే ఈయనకిష్టం. పరికించిన నిజం చెప్పడం 
కోసమే నిదిద్ధ్దుడెనాడు. మైత్రి ఒకే ఈయనేకు నచ్చినమతం, కవిత్వం లో 
విశ్వరూపాన్ని “దర్శించిన నారాయణరెడ్డి |ద్రక్యేక ఫణుతులనన్నిటిని వింగ 
డించి చూపడానికి వీలులేని స్థల మిది. ఆయన మాటుగా చెప్పదలచినప్పుడుగూ డా 
ఎంతో నీటుగా ఆలో చిస్తాడో నాలుగుపంక్రులలో చూపవచ్చు. 


“ ఉక్కూతీగలు పాడుతున్నవి 
ఉ'త్తవెదురులు పాడుతున్నవి 
పాఢలేనిది ఒక్క"టే : అది 
పరుషబుద్ధి హృదంతరం ” (మరోహరివిల్లు) 


ov మజాతి 

పోతనచరిత్ర (ప్రభావంతోనే కేముగంటి నరసింహాచార్యులు “తిక్కన” 
కావ్యం రచించినట్లు చెప్పవచ్చు. ఎమ్మనూరి చినవెంకటరెడ్డి, మడిపడగ బల 
రామాదార్య మేనక కథను చెరొక ఫక్కిలో రచించినారు, స్ఫూ ర్రిశ్రీ “అహల్య” 
మారువేషంలో ఇందునితో కలిసిన శచీదేవియే. వస్తువులో నూతనస్ఫష్టి కని 
పించింది. అహల్యప్మాత్రమానం దక్కింది. అయినా ఇవన్నీ అధికభాగం 
పాతఫక్కీకి చెందినకే. 

“నీనడయాడిన నేలలో పూవులు 
కల్పింప మట్టిలో కలినిపోదు' 

అన్న సుప్రసన్న భ క్రిభావినలో కొత్తదనం తొంగిచూచింది. సంపత్కు- 
మారకూడా సమకాలిక సంఘటనలకు కదిలినాడు. మాదిరాజు రంగారావు 
భావధార కొళాయపు జలధార్క నేటికాలపు నాయకునకు, పురాణకాలపు వినాయ 
కనకు జోడుకట్టి గొట్టిముక్కల కృష్ణమూర్థి చమత్కంరించినాడు. ఉండేల 
మాలకొం డారెడ్డి కోడిముతైదువు, రేడియోనలపులాడి, కాంతిచ కౌలు (గా జాలు 
వినదగినఖండికలు, గంగాపురం హనుమచ్భక్మ దుందుభి (నది) కావ్యం 
పరినర చారిత్రక సంస్కృతిని స్మరిస్తూ ప్రవహించింది. సుశీలాడేవి “ఆర్ద్ర 
హృదయం” లోంచి అమాయకమైన పాటలు బయలుదేరినాయి. మురశీకర్‌ 
“భిన్న ధ్రువాలు” వెలుగునీడల (బ్రితుకులకు ఆకర్షణీయమైన వాభ్యానాల నందించి 
నాయి. దుహబూబ్‌ “సమత' కోనం సూటిగా ఉద్భోధించినాడు. 

కథాత్మక మైన వచనకవితను మొదట రచించిన కీర్తి శీలా వీగ్రాజుకే 
దక్కింది (కొడిగట్టిననూర్యుడు. ఈయన చితకారుడు కావడంవల్ల | ప్రత్యక్ష 
కల్చంగా రచించ గలిగినాడు. (హృదయందొరికింది). 

రంధి సోమరాజు మాటకారీతనంలో ఆధునిక కవితకు ఆదనంగా వచ్చి 
చేరిన ఉ క్రివిశేషాలు అసంఖ్యాకాలు. “ముక్కు. మూసుకొని నోటితో చెడుగాలి 
పీల్చడం చాలా మందికి అలవాయైంది' (విరిగినకల్చర్‌) (ప్రజలశై లిలో 
ఉన్నత కవితాశిఖరా లెక్కుతున్నాడు (పొద్దు), 

“అగ్నికిఖలు, మంచుజడులు' కురిపించిన కమ్మిశెట్టి వేంకటేశ్వరరావు 
“ప్రతి వభాతం (యుగారంభం్రలో డ్రతి నిశీథం (యుగాంతం)లో. దిక్కు 
అదిరే లేత గుండెల మూల్లులు” వినిపించినాడు. 

అరిపిరాల విశ్వం తాత్విక స్పర్శలేని భావాలను వినిపించడు, “గోడలేని ఈ 
శూన్యపు నీడలో విడిదిచేసిన, ఆకారంలేని అనేకానేక సుప్తాత్యల అసు ప్త 


యువతరం - కవిత ౧౪౫ 
వున'రలైల్సనలె ఈ “జిల్లేడుబూచులు” (నిదురకన్నెలు) ఈ నడుమ రచించిన 
హగేవీడు' ఈయన నృజనాత్మకతకు పతాక ప్రతిష్టచేస్తుంది. 
ఆధునిక జీవితాన్ని పద్యంలోనే బాగా చెప్పవచ్చునన్న క్ఞానానందం, 
ఉత్పల గణనీయులు, 
అదిగొ నెహ్తూ ఫేన్సీషాపు, అదిగొ బోనులాడ్డి, అది ప'టేలువల్లభాయి 
సంత, వల్లకాటికి నింక నెవని పేరుపెట్టునేమొవీడు ? (వర్జన్యమ్సు ఉదాత్త 
మైన విలువల నిలువల'పె వీధిధూ? కస్పుకొన్నదని ఇంకా విడమరచి చెప్ప 
వచ్చిన ఉత్పల ఇటీవలి కావ్యం (ఈ జంటనగరాలు హేమంతశికిరాలు లో 
తన పరిశీలన (ప్రతిబింబించే కథాకవితను రచించి శద్దార్థచిత్రణలో కొ త్రమలు 
పుబు చూపినాడు. 
శివప్రసాద్‌ జాతీయ్మోదేకొలు డమరుకాలై వినిపించినాయి. “బుచ్చి 
లింగ' మకుటంతో నీలా జంగయ్య చివికిన సంఘంలోని బూజు దులుప 
సాగినాడు, “నయాజమానా' తో వచ్చిన శశాంక “గాలి మూగనోములో గాన 
మేదో లేచెలే' అంటూ ఇపుడు న్వరలహరినీ వినిపిస్తున్నాడు. ' బాపురెడ్డి 
హృదయం నిరంతర చై తన్యరేఖలనంపుటి, “ఆరిపోని వెలుగుజిమ్మి, ఆరిపోయిన 
చీపమా'అని గాంధీజీని ఉద్దేశించి ఈయన చేసినరచన తరతరాలు పాడుకోదగింది. 
సీ, విజయలక్ష్మీ (ప్రదురించిన “నేటి పేథటిక్‌ డెమోక్రటిక్‌ (సో షలిస్టిక్స్‌ 
విషాదభారతం' ఓటుచేసేవారికంతా పాఠం కాదగింది. కలికాలాన్నీ, ఆకలి 
కాలాన్నీ చూచి నకనకలాడేయువకులకు (ప్రణయానందలై రవి రుచిచూపిన 
రెండు పడుచుగుండెలు స్మరించతగ్గవి. *“ఒకతీగనంపంగి ఉప్పొంగిపోయింది, 
ఏతలపువెదుళ్ళయీల వినెనొ' (గుంటూరు శేషేంద్రశర్మ, 'నిట్టూరుపుల వేడి 
కెట్టు గడచు పగళ్ళు, కన్నీట తడిసియును కరగ వెంతకు నిశలు' (టి. రామకృష్ణా 
రెడ్డ).  ఈదశాబ్దీ నృజనాత్మక వైవిధ్యాలు ఇట్లా... అనిచెప్పవస్తే ఆర్థోక్టిలో 
ఆందుకొని దిగంబరుల దిక్‌లు ధిక్కరించి నాయి. 
“ఇళ్ళు తగలి బెట్టుకునే నహజీవనాన్నీ 
బొర్ర వెంచుకు తిరిగే సెంటిమెంట్ల అంట్లవెరవల్నీ 
(ప్రణాళికల వణాలవై మూగే ఈగలరాజకీయాల్నీ 
'వేలనంవత్సరాల గొ(డ్రాలి నంన్మృతినీ 
కారంలో పొర్లించిన కోకళ్ళతో 
పట్టపగలు 
విషయించాలనుంది ? (నగ్నముని) 
10 


౧౪ మహతి 


ఆవేశంలో అంతపనిచేసీ అందమైన యువకలు వీరు తమ ఆరోగ్యమే పోగొట్టు 
సల ఆర్హిక నమానతకు అద్డువడే మేతావులు (మేధావులు) వీళ్ళ దోక 
రోగమే అనాస్షరు కాని త్యాగంగా “గుర్తించలేదు. పాలు అమ్ముకొని మందు 
కల్లుతాగే ఓటర్లు వీళ్ళ పచారాన్ని పట్టించుకో లేరు. ఈ రెండువర్గాలవారూ 
కల్పీంచిన అవెకాళంతో అధికారం 'సైలాయించే వాళ్లన్నంతవరపి ఏదో 
రూవంలో ఈరకమైన కవిత్వం అవతరిస్తూనే ఉంటుంది. రాచమల్లు రామ 
చంద్రారెడ్డి అన్నట్టు ప్రారంభంలో వీళ్ళ కొక బుజుదృక్పథం లేవిమాట్‌ వా స్త 
వమే. ఇక్‌ మిగిభీరదప్తా వీళ్ళ బూతులు రచించారన్న అపవాదు. ద్రనంగ 
వశాత్తు అవి వదిత్రసాహిత్యంలోనే తప్పలేదు. “వివరీతరశేలక్ష్మీః” (ధ్వని 
భేదాలకు ఇచ్చిన ఉదాహరణ). “యోనిరుదూఖలం శిళ్నం ముళ్లం? (యజు 
శ్వేడం): ఈ తీగనంతా కదపడం ఆటుంచి చూస్తే వీళ్ళ తెవేళంలోంచి 
నహేతుక మైన అలోచన లెన్నో పుట్టుక వచ్చినాయి. *తోవినీతిపంకిలం అందరికీ 
చందనమైనందుకు, ఆదర్శం అర్భకుని చరమశ్వాసి (క్వాలాముఖ్సి. “ఇన్ని 
కోట్లు గోడ్చేలఘాతుక హస్తాల నడుమ, నిశ్చలంగా వెలిగే నీచిరునవ్వు.... బాపూ, 
మోస పోలేదుకదా నువ్వు' (మహాన్వవ్న). _'రెండుసిద్ధాంతాల మానవ 
భక్షకుల నోళ్ళలో తల్లడిల్లుతున్న శాంతివకువువారనుడిగా” ద్రపంచపొరుని 
అధోగతి” (నిథిలేళ్వర్‌). “ఆకాశంలో  అన్నపుముద్ద. ఫప్రతాకకారతంలో 
శంఖుస్థాపనలు' (చెరబండరాజు) “అంగబ్లోంచి జారిపడిన పూలరేకులు పది 
లంగా “ఏరుకొని ఇల్లాలికురుల నీంపొచ్చు ఆశగా చూడొచ్చు' (భై రవయ్య), 
చిగంబరుల పడికట్టు సమకాలిక కవులకు వాయికట్టు అయింది. వి,ర.సం. 
పుట్టుకకు వీశ్నే డీధానకారకు అనవచ్చు. వీళ్ళ వ్యక్తీ త్వాన్ని జై భృ గుర్తించిన 

తర్వోతనే సామాన్యే(ప్రజలకు వీరు పరిచితులై నారు." వీళ్ళకు పోటీగా పేచ్చిన 
“వపైగంబర కవులది కౌమార్మప్రవ క్షం రోరణ్‌. 
ఈ అయిదేండ్లు 

తలప్పుల దొంతరలమీదుగా పైపైకి ప్రయాణించి తాత్విక సీమలను 
దర్శించినాడు అనుముల కృష్ణమూర్తి రీ (నరన్వతీసాకిక్కా-రము. తత్త్వాలూ, 
ఛారిదసత్వాలూ 25 వలం కానని చెప్పి పళ్ళ (రసం) నంటి కవిత్వాహారం 
తెచ్చినా నన్నాడు వేగుంట మోహన్మప్రసాద్‌ (చితి-చింత). హృదయవాదియైన 
ఇందగంటి గ్రీకాంతళర్మ విద్యార్థులుగూ డా |ప్రకృతిరహస్యాలను దర్శించేటట్లు 
'గేయకథా కావ్యాన్ని వెలువరించినాడు (కలామురళ్రి. 

కట్టిన మడి విడువని సం పదాయ వారసులక్కూ అంచెలంచెలుగా అభ్యు 
దయం సోధింపదలచిన సమరసవాదులకూ, దిగందిరులకూ ఏర్పడ్డ ఘర్షణలు 
వి,ర.సం. ఏర్పడడానికి కారణాలై నాయి. సామాజిక (ప్రగతి విషయరిలో “ఏవరి 
చృక్పథం వారికి (ప్రధానమై కవీత్వోంలో కళాద్భష్టి గౌణమైంది. పై మూడు 


యువతరం - కవిత ౧౪౭ 


వర్గాలవారూ మానవతకోనమే ఆరాటపడ్డారు. ఎవరు చెప్పేది మానవతో, 
ఏదిళంలో ఉండేది నిజమైన సోషలిజమో ? సామాన్యరచయిత సందిగ్ధంలో 
పడ్డాడు. కావ్యక రల వుధ్య కార్యక ర్హయై, కార్యక ర్హల మధ్య కావ్యక ర్‌ క్ల్‌మైన 
వరవరరావు గణవీయుడు. " వి.ర.సర మలుపులు "ఇప్పుడే చూపడం నోధ్యోం 
కాదు. 

జాలక విత్వం సంగతి చూ స్తే రచయితలకు ఇది లాభాల కవిత్వంగా 
మారింది, నార్హ చిరంజీవి కవిరాజ్‌ గశర్వాత కల్పనా సువాసితమైన దాలగేయాలు 
రచించడానికి మిరియాల రామకృష్ణ (పయత్నించినాడు. నిరాశతో తల బొప్పి 
కట్టిన యువకులకు ఈయన *దస్తుతగ్‌తము' వినిపించి నాడు. 

* గతము న్నిద్రగ మరది తెలివిగ 
ట్రతికెదను ఈ కాలమందే 
నేటి ఉదయము నాకు మెలకువ 
నిన్న రాతిరి నాకు తలగడ ?, 

కె. ివారెర్డికూడా ఈ కోవలోనివాడే అయినా ఆయన పద్ధతి శివయోగి చెప్పి 
నట్లు వశ్రోమనోహరంగా ఉంటుంది. 

వచన కవిత బహిరంగంలో చెప్పుకోదగిన మార్పులేవీ రాలేదు. వచ్చే 
నమ్మకంగూడా లేదు, ఆర్థర్‌ 7 కోన్లర్‌ అన్నట్టు ఇది మున్నూరేండ్ల ముస్లి, 
తెలుగులో ఇది అడుగడుగునా “మాలోపనుతో, రూపకమాలతో" దొగ్గడేం 
జ్రోహరతందరరిః దీని అంతరంగ గతుల కన్నిటికీ కేంద్రం అసంత్ఫే ఫ్టి 
అనవచ్చు. న్నుప్రసన్న, ఇరివెంటి కృష్ణమూర్తి మార్గదర్శ కత్వంలో వెలువడ్డ 
“చేకనాప ర్హం' “అక్షరాలు” నంకలనాలిలో వరేనక విత్‌ ద్వారానే Indainisaion 
ఆకాంక్షించెనా అనంత ప్తి కేం దానికి రగ్గరగాఉన్న కవులే అందులో అధికం 
ఆరీక, సాంఘిక, రాజకీయ రొంగాలలో శత్వరితమైన మార్పులు సాధ్యమే. 
ఆ మార్పులు త్వరగా వస్తే నేటి యువతరం సృజనాక్మకత ఒక మెట్టు ఎక్కు 
తుంది. ' నేటి భానమేళలో అదనంగా చేరిన యువకులు : వద్రశ్రీ” తిరుమల 
ర్రవివానా చార్య, తుంగతుర్తి, సూర్యప్రకాశ్‌, సుధామ, శ్రీరాంరెడ్తి, ఎన్‌. భాస్మ- 
ర్రాబ్‌, వెన్ను గంగాధర్‌ గేకాళ్ళపల్లి మురోశీవర్‌, పడాల రామ్‌లు, రఘుశ్రీ, 
పరంధాములు, వెలుముల రాంరెడ్డి, గౌరీశంకర్‌, కండాశె రాఘవాచార్య, నర 
సింహం, పెద్దిరాజు, చంద్రమౌళి, పాండురంగమూ ర్థీ. యువతులు : పాలంకి 
కల్యాణ్‌, స్వాతి జ్యోతి తిరువీధుల సుజాత, సగరం ఉమ్క చి(త్రపు శాంత, 
కొడాలి రమాదేవి, చాగర్లమూడి కుసుమ, సాంభధ్యశ్రీ వినిపిస్తున్నారు. 

తగిన సామ్మగ్ల” నకాలానికి అందని కారణంగా కొందరు ద్రతిధా 
మూర్తుల (ప్రస క్తి ఇందులో కనిపించకపోవచ్చు. మరో అవకాళం చూచి 
మనవి చేసుకొంటాను. 


ప్రచార సాహిత్యం 
~~ 
శ్రీ కొ త్రపల్లి నుబహ్మణ్యం 


పప్తూరంలోని మభ్యోద్దేశం సందేశాన్ని అందచేయడం. ఇందుకు అనేక 
were సాధనాలు ఉన్నాయి. పూర్వకాలంలో శిలాశాసనాల ద్వారానూ, 
క్మామళాననాల ద్వారానూ చాటింపుల ద్వారానూ ద్రభుత్వనిదింధనలుగానీ, 
ధర్మసూ(త్రాలనుగా నీ (ప్రచారం చెయ్యడం జరిగింది. ఇందుకు తార్కాణంగా 
ఈమధ్య చుధ్య ప్రదేశ్‌లోని “మాండుసర్‌' వద్ద లభించిన ఒక శిలాశాసనం 
ద్వారా అసలు (ప్రచారానికి భారత దేశమే పుట్టినిల్లు అనిబిజువు అయింది. 
అంతేకాక భౌగోళికంగా ఎల్లలను (ప్రప్రథమంగా విశదీకరించిందికూడా మన 
డేళమే. ఈ శిలాశాసనం (క్రీస్తుశకం 500 నాటిది. అందులో భారతదేశపు 
భౌగోళికపు ఎల్లలను గురించీ, మాండుసర్‌ ప్రాంతంలోని చేనేత ద్రవీణులకు 
పట్టువస్తాలు నేయడంలో ఉన్న (ప్రతిభను గురించీ వివరించ బడింది. 

డ్రశారానికి సాహిత్యంతో ఆఅంత్భపమేయం ఉండనక్కరలేదు. 
స్వాతంత్ర్య నముపార్దనానంతరం (ప్రజలు ఎన్నుకొన్న (ప్రజా ప్రభుత్వాలు 
ఏర్పాటుకావడంతో (ప్రభుత్వాలు తలపషెసే కార్యక్రమాలకు (ప్రచారంచెయ్యవల 
సిన ఆవశ్యకత ఏర్పడింది. బృహ త్రరమెన ఆభవృద్ధికార్య( క్రమాలు సమాజ 
కళ్యాణంకోనం తల పెట్టబిడినాయి. బీనితోపాటు (ప్రచారసాధనాలుకూడా అధికం 
అయ్యాయి. అవి చలనచ్చితాలు, రేడియో, “అెలివిజన్‌, బుట్టికథలు హరికథలు, 
షృత్రికలు, కరషృత్రాలు, చిన్నపు స్తకాలు, నృత్యనాటికలు, కవిత మొదలై నవి. 
ఇందులో కవితవంటివికొన్ని పూర్వంనుందీ ప్రచారసాధనాలుగా ఉంటూ 
వచ్చాయి, బుట్జకథలు కరస్మత్రాలువంటివి మరికొన్ని ఇటీవలకాలంలో |ప్రచారా 
నికి ఎక్కువగా ఉపయు క్షం అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా ప్రజలను 
అకర్షించేవి-ఆకట్టుకు నేవి చలనచిత్రాలు, రేడియో. వీటినిమించి టెలివిజను, 
ద్రతారానికి ఉపయోగించే భాషలో వ్యావహారిక పదానికి (వ్యాగూపంలోఉండే 
పదం) |గ్రంథస్థమైన పదానికీ, దృశ్యరూపానికీ (ప్రాధాన్యం ఉన్నది. వీటిలో 
వ్యావహారికభాషను ఎక్కువగా (పచారంలోకి తెస్తున్నది ఆకాశవాణి (గంఠస్ట 
పదానికి (ప్రాధాన్యం ఇస్తున్నది (ప్రచురణ సంస్థలు, దృశ్యరూపానికి (ప్రల్యేకత 
కల్పిస్తున్నవి. చలనచ్చి తాలు, "ెలివిజన్‌ మొదలై నవి. 


(పచారసాహిత్యం ౧౪కా 


ఇటీవలికాలంలో పరిశోధనల ఫలితంగాన్కూ సాంకేతిక పరిజ్ఞానం 
పెంపొందడంవల్లనూ, ప్రచారానికి ఉపయుక్టం శొగల సాధనాలు మెరుగు 
ఆయ్యాయి. వాటిలో ఒకటి తర్దుమా (అనువాదం), అనువాదం ఒకకళ అని 
నిరూపించే విధంగా అనువాదాలు" జరుగుతున్నాయి. ఇందులో సాహిత్యం 
కంటె విషయం (వస్తువ్నుప్రధానం, (ప్రచారసాధనాలలో చెప్పుకోదగినసాధనం 
ఆకాశవాణి. దీనికార్య క్రమాలు అక్షరాస్యులకేకొక (గామ్మప్రాంతాలలో ఉండే 
నిరక్షీరాస్యులకు కూడా ఉద్దేశింపబడినాయి. అందుచేత ఈ కార్యక్రమాలు 
వ్యావహారికభాషమీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఇక స్మత్రికలలో 
ద్రడారానికి ఉపయోగించే భాష సులభ్మ గాహ్యంగా ఉండాలి. అందచేయనలసిన 
సందేశాన్ని సంగ్రహంగా, సూటిగా తేటతెల్లంగా తెలియచెప్పాలి. 
రేళభక్తి (ప్రబోధానికి ఆకాశవాణిద్వారా అనేక |ప్రచారకార్య క్రమాలు 
EE 
నిర్వహించబడినాయి. షృత్రికలద్వారాకూడా అనేకవిధాలుగా ఇటువంటి ప్రచారం 
జరిగింది. మనదేశంపె పాకిస్తాన్‌, చెనాదేశాలు అకారణంగా ఆన్యాయంగా 
దుర్మాక్రమణ జరిపినప్పుడు అఆకాశవాణిద్వారా షత్రికలద్వారా వివిధాంశాలను 
గురించి (ప్రచారంచెయ్యడం, ఎంత అవసరమో వవిధసామూహిక ప్రచార 
సౌధనాలద్వారా ఎంత (ప్రచారం |ప్రత్మిప్రచారం చెయ్యవచ్చునో మనం శతెలును 
కొన్నాము, అలాగే (ప్రభుత్వం (ప్రారంభించిన వివిధానేక ఆభివృద్ధికార్య 
|క్రమాలనుగురించీ, మన్నప్రభుత్వ విధానాలగురించీ (ప్రచారం జరిగింది. 
ఇటీవల కొంతకాలంగా కబుంబినియంత్రణ గురించి తీవ ప్రచారం జరుగు 
తున్నది. విషయం ఏదైనా (ప్రచారసాధనాలు విధనాలు ఒక్కటే. కాక 
పోశే వాటిలోని సాహిత్యం వేరు. పైన పేర్కొన్నవిధంగా |ప్రచారసాహిత్యం 
నృష్టింపకల్లికే మన ఆశయం సిద్దిసుంది. 
ప ౦ 
స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం మనదేశంలో వివిధ రాజకీయ 
పార్టీంవారు తమ ఎన్నికల (గ్రణాళికలను (ప్రజలకు విశదీకరించేనిమి త్రం 
5 ) 
బుబకథలు హరికథలు చెప్పించారు. నాటికలు నృత్యనాటిక లద్వారా కూడా 
అ లో 
ఇలా డ్రచారం జరిగింది, 
శాశ్వతమైన విలువలు ఉండే సాహీత్యసృష్టి ఎంత కష్టమో మంచి 
పచార సాహిత్యనృషికూడా అంతకషమే. ఇది తెలియక |(పచారసాహిత, 
సృష్టి బ్‌ Cb 8 
సృష్టి సులభమైనదని కొందరు అనుకొంటారు. కావి ఆది పొరపాటు. (ప్రజల 
అందరికీ తెలిసేలాగా, వారికి విశ్వాసం కలిగేలాగా అనుమాననినృ త్తి అయ్యే 


౧౫౦ మహతి 


లాగా వ్రాయడం తమాషాయేకాదు. వీనికికూడా పాండిత్యం, (ప్రతిభ కావాలి. 
అవి లోపిస్తే లక్యుం దెబ్బతింటుంది. ఒకచిన్నఉదాహరణ: 1948 ఆప్రాంతంలో 
మునిమాణిక్యం నరసింహారావు గారిలాంటి ను|ప్రసిద్ధకథకులే లోధ్ర్మ ప్రచారం 
కోనం ప్రచురించిన ఒక్కప్రకటనలో ఒక చిన్న ప్రక టనకథ డ్రాకారు. 15, 20 
పంక్రులలో ముగిసిన ఆకథ ఎత్తుగడ, ముగింపు రెండూ చక్కగా ఉన్నాయి. 
నంఘటన అద్భుతంగా ఉన్నది. శీర్షిక ఆక ర్షణీయంగా ఉన్నది. వీటిఅన్నింటి 
కారణంగా కథ ఆందరిని ఆకరి ధచ చదివించింది. తెలుగులో ప్రకటనకథలలో 
అదే మొదటిది. ఇతరకథలు (వాయడం ఎంత కష్టమో ఇదీ అంతకష్టమే అని 
రూఢిగా చెప్పవచ్చును. ఇంతకూ చెప్పవచ్చిన దచేమంటే అందచేయదలచు 
కొన్న సందేశం (ప్రచారం చేయదలచిన విషయం ఏదైనా దాని తాలూకు 
సాహిత్యం సృష్టించడం కష్టం. 

ధర్మ ప్రచారంకో సం ఉద్దేశించిన, పంచమచేదంగా పరిగణింపబడిన 
భారతం తెలుగులో బహుళ (ప్రచారం పొందింది. వింటే భారతం వినాలి 
తింసే గారెలు తినాలి ఆనేదాకా నచ్చింది డ్రవారం, ఆదరణ. దానిమూలంగా 
ఆంధ్రదేశంలో ధర్మప్రచారం జరిగింది. దానితోపాటు భాషోద్ధరణ, కవితా 
వికాసం వంటి ఇతర (ప్రయోజనాలు సిద్ధించడం వేరేవిషయం. ప్రధానలక్ష్యం 
(ధర్మప్రచారం) సిద్ధింపచెయ్య డానికి కవిిత్రయంవారి పాండిత్యమ్యూ (ప్రతిభా 
అన్నివిధాలా ఉపకరించాయి. 

అలాగే ఇప్పుడుకూడా (ప్రభుత్వం అందచేయదలచిన సందేశాలను 
ద్రజలకు తెలియచెప్పడానికి పండితులు, (ప్రతిభావంతులు పూనుకొని (ప్రచార 
సాహిత్యం సృష్టించాలి. ఈ విధంగా డ్రజాసేవ చెయ్యడానికి నన్నద్ధం 
కావాలి, ఇదేవిధంగా ఇతర (ప్రచారసాధనాలను వినియోగంలోనికి తీసుకొని. 
రావాలి. 


అకాడమీలు - పరిషత్తులు 
—— 
శ్రీ బెల్లంకొండ చంద్రమౌళికాస్ట్రి 


1947 వ సం, వచ్చింది. ఇదే మన స్వాతం త్యయుగోడయం. 48వ నం. 

చివర నైజాం పోయింది. అప్పటిదాకా ఎన్ని డ్రతికూలాలలోనో 
వస్తూ నిజాం రాష్ట్ర0ధ్రసారన్వక పరిషత్తు ఈ స్వాతం త్రయుగాదే ఉగాదిగా 
ముందడుగు వేసింది. ఆ పేరులోని “నిజాం? అనే మాటయున్నూ ఎప్పుడో 
చెప్పకుండనే పోయి, ఇది ఆంధ్రులందరి నంస్థా అయికూదుంది. ఎన్ని సభలు ! 
మల్లంపల్లి సోమశేఖరశర్మ __ విశ్వనాథా _ తల్లావజ్ఞలా _ పింగళీ = ఇలా 
ఎందరు పెద్దలనో పిలిచి ఉసన్యాసాలూ = నత్కారాలూ = వాటిని పుస్తకాలుగా 

5 _ 
వెయ్యటం; అలాగే; చరిత్రా = విజ్ఞానాలమీదానూ । 

క్‌ 

1950లో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర సంస్కృతీ సంగమోత్సవం౦ం 
హౌదరాజాదులో పరిషత్తు చెయ్యటం అహూర్వకృషి ' 

1951 లో ఢిలీలో జరిగిన అఖిలభారత సంస్కృతీ సంగమోత్సవంలో 
పాల్గొనటమూ_లక్ష్మణరాయ పరిశోధక దుండలిని పుసరుజీవి సి పరిషత్తార్యా 
లయంలో చోటియ్యటమూ _ ఆలాగే 52 నం, లో అఖింభారత (గ్రంథాలయ 
మహాసభలు నిర్వహించట మేగాక, ఆఉద్యమానికిన్నీ బలమైన కరావలంబం 
ఇయ్యటమూ__ 

1948 సం. ముందు స్వాతం త్రభట్టానికి తెలంగాణంలో 'పోలీను 
చర్య” అనిపేరు, నాటిదాకా నామమాత్రంగా ఉన్న పరిషత్‌పరీక్షలు పల్లె-పట్నం 
అనకుండ్కా రాష్ట్ర _ రాష్ట్రేతర మనకుండా వందకేందాలలో సమర్థంగా 

వె b 9 
నిర్వహింపసాగింది, వేలాదియువజనం ఆడా మగా ఇంట్లో చది ఊళ్ళోనే 


పరీక్షేలిస్తున్నారు | 

ఇవిగాక నూటపదహాోర్లు ర్యాత్రిజళ్లు పల్లెల్లోనూ కొ త్త్సగూడెంలాంటి 
కార్మిక కేంద్రా లన్నచోటా నడిపించి వయోజన అక్షరాన్యతావ్యా ప్పిన్నీ చేశారు. 

వ్రభుత్వనహకారంతో నగరములో 11 సాంమిక విద్యాకేం[ద్రాలూ 
నడిపారు నిరుద్యోగనివార ణాపథకం క్రింద. 

ఉస్మావియా విశ్వవిడ్యాంయంవారి సిలబసులో డ్రజల మాతృభాషలను 
నిర్భంఛపథనీయం చేయించటానికే _ సరిషత్‌ “విశారద' పరీక్షను డ్రభుత్వం 


౧౫౨ మహతి 
ఒప్పుకొనేలా చెయ్యటానికీ _ పట్టభ్మదులై |ప్రాచ్యవిద్యాపండితులకు డి గీలు 
పుచ్చుకున్న వారితో సమంగా వేతనాలు ఇప్పించటానికీ = హెస్కూళ్ళలోనూ 
మాతృభాషలో విద్యాబోధన చేయించేందుకూ_రాయబారాలు నడిపీ, గట్టికృషిచేసీ 
విజయం సాధించిం దీపరిషతు | 
_ 

శకేవలసారన్వత మేగాక సంగీత డనాట్యాఖిరుచిన్నీ కలిగించటానికి 

52 నం. లో నటరాజరామకృష్షగారిని పిలిపించి నాట్యక ళా|ప్రదర్శానా లిప్పించీ, 
5 
55 సం, లో ద్రత్యాతచిత్రకారుడు కొండపల్లి శేషగిర్మిర్రావుగారి చిత్రకళా 
2 

ప్రదర్శనం చేయించ, తోడికళలను యథోచితంగా గౌరవించింది. 

1950లో నగరమధ్య భాగంలో (ప్రారంభించిన _పరిషత్‌భవనం, 
1959 లో ఆడిబోరియంతోసహా 1962 కల్లా నునంపన్న భవనాలు సరస్వతికి 
నిర్మింవజేసింది. ఈగృహారంభ _ సమాప్తాలమధ్య విశాలాంధ్ర వచ్చింది. 

అ 
ఆ అవతరణకాలంలో దేశంలోని బాత్సాహికోత్సవాలవలెగాక “ఆం|ధ్రభాగవత 
నప్తాహోత్సవాలు చేసి కాచిత్యసంసాదక మైంది. ఇప్పటి కిది 60 గ్రంథాలు వేసింది. 
రేల! ్‌ wa . శేం|ద| ప 

వాటి: గ్రతాపరెడ్డిగారి “ఆంధ్రుల సాంఘికచరి(త్రే' = ఇది రద ప్రభుత్వ 
అవార్డు పౌొండింది. ఒక టీ.జానపద సారస్వతళశాఖకు చెందిన * ప్రీల రాయాయణపు 
పాటలు” _ *“స్రీల పౌరాణికపు పాటలు” ఇవి 1500 పుటల (గ్రంథాలు రెండూ. 
ఇంత చాలును ఇక్కడ : ఇంకా |ప్రాచ్యక శాశాల = ఉతమ (గ్రంథాలయం ఇ 
పఠనాలయం ౬ ఇవన్నీ పోలీస్‌ యాక్షన్‌ పిదప నడచిన కార్యవిజృంభణ మిది1= 
ఇంత వనీ న్వంత వనికంచే ఇదిగా నిర్వహించింది దేవులపల్లి రామానుజరావు 
గారే అనంటే నిజం: కనక నిష్టురం కాకూడదు ॥ (ప్రస్తుతం నూకల నరో త్తమ 
రెడ్డిగారు అధ్యకులు, రామానుజరావు.రామప్పగారలు ఉపాధ్యక్షులు, రామకృష్ణ 
శర్మగారు కార్యదర్శి, మావంటివాళ్ళం ఓ ఇరవె మందిమి కార్యవర్గ సభ్యులం | 

1953 నం॥లో అలంపురంలో జరిగిన ఆంధ్రసారన్వత వరిషద్వార్షి క 
నభలలోనే (శ్రీశ్రీ అధ్యకడుగా పుట్టిన “అఖిలాంధ్ర సాహీత్య పరిషత్తు మళ్లా 
ఎక్కడా వినబడలేదు. అది ఆంతే కౌవచ్చు ! | 

మోటూరు సత్యనారాయణగారు మంచి కార్యదకుడు. కొమ్మ ర్రాజువారు 
విడిచి వెళ్ళిన అంధ్ర విజ్ఞాన సర్వస్వం పునః (ప్రారంభించి పూర్తి చెయ్యాలని, 
అప్పుడు (ఉమ్మడి) మదాసురాష్ట్రంలో నే ప్రభుత్వాంగీకారంతో 1947 సం.లో 
“తెలుగుభాషా సమితి” అని స్థాపించారు. లోడ్సోడ సాంన్మత (ప్రదర్శనలూ = 

అ 

(గ్రంథరచనా పోటీలూ జరిపించడమున్నూ అనుషంగికంగా పెట్టుకున్నారు. 


అకాడమీలు - పరిషత్తులు ౧౫౩ 


1955 దాకా మృద్రాసు _ ఆంధ్ర సర్కారుల తరపున ఈ పనులు నిర్వ 
హీంచటానికి అర్థకృతి జరిగేది. ఆ తరవాత హైదరాబాదు రావటం = చక్కని 
భవనం కట్టుకుని ఆందులో ఉంటున్నది సమితి. 

అదుకే ఇది కొమ్మర్రాజువారు చేసిన (ప్రణాళికలా కాక, విజ్ఞానం 
ఎన్నెన్ని శాస్త్రారలూ_కళలుగా ఇస్పుడుందో _ వాటిని ఒకొక్క నంపుటింగా 
వేస్తూ ఇప్పటికి 15 దాకా (ప్రచురించారు. ఇంకొకదానితో పూ ర్తి చెయ్యా లను 
కుంటున్నారు. వేసేవి చేస్తూంటే ఆయిపొయ్యేవి అయిపోతూ పునర్ముద్రణ 
మున్నూ కోదుతునైషట మొదటి 3 సంపుటాలూ_ 1 

ఆంధ లిపి భాషా వాజ్యయాల |క్రమవికాసాన్ని చూపే ఫలకాలూ, అవీ 
'తయారుచేయించి మన జిల్లాల్లోనే గాక పూనా _ కిల్లీలలో “సైతం (ప్రదర్శించి 
ప్రశంనలు పొందింది సమితి. 

1955 సం.లో కేంద సాహిత్య అకాడమీ నడపిన అఖిలభారత (గ్రంథ 
పదర్శనమూ, ఆ యేడే మృడ్రాసులో తానుగా షృశత్రికా (పదర్శనమూ తృ ప్పిగా 
నడిపింది. 1900.53 దాకా భారత (ప్రధాన భాషలలో ముదిత గంథ సమ్మగ 
వర్గీకృత సూచిక తయారుచెయ్యవలసివచ్చింది కేంద్ర అకాడమీ కోరిక పెని. 
-అనతికాలంలో ఆ పనీ నిర్వహించింది, 

చీని అధ్యక్షులు బెజవాడ గోపాలరెడ్డిగారు, కార్యదర్శీ మోటూరివారు. 

దీని ఇతర వివరాలు కొన్ని బహుమతులు ఇచ్చిన (గంథాలు 45; 
పత్ని గ్రహీతలు 38 మంది; బహుమాన ధనం దాదాపు 20 చేలు; పోటీలకు 
నిర్ణయించిన విషయాలు 48; పోటీ పరీక్షలలో వచ్చిన (గంథాలు 2705 పరీక్షా 
పండితులు 120 మంది. పోటీలలో బహుమతు లందిన విషయాలు 38. ఈ చివరి 
బహుమతులూ,, పోటీలూ ఆం, (ప్ర, సాహిత్య అకౌడమీ వచ్చాక యీ నమితి 
మానుకుంది. ఇదంతా మనకు న్వతం(తం రాకముం దెలా నడుస్తుంది ? 

19508 కొంచెం అటో ఇటో ఆం|ధ చం దికా (గ్రంథమండలి పెట్టారు 
వృడ్దులెన మాడపాటివారు! దాని ఆదర్శం విజ్ఞానచందిక మోస్తరులో పోవటం 1 
ఆ తరువాత చీని ప్రథమ సంపుటం వచ్చింది. 

1952 లో నిడదవోలునించి అనుకుంటా ఆర్ష విజ్ఞాన వరిషత్తు | స్రభవీంచి- 
ఇటీవల హైదాబాదుకు చేరుకుంది. సఆర్షేయ (గంత వీజ్ఞ పేజ్రానం డ్రేదరజే వీరి 
"ఆశయం, స్థాసకులు చర్ల గఆపతిశాప్రిగారు. " దీనిలో వారు తమ జనకులు 


oxy మహతి 


నారాయణశా స్త్రీ మహోదయుల |గ్రంథాలూ_క మవీ_ఇంకా ఆర్ష దృష్టిగల కొన్ని 
(ప్రచురించారు. ఇంకా వేస్తారు వారి చేతిలో ఒక (పెస్సుంది గనుక, దాన్ని 
ఆర్థనరు గాక, ఛర్మసం, గహోర్డమే నడిపే మార్గంలో ఉన్నారు, వీరు సర్వోదయ 
నాయకులు గూడా !__ 

కొమ్మర్రాజు లక్ష్కణరావుగారు తెలంగాణంనించే ప్రారంభించిన ఆంధ 
విజ్ఞాననర్వన్వం, మళ్ళీ దాని జన్మస్థానంనించే పూరించదిడాలని 1945 నించిన్నీ. 
ఇక్కడి (హైద్రాబాదు) సాహిత్యకులు ఆరాటపడుతూ వచ్చిన ఫలితమే 
పోలీసుచర్య అనంతరం 1953 లో “నంగ్రహాం్రవిజ్ఞానకోళనమితి” అని 
వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ గణితశాస్తాచార్యులు డా. బేతనభట్ల 
విశ్వనాధం, అక్కడే తెలుగుకాథాధ్యకలు ఖండవల్లి లక్మీరంజనంగార్ల 
పరస్సర (ప్రోత్సాహాలతో, ఆ విశ్వవిద్యాలయాధి పతుల_నహాధ్యావకుల ఆదరాభి 
మానాలతో ఆభవనంలోనే ఒకగదిలో జన్మమెత్తింది సమితి. 

అనుకున్నట్టు తెలంగాణమే ఆర్థికంగానూ బోణీచేసింది. అవ్బటి 
_ౌద్రాజాదు ద్రభుత్వ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారాపుగారు ఆకీస్పూ 
అక్టకృరీ గలిగించారు. విశాలాం(న వచ్చాక ఆ (ప్రభుత్వంలో బెజవాడ గోపాల 
రెక్తిగారూ, అన్నిజిల్లాలవారూ ఆర్థికంగా సహకరించారు. ఆలాగే భారత 
ద్రఢత్వమూనూ ! 

ఇక దీనినిర్మాణమార్గం : లకత్ష్మణరావుగారు చేసిన లై నేగాని “నంగ 
హంిగా చెయ్యదలచటంలో చాలా విషయాలు వదలి, వారు ఇవి బహ్ను ప్రయో 
జనం గలఏ అనుకున్నవి ఉంచి సాగటంలో దీని “సర్వస్వం” ఆకయమున్నూ 
కొంతనం(గ్రహమే అయిండేమో। అయినా విశ్వవిజ్ఞా నాన్ని సంక్షేపరూపంలో 
అంధ్రకుటీర ప్రాంగణాలకు పోవటమే ఈకోశజక్యుం అని నమితి అనేవుంది 1: 
వచ్చినంతలో సుష్టగా_సుందరంగా_సుసంసన్నగానే వచ్చిందనాలె ॥ 

దాదాపు ఇంకో సంపుటంతో పూ ర్థికావచ్చు. దీనికృషిలో మందానబడే 
దాకా అహరహమూ తదేకధ్యానంతో కృషిచేసిన వ్యక్తి ఆదిరాజు వీరభ్మదరావు 
గారు. 

వీనికి ఆదినించీ అంతందాకా నంపాదకులూ, కార్యదర్శులూ, సర్వమూ 
గ్రీఖండవల్లి లక్షీరంజనంగారే |. 

* * * 
మనకు న్వతం్మత్రం వచ్చిందిగనక దానికోసంపడే ఆరాటం, బాధా 


తగ్గినై కొని, స్వతంత్రం ఎందు క్థావాలనుకున్నామో ఆది తీరాలి, ఆన్వతర త్ర! 


అకాడమీలు - పరిషత్తులు ‘oa 


దశలోనూ ఊరుకోక ఉత్సాహం (ప్రోత్సాహం ఉన్న మేరకు ఏదో చేశాం. అది 
ఏమూలకు 1 కనుక ఆ కార్య్యక్రి మాలు ఒకటొక టే (ప్రణాళికాబద్ధంగా అర్థ 
సంసిద్ధంగా చేసుకోవాలె | |ద్రేజలే (ప్రభుత్వం గనక_ ప్రజ లిప్పుడు మహజరు. 
ట్టుకోనక్క_ర్తేదు మా కిది కావాలని ! దానికి తెలుసు ఏమేంకావాలో ! దర్శిదా 
నికి మందు భావదర్శిదం పోవాలి. ఆంటే సంగీతం సాహిత్యం ఇలాటివి 
కావాలి. 
ఈ ఆలోచనతోనే జాతీయ (కేంద్ర సాహిత్య అకాడమీ పద్ధతిలో 
1957 లో ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ పెట్టారు. సర్మారుది ఆర్థిక 


నహాయమూ__పర్యచవేక్షణ మ్యాత్రమేగాని సంస్థ న్వతం(త్రప్రతివత్తి గలదే. 
o 


లీని ఆశయాలూ_లక్యెల్పు సంగ్రహంగా చూ es స్తే: ఆంధ్రభాషా సాహి 
త్యాల ఆభ్యుదయంకోసం సాహితీపరులమధ్య సెద్భావమూ నహకారమూ 
పెంపొందించటంగా సామాన్య ప్రజానీకంలో మంచిసాహిత్యం చదవాలనే 
అధిలాష కరిగించటండాకా ఉనై. 

ఏయేటి కాయేడు గత ఐదు సంవత్సారాలలో (ప్రకటించిన ఉత్తమ__. 
సృజనాత్మక __రచన అని ఎన్నిక చెయ్యబడ్డ రచన (కవిత్క కిథానిక్క్‌ నవల్క 
విమర్శ లకు తలా వేయిన్నూటపదహార్లతో సత్కరిస్తున్నారు. |ప్రతియేడూ 
రెండువిషయాలు పోటీగా నిర్ణయించి వచ్చి, గెలిచిన ఒకొక్కదానికి 
శెండేసి పేలచొప్పున రిస్తున్నారు. 60 ఏళ్ల వెళ్ళి పేరు పొందిన కవి 
పండితులకు, బంగారుపత కం, శాలువాతోడి విశిష్ట నభ్యత్వం ఇచ్చి గౌర 
విస్తున్నారు. అర్హులైన రచయితలకు పారి రచనల (ప్రచురణకుగాను అర్థ 
సహాయం చేసున్నారు. సభలు చేసి పండితులతో వవిశ విషయాలమీద 
ఉపన్యాసాలు శేయించి, వారిని నన్మానించి వాటిని పుస్తకాలుగా వేస్తున్నారు. 


ఇంకా నానావిధసాహితీ సమాడేశాలు నిర్వహిస్తున్నారు. రచయ్యి త్రీ రత్నాలనూ. 
సాహిత్యాన్నీ __హింబీరచయితనూ సంస్కృతపండితుణ్నీ ఏటా సన్మా 


నిస్తున్నారు. ఇంకా : భాషా__ సాహిత్యాల పరికోధనా కృస్‌ పరాయిభాషలు 
b= 
మాట్లాడే (మళయాళ, మరాట్కీ ఉర్హూవారిలో నదవగాహన పెంపొందే కృషీ 
డ్‌ ం 

చేస్తున్నారు. అకాడమీ ఒక ఉన్నత (గ్రంథాలయమున్నూ పెట్టారు. కాగా వాత 
చేద్దామనుకుని చెయ్యనిదల్లా ఒక్క షత్రికొ ప్రచురణమే nu 

దీనికి రాష ౦లోని 3 విశ్వవిద్యాలయాల ఆం|ధశాఖాదిపతులూ, రాష 

అ C జ 

రాష్ట్రేతర సాంస్కృతిక సేవకుల త్రీలూ 3 యూనివర్సిటీల హిందీ... 


౧౫౬ మహతి 


సంస్కృత_ఉర్టూపండితులూూ 3 అకొడమీలూ సాహిత్యఅకౌడమీ గుర్తించిన 
సాహితీసంస్థల (ప్రతినిధుల, (ప్రాంతీయ! ప్రతినిధులూ, విశిష్టనభ్యులూ ఈ అంతా 
కలిసి మొత్తం 65 గురు సభ్యులు, వీరిలోనుంచి 14 మందితో కార్యవర్గం, 
వారిలోనుండి ఒక అధ్యకుడు__ఒక కార్యదర్శి; ఇదీ దాని పాలనాచ(క్రం! 
శఈ అకాడమీకి మొదట్నించీ నేటిదాకా బెజవాడ గోపాలరెడ్డిగారు అధ్యక్షులూ, 
దేవులపల్లి రామానుజరావుగారు కౌర్యదర్శీ. 

ఇప్పటికి అకాడమీ (పకటించిన వివిధ గంధాలు 147; అచ్చులో 
ఉన్నవి 8; సిద్ధంఅవుతూ ఉన్నవి 225 దిహుమతులు పొందిన (గ్రంథాలు 68; 
ద్రతిగ్రహితలు 69; బహూకృతం చేసినధనం మొ త్తం రు. 74, 576 ల; పోటీకి 
నిర్ణయించిన విషయాలు 38; పో టీకివచ్చిన (గంథాలు 125; రచయితలు తమ 
గంతా అచ్చువేసుకుందుకు సాయం రు. 1,72, 630లు. భారతదేశంలో 
ఏఅకాడమీయున్నూ నేటినరకూ చేయని గొప్పపని ఈఅకాడమీ చేసింది. అది: 
“వృ త్తిపదకోళ' నిర్మాణం 1|-నన్నయాదికవుల “పద్మ ప్రయోగకో శాలనిర్మితీ | 

సర్వదా దీనితోడిదే ఆంధ్రప్రదేశ సంగీతనాటక అకాడమీ. కార్యస్థానం 
హైదరాబాదు, 

ఇది సంగీతనృత్య నాటకరంగాభివృద్ధికి (ప్రణాళిక ప్రకారం అనేకచోట్ల 
కళోత్సవాలు ఏటా చేస్తూ 2 దోహదంచేస్తున్నది ఆకళలకు. 1957 జూన్‌ 
జననం. 

నాటక కళావరిషత్తు జరిపే నాటక_నాటికాపో టీలకు ఆర్థిక నః హాయమూ 
చేస్తూంది. ఆ పరి షత్సభాధకికులను *నాటకకళాా ప్రపూర్ణ" నిరుదూ ఇచ్చి గౌర 
విస్తూంది. 

ఇప్పుడై కే ఆపోటీలున్నూ ఆకాడమీయే చేయబూనుకుంది. అలాగే 
నంగీతకళకున్నూ నంగీతగోపులూ, కచేరీలూ_కూచిపూడివారి భరతనాట్యానికి 
పోత్సాహమూ, వృద్ధులూ _ సమర్థులాూ ఐన నటులకూ గాయకులకూ ఆర్టిక 
సహకారమూ, ఈకళలలో సిద్ద శాస్ర గ్రంథ! ప్రచురణమూ చేస్తూవస్తూంది. 

నాటక కళావరిషత్తు నడిపే "నాట్యకళ" శ్రైమాసికవ శ్రికను' మౌసవ త్రి 
కగా (గీ శ్రీనివానచ కవ ర్తిగారి నహనంపాదకత్వంతో అకాడమీ నడుపుతూన్నది. 

విజయవాడలోని (నటీనటులకు నాట్యకళాశిక్షణకు పెట్టిన) నాటకవిద్యా 
అయానికి 4 ఏండ్లు (ద్రవ్యసహాయం చేసింది, 

ఏతావతా: కూచిపూడి నృత్యసాహితికి మకుటం = సిద్ధేంద్రయోగి 


అకాడమీలు - పరిషత్తులు ౧౫౭ 


రచిత “భామాకలాపము'నూ_నంగీతశాస్ర్రగ్రంతాలలో శికోమణి శార్దదేవుడి 
“నంగీతరత్నాకరము'నూ_నాట్యశాస్తానికి ఆంధ్రులు నమర్చించిన అనక పారి 
తోషికం “జాయ పేనాపకి' “నృ త్తరత్నావశీ' నీ = కర్ణాటక సంగీతానికి విజ్ఞాన 
నర్వన్వంగా పేరొందిన సుబ్బరామదీకీతులవారి “నంగీత నం్మప్రదాయ్మప్ర 
దర్శిని' నీ ప్రచురించింది, అలాగే మరిపన్నెండు రచనలున్నూ ప్రకటించింది. 

ప్రథమార్యక్షకార్యదర్శులు ఆర్‌. బి. రామకృష్ణరా జు-యల్‌,యన్‌,గుప్తా 
గారలు, ఇప్పుడు అధ్యకులుగా పనల గూర్యచం(ద్రరావుగార్కూ కార్యదర్శి పద్మా 
రావుగారున్నూ.కార్యవర్గంవారు చూపే భరోసాతో ఎంతో చనువూ.చొరవా గలిగి 
సంగీతనాటక అకాడమీని సూర్యచం(ద్రరావుగారు ముందుకు తీసుకుపోతున్నారు.. 

ఆలాటిదే వాటి సొటిదే లలితకళా అకాడమీ. 1961 స్థాపితం. ఈమూడు 
అకాడమీలూ ఒకే కళాభవనంలో నివసించటం అన్నది“ చూడ్డానికే ఎంతో 
ముచ్చటగా వుందీ । 

దీవి అధ్యకులగా మొదటినుంచిన్నీ నూశల నరో త్రమరెడ్డిగారు. 

ఇదీ శీలా లోహ్క దార్కు షృత్ర శిల్ప - చ్నిత్రరచనాకళకు ఉత్తేజం 
ఉత్సాహం కలిగించే |ప్రగతివపథాన పెమైందుకు జాతీయ లలితేఅకాడమీకి ఆను. 
బంధంగా వచ్చిందే 

ఇప్పుడు చెప్పిన తరగతులలోని |ప్రాదీనిల్బ, చిత్ర, సేకరణా =. 
అర్వారీన శిల్పచిత్రస్వీకరణా _ వీట్లకు బిహుమతిప్రదానాలూ _ (ఎగ్గిబిషన్‌) 
|డ్రదర్శనలూ _ (ప్రబోధాలూ _ సభలూ _ చేస్తూ అన్ని అకాడమీలవలెనే ఇదీ 
ప్రణాళికాబద్ధంగా నడుస్తూన్న ఉ త్రమన్వతం త్ర సంసే, 

“తెలుగు-ఉర్దూ అకాడమీ, (విజ్ఞానము_చరి త) హైదరాబాదు ఆవాసంగా. 

దీన్ని తెలుగు అకాడమీ పేరుతో 1959 లో అయ్యదేవర కాశేశ్వర్రావు 
గారు పెట్టారు. అప్పుడు వారే దీని ఆధ్యక్షులున్నూ, తర్వాత ఉర్దూను గూడా 
దాని కిక్కడ స్థానాన్నిబిట్టి ఇందులో చేరిస్తే బావుంటుందని 1960 లో తెలుగు 
పక్కన ఉరూ తగిలించారు. 

దీని ఆశయం : సైన్ఫూ_చరి త్రలలో (ప్రామాణిక (గ్రంథాలు రాయించి 
ఈ రెండు భాషల్లో వేయటం, (లలిత కళలకూ_మతానికి ఇందులో తావులేదు) 

'సెన్ఫూ_చరిత్రంలో పరిశోధనా_పో టీలూ= మతి ప్రదానమూ.ప త్రికా 
నిర్వహణా _ తేలికైన వచనంలో తెలుగూ _ ఉర్ణూలలో ఇదంతా శేవాలె. 
ఈ ఆశయసిద్ధికి ట్రోరృలకాలై న ఇతరకార్యకలాపారున్నూ చేయాలె. 


౨౫౮ మహతి 
విజ్ఞానం (ప్రాంతీయ భాసలద్వారా సామాన్యుడికిన్నీ అందించటమే దీని 
క 
లాభం, అందుకే వెల సులభం ఫలమధికం ఐన ప్ప స్తక (ప్రచురణకు పూనుకుని 
ఇప్పటికి తెలుగులో 28 _ ఉర్దూలో 8 (ప్రచురించింది. 


దీనికి ద్రస్తుతం పి. వి, నరసింహారావుగారు అధ్యజిలు ; ఎన్‌,వి.సుబ్బా 
రావు హవీబుగ్రహమాన్‌ గారలు ఉపాధ్యకిలూనూ | సరోజినీ రేగానిగారు కార్య 
దర్శినీ 1_ 

1960 (పాంతంలో '“హెడరాబాదునించి “నిశ్వసాహితి' నచ్చింది, పోతు 
కూచి సాంబశివరాపుగారే సర్వ పడానులుగా అవుపిస్తారు. ఇది సభలూ, 
గ్రంథాలూ, “విశ్వభారతి' షృత్రికా నడుపుతూ, అఖిలభారత ఆంధ్ర సాహిత్య 
నభలూ పలుచోట్ల పలుమాట్లు నడిపిం చీనంస్థ క 

పాయశః ఇదే ఉదయాలలో (వశ్చిమగోదావరి) భీమపరంసుంచీ “రామ 
రాజభూ షణసాహిత్యపరిషత్తు' మొదలైంది. రామరాజభూషణ మహాకవిని 
గురించి ఉపన్యా లిప్పించటమూ, వ్యాసాలు రాయించి క్రకటించటం చేస్తుంటా 
రనుకంటాను, వీరు తీసిన వ్యాససంరలనం 'భూషణకిరణావ?' ఒకటీ, మొన్న 
మొన్న సుట్టవ ర్తి నారాయణాచార్లుగారి “వసుచరిత సాహితీసౌరభం' ఒకటినీ | 
మంచిసనీ _ మంచిపు స్పకాలూనూ 

1963 లో అన్ని అకాడమీలవలెనే (ప్రభుత్వపరంగా ఇచ్చిన స్వతంత్ర 
(ప్రతిపత్తిగల సంస్థ ఇప్పుడు చెప్పబోయే * సైన్సుఅకాడమీ” యున్నూ, 

సైన్సు (శ్రాస్తాలలను వ్యాపించజెయ్యటమే చీనిఆశయం, దీనికి ఆది 
ఆధ్యకలు అప్పటి విద్యామంత్రి పి.వి.జి.రాజు, కార్యదర్శీ. సి.వి.డి. మూర్తి 
గార్లు. ఇప్పటి (పైసిడెంటు కేంద్రమంత్రి ౩. ఎల్‌. రావు సెక్రటరీ సూరి బాల 
కృష్ణగార్లు. 

1863 - 1965 తెలుగులో వచ్చిన వై జ్ఞానికగ్రంథాలు సమాలోకించి 
'అకారాదిగా ఒక గంథసూచికను రాయించి (ప్రచురించిం దీ అకాడమీ, 

ఇంకాగూడా “(ప్రపంచం మార్చిన మనుజులు'.'థీయరీ ఆఫ్‌ రిలెటవిజీ' 
(సాపేకసిద్ధాంతము) - “నూతన గణితశాస్త్రం" 
ఇలాగా ఉ తృ్వమశాస్త్ర గ్రంథాలు ఇది తెస్తూంది. 

1964 లో “సాహీత్యనమితి” అని తిరుపతిలో స్థాపితమైంది. నభ్యులు 
చదివిన పరిళోధకవ్యాసాల్ని “సాహిత్యనమితి వ్యాసావళి” 12.3 అంటూ 


అకాడమీలు - పరిషత్తులు ౧౫౯ 
ముత్యాల్లాంటి మూడు పుస్తకాలు చక్కనివి (ప్రకటించారు. ఇలా ఏటా చెయ్యా 
లని నంకల్పం. ఇదే వీరి ఆశయం. 

అధ్యక్ష కార్యదర్శులు లేరు. నభ్యులు మ్మాత్రం “19' మంది ఉన్నారు. 

* * * 

ఇప్పు డీ మహాతిని మీటుతూన్న “యువభారతి” యున్నూ ఆంధ్ర 
సంస్కృతీ నంపన్నతకి సాహిత్యం ఎలా దోహదకారి అయిందీ సామాన్య 
పాఠకు లకూ_._వీద పజలకూ అవగాహన అయ్యేట్టు చేసేందుకు, విభిన్న 
జీవితరంగాలకు చెందిన ఉత్సాహవంతులూ__విద్యాన౦ంతులూ_ఐన యునకులు 
1964 లో స్థాపించారు, ప్రీలవిభాగంతో సహో మొత్తం '75' గురు సభ్యులు 
దీనికి, 

సాహికీ ప్రమాణమూ, స్థాయీ గల *7' (గంథాలు ఇప్పటికి (ప్రచురిం 
చావు. నాటక పదర్శనలూ, ఉపన్యాసాలూ, గ్రంథనమీక్షలూ, స్వంతరచనలు 
వినిపించటం ఇవీ యువభారతి కార్యాలు, 

1970 లో “మారుతున్నవిలువలూ రచయితల బాధ్యతలూ” ఆనే 
అంశంమీద గోష్టి జరిపి *37' గురు (ప్రముఖ రచయితలతో ప్రామాణిక 
వ్యాసాలు రాయిరెచి “రచన అని వేశారు. 

1971 లో యువభారతి ఎనిమిదో వార్షికోత్సవంలో యువకులకు 
(ప్రాతీన సాహిత్యంమీద గౌరవాదరాలు కలిగించే ఉద్దేశ్యంతో డా, దివాకర్ల 
వేంకటావధాని గారికో ద్రదింధాలమీద ఉపన్యాసాలు చేయించి వాటిని 
*కావ్యలహరి' గా 11,500 కాపీలు వేయించి 2 రూపాయలకే ఇచ్చారు. 

ఇక 1972 లో కార్యాలు_జుల్లై “9” నించీ 5 ఆదివారాలు 5 గురికో, 5 
గురు ప్రాచీన విశిష్టకవులమీద ఉపన్యాసాలు చేయించటం-వాటిని“చై తన్యలహరి” 
పేరుతో (ప్రకటించడం ఒకటీ, భారతస్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా 
ఆగష్టు 14 న “మహతి” అనే నూరుగురు |ద్రసిద్ధరచయితలవ్యాసాల సంపుటిని 
వేయేటం ఒకటీ ఇలా ఉన్నది వీరికథ. 

ఇరివెంటి కృష్ణమూర్తిగారు అధ్యకలు, ఎస్‌. వెంక చేళ్వ( రావుగారు 
కార్యదర్శి, వి. విశ్వనాధంగారు కోశానికీ-సమావేశాలకూ కర్త, కార్యకర్తలు 
వరమ బాత్సాహకులు, కార్యక్రమం సునంసన్నమూనూ ||. 

ఇక మిగిలింది “తెలుగు అకాడమీ' ఇదీ రాజధానిలోనే వుంది. 

1960 లో తెలుగును అధికారభాషగా (ప్రభుత్వం ఒప్పుకోవటం, గ్విన్‌ 


౧౬౦ మహతి 


కమిటీ.కొఠారీకమీ సన్‌ల సూచనలు రాష్ట్రమూ, శకేరద్రమూ మన్నించటం 
ద్వారా 1968 జూన్‌లో ఆధికారికంగా “తెలుగు అకాడమీ' వచ్చింది. 

రాష్ట్ర విద్యామంతి అధ్యక్షులుగా ఒకగవర్నర్లబోర్డు దీన్ని పాలిస్తుంది. 
అలాంటి క్షితంత్రం గల సంస్థ ఇది. 1970లో డైశెక్టివను వేశారు. తని ఆ అన్ని 
విషయాలకూ డైరెక్టరే ద్రధానాధికారి. ఈయనకు సహాయోద్యోగులుంటారు, 
పరీపాల నా_విద్యావిభాగాలకు ! 

అకాడమీ విద్యావిషయాలకు సంబింధించి, సర్వే_కిక్షణ_ పచురణ ఆనే 
మూడు శాఖలునై్నై. వీటి నమీకృత కృషి ఫలితంగా అన్ని స్థాయులలోనూ 
తెలుగు సమర్థన వంతంగా తయారవుతుందని ఆక. 

ఇండియన్‌ నేసనల్‌ బుక్‌ డ్రస్టువారి కొన్నికార్యాలకూ, రాష్ట్రప్రభుత్వం 
లిపి సంస్కరణకు సూచనలివ్వటమన్న సనులక్యూ ఈ అకాడమీ చక్కని 
ఆలోచనతో సహకరిస్తూ ముందుకు వేళ్తూంది. 

1965 లో ఆచార్య పింగళి లకీకాంతంగారి అధ్యత్షతను “తెలుగుభాషా 
రచనలో అనుసరజయోగ్యమైన శైలి విషయంలో నియమించిన సంఘం = 
“దేశంలో (పసిద్ధంగా ఉన్న (గాంధథిక వ్యావహారిక వర్గాలవారికి అంగీకార 
యోగ్యంగా, “(ప్రథమభాష'గా తెలుగును అభ్యసించేప్పుడు (గ్రాంఠికథాషా రచ 
నలో పాఠ్యపుస్తకాలు చదవాలనీ, మిగతావి అంటే శాస్త్ర గంథాలు చది వేప్పుడు 
ఆధునిక శై లిలో రాసిన (గ్రంథాలు చదవాలనీ ఇచ్చిన సలహాను ప్రభుత్వం 
మన్నించింది. చీన్ని చూపులో పెట్టుకుని అకాడమీ ఒక కొత్తశెలిని రూపొం 
దించి పుస్తకాలు రాయిస్తున్నదట 1 

శాస్ర విషయాంలో సృజనాత్మకరచనల (ప్రోత్సాహంకోనమూ, అకాడమీ 
కార్యక్రమాల (ప్రధాన లక్షణాలు వివరించటానికీ ఒకషత్రిక నడపటానికిన్నీ 
సిశ్చయించుకున్నార్డ | 

జాతీయప్ప స్త En డ్రదర్శనంలో (మృధాసులో) పాల్గొన్నారు. అంతర్జా 
తీయ గ్రంఠవ్రదర్శానలో పాల్గొ నటోతున్నారుట ! 

అప్పటినిందీ ఇప్పటికి కెలుగుఅకాడమీ డైరెక్టరు శ్రీపి. యస్‌.ఆర్‌. అప్పా 
రావుగారు, (ప్రస్తుతం అసిసైంటు డైరెక్టరు కొ'త్తవల్లీ వీరభ[ దరావుగారు. 

*నెఫా' స సంగీతనృత్య కళొపరీషి్‌-నెల్లూరు నెఫా అంటే, నెల్లూరు. 
ఫిలిం-జర్న లిస్టు అసోషియేషన్‌. వీర్కు నాటెకం 'లలితీనంగీతం_కూచిపూడి 
భరతనాట్యం," రికార్డు డ్యాన్సులలో పోటీలుపెట్టి నత్కరిస్తూ కళారాధన చేస్తు 
న్నారు, స్థానం: నెల్లొరు టొ టౌన్‌హోలు న్యాయసీర్జే రేతలు ; శోగు సమర్ధులు. 


రచయితల సంఘాలు 
శ్రీ పోతుకూచి సాంబశివరావు 


సాకం క్యయగోదయం పిదప, రచయితలకు ప్రత్యేక స్వేచ్చ లభించింది. 

వ్మత్రికామఖంగా రచయితలకు ఎక్కువ | ప్రాధాన్యత, ఆదరణం లభించ 
సాగింది. తద్వారా రచయితలు కోకొల్లలుగా ఉద్భ )౦ంచారు, వాడవాడలా 
గ్రామ్బగ్రామాలలో కూడా చిన్న చిన్న రచయితలసంఘాలు ఏర్పడినాయి 
ఉవ్వెత్తుగా యీ రచయిత రిసంఘాలు కృషిచేయకపోయినా, అప్పుడవ్పుడు కలిసి 
సాహితీచై తన్యంకోసం, కావ్యపఠనాలు జరిపించడం పరిపాటిఅయింది, షృత్రిక 
లున్నచోటి ష(త్రికాచేదికలు సారస్వత వేదికలుగా తయారయినాయి. సాహితీ 
పిపాసులు కొన్నితరహాలుగా రచయితల కూటములు ఏర్పరచి సాహితీవ్యానంగం 
చేయ నారంభించారు. 

స్వాతంత్ర్య యుగోదయం పిదప వివిధ జిల్లాల సారన్వత కార్యక్రమాలు 
పరికీలి స్టే అచ్చటచ్చట కొంత అభ్యుడయపథంలో కృషిసలిపిన సంఘాలు 
గురించి (ప్రస్తావన చేయవచ్చు. విశాఖలో వికాఖ రచయితల సంఘం, కాకి 
నాడలో సాహిత్యలహరి, రాజమహేంద్రవరంలో సాహిత్య గౌతమి, గౌతమీ 
గ్రంశాలయం, విజయవాడలో కృష్ణాజిల్లా రచయితల నంఘం, హోసూరులో 
ఆంధ్ర సాహిత్య వరిషత్తు, మద్రాసులో రచన్క కర్నూలులో జిల్లా రచయితల 
సంఘం, అనంతపురంలో లలితకళాపరిషత్తు అనుదింధ సాహీతీ వర్గాలు, తెలం 
గాణాలో నవ్యసాహితీ సమితి, తెలంగాణా రచయితల సంఘం, ఆంధ్ర విశ్వ 
సాహీతి, యువభారతి మొదలగు సంసలు సాహీతీరంగంలో కొంత గణనీయ 
మైన కృషి సలిపినవాటిలో లెక్క కట్టవచ్చు. 1960 (ప్రాంతంలో నవ్యసాహితీ 
సమితి ఆధ్వర్యంలో అఖిలభారత తెలుగు రగయితల మహాసభల వేదిక ఏర్పడి, 
ఇప్పటికి అయిదు మహాసభలు ఆంధ్రదేశంలో వివిధ (ప్రాంతాలలో జరిగినవి. 
మద్రాసులో ఆం్మధ్రవిజ్ఞాన సర్వస్వం (ప్రచురించడానికి ఏర్పడిన తెలుగుభాషా 
నమితి, రాజధాని హెదరాణాదుకు తరలి వచ్చి, వివిధదృకోోణాలనుండి ఉ శ్రమ 
నంపుటలు (ప్రచురించింది. తెలుగు_ఉర్డూ అకాడమీ (శ్రీ అయ్యదేవరవారి ఆధ్వ 
ర్యంలో స్థాపించబడి, చరిత్ర, ఆర్థిక, విజ్ఞానకాష్ర్రరంగాలలో విశేషకృషిసలిపి, 


(11) 


౬౨ మహతి 


కొన్ని త త్రమ గ్రంథాలు (ప్రచురించింది. నగరంలో ,యువరచయితల శేదికలు 
అనేకం వున్నాయి. కళాసాహీతి, (శ్రీనివాన సాహీతీసమితి, కళ్ళా స్రవంతి, నవ్య 
కళారాధన, హ్యుమేనికేరియన్‌ యువకనంఘం, రంజని, వివిధ ప్రభుత్వకాఖల్లో 
ఉద్యోగుల సాహితీసంఘాలు మున్నగునవి యువతరం అభ్యుదయానికి పొటుపడు 
తున్నాయి. ఇదేవిధంగా అఖిలభారత తెలుగురచయితల మహానభలు ప్రారంభమైన 
పిదప జిల్లాలలో ముఖ్యంగా చిత్తూరు, కడప, క ర్నూలు,కాకినాడ,విశాఖ,ఏలూరు 
విజయవాడ, అనంతపూర్‌,మెదక్‌, మహబూబ్‌ నగర్‌, నిజామాబాదు వరంగల్లు, 
కరీంనగర్‌ మొదలగు జిల్లాలలో జిల్లారచయితల సంఘాలు ఏర్పడడ మేకాక, 
వివిధసాహీతీవేదెికలు రచయితలు ఏర్పరచుకుని కృషిచేస్తున్నారు. ఈ సంఘాల 
ద్వారా (పధానంగా రచయితల [గంథాలము దణ, అడపాతడపా సాహితీ త్రికల 
నిర్వహణ్కసాహితీ సభలుజరిపించడం మున్నగునవి జరుగుతున్నాయి,స్వాతం త్య 
యుగోదయం పిదప, రాషష్ట్రేతరాం ధులు కూడా కొంతచై తన్యం పుంజుకున్నారు, 
బొంబాయి కలక తా, కిల్లీ, జబల్‌పూర్‌, అర్గపూర్‌, నాగపూర్‌, కొటక్‌, 
లిలై, మద్రాస్కు టాంజోరు మొదలైన (ప్రాంతాలలో ఆం ధ్రనంమాలు ఏర్పడి 
సాహితీశాఖలు కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశంనుంచి ఇతరొదేశాలకు 
వలనపోయిన ఆంధ్రులు ముఖ్యంగా మారిషస్‌, దక్షీణాఫికా, మలేషియా 
ఫి జీ (త్రినిడాడ్‌, ఫిలిప్పీన్స్‌ మొదలై న దేశాలలో ఆం(ధ్రమహానభలు ఏర్ప 
రుచుకుని, సాహీతీసాంన్మతిక పురో భివృద్దికి కృషిజరుపుతున్నారు. యూరప్పు 
అమెరికా దేశాలలోకూడా తెలుగువారు అనేక ప్రాంతాలలో వుండి, చిన్నచిన్న 
ఆంధ్రసంఘాలు నిర్వహించడ మేకాక, అమెరికాదేశంలో ఏర్పడిన తెలుగు 
వారికూటమి ఒకస్మత్రికకూడా నిర్వహిస్తున్నారు (శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ 
ఆధ్వర్యంలో. స్వాతం త్ర్యయుగోదయం పిదప సారస్వతచై తన్యం అనంతంగా 
వెల్లి విరిసింది. రచయితలు కొల్లలుగా పెరగట మేకాక, (గ్రంథాలుకూడా అనేకం 
ప్రచురిత మౌతున్నాయి, సహకార సంఘాలు గ్రంథాలు ద్రచురించాలని అచ్చ 
టచ్చట కృషిజరిపినమాట వా స్థవమేకాని, రాజధానిలోని ఆంగ్రరచయితల నహ 
కారసంస్థ తప్ప, తక్కిన వేవీ నిర్ణషస్వరూపంతో పనిచేస్తున్నట్లు కనిపించవు. 
సం గ్రహాం ధ్ర విజ్ఞాననర్వన్వం కోసం, ఇతరష్మత్రికల నిర్వహణకోనం కొన్ని 
రచయితలసంఘాలు ఏర్పడినవి. రాష్ట్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమీని స్థాపించింది. తద్వారా ఆదునిక, ప్రాదీనసారన్వతకళకు పోషణ 
లభిస్తోంది. 


రచయితల సంఘాలు ౧౬కి 


సారన్వత సంఘాలు ఏర్పడడంవల్ల రచయితల్లో కొంత చైతన్యం 
పెరిగింది. నమిష్టిగా కలిసి కొన్న్నిగంథాలు (ప్రచురించే కృషి జరుగుతోంది, 
అయిశే ఉత్సాహవంతులైన యువకులు అనేక చిన్నచిన్న సారస్వత సంఘా 
లుగా ఏర్పడే విచ్చిత్తి లక్షణాలు కొన్ని డ్రస్ఫుటం చేస్తున్నారు. అయితే 
రచయితల సంఘాలవల్ల ఏమ్మీప్రయోజనం లేదనే వర్గాలు కూడా లేకపోలేదు, 
ఏమైనా (ప్రభుత్వం, (ప్రజల ఆదరణతో స్వాతంత్ర్య యుగోదయంపిదస, 
వివిధ ప్రాంతాలలో ఏర్పడిన రచయితలసంఘాలు రచయితలకు సమిష్టిగా 
సహాయం చేయడం, తరచు కలిసి మెలిసి సాహితీ విషయ చర్చల నలన 
సాహితీ చైతన్యం పొందడం జరుగుతోంది, రచయితవ్య క్తిగత ప్రతిభతో 
రాణించవలసిందే. రచయితల సంఘం ఆ(ప్రతిభకు వేదిక ఏర్పరచి సమీకరించ 
వలసిందే. స్వాతం త్ర్యయుగోదయంపిదప ఉదయించిన రచయితల సంఘాలు 


యీ లక్ష్యం సాధించాయి. 


హెచ్చుతగ్గులున్నచోట 
చచ్చిపోవు నమభావము 
సమధభావము లేనిచోట 
సామ్యవాద ము త్రమాట. 
కాళ 


సాహిత్య సదన్సులు - సమా వేశాలు 
శ్రీ నురమౌ? 


ధ్ర పాతికసంవత్సరాలుగా తెలుగు సారస్వతరంగంలో కొనసాగిన సాహిత్య 

ఉద్యమాలను ఒక్కసారి సింహావలోకనంచే స్టే వివరీతమైన “నంచలనం"” 
జరిగినట్లు కానవస్తుంది. ఫలితాలను లెక్కవేసుకో వడానికి “హవృన్నప్పుడు 
మాత్రం మిగిలేది బహున్వల్బం అనే చెప్పవచ్చు. 

1947 ఆగస్టు 15 నాడే జాతిస్వాతంత్ర్య్యం (ప్రకటించుకున్న ప్బటికీ 
శెలుగుజాతికి మాత్రము నంపూర్ణస్వాతం త్రము లకించలేదు. తెలంగాణాలో 
నిజాంనిరంకుశపాలన కొనసాగినది. 14 మాసాలపాబు నిజాంవిము క్రీ పోరా 
టంలో శెలుగుకవులు _ (కాళోజి, దాశరథి) పాల్గొన్నారు. దాశరథిని నిజామా 

బాదు జైల్లో బంధించారు. కాళోజీని రాస్ట్రహద్దులనుండి బహిస్కరిస్తూ ఉత్తరు 
వుణ శేశాప్‌, (శ్ర వట్టికోట ఆళ్వారుస్వామి రహిన్యజీవితం గడిపారు. పరంగలోలో 
ఒక కవిసమ్మేళనం రజాకార్ల, నిజాం నిరంకుశపోలీసులచేత ధ్వంసం చేయ 
బడినది, ఆం(ధసారన్వతేసరి సత్తు, గ్రంథాలయోద్యమం, ఆం ధమహానభ 
మొదలగు సాహితీ సాంస్కృతిక సంస్థల పేరుతో రాజకీయపోరాటాలను 
కొనసాగించారు. 

చివరికి నిజాంరాష్ట్రము విముక్తమెనది. తెలంగాణాలో ఏర్పడిన 
*తెలంగాణారచయితల సంఘం” తెలంగాణా అంతటా ఒక్‌ సాహిత్య జంరూ 
మారుతాన్ని సృష్టించింది. (గామ గామాన్క సల్లెపల్లెకూ రచయితల సంఘం 
శాఖలు వెలిశాయి. అనేకసంవత్సరాలుగా అణగారిన తెలంగా ణాగళాలకు 
వ్యక్తీకరణమార్గము లభించినది. కోటిగొంతులు పలికాయి. పలుక నేర్చు 
కున్నాయి, 

తెలంగాణారచయితలసంఘం ఆంధ్రపదేశ్‌ అవతరించేదాకా కొన 
సాగినది. _కొనసాగినన్నాళ్లూ కొ త్సగొంతుకలకు వ్యక్తీ కరణమార్గాలను 
చూపింది. నమైక్య తెలుగురాష్ట్రం ఏర్పడగానే “ఆం్మధ్రరచయితల సంఘంగా 
పేరు మార్చుకున్నది. పేరు మార్చుకోగానే “నంచలనం” సన్నగిల్లినది. 

హడావుడి లేకుండా తీమపని తాము సక్రమంగా సాగించుకొని పోయిన 
మరొకసాహితీసంస్థ సాధననమితి. ఇందులో ఎక్కువగా కథానికా నవలా 


ఫాహిత్యనదన్సులు-నమావేశాలు ౧౬౫ 


రచయితలు సభ్యులుగా ఉండేవారు. కవులుకూడా ఉండేవారుకాని గద్యరచయి 
తలకు ఈ నంస్థ ద్వారా లభించినంత ప్రోత్సాహం మరే సాహితీ సంస్థద్వారా 
లధించిఉండ లేదసనచ్చు, నెలనెలా _సాహిత్యసమావేశాలు జరుపుకుంటూ 
ఉండటం, ఏటా ఒకవార్షి కోత్సవం (ప్రతిసమాచేళంలో సభ్యులు తమకొత్త 
రచనలను చదవడం దానిపై చర్చలు, ఇలా రచనకువ(క్రమించే వారికి ఇది 
అభ్యసనకేంద్రంగా కొనసాగినది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణతో దీని కార్య 
కలాపాలుకూడా నన్నగిల్లి నవి, అయితే ఇటీవలివరకూ కార్యకలాపాలను కొన 
సాగించుకున్ననంస్థ ఇది, సారస్వత సమా వేశాలుమ్మాత్ర మే. ఈ సంస్థకార్య రంగం. 
శేవలం నెలవారీ సాహిత్యసమావేశాలద్వారా చాలా మందికి గొంతుకలను ప్రసా 
దించినసంస్థ ఇది, 

సాధనసమితి మార్గంలోనే రూపొందినది వరంగల్‌ మిత్రమండలి. 
ఈనాటికీ దాని కార్య కలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

తెలంగాణా రచయితలనంఘం స్థావన జరిగి తెలంగాణా (గామ 
(గ్రామాన సాహితీచై తన్యం వెల్లి విరసిననాటీశే “అభ్యుదయరచయితల సంఘం" 
కార్యక లాపాలు సన్నగిల్లాయి. ఆసంఘం నాయకులు తెలంగాణా రచయితల 
సంఘంతో నంబింధాలు నెరపుకొని అభ్యుదయరచయితల సంఘాన్ని పునరుజ్లీ 
వింవ చేనుకొనడానికి దీన్ని ఒకసాధనంగా వాడుకోవడానికి ప్రయత్నించారు. 
ఆగిపోయిన. “అభ్యుదయ” పత్రిక (ప్రచురణను తిరిగి (ప్రారంభించారు.కాని 
ఆయత్నాలు ఫలించలేదు. 

ఇదంతా స్వాతం త్యయుగోదయపు తొలి దశాబ్దపుమాట, ఆమొదట్లోనే 
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “ఆం్మధ్రఅభ్యుదయ ఉత్సవాలు పేర సాంస్కృ 
శిక ఉత్సవాలకు నాంది జరిగింది. తెలుగు విద్యార్ధుల సాంస్కృతిక 
వెతల అధివ్యక్తీకరణ మార్గాలు లభించాయి, ుదటి నాలుగైదు 

ంవత్సరాలు ఈ అభ్యదయోత్సవాలు విద్యార్థిలో కానికి వారి సాంస్కృతిక 

oo aecos 'కేందమైనాయి. ఆమీంగా వీనిపట్ల ఆసక్తి సన్న 
శీల్లజొచ్చినది, అల్లరులకూ తగాదాలకూ ఆలవాలంగా మారిపోయినవి. 

స్వాతం క్రయ గోడయను రెండవ దశాబ్దం అంతా సాంస్కృతిక 
రంగం _ ముఖ్యంగా సారస్వతరంగం నదన్సులనమావేశాల సంచలనానికి 
దూరమైనది. ఉధృతంగా డిటెక్టివ్‌ సాహిత్యం వచ్చింది. ఉధృతంగానే తగ్గి 
పోయినది. తెలుగులో నవలాసాహిత్యానికి శమంగా మంచిదశ వచ్చినది, 
తెలుగు కథకు (ప్రపంచ బహుమతి లభించినది. 


౧౬౬ మహతి 

1964 లో “యువభారతి” స్థాపిత మైనది. వరంగల్‌ మిత్రమండలి 'కృషి 
వలన్క సాహితీ మిత్రబృందం పక్షొన “సృజన” ఆధునిక సాహిత్యవేదిక 
“తె9మాసిక' పత్రికగా (ప్రచురణ (ప్రారంభించినది, 

స్వాతం త్య యుగంలో రావలసిన సాంఘిక ప్రగతి రాలేదు. (ప్రభుత్వాది 
నేతలవట్ల, రాజకీయకార్యక లాపాల పట్ల సాంస్కృతిక సాహిత్యరంగంలో 
మొదటినుండీ ఉండిన నిర్లి పత నిర్గ క్యభావం,ద్వేషం, ఆ(క్రోళం అసహ్యంగా 
పరిణమించినది. ఈ చ్వేషాక్రోశాల అభివ్యక్తి “దిగంబర' కవితోద్యమానికి 
నాంది పలికినది.దిగందిర కవితోద్యమం పేరుతో రాజుకుంటున్న నిప్పురవ్వలను 

“సృజన” పత్రిక విసిరి విసిరి జ్వాలిగా మార్చినది. విస్టన రచయితల నంఘం 
ఆవిర్భావం తెలుగు సారన్వత చరిత్రలో ఒక మైలురాయిగా వచ్చినది. రచయిత 
“విబద్ధుడు" కావాలన్న నినాదం [ప్రాచుర్యానికి వచ్చినది. 

1964 లో స్థాపితమైన “యువభారతి' (క్రమంగా పెరిగి పెద్దదౌతూ వచ్చి 
1970 లో “మారుతున్న విలువలు-రచయితల బాధ్యతలు, ఆన్న చర్చాచేదికను 
నిర్వహించి “రచనిను (ప్రకటించేనాటికి బాగా బలం పుంజుకొని సాహితీ. 
రంగంలో ఒకే బలమైనశేం దానికి నాంది కాగలదన్న ఆశను చిగురింపచేసినది. 

హైదరాబాదు (ఆంధ్రపదేశ్‌ రాజధానీ నగరం) నడీబొడ్డుమీద రిక్జావాడి 
చేత ఆవిష్క్భృత మైన దిగందిర కవితోద్యమం, నగరానికీ, నగరంలోని రిక్షా 
వాళ్ళకూ విముఖమై, నగరాలకు దూరమై (క్రమంగా శ్రీకాకుళం అడవులకు 
దారితీ స్టే రచయిత బాధ్యత లపట్ల, నమాజంలో మారుతున్న విలువలపట్ల అవ 
గాహన నపెంపుచేనుకో వడానికి విజృంభించిన “యువభారతి” (ప్రాచీన |ద్రేబంధాల 
మాయదారి వర్ణనల అడవులకు దారి చూనుకున్నది. 

ఈ నరిస్ల స్థలు ఇలా ఉండగా (ప్రతి సంవత్సరం అఖిలభారత తెలుగు రచ 
యితల మహానల్‌ పేరుతో ఒక సంత సాగుతున్నది. ఈ సంతకు రకరకాల 
సాహితీపరులుు, రచయితలు రావడం తమ తమ దుకాణాలను తెరచి సరుకు 
లమ్ముకోడానికి ప్రయత్నించడం _ తీర్మానాల పేర ఏవో కొన్ని సంకల్పాలు- 
వాటికి న్వస్తి. ఈ తీర్యానాలక్కు, సంకల్పాలకు |క్రమానుశీలత ఉండదు. 
ఏఏటికాఏటి సంత ఇది. 

ఇలా స్వాతం(త్య యుగోదయంలో ఆటుపోటులలాగా సారస్వత 
రంగంలో సంచలనం అధికంగానే ఉన్నదనవచ్చు. ఈ సంచలనం సాహితీ 
సమావేశాల రూసంలోన్యూ సదస్సుల రూశంలోనూ చాలా విరివిగానూ ఉన్న 


సాహిత్యనదన్సులు - సమావేశాలు ౧౬8 
మాట నిజమే. ఇటీపల ఇంకా అనేక సాహితీ నంస్థలు వెలుస్తూ ఉన్నాయి. 
విద్యార్థి రచయితల నంభాణ ఏర్పడుతున్నాయి. కళాశాలల్లో సాహితీ నమా 
వేశాలు జరుగుతున్నాయి.కాని ఫలితం బేరీజు వేసుకొనిచూ సే ఇదంతా డొల్ల" 
అని తేలుతుంది. 

స్వాతంత్ర్య యుగోదయపు సాంస్కృతిక స్థాయి అంటే ఎలా ఉండాలి? 
అని పరిశీలించుకొని, ఆ పరిశీలనకు ఈనాడు తెలుగు సారన్వత రంగం చేసిన 
దోహదాన్ని పరీక్షకు పెడికే ఆది నిలుస్తుందా ? జాతి ఎదుర్కొంటున్న తది 
తర రాజకీయ, ఆర్థిక నమన్యలను అలా (ప్రక్కకు “పెట్టినప్పటికీ మాకృభాష 
పట్ల అభిమానాన్ని “పెంచడాని కై నా ఈ సమావేశాలూ నదన్సులూ దోహదం 
చేశాయా? ఆన్న |ప్రశ్నకుకూడా నంతృ ప్రికర మైన సమాధానం లభించదు. 


మెరపులీగవంటి తరుణి వచ్చునటన్న 
ఇంటిదీప మేలా నవ్వె ? 
సాఖి కిలకిలనవ్విన సమయమందు 
పానపాత్రలు కలశముల్‌ ఫక్కుమనెను. 
దాశరథి 


* * * 


గదితలుపులన్నీ మూనుకో 
ఎదతలుపులన్నీ తెకుచుకో... 
ఎదిగివస్తున్న మృదులసౌరభాలను 
హృదయం నిండా నింపేనుకో_ 


దా. సీ నారాయణరెడ్డి 
3 


యువతరం* 


కుమారి సగరం ఉను 


ఏకాతిమనుగడకై నా ఏదేశచరి త్రఉజ్జీవనరై న్యా ఏనమాజపుటభ్యున్నతి క్రై నా, 
పటుగొమ్మనవంటిది యుషతరం. సమాజ పురోగమనానికి రథసారధథివంటి 

వాడు “యువకుడు. భారత దేశచర్ని త్రపుటలలోని న్వర్ణాక్షీరలి థితాంశ మైన 
స్వాతం త్ర్య్యసముపార్టనయందు యువతరం వహించినప్మాత్ర శ్లాఘనీయ మైనది. 
ఇరువదియైదు సంనత్సరాల, స్వాతం త్ర్యానంతరచరి(త్రలోకూడ (వేతిపటయందు 
యువతరం నిర్వహించిన గురుతరబాధ్యత కాననగును. 

దాదాపు 'రెండుకతాబ్దాలకాలంపాటు దాన్యశ్ళం ఖలాల్లో నలిగిపోయిన 
భారతదేశం, స్వేచ్చావాయువులుపీల్చిన కుభోదయం._ఆనాటియునతరప్ప శ్రమకు, 
పట్టుదలకు, సామర్థ్యానికి లభించిన సత్ఫలితం. ఎన్నోజీవితాలు కాలగమనంలో 
మపిదారిపోయి ఎందరో మహానుభావుల కలలు కన్నీరై, ఎందరో మాత్ళ 
మూర్తులల్మశుకణాలు ర క్రధారలై చింది, పునీతమై “న్వతం(త్రభారతి”గా 
భారత దేశం విలసిల్లి నక్షణం, నవశకానికి నాంది పలికింది. 

ఒకయుగపుయువతరం సాధించిన శ్రమకు ఫలంగా లభించిన స్వాతం 
శ్యవు పరిరక్షణ తరువాతితరంపె సహజంగానే పడినది, నవయుగోద 
యంలో యునతరంబాధ్యతకూడా పెరిగినది. పరపాలననుండి విము కులయిన 
భారతీయులు తమవునికిని స్టీరపరచుకో డానిక్కి నంపాదించుకున్న స్వేచ్చను 
కాపాడుకోవడానికి కంకణబద్ధులయినారు. ఈదాధ్యత సకల్కప్రజానీకం'పైనేగాక్క, 
హెచ్చుశాతంలో యువతరం'పెన పడినది. 

స్వాతం త్యయుగోదయంలో యువతరంప్యాత్ర విహుముఖమైనది. రాజి 
కీయ, ఆర్జిక, సాంఘికరంగాలలో చేళం అభివృద్ధిసాధించవలసియున్నది. కాని 
'రెండువందల సంవత్సర ములపాటు పరాధీనమెనదేశం ఒక్క-సారిగా ఇన్నిరంగా 
లలో పురోగమించడమనేది కష్టసాధ్యం. కా నయితే జాతికి జీననాడివంటి 
యువతరం తమణాధ్యతల గు ర్జెరిగి, నెరవేర్చినరోజున, అభివృద్ధి గగన 
కుసుమం కాదు. 

యువతరం, సహజంగా ఆవేశాలకు, ఉత్సాహానికి ప్రతిరూపం. ఉడుకు 
రక్తం పొంగుతూన్నయునతరం సాధించలేని కార్యం వుండటోదు. కాని 
* యువభారతి నిర్వహించిన వ్యాసరచనపోటీలో “స్వాతం త్యయుగోదయంలో యువతరం 
పాకి అన్న ఆంకముపై _్రశమబహుమతి నందుకొన్న వ్యాసం. 


యువతరం ౧౬కా 
(ద్రకృతిసహజమైన ఆవేశాన్ని వొకింత అరికట్టి సవ్యమయిన మార్గములోనికి 
మరలించినయెడల, యువతరంచై తన్య(స్రవంతిమై, వురోగామిమై సాగుతుంది 

ఏడేళముయినా, ముఖ్యంగా ఎదుర్కొనేది ఆర్థికసమస్య, ఈ సమస్య 
మిగిలినసమన్య కన్న బలీయమైనది - యువతరాన్ని అడుగడుగునా నిరుత్సాహ 
పెటేది. విద్యావంతులయిన యువతీ - యునకుల్పు తమసామర్థాన్ని దేశాఖి 
వృద్ధికి అనుగుణంగా వుపయోగించినవఎెడల సమస్య కొంతవరకు పరిష్కత 
మవుతుంది. ఒక సమాజం పురోగమింపవలెననిన యువతరం తమవ్య క్రిగత 
సమస్యలను పక్కకుపెట్టి, సమాజంకోసం  పాటుపడవలసిన ఆవసరం 
ఎంతయినా వున్నది. వ్యక్తి, వ్యక్తి గానేకాక, సమాజంలో ఒకభాగంగా ఒక 
సామూహికళ క్రిగా వ్యవహరించిననాడు, యీనమస్య దేశాన్ని అంతగా 
బాధించదు, 

భారతదేశం ఆర్టీకసమన్యను ఎదురోవడం కేవలం వొనరులలేమివలన 
కదు. మనకి లభించినదొనరులను సద్వినియోగపరచుకో వడానికి తగినంత 
కృషి జరగడంలేదు. యువతరం, ముఖ్యంగా సాం కేతికవిద్యలలో ప్రావీణ్యత 
నంపాదించినయువత, తమవిద్యను డేశంకోసం వుపయోగించడం ఆవశ్యకం. 
ఉదాహరణకు, వైద్యవృత్తిలో (ప్రావీణ్యత పొందినయువకుడు విదేశాలకువలన 
"వెళ్ళి, అక్కడే స్థిరపకిపోయినయెడల, మనదేశం ఒకశాస్రవేత్తను, ఒక 
ఉత్రమవైద్యుని కోల్పోతున్నదన్నమాట. ఇదిఈనాడు జరుగుతున్న సమస్య. 
ఆయిశే, ఈసమస్యకు కారణాలు వెదకిచూచిన, ముఖ్యమైనది యువతరంలో 
చెలరేగుతున్న అసంతృప్తి. తమవిద్యకు, సమర్థతేకు తగినగు ర్థింపు కలగడం 
లేదన్న అసంత్భప్టి. యువతరం విదేశాలకు వెళ్ళయత్నించుటకు దోహదం 
చేస్తున్నది. ఈఅసంతృ్భ ప్పి |సబిలినస్సుడ్కు అరాజకమై సమ్మెలకు దారితీసి 
చేశశాంతిని భంగపరుస్తూంది. 

ఇక, రాజకీయరంగంలో కూడ యువతరంప్మాత్ర గురుకరమైనదే, 
ఒకఅసమర్జుడయిన రాజకీయవేత్తను ఎన్నుకునేది అసమర్దులయిన (ప్రజలు 
కాదు - విజ్ఞానం వుండి విముఖతతో సరిమైన నాయకుని ఎన్నుకోని మంచి 
వారిదే ఆబాధ్యత, నమ్మగనంతంగా పరిశీలించినయెడల 'పైవాక్యం సముచిత 
ముగా తోస్తుంది. విద్యావంతులయిన యువతరం ఒకవిధమయిన నిర్లి ప్హతతో, 
తమదాధ్యతను నిర్వ ర్తించుటకు విముఖత చూపినందున, దేశం సరియైన 
నాయకులకు నోచుకోలేదు. 


౧౭౦ మహతి 


సాంఘికపరిస్టితులదృష్ట్యాకూడ యువతరంబదాధ్యత ఎంతో క్షి ష్టమయి 
నది, ముఖ్యమయినదీకూడ. “దేశకల్యాణానికి నమాజపురో భివృద్ధి వేరతయినా 
అనసరం. సామాజిక సమస్యలు యువతరం పె ఆధారపదిఉింటాయీ. ఇందులో, 
నమస్యలు వుత్సన్నమగుటకు ద్రరానకారేణం “తరాలతారతమ్యం"” లేక 
Generation Gap. ఒకతరానికి ఒకతరానికి నిరంతరసంఘర్ష ణ జరుగుతునే 
వుంటుంది. ఈసంఘర్షణ బలీయమయినప్పుడు సాంఘిక వీప్టేవాలకు నాంది 
జరుగుతుంది, 

తరాలతారతమ్యం |ప్రతిసాంఘికసమనస్యలోను గోచరమవుతూంటుంది. 
ముఖ్యమయినది “వివాహసమనస్య'. కులాంతర, మతాంతరవివాహాలను సమర్ధించే 
యువతరం, తమముందుతరంతో సంఘర్షణకు లోనుకావడం జరుగుతోన్న 
విషయమే. అయితే, ఈసమస్యకు పరిష్మారం యువతరంపె నే ఆధారపడి 
వున్నదనుటలో సందేహంలేదు. |పతియువకునికి తనజీవితంపె దృఢమైన 
అర్నిపాయం, ఒకనిర్షిష్టమయిన ఆలోచన, తోనభవిష్యత్తు పై నిశ్చేకాభి ప్రాయం 
వుండడం అవనరం. ముఖ్యంగా వరకట్ననమన్య. టేతియువ వతిసీ, వారి 
తలిదం|డ్రులనీ పీడిస్తూన్న ఈసమస్యకు ఒశేపరిష్మారం, యువకులలోని 
ఛృడాభి ప్రాయం, పట్టుదల, ఆత్మాధిమానం కలబోసిన కార్యదక్షత. ఈదురా 
రోాంసుఅరికట్టిటద్‌ విద్యావంతులయిన యువతరం కంకణబద్ధులు కొవలెను, 

నై తికవేలువలు పెంపొందించుకుని, పురాతనసంన్క గతిన పునరుద్ధ 

చుటలో కూడ యువతరం ఎంతోబాధ్యత కలిగియున్నది, పురాతనీ 
సంక్య తపె పై అలక్షాన్ని పెంచుకోక, wy అనగాహన కలిగించుకుని, 
దేళపుగౌరవాన్ని నిలబెట్టుటకు యువతరం కృషిచేయాలి. 

అటులనే సాహిక్యోరంగముకూడ = పదుగురురాజకీయవేత్సలు సాధించ 
లేని కార్యమును ఒకసాహితీపే క్త పరిష్కరింపగలడు. (పజలను శేజపరచు 
టకు చక్కనిసాహిత్యం అవసరం, ఈనాటియువత్రరంలోని సృజనాత్యేకళ క్తి 
బ్లామనీయం, సాహిత్యాన్ని కేవలం క శాత్మకద్భష్టి తో నేకాక , సామాజిక చై తన్యానికి 
హొడా వుసయోగవడే పరికరంలా, యువతరం సౌహిత్యనృష్టి చేయాలీ- నంప్ర 
దాయబద్ధమైన నియమాలను శచ్లేదించి కొంగొత్త! సాహితీ ప్రక్రియలు సృష్టిస్తున్న 
యువతరోంలోని సాహితీపిపాన, పు పురోభివృద్ధికి, చైతన్యానికి తార్కాణం, 

తమలోని చై తన్యలహరులతో, సృకమమార్గాల ననుసరించి, దేశాబి 
వృర్ధికి సర్వసన్నద్దులె, స్వాతం త్యయుగోదయంభోని బాలభాన్క-రులు, 
(ప్రబండభాన్కరులై నీ యువతరమే భావితరాలకు బంగరుబాట చేయుటకు 
సన్నద్దులు ౬ సమర్దులు. యువతరం స్వాతం త్యయుగోదయంలో నిర్వహిం. 
చిన, నిర్వహించుకూన్న పాత్ర అద్వితీయము _ ఈస్వాతం త్రయుగోదయం 
రానున్న చై తన్యభారతయువతరానికి భథోదయం. 


విద్యార్థిలోకం 
థ్‌ 
శ్రీ నాగినేని భాస్కరరావు 


సాకం క్రానంకరం ఆంధ్రదేశంలో విద్యార్థులసంభ్య, విద్యాసౌక ర్యాలు 

చాలాతక్కు_వ. భిన్న(ప్రాంతాలలో భిన్నభిన్నవిద్యావిధానాలు బోధనా 
భాషలు ఆమలులోవుండేవి. అప్పటికి ఆంధ విశ్వవిద్యాలయం, ఉస్మానియా 
విశ్వవిద్యాలయం వున్నా మృ ద్రాసులోకూడా పలువురు విద్యార్దులు చదువు 
కునేవారు. విద్యాఫౌకర్యాలు ధనవంతులకు, అ|గ్రవర్దాలవారికి ఎక్కు వగావుండేవి. 


సమాజము - విద్యార్థులు : 

నంఘంలో ఆనాడు విద్యార్థులం'టే గౌరవం, అదరణ లభించేవి. 
నంఘంలో అప్పటిపరిస్టితుల కనుగుణంగా విద్యార్థులు |ప్రజాహితకార్య|క్రమా 
లలో పాల్గొనేవారు. తెలంగాణాలో నై జాంవ్యతిరేక పోరాటంలోన్యూ ఆంధ్రలో 
ఆంధ్రరాష్ట్ర సాధనలో నూ రాయలసీమలో 1953 లో ఏర్పడిన కరువునివారణ 
లోనూ విద్యార్థులపాాత్రో గణనీయమైనది. ఆతరువాత. 1962, 65, 7! నం॥ 
లలో దేశరక్షణ నిధి సేకరణలో విద్యార్ధుందే పైచేయి. 1969 లో as 
ప్రాంతంలో సంభవించిన వరదలసందర్భంగా విద్యార్థులు ఎంతో సహో! 
పడ్డారు. 1971 లో మనదేశానికి వచ్చిన బంగ్లాదేశ్‌" శరడార్దులశివిరాలలో మన 
విద్యార్దులు పనిచేశారు. |ప్రజలకొరకు అనేకమార్లు వైద్యకశాశాలల్లో నిర్వ 
హింపబడిన Medical exhibitions తో 80% కార్యభారం విధ్యార్టులదే, 

నాటి విద్యార్థులకు ఉపాధ్యాయులంటే భక్తి, గౌరవం, చదువంటే 
ఆనక్తి వున్నాయి, విద్యార్ది, ఉపాద్యాయునిమశ్య సహృదయ నందింధా 
బుండేవి. విద్యార్థులను న్మక్రమమార్గంలో నడిపేందుకు తళల్లిదండ్రులకన్నా 
అధ్యాపకులే ఎక్కువ శ్రద్ధ వహించేవారు. ఉపాధ్యాయులలో  స్వనరదీజ్‌ 
వారికి సంఘంలో గౌరవం ఉండేవి. కానీ గతదకశా బ్దంగా విద్యార్జులలో 
అశాంతి, అలజడి బియలుడేరినవి. తరచుగా విద్యావిధానంలో మార్పులు, 
అవినీతి, దింధు పీతి, ప్రాంతీయాభిమానం, కులాభిమానం, ఛనబలం, 
అధికారుల ప్రాపకం, కొందరు అధ్యాపకుల అఆనమర్దత్క మరికొందరు 
అధ్యాపకుల అలక్ష్యం, విద్యాలయాలో రాజకీయాలు, నిరుద్యోగ సమస్య మొ 


౧8౨ మహాతి 


నవి ఇందుకు కారణాలు, విద్యకు విలువలేకుండా పోయింది. యోగ్యతకు 
సరిగా గు ర్తి ంపులేదు. తల్లి దం్మడ్రులుకూడా తమ సిల్లలపట్ల తగ్నుక్షద్ద వహిం 
చటంలేదు. ఇటువంటి కలుషితవాతావరణంలో సహజంగా ఉడ్రేకులై న 
విద్యార్థులలో ఎక్కువశాతం ఆలోచించకుండా తిరుగుబాటు త త్హ్వానికి 
'మనోదౌర్చల్యానికిలో నై తమయిస్టం వచ్చినట్లు (ప్రవ ర్థిస్తున్నారు. కష్టపడకుండా 
సుఖం సంపాదించాలనుకుంటున్నారు. ఆయితే విద్యాఫొకర్యాలు, విద్యార్థుల 
సంఖ్య జాగా పెరిగాయి. మనరాజ్యాంగం ద్రసాదించిన అనకాశాల ఫలితంగా 
చశళితజాతుల, వెనుకబడినజాతుల, గిరిజనుల పిల్లలు విద్యాలయాల్లో ద్రహేం 
చడం వలన విద్యార్థిలో కంలో విస్టృతి, అభ్యోదయకాంక్ష, డ్రోగతివాదం 
తలలెత్తుతున్నవి. ఇది సంతోషకరమైన విషయం. 

గత 25 నం॥లలో సినిమాలుకూడా విద్యార్థులను (ప్రభావితం చేసాయి, 
1960 వరకు సినిమాలు (ప్రబోఢధాత్మక ౦గా వుండేవి. కాని గత 12 సం॥లుగా 
కైె౪మ్‌థీమ్స్‌కో, అసభ్యకరమైన ఏల దృశ్యాలతో, అంగాంగవిన్యాసాలతో 
వస్తున్న సినిమాలు విద్యార్థిమానసిక (ప్రవ శ్తిపె దెబ్బతీస్తున్నాయి, ఇందుకు 
బజారులో లభిస్తున్న సెక్సుసాహిత్యం తోడై ౦ది. 

స్వాతంత్ర్యానంతరం ఇప్పుడు (ప్‌జలలో కులప్రాతిపదిక పై అనేక 
సంఘాలు వెలిశాయి, వాటికనుబంధంగా విద్యార్థినంఘాలు వెలిశాయి. ఇది 
విచారకరమైన విషయం. వీటికితోడు (ప్రభుత్వం ఎన్నిచట్టాలు చేసినా 
వరకట్నంసమస్య తగ్గలేదు సరికదా నానాటికి ఎకు వై నది, ఎంతోమంది 
విద్యార్థులు, వారీతలిదం(గ్రులే కాక, ఆడపిల్లల తలిదండులుకూడా దీనిని 
ప్రోత్సహిస్తున్నారు. ఈమధ్య ఒకవ్యాసకర్హ విద్యాద్ధుల  వేషధారణలపై 
ఆందరూ విమర్శిస్తున్నారని వాపోయారు. 2,3 నం॥లకు మారే ఈ FAshionsక 
అనుగుణంగా విద్యార్టీవిద్యార్థినులు అసభ్యకరంగా వప్రధారణచేయకుం'టేచాలు. 
కాని వారిలో లోపించిన దడే. అయితే యితరరాష్ట్రాలతో పోలిస్తే మనవాళ్ళు 
కొంతనయం. ఇక హిప్పీలు _ ఈమధ్యకాలంలో వచ్చిన ఒక బాధ్యతారహిత 
వ్యనన లాలసత్వ యువకవర్గంవారు. వీరు మనరాష్ట్రంలో చాలతక్కువ, 


విద్యార్యలు = రొజకీయాలు 
రాజకీయ పార్టీలు ఎవ్పుడూ విద్యార్ధులను వదలివుండ్రలేదు. తమ స్వార్థం 
కోసం రాజకీయ చదరంగంలో విద్యార్దులను పావులుగా వాడుకున్నారు వాడు 


విద్యార్థిలో కం ౧౭౩ 


కొంటున్నారు. ఆంధ్రరాష్ట్ర సాధన, విశాలాంధ్ర ఏర్పాటు, నైజాం వ్యతిరేక 
పోరాటం మొదలగు ఉద్యమాలలో విద్యార్థులు ఎందరోపాల్గొని జై శృకు వెళ్లారు. 
లాశీదెబ్బలు తిన్నారు. చదువులు పోగొట్టుకున్నారు. కొందరు (ప్రాణాలను 
పోగొట్టుకున్నారు. వీరు చిరస్మరణీయులు. ఆ తరువాత 1966-67 లో జరిగిన 
విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ఉద్యమంలోను, 196970 లో జరిగిన తెలంగాణా 
వేర్పాటు పోరాటంలోనూ విద్యార్థుల పాత్ర మరువలేనిది, రెండింటికోసం 
ఎందరో. విద్యార్దులు అసువులు కోల్పోయారు. తెలంగాణాపోరాటంలోను, 
1971 లో జరిగిన లోకసభ ఎని న్నికల్లో 10 మంది తెలంగాణా (ప్రజానమితి' 
అభ్యర్థుల గెలుపులోను తెలంగాణా విద్యార్థులే ఏక్కువ కృషిచేసారు. కాని 
వారిని “పూల్సు'చేసి తమ స్వార్థం చూసుకున్నారు కాంగైసులో కలిసిన ప్రజా 
సమితి నాయకులు. దీనిమూలంగా విద్యార్థులు ఒక విద్యానంవక్సరాన్ని పోగొట్టు 
కొన్నారు. అశాంతి చెలరేగింది. 

1968-71 కాలంలో సాగిన నక్సలైట్‌ ఉద్యనుంలో అనేకమంది విద్యా 
ర్జులు పాల్గొని ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ ఉద్యమాలన్నిటిలో నూ విద్యా 
ధలు మూలకారెణాలు కాక ఉపకీరణాలుగా వుషయోగింపబడి తరువాత (తోసి 
'చేయదిడుతున్నారు. రాజకీయపార్టీలు స్వార్థం చూసుకొ న్నాయి. ఇది విద్యార్థులు 
గ్రహించాలి. ఈనాడు ఉన్నతపోకశాలల్లో సు, కళాశాలల్లోను విద్యార్థి ఫెడరేషన్‌ 
(వి. ఫె), విద్యార్థి పరిషత్తు (విప), యూత్‌ కార్మగైను (యూ, కా అనే 
విద్యార్థినంఘాలున్నాయి. ఇవి విద్యార్థినంఘాలుగా పెకి చెలామణి అవుతున్నా 
వీటివెనుక రాజకీయపార్టీలు న్నాయనేది నగ్నసత్యం. కళాశాలల్లో అధికారం 
కోనం కొట్టుకునేది ఈ సంఘాలే. అయితే ఎలక్షన్లలో ఈనాడు అభ్యర్థులు తమ 
(పేక$§ని Intellectual level లో కాక డబ్బుతోను, కిరాయి గూండాల భుజ 
దిలంతోను ఎదిరిస్తున్నారు, మానవ మేధస్సు కిది తీరని అవమానం.వీరికి (ప్రత్యర్థి 
లోని |ప్రతిభాపాటవాలను గు ర్హించేళ క్తి నశిస్తున్నది. ఎన్నికై నతరువాత కాలేజి 
అవసరాల కసుగుణంగా వీరు కృషిచేయక ముఠాతత్వాలతో వ్యవహరిస్తూ 
బాధ్యతలను మరుస్తున్నారు. కొంతమంది నాయకత్వంకోనం కాలేజీలను వద 
లడంలేదు. సంకుచిత మన స్తత్వాలలో కొట్టుకుంటున్నారు ఈ వి.ఫె., విప, 
యూ,.కా.లకు చెందిన విద్యార్థులను పరిశీలి స్టే ఆయా సంఘాలలో వున్నవారు 
తాను “ఫలా నాపార్టీ* అని బాహాటంగా చెప్పకున్నా ౯ చాలమందికి ఆ పార్టీ ఆశ 
యాలతోను, ఆచరేణలతోను సరిచయం తక్కువని తేలింది. తెలిసిన కాంత 


o౧e౪ మహతి 


మందడి పెకి ఆశయాలను వల్తిస్తూ ఆచరించడంలేదు. పైగా తాము నాయకులమని 
వాదిస్తారు, ఇలాం టివాళ్లు “P$£UD0 IDEALISTS”. వీశ్ళేరేపటి నాయకులై శే 
చేశానికి ముష్బు, 


విద్యార్థులు-విద్యావిధానం-స మెలు ? 

మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇప్పటికి రాధాకృష్ణ కమీషన్‌, 
మొదలియార్‌ కమీషన్‌, కొఠారికమీషన్‌లు వచ్చినావిద్యావిధానంలో “పెద్దమార్చులు 
రాలేదు. విద్యాప్రమాణాలు తగ్గిపోయాయి. బోధనాభాషలు మారుతున్న. విద్యా 

౧ 
లయాలలో కావలసిన సదుపాయాలు, తగినసిబ్బంది లేవు. విద్యాలయాలు పెరిగి 
నవి. విద్యావిధానంలో తరచు మార్పులు జరుగుతున్నవి. ఈ 5, 6 సం॥లలో 
జరిగిన సమ్మెలు, ఉద్యమాలు విద్యార్థులలో చదువుపె ఆన క్రిని తగ్గించిదేశాయి. 
త nn 
దానికితోడు కొందరు అధ్యాపకుల అసమర్థత, మరికొందరి నిర్లక్ష్యం, పక్ష 
fd 
పాతం, విద్యాలయాలలో స్కాలర్‌షిప్పుల విషయంలో జరుగుతున్న అవినీతి, 
Professional Colleges లో టో ననాపటిమ లేకపోయినా అధికారదర్చంతో 
విద్యార్థుల నదిమిపడుతున్న అధ్యానకులు, విశ్వవిద్యాలయాల్లో ను, విద్యాసంస్క- 
రణల్లోను రాజకీయనాయకుల స్వార్దం, అన్నింటిని మించిన నిరుద్యోగసమస్య 
వృత్తివిద్య నభ్యసించినవారికి కూడా బీవనోపాధి సరిగా కల్లని స్థితి మొద 
అగునవి విద్యాప్రమాణాలు పడిపోవడానికి కారణాలు, శెలివై నవిద్యార్హులకు 
తగిన ప్రోత్సాహం, జ్ఞాననముపార్ణనకు తగినన్ని అవకాశాలు లేవు, అందునలన 
ఎంతోమంది మేధావులె నవిద్యారులు ఇతరదేశాలకు వెళ్ళి అక్కడే స్టిరవడిపో 
ees & 
తున్నారు. ఇక్కడివిద్యార్థులకు లభిస్తున్నడిగీలు నాలిక గీచుకోవడానిక్కూ-డా 
వనికిరావడం (యూనివర్శిటీవారు అంతమంచిపేపరు వాడతారు లేదు. 
ఉద్యోగం రావడానికి కావల్సిందీనాడు, డబ్బు లేక రికమండేసను.వీటితరువాతే 
డిగ్రీలు, యోగ్యతలు. ఇన్నికారణాలచేత విద్యార్థుల్లో అశాంతి బయలుడేరి 
గ్రతిచిన్నవిషయానికి నమ్మె చేసి దౌర్జన్యంగా తమక్కొ_ నల్సింది సాధించుకో 
జూసున్నారు. _సరీక్షలు వాయిదా చేయాలని; కాలేజీఫీజులు తగ్గించాలని; 
bs 

హె వేటుకాలేజీలలో డొనేషనుపద్ధతి తీసిచేయాలని; హోటలురేట్లు తగ్గించాలని; 
ఫలానాఅధ్యాసకుడు అక్కరలేదని; విశ్వవిద్యాలయ, కళాశాలనిర్వహణలో, 
విధాననిర్ణాయక కమిటీల్లో, నిర్ణయాలు తీసికునేకమిటీల్లో విద్యార్దులకు (ప్రాతి 

ఇ ణి ల్ల 5 
నిధ్యం యివ్వాలని సమ్మెలు చేశారు చేస్తున్నారు. లోపభూయిష్టమైన పరీక్ష 


విద్యార్థిలోకం ౧౭౫ 


దానాలలోను, సీలబిసునిర్ణయాలలోను మార్చులుకావాలని అలజడిచేస్తు న్నారు, 
కొందరువిద్యార్థులు వరీక్షలలో కాపీకొట్టడం హక్కుగా భావిస్తున్నారు. అడ్డ 
గించినవారిని కొట్టడ్ర మో, బెదిరించడ్డమో చేస్తున్నారు. ఎక్కు వమందిని పాసు 
(P255) చేయాలని గొడవచేస్తున్నారు. ఇదికాక డబ్బులిచ్చి, రికమందేషన్లు 
చేయించి నరీక్షలలో తమకు కావలసినరీతిగా మార్జులు వేయించుకొంటున్నారు, 
ఈపరిస్టీతి మారాలి. చదవకుండా కాపీకొట్టో, చూర్కులు వేయించుకునో 
డిగీలు సంపాదించడం వాళ్ళవాళ్ళళ క్తి సామర్థ్యాలను కించపరచుకోవడ మే. 
దొంగలా (ప్రవర్తించడమే. ప్రజలను మోనంచేయడ మే. ఉన్నతపాఠశాలల 
విద్యార్థులు ఇలా తయారవడానికి కారణం చుట్టూవున్నకలుషితవాతావరణమే. 
కానీ కొలేజీవిద్యార్టులకు ఆలోచించగలవయన్సు, శక్తి వుంటాయి. వారు దీక్ష 
వహీిసే ఈఅలజడుల్కు సమ్మెలు వున్నా కొంతవర కై నా విద్యారంగంలో 
పురోగమించగలరు. అందుకు. పెద్దలు అడ్డుగాలేరు. ఉన్నా నిలువలేరు, 
ఈవిధంగా చదివి కొంతమంది పరిశొభనలు కావించి p॥.D.,0.5౬. లను 
పొందటం కొంతైనా ముడావహం. ఏది ఏమైనా మనవిద్యావిధానం మారాలి. 
|ద్రభుత్వం కండ్లుతెరవాలి. 
సాహిత్యము = విద్యార్థులు ౩ 
ఇతరరంగాలలోవలె సాహితీజగత్తులో ను విద్యార్దులు విహరించారు. 
కాని 1947 నుండి (ప్రారంధిస్తే ఈనాడు మనకున్న ప్రథ్యాతరచయితలనే 
పేర్కొనాలి. ఎందుకనగా ఆయ్మాప్రాంతాలలో ఈనాటి ప్రముఖరచయితలు వాలి 
విద్యార్థిదశనుండే కాస్తోకూసో | వ్రాస్తూ వచ్చారు. 
ప్రతికాలేజీలో నూ సాహిత్య, సాంస్కృతిక సంఘా అండేవి. అవి 
సాహితీసాంస్కృతికకార్య( క్రమాలను నిర్వహించడ మేకాక, సారస్వతవార్షిక 
సంచికలను వెలువరించేవ. ఆం ధ్రవిశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్‌క ళా 
శాల, అంతర్‌ విశ్వవిద్యాలయ సాహితీ, సాంస్కృతికోత్సవాలు పేర్కొ.నదగి 
నవి. 1950 ప్రాంతాలలో స్థాపించబడ్డ తెలంగా జారచయితల సంఘంలో 
ప్రడానకార్యదర్శిపదవినుండి. డానీని వ్యా ప్త? ప్తీవేసి కొన్ని (ప్రచురణలను, సాహిత్య 
కార్యక్రమాలను నిర్వహించినవారు ఎక్కువగా విద్యార్థులే. ఇదికాక 1951 
నుండి 1961 వరకు హైదరాబాదులో జరిగిన ఆం! ద్రాభ్యుదయోత్సవాలు. విడ్యా 
ద్దలసాహితీసాంన్మ్భతికక్ళషికి తార్కాణాలు. (గ్రంథాలయాలలో కూడా వీరి 
నంఖ్య ఎక్కువగా వుండేది. సాహిత్యకృషిలో విద్యార్థులు తమసృజనాత్మక 


౧౭౬ మహతి 


శక్తులను సయోగించేవారు,.అయిశే అప్పుడు విద్యార్థిరచయితలసంఖ్య తక్కువ. 
ఇప్పుడున్నన్నివ త్రికలూ లేవు. ఉన్నకొద్దిమంది హౌర్వ, వర్హమానసాహీత్యా 
ల్‌ చదివి రచనాసాధన చేశారు. కవిత, కథ నవల మొ॥ ద్రడ్రియల్లో 

నలు సాగించారు. కొమ్మూరి వేణుగోపాలరావు (వ్రాసిన “పెంకుటీల్లు నవ 
బహుమతి లభించింది అతని విద్యార్థిదశలో నే. 

కొన్నిసంవత్సరాలనుండి విద్యాలయాల్లో రాజకీయాలు (పచేరించినకార 

ణంగా ఎలక్షన్ల కున్నంత (ప్రాముఖ్యత సృజనాత్మక శ క్రి ద్రేదాన మెనసాహిత్య, 
సాంస్కృతికకార్యకలాపాలకు లేదు. కాలేజిసారస్వాతినంచిక్‌ లను వెలువ 
రించడం పెద్దతలనొప్పి. అందువలన సాహిత్యంలో అత్యదికాన క్రి గల విద్యా 
ధలు ఇతరసాహితీసం ంస్టల్లో చేరుతున్నారు ఈనాడు దాడాప్పుప్రతిసాహితీ 
సంనలోనూ విద్యార్దులు వుస్నాద. దీనితో తృ ప్తివడక న్వంతంగా నంఘా 
లేర్పరచుకొని సాహీతీకృషి చేస్తున్నారు. అలా ఏర్పదినచే__ఆం|ధ్ర, శ్రీవేంక 
డేగ్టక ఉస్మానియా విశ్వవిద్యాలియవిద్యార్జిరచయిత౭ నంఘాలు ఆ. వి. వి. 

. ర. నంఘం 1968 లోను ఉ. వి. వి. వి. ర. సంఘం 1970 లోను స్థాపించ 
బడినవి. ఈసంఘాలు సాహీతీకార్యక్రమాలను నిర్వహించడ మేకాక కొన్ని 
పస్ధకాలను కూడా (ప్రచురించాయి, నై స్థాపనతరువాత ఉ. వి. వి. వి. ర. సంఘం 
ఒకనం॥ వరకు చక్కగా సాహితీకార్య| క్రమాలను నిర్వహించింది. కాని 
(్రస్తుతం నిద్రపోతున్నది. ఈనాటి విద్యార్థిరచయితలు కొందరు గత, వ ర్హమాన 
సాహీత్యాలను సరిగా చదవక రచనలు సాగిస్తున్నారు. ఇందువలన వ్యుకే త్తి త్తి, 
వస్తువై నిధ్యం, శీల్బం మొదలగునవి దెబ్బతింటున్నాయి. కరీంనగర్‌ నరెడి 
“విద్యుల్లత" ఆనేమానష్మత్రికను, విశాఖపట్నంనుండి “లాంగ్‌ మార్చ్‌" అనేషత్రి 
కను పూర్తిగా విద్యార్జులే నిర్వహించారు, కాని అవి ఇప్పుడు రావడంలేదు. 
మ మరికొంతమంది ఉత్సాహ వంతులై న విద్యార్డులు లిభితమాసవత్రికలను నడుపు 
తున్నారు. 1947 లో విద్యార్థులుగా వున్నవాటీ ఇప్పుడు మరొకతరానికి పెద్ద 
తరమౌతున్నా, వారిలో కొరిదరు మంత్రులు విద్యాధికారులు అయినా విధ్యార 
లోకం స్టితిగతులు ఆశాజనకంగా లేవని నమ్ముతున్నాను. ఇక .ఈవ్యాసానిి 
నేటికొందరు విద్యార్థిరచయితల నుడాహరించి ముగిస్తాను. 

ఎన్‌. గోపి“ టంకశాల ఆశోక్‌, తాళ్ళపల్లి మరశీఢరొగా ద్‌, సుధామ. 

పాలకోడేటి సత్యనారాయణరావు, జంపన పెద్దిరాజు, సుమనశ్రీ, బీ. సాంబిరెడ్డి, 
యస్‌, వెంకటరంగారెడ్డి, కె. ఎస్‌. వి, నరసీంహం,చొక్కా_పు వెంకటరమడి, 
దమ్ము (క్రీనివాసబాబు, కడపా రామరావు అంగర 'వెంకటశివ ప్రసాదరావు, 
డేవరాజు మహారాజు,పాలంకి కల్యాణి,స్వాతి మొదలగువారు విద్యార్థిరచయిత లై నౌ 
రచనలో చేయితిరిగినవారు. వీరిలో కొందరైనా రేపటిమహారచయితలుగా 
మారవచ్చు నని ఆశిస్తున్నాను, 


మషహిళొ లోకం 


శ్రీమతి పవని నిర్మల ప్రథావతి 


స్వాకంత్యం వచ్చిన తర్వాత, త్వరితగతిని అభివృద్ది సాధించిన 
రౌంగాలలో, ముఖ్యంగా సినిమా సాహిత్యళంగాలను. , చెప్పుకో వచ్చు. 
స్వాతం త్యానికి పూర్వం, మహీళామణుఐ రచనలు చాలాతక్కువ 
సంఖ్యలో పుండేవి, ' రచనలు (వ్రాయగల రచయ్యితులు లేడా, కవయిత్రులు 
కూడా: స్వల్పనంఖ్యలోనే వుండేవారు. వారయినా, అటు పుర్తాణేతిహాసాలనో, 
చారిత్రాత్మక గాఠలనోో, భక్తి |వ్రదానకావ్యాలనో ఎక గువగా Cio 
మొ త్రంమీద వద్యకా వ్యాలకూ, పద్యాలకూ, (గ్రాంధిక భాషకూ మ్ల క్లూ త్రమే వీలువ 
వంకే దారోజుల్లో, #2 ‘ 
కొనీ ఈనాడు అలాకాదు. స్వాతంత్రానంతరం, సాహిత్యం చేశ 
" నమన్యలడేపు మరలింది. డేశంలో ప్రజలుతున్న అవినీతి, లంచగొండితనం, 
వరకట్నాలు,. నిరుద్యోగం, ఉద్యోగినుల్లుగా, గృహిణులుగా, రెండుబాధ్యతలూ 
నిర్వహించే స్త్రీలకష్టసుఖాలూ.... ఇలా సమకాలీన సాంఘిక -సమన్యలచేపు 
సాహిత్యం దృష్టిసోరించింది. స్వాతంత్ర్యానికి ముందు న్వల్పనంఖ్యలో వున్న 
ప్రీలరచనలు, స్వాతం క్యానంతరం.... ముఖ్యంగా గత వది పది" హీను సంవత్స 
రాలలో ఊహించనంత ఎక్కుప సంఖ్యలో రరర. రచయ్యితులు 
కూడా ఎక్కు వనంఖ్యలోనే మంచిపేరు తెచ్చుకున్నారు, “కథలా, నవలలూ 
పెరిగాయి. వార మాన ష్మశ్రికలూ, వాటిని చది కపోకకులా ఎక్కు వయ్యారు. 
, ఒక్కమాటలో చెప్పాలం'కే (గ్రాంధిక భాషలో, వద్యకొవ్యాలలో, తలనొప్పి, 
పుట్టించే నంధులలో, నమాసాలలో .బింధింసబకి, ఏ కొద్దిమందికో మ్మాతమే 
అర్జీమౌతున్న సాహిత్యం ఈనాడు అక్షరజ్ఞానమున్న. రతి పాఠకునికీ 
అరిదుదాటులోకివచ్చింది. వ్యవహారికభాషలో, సులభశైలిలో, rs వాతా 
వరణానికి దగ్గరగా వచ్చింది సాహిత్యం. A hg 
రచయ్యితుల రచనలు ముందు సాంసారిక్ట జీవితాలక్షు దగ్గరగా, 
కుటుంబాలలోని సంఘటనలకూూ సన్ని దేశాలకూ ప్రతిబింబంగా మొదలై, 
ప్రీలసమస్యలు చర్చీంచటం వరకూ సాంఘిక సమస్యలను"; చర్చించటం వరహా 
' వచ్చింది, 5 ఫె 
12 2 కా 


౧౭౮ మహతి 


సెళ్ళికాకముందు (్రేమించటం మ్మాత్రమేగొప్పనీ, పెళ్ళయ్యాక ఇక 
ఆ దంసతులమధ్య (పేను అన్నది వుండదనీ పిల్లలు పుట్టాక_ఇక (పేమ 
డ్రీణయం ఆన్నవి ఆభాయరికూడా వుండవనీ_చాలమంది యువతీ యువకులు 
ఆపోహ పరుతుంటాకు. అలాంటివారికి కనువిప్పుకలిగిస్తూ శ్రీమతి రామలక్ష్మీ 

వ 

అర్నుడ్రగారి కథానికలు _ “నీచేనాహృదయం' “హృదయం  చిగిర్చింది”కి 
(కశానంపుటాలు) వెలువడ్డాయి. పిల్లలున్నా, వయసుమీరినా దంపతులమధ్య 
ఎంత సున్నితమైన, అందిమైన (పేమ పుండటానికి, నిలుపుకోవటానికి 
ఆస్మారంవుందో ఆ కథానికలు తెలుపుతాయి. ఆలాగే భానుమతీరామకృ్ళష్ణ 
గారి “అతృగారి కథలు” అతిశయోకులు వున్నా హోన్యప్రధాన మైననవి, 
నిత్యోజీవితొంలోని చిన్నచిన్న సంఘటనలు-హృదయాన్ని కదిలించేలా కథలుగా 
మలచబడిన తురగా జానకీరాణి కథలుకూడా సాహిత్యంలో విశిష్ట్రస్థానాన్ని 
అఆలంకరించాయి. ఇలాగే మరికొందరు రచయిత్రుల కథానికలుకూడా. 

గత పదేళ్ళలోనూ నవలలమీద మోజు పాఠకులలో పెరిగింది. అందుకు 
ఆనుగుణంగానే రచయిత్రుల నవలలుకూడా కుష్పతిప్పలుగా పెరిగాయి. వాటిలో 
సాంఘిక సమన్యలను చర్చిం చేోమారిన విలువలు” (ద్విచేదుల విశాలాక్షి) “అంధ 
కారంలో ....” (ముప్పాళ రంగనాయకమ్మ లాటి నవలలు మణిపూసలుగా 
పేర్కొనవచ్చు. 

అయితే మహిళామణుల రచనలలో.... ఎక్కువ భాగం ఇంకొ ఊహో 
పపంచంలో నే వుండటం శోచనీయం. చాలామంది రచయ్యితులు తాము 
ఊహించుకొనే స్వాప్నిక జగత్తుకు అక్షరరూపం ఇచ్చి - జమీందార్లూ, జమీం 
డారీలూ, బంగళాలూ, కార్లూ....ఇలా ఆ స్వాప్నిక జగత్తులోనే పాఠకుల్ని గిర 
వాటు చేస్తున్నారు. ఆ నవలెలు.సినిమాలుగా రూపొంది టీనోఏజరును గిలిగింతలు 
పెడుతున్నాయి. కానీ - సాహిత్యదృ్భష్టితో, నిష్పాక్షికంగా పరెశీలి స్రేమా(త్రం 
ఆ రచనలకు సాహిత్యంలో ఏలాటి శాశ్వతవిలువా, ఉన్నతస్థానమూ వుండదని 
శేలిపోతుంది. వాస్తవిక సమస్యలను ఎదురోంలేక _ ఓవీధంగా పలాయన 
మంత్రం పఠించే రోచేనలవి, ఈనాడు అవే ఎక్కువగా వెలువడటం బాధాకర 
మైన విషయం. 

మొత్తంమీద స్వాతంత్ర్య యుగోదయంలో, సాహిత్యం, ముఖ్యంగా 
మహిళల రచేనలు ఎంతగానో ముందంజ వేసాయి. అయితే, మహిళల రచన 
లలో ఇంకా ఇంకా మార్చు రావాలి, వాన్హవిక దృక్పథం ఏర్పడాలి. “ఎస్కే. 
పిజం” కాకుండా “యథార్హవాదం” |ప్రతిఖింబించాలి. అప్పుడే మహిళల రచన 
అకు సాహిత్యంలో మహోన్నత స్థానం లభిస్తుంది. 


పాఠకలోకం 


శ్రీ వంగపల్లి విశ్వనాథం 


చక ఇరవై అయిడేళ్ళలో అక్షరాస్యులూ పెరిగారు నిరక్షరాస్యులూ పెరిగారు, 

అంచటే తర్కానికి లొంగని వాదంలా అనిపించినా వా స్హవానికి అక్షరాలా 
నిజం, పాఠశాలలసంఖ్య పెరెగినా ఆంతకుమించినదేగంతో పెరుగుతున్న 
ఉనాథా పైన పేర్కొన్న వా స్తవస్థితికి భాష్యం చెబుతుంది. ఇది (ప్రత్యేకమైన 
పెద్దసమస్యగా భావించి ప్రక్కకు వదిలేసినా విచారకర మైన విషయము ఏమి 
టం'టే అతీరాస్యులై నవారిలోకూడా చాలామంది నిరత్షరాస్యులుగా మారిపో 
తున్నారు. అంటే చదువుకున్న కా స్టంతా ఉపయోగానికి రాకపోవటంవర్లి 
(ఆర్జికస్థికే కారణం కొవచ్చు కాలక్రమేణా ఆచదువును మరచిపోతున్నారు, 
మొహమాటానికి అక్షరాస్యులని అనవలసిన ఈశరహోకు చెందినవారిని వదిలి 
వేసినా _ ఆశ్చర్యపరిచే పరిణామం “విద్యావంతులై న ఎంతమంది వఠ నాన క్తిని 
కలిగి ఉన్నారు ?' అనేది, విషయం తెలుసుకుందామన్న జిజ్ఞాస లేకపోవటం 
కారణం కావచ్చు; లేక ఏసినిమాలో, పేకాటో మరింతఆన౦దాన్ని ఆందించే 
వనిపించటం కారణం కావచ్చు = విద్యావంతులలో చాలామంది పఠనానక్తిని 
కోల్ఫోయినవారై కన్పడుతున్నారు. విద్యావంతులై న ఎందరిఇళ్ళలో చెప్పుకో 
దగిన వదిప్పప్తకాలు కన్సడుతున్నాయి ? (పాఠ్య గంథాలను మినహాయించి). 
“అంటే కొని చదవడమే అవనరమా ? ఎలాగో ఆలా చదివితే చాలదా ?'అన్న 
తర్కం వేలేచర్చకు దారితీస్తుంది. (ప్రస్తుతానికి ఆవిషయాన్ని (ప్రక్కకుపెడిశే 
ముందుగా గమనించవలసినవిషయాలు కొన్ని ఉన్నాయి. 

అసలు ఎందుకు చదవాలి ? అభివృద్ధికి విద్య (ప్రాతివదికఅయిశే 
విద్యకు ప్రాతిపదిక పున్ధకం. సేకరించుకున్న విజ్ఞానాన్ని సంరత్షీంచుకుని, తర 
శరాలకు అందించటానికి ఎంతో ఉపయోగపడుతాయి పుస్తకాలు. వెజ్టానిక, 
సాంస్కృతిక, సాహిత్యరంగాలలో అభ్యుదయానికి వస్త 9 స్పకవరనం “ఎంతో 
చోహదం చేస్తుంది, మస్టకాలకు బూజాపట్టకుండా మనదల్చిన జాతి పుస్తక 
వరఠనానక్రిని పెంపొందించటానికి శాయళ క్రులా యత్నించాలి. పుస్తకం = 
అకతరాకృతి దాల్చిన ఆలోచనల సముదాయం, 

అక్షరాస్యత పెరిగి, విద్యావ్యా ప్రి వి స్టృతంగా జరగడం అవసరంఅనే 


౧౮౦ మహతి 
విషయం స్పష్టమైన ఈరోజులలో పుస్తకాలు పృత్రికలు, వాటి నిరంతర 
‘ జలా Er 
పఠనం - దిహుళార్థసాధకొలుగా ఉపయోగపడుతాయి, వె జ్లానికంగా ఇంత 
జ 
అభివృద్ధిచెందిన ఈకాలంలో పుస్తకాలు _ ష్మత్రికలు, కెడియో సినిమా. 
చెలివిజన్‌ మొదలె నవాటితో పోటీపడగలుగుతాయా ? అనే ద్రశ్నకు ముందుగా. 
సమాఠానం చెప్పుకోవాలి. పోటీ ఎంతతీదమెనదై నా _ పుస్తకం తనస్థానాన్ని 
తాను సిలుపుకోగలుగుతుందనే చెప్పాలి. 
జనాభాద్భష్ట్యా. ఆలో చి స్తే మనం “ప్ప న్హకకాముం" అనుభవిస్తున్నామని. 
అ = = 
చెప్పకతప్పదు. “వ్యకీ శీలానికీ సాహిత్యాధ్యయనానికీ నందింధంఉంది"” 
on ప 
అంటారు మన గాంధీజీ. అంటే నె'తికవిలువల అవగాహనకు పరిరక్షణకు 
పుస్తకపఠనం ఆవసరం. పుస్తకపఠనం మనస్సుకో నవనత్వం చేకూరుస్తుంది. 
పు సకపఠనం అలవాటుగాలేని మనస్సుకు నీరనమే మిగులుతుంది. 
అ 
ప్పస్ధకం అనే భవనం _ రచయిత్క డ్రతరకకక క్ర, పాఠకుడు, విమర్శ 
కురు అనే నాలుగు గోడలు“ పై 'నిలబడివుందని భావి ఫే _ ఏవర్గంవార్డై నా తదు 
ధర్మాన్ని సరిగా నిర్వ రి ర్రించకపోశే, ఆవైపు భననం హలిపోతుంది. మరింశేమి 
మిగులుతుంది ? అందరి నహకొరంవల్లి, సదభిరుచులనల్ల కృషికొనసాగుశే, 
ఆపు స్హకాలు సమాజ కల్యాణానికి తోడ్పడుతాయి.  ఒకోపు స్టకంవల్ల ఏదో 
హఠాత్తు గ త్రుగా మార్పువచ్చి పడుతుందనికొదు. అది ముంచిపు స్టకమే ఐతే 
ఎప్పటి'శె నా తన ప్రభావాన్ని చూపించగలుగుతుంది. 
“ఎప్పుడై నా మంచికన్నా చెడుదిలం ఎక్కుద, చేగం ఎక్కువ. 
ఆకర్షణ ఎక్కువ. మంచిపు న్హకం (ప్రభావం కనపడుతుందా? అన్నది. 
షు ps 
శంకించినా చెడ్డపు స్తకం (ప్రభావం వెంటనే కనవడుతుందని నిన్సంకోచంగా 
నమ్మవచ్చు. మంచిపు న్హకం రావటానికి ఎవరుబాద్యులో చెడ్డపు న్హకానికీ వాళ్ళే 
బాధ్యులు. బాధ్యత వారిదే న్యా దానివల్ల బాధనుమ్మాత్రము నమిష్టిగా భరించాల్సి 
వసుంది. 


పాఠకులం'పె ఎవరు? 
: వయసులో, వృత్తిలో, ధ్యేయంలో, అభిరుచిలో భేదాలున్నా = అన్ని 
“3 
వర్గాలవారూ పాఠకులే, ' చదువుకునేపు స్తకాలు. కావచ్చు, ఆధ్యాత్మికపరమైన 
గ్రంథాలు కావచ్చు, ఉబుసుపోకకు చదివే వార, మాసషత్రికలు కావచ్చు. లేడా 
సెద్దాంతిక మెన విషయాలను చర్చించే సాహిత్యప।త్రికలు కావచ్చు అంటే _. 
డా 


ప్టాఠకలోకం 


౧౮౧ 
సాహిత్య క్రియంతో ఏమి త్తంలేక అచ్చయిన |ప్రతిఅక్షరం పఠనీయమెతే 
చదవటానికి నంసిద్ధుడెన (ప్రతివాడూ పాఠకుదౌతాడు, 

పాఠకులు ఏవివరకాలు, కొందరు విద్యార్జనకోనం, కొందరు విజ్ఞానాఏి 
వృద్ధికోనం, కొందరు చదవబంలోని అనందాన్ని పొందటంకోనం, కౌందరు 
మరింకేమీ లేక కాగితాల్ని తిరుగ వేస్తూ చొమ్మల్ని చూడటంకోనం.చాలామటుకు 


పాఠకుల అభిరుచులకు అసుగుణ్యంగానే పుస్తకాలు |వాయబడుతాయి కనుక 
“పెన పేర్కొన వివినవర్గాలు పు స్హకాలరోకూడా కనపడుతాయి, 
Pa Sales 

ఈపాతికేళ్ళరో పాఠకులు, వారి అభిరుచులుపు కాలు వాటి (ప్రచురణ, 
గ్రంథాలయాలు, వాటిదాడ్యత, |ప్రభుక్వక _రవ్యం-మొడిలై. న విషయాలనుగూర్చి 
తలో చించేముందు దిగుజవిషయాంను పరిశీలించటము షొంచిది. 


ఈమధ్య వాజీజ్య పకటనలసంఘమువారి అధ్వర్యాన జరిగిన ఒక 
నర్వేలో వెల్ల డియెన విషయోలు ఆన క్రిదాయకంగా ఉన్నాయి. మనదేశంలో 
విద్యావంతురినరఖ్య 11,27 కోట్లుకాగా” అందులో వార్తాషృత్రికల, ఇతర త్రికల 
పాఠకులనంఖ్య 4.3 కోట్లు మ్యాతమే ! అంటే చదుకున్నవారిలో సైతం ఒక 
మూడవ నంతు మంది మ్మాత్రమే చదవటం అలవాటుగా కలిగి ఉన్నారన్న 
మాట. 

మరొక్క విషయం. మన దేశంలో అమ్ముడైన (ప్రతి షృత్రికలో ఒక ' 
కాపీకి 9.1 పాఠకులున్నారు. అంటే ఇక్క_-డ “అరువు పాఠకు' లెక్కువన్న 
మాట. ఇతర దేశాలలోకం'టె కొనకుండా షృత్రికలు చదివే జనాభా మనదేశంలో 
ఎక్కువగా ఉన్నట్లుకూడ్తా శేలుతున్నది. అంటే చదివే అన క్రీ ఉన్నా కొనగలిగే 
శక్తి లేకపోవటం కారణంగా, పేర్కొ_ని మనం మనని సముదాయించుకున్నా 
వైనచెప్పిన విషయం _ ఆం'ే శేవలం 3వ వంతు మంది విద్యాపంతులకు 
మాత్రమే పఠనాన్య్మక్తి ఉన్నదనే విషయం_ సంజాయిషీ చెప్పుకోలేని విషయం 
అసీతుంది 0 n 

విద్యానంతుల సంఖ్య, అసలే తక్ష్మువ. ఆ కొద్దిమంది విద్యావంతుల 
లోనూ విద్యాభ్యాసం తరువాతకూడా పు స్తకపఠనాన క్రీని కలిగివుండేవారి సంఖ్య 
మరింత తక్కువ. వఠనాన క్రి ఉన్నవారిలో కూడా, ఆర్టికశక్తిలేన, కొందరి. కార్త ; 
జాన స్వయంగా కొని. చదిచేవార్న మరీ మరీ తక్కువమంది. పోనీ కొందామని 
ఆన క్తిగా అనుకొన్నా ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా .వార్హవంగా కొని: 
చదివేవారి సంఖ్య ఇ్ష9కొ తక్కువ, అంటే “పంచపాండవులు మంచంకోళ్ళలా, 


౧౮౨ మహతి 
ముగ్గురేకదా' అన్నట్లు పు సకాలను కొని చదివే పాఠకులు ఆత్యల్పమవి చెస్ప 
? 5 rer 
వచ్చు. కొనేవాళ్ళు లేరని అచ్చుశేయటం తగ్గించటం, అచ్చవుతున్న పు సకాలు 
తక్కువ అయినవని కొనిచదివేవారి సంఖ్య మరింతతగ్గటం ఒక విషవలయంగా 
ఏర్పడి భావదారి| ద్యానికి దోహదం చేస్తూంది. అచ్చపుతున్న ప్ప స్తకాల సంఖ్య 
పెరగుతున్నమాట వాన్హవమే అయినా జనాభా పెరుగుదలద్భృష్టా్య విద్యానంతుల 
సంఖ్య పెరుగుదలద్భృష్ట్యా ఆ సంఖ్య గణనీయంగా లేదన్న వాదనలోని వాస్త 
లబ అ 
వాన్ని అర్తం చేసుకోవాలి. సంభ్యావాహుళ్యం సంగతి ఆటుంచినా గుణాత్మ 
. 
కంగా యోచించినా, రావలసినన్ని మంచిపుస్తకాలు రావటంలేదు. “మంచి 
ప్పస్తకాలం'టే ఏమిటి ?' అన్నే ప్రశ్నకు సమాధానం' చెప్పుకునేముందు సామాజిక, 
నైతిక విలువల పరిరక్షణలో ఇటు రచయితలకూ, | ప్రచురణక ర్హలకూ అటు 
దభుత్వానికీ, సమాజానికీ బాధ్యత ఉందన్న విషయం విస్మరించరాదు, 
చౌకభరలలో చౌకబారు శృంగారం అందుబాటుతో ఉన్నంతవరకు పరి 
పక్వసితి చేరని మానసిక పరిణామావస్తలో ఉన్న వ్యక్తుల పె దాని సరిణామాలు 
అ శ ayes 
ప్రమాదకర మనవిగా ఉంటాయి, శృంగారం కూడదనికాదు. కౌని _ ఎలాంటి 
శృంగారం? ఎప్పుడు? ఏ సమయంలో ? ఎలా? ఏ మోతాదులో అందించ 
చిడాలి ?_ అన్న విషయాలు ముఖ్యం. 
పదేళ్ళ క్రిందటి వృతికలు తిరుగే స్తే మచ్చుకయినా కనుపించని వింత 
రోరణులు, ఈనాడు విరివిగా అమ్ముడుపోయి ఇంట్లో ఆబాలగోపాలం చదివే 
ష్మత్రికలలో విరివిగా కనిపించుతున్నాయి. పార్కులా సినిమాలవలె నవలలలో 
విధిగా ఒక|R2p౭ $౭౧౭, రెండు అక్రమ సందింధాఆ శేనుల్పు సెక్సు స్వాతం 
డా్రన్నీ, విశ్ళంఖలత్వాన్నీ సమర్థిస్తూ రెచ్చగొమై ఉపన్యాస ధోరణులూ, కథ 
ఆవనరాలకు మించిన మోతాదులో కన్సడుతాయి. ఇది నిజంగా విచారించదగ్గ 
పరిణామమే. డ్రభుత్వమూ, చట్తాలూ, ఆన్నీ చూసూ ఊరుకుంటున్నందుకు 
అ - 
విచారించటం మినహా చేయగల్రిగిందేమిటో ఆలోచించాలి. 


మరి మంచి పు న్రకాలంపె ఏమిటి ? 

శకేవలం ఆనందవరచటమే పరమావధిగా కాక, ఆలోచన రేకె తించ గల 
దిగా, పాఠకుడిని కార్యోన్ములుడినిగా, సదాళయచిత్తుడిగా, ఉదాత్తుడిగా చేయ 
గలిగినదై ఉండాలి. నిజమే మరి! “అన్ని పుస్తకాలూ SErIంUs Reading శ్రే 


పాకకలోకం ౧౮౩౭ 
అయితే ఉదుసుపోకకుకూడా పున్తకా అండవద్దా ?' అన్న వాదన గమనించ 
వలసి ఉంటుంది. 

పుస్తక పఠనం మనిషి ఆలోచనల కొర ఉడా త్తత కల్చించి, స్వార్థ 
పరత్వాన్నీ, సంకుచిత దృష్టినీ అణగ్నద్రొక్కడంలో తోడ్చడటమే కాక విశ్వ 
మానవ స్మా భాతృత్వానికి అవసరమయిన మాససికస్థితిని కలిగించటంలో 
తోడ్పడుతుంది. జడత్వం వదలి జగదారాధ్యమయ్యే చైతన్యం పొందేందుకు 
అవకాశం కల్పిస్తుంది. అం'టే_నవసమాజ నిర్మాణంకోసం నేడు జరుగబోతున్న 
ప్రయుత్నావికి పుస్తకాలూ, పాఠకులూ (ప్రముఖష్మాతో నిర్వహించవలసి ఉన్నది. 


(వచురణక ర్హల బాధ్యత ః 

శేవలం వ్యాపారదృష్టితో కాక, సమాజపరమైన బాధ్యత నిర్వహిస్తున్న 
దృష్టితో, సామాజిక స్పృహతో వ్యాపారాన్ని నిర్వహించాలి. పున్హకాలనుు 
మంచి పు న్హకొంస్కు అందంగా, ఆకర్షణీయంగా ఆచ్చువేస్తూ, వాటి ధరలను 
వీలున్నంత తక్కువగా ఉండేలా నిర్ణయించాలి. బూజుపట్టిన పాఠవద్ధతులను 
విడనాడి ఆధునికమైన అమ్మకపు విధానాలను అవలంబించి పుస్తకాల అమ్మకా 
లను, పాఠకులను (ప్రోత్సహించేందుకు పూనుకోవాలి. B00k C16 లూ, 
“ఇంటింటా స్వంత (గ్లంథాలయం' (ప్రణాశికలూ, పుస్తకాలను గురించి తెలిపే 
ప్పస్తకాలూ, వివరణాత్మక €212|0g41౭ లూ మొదలై న కార్యక్రమాలు చేపట్ట 
బమే కాక, ఆడపా దడపా (ప్రదర్శనలు ఏర్పాటుచేసి, రచయితలు, విమర్శకులు, 
పాఠకులు, తాము కలిసి కూర్చుని కష్టసుఖాలను చర్చించుకుని |ప్రగతిమార్గాన 
పయనించేందుకు సిద్ధపడాలి. ఇలాంటి చైతన్యం దేశంలో ఇప్పుడిప్పుడే కొద్ది 
కొద్దిగా అగుపిస్తున్నదని భావిస్తే మన రాష్ట్రంలో ఇంకా స్వల్పంగా పొడ 
చూపుతున్నట్లు భావించాలి. 


(గ్రంథాలయాల బాధ్యత : 
కొని చదివే పాఠకులు. తెలుగువారిలో తక్కువ కొవటంవల్ల అసలు 
చదవటంలో ఆసక్తిగల మరికొద్దిమంది స్నేహాతులవద్దనుండి ఆరువుకెచ్చుకొ ని 
గాసీ లేక (గంథాలయాలకు వెళ్ళిగాసీ చదువుకుంటారేని భావించాలి, 
(గ్రంథాలయాలసంఖ్య ఇంకా ఎంతో పెరగాలి. “కేవలం పుస్తకాలను 
ఒకచోట పోగేసి ఒక బోర్డు తగిలించికే చాలు” అనుకుని తృ ప్తిపడటంకన్న 


ర6౪ ఎ మహతి, 
పాఠమడిక వసర మైన, సమాచారాన్ని ఆందివ్వటంలోనూూ అతడికి ఫరన 'సౌశ 
ర్యాలు కల్చ్పింగణంలోనూ మరింత జ్మాగత్త్స వహించటం |గంథాలయాధికారు 
లమ ఆవసరం, థ్‌ 

కనీసం. |ప్రభుక్వననంతో నడిచే (గ్రంథాలయాల కనుబంధంగానై నా 
Reader's Club ల ఏర్పాటుచేయటము, అడపాదడపా రచయితలతో ఇష్టా 
గోమలను పేర్పాటుచేయుటము మొదలై నవి నిర్వహిస్తే ఆ (గ్రంథాలయాలు 
సిర్టీవపు -్థకాలి సమాధులవలెగాక చై తన్యపూరితమైన విక్ఞానశేందాలుగా, విశ్వ 
కళావరిష క్రులుగా,' రూపొందిం చబిడ టానికి అవకాశం ఉంది, అందుకే ఒక 
కవి “గ్రంథాలయం ఒక మౌనవిద్యాలయం” అన్నాడు, 

సంచార (గంథాలయాలు నిర్వహించటం, ఉపన్యాఫోల, సమాచేళోలూ, 
ఏర్పరచటం;' పు స్తకచర్చ కార్య(క్రమాలు నిర్వహించటం, వీలున్నన్ని ఎక్కువ 
పుస్తకాలు పాఠకులకు తందుబాటులో ఉండేలా (ద్రణుత్నించటం, పుస్తకాలూ, 
షృత్రికలలోని వివిధవిషయాల వివరణాత్మక సూచికలు తయారుచేయటము, 
అక్షరాస్యతావ్యో పీకి తోడృడటము, మొదలైన వివిధ, విభిన్ననృజన్నాత్మక 
కోర్య్యక్రమాలద్వారా పాఠకుడిలో పఠ నాన కిని పెంపొందించి సమాజ కల్యాణా 
నికి దోహాదివాడేరోదుకు (గంకరయాడు పూనుకో వాల్లి. 
(ప్రభుత్వంబాధ్యత :: 1m స శ ; 
. ౩ ప్రత్యక్షంగాకలనిపించదూ కన్లిపించదూకొని. పరోత్షంగా (వభుత్వంబార్యక, 
ఎంశై .నాఉంద్ది. ఎక్కువ కాగితాన్ని ఉత్పత్తి .శచెయ్యబం, కాగితంధరలను 
ల్లదుపుళో పెళ్టీడం, "ము ద్రజసౌకర్యాలను ఉత ర్తి చేయించటం, వైనపే పేర్దొన్న 
గ్రరిఠాలయాలక్సు సంటంధించిన విషయాలలో ఇతోధికంగా 'కోడ్సటం, పున 
కాలపై తపాలాఖర్చులలో |ప్రత్యేకరాయితీలు చూపించటం :(ముఖ్యంగా రిజిసై) 
షన్‌ ఖర్చుల్ని నామమాత్రంగా ఉండేట్టు తగ్గించటం), రచయితల సంఘాలను, 
ముఖ్యంగా ఆసంఘాల తరపున (ప్రచురణలను |ప్రోత్సషిగర్ణిచజం లాంటిం ఇధ్య, 
తలు ఎన్న్టో.ఉన్నాయ. ,పుస్తకాలకూ: పాఠకులకూ మధ్య (ప్రస్తుతం. ఉన్న 
ఆగక్తంను,. ఆగాధారీను భర్త -చేయట్రానికీ ద్రభుత్వం ముఖ్యమయిన స్మాత్ర 
వహిరిచవలనిఉన్నది ఆంశేకాదు. శవసోహీత్యం అిశ్వలవిడిగా, ఆమ్ముడు, 
పోకుఠడా ఉండేందుకై ఆవనరమయిన కట్టుబాట్లను, . ఏర్భఠచటంలో , కూడా 
త్రముఖపొత్ర : వవాంచవలసిఉంది.౦ అరే ఉద్దేశించిన ననననూజస్థానన్లకు , 


పాఠకతోకం ౧ఢా౫ 


అవనీరమయన వాతావరణం సృష్టించటంలో. పుస్తక | ప్రచురణలను (ప్రోత్స 
హించటం, సఠనాసన కిని కల్చ్పించటంలాంటివి (వముఖయైన విషయాలుగా పరి 
గణించి ద్రభుత్వడర్గాలవారు అందుక పూనుకోవాలి. 


పుసకవి(కేతలక్రాధ్యత : 

ఎందుకోగాని పు న్ధకాల వ క్రయశాలలు నిక్వహింసబడేతీ రుతెన్నులు 
చూస్తే పాఠకులకు వెగటు కలిగిస్తాయో లేడో చెప్పలేము కానీ, ఆకట్టుకుగేట్టు 
ఆకర్షించుకు నేట్టు నిర్వహింపదిడటంలేదని నిస్సందేహముగా చెప్పవచ్చు. పుస్త 
కాలు అమ్మేవాళ్ళలో చాలామందికి వాళ్ళ దుకాణంలో వున్న పుస్తకాలలోని విష 
యాలు: తెలిసివుండదు. మరింకేదై నా వ్యాపారంలో నై కే కే వస్తువు అమ్మేవాడికి 
తాను అమ్ముతున్న వస్తువుగురించి. వూర్తి రివివరాలు శేలెసివుంబాయి. విక్రేతలు 
పుసకాలగురించి తెలిసి పుండటమేకొక పు_నకాలను ఆమర్చే పద్ధతులలో 
కొత్త ఆకర్షణలు, లేని పున్హకాలను తెప్పించి. పెట్టడంలో ఆన క్తి చూపటం 
-మొరలై. న పద్దతులను ఆవలంబించడం సమాజాభీవృద్ధిి ఎంశైనా ఆవనరం. 


కచ్చయితలు, విమర్శకుల బాధ్యతలు ః 

రచనను కేవలం ఆనందానికనిగాని, లేక వ్యాపారంగా గాని భావించే 
వ్యక్తులకు. బాధ్యతలంటూ, ఉండవు. వారికి ధనం, గాదం'టే కీర్థి కావాలి, 
అంటే _ ఆకోనకి, చెందిన వారిని సాదారకంవారిగా పరిగణించాలి, చేశ 
గ్రేతున్సును ధ్యేయంగా కలిగిన మేధావి వర్గరచయితలుగా వీరిని గుర్తించ 
లేము. రచనల్లో నేకాక, వాటిపై వచ్చేవిమర్శలలోనూ నిజాయితీ లోపిస్తుంది. 
కొన్ని, సామాన్యవిలువలకు (ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనవడదు, 

“నలానారకన రచనలను .నంపాదకులు అచ్చువేస్తున్నారు. కనుక 
'మేము అటువంటి రచనలే చేస్తున్నాం” ఆని రచయితలు చెబుతున్నారు. “పాఠ 
కులు ఫలానారకం రచనలనే బాగా ఆదరిస్తున్నారు కనుక మేము అటువంటి 
వాటినే ద్రచురిస్తున్నాము. పాఠకుల కోనమేకదా వృత్రికలు' అని, 3 నంషాదక్షుల్ణా 
అంటున్నారు. “వృత్రికలు అటువంటి స్థాహిత్వాన్నే అందిస్తున్నాయి. కనుక 
వాట్లినే,చదువుతున్నాము. ,కాలకేపానికి ఏదోఒకటి చదవాలి కదా।' అని 
పార్రకులు అంటున్నారు.” 

, “మన పాఠకులలో అధికనంభ్యాకులు , 'మానసీకంగా పరిదెతి చెందని 


౧౮ మహెతి 


వారు. అంటే _ కొద్దిపాటి చదువుగల వ్రీలు, విద్యార్దులు ఎక్కువగా స్మత్రికా 
సాహిత్యాన్ని పోషిస్తున్నారు. రచయితలు ఎక్కుసగా వారి కోసమే రాస్తు 
న్నారు. అయితే ఆ(వాయడంలో పాఠకుల అభిరుచిని, సంస్కారాన్ని 
పెంపొందింవ చేసే ఉద్దేశ్యం మ్మాత్రం కనిపించడంలేదు. అధిక సంఖ్యాక 
పాథకవగ్గం వారి మానసిక బలహీనతలను రెచ్చగొశే (ప్రయత్నమే కనిపిస్తు 
న్నది. (ప్రస్తుత సామాజిక వ్యవస్థలో శ్రీలు పడుతున్నబాధలు, దారి ధ్యసమస్య 
పిల్లల పెళ్ళిళ్ళ నమన్య్క యువతరం వారి (డమ సమన్యలుు త్యాగాలు, ఇటు 
వంటిని ఈవర్గంపాఠకులని ఎక్కువగా ఆకర్షిస్తాయి. అందుచేత రచయితలు 
ఆటువంటి సమేన్యలను గోరంకవాటిని కొండరిత్‌గా చి శ్రించిరచనలనిండాకుండ 
పోతగా కన్నీళ్ళు కురీపించి, పాఠకులను వశం చేసుకుంటున్నారు. సాధారణ 
పాఠకులు తమ ఊహకందని, కలలకు దోహదంచేసే రచనలనే అభిమానిసారు. 
వారికి రచనలలో వాస్తవికత అక్కరలేదు. భావవ్యక్తీకరణ అక్కరలేదు.” 

“రచయిత _ సంపాదకుడు _ పాఠకుడు _ ఇది విషచ్మక్రం. ఈ 
చక్రాన్ని భేదించ వలనసిన వాడు విమర్శకుడు, చెత్తరచనలను తెగడడం 
ఎంత అవసరమో మంచి రచనలను పొగడడం కూడా ఆంత అవసరం. 
మంచి రచనలు ఎప్పుడూ అరుదుగా ఉంటాయి, అరుదైన వాటికి డ్రచారం- 
అవసరం”. “ఏది కృత్రిమమో ఏది వాస్తవమో విశ్లేషించి చెబుతూ, సాధా. 
రణ పాఠకుల్లో అభిరుచిని పెంచవలసినవాడు విమర్శకుడు. పాఠకుల మానసిక 
వికాసానికి దోహదం చేయవలసినవాడు విమర్శకుడు, వ్యక్తిగత దురభిమా' 
నాలకులోను కాకుండా గొప్పర్‌చనలకు ప్రచారం ఇవ్వడం, వాటిని పాఠకుల 
దృష్టికి తీకునురావడం అవనరం,” 

“మంచి విమర్శకలున్న నాడు, మంచిపాఠకలు ఉంటారు, మంచి. 
రచయితలూ ఉంటారు. ఏభాషలోనై నా సాహిత్యాన్ని సన్యార్గంలో పెట్టవలసి. 
నటీ పెట్టగలిగినటీ సద్విమర్శయే 1” 


పాఠకుల బాధ్యత 

ఎందుకు చదవాలో నృష్టంగా తెలుసుకున్న పాఠకులు తమ హక్కుల: 
రక్షణకై జాగరూకతతో (ప్రవ ర్తిల్ల గలుగుతారు. పాఠకులు కేవలం ఉబును. 
పోకుకు కాక మంచి గ్రహించే ధ్యేయంతో చదవడం, చదివిన దానివైఆలోచన. 
కొనసాగించటం, నలుగురితో నూ తనఅభిప్రాయాలను చర్చించి, తెలునుకోవడం 


పాళకలోకం ౧౮౭ 


లాంటివి జరుపడం ఎంతై నా అవవరం. అవసరమైతే_పాఠకకుల సంఘాలు 
ఏర్పడటం మంచి పరిణామం క్రిందే జమకట్టవచ్చు. పుస్తకాలను కొని 
చదవటం మంచిఅలవాటే అని భావించాలి. ఇంట్లో చెప్పుకోదగ్గ మంచిపు స్త 
స Ws b3 
కాలు కనీసం పదైనా ఉండేలా జాగ్రత్త పడాలి. 

ఒక సమ్మగ్రమైనపథకాన్ని రూపొందించి, నియమితకాలంలో నిర్దుష్ట 
మైన లక్షైలను సాధించేందుకు పట్టుదలతో కృషిచేయటం అవసరం. చుంచి 
పుస్తకాలు ఎక్కువసంఖ్యలో అచ్చవటము, చౌకథరలకు అందించబడడం. 
ఎంతో అవనరం, సామాజిక పరిస్థితుల దృష్టా అవసరాలదృష్ట్యా, పాఠకుడు 
పున్హకం దగ్గరికి రానప్పుడు పు సకం పాఠకుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాలి, దీని కె 
Sa క 5 ba 

ఉన్న మార్గాలను వివరించటానికి విషయవి స్తరణ అడ్డువసున్నది. 

గ - జై 


మంచిపు స్తకం మంచిమననుకు మరోపేరు 
పొంతవు న్హకం మంచిమనిషికి మరోతోడు 


—్షరీవెంటి కృష్ణమూర్తి 


తెలుగు సాహిత్య పత్రికలు 
శ్రీ. ప. యన్‌. ఆర్‌, ఆంజనేయశాస్ట్రి 


సాకం క్ర్యబ్బార్వం ఇరపయ్యేళ్ళపాటు తెలుగునాట విరిసిన సాహిత్య 
పోరేభానికి కట్టగలిగిన విలువను స్వాతంత్ర్యానంతరం సాగిన ఇరవయ్యయి 

దేండ్ల కృషికి ధైర్యంగాద త్రంచెయ్యలేము.... 

అధ్మిప్రాయ (పకటనకు అవసరం తీవిమైన వ్యథలోగాని .తలమున్క 
లయ్యే ఆనందంలో గాని కలుగుకుంది, స్వాతం క్ర న్రరతరి య్య గరర్లో అటువంటి 
అవనరాలు కలిగినదేతక్కు.వ. జాతిని. ఊపి వేయగలిగిన కష్టాన్నీ అనుభ, 
వించక, మహానందాన్నీ అనుభవించక సాహిత్యకృషి సంచలనరహితంగా 
సాగింది. షృత్రికలు ఆసాహిత్యానికే (పాతినిధ్యం కల్చించక తప్పలేదు. 

స్వాతం త్యయుగోదయంలో సాహిత్యస్మ త్రికలుగా చెప్పుకోదగినవాటి 
న్వరూవన్వభావాలు మారిపోయాయి. ఒకసిద్ధాంతలక్ష్యంతో నడిచిన “ఆభ్యుదయ 
చీలి పీలికలయిపోయి నిర్వి శేష మైంది. స్వాతంత్ర్యానికి మునుపు తెలుగు సాహి 
త్యానికి (ప్రశ స్థమెన సేవచేసిన “ఆం ధ్రవారేష త్రిక", “భారతి” పలచబడిపోవలసి 
వచ్చింది. తెలంగాణా(ప్రాంతంలో “నీలగిరి' వృత్రిక తరువాత'సుజాత వృత్రిక 
కొంత సేవచేసి వెలుకబడ్డాయి. “గోలకొండ వృత్రిక' నర్ధమానులనెందరినో 
(పోత్సాహపరిచింది. “కృష్ణాష్మత్రిక' _ రాజకియాలకొక సాహిత్యస్థాయివి 
సమకూర్చి (క్రమంగా జాద్ధత్యాన్ని కోల్ళోయింది. ఆధునిక సాహిత్య నిర్మా 
ణంలో “తెలుగు స్వతంత్ర" సేవలు సువర్ణాక్షరాలతో లిభించదగినంతోఏి. 
ఆధునిక రచయితలకు కొ తృపుంతలు చూపి. అశీకమంద్లి రచయితల్ని ఆ షత్రిక 
తీర్చి దిద్దింది. స్వాతం త్ర్యనికి ముంధున్న.. సాహిత్యవతికలు ! 'క్రిన్నెర' వంటివి 
కొన్ని హాసిపోయాయి, ఇప్పటి పరిస్థితి చూస్తే సాహిత్యష త్రిక కానిదిలేదు, 
ప్రజల తభిరుచులనులిట్టీ 'నడవనిదీలేదు. 

ఇలా పత్రికల జాబికాను ఆలోచించుకొని ఒక్కొక్క విశేషణం 
.వాడుతూ ద్రాయడంకన్న స్వాతంత్రానంతరం సాహి శ్యప త్రికల తీరుతెన్నుల్ని 
చర్చించుకోడం మంచిదనిపిస్తుంది. 

రచయితల్నిబట్టి ష్మత్రికలు స్థాయి'పెరుగుతుందా, వృత్రికల స్థాయినిబట్టి 
'రచయితేలు ఎదుగుతారా అన్న ప్రశ్నకు జవాబివ్వడం చాలాక్తి ష్టం, లిన్నాశి 


తెలుగు సాహిత్య షృతికలు ౧౮౬. 


గాయ ప్రతిపాదకం అవుతుంది. అయినప్పటికీ, ఒక్క విషయం స్పష్టంగా 
కనిపిస్తున్నది. ఇప్పటివ్యతికల్లో సాహిత్యాన్ని గుర్తుపట్టడం కష్టమౌతున్నది . 
& g mare 
డానికి ముఖ్యకారణం పత్రికల సంఖ్య ఎక్కువకాపడం, రచయితల సంఖ్య 
కూడా ఎక్కువకావడం. దందలకొద్దీ రచయితలనుంచి  పదులసంఖ్యలో 
గ్రచురణమౌతున్న సాహిత్య షృత్రికలసెంచి ఉత్తమసాహిత్యాన్ని ఏర్చిచూస 
డానికి తగిన (శ్షద్దాసక్రులు నేదెవ్య వ్వరికీ లేవు. కాబట్టి వచ్చినదంతా సాహిత్యంగా 
పరిగణించాల్సిన దశలో ఉన్నాం. దానితో పాకకులుకూడా వర్గీక రింసబడి. 
పోతున్నారు, రచయితలు, వారిఅధిమాసులుగా పాఠకులు గిరిగీసుకు కూచురిటు 
న్నంధునల్ల వృతికలుకూడా వర్గ ప తికలుగా మారిపోయే |పమాదంలో పడ్డాయి. 


మునుపటి పరిస్టితి అలాంటిదికౌదు. 'వృత్రికలసంఖ్య న్వల్పంగాఉండడం 
వల్లి రచయితల్లో ని సౌరవంతులే నిలిచి (ప్రచారార్డు లయ్యేవారు, పాఠకులు 
వారిని శేలికగా. గు ర్హించగలిగేవారు. ఆస్ఫుడెన్నెన్నో పత్రికల్ని నింపడానికి 
'వెందరెందరో అవసరం.అందరిలో నుంచి గుర్తించగల (ప్రతిభను ఎస్నుకోడం 
కష్టమౌతోంది. దానితో క్షాసిక్సుకూడా పాఠకుల దృష్టిలో పడక నూపోవచ్చు, 
చెత్తకూడా పాఠకుల అభిమానప్మాత్రం కానూవచ్చు. 

ఈనాడు (ప్రక్యేకించి సాహిత్య పృత్రికలనిపించుకోగలస్థాయిలో ఉన్నవి 
అరుదు. అలా అనిపించుకోగల “త్రివేణి? అంగ్లష్మత్రికకూడా ఈనాడులేదు. 
*(సవంతి* బహళ్ళ ప్రచారానికి దూరమైనట్లుంది. “నృజన' వంటి హశ్రికలు 
ఒక వర్గానికి పరిమితమైన పద్ధతిలో నడుస్తున్నాయి. “నవత' ఆగిపోయింది. 
*“కేకువ' ఇంకా వెచ్చదనంలోకి రాలేకపోతోంది. 

సాహిత్యస్మ త్రికలు ప్రముఖంగా ద్రజాబాహుళ్యంమీద ప్రతావంవెయ్యలేక 
పోవడానికి హేతువేమిటి ? సాహిత్యం మెదడుకు మేతవెయ్యగలిగేదేకాని, 
కడుపునింసగలిగేదికాదు. సాహిత్యంమీద డబ్బుచేసుకొ నేకళ అబ్బిన తరువాత 
డబ్బుకోనం సాహిత్యంగామారిపో వడం సంభవిస్తోంది. కాగా కేవలం సాహిత్య 
పత్రికకు మనుగడ సాగడం కష్టం, సాహిత్యవ్యాపారంలో తాలుతప్పా సరఫరా 
అయినస్పటికీ కొనుగోలుదారులై న, పాఠకులు చెయ్యగలిగిం దేమిలేదు, 

సాహిత్యసృష్టికి ఒకఅర్షీ అవసరం. స్వాతం త్ర్యానికిముందు అటువంటిది. 
ఉందేమోగాని, తరువాతమ్మాతం లేదని గంటాపధంగా చెప్పవచ్చు. ఆందుకనే 
ఈ ఇరవయ్యయిదేళ్ళలోనూ  వచ్చినసాహిత్యానికి ఒకముద్రపడలేదు ఒక 


౧౯౦ మహతి 
ప్రభావాన్ని (ప్రసారంచెయ్యడముతక్కు-న, ఇదేపరిస్థితి ఈకాలపు సాహిత్య 
పృత్రికలకు కూడా పట్టింది, 

అనలు ఈనాడు సాహిత్యషత్రికలంటూ ఉన్నాయా? వస్తున్న పత్రికల్లో 
ఏది సాహిత్య ష్మతికకాదు? 

రాజకీయాలకు సాహిత్య గౌరవాన్ని ఆపాదించిన షత్రికలుమున్నుండగా 
సాహిత్యానికి రాజకీయ గౌరవాన్ని తెచ్చి పెట్టిన పృత్రికలు ఈనా డెక్టు వవు తున్నాయి. 
ఇందుకు మఃఖ్యకారణం_. పృత్రికల నిర్వాహణ నృష్టిలో వచ్చినమార్పు. 
పత్రికలు ద్రజాసేవచేసే పేరుతో వ్యాపారష్మత్రికలుగా మారాయి. మన 
సీనిమాల్లాగానే షృత్రికలుకూడా ననరసవ। త్రికలు, సర్వతో ముఖ స త్రికలయ్యాయి. 

స్‌ 
దినపత్రికల సారన్వతానుబంధాలూ, వారప త్రికల్కూ మానషత్రికలూ = అన్నీ 
సాహిత్యాన్ని ము దిస్తున్నాయి, నవల, కథ, కవిత్క వ్యాసం, నాటిక = అన్ని 
సాహిత్య న్వరూపాలకూ అన్ని పత్రికలూ |ప్రాతినిథ్యమిస్తున్నాయి. అంతే 
కాకుండా (ప్రతి వృతికలోనూ మహిళలకు, బాలలకు, సినిమా అభిమానులకు, 
రాజకీయవాదులకూ _ ఆందరి అవసరాలనూ తీర్చేందుకు కృషి జరుగుతోంది. 
విదేశాల్లోలాగా షృత్రిక కొక (ప్రత్యేకత కనిపించదు. అన్ని సృత్రికలూ ఒకే 
ధోరణిలో నడుస్తుంటాయి. వాటి వాటి పరిస్థిినిబట్టి ప్రతి పత్రికా సాహిత్యకృషి 
చేనుకు కే నో - 5! 
చేస్తున్న'్లే; (వతి పత్రికా తన పాఠకుల్ని తాను వర్గీకరించుకున్న'క్లే. 

అందుకని స్మత్రికా రంగంలో పోటీ, వాణిజ్యదృష్టి పెరిగిన ఫలితంగా 
సాహిత్యకారులు కొంత లాభపడుతున్నారు. నవలలు, కథల పోటీల్లో కొత్త 
రచయితలనేకులు బహుమతులందుకొని ఈయుగానికి ఆవనర మెన సాహిత్యాన్ని 
నృష్టిస్తున్నారు. 

os 

కాగా ఇప్పటి వై ఖరుల (ప్రకారం వష త్రికల్లోవచ్చే సాహిత్యానికి వాజ్యయ 

గౌరవంకన్న ఆరిక గౌరవం హెచ్చవుతున్నది. ఇదీ ఒకరకంగా అభివృద్ధి 
6 థె 

నసూచనమే కాని మరోరకంగా ఆయోమయావస్థకు దారి తీస్తున్నది. 

మందెక్కు_వె తే మజిక పల్చన-అన్న సామెతకు ఆనువుగావుంటున్నాయి 

= 

ఈనాటి సాహిత్య ష్మతికలు, సాహిత్యకారుల సామర్థ్య ద్రకటనమూ కూడా. 

సాహిత్య నిర్యాణంలోకూడా సిన్సియార్రీ తగ్గుతోంది; అవనరాలు తీర్చ 
డమే (ప్రధానంగా డిమాండ్‌ అంద్‌ సప్లయి అనే ఆర్థిక సూత్రం ఆధారంగా 
సాహిత్య సృత్రికలు రచయితలూ వ్యనహరించడం స్వాతం త్యానంతర యుగ 
పరిణామదశళలోని ముఖ్యలక్షేణమైంది 1 


తెలుగు సాహిత్య సతి కలు ం౯ా౧ 


ఏతావశా-1947 ఆగస్టు 15వ శేదీ తరువాత కచ్చితంగా సాహిత్యానికే 
కమిట్‌ అయి ఉన్న ష్మత్రికలు ఇవీ అని చెప్పడమూ కష్టమే ఈ ష్మత్రిక ఒక 
ద్రక్యేకతను సాధిస్తున్నతీ అని చెన్చడమూ ఇబ్బందే. 

ప్రచురణమౌతున్ననన్నీ సాహిత్యపత్రికలే. చేరేపృత్రికలై నా యథాళ క్తి 
సాహిత్యసేవకు పూనుకుంటున్నవే, సాహిత్యానికి కూడా కాలక్షేపం విలువ 
హెచ్చింది. 

స్టూలంగా_స్థాలీపులాకంగా _ స్వాతంత్ర్యానంతర యుగంలో సాహిత్య 
పత్రికలు కానీండి, సృత్రికాసాహిత్యం కానీండి ముతకగొంగళిగా తయారై ౦ది; 
కప్పుకున్నంత సేపే దాని విలువ; అది కూడా గుచ్చుకుంటోంది అంటూ 
గొణుక్కుంటూనే | 

అసలు వ్యవహారం_ సాహిత్య ష్మతికలకూూ, షృత్రికా సాహిత్యానికి మధ్య 
వ్యత్యాసాన్ని కొల్ఫోతున్నాం. 


మాధూర్యం కొవ్యంలో ఎందుకు ? 
మత్కృృలిపతి స్తోత్రంలోవుంటే చాలంటాడు తెలుగులోకవి 
మాలిన్యం మననులోవున్నా 
మల్లెపువ్వులా నవ్వగలగడం యీనౌొటితెలివి 
—కిరిక్‌ 


దినపత్రికలు - వారపత్రికలు 
శ్రీ యన్‌. వెంకటేశ్వరరావు 


ప్రస్తకం తెలుగులో దినప। త్రికల్కు వారష్మత్రికలు, తదితర పృతికలు పెక్కు. 
ఈ ప్రచురింవదికుచున్నవి. వీటిలో నచిత్రవారషత్రికలు, 'కథలవృత్రికలు, 

సినిమాష్మత్రికలు (ప్రసిద్ధినొందినంకగా రాజకీయ, సారన్వత, వైజ్ఞానికష్మత్రి' 
కలు. శేవగడించటంలేదు. 5 

స్వాతం త్యసముపారనకు పూర్వము తెలుగుషత్రికా రచనావ్యాసంగము. 
మిగతా భాషాష్మత్రికలవలె, జాతీయోద్యముముతో ముడిివడియున్నధి. 
స్వాతం త్ర్య్యమును నంపాదించుటలోను, నంభసంన్క_రణలను ప్రోత్సహీంచుట. 
లోను, భాషారాష్ట్రిములను నెలకొల్పుటలోను తెలుగుష్మ త్రికలు తమళ క్రికొలది. 
పాటుపడి (ప్రజాళ కిని కూడగట్టుటలో తోడ్పడినవి. 

మొదటి, రెండ యుద్ధకాలములలో ను, స్వాతం, త్రోద్య మము చివరి 
దశయందున్నప్పుడును పెక? నృత్రికలు పుట్టి అచిరకాలములోనే గిట్ట్‌నవి. 
19 వ శతాబ్దము చివరిభాగమందు కీ॥ శే॥ కందుకూరి వీరేశలింగముపంతులు 
గారిచే (ప్రారంభింపబడిన వ్యావహారిక భాషోద్యమముు 20 వ శతాబ్దమారంభ 
ములో కీ॥ శే॥ గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావుగారు కృషితో 
బహుళ్ల (ప్రజాదరణపొంది ష్మత్రికారచనను పటిష్ట్రమార్గములో నడ్తిపినది. 

అనాటిప్మత్రికలు శాతీయోద్యమ్న పభాపమువ, ధర్మనిరతితోను, ఉన్నతా 
దర్శములతోను ' నడుపబిడినవి. ' కృష్ణాషత్రిక 1902 వ' సంవత్సరమున బంద 
వలో కీజశే॥ దేశభ కుని కొండా వెంకటప్పయ్యసంతులుగారిచే నెలకొల్పబడి. 
నది. ఈ ప్మత్రిక En ముట్నూరి కృష్ణారావుగారి నిశీకమైన కురియు. 
నిష్పాక్షిక మైన సంపాదకత్వాన తెలుగు ప్రజలలోని జాతీయపిపాసను రెచ్చగొట్టి 
నది. భాషారాష్టో9ద్యమమునకు త్మీపకృషి జరిపినది. ఆకాలమున కృష్ణా 
షశ్రికకు సాటిగలపతిక మరియొకటిలేదు, అటువంటి వారప। త్రికయొకటి 
ఇంకను వెలవడుచున్నదని తెలిసినవారు చాలాతక్కు.వ, ఆస క్రిగలవారెవ 
'ర్రైనా చందాదారులుగా జేరదమన్న్క, సకాలములో రానికొరణముగా పత్రిక 
యందు (శ్రద్ధచూవలేకపో వుకున్నారు. 

1908 లో బొంబాయిలో శీ, శే. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 


చినష్మతికలు - వారష్మతికలు ౧౯౩ 


గారిచే (ప్రారంధింసబడిన ఆంగ్రహృత్రిక వారష్మతిర 1914 లో మద్రాసుకు 
మార్చబడి అప్పటినుండి దినష్మత్రికగా వెలువదుచున్నది. తెలుగు పత్రికలకు 
కావంసిన పారిభాషిక పదజాలముగు సృష్టించి విజయవంతమైన మొదటి 
నెట్‌ గ ప్మాత్రికేయుజచే ఇంకను మన్నలను పొందుచున్నది, 

. శివలెంక శంభు ప్రసౌద్‌గార్‌ ఆధ్వర్యమున ఆం|న్రష త్రిక మరియు దాని 
అనుబంధ షృత్రికలు మరింత సుస్టిరపడినవి, (ప్రస్తుతము శ్రీశివలెం కరాధాకృష్ణ 
ఆం(ధ్రష్మ తిక (దిన్స వార్భసంపాదకులుగా ఏ పె 


2 


హరించుచున్నారు, 


1938 లో (ప్రచురణ (ప్రారంభదుయిన “ఆం్మధ్మపభ' దినపత్రిక న్యాపతి 
నారాయణమూ ర్హిగారి _సంపాదకత్వాన _ సముచితస్థానాన్ని సంపాదించు 
కొన్నది. దీనికి మెరుగులుపెట్టి, నూతనళోభతో వెలుగొందునట్లు తీర్చిదిద్దిన 
ఘనత (శ్రీ నార్హ వెంకటేశ్వర రావుగారిది. (ప్రస్తుత సంపాదకులు (శ్రీ పండిరా 
రాధ్యుల నాగేశ్వరరావుగారుకూడ తగు శ్రద్దవహించి షృత్రికయొక్క ప్రాముఖ్య 
తను నానాటికి పెంచు చున్నారు. 

జ్‌ Hae . 

కమ్యూనిస్టుపార్టీ యొక్క “(ప్రజాళ క్రి 1941 లో వారవ త్రికగా (ప్రారంభ 

మయి 1945 నుండి దినష్మత్రికగా మారీ మద్దుకూరి చం|ద్రశేఖరరావుగారి నంపా 
5 

దకత్వాన వెలువడినది. పీడితజాతుల నముద్ధరజే ధ్యేయంగా అవలంభింప 

బడుటచే, ఈ పత్రికతో తెలుగు షృత్రికారచనలో నూతన శకము ప్రారంభ 

మయిన దనవచ్చును. కాని, ఇది 1948 లోనే మూసివేయబడి, తిరిగి 1951 

నండి, దినపత్రికగా “విశాలాం ధ్ర" యనుషేర (శ్రీ మోటూరి హనుమంతరావు 

మరియు శ్రీ కాడ్రగడ్డ రాజగోపాలరావుగార్ల సంపాదక త్వానస్టిరవడినది. దీని 

డ ” అ 

(దేస్తుత సంపాదకులు (శ్రీ సి. రాఘువాచారి. 

*తెలుగున్వతం్మత్ర' 1948 నుండి గోరాశాస్ర్రిగారి సంపాదకత్వాన దరి 
డాపు 10 సంవత్సరములు (ప్రచురింనబడి నది. గోరాశాస్రిగారి “వినాయకుడివీణ' 
ద్రక్యేకాకర్షణగా నుండెడిది. తెలుగు స్వతంత్రలో తమ రచనలు రావటమే 
గొప్పగా ఆనాటి రచయితలు భావించెడివారు. 1957 లో ఈప్మత్రిక నిలిచి 
పోగానే గోరాశాత్రీగారు హైదరాబాదు వచ్చి 'న్వతం(త్ర' పేరిట కొన్ని 
రోజులు ఈ పత్రికను నడిపిరి. కాని, ఆర్థిక పరిస్తితులదష్ట్యా, షత్రిక కొన 

a et UU 
సాగటం కష్టమయిపోయినది. 

1925 లో కీ॥శే॥ మాడపాటి హనుమంతరావుగారిచే ద్వివార పత్రికగా 
నెలకొల్చదిడిన “గోలకొండ వ త్రిక' పుట్టుకతో, తెలంగాణా ప్రాంతములో 

13 


౧౯౪ మహతి 


షృత్రికా (ప్రచురణమున నూతన అర్యాయము |పారంభమయినది. దీనికి కీ1శే॥ 
సురవరపు |ప్రతాపరెడ్డిగారు తమ గోలకొండ శైలిలో ద్రొంతీయ్న ప్రజల హృద 
యాలలో డ్రధాన స్థానాన్ని కల్పించినారు. తర్వాత (ప్రస్తుతపు ఉస్మానియా 
విశ్వవిద్యాలయపు వైస్‌-ఛాన్సలర్‌ శ్రీ నూకల నరో త్రమరెడ్డిగారి సంపాద 
కత్వాన దినష్మత్రికగా (ప్రచురింపబడినది. 1966 ఆగస్టునుండి యీ ష్మత్రిక 
'వెలువడుటలేదు. 

వై స్మత్రికల చరిత్రలను పరిశీలించిన, ఆర్థిక ఇబ్బందులే ఆయా ష్మత్రికల 
పతనానికి కారణమని, తెలుగువారిలో పాఠకులు లేని కొరతకాదని విశదమౌ 
తున్నది. షృత్రికలు ఒక లత్ష్యకుద్ధితో నడుపబడినడే కాని, వ్యాపారద్భష్టితో 
నడుపబడ లేదు, ప్రస్తుతపు దినష్మత్రికలుకూడా ఎక్కువగా కాసీల అమ్మకము 
మీదనే నడుపబడుచున్నచే కాని (ప్రకటనలమీద ఆధారసడుటలేదు. ఇంగ్లీషు 
షృక్రికలకును, భాషాహత్రికలకును ఉన్న శేడా ఇదియే. 

1955 లో సికిందరాబాద్‌ నుండి “ఆం(ధ్రజనత' దినప్మత్రికను, విశా 
లాంధ్రను సాధించుటకై, (శ్రీ నల్లూరి బనవరాజు మరియు కీ11శే1। బూర్గుల 
రామకృష్ణారావుగార్లు నెలకొల్చిరి. ఇది (ప్రస్తుతపు అధికార కాం|గ్రెను షృత్రికగా 
వ్యవహరింపబడు తున్నది. ఇప్పుడు శ్రీ ఎ. చక్రపాణిగారు దీనికి సంపాదకు 
లుగా నియవికులై రి. 

ఇటులస్కే విజయవాడనుండి “ (దేజాళక్తి "” యను కమ్యూనిష్టు 
(దూర్క్సష్డు పార్టీ దినష్మత్రిక వెలునడుచున్నది. 

1961 నుండి “ఆం(ధ్రభూమి' నంపాదకులుగా వ్యపిహిరిస్తూ తమ నిశిత 
మైన, నిష్పాక్షిక మైన సంపాద కీయాలతో, గోరాశాస్ర్రీగారు పత్రికను రాజధాని 
లోని అగ్రశ్రేణి ష్మత్రికగా తయారుచేసినారు. ' ఎందడో యువరచయితలకు 
చేయూత నిస్తున్న పత్రికగా “ఆం్రభూమ" పేరొందినది. 

ఆంధ్రపత్రిక మరియ ఆంధ ప్రభ బహుళ ప్రచారములో నున్నప్పుడు 
1960 నంవత్సరమునుండి, (క్రీ నార్హ వెకపేశ్వరరావు గారి సంపాదకత్వాన 
“ఆం ధజ్యోతి" విజయవాడనుండి (ప్రచురింపబడుచున్నది. ఆ దినపత్రిక 
అచిరకాలములో నే సాటి ప్రముఖవ్నత్రికలతో సమానస్తాయిని అందుకోగల 

త గ 
టానికి శ్రీ నార్లవారి (ప్రతిభయే కారణమైయున్నది. 

పై మూడువ త్రికల యాజమాన్యములు వారప(త్రికలనుకూడా (ప్రచురించు 
చున్నవి, ఈమూడును నచ్మిత్ర వారషశ్రికలే. చిన్న కథలు, కవితలు, సినిమా 


దినపత్రికలు - వారపత్రికలు డత 


రంగం మరియు కొన్ని వైజ్ఞానిక విషయములు ఈ వారప్మత్రికలలో 
ప్రచురింపబడుచున్నవి, పోతల నిర్వహణ ద్వారా (ప్రచురణకు కావలసిన 
కథలను, నవలలను ఎన్నుకొనుట పరిపాటి అయినది, ఇవికాక, రాజే కీయ 
మరియు సాంఘిక విషయములకు సంబంధించిన కార్డూన్లు (ప్రతివారము 
ద్రచురింపబడుచున్నవి. ఒక విధముగా నేటి వారవ(త్రికలు యువపాఠకులలో 
సాహిత్యము పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్నాయనటంలో ఎటునంటిసం దేహము 
లేదు. ఈ వారస త్రికలన్నీ వినోదాత్మక మైనే. ఈపద్దతులలో నే, విజయవాడ 
నుండి “ప్రగతి' వారపత్రిక వెలువడుచున్నది. 

కధావస్తు చిత్రీకరణ లేని వారష్మత్రికలలో |ప్రజామత, జయశ్రీ 
జ్యోత్సి చుక్కాని మొ॥ ముఖ్యమైనవి. ఇవికాక, రాజకీయాలోచనలను 
రేకెత్తించే వారపత్రికలలో ముఖ్యమైనవి శెలుగువెలుగ్కు జ్వాల, జమీన్‌ నైతు 
(ప్రజాతంత్ర మొదలగునవి. 

ఇదివరకటిలాగా, (ప్రత్యేక కులము జాతి పరమైన పృత్రికలు నేడులేవు. 
కాని “నేత” వారప్నతిక పద్మశాలి సమాజ పురోభివృధికై తోడ్చడుతున్నది. 

ఆంద్రప్రదేశ్‌ జనాభా 4 కోట్ల 34 లక్షలు. అందులో చదువనేర్చినవారు 
24 శాతము. మొత్తము 13 దిన షృత్రికలు, దరిదాపు 100 వారష్మగత్రికలు ఉన్న 
ప్పటికి రాష్ట్రరాజరానిలో పేరుపొందిన 6 దినహృత్రికలు, మరొక 6 లేక 8 
వారషత్రికలు మినహా తక్కిన ష్మత్రికలు లభ్యముకావు. ఆ షృత్రికలను డ్రజల 
దృష్టికి తీసుకరావలెనన్న బీత్‌ వ్యవస్థాపకులలో ఉన్నప్పటికి (ప్రజలలో 
చిన్న ష్మత్రికలయెడ అనాదరణ ఎంతషరకు న్నదో విశదమౌతున్నది. 1958.68 
మధ్యకాలములో తెలుగు షృత్రికల అమ్మకము 68 శాతము పెరిగినప్పటికి 
మిగతాభాషావ తిక! కలతో పోల్చిచూసిన శెలుగుష్మత్రికారచన ఎంతయో వెనుకబడి 
యున్నదని తెలియుచున్నది. డ్రముఖిదినషత్రికలు నంబింధించినంతనరకు, 
అవి ఆనరిపయమారను పాఠకులకు తెలియచెప్పటంలో ఏవిధముగనై నను 
ఇంగ్లీ షుషృత్రికలకు తీ తీసిపోవుటలేదు. కాని చిన్న షృత్రికలు _ ముఖ్యమొగా 
ప్రాంతీయవా ర్హలను సేకరించవలసిన ఆవశ్యకత ఎంతయో ఉన్నది. అటులనే, 
(గామీఇజీవితానికి కావలసిన వార్తలను |ప్రచురించు చుటలోనుు మరియు (గ్రామీణ 
వార్తలను సేకరించుటలోను భాహష త్రికొలు గ్రద్ధవహించవలసిన అవసరము 
కూడ ఉన్నది. 


లి (గంథాలయోడ్యమము లన్నియు దునుజుని మేడా 
నంచుటకే (ప్రయక్నము లొనర్చుచుండ, ఆంకడేక 
మనుజుని సంపూర్ణ మనుష్యత్వమును వ్యక్తీ కరించుటకు 
B అ 
నంతయు సమకూర్చుకొసి యున్నది, మనమొసగు 
న్న ఆత్మనుద్గీపింపజేసి పౌరునికిగావలసిన సన్మార్గజీపన 
5 i a 
గ నుండవలయును, కొపుననే మనయుద్యమముయొ: 
క్రమనందు జ్లానాథివృద్దిని గలుగజేస్కి మనుజుని జీస 
జ లం 5 
మగను చతుర్విధపురుషార సాథశమును చేయుటమేయై 
ఏ ఎల్లప్పుడును దృక్పథమునందుంచుకొని, ఈడచ్యశు 
పనియును ఈ అదర్శమును కార్యరూవమున దెట్టుటకు 
దియు పరిశీలించుచుండనలెను,. ఈ ఆదర్శము కొర్య 


: 
చో, మనము అవలంబించవలసిన మార్గములు కేవలము 
నుండరాదు. 

ఐలంగలి ఉద్యమములను . ఉన్నవి యున్నటుల మన 
కయత్నింపరాదు. మనదేశ సాం! పదాయములను బట్టియు 
తరపరిస్థితులనుబట్టియు ఇట్టి యుద్యమములు (ప్రచలితము. 
వి నజాతీయముగ సుండవలయును. అట్లని పాళ్ళాత్య 
'భవములను మనము తీసికొనరాదసువారుండరు; కాని 
మనము దాసులమె నునరూపుమారరాదు; ఆయనుభవ 
ముపహించి, మునయుధ్యమముయొ క 
"దదాయకమునై యుండవలయును. 


= సౌొషవమునక్కు 
బె 


గంథాలయాలు 


శ్రీ వెలగా వెంకటప్పయ్య 


త్రేకతరాలుగా సుమప్తావన్దలో వున్న భారతావనికి స్వాకంత్ర్యం సం ప్రా పించే 

సరికి తెలుగుదేశంలో చేలాద్మిగామాలలో (గ్రంథాలయాలు పనిజేస్తు న్నాయి. 
ద్రండేటు నంఘాలు, (గ్రామసంసాల్పు పంచాయరీలుు పురపాలక సంఘాలు 
మొదలైన సంస్థలు యీ (గ్రంశాలయాలను నిర్వహిస్తున్నాయి. (ప్రభుత్వం 


హత్రంగా & ఆరే శే సాయంచేస్తున్నది. |డ్రజల ఆదరాధిమానారే య్య్మోగ్రంతాల 
యాం నిర్వహణకు పెట్టనికోటగా పనిజేస్తున్నాయి. నిర్వహణలో శాశ్రీయ 
దతులకు దూరంగాతన్నో, యీో|గంథాలయాలు తమ పరిధిలో సేవజేస్తున్నాయి. 
పె వ 
అయితే య్మోగ్గంశాలయాల నిర్వహణను | కమబిద్ధంజేసి ఆధునిక 
విధానంలో (గ్రామ్మగ్రామానికి గ్రంథాలయ. సేనను అందజేసే ఉద్దేశంతో 
1948 లో మృదాను ft గ్రంథాలయ చట్టం చేయదిడింది. ఆతర్వాత అవన 
అ 
రాన్నిబిట్టి 1955 లో హైదరాబాదు పౌర (గ్రంథాలయ చట్టం, 1960 లో ఆం|ఫ 
అ - ఐ 
ప్రకేల్‌ పౌర (గ్రంథాంయ చట్టం రూపొందించ బడ్డాయి. మొత్తంమీద 1961 
బె డె $e 
నాదికి విశాలాంగ్రావని అన్ని జిల్లాల్లో (గంథాలయ చట్టం అమల్లోకి ఒ చ్చిండి, 
న్‌్‌ జ్‌ ga 


(గాంథాలయ విధానం : 
చట్టం అమల్లోకి వచ్చాక రాష“ంలో గ్రంఠాలయవిధానం 3 అంచెలుగా 
బె స జ 
ఏర్పడింది, ప్రభుత్వ గ్రంథాలయాలు, జిల్లా (గ్రంశాలయనంస్టల గ్రంథా 
లయాలు, rs గ్రంభాలయాలు _ యీ మూటి తరగతుల (గంథాలయాల 


షు కేంద (గ్రంథాలయం, గుంటూరు విశాఖపట్నం, డెరుపతి 
వరంగల్‌, నిజామాజాద్‌ంలో గల @ పాంతీయ (గ్రంథాలయాలను, ఏలూరులోని 
సంచార (గ్రంశాలయాన్ని (పభుత్వం నిర్వహిసుంది. చట్లాన్ని అనుసరించి 

వ్‌ వౌ g 

కట ఒక్‌ జిల్లా గ్రంథాలయనంస్థ ఉంటుంది. హైదరాబాదు నగరానికి 
_్రక్యేకంగా ఒకటి సుర్‌: ఈస సంసల తరపున "డెల్లా శకేం ద్రగ్రంఠాల 
యాలు, శాఖా గంశాళలయాలు, పుస్తక పంపిణీకేంద్రాబ పనిజేస్తుంటాయి, 
డ్రజలనుంచి వసూలుచేసే చెన్సు ద్రభుత్వం యిచ్చే విరాళం యానంస్థకు 


గి౯ారా మహతి 
ఆర్జికనసతిని సమకూర్చుతుంది. ఇవిగాక స్టానికసంస్టలు, డ్రబివేటుసంఘాలు 
నిర్వహించే గ్రంథాలయాలు వేలాదిగా ఉంటాయి, వీటికి ద్రభుత్వం కొంత 
సీమ్ము విరాళంగా యిస్తుంది. సమాచారం లభించినంతవరకు యిచీవలి 
కాలంలో (గ్రంథాలయాల పెరుగుదల యీతీరుగా ఉంది. 

1956-57 1960-61 1970.7} 


డ్రోభుత్వ (గ్రంథాలయాలు 3 3 7 

జిల్లాకేం ద్ర గ్రంశాలయాలు 9 21 21 
a 

శాఖా (గంథాలయాలు 120 209 $32 

పుస్తక పంపిణీ కేండాలు 126 220 504 

ద్రయివేటు గ్రంతాలయాలు 880 1061 1850 


ఇందులో (ప్రభుత్వంనుండి ఏ విధమైన ఆర్థిక నహాయం పొందని గ్రంథాల 
యాలు చేరలేదు. అవి ఏ పరిస్థితిలోనూ సహాయంపొందు డ్రయివేటు గ్రంథా 
లయాల సంఖ్యకంటే హెచ్చుగా ఉంటాయి. 


గ్రంథాలయ సేవ : 

(గ్రంకాలయ రంగంలోని ప్రాథమిక సూత్రాలను అసునరీంచి (గ్రంథా 
లయసేవ పూ ర్హీగా ఉచితం. కల మత వర్ణ విచక్షతలేక (గ్రంథాలయాన్ని 
ఉపయోగించుకో వచ్చు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిన్నలు, పెద్దలు, 
అంధులు యరేచ్చగా ఉపయోగించుకోవచ్చు. తమ వృత్తులలో నై పుణ్యాన్ని 
పెంపొందించుకో వచ్చు. కాలాన్ని నద్వినియోగవరచుకో వచ్చు. ఈ (క్రింది 
సమాచారాన్ని పరిశీలించినట్లయికే స్వాతంత్రానంతరం | గ్రంథాలయాలుఏ తీరుగా 
ఉపయోగిన్తున్నవో సృష్టమౌతాయి. 


సంఖ్య వివరం 1956-57 1960.61 1970-71 
1 పుస్తకాల సంఖ్య (లక్షేలలో) 5.61 12.00 37.30 
2 చదుసరులు (రోజుకు లక్షలలో) 0,15 0.21 151.14 
3 గ్రంవాలయంలో చదివిన 


పుస్తకాలు (రోజుకుంలక్ష్‌లల్ఫో 0.44 0.75 43.42 
4 ఇండ్లకు ఇవ్వబడిన పు స్దకాలు 

(రోజుకు లక్షలలో) 0.46 0.55 48.97 
స్వాతంక్యం వచ్చాక ముఖ్యంగా పౌర గంథాలయాలలో సాంకేతికంగా మంచి 


గ్రంథాలయాలు ౧౯౯ 
అకివృద్దని సాధించాయి. దశాంకవరీకరణను ట్రవేశ పెట్టడం, కారులపదతిలో 
pg Cy ఐ es 
శకేటలాగు తయారీ అరువిస్వడంలో లనీ విధానం అమలుపరచడం ద్వారా 
చదువరులకు ఏవిషయంమీద, ఏ పుస్తకం కావాలన్నా దాని సమాచారం యిే 
లధిహ్లోంది. వేలు లతల సంఖ్యలో ప్పస్తకాలున్నా నవీన విధానాలధ్వారా 
చదువరి సమయం వృధాకాకుండా అనేక ఏర్పాట్లు చేయబడుతున్నాయి. 


గ్రంథాలయవిద్య : 

ఉద్యమ (ప్రగతి సురికీతులై న సిబ్బందిమీదే ఆధాపడి ఉంది. ఉద్యమ 
వికాసానికి కార్యక ర్హలను తయారు చేసే ఉద్దేశంతో అయ్యంకివారు 1920 లో 
శిక్షజతరగతులు (ప్రారంభించారు. ఆతర్వాత అనేక పర్యాయాలు గ్రంథాలయ 
సంఘం తరపున యీ తరగతులు వివిధ పాంతాలలో నిర్వహించబడ్డాయి , 
గ్రంధాలయ శాస్ర విషయాలకం టే యితరవిషయాలు యిందు ఎక్కువగా 
బోధింపటిడేవి, కేవలం గ్రంథాలయ శాస్త్ర విషయాలను బోధించే ఉద్దేశంతో 
తొలిసారిగా ఆంధ విశ్వవిద్యాలయం ఆతర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం 
డిస్టమా తరగతులను |ప్రారఢించింది. చే డివి డ్మిగీగా మార్చజడ్డాయి. నర్జి 
న్‌ క్త అ 
ఫికెట్‌ సాయిలో ఇడీవల కౌలంలో ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ లైెబకీ సైన్స్‌ హెదరా 
బాదు, ఆం్మధ్మపడేళ్‌ (గంథాలయ సంఘం, విజయవాడ; శ్రీవేంక సేశ్వర విశ్వ 
విద్యాలయం, తిరుపతి మొదలైన సంస్థలలో నర్గిఫికెట్‌ కోర్సును శిక్షణా 
తరగతులు నీర్వహించదిడు తున్నాయి, (ప్రభుత్వం ఆర్రిక సహాయం చేస్తూ 
ts ఆ per) 

యీతరగతుల నిర్వహణను (ప్రోత్సహిస్తుంది. 


గ్రంథాలయ సాహిత్యం ః 

ఉద్యమ। ప్రచారానికి చిరకా౭ళంగా చిరుపొ తాలు కరపతాలు మహా 

‘ = 
సభల సంచికలు, నివేదికలు అనేకం (ప్రచురింపబడ్డాయి. అనేకసార్లు ఆగి 
ద చ 

తిక 
ఉద్య మవికాసానికి (ప్రబలమైన ,ప్రచారసాధనంగా పనిజేసింది. కొంతకాలం 
ప్రచురింపబడి ఆగిపోయిన పు స్తకమ్మత, (ప్రతినెల ఇంటింట (గ్రంశాలయాభిమా 


పోయినా గత ఏడాదివరకు డ్రచురింపబడిన "గ్రంఠాలయ సర్వస్వం' 


ను=కోసనం ప్రచురింపబడుతున్న ప్ప న (డ్రపంతం, షృత్రికలుగూడ ఉద్యమ 
ద్రోగతికి యితోరికంగా దోహదవరుస్తు న్నాయి. స్వాతం త్ర్యానికివూర్వం 
(గ్రంతాలయశాస్ర్ర విజ్ఞానంమీద ద్రక్యేకంగా డ్రదురించిన (గంథాలంటూ లేవు. 


ఎ౨ంం౦ మహతి 
స్వాతం(త్ర్య్యంవిచ్చిన 1947 ఆగస్టుమానంలో తొలిసారిగా డాక్టర్‌ రంగనాథన్‌ 
రచించిన “'ఫ్రైద్‌లాస్‌ ఆఫ్‌ లై(బరీ సైన్స్‌” (గ్రంథాన్ని అనుసరించి పాతూరి 
a ml 
నాగభూషణంగారు (గ్రంథాలయశాస్ర్ర (స్రథమ పాఠాల పేరున పుస్తకాన్ని ప్రచు 
రించారు. ఆ తర్వాత వారివే పఠనమందిరాలు, గ్రంథాలయ ప్ర 
వ్యాప్తి మొదలైన రచనలు వెలువడ్డాయి. కేవలం గంతా 
_ = a 


రం _ విజాన 
ఇ 
శాస్త్రపరంగా 
చేసిన యీవ్యానరచయిత రోచనలు (గ్రంథాంయవిజ్ఞానం, సృ స్తకాలభద్రత, 
ర _ 
వరీకరణనియమాలు, (గ్రంథక ర్హగు రుణ మొదలై నరచనలు విశేష ్రోచా 
గ fae (8 

రాన్నందుకున్నాయి. అంతేగాక యీవ్యాసకళర్హ సంపాదకత్వాన 1968 నుంచీ 
ఏపేటా వెలునడే వార్చి కసమీక్ష “| గ్రంశాలయదర్శిని” |గ్రంథపాలకులకు కర 
దీపికగా ఉపయోగవడుతోంది. 


గ్రంథ నంపదలో మార్చు ః 

స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తర్వాత (గ్రంథ సంపదలో (గ్రంథాలయ 
ప్రయోజనంలో, కావ్యక ర్హలలో ఆనేక మార్పులు వచ్చాయి. ఇంతకుపూర్వం 
గ్రంథాలయాలలో తాళపత్ర (గంథాలు, గాత డ్రతులు, ముద్రిత గంథాల, షృత్రి 
కలు ఉండేవి, ఇటీవలి కాలంలో 'పైవాటితోగాటు మైక్రో ఫిల్ము, మైక్రో రీడర్‌, 
దృశ్య (శ్రవ్య పరికరాలు చోటు చేసుకున్నాయి. చదువరులలో విషయ పఠనా 
సక్తి పెరగడంతో వీటి అవనకనూ హెచ్చింది. చదువరికి కావలసిన నమా 
చారం సత్వరం అందజేయదలచుకున్నప్పుడు యిలాటి ఆధునిక వరికరాం ఉప 
యోగం తప్పదు. 

వాన్హవానికి (గ్రంథాలయం కుహనీయుల మహిమాన్విత ఆలోచనా 
(స్రవంతికి కూడలి. జిజ్ఞాసువులకు నిలయం. బీనిని ఎంత సక్రమంగా ఉపయో 
గించుకుం'కే మానవాళి అంతగా డోగతి పథంవై పు పయనించడానికి వీలుగా 
ఉంటుంది. ఇప్పటికే యీ సంగతి అనుభవపూర్వకంగా (గ్రహించడం జరిగింది. 
1972 భారత స్వాతంత్ర్యానికి రజితోత్సనం జరుగుతున్న తరుణంలో, (గ్రంథా 
౯యాన్ని మరింత (ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలి. ఆప్పుడే సంఘం 
బాగుపడుతుంది, సంస్థ బాగుపడుతుంది. 


ముదణకళ 
~~ 


శ్రీ తెన్నేటి అచ్యుతరామయ్య 


సాాకంక్య నముసార్జనా నంతరం దున రాష్ట్రంలో ముద్రణా వశ్యకత 

చాలా ఎక్కువై ౦ది ఆంధ! పదేశ్‌ రాష్ట్రం ఏర్పడినస్పటినుంచి 
ముద్రణ అవుసరం ఇంకా పెరిగింది, రాషింలో అనేక పరిశ్రమలు (పెద్దవి 

Cy o 

చిన్నవి) పెంపొందడంతో అచ్చుపనుబికూడ ఎక్కువై నవి. అనేకమైన ఫార 
ములు, రిజిస్టర్లు, శరలపర్టేలు (price lists) వంటిదే గాక ఉత్పత్తుల (ప్రచార 
నిమి త్తంకూడ ముద్రణ అవశ్యకత. ఎక్కుచైంది, (కరపత్రాలు పోస్టర్లు 
(టోషర్లు వగెర్సా. 

విద్యారంగంలో అనేక (ప్రాథమిక, మాధ్యమిక ఉన్నత పాఠశాలల 
స్థావనతోను, ఆనేక కళాశాలఐ స్థాపనతోను, విద్యాద్దల కవనకమైన పాఠ్య 
“ ఇ చ 
గ్రంథాజ నోట్సు, రికార్డు పుస్తకాలు వగెరాలకు గిరాకి (ర౭[2n4) పెరిగి 
పోయింది. వీటన్నిటిని మ్ముడించుటక, నకాలంలో అందచేయటానికి ఏకొన్ని 
దుడ్రాణా౭యలకో సాధ్యంకాదు. కనుక రాష్ట్రవ్యాప్తంగా ముద్రణాలయాల 

బౌకిర 

సంఖ్య చాలా జాగా పెరిగింది. 

ఇంతేగాక సాంఘిక సాహిత్య రంగాలలోకూడ దద్రణ చాలా 
ప్రాముఖ్యం వహించింది. ఈ రోంగంలొ లోను సినిమారంగంలోను ముద్రణ 
కళాత్మకంగా వుండాలి, చూవరులని"ప్టే ఆకర్షించేవిశంగా రంగులు మేళవించి 
కనులకీంపుగా ప్రవారసా మ్మాగి ము(డ్రించాలీ. సాహితీ పరుల పౌ త్రములు 
నిర్దుష్టముగా తప్పులు లేకుండా ము! దింవబడాలి. 

మ్మద్రణపరిశ్రన మనరాష్ట్రంలో ఎంత వి స్పరించినా ఉత్పత్తిని ఎంత 

UC జ) En ధు 
హెచ్చించినా తనఖాతాదార్దను తృప్తి పరచలేకుండావుంది. వారిఫిర్యాదులు 
(1) (Gp) గెటప్‌ అంటే కూర్పు బాగాలేదని, (2) నిక్తీతకాలానికి వని 
పూరి చేయటంలేదని (3) తప్పులు ఎక్కువగా వుంటున్నవని మొదలె నవి. 
_ ఎ అ 
వి పూర్తిగా నిరాధారములై న ఫిర్యాదులు కావు. గెటప్‌ విషయంలో 
ఇది ఒక విధంగా చిత్రంగా వుంటుంది. కస్టమర్స్‌లో చాలామంది తమ శకేవిధంగా 
చేసే బాగుంటుండో చెప్పరు. | పెస్‌వారు చేసినతర్వాతమా(తం అది బాగాలేదు. 
&- షక్‌ పా 
ఇది దాగాలేదు ఇటాచేసే బాగుండేది అటాచేసే బాగుండేది అంటారు. 
ణు Ce 


మహతి 


దరు సరిపుచ్చుకొంటారు. కొండరు నుళ్ళీ అంతా మార్చిస్తారు. దీనికి 
ఉం కొంతవరకు (పెస్‌లో అజ్ఞాయి!, (Supervision) లోపం కావచ్చు. 
ఈ పరిశ్రమలో ఇచ్చే వేతనాలు తక్కువ, ఆ వేతనాలకు సాంకేతికంగా 
ఉత్తీర్ణులై నిపుణులైన వ్యక్తులు రారు. మన రాష్ట్రంలో ముద్రణ విషయంలో 
సాంకేతిక డిప్లొమా కోర్సు గాని మరి అలాంటి ఏ సై్రనింగ్‌ పొందే అవకా 
శారుగాని అటు (ప్రభుత్వపరంగా గాని, విశ్వవిద్యాలయపరంగాగాని లేవు, మహా 
రాష్ట్ర, వళ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలో ముద్రణలో సాంకేతిక డిప్లొమా కోర్సు 
(LPT) వుంది. ఈమధ్య తమిళనాడులోకూడ ఈ డిప్లొమా కోర్సుకు ఏర్పాట్లు 
జరిగినట్లు తెలుస్తోంది. ముద్రణ అం'టే ఉత్సుకత లేని విద్యావంతులు ఇతర 
రాష్ట్రాలకు పోయి ఈ డిప్లొమా సంపాదిస్తారా ? ఏ కొద్దిమందో డిప్లొమా పొంది 
వచ్చినవారున్నారు కాని వారు రాష్ట్రా్భివసరాలకు సరిపోరు. కినుక మనరాష్ట్రంలో 
కూడ (ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖవారో లేక విశ్వవిద్యాలయంవారో ఇందుకు 
వీలు కర్చిస్టే ఎక్కువమంది సాంకేతికంగా నిపుణత నంపాదించి చక్కని 
ముద్రణ చేయుటకు దోహదం కలుగచేస్తారు. 

నిరీతకాలానికి పని పూర్తి కాకపోవటానికి కారణాలు చాలా వున్నాయి. 
ముఖ్యంగా ఇందుకు కారకులు కార్మికులు. కొన్ని సందర్భాలలో యజమాని 
(Proprietor) కూడ. ఒక్కొక్కప్పుడు కష్టమర్‌ కూడ. మన కార్మికులలో 
హక్కు9 సాధనపెనున్న మోజు బాధ్యతానిర్వహణలో లేదు. ఈ పరి శ్రడులో 
గై రుహాజరు (2b$౭n[8I5m) ఎక్కువ, మ్ముద్రణాలయంలో కంపోజిటరు 
డ్రింటరు బైండరు ఈ ముగ్గురు ముఖ్యులే. ఒక ఫారం ప్రింటు చేయాలంచే 
కంపోజు అవాలి గదా! PrInt0rder వచ్చినాక ఆ ఫారంకు కావలసిన 
కాగితం కావలసిన సైజుకు డైండరు కోసి ఇవ్వాలి, ఈ పని (ప్రింటరు 
గాని, కంపోజిటరు గాని చేయునది గాదు. దెండరు పనికి రాని రోజున 
(డ్రింటింగుకౌదు, అట్లాగే (ప్రింటరు రాకపోయినా ఫారం అచ్చుకాదు.. వీరు 
ముగ్గురూ వచ్చినరోజున (ప్రభుత్వవిద్యుచ్చక్రివారు లైను రిపేరు తీసుకొం 
టారు. ఒక్కొక్కప్పుడు 4 5 గంటలుకూడా విద్యుచ్చక్తి నృప్టెవుండదు. 
ఇదికాక శెలవలు, సమ్మెలు-వగ్గెరా, ఖాతాదారు (ప్రూఫ్‌ సరిచూచి సకాలంలో 
ఇస్వకపోనటం. ఇవన్నికూడ నిర్జీతకొలానికి సనిపూ ర్తి చేయుటకు ఆటంకాలే. 
అనుకున్న ప్రకారం అనుకొన్నరోజుకు పనిపూ ర్రిచేయాలం'కే కార్మికుల 
సహకారం చాలా ఆవుసరం. (ప్రస్తుతం మనకార్మికులు - ముఖ్యంగా ముద్రణ 


ముద్రణకళ ౨0౩ 


పరిశ్రమ కార్మికులు  అట్టిసహకారం అందచేయటంలేదు.  మున్ముందువారు 
తమ దాధ్యతలనుగుర్తించి సంపూర్ణ సహకారం అందడేసి ఈ పరిశ్రమను 
అభివృద్ధిపరచటంలో భాగస్వాములగుదురని ఆశిద్దాము. 

రొ డ్రయిటర్లుకూడ సకాలంలో వాళ్లకు 'వేతనాలిచ్చి వారిశ్రమన్సు 
నైపుణ్యాన్ని తగువిధంగా గుర్తించి (ప్రోల్సోహి స్టే తప్పక వారిసహకారము 
లభిస్తుందిని నా అధ్మిపాయము, 

ప్పస్తకాలలో తప్పులు దొద్దతున్నాయన్నది నిజమే కాని అహృప్రథకాదు. 
తనికి కారణం నరియైన (పూఫ్‌రీడర్ణను నియమించకపోవడము, తగినంత 
కాలవ్యవధి నీయక పోవడం. మనం అనేక, ముద్రణాలయాలలో చూస్తుం 
టాము, డి గీకోర్సు పాఠ్య(గంధం (ప్రూపులు చూచేది మెటిక్‌పాసయిన 
వ్యక్తో లేక తప్పినవ్యక్రో, _వీళ్ళకు భాషాజ్ఞానం చాలాతక్కున. విద్యావంతు 
లైన వ్యక్తులు ఈ పనికిరారు. ఎందువల్ల ? మొదటిది ఈ పర్మిక్రమలో (ప్రూఫ్‌ 
రీడర్‌కు రు. 150 ల మించి వేతనం ఇవ్వరు. ఈ వేతనానికి పట్టభ్నద్రులురారు, 
రెండవది అత్యంత మైన ఓర్పు చేర్పుగలవారు ఈ పని చేయగలరు. ఒకగాలీ 
పుచ్చుకం"టే (గారీఅంటే మమారు 120 వం కులు) దానిని పూర్తిచేసేదాకా 
మరోవ్యాపకంలోకిపోరాదు. నేర్చు తప్పులువట్టడంలో వుండాలి. కూర్చబడిన 
డ్రతిమాటా తప్పే అనుడోరజిలో జోరుగా చదువుతూ తప్పులు పట్టుకుంటూ 
సందేహం కలిగినచోట ఓర్పుగా నిఘంటువును సంప్రదిస్తూ (పూ పులుదిద్దాలి. 
కాన ఆర్థికంగా న నలిగిపోతున్న ఈ రోజుల్లో, వచ్చేజీతం బియ్యపు గింజలకు 
సరిపోని ఈ ౯ రోజుల్లో ఈన్వల్వచేతనో ద్యోగి తన మనస్సును బుద్ధినీకేం క్ర రించి 
నిశ్చింతగా తేన నేర్పును ఓర్పును (వ్రదర్శించగలడా? ఆట్లు శేంబీకరించిన 
నాడే తప్పులులేని ముద్రణ సాధ్యమవుతుంది. ఈ (పూఫ్‌లు చదవడంలో 
పురుషులకన్నా శ్రీలు ఎక్కువ 'గ్రద్ధగాను, ఓర్పును నేర్పును చూపుతారన్నది 
అనుభవం. 

మరొక విషయం, స్వాతంత్ర్య సముపార్థనా నంతరం మునకు లభించిన 
మరోవరం అశ్రద్ధ. ఏపనిని ముందుగా కార్యక్రమం నిర్ణయించుకొని దాని 
ప్రకారం చేయలేకపోవుట. పక్షంరోజుల్లో ఆవిష్కరణ వున్నదనగా ఒక 
సాహితీ (ప్రియుడు తన్న గ్రంథాన్ని ముద్రణకు వెలికి తీస్తాడు. “అయ్యా మూడు 
వారాలైనా వ్యవధివుంకేగాని చేయలేము, ఆం'టే కాదండి ఫలానామం(త్రిగారు 
అఆరోజుతమకువీలుంటుందన్నారు. కనుక అపసరమైశే ర్మాత్రుజకూడా పనిచేసి 


౨o¥ మహతి 


నాప్పుస్తకం 10 రోజుల్లో ఇవ్వాలంటాడు. చేనుచేయలేనం'టే డురోచోటికి 
పోతాడు. వ్యాపారం ఒదులుకోవడమెట్లా సరేనని ఒప్పకొని ఏట్లాగో 10, 12 
రోజుల్లో పుస్తకంబైట వడేస్తే ఇక నన, ఆపేజీలో 4 తప్పులు. ఈపేజీలో 
2 తప్పులలంటూ. తస్పులులేకుండా ము(దించాలంకే నకటికి రెండుసార్లు 
వాపుణ సరిచూడాలి. అందుక వ్యవధికావాలి, 

ఏ విథంగా చూచినా మనరాష్ట్రంలో ముద్రణ నిర్దష్షంగా కాని కళాత్మ్య 
కంగా అభివృద్దిపొందలేదని చెప్పాలి. సాంకేతిక నై పృణ్యం. కార్మిక సహకారం 
కొరతవడింది. ఈలోపాలు సరిదిద్దాలంటే విర్యావంతులు చొరబచేసికొని 
ఈ పరిశ్రమలోని అన్నిశాఖలలో చేరి శ్రమించాలి. ద్రభుత్వంగాని, ఏళ్వ 
ద్యాలయాలుగాని సాంకేతిక విద్యారంగంలో ముద్రణ విభాగాన్ని నెంకొల్పి 
సాంకేతికంగా మంచి $1ర౭r౪507 ఐన్కు నిపుణులైన కార్మికులను మలచి 
ఈ పరిశ్రమ నిర్చుషంగాగు కళాత్యకంగాను ఆంివృద్ధి చెందెందుకు దోహదం 
జేయాలి, త్వరలోనే చేస్తారని అశిడ్దాము, 


ఎవరో నాటిన మొక్కలు 
ఇంకా వృక్షాలు కాలేదు 
ఎవరో చూపిన చుక్కలు 
ఇంకౌ ఇందుదింబాలు కాలేదు 
ఎక్కడున్నావు గొంగకీ ఆంటె 
అక్కడే ఉన్నానంపే సరిపోదు, 
డా, నీ నారాయణరెడ్డి 


ఉద్యోగుల సంఘాలు 


శ్రీ ఏ. శ్రీరాములు 


'వెళ్‌కాలర్‌ వాళ్ళకు సరియైన నిర్వచనం సమాకూర్చడం కషసాఛ్య మైనపని. 
—_ _ ఐ షా 

నైపుణ్యం, నిర్వహణం, పర్గం, అధికారం, (ప్రతిపత్తి లాంటి ఏకొలత 

a ౧ అ 
బద్దల సహాయంతోనూ వీళ్ళ కలరూపును నిర్ణయించడం సాధ్యంకాదు. తమః 
5 
కాలాన్నే కాక తమవ్యక్తి త్వాన్ని ఆమ్ముకునే జీతగార్ళీ ఉద్యోగులని నిర్వచించ 
వచ్చును, ఈ వైటుకాలర్‌ వాళ్లు ముఖ్యంగా (ప్రభుత్వోద్యోగా ల్లో ఉన్నవాళ్లు. 
(ద్రత్యక్షిజర్యకు గాని పోరాటానికి గాని ఆ్టే పూను 
జ imide ives is శేఖానికి సేవ చేసు a 
కారు (ప్రజాసెనపట్ల నిశ్వాసం ఉన్నవాళ్లు, క్లాసిక్‌ సవ చెస్తున్నామ 
ఆత్యనిశ్వాసం, గర్వం వీళ్ళల్లో (ప్రాయికంగా డ్యోతక మవుతూ ఉంటుంది. 
తమసట్ల |ప్రభుత్వధోరణి ఎలా ఉన్నా పలువురు ఉత్సాహవంతులు, సేవాపరా' 
యణులు వీళ్ళల్లో ఉండటం చూగ్తే ఆశ్చర్యం కలుగుతుంది. నహః 
అమాయకుల, సాఠువూలూ అయిన ఈ వర్గంవారు కొడచిన పదేళ్లుగా బోరా 
టానికి సంసిద్ధలయ్యారు. ఏమిటీ పరివ రన కారణం 2 

1968°లో తలి . గిరిగారుపార్యటు లగా ఉన్నప్పుడు ఒః|గ్రంఠ 
ఉపోడ్దాతం ఆ క డోగుల నంభఘాలకు తీరు[జదే లక్షణం, ఉద్యమ నిర్వ 
హజ దక్షిత ఉండవడె అఖ(ప్రాయాలు నన్నగిల్లిపోతున్నాయన్నారు. 62 రోజు 
వ 
లుగా ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర ద్రభుత్వోద్యోగులు నమ్మె సాగించారు. సమ్మె 
ముగిసిన పిదప అయన ఈ అభిప్రాయం (ప్రకటించారు. ఆ మహోద్యడుం 
తర్వాత 1970లో ఆంధ ప్రదేశ్‌లోను, మహారాష్ట్రంలోన్కు 1971 లో 
కేరళ _ ఆం(్య(ప్రడేశ్‌లలోను దీర్హ కాలంగా 
యు 


న స్వభావంకంవాచ్లు 


శల కొనసాగినవి. 

నం్మప్రదాయసిద్ధంగా “బాబూ'లుగా వ్యవహరింపదిడుతున్న ఈ ఉడ్యో 
గులు అసాధారణ జాగరూకులు.నిరంతర నిర్జదులు-ముఖ్యంగా తమ ఉద్యోగం 
ఉంటుందో ఊడుతుందో అన్న భయం కలవాళ్ళు-ఏ శిక్షనై నా అనుభవించడానికి 
సంసిద్దులు కావడం మహా అద్భుతమైన విషయం. సందలాది ఉద్యోగులు కారా 
వాసాన్నీ అనుభవించారు, పోలీసుల లారీడెబ్బిలక, దాష్పవాయు (ప్రయో 
గాలక్క, ఇంకొ రకరొకాలై న బెదరింపులకు గురి అయ్యారు, వీళ్ళల్లో ఇంకు 
ద్రతిఘటనకళ ర్తి ఎలా కలిసంది ? 


౨0౬ మహతి 

కేంద (ప్రభుత్వోద్యోగుల సంభూలు చాలా ముందుగానే ఏర్పడినవి, 
తంతి తపాలాశాఖ, రైల్వేశాఖ నంఘాలు చాల శక్తివంతంగా ఉందేవి. అయినా 
ఈ వైట్‌కాలర్‌వాళ్ళల్లో తొలిరోజుల్లో సౌ(భ్రాత్రం అంతగా కనిపించేదికౌదు. 
సంగహంగా చెప్పాలంటే ఢిల్లీ సెం(టల్‌ సె క్రెటరేటు, ఆడిట్‌, ఇన్‌కంటాక్స్‌ 
శాఖల్లోని పలువురు క్లర్కులు 19 సెపైంబరు 1968 లో జరిగిన ఒకరోజు 
నమ్మెలో దేశంలో ఇతరులనలెనే ఎదురుతిరిగారు కాని 1960లో జరిగిన 
సమ్మెలో వీళ్ళ పాత్ర చెప్పుకోతగ్గంతగా లేదు, 

రాష్ట్రల ప్రభుత్వడద్యోగులు సంఘాలేర్చరచుకొని ఉద్యమాలుసాగించడా 
నికి కారణం పరిస్థితులే, ఆకాశాన్నంటుతున్న ధరలు, వా స్పవికచేతనాల్లో తగు 

3 _ mn 
దలలు, ఈ తక్కున ఆదాయవర్గాలను ఆదుకొనడంలో రాష్ట్ర ప్రభుత్వాల 
వైఫల్యాలు ఉద్యోగులను వివళులను చేసినవి. సంఘాలుగా ఏర్పడి పోరాటాని 
కుద్యు క్రులయ్యారు. గత్యంతరంలేదుమరి.  మ్మదాసురాష్ట్రింలోను పిమ్మట 

rit ent ' 
అంధ్ర ప్రదేశ్‌లోను (ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాలచరిత్ర ఈ అభిప్రాయాన్నే 
శెలుపగలుగుతున్నది. కొన్ని సూక్ష్రభేదాలుం"టే ఉండవచ్చునుకాని మొత్తం 
మీద ఇందుమించు ఇక్క_డజరిగిందే అన్నిరాష్ట్రాగల్లోను జరిగింది. 

ఇంగ్లీ మవాళ్ళపరిపాలన సాగుతున్న రోజుల్లోనే అవిభక్త మద్రాసు 

2 స - 
రాష్ట్రంలో ఒక ఎన్‌.జి.బో ల నంఘం ఉండేది. కాని వాళ్ళు సామూహికంగా 
ఏదైనా చర్యతీసుకున్నట్టు తెలుపగలిగే ఆధారాలేవీ లేపు. 

1947 లో ఎన్‌. జీ. చోలు నిరవధిక నమ్మె సాగించడంతో ప్రశాంత 
జలాల్లో తొలికెరటం పొటమరిచింది. ఆ సమ్మె ఐదురోజులుగా సాగింది. 
నిర్జాక్షణ్యంగా అణచివేయబిడింది. ఈ సమ్మెకు దారితీసిన కారణాలనుక్లు పంగా 
వివరిస్తాను. 

అప్పటి రెవెన్యూమం తి (్రీకాంక్‌ అధ్యక్షతన ఒక క్యాబినెట్‌ స్యాల 
రీస్‌ కమిటీ ఏర్పడి కొ త్రజీతాల స్కేళ్ళను కరువుభత్యాన్ని సూచించింది. 

అ 
160 మరి 180 పాయింట్లనడుమ. ఎక్కడో ఒకదశలో జీవనస్థాయి సూచిక 
(1NDEX) స్థరీకరింపబడుతుందని ఈ కమీటీ హామీ ఇచ్చింది. అప్పుడు( 1947) 
ఈ సూచిక 272 పాయింట్లు (1936-100) అందు కున్నది, దాడాపు అదేనము 
యంలో మరింత వా స్హవిక దృక్పథంతో మొదట సెంటల్‌ పే కమీషన్‌ 
రిపోర్టు వెలువడింది. టీని పర్యజసానం శేర్మద్మ ప్రభుత్వం క్లర్కుకు 90 
రూపాయలు, రాష్ట్ర ప్రబుక్వంలో క్లృర్కుకు 67 రూ.కేంద్ర |ప్రణుత్వోద్యోగు 


ఉద్యోగుల సంఘాలు 2౨08౭ 
లకు రాష్ట్ర ప్రబుర్వోద్యోగులకు మధ్య వ్యత్యాసాని కిదినాంది. (| బిటిష్‌పాల 
నంలో ఈ ద్యత్యానం మృగ్యం. ఈవివంగా (స్వతం(త్ర ఖారతంలో రాష్ట్ర 
ద్రబుత్వోద్యోగులు మొట్టమొదటి సమ్మె జరిపారు. 

యాదృచ్చికంగా ఈ స్యత్యాసం ఏండ్లతరబడి అధికాధికమౌతూ 
డేళంలో రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల్లో నానాటికి అసంతృప్తికి కారణమౌ తున్నది. 
కరువుభత్యానికి నబింధించినంతపరకు జాతీయస్తాయిలో ఏకైక సూశ్రం 
ఏర్పడాలని ఉద్యోగులకోరిక, i 

ఈ సమ్మె అణచబడినా చెలరేగిన విమర్శలను, (ప్రచారాలను మామూ 
బగానే (ప్రభుత్వాలు పెడచెవిని పెట్టుతూ వచ్చినవి, ఈ ఆందోళనలకు హేతు 
భూతమవుతున్న పరిస్థితులను తొలగించలేదు. శరలు రానురాను ఆందని 
దూని పండ్లుగా, కొరకరాని కొయ్యలుగా తయారై నవి. 

1947 లో సూచిన 272 పాయింట్లుంటే 1958 లో 401 డాకా ఎక్కి 
కూర్చుంది. ఈలోగా అవతరించిన ఆం(ధ పబుత్వంగాని, ఆంధప్రదేశ్‌ 
ద్రభుత్వంగాని తమ ఉద్యోగులకష్టాలను నిర్మూలించలేక పోయినవి. ఈపరిస్థ్టీతి, 
1957 లో ఉద్యోగులంతా మూక ఉమ్మడిగా క్యాజువల్‌లీవ్‌ పెట్టడానికి, 
1959 లో క్విట్‌ వర్కొ-కు ఉద్యమించడానికి దారితీసింది. 1959 లో శ రాష్ట్ర 
వ్రభుత్వం అవలంబించిన దమన నీతి విధానాలు ఉద్యోగుల నంఘాలు మరింత 
శ క్రినంతంగా, బలీయంగా రూపొందడానికి తోడ్చడినని. 

ఛరలలో పెరుగుదల వలనకలిగిన, ఆర్థిక మైన ఇబ్బందులు ఆనివార్య 
పరిస్థితులు కృత్రిమ మర్యాడలకు న్వస్తి ్వెప్పినవి. ముఖ్యంగా ఉద్యోగి 
వర్గరిలో తమలోఉన్న తారతమ్యాలు అంతరించడమే కాకుండా తమకం"టె 
కిరది ఉద్యోగులకు, తమకు నడుమఉన్న అంతరాలు నశించిపోయినవి, ఉడా 
హరజణకు 1959 లో, కొంచెం ఎక్కువ జీతంరాళ్లు తెచ్చుకుంటున్న ఉద్యోగులు, 
శమకం"టె తక్కువ జీతం తెచ్చుకునే వారితో చెట్టసట్టాలు పట్టుకుని నిరనన 
(దర్శనలకు, ఊరేగింపులకు వీధుల్లోకి వచ్చేవారుకారు. కరుడుగట్టిన పాత 
కాలపు విద్యావిధానంవల్ల సం(కమించిన మిథ్యాగౌరవ భావర కల్లరి విలువలు, 
సామాన్యునితో చేయి చేయికలిపి వ్యవహరించగలిగే భావాలకు అడ్డువచ్చినవి. 
ఇదంతాగతం, కూలీనాలీ చేసుకుని |బితికే వర్గాల్లో కూడా సఖ్యత పెంపొందు 
తున్నది. మరోనిదర్శనం. ఆం|ధ్మప్రదేశ్‌లో 1971 లో జరిగిన సమ్మెలో 
రోడ్డ్లూడ్చేవాళ్ల, పాకీవాళ్ళు స్థానిక డిప్యూటీ తహసీల్థార్లతో, అసిసైంటు కమర్థి 


తఆదా మహతి 


యల్‌ టాక్స్‌ ఆఫీసర్లతో కలిసి వీధుల్లో (ప్రదర్శనలు జరిపారు. 1961 లో ఏది 
ధర్మ దోహయమో అదిప్పుడు అవళ్ళోచర శీయమెనకర్మం = సత్యం. ధరలు 
మృట్యివులాగే సమత్వానికి (ప్రతీకలు, ఇది నిజం, 

ఉదో్యగుల ఉద్యమాలకు, ఆందోళనలకు రాజకీయ డ్రహేయాన్ని (పేర 
ణను అంటగట్టుతూ చేస్తున్న విమర్శలు వింటున్నప్పుడు నాకు నవ్వువస్తుంది. 
కొన్ని రాజకేయ పక్షాలు తాము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమాలను నర్వ 
విధాలా నిర్మూలించడానికి (ప్రయత్నించడం, అధికారంలో లేనస్ప్సుడు బల 
పరుస్తూ ఉండటం మన దేశంలో అసాధారణ విషయ మేమీకాదు. ఉద్యోగు 
రీ విషవలయంలో చిక్కుకో లేదని, ఉపకరణాలుగా మారలేదని నాకు తెలుసు. 
్ట మాటకొస్తే మన దేశంలో పలువురు రాజకీయ నాయకులకం'టే ఉద్యోగులే 
రాజకయంగా (పౌథులేమో ! సమ(గావగాహన గలవారేమో : (బిటిము పరి 
పాలగ ఉద్యోగులకు నేర్చిన రాజకీయ అరీనత Political Nutrality మన చేశ 
వాీ అధికారులుకూడా పాటిస్తూ ఉండటంవల్ల ఈ విషనలయానికి దూరంగా 
ఉండగలగుతున్నారనడం ఒక తథ్యం, 

పైట్‌కాలర్‌ ఉద్యోగుల సంఘాలు డేళంలో ఇంకా పురోగదించవలసి 
ఉండి. సామాన్య ఉడ్యోగి ఇంకా సంఘంలో చేరడానికి అనిష్టత శనబరుస్తు 
న్నాడు, తనకేదో సద్య|ోలాభం కలుగుతుందగే ఆశ ఉం'ేనే తప్ప అతడు భన 
చందాకూడా కట్టడు. వీళ్ళనంతా ఏకంచేయడానికి “నయ్మె' ఏకై కమార్గం. (ప్రభు 
త్వాం ఆలోచనారహితమైన ధోరణుల, విధానాలు ఒకవికంగా డేలే చేసినఎ 


తరుచుగా నమ్మెలు అనివార్యమైన ఆవసరాలుగా రూపొండి ఉద్యోగులను సంఘ 
టక పరుస్తున్నవి. 

సోషలిజం తీసుకురావాలని తహతహలాడుతున్న మనడేశంలోని (ప్రభు 
త్వం విడ్యార్థ్యతలు గల ఉద్యోగుల శక్తిసామర్థ్యాలను. ఉన ంచుకో లేక 
పోతున్నదసి నా విచారం. అజ్ఞానంవల్లో ఇలా జడగుతున్నదో లేక కావాలని 
ఇలా చేస్తున్నారో శతెలియదు. 

భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ాకసటక న అవినీతికి 
అఆకరమైన ఒక దోషజుష్టమెన పద్ధతితో పోరాడుతున్నామనీ, దాన్ని కూల 
డోటౌంనీ, నామరూపాల్‌ 'లేకుండో చేయాలనీ ఉదో, కగులిప్పుడిప్సుడే తెలిసి 
కొని నన్నద్ధులొతున్నారు. అభ్యుదయకరమైన ఆశయాలకూ, ఆచరణలకూ- 
వాళ్ల ఉన్ముఖులౌతున్నారు. భవిత న్యం ఆకావ్‌హంగానే ఉన్నది. 


(శ్వేచ్చానువాదం : శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తి) 


తెలుగువారి తీరని సమస్యలు 
శ్రీ యన్‌, శ్రీనివాస్‌ 


bare తీరని నమన్యరేవి ?* అని' ఆలో చించినట్లయిశే ఒక అను 
మానంరావోచ్చు. “తెలుగువారికి తీరని సమస్యలు కొనివేవి 7” అని. 
నిజమే, తెలుగువారి జీవితం సమన్యలమయం. ఎన్నో నదున్యలతో న 3మత 
మౌతూ, పూర్వవై భవాన్ని తలపోస్తూ, వర్తమానంలో మాత్రం వివిధరంగా 
లలో తక్కినవారికం'టె కొంతవరకు వెనకపడుతూ, నత్త నడకతోముందుకు 
సాగుతున్నారు తెలుగువారు. మనని మనం హీనంగా చూనుకోవడంగానిి 
మనలోని గొప్పదనాన్ని గు ర్తించుకొనక పోవడంగాని నా ఉద్దేళ్యంకాదు. కానీ 
మనం భవిష్యత్తులో అభివృర్ధిమార్గంలో వయనించాలం'తే వర్తమానంలోని 
మన లోపాకేమిటో, సమన్యలేమిటో జ్యాగత్తగా గమనించాలి. మనకున్న 
వివిథసమస్యలలో కొన్ని మనలోని లోపోరివల్లు కలిగినవి, మరికొన్ని 
భౌగోళికపరిస్థితులవల్ల, దేళవరిస్థితులవల్ల కలిగినవి. మన సమస్యలలోకొన్ని 
ముఖ్యమైనవోటిని గురించి వరికీంచుదాము. మననిగురించి మనం ఆలోచించు 
కొనేటప్పుడు నిష్బాకికమైన దృష్టితో ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించాలి. 
ముందు నమన (్రేస్తుతనమస్యలన్నింటిలోను ముఖ్యమైనది (ప్రాంతీయతా 
భేదములవల్ల కలిగినది. మన తెలుగుదేశంలో తెలంగాణా రాయలసీమ, 
సర్కారు అని మూడుబాగాలున్నాయి, తెలంగాణా, రాయలసీమలు సర్కారు 
జిల్లాలకంటె కొంతవరకు 'వెనకపడ్డపాంతాలు,సర్కారుజిల్లాలవారు (ఆంధ్రులు 
తెలంగాణాకువచ్చి ఉద్యోగాలుచేస్సి భూములుకొని వ్యపసాయంచేసి, వ్యాపారాలు 
చేసి కొంత స్థిరవడ్డారు, (ప్రతిరంగంలోను వారు (ప్రముఖపాత్ర వహించడం వ్ల, 
వెనకపడిన తెలంగా ణాప్రజలు కొన్నినష్టాలుపొందారు. ఉద్యోగా వకాశాలు,మొద 
లైనవాటిల్లో ఆం(ధులవల్ల తెలంగాణావారికి నష్టంకలుగుతోంది. కాబట్టి అంధ, 
శెలంగాణాలు రెండు (ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోవాలని ఉద్యమం లేచింది. ఆ 
ఉద్యదుంవల్లి రాష్ట్ర భవిష్యత్తు పెక్కు. విధాలుగా దెబ్బతిన్నది. |దస్తుతానికి 
ఆ ఉద్యమ తీ(పపరిస్థితులు చల్లారి నాయకులమధ్య కొంతవరకు సంప్ర 
యువభారతి నిర్వహించిన వ్యానరచనపోటీలో ఈఅంశముప్రై (ప్రధమ 
బహుమతి నందుకొన్నవ్యాసం, 
14 


౨౧౦ మహతి 


దింపులు జరుగుతున్నా, ఆం(ధ తెలంగాణా (ప్రాంతాలమధ్య చెలరేగిన 
సంఘర్షణా సమస్యకు తగిన పరిష్కారము జరగలేదు. అంతేకాకుండా 
ఇ 
పసుతం తెలంగాణాలో అమల్లోఉిన్న “ముల్కీ.” నిబంధనలుకూడా హెకోర్లు 
రసః . > వ 
చెల్లడానికి వీలు 3ేదని తీర్పునిచ్చింది. దానివల్ల తెలంగాణాకు కొంతనషం 
న న్‌ బె 
కలుగుతోంది. ఆంధ్ర, తెలంగాణాలు రెండు ద్రశ్యేకరాష్ట్రాలుగా వెలసి మన 
& 
'తెలుగుగడ్డను రెండు ముక్కలుగాచేసి బిలహీనవడడమూ, లేక మనలోనే 
ఒకరినల్ల ఒకరునష్టపో వడమా అన్నది పెద్ద సమన్య. మనదేశంలో పూర్వం 
న ఎ 
ఐకమత్యంలేక చిన్నచిన్న ముక్కలుగా దేశం విభజింప బిడడంవల్లనే ఎన్నో 
కష నిష్ణురాలకు గురియైన సంగతి మనకు తెలును. ఒకవేళ రాజ్యాంగాన్ని 
ORE వ 
సవరించి, ముల్కీ-నిబంఛనను చెల్లించినా అప్పుకు మరి ఐక్యరాష్ట్ర విధానంవల్ల 
ధ అ 2 
ఒరిగే దేముంది? (ప్రతి విషయం దగ్గరా ఈ అభ్యర్థి ఆం(ధుడా, తెలంగాణీ 
యుడ్కా ముల్కీ యుతుడా, ముల్కీ-రహితుడా ఈ విభేదాలు కలుగుతాయి, ఈ 
విధమైన (ప్రాంతీయతా సమన్య మనను “ముందుకువెశ్చెనుయ్యి, వెనక్కి. వెశ్తె 
గొయ్యి” అన్న పరిస్థితిలో ఉంచుతోంది. 
అ 
తెలుగువారి ముఖ్యసమస్యలలో భాషాసమస్య యొకటి. శెలుగువారు 
నాలుగున్నరకోట్లున్నా ఆంధ్రరాష్ట్రం 1956 లోనే ఏర్పడ్డా రాష్ట్రవ్యవహా 
రాల్లోనే తెలుగుకి సరియైన (ప్రాధాన్యం లెదు. ఇకజాతీయస్థాయిలోను, మన 
శెటిగెక్కడుండో వెచేకోహలి. ఇంతమంది శెలుగు వారీలోను శెలుగుతప్ప 
మరోభాషరానీ వారు ఎంతోమంది ఉన్నారు. వారే కార్యాలయానికెళ్లాలన్నా 
ఆంగ్లభాష తెలిసిన వారి కాళ్ళ సట్టుకోవలసిందే. అంతదాకా ఎందుకు యాన 
దాం్మథ్రదేశానికి ముఖ్యపట్టణమని మనం గర్వంగా చెప్పుకునే మన హైదరాబాదు 
లోనే మనభాషకు తగిన (ప్రాతినిధ్యంలేదు. అదేమ, ద్రాసువెళ్ళి చూస్తే, అక్కడా 
అనేక భాషలవారు నివసిస్తున్నా వాళ్ళ రాష్ట్రభాషఅయిన తమిళమే |ప్రధానప్మాత్ర 
i త 
వహిస్తూ కనవడుతుంది. 
ఇక బోధనాభాష విషయంలో చూద్దామా ఇప్పుడు బోధనాభాషగా 
డి గ్రీస్థాయిలో తెలుగు విరాజిల్లుతున్నా, చదివేవాే తక్కువగా కనిపిస్తున్నారు. 
మన హిలుగులో రాయబడ్డ శా ఫ్ర్రీయ గ గంథఖాలుచూసే స్తే సాంకేతీక పదాలు కొన్ని 
ఆంగ్లానివే యథాతథంగా ric కొన్న “అంతర్భహీః (ప్రకోష్టిక 
Py bm o 
(రేడియో - ఆల్బా” లాంటి దీర్భ మైన కఠినపడాలుు మధ్యలో నగం వ్యావ 
హారిక భాష్క కొంత గ్రాంధికభాష్క ఈ విధంగా ఆతి లోపభూయిషంగా 
g 


తెలుగువారి తీరని నమన్యలు ౨౧౧ 


ఉన్నాయి మన పుస్తకాలు. పైగా తెలుగులో కాస్ర్రపాఠాలు చదివిత్కే ఒకవేళ 
పెరాష్ట్రా్భలకుగాని అంతర్జాతీయ స్ట్రాయికిగాని వె_ే మనజ్ఞానం వాళ్ళకి వ్యక్తీక 
శించడం వీలుకాదు. అదీకొక మనం తెలుగులో శాస్ర గంతాలు, సాంకేతిక 
(గ్రంథాలు ఆంగ్లములోనుండి అనువాదం చేసుకొని పోతూంటే మనం “డాల్టన్‌ 
పరమాణు సిద్ధాంతం” పూర్తి చేసేసరికి పైదేశాలవారు. చం|ద్రమండలంలో 
నివసిస్తూ ఉండవచ్చు. పోనీ అలాకాదని ఆంగ్లమునే బోధనాభాషగా పెట్టు 
కుంటే విద్యార్థులు పుస్తకాలు కంఠస్థముచేస్తారు, పరీక్షల్లో కృికార్జులవుతారు 
గాని అనలై న జ్ఞానం వారీకి "కలగదు. వాటు” నేర్చుకునే రొకవిధంగో కృత్రిమ 
విద్యఆని 'ెప్పవెచ్చును. ఎందుకం'టె ఆంగ్లం మన మాతృభాషా కాదు, దగ్గర 
భాషా కాదు. మనలో ఆంగ్లంలో తమ భావాలన్నింటిని ఉన్నవి ఉన్నట్టుగా 
చెప్పగలవారు, ఇతరులు ఆంగ్లంలో ఏమి చెప్పినా సరిగా పూర్తిగా గ్రహించ 
గలిగిన వారు చాలా కొద్దిమంది మాత్రమే అనడం నత్యదూరం కాడు. మరి 
మిగిలినవారి గతి ఏమిటి ? వారు ఆంగ్లంలో (గ్రంథాలు చదవడం (ద్రావిడ 
ప్రాణాయామం లాంటిది. బోధింప బడిన విషయాలు వారి హృదయాంత 
రాలలోకి చేరి ముద్రవేసికొని పోలేవు. ఉదాహరణకు అధ్యాపకులు ఆంగ్లంలో 
పాఠాలు చెబుతూంటే ఆ (ప్రవాహానికి విద్యార్థులు తలలూపుతూ కూర్చుంటారు. 
చెప్పినదాన్ని గురించి వారికేమీ సందేహోలు రావు. అదే తెలుగులో పాఠం 
చెబితే వారికి చెప్పింది అర్థమైఅనుమానాలుకూడా కలుగుతాయి, అనుభవజ్ఞు 
లెన కొందరు శాసోపధ్యాయుల పరిశీలనా ఫలితం ఇది. 

—- సాహిత్యంకూడా తెలుగువారికి సమస్యాయుత మైనది, కొందరు ప్రాచీన, 
సాంప్రదాయ సాహిత్యాన్ని పఠించాలంటే, మరికొందరు పాతకాలపు సాహిత్యం 
పరఠనీయంకాదు, నవీన మార్గంలో సాహిత్యం పయనించాలంటున్నారు. కొందరు 
పాతరాతియుగం దాటిరామంటే మరికొందరు (ప్రాచీన (గ్రంథాల నగ్ని కాహుతి 
చేయాలంటున్నారు. సామాజికులలో వివిధ రకాల దృక్పథా లుండవచ్చును, కాని 
పాఠకొ త్తలను సంధించే సమ్యక్‌దృష్టిి ఇతరుల భావాలనుగూర్చిన నహనం 
|పతివారికీ అవసరం. కాని మన తెలుగు సాహిత్యంలో (ప్రాచీన సాం(పదాయా 
లక్కు నవీన మార్గాలకు ఆయా సిద్ధాంతాలకు సందింధించిన వ్యక్తుల మధ్య 
సిద్ధాంత భేదాలకు తోడు వ్యక్తిగత ద్వేషాలు రగులో-టంకూడా జరుగుతోంది, 
సాహిత్యం విషయంలో అనేకరకాలై న భేదాభిప్రాయాలు కలిగి, విరోధాలుకూడా 
రగిలి మన సాహిత్యరంగం మాధుర్యాన్ని, చైతన్యాన్ని, హృదయన్చందనాలని, 


౨౧౨ మహతి 


వివేకాన్ని, (ప్రజలకి అందించడానికి బిదులు తగవులకు నిలయమైంది. వాదోవ 
వాదాలు పరన్చ్పర నిందలు మొదలై నవాటితో మహాకవులై నవారుకూడా, సామా 
న్యులకన్నా హీనంగా అసలు సాహీత్యంవిషయం మర్చిపోయ్యి వ్యక్తిగత ద్వేషా 
లకు గురిఅయి,తగవు లాడుకునే దురవస్థకు గురిఅయింది తెలుగుసాహిత్యరంగం. 
ఛందో కవిత్వం, భావకవిత్వం, ఆభ్యుదయక విత్వం, విస్ల వకవిత్వం, అ. ర.సం, 
వి, ర. సం. ఇన్నిరకాల కవిత్వాలు బయజ్ఞైేరి, సృజనాత్మక సాహిత్యం కరువై 
పనికిరాని చెత్త ఎక్కువై (ప్రజలకు ఏది చదవాలో అర్థంకాక అనలు సాహిత్య 
మం'ేనే తలనొప్పి కలిగేలా తయారయింది పరిస్థితి. సహనం, సామరన్యం 
లేక “నేను చెప్పినది మా(త్రమే చేద” మనేభావం ప్రముఖ సాహితీవే త్రలలో 
కలగబట్లి, కలిగింది సాహితీ అనహన నమస్య, 

“అలాంటివే మరొకసమస్య మన (గ్రంథాలు రాయడానికి (గాంధికభాష 
వాడాలా, వ్యావహారికభాష రాయాలా అన్నది. పూర్వంనుంచి గ్రంథరచనకు 
వాడబడుతున్న వ్యాక రణబిద్దమైన భాష |గ్రాంధికభాష, మన నిత్యవ్యవహారాల్లో 
మాట్లాడడానికివాడే వాడుకభాష వ్యావహారికభాష, మాట్లాడడానికి ఒకథాషేమిటి, 

వాయడానికి వేరేభాష ఏమిటి, ధ్రాతకుకూడా వ్యావహారికాన్నేవాడాల్సి లేకపోశే 
గ్రంథాల్లో వాడేభాష ప్రత్యేకంగా సాహిత్యం పతించినవారికేగాని సామాన్య 
పాఠకులకర్ణంకాదు. ఈ [గంథరచన వ్యావహారిక భాషలోనే సాగితే చదివేవారికి 
శేలికగా ఉండి సరిగ్గా అరమవుతుందని కొందరిభావన. ఈనాదనాసత్య మే, 
తెలుగులో వాయబిడ్డా ఎంతోమంది తెలుగువారికే ఆర్హంకానివిధంగా ఉండడం 
గ్రాంతికధాషలోని లోపం. కాని మరికొందరు నిత్యవ్యవహరంలో భాష 
ఎన్నో మార్పులు చేర్పులు చెందుతూ ఉంటుంది, వాటినన్నిటిని (క్రమబద్దంచేసే 
వ్యాకరణంలేకపోతే బాష ఒకొక్కప్రాంతంలో ఒక్కొక్కమాదిరిగా 
మారుతూపో శే, చివరికి ఒక జిల్లాభాషకు వక్కజిల్లా భాషకు కూడా సంబంధం 
లేకుండా అనలు తెలుగే చిన్నాభిన్నామై పోవచ్చు, కాబట్టి వ్యాకరణయు క్తమెన 
గ్రాంధిక భాష అన్నిచోట్ల (గ్రంథరచనకు ఉపయోగపడి తే మొత్తంమీద 
భాషాన్వరూపం మారిపోదంటారు. _అబీనిజమే. మన ఆంధ్ర వదేశ్‌ 
రాష్ట్రం తీనుకుంటే _రాష్ట్రుమధ్యభాగంలో ఉన్న కొన్ని జిల్లాలలో తప్పించి, 
రాష్ట్రినరిహడ్దుల్లో వున్న జిల్లాలలో ఇతర భాషల (పభావ  మెక్కు.వగా 
ఉంటుంది. ఉదాహరణకు ఒరిస్సా సరిహద్దులలో ఉన్న శ్రీకాకుళం 
జిల్లాలో ఒరియా (ప్రభావం, తమిళనాడు నరిహద్దులలో నున్న చిత్తూరు 


తెలుగువారి తీరని నమన్యలు ౨ంకి 
మొదలై నచోట్ల తమిళవు |పభావం, మైసూర్‌కి దగ్గర్లో ఉన్న గుంతకల్లు 
ప్రాంతాల్లో మై మెసూరీ (వభావం, తెలంగాణా ప్రాంతాల్లో ఉర్దూ ప్రభావం మన 
శెలుగుభాష మీద ఉనా న్నాయి. ఏ ప్రాంతంలోని వ్యావసోరికోన్ని ఆ ప్రాంకప్ప 
గ్రంఠాల్లో ఉపయోగి స్టే కొ న్నాళ్ళయేసరికి ఒకేరాష్ట్రంలో ఒశేభాషయినా ఒక 
(ప్రాంతంభాష మరోపాంతాని కర్తంకాకపోవచ్చు. కాబట్టి ఈ పరభాషా ప్రభా 
వాన్ని భాషలో మార్పుల్ని (క్రమబద్దంగా ఉంచడానికి గాంథికభాష అవసరమే, 
కొంతమంది వ్యావహరికభాష పుస్తకాల్లో వాడికే తెలుగుభాష మైలపకిపోతుం 
దేమోనసి భయపడుతుంపే, కొందరు |గాంధికధభాషను నాశనం చెయ్యాం౦'టే, 
భారతరామాయణాలను తగలబెడితే చాలుతుండ్కా చాలదా జని ని ఆలోచిస్తున్నారు. 
ఆర్థిక సమస్యలుకూడా తెలుగు వారికి ఎక్కువే. ఆం(చ రాష్ట్రం 
వ్యావసాయకరాష్ట్రం. కాని ఈ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో సరియైన నీటి 
పారుదల సౌకర్యాలు లేవు. తగిన పరేకరాలు విత్తనాలు మొదలైన వాటిని 
కొనడానిక్కే రైతులు చాలా ఆర్టీక ఇబ్బందులలో నుండి కొనలేకపోతున్నారు. 
శూన్యంలో తవేకమాన మన్నళ్టు, వారిని కరువులు లేక వరదలు తికమక 
పెడుతున్నాయి. ఆం|గ్రదేశంలో తినడానికి సమీకృతాహారం దొరకని వారి 
సంఖ్య చాలా అధికం. వ్యావసాయిక సమస్యలకి తోడు మనరాషం పారిశ్రా 
4 అ 
మికంగా కూడా వెనుక పడిందనే చెప్పాలి. పూర్వం ఆం(ధ్రరాష్టంలో అత్య 
J అ 
ధికంగా ఉండి, దేశాన్ని సస్యశ్యామలం చేసిన కుటీర పరిశ్రనులు ఇప్పుడు 
చాలావరకు నశించిపోవటం జరిగింది. పల్లెసీమల్లో ఇబ్బందులకు గురి 
ఆవుతున్న సన్నకారు రైతులక్కు ప్రభుత్వం చేయదలిచినసహాయం, వారికి 
స్మక మంగా చేరక మధ్య దళారీల అవినీతికి ఆహుతె పోతున్నది, ఈ ఆరిక 
C క చ 3 
నమన్యలనెదురో్య-టం, అవినీతిని అంతమొందించడం ఎలాగన్నదో పెద్ద 
సమస్య. నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న రాష్ట్రాలలో మనరాష్ట్రం కూడా 
& డ్డ) 

ఒకటి. 
ఇక సాంఘిక సమస్యల విషయానికొస్తే వరకట్నాలు, కులమత 
భేదాలు, ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువని గణాంక కారులు చెప్తున్నారు. 
ఇకమూఢ నమ్మకాల సంగతి చెప్పనే అక్కరలేదు. ఒకేభాష మాట్లాడేవారిలో 
, వన్నోకులాలు, ప్రతికులంలో మళ్ళీ కొన్ని వర్గాలు, (పతిపర్గంలో కొన్ని 
శాఖలు, ఈ విధమైన అవాంఛనీయమైన విభజన మనలో కనిపిస్తోంది. ఎన్నో 
సాంఘిక నమన్యల్ని పరిష్కరించడానికి (ప్రభుత్వం శాననాలు చేస్తోంది. 

మ 


౨౧౪ మహతి 


కాని ఆ సమస్యలు అంతర్వాహినులుగా మననింకా బాధిస్తూనే ఉన్నాయి. 
తెలుగువారిలో ఐకమత్యం లేకపో బట్టి పూర్వంలోను వర్హమానంలోను కూడా 
ఎన్నోసమస్య లెదురౌతున్నాయి, 

భౌగోళికవరిస్టితుల దృష్ట్యా ఉస్ణదేశస్థులై న తెలుగువారు శారీరకంగా 
దుర్చలులు, దాని క్రితర సమస్యలు తోడై వారిని మరింత కృంగదీస్తున్నాయి, 
మానసికంగాను మన తెలుగువారికి ఎక్కువ దౌర్చల్య మున్నది. తక్కిన 
వారినుండి నేర్చుకొనడం తక్కువ. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 
ఐ. ఎ. యస్‌. మొదలై నవాటి ఎన్నికల్లో మనతెలుగు వారు విజయం పొందడం 
చాలా అరుదని లెక్కల (ప్రకారం తెలుస్తున్నది, వారిలో తగినంత ఉత్సాహం, 
పట్టుదల తక్కువ అవడమే దానికి కారణం, వేగినాడులో విహరిస్తూ కవి 
సా(మాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారు వేంగిరాజ్యపు రోజులలోని తెలుగు 
వారి స్థితిని నేటితెలుగువారి స్థితిని తలపోసి అప్పటిస్టితి నాలోచించి “అకు 
వులు కాక్తుణీ వ వచ్చవాంధ్ర “జనులు” ఆని (వ్రాసినారు, అమే శ్రీ జంధ్యాల 
పాపయ్య "ఛాత్రిగారు “చెక్కుచెదరని, ఏనాడు మొక్కచోనిి ఆంధ్ర పౌరుష 
మిప్పుడద్ధ్వాన్నమయ్యె” ననిధాధపడినారు. వీనివలన మనశెలుగువారి ప్రస్తుత 
పరిస్టితి కొంతవరకు బాధాకరమైన దనిపిస్తుంది. 

ఈ బివంగా ఎన్నో సమన్యలతో సతమత మవుతున్న మనం మన 
పరిస్థితిని నరిగ్గా ఆకళించు కోవాలిగాని నిరుత్సాహపడకూడదు. నమన్యలను 
యధతథంగా" అర్థం చేసుకొని వాటిపరిష్కారానికి కృషిచెయ్యాలి. ఇనప 
కండరాలు ఉక్కునీరాలు నంపాదించుకుని వివేకంతో, పట్టుదలతో, ఐక్యతతో 
కృషి చేస్తే ఏనమన్యలయినా పరిష్కరింవబిడతాయి. మనము సరిఆయిన 
డ్రయుత్నం చేసి “దేశభాషలందు తెలుగులెస్స," “డేశవాసులందు తెలుగువారు 
గొస్ప” అని మరొక్కసారి ఆనిపించాలి. 


జాతీయ సమైక్యభావం 
శ్రీ ఎన్‌. ఇన్నయ్య 


భారతదేశంలో జాతీయసమైక్యతాభావం లోపించింది గనుకనే విదేశీయులు 
నులభంగా జయించి పాలించగలిగారని ఒకవర్గం బావించింది. మన 

దేశంలో ఆనాదిగా సాంస్కృతిక, మతపరమైన నమైక్యత ఉన్నదని 
మరొకవర్గం అంటున్నది. కాని నేడు జాతీయనమైక్యత అనగానే రాజకీయ 
వరమైన నమన్య ఆని విస్మరిస్తున్నారు. రాజకేయ నమైక్యొత ఉం'టేగాని ఆర్థిక్క 
సామాజిక అభివృద్ధి సాధ్యపడదు. 

నిష్బాకీకంగా చూ స్తే భారతదేశం, ఒక ఉపఖండంలో నివసిన్లున్న 
నానాజాతి సమ్మేళనంతో కూడినది. |బిటిష్‌వారు రానట్లయితే మనంకూడా నేటి 
ఐరోపాదేశాలవలె ఉండేవాళ్ళం. స్వాతం త్ర్యపోరాటంవలన ఒకవిధమైన రాజ 
కీయ వత్తిడి యేర్చడి, ఛిన్నజాతులు 'సైతం ఒక కేంద్ర ప్రభుత్వాన్ని అంగీక 
రించవలసి వచ్చింది. కనుక మసన జాతీయవాదానికి గతచరితలేదు. 

స్వాతంత్ర్యానంతరం, రెండు సందర్భాలలో జాతీయస మైక్యతాభానం 
యేర్చడినట్లు అగుపించింది. చైనా _ భారత సరిహద్దునమరంలో ఒక్క 
కమ్యూనిస్టులు మినహా మిగిలినవారంతా, చై నాను ఖండించటావికి ఐక్యమైనారు. 
'రెండవనర్యాయం పాకిస్తాన్‌కు భారత'దేశానికి నంభవించిన పోరాటనందర్భంగా 
కొందరు ముస్లింలు మినహా మిగిలినవారంతా ఒకృతాటిపై నిలబడినట్లగుపిం 
చారు. అయిశే ఈ రెండు సందర్భాల సమైక్యతకూడా సరోక్షమైంది. విదేశాల 
భయంవలన దేశంలో ఐక్యత ఏర్పడటం ఆత్మరక్షణ డ్రయోజనాన్ని 
సూచిస్తుంది, ఈ సమైక్యతకూడా తాత్కాలికంగా మాత్రమే నిలచింది, విదేశీ 
భయం కీణించగానే, అంతఃకలహాలు యధావిధి విజృంధించినవి. 

బారత దేశం బాషారాష్ట్రవిభజనకు గురై నప్పటినుండి స మైక్యతకుదొ త్తిగా 
అవకొశంలేకుండా పోయింది. రాజకీయంగా సమైక్యత తీసుకురావటానికి 
కొన్ని పక్షొలు మతపరంగా రాబిట్టటానికి మరికొన్నిపక్షొలు (ప్రయత్నించాయి, 
కౌని విఫలమైనవి. అందుకు (ప్రధానకారణం విషయాన్ని సాంగోపాంగముగా 
అవగాహన చేసుకొని, పరిష్కారానికి పూనుకోపోవట మే. 

ఆధునిక విజ్ఞాన (ప్రభావం పెరుగుతున్న రోజుల్లో మతవరంగా విజ్ఞప్తి 


౨౧౬ మహతి 


చేస్కి ఐక్యత తీసుకురావటం అసంభవమేగాక్క అశాష్ర్రీయంకూడా, భిన్న 
మతాలమధ్య పె.పె విభేదాలుగాగ, అసలు మూలంలోనే శేడాలున్నవి. 
సాంస్కృతికంగా లిన్నత్యం ఉన్నది. కనుక ఈశ్వర అల్లా శేరేనాం అనే 
నినాదం పూర్తిగా పెడచెవిన బెట్టారు. 

ఇక మిగిలింది ఒక్కటే మార్గం. మన రాజ్యాంగపరంగా సమైక్యత 
సాధించుకోవాలి, మనిషిని కేంద్రంగా పెట్టుకొని (పగతిని సాధించాలనే రోరణి 
గల రాజ్యాంగం డ్రజలలో బాగా (ప్రచారం గావాలి, కాని కాలేదు. 

జాతీయ సమైక్యత విషయంలో స్వాతంత్రానంతరం తెలుగులో వచ్చిన 
సారన్వకం అనల్బమేగాక, ఎవరి దృష్టినీ అకర్షించలేదు, విదేశీ దాడుల 
(ప్రమాదం ఉన్నప్సుడుమా(త్రం కవులు, రచయితలు కొందరు పాతపాటలు, 
నినాదాలు యథాశ క్రి (ప్రచారం చేశారు. ప్రభుత్వ (ప్రసార సాధనాలు వినియో 
గించుకున్నారు. (ప్రజల ఉద్వేగాన్ని కదలించే మతపర మైన (ప్రచారం జరిగింది. 
ఈ విషయంలో తెలుగుకవులు, రచయితలు సమకొలీనులుగా మనజాలక్క 
గతంలో (బ్రతికారు. మానన విలువల ఆధారంగా సమైక్యత తీసుకురావాలనే 
విచక్షణ వారెవరూ పాటించలేదు. వైజ్ఞానిక దృక్పథం లేకపోనటమేగాక, 
సమాజ చైతన్యంకూడా (గహించకపోవలిం మన రచయితల, కవుల (ప్రధాన 
లోపం, 

ఈ విషయంలో కొంతవరకు కృతకృత్వ్యులై న రచయితలు లేకపోలేదు, 
ముఖ్యంగా మూఢనమ్మకాలను ఎదుర్కొంటూ, దేవునిపేరీట జరుగుతున్న 
మోసాల్ని చూపుతూ సాంఘీక న్యాయంకోసం తమ రచనల వాడిని చూపిన 
వారున్నారు. అలాంటివారిలో పేర్కొ-నదగినవారు : నార్డ వెంకటేశ్వరరావు 
(“నార్డః వారి మాట్‌, రాచకొండ విశ్వనాథశాస్త్రీ (నిజం, ఆరు సారా కథలు, 
ఆరు సారో కథలు, బాకీ కథలు, రాజు మహిషి, వీనాదేవి (హేంగ్‌ మి క్విక్‌? 
వీనాడేవి కథలు, జప రమణారెడ్డి, దిగంటరకొవుల రోచనలుు వి.ర.సం. 
రచయితలు కొందరు ఈ కోవలో చేర్చదగినవారు. 

నమాజంలో జరుగుతున్న అన్యాయం, దోపిడీలపై యీ రచయితల దాడి 
వరోక్షమైనదై నా అందరూ అంగీకరించేదే. అంటే విమర్శద్వారా సమైక్యతకు 
దారితీసే విధానం కనబడుతుంది. సమాజంలో ఉంటూ పోకడలు చూస్తూ 
వాస్తవ దృక్పథంతో రచనలుచేయటం, తద్వారా పాఠకులలో విచక్షణాయుత 
ఆలోచల్ని రేకెత్తించటం యీ రచనల విశిష్టత, దీనివలన తక్షణమే సమైక్యత 


జాతీయ నమైక్యభావం ౨౧8 


నమకూడకపోవచ్చు. కాని, ఈ రచనలు అందుకు ఉపకరిస్తాయనటంలో సందే 
హం లేదు. వీరి దృష్టి అంతా మానవహక్కుల పరమైనది. ఆ విషయంలో 
(దేజల్ని బాగా విద్యావంతుల గావి స్టే ఏకాభిప్రాయం ఏర్పడటానికి, సమైక్యత 
రూపొందటానికీ దోహదం చేసిన'క్లే. కాని అధిక సంభ్యాకులు జాతీయ 
నమైక్యత పేరుతో మానవుడు గర్భించదగిన లక్షణాలనే (ప్రోత్సహిస్తున్నారు. 
మతం, కులం, ప్రాంతం భాషలపరంగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా; ఎంత 
కృషిజరిగినా జాతీయసమైక్యత రావడానికి వీల్లేదు. వైజ్ఞానిక పద్ధతి, మానవ 
విలువలు, మానవ హక్కులు, (ప్రజాస్వామ్యం (ప్రాతిపదికలుగా జాతీయనమై 
క్యతకు కృషి జరిగితేనే (ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయాన్ని 
రచయితలు, కవులు గుర్తించి తదనుగుణంగా తమ కలాన్ని వినియోగించ 
నంతకాలం అమాయకుల ఆజ్రానం తొలగదు. 

జాతీయ సమెక్యత ee జాతిపరమెన సంకుచిత నినాదంగాకాక, 
మానవాళి పురోభివృద్ధికి దోహదం చేసే మార్గంగామ్నా త్రమే అవగాహన 
చేసుకోవాలి. ఆందుకు మన ఆలోచనలు, అవగాహనలు మారాలి. గతంలో 
'దకికే రోరణిపోవాలి. 


ఇతి శివమ్‌. 


"అంత కడివెడు పాలపై 
ఒక్కింత మీగడ “పేరినట్లుగ 
మనకు మిగులును గతములోపలి 
మంచి; అదియే నపదాయము"” 
రాడా, ని. నారాయణరెడ్డి, 


చుట్దాా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడంకంటె 
(యత్నించి ఎంతచిన్నవీపాన్నయినా ప్‌రిగించడం మంచిది.” 
అన్ననూ క్రి మాడోపిరి. మాప్రయత్నం ఉడుతాభ క్రి, 
యువభారతి అవతరణం : విజయదశమి, 1963. 


యువభారతి లక్ష్యం : 
జ దేశానికి సంఘ్మగశేయన్సుకు అనువై నపద్ధతిలో పరిపూర్ణవ్యక్తి 
త్వాన్ని పెంపొందించుకొని సభ్యులు యుగోచీక్నా గగ మిత్వానికి సమర లను 
చేయడం. 
* పరిపూర్ణమైన, సమగ్రమైన వ్యక్తిత్వనిర్మాణానికి తోడ్చడేవిధంగా 
వ వరు రచసొళ క్రిని, అభ్యయనకశీంమును ఆలోచనాళ క్తిని రచనా 
టవాన్ని అలవడ జేయడానికి కృషిచేయడం. 
* నభ్యుల్ణో woosh sss Eonbe అనువైన వైజ్ఞానిక, 
సాహిత్య, సాంన్క ఎ్రీకక? నంగీతకార్య| క్రమాలను నిర్వహించడం. 
ఈలక్యుసాధనకు కొన్నికార్య( క్రమాలను రూపొందించి కడచిన తొమ్మి 
దేళ్ళుగా యువభారతి సాహిత్యోద్యమాన్ని నిర్వహించగల్లుతున్నది. 
ద్రతినెలా మొదటిఆదివారం, మూడ ఆదివారం మధ్నాహ్నం 2.30గంట 
లకు శ్రీకృష్ణ దేవరాయాం ధ్రభాషా లయం, సుల్తాన్‌బజార్‌, 'హెదరాలాదులో 
యువభారతి 'ేర్వహిస్తున్న సాహితీ సమా వేశాలు సోభ్యులలో (డ్రతెలోద్దీవనానికి, 
వ్యుత్పన్నతాసముపలబ్దికి యథోచిత మైన అవకాశాలను కల్పించ గలతన్నది, 
( సతిమానం మేదటిఆదివారం ఉదయం 10 గంటలకు ఆ |గంథాలయం 
లోనే యువభారతి వనితావిభాగం ఇదేలత్ష్యంతో తనసాహితీకార్య క్రమాలను 
జరుపుకుంటున్నది. 


మా సాహిత్య కార్యక్రమాల సంకి ప్పవివరణ 
ఈ సమావేశాల్లో పుస్తకచర్చుకు పగోషివ కృత్వం, నాఊిహాపథంలో, 
బల ల బ్రోవ 
నాగురించి, నాకునచ్చినది, నేను మెచ్చినది, స్వీయరచనాపఠనం, అధి ప్రాయ 
వేదిక మొదలగునవి కార్యక్రమ అంశాలలో కొన్ని, 


మాగురించి ఎ౧కా 


చర్చలు ; 

సారన్వత, సామాజిక, సాంస్కృతిక సమన్యలపె అప్పుడప్పుడు. 
చర్చలు నిర్వహింవబడుతుంటాయి. చర్చనీయాంకళం పక్షంరోజులకు ముందే 
ప్రకటింపదిడుతుంది. నభ్యులు ఆయానమన్యలకు సంబంధించిన వివరాలను 
నమీకరించుకునే అవకాశం కిలిగింసజేసి చర్చలవల్ల సమ(గ్రవిషయపరిజ్ఞానం. 
అలవడేట్లు చేయడం ఈచర్చల లక్ష్యం. 

ఏవిధమైన కార్యక్రమాలను నిర్వహించినా నభ్యులందరూ వాటిలో 

పాల్గొనేవిధంగా అవ రూపొందింపబడతాయి. హౌహార్డం, నరసత్క, సాహిత్యా 

భ్యుదయానికి దోహదంచేయగల్లుతాయనే విశ్వానం యువీబారతికి వున్నది. 

నియమబద్దంగా కానేసాగే ఈవత్షనమాచేశాలేకాక అనువై నప్పుడు 
కవితాగోమలను ” నా నాటక ప్రయోగాలను, చిత్రలేఖన ప్రదర్శనాలను,. విజ్ఞుల 
సాహితీ వేర్యజ్ఞుల ఉపన్యాసాలను, _సాంస్కతికయా(త్రలస్కు పు సక బ్రేరుర 
శాలను గోష్టేలను, పోత్సాహంకోనం సాహిత్యవర మైసపోటీఎను యువభారతి 
నిర్వహించగల్లుతున్నది. వీనిలో కొన్నింటిని ఇక్కడ మేము సవినయంగా 
పేర్కొంటున్నాము. 

ప ఇతోధికంగా ఇనునుడింపజేయడానికి 1దరురణకు 
పూర్వమే విరాళాలు సేకరిచించి శ్రీ అనుముల కృష్ణమూ ర్తిగారి “సరన్వతీ 

సాక్షాత్కారం' అనే కావ్యాన్ని hs కాళోజీ తేరుగుచేసిన అరీల్‌జీ బాన్‌ 

'జీవనగీత' (The Prంphet)ను (పచురించింది. నలుగురు యువభారతి సభ్యుల 
కవితానంకలనం “వీచికలు? సమీతీకుల అభిమానాలను చూరగొనగల్లింది. 


ఫు స్తకపథకం 

మనలో పలువురికి పుస్తకాలు కొనిచదివే అలవాటు తక్కువ. తక్కువ 
పెట్టుదిడితో ఎక్కువ పుస్థ నకాలను సంపాదించి పెట్టగల్లే పద్దతిలో డే మేంప్పుస్తక 
పథకాన్ని రూపొందించి 'ఒకసంవత్సరంపాటు నిర్వహించాం. 


విద్యార్థి రచయితలకు కథారచన పోటీ - 1970 : 
విద్యార్గులలో సృజనాత్మకళ క్రిని (ప్రోత్సహించే నిమిత్తం (ప్రఖ్యాత 
గ్రతరరాకర రలు శ్రీ ఎమ్‌. శేషాచలం ఆండ్‌ కంపెనీ సికిందరాబాదు, వారి 
హకారంతో అలభిలబారతస్థాయిలో శతెలుగువిద్యార్గులందరికీ కథారచనపోటీ 
విర్వపొంచి మాన పమ వార్టీకోత్సవ నందర్భంగా 15 మన్నికైన కథలను 
సంపుటిగా విద్యార్థిసాహితి -2గా ఎమెస్మో ప్యాకెట్‌ బుక్‌గా వెలువ 
రించాం. సప్తమీ వారి ర్షి కోత్సవ సందర్భంగా మా రెండో కరకర నంగా 
“మారుతున్న విలువలు “రచయితల బాధ్యతలు” అనే విషయంపై ఒళొ గోష్టినీ 


౨౨౦ మహతి 


ses 37 గురు (ప్రముఖ సాహితీ సష్టల వ్యాసాలను ముందుగానే 
చి “రచన అనే పేరుతో ఒక సంపుటిగా ప్రచురించి గోష్టిలో పాల్గొనే 

వారికి peel ముందుగానేఅందజేశాం. (ప్రముఖసాహితీ మానష్మతిక" భారతి! 
అక్టోబరు '70,సంచికలో (ప్రతి సాహితీపరుడు తప్పక చదువవలసిన వ్యాసనం 
కలన మనీ, ఈప్పు స్తకాన్ని చదవడం ఒకగుణ మనీ చెప్పడమేకాక చదవక 
పోవడం ఒక లోపమనిగూడా చెప్పవచ్చునని “రచన'ను సమీక్షిస్తూ పేర్కొ 
న్నది. 


కావ్యలహరి - 1971 

పారీనాంధ (ప్రౌథభారతిగ ఈరరంవారికి పరిచయం చేయాలని సంకల్చిం 
చిందియువభారతి. శ్రీ నాథునిశ్ళంగా రనై షధం, అల్ల సాని పెద్దన పసరు 
నందితిమ్మన పారిజాతాపహరణము, రామరాజిభూషణుసి పనుచర్మిత్రము, 
చేమకూర వేంక టక విరాజు విజయవిలాసమునుగూర్చి న్న ్రసిద్ధసాహిర్యావార్యులా 
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంధ్రశాఖాధ్యతలు శచార్య దివాకర్ల వేంకటావధాని 
గారు యువభారతి ఏర్పరిచిన సాహిత్యసమా చేశాలలో డ్రన్‌ంగించి వానికి 
వ్యాసరూసమును కల్పించి (ప్రచురించుట కవకాశము నొనగిరి. 

అది కోవ్యలహరగ | గ్రచురణ పొందింది. వీలై నంత తక్కువధరలో 
ఉత్తమ సాహిత్యా న్నందదేయో ౨న్న దృక్పథం కలిగీనే యువభారతి దాదాపు 
20 పుటలు కలిగిన ఈపు _స్టకాన్ని 2 రూపాయలు (వ్రచురణపూర్వవిరాళ 
మిచ్చిన సాహితీ పియులకు తరదజేసింది. ఉభయనగరాలలోని భాషా భిమాసులు 
వేలనంఖ్యలో ఈ ఉపన్యాసనభల్లో, పాల్గొని యువథభారతికి (ప్రోత్సాహాన్ని 
కల్లించారు. ఉభయనగరాల సాహితీచరిత్రలో ఈనభల నిర్వహణెద్దతి, (క్రమ 
శక్షీణ అపూర్వమైన దని తెలుగుజాతికి సుభోదర్క నుని పము“ ంష్మత్రికల 
(ప్రశంనల నందుకున్నది, 


Kavyalahari; 
“A collection of lectures delivered by Dr. D. Venkatavadhani, 
Yuvabharathi, 5. Kingsway, Secunderabad-3, Price: Rs. 5. 

A team of young men who are very much devoted to 
literarp activities made history-under the banner of Yuvabharathi 
in the history of Telugu literature by orgainising a series of lec- 
tures by Dr. D. Venkatavadhani, Professor of Telugu, Osmania 
University, and bringing out the text of the lectures into a handy 
volume. It is highly commendable that they printed 11,500 
<oples of the book and offered it at an incredible pre-publicacion 
price of Rs, 2. 


మాగురించి ౨౨౧ 


The book under review contains detailed critiscim of five of 
the most important kavyas in Telugu literature-Sringaranaisha- 
dhamu, Manucharitramu, Parijatapaharanamu, Vasucharitramu and 
Vijayavilasamu. The author who is a great critic, poet and 
Rasajna dwelt at length on the merits of the kavyas with profuse 
illustrations from each one of them and expounded in detail the 
poetic imagery and literary nuances of the famous poets. The 
book is a treatise on the kavyas and richly deserves a place in 
every library, personal as well as public. The Yuvabharathi 
deserves congratulations on their unique venture," 

BHAVARAJU 
Triveni, April-June 1972, pp.98. 

“యువభారతి జంటనగర సాహిత్మీపియులకు (క్రొ త్రకాదు. గత ఎనిమిది 

నంవత్సరాలుగా యువకులలో సాహీతీచై తన్యం కలిగిసున్నది. రచనా 
pa అ 

టోత్సాహం ఇస్తున్నది. మెదడునకు పదునుపెడుతున్నది. ఉత్తమ సాహిత్య 

పఠనాభిలాషన్స్కు సువచోరీతిని కలిగించేందుకు కృషి చేస్తున్నది.” 

“యువభారతి కార్యక రల కార్యనిర్వహణలో సాహితీహౌరభం, 
నంస్కృతీసొరభం కనపడుతున్నవి. సభలను ఏర్పాటుచేయడం ఒక కళ్క 
ఒక విద్య. ఇందులో యువభారతివారు ఆరితేరారు' అని (శ్రీనార్లవారుఅన్నారు. 
ఇంచేకాకుండా “నమయనిర్ణయం పాటించడం, ఆగూతులకు నముచికస్తానాలు 

3 
ఏర్పాటు చేయడంతోపాటు, చిన్నచిన్న విషయాలలోకూడా తమ కున్న కళాధి 
రుచి, అభిజ్ఞతను వెల్లడించారు. ఇది యువభారతి కాదు-నవభారతి, నవ్యమైన 

G a 
భారతి” అన్నారు (శ్రీనార్హ 


అంధ్ర జ్యోతి, 24 అక్టోబర్‌ ql 

“కావ్యలహరి ఉపన్యాసాలు ఏర్పాటుచేసిన యువభారతివారి సంఘటనా 
బలాన్ని, నమావేశ నిర్వహణాదక్షతను, తెలుగుసాహిత్యంలో నహనబుద్ది 
నుద్దీపింపడేయాలన్న లక్ష్యాన్ని జంటనగరాలవారు (ప్రశంసిస్తున్నారు. ఇవి ఏదో 
వక్షపాతంతోనో అధివృద్ధినిరోధక దృక్పథంతోనో చేస్తున్న | ప్రకంసలుకావు. 
వభారతి అష్టమ వార్షికోత్సవ ఉపన్యాసమంజర్‌కి హాజరై నపారంతా (ప్రాదీ 
నాం ధ్రసాహిత్యంగురించి వినడానికి రా ప్రారంభించిన రనజ్జుల సంఖ్యను చూచి 
విభ్రాంతి చెందారు. ఈ ఫినామినా చాలామందికి అర్థంకొలేదు. యువభారతి 
కార్యక రల ఉద్యమస్ఫూర్తియే ఈ అసాధారణ లక్షహానికి ముఖ్యకారణమని 
చెప్పక కేప్పదు, ఈనాడు ఫెక్షన్‌ చదవడానికి నిజమైన ఆసక్సి కల్పించింది 


౨౨౨ మహతి 


కొవ్వలి, జంపన నవలలు అనడంలో ఆతిశయోక్తి లేదు. ఆలాగే యువభారతి 
(డ్రయుత్నాన్ని అభివృద్ధినిరోధక మని విమర్శించేవారుకూడా సాహిత్యోపన్యాసాల 
పట్ల జనసామాన్యంలో ఆన క్షి పుట్టించిన *ైడీట్‌” యువధభారతివారు పొంది 
పోతున్నారని విచారపడికూడా లాభంలేదు. 

ఈ ఉపమానం డిలిబరేట్‌ గానే వాడాను. ఒక్కొ-క్కవిషయం చరి త్రాత్మ 
కంగా నిలిచిపోతుందని చెప్పడానికి: ఉపన్యాసాలి స్తే టిక్కట్లుకొని వెళ్ళి వినే 
వాళ్ళు ద్రితుకుతున్నవ్యవన్గల్ని గురించి విన్నామేగాని తెలుగువాళ్ళం అటువంటి 
'వెన్నడూ ఎరుగం. సుమారు 250 పేజీల “కావ్యలహరి' (గ్రంథాన్ని రెండు 
రూపాయల విలువకు అందించే కృషిద్వారా ఆన్నమాట నిలబెట్టుకొ న్న దీత్ష 
చ్వారా యువభారతివారు ఆ (గ్రంథాన్ని 11,500 (ప్రతులు ఆచ్చువెయ్యడ మేకాక 
గత ఆదివారం నాడు జరిపిన విజయవిలాస ఉపన్యానం ఆఖరు_నాడు అక్కడి 
కక్కడే దాదాపు ఏడెనిమిదివేల (ప్రతులు చెల్లుబాటు చేయగలిగారంకే యువ 
భారతిని చూసి అసూయపడేకన్న అభినందించడం సహృదయతకు తార్కాణం, 

ప్రాచీనాంధ్ర సాహిత్యం గురించి ఉపన్యాసా లేర్చాటుచేసి జనంలో 
కల్పించిన ఆన క్తి నిఫట్టి యువభారతివారు మున్ముందుకూడా ఏ మందారమంజరి 
కార్యక్రమాలో నిర్వహించే (ప్రయత్నం చెయ్యాల్సి జంటనగరాల్లో నూ యువ 
తరంవారిలో ఇంతమంది “అఖివృద్ధినిరోధకలు' తయారయ్యా రనుకొనే 
కొందరి మనసుల్ని శనం చెయ్యడానికై నా యువభారతి ఈసాహిత్య నహ 
నోద్యమాన్ని కొనసాగించాలి”, ౪౦ ధ్రజనత' 18-9-1971 

అష్టమవార్డికోత్సవసందర్భంగా ఈకార్య(క్రమం రూపొందించబడింది. 
ఇదే సందర్భంగా ఒక వార్షిక సంచికను; పదముగ్గురు యువభారతీయుల 
కవితాసంకలనం "అక్షరాలు" వెలువరించాము, 


1972 
నవమవార్గికోత్సవ సందర్భంగా మేము చేపట్టిన కార్యక్రమాలు రెండు 
మొదటి కార్యక్రమము__తమ (ప్రతిభా ప్రభావాలతో తరతరాలు తీర్చిదిద్దిన 
(ద్రక్ఞామూ పలు, మహితాత్ములు__ తిక్కన దేశిక వితాస నాథుడు” _ పాల్కురికి 
సోమనాథుడు: “సాహితీ సమరాంగణ సార్వభౌములు' = (శ్రీ కృష్ణదేవరాయలు: 
విళ్యదాభిరామ వినుర నేమ' _ వేమన; “కొ త్తపాతల మేలికలయిక' _గురజాడ 
లనుగూర్చి ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు, శ్రీ గడియారం రామకృష్ణ 


మాగురించి ౨౨౩ 
శర్మగారు; శ్రీ పుట్టిపర్థి నారాయజాచార్యులుగారు; (శీ మరుపూరు కోదండరామ 
శెడ్జిగారు డా॥కొ త్తపల్లి వీరభ్మ దరావుగారల ఉపన్యాస మంజరి=' చై తన్యలహరి' 
అనేపు స్తకరూసంలో (ప్రచురణ, ,పచురణ పూర్వవిరాళం రు, 3/- లు సేకరించి 
అందించాము, 

'రెండవకార్య క్రమము స్వాతం త్రయుగోదయము (1947_1972) లో 
తెలుగుతీరు _ తెన్నులను సంతరించుకున్న 100 సమీకావ్యాసాల సంకలనం _ 
“మహతి' (ప్రచురణ, 

స్వాతం త్యయుగోదయములో తెలుగు సాహిత్యములో (ప్రసరించిన 
సాహితీ పరిమళాలను, కల్లోలాలనుు మార్పులను, తీరుతెన్నులను వివరిస్తూ 
శఈవ్యాస కదంబం సాహితీ చరిత్రరచనకు ప్రాతిపదికగా ఆధారభూత గంథంగా 
రూపొందాలని మాధ్యేయం + 


మహాతికి హితవరులు : 
శ్రీయుతులు దేవులపల్లి రామానుజరావు, ఆచార్య దివాకర్ల వేంకటావధాని, 
” ” 
డౌ॥ సి. నారాయణరెక్డిగారలు. 


'మహతి సంపాదకవర్గం ః 

డా॥ జీ, వి. సుబహ్మణ్యం, ఇరివెంటి కృష్ణమూ ర్తి వంగపల్లి విశ్వ 
నాథంగారలు, 

ఆయారంగాలలో కృషిచేసి సిద్ధహస్తులై న రచయితల వ్యాసాలతో 650 

అ 

పుటల ఈ వ్యాససంకలనానికి (ప్రచురణపూర్వవిరాళాం కేవలం రు, 7)-లు 
స్వీకరించి అందిస్తున్నాము, 

ఈమహతి (ప్రచురణ సందర్భంగా యువతీయువకులకు వ్యాసరచన 
పోటీని, యువతులకు న క్తృత్వపోటీని నిర్వహీంచాం. 1972 మార్చి 12 వతేదీన 
జరిగిన ఈపోటీలో దాదాపు 200 మంది యువతీయువకులు పాల్గొన్నారు, 
పోటీలలో నెగ్గినవారికి నగదు బహుమతులను, పు స్పకరూపంలో (ప్రోత్సాహ 
బహుమతులను అందిస్తున్నాము. 


*“సాహిశీమిత్ర పథకం" ! 
యువభారతి తనకృషిలో పాలుపంచుకునే మితులకోసం ఎదురు 
చూస్తోంది. సాహితీమితులుగా చేరి, సాహిత్యోద్యమ నిర్వహణలో దిరువు 


౨౨౪ మజాతి 


బాధ్యతలు సంచుకునే సహృదయుల నహకారం _ఆకౌంకీస్తున్నది. ఇది 
సాహితీమ్మిత్రవథకం ధ్యేయం. 1973 న సంవత్సరంలో మూడు రూపాయల 
డ్రచురణపూర్వవిరాళం పై గ్రచురింపబడెడివుస్ధకం ఈ పథకంలోని సభ్యులకు 
ఉచితం, 

సాహిత్యాభిమానుల ఆదరాభిమానాలతో మరింత | ప్రయోజనకరమైన 
సాహిత్యాత్యక మైన, కళాత్మక మైన కార్యక్రమాలను రూపొందించాలని యువ 
భారతి సంకల్పం. సాహితీ స్నేహమే వరములత్యంగా వెట్టుకున్న యువభారతిక్రి 
నరసులై న తెలుగు ప్రజల సౌహ రం బానటగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాం. 
ఆంద్రులరాజధానీనగరం లో శెలుగుతనం తొణికినలాడోలని తెలుగువాతౌవరణం 

నెలకొనాలని నా ఆకాంక్ష 1 

యావద్భారత [ప్రజాజీవితంలో తెలుగువారి పార్థక్యానికి వై శిష్ట్యానికి, 
శ క్రి సామర్థ్యాలకు ఆదరణ లభించాలని మాకొమన. 

W సాహీత్యం నహనశీలతను, బాదార్యాన్ని, సంస్కృతిని, దేశభక్తి ద్క 
సౌమనస్యాన్ని, చేశ ప్రజలలో కలిగించగలిగినప్పుడే జాతికి జీవం పోయగల్లు 
తుంది. ఉ త్తమసాహిత్య ప్రచారానికి సుందరమైన, సులభమైన, కుభావహమెన్క 
సరసమెన వాతావరణం కల్పించడమే మా సంకల్పం, 

యునథారతి యధోచితంగా కొనసాగగలదనీ, సాహితీ తపోమూర్తుల 
నంచేశాన్ని అందించగల దనీ, తెలుగుప్రజల ఆశీస్సులను పొందగల దనీ 
ఆశిస్తున్నాము. 
ఇది యువభారతికృషి, స్థూలంగా వివరించాము. చై తన్యపూరితమైన 
ఆశయసాధనసంరంధభాన్ని జడ మైన అచ్చుసిరాద్వారా అందించగలగడం కష్టం. 
మాక్ళషి వెనుక నున్న చైతన్యస్రవంతిని సహృదయులు పోల్బుకోగలరని 
ఆశిస్తున్నాము, 


ఇరివెంటి కృష్ణమూర్తి, 
అధ్యత్షడు, 


Cn Pet 4 


శ్రీ ఇరిచెంటి కృష్ణమూర్తి, ఎం, ఏ, అధ్యక్షులు 
లప 

సికిం దాభాదు సాయం కళాశాల ఆం ధోపన్యానకులు. 
é ఎస్‌. పాండురంగారెడ్డి, ఎం.ఏ., డిఎల్‌, ఎస్‌.సి, ఉపార్యతులు 
కార్యదర్శి, జిల్లా గంశాలయ సంస్థ, 
డీ జి. ఎల్‌, నరసింహారాప్క, ఎం, ఏ, ఉపార్యక్షులు 
ఏ, జి, అసు, హెదరాబాదు. 
é సింగంపల్లి వెంకటేశ్వరరావు, ది, కామ్‌., కార్యదర్శి 
స్టేట్‌ల్యాంక్‌ అఫ్‌ ఇండియా. 
é అయ్యదేవర పురుజో త్రమరావు, దీ. ఏ., సహకార్యదర్శి 
స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాదు. 
é డి. ఎల్‌. ఎన్‌. “ప్రసాదు బీ. కామ్‌., నహకార్యదర్శి 
తంతి తపాలా ఆడిట్‌. 

a é వంగపల్లి విశ్వనాథం, ఎం,కామ్‌., నమావేశక ర, కోశాధికారి 


సికింద్రాబాదు ఆర్ట్స్‌ ఆండ్‌ 'సెన్సు కళాశాల వాణిజ్యశాస్త్రోప న్యానకులు. 


" é అర్లంరాజా 'వెంకబ్రాపు (గుధామ) బి.ఒ, ఎల్‌., 


నంయు క సమావేశక ర్ర 
= & 


U నాగినేని భాస్కరరావు, ఎం.ది.బి.ఎస్‌, ((పి_ఫైనల్‌ 


గాంధీ వైద్యకళాశాల, హైదరాణాదు, -నంయు క సమాచేశక ర్ల 
వ pa £2 శ్‌ 


కార్షవడ్గ నభ్యుబ 


u ME. సూర్యనారాయణ ఎం.కామ్స్క్‌, 


వికాం కళాశాల వాణిజ్యశాసోపన్యానకలు. 
అ 


3 é క. బుచ్చిడాబ్కు డి. ఒ. ఎల్‌. 


శ్రీ మాడభూషి అగంకాచార్యులు, భాషా వవీణ, 
'తెలుగువండితులు, జలక్ష తియ ప్రకాశ హిందీవిద్యాలయ. 


. శ్రీవ. గోపాలకృష్ణ, 


యునె "టెడ్‌ స్టీల్‌ ఏబన్సీ, 
చైర్‌ 


: é టి. కె. విజయకుమార్‌, 
ks U విళశ్వనాత సూర్యనారాయణ, బి, ఎస్‌ సి, 
. శ్ర క. జగన్నాఖాచార్యురు, 


సేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాడు. 
ప Foi 
é జీడిగుంట కామేశ్వరరావు ఎం. ఎస్‌, సి, 


a é డి. కె. డ్రీవివాసాచార్య, బి. ఒ, ఎల్‌. సంస్కృతవండితుడ్కు 


డ్రాళ్యరిలిత గ్రంఖాలయయు మరియు పరికోథనాలయము. 


నభ్యులు 


a é అక్కిరాజు జనార్దనరావు, బి. ఏ, డి. జె, 


నబొ_ఎడిటర్‌, పేట్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో. 


a U ద్‌. కృష్ణ వసాదు, బి, కౌం., 


é ఎప్‌. ఆర్‌. గ్రీవివాసాచార్య, మిష 

U మాడభూషి రంగాచార్యులు జీ మ్మే 

క్యాషియర్‌ రక్షిణమక్యరై ర్వే, 

(ఢీ కాళ్ళవల్లి మురళశీథకగౌడ బ్మి కామ్‌, (కృకీయ 


| U వి. బాపిరెక్టి, ఎం ఏ. 


ఎ. జి. ఆఫీస్కు హెదరాబాదు, 
_ 


వక్యులు i 
-25. శ్రీ డి. ఓబుల్‌రెస్తి, ఎం.కాం., 
సికింద్రాబాదు ఆర్ట్స్‌ అంద్‌ పైన్సు కళాశాల వాణిజ్యకాస్తోవన్యానకులు, 
[is డ్‌ ష్‌ 
26. é ఆర్‌. ఎస్‌, నారాయణరావు, బి. ఏ. 
27. (శ్రీ డి. చంద్రశేఖర్‌ బి. కామ్స్‌ (ద్వితీయ) 
.28. é టి. శేఖరరెడి, బి. కాం, 
కమర్షియల్‌ కర్‌, దక్షిణమధ్యరై ల్వే. 
29. U గణపవరపు నారాయణమూ ర్హ్ర, బి. కాం, 
పేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. 
.30. é పింగ? జగన్నాథరావు ఎమ్‌, ఒ, ఎల్‌, 
31 U ఏన్‌, పీ భౌర్కి వెళ. షు 
ఉస్మానియా ఏళ్వవిద్యాలయకళాశాల ఆర్హశాసో పన్యానకులు. 
అ 
3 గ్ర పెండ్యాల న్ముబహ్మణ్యం., ఎం. కాం. 
ఉస్మానియావిశ్వవద్యాలయ కళాశాల వాణిజ్యశాసోపన్యాసకులు, 
A | 
త్మ గ్రీకోటంరాజు రామకృష్ణకర్య, ఎం, కౌం., 
సికింద్రాబాదు సాయం కళాశాల వాణిజ్యశాసోపన్యాసకులు, 
_ 
34, é ఎస్‌, ఎస్‌, సాదు, ఎం ఎస్‌, సి. 
"- అలియాబాద్‌ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు, 
35 డీల్‌. ఎస్‌, భార్గవ, 
36. (గ్ర్మకె. నాగేశ్వరరావు బి. కొం, 
స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ హెదరాబాదు, 
3. UU ఇం్మదగంటి సుబ్బరాయశాస్త్రి, 
అజంజాహిమిల్స్‌. 
ఎ. గోపాలకృష్ణమాచార్యులు, ఎం, ఏ. ఎం, ఓ, వల్‌, 
ఎస్‌, ఏ. ఇ. ఎస్‌. తెలుగుక ళాళాల, ఆంధ్రోపన్యాసకులు, 
39. (శ్రీ నాళం వీరయ్య ఎం. పీ 
ఎస్‌. వి. ఇ. ఎస్‌. తెలుగుకళాశాల్క గణికశాసోపన్యానకులు. 
ఇ 


38. 8 


40. Us BEES; బి. ఎస్‌. సి. (ష్మగికల్బర్‌)., 
ఆకిసర్కు సీట్‌చ్యాంకు ఆఫ్‌ ఇండియా 
ల 
41. శ వి. పి, నక్య ప్రసాదు, దీ. కాం, 
స్రేబ్‌క్యాంకు ఆఫ్‌ ఇండీయా. 
ఆ 


శ 


42. é వస్‌. ఆదినారాయణమూ ర్తి, 
'సేబొద్యాంకు ఆఫ్‌ ఇండియా. 
43 (శ్రీ మోర్తల గోపాలరెడ్డి, బి. ఏ., 
'స్టేట్‌ ద్యాంకు ఆఫ్‌ ఇండియా. 
4. (83. ఎస్‌, డ్రసాడ్కు ఎం. ఏ., 
అఫీనరు, స్టేటొద్యాంకు ఆఫ్‌ ఇండియా, 
45. శీ టి, వ. స్న్ముబహ్మణ్యం, ఎం. ఏ. ఎల్‌, ఎల్‌. దీ. 
భాద్బీగా మోద్యో్యగనంన. 
& Re 
46. (శీ ఎస్‌, కామేశ్వరరావు 
ఖాదీ గ్రామోద్యోగ నంస్ల. 
U 2 
47. é అల్లంరాజు రాధాకుమార్‌ (రారాయ్సి బీ.ఏ., 
సిండికేట్‌ బ్యాంక్‌, 
4. U ఎస్‌, నీలాంబరరావు, బి. కాం., 
49. é సి నరసింహారావు 


వనితదిభాగం 


1. కమారి ఎల్‌. సబిత 

2, ౫ నిల్‌. సుచేత 

3 ౫ వి. జానకి 

4. 3 వి.బి లక్ష్మీ 

5. 33 ఎమ్‌. రత్నమాల 

br pw రాకుమారి 
౫5 కె. సత్యవతి 

క. ౪ సి బి, కామేశ్వరి 

9. 9 వి. ఢరత్‌కమారి 


13. 3 ప. వనంతరాణి 


శకవసభ్యులు 


ఆచార్య దివాకర్ల చేంకటావధానిగారు, 
é డేవులపలి రామానుజరావుగారు. 
దాసీ, నారాయణరెడ్డిగారు, 


u అక్కిరాజ్యూవాసుదేపరావుగారు. 


. శ్రీ వానమామలై వరడాచాద్యలుగారు. 


ఆచార్య ఖండవల్లి లక్మీరంజనంగారు, 


. డా. పాటిదిండ మాధవశర్మగారు. 


é కాళోజీ నారాయణరావుగారు. 
డా.జి. వి. సు బహ్మణ్యంగారు, 
ప @ అనుముల కృష్ణమూర్తిగారు. 


1. నరన్వరీసాజిత్కారము 


(రవపుష్టికలిగిగ కావ్యం) అనుముల కృష్ణమార్తి ఓ. 2.00 
2. జీవనగీత 
(మానవాళి నివాజలె త్తిన కారుభ్యోపనిషత్తు. ఖలీల్‌ జీ బాన్‌ 
The Prophet క శెనుగుసేత) కొళోజి రు శిర0 
3.* వీచికలు 


(నణగురుయువకవుల కవిశానంకలనము) 
కృష్ణమూర్తి, చక్రవర్తి, వెంకట్రావు, విశ్వనాథం రు. 2,00 
4. వంచవటి (కఠలనంపుటి) 
అవనరాల రామకృష్ణారావు, మంజుశ్రీ, శీలా వీ(గ్రొజు, 
లతి, సి. అనందాఠతామం. రు. 200 
5. రచన 
(మారుతున్న విణవలు . రచయితరి బాధ్యతలు _ గోష్టిస 
87 గురు (వ్రముఖిపాహితీవే త్తల వ్యాససంపృటి) రు. 5,00 
6. కావ్యలహరి 
(ఉపన్యానమంజరి) (ప్రాచీనాంధ్ర (వ్రబింధాలకు మణిహారం - 
ఆచార్యడి వాకర్ల వేంకటావధాని రు. 5.00 
7.* అఆకరాలు 
(వదముగ్గురు “యువభారలీయల కవితానంకొలనం) రు. 2.00 
శి. చై.శన్యలహరి 
ఉపన్యానమంజ్ర3, (ఆయిదుగురు సాహితీ వ్రజ్ఞా మూర్తుల 


సాహిత్య నేవాసమాలోచనా స్రవంతి) శు. 8.00 
9. గుహలి 
(స్వాతం త్యయుగోదయం(1947-1972)లో తెలుగుతీరు తెన్నులపై 
నూర్గురు (ప్రసిద్ధ తెలుగురచయితల వెలుగువ్యాసాలు) రు.20.00 


శ వతురు లేవు. 


విరాళ సేకరణలో 


హైదరాబాడు 
శ్రీమతి ఇ, వసువుతిరెక్తి 
pa ఆండా్‌ 


ష్‌ 

వి ఎస్‌, ఏన్‌, శర్మ 

ఎం, ఎస్‌. ఆల, ఆంజగేయశర్య 

అక్కిరాజు రెమావతిరాపృ 

తాళ్ళూరి నాగేశ్వరరావు 

“పిజి, లాలే 

"వి. (శ్రీరామశర్మ 

టి. వ. స్నుబహ్మణ్యకొత్రి 

“ ఎం. వెంక యేళ్వర్లు 

నుభాష్‌బాబు 

“ జి, పద్మనాభళాన్రి 

" ఎన్‌, టి, డేడాచలం 

“ ఆయల సోడుయాజుల 
నాగేశ్వరరావు 

* దాను నరసింహోరాపు 

" శె, బి. సక్యనారాయః 


కశ రవీందరెక్తి 
ig 

“పీ సూర్యకాంత్‌ 

* గౌరీనాథకాస్రి 


౨ కె గక్రీఆంజనేయళర్మ 

13 యల్‌. చందమోహన్‌ 

3 యం, యన్‌. మహాంకయ్య 

3 ఎ. సత్యనారాయణమూ ర్రి 
వ 


తోడ్పడిన సహృదయులు 


టన యస్‌. కృపా ద్రశాత్రి 


మల ంక్క్మీనారాయణ 
తల్లా పగడ రాజారాం 

be సీఠౌరాదు పఏమూర్తి 
సుబ్బారాపు 

* యాగ జగదీశ్వర్‌ 

” ఎం, ఎల్‌. గరసిందోరావు 
” యాదగిరి 

గ్రీవుతి సుశీల 

కుమారి పండా శచుంతకమణి 
ధీ ఎస్‌, సుదర్శనరెడ్డి 
"ప్‌. రోకీర్వకరేపు 


“"క౩,ఎర్‌. “గణపతి 


"సివి, ఆర్‌. శర్మ 
” జఆనార్లన్‌ భట్‌ 


vit 


కుమారి జె, రత్నమణి 
కుమారి కె జయ శీ 


® 


టి, కుమారస్వామి 

డి. సాకేతరాజు 

ఎం. బాలరాజు 

జీడిగుంట రామచం్రమూ ర్తి 


జి. కుమారొస్వామినాయుడు 
2 పతాప్‌ రెడ్డి 

శె. ఎస్‌. ఆర్‌. ధ్రసౌాడ్‌ 
ట్‌. పారసార 

ది. ఏ,'పల్‌, జగన్నాథరావు 
ఎం, లోకనాథ్‌ 

వి. రాఘరాప్పు 

శె. ఏ. లక్ష్మీకాంతం 

వి, సుబ్బరాయశాస్త్రి 

శె. పాండురంగారాపు 
వీరాజా 

. వెంకటనారాయణ 

పి. బి. అజ్జాంగరాచార్యులు 
న న్ముబహ్మాణ్యం 

ది. హనుమంతరెడ్డి' 

పి, ఆర్‌. శర్మ 

- డ్రీకృష్ణ 

ఎం. కమలాకిర్‌ 

జి. ఏ. ఆర్‌. ఎల్‌. రావు 
ఎం. వి. ఎల్‌. చారి 

బీ. (శ్రీరాంరెడ్డి 

దేవరాజు మహరాజు 
ఎస్‌. వి. రామకృష్ణారావు 


th 
™ 


Pa 


ఏ. కోటీశ్వరరావు. 


యువభారతి 


శీ సిహెచ్‌, టోసుదాబు 
ఏ. కమలాకర్‌ 

కె. పథాకర్‌ 

"5, కె. వి. చలపతిరావు 

॥3 వెంకటేశ్వరరావు 

* యస్‌, కృష్ణారావు 

౫3 యన్‌, ఆసందాచారి 

33 సీ మల్లి కారునరావు 

39 యం సొత్యహరాయణ 
నికిqదాబాదు 
శ్రీ తికమలశ్రీనవాసాచార్యులు 
i> విఠల్‌ రెడ్డి 
see 


"” ౩, దివాకరశర్శ్మ 

5 ఏ డ్‌ నందం 

?, యశ్వంతరాపు 

వరంగల్‌ 

కుమారి ఏ, శేషు 

శ్రీ ఎస్‌, వెంకటరంగారెడ్డి 

* పి, ని, రామారావు 

” ఐ, కిషన్‌రావు, 

” స్ముబహ్మణ్యం 

35 డి. ఉపేందస్వామి (గూడూరు) 
హనుమకొండ 

శ్రీ ఏ. కంకరయ్య 

డా॥ ముదిగొండ శవ ప్రసాద్‌ 

దడ స్ఫుప్రసన్నాచార్యులు 

శ్రీ పేర్వారం జగన్నాధం 

" వే, నరసింహారెడ్డి 


ర్రీ వర్మ 


విరాళ సేకరణలో తోడ్పడిన నహృదయులు x 


మహబూబావబాదు 
'కుమారి కె, వి. కమలకుమారి 
విజయవాత 
పూర్ణచంద్రరావు 


థ్రీ 3. హర్ల 
ఎస్‌” ఆర్‌, శర్మ 


"3 


సి, వి. సుంకరామశర్శ్మ 

"టివి. సూర్యనారాయణ 
తిరువతి 

శ్రీ నాగసిద్దారెడ్డి 

* వె, ఆనందరాపు 

= 
a చిట్టా డామాదరోశాశ్ర్రీ 
3 సి. వెంకటరమణ 


శ్రీ వెలగా వెంక బప్పయ్య 
" ౨. ఎస్‌, ఎన్‌, ఆచార్య 
నిజామాబాదు 
శ్రీ ఎన్‌. ఎల్‌, సోదుయాజిశర్మ 
మహబూబ్‌నగర్‌ 
వ. బుచ్చారెడి 
3 
ఏ, రామస్వాయు 
* ఎప్‌, దుధుగూదన శర్మ 
శ్రీ ఎన్‌. స్వామిళాత్రీ, నెల్లూరు 
డా॥ ఏ, శె. రాప్కు కౌకినాడ 


:G 


ఆదిలావాడ్‌ 
శ్రీ ఎం, నారాయణరెడ్డి 
* వి, సురేందర్‌ 
శ్రీ ౩. మద్దయ్య, కర్నూలు 
శ్రీ ఏ. స్నుబిహ్మణ్యం, దొండాయి 
భమ్మం 
ర్రీ కె. ఆర్‌. రామమోహనరావు 
శ్రీ ఏ. కుటుంబరావు, దుచిలీవట్నం 


33 టి. సుబ్బారావు, మచిలీపట్నం 

(శ్రీ డి. ఎల్‌. ఎన్‌, శాస్ర, గుంటూరు 

” పి, హనుమంతరావు, > 

పి చర్మిద్ర వకాశరావు, “ 
రాజమండ్రి 

కీ సి. హెచ్‌. ఆర్‌. జి. పి. శాస్తి 

స ఇ, వి, నరసింహాచార్యులు 

ఐ. సదాకివగు ప 

గీ ఏ. వెంకటరామయ్య, శ్రీకాకుళం 

డ్రీనుతి ఆంధ్రమాత » 


శ ఎస్‌, అచ్యుతరాపు 99 

U శె. రాడుమోహాసరాపు, కరీంనగర్‌ 

* పాషారాపు " 

” కమలదునోహరరాపు 33 
విశాఖపట్నం 


é ముసుకుట్ల రానుస్ను బ్రహ్మణ్యం 
“ఏ, వి, చెయిన్లు 

33 జి. సుంచరరామయ్య 

é కె. మురకీమోహనరాపుు, తెనాలి 


శ్రీ పి. వె, స్ముబ్రహ్మణ్యశాత్ర, చీరాల 
[శీ ఎస్‌. సిల్యరాజన్‌, చిత్తూరు 


నూజివీడు 
శీ క. టి. ఎల్‌. నరసింహాచార్యులు 
శీ గి. రామలింగరాజు, సూర్యాపేట 
"సి సత్యనారాయణ ,, 
U విద్యాసాగరళర్మ, జడ్‌చర్ల 
"ఏస్‌. రాజరెడి » 
"ఏన్‌, శాయిరేడ్డి ౪ 
నదాశివవేట 
శ ఎం. రంగకృష్టమాచార్యులు 
U జి. ఎస్‌, ద్రకాకరావు, జగిత్యాల 
" ౩, సంపక్కుమారాచార్యులు,, 
ఖర్గపూర్‌ (వశ్చిమజెంగాల్‌) 
U శింపర శెట్టి *ననారా' 


రామగౌదు దోధన్‌ 
ంచాబ్బు ప్రసాద్‌, బీక్క_హోలు 
అమలాపురం 

వారణాసి నత్యనారాయణమూ ర్తి 
"పి, ఎల్‌, నరసిందాశాని 

శీ ఎన్‌. పుల్లయ్య, మధిర 

* ఎన్‌, ఎన్‌, స్వామి నుధిర 

శ ఏ. ఎన్‌, రమణమూర్తి సిద్దిపే 


ద 


ముదిగొండ వీరభ ద్రయ్యే oe 
విజయనగరం 

శ కే. గంగాధరశర్శ్మ 

"పి, ది, సాయినాధశాస్రీ 

é జె. బాలగంగాధరం, గరివిడి 

డీ ది. హనునుంతరాష, మంథని 

శ ఏ. శేషవణిళర్మ, ధర్మపురి 

U ఎం.వి. రాఘవులు, నాగార్డునసాగర్‌ 

శ గంటి గోపాలశాస్త్రీ పార్వోతీపరం 
విటగుంట 

U ఏ. ఎస్‌, ఆర్‌, అంజనేయశర్య 

U బి. రాముక కష్ట, తారికొండ 

డీ ది. అనంతశయనం, వథడచూ 
నీమునిపట్నం 

శ ఎ౦. వి, రాడుస్వామి 

శ జి. హరిహరనాథశర్మ్క, జోగిపేట 

శీ డి. చిన్నయ్య, గుంకకల్‌ 

గీ రంగాచార్య, పాలెం 


. రా. 


ఆర్మూరు 
శ్రీయు, వి. ఎల్‌, ఎన్‌, మూర్తి 
NM ఎం. ఏ. నరసయ్య, నూనెవల్లి 
Ut ఆవ్వారి నారాయజ్క ధర్మవరం 


యువలారత్రి. 


కృుదంవూరు 
తోటి రామచండయ్య 
y జి. గ్రీరామమూ" ర్తి, అనకావల్లి 
a ప హరి కొతరగల్‌ 
గ్ర కాశీ విశ్వనాథం, నర్పీవట్నం 
é డి. |కీశెలం, నారాయణపేట 
ఇకో ఎస్‌.పాండురంగశర్శ్య, కామాశెరి 
5 
రాయగడ (ఒరిస్సా 
° శె. భానుమూర్తి 
(8 ఏ. సోమఢేఖరరావు, మద్దివలనా 
శీ కొప్పర్థి రామారావు ఆకీవీడు 
శ వివి. నారాయణ మధువల్లి 
é అండే వెంక్షట్రాజం, కోరుట్లి 
న్రాగరకర్నూలు 
é సి, రామచం|డరావు 
డీ కె. రామకృష్ణయ్య, యెల్లారెక్తి 
అరుణాచల్‌ వదేళ్‌ 
శీ వై. వి, బి. పుందరీకాకీయ్య 
హైదరాబాదు (అనులంధం) . 
బి. నారాయణ 
ద్రతాకరరాపు 


"౫ తిరుదల గ్రీనివాసె చార్యులు 
కమర (rr నా) 


3 మాధవీలత (ees) 
a 
వి, వినాయకరాపు (౫స్నూర్సు, 


న్పందనం జీవలక్షణం। () 
కనన్పందనం 


నహృదయలతణం॥। 
వరనహృదయం J 
సాహిత్యానికి సంజీవనం।1 


సాహితీ పసరణం జాతి పురోగమనానికి 
సారథ్యం పపాంచగలిగినప్పుడే జాతి తన (ప్రతి 
భన్కు తన సౌందర్యాన్ని, తన తవస్సును డన 
న్నంగా ద్రపంచింవ గల్గుతుంది. సహనము, నమన్వయము, సహృృదయశీలము 
నృజనాత్మక దుయిన ఉ త్రమసాహత్యానికి అనువైన వాతావరణాన్ని నృష్టించ 


గలుతాయి. ఈ నమ్మరంతోనే యుపభాకతి వివిథ కార్య కమాను రూపొం 
n 
దించి సహజంగానే సరసురెగ తెలుగుడారి నరాకార దొ 
శభ్నుంగా జయప్రదంగా నిరక్వహీించగల్లింది. 
'వెన్నలాంబి మనసున్నవారు, వెన్నుతబ్ట్‌ చెంటవిలబడేవారు ఆయిన- 
సాహొతీ బంధువుల ఆదరాభిగూనాలు గాతేంలో డశగ్యా వ రమానంలో 
_ 
చేయాకగా నిలచి భవిష్యతుకు వెలుగుజాటలు తీర్చి తలపెటిన సాహిత్య 
తు ్ప్ప చి E 
సహనోద్యమాన్ని సాఫల్యం చేస్తాయని ఆశిస్తున్నాం. 
యువథారతి సమాజంలో సాహిత్యరసికి త్వాన్ని సముల్లాసితం చేయ. 
డానికి కంకణం కట్టుకున్నది. సాహిత్యసభలకు సహ్మస్తాధిక నహృదయులను 
ల 
ఆక ర్థించి సాహిత్య నద్యుకొద్భక్టి సాదరంగా |ప్రసారిస్తున్నడి. ఆ (ప్రసారాలలో 
దసన్నమైన ఊాహిలీ హృదయాలను మాలికట్టి తెలుగునరన్వశికి అర్చిడ్డాదుని-. 
సాహితీమిత్ర వకకాన్ని రూపొందిస్తున్నాం 
వీలయినంత ఎక్కు. మందికి, వీలయినంత తక్కుపు వెలకు ఉత్తమ 
_ 


సాహిక్యాన్ని అందంచగలిగినట్లయితే పాఠకులలో _ సాహితోపాననంపట్ల 
అన క్తిని, సాహిత్యకులసల్ల అనుక ర్తీని పెంపొందింసవద్చునని మ్మపయత్నం, 
ఆయత్నాన్ని పురస్కరించుకొని జరుగుతున్న ర్భిషి, నలుగురికీ తెలిసి 
నహృదయుల (ప్రోత్సాహ సహకారాలను దురింతగా పొందగలిగిననాడు, లక్ష్య 
సాధన కవసరమైన వాతావరణాన్ని నృష్టించుకో గల్లుతాం. యువధారతి తన. 
నం ఎదురుదూస్తోంది. సాహిరీ మ్మితులు7- 


call యువభారతి 
చేరి సాహిత్యోద్యము నిర్వహణలో దిరువు దాధ్యతలు పంచుకునే నహృదయుల 
నహకారం అకాంక్షిన్తున్నది. ఇది సాహితీమిత్ర పథకం ధ్యేయం. 
ఈ రెండుసంవత్సరాలుగా జరుపుతున్న “కావ్యలహరి", “చైతన్య 
"అహారి* పేంటి ఉవన్యాసాలు, వాటి (ప్రచురణలు ఇకముందుకూడా కొ నపాగించ 
టానికి, మరింత ఉపయోగకరమైన కార్యక్రమాలను (పతిసంవత్సరం నిర్వ 
*హించడానికి మీ చేయూత న నర్జిస్తున్నాం. మ మతలోరం సాహితీనంస్కృతి 
ఒవికాసావిశై యువభారతి సాగీంజే కృషికి గొప్ప స్నేహఫలం కాగలదని 
విశ్వసిస్తున్నాము. 
మంచితనంతో మనుగడ కొనసాగించటంలో నమ్మకం వున్న మేము, 
మాక్ళషిలో పాలుపంచుకు సనేందుకై సహ్ఫృదయు లయిన సాహిత్యాథిమాసులకు 
అందిస్తున్న ఆహ్వానం “సాహిలీమ్‌ ధ్ర '™ 
ఈ స్నేహాహ్వానాన్ని స్వీకరించండి । 
సాహిలీమ్మితులుగా చేరండి 1॥ 


నెమకరిత్థుర 


సాహీతీమి త్రులుగా యువభారతిలో చేరడం ఆంటే మీ ఆండదండలను మాకు 

నహృడయంతో ఆందించటానికి ఆంగీకరిస్తున్నారన్నమాట. 

“యువభారతీి'యులైన సాహిశీమిత్రులకు ఈ పథకంలో నమకూడే నదు 

:ప్రాయాలు |= 

యే, వతి నంవత్సరం ఐదు రూపాయల నభ్యత్వంతో యువథారతి 
సాహితీమ్మితులుగా వరిగణింపబడతారు. 

* 1973 వ సంపత్సరంలో మూడు రూపాయల |వచురణపూర్వ 
విరాళం'పై |వచురింవబడే పుస్తకం మీకు ఉచితంగా అందుతుంది, 
నేరుగా తెందించడంగానీ, పోస్టుద్వారా పంపడంగానీ జరుగుతుంది. 

* 1973 వ నంవత్సరంలో యుస్‌భారతి నిర్వహించే సాహిత్య కార్య 
క్రమాల వివరాలు ఆహ్వానాలు అందుతాయి, 

* 1973 వ సంవత్సరంలో మీరు యువభారతి [సచురణలను 25% 
మినహాయింపుతో కొనే నదుపాయం ఉంటుంది. 

* సావాతీమ్మితులు అని వెల్లడించే నభ్యత్వచిహ్నం అందుతుంది. 

* యువభారతి నమావేశాలలో మీరు సాహితీమ్మితులుగా, అతిథులుగా 
పాల్గొనవచ్చును. 


సాహితీమిత్ర xlir- 
*  అస్నింటికన్నడిన్న _ యుఐభారతికి తోడ్చ్పడగలుగుతున్నామన్న 
నంతృటపి. మీకానంత్భప్తి కలిగించేలా యువథారతిని తీర్చి 
రిదడంలో మీ నదాకారం ఆందించటం. 
ం 


aes p సక అ 


సభ్యత్వవత్రాన్ని పూర్తిచేసి రు 5-00 ఆతోపరచి యువభారతి చిరు 
నామాకు వంపాలి. 


నేను స్థానికుడినికాదే ? 

అని మీరు నంళయించనక్కరలేదు. ఈ పఠరకొంలో సభ్యత్వం, జంట. 
నగరాలలోనివారికే పరిమితం కాదు. సాహీత్యాథినూనులు ఎక్కడున్నా సాహితీ 
మిత్ర సభ్యత్వం స్వాగతం పలుకుతోంది. (స్థానికులు కానివారు తమ సభ్యత్వ 
రుసుము రు. 5.00 ఆ మనియార్ణరు ద్వాకా యువభారతి కార్యాలయానికి పంపి, 
పూర్తిచేసిన నభ్యత్వవ గ్రానికి ఆ ఎమ్‌, ఓ. రోసీదును జతపరచి పంవండి.) 


వృత్తుక సదుపాయం 
వ్సిత్వక 
1972, డిసెందిరు 31వ శేదీలోగా సాహితీమిితులుగా చేరేనారికి' 
ఈ క్రింది రెండు పుస్తకాలలో కోరుకున్న ఒకపు స్తకం ఉచితం, 
నగీత 
ఖరిల్‌ జీ జాన్‌ THE PROPHET & 
కాళోజీ తెనుగుసేత 
(మానవాళి నివాజులె త్తీన కారుణ్యోపనిషత్తు) 
వెల: రు. 2.50లు. 
పంచవటి 
చిరపరిచితులై న అయిదుగురు కథకుల 
కతలసంపుటి 
'వెల రు. 2-00 


hn tte 3 
సాహిడీ సాంన్క్ఫలి కనంస్థ-ర్‌, కింగ్స్‌'వే, సికింద్రాబాద్‌ =తె. - 


* తొమ్మిది సంవత్సరాలలో తొమ్మిది (ప్రచురణలు, 

1970 లో “మారుతున్న వలువలు రచయితల బాధ్యతలు? చర్చా 
గో విర్వహణ. 

* 1971లో *కావ్యంహర్‌' _ ఉపన్యానదుంజరీ = పథమము ద్రణలో 
11,500 (స్రతుణు ము ధ్రింది, చేలనంఖ్యలో సాహికర్యాఫిమానులను 
నభలను ఆకరి ౦చిన ఘనత. 

* 1972లో శై శేస్యలహరి ఉవన్యానమంజరి, 

1972 లో భారతస్వాకం త్య రజతోత్సవాం నందర్భంగా శత 

సాహిత్య చ్యాసతం్మడీ విగంచి _ "మహతి" (వచురణ, 

వెకార్య క చూరడ్వారా సాహిరీ పియు౭ ద్రశంనలను పొంది ఆఉత్సాహం 
హతగా, యుదరారతి సాహీకీమ్మిత్ర వథకొన్ని నమర్చిస్తోంది. 

సాహితీ మిత్రులుగా చేరండి । 

మీ మ్మితులకు చెప్పి చేర్చించంకి 1 

కూ కృషికి మీ చేయూత నందించండి 111 


క యట్టదా ఆవరింకుకుని వున్న 
జీ4? త ట్టుకుంటూటూర్టమం 
కంటె. ప్రయత్నించి ఎంత జ్య 
దీపాక్షయిసా వెోంజడం మంబటి * 


ఉష్లవాక్వకే నూ హూ బూ లత 8 133 


ఇంతే చిడవామోంం మం ప 


SO ES seg 


జకరమేం దేసివతారి- పేతం మ 


నన్ను సాహితీ మ్మితునిగా చేర్చుకోండి. వీనితోపాటు 5 రూపాయలు వంపు 
తున్నాను, 


నంతకం 


1972 డిళందర్‌ 31వ శేదీ లోగా చేరేవారు ఈ '్రింది ఉచితవు న్హకాలలో" 
తాము కోరుకునే ప్పన్తకంవద్ద (౫) గుర్తు వుంచండి, 


(ry 


(ఏ) జీవన గీక ( ) (2) దంచవట్‌ ( y 


ఆఫీసు ఉపయోగం ;= 
రుః 5.00 నేరుగా | M.0, ద్వారా ఆందినవి, 
రసీదు సంఖ్య 


సభ్యత్వ స౦ఖిక్టి,... 20౬4 2660 6000 కార్యదర్శి. 


తట 


. 
: 


ఆంధ్రపదేశ్‌ హిస్తకళాఖండాలను, 
చేనేత వస్రాలను కొనండి 


అవి మన్నికకు, అద్భుతమైన వనితనానికీ పెట్టింది సేవ 


హన్తకళాఖండాలు చేనేత. వృస్తాలు 


బిదీ వస్తువులు ధర్మవరం సేల్లు 
నిర్మల్‌ వరికరాలు గద్వాల చీరలు 
ఆ LONE నిద్దివేట చీరలు 
Fee ws పోచంపల్లి చీరలు 
లిగీ వస్తువుల 
ps ఉప్పాడ చీరలు 
కొండపలి బొమ్మలు b 
> క్ల 
నక్కవల్లి బొమ్మలు వెంకటగిరి $ రలు 
నిర్మల్‌ బొమ్మలు గద్వాల. బోళీలు 
తిరువతి బొమ్మలు హి|మూ సిద్దిపేట చోళీలు 
మట్టి పరికరాలు పోచంపల్లి, జనగాం చోళీలు 
చర్మవమువుల్లు బెలియా రుమాళ్ళు 
తివానీలు, డర్రీలు . 
కలంకారీ అదకాలు 
గడ్జిచావలు ది 
ఫేమువనువులు మొదలైనవి అలంకరణ వ్యస్తాలు మొదలైనవి 


మోకు లభించేబోటు 
ఆంధప్రదేశ్‌ ప్రభుత్వంవారి 
“లేపాక్షి” హనీకళాఖండాల ఎంపోరియం 

గన్‌ఫౌం డ్రి, హై(ర్రాబాద్‌ -1 


AAAI KAR AAHK ARAN 


AOA ANN NARHA 


(గ్రామ్స్‌: “లేపాక్షి” 
బెలి : 35028 
నమాచార, పౌరనంబంధ, యాశక్రికశాఖ ఢైరెక్టరుచే జారీచేయబడినది 


tt ttt ttt ttl tts 


VISTAS PRINTERS, HYDERABAD-27.,